TS 8th Class Hindi Guide 1st Lesson हम होंगे कामयाब

Telangana SCERT 8th Class Hindi Study Material Telangana Pdf 1st Lesson हम होंगे कामयाब Textbook Questions and Answers.

TS 8th Class Hindi 1st Lesson Questions and Answers Telangana हम होंगे कामयाब

प्रश्न :

प्रश्न 1.
चित्र में क्या – क्या दिखायी दे रहे हैं।
उत्तर :
चित्र में एक पेड है। पेड के नीचे, पेड के ऊपर विभिन्न देशों के लोग पढ़ रहे हैं। पेड का ऊपरी भाग विश्व मान चित्र के आकार में है। उस मान चित्र में उन देशों में रहने वाले लोगों की वेशभूषा है। और छोटे – छोटे चिडियाँ भी है।

प्रश्न 2.
वे क्या कर रहे हैं ?
उत्तर :
वे सभी हाथ में किताब लेकर पढ़ रहे है।

TS 8th Class Hindi Guide 1st Lesson हम होंगे कामयाब

प्रश्न 3.
वे एक – दूसरे से क्या कर रहे होंगे ?
उत्तर :
वे एक – दूसरे से किताब के विषयों के बारे में पूछ रहे होंगे।

सुनो-बोलो :

प्रश्न 1.
पाठ में दिये गये चित्रों के बारे में बातचीत कीजिए।
उत्तर :

  • पहले चित्र में एक लड़की रस्सी – कूद का खेल खेल रही है।
  • दूसरे चित्र में एक लडका हाथ में पंखे का एक भाग लिये खडा हुआ है। उसके दूसरे हाथ में एक लोहे की रॉड है।
  • तीसरे चित्र में एक लडका तितली को देख रहा है।
  • चौथे चित्र में एक लडकी संगणक (computer) के सामने बैठकर कुछ देख रही है।
  • पाँचवे चित्र में दो लड़कियाँ गीत गा रही हैं।
  • छठवे चित्र में एक लडकी रिंग खेल खेल रही है।
  • सातवे चित्र में एक लडकी पाठशाला जा रही है।
  • आठवें चित्र में एक लडकी साइकिल की सवारी कर रही है।
  • नोवे चित्र में एक लडका चित्र खींच रहा है। उसके बगल में फूलों का पौधा भी है।
  • दसवें चित्र में एक लड़की पौधे को पानी दे रही है।
  • ग्यारहवा चित्र में एक लडका पतंग उडा रहा है।
  • आखिरी चित्र में एक लडकी बडी श्रद्धा के साथ पढ़ रही है।

प्रश्न 2.
कामयाब होने के लिए क्या करना चाहिए?
उत्तर :
कामयाब होने के लिए निरंतर काम करना पडता है। निरंतर परिश्रम करना पडता है। निरंतर अभ्यास करना पडता है।

पढ़ो :

अ. नीचे दी गयी पंक्तियों के भाव बतानेवाली पंक्तियाँ कविता में रेखांकित कीजिए।

प्रश्न 1.
हम में पूरा विश्वास है।
उत्तर :
होंगे कामयाब होंगे कामयाब,
हम होंगे कामयाब, एक दिन
हो, हो! मन में है विश्वास,
पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन।।

होगी शांति चारों ओर, होगी शांति चारों ओर,
होगी शांति चोरों ओर, एक दिन।
हो ! हो! मन में हैं विश्वास, पूरा है विश्वास,
होगी शांति चारों ओर एक दिन।
हम चलेंगे साथ-साथ,डाल हाथों में हाथ,
हम चलेंगे साथ-साथ एक दिन
हो, हो! मन में है विश्वास, पूरा है विश्वास
हम चलेंगे साथ-साथ एक दिन ॥

नहीं डर किसी. का आज, नहीं डर किसी का आज,
नहीं, डर किसी का आज, एक दिन
हो, हो ! मन में है विश्वास, पूरा है विश्वास
नहीं डर किसी का आज,एक दिन ।।

TS 8th Class Hindi Guide 1st Lesson हम होंगे कामयाब

प्रश्न 2.
हम एक दिन अवश्य सफल होंगे।
उत्तर :
होंगे कामयाब, होंगे कामयाब,
हम होंगे कामयाब, एक दिन
हो, हो ! मन में है विश्वास,
पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन।।
होगी शांति चारों ओर, होगी शांति चारों ओर,
होगी शांति चारों ओर एक दिन।।
हो! हो! मन में है विश्वास, पूरा है विश्वास,
होगी शांति चारों ओर एक दिन।।
हम चलेंगे साथ-साथ, डाल हाथों में हाथ,
हम चलेंगे साथ-साथ एक दिन,
हो, हो ! मन में हैं विश्वास, पूरा है विश्वास,
हम चलेंगे साथ-साथ एक दिन,
नहीं डर किसी का आज, नहीं डर किसी का आज,
नहीं, डर किसी का आज, एक दिन
हो, हो! मन में है विश्वास, पूरा है विश्वास
नहीं डर किसी का आज, एक दिन ।।

आ. नीचे दी गयी पंक्रियों में रेखांकित शब्द से एक और वाक्य बनाइए।

1. हम होंगे कामयाब एक दिन। – सम्राट अशोक शांति की राह में कामयाब हुए।
2. होगी शांति चारों ओर एक दिन। – गाँधीजी शांति पथ प़र चलकर आज़ादी प्राप्त किये थे।
3. नहीं डर किसी का आज – पुलीस को देखकर चोर डर गया।

TS 8th Class Hindi Guide 1st Lesson हम होंगे कामयाब

लिखो :

अ. नीचे दिये गये प्रश्नों के उत्तर लिखिए।

प्रश्न 1.
कोई भी काम विश्वास के साथ क्यों करना चाहिए और मन में विश्वास कैसे उत्पन्न होता है?
उत्तर :
हम सब मानव हैं। श्रम करके सफलता प्राप्त करना हमारा लक्ष्य है। काम कैसा भी हो हमें विश्वास के साथ करना है, विश्वास रखने से काम करने की इच्छा होती है। इससे हमें काम में सफलता मिलेगी। आत्म – विश्वास हर काम को बहुत सरल व आसान बना सकता है।
स्वस्थ शरीर में स्वस्थ मन का वास होता है। इसलिए शरीर को स्वस्थ रखना अत्यंत आवश्यक है। निड़र, सबल और आत्मनिर्भर होने से मन में विश्वास उत्पन्न होता हैं। काम ज़रूर सफल होता है।

प्रश्न 2.
बच्चों में कैसे – कैसे डर उत्पन्न होते हैं ?
उत्तर :
बच्चों में ये डर उत्पन्न होते हैं कि हम यह काम कर सकते हैं कि नहीं और हमें विजय प्राप्त होगी या नहीं।

आ. इस कविता का सारांश अपने शब्दों में लिखिए।
उत्तर :
हम एक न एक दिन कामयाब होंगे। हमारे मंन में पूर्ण विश्वास है कि हम एक न एक दिन अवश्य कामयाब होंगे। हमारे मन में यह भी विश्वास है कि चारों ओर शांति होगी। एक न एक दिन चारों ओर शांति होगी।
हम हाथों में हाथ डालकर साथ – साथ चलेंगे। हमें इस पर भी पूर्ण विश्वास है।
आज हम में से किसी को डर नहीं है। हमारे मन में पूर्ण विश्वास है।

शब्द भंडार :

अ. नीचे दिये शब्दों के अर्थ तेलुगु या अंग्रेज़ी में लिखकर वाक्य प्रयोग कीजिए।
TS 8th Class Hindi Guide 1st Lesson हम होंगे कामयाब 2
उत्तर :
TS 8th Class Hindi Guide 1st Lesson हम होंगे कामयाब 1

सृजनात्मक अभिव्यक्ति :

अ. ‘सफलता’ विष्य पर एक छोटा – सा निबंध लिखिए।
उत्तर :
सफलता का महत्व :
भूमिका : जीवन को श्रेष्ठ बनाने के लिए सफलता जरूरी है। यश उसी व्यक्ति को मिलता है, जो अधिक सफल होता है। सफलता से हमें आगे बढ़ने की प्रेरणा मिलती है।
सफल होने के मार्ग : सफलता के पीछे अनेक त्याग भी करने पडते हैं। सफलता के लिए ज़रूरी है अनुशासन, समयपालन, श्रम नियोजन, सहयोग भावना इत्यादि। अनुशासन स्वयं पर नियंत्रण को कहते हैं। जीवन में अत्मनियंत्रण के साथ आत्म विश्वास भी ज़रूरी है। इसीलिए कहा जाता है – मन के हारे हार है, मन के जीते जीत। हमें कोई काम करने से पहले उसकी योजना बनानी चाहिए। इससे काम सरल हो जाता है और सफलता निश्चित।
उपसंहार : हमें स्वयं पर विश्वास रखना चाहिए। सबके साथ मिलकर रहना चाहिए। किसी से डरना नहीं चाहिए। श्रम से सफलंता अवश्य मिलती है।

TS 8th Class Hindi Guide 1st Lesson हम होंगे कामयाब

प्रशंसा :

अ. कोई भी काम करने में सहयोग का क्या महत्व है ?
उत्तर :
कोई भी काम करने में सहयोग का बडा महत्व है। कहते हैं एकता ही महाबल है। सभी मिलकर कार्य करने से पहाड को भी खोद सकते हैं। सहयोग के कारण काम करते समय डर नहीं होता है। और मन में यह विश्वास उत्प्न होता है कि हमें सफलता जरूर मिलेगी। एकता से रहने से दुश्मन भी डर कर भाग जाते हैं।

परियोजना कार्य :

अ. किसी कामयाव व्यक्ति की जानकारी इकट्टा कीजिए। पाँच वाक्य लिखिए।
उत्तर :
महात्मा गाँधी कामयाब महापुरुष हैं। उनका जन्म 2 अक्तूबर, 1869 को हुआ। उनको “जाति पिता” भी कहते हैं। स्वतंत्रता आंदोलन में गाँधीजी बहुत बडा योगदान दिये थे। वे तीन आंदोलनों के द्वारा स्वतंत्रता प्राप्ति में कामयाब हुए। 1. सहायनिराकरण आंदोलन 2. नमक सत्याग्रह 3. भारत छोडो, इन आंदोलनों के कारण हमको 1947,15 अगस्त को स्वतंत्रता मिली।
ऐसे महापुरुष की हत्या गाड्से के द्वारा 1948 , जनवरी 30 को की गयी थी।

TS 8th Class Hindi Guide 1st Lesson हम होंगे कामयाब

भाषा की बात :

अ. नीचे दिये गये वाक्य ध्यान से पढ़िए।

हम होंगे कामयाब एक दिन।
ऊपर दिये गये वाक्य में ‘हम’ का प्रयोग बहुवचन के लिए हुआ है। यदि हम की जगह आप, ये और वे का प्रयोग करते है, तो वाक्य इस तरह होंगे –
आप – आप होंगे कामयाब एक दिन।
ये – ये होंगे कामयाब एक दिन।
वे – वे होंगे कामयाब एक दिन।
अब आप नीचे दिये गये वाक्य से भी इसी तरह के वाक्य बनाइए।
हम चलेंगे साथ – साथ एक दिना
उत्तर :
आप – आप चलेंगे साथ – साथ एक दिन।
ये – ये चलेंगे साथ – साथ एक दिन।
वे – वे चलेंगे साथ-साथ एक दिन।

TS 8th Class Hindi Guide 1st Lesson हम होंगे कामयाब

विचार – विमर्श :
अपने गुण और कौशल की जानकारी मन में आत्मविश्वास पैदा करती है।

Additional Questions :

I. पढ़ो :

पठित – पद्यांश :
नीचे दिये गये पद्यांश को पढ़कर प्रश्नों के उत्तर एक वाक्य कें लिखिए।

I. होंगे कामयाब होंगे कामयाब,
हम होंगे कामयाब, एक दिन
हो, हो! मन में है विश्वास,
पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिना।
होगी शांति चारों ओर, होगी शांति चारों ओर,
होगी शांति चोरों ओर, एक दिन।
हो, हो! मन में हैं विश्वास, पूरा है विश्वास,
होगी शांति चारों ओर एक दिन।

प्रश्न :
1. ‘कामयाब’ का मतलब क्या है?
2. एक दिन चारों ओर क्या होगी?
3. कवि के मन में क्या है ?
4. ‘शांति’ का विलोम शब्द क्या है?
5. यह किस कविता का हिंदी अनुवाद है ?
उत्तर :
1. ‘कामयाब’ का मतलब ‘संफल’ है।
2. एक दिन चारों ओर शांति होगी।
3. कवि के मन में विश्वास है।
4. ‘शांति’ का विलोम शब्द अशांति है।
5. यह ‘वी शैल ओवर कम’ का हिंदी अनुवाद है।

II. हम चलेंगे साथ-साथ,डाल हाथों में हाथ,
हम चलेंगे साथ-साथ एक दिन
हो, हो! मन में है विश्वास, पूरा है विश्वास
हम चलेंगे साथ-साथ एक दिन ॥
नहीं डर किसी का आज, नहीं डर किसी का आज,
नहीं, डर किसी का आज, एक दिन

प्रश्न :
1. यह पद्यांश किस पाठ से है?
2. हम एक दिन कैसे चलेंगे ?
3. हमारे मन में क्या है?
4. ‘साथ – साथ चलने” का क्या अभिप्राय है ?
5. ये पंक्तियाँ हिंदी में किसने लिखी हैं?
उत्तर :
1. यह पद्यांश ‘हम होंगे कामयाब’ पाठ से है।
2. हम एक दिन साथ – साथ चलेंगे।
3. हमारे मन में विश्वास है।
4. ‘साथ – साथ चलने’ का अभिप्राय है मिलजुलकर विकास करना।
5. ये पंक्तियाँ हिंदी में गिरिजा कुमार माथुर ने लिखी हैं।

TS 8th Class Hindi Guide 1st Lesson हम होंगे कामयाब

अपठित – पद्यांश :

नीचे दिये गये पद्यांश को पढ़कर प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए।

I. माँगन मरन समान है, मत कोई माँगो भीख।
माँगन ते मरना भला, यह सत्गुरू की सीख ॥

प्रश्न :
1. कोई भी किसे मत माँगना चाहिए ?
2. माँगने से क्या भला है?
3. सतगुरु की सीख क्या है ?
4. “सीख” शब्द का अर्थ क्या है?
5. मरना शब्द का विलोम शब्द क्या है ?
उत्तर :
1. कोई भी भीख मत मॉँगना चाहिए।
2. माँगने से मरना भला है।
3. सत्गुरु की सीख है – “मत माँगना”।
4. सीख शब्द का अर्थ है “शिक्षा”।
5. मरना शब्द का विलोम शब्द है “जीना’।

II. भले बुरे सब एक से, जो लौ बोलत नाहिं।
जान परतु है काक पिक, रितु बसंत के माहि।।

प्रश्न :
1. भले – बुरे सब कैसे होते हैं?
2. ‘भला’ शब्द का विलोम शब्द क्या है ?
3. काक – पिक का जान हमें किस ऋतु में होता है?
4. “रितु” शब्द का अर्थ क्या है?
5. काक और पिक दोनों कैसे होते हैं?
उत्तर :
1. भले – बुरे सब एक से होते हैं।
2. भला शब्द का विलोम शब्द है – “बुरा”।
3. काक – पिक का जान हमें वसंत ऋतु में होता है।
4. रितु शब्द का अर्थ है “ऋतु’।
5. काक और पिक दोनों काले रंग के होते हैं।

TS 8th Class Hindi Guide 1st Lesson हम होंगे कामयाब

II. लिखो :

लघु प्रश्न :

प्रश्न 1.
पाठ का नाम तुम्हें कैसा लगा और क्यों?
उत्तर :
कविता का शीर्षक ‘हम होंगे कामयाब’ बहुत अच्छा लगा । क्योंकि हमारे जीवन का लक्ष्य ‘कामयाब” होना ही है। कामयाब होने के लिए साथ चलना जरूरी है। इसमें मिलजुलकर रहने की प्रेरणा है।

प्रश्न 2.
हममें आत्मविश्वास हो तो क्या – क्या कर सकते हैं ?
उत्तर :
हममें आत्मविश्वास हो तो हर काम में कामयाबी पा सकते हैं। परीक्षाओं और खेलों में जीत मिलती है। जीवन में कामयाब बन सकते हैं। आत्मविश्वास से आदमी निड़र बनता है।

प्रश्न 3.
चार्ल्स अलबर्ट टिंड्ली के बारे में आप क्या जानते हैं?
उत्तर :
चार्ल्स अलबर्ट टिंड्ली अंग्रेज़ी के कवि है। इन्होंने वी शैल ओवर कम (We shall overcome) कविता लिखी। ‘हम होंगे कामयाब’ इसी कविता का अनुवाद है। चार्ल्स अलबर्ट टिड्ली का जन्म 1851 में हुआ था। उनकी मृत्यु 1933 में हुई। ‘न्यू सांग्स ऑफ पेराडाइज’ इनकी प्रसिद्ध रचना है।

TS 8th Class Hindi Guide 1st Lesson हम होंगे कामयाब

प्रश्न 4.
गिरिजा कुमार माथुर के बारे में आप क्या जानते हैं ?
उत्तर :
गिरिजा कुमार माथुर हिंदी के प्रसिद्ध कवि हैं। उन्होंने अंग्रेज़ी कविता ‘वी शैल ओवर कम’ का हिदी अनुवाद किया था। वही कविता ‘हम होंगे कामयाब’ है । इससे उनका बड़ा नाम हुआ। उनका जन्म 1919 में हुआ। ‘ैं. वक्त के हुँ सामने’ इनकी प्रसिद्ध रचना है। उन्हें साहित्य अकादमी पुरस्कार भी मिला था। उनका देहांत 1994 में हुआ।

प्रश्न 5.
‘हम चलेंगे साथ – साथ’ ऐसा क्यों कहा गया होगा ?
उत्तर :
‘हम चलेंगे साथ – साथ’ कहा गया है क्योंकि साथ – साथ मिलकर चलने पर एकता की भावना बढ़ती है। हमें कामयाबी मिलती है। देश भी आगे बढ़ता है। समाज की भलाई होती है।

प्रश्न 6.
पाठ का नाम तुम्हें कैसा लगा ओर क्यों?
उत्तर :
पाठ का नाम मुझे बहुत अच्छा लगा। क्योंकि हम किसी न किसी दिन अवश्य कामयाब होंगे। हमको असंभव कार्य को भी संभव कर दिखाने की शक्ति मिल रही है। विश्वास के साथ कह सकते हैं कि देश और दुनिया में शांति जरूर फैलेगी।

प्रश्न 7.
‘होगी शांति चारों ओर एक दिन’ पंक्ति का भाव बताओ।
उत्तर :
होगी शांति चारों ओर एक दिन’ पंक्ति का भाव है – ‘एक दिन चारों ओर शांति होगी।

TS 8th Class Hindi Guide 1st Lesson हम होंगे कामयाब

प्रश्न 8.
कवि के मन में किस बात का विश्वास है ?
उत्तर :
कवि के मन में कामयाब होने का विश्वास है।

प्रश्न 9.
साथ – साथ चलना क्यों ज़रूरी है?
उत्तर :
साथ – साथ चलने से मन में विश्वास बढ़ेगा। साथ – साथ चलने से एकता बढ़ेगी। साथ – साथ चलने से कामयाबी मिलेगी। इसलिए साथ-साथ चलना ज़रूरी है।

लघु निबंध प्रश्न :

प्रश्न 1.
‘हम होंगे कामयाब’ कविता के कवि के मन में किस बात का विश्वास है?
उत्तर :
‘हम होंगे कामयाब’ कविता के कवि के मन में सफलता का विश्वास है। यह सफलता मानवता की है। उसे विश्वास है कि हम एक दिन मिलजुलकर रहना सीख लेंगे। एक दिन ऐसा आएगा कि हमें किसी का डर नहीं होगा। हम साथ – साथ चलेंगे। हम हाथों में हाथ डालकर चलेंगे। चारों ओर शांति होगी। कोई किसी से नफ़रत नहीं करेगा। सब आपस में प्यार से रहेंगे। हम एक दिन मानवता की स्थापना में ज़रूर कामयाब होंगे।

TS 8th Class Hindi Guide 1st Lesson हम होंगे कामयाब

प्रश्न 2.
कविता में जो शब्द बार – बार आये हैं। उन्हें लिखो। वाक्य में प्रयोग करो। जैसे – साथ – मैं अपने पिताजी के साथ बाज़ार गया ।
उत्तर :

  1. कामयाब – वह् कामयाब हो गया।
  2. विश्वास – मुझे कामयाब होने की बात पर पूर्ण विश्वास है।
  3. शांति – विश्व में आज – कल शांति नहीं है।
  4. चारों ओर – समाचार पत्रों से दुनिया के चारों ओर के समाचार मिलते हैं।
  5. पूरा – में अपना काम पूरा करना चाहता हूँ।
  6. आज – आज का काम अभी करना चाहिए।
  7. डर – राम को रात में बाहर जाने से डर लगता है।

III. सृजनात्मक अभिव्यति :

प्रश्न 1.
हिन्दी सीखने की ज़रूरत बताते हुए अपने छोटे भाई के नाम पत्र लिखिए।
उत्तर :

हैदराबाद,
दि : XXXX

प्रिय छोटे भाई सुरेश,
आशीर्वाद,
तुम्हारा पत्र पढ़कर मुझे बडा अचरज हुआ। हिन्दी के प्रति तुम्हारी राय गलत है। हिन्दी भाषा हमारी राष्ट्रभाषा है। देश के अधिकांश लोग हिन्दी जानते हैं। अगर हम दक्षिण भारत से उत्तर भारत जाएँगे तो हमें वहाँ हिन्दी में बोलना पडता है। सरकारी नौकरी करनी है तो हिन्दी सीखना अत्यंत आवश्यक है। इसलिए तुम कल से हिन्दी पढ़ना सीख लो। अगली बार पत्र लिखते समय हिन्दी में पत्र लिखना। वहाँ सब लोगों से मेरी पूछताछ कहना।

तुम्हारा बडा भाई,
गोविदराव।

पता :
यस. सुरेश,
आठवी कक्षा,
यस.यस.हाईरकूल,
महबूबनगर।

TS 8th Class Hindi Guide 1st Lesson हम होंगे कामयाब

సారాంశము :

సఫలీకృతమవుతాము. సఫలీకృతమవుతాము. మేము ఒకరోజున సఫలీకృతమవుతాము. మా మనస్సులో నమ్మకమున్నది. పూర్తిగా నమ్మకం ఉన్నది. మేము ఒకరోజు సఫలీకృతమవుతాము.
నాల్గువైపులా శాంతి వ్యాపిస్తుంది. నాల్గువైపులా శాంతి లభిస్తుంది. నాల్గువైపులా ఒకరోజున శాంతి లభిస్తుంది. మా మనస్సులో నమ్మకం ఉంది. పూర్తిగా నమ్మకం ఉంది. నాల్గువైపులా (నలుదిక్కులా శాంతి ఉంటుంది ఒకరోజు. మేము కలసిమెలసి చేతిలో చేయి వేసి నడుస్తాం. ఒకరోజు మేము కలసి నడుస్తాం. మా మనస్సులో నమ్మకం ఉంది. పూర్తిగా ఉంది నమ్మకం. మేము ఒకరోజు కలసి నడుస్తాం..
ఈరోజున మాకెవ్వరికీ దేని భయమూ లేదు. ఈ రోజున మాకెవ్వరికీ దేని భయమూ లేదు. మా మనస్సులో నమ్మకం ఉంది. పూర్తిగా నమ్మకం ఉంది. ఈ రోజున మాకెవ్వరికీ భయము లేదు.

मूल कवि – चार्ल्स अलवर्ट टिंड्ली
जीवन काल – 1851 -1933
रचनाएँ – न्यू सांग्स ऑफ पेराडाइज आदि।

अनुवादक – गिरिजा कुमार माथुर
जीवन काल – 1919-1994
रचनाएँ – मैं वक्त के हूँ सामने आदि।
पुरस्कार – साहित्य अकादमी पुरस्कार आदि।

वचन :

  • एक – अनेक
  • वह – वे
  • मन – मन
  • सफलता – सफलताएँ
  • हम – मैं
  • है – हैं
  • हाथ – हाथ
  • यह – ये
  • दिन – दिन
  • विश्वास – विश्वास

TS 8th Class Hindi Guide 1st Lesson हम होंगे कामयाब

उल्टे शब्द :

  • कामयाब × ना कामयाब
  • दिन × रात
  • नहीं × हाँ
  • होना × न होना
  • अपना × पराया
  • सहन × असहन
  • प्यारा × शत्त्र
  • शांति × अशांति
  • पूरा × अधूरा
  • डर × निडर
  • नवीन × पुराना
  • दया × निर्दय
  • सह × असह्य
  • अंधेरा × प्रकाश
  • विश्वास × अविश्वास
  • आज × कल
  • साथ – साथ × अकेले
  • प्रेम × द्वेष
  • धरती × आकाश
  • बच्चे × बूढ़े

लिंग :

  • लडका – लडकी
  • माँ – बाप
  • बालक – बालिका
  • दादा – दादी
  • बच्चा – बच्ची
  • चाचा – चाची
  • अध्यापक – अध्यापिका
  • पिता – माता
  • मामा – मामी
  • बेटा – बेटी

TS 8th Class Hindi Guide 1st Lesson हम होंगे कामयाब

पर्यायवाची शब्द :

  • दिन – रोज़
  • कामयाब – सफल
  • डर – भय
  • हाथ – कर
  • पूरा – पूर्ण, संपूर्ण
  • मन – हृदय

वाक्य प्रयोग :

  1. विश्वास – हमें कामयाब होने का विश्वास हैं।
  2. शांति – शांति से ही जीत मिलेगी।
  3. डर – वह साँप को देखकर बहुत डर गया।
  4. आज – आज हमें छुट्टी मिली।
  5. मिलजुलकर – भारत में हिन्दु, मुस्लिम, सिख और ईसाई सब मिलजुलकर रहते हैं।
  6. पूजा – मैं हर दिन सुबह पूजा करता हूँ।

TS 8th Class Hindi Guide 1st Lesson हम होंगे कामयाब

मुहावरे वाले शब्द :

  1. हाथ डालना = कोई काम शुरू करना। – राम आज ही एक काम पर ह्वाथ डाला।
  2. साथ – साथ जीना = जीवन के सुख-दुख बाँटकर जीना – वे दोनों साथ – साथ जीने लगे।
  3. साथ देना = सहयोग देना। – मेरे हर काम में वह साथ देते रहे।
  4. मिलजुलकर रहना = परस्पर प्रेम के साथ रहना। – हस सब मिलजुलकर रहते हैं।
  5. हाथ में हाथ डालना = हाथ पकडना – वे दोनों हाथ में हाथ डालकर जा रहे हैं।

शब्दार्थ (అర్ధములు) (Meanings) :

TS 8th Class Hindi Guide 1st Lesson हम होंगे कामयाब 3

TS 8th Class Hindi Guide Study Material Pdf Download Telangana

TS 8th Class Hindi Study Material Telangana Pdf Download | 8th Class Hindi Guide Telangana

Telangana SCERT Class 8 Hindi Solutions | TS 8th Class Hindi Study Material Pdf

TS 8th Class Study Material

TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson Telangana జానపద కళలు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download ఉపవాచకం 5th Lesson జానపద కళలు Textbook Questions and Answers.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson జానపద కళలు

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. జానపద కళలు అంటే ఏమిటి ? వాటి ప్రయోజనమేమి ?
జవాబు.
జానపదులు అంటే పల్లె ప్రజలు. పల్లెల్లో అలరారు కళలను జానపదకళలు అంటారు. ఒగ్గుకథ, బుర్రకథ, యక్షగానం, కోలాటం, భజన, పిట్టల దొర మొదలైనవి జానపదకళలు. భారత భాగవత రామాయణాలు, వీరుల కథలు లాంటివి ఈ కళల ద్వారానే ప్రచారంలోకి వచ్చాయి. చదువురాని పల్లె ప్రజలకు వినోదంతోపాటు విజ్ఞానం కూడా అందించేందుకు
ఈ జానపదకళలు ఉపయోగపడతాయి.

2. యక్షగానాలు అంటే ఏమిటి ?
జవాబు.
యక్షగానాలను కొన్ని చోట్ల బాగోతాలని, నాటకాలని కూడా అంటారు. పాటలు, పద్యాలు, దరువు, ఆదితాళం మొదలైన ప్రక్రియలతో ఇది సాగుతుంది. వీటిని రాత్రిపూట ప్రదర్శిస్తారు. నృత్య, నాటక, సంగీత గాత్రాల కలబోత యక్షగానం. ఆయా పాత్రల్లో నటులు నవరసాలు ఒలికిస్తుంటే ప్రేక్షకులు పరవశించిపోతారు. యక్షగానాలు కర్ణాటక రాష్ట్రం నుండి తెలంగాణకు వచ్చిన ఒక ప్రక్రియ.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson Telangana జానపద కళలు

3. యక్షగానాలకు వేదిక ఎలా ఏరా
జవాబు.
యక్షగానం ఆట ఆడే రోజు దగ్గరనో నాలుగు వైపుల ను రంగురంగుల చీరలుగా త్రం ఈ వేదికను ఏర్పాటు చేస్తారు. నాలుగు బజార్ల కూడలి దగ్గరనో, కచేరు ఓంజలు పాతి బొంగులతోనో కర్రలతోనో పందిరేస్తారు. ఎదురుగా తెల్లటి బట్టగాని .తారు. వీలైతే ప్రక్కలకు పరదాలు వేలాడదీస్తారు. ఒక్కోసారి గ్రామంలో నుంచి నాలుగు పెద్దబల్లలు తెచ్చివేస్తారు. లేదంటే నేల మీదనే వేదికకు రెండు వైపులా కరెంటు బల్బులు గాని, పెట్రొమాక్సు లైట్లుగాని, ఏవీ లేకుంటే దివిటీలుగాని పెడతారు. అలా వేదిక ఏర్పాటు చేస్తారు.

4. జానపద కళలు మన జీవితంలో ఎలా కలిసిపోయాయి?
జవాబు.
కొన్ని వందల సంవత్సరాల నుండి వర్థిల్లుతున్న ప్రజాకళలు పల్లె జీవనంతో సంస్కృతితో కలిసిపోయినవి ఈ జానపదకళలు.
ప్రజల సంతోషాన్ని దుఃఖాన్ని పంచుకొని ఓదార్పునిచ్చిన కళలు. తరతరానికి రూపు మార్చుకుని ప్రజల ఆలోచనా విధానానికి పదును పెట్టిన కళలు. జీవితంలో ఒక భాగంగా సాగి కదిలి కదిలించిన కళలు ఈ జానపదకళలు. వీటిని కాపాడు కోవడం మనందరి బాధ్యత.

5. గొల్ల సుద్దుల వల్ల సమాజానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది ?
జవాబు.
గొల్లసుద్దులు కళారూపం సామాజిక చైతన్యం కలిగిస్తుంది. ఈ ప్రక్రియలో చెబితే సామాన్యులకు చక్కగా అర్థమౌతుంది. గొల్లసుద్దులు పాటల్లో సమాజంలో చెడును తొలగించే ప్రయత్నం కనబడుతుంది. వినోదాన్నే కాకుండా విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. ఇటీవలి కాలంలో ప్రజా ఉద్యమాల్లోనూ, అక్షరాస్యత, ఆరోగ్యం, పర్యావరణం, ఎయిడ్స్ నిర్మూలన, కుటుంబ నియంత్రణ, వ్యవసాయం మొదలైన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి మంచి మార్గంగా ఉంది. ఎన్నో కళాబృందాలు తెలంగాణా సాధన కోసం చేసిన ప్రదర్శనలు విజయానికి కారణమైనాయి.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. గొల్ల సుద్దులు అంటే ఏమిటి ?
జవాబు.
గొల్ల సుద్దులు అంటే గొల్లలు చెప్పే సుద్దులు. అంటే మంచి మాటలు. ఇందులో ప్రధానకథకుడు ఆటపాటలతో ప్రేక్షకులను అలరిస్తాడు. అటూ ఇటూ ఉన్న ఇద్దరు చెవికి చెయి కప్పి సాగదీసి వంతపాడుతారు. ఈ ప్రదర్శనలో వీరణాలు, కొమ్ములనుపయోగిస్తారు. ఈ ప్రదర్శనలో కథకుడు ప్రేక్షకుల మధ్య నుండి రంగస్థలం మీది కొస్తాడు. తప్పిపోయిన గొర్రెలను వెతుకుతున్నట్లు వంతలు ఆ మూలనుంచి ఒకరు ఈ మూలనుంచి ఒకరూ వస్తారు.

వీళ్ళ వేషధారణ మోకాళ్ళ వరకు మడిచి కట్టిన పెద్ద అంచు పంచె, నెత్తికి రుమాలు, చెవులకు దుద్దులు ముంజేతికి కడియాలు, వెండి బిళ్ళల మొలతాడు, భుజం మీద గొంగడి, కాళ్ళకు గజ్జెలు, చేతిలో కర్రతో గమ్మత్తుగా ఉంటారు. రకరకాల యాసభాషతో ఆద్యంతం నవ్విస్తుంటారు. కథను ఎటంటే అటు మలుపుతిప్పుతూ అందరినీ ఆకట్టుకుంటారు. సామాజిక చైతన్యం కలిగించాలంటే ఈ ప్రక్రియలో చెప్తే సామాన్యులు తేలికగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈ ప్రదర్శనకు డప్పు, డోలక్ ఉపయోగిస్తున్నారు. సమస్యలను పరిష్కారాలను సుద్దుల రూపంలో చెబుతారు. సమాజంలోని చెడును తొలగించే ప్రయత్నం ఈ కళారూపంలో కనబడుతుంది.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson Telangana జానపద కళలు

2. పిట్టల దొర ప్రదర్శన గురించి రాయండి.
జవాబు.
పిట్టల దొర వేషం చూస్తేనే నవ్వొస్తుంది. మాటలు వింటుంటే పగలబడి నవ్వాలనిపిస్తుంది. గమ్మత్తైన వేషం, చిత్రవిచిత్రమైన మాటలు మాట్లాడుతూ పైకి డాంబికాలు చెప్తూనే తన వెనుక నున్న కష్టాన్ని గుర్తించక అందర్నీ నవ్విస్తూ ఇంటింటికీ తిరిగి యాచిస్తుంటాడు. పిట్టల దొర. ఒక పక్క పైకి మడిచిన ఖాకీప్యాంటు, చినిగిన అంగి, తెల్ల ఈకతో కూడిన ఇంగ్లీషు దొరల టోపి, మెడలో రుమాలు, సన్నటి మీసం, కాళ్ళకు బూట్లు, భుజానికి కట్టెతుపాకి, ముఖానికి తెల్లరంగు ఇదీ పిట్టల దొర వేషం. “మా తాత తట్టల్గొర.

మానాన్న బుట్టల్గొర. నేను పిట్టల్గొర. నన్నందరూ లత్కోర్ సాబంటరు. మారాజా! నాకేం తక్కువ లేదు. తీసుకు తింటే తరుక్కపోద్దని అడుక్కతింటున్న. నా పెళ్ళికి అమెరికా, సింగపూర్, చైనా, జర్మనీ, జపాన్ అన్ని దేశాల నుండి అందరచ్చిండ్రు. అందరికి తిండి సరిపోవాలని పేర్ల బియ్యం పోసిన తూంకింద మంట బెట్టిన చింతాకిస్తర్లేసి ఇద్దరికిత్తు సొప్పున మస్తుగ వడ్డిస్తే బద్దం తిన్నరు బాంచెను. మీ అందర్ని సూత్తంటే పెండ్లి కొచ్చినట్లే ఉన్నరు. కాని కట్నాల బుక్కులో ఒక్కరి పేరూ లేదు.” ఇలాంటి హాస్య సంభాషణలకు నవ్వని వారుంటారా ? ఇదీ పిట్టల దొర ప్రదర్శన.

పరిచిత గద్యభాగాలు

1. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఈ కళలు ఇప్పటివి కావు. వందల సంవత్సరాలుగా వర్ధిలుతున్న ప్రజా కళలు పల్లె జీవనంతో, సంస్కృతితో కలిసిపోయిన కళలు. ప్రజల సంతోషాన్ని, దుఃఖాన్ని పంచుకొని ఓదార్పునిచ్చిన కళలు. తరతరానికి రూపాన్ని మార్చుకుని ప్రజల ఆలోచనా విధానానికి పదును పెట్టిన కళలు, జీవితంలో ఓ భాగంగా సాగి కదిలి కదిలించిన ఈ ప్రజాకళలు ఆదరణ లేక కనుమరుగై పోతున్నాయి. వీటిని సంరక్షించుకునే బాధ్యత మనందరిది.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ఈ కళలు ఎప్పటివి ?
జవాబు.
వందల సంవత్సరాల నాటివి.

ప్రశ్న 2.
ఇవి ఎవరి కళలు ?
జవాబు.
పజల కళలు

ప్రశ్న 3.
ఇవి వేటికి పదును పెట్టాయి ?
జవాబు.
ప్రజల ఆలోచనలకు

ప్రశ్న 4.
జీవితంలో ఈ కళల స్థానమేమిటి ?
జవాబు.
ఇవి జీవితంలో ఒక భాగం

ప్రశ్న 5.
వీటిని మనం ఏం చేయాలి ?
జవాబు.
సంరక్షించుకోవాలి.

2. కింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు రాయండి.

జానపదులు అనగా పల్లె ప్రజలు. పల్లెల్లో అలరారు కళలను జానపద కళలు అంటారు. ఒగ్గుకథ, బుర్రకథ, యక్షగానం, సిందుబాగోతాలు, చిడుతలరామాయణం, కోలాటం, భజన, తుపాకిరాముడు, పిట్టలదొర మొదలగునవి. జానపద కళలకు ఉదాహరణలు. భాగవతం, రామాయణం, భారతం, గ్రామదేవత కథలు, గొల్లసుద్దులు, తుపాకిరాముడు, వీరుల కథలు లాంటివి ఏండ్లకేండ్లుగా ఈ జానపద కళల ద్వారానే ప్రచారంలోకి వచ్చినాయి. పల్లె ప్రజలు నిరక్షరాస్యులు. అట్లాంటి కాలంలో వాళ్లకు వినోదంతో పాటు నీతిసూత్రాల ఆలోచనను కలిగించేందుకు జానపద కళలు ఉపయోగపడేవి. వీటిలో యక్షగానాలు, గొల్లసుద్దులు, తుపాకిరాముడు గురించి తెలుసుకుందాం.
జవాబు.
1. జానపదులు అంటే ఎవరు ?
2. పల్లెల్లో అలరారు కళలను ఏమంటారు ?
3. పల్లె ప్రజలు ఎటువంటివారు ?
4. జానపద కళలకు ఒక ఉదాహరణ రాయండి.
5. జానపదకళలు పల్లె ఏ్రజలకు ఏమి కలిగిస్తాయి ?

TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson Telangana జానపద కళలు

3. కింది పేరాను చదివి వాక్యాలలోని ఖాళీలు పూర్తిచేయండి.

తబల, తాళం, హార్మోనియంలను ఇందులో వాయిద్యాలుగా వాడతారు. వేషకాడు పాట పాడుతుంటే పాటకు అనుగుణంగా తబల తాళం మోగుతుంది. హార్మోనియం వీటితో జతకడుతుంది. తబల తాళం కొట్టేవాళ్లు మ్యాల్లంలో సభ్యులై ఉంటారు. వీరు కూడా వేషం వేస్తారు. వీరు స్టేజిమీదికి వెళ్లినప్పుడు ఆ బాధ్యతను మరొకరు తీసుకుంటారు.

1. తబల, ……………….., …………….. లను ఇందులో వాయిద్యాలుగా వాడతారు.
2. ……………….. పాట పాడుతుంటే తబల తాళం మోగుతుంది.
3. హార్మోనియం వీటితో ……………………
4. తబల తాళం కొట్టేవాళ్ళూ …………………. లో సభ్యులై ఉంటారు.
5. వీరు స్టేజి మీదికి వెళ్ళినప్పుడు ఆ …………………. ను మరొకరు తీసుకుంటారు.
జవాబు.
1. తబల, తాళం, హార్మోనియం లను ఇందులో వాయిద్యాలుగా వాడతారు.
2.వేషకాడు పాట పాడుతుంటే తబల తాళం మోగుతుంది.
3. హార్మోనియం వీటితో జతకడుతుంది
4. తబల తాళం కొట్టేవాళ్ళూ మ్యాల్లం లో సభ్యులై ఉంటారు.
5. వీరు స్టేజి మీదికి వెళ్ళినప్పుడు ఆ జాథ్త ను మరొకరు తీసుకుంటారు.

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

Telangana SCERT 8th Class Hindi Study Material Telangana Pdf 2nd Lesson राजा बदल गया Textbook Questions and Answers.

TS 8th Class Hindi 2nd Lesson Questions and Answers Telangana राजा बदल गया

प्रश्न :

प्रश्न 1.
चित्र में क्या – क्या दिखायी दे रहे हैं ?
उत्तर :
चित्र में एक लडका, लडके के दाये हाथ में ग्लोब, बाये हाथ में किताब दिखायी दे रहे हैं।

प्रश्न 2.
लडका क्या कर रहा है ?
उत्तर :
लडका खुशी से ग्लोब के देशों को दिखाने के लिए दौड कर आ रहा है।

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

प्रश्न 3.
यह लडका हमें क्या बताना चाहता है ?
उत्तर :
यह लडका हमें बताना चाहता है कि ज्ञान से दुनिया बदल सकते हैं।

सुनो – बोलो :

प्रश्न 1.
पाठ में दिये गये चित्रों के बारे में बातचीत कीजिए।
उत्तर :
पाठ में दिये गये चित्रों में पहले चित्र में जंगल का वातावरण दिखायी देता है। रास्ते में एक सोने का सिक्का पडा रहता है। एक लडका जाता रहता है। वह सोने का सिक्का देखकर लेता है। और वह एक साधु से मिलता है।
दूसरे चित्र में राजा सैनिकों के साथ आ रहे हैं। लडका राजा को सिक्षा दे रहा है।

प्रश्न 2.
इस पाठ का कोई दूसरा नाम क्या हो सकता है?
उत्तर :
इस पाठ का दूसरा नाम ‘परिवर्तन’ हो सकता है।

पढ़ो :

अ. ‘भाई ! आपके राजा इतनी बड़ी सेना लिये कहाँ जा रहे हैं?”‘ यह वाक्य जिस अनुच्छेद में है, उसे पढ़ो और बताओ कि राजेश ने यह वाक्य किस उद्देश्य से कहा ?
उत्तर :
राजेश ने इस वाक्य को इस उद्देश्य से कहा कि “ज़रूर कोई बात रही होगी, जो राजा अपनी सेना को लिये जा रहे हैं, वह् बात क्या है? उसे जान लें।”

आ. नीचे दिये गये वाक्य पढ़कर पाठ के आधार पर सही क्रम में लिखिए।
1. “लीजिए महाराज! आप इसे रख लीजिए।”
2. “में राजा हूँ, राजा! में तुझे गरीब लगता हूँ?”
3. “बेटा! मुझे क्यों देना चाहते हो?”
4. “भाई ! आपके राजा इतनी बड़ी सेना लिये कहाँ जा रहे हैं?”
5. “इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके।”
उत्तर :
1. “इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके।”
2. “भाई ! आपके राजा इतनी बड़ी सेना लिये कहाँ जा रहे हैं?”
3. “लीजिए महाराज! आप इसे रख लीजिए।”
4. “बेटा! मुझे क्यों देना चाहते हो?”
5. “में राजा हूँ, राजा! मैं तुझे गरीब लगता हूँ?”

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

लिखो :

अ. नीचे दिये गये प्रश्नों के उत्तर लिखिए।

प्रश्न 1.
कभी – कभी लोग किसी व्यक्ति को चिढ़ाकर या ताने कसकर तंग करते हैं? क्या तुमने या तुम पर किसी ने इस तरह का व्यवहार किया है ?
उत्तर :
समाज में विभिन्न गुणों के लोग रहते हैं। हर आदमी को अपने कुछ अधिकार और कर्तव्य होते हैं। अपने जन्म सिद्ध गुणों के अनुरूप कुछ लोग सदा चिढाते या ताने कसते तंग करते हैं। यह तो बहुत बुरी बात है। अधर्म आचरणवाले, कामचोर, आलसी लोग ही सदा ऐसा करते हैं। इससे उनके मन को शंति मिलती है।

मैं तो सबका आदर करनेवाला हुँ। अपना काम स्वयं करते हुए सबसे मिलजुलकर रहनेवाला हूँ। में ने तो अब तक किसी व्यक्ति को चिढ़ाना, ताने कसकर तंग करना नहीं किया है। साथ ही ऐसे बुरे बरताव करनेवालों से दूर ही रहता हूँ। इसीलिए किसी ने भी अब तक मुझ पर ऐसा बुरा व्यवहार नहीं किया है।

प्रश्न 2.
हमारे व्यवहार से हमारे स्वभाव का पता चलता है। राजा का स्वभाव कैसा था ? अपने शब्दों में लिखिए।
उत्तर :
हम सब मानव हैं। सब विचारशील हैं। सर्व जीव व प्राणियों में श्रेष्ठ हैं मानवा हम में अच्छे और बुरे स्वभाववाले लोग ज़रूर हैं। लोग अपने-अपने स्वभावों के अनुसार व्यवहार करते रहते हैं। स्वार्थी और निष्ठुर लोगों के व्यवहार से सभी को दुःख और दर्द मिलते हैं।

अपने साथी जनों की चिंता करना हमारा धर्म और कर्तव्य है। सबकी यथा शक्ति भलाई करना ही मानवता है। अपने व्यवहार से ही हमारे स्वभाव का पता चलता है। सदा सद्व्यवहार करते हुए अच्छा आचरण करना हमारा लक्ष्य होना चाहिए।

राजा तो दयालू, ईमानदार और बुद्धिमान था। अपनी जनता की सुख, समृद्धि और हित ही चाहनेवाला था। लेकिन अज्ञानता के वशीभूत होकर दूसरे देश पर आक्रमण करने निकल पडा। राजेश की बातों से सच्चाई जानकर अपने को बदल दिया। अपनी सारी संपत्ति जनता की सेवा में खर्च करना आरंभ किया।

आ. ‘राजा बदल गया’ कहानी अपने शब्दों में लिखिए।
उत्तर :
एक लड़का था। उसका नाम था राजेश। वह बड़ा ईमानदार तथा बुद्धिमान था। वह एक बार जंगल से जा रहा था। उसे एक सोने का सिक्का मिला। वह उसका नहीं था। इसलिए वह उसे खोये हुए व्यक्ति को ही पहुँचाना चाहा।
उसे रास्ते में एक साधु महाराज मिला। राजेश ने उस सिक्के को उसे दिखाया तो उसने कहा कि वह मुझे नहीं चाहिए। उसको किसी गरीब को दे दो। ताकि वह अपना पेट भर सके।
इतने में उसे एक राजा की बड़ी सेना आती दिखायी दी। राजा भी उसमें था । तो राजेश ने यह पता जान लिया कि वह राजा शूरसिंह था और पडोसी देश पर आक्रमण करके उसे लूटने जा रहा था।

तो सीधे राजेश राजा के पास गया। उसे उस सोने के सिक्के को देने लगा। तो राजा ने उससे पूछा कि “यह मुझे क्यों दे रहे हो?” तब लडका राजेश ने उत्तर दिया कि मुझे साधु ने बताया कि किसी गरीब को दे दो। तब राजा क्रोध में आकर कहा कि क्या मैं तुझे गरीब लगता हुँ? यह सुनकर राजेश ने कहा कि महाराज यदि आप अमीर है तो लूटने, दूसरे देश पर क्यों आक्रमण करना चाहते हैं? तब राजा को उसका अहसास हुआ। राजा ने लड़के राजेश की प्रशंसा की और वह अपनी भारी सेना को वापस लेकर अपना राज्य लौट गया।
उस दिन से राजा ने अपनी संपत्ति गरीबों के सेवा में ही खर्च करना आरंभ कर दिया।

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

शब्द अंडार :

अ. उदाहरण देखिए और समझिए । इसी तरह आगे कुछ शब्द लिखिए ।
उदाहरण : सैनिक – कम – मन – नल – लगन
TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया 3
उत्तर :
TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया 2

आ. नीचे दिये गये शब्द पढ़िए । नीचे दिये गये शब्दों के विलोम शब्द लिखकर वाक्यों में प्रयोग कीजिए।
TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया 4
उदाहरण : पास × दूर
मक्का मसजिद, चारमीनार के पास है। बिरला मंदिर दूर है।
उत्तर :
बडा × छोटा; खजूर पेड़ बडा होता है। नीबू का पेड़ छोटा होता है।
गरीब × अमीर ; वह गरीब आदमी है। उसका भाई अमीर है।
देश × विदेश ; हम अपने ही देश में रहते हैं। कभी-कभी विदेश भी जाते हैं।

सृजनात्मक अभिव्यक्ति :

इस कहानी की किसी एक घटना को संवाद रूप में लिखिए ।
उत्तर :
जंगल में राजेश और साधु के बीच में घटी घटना :
राजेश : (अपने आप में) अरे वाह! इतने घने जंगल में चमकता हुआ सोने का सिक्का! किसका होगा? (इतने में एक साधु आ रहे थे ।)
राजेश : प्रणाम साधु महाराज!
साधु : आयुष्मान भव! बेटा! तुम कौन हो ?
राजेश : मेरा नाम राजेश है। मुझे रास्ते में यह सिक्का मिला। यह मेरा नहीं है। आप ले लीजिए।
साधु : अरे बेटा ? मैं तो साधु हूँ। मैं यह सिक्का ले कर क्या करूँगा? तुम ही रास्ते में कोई गरीब आदमी को दे दो। उनके लिए बहुत उपयोग होता है।
राजेश : ठीक है साधु महाराज। में वैसा ही करूँगा। प्रणाम !
राजा : जीते रहो बेटा।

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

पशंसा :

अपने मित्र के व्यवहार या स्वभाव की प्रशंसा करते हुए एक घटना के बारे में बताइए। जिसमें मित्र का गुण या कौशल सामने आया हो।
उत्तर :
अच्छा मित्र मिलना दुर्लभ है। आजकल अच्छा और सहदयी मित्र पाना एक वरदान जैसा ही है। इस विषय में मैं बडा भाग्यशाली हुँ। मेरे कई मित्र हैं, उनमें सबसे सहददयी सदाचारी और परिश्रमी है गोपाल।
गोपाल एक होनहार छात्र है। कक्षा में सदा प्रथम आता है। उसकी स्मरण शक्ति तेज है। उसे लेश मात्र भी अभिमान नहीं है। पढने – लिखने में वह सदा मेरी और मेरे मित्रों की सहायता करता है। शिक्षा संबंधी विष्ों पर ही हमारी बातचीत होती रहती है। मुझे और उसे बागवानी का शौक है। अपने घरों के आसपास सदा हरियाली बनाये रखने का प्रथल हम करते हैं। हम दोनों खूब जानते हैं कि पर्यावरण ही हमारा रक्षा कवच है। अपने खाली समय में हम नये पेड – पौधों को लगाते उनका संरक्षण करते रहते हैं।

गोपाल का बडा दयालू स्वभाव था। वह सदा दूसरों का कष्ट दूर करना चाहता था। एक बार हमारी पाठशाला में एक अंधा और विकलांग लडका सहायता के लिए आया। गोपाल उसे देखकर दुःखी हुआ। उसकी हालत जानकर भरोसा देते हुए, परीक्षा शुल्क भरने लाये पूरे पैसे उसे दे दिया। इतना ही नहीं सब छात्रों को उसकी सहायता करने बाध्य किया। इससे उस विकलांग लडके को थोडा सा धन मिला। गोपाल की सहायता पर वह रो बैठा। गोपाल उसे धीरज देते हुए बिदा किया। वास्तव में गोपाल के अच्छे गुण और शालीनता से ही यह सत्कार्य संपन्न हुआ।

भाषा की बात :

अ. इस वाक्य को पढ़िए।
इतनी बडी सेना को देखकर वह सोचने लगा कि ज़रूर कोई बात रही होगी, जो राजा अपनी सेना को लिए जा रहे हैं। उसने एक सैनिक से पूछा – ‘भाई ! आपके राजा इतनी बड़ी सेना लिये कहाँ जा रहे हैं?”
ऊपर दिये अनुच्छेद में कुछ चिहन आये हैं, जैसे – (,), (।), (-), (” “), (!), (?) इन चिहनों को ‘विराम चिह्न’ (Punctuation) कहते हैं। बोलते अथवा पढ़ते समय अपनी बात को ठीक ढ़ग से कहने के लिए कुछ देर रुकना पड़ता है। रुकने की यह क्रिया व्याकरण की भाषा में “विराम” कहलाती है। कहानी, लेख, निबंध आदि लिखते समय इस प्रकार के रुकने के स्थलों की स्पष्टता के लिए जिन चिहनों का प्रयोग किया जाता है, उन्हें विराम चिहन कहते हैं। विराम चिहनों के उचित प्रयोग से ही भावों में स्पष्टता आती है।

आ. अव इनमें से जो चिहन पाठ में आये हैं, उन्हें ढूँढकर रेखांकित कीजिए।
उत्तर :
एक बार एक जंगल में राजेश नामक लड़का जा रहा था। रास्ते में उसे एक सोने का सिक्का मिला। वह सोचने लगा – ‘यह सिक्का मेरा तो है ही नहीं, इसें क्या करूँ लेकर … जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया है। अब न तो इसे रख ही सकता हूँ और न फेंक सकता हूँ, आखिर सोना जो है’‘!
यही सब सोचते हुए वह आगे बढ़ा चला जा रहा था! रास्ते में माला जपते हुए एक साधु महाराज से मिले! उसने सोचा, क्यों न यह सिक्का साधु को ही दे दूँ।
राजेश ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा – “बेटा ! यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है। इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके ”
साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है। लिये जा रहे हैं। उसने एक सैनिक से पूछा-“भाई ! आपके राजा इतनी बड़ी सेना लिये कहाँ जा रहे हैं”
“यह हमारे राजा शूरसिंह हैं, जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं”- उसने जवाब दिया।
राजेश राजा के पास गया! सोने का सिक्का उनकी ओर बढ़ाते हुए कहा – “लीजिए महाराज! आप इसे रख लीजिए। ”
“बेटा ! मुझे क्यों देना चाहते हो।” – राजा ने आश्चर्य के साथ पूछा।
“महाराज! एक साधु ने कहा था कि जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना”- राजेश करुण स्वर
में बोला।
“मैं राजा हूँ, राजा ! मैं तुझे गरीब लगता हूँ?”- राजा क्रोध में बोला।
„महाराज! यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते ?”
राजेश की बात राजा की समझ में आ गयी। उन्हें अपनी ग़लती का अहसास हुआ! राजेश की प्रशंसा करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया।
उस दिन से राजा ने अपनी संपत्ति गरीबों की सेवा में खर्च करना आरंभ कर दिया।

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

परियोजना कार्य :

अपनी मनपसंद कहानी कागज पर लिखकर दीवार पत्रिका पर चिपकाइए।
उत्तर :
एक गडरिया रहता था। वह भेडों को चराकर जीवन यापन करता था। वह हर दिन सुबह भेडों को चराने एक जंगल में जाता था।
एक दिन अपने भेडों के साथ जा रहा था। उसे रास्ते में एक अंगूठी दिखायी दी। उस पर कुछ लिखा हुआ था। उसने सोचा कि शायद यह अंगूठी राजा की होगी। इस प्रकार सोचकर वह तुरंत राजा अमृत सेन के यहाँ गया।
वह सचमुच राजा अमृत सेन का ही था। राजा जब शिकार के लिए जंगल आया तब इसे खो दिया था। इसे देखते ही राजा को बहुत संतोष लगा।
वह गडरिये की ईमानादारी से बहुत मुग्ध हो गया। उसे इनाम के रूप में पाँच गाँव दे दिया। सब ने गडरिये की ईमानदारी की प्रशंसा की।

विचार – विमर्श :

अपना दुःख, दर्द, निराशा,समस्या अपने माता – पिता, अध्यापक या दोस्त को बताने से कम हो जाता है और कई बार समस्या का समाधान भी मिल जाता है।

Additional Questions :

1. पढ़ो :

पठित – गद्यांश :
नीचे दिये गये गद्यांश को पढ़कर प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए।

1. एक बार एक जंगल में राजेश नामक लड़का जा रहा था। रास्ते में उसे एक सोने का सिक्का मिला। बह सोचने लगा “यह सिक्छा मेरा तो है ही नहीं इसे क्या करुँ लेकर …. जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया है। अब न तो इसे रख सकता हूं और न फेंक सकता हूँ आखिर सोना जो हैं“ ‘ रास्ते में माला जपते हुए एक साधुु महाराज उसे मिले । उसने सोचा क्यों न यह सिका साधु को ही दे दूँ।

प्रश्न :
1. अनुच्छेद में लडके का नाम क्या है ?
2. राजेश एक बार कहाँ पर जा रहा था ?
3. राजेश को रास्ते में क्या मिला ?
4. रास्ते में उसे कौन मिला ?
5. राजेश ने क्या सोचा ?
उत्तर:
1. अनुच्छेद में लड़के का नाम राजेश है।
2. राजेश एक बार जंगल से जा रहा था।
3. राजेश को रास्ते में सोने का सिक्का मिला।
4. रास्ते में उसे साधु मिला।
5. राजेश ने सोचा कि क्यों न यह सिक्का साधु को दे दूँ।

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

II. साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है। इतनी बड़ी सेना को देखकर बह सोचने लगा की ज़रुर कोई बात रही होगी, जो राजा अपनी सेना लिये जा रहे हैं। उसने एक सैनिक से पूछा – “भाई ! आपके राजा इतनी बड़ी सेना लिये कहाँ जा रहे हैं?”
“ये हमारे राजा शूर सिंह हैं, जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं।

प्रश्न :
1. साधु ने सिक्का किसे देने को कहा ?
2. राजेश किसकी बात मानकर आगे चला ?
3. राजा का नाम क्या था ?
4. राजा कहाँ जा रहा था ?
5. यह गद्यांश किस पाठ का है?
उत्तर:
1. साधु ने सिक्का गरीव को देने को कहा ।
2. राजेश साधु की बात मानकर आगे चला।
3. राजा का नाम शूर सिंह था।
4. राजा पड़ोसी राज्य पर आक्रमण करने जा रहा था।
5. यह गद्यांश ‘राजा बदल गया’ पाठ का है।

III. राजेश राजा के पास गया। सोने का सिक्का उनकी ओर बढ़ाते हुए कहा – “लीजिए महाराज आप इसे रख लीजिए। ”
“बेटा मुझे क्यों देना चाहते हो ?”‘ – राजा ने आश्चर्य के साथ पूछा
“महाराज एक साधु ने कहा था कि जो सबसे ग़रीब दिखे उसे यह सिका दे देना।” – राजेश करुण स्वर में बोला ।

प्रश्न :
1. राजेश ने सिक्का किसे देना चाहा ?
2. सिक्का किस धातु से बना था ?
3. राजेश ने सबसे गरीब किसे समझा ?
4. ‘राजा’ का विलोम शब्द क्या है?
5. राजेश को सिक्का गरीब को देने के लिए किसने कहा था ?
उत्तर:
1. राजेश ने सिक्का राजा को देना चाहा।
2. सिक्षा सोने धातु से बना था।
3. राजेश ने सबसे गरीब राजा को समझा।
4. ‘राजा’ का विलोम शब्द रंक है।
5. राजेश को सिक्का गरीब को देने के लिए साधु ने कहा था।

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

IV. “ममें राजा हूँ, राजा ! मैं तुझे गरीब लगता हूँ?” – राजा क्रोध में बोला।
“महाराज ! यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते ?”,
राजेश की बात राजा की समझ में आ गयी। उन्हें अपनी गलती का अहसास हुआ। राजेश की प्रशंसा करते हुए उन्होंने सेना को बापस लौटने का आदेश दिया।
उस् दिन से राजा ने अपनी संपत्ति जनता की सेबा में खर्च करना आरंभ कर दिया।

प्रश्न :
1. ‘गरीब’ का उल्टा शब्द क्या है?
2. किसे अपनी गलती का अहसास हुआ ?
3. राजा ने अपनी संपत्ति किसके लिए खर्च की ?
4. राजा ने किसकी प्रशंसा की ?
5. सेना को वापस लौटने का आदेश किसने दिया ?
उत्तर :
1. ‘गरीब’ का उल्टा शब्द अमीर है।
2. राजा को अपनी गलती का अहसास हुआ।
3. राजा ने अपनी संपत्ति जनता की सेवा के लिए खर्च की।
4. राजा ने राजेश की प्रशंसा की।
5. सेना को वापस लौटने का आदेश राजा ने दिया।

अपठित – गद्यांश :

नीचे दिये गये गद्यांश को पढ़कर प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए।

I. मनुष्य के लिए स्वस्थ रहना अत्यंत आवश्यक है। तंदुस्त्त रहने से मन प्रसन्न रहता है। मनुष्य दुगुने उत्साह के साथ अपने काम में लग सकता है। इसके विपरीत अस्वस्थ रहने से बह उदास हो जाता है। मन नीरस रहता है। इसलिए कहा गया है कि स्वस्थ तन में स्वस्थ मन और मस्तिष्क का निवास होता है।

प्रश्न:
1. मनुष्य के लिए क्या आवश्यक है?
2. मन प्रसन्न कैसे रहता है?
3. तंदुरुस्त मनुष्य अपने काम में कैसे लग सकता है ?
4. किस कारण से मनुष्य उदास हो जाता है ?
5. स्वस्थ तन में किसका निवास होता है ?
उत्तर :
1. मनुष्य के लिए स्वस्थ रहना अत्यंत आवश्यक है।
2. तंदुरुस्त रहने से मन प्रसन्न रहता है।
3. तंदुरुस्त मनुष्य अपने काम में दुगुने उत्साह के साथ लग सकता है।
4. अस्वस्थ रहने से मनुष्य उदास हो जाता है।
5. स्वस्थ तन में स्वस्थ मन और मस्तिष्क का निवास होता है।

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

II. “प्राचीन काल के गाँव स्वावलंबी और धन – धान्य संपन्न हुआ करते थे। गाँव के लोग प्रेम से मिल – जुलकर रहते थे और अतिथियों का सत्कार करते थे। नगरों के कोलाहल से दूर शांत वातावरण में रहते थे। गाँब में मुख्य रूप से किसान रहते थे। उनकी सहायता करने के लिए बढई, कुम्हार, सुनार, लोहार, नाई, जुलाहे वैद्य, पुजारी आदि रहते थे। पैसे का लेन देन कम था। किसान की सभी ब्यवसायी सहायता करते थे।

प्रश्न :
1. प्राचीन काल में गाँव कैसे रहते थे ?
2. गाँव के लोग कैसे रहते थे ?
3. शहर का वातावरण कैसा होता था ?
4. गाँव में किसका लेन देन कम था ?
5. किसान की सहायता कौन करते थे ?
उत्तर :
1. प्राचीन काल में गाँव स्वावलंबी और धनधान्य संपन्न हुआ करते थे।
2. गाँव के लोग प्रेम से मिलजुलकर रहते थे और अतिथियों का सत्कार करते थे।
3. शहर का वातावरण कोलाहल युक्त होता था।
4. गाँव में पैसे का लेन – देन कम था।
5. किसान की सभी व्यवसायी सहायता करते थे ।

II. लिखो :

लघु प्रश्न :

प्रश्न 1.
साधु ने सिक्का गरीब को देने के लिए क्यों कहा ?
उत्तर :
साधु लोग भिक्षा माँगकर अपने जीवन यापन करते हैं। उनको किरी (दूसरों के) चीज़ पर आशा नहीं होती वे सब कुछ त्यागने से ही साधु बन जाते है। साधु परोपकारी हाते हैं। इसलिए साधु ने सिक्का गरीब को देने के लिए कहा।

प्रश्न 2.
अगर हमें किसी की कोई चीज़ मिलती है, तो हम क्या करेंगे?
उत्तर :
अभर हमें पाठशाला में कोई चीज़ मिलती है, तो हम उसे कार्यालय में दे देंगे। सडक पर को चीज़ मिली तो हम उसके बारे में पूछ-ताछ करके वह जिसका है उसे दे देंगे।

प्रश्न 3.
राजेश ने सोने के सिक्के का क्या किया ?
उत्तर :
राजेश ने सोने के सिक्के को पहले साधु को दिया । साधु ने कहा कि इसे किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके। तब राजेश ने दूसरी बार उसे राजा को दिया।

प्रश्न 4.
राजा का नाम क्या था? वह कैसा था ?
उत्तर :
राजा का नाम शूरसिंह था। वह वीर और शूर था। लेकिन वह बहुत लालची था। वह क्रूर भी था। वह धन के लिए दूसरे राज्यों को लूटता था।

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

प्रश्न 5.
राजेश को जगंल में क्या – क्या दिखायी दिये होंगे ?
उत्तर :
राजेश को जंगल में पेड – पौधे, पशु – पक्षी, जानवर, झरने आदि दिखायी दिये होंगे।

II. सृजनात्मक अभिव्टति

प्रश्न 1.
अपने यहाँ के किसी पर्व का वर्णन करते हुए अपने मित्र को एक पत्र लिखिए।
उत्तर :

वरंगल,
ता. ×××

प्रिय मित्र रवि,
तुम्हारा पत्र अभी मिला। पढ़कर खुश हुआ । दशहरे की छुट्टियाँ समाप्त हो गयी। यहाँ कल दीपावली भी खूब मनायी गयी। दीपावली हिन्दुओं का मुख्य त्योहार है। इसे सभी लोग मनाते हैं। प्राचीन काल में श्रीकृष्ण ने सत्यभामा समेत जाकर दुष्ट नरकासुर का वध किया। तब से उसके उपलक्ष्य में लोग दीपावली खुशी से मनाते आ रहे हैं। उस दिन घर की सफ़ाई की जाती है। अभ्यंगन स्नान करते है। बन्धु लोग आते हैं। पकवान खाते है। बच्चे फुलझडियाँ और पटाखे जलाते हैं। लक्ष्मी की पूजा करते हैं। ब्यापारी लोग अपने पुराने हिसाब ठीक करके नये हिसाब शुरू करते हैं। तुम्हारे माँ-बाप को मेरे प्रणाम कहना।

तुम्हारा,
के. मणि कुमार,
आठर्वी कक्षा।

पता :
वि. रवि कुमार,
हिन्दू हाईस्कूल,
आठवी कक्षा,
कोत्तपक्ळि, करीमनगर।

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

సారాంశము :

ఒకసారి ఒక అడవి గుండా రాజేష్ అను ఒక పిల్లవాడు వెళుతూ ఉండెను. దారిలో అతనికి ఒక బంగారు నాణెము లభించినది. అప్పుడు ఆ బాలుడు ఈ నాణెం నాది కానేకాదు కదా ! దీనిని తీసుకుని నేను ఏమి చేసుకోను ? పాపం ఎవరి నాణెం పడిపోయిందో తెలుసుకుందాం. ఇప్పుడు దీన్ని నేను ఉంచుకోనూ. లేను, పారవేయనూ లేను. ఇది బంగారు నాణెం కదా! అని ఆలోచించుచుండెను.

ఈ విధంగా ఆలోచిస్తూ అతడు ముందుకు నడవసాగెను. దారిలో జపమాల తిప్పుకుంటూ అతడికి ఒక సాధువు ఎదురు వచ్చెను. అతడు ఈ నాణెమును ఈ సాధువుకు ఎందుకు ఇవ్వకూడదు ? అని ఆలోచించెను.

రాజేష్ ఆ నాణెమును సాధువుకు ఇవ్వగా ఆ సాధువు ఆశ్చర్యంతో “కుమారా ! ఈ నాణెము మా లాంటి సాధువులకు అవసరం లేదు. దీనిని ఎవరైనా పేదవారికి ఇచ్చినట్లయితే వారు దీంతో పొట్ట నింపుకుంటారు.” అని చెప్పెను.

సాధువు మాటలు విని రాజేష్ ముందుకు నడిచెను. అతనికి ఎవరిదో ఒక రాజసైన్యం వెళ్ళడం కన్పించినది. ఇంత పెద్ద సైన్యాన్ని చూసిన అతడు బహుశ ఏదో ఒక కారణం ఉండే ఉండి ఉంటుంది, అందుకే రాజుగారు తన సైన్యాన్ని తీసుకుని వెళ్ళుచున్నారు అని ఆలోచించెను. అతడు ఒక సైనికుడిని “సోదరా ! ఇంత పెద్ద సైన్యం తీసుకుని (వెంట పెట్టుకుని మీ రాజుగారు ఎక్కడికి వెళ్ళుచున్నారు ?” అని అడిగెను.

ఇతడు మా రాజుగారైన “శూరసింహుడు”. ఆయన “పొరుగు రాజ్యంపై దాడిచేసి ఆ రాజ్యాన్ని దోచుకోవడం కోసం వెళ్ళుచున్నారు” అని అతడు సమాధానం చెప్పెను.

రాజేష్ ఆ రాజుగారి వద్దకు వెళ్ళెను. బంగారు నాణెమును రాజుగారికి అందిస్తూ “తీసుకోండి మహారాజా, దీనిని మీరు ఉంచుకోండి” – అని చెప్పెను.

దానికి ఆ రాజుగారు “కుమారా! దీన్ని నాకు ఎందుకు ఇవ్వకోరితివి?” అని ఆశ్చర్యంగా అడిగిరి.

“మహారాజా ! ఒక సాధువు నీకు ఎవరైనా అందరికంటే పేదవాడు కనిపిస్తే అతనికి ఈ నాణెమును ఇవ్వమని చెప్పిరి” అని రాజేష్ కరుణ స్వరంతో రాజుగారితో చెప్పెను.

“నేను రాజును. నేను నీకు పేదవాడిగా అనిపిస్తున్నానా?” – అని రాజు కోపంతో అన్నాడు..

“మహారాజా ! మీరు ధనవంతులైతే రెండవ రాజ్యాన్ని (పొరుగు/వేరొక/మరొక) దోచుకోవడానికి ఇంత పెద్ద సైన్యం తీసుకొని ఎందుకు వెళతారు ?”

రాజేష్ మాటలు రాజుగారికి అర్థమైనవి. వారికి తన తప్పు తెలిసినది. రాజేషన్ను ప్రశంసిస్తూ తన సైన్యాన్ని వెనుకకు మళ్ళించుటకు ఆజ్ఞాపించెను.

ఆ రోజు నుండి రాజు తన సంపదనంతా పేదవారి సేవలో ఖర్చుపెట్టడం ప్రారంభించెను.

वचन :

  • जंगल – जंगल
  • सिक्का – सिक्षे
  • बेटा – बेटे
  • राजा – राजा लोग
  • सेवा – सेवाएँ
  • लडका – लडके
  • बेचारा – बेचारे
  • साधु – साधु लोग
  • बात – बातें
  • बस्ती – बस्तियाँ
  • रास्ता – रास्ते
  • माला – मालाएँ
  • सेना – सेनाएँ
  • गलती – गलतियाँ
  • रुपया – रुपये

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

लिंग :

  • बालक – बालिका
  • लडका – लडकी
  • महाराज – महारानी
  • पडोसी – पडोसिन
  • सेवक – सेविका
  • बचा – बची
  • गरीब – गरीबिनी
  • देवर – देवरानी
  • राजा – रानी
  • बेटा – बेटी
  • भाई – बहन
  • युवक – युवती

उल्टे शब्द :

  • लेना × देना
  • साधु × क्रूर
  • बड़ी × छोटी
  • क्रोध × शांत
  • आरंभ × अंत
  • रखना × फेंकना
  • गरीब × अमीर
  • जवाब × प्रश्न
  • समझ × ना समझ
  • खर्च × बचत
  • आखिर × शुरू
  • आगे × पीछे
  • पास × दूर
  • प्रशंसा × निंदा

पर्यायवाची शब्द :

  • लडका – बालक, बच्चा
  • सोना – हेम, कंचन
  • जवाब – उत्तर
  • राजा – नृप, शासक
  • रास्ता – मार्ग, पथ
  • प्रश्न – सवाल
  • जंगल – वन
  • साधु – संत
  • प्रशंसा – स्तुति

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

प्रत्यय :

  • महाराज – राज
  • गरीबी – ई
  • खुशी – ई
  • पडोसी – ई
  • दुखी – ई
  • ग़लती – ई
  • सुखी – ई

संधि विच्छेद :

  • महाराज = महा + राज
  • संग्रहालय = संग्रह + आलय
  • सचिवालय = सचिव + आलय
  • राजेश = राजा + ईश
  • ग्रंथालय = ग्रंथ + आलय
  • मंत्रालय = मंत्र + आलय

उपसर्ग :

  • महाराज – महा
  • सुविशाल – सु
  • अहसास – अह
  • सक्रिय – स
  • सुस्वागत – सु
  • सप्रेम – स
  • कुसंग – कु

वाक्य प्रयोग :

  1. आश्चर्य – इसमें आश्चर्य क्या है?
  2. ज़रूर – मुझे एक ज़रूरी काम पर आज हैदराबाद जाना है।
  3. पडोसी – पडोसी देश वालों से भी दोस्ती करनी चाहिए।
  4. आक्रमण – भारत पर कई विदेशी राजाओं का आक्रमण हुआ।
  5. अमीर – क्या अमीर लोगों को दिल नहीं होता ?
  6. आरंभ – उसने चित्र खींचना आरंभ किया।

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया

मुहावरे वाले शब्द :

1. आश्चर्य में पडना = विस्मय में पडना, विस्मित होना
राजा आश्चर्य में पड गये।
2. आश्चर्य में डालना = चकित करना
छात्रों के प्रश्न अध्यापक जी को आश्चर्य में डाल दिये।
3. आश्चर्य का टिकाना न रहना = अत्यधिक आश्चर्य चकित होना
इस वैज्ञानिक चित्र को देखकर छात्रों का आश्चर्य का कोई
ठिकाना न रहा।
4. समझ लेना = निश्चय या निर्णय कर लेना।
अंत में राजा को समझ लेने में अधिक समय नहीं लगा।
5. समझा जाना = निपटना
बालकों से इस बात को समझा जाना है।
6. समझ में आना = निश्चय में आना
बात मेरी समझ में आयी।
7. आगे बढ़ जाना = उत्रत और समृद्ध हो जाना
राजा की सेना आगे बढ़ गयी।
8. पेट भरना = दाल रोटी मिलना, खाना मिलना
रुपयों से कोई पेट भर सकता है?
9. लूटने जाना = सब कुछ छीनने जाना
राजा किसी देश को लूटने जा रहा है।
10. प्रशंसा करना = तारीफ़ करना
अध्यापक जी ने रामू की प्रशंसा की ।

शब्दार्थ (అర్ధములు) (Meanings) :

TS 8th Class Hindi Guide 2nd Lesson राजा बदल गया 1

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव

Telangana SCERT 8th Class Hindi Study Material Telangana Pdf 3rd Lesson प्यारा गाँव Textbook Questions and Answers.

TS 8th Class Hindi 3rd Lesson Questions and Answers Telangana प्यारा गाँव

प्रश्न :

प्रश्न 1.
इस चित्र में क्या – क्या दिखायी दे रहे हैं ?
उत्तर :
इस चित्र में पर्वत, पेड, घर, खेत, पक्षियाँ, गाय, बैलगाडी, बस, हल, साइकिल, बैल, आदमी, किसान आदि दिखायी दे रहे हैं।

प्रश्न 2.
कौन क्या कर रहे हैं ?
उत्तर :
किसान खेत जोत रहा है। एक आदमी साइकिल चला रहा है। एक आदमी हल लेकर जा रहा है। और एक आदमी बैल गाडी चला रहा है। पक्षियाँ उड रहे हैं। गाय घास चर रही हैं।

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव

प्रश्न 3.
इस चित्र में आपको कौन – सा दृश्य सबसे अच्छा लगा और क्यों ?
उत्तर :
इस चित्र में मुझे दूर के पर्वत और आसमान में छा गये बादल और आसमान में उडने वाली पक्षी आदि दृश्य सब से अच्छे लगे। क्योंकि ये प्राकृतिक दृश्य हैं।

सुनो – बोलो :

प्रश्न 1.
चित्र में क्या – क्या दिखायी दे रहे हैं?
उत्तर :
चित्र में दादाजी खडे हुए हैं। उनके सामने रानी और रमेश खडे हुए हैं। दूसरे चित्र में एक लुहार लोहे का काम कर रहा है। तीसरे चित्र में एक कुम्हार, कुम्हार के चक्र पर मिट्टी के बर्तन बना रहा है। चौथे चित्र में एक जुलाहा/हथकरघे पर कपडे बुन रहा है। पाँचवे चित्र में दो बढ़ई लकडी का काम कर रहे हैं। छठवे चित्र में एक सुनार सोने का काम कर रहा है। सातवे चित्र में एक बँसोर टोकरी बना रहा है। आखिरी चित्र में एक किसान हल और बैलों की सहायता से खेत जोत रहा है।

प्रश्न 2.
आपके गाँव में क्या – क्या देखने को मिलते हैं?
उत्तर :
हमारे गाँव में तो गाँव की हरियाली देखने को मिलती है। घाटों पर धोबी कपडे धोते दिखायी देते हैं। किसान खेतों में काम करते दिखायी देते हैं। हमारे गाँव के प्राथमिक आरोग्य केंद्रों में डॉक्टरों को भी देख सकते हैं। कई उद्योग धंधे वाले भी देखने को मिलते हैं। जैसे – बढ़ई, कुम्हार, लुहार, सुनार और बँसोर आदि। जुलाहे और चमार भी देखने को मिलते हैं।

पढ़ो :

अ. नीचे दिये गये वाक्यों के अर्थ बतलाने वाले शब्द पाठ्य – पुस्तक में से ढूँढ़िए और लिखिए।।

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव 2
उत्तर :
TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव 3.1

आ. नीचे अधूरे वाक्य दिये गये हैं, उन्हें पूरा कीजिए।

अ. सामने कमलेश काका आ रहे हैं। इन्हें ………… (प्रणाम करो।)
आ. दामोदर दादा गाँववालों के लिए ……….. (मिट्टी के बरतन जैसे घडे, मटके, हँडी, मिट्टी के खिलौने आदि बनाते हैं।)

लिखो :

अ. नीचे दिये गये प्रश्नों के उत्तर लिखिए।

प्रश्न 1.
हर किसी में कला, कौशल, प्रतिभा होती है, जिससे हम व्यवसाय कर सकते हैं। तुम्हें कौन-सा व्यवसाय पसंद है और क्यों?
उत्तर :
मुझे बढ़ई का काम पसंद है। क्योंकि लकडी से कई प्रकार के खिलौने और कलाकृतियाँ बना सकते हैं। लकडी से नाजूक कलाखंड का काम भी कर सकते हैं।

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव

प्रश्न 2.
अपने गाँव के बारे में लिखिए।
उत्तर :
मेरा गाँव सुंदर गाँव है। मेरे गाँव में मंदिर, तालाब, बरगद के पेड, खेत, सुंदर पशु – पक्षी, बगीचे आदि हैं। गाँव की हरियाली देखने लायक है। यहाँ सभी तरह के काम करने वाले रहते हैं। यहाँ के लोग एक दूसरे की सहायता करते हैं और मिलजुलकर रहते हैं।

शब्द भंडार :

निम्न लिखित शब्दों को वाक्यों में प्रयोग कीजिए।
लुहार, कुम्हार, जुलाहा, सुनार, बंसोर
उत्तर :
1. लुहार : लोहे का काम करनेवाले को लुहार कहते हैं।
2. कुम्हार : मिट्टी के बर्तन बनानेवाले को कुम्हार कहते हैं।
3. जुलाहा : कपड़ा बनाने वाले को जुलाहा कहते है।
4. सुनार : सुनार का काम बडा नाजुक होता है।
5. बंसोर : बाँस से कई चीजों बनानेवाले को बंसोर कहते हैं।

सृजनात्मक अभिव्यक्ति :

कल्पना कीजिए कि दादाजी शहर आते हे। दादाजी और आप के बीच हुई बातचीत को वार्तालाप के रूप में लिखिए।
उत्तर :
(दादाजी घर आते हैं)

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव 4

 

 

प्रशंसा :

अपनी कला-कौशल और प्रतिभा को देखते हुए आप कौनसा काम करना पसंद करोंगे? अपने पसंदीदा क्षेत्र में आगे बढ़ने के लिए क्या करोंगे ?
उत्तर :
मैं एक परिश्रमी छात्र हूँ। हर काम मैं लगन से करता हूँ। मन में विश्वास रखकर सुख या दु:ख का परवाह न करते हुए अपने लक्ष्य तक पहुँचना चाहता हूँ। हर एक व्यक्ति में अपने – अपने कौशल होते हैं। मैं भी अपने मन चाहे कला – कौशल में प्रतिभा दिखाने की आशा रखता हूँ।

बचपन से ही कम्प्यूटर्स मेरा सबसे प्रिय विषय है। इस विषय में मेरी बडी रुचि है। इसे चाव व लगन से पढता हूँ। और अपना बहुत सा समय कम्प्यूटर पर बिताता हूँ घर पर मेरा अपना एक मल्टी मीडिया कम्प्यूटर है। इस पर मैं इंटरनेट का प्रयोग भी करता हूँ। स्कूल में इस विषय की विस्तृत पढायी करायी जाती है।

एक बडे कम्प्यूटर विशेषज्ञ बनने की मेरी अभिलाषा है। मुझ में ऐसा होने की तीव्र इच्छा शक्ति और योग्यता भी है। मेरे अध्यापक गण भी इस क्षेत्र में मुझे प्रोत्साहन देकर बडे संतुष्ट है। घर पर माता पिता भी मुझे प्रोत्साहन देते हुए मेरी आकांक्षा को सफल बना रहे हैं।

पढाई के बाद मैं कम्प्यूटर संबंधी अनेक प्रामाणिक संस्थाओं से विशेष ज्ञान प्राप्त करूँगा। इस विषय संबंधी महत्वपूर्ण विषयों की पुस्तकें भी मेरे घर में हैं। जेब खर्च के लिए दिये पैसों का भी मैं इसी विषय सीखने खर्च करता हूँ। इस क्षेत्र में अनेक बडी – बडी संभावनाएँ हैं। मैं अपनी प्रतिभा से कम्प्यूटर विषय में एक विशेषज्ञ बनना चाहता हूँ। इसके लिए सतत प्रयत्नशील रहूँगा।

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव

परियोजना कार्य :

विभिन्न बुद्धिमत्ताओं के व्यवसायों के चित्र इकट्ठा कर कक्षा में प्रदर्शित कीजिए।
उत्तर :
TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव 5

भाषा की बात :

अ. नीचे दिया गया अनुच्छेद पढ़िए।

रानी और रमेश आठवीं कक्षा में पढ़ते हैं। गर्मी की छुट्टियों में दादाजी उन्हें अपने गाँव ले जाने के लिए आये। सब मिलकर सबेरे रेले से निकले। गाड़ी में बड़ी भीड़ थी। फिर भी जैसे-तैसे बैठने की जगह मिल गयी। शाम तक गाँव पहुँच गये। वहाँ स्टेशन के पास चाचाजी बैलगाड़ी लेकर तैयार थे। बैलगाड़ी खेंतों के किनारे-किनारे चलने लगी। खेतों में किसान काम कर रहे थे। पशु चर रहे थे। गाँव की हरियाली देखने लायक थी। बातों -बातों में घर आ गया। दादीजी से मिले। दादीजी ने बहुत लाड़प्यार किया। सबेरे दोनों दूध पीकर दादाजी के साथ गाँव घूमने निकले।
ऊपर दिये अनुच्छेद में रानी, गाँव, भीड, पशु, हरियाली और दूध शब्द किसी व्यक्ति, प्राणी, वस्तु, स्थान अथवा भाव का बोध कराते हैं। ऐसे शब्दों को संज्ञा कहते हैं। संज्ञा के पाँच भेद हैं। वे हैं –

1. जातिवाचक संज्ञा : जिस संज्ञा शब्द से किसी संपूर्ण जाति का बोध हो, वह जातिवाचक संज़ा कहलाता है।
उदा : लडका खेलता है।
2. व्यक्तिवाचक संझा : किसी विशेष व्यक्ति, वस्तु, स्थान का बोध कराने वाले शब्द व्यक्तिवाचक संज्ञा कहलाते हैं।
उदा : राम खेलता है।
3. भाववाचक संज्ञा : जिन शब्दों से किसी गुण, स्वभाव, दशा का बोध हो, वे भाववाचक संज्ञा कहलाते हैं।
उदा : खुख – दुख आते जाते रहते है।
4. समुदायवाचक संज्ञा : ऐसे शब्द, जो किसी विशेष समुदाय या समूह का बोध कराते है, वे समुदायवाचक संज्ञा कहलाते है।
उदा : सेना देश की रक्षा करती है।
5. द्रव्यवाचक संज्ञा : जो शब्द द्रव्य या विभित्र धातुओं का बोध कराते हैं, वे द्रव्यवाचक संज्ञा कहलाते हैं।
उदा : स्वच्छ जल पीना चाहिए।

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव

आ. नीचे दिये गये वाक्य में आये संज्ञा शब्द ढूँढ़कर रेखांकित करो।

1. रानी पढ़ती है।
2. बालक खा रहा है।
3. हरियाली अच्छी होती है।
उत्तर :
1. रानी पढ़ती है।
2. बालक खा रहा है।
3. हरियाली अच्छी होती है।

विचार – विमर्श

वैजानिकों के अनुसार हम सबमें नौ तरह की बुद्धधिमता होती हैं। भाषा वुद्धिमत्ता, तर्क गणित वुद्धिमत्ता, शारीरिक गतिबोधक बुद्धिमत्ता, संगीत वुद्धिमत्ता, स्थान विषयक वुद्धिमत्ता, अपने से जुडी अंतरवैयक्तिक वुद्धिमत्ता, पारस्परिक बुद्धिमत्ता, प्रकृतिवादी बुद्धिमत्ता और आध्यात्मिक बुद्धिमत्ता। इनका विकास अलग – अलग अनुपात में होता है। इनकी कोई सीमा नहीं होती। अभ्यास से इन्हें विकसित कर सकते हैं।

Essential Material for Examination Purpose :

I. पढ़ :

पठित – गद्यांश :
नीचे दिये गये गध्यांश को पढ़कर प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए।

I. रानी और रमेश आटबीं कक्षा में पढ़ते हैं। गर्मी की छुट्रटियों में दादाजी उन्हें अपने गाँब ले जाने के लिए आये। सब मिलकर सबेरे रेल से निकले। गाड़ी में बड़ी भीड़ थी। फिर भी जैसेतैसे बेटने की जगह मिल गयी। शाम तक गाँच पहुँच गये। वहाँ स्टेशन के पास चाचाजी बैलगाड़ी लेकर तैयार थे।
बैलगाड़ी खेतों के किनारे-किनारे चलने लगी। खेतों में किसान काम कर रहे थे। पशु चर रहे थे। गाँव की हरियाली देखने लायक़ थी। बातों – बातों में घर आ गया। दादीजी से मिले। दादीजी ने बहुत लाड़-प्यार किया।

प्रश्न :
1. रानी किस कक्षा में पढ़ती है ?
2. रानी और रमेश को लाने के लिए शहर कौन आया?
3. बैलगाड़ी लेकर कौन आया था ?
4. किसने रानी और रमेश को बहुत लाड़ – प्यार किया ?
5. खेतों में कौन काम कर रहे थे ?
उत्तर :
1. रानी आठवीं कक्षा में पढ़ती है।
2. रानी और रमेश को लाने के लिए शहर दादा जी आये।
3. बैलगाड़ी लेकर चाचाजी तैयार थे।
4. दादाजी ने रानी और रमेश को बहुत लाड़ – प्यार किया।
5. खेतों में किसान काम कर रहे थे।

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव

II. रमेश : दादा जी! आपका गाँब बड़ा प्यारा है। यहाँ तो सभी तरह के काम करने वाले रहते हैं।
दादाजी : हाँ बेटा! यहाँ सभी तरह के काम करने वाले रहते हैं। ये एक-दूसरे की सहायता करते हैं और मिलजुलकर रहते हैं। बे अपने-अपने घरेलू उद्योगों से देश के विकास में भाग लेते हैं।
रानी : दादा जी! ये देखो कितने हरे-भरे खेत हैं।
दादाजी : हाँ बेटी! इन खेतों को हरा-भरा बनाने के लिए किसान दिन-रात मेहनत करते हैं। अन्न उगाते हैं। हमारी भूख मिटाते हैं। इसीलिए महात्मा गांधी जी ने कहा था “वास्तव में भारत गाँबों में ही बसता है।”
रमेश-रानी : हाँ दादा जी! आपने सही कहा। सच में गाँच बहुत प्यारे होते हैं।

प्रश्न :
1. रमेश ने किसे प्यारा कहा ?
2. गाँव वाले देश के विकास में भाग कैसे लेते हैं ?
3. ‘दादाजी ! ये देखो कितने हरे भरे खेत हैं?’ यह वाक्य किसने कहा ?
4. भारत कहाँ बसता है ?
5. उपर्युक्त पंक्तियाँ किस पाठ से है ?
उत्तर :
1. रमेश ने गाँव को प्यारा कहा।
2. गाँव वाले अपने – अपने घरेलू उद्योगों से देश के विकास में भाग लेते हैं।
3. यह् वाक्य रानी ने कहा।
4. भारत गाँवों में बसता है।
5. उपर्युक्त पंक्तियाँ ‘प्यारा गाँव’ पाठ से है।

अपठित – गद्यांश :
नीचे दिये गये गद्यांश को पढ़कर प्रश्नों के उत्तर एक वाक्य कें लिखिए।

I. श्रीकृष्ण देवराय विजयनगर के प्रतापी राजा थे। बे शूर, बीर ही नहीं बल्कि एक महान साहित्यकार भी बे। उन्होंने दरबार में अनेक दिग्गज कबियों को स्थान दिया। बे स्वयं भी महाकवि थे, तेनालि रामकृष्ण उनके दरबारी कवियों में से एक थे। कहा जाता है कि रामकृष्ण कवि पर काली माता की अपार कृपा थी। बे बडे बुद्विमान और चतुर थे।

प्रश्न :
1. विजयनगर के प्रतापी राजा कौन थे?
2. राजा कृष्णदेवराय की विशेषता क्या थी ?
3. अनेक दिग्गज कवियों को स्थान किन्होंने दिया ?
4. तेनालि रामकृष्ण कैसे व्यक्ति थे ?
5. कालीमाता की अपार कृपा प्राप्त व्यक्ति कौन थे ?
उत्तर:
1. विजयनगर के प्रतापी राजा श्रीकृष्णदेवराय थे।
2. श्रीकृष्णदेवराय शूर, वीर ही नहीं एक महान साहित्यकार भी थे।
3. अनेक दिग्गज कवियों को स्थान श्रीकृष्णदेवराय ने दिया।
4. तेनालिरामकृष्ण बडे बुद्धिमान और चतुर थे।
5. कालीमाता की अपार कृपा प्राप्त व्यक्ति तेनालिरामकृष्ण थे।

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव

II. विजयदशमी एक्ता का प्रतीक है। दुर्गा प्रतिमा के विसर्जनावसर पर जगह – जगह मेले लगते हैं। जहाँ सभी लोग आपसी वेमनस्य भूलकर एकता की भाबना से परस्पर मिलते हैं। इस दिन चारों ओर आनंद के ही बादल छाये रहते हैं। हम सभी का यह पवित्र कर्त्यव्य होता है कि बिजयदशमी को देश और समाज के उत्थान के लिए अधिक से अधिक महत्यपूर्ण समझें। इसके आदर्श को अपनाना जीवन को सफल बनाना है।

प्रश्न :
1. दुर्गा प्रतिमा के विसर्जनावसर पर क्या होता है?
2. उस समय लोग कैसे मिलते हैं?
3. चारों ओर क्या छाये रहते हैं?
4. हम सभी का पवित्र कर्तव्य क्या है ?
5. विजयदशमी किसका प्रतीक है?
उत्तर :
1. दुर्गा प्रतिमा के विसर्जनावसर पर जगह – जगह मेले लगते हैं।
2. सभी लोग आपसी वैमनस्य भूलकर एकता की भावना से परस्पर मिलते हैं।
3. चारों ओर आनंद के ही बादल छाये रहते हैं।
4. विजयदशमी को देश और समाज के उत्थांन के लिए अधिक महत्वपूर्ण समझें।
5. विजयदशमी एकता का प्रतीक है।

III. कुछ दिनों में दोनों मदुर पहुँच गए। भोजन और रहने की समस्या थी । उन्होंने एक घर किराए पर ले लिया। एक दो दिन अपना लाया खाना खाया । फिर बह भी समाप्त हो गया । ‘कोबलन’ के पास एक पैसा भी न था। ‘कत्रकी’ ने कहा – मेरे पास कुछ गहने हैं। आप उन्हें बेचकर भोजन सामग्री ले आएँ। बाकी बचे पैसों से कोई ब्यापार शुरू करें।

प्रश्न :
1. दोनों कहाँ पहुँचे ?
2. कौन – कौन मदुरै पहुँच गये ?
3. ‘कोवलन’ और ‘कन्नकी’ को मदुरे में क्या समस्या थी ?
4. दोनों ने रहने के लिए और भोजन के लिए क्या किये?
5. इस गद्यांश को शीर्षक दीजिए।
उत्तर :
1. दोनों मदुरै पहुँचे।
2. कोवलन और कत्रकी मदुरै पहुँच गए।
3. कोवलन और कन्नकी को मदुरै में भोजन की समस्या थी, क्योंकि उनके पास पैसे नहीं थे।
4. दोनों ने रहने और भोजन के लिए गहना बेचकर व्यापार शुरू किया।
5. ‘कोवलन और कन्नकी की मदुरै यात्रा’।

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव

I. लिखो :

लघु प्रश्न :

प्रश्न 1.
खेती के लिए किन – किन सामानों का उपयोग करते हैं?
उत्तर :
खेती के लिए हल, बैलगाडी, कुल्हाडी, फावडा, हथौडा आदि सामानों का उपयोग करते हैं। आजकल आधुनिक साधन भी आ गये हैं। जैसे – ट्रेक्टर, श्रेशर आदि।

प्रश्न 2.
मिट्टी से तुम क्या – क्या बना सकते हो ?
उत्तर :
मिट्टी से घडे, मटके, हँडी, खिलौने, भगवान की प्रतिमाएँ और कई प्रकार के बर्तन बना सकते हैं। लोग मिट्टी से घर भी बनाते हैं।

प्रश्न 3.
तुम दादाजी के गाँव के बारे में क्या कहना चाहोगे ?
उत्तर :
दादाजी का गाँव बहुत सुंदर और प्यारा गाँव है। यहाँ सभी. प्रकार के पेशेवर के लोग जैसे लुहार, कुम्हार, जुलाहा, बढ़ई, बंसोर रहते हैं। गाँव में एक – दूसरे की सहायता करते हैं और मिलजुलकर रहते हैं। खेतों को हरा-भरा रखने के लिए किसान दिन – रात मेहनत करते हैं।

लघु निबंध प्रश्न :

प्रश्न 1.
निम्नलिखित संवाद को ध्यान से पढ़कर नीचे दिये गये प्रश्नों के उत्तर लिखिए।
रानी : दादाजी ! वहाँ देखिए। वे कौन हैं? वे क्या कर रहे हैं?
दादाजी : हाँ बेटा ! वे सोने – चाँदी का काम करते है। वे सोने-चाँदी से तरह-तरह के आभूषण जैसे-अंगूठी, हार, चूड़ी आदि बनाते हैं।
रामेश : दादाजी ! उस गली में देखिए लंबे-लंबे बाँस हैं। बाँस से क्या-क्या बनाते हैं?
दादाजी : देखो बेटा ! बाँस से टोकरी, झूले, खिलौने आदि बनाते हैं। बनानेवाले को बंसोर कहते हैं।

अब इन प्रश्नों के उत्तर दीजिए।

i. बंसोर किसे कहते हैं?
उत्तर : बाँस से वस्तुएँ बनानेवाले को बंसोर कहते हैं।
ii. सोने – चाँदी से क्या – क्या बनाते हैं?
उत्तर : सोने -चाँदी से तरह-तरह के आभूषण जैसे-अंगूठी, हार, चूड़ी आदि बनाते हैं।
iii. बढ़ई क्या – क्या सामान बनाते हैं?
उत्तर : बढ़ई लकड़ी से हल, खिडकी, दरवाजे, बैलगाडी और तरह-तरह के सामान बनाते हैं।
iv. बाँस से क्या – क्या बनाते हैं?
उत्तर : बाँस से टोकरी, झूले और खिलौने आदि बनाते हैं।

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव

III. सुजनात्मक अभिव्यत्ति :

प्रश्न 1.
आवश्यक किताबें खरीदने धन माँगते हुए पिताजी के नाम एक पत्र लिखिए।
उत्तर :

हैदराबाद,
ता. ××××

पूज्य पिताजी,
सादर प्रंणाम।
मैं यहाँ कुशल हूं। सोचता हूँ कि आप सब वहाँ सकुशल हैं। में अच्छी तरह पढ रहा हूँ। परीक्षाओं के लिए खूब तैयारी कर रहा हूँ। मुझे यहाँ कुछ आवश्यक किताबें खरीदनी हैं। इसलिए ₹ 300 एम.ओ द्वारा भेजने की कृपा करें। माताजी को मेरा प्रणाम कहना।

आपका आज्ञाकारी पुत्र,
××××

पता :
के. रवि,
घ.नं. 3-6-31/3,
मेंइन बाजार,
खम्मम।

సారాంశము :

(రాణి మరియు రమేష్ ద్దరూ ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. వేసవి సెలవుల్లో తాతగారు తమ గ్రామం తీసుకుని వెళ్ళడానికి వచ్చిరి. అందరూ కలసి ఉదయాన్నే రైలులో బయలుదేరిరి. బండి చాలా రద్దీగా ఉన్నది. కానీ ఎలాగోలా కూర్చోడానికి చోటు లభించినది. సాయంత్రానికి గ్రామం చేరిరి. అక్కడ రైల్వేస్టేషన్ దగ్గర పినతండ్రిగారు ఎడ్లబండి తీసుకుని వచ్చి సిద్ధముగా ఉండిరి.
ఎడ్లబండి పొలాల గట్టు మీదుగా వెళ్ళుచున్నది. పొలాల్లో రైతులు పనులు చేసుకుంటూ ఉన్నారు. పశువులు మేత మేస్తూ ఉన్నాయి. గ్రామంలోని పచ్చదనం చూడదగినది. మాటల్లోనే ఇల్లు వచ్చేసింది. నానమ్మను కలిశాము. నాయనమ్మ బాగా ప్రేమగా, గారాబంగా చూసింది.
ఉదయాన్నే పాలు త్రాగి తాతగారితో గ్రామం తిరగడానికి వెళ్ళాము. దారిలో మాట్లాడుకుంటూ ………)

తాతగారు : చూడు ! ఎదురుగా కమలేశ్ పెద్దనాన్న వస్తూ ఉన్నారు. వీరికి నమస్కరించు. (ఇరువురు కమలేశ్ పెద్దనాన్నకు నమస్కరించారు. ఆయన పిల్లలను చూసి చాలా సంతోషించిరి.)
రాణి : కమలేశ్ పెద్దనాన్న ఏమి పని చేస్తారు ?
తాతగారు : వారు కమ్మరి. వారు లోహపు సామాన్లు తవ్వుకోల, పార, సుత్తి, చక్రము, గొడ్డలి మొ||నవి తయారు చేస్తారు.
అటు చూడు. అది దామోదర్ తాత ఇల్లు.
రమేష్ : దామోదర్ తాత ఏం పని చేస్తారు ?
తాతగారు : దామోదర్ తాత గ్రామంలోని వారికి కావలసిన మట్టి పాత్రలను, కుండలు, చిన్న కుండలు, చిన్న మట్టి పాత్రలు, మట్టి బొమ్మలు మొ||న వాటిని తయారుచేయును. పిల్లలూ, మీకు తెలుసా ? మట్టి పాత్రలను తయారు చేయు వారిని ఏమంటారో ?
రాణి : కుమ్మరి అంటారు కదు తాతయ్యా !
తాతగారు : శభాష్. నా ప్రియమైన రాణికి అన్నీ తెలుసు. అటు చూడు చంద్రయ్య బాబాయి ఇల్లు. ఆయన బట్టలు నేస్తున్నారు.
రాణి : మంచిది. తాతయ్యా ! బట్టలు నేయువారిని ఏమంటారు ?
తాతగారు : బట్టలు నేయువారిని సాలీలు (సాలెవారు) అంటారు. బట్టలను చేతిమగ్గం మరియు మిషన్ (యంత్రాలు) రెండింటితోను తయారు చేస్తారు. చేతితో తయారు చేయు దానిని చేతిమగ్గం అంటారు. చంద్రయ్య బాబాయి ఇంటి దగ్గరే రామయ్య ఇల్లు కూడా ఉంది. ఆయన వడ్రంగి పని చేస్తారు.
రమేష్ : తాతయ్యా! వడ్రంగివారు ఇంకా ఏఏ పనులు చేస్తారు ?
తాతగారు : వడ్రంగివారు కర్ర (కలప) తో నాగలి, కిటికీలు, తలుపులు, ఎడ్లబండ్లు మరియు రకరకాల సామాన్లు తయారు చేస్తారు.
రాణి : తాతగారు అక్కడ చూడండి. వారెవ్వరు ? వారు ఏమి చేయుచూ ఉన్నారు ?
తాతగారు : అవును నాయనా! వారు బంగారం- వెండి పనులు చేస్తారు. వారు బంగారం వెండితో రకరకాల ఆభూషణాలు ఉదాహరణకు ఉంగరం, హారం, గాజు మొ||నవి తయారు చేస్తారు
రమేష్ : తాతగారు ! ఆ వీధిలోకి చూడండి పొడవైన వెదురు ఉన్నది. వెదురుతో ఏమేమి తయారు చేస్తారు?
తాతగారు : చూడు నాయనా! వెదురుతో గంపలు, ఊయలలు, ఆటబొమ్మలు మొ||నవి తయారుచేస్తారు. వీటిని తయారు చేయువారిని మేదర్లు అని అంటారు.
రమేష్ : తాతగారు. మీ గ్రామం చాలా బాగుంది. ఇక్కడ అన్ని రకాల పనులు చేసేవారు నివశిస్తున్నారు.
తాతగారు : అవును నాయనా ! ఇక్కడ అన్ని రకాల పనులు చేసేవారు ఉన్నారు. వీరు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు. కలిసిమెలిసి ఉంటారు.
రాణి : తాతగారు. ఇటు చూడండి. ఎంత పచ్చపచ్చని చేలో,
తాతగారు : అవునమ్మా. ఈ పొలాలను పచ్చగా తయారు చేయుటకు రైతులు రాత్రి – పగలు పరిశ్రమిస్తున్నారు. ఆహారాన్ని పండిస్తున్నారు. మన ఆకలిని తీరుస్తున్నారు. అందుకే మహాత్మాగాంధీ గారు “వాస్తవంగా భారతదేశం గ్రామాల్లోనే నివశిస్తుంది” అని అనేవారు.
రమేష్ & రాణి : అవును తాతగారు. మీరు సరిగ్గా చెప్పారు. నిజంగా గ్రామాలు ఎంతో అందంగా ఉంటాయి.

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव

प्रत्यय :

  • प्यारा – आ
  • टोकरी – ई
  • हथ करघा – करघा
  • सहायता – ता
  • अंगूठी – ई
  • प्यारी – ई
  • मिलजुल – जुल
  • बैलगाडी – गाडी

पर्यायवाची शब्द :

  • गाँव – देहात
  • किसान – कृषक
  • दूध – क्षीर, पय
  • सामान – वस्तु
  • गली – वीधि
  • रात – यामिनी
  • सबेरे – प्रातःकाल
  • पशु – जानवर
  • बचा – लडका
  • बेटी – लडकी, पुत्री
  • सहायता – मदद
  • सही – ठीक
  • शाम – सायंकाल
  • घर – मकान
  • काम – कार्य
  • हाथ – कर
  • दिन – रोज
  • सच – सत्य

मुहावरे वाले शब्द :

1. निकल जाना = अपने रंथान से आगे बढ़ जाना। ; वे दोनों आगे निकल गये।
2. मिलजुलकर रहना = प्रेम तथा सद्भावना के साथ रहना।
आपस में सबको मिलजुलकर रहना चाहिए।
3. चलना = गतिशील होना ; हमेशा लक्ष्य की ओर चलना चाहिए।

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव

शब्दार्थ (అర్ధములు) (Meanings) :

TS 8th Class Hindi Guide 3rd Lesson प्यारा गाँव 1

TS 8th Class Telugu 11th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 11th Lesson కాపుబిడ్డ Textbook Questions and Answers.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ

TS-8th-Class-Telugu-Guide-11th-Lesson-కాపుబిడ్డ-1

ప్రశ్న 1.
తొలివానకురిసే కాలాన్ని ఏమంటారు ?
జవాబు.
తొలివాన కురిసే కాలాన్ని తొలకరి అంటారు.

ప్రశ్న 2.
ఈ గేయం ఎవరి గురించి చెపుతుంది ?
జవాబు.
ఈ గేయం రైతును గురించి చెబుతుంది.

TS 8th Class Telugu 11th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ

ప్రశ్న 3.
గేయానికి బొమ్మకి మధ్య గల సంబంధం ఏమిటి ?
జవాబు.
“గేయంలో హలమె మన సౌభాగ్య బలమనుచు చాటి పొలము దున్నాలోయి” అని ఉన్నది. బొమ్మలో హలం పట్టుకొని రైతు పొలం దున్నుతున్నాడు. గేయంలోను, బొమ్మలోనూ ఉన్నభావం ఒక్కటే.

ప్రశ్న 4.
బంగారు పంటలను పండించే రైతుల గురించి మీకేం తెలుసు ?
జవాబు.
రైతు ఎండ, వాన లెక్క చెయ్యకుండా పగలు, రాత్రి తేడా లేకుండా పొలంలో శ్రమపడతాడు. తన సుఖాన్ని త్యాగం చేసి తన చెమటతో నేలను తడిపి బంగారు పంటలను పండిస్తాడు. ప్రపంచానికి ఆకలి తీరుస్తాడు.

ఆలోచించండి – చెప్పండి 

ప్రశ్న 1.
రైతులవలె, ఇతర వృత్తులవారు పడే బాధలను తెల్పండి.
జవాబు.
కుండలు చేసే కుమ్మరి మన్ను తీసి మెత్తగా తొక్కి మృదువైన ముద్దగా చేసి ఎంతో జాగ్రత్తగా సారె మీద పెట్టి రకరకాల ఆకారాలలో కుండలు చేస్తాడు. అతడు పడే కష్టానికి మనం కుండల కిచ్చే ధర ఏపాటి ? కమ్మరి కొలిమి దగ్గర ఆ వేడిని భరిస్తూ ఇనుము కాల్చి రకరకాల పనిముట్లు తయారు చేస్తాడు. కత్తి, కొడవలి వంటివి వేడి మీదనే సాగకొడతాడు. సాలెవారు పత్తి నుంచి నూలు తీసి మగ్గం మీద రకరకాల కళాకృతులతో వస్త్రాలు నేస్తారు. ఇలాగే ఎంతో మంది. వారెంత కష్టపడినా ఆ శ్రమకు తగిన ఫలితం లభించక పేదరికంతో క్రుంగిపోతున్నారు.

ప్రశ్న 2.
మూడు కాలాల్లో రైతులు చేపట్టే పనులేవి?
జవాబు.
రైతులు వేసవి కాలం, వానాకాలం, చలికాలం అనే మూడు కాలాల్లోనూ ఎండనక, వాననక పొలాల్లో పనులు చేస్తూనే ఉంటారు. దానికోసం ప్రతిరోజూ పొలం పనులు చేయవలసి ఉంటుంది. దుక్కిదున్నటం, చదును చేయటం, విత్తనాలు చల్లటం, నీరు పెట్టటం, కలుపు తీయటం, క్రిమికీటకాల నుండి పంటను రక్షించుకోవటం, కోతలు, నూర్పిళ్ళు, ధాన్యాన్ని బస్తాలకెత్తి గమ్యం చేర్చటం – ఇలా ఏడాది పొడుగునా రైతులకు పనులుంటూనే ఉంటాయి.

TS 8th Class Telugu 11th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ

ప్రశ్న 3.
పేదరైతు కష్టాలు ఎట్లాంటివి?
జవాబు.
పేదరైతు తిండికి బట్టకు కరువై ఎంతో భారంగా బ్రతుకు గడుపుతూ ఉంటాడు. పంట పండించడానికి భూస్వాముల దగ్గర ఎక్కువ వడ్డీలకు అప్పుచేసి తీర్చలేక బాధపడుతూ మరింత పేదవాడై పోతాడు. ఎండ, వాన, చలి, పగలు-రాత్రి అనే తేడాలు లేకుండా ఎంతో కష్టపడి పనిచేసి పంట పండించినా గిట్టుబాటు ధర రాదు. దళారులు ఎంతో తక్కువ ధరకు కొనేసి మరింత లాభాలకు అమ్ముకొని ధనవంతులైపోతూ పేదవారిని మరింత పేదవారుగా మారుస్తారు. ఇలా పేదరైతు అనేక కష్టాలు పడుతున్నాడు.

ప్రశ్న 4.
సద్వర్తనకు దోహదం చేసే గుణాలు ఏవి?
జవాబు.
సద్వర్తన అంటే మంచి ప్రవర్తన. సద్వర్తనకు సహాయం చేసే గుణాలు : తెల్లవారు జామున నిద్రలేవాలి. ప్రతినిత్యం స్నానం చేయాలి. ఎవరితోనూ పోట్లాడకూడదు. అతిగా మాట్లాడకూడదు. మితభాషిగా ఉండాలి. ఇతరుల మేలు కోరాలి. ప్రకృతిలోని ఎండ, వాన, చలి వంటి ధర్మాలను ఓర్చుకోగలగాలి. ధనము, పదవులు మొదలైన వాటిపై ఆశపడరాదు. ఇవన్నీ సద్వర్తనకు దోహదం చేసే గుణాలు.

ప్రశ్న 5.
రైతుకు భగవంతుడు ఇంద్రపదవిని ఇస్తున్నాడని ఎట్లా చెప్తారు?
జవాబు.
ఇంద్రుడు అమృతం తాగుతాడు. స్వర్గం అతని నివాసస్థానం. పట్టువస్త్రాలు, వజ్రాల కవచం ధరిస్తాడు. అతని చుట్టూ సేవకులు ఉంటారు. రైతు తినే జొన్నకూడు పరమాన్నమై, చల్లనీరు అమృత మౌతుంది. నేత వస్త్రాలే జరీ, పట్టు వస్త్రాలై కంబళి వజ్రాల కవచమౌతుంది. అతని చేతిలోని ముల్లుకర్ర వజ్రాయుధమై చుట్టూ వున్న పశువులే సేవకులౌతారు. అందమైన పైరులు నందన వనాలౌతాయి. రైతు పండించిన పంట భూమిలోని నిధులౌతాయి. ఇలా భగవంతుడు రైతు చుట్టూ ఉన్న పరిస్థితులను స్వర్గంతో సమానంగా మార్చి రైతును దేవేంద్రుని చేశాడు అని కవి వర్ణించాడు.

ప్రశ్న 6.
రైతుకు, మునికి గల పోలికలు ఏమిటి?
జవాబు.
ముని బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారు జామున లేస్తాడు. ఉత్తమమైన, స్వచ్ఛమైన ఆహారం తీసుకుంటాడు. వదరుబోతు కాకుండా మితభాషిగా ఉంటాడు. మోసాలు చేయడం, నాటకాలాడటం, ఆడంబరాలకు పోవడం మునుల విషయంలో జరగదు. ఈ గుణాలు అన్నీ రైతులో కూడా ఉన్నాయి.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

ప్రశ్న 1.
“రైతే దేశానికి వెన్నెముక” అంటారు కదా! నేడు రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నది ? చర్చించండి.
జవాబు.
శరీరాన్ని నిలబెట్టే ముఖ్య భాగం వెన్నెముక. అలాగే దేశంలోని ప్రజలకు అన్నంపెట్టి, దేశాన్ని నిలబెట్టేది రైతు. రైతు లేనిదే రాజ్యంలేదు… అంటూ ఉంటారు. రాత్రనక పగలనక రైతులు ఆరుగాలాలు కష్టపడి పండిస్తుంటే మనం కాలి మీద కాలేసుక్కూర్చుని ఆనందంగా ఆ ఫలాన్ని అనుభవిస్తున్నాం. ఆనందాన్నిచ్చిన రైతు పరిస్థితి ఏమిటని మనం ఆలోచించటం లేదు.

పేదరైతుకు సామాన్యుడైన వినియోగదారుకు మధ్య ఉన్న దళారులు మేడల మీద మేడలు కడుతూ కోట్లు కూడబెడుతూ ఉంటే రైతుకు గిట్టుబాటు ధరలేక రెండు పూటలా గంజి కూడ లేక పస్తులుంటున్నాడు. పంటకోసం తెచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకొంటున్నాడు. ఇదీ ఈనాడు రైతు పరిస్థితి. ఉత్పత్తిదారులకు తమ ఉత్పత్తులకు తగినధర తామే నిర్ణయించుకొనే అవకాశం ఇస్తే వారి బతుకు కొంచెమైనా మెరుగుపడుతుందని నా అభిప్రాయం.

TS 8th Class Telugu 11th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ

ప్రశ్న 2.
రైతు యొక్క జీవనవిధానం గురించి, కవికి ఉన్న అభిప్రాయం గురించి మాట్లాడండి.
జవాబు.
రైతు యొక్క జీవన విధానాన్ని కవి ముని జీవితంతో పోల్చాడు. మునుల వలె రైతు ఎండ, వాన, చలి, లెక్కచేయడు. చీకటి, వెలుగు, పగలు, రాత్రి అనే తేడాలు లేకుండా పనిచేస్తాడు. మౌనంగా ఉంటాడు. ఎవరినీ మోసం చేయడు. రైతు దినచర్య ముని దినచర్యలాగే ఉంటుంది. మంచి ప్రవర్తన కలిగి ఉంటాడు. ఇంద్రభోగాలనైనా లెక్కచేయకుండా తిరస్కరిస్తాడు. ఈ లక్షణాలన్నీ మునుల జీవిత విధానాన్ని పోలి ఉంటాయని కవి అభిప్రాయపడ్డాడు.

ప్రశ్న 3.
“రైతులు కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తారు” – అని ఎందుకంటారు?
జవాబు.
ఎండల తాకిడికి తట్టుకోడానికి ఎత్తుమేడలు లేకపోతే చెట్ల నీడల్లో ఉంటాడు. ఇల్లంతా వాన చినుకులతో తడిసిపోతే పొదరిళ్ళలో కాలక్షేపం చేస్తాడు. వణికించే చలి నుండి కాపాడుకోడానికి గడ్డివాములలో దూరతాడు. రాత్రి పూట చీకటిలో ఏ పుట్టల మీదో మిట్టల మీదో కాలం గడుపుతాడు. మునుల్లాగా కారడవుల్లో పాములు, తేళ్ళు, పులులు మొదలైన వాటి మధ్య తిరుగుతూ ఉంటాడు. ఇలా కష్టాలను కూడా సుఖాలుగానే భావిస్తాడు రైతు.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. కింది పద్యమును చదివి ఖాళీలను పూరించండి.
‘కష్టసుఖముల నొకరీతి గడుపువారు
శత్రు మిత్రుల సమముగా సైచువారు
సైరికులు దప్ప నంతటి శాంతులెవరు ?
కాన చేమోడ్చి వారినే గౌరవింతు.

భావం : సైరికులు అనగా రైతులు వారు లను మిత్రులను. శత్రువు సహిస్తారు. వారి శాంత స్వభావం వల్లనే వారిని నేను చేతులు జోడించి గౌరవిస్తాను.

2. కింది పద్యాన్ని చదివి దానికింద ఉన్న ప్రశ్నలకు సరియైన సమాధానాన్ని గుర్తించండి.

“ఎండకాలము గుడిసెల నెగరజిమ్మ
తొలకరించిన వర్షము తొట్రుపరుప
ముసురుపెట్టగా రొంపిలో మూల్గుచున్న
కర్షకా! నీదు పల్లెను గాంతురెవరు.”

(అ) ‘రొంపి’కి సరియైన అర్థాన్ని గుర్తించండి.
(ఎ) నీరు
(బి) వరద
(సి) గాలి
(డి) బురద
జవాబు:
(డి) బురద

(ఆ) ‘ఎగురజిమ్ముట’ అనగా
(ఎ) కాలిపోవుట
(బి) గాలికి పైకి విసురు
(సి) కూలిపోవుట
(డి) కిందపడుట
జవాబు:
(బి) గాలికి పైకి విసురు

TS 8th Class Telugu 11th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ

ఇ. ‘తొలకరించుట’ అంటే నీకు ఏమి తెలుస్తున్నది ?
(ఎ) పలకరించుట
(బి) పులకరించుట
(సి) వర్షాకాలం మొదలు
(డి) ఎండాకాలం మొదలు
జవాబు:
సి) వర్షాకాలం మొదలు

ఈ. కాంతురెవరు అనడంలోని ఉద్దేశం
(ఎ) ఎవరు చూస్తారు?
(బి) ఎవరు పట్టించుకుంటారు?
(సి) ఎవరు అంటారు?
(డి) ఎవరు వింటారు?
జవాబు:
(ఎ) ఎవరు చూస్తారు?

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. “ఇంద్రపదవి కన్నా రైతు జన్మ గొప్పది” ఎందుకు ? (లేదా) ఇంద్రుని కంటె రైతు గొప్పవాడని ఎలా చెప్పగలవు ?
జవాబు.
ఇంద్ర పదవిలో ఉన్నవాడు భోగభాగ్యాలు కోరతాడు. స్వర్గసుఖాలు, అప్సరసలు, అమృతపానం లేకుండా ఉండలేడు. నందనవనంలో విహారాలు వారి కెంతో ప్రీతి. ఈ విధంగా విలాసాల్లో మునిగిపోతాడు ఇంద్రుడు. కాని తనరక్షణ తను చేసుకోలేక ఇతరులపై ఆధారపడతాడు. రైతుకు పైన చెప్పిన సుఖాలన్నీ నీచమైనవి. తన చుట్టూ ఉన్నవాటినే స్వర్గ సౌఖ్యాలుగా భావిస్తాడు. తన అవసరానికి మించి ఏమీ కోరడు. తానే అందరి ఆకలి తీరుస్తాడు. అంతేగాక తన రక్షణ తానే చూసుకోగలడు. ఎవరి మీదా ఆధారపడడు. అందుకే ఇంద్రుని కన్న రైతు జన్మ గొప్పది.

ఆ. “జై జవాన్! జై కిసాన్!!” అంటారు కదా! రైతుకు, సైనికునికి గల పోలికలు ఏమిటి?
జవాబు.
జవాను అంటే సైనికుడు. రాత్రింబవళ్ళు ఆరుబయట సరిహద్దుల్లో కాపలా కాస్తాడు. శత్రువులను తన మాతృభూమిలోనికి అడుగుపెట్టనివ్వడు. భూమాతను సదా కాపాడుతాడు. ఎండ, వాన, చలి, రాత్రి, పగలు అనే తేడాలు లేకుండా అన్ని ప్రకృతి ధర్మాలనూ ఓర్పుతో భరిస్తాడు. క్రూరమృగాలను కూడా లెక్కచేయడు. కిసాను అంటే రైతు కూడా రాత్రింబవళ్ళు ఆరుబయట తన పొలాలకు కాపలాకాస్తాడు. ఈతి బాధల నుండి పంటను రక్షించుకుంటాడు. నేల తల్లిని సదా గౌరవిస్తాడు. ఎండ, వాన, చలి, రాత్రి, పగలు అనే తేడాలు లేకుండా అన్ని ప్రకృతి ధర్మాలను ఓర్పుతో భరిస్తాడు. క్రూరమృగాలను కూడా లెక్కచేయడు.

TS 8th Class Telugu 11th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ

ఇ. రైతులకు గల ఐదు సమస్యలను చెప్పండి.
జవాబు.
రైతు ఎండ, వాన, చలి, చీకటి అన్నీ భరిస్తూ ఏడాది పొడుగునా విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉంటాడు. అతనికి ఉండడానికి సౌకర్యవంతమైన ఇల్లులేదు. ఇంత కష్టపడినా భార్యాబిడ్డలకు తృప్తిగా తిండిపెట్టలేడు. తన ఆకలి దప్పికలు తీరవు. చలి వణికిస్తున్నా చల్లని నేలపై పండుకోవలసిందే. ఎర్రటి ఎండలో, రాళ్ళల్లో, ముళ్ళలో నడుస్తున్నా కాళ్ళకు చెప్పులుండవు. వడగళ్ళు రాలుతున్నా, పెనుగాలికి దుమ్ము కళ్ళలో పడుతున్నా ఉరుముల్లో మెరుపుల్లో తిరగవలసిందే. ఇవన్నీ రైతుకు గల సమస్యలే.

ఈ. “రైతు ప్రకృతితో మమైకమై ఉంటాడు” దీనిని సమర్థించండి.
జవాబు.
రైతు అహర్నిశలు ప్రకృతితో మమైకమై ఉంటాడు. వేసవి కాలపు మండు టెండలో కూడా తన పని పూర్తి చేస్తాడు. వానలో నానిపోతూ, చలిలో వణికి పోతూ కూడా నేలను దున్నుతాడు. రాత్రనక, పగలనక రాళ్ళలోను అడవిలోను తడబడకుండా తిరుగుతుంటాడు. నిద్రవస్తే తలకింద చేయి పెట్టుకొని ఏ చింతా లేకుండా గులకరాళ్ళపై నిద్రపోతాడు. ఇలా ప్రకృతిలోని ప్రతిమార్పునూ గమనించుకుంటూ ఉండేవాడు రైతు మాత్రమే అనిపిస్తుంది.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ. “రైతు సంతోషంగా ఉంటే సమాజం బాగుంటుంది” సమర్థిస్తూ రాయండి.
జవాబు.
రైతు కష్టం : రైతు ఏడాది పొడుగునా కష్ట పడి పంటలు పండించాలి అంటే అతనికి ఎంతో శక్తికావాలి. ఆ శక్తి కావాలంటే కడుపునిండా తినాలి. కడుపునిండా తింటేనే గదా కష్టపడగలిగేది! అలాగే అతడి భార్యాబిడ్డలు సుఖంగా ఉంటే అతడు సంతోషించగలడు. వాళ్ళు సుఖంగా ఉండాలంటే రైతుపడ్డ కష్టానికి తగినంత ఫలితం చేతికందాలి. మనం రైతును సుఖపడనిస్తున్నామా? లేదే! అతను చేసిన కష్టానికి తగిన వెలకట్టకుండా కష్టాల ఊబిలో ముంచేస్తున్నాం.

మన సుఖం : రైతు శ్రమఫలాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాం. రైతు ఆరుగాలం కష్టపడి పండిస్తున్న ఆహారాన్ని తింటూ, రైతును పట్టించుకోవడం లేదు. రైతును చిన్న చూపుచూస్తున్నాం.

పరిస్థితి మారాలి : సమాజంలో ఈ పరిస్థితి మారాలి. రైతుకు తన శ్రమఫలానికి గిట్టుబాటు ధర నిర్ణయించుకునే అవకాశం కల్పించాలి. దళారులను, స్వార్థ పరులనూ పక్కన పెట్టి వినియోగదారునికీ రైతుకూ సరాసరి సంబంధాన్ని ఏర్పరిస్తే ఇద్దరూ సుఖపడతారు. ఆకాశానికి రెక్కలు కట్టుకొని ఎగిరిన ధరలు నేలకు దిగుతాయి. రైతు కూడా సమాజంలో పదిమందితో బాటు తాను కూడా ఆనందంగా జీవించగలుగుతాడు. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది.

TS 8th Class Telugu 11th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ

ఆ. కర్షకా ! నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని కవి అన్నాడు కదా ! అలా నమస్కరించదగిన రైతులు చేస్తున్న కృషిని వివరించండి.
జవాబు.
దేశంలోని ప్రజలకు అన్నం పెట్టి, దేశాన్ని నిలబెట్టేది రైతు. రాత్రినక, పగలనక రైతులు ఎల్లవేళలా, ఆరుకాలాలు కష్టపడి పనిచేసి, పంట పండిస్తుంటే, అతని కష్టఫలాన్ని మనం అనుభవిస్తున్నాం. కానీ రైతు పరిస్థితి ఏమిటని ఆలోచించము. రైతుకి, వినియోగదారుడికి మధ్యనుండే దళారులు లక్షలకొద్దీ ధనం సంపాదిస్తుంటే, రైతులకు గిట్టుబాటు ధరలేక, రెండుపూటలా తీసుకోవడానికి గంజీ కూడా లేక పస్తులుంటాడు.

పంట కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక ఒక్కొక్కసారి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటాడు. ఎండ, వాన, చలి లెక్కచేయడు. నిరంతరం తనువేసిన పంటను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాడు. ఎవరినీ మోసం చేయడు. కష్టసుఖాలు ఏవి వచ్చినా మునిలాగా ఒకే విధంగా ఉంటాడు. సుఖాలకు పొంగిపోవడం, కష్టాలకు కుంగిపోవడం ఉండదు. అందుకే కవి కర్షకా ! నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని అన్నాడు.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. కింది వానిలో ఒకదానికి జవాబు రాయండి.

అ. పాఠం ఆధారంగా రైతు ఆత్మకథను రాయండి.
రైతు ఆత్మకథ
జవాబు.
నేనొక రైతును. ఆరుగాలాలు శ్రమించి పంటలు పండిస్తాను. ప్రపంచానికి ఆకలి తీరుస్తాను.మండు వేసవి ఎండలలో ఆ వేడికి కాలిపోతూ పనిచేస్తాను. వానలో నానుతూ చలికి వణుకుతూ నాగలితో పొలం దున్నుతాను. అడవులలోనైనా రాళ్ళలోనైనా రాత్రిగాని పగలుగాని ఎలా అవసరమైతే అలా వెళుతుంటాను. అలిసిపోతే గులకరాళ్ళను కూడా పట్టించుకోకుండా తలకింద చేయి పెట్టుకొని పడుకుంటాను.

నాకు శత్రువులు, మిత్రులు, కష్టసుఖాలు అన్నీ సమానమే. కార్చిచ్చును, ముళ్ళను, వడగళ్ళను, పెనుగాలి దుమ్మును, ఉరుములు మెరుపులను అన్నింటినీ భరిస్తాను. మంచు కురుస్తున్నా పచ్చిక మీద పడుకుంటాను. ఒక్కొక్కసారి కటిక చీకట్లో దారితప్పిపోతే ఆకలి దప్పికలకు బాధ పడతాను. ఇన్ని కష్టాలు పడినా నా భార్యాబిడ్డలకు కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాను.

ఎండలకు వానలకు చలికి తట్టుకోడానికి నాకు మంచి ఇల్లు లేదు. చెట్ల నీడల్లోనూ పొదరిళ్ళ బురదలోనూ గడ్డివాములలోనూ తలదాచుకుంటాను. ఒక్కొక్కసారి క్రూరమృగాల మధ్య తిరగవలసి వచ్చినా ధైర్యం కూడగట్టుకొని ఉంటాను. తెల్లవారు జామునే లేచి స్నానం చేయటం, సాత్వికమైన ఆహారం తినటం నా పద్ధతి. ఎవరితోనూ వాదాలు పెట్టుకోను. మాయమాటలు, మోసాలు, ఆడంబరాలు నాకు అక్కరలేదు. నాకున్నంతలో ఇతరులకు పంచి పెడతాను.

ఈశ్వరుడిచ్చే ఇంద్రపదవిగాని, ప్రకృతి కాంత వలపులుగాని నాకవసరంలేదు. నేను తినే జొన్న సంకటే నాకు పరమాన్నం. నేను కట్టే నూలు బట్టలే చీనాంబరాలు. నా చేతికర్ర నా వజ్రాయుధం. నా కంబళి నాకు వజ్రకవచం. నా పంటపొలాలే నందనవనాలు, నిధి నిక్షేపాలు. నాకున్నంతలో తృప్తిపడతాను. పరుల కోసం పాటుపడతాను. నేను కోరేదొక్కటే. నా శ్రమను గుర్తించండి. తగిన విలువ నివ్వండి.

(లేదా)

అందరికి అన్నం పెట్టే రైతు కృషిని అభినందిస్తూ అభినందన పత్రం రాయండి.

అభినందన పత్రం

కృషీవలా!
ఆరుగాలాలు శ్రమించి అమృతం లాంటి పంటలు పండించి ప్రజలకు పంచుతున్నావు. ఒక్కదినమైనా విశ్రాంతి ఎరుగక కృషిచేస్తావు. నీ కృషికి మా కైమోడ్పులు.

అన్నదాతా!
అన్నంలేనిదే ఏప్రాణీ బ్రతకలేదు. అటువంటి ప్రాణాధారమైన అన్నాన్ని ఉత్పత్తి చేసి మనుషులను బ్రతికిస్తున్నావు. గడ్డీగాదంతో పశువులను బ్రతికిస్తున్నావు. అటువంటి నీకు మా జోతలివే.

హాలికా!
పచ్చని పైరులతో చెట్లతో కాలుష్యాన్ని రూపు మాపి అందరికీ ప్రాణవాయువు నందిస్తున్నావు. ఏ వైద్యుడూ ప్రసాదించలేని ఆరోగ్యాన్ని నీవు ప్రసాదిస్తున్నావు. నీకివే మా కృతజ్ఞతాంజలులు.

అట్టహాసాలు, ఆర్భాటాలు లేకుండా ఉన్నంతలో సంతృప్తి పడిపోతూ సత్ప్రవర్తనతో జీవిస్తావు. తగువులు నీ దరి దాపులకు రావు. మితభాషివై అందరి మేలు కోరుతూ అందరి ప్రేమను చూరగొన్నావు. నీ ఆదర్శ జీవనానికి మా అభినందనలందుకో.

V. పదజాల వినియోగం

1. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.

(అ) హలం : నాగలి : హలం బలరాముని ఆయుధం.
(ఆ) సైరికులు : రైతులు : సైరికులు అహోరాత్రాలు కష్టపడి పంటలు పండిస్తారు.

2. కింది పట్టికలోని ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి.

రాత్రి, గరువము, బ్రహ్మ, పసరము, పసువు, చిచ్చు, చందురుడు, పశువు, చంద్రుడు, శుచి, గర్వము, రాతిరి, బొమ్మ

ప్రకృతి వికృతి
రాత్రి రాతిరి
బ్రహ్మ బొమ్మ
శుచి చిచ్చు
గర్వము గరువము
పశువు పసరము, పసువు
చంద్రుడు చందురుడు


3. కింది వాక్యాలలోని ఒకే అర్థం గల మాటలను గుర్తించి రాయండి.

(అ) మౌనంగా ఉన్నంత మాత్రాన మునికాలేడు. తాపసికి దీక్ష ఎక్కువ.
జవాబు.
ముని, తాపసి

(ఆ) వానరులు రాళ్ళు తీసుకొనిరాగా, ఆ శిలలతో నలుడు సముద్రంపై వారధిని నిర్మించాడు.
జవాబు.
రాయి, శిల

(ఇ) మాపువేళ పక్షులు గూటికి చేరుతాయి. సాయంకాలం ఆవులమందలు ఇళ్ళకు చేరుతాయి.
జవాబు.
మాపువేళ – సాయంకాలం

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది పదాలను విడదీసి, సంధిపేరు రాయండి.

(అ) తాపసేంద్ర = తాపస + ఇంద్ర = గుణసంధి
(ఆ) పరమాన్నము = పరమ + అన్నము = సవర్ణదీర్ఘ సంధి
(ఇ) కేలెత్తి = కేలు + ఎత్తి = ఉత్వ సంధి
(ఈ) గాఢాంధకారము = గాఢ + అంధకారము = సవర్ణదీర్ఘ సంధి
(ఉ) కొంపంత = కొంప + అంత = అత్వసంధి

2. కింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించండి. దానిని గురించి వివరించండి.

(అ) రైతు మునివలె తెల్లవారు జామునే లేస్తాడు.
జవాబు.
ఈ వాక్యంలో ఉపమాలంకారం ఉన్నది. ఒక విషయాన్ని మరొక విషయంతో అందంగా పోల్చి చెప్పటం ఉపమాలంకారం. వర్ణించే విషయం ఉపమేయం. పోలిక చెప్పే విషయం ఉపమానం. పోలిక తెలిపేపదం ఉపమావాచకం. ఉపమాన ఉపమేయాలకు గల పోలిక సమాన ధర్మం. ఇక్కడ రైతును మునితో పోల్చి వర్ణించారు. రైతు-ఉపమేయం. ముని ఉపమానం. వలె ఉపమావాచకం. తెల్లవారు జామున లేవడం సమానధర్మం. కనుక ఇది ఉపమాలంకారం.

(ఆ) వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా! అన్నట్లు ఉన్నది.
జవాబు.
ఈ వాక్యంలో ఉత్ప్రేక్షాలంకారం ఉన్నది. ఉత్ప్రేక్ష అంటే ఊహించటం. పోలికను ఊహించటం ఉత్ప్రేక్షాలంకారం. ఇక్కడ చెట్టుకొమ్మను గొడుగువలె ఊహించారు. కనుక ఉత్ప్రేక్షాలంకారం.

TS 8th Class Telugu 11th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ

(ఇ) అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు ?
జవాబు.
ఈ వాక్యంలో వృత్త్యనుప్రాస అనే శబ్దాలంకారం ఉన్నది. ఒకే హల్లు ఒక వాక్యంలో చాలాసార్లు వస్తే దానిని వృత్త్యనుప్రాస అంటారు. ఈ వాక్యంలో ‘క్క’ అనే అక్షరం ఆవృత్తమైంది.

3. ఛందస్సులో గణవిభజన తెలుసుకున్నారు కదా! ఇప్పుడు గణాల ఆధారంగా పద్య లక్షణాలను తెలుసుకుందాం.

TS-8th-Class-Telugu-Guide-11th-Lesson-కాపుబిడ్డ-2

పై పాదాల్లో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలున్నాయి.
మొదటి అక్షరానికి లె (ఎ) – రీ ( ఈ) యు ( ఉ) – చుం ( ఉ)
10వ అక్షరానికి యతి చెల్లింది.
పై పాదాలలో ప్రాసగా క్క-క్కి-అనే హల్లు వచ్చింది.
పై పాదాల్లో 20 అక్షరాలున్నాయి.
పై పద్య పాదాలు “ఉత్పలమాల” వృత్త పద్యానివి.

నాలుగు పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉండే పద్యాన్ని వృత్త పద్యం అంటారు.
పద్య పాదాల్లో మొదటి అక్షరాన్ని యతి అంటారు. ఈ యతి అక్షరానికి అదే అక్షరంగానీ, వర్ణమైతి కలిగిన మరో అక్షరంగానీ అదే పాదంలో నియమిత స్థానంలో రావడాన్ని ‘యతి నియమం’ అంటారు.
పద్య పాదాలలో రెండవ అక్షరానికి ‘ప్రాస’ అని పేరు. పద్యపాదాల్లో రెండో అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని “ప్రాస నియమం” అంటారు.

పై ఉదాహరణ ననుసరించి ‘ఉత్పలమాల’ పద్య లక్షణాలను ఈ విధంగా పేర్కొనవచ్చు.

ఉత్పలమాల :
(1) ఇది వృత్త పద్యం.
(2) పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
(3) ప్రతి పాదంలో వరుసగా భ-ర-న-భ-భ-ర-వ అనే గణాలు వస్తాయి.
(4) ప్రతి పాదంలో 10వ అక్షరం యతి స్థానం.
(5) ప్రాస నియమం వుంటుంది.
(6) ప్రతి పాదంలోను 20 అక్షరాలుంటాయి.

4. ఈ కింది పద్య పాదాలను పరిశీలించండి.
TS-8th-Class-Telugu-Guide-11th-Lesson-కాపుబిడ్డ-3
పై పద్యపాదాలలోని గణాలను పరిశీలిస్తే…
ప్రతి పాదంలోను న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఇట్లా ప్రతి పాదంలోను పై గణాలు రావడం చంపకమాల పద్య లక్షణం. పై పద్యపాదాల్లో ‘అ’కు ‘త్త’తో, ‘బు’ కు “పుతో యతిమైత్రి చెల్లింది. ప్రాసగా ని – న్ అనే హల్లులు ఉన్నవి. పై పాదాల్లో 21 అక్షరాలున్నాయి.

చంపకమాల:
(1) ఇది వృత్త పద్యం.
(2) పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
(3) (పతి పాదంలో వరుసగా న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు వస్తాయి.
(4) (పతి పాదంలో 11వ అక్షరం యతి స్థానం.
(5) (ప్రాస నియమం వుంటుంది.
(6) (పత్రి పాదంలోను 21 అక్షరాలుంటాయి.

TS 8th Class Telugu 11th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ

5. కింది పద్యపాదాలకు గణ విభజన చేసి ఏ పద్యపాదాలో గుర్తించి రాయుండి.
(అ) తనకు ఫలంబలేదని యెదం దలపోయడు క్ర్తిగోరు నా
జవాబు.
TS-8th-Class-Telugu-Guide-11th-Lesson-కాపుబిడ్డ-2
ఇది చంపకమాల పద్య పాదం. ఇందులో ప్రతి పాదంలోను నజభజజజర అనే గణాలు ఉన్నాయి. పై పాదంలో మొదటి అక్షరమైన ‘త’ కు 11వ అక్షరమైన ‘దం’తో యతిమైత్రి. పాదానికి 21 అక్షరాలుంటాయి.

(ఆ) ఆకలి దప్పులన్ వనట నందిన వారికి పట్టెడన్నమో
జవాబు.
TS-8th-Class-Telugu-Guide-11th-Lesson-కాపుబిడ్డ-3
ఇది ఉత్పలమాల పద్యపాదము. ఇందులో (ప్రతి పాదంలోను భరనభభరవ అనే గణాలుంటాయి. మొదటి అక్షరమైన ‘ఆ’ కు 10వ అక్షరమైన ‘నం’ తో యతిమైత్రి.

(ఇ) బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడుగాని యాతడే
జవాబు.
TS-8th-Class-Telugu-Guide-11th-Lesson-కాపుబిడ్డ-4
ఇది చంపకమాల పద్య పాదము. ఇందులో (ప్రతి పాదానికి నజభజజజర అనే గణాలుంటాయి. మొదటి అక్షరమైన ‘బ’కు 11వ అక్షరమైన ‘బ’తో యతిమైత్రి.

(ఈ) హర్తకుఁ గాదుగోచరమహర్నిశమున్ సుఖ పుష్టిసేయుస
జవాబు.
TS-8th-Class-Telugu-Guide-11th-Lesson-కాపుబిడ్డ-5
ఇది ఉత్పలమాల పద్యపాదము. ఇందులో ప్రతి పాదంలోను భరనభభరవ అనే గణాలుంటాయి. మొదటి అక్షరమైన ‘హ’ కు 10వ అక్షరమైన ‘హతో యతిమైత్తి.

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

శ్రీ ప్రసార మాద్యమాల్లో (టి.వి./రేడియో) వచ్చే వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలను చూడండి. వాటి వివరాలను వాటి వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను గురించి నివేదిక రాయండి.
జవాబు.
పరిచయం :
టీవీలో నేను చూసిన వ్యవసాయదారుల కార్యక్రమంలో డా॥ వి. ప్రవీణ్ రావుగారితో శిరీష చేసిన ఇంటర్వ్యూ నాకు బాగా నచ్చింది.

సేకరణ :
డా॥ ప్రవీణ్ రావు గారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈనాడు సేంద్రియ వ్యవసాయం గురించిన ప్రయత్నాలకు సంబంధించి ఎన్నో విషయాలు చెప్పారు. మన దేశంలో సేంద్రియ వ్యవసాయ స్థితిగతులపై శిరీష అడిగిన ప్రశ్నలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. 25 ని॥ పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో సేంద్రియ వ్యవసాయ విధానం, లాభాలు, శిక్షణ, రైతు విద్య, మార్కెటింగ్, వివిధ వ్యక్తులు, సంస్థల సహకారాలు తదితర విషయాలెన్నో చోటుచేసుకున్నాయి. నాకు అర్థమైన విషయాలను నివేదికలో పొందుపరుస్తున్నాను.

నివేదిక :

ప్రపంచమంతటా వాతావరణ కాలుష్యం అధికమై మానవ జీవనం ప్రమాదంలో పడిపోయిన ఈ తరుణంలో జీవవైవిధ్య రక్షణకు, పర్యావరణ పరిరక్షణకు, మానవారోగ్యాన్ని కాపాడుకునేందుకు, తక్కువ ఖర్చుతో రైతులకు అన్ని విధాల మేలు చేకూరుస్తూ లాభాలను అందించగల వ్యవసాయ విధానం “సేంద్రియ సేద్యం”. ప్రకృతిలో సహజంగా లభించే ఆకులు, బెరళ్ళు, పశువుల పేడ, నూనెలు, రసాలు ఉపయోగించి పంటలకు అవసరమైన ఎరువును, క్రిమిసంహాయరక మందులను తయారు చేయడం, విత్తనశుద్ధి, పంటల పెంపకం, కలుపు తీయడం వంటి వ్యవసాయ పద్ధతుల్లో రసాయనిక పదార్థాలను నియంత్రించడం సేంద్రియ సేద్యం యొక్క ప్రత్యేకతలు.

ఈ విధానంలో వ్యవసాయం చేయడంలో పశుపోషణ కూడా ఒక భాగం. పశువులను శ్రద్ధగా, పద్ధతి ప్రకారం పోషించడం వల్ల వాటి నుంచి లభించే మలమూత్రాలు సస్యరక్షణకు, పోషణకు ఎంతగానో ఉపకరిస్తాయి. మంచి వాతావరణం, కావలసిన పోషక పదార్థాలు తగినంతగా లభించడం వల్ల పశుపక్ష్యాదులు వృద్ధి పొంది, పంట నష్టాన్ని చాలా వరకు నివారిస్తాయి. దిగుబడి పెరుగుతుంది. ఉత్పత్తుల్లో నాణ్యత, స్వచ్ఛత కారణంగా మార్కెట్లో అధిక ధరలు పలికి, రైతుకు లాభం చేకూరుస్తాయి. ఈనాడు మార్కెట్లో దొరికే అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులూ రసాయనాల బారిన పడి ప్రజారోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి.

సేంద్రియ సేద్యంలో అది పూర్తిగా నివారింపబడటం వల్ల అందరూ వాటిని ఇష్టపడతారు. యాపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లకు కూడా రసాయనాల బాధ తప్పని ఈ కాలంలో ఇటువంటి వ్యవసాయం ఎంతో శ్రేష్ఠమని, భారతదేశంలో పరిస్థితులు, జీవన విధానం ఈ పద్ధతికి బాగా నప్పుతుందని డా॥ వి. ప్రవీణ్ రావుగారు చెప్పడం ఎంతో ఆనందదాయకం. ఇటువంటి వ్యవసాయ పద్ధతుల్ని రైతులందరూ అనుసరించాలని, ప్రజలు బాగా ఆదరించాలని, ప్రభుత్వం సరైన తోడ్పాటును అందించాలని, వ్యవసాయాధికారులు చక్కగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.

TS 8th Class Telugu 11th Lesson Important Questions కాపుబిడ్డ

పర్యాయపదాలు:

  • నటనము = నర్తనము, నాట్యము
  • పశువులు = జంతువులు, మృగములు
  • ఉడుపులు = వస్త్రములు, దుస్తులు
  • కన్ను = అక్షి, నయనం, నేత్తం
  • కర్షకుడు = హాలికుడు, కృషీవలుడు, సైరికుడు, రైతు
  • కేలు = చేయి, కరయు
  • హలము = సీరము, సాగలి
  • ఆకలి = క్షుత్తు, బుభుక్ష
  • సంయమి = తాపసి, యోగి, ముని
  • చీకటి = తమస్సు, అంధకారము
  • ఆహారము = భోజనము, అన్నము, కూడు
  • బురద = అడుసు, కర్దమము

నానార్థాలు:

  • కాన – కాబట్టి, అడవి
  • మాపు – సాయంత్రం, మాసిపోవుట
  • జంతువు – ప్రాణి, మృగము
  • ప్రొద్దు – ఉదయము, సూర్యుడు
  • సుధ – అమ్తము, సున్నము
  • మిత్రుడు – స్నేహితుడు, సూర్యుడు

వ్యుత్పత్త్యర్థాలు:

  • కర్షకుడు – కృషి (వ్యవసాయము) చేయువాడు – రైతు
  • హాలికుడు – హలము చేత పట్టినవాడు – రైతు
  • సైరికులు – సీరము (నాగలి) ధరించినవారు – రైతులు
  • వేత్త – బాగా తెలిసినవాడు – జ్ఞాని
  • సంయమి – యమ నియమాదులను పాటించువాడు – ఋుషి

ప్రకృతిలు – వికృతిలు:

  • గౌరవము – గారవము
  • సర్పము – సప్పయ
  • బ్రధ్న – ప్రొద్దు
  • స్నానము – తానము
  • ఆహారము – ఓగిరము
  • వర్ణము – వన్నె
  • చిహ్నము – చిన్నె
  • కష్టము – కస్తి
  • వ్యథ – వెత

సంధులు:

మానులెవరు = మౌనులు + ఎవరు – ఉత్వసంధి
హలమూని = హలము + ఊని – ఉత్వసంధి
పండుదీవు = పడుదువు + ఈవు – ఉత్వసంధి
నీవిల్లు = పండుదు + ఈవు – ఉత్వసంధి
పొదరిండ్లు = నీవు + ఇల్లు – ఉత్వసంధి
ఉనికిపట్టగు = ఉనికిపట్టు + అగు – ఉత్వసంధి
చేతులెత్తి = చేతులు + ఎతి – ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి అవుతుంది.

కూటికై = కూటికి + ఐ = ఇత్వ సంధి
చేయిడి = చేయి + ఇడి = ఇత్వ సంధ
లేనట్టి = లేని + అట్టి = ఇత్వ సంధి

సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

ఇంతైన = ఇంత + ఐన = అత్వసంధి
లేకున్న = లేక + ఉన్న = అత్వసంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.

సంయమీంద్ర = సంయమి + ఇంద్ర = సవర్ణదీర్ఘసంధి
వ్యాఘాది = వ్యాఘ్ + ఆది = సవర్ణదీర్ఘసంధి
ఉత్తమాహారము = ఉత్తమ + ఆహారము = సవర్ణదీర్ఘసంధి
వజ్రాయుధము = వజ్ర + ఆయుధము = సవర్ణదీర్ఘసంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

సమాసాలు:

  • కష్టసుఖాలు = కష్టమును, సుఖమును – ద్వంద్వ సమాసం
  • శతుమితులు = శత్రువును, మిత్రుడును – ద్వంద్వ సమాసం
  • వన్నెచిన్నెలు = వన్నెయు, చిన్నెయు – ద్వంద్వ సమాసం
  • వడగండ్ల దెబ్బలు = వడగండ్ల చేత దెబ్బలు – తృతీయా తత్పురుష సమాసం
  • సమ్యమేంద్రుడు = సమ్యములలో (శేష్ఠుడు – షష్ఠీ తత్పురుష సమాసం
  • ఎండల వేడి = ఎండల యొక్క వేడి – షష్ఠీ తత్పురుష సమాసం
  • తాపసేంద్ర = తాపసులలో ఇందుడా – షష్ఠీ తత్పురుష సమాసం
  • చే ఈర్ర = చేతి యందలి కర్ర – సప్తమీ తత్పురుష సమాసం

పద్యాలు – ప్రతిపదార్థాలు- భావాలు:

1. సీ. మండువేసవియెండ, మంటలోఁ(గ్రాగుచు
బూనిన పనిసేయు మౌనులెవరు?
వానలో నానుచు, వణకుచు హలమూని
చలియందు దున్నెడి సాధులెవరు?
ఱాళ్లో నడవిలో, రాతిరింబవలును
తడబాటు లేనట్టి, తపసులెవరు?
తలక్రింద చేయిడి, గులకశిలల పైన
వెత లేక నారిగిన వేత్తలెవరు?
గీ. కష్ట సుఖముల నొకరీతి గడుపువారు
శత్రుమిత్రుల సమముగా సైచువారు
సైరికులుదప్ప నంతటి శాంతులెవరు?
కాన చేమోడ్చి వారినే గౌరవింతు.

(పతిపదార్థం:

మండు వేసవి ఎండన్ – మండిపోయే వేసవికాలపు ఎండలో
మంటలోన్ – వేడిలో
(క్రాగుచు – కాలిపోతూ
పూనిన – దీక్షవహించిన (తాను చేయాలనుకొన్న)
పని + చేయు – పనిని పూర్తి చేసే
మౌనులు – మహర్షులు
ఎవరు = ఎవ్వరు ?
వానలో నానుచు = వర్షంలో తడిసిపోతూ
వణకుచు = గజగజ వణుకుతూ
హలము + ఊని = నాగలి ధరించి
చలి + అందు = చలిలో కూడా
దున్నెడి = పొలందున్నే
సాధులు + ఎవరు = సత్పురుషులు ఎవరు
ఱాళ్ళలోన్ = రాళ్ళలోనూ
అడవిలోన్ = అడవిదారిలోనూ
రాతిరిన్ = రాత్రివేళ
పవలున్ = పగటివేళ
తడబాటు = ఏవిధమైన భయము
లేని + అట్టి = లేనటువంటి
తపసులు + ఎవరు = తాపసులు ఎవరు
తలకింద = తల కింద
చేయి + ఇడి = చేయిపెట్టుకొని
గులక శిలలపైన = గులక రాళ్ళ మీద
వెతలేకన్ = ఏ బాధాలేకుండా
ఒరిగిన = పడుకున్న
వేత్తలు + ఎవరు = పండితులెవరు
కష్ట సుఖములన్ = కష్టములోను, సుఖములోను
ఒకరీతిన్ = ఒకేవిధముగా
గడుపువారు = కాలం గడిపే వారు
శత్రుమిత్రులన్ = విరోధులను, స్నేహితులను
సమముగా = సమాసంగా
సైచువారు = ఆదరించువారు
సైరికులు + తప్ప = రైతులు తప్ప
అంతటి = అంత గొప్ప
శాంత మూర్తులు = ఓర్పుగలవారు
ఎవరు = ఇంకెవరున్నరు ?
కాన = అందుకే
చేయి + మోడ్చి = చేతులు ముడిచి
వారిని + ఏ = ఆ రైతులనే
గౌరవింతు = సన్మానిస్తాను

తాత్పర్యం :
మంటలు మండే ఎండకాలపు ఎండలలో మగ్గిపోతూ కూడా చేపట్టిన పని కొనసాగించే ఋషు లెవరు ? వానలో నానుతు చలిలో వణుకుతు నేలను దున్నే సాధువు లెవరు ? రాత్రనక, పగలనక, రాతి నేలల్లో, అడవుల్లో తడబడకుండ తిరిగే తాపసులెవరు? ఎన్ని బాధలున్నా లెక్కచేయక, గులకరాతి నేలమీదనే తలకింద చేయి పెట్టుకొని విశశమించే విజ్ఞులెవరు ? కష్టసుఖాలను ఒకే విధంగా, శత్రు, మిత్రులను ఒకే మాదిరిగా సహించే శాంత స్వభావులెవరు ? రైతులుగాక! అందుకే చేతులు జోడించి వారికి మొక్కి గౌరవిస్తాను.

2. సీ. కార్చిచ్చులోబడి వంటకమ్ముల ద్రొక్కి
వడగండ్ల దెబ్బల వడుదువీవు
పెనుగాలి చే దుమ్ము కనులందుఁబడుచుండ
నుఱుము మెఱుములలో నుందువీవు
మంచుపైఁబడుచుండ మాపుశీతంబులో
పచ్చికనేలపై పండుదీవు
కటిక చీకటి గప్పి యెటుదారిగానక
నాఁకలి డప్పిచే నడల దీవు
గీ. ఇన్నియిడుముల గుడిచి నీ విల్లుజేర
నాలుపిల్లలు కూటికై యంగలార్చ
చలనమింతైన లేని యో సంయమీంద్ర
కర్షకా! నిన్ను చేమోడ్చి గౌరవింతు.

(ప్రతిపదార్థం :

కర్షకా = ఓ రైతన్నా!
కార్చిచ్చులోన్ + పడి = మంటలలో మండిపోతూ
కంటకమ్ములన్ = ముళ్ళను
పెనుగాలిచే = పెద్దగాలులు వీచినప్పుడు
దుమ్ము = ధూళి
కనులందున్ = కాళ్ళలో
పడుచుండన్ = పడిపోతూ ఉండగా
ఉఱుము మెఱుములలో = ఉరుములూ మెరుపుల మధ్య
ఉందువు + ఈవు = నీవుంటావు
మంచు = మంచు
పైన్ + పడుచు + ఉండ = మీద కురుస్తూ ఉంటే
మాపు = రాల్రిపూట
శీతంబులో = చలిలో
పచ్చికనేలపై = గడ్డి భూముల మీద
పండుదు + ఈవు = పడుకుంటావు
కటిక చీకటి + కప్పి = దట్టమైన చీకటి వ్యాపించి
ఎటుదారి + కానకన్ = ఏ దారియు కనిపించక
ఆకల దప్పిచే = ఆకలితో, దాహంతో
అడలుదు + ఈవు = సీవు బాధపడుతుంటావు
అన్న + ఇడుములన్ = అన్ని కష్టాలనూ
కుడిచి = అనుభవించి
నీవు = రైతువైన నీవు
ఇల్లున్ + చేరన్ = ఇంటికి చేరేసరికి
ఆలుపిల్లలు = భార్యయు, బిడ్డలును
కూటిక + ఐ = తిండికోసం
అంగలు + ఆర్చ = ఎదురు చూస్తుండగా
ఇంత + ఐన = కొంచెము కూడా వారి గురించి
చలనము లేని = కదలిక లేని
ఓ సంయమి + ఇంద్రా = ఓ మునివర్యా
నిన్ను = నిన్ను
చేయి + మోడ్చి = రెండు చేతులు జోడించి
గౌరవింతు = గౌరవిస్తాను

తాత్పర్యం : ఓ కర్షకుడా! మిక్కిలి వేడిమిని సహించి, ముండ్లమీద నడిచి, వడగండ్ల వాన పాలవుతావు. గాలి దుమ్ములు కమ్మినా, ఉరుములు మెరుపులతో ఉన్నా చలించవు. మంచుకురిసే రాత్రి వేళల్లో, చలిలో, పచ్చిక నేలమీదనే నిద్రపోతావు. ఎటూ దారి కానరాని కటిక చీకటి రాత్తులలో అప్పుడప్పుడు ఆకలిదప్పికలతోనే కాలం గడపవలసి వస్తుంది. ఇన్ని కష్టాలను భరించి నీవు ఇంటికి చేరినప్పుడు భార్య, పిల్లలు ఆకలితో అన్నానికై అంగలారుస్తూ, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే నీవు యతీశ్వరుని వలె ఏ మాత్రమూ చలనం లేకుండా ఉంటావు. అలాంటి నీకు చేతులు జోడించి నేను నమస్కరిస్తాను.

3. సీ. ఎండల వేడికి నెత్తుమేడలు లేక
చెట్టుల నీడకుఁ జేరినావు
కొలది చినుకులకే కొంపంత తడియగా
పొదరిండ్ల బురదలో మెదలినావు
గడగడ వడకుచు గడ్డివాముల దూఱి
చలికాలమెట్టులో జరిపినావు
పుట్టలొల్కిల మిట్ట బట్టిమాపటివేళ
గాఢాంధకారము గడపినావు
గీ. సర్పవృశ్చిక వ్యాఘాది జంతువులకు
నునికి పట్టగుచోట్లలో మునులభంగి
తిరిగి యేప్రొద్దు నుందువో దివ్యమూర్తి
కర్షకా! చేతులెత్తి నే గౌరవింతు।

ప్రతిపదార్థం :
దివ్యమూర్తి = ఓ దేవతామూర్తీ!
కర్షకా = రైతన్నా!
ఎండల వేడికి = ఎండలవలన కలిగిన వేడికి తట్టుకోటానికి
ఎత్తు మేడలు లేక = ఎత్తెన భవనాలు లేక
చెట్టుల నీడకు = చెట్ల నీడలలోకి
చేరినావు = వచ్చియున్నావు
కొలది = కొద్దిపాటి
చినుకులకే = వానచినుకులకే
కొంప + అంత = ఇల్లంతా
తడియగా = తడిసిపోగా
పొదరు + ఇండ్ల బురదలో = పొదరిళ్ళ దగ్గరున్న బురదలో
మెదలినావు = తిరిగినావు
గడగడ వడకుచు = చలికి వణికిపోతూ
గడ్డివాములన్ + దూరి = గడ్డి కుప్పలలో దూరి
చలికాలము = శీతాకాలము
ఎట్టులు + ఓ = ఎలాగో అతి కష్టం మీద
జరిపినావు = గడిపేశావు
పుట్టలొల్కుల = పుట్టదగ్గర గుట్టల దగ్గర
మిట్టన్ + పట్టి = ఎత్తు ప్రదేశాలలోను తిరిగి
మాపటివేళ = రాత్తిపూట
గాఢ + అంధ కారము = దట్టమైన చీకటిలో
గడిపినావు = కాలం గడిపావు
సర్ప = పాములు
వృశ్చిక = తేళ్ళు
వ్యాఘ్ర = పులులు
ఆది = మొదలైన
జంతువులకు = మృగములకు
ఉనికి పట్టు = సివాసము
అగుచోట్లలో = ఐన ప్రదేశములలో
మునులభంగి = రుషుల వలె
ఏప్రోద్దు = ఏవేళనైనా
తిరిగి = తిరుగుతూ
ఉందువు + ఓ = ఉంటావుగదా
చేతులు + ఎత్తి = రెండు చేతులు పైకెత్తి
నే = నేను
గౌరవింతు = నిన్ను గౌరవిస్తాను

తాత్పర్యం : ఓ రైతన్నా! ఎత్తైన మేడలు లేని నీవు ఎండ వేడిమి నుండి కాపాడుకోవటానికి చెట్టు నీడకు చేరావు. కొద్దిపాటి వానకే కురిసే నీ ఇంటిని వదిలి బురదనిండిన గుబురుల్లోనే తలదాచుకుంటావు. చలిబారి నుండి తప్పించుకోవటానికి గడ్డివాములను ఆశ్యస్తావు. పనిమీదపడి కటికచీకటి రాత్రులందు కూడ పుట్టలు, మిట్టలపై సంచరిస్తుంటావు. పాములు, తేళ్ళు, పులుల వంటి కక్రర జంతువులకు నిలయమైన తావులలో మునులవలె ఎల్లవేళలా తిరుగాడే నీవు దివ్యమూర్తివే. అట్లాంటి నీకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

4. సీ. పనియున్న లేకున్న బ్రాహ్మీముహూర్తాన
తప్పక లేచెడి తాపసేంద్ర!
తెలిసియో తెలియకో దినమున కొకసారి
తానంబు చేసెడి మానిచంద్ర!
ఉండియో లేకనో యుత్తమాహారంబు
చక్కగా గుడిచెడి సంయమీంద్ర
వచ్చియో రాకనో వదరు టోతువుగాక
మితభాషితము సేయు యతికులేంద్ర.
గీ. కుటిల నటనము, గర్వము, కొంటెతనము
వన్నె చిన్నెలు లేని సద్వర్తనుడవు
ఈగియందనురాగివో, యోగిచంద్ర!
కర్షకా! చేతులెత్తి నే గౌరవింతు.

ప్రతిపదార్థం :

యోగిచంద్రా = యోగీశ్వరుడా!
కర్షకా = ఓ రైతన్నా!
పన + ఉన్న = పని ఉన్నప్పుడైనా
లేక + ఉన్న = లేకపోయినా
(బహ్మీ ముహూర్తము + న = తెల్లవారుజామున
తప్పక లేచెడ = తప్పనిసరిగా నిద్రలేచే
తాపస + ఇంద్ర = మునీంద్రుడా!
తెలిసి + ఓ = ఎరుక ఉండియో
తెలూయక + ఓ = ఎరుకలేకయో
దనయునకు = రోజుకు
ఓకసారి = ఒక పర్యాయము
తానంబు చేసెడి = స్నానం చేసి
ఉండి + ఓ = కలిగియుండినా
లేకను + ఓ = ఏమీ లేకపోయినా
ఉత్తమ + ఆహారంబు = మంచి భోజనమును
చక్కగా కుడిచెడి = చక్కగా ఆరగించే
సంయమి + ఇంద్ర = యతులలో గొప్పవాడా!
వచ్చి + ఓ = మాట్లాడటం వచ్చినా
రాకను + ఓ = చేతకాక పోయినా
వదరుబోతువు + కాక = వాగుడు కాయవు కాకుండా
మితభాషితము + చేయు = తక్కువగా మాట్లాడే
యతికుల + ఇంద్ర = యతి[శేష్దడా!
కుటిల నటనము = కుత్సితమైన నాటకాలు
గర్వము = పొగరుబోతు తనము
కొంటెతనము = మోసపు స్వభావము
వన్నె చిన్నెలు = అనవసరపు ఆడంబరాలు
లేని = లేనటువంటి
సత్ + వర్తనుండవు = మంచి ప్రవర్తన కలవాడివి
ఈగి + అందు = దానము చేయుట యందు
అనురాగివి + ఓ = ఆసక్తి కలవాడవు
నేను = నేను
చేతులు + ఎత్తి = రెండు చేతులు జోడించి
గౌరవింతు = నమస్కరిస్తాను

తాత్పర్యం : హాలికుడా! పని ఉన్నా, లేకున్నా నియమంగా తెల్లవారు జాము లేచే నీవు గొప్ప తాపసివే. తెలిసో తెలియకనో రోజుకొక్క సారైనా స్నానమాచరించే నీవు మునిగ్రేష్ఠునివే. ఉండో, లేకనో ఎల్లప్పుడూ సాత్వికాహారమే గ్రహించే నీవు ఋష్శ్వరునివే. తెలిసీ తెలియనితనంవల్ల తక్కువగా మాట్లాడే స్వభావం గల నీవు యతిరాజువే. కుటిల ప్రవర్తన, గర్వం, కొంటె పనులు, ఆడంబరాలు లేని మంచి నడవడి నీది. నీవాక యోగివి. (్రేష్ఠుడవు. దానగుణంపై మక్కువ గలవాడవు. అన్ని సుగుణాలున్న నీకు నా వందనాలు.

5. సీ. పచ్చజొన్న గటక, పరమాన్నమును గాగ
చల్లనీరే సుథా సారమగును
వడుకుడుపులు జరి పట్టుబట్టలు గాగ
కంబళే వఱ్రంపు కవచమగును
వలపలి చే కఱ్ఱ, వఱ్రాయుధముగాగ
పరిజనమే నీకు పశువులగును
అందమౌపైరులే, నందనములుగాగ
నేప్రొద్దుపంటనిక్షేపమగును.
గీ. ఇచ్చుచుండును నీశ్వరుఁడింద్ర పదవి
వచ్చుచుండును ఫ్రకృతి బల్వలపు చేత
దాని జూడవు కన్నెత్తి తాపసేంద్ర!
కర్షకా! నిన్నుకేలెత్తి, గౌరవింతు.

ప్రతిపదార్థం :

కర్షకా = ఓ రైతన్నా!
పచ్చజొన్న గటక = పచ్చలు జొన్నలతో చేసిన సంకటి
పరమ + అన్నము + కాగ = పాయసాన్నం అయితే
చల్లనీరు + ఏ = చల్లని మంచినీళ్ళే
సుధాసారము + అగును =
వడుకు + ఉడుపులు =
జరీపట్టు బట్టలు + కాగా = జరీ వ[స్తాలు,, పట్టు వస్తాలు అయితే
కంబళి + ఏ = గొంగళే
వజ్రము + కవచము + అగును = వజ్రాల కవచం అవుతుంది
వలపలి చే కర్ర = కుడి చేతిలో ఉన్న ఈర్ర
వజ + ఆయుధము + కాగా = ఇంద్రుని వజ్రాయుధము వంటిదయితే
నీకు = రైతువైన నీకు
పశువులు = ఎడ్లు, ఆవులు మొదలైనవి
పరిజనము + ఏ = పరివారముగా
అగును = అవుతాయి
అందము + ఔ = అందంగా ఉన్న
పైరులు + ఏ = పొలాలే
నందనములు + కాగన్ = నందనవనాలైతే
ఏ ప్రొద్దు పంట = ఏ పూట పండించిన పంటైనా
నిక్షేపము + అగును = నిధులుగా ఔతాయి
ఈశ్వరుడు = భగవంతుడు
ఇంద్రపదవి = ఇంద్రుడి సింహాసనమును
ఇచ్చుచు + ఉండును = నీకిస్తూ ఉంటాడు
ప్రకృతి = ప్రకృతి కాంత
బల్వలపు చేత = మిక్కిలి [పేమతో
వచ్చుచు + ఉండును = నీ దగ్గరకు వస్తుంటుంది
తాపస + ఇంద్ర = తాపసులలో [శేష్ఠుడా
దానిని = ఆ వరాలను
కన్ను + ఎత్తి = కళ్ళు తెరిచి
చూడవు = గమనించవు
నిన్ను = అటువంటి నీకు
కేలు + ఎత్తి = చేతులెత్తి
గౌరవింతు = నమస్కరిస్తాను

తాత్పర్యం : ఓ కృషీవలుడా! నీకు పచ్చజొన్న సంకటే పరమాన్నం. చల్లని మంచినీళ్ళే అమృతం. చేతితో వడకిన నూలు బట్టలే పట్టు వ[్త్లాలు. కప్పుకునే గొంగడే నీకు చెక్కుచెదరని కవచం. కుడి చేతిలోని ముల్లుగర్ర నీకు వజ్రాయుధం. పశుసంపదే నీకు పరివారం. నీవు పెంపు చేసిన పంటచేనులే నందనవనాలు. పండించే పంటనే నిధి నిక్షేపాలు. ఓ ముని ఈ విధంగా భగవంతుడు నీకు ఇంద్ర పదవిని ఇస్తున్నాడు. ప్రకృతి కాంతయే నిన్ను వలచి వచ్చినా ఆమెను నువ్వు కన్నెత్తైనా చూడక నీ వృత్తినే మిన్నగా భావిస్తావు. అందుకే నీకు చేతులెత్తి నమస్కరిస్తాను.

పాఠ్యభాగ ఉద్దేశం:

ప్రశ్న. 1.
జవాబు.
ఏ ఏ్రాణికైనా బతకటానికి ఆహారం అవసరం. ఆ అవసరాన్ని తీర్చేది వ్యవసాయం. వ్యవసాయం చేసేవారు రైతులు. వారిని కష్టాలు నిత్యం వెంటాడుతుంటాయి. ఏడాదిలోని మూడు కాలాల్లో ఎప్పటి పనులు అప్పుడే కాచుకొని ఉండి రైతులను తీరికగా ఉండనీయవు. ఆరుగాలం కష్టించి పని చేసినా హాయిగా బతకలేరు. దిన దిన గండం, అమాయకత్వం, అహింసా తత్త్వం రూపుకట్టిన రైతుల కడగండ్లను వివరించడం, (్రామిక జీవనం పట్ల గౌరవాన్ని పెంపొందించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

ఈ పాఠం కావ్య (ప్రక్రియకు చెందినది. వర్ణనతో కూడినది కావ్యం. (ప్రస్తుత పాఠ్యాంశం గంగుల శాయిరెడ్డి రచించిన ‘కాపుబిడ్డ’ కావ్యంలోని ‘కర్షక ప్రశంస’ అనే భాగంలోనిది. రైతు జీవన విధానం, జీవకారుణ్యం, త్యాగబుద్ధి, విరామం ఎరుగని (శమ ఇందులో వర్ణించబడ్డాయి.

కవి పరిచయం:

రచయిత : గంగుల శాయిరెడ్డి
జననం : 08-06-1890
మరణం : 04-09-1975
జన్మస్థలం : జనగామ జిల్లాలోని ‘జీడికల్లు’ గ్రామం.
రచనలు : ‘కాపుబిడ్డ’ కావ్యంతో పాటు ‘తెలుగుపలుకు’, ‘వర్షయోగము’, ‘మద్యపాన నిరోధము’. ఇంకా గణితరహస్యము, ఆరోగ్యరహస్యం అనే అముద్రిత రచనలు కూడా ఉన్నాయి.
ప్రత్యేకతలు : శైలి సరళంగా, సులభంగా గ్రహించ గలిగినది. సహజకవిగా పేరు పొందిన ‘పోతన’ పట్ల ఆరాధనాభావం గల శాయిరెడ్డి, ఆయననే ఆదర్శంగా తీసుకొని అటు హలంతో, ఇటు కలంతో సమానంగా కృషి సాగించాడు.

ప్రవేశిక:

ప్ర. 1.
కాపుబిడ్డ పాఠ్యభాగ ప్రవేశిక తెల్పండి.
జవాబు.
భారతదేశం పూర్వం నుండి వ్యవసాయ ప్రధాన దేశం. గ్రామాలు పూర్వం కన్నా నేడు ఎంతో కొంత ఆధునికమైనవి. అయినా గ్రామాల్లో వ్యవసాయమే ప్రధానవృత్తిగా కొనసాగుతున్నది. స్వయంగా హాలికుడే హాలికుల బాధలను ఏకరువు పెడితే ఆ ఆర్రత ఎంతటి వారికైనా హృదయాన్ని కదిలిస్తుంది కదా! సత్కవుల్ హాలికులైన నేమి’ అని చెప్పిన పోతన వాక్యానికి ఆధునిక కాలంలో ఒక ఉదాహరణ శాయిరెడ్డి. ఇక ఆ రైతు కవి రచనలోకి ప్రవేశిద్దాం.

కఠినపదాలకు అర్థాలు:

  • పూను = దీక్షవహించు
  • క్రాగుచు = ఎండలో కాలిపోతూ
  • హలము = నాగలి
  • సాధులు = సత్పురుషులు
  • వెత = బాధ
  • సైచువారు = సహించువారు
  • సైరికులు = రైతులు
  • చేయిమోడ్చి = చేతులు జోడించి, సమస్కరించి
  • ఈవు = నీవు
  • శీతంబు = చలి
  • చీకటి కప్పి = చీకటి వ్యాపించ
  • ఇడుములు = కష్టాలు
  • అడలుదు = బాధపడుతుంటావు
  • అంగలార్చు = ఎదురుచూచు
  • సంయమి = ముని
  • కుడిచ = అనుభవించి
  • కొంపంతా = ఇల్లంతా
  • మెదులుట = కదులుట, తిరుగుట
  • మాపటివేళ = రాత్రివేళ
  • వృశ్ఛకం = తేలు
  • ఆలు = భార్య
  • వ్యాఘం = పుల
  • బాహ్మీముహూర్తం = తెల్లవారుజాము
  • తానం = స్నానం
  • వదరుటోతు =వాగుడుకాయ
  • కుటిలం = మోసం
  • ఈగి = దానం
  • మంతభాషి = తక్కువగా మాట్లాడు
  • జొన్నగటక = జొన్నసంకటి
  • సుధ = అమృతం
  • వలపలిచేయి = కుడిచేయి
  • వడుకు ఉడుపులు = చేతితో నేసిన నేత వస్స్త్రాలు
  • కంబళి = గొంగళి, రగ్గు
  • పరిజనం = పరివారం
  • సిక్షేపములు = సిధులు
  • బల్ + వలపు = బల్వలపు = మిక్కిలి [పేమ
  • కేలు = చేయి

నేనివి చేయగలనా?

TS 8th Class Telugu 11th Lesson Questions and Answers Telangana కాపుబిడ్డ 1

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 9th Lesson అమరులు Textbook Questions and Answers.

అమరులు TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి ఆలోచించి చెప్పండి

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు 1

1. బొమ్మలో ఏం జరుగుతున్నది?
జవాబు.
బొమ్మలో అమరవీరుల స్తూపం ఉన్నది. దాని ముందు ప్రజలు నిలబడి అమరవీరులకు వందన సమర్పణ చేస్తున్నారు.

2. స్థూపాలను ఎందుకు కట్టిస్తారు ?
జవాబు.
గొప్పవారికి గుర్తుగా, వారు చేసిన పనులకు గుర్తుగా స్థూపాలను కట్టిస్తారు.

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

3. స్తూపం వద్ద ఎందుకు నివాళులు అర్పిస్తారు ?
జవాబు.
జాతి కోసం ప్రాణాలర్పించిన అమరులను గుర్తు చేసుకుంటూ, తాము కూడా వారి బాటలో నడుస్తామని ఆశిస్తూ వారిని గౌరవించటానికి స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు.

4. అమరవీరులకు ఎట్లా నివాళులు అర్పించాలో మీకు తెలుసా ?
జవాబు.
నిటారుగా నిలబడి తల నిటారుగా ఉంచి కుడిచేయి కుడి కణత మీద ఉంచి గౌరవ పూర్వకంగా నివాళులు అర్పించాలి. కొంతమంది కవితల ద్వారా గాని, పాటల ద్వారా గాని, ఇతర కళల ద్వారాగాని నివాళులు అర్పిస్తారు..

ఆలోచించండి – చెప్పండి

1. “మాకై అసువులు బాసిన” అనటంలో మాకు అంటే ఏవరు ?
జవాబు.
మాకై అసువులు బాసిన అంటే ‘మా కోసం ప్రాణాలర్పించిన’ అని అర్థం . మాకు అంటే తెలంగాణ ప్రజలు.

2. “జోహార్లు అంటే ఏమిటి ? ఎవరికి జోహార్లు సమర్పిస్తాం ?” ఎందుకు సమర్పించాలి ?
జవాబు.
జోహార్లు అంటే నమస్కారాలు. ప్రజల సమస్యల కోసం పోరాడి మరణించిన వారికి, ప్రజాసేవలో మరణించిన వారిని, అమర జవానులకు జోహార్లు సమర్పిస్తాం. మనకోసం మన బాగు కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు గనుక వారిపట్ల కృతజ్ఞతా సూచకంగా జోహార్లు సమర్పించాలి. (నేటి కాలంలో జోహార్లు అంటే చనిపోయిన వారికి ఇచ్చే శ్రద్ధాంజలి అని పొరబడుతున్నారు. జోహార్లు బ్రతికున్న వారికీ చెబుతారు. జోహారు శిఖిపింఛమౌళి… అని ప్రసిద్ధ గేయం కూడా ఉంది).

3. “కడుపు పంటల – కడుపు మంటల” – దీనిని గురించి మీకేమి అర్థమయింది ?
జవాబు.
కడుపు పంటలు అంటే ప్రేమతో కడుపార కన్న సంతానం. కడుపు మంటలు మనసుకు కలిగిన గాయాలు, కడుపార కన్న సంతానాన్ని కోల్పోవడం. ఒక తల్లి కన్న బిడ్డను బ్రతికించడానికి మరొక తల్లి కన్నబిడ్డ బలియై పోయాడు అని ఈ వాక్యానికి అర్థం.

4. ఈ “పాపాత్ముల పరిపాలన” అని అనడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది ?
జవాబు.
పాపాత్ములు అంటే పాపం చేసినవారు. దుర్మార్గాలు చేసేవారంతా పాపాత్ములే. అటువంటి దుష్టులు దేశాన్ని పాలిస్తుంటే ప్రజల బాధలు వర్ణించరానివి. అందుకే పాపాత్ముల పరిపాలన అంతం చేస్తాం అన్నాడు కవి.

5. “మీ యడుగుజాడల్లో మాయడుగుల నుంచేస్తాం!” దీనిని మీరెట్లా అర్థం చేసుకున్నారు ?
జవాబు.
మంచివారు తన తరువాతి వారికి ఆదర్శమయ్యేలా ఎలా ఎలా నడుచుకున్నారో అలాగే మేము నడుచుకుంటాం అని అర్థం. మీ అడుగు జాడల్లో మా అడుగు వేసి నడుస్తాం అంటే మిమ్మల్ని మేం అనుసరిస్తాం అని అర్థం.

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

6. ఈ ‘అమృతవర్షం కురిపించడం అంటే ఏమిటి ?
జవాబు.
అమృతం అంటే చావులేనిది. చనిపోయిన వారు మనకిక కనిపించరు. అమృతం తాగటం వల్ల అసలు చావే ఉండదు. దేశం కోస ప్రాణత్యాగం చేసిన వారు కనిపించకుండా పోయినా వారి ఆత్మల మీద అమృతం చల్లితే మన దగ్గరే ఉన్నట్లు ఉంటుందని భావం.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరిగిన ఉద్యమం గురించి మాట్లాడండి.
జవాబు.
తెలంగాణా రాష్ట్రం కోసం ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పటి నుండి అంటే 60 ఏళ్ళుగా ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమం యావత్తు ప్రపంచాన్ని ఆకర్షించింది. కానీ అది చల్లారిపోయింది. ఆ తర్వాత గత 15 ఏళ్ళగా జరిగిన ఉద్యమం 2009లో పల్లెపల్లెలకూ పాకి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయ్యేలా చేసింది.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. కింది వాక్యాలు చదువండి. అవి పాఠంలో ఎక్కడున్నాయో గుర్తించి, వాటి సందర్భం రాయండి.
(అ) సకలజనుల సమూహములు.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం ఆచార్య రుక్నుద్దీన్ రాసిన అమరులు పాఠంలోనిది.
సందర్భం : తెలంగాణా విమోచన కోసం పాటుపడి ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పిస్తున్న ప్రజలు పలికిన మాటలు ఇవి.
అర్థం : మాన్యులు, ధన్యులు, శివ స్వరూపులైన అమర వీరులారా! మీకు ప్రజలంతా మంచి మనసుతో నివాళులు అర్పిస్తున్నాము.

(ఆ) క్రాంతి విడదు శాంత పడదు.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం ఆచార్య రుక్నుద్దీన్ రాసిన అమరులు పాఠంలోనిది.
సందర్భం : ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమించిన వీరుల రక్తం ఏరులై ప్రవహించింది. ఈ దుర్మార్గుల పాలన అంతమయ్యే వరకు ఈ ప్రవాహం ఆగదు అని ప్రజలు అమరుల ముందు ప్రతిజ్ఞ చేశారు.
అర్థం : ఈ రక్త ప్రవాహం ఆగదు. శాంతించదు.

(ఇ) రుధిరసిక్త యమపాశం.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం ఆచార్య రుక్నుద్దీన్ రాసిన అమరులు పాఠంలోనిది.
సందర్భం : అమర వీరులు నుదుట ధరించిన రక్తతిలకం ప్రజలకు దీక్షా కంకణం వంటిది. అధికారుల మదాన్ని
అణచివేస్తుంది. అని ప్రజలు అమరులకు జోహారులర్పిస్తూ పలికారు.
అర్థం : వీరులు ధరించిన రక్తతిలకం అధికారుల పాలిట నెత్తుటితో తడిసిన యమపాశమౌతుంది.

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

(ఈ) అమృతవర్షం కురిపిస్తాం.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం అమరులు పాఠంలోనిది రాసిన కవి ఆచార్య రుక్నుద్దీన్.
సందర్భం : ప్రజలు అమర వీరుల బాటలో నడుస్తామని, వారివలనే మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించియైనా
ప్రత్యేక తెలంగాణా సాధిస్తామని, వారి ఆత్మలకు శాంతి కలిగిస్తామని ప్రతిజ్ఞ చేసిన సందర్భం.
అర్థం : వీరుల ఆత్మలు శాంతించేలా అమృతం వానగా కురిపిస్తాము.

(ఉ) రక్తితోడ ఇచ్చేస్తాం.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం అమరులు పాఠంలోనిది. కవి ఆచార్య రుక్నుద్దీన్.
సందర్భం : అమర వీరులకు జోహార్లు చేస్తూ ప్రజలు పలికిన మాటలివి. అమరు వీరుల త్యాగాలతో ప్రజలందరికీ ప్రోత్సాహం లభించింది. వారిలో స్ఫూర్తి నింపింది. అని చెప్పిన సందర్భంలోనిదీ వాక్యం.
అర్థం : మాతృభూమి రక్షణ కోసం మీరిచ్చిన స్ఫూర్తితో రక్తం ధారపోయమన్నా సంతోషంగా ధార పోస్తాం.

(ఊ) బాహాటంగా సాధిస్తాం.
జవాబు.
పరిచయం : ఈ వాక్యం అమరులు పాఠంలోనిది. రచించిన కవి ఆచార్య రుక్నుద్దీన్.
సందర్భం : తెలంగాణా విమోచన కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు జోహారులర్పిస్తూ ప్రజలు ప్రతిజ్ఞ చేస్తూ
పలికిన మాటలివి.
అర్థం : : లోకమంతా తెలిసేలా ప్రత్యేక తెలంగాణా సాధిస్తాం.

2. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 2009 నాటికి మహోద్యమమయింది. ఈ మలిదశ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, నాయకులు, పిల్లల నుండి పెద్దల వరకు సకల జనులు పాల్గొన్నారు. ఉద్యమం శాంతియుతంగా నడవాలని ఉద్యమ నాయకత్వం కోరింది. తెలంగాణకై ప్రజలందరు ఆత్మవిశ్వాసంతో పోరాడాలని, అధైర్యంతో బలిదానాలు చేయవద్దని చెప్పింది.

ఆ ఉద్యమాల ఫలితంగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అమరవీరుల ఆశయం సిద్ధించింది. ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించింది. తెలంగాణలోని ఆబాలగోపాలం ఘనంగా సంబురాలు జరుపుకున్నది. సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి అందరం కృషి చేయాలి. అదే మనం అమరవీరులకు ఇచ్చే ఘనమైన నివాళి.

ప్రశ్నలు :
అ. తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది ?
జవాబు.
తెలంగాణ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగింది.

ఆ. ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు ?
జవాబు.
ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, నాయకులు అందరూ పాల్గొన్నారు.

ఇ. ఉద్యమం పట్ల నాయకత్వానికి ఉన్న ఆలోచన ఏమిటి ?
జవాబు.
ఉద్యమం శాంతియుతంగా నడవాలని, ఆత్మహత్యలు వంటి ప్రాణాలు పోగొట్టుకునే పనులు చేయకుండా ఆత్మవిశ్వాసంతో ఉద్యమం నడపాలని నాయకత్వం కోరింది.

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

ఈ. ఆబాలగోపాలం అంటే అర్థమేమిటి ?
జవాబు.
పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అని అర్థం.

ఉ. అమరవీరులకు మనమిచ్చే నివాళి ఏమిటి ?
జవాబు.
తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దటమే మనం అమర వీరులకిచ్చే నివాళి.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. అమరవీరులను కవి “తెలంగాణ గర్భమ్మున గలిగిన శ్రీ రుద్రులారా!” అని ఎందుకు సంబోధించారు ?
జవాబు.
అమరవీరులను కవి ‘తెలంగాణ గర్భమ్మున గలిగిన శ్రీ రుద్రులారా!’ అని సంబోధించాడు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో వీరశైవం వ్యాప్తిలో ఉండేది. శివ భక్తులను సాక్షాత్తు శివ స్వరూపులుగా భావిస్తారు. అందుకే అక్కడి ప్రజలనందరినీ కవి రుద్రులుగానే భావించి శ్రీరుద్రులారా అని సంబోధించాడు. ఓరుగల్లును పాలించిన కాకతీయులందరి పేర్లలోనూ ‘రుద్ర’ అనే పేరు చేరుతుంది. రుద్రదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. రుద్రుడు అంటే కోపం, పరాక్రమానికి గుర్తు కనుక కవి అమర వీరులను శ్రీరుద్రులారా అని సంబోధించాడు.

ఆ. అమరవీరుల పట్ల మనమెట్లాంటి గౌరవాన్ని చూపాలి ?
జవాబు.
మాతృభూమి కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు మన మందరం కలిసి నివాళులర్పించాలి. వారి త్యాగాలను ఆదర్శంగా తీసుకొని మనం వారి బాటలోనే నడవాలి. మనదేశాన్ని గౌరవించాలి. మన తోడివారిని కాపాడటానికి ఎటువంటి త్యాగనికైనా సిద్ధపడాలి. అమరవీరుల ఆత్మలకు శాంతి కలిగించాలి. మనకు సిద్ధించిన స్వేచ్ఛను దుర్వినియోగం చెయ్యకూడదు. మన రాజ్యం అభివృద్ధి కోసం మనమందరం కలిసి కృషి చెయ్యాలి. సుఖశాంతులతో ఐకమత్యంతో జీవించాలి. ఇదే మన అమర వీరులు కోరినది. అప్పుడే వారి ఆత్మ శాంతిస్తుంది.

ఇ. అధికారాంధుల ప్రవర్తన ఎట్లా ఉంటుంది ?
జవాబు.
అధికారాంధులు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. అధికారమదంతో వారి కళ్ళు మూసుకుపోయి ఇతరులను తమ బానిసలుగా చూస్తారు. వారి స్వేచ్ఛను హరిస్తారు. వారి ప్రవర్తన, ఆహార విహారాలు, జీవితం తమ ఆధీనంలో ఉంచుకుంటారు. వారి చేత వెట్టి చాకిరీ చేయిస్తారు. ఇక చదువు సంధ్యల గురించి చెప్పవలసిన పనిలేదు. అటువంటి వారి అధికారాన్ని సహించకూడదు. ఆత్మవిశ్వాసంతో వారిని ఎదుర్కొని తమ హక్కులను కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలదే.

ఈ. కవి ప్రతిజ్ఞలోని విషయాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు ?
జవాబు.
కవి ‘ప్రత్యేక’ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరతామని బాహాటంగా ప్రతిజ్ఞ చేస్తున్నారు తెలంగాణా వీరులు’ అని రాశాడు. సుమారు పన్నెండు సంవత్సరాల నించి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం సాగుతూనే ఉన్నది. ఎప్పటికప్పుడు అధికారులు మంత్రులు ఏవేవో కారణాలు చెబుతూ వారి ఉద్యమాన్ని నీరుకారుస్తున్నారు. తమకు న్యాయం జరగాలంటే తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో సమృద్ధంగా జీవించాలంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడాల్సిందే. అప్పుడే ఏ అభివృద్ధియైనా సాధ్యమౌతుంది. కాబట్టి తెలంగాణా సాధించే తీరతామని ప్రతిజ్ఞ చేస్తున్నాడు.

ఉ. కవి అమరులు అనే కవితలో అమరవీరులను ఎలా సంబోధించాడు ? ఎందుకు ?
జవాబు.
కవి ఈ కవితలో అమరవీరులను ‘మాన్యులార; ధన్యులార, ప్రబలులార, శ్రీరుద్రులార, ఘనులార’ అని సంబోధించాడు. ఇది చాలా గౌరవించదగిన ఆశయం. అందుకే ‘మాన్యులార’ అని సంబోధించాడు. అమరవీరులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం దీక్ష వహించారు. ఇది చాలా గౌరవించదగిన ఆశయం. అందుకే ‘మాన్యులారా’ అని సంబోధించాడు.

వీరులు వారి ప్రయత్నంలో వీరమరణం పొంది తల్లి భూమి రుణం తీర్చుకున్నారు. అందుకే ‘ధన్యులార’ అనే సంబోధన పరాక్రమంలో సాక్షాత్తు రుద్రులే కనుక ‘శ్రీరుద్రులార’ అని సంబోధించాడు. పోరాటంలో తమ బల పరాక్రమాలు చూపించారు గనుక ‘ప్రబలులార’ అని సంబోధించాడు. ఇంతటి ఘనకార్యానికి పూనుకున్నారు కాబట్టి ‘ఘనులార’ అని సంబోధించాడు.

ఊ. ఈ కవితలో కవి ‘రక్తం’ అనే పదం ఎన్ని చోట్ల ఎలా ఉపయోగించాడు ?
జవాబు.

  1. ప్రత్యేక తెలంగాణ కోసం అమర వీరులు చిందించిన రక్తం పాపాత్ముల పరిపాలన అంతమయే వరకు శాంతించదు. ప్రవహిస్తూనే ఉంటుంది.
  2. అమరువీరుల ఒక్కొక్క రక్తపు చుక్క అధికంగా విషాన్ని కక్కుతుంది. శత్రువులను అంతం చేస్తుంది.
  3. అమరవీరులు దిద్దిన రక్త తిలకం ప్రజలకు దీక్షా కంకణం వంటిది.
  4. వారి రక్తం అధికార మదంతో విర్రవీగే వారి పాలిట రక్తంతో తడిసిన యమపాశం వంటిది.
  5. ప్రజలు తమ రక్తం తర్పణ చేసియైనా తెలంగాణ విముక్తికోసం పోరాడుతారు.

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
అ. కవి నాడు చేసిన ప్రతిజ్ఞ నేడు సాకారమైంది కదా! దీనికి పాటుబడిన వారిని గురించి వివరించండి.
జవాబు.
కవి ఆచార్య రుక్నుద్దీన్ పన్నెండేళ్ళ క్రితం రాసిన కవిత ఇది. ప్రత్యేక తెలంగాణ కోసం అమరవీరులు ముమ్మరంగా పోరాటం జరిపారు. లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలంతా వారి త్యాగాలను మరచి పోకుండా వారి బాటలోనే నడుస్తామని ప్రత్యేక తెలంగాణ సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకోడానికి నాటి నుండి నేటి వరకు ఉద్యమం ఆపలేదు. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు. చివరికి ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో ప్రొఫెసర్ శ్రీ జయశంకర్, ఆమరణ నిరాహారదీక్ష చేసిన. శ్రీ.కె.సి.ఆర్. ఐ.కా.స. నాయకుడు శ్రీ కోదండరాం వంటి మేధావులు, రాజకీయ నాయకులతో పాటు వేలాది మంది సామాన్యజనం కూడా భాగస్తులే. ఉద్యమంలో భాగంగా ఆత్మాహుతి చేసుకున్న విద్యార్థుల పాత్ర తక్కువేమీ కాదు. సుమారు 60 రోజలు విధులు బహిష్కరించి సకల జనుల సమ్మెలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులు, దుకాణాలు మూసివేసి నిరసన వ్యక్తం చేసిన వ్యాపారస్తులు ఇలా అందరూ తమ వంతు కృషివల్లే తెలంగాణా రాష్ట్రం సాకారమైంది.

ఆ. అమరులు కవితా సారాంశాన్ని రాయండి.
జవాబు.
‘అమరులు’ అనే కవితను ఆచార్య కె. రుక్నుద్దీన్ రచించారు. ఈ కవితలో అమరవీరులకు ప్రజాసమూహం నివాళులర్పించిన విధాన్ని కవి వివరించాడు.
తెలంగాణ ప్రజలకోసం, మాతృభూమి విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన ధన్యజీవులారా! మీకు జోహార్లు. వీరులారా! మీ జీవితం తెలంగాణ భూమిపుత్రుల సేవలలోనే తరించింది. ఈ సమాజమంతా మీకు జోహార్లు అర్పిస్తుంది. ఇక్కడి ప్రజల సుఖసంతోషాల కోసం మీరు, మీ కుటుంబసభ్యులు ఎన్నో బాధలను అనుభవించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పారిన రక్తం పాపాత్ముల పరిపాలన అంతమయ్యేవరకు విశ్రమించదు.

శాంతించదు. మీ ఒక్కొక్క రక్తపుచుక్క తెలంగాణ వ్యతిరేకులపై విషం చిమ్ముతుంది. మీ ఆవేశం ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని ప్రతి నిమిషం ప్రబోధిస్తుంది. మీరు ధరించిన రక్తతిలకం మాకు స్ఫూర్తినందిస్తుంది. అది అధికార మదంతో బలిసిన వారికి యమపాశమవుతుంది. మీ అడుగులలో అడుగేస్తూ మా నెత్తురు ధారపోస్తాం. రక్తతర్పణలను చేస్తాం. నింగి, నేలలో విస్తరించిన సమస్త ప్రాణులారా! మా ప్రతిజ్ఞ వినండి. బాహాటంగానే తెలంగాణను సాధిస్తాం. అమరుల ఆత్మలు శాంతించే విధంగా అమృతవర్షం కురిపిస్తాం.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి త్యాగాన్ని గురించి ఒక కవిత/గేయం రాయండి.

అమరవీరులకు భక్త్యంజలి
మరణించిన మహావీరులు
నిజంగా మరణించరు
అమరులైన ఆ వీరులు
ఆ చంద్ర తారార్కంగా
అందరి హృదయాల్లోనూ
అత్యున్నతమైన ప్రేమ
పీఠాలను అధివసించి ఉంటారు
ఆదిత్యుని అంశువుల వలె
అనంతమైన ప్రకాశాన్ని వెదజల్లుతుంటారు
నిరంతరం మనకు నిండు వెలుగు బాటల్ని
చూపుతుంటారు నిత్యం మనకు
అభ్యుదయ పథం నిర్దేశిస్తుంటారు.

V. పదజాల వినియోగం

1. కింది పదాలకు పర్యాయపదాలు (అదే అర్థం వచ్చే పదాలను) రాయండి.

(అ) సమూహం  =
జవాబు.
గుంపు, సముదాయం

(ఆ) అసువులు  =
జవాబు.
ప్రాణములు, ఉసురు

ఇ) స్వేచ్ఛ =
జవాబు.
విడుదల, స్వాతంత్ర్యం

ఈ) సఖులు =
జవాబు.
స్నేహితులు, మిత్రులు, సోపతిగాళ్ళు

2. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు గల నానార్థాలు (వేరు వేరు అర్థాలు) రాయండి.

(అ). ఈ వర్షంలో కురిసిన పెద్ద వర్షం ఇది.
జవాబు.
సంవత్సరం – వాన

(ఆ) అమృతంతో పాయసం చేశారు. అమృతంతో చేతులు కడిగారు.
జవాబు.
పాలు – నీరు

3. కింది వృత్తంలో గల ప్రకృతి, వికృతి పదాలను గుర్తించి రాయండి.

ప్రకృతి – వికృతి
ప్రతిజ్ఞ – ప్రతిన
ఆకాశం – ఆకసం
భాగ్యం – బాగ్గెం
శ్రీ – సిరి

VI. భాషను గురించి తెలుసుకుందాం

సంధులు

1. కింది పదాలను విడదీసి, సంధిపేరు రాయండి.

(అ) ఉద్రేకాస్త్రం = ఉద్రేక + అస్త్రం = సవర్ణదీర్ఘసంధి
(ఆ) మొట్టమొదలు = మొదలు + మొదలు = ఆమ్రేడిత సంధి
(ఇ) లావైన = లావు + ఐన = ఉత్వసంధి
(ఈ) అనంతాకాశం = అనంత + ఆకాశం =సవర్ణదీర్ఘ సంధి
(ఉ) ఒక్కొక్క = ఒక్క + ఒక్క = ఆమ్రేడిత సంధి

2. కింది వాక్యాలను చదువండి. తేడా చెప్పండి

ఆమె ముఖం అందంగా ఉన్నది.
ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది.

పై వాక్యాల్లోని తేడాను చూస్తే ‘ఆమె ముఖం అందంగా ఉన్నది’ అనే దానికి బదులు ‘ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది’ అనే వాక్యం బాగా ఆకట్టుకుంటుంది. కదా! ఇట్లా ఆకట్టుకునేటట్లు చెప్పడానికి చంద్రబింబం అనే పోలికను తీసుకున్నాం. ఇట్లా చక్కని పోలికతో చెప్పడాన్నే ‘ఉపమాలంకారం’ అంటాం. పై వాక్యాన్నిబట్టి చూస్తే ఉపమాలంకారంలో నాలుగు అంశాలను గమనించవచ్చు. అవి :

1. ఉపమేయం – దేనిని లేక ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది. (ఆమె ముఖం – ఉపమేయం)
2. ఉపమానం – దేనితో లేక ఎవరితో పోలుస్తున్నామో తెలిపేది. (చంద్రబింబం – ఉపమానం)
3. సమానధర్మం – ఉపమేయ, ఉపమానాల్లో ఉండే ఒకేవిధమైన ధర్మం. (అందంగా ఉండడం – సమానధర్మం)
4. ఉపమావాచకం – పోలికను తెలిపే పదం. (వలె – ఉపమావాచకం)
“ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం.”

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

3. కింది ఉదాహరణలు చదువండి. దేనిని దేనితో పోల్చారో, వాటిలోని సమానధర్మం ఏమిటో చెప్పండి.
(అ) ఏకలవ్యుడు అర్జునుడి వలె గురితప్పని విలుకాడు.
జవాబు.
ఉపమాన ఉపమేయాలకు చక్కనిపోలిక చెప్పటమే ఉపమాలంకారం. ఈ వాక్యంలో ఏకలవ్యుడిని అర్జునునితో పోల్చారు. (ఏకలవ్యుడు – ఉపమేయం, అర్జునుడు – ఉపమానం) గురి తప్పకుండా బాణాలు వేయడం సమానధర్మం. పోలికను తెలిపే పదం ‘వలె’ ఉపమావాచకం.

(ఆ) తోటలో పిల్లలు సీతాకోక చిలుకల్లాగా అటూ ఇటూ తిరుగుతున్నారు.
జవాబు.
ఈ వాక్యంలో పిల్లలను సీతాకోకచిలుకలతో పోల్చారు. కనుక ఉపమాలంకారం. పిల్లలు – ఉపమేయం. సీతాకోక చిలుకలు – ఉపమానం. అటూ ఇటూ తిరగడం – సమానధర్మం. ‘లాగా’ అనే పోలికను తెలిపే పదం ఉపమావాచకం.

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

1. తెలంగాణ ఉద్యమం సందర్భంగా వచ్చిన పాటలను లేదా ఉద్యమకాలంలో జరిగిన ఒక కార్యక్రమం గురించి వివరాలు సేకరించి నివేదిక రాయండి. తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
(అ) ప్రాథమిక సమాచారం :

  1. ప్రాజెక్టు పని పేరు
  2. సమాచారాన్ని సేకరించిన విధానం

(ఆ) నివేదిక :
1. నాగేటి సాళ్ళల్లొ నా తెలంగాణ

పల్లవి : నాగేటి సాళ్ళల్లొ నా తెలంగాణా నా తెలంగాణా
నవ్వేటి బతుకులా నా తెలంగాణా నా తెలంగాణా || 2 ||

చరణం 1 : పారేటి నీళ్ళల్ల పానాదులల్లా
పూసేటి పువ్వుల్ల ……………… పునాసాలల్లా || 2 ||
కొంగు జాపిన నేల …………….. నా తెలంగాణా నా తెలంగాణా
పాలు తాపిన తల్లి …………….. నా తెలంగాణా నా తెలంగాణా || నాగేటి ||

చరణం 2 :
తంగేడి పువ్వుల్ల ……………… తంబాల మంతా
తీరాక్క రంగుల్ల ………………. తీరిచ్చినావూ
తీరొ రంగుల్ల ………………… తీరిచ్చి నావూ
బంగారు చీరలు బాజారులన్నీ || 2 ||
బతుకమ్మ పండుగ నా తెలంగాణా ………….. నా తెలంగాణా
బంతిపూల తోట నా తెలంగాణా …………… నా తెలంగాణా || నాగేటి ||

చరణం 3 : వరద గూడు గడితె వానొచ్చునంటా
బురద పొలం దున్న బురి సున్న రంతా || 2 ||
శివుని గుళ్ళో నీరు ……………… సీమలకు సెక్కరి
వాన కొరకు జడకొప్పులేసీ
వాగుల్లా వంకల్ల నా తెలంగాణా ……………….. నా తెలంగాణా || నాగేటి ||

చరణం 4 :
కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు
పాల పిట్టల జూసి పడుచు చప్పట్లు || 2 ||
పాల పిట్టల జూసి పడుచు చప్పట్లు
జొన్న కర్రల జండ జోరున్న దేమీ || 2 ||
అళై భళై తీసె నా తెలంగాణా ………………. నా తెలంగాణా
తిండి పంచిన ఆర్తి నా తెలంగాణా …………….. నా తెలంగాణా || నాగేటి ||

2. ఉస్మానియా క్యాంపస్ లో

ఉస్మానియా క్యాంపస్ లో …………….. ఉదయించిన కిరణమా ……………. వీర తెలంగాణమా
వీర తెలంగాణమా …………….. నాలుగు కోట్ల ప్రాణమా
కాకతీయ ప్రాంగణంలో …………. కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ………….. నాలుగు కోట్ల ప్రాణమా || వీర ||
భలె …………… భలె ……………… భలె ……………… || ఉస్మానియా ||

నల్లగొండ నడిబొడ్డున నాటిన ఓ ఖడ్గమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ……………. నాల్గు కోట్ల ప్రాణమా
మహబూబ్నగర్ మట్టిలోన
మొలచిన మందారమా ………………. వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ……………… నాల్గు కోట్ల ప్రాణమా
భలె …………… భలె ……………… భలె ……………… || ఉస్మానియా ||

హైదరాబాద్ బడిలోన చేసిన బలిదానమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ……………. నాల్గు కోట్ల ప్రాణమా
రంగారెడ్డి ఫ్యాక్టరీలో మోగిన నగారమా వీర తెలంగాణమా
భలె …………… భలె ……………… భలె ……………… || ఉస్మానియా ||

మెదక్ సీమ గాలిలోన త్యాగాలా గంధమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ……………. నాల్గు కోట్ల ప్రాణమా
నిజామాబాద్ నుదుటి మీద దిద్దిన ఓ కుంకుమ ……………. వీర తెలంగాణమా
వీర తెలంగాణమా నాల్గు కోట్ల ప్రాణమా …………..
భలె …………… భలె ……………… భలె ……………… || ఉస్మానియా ||

కరీంనగర్ రైతుకూలీ చిందించిన రక్తమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా ………………… నాల్గు కోట్ల ప్రాణమా
అరెరె రరెరె ఆదిలాబాద్ అడవుల్లో రాజుకున్న రౌద్రమా …………… వీర తెలంగాణమా
వీర తెలంగాణమా …………………. నాల్గు కోట్ల ప్రాణమా
భలె …………… భలె ……………… భలె ……………… || ఉస్మానియా ||

వరంగల్లు గడ్డమీద చేసిన నినాదమా …………………. వీర తెలంగాణమా
వీర తెలంగాణమా …………… నాల్గు కోట్ల ప్రాణమా
ఖమ్మం, మొట్టు పెల్లలోన ఉప్పొంగిన కెరటమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా …………… నాల్గు కోట్ల ప్రాణమా
భలె …………… భలె ……………… భలె ……………… || ఉస్మానియా ||

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

(ఇ) ముగింపు :
మాట కన్నా పాట సామాన్యులకు తొందరగా చేరుతుంది. వారిని ఉత్తేజితుల్ని చేస్తుంది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎంతో మంది కవులు రాసిన పాటలు ప్రజలలో చైతన్యం నింపడానికి ఎంతగానో తోడ్పడ్డాయి.
TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు 3

తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన ఒక కార్యక్రమం:

(ఆ) నివేదిక :

సకల జనుల సమ్మె

తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన వివిధ రకాల కార్యక్రమాలలో నేను ప్రత్యక్షంగా చూచిన సకలజనుల సమ్మె గూర్చి పొందు పరుస్తున్నాను.
సిరిసిల్ల R.D.O ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసిన తెలంగాణ ఉద్యోగుల జాయింట్ ఆక్షన్ కమిటి 42 రోజుల పాటు వివిధ రూపాలలో తెలంగాణ ఇవ్వాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ రకరకాల కార్యక్రమాలు నిర్వహించింది. డివిజన్లోని అన్ని మండలాల్లోని ఉద్యోగులు స్వచ్ఛందంగా 42 రోజులు తమ విధులను బహిష్కరించి ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. రోజుకు కొంతమంది నిరాహార దీక్షలో కూర్చోవడం … జానపద గీతాలు పాడే గాయకులను తీసుకువచ్చి ఉద్యమ గీతాలు పాడించడం, వంటా వార్పు, రోడ్ల దిగ్బంధనం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉద్యోగులు చేస్తున్న ఈ ఉద్యమానికి అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజల నుండి భారీ మద్దతు లభించింది. రోజుకో కుల సంఘాలు ర్యాలీగా వచ్చి వీరి ఉద్యమానికి మద్దతు తెలియజేశాయి. రోజురోజుకు తీవ్రమౌతున్న ఈ ఉద్యమాన్ని అణచడానికి అప్పటి ప్రభుత్వం ఎన్నో బెదిరింపులకు పాల్పడింది. తాత్కాలిక ఉద్యోగులతో పని చేయిస్తామని… ఉద్యోగాలు పోతాయని ఎన్ని రకాలుగా భయపెట్టినా ఉద్యోగులు లొంగలేదు.

చివరకు ………. విద్యార్థులు నష్టపోతారని, ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుందని …….. ఉద్యోగ సంఘాలు సమ్మె విరమించాయి. ఉద్యమం జరుగుతున్నన్ని రోజులు వక్తలచే తెలంగాణ ఆవశ్యకత గూర్చి ఉపన్యాసాలు ఇప్పించడం, కళాకారులచే పాటలు పాడించడం, వంటా వార్పు లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలు … కొన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తితో సమ్మె విరమించి విధుల్లో చేరారు.

(ఇ) ముగింపు :
ఒక నెల జీతం 4 రోజులు లేటైతేనే తల్లడిల్లే ఉద్యోగులు 42 రోజులు “సకల జనుల సమ్మె” లో పాల్గొనడం చాలా గొప్ప విషయం. ఈ 42 రోజుల సమ్మె కాలంలో ఇంటి అద్దె, పాల బిల్లు, పేపరు బిల్లు, కరంటు బిల్లు చెల్లించలేని పరిస్థితి వచ్చింది. అయినా ఉద్యోగులు ధైర్యంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రజలు కూడా వీరికి బాగా సహకరించారు.

TS 8th Class Telugu 9th Lesson Important Questions అమరులు

పర్యాయపదాలు

  • జనని = మాత, అమ్మ, తల్లి, అంబ
  • తనువు = శరీరం, దేహం, మేను
  • ఆకాశం = గగనం, విహాสసం, ఖం
  • అస్త్రం = శరం, బాణం, తూపు
  • అధికారం = పదవి, ఏలుబడి
  • భూమి = ధర, ధాత్తి, ధరణి
  • గర్ఖము = కడుపు, పొట్ట
  • రక్తము = రుధిరము, నెత్తురు

నానార్థాలు

  • తనువు = శరీరం, అల్పమైనది
  • వర్షం = వాన, సంవత్సరం,
  • అమృతం = పాలు, నీరు, నేయి, సుధ
  • పాసిన = వదలిన, పాడైపోయిన

ప్రకృతిలు – వికృతిలు

  • భూమి – బూమి
  • విషము – విసము

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

సంధులు

మాకై = మాకు + ఐ = ఉత్వసంధి
తనువొడ్డిన = తనువు + ఒడ్డిన = ఉత్వసంధి
రక్తతర్పణమ్మయినా = రక్త తర్పణమ్ము + అయిన = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైతే సంధి అవుతుంది.

అధికారాంధులు = అధికార + అందులు = సవర్ణదీర్ఘ సంధి
ఉద్బోధార్థ = ఉద్బోధ + అర్థం = సవర్ణదీర్ఘ సంధి
పాపాత్ములు = పాప + ఆత్ములు = సవర్ణదీర్ఘసంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

స్వేచ్ఛ = స్వ + ఇచ్ఛ = గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశమవుతాయి.

సమాసములు

  • తెలంగాణ గర్భము = తెలంగాణ యొక్క గర్భము = షష్ఠీ తత్పురుష సమాసం
  • జనుల సమూహములు = జనుల యొక్క సమూహములు = షష్ఠీ తత్పురుష సమాసం
  • రక్తపు చుక్క = రక్తము యొక్క చుక్క = షష్ఠీ తత్పురుష సమాసం
  • రక్తపు తిలకం = రక్తము యొక్క తిలకం = షష్ఠీ తత్పురుష సమాసం
  • అధికారాంధులు = అధికారముతో అంధులు = తృతీయాతత్పురుష సమాసం
  • రుధిర సిక్తం = రుధిరముతో సిక్తం = తృతీయాతత్పురుష సమాసం

గేయాలు – ప్రతిపదార్థాలు – భావాలు:

మాకై అసువులు బాసిన
మాన్యులార ! ధన్యులార !
మాతృభూమి స్వేచ్ఛ కొరకు
బలియయ్యిన ప్రబలులార !
తెలంగాణ గర్భమ్మున
గలిగిన శ్రీ రుద్రులార
జనని, సఖుల, సేవలకై
తను వొడ్డిన ఘనులారా !
ప్రాణాలను వదిలారు.
సౌహార్దతతోడ నిచ్చు
బలైనారు. తెలంగాణ
జోహారులు, జోహారులు
సకలజనుల సమూహములు
సమర్పించు జోహారులు

అర్థాలు :
మాకై = మాకోసం
అసువులు = ప్రాణాలను
పాసిన = వదిలిన
మాన్యులార = గౌరవనీయులారా !
ధన్యులార = ధన్లులారా!
మాతృభూమి = జన్మభూమి యొక్క
స్వేచ్ఛ కొరకు = స్కాతంత్రం క్రోసం
బలి + అయ్యిన = (ప్రాణాలు కోల్పోయిన
ప్రబలులార = బలవంతులారా !
తెలంగాణ గర్భమ్మున = తెలంగాణ తల్లి కడుపులో నుండి
కలిగిన = జన్మించిన
శ్రీ రుద్రులారా = శివ స్వరూపులారా !
జనని = తల్లి యొక్క
సఖుల = మిత్రుల యొక్క
సేవలకు + ఐ = సేవకోసం
తనువు + ఒడ్డిన = శరీరం త్యాగం చేసిన
ఘనులారా = మహనీయులారా !
సౌహార్దత తోడన్ = మంచి మనసుతో
ఇచ్చు = మేమిచ్చు
జోహారులు = నివాళులు
సకల జనుల సమూహములు = పజలందరూ కలసి
సమర్పించు = మీకు అందించు
జోహారులు = నివాళులు (అందుకోండి)

భావం : ఓ మాన్యులారా! ధన్యులారా!మహనీయులారా! రుద్రరూపులారా! ఈ తెలంగాణ తల్లి కడుపున పుట్టి మాతృభూమికి స్వేచ్ఛ కలిగించటానికి మీరు మీ ప్రాణాలనే త్యాగంచేశారు. అటువంటి ఘనులైన మీకు మా ప్రజలందరం కలిసి జోహారు చేస్తున్నాము. అందుకోండి.

2. ఏ తల్లి కడుపు పంటల కొరకో
నీ తల్లి కడుపు మంటల మాడెను
ఏ సతి సౌభాగ్ముల్ముల కొరకో
నీ సతి కుంకుమ గోల్పోయెను
ప్రత్యేక తెలంగాణ కొరక్న
ప్రవహించిన నీ రక్తం
పాపాత్ముల పరిపాలన
పటాపంచలా పర్యంతం
(కరాంతి విడదు – శాంత పడదు

అర్థాలు :
ఏ తల్లి = ఎవరో తల్లి
కడుపు పంటల కొరకు + ఓ = కన్న బిడ్డల కోసమో
మీ తల్లి కడుపు = మీ అమ్మసంతానం (మీరు)
మంటల మాడను = మంట గలిసి పోయింది
ఏ సతి = ఎవరో భార్లల యొక్క
సౌభాగ్మ్ముల కౌరకు + ఓ = పసుపు కుంకుమల కోసం
నీ సతి = నీ భార్య
కుంకుమ + కోల్పోయెను = తన నుదుటి కుంకుమ పోగొట్టుకుంది
ప్రతి + ఏక= ప్రత్యేక = ప్రత్యేకమైన
తెలగగాణా కొరు + ఐ = తెలంగాణ రాష్టం కోసం
ప్రవహించిన = కాలువలు గట్టిన
నీ రక్తం = నీ నెత్తురు
పాప + ఆత్ముల = దుర్మార్గుల యొక్క
పరిపాలన = ఏలుబడి
పటాపంచలు + ఔ = నాశనమయ్యే
పర్యంతం = సమయం వచ్చే వరకు
(కాంతి విడదు = విప్లవం ఆగదు
శాంత పడదు = శాంతింపదు

భావం : ఎవరో తల్లి కన్న సంతానాన్ని కాపాడటానికి, ఎవరో పతివ్రతల సౌభాగ్రం కాపాడటానికి నీ ప్రాణాలను ధార పోశావు. తెలంగాణ గడ్డపై దుర్మార్గల పాలన అంతమయ్యే వరకు ప్రత్యేక తెలంగాణ ఏర్పడేవరకు కాల్వలు గట్టిన అమరవీరుల రక్తం ప్రవాహం ఆగదు. శాంతించదు.

3. మీ వొక్కొక్క రక్తపు చుక్కే
లారైన విషమ్ముల గ్రక్కే
ఈ వీరుల ఉద్రేకాస్త్రం
ఈ వీరుల ఉద్బోధార్థం
నీ పెట్టిన రక్తపు తిలకం
నా పాలిటి దీక్షా బంధం
అధికారాంధుల పాలిటి
రుధిరసిక్త యమపాశం

అర్థాలు :
మీ = అమరవీరులైన మీ యొక్క
ఒక్క ఒక్క = ప్రతి ఒక్క
రక్తము + చుక్క + ఏ = నెత్తురు బొట్టూ
ఈ వీరుల = ఈ ఉద్యమ వీరుల యొక్క
లావు + ఐన = అధికమైన
విషములన్ + క్రక్కే = విషాన్ని (పసరించే
ఉద్రేక + అస్త్రం = ఆవేశం అనే ఆయుధం
ఈ వీరుల = పోరాటం సాగిస్తున్న వీరులను
ఉద్బోధ + అర్థం = ప్రోత్సహించటానికే
నీవు + పెట్టిన = నీవు దిద్దిన
రక్తము + తిలకం = వీర తిలకం
దీక్షా బంధం అధికార + అంధుల = దీక్షపూని కట్టిన కంకణం
పాలిటి = అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన వారికి
రుధిరసిక్త = రక్తంతో తడిసిన
యమపాశం యముని పాశం వంటిది

భావం : అమర వీరులైన మీ యొక్క ప్రతి నెత్తురు చుక్కా ఉద్యమ వీరుల చేతిలో విషాన్ని చిమ్మే ఆవేశమనే ఆయుధం ఔతుంది. వీరులను ఉత్సాహపరుస్తుంది. మీరు ధరించిన రక్తతిలకం నాచేతికి కట్టుకున్న దీక్షా కంకణం. అధికారమదంతో కళ్ళుమూసుకుపోయిన పాలకులకు నెత్తురుతో తడిసిన యమపాశం వంటిది.

4. రక్త తర్పణమ్మయినా
రక్తితోడ యిచ్చేస్తాం
మీ యడుగుల జాడల్లో
మాయడుగుల నుంచేస్తాం

అనంతాకాశం
సువిశాల భూవలయం
మధ్నున్న ఓ సమస్త ఫ్రాణులారా !
మా ఘతిన వినుడు

పత్యేక తెలంగాణా
బాహటటంగా సాధిస్తాం !
మృతవీరుల ఆత్మలలో
అమృత వర్షం కురిపిస్తాం.

అర్థాలు :
రక్త తర్పణమ్ము + అయినా = నెత్తురు ధార పోయుమన్నా
యిచ్చేస్తాం = త్యాగం చేస్తాం
మీ + అడుగు జాడల్లో = మీ కాలి గుర్తుల్లో
మా + అడుగులన్ = మా పాదాలను
ఉంచేస్తాం = కలిపేస్తాం
అనంత + ఆకాశం = విశాలమైన ఆకాశానికి
సువిశాల = మిక్కిలి వసస్తారమైన
భూవలయం = భూగోళానికీ
మధ్యన + ఉన్న = మధ్లలో ఉన్న
ఓ సమస్త ప్రాణులారా = సమస్తమైన జీవులారా!
మా ప్రతిన = మా ప్రతిజ్ఞను
వినుడు = వినండ
ప్రతి + ఏక = ప్రత్యేకమైన
తెలంగాణా = తెలంగాణా రాజ్యాన్ని
సాధిస్తాం = సంపాదిస్తాం
మృతవీరుల = చనిపోయిన వీరుల యొక్క
ఆత్మలలో = ఆత్మలపైన
అమృతవర్షం = అమృతాన్ని వర్షంలాగా
కురిపిస్తాం = కురిసేట్లు చేస్తాం

భావం : సంతోషంతో మా నెత్తురు ధారపోస్తాం. మీ కాలి జాడలను అనుసరించి వేంు నడుస్తాం. ఆకాశానికి భూమికి మధ్య నివసించే ప్రాణులందరూ మా ప్రతిజ్ఞ వినండి. ప్రత్యేక తెలంగాణ రాజ్యాన్ని మేము సాధించి తీరుతాం. అమర వీరుల ఆత్మల మీద అమృత వర్షం కురిపిస్తాం.

నేపథ్యం / ఉద్దేశీ

ప్రశ్న. 1.
అమరులు పాఠ్యభాగ నేపథ్యం వివరించండి.
జవాబు.
ప్రత్యేక తెలంగాణను కాంక్షిస్తూ 1969లో పెద్ద ఎత్తున తెలంగాణ (ప్రజలు ఉద్యమం చేశారు. నాటి పోరాటంలో 360 కి పైగా విద్యార్థులు, యువకులు (్రాణత్యాగం చేశారు. ఆ అమరవీరులకు ప్రజలు, కవులు, కళాకారులు తమదైన రీతిలో నివాళులు అర్పించారు. ఆచార్య రుక్నుద్దీన్ అమరవీరులకు తన కవితల ద్వారా నివాళులు అర్బించాడు. తెలంగాణ ఉద్యమంలో నాటి నుండి నేటివరకు అమరులైన వీరి త్యాగాలను స్మరించుకోవడమే ఈ పాఠం ఉద్దేశం. (1969 సంఘటనకు సంబంధించి అప్పుడు రాసిన కవిత కాబట్టి పాఠంలో “[ప్రత్యేక తెలంగాణా బాహాటంగా సాధిస్తాం” అని ఉన్నది. దాన్ని గమనించండి.)

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు

ప్రశ్న 2.
అమరులు పాఠ్యభాగ వివరాలు తెల్పండి.
జవాబు.
ఈ పాఠం గేయ (ప్రక్రియకు చెందినది. ఇది ఆచార్య క. రుక్నుద్దీన్ రాసిన ‘విప్లవ ఢంకా’ అనే కవితా సంకలనంలోనిది.

కవి పరిచయం:

కవి పేరు : ఆచార్య కె. రుక్నుద్దీన్
పాఠ్యభాగం పేరు : అమరులు
కాలం : 2/5/1947 – 26/5/2013
జన్మస్థలం : నాగర్ కర్నూలు జిల్లా రాచూరు గ్రామం.
వృత్తి : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు.
పరిశోధనాత్మక గ్రంథం : జానపద సాహిత్యంలో అలంకార విధానం.
పాఠ్యభాగ గ్రంథం : విప్లవఢంకా
ఇతర రచనలు : ప్రయాణం, సూక్తిసుధ, శెలిమె, కిన్నెరమెట్లు, మోదుగపూలు, విశ్వదర్శనం
సత్కారాలు : వివిధ సాహిత్య సంస్థల నుండి పురస్కారాలు.
విశేషాంశాలు : బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సామాజిక స్పృహ కలిగిన సాహిత్యవాదిగా, పాలమూరు ఆణిముత్యంగా కీర్తి పొందారు.

ప్రవేశిక:

ప్రశ 1.
అమరులు పాఠ్యభాగ ప్రవేశికను వివరించండి.
జవాబు.
వలస పాలనలోని వివక్షపై, తమ ప్రాంత విముక్తి కోసం, స్వపరిపాలన కోసం, సహజవనరుల సంరక్షణ కోసం, తమదైన భాష, సంస్కృతలులను కాపాడుకోవటం కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేశారు. 1969 ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయక ఆశయసిద్ధి కొరకు పోరాడి అమరులైన వీరులకు కవి ఎట్లా నివాళులు అర్పించాడో తెలుసుకుందాం.

కఠినపదాలకు అర్థాలు:

అసువులు – ప్రాణాలు
మాన్యులు – గౌరవనీయులు
పాసిన – పాయుట, వదిలిపెట్టుట
రుద్రుడు – శివుడు
సౌహార్దత – మంచి మనసు
జోహారులు – నివాళులు
పరిపాలన – ఏలుబడి
క్రాంతి – విప్లవం
సతి – భార్య
పతి – భర్త
లావు – బలము, ఎక్కువ, అధికం
ఉద్బోధ – సందేశం
అంధులు – గ్రుడ్డివారు, కళ్ళు లేనివారు
రుధిరం – రక్తం
సిక్త – తడిసిన
యమపాశం – యముని చేతిలోని దండం
ప్రతిజ్ఞ – ప్రతిన
భూవలయం – భూమండలం

నేనివి చేయగలనా?

TS 8th Class Telugu 9th Lesson Questions and Answers Telangana అమరులు 2

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 3rd Lesson బండారి బసవన్న Textbook Questions and Answers.

బండారి బసవన్న TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana

చదువండి ఆలోచించి చెప్పండి.

గోల్కొండ పాలకుడు అబుల్ హసన్ తానాషా. ఇతని పాలనా కాలంలో భద్రాచలం తహశీల్దారుగా కంచర్ల గోపన్న ఉండేవాడు. ఆయన శ్రీరామభక్తుడు. ప్రజల నుండి వసూలు చేసిన సుమారు ఆరు లక్షల రూపాయల పన్నుతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు. సీతారాములకు విలువైన నగలు చేయించాడు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడనే నెపంతో గోపన్నను కారాగారంలో బంధించారు. గోపన్న తన కీర్తనలతో శ్రీరాముడిని వేడుకొన్నాడు. శ్రీరాముడే తానాషాకు ఆ సొమ్ము చెల్లించి బంధవిముక్తుడిని చేశాడు.

ప్రశ్నలు

ప్రశ్న 1.
కంచర్ల గోపన్న ఎవరు ?
జవాబు.
కంచర్ల గోపన్న గోలకొండ పాలకుడైన అబుల్ హసన్ తానాషా పాలనాకాలంలో భద్రాచలం తహశీల్దారుగా ఉండేవాడు. గోపన్న గొప్ప శ్రీరామభక్తుడు.

ప్రశ్న 2.
అతనిపై మోపిన అభియోగమేమిటి ?
జవాబు.
ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడని అతనిపై అభియోగం మోపబడింది.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

ప్రశ్న3.
గోపన్న ఎట్లా బంధ విముక్తుడయ్యాడు ?
జవాబు.
గోపన్న తన కీర్తనలతో శ్రీరాముని వేడుకున్నాడు. కరుణించిన శ్రీరాముడు గోపన్న ఇవ్వవలసిన సొమ్ము తానే చెల్లించి బంధవిముక్తుడిని చేశాడు.

ప్రశ్న 4.
గోపన్న వంటి భక్తులను గురించి మీకు తెలుసా ?
జవాబు.
గోపన్న వంటి భక్తులకు మనదేశం పెట్టింది పేరు. అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని మీద భక్తితో సుమారు ముప్పై మూడువేల సంకీర్తనలు రాశాడు. దైవాన్ని తప్ప మానవులను స్తుతించను, వారిపై కీర్తనలు రాయను అన్నందుకు ఘోరశిక్షలను అనుభవించాడు. క్షేత్రయ్య మొవ్వ వేణుగోపాలస్వామి భక్తుడు. మధురభక్తితో పదాలు రచించి ఆ దేవుని కీర్తించాడు. తరిగొండ వెంగమాంబ, అక్క మహాదేవి రచయిత్రులు కూడ భగవంతునిపై కీర్తనలు, వచనాలు రాశారు.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.24)

ప్రశ్న 1.
‘సురతరువు, కనకాచలం, సురధేనువు, భక్తి చింతామణి అనే పదాలను వాడడంలో కవి ఉద్దేశం ఏమిటి ?
జవాబు.
సురతరువు పాలసముద్రం నుండి పుట్టి దేవలోకంలో ఉన్న గొప్ప వృక్షము. కనకాచలం దేవలోకంలో ఉన్న బంగారపుకొండ. పార్వతీదేవి నివాసం చాలా ఎత్తైనది. సురధేనువు పాలసముద్రం నుండి పుట్టి బ్రహ్మర్షి వసిష్ఠుని ఆశ్రమంలో పూజలందుకుంటున్న కామధేనువు. చింతామణి పాలసముద్రం నుంచి పుట్టింది. కోరిన కోరికలు తీర్చే రత్నం. ఇలా ఇవన్నీ చాలా గొప్పవి. వాటిని తుచ్ఛమైన వాటితో పోల్చరాదు. అలాగే శివభక్తులు చాలా గొప్పవారు. ఆ భక్తిలో మునిగినవారు అల్పమైన కోరికలకు లొంగరు అని చెప్పటం కవి ఉద్దేశం.

ప్రశ్న 2.
‘బగుతుడాసించునే పరధనమునకు’ దీనిపై మీ అభిప్రాయమేమిటి ?
జవాబు.
పగతుడు అంటే శత్రువు. శత్రువు మనపైన దాడిచేయటానికి కారణం రాజ్యం మీదనో, భూమి మీదనో, ధనం మీదనో ఆశ కలిగి ఉండటం. అటువంటి శత్రువు కూడా శివభక్తి కలిగి ఉన్నప్పుడు ఇతరుల ధనాన్ని కోరడు. అటువంటిది శివభక్తి వ్రతంగా బ్రతికే బసవన్న రాజు ధనాన్ని కోరడు అని కవి బసవని భక్తిని గురించి వర్ణించాడు అని నా అభిప్రాయం.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.25)

ప్రశ్న 1.
‘శివ భక్తులను హంస, చిలుక, చకోరం, తుమ్మెదలతో కవి ఎందుకు పోల్చి ఉంటాడు ?
జవాబు.
హంస శ్రేష్ఠమైన పక్షి. మానస సరోవరంలో విహరిస్తుంది. చిలుక పలుకు నేర్చి రామనామం జపించే ఉత్తమమైన పక్షి. అల్పమైన పండ్లను కోరదు. మామిడిపండ్లు మాత్రమే తింటుంది. చకోరం వెన్నెలపక్షి. చంద్ర కిరణాలతో అమృతాన్ని ఆస్వాదిస్తుందే తప్ప మంచుతుంపర్లు పీల్చదు. తుమ్మెద… పూలలో రాణియైన తామర పువ్వులోని సుగంధాన్ని పీలుస్తూ తిరుగుతుంది. ప్రబ్బలి పూల జోలికి పోదు. శివభక్తులు కూడ అల్పులను ఆశ్రయించరు. వారు గొప్పవారు అని చెప్పడానికే కవి అలా పోల్చాడు.

ప్రశ్న 2.
“ఒడయల కిచ్చితి నొడయల ధనము” అనడంలో అర్థం ఏమై ఉంటుంది ?
జవాబు.
ఈ సమస్త ప్రపంచము ఈశ్వరుని ప్రసాదమే. మనం నాది నాది అని భ్రమ పడుతున్నాం. మనది అనేది ఏదైనా శివుడిచ్చినదే. జంగం దేవరలు సాక్షాత్తు శివుని అవతారం. కాబట్టి వారికి మనమిచ్చేది ఏదైనా మనసొంతంకాదు. వారి సొమ్మే వారికిస్తున్నాము అని కవి వివరించాడు.

ఇవి చేయండి

విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

I. “అచంచల భక్తి పారవశ్యం కల్గిన వాళ్ళు ధనాశకు లోనుకారు” దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు.
ఏనుగు కుంభస్థలాన్ని బద్దలుచేసి తినే సింహం గడ్డిమేయదు. పాలసముద్రంలో హాయిగా విహరించే హంస నీటిమడుగులలో నీరు తాగదు. దోరమామిడిపళ్ళ రుచి మరిగిన చిలుక బూరుగు చెట్టుపైన కాసే దూదికాయలను తినదు. స్వచ్ఛమైన పున్నమి వెన్నెలను ఆస్వాదించే చకోర పక్షి చీకట్లను ఆరగించదు. విరిసిన పద్మాలలో సుగంధాన్ని పీల్చి ఆనందించే తుమ్మెద బబ్బిలి పూలవాసన కోరదు. దేవతల ఏనుగు యొక్క సంతానము పందిపాలను తాగటానికి ఇష్టపడదు. అలాగే అచంచల భక్తి పారవశ్యం కల్గినవాళ్ళు ధనాశకు లోనుకారు.

2. ద్విపదను రాగయుక్తంగా పాడండి.
జవాబు.
విద్యార్థి కృత్యం.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. పాఠంలో కింది భావాలున్న పాదాలను గుర్తించండి. వీటిని ఎవరు ఎవరితో అన్నారో చెప్పండి.

అ) మా ధనాన్ని అప్పగించి వెళ్ళు.
జవాబు.
“మా యర్థ మొప్పించి పొమ్ము.”
ఈ పాదం రాజు బిజ్జలుడు దండనాయకుడైన బసవన్నతో అన్నాడు.
ఇది పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం నుండి తీసుకున్న బండారి బసవన్న పాఠంలోనిది.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

ఆ) తామర పూల వాసనలో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పూలను ఎట్లా ఆస్వాదిస్తుంది ?
జవాబు.
“విరిదమ్మి వాసన విహరించు తేఁటి
పరిగొని సుడియునే బబ్బిలి విరుల”
ఈ పాదములు దండనాయకుడైన బసవన్న రాజైన బిజ్జలునితో అన్నాడు.
ఇది పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం నుండి తీసుకున్న బండారి బసవన్న పాఠంలోనిది.

ఇ) సింహం ఎక్కడైనా గడ్డిమేస్తుందా ?
ప్రశ్న : ఈ వాక్యం ఏ పాఠంలోనిది ? ఎవరు అన్నారు ? ఎవరితో అన్నారు ?
(లేదా)
“మృగపతి యెద్దెస మేయునే పుల్లు” ఈ వాక్యం ఏ పాఠంలోనిది ? ఎవరు ఎవరితో అన్నారు ?
జవాబు.
ఈ పాదం మంత్రి, దండనాయకుడు ఐన బసవన్న ప్రభువైన బిజ్జలునితో అన్నాడు.
ఇది పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం నుండి తీసుకున్న బండారి బసవన్న పాఠంలోనిది.

2. కింది పద్యం చదువండి. ఖాళీలను పూరించండి.

గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ !

అ) ఖరము అంటే _________
జవాబు.
గాడిద

ఆ) కూడు అంటే _________
జవాబు.
తిండి

ఇ) గంగిగోవు పాలను _________ తో పోల్చాడు.
జవాబు.
భక్తి

ఈ) ఈ పద్యాన్ని _________ రాశాడు.
జవాబు.
వేమన

ఉ) ఈ పద్యం _________ శతకంలోనిది.
జవాబు.
వేమన

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) బండారి బసవన్న స్వభావాన్ని రాయండి.
జవాబు.
బండారి బసవన్న గురించి పాల్కురికి సోమనాథుడు గొప్పగా రాశాడు. బండారి బసవన్న గొప్ప శివభక్తుడు. జంగమ దేవరలను సాక్షాత్తు పరమశివునిగా భావించి పూజిస్తాడు. ఈ జగమంతా ఈశ్వర వరప్రసాదమని భావించాడు. అందుకే ఈశ్వరుడు మనకిచ్చినదానిని శివభక్తులకు సమర్పించటంలో తప్పులేదంటాడు. పరులధనానికి ఎప్పుడూ ఆశించడు. సత్యధర్మవ్రతుడు కనుక రాజుముందైనా సరే నిర్భయంగా మాట్లాడగలడు. ఎంతటి రాజోద్యోగులైనా అతడిని తప్పు పట్టాలంటే భయపడతారు. బసవన్న తన ఉద్యోగ విధులను, గృహధర్మాలను, శివారాధనను క్రమం తప్పకుండా సమర్థవంతంగా నిర్వహించేవాడు.

ఆ) బండారి బవసన్న రాజుతో నిర్భయంగా మాట్లాడాడు కదా ! ఇట్లా ఎప్పుడు నిర్భయంగా మాట్లాడగలుగుతారు?
జవాబు.
బండారి బసవన్న రాజుతో నిర్భయంగా మాట్లాడాడు. ఎందుకంటే అతడు తన విధి నిర్వహణలో ఏ లోపమూ రానివ్వలేదు. సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించాడు. అన్నింటిని మించి గొప్ప శివభక్తుడు.
అలాగే మనం మనసులో కల్మషం లేకుండా ఉండాలి. సత్యం మాట్లాడాలి. ధర్మాన్ని ఆచరించాలి. ఏ తప్పు చేయకూడదు. ఎవరికీ కీడు చెయ్యాలని ప్రయత్నించకూడదు. అలా మంచి ప్రవర్తన కలవారిలో ఆత్మవిశ్వాసం దృఢంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం నిర్భయంగా మాట్లాడగలం.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

ఇ) భక్తుడు పరధనాన్ని ఆశించడు. ఎందుకు ?
(లేదా)
బండారి బసవన్న పాఠంలో భక్తుడిని వేటితో పోల్చారు ? పరధనాన్ని వేటితో పోల్చారు ?
జవాబు.
భక్తుడు ఎప్పుడూ పరధనాన్ని ఆశించడు. ఎందుకంటే పరుల సొమ్ము పామువంటిది. నీచమైనది. కష్టపడి సంపాదించుకున్నదే మన సొంతం అని భక్తుడు నమ్ముతాడు. శివభక్తుడు మానవులలో ఉత్తమమైనవాడు. ఆ భక్తి అతనికి కల్పతరువు, కామధేనువు, మేరుపర్వతం, చింతామణి వంటిది. ఇవి ఉన్నవాడికి ఏది కోరితే అది లభిస్తుంది. అలాగే శివభక్తి కలవాడు పరధనాన్ని కోరడమంటే సింహం గడ్డి మేసినట్లు. అందుచేత శివభక్తుడు పరధనాన్ని ఆశించడు.

ఈ) “క్షీరాబ్ధి లోపలఁ గ్రీడించు హంస గోరునే పడియల నీరు ద్రావంగ” అని బసవన్న అనడంలో గల ఉద్దేశం ఏమిటి?
(లేదా)
బండారి బసవన్న పాఠంలో శివభక్తుణ్ణి వేటితో పోల్చారు ?
జవాబు.
సింహం గడ్డిమేయడానికి ఇష్టపడదు. మామిడిపళ్ళు తినే చిలుక బూరుగు పళ్ళు తినదు. పున్నమి వెన్నెలను ఆస్వాదించే చకోరపక్షి చీకటిని ఆస్వాదించదు. తామరపూల వాసన పీల్చే తుమ్మెద ఉమ్మెత్త పూల దగ్గరకి పోదు. ఏనుగుపిల్ల పంది దగ్గర పాలు తాగదు. అలాగే పాలసముద్రంలో విహరించే హంస కుంటలలో నీరు తాగదు అని కవి వర్ణించాడు. ఉత్తమమైనవారు ఉత్తమమైన వాటినే కోరుకుంటారు. అల్పమైన వాటికి ఆశపడరు అని కవి ఉద్దేశం.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

బసవని గురించి తెలుసుకున్నారు కదా ! భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో రాయండి.
(లేదా)
బండారి బసవన్న పాఠం ఆధారంగా శివభక్తుల గుణగణాలు రాయండి.
(లేదా)
బసవన్న భక్తితత్పరత గురించి రాయండి.
జవాబు.
పాల్కురికి సోమనాథుడు బండారి బసవన్న ద్వారా భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు చెప్పాడు.
బసవన్న భక్తి : బసవన్న పరమ శివభక్తుడు. చిత్తశుద్ధితో పూజలతో పాటు తన కర్తవ్యాన్ని నిర్వహించేవాడు. అందుకే అతనిలో ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్నది. ఎవ్వరితోనైనా నిర్భయంగా మాట్లాడగలిగేవాడు. అందరూ అతడిని గౌరవించేవారు.

భక్తుని లక్షణాలు : బసవని వ్యక్తిత్వం తెలుసుకున్న తరువాత భక్తుని లక్షణాలు ఎలా ఉండాలో మనకు అర్థమౌతుంది. భక్తునికుండవలసిన ప్రధాన లక్షణం స్వచ్ఛమైన మనసు. నిర్మలమైన మనసుతో భగవంతుని ఆరాధిస్తే తప్పక అనుగ్రహిస్తాడు. భక్తుడైనవాడు దేవుని మాత్రమే గాక ఆయన భక్తులను కూడ దేవునితో సమంగా భావించాలి. వారిని ఆదరించి వారి కోరికలు నెరవేర్చాలి. భక్తులు కోరినదిచ్చేటప్పుడు మనదేదో వారికి దానం చేస్తున్నామన్న అహంకారం ఉండకూడదు. వారి సొమ్ము వారికిస్తున్నామన్న భావనతో దానం చేయాలి. భక్తుడు ఇతరుల సొమ్మును ఆశించకూడదు. సత్యవ్రతం కలిగి ఉండాలి. ఆడినమాట తప్పకూడదు. ఇలా నడుచుకొనేవాడు నిజమైన భక్తుడు.

IV. సృజనాత్మకత/ ప్రశంస

1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.

అ) ద్విపద రూపంలోనున్న ఈ పాఠ్యాంశ విషయాన్ని సంభాషణ రూపంలో రాయండి.

బండారి బసవన్న … కోశాగారంలోని సొమ్మును జంగందేవరకు దానం చేశాడని అధికారులు బిజ్జల మహారాజుకు నివేదించారు. రాజు అతనిని దండించాలని సైనికులను పిలుచుకురమ్మని పంపించాడు.

V. పదజాల వినియోగం:

1. గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి.

అ) క్షీరాబ్ధిని మథించినప్పుడు అమృతం పుట్టింది.
జవాబు.
పాలసముద్రం

ఆ) కొండ గుహలలో నివసించే మృగపతి అడవికి రాజు.
జవాబు.
సింహం

ఇ) పుడమీశులు ప్రజలను చక్కగా పరిపాలించారు.
జవాబు.
రాజులు

2. కింది ప్రకృతి – వికృతి పదాలను జతపరచండి.

ప్రకృతి వికృతి
అ) ఆశ్చర్యం ఎ) బత్తి
ఆ) భక్తి బి) దెస
ఇ) దిశ సి)  పుడమి
ఈ) పృథ్వి డి) అచ్చెరువు

జవాబు.

ప్రకృతి వికృతి
అ) ఆశ్చర్యం డి) అచ్చెరువు
ఆ) భక్తి ఎ) బత్తి
ఇ) దిశ బి) దెస
ఈ) పృథ్వి సి)  పుడమి

 

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పట్టికను పూరించండి.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న 1
జవాబు.

సంధి పదం విడదీసి రాయండి. సంధి పేరు
ఉదా : క్షీరాబ్ధి క్షీర + అబ్ది సవర్ణదీర్ఘ సంధి
1. కనకాచలం కనక + అచలం సవర్ణదీర్ఘ సంధి
2. నాకొక నాకు + ఒక ఉత్వసంధి
3. కాదేని కాదు + ఏని ఉత్వసంధి
4. అతనికిచ్చెను అతనికి + ఇచ్చెను ఇకారసంధి
5. పుట్టినిల్లు పుట్టిన + ಇಲ್ಲು అత్వసంధి
6. ఏమిటిది ఏమిటి + ఇది ఇత్వ సంధి
7. నాయనమ్మ నాయన + అమ్మ అత్వసంధి
8. పుడమీశ పుడమి + ఈశ ఇత్వ సంధి

 

గుణసంధి:

2. కింది పదాలను విడదీయండి.

ఉదా : రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)
అ) గజేంద్రుడు = గజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)

ఉదా : పరమేశ్వరుడు = పరమ + ఈశ్వరుడు (అ + ఈ = ఏ)
ఆ) సర్వేశ్వరుడు = సర్వ + ఈశ్వరుడు (అ + ఈ = ఏ)

ఉదా : వసంతోత్సవం = వసంత + ఉత్సవం (అ + ఉ = ఓ)
ఇ) గంగోదకం = గంగ + ఉదకం (అ + ఉ = ఓ)

ఉదా : దేవర్షి = దేవ + ఋషి
(అ + ఋ = అర్)
ఈ) మహర్షి = మహా + ఋషి
(అ + ఋ = అర్)

పై పదాలను గమనించండి. వాటిని మూడు రకాలుగా విడదీయటం జరిగింది. మూడు సందర్భాల్లోను పూర్వస్వరం ‘అకారం’ ఉన్నది. పరస్వరం స్థానంలో ఇ, ఈ, ఉ, ఋ లు ఉన్నాయి.”

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

‘అ’ కారానికి ‘ఇ/ఈ’ – పరమైనప్పుడు ‘ఏ’ (ే)
అకారము అంటే ‘అ’ లేదా ‘ఆ’.
”అ’ కారానికి ‘ఉ’ – పరమైనప్పుడు ‘ఓ’ (ో)
‘అ’ కారానికి ‘ఋ’ – పరమైనప్పుడు ‘అర్’
ఏ, ఓ, అర్ లను గుణాలు అంటారు.
‘అ’ కారం స్థానంలో ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వచ్చాయి. ఇట్లా ఏర్పడిన సంధిని గుణసంధి అంటారు.
‘అ’ కారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వస్తాయి.

3. కింది పదాలను కలిపి, సంధి ఏర్పడిన విధానాన్ని తెలుపండి.
TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న 2
జవాబు.
ఉదా : మహా + ఇంద్రుడు = మహేంద్రుడు (అ + ఇ = ఏ) (ే)
అ) దేవ + ఇంద్రుడు = దేవేంద్రుడు (అ + ఇ = ఏ) (ే)
ఆ) గణ + ఈశుడు = గణేశుడు (అ + ఈ = ఏ) (ే)
ఇ) నర + ఉత్తముడు = నరోత్తముడు (అ + ఉ = ఓ) (ో)
ఈ) నవ + ఉదయం = నవోదయం (అ + ఉ = ఓ) (ో)
ఉ) బ్రహ్మ + ఋషి = బ్రహ్మర్షి (అ + ఋ = అర్) (ర్షి)

భాషా కార్యకలాపాలు / ప్రాజెక్టు పని

ప్రశ్న 1.
ఈ బసవని వంటి పరమ భక్తులలో ఒకరి కథను సేకరించి, మీ సొంతమాటల్లో రాసి దాన్ని తరగతిలో చెప్పండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :
1) ప్రాజెక్టు పని పేరు : “మహా శివభక్తుడు – చిఱుతొండ నంబి”
2) సమాచారాన్ని సేకరించిన విధానం : గ్రంథాలయ పుస్తకం ద్వారా
ఆ) నివేదిక :
విషయ వివరణ:
చిఱుతొండ నంబి మహా శివభక్తుడు. అతని భార్య తిరువెంగనాచి కూడా మహా శివభక్తురాలు. వారికి లేక లేక కలిగిన ముద్దుల సంతానమే సిరియాళుడు. ఈ దంపతులిరువురు ప్రతిరోజు స్నానం – పూజ ముగించుకొన్న పిమ్మట, మడితో వంట వండి, ఒకరిద్దరు అతిథులకు భోజనం పెట్టిన పిమ్మట తాము భుజించే సాంప్రదాయం గలవారు. వీరి కుమారుడు సిరియాళుడు కూడా తల్లిదండ్రుల మాట జవదాటని వాడై, మహా శివభక్తి గలవాడై, దిన దిన ప్రవర్ధమానంగా అనేక విద్యలనభ్యసిస్తూ పెరుగుతున్నాడు.

ఈ దంపతులిద్దర్నీ పరీక్షించాలనే ఉద్దేశంతో శివుడు, పార్వతి ఇద్దరూ వృద్ధ దంపతుల రూపంలో చిఱుతొండ నంబి ఇంటికి వచ్చారు. వారి రాకకు ఎంతో ఆనందించిన చిఱుతొండ నంబి దంపతులు ఆ వృద్ధ బ్రాహ్మణులను సాదరంగా ఆహ్వానించి, వారికి శాకాహార భోజనం వండి, తినడానికి పిలిచారు. అప్పుడు ఆ కపట బ్రాహ్మణుడు మాకు నరమాంసం లేనిదే గొంతులోకి ముద్ద దిగదని చెప్పగా విని చిఱుతొండ నంబి దంపతుల గుండెల్లో రాయి పడ్డట్టయ్యింది. మనిషి మాంసం ఎలా తేగలమని బెంగతో వారు చింతాక్రాంతులై ఉండగా తనను చంపి వండమని వారి పుత్రుడు సిరియాళుడు కోరాడు.

ఎంతో దుఃఖభరితమైన మనసుతో వారు తమ పుత్రుణ్ణి చంపి వండడానికి సిద్ధపడ్డారు. అప్పుడు శివుడు, సిరియాళుని వద్దకు వెళ్ళి నీ తల్లిదండ్రులు నిన్ను చంపి వండుతారు, ఇల్లు వదలి పారిపొమ్మనగా సిరియాళుడు తిరస్కరించి, శివపూజకు నా దేహం అర్పించుటకంటే భాగ్యమేమున్నదని పలికాడు. చివరకు అతణ్ణి చంపి వృద్ధ బ్రాహ్మణులకు వండి పెట్టారు. నీ కుమారుడు సిరియాళుడు లేనిదే నేను భుజింపనని శివుడనగా, చిఱుతొండ నంబి దుఃఖించుచుండగా ‘చిఱుతొండా ! ఒక్కసారి సిరియాళా అని పిలువు’ అని శివుడు అనగానే చిఱుతొండడు ‘సిరియాళా’ అని పిలువగానే శివ వర ప్రభావంతో సిరియాళుడు బ్రతికి వచ్చాడు.

ఇ) ముగింపు :
శివుని పూజకోసం, అతిథి దేవుళ్లను సంతృప్తి పరచడం కోసం కన్న కొడుకునే చంపిన తల్లిదండ్రులను చూచి వారి మూఢ భక్తికి ఆశ్చర్యం వేసింది. చివరికి సిరియాళుడు బ్రతికి రావడం మాత్రం నాకు చాలా ఆనందం
కలిగించింది.
TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న 4

TS 8th Class Telugu 3rd Lesson Important Questions బండారి బసవన్న

ప్రశ్న 1.
బండారి బసవన్న పాఠం సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
బండారి బసవన్న గొప్ప శివభక్తుడని నిరూపించండి.
జవాబు.
బిజ్జలుడు దండనాయకుడైన బండారి బసవన్నను పిలిచి ధనాగారం నుండి తీసిన ధనం మాకు అప్పగించి మీరిక వెళ్ళవచ్చు. ఖజానా అంతా ఖాళీ చేశావు. ఇతరుల ధనం ఆశించనని ప్రతిజ్ఞ చేశారుకదా! అని అన్నాడు. బసవన్న “శివభక్తి అనే కల్పవృక్షం, శంకరునిపై భక్తి అనే బంగారు (మేరు పర్వతం నా అధీనంలో ఉండగా ఇతరుల ధనాన్ని ఆశిస్తానా” అని అన్నాడు.

హంస మడుగు నీటిని త్రాగనట్లే, మామిడి పండ్లు తినే చిలుక బూరుగ చెట్టు పండ్ల వైపు కన్నెత్తి చూడనట్లే, చకోరపక్షి చీకటిని ఆస్వాదించనట్లే, ఏనుగుపిల్ల పందిపాలు త్రాగదని తెలియదా! శివభక్తుల ఇండ్ల సంప్రదాయం నీకేం తెలుసు? స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను. ఇతరుల ధనంతో నాకేంపని? మీ ధనంకోసం నేను చేయిచాపను. నేను న్యాయం తప్పను. మీకు నామీద నమ్మకం లేకపోతే మీ సొమ్ము లెక్కచూసుకోండి అని బసవన్న పలికాడు.

ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి, తాళాలు తీయించి, మూతలు తెరిపించారు. అప్పుడు బిజ్జలుడు చూసుకుంటే పెట్టెలనిండా బంగారు నాణేలు (మాడలు) ఉన్నాయి. తళతళలాడుతున్న ఆ నాణేలను లెక్కించిచూడగా, లెక్కకన్నా ఎక్కువగానే ఉన్నాయి. నిజాయితీపరుడైన బసవన్న ఏ రాజద్రోహం చేయలేదని బిజ్జలుడు గ్రహించాడు. శివుని భక్తివల్ల తీసిన ధనమంతా మరల ధనాగారంలోకే రావటంతో బసవన్న పరమ శివభక్తుడు అని చెప్పవచ్చును.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

ప్రశ్న2.
బండారి బసవన్న రాజద్రోహం చేయలేదని ఎలా చెప్పగలవు ?
(లేదా)
బసవన్న నిజాయితీ ఎటువంటిది ?
జవాబు.
బసవన్న తన విధి నిర్వహణలో ఏ లోపమూ రానివ్వలేదు. సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించిన గొప్ప భక్తుడు. మనసులో కల్మషం లేకుండా సత్యం పల్కుతూ, ధర్మాన్ని ఆచరిస్తూ, ఆత్మవిశ్వాసంతో ఎవరికీ కీడు చేయకుండా, ఉ న్న విషయం నిర్భయంగా మాట్లాడేవాడు. ప్రపంచమంతా ఈశ్వర వరప్రసాదమని భావించాడు.

అందుకే ఈశ్వరుడు మనకిచ్చిన దానిని శివభక్తులకు సమర్పించడంలో తప్పులేదంటాడు బసవన్న. తన ఉద్యోగ విధులను, గృహధర్మాన్ని, శివారాధనను క్రమం తప్పకుండా నిజాయితీగా ఆచరించే బసవన్న రాజద్రోహం చేయలేదని చెప్పవచ్చు. ఎందుకంటే బిజ్జలుడు ఆ సొమ్ము ఉన్న పెట్టెలను తెచ్చి తెరిపించగా అందులో మాడలు అందులోనే తళతళలాడుతూ ఉన్నాయి. సొమ్ము అంతా లెక్కకు సరిపోయింది కనుక రాజద్రోహం చేయలేదని చెప్పవచ్చు.

ప్రశ్న3.
మీ పాఠం ఆధారంగా “భక్తి” అంటే మీరేమనుకుంటున్నారో రాయండి.
(లేదా)
బండారు బసవన్న పాఠం ఆధారంగా “భక్తి” భావన గురించి రాయండి.
జవాబు.
బండారి బసవన్న పరమ శివభక్తుడు. చిత్తశుద్ధితో పూజలు చేయటమే కాకుండా కర్తవ్యాన్ని నిర్వహించేవాడు. ఆత్మవిశ్వాసం, నిర్భయత్వంగల ఇతడిని అందరూ గౌరవించేవారు. భక్తులకుండాల్సిన లక్షణాలన్నీ బసవన్నలో ఉన్నాయి. స్వచ్ఛమైన మనసు, దైవభక్తులను దైవస్వరూపులుగా భావించుట, వారిని ఆదరించి వారి కోర్కెలు తీర్చుట, అహంకారం లేకుండా మనవద్ద ఉన్న వారి సొమ్ము వారికిస్తున్నామనే భావనతో సంతోషంగా దానం చేయటం, పరుల సొమ్ము ఆశించకుండా సత్యవ్రతం కల్గి, ఆడినమాట తప్పకుండా నడుచుకొనేవాడే నిజమైన భక్తుడు అని బసవన్నను చూస్తే తెలుస్తుంది.

సంభాషణ

రాజు : భటులారా ! బసవన్న దండనాయకుని వెంటనే పిలుచుకురండి.
భటులు : చిత్తం మహాప్రభూ ! (భటులు బసవన్నతో కలిసి ప్రవేశం)
రాజు : దండనాయకా ! నీవు ధనాగారంలోని సొమ్ము దానం చేశావని అభియోగం. దీనికి నీ సమాధానమేమి?
బస : ప్రభూ ! మీ సొమ్ము నేను తాకలేదు. ఇది అబద్ధం.
రాజు : మా అధికారులు కళ్ళతో చూసిన నిజం నాకు చెప్పారు. వెంటనే మా సొమ్ము మాకప్పగించు. నువ్వు పదవి నుండి తప్పుకో.
బస : నేను అపరాధం చెయ్యలేదు.
రాజు : నీ మాటలు భయం కలిగిస్తున్నాయి. మా ధనం మా కప్పగించి వెంటనే వెళ్ళిపో. పరధనానికి ఆశించను అని ప్రతిజ్ఞ చేసి ఇలా మా ధనం కాజేయవచ్చునా ?
బస : (చిరునవ్వుతో) కామధేనువు, కల్పవృక్షము, మేరుపర్వతము, చింతామణి వంటి శక్తివంతమైన ఈశ్వరభక్తి నా దగ్గర ఉండగా నా కంటె ధనవంతుడెవరు ? నీ సొమ్ము నేనాశిస్తానా ? సింహం గడ్డిమేస్తుందా ? పాలసముద్రంలో తిరిగే హంస నీటిగుంటలలో తిరుగుతుందా? మామిడిపళ్ళు తినే చిలుక బూరుగు పళ్ళు తింటుందా ? వెన్నెల తాగే చకోర పక్షి చీకటిని కోరుతుందా ? తామరపూల సుగంధాన్ని పీల్చే తుమ్మెద ప్రబ్బలి పూలజోలికి వెళుతుందా ? ఏనుగుపిల్ల పంది పాలు తాగుతుందా ? జంగం దేవరలకు దాసుడను. డబ్బు నాకొకలెక్కా? మీ డబ్బు కోసం నేనెప్పుడూ చెయ్యి జాపను. ఆడిన మాట తప్పేవాడిని కాను. ఈశ్వర ప్రసాదితమైన సొమ్ము ఈశ్వరభక్తునికే ఇచ్చాను. నమ్మకపోతే లెక్కలు చూసుకో.
రాజు : ఖజానాలో ధనం పెట్టెలు తీసుకురండి. (భటులు తెస్తారు) తెరవండి. (తెరిచారు) ఏమి ఆశ్చర్యం ! ఉండవలసిన సొమ్ము కంటె ఎంతో ఎక్కువ సొమ్మున్నది ! మమ్మల్ని మన్నించు బసవన్నా ! నీ భక్తి తెలుసుకున్నాము.

పర్యాయపదాలు:

  • బాస =ఒట్టు, ప్రతిజ్ఞ, వాగ్దానం
  • ధనం = అర్థం, డబ్బు
  • జననాథుడు = ప్రజాపతి, రాజు, పుడమీశుడు
  • హరుడు = శివుడు, పరమేశుడు, సోమార్థ ధరుడు
  • చూతము = రసాలము, ఆమ్రము, మామిడి
  • తమి = తామర, కమలం, పద్మం
  • సురధేనువు = కామధేనువు, సురభి
  • పగతుడు = శత్రువు, విరోధి, అరి
  • కనకము = బంగారము, కాంచనము
  • తేటి = తుమ్మెద, బంభరం

నానార్థాలు:

  • అర్థము = డబ్బు, ప్రయోజనము, పదానిక చెప్పే భావం
  • దెస = దిక్కు, విధము
  • మృగము = జింక, జంతువు

ప్రకృతి – వికృతులు:

  • ప్రకృతి – వికృతి
  • భాష – బాస
  • భక్తి – బత్తి
  • మృగం – మెకము
  • హంస – అంచ

సంధులు:

  • మాయర్థము = మా + అర్థము = యడాగమసంధి
  • బాసయండ్రు = బాస + అండ్రు = యడాగమసంధి
  • మంత్రియని = మంత్రి + అని = యడాగమసంధి
  • చింతామణియుండ = = చింతామణి + ఉండ = యడాగమసంధి
  • సూత్రం : సంధి లేనిచోట స్వరం కంటె పరంగా ఉన్న స్వరానికి యడాగమం ఔతుంది.
  • రాకామల = రాకా + అమల = సవర్ణదీర్ఘ సంధి
  • కామారి = కామ + అరి = సవర్ణదీర్ఘ సంధి
  • సోమార్థధరుడు = సోమ + అర్థధరుడు = సవర్ణదీర్ఘసంధి
  • ప్రహసితాస్యుడు = ప్రహసి + ఆస్యుడు = సవర్ణదీర్ఘ సంధి
  • సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమౌతాయి.
  • అరమొప్పించి = అర్థము + ఒప్పించి = ఉత్వ సంధి
  • తప్పేమి = తప్పు + ఏమి = ఉత్వసంధి
  • ఎట్లొకో = ఎట్లు + ఒకో = ఉత్వసంధి
  • అరుదగు = అరుదు + అగు ఉత్వసంధి
  • మాడలుప్పొంగుచు = మాడలు + = ఉత్వసంధి
  • సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి ఔతుంది.
  • పాడుచేసితివి = పాడు + చేసితివి = గసడదవాదేశ సంధి
  • ఫలంబులు సుంబించు = ఫలంబులు + చుంబించ = గసడదవాదేశసంధి
  • పండ్లు గగ్గోనునె = పండ్లు + కన్గొనునే = గసడదవాదేశ సంధి
  • ఆకాంక్ష సేయునే = ఆకాంక్ష + చేయునే = గసడదవాదేశసంధి
  • చను సీక = చను + చీక = గసడదవాదేశసంధి
  • లెక్కలు సూడు = లెక్కలు + చూడు గసడదవాదేశ సంధి
  • సూత్రం : ప్రథమ మీది పరుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

సమాసాలు:

  • సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
  • సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
  • పరధనము – పరుల యొక్క ధనం – షష్ఠీ తత్పురుష సమాసం
  • జననాథుడు – జనములకు నాథుడు – షష్ఠీ తత్పురుష సమాసం
  • మృగపతి – మృగములకు పతి – షష్ఠీ తత్పురుష సమాసం
  • కామారి – కాముని యొక్క అరి (శత్రువు) – షష్ఠీ తత్పురుష సమాసం
  • సోమార్థధరుడు – సోమార్థుని ధరించినవాడు – ద్వితీయాతత్పురుష సమాసం
  • ప్రహసితాస్యుడు – ప్రహసితమైన ఆస్యము కలవాడు. – బహువ్రీహి సమాసం
  • బసవన దండనాయకుడు – బసవన అనే పేరుగల దండనాయకుడు – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
  • చూత ఫలంబులు – చూతము అనే పేరు గల ఫలములు – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
  • హరుభక్తి – హరుని యందు భక్తి – సప్తమీ తత్పురుష సమాసం

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

I. ప్రతిపదార్థాలు – భావాలు:

బండారి బసవన దండనాయకుని
రప్పించి “మాయర్ద మొప్పించి పొమ్ము
దప్పేమి ? సాలుఁ బ్రధాని తనంబు
‘దండింప రా’ దను తలఁపున నిట్లు
బండార మంతయుఁ బాడు సేసితివి
పరధనం బపహరింపని బాస యండ్రు
పరధనం బెట్లొకో బసవ ! కైకొంటి
వేయు మాటలు నేల వెఱతుము నీకు
మాయర్థ మొప్పించి నీయంత నుండు”
మనవుడుఁ గించి త్ప్రహసితాస్యుఁడగుచు
జననాథునకు బసవన మంత్రి యనియె
“బరమేశు భక్తియన్ సురతరువుండ
హరుభక్తియన్ కనకాచలంబుండ
గామారి భక్తి చింతామణి యుండ
సోమార్ధ ధరు భక్తి సురధేనువుండ
బగుతుఁడాసించునే పరధనంబునకు
మృగపతి యెద్దె మేయునే పుల్లు ?

ప్రతిపదార్థం :
బండారి బసవన్న= బండారి బసవన్న అనే పేరుగల సేనాపతిని
దండనాయకుని = సేనాపతిని
రప్పించి = పిలిపించి
మా + యర్థము = మా సొమ్మును
ఒప్పించి = అప్పగించి
పొమ్ము = వెళ్ళు
తప్పు + ఏమి = అలా చేయడంలో తప్పులేదు.
ప్రధానితనంబు = మీ మంత్రిత్వము
చాలున్ = ఇకపై మాకు అక్కరలేదు.
దండింపరాదు = నన్నెవరూ శిక్షించరులే
అనుతలపునన్ = అనే ఆలోచనతో
బండారము + అంతయు = ధనాగారమంతా
పాడు చేసితివి = నాశనం చేశావు
పరధనంబు = ఇతరుల సొమ్మును
అపహరింపని = దొంగిలించనని
బాసయండ్రు = ప్రతిజ్ఞ చేశావు
పరధనంబు = ఇతరుల ధనాన్ని
బెట్లోకొ = ఎట్లు
బసవా = ఓ బసవా !
కైకొంటి = తీసుకున్నావు.
వేయి మాటలు = వేలకొలది మాటలు
ఏల = ఎందుకు ?
మా అర్ధము = మా సంపద
ఒప్పించి = అప్పగించి
నీయంత నుండు = నీవు వెళ్ళు
అనవుడు = అని పలుకగా
కించిత్ = కొద్దిపాటి
ప్రవసిత = నవ్వబడిన
ఆస్యుడు = ముఖము కలవాడు
అగుచు = అయి
జననాథునకు = రాజుకు
బసవనమంత్రి = బసవ మంత్రి
అనియె = ఇట్లు పలికాడు
పరమేశు = శంకరునిపై
భక్తియన్ = భక్తి అనే
సురతరువు + ఉండ = కల్పవృక్షము ఉండగా
హరుభక్తియన్ = పరమేశ్వరుని యందు భక్తి అనే
కనక = బంగారుమయమైన
అచలము + ఉండ = కొండ ఉండగా
కామ + అరి = మన్మథుని వైరి అయిన శివుని యందు
భక్తి = భక్తి అనే
చింతామణి ఉండ = చింతామణి ఉండగా
సోమార్ధధరు = చంద్రుని శిరసున ధరించిన శివుని యందు
భక్తి = భక్తి
సురధేనువు ఉండ = కామధేనువు ఉండగా
పగతుడు = భక్తుడు
పరధనంబు = ఇతరుల ధనాన్ని
ఆశించునే = ఆశిస్తాడా ?
మృగపతి = సింహం
ఎద్దె = ఎప్పుడైనా
పుల్లు = గడ్డిని
మేయునే = మేస్తుందా ?

భావం :
బిజ్జలుడు దండనాయకుడైన బండారి బసవన్నను పిలిపించాడు. “మా ధనాన్ని అప్పగించి పోవటంలో తప్పేమీ లేదు. ఇక చాలు మీ ప్రధాని పదవి. నన్నెవరు దండించలేరనే ధీమాతో ఖజానా అంతా ఖాళీ చేశావు. ఇతరుల ధనాన్ని ఆశించనని ప్రతిజ్ఞ చేశావు కదా! మరి ఎట్లా దొంగిలించావు ? ఎక్కువ మాటలు ఎందుకు గానీ నిన్ను ఏమయిన అనడానికి నాకు భయం కలుగు తున్నది. మా సొమ్ము మాకిచ్చి మీరిక దయచేయవచ్చు” అన్నాడు. అప్పుడు మంత్రి బసవన్న చిరునవ్వుతో ‘పరమశివుని పట్ల భక్తి అనే కల్పవృక్షం మాకు అండగా ఉండగా, శంకరునిపై భక్తి అనే బంగారు పర్వతం (మేరు -పర్వతం) నా అధీనంలో ఉండగా, పరమేశ్వరుని భక్తి అనే చింతామణి నా చెంత ఉండగా, శంభుని భక్తి అనే కామధేనువు నన్ను కనిపెట్టి ఉండగా నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని ఆశిస్తాడా ? సింహం ఎక్కడైన గడ్డి మేస్తుందా ?

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

II.
క్షీరాబ్ధి లోపలఁ గ్రీడించు హంస
గోరునే పడియల నీరు ద్రావంగం ?
జూత ఫలంబులు సుంబించు చిలుక
బ్రాతి బూరుగు మ్రాని పండ్లు గల్గినునె ?
రాకామల జ్యోత్స్నఁ ద్రావు చకోర
మాకాంక్ష సేయునే చీకటిఁ ద్రావ
విరిదమ్మి వాసన విహరించుతేఁటి
పరిగొని సుడియునే బబ్బిలి విరులు ?
నెఱుఁగునే యల దిగ్గజేంద్రంబు కొదమ
యెఱపంది చను సీక ? నెఱుఁగవు గాక
యరుదగు లింగ సదర్థుల యిండ్ల
వరవుడ నా కొక సరకెయర్థంబు
పుడమీశ ! మీధనంబునకుఁ జేస్వాప
నొడయల కిచ్చితి నొడయలధనము
పాదిగదఱిఁగిన భక్తుండఁగాను
గాదేని ముడుపు లెక్కలు సూడు” మనుచు
దట్టుఁడు బసవన దండనాయఁకుఁడు
పెట్టెలు ముందటఁ బెట్టి తాళములు
పుచ్చుడు మాడ లుప్పొంగుచుఁ జూడ
నచ్చెరువై లెక్క కగ్గలంబున్న

ప్రతిపదార్థం :

క్షీర + అబ్ధిలోపల = పాలసముద్రంలో
క్రీడించు హంస = విహరించే హంస
పడియల = నీటి మడుగులలోని
నీరు + త్రావంగన్ = నీళ్ళు తాగడానికి
కోర్టును + ఏ = ఇష్టపడుతుందా ?
చూతఫలంబులు = మామిడిపళ్ళను
చుంబించు = ముద్దాడే (తినేటువంటి)
చిలుక = రామ చిలుక
బ్రాతి = ఏ విధంగానైనా
బూరుగ మ్రాని = బూరుగ చెట్టు యొక్క
పండ్లు = పళ్ళు
కన్గొనునె = చూస్తుందా ?
రాకా+అమంజ్యోత్స్నన్ = పున్నమినాటి స్వచ్ఛమైన వెన్నెలను
త్రావు = తాగుతుండే
చకోరము = వెన్నెల పక్షి
చీకటి = చీకటిని
త్రావన్ = తాగడానికి
ఆకాంక్ష+చేయును+ఏ = కోరుతుందా ?
విరి+తమ్మి వాసన = విరిసిన కమలం యొక్క సువాసనలో
విహరించు తేటి = తిరుగాడే తుమ్మెద
పరిగొని = పక్కకు తిరిగి
బబ్బిలి విరులన్ = ప్రబ్బలి పూలను
సుడియును + ఏ = చుట్టుకుంటూ తిరుగుతుందా?
అల దిక్+గజ +ఇంద్రంబు = ఆ దిగ్గజము యొక్క
కొదమ = పిల్ల
ఎఱపందిచను+చీక = పంది దగ్గర పాలు తాగడానికి
ఎఱుగును + ఏ = ఇష్టపడుతుందా ?
పుడమి + ఈశ = ఓ రాజా!
ఎఱుగవు + కాక = నీకు తెలియదేమో !
అరుదు + అగు = విశిష్టులైన
లింగ = లింగధారులైన
సదర్థుల + ఇండ్ల = గొప్ప జంగమదేవరల ఇళ్ళలో
వరవుడ = దాసుడను
అర్థము = ధనము
నాకున్+ఒక సరకు+ఎ = లెక్కలోనిదా ?
మీ ధనంబునకు = మీ డబ్బు కోసం
చేయి + చాపన్ = అడగన
ఒడయలకున్+ఇచ్చితిన్ = దేవరలకే ఇచ్చాను
పాదిగ + తఱిగిన = స్థిరత్వం తప్పిన
భక్తుండన్ + కాను = భక్తుణ్ణి కాను
కాదు + ఏని = కాదనుకుంటే (నీవు నమ్మకుంటే)
ముడుపు లెక్కలు = ధనము యొక్క లెక్కలు
చూడు = చూడుము
అనుచు = అంటూ
దండ నాయకుడు = దండ నాయకుడు
పెట్టెలు = పెట్టెల్ని
ముందటన్ = ఎదుట
పెట్టి = ఉంచి
తాళములు = తాళాలను
పుచ్చుచుచూడ = తెరచి చూడగానే
అచ్చెరువు = ఆశ్చర్యం
జూడ = కలుగునట్లుగా
మాడలు = బంగారు నాణేలు
లెక్క తగ్గలంబున్న = లెక్కకు తగినట్లుగా
ఉప్పొంగుచున్ = ఉప్పొంగినాయి

భావం :
పాల సముద్రంలో క్రీడించే హంస మడుగులలో నీరు తాగుతుందా ? మామిడి పండ్లను తినే చిలుక బూరుగు చెట్టు పండ్లను కన్నెత్తి ఐనా చూస్తుందా ? నిండు పున్నమి నాటి వెన్నెలను తాగే చకోరపక్షి చీకటిని ఆస్వాదిస్తుందా ? తామరపూల సుగంధంలో విహరించే తుమ్మెద ప్రబ్బలి పూలకోసం పరుగులు తీస్తుందా ? ఏనుగు పిల్ల పంది పాలు తాగడానికి తహతహలాడుతుందా ? నీకు విచక్షణ లేకపోతే నేనేం చేయాలి ? శివభక్తుల ఇండ్ల సంప్రదాయం నీకేం తెలుసు ?

స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను. ఇతరుల ధనంతో నాకేం పని ? మీ ధనం కోసం నేను చేయి చాపను. నేను న్యాయం తప్పను. నీకు నా మీద నమ్మకం లేకపోతే నీ సొమ్ము లెక్క చూసుకో” అని పలికాడు. ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి తాళాలు తీసి బిజ్జలుడి ముంగటే వాటి మూతలు తీయించారు. అప్పుడు బిజ్జలుడు చూసుకుంటే పెట్టెల నిండ మాడలు (బంగారు నాణేలు) తళతళలాడు తున్నాయి. లెక్కపెట్టి చూడగా ఉండవలసిన వాటికన్న ఎక్కువనే ఉన్నాయి.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

పాఠం ఉద్దేశం

ప్రశ్న.
బండారి బసవన్న పాఠం ఉద్దేశం తెల్పండి.
జవాబు.
బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న దండనాయకుడుగా ఉన్నాడు. ఇతడు గొప్ప శివభక్తుడు. ఒకరోజు ఒక జంగమయ్య బసవన్న దగ్గరకు వచ్చి “నాకు ఈ క్షణంలో ఇంత ధనం కావాలి. లేకపోతే మీ సపర్యలు స్వీకరించను” అన్నాడు. అప్పుడు బసవన్న కోశాగారంలోని పేటికల్లో ఉ న్న మాడలను (బంగారు నాణేలు) జంగమయ్యకు సమర్పించాడు. అది చూసిన ఇతర మంత్రులు బిజ్జలుడి దగ్గరకు పోయి బసవన్న రాజద్రోహం చేశాడని చెప్పారు.
బసవన్న ఔదార్య బుద్ధి, భక్తితత్వం తెలియజేయటం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ప్రశ్న.
ద్విపద ప్రక్రియను పరిచయం చేయండి.
జవాబు.
ఈ పాఠం ద్విపద. ఇది దేశికవితా ప్రక్రియ. ఇది రెండేసి పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగే రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని “ద్విపద కావ్యం” అంటారు. ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసిన ‘బసవపురాణం’ తృతీయాశ్వాసంలోనిది.

కవి పరిచయం

ప్రశ్న.
పాల్కురికి సోమనాథకవి పరిచయం రాయండి.
జవాబు.
దేశి సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవకవి. ఓరుగల్లు సమీపాన గల పాలకుర్తి (పాలకురికి) పాల్కురికి సోమన జన్మస్థలం. బసవ పురాణము, అనుభవసారము, బసవోదాహరణము, వృషాధిపశతకము, చతుర్వేదసారము, చెన్నమల్లు సీసములు, పండితారాధ్య చరిత్రము మొదలయినవి సోమన కృతులు. రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం మొదలయిన సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీభాషా పదాలను యధేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. తెలుగులో ‘మణి ప్రవాళ శైలి’ని వాడిన తొలికవి.

ప్రవేశిక

ప్రశ్న.
బండారి బసవన్న పాఠ్యభాగం సందర్భం తెల్పండి.
జవాబు.
సదుద్దేశంతో చేసే పనులు ఎప్పుడూ మనిషిని సచ్చీలుడుగనే నిలబెడతాయి. భగవంతుడు కూడా ఇటువంటి పనులను చేసేవారిని మెచ్చుకుంటాడు. దీనికి ఉదాహరణలు పురాణేతిహాసాలలో అనేకం కనిపిస్తాయి. ఆ కోవలోని వాడే బండారి బసవన్న. అతని జీవితంలో జరిగిన ఒక మహత్తర ఘట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కఠిన పదాలకు అర్ధాలు

దండ నాయకుడు = సేనాధిపతి మంత్రిత్వము
ప్రధానితనము = దొంగిలించు, కాజేయు
దండించు = ధనం
అపహరించు =
= కయి = చేయి
గైకొను = తీసుకొను
కించిత్ = కొంచెం
ఆస్యము = ముఖము
ప్రహసితం = నవ్వు
జననాథుడు = రాజు
సురతరువు = దేవతావృక్షం, కల్పవృక్షం
కామారి = కామ + అరి = మన్మథుని శత్రువైన శివుడు
సోముడు = చంద్రుడు
పుల్లు = గడ్డి
మృగపతి = మృగరాజు = సింహం
పడియ = నీటి మడుగు
చూతం = మామిడి
తమ్మి = తామర
తేటి = తుమ్మెద
మ్రాను = చెట్టు
వరవుడు = దాస్యము
ఒడయల ధనము = దేవరల సొమ్ము
పాదిగా తఱిగిన = కుదురు తప్పిన, స్థిరత్వం లేని
దట్టుడు = సమర్థుడు
మాడలు = బంగారు నాణేలు
అగ్గలము = అధికము
కొదమ = పిల్ల
చకోరము = వెన్నెల పక్షి

నేనివి చేయగలనా ?

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న 5

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 8th Lesson చిన్నప్పుడే Textbook Questions and Answers.

మంజీర TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి ఆలోచించి చెప్పండి

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే 1

1. పై బొమ్మలోని సన్నివేశం ఎక్కడ జరుగుతుండవచ్చు?
జవాబు.
పై చిత్రంలోని సన్నివేశం గ్రామంలో ఒక చెట్టుకింద రచ్చబండ దగ్గర జరుగుతోంది.

2. మీ గ్రామంలో ఇట్లాంటి దృశ్యం ఎప్పుడైనా చూశారా? ఎప్పుడు?
జవాబు.
మా గ్రామానికి మధ్యలో రావిచెట్టు ఉంది. ఆ చెట్టు చుట్టూ సిమెంటుతో దిమ్మ కట్టబడి ఉంది. దానిని అందరూ పెద్ద బజారు సెంటరు (కూడలి) అంటారు. సాయంకాలానికి రైతులందరూ అక్కడికి చేరి వ్యవసాయపు పనుల గురించి, గ్రామ సమస్యల గురించి మాట్లాడుకుంటారు. ఆ దృశ్యాన్ని నేను చాలా సార్లు చూశాను.

3. మాట్లాడుతున్న నాయకుడు ఏం చెప్పుతున్నాడని మీరు అనుకుంటున్నారు ?
జవాబు.
మాట్లాడుతున్న నాయకుడు గ్రామ ప్రజలకు జరుగుతున్న మోసాలను, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని చెబుతూ ఉండి ఉంటాడు. గ్రామీయులు పంటల విషయం, పశువుల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రభుత్వం వారికి ఏర్పాటు చేస్తున్న ఆర్థిక సౌకర్యాల గురించి చెబుతూ ఉండవచ్చు. తమ చుట్టూ ఉన్న సమాజంలో ఏమి జరుగుతోందో చెప్పి, గ్రామీయులు కూడా సమాజం మార్పునకు ఎలా కృషిచేయాలో చెబుతూ ఉండవచ్చు.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

4. స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఇట్లాంటి దృశ్యాలు ఊరిలో కనిపించేవని మీకు తెలుసా ?
జవాబు.
భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలలో చైతన్యం కలిగించడానికి గ్రామాలలో సభలు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు లాంటి నాయకులు ఉద్యమాలు నడిపి గ్రామప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. ‘స్వాతంత్ర్యం నా జన్మహక్కు” అనే నినాదంతో బాలగంగాధర తిలక్ ప్రజలలో పౌరుషాన్ని నింపాడు. ఇవన్నీ మేము పెద్దవాళ్ళు చెప్పగా విన్నాము. మరికొన్ని విషయాలు పుస్తకాలు చదివి తెలుసుకున్నాము.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 82)

ప్రశ్న 1.
ఈ “వరికోతల రోజులు. అయినా పొలాల్లో ఎవరూ లేరు” ఈ వాక్యాన్నిబట్టి మీకేమి అర్థమయింది ?
జవాబు.
వ్యవసాయం చేసి పంటలు పండించే గ్రామీణులకు నాట్లు వేయడం, కోత కోయడం, కుప్ప నూర్చడం అనే మూడు
పనులూ చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా పంట పండాక దానిని తగిన సమయంలో కోయడానికి ఊళ్ళో జనం అంతా పొలాల్లోనే ఉంటారు. అటువంటి వరికోతల రోజులలో కూడా ప్రజలు పొలాలు విడిచి నాయకుల కోసం వెళ్ళారంటే వారికి ఆ నాయకుల మీద ఉన్న అభిమానం, గౌరవం తెలుస్తున్నాయి.

ప్రశ్న 2.
ఈ ఊళ్ళోకి ఎదుర్కొని తీసుకొని పోవడమంటే ఏమిటి ?
జవాబు.
ఊళ్ళోకి ఎవరైనా గౌరవనీయులు వస్తే వారికి ఎదురువెళ్ళి వాయిద్యాలతోనో, పూలదండలతోనో స్వాగతం పలికి ఊరిలోకి తీసుకురావడం మర్యాద. దీనినే ఊళ్ళోకి ఎదుర్కొని తీసుకొని పోవడం అంటారు.

ప్రశ్న 3.
“పిల్లలు నాయకుణ్ణి అమితోత్సాహంతో చుట్టివేశారు” కదా! వాళ్ళు అట్లా ప్రవర్తించడానికి కారణాలు ఏమై ఉంటాయి ?
జవాబు.
తమ గ్రామంలోని పెత్తందారుడు ప్రతిరోజూ ప్రతివస్తువునూ తమ దగ్గరి నుంచి అన్యాయంగా అపహరిస్తాడు. కానీ నాయకుడు మాత్రం దుర్మార్గుడైన ఆ పెత్తందారును ఎదిరించాడు. గ్రామంలో పెత్తందారులు నిందలు లేకుండా చేశాడు. నేరాలు మోపడం, లంచాలు గుంజడం లేకుండా చేశాడు. నాయకుని కృషివల్లనే గ్రామంలో అందరూ గౌరవంగా, ఆకలి బాధలు లేకుండా బతుకుతున్నారు. పైగా నాయకుడు పిల్లలందరినీ చేరదీసి వారి బాగోగులను తెలుసుకుంటాడు. వారిని ప్రేమతో పలకరిస్తాడు. అందువల్లనే పిల్లలు నాయకుణ్ణి అమితోత్సాహంతో చుట్టివేశారు.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

ప్రశ్న 4.
ఈ పిల్లలు చెప్పిన విషయాలను బట్టి ఆనాటి గ్రామాల పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకున్నారు?
జవాబు.
నాయకులు వచ్చింది తమను బతికించడానికి అని పిల్లలు చెప్పడం ద్వారా ఆ నాటి గ్రామాలలో పెత్తందారీల దుర్మార్గాలు తెలిశాయి. ఏదో సాకుతో బర్రెను బందెల దొడ్లో పెట్టించడం, కోడెదూడ చేలో పడిందని పదిరూపాయలు వసూలు చేయడం, దున్నపోతు బుస్సు మన్నదని, మోతాడు లేదని ముప్పయి రూపాయలు గుంజడం, సర్కారీ రకం కట్టలేదని నాయనకు బండలెత్తడం వంటి దౌర్జన్యాల ద్వారా ఆ నాటి గ్రామ ప్రజలు ఎన్ని అవస్థలు పడ్డారో తెలుస్తుంది. అంతేగాక చేలో కట్టెపుల్లలు ఏరుకుంటే ఆడ కూలీలను కొట్టడం. అడ్డువచ్చిన భర్తల్ని విరగబాదడం మొదలైన విషయాల ద్వారా ఆ నాటి గ్రామప్రజల దయనీయ దుర్భరస్థితి తెలుస్తున్నది.

ప్రశ్న 5.
“మనం మన సంతానానికి ఆస్తిగా ఇచ్చేవి అప్పులు, రోగాలు, కష్టాలేగా” అని నాయకుడు అనడంలోని ఉద్దేశమేమి?
జవాబు.
రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలలో దయనీయ పరిస్థితిని ఉద్దేశించి నాయకుడు ఈ మాట అన్నాడు. ఏరోజు కారోజున వచ్చే కూలీ డబ్బులతో పేదలు పొట్ట పోషించుకుంటారు. పని లేకపోతే పస్తు పడుంటారు. లేకపోతే అప్పులు చేస్తారు. చేసిన అప్పుతీర్చలేక నానా అవస్థలూ పడతారు. రోగాలు వచ్చి పడతాయి. ఈ అప్పులు, రోగాలు, కష్టాలు తరతరాలుగా కొనసాగుతూనే ఉంటాయి. అందువల్లనే నాయకుడు అట్లా అన్నాడు.

ఇవి చేయండి.

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. ‘చిన్నప్పుడే’ కథ చదివారు కదా! దీని ఆధారంగా స్వాతంత్ర్యానికి ముందు గ్రామాల్లో పరిస్థితి ఎట్లా ఉండేదో ఊహించండి, మాట్లాడండి.
జవాబు.
స్వాతంత్ర్యం రాకముందు గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉండేది కాదు. గౌరవ మర్యాదలు ఉండేవికాదు. పెత్తందార్లు, అగ్రకులాల వాళ్ళు పేదవారిని, బలహీన వర్గాల వారిని దోపిడీ చేసేవారు. స్త్రీలను నీచంగా చూడడం, అనరాని మాటలు అనడం చేసేవారు. పేద ప్రజలు గ్రామాలలో తినడానికి తిండిలేక ఇబ్బందులు పడేవారు.

స్త్రీలు కూలికి పోయి చేలో కట్టెలు ఏరుకుంటే ఎందుకు ఏరుకున్నారని సిగపట్టుకొని కొట్టేవారు. సర్కారుకు పన్నులు కట్టలేదని నెత్తిమీద బండరాళ్ళు ఎత్తి మోయించేవారు. పిల్లలు బడికెళుతుంటే వాళ్ళను బెదిరించేవారు. పశువులు చేలో పడి గడ్డి తిన్నాయని వాటిని బందెల దొడ్లో పెట్టించేవారు. లేకపోతే డబ్బులు వసూలు చేసేవారు. స్వాతంత్ర్యం రాకముందు మన గ్రామాలలో పరిస్థితి పైవిధంగా ఉండేదని ఈ పాఠం చదివిన తరువాత అనిపించింది.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. పాఠం ఆధారంగా కింది మాటలు ఎవరు ఎవరితోటి ఏ సందర్భంలో అన్నారో చర్చించండి.

(అ) వీండ్లందరెవరో ఎరికేనా?
జవాబు.
తమ గ్రామానికి వెంకట్రావు, ఇతర నాయకులు వస్తున్నారని తెలిసిన గ్రామంలోని పిల్లలు వారు ఉన్నచోటికి వెళ్ళారు. నాయకులు పిల్లల్ని ప్రేమగా పలకరించారు. పిల్లలు వారికి తాము కోసుకున్న ఉసిరికాయలు పంచారు. అప్పుడు వెంకట్రావు నాయకుల్ని చూపించి. వీండ్లందరెవరో ఎరికేనా ? అని పిల్లల్ని ప్రశ్నించాడు.

(ఆ) నేను సంగిశెట్టి కొడుకును.
జవాబు.
ఒక నాయకుడు ఒక పిల్లవాణ్ణి “మీరెవరబ్బాయి!” అని ప్రశ్నించాడు. అపుడు ఆ అబ్బాయి “నేను సంగిశెట్టి కొడుకును” అని బదులిచ్చాడు.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

(ఇ) మన సంతానమంతా హాయిగా బతుకుతారు.
జవాబు.
మనం ఈరోజు స్వార్ధరహితంగా ధైర్యంగా పట్టుదలతో పనిచేస్తే మన సంతానం అంతా హాయిగా బతుకుతారని ఒక నాయకుడు మరొక నాయకునితో అన్నాడు.

2. కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

నిజాం రాష్ట్రంలో సాంస్కృతికంగా, భాషాపరంగా అణచివేయబడిన తెలంగాణ ప్రజల్లో వారి మాతృభాష, సంస్కృతి పట్ల గాఢాభిమానం కలిగించటంలో ఆనాడు తెలుగు గ్రంథాలయాలు, పఠనాలయాలు, తెలుగు పత్రికలు ఎంతో దోహదం చేశాయి. తెలంగాణలో తెలుగు ప్రజలకు తెలుగు భాషపై, సంస్కృతిపై ఆసక్తి కలిగించటం ద్వారా వారి జాతీయ, సాంస్కృతిక వికాసానికి కృషి చేసిన మహనీయుల్లో మాడపాటి హనుమంతురావు, సురవరం ప్రతాపరెడ్డి, అహల్యాబాయి, రాజాబహద్దూర్ వెంకట్రామారెడ్డి, రావి నారాయణరెడ్డి ముఖ్యులు. జాతిని చైతన్యపరిచే లక్ష్యంతోనే మాడపాటి హనుమంతరావు ఆంధ్రోద్యమాన్ని తెలంగాణలో అంటే అప్పటి నిజాం రాష్ట్రంలో ప్రారంభించాడు.

ప్రశ్నలు :
అ. అణచివేతకు గురైన వారెవరు ?
జవాబు.
నిజాం రాష్ట్రంలో అణచివేతకు గురైన వారు తెలంగాణ ప్రజలు.

ఆ. వాళ్ళు ఏఏ విషయాల్లో అణచివేతకు గురి అయ్యారు ?
జవాబు.
వాళ్ళు సాంస్కృతికంగా, భాషాపరంగా అణచివేతకు గురి అయ్యారు.

ఇ. తెలంగాణాలో ఆంధ్రోద్యమం ఎందుకు విస్తరించింది ?
జవాబు.
తెలంగాణాలో తెలుగు ప్రజలకు తెలుగు భాషపై, సంస్కృతిపై ఆసక్తి కలిగించడానికి ఆంధ్రోద్యమం విస్తరించింది.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

ఈ. తెలంగాణ ప్రజల్లో భాషాసంస్కృతులపట్ల అభిమానాన్ని పెంచిన సంస్థలేవి ?
జవాబు.
తెలుగు గ్రంథాలయాలు, పఠనాలయాలు, తెలుగు పత్రికలు తెలంగాణ ప్రజల్లో భాషా సంస్కృతుల పట్ల అభిమానాన్ని పెంచిన సంస్థలు.

ఉ. తెలంగాణలో జాతీయ, సాంస్కృతిక వికాసానికి కృషి చేసిన కొందరు మహనీయులు ఎవరు ?
జవాబు.
మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, అహల్యాబాయి, రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి, రావి నారాయణ రెడ్డి మొదలైన వారు తెలంగాణాలో జాతీయ, సాంస్కృతిక వికాసానికి కృషిచేసిన మహనీయులు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. వెంకట్రావు స్వభావాన్ని తెల్పండి.
జవాబు.
వెంకట్రావు ఆంధ్రమహాసభ కార్యకర్త. తెలంగాణలో ప్రజలు పడుతున్న కష్టాలను చూడలేక వారిలో చైతన్యం తీసుకొనిరావడానికి కృషిచేసిన మహానుభావుడు. ఆయనకు ప్రజలు హృదయపూర్వకంగా దండం పెట్టేవారు. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షకునిగా పనిచేశాడు. పెత్తందార్లు చేసే అగడాలను ఎదుర్కొని వారు చిన్న, పెద్దలను గౌరవించే విధంగా మార్పు తెచ్చాడు.

వెంకట్రావు కృషి ఫలితంగా పెత్తందార్లు స్త్రీలను దుర్భాషలాడడం, నీచంగా ప్రవర్తించడం లాంటివి పోయాయి. ప్రజలంతా విరామం లేకుండా కూలి పనిచేసినా కడుపు నిండా తిండిలేకపోవడం చూసి వెంకట్రావు పెత్తందార్లపై తిరగబడి పేదలు కడుపునిండా అన్నం తినేటట్లుగా చేసిన మహనీయుడు. మనిషిని మనిషిగా చూడాలనే తత్త్వం కలవాడు వెంకట్రావు. అందుకే అటువంటి మంచి స్వభావం గల వెంకట్రావును గ్రామపెద్దలు, పిన్నలు కూడా గౌరవిస్తూ దేవుడిలా చూసుకునేవారు.

ఆ. వెంకట్రావు వంటి యువకుల వల్ల కలిగే ప్రయోజనాలేవి?
జవాబు.
వెంకట్రావు వంటి యువకుల వల్ల ప్రజలలో చైతన్యం కలుగుతుంది. ‘దండం – నమస్కరించడం’ అనే పదానికి సరైన అర్థం లభిస్తుంది. ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కలుగుతుంది. ప్రజలపై పెత్తందార్లు వేసే నిందలు తగ్గుతాయి. లంచాలు తీసుకొనే వారి సంఖ్య తగ్గిపోతుంది. సమాజంలో ధనం ఆధారంగా ఎక్కువ, తక్కువ అనే భావనపోయి, మనుషుల్ని మనుషుల్లా చూడడం జరుగుతుంది.

పేద ప్రజలకు కడుపునిండా తిండి దొరుకుతుంది. పెత్తందార్లు ప్రజలను హింసించకుండా గౌరవ భావంతో చూస్తారు. నాయకులు పిల్లలు, పెద్దల కష్ట నష్టాలను తెలుసుకొని పరిష్కార మార్గాలు ఆలోచిస్తారు. పేద ప్రజలకు మేలు చేస్తారు. వెంకట్రావు వంటి యువకులవల్ల సమాజానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

ఇ. వెంకట్రావుతో నేటి యువతను పరిశీలించి, పోల్చండి.
జవాబు.
మన దేశ స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న కాలం నాటి వ్యక్తి వెంకట్రావు. వెంకట్రావులో దేశభక్తి, సమాజాన్ని పట్టిపీడిస్తున్న దురాచారాలను రూపుమాపాలనే కోరిక అధికంగా కనిపిస్తున్నాయి. తనకు దేశం ఏమిచ్చింది అని చూడక, తాను దేశానికి ఏమి చేయాలి అని ఆలోచించిన వ్యక్తి వెంకట్రావు. నేటి యువకుల్లో అలా ఆలోచించే వారు తక్కువ మందే ఉన్నారు.

ఎక్కువ మందికి తాము, తమ కుటుంబం బాగుంటే చాలనే స్వార్ధం పెరిగిపోయింది. సోమరితనం పెరిగిపోయింది. సమాజంలోని అవినీతిని దౌర్జన్యాలను, దురాచారాలను వెంకట్రావులా ఎదిరించాలనే ధోరణి, తన తోటి వారికి సాయపడాలనే సేవాభావం నేటి యువతలో తగ్గాయి. పెడధోరణులు, క్రమశిక్షణ లేకపోవడం నేటి యువతలో కనబడుతున్నాయి.

ఈ. “మనం ఈ రోజు స్వార్థ రహితంగా, ధైర్యంగా, పట్టుదలతో పనిచేస్తే, మన సంతానం అంతా హాయిగా బతుకుతారు.” అని ఒక నాయకుడు ఎందుకు అని ఉంటాడు ?
జవాబు.
ఆంధ్రమహాసభ కార్యకర్త వెంకట్రావు నాయకులతో కలిసి రంగాపురానికి వెళ్లాడు. అక్కడ కొంతమంది పిల్లలు తమ ఊరి పటేలు, దొర, ఇతర పెత్తందార్లు తమను, తమ తల్లిదండ్రులను ఎంతగా బాధపెడుతోందీ నాయకులకు చెప్పారు. హాయిగా, సంతోషంగా ఎదగాల్సిన బాలలు అంత చిన్న వయసులోనే తమ కుటుంబాలకు జరుగుతున్న అన్యాయాలు తెలుసుకోవాల్సిన గతి పట్టిందంటే, సమాజ పరిస్థితి ఎంతో అధ్వాన్నంగా ఉందని నాయకులకు అర్థమైంది.

వారి పసిమనస్సులు కష్టాల కారణంగా గాయపడితే, సమాజానికి ప్రమాదం. అలాంటి కష్టాలేవి తెలియకుండా పిల్లలు ఎదగాలంటే, స్వార్థరహితంగా, ధైర్యంగా, పట్టుదలతో పెత్తందార్ల ఆగడాలను ఆపే నాయకులు రావాలి. వారు సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. నాయకులు చేసే కృషి వల్లే సమాజంలో జరిగే అన్యాయాలు తగ్గి, పిల్లలు ఎటువంటి బాధలు, కష్టాలు లేకుండా ఎదుగుతారని నాయకుడన్నాడు.

ఉ. గ్రామంలోని పెత్తందార్ల, దొరల దౌష్ట్యాలను వివరించండి.
జవాబు.
గ్రామంలోని పెత్తందార్లకూ, దొరలకూ దయాదాక్షిణ్యాలు లేవు. అన్యాయంగా బర్రెను బందులదొడ్లో పెట్టించారు. కోడెదూడ చేలో పడ్డదని ఊరి పటేలు పదిరూపాయలు వసూలు చేశాడు. దున్నపోతు బుస్సుమన్నదనీ, దానికి మోతాడు లేదనీ మాలిపటేలు ముప్పయి రూపాయలు తీసుకున్నాడు. వెంకట్రామ పంతులు పెట్టిన బడిలోకిపోతే దెబ్బలు కొడతానని దొర గుమస్తా బెదిరించాడు. కూలికి పోయి వస్తూ చేలో కట్టెపుల్లలు ఏరుకున్నందుకు స్త్రీ అని కూడా చూడకుండా ఒక తల్లిని సిగపట్టుకొని కొట్టాడు దొర శేగిదారు. అడ్డువెళ్ళిన ఆమె భర్త చెయ్యి విరగగొట్టాడు కూడా. ఈ విధంగా గ్రామంలోని పెత్తందార్ల, దొరల దౌర్జన్యాలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

ఊ. గ్రామస్తుల కష్టాలను పిల్లలు నాయకులకు ఎలా వివరించారు?
జవాబు.
వెంకట్రావు, ఇతర నాయకులూ వచ్చి పిల్లలను కుశల ప్రశ్నలతో ప్రేమగా పలకరించారు. ఒక పిల్లవాడు వాళ్ళమ్మ పొయ్యిలో కట్టెలు లేకపోతే ఆ రాత్రి బువ్వెట్లా వండిందో వివరించాడు. అయ్య అన్నం వండుతుంటే గిర్దావరు బరులకు పోవాలని అతణ్ణి పట్టుకుపోయాడు. పొయ్యిమీది అన్నం చెడిపోయింది. అయినా దాంట్లోనే మీరం, ఉప్పుపోసుకుని నీళ్ళుపోసుకొని తిన్నానన్నాడు ఆ పిల్లవాడు.

ఒకసారి వాళ్ళమ్మ పసుల జంగల్లో నుంచి పేడ తెచ్చిందని పోలీసు పటేలు ఇనుపతట్ట గుంజుకున్నాడనీ, ఆ తట్ట ఇప్పటిదాక ఇవ్వలేదని ఒక పిల్లవాడు చెప్పుకున్నాడు. పాపం! చిన్నప్పుడే కుటుంబ ఇబ్బందులన్నీ ఈ పిల్లలు తెలుసుకోవాల్సిన గతి బట్టిందంటే పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో కదా! అని నాయకులు బాధపడ్డారు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ. ‘చిన్నప్పుడే’ కథ ద్వారా ఆనాటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకున్నారు కదా! నాటి పరిస్థితులు నేటి సమాజంలో కూడా ఉన్నాయా ? కారణాలు ఏమిటి ?
జవాబు.
‘చిన్నప్పుడే’ కథా కాలంలో పటేళ్ళ దొరల దౌర్జన్యాలు ఎక్కువగా ఉండేవి. ఆనాటి పరిస్థితులు ఈనాడు లేవు. 1947 సం||లో మనకు స్వాతంత్ర్యం వచ్చాక, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మన దేశానికి రూపొందించిన రాజ్యాంగం ప్రజలంతా సమానమేనని, కుల, మత, వర్గ విచక్షణ పనికిరాదని తేల్చి చెప్పింది. చట్టం ముందు అంతా సమనామేనని తేల్చింది. కొన్ని వర్గాల వారికి ప్రత్యేక రక్షణలు కల్పించింది. స్త్రీలకు ఆర్తిక స్వాతంత్ర్యం కల్పించింది. దీంతో సమాజంలో చైతన్యం తెచ్చింది.

పటేలు, దొర పెత్తనాలు తగ్గుముఖం పట్టాయి. నేడు ప్రతి గ్రామంలో విద్యాలయం స్థాపించడం వల్ల, విద్యా విధానంలో మార్పులు రావడం వల్ల మారుమూల గ్రామాల్లో ఉన్న పిల్లలు కూడా విద్యావంతులై తమ హక్కులను గుర్తించడం మొదలుపెట్టారు. ప్రభుత్వాలు కఠిన చట్టాలు చేసి పెత్తందారీతనాన్ని అణచివేశాయి. అయితే ఇంకా మార్పు రావలసి ఉంది. ఢిల్లీ అత్యాచార సంఘటనలు అప్పుడప్పుడు వెలుగుచూస్తున్నా పెత్తందార్ల దౌర్జన్యాలు, దోపిడీల వల్ల సమాజంలో ఇంకా ఆనాటి పరిస్థితులు అక్కడక్కడ ఉన్నాయనిపిస్తున్నా, చాలా వరకు పరిస్థితులు మారాయన్నది నిజం.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. కింది అంశాల గురించి సృజనాత్మకంగా రాయండి.

అ. ఈ పాఠం ఆధారంగా చేసుకొని, మీ అనుభవాలతో ఒక చిన్న కథ రాయండి.
జవాబు.
రామాపురం మారుమూల చిన్న పల్లెటూరు. అన్ని వర్గాల వాళ్ళు కలిసి మొత్తం 350 కుటుంబాలున్నాయి. ఆ ఊళ్ళో జానయ్య అనే ఒక మోతుబరి రైతు ఉన్నాడు. అదే ఊళ్ళో రామయ్య అనే 100 ఎకరాలున్న రైతు ఉన్నాడు. రామయ్య దగ్గర వ్యవసాయం పనులు చేయడానికి, ఇంకా ఇతర పనులు చేయడానికి మొత్తం పదిమంది పనివాళ్ళున్నారు. రామయ్య పనివాళ్లను బాగా చూసుకుంటాడు. జానయ్యకు తల పొగరు ఎక్కువ.

పనిచేసే వాళ్ళను చాలా హీనంగా చూస్తాడు. అందుకే ఆయన ఇంట్లో పనివాళ్ళు ఎక్కువ కాలం పనిచేయరు. గ్రామంలో ఉన్న ప్రజలకు ఏ అవసరమొచ్చినా రామయ్య ముందుంటాడు. అందుకే అంతా రామయ్యను గౌరవిస్తారు. ఆయన గ్రామానికి గత 30 సంవత్సరాల నుండి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడమే దానికి నిదర్శనం. ఈ మధ్యనే రామయ్య తన పొలంలో 40 ఎకరాల పొలాన్ని కొంత రైతులకు, కొంత ఇండ్ల స్థలాలకు ఇచ్చాడు.

ప్రతి గ్రామంలో ఇటువంటి వారుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామాభివృద్దే దేశాభివృద్ధి కదా! అదే విధంగా 5 ఎకరాల స్థలంలో పాఠశాల నిర్మాణం చేయించాడు. ఒకప్పుడు ఆ గ్రామ విద్యార్థులు దాదాపు 5 కి.మీ. నడచి వెళ్ళి చదువుకోవలసిన పరిస్థితి ఉండేది. గ్రామంలో మంచినీటి సౌకర్యాన్ని కలిగించాడు. పంచాయితీ భవనాన్ని కట్టించాడు. రోడ్ల నిర్మాణం చేయించాడు. రామయ్యను చూసి ఇప్పుడు జానయ్య కూడా మారాడు.

(లేదా)

ఆ. వెంకట్రావు వలె గ్రామం బాగుకోసం పాటుపడుతున్న వాళ్ళు నేడు కూడా ఉంటారు. అటువంటి వారి సేవలను ప్రశంసిస్తూ ఒక అభినందన పత్రం రాయండి.
జవాబు.

ఆర్మూర్,
తేది : XX.XX.XXXX

పేద కుటుంబంలో, మురికివాడలో జన్మించిన ‘స్వామి’ బాల్యంలో ఎంతో దుర్భరమైన జీవితాన్ని అనుభవించాడు. ఎంతో కష్టపడి చదువుకున్నాడు. చిన్న వయస్సులోనే ఉద్యోగం సంపాదించడం అతని ప్రతిభకు నిదర్శనం. స్వామి మా గ్రామ ప్రజలకు తలలో నాలుకలా ఉంటాడు. మా గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా తనే ముందుంటాడు. యువకులను, విద్యావంతులను కలిసి ‘గాంధీ యువసేన’ అనే సంఘం ఏర్పాటు చేశాడు.

వారంతా ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, సెప్టెంబరు 5 ఉపాధ్యాయ దినోత్సవం, నవంబరు 14 బాలల దినోత్సవం వంటి వాటిల్లో బాల బాలికలకు వివిధ రకాల పోటీలు ముఖ్యంగా వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన బాల బాలికలకు బహుమతులు అందిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ మా గ్రామ పాఠశాలలో నిర్వహిస్తారు. బాల బాలికలను చైతన్యవంతులను చేయడమే అతని ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఇవే కాకుండా పోలియో చుక్కలు వేసేటప్పుడు పసిపిల్లల తల్లులను చైతన్యపరుస్తాడు.

వివిధ రకాలైన సేవా కార్యక్రమాలలో భాగంగా పంచాయతీ వారితో మాట్లాడి గ్రామంలో చెత్త కుండీలను ఏర్పాటు చేయించాడు. మొక్కల అవసరం, వినియోగం గురించి అందరికీ చెప్పి ఇండ్లలో, రహదారులపై, పొలాల గట్లపై విరివిగా మొక్కలను నాటించేటట్లు చేశాడు. మన దేశ సమైక్యత, సమగ్రతలను గురించి, అవినీతి, లంచగొండితనం గురించి వివరిస్తూ ప్రజలలోనూ, విద్యార్థులలోనూ అవగాహన కలిగిస్తాడు. స్వామిలాంటి వారు ప్రతి గ్రామంలో ఉంటే దేశం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుందని నా
భావన.

స్వామికి నా అభినందనలు

ఇట్ల
రవికుమార్,
ఆర్మూర్.

(ఇ) పాఠం ఆధారంగా వెంకట్రావు, నాయకులు, బాలుర మధ్య జరిగిన సన్నివేశాన్ని సంభాషణల రూపంలో రాయండి.
జవాబు.

సంభాషణ

ఆంధ్రమహాసభ కార్యకర్త వెంకట్రావు నాయకులతో కలసి రంగాపురానికి బయలుదేరాడు.
వెంకట్రావు : (నాయకులతో) మనం నేరుగా ఊళ్ళోకి వెళ్ళకూడదు. మనం అలా వెళితే గ్రామ ప్రజలకు నిరుత్సాహం కలుగుతుంది. వాళ్ళు మంగళవాయిద్యాలతో మనకు స్వాగతం పలికి తీసుకువెళతారు.
గ్రామ యువకుడు : (బాటసారితో) ఆంధ్రనాయకులు వచ్చారని గ్రామంలో తెలియజెయ్యి.
బాలకులు : మన గ్రామానికి నాయకులు వచ్చారట మనందరం ఉసిరికాయలు ఏరుకొని అక్కడకు వెళదాం పదండి.
నాయకులు : రండి ! పిల్లలూ ! రండి.
నాయకుడు 1 : నీ పేరేంటి?
ఒక బాలుడు : లింగయ్య
రెండో బాలుడు : మేము ముందు లింగా అని పిలిచేవాళ్ళం. బడిలో అందరం లింగయ్య ! అని పిలుస్తున్నాం.
నాయకుడు 2 : మీరు ఎవరు ?
లింగయ్య : మేము బట్టలుతుకుతాం.
నాయకుడు 3 : నాకు ఒక ఉసిరికాయ ఇస్తావా ?
లింగయ్య : ఇదిగో. తీసుకోండి.
బాలలందరూ (పిల్లలందరూ) : ఇవిగోండయ్యా ! ఇవన్నీ మీకే !
వెంకట్రావు : వీళ్ళంతా ఎవరో మీకు తెలుసా ?
పిల్లలు (బాలురు) : వీళ్ళంతా మమ్మల్ని బతికించడానికి వచ్చినవాళ్ళు.
నాయకుడు : మీకేం మీరు బాగానే ఉన్నారు కదా !
బాలుడు – 1 : ఏం బాగు బాబూ ! మా బర్రెను బందెలదొడ్లో పెట్టించాడు.
బాలుడు – 2 : మా అన్న కోడెదూడ చేలో పడిందని పటేలు పది రూపాయలు వసూలు చేశాడు.
బాలుడు – 3 : మా దున్నపోతు బుస్సుమన్నదని మాలి పటేలు ముప్పయి రూపాయలు తీసుకున్నాడు.
బాలుడు – 4 : సర్కారు పన్ను కట్టలేదని మా నాయనకు బండలెత్తారు.
బాలుడు – 5 : వెంకట్రావు పంతులు పెట్టిన బడికిపోతే దెబ్బలు కొడతానని మా దొర గుమాస్తా బెదిరించాడు.
బాలుడు – 6 : మా అమ్మ కూలి పనికిపోయి కట్టెపుల్లలు ఏరుకుందని సిగపట్టుకొని కొట్టాడు. మా అయ్య అడ్డంపోతే చేతికర్ర ఇరిగేదాకా కొట్టాడు దొరగారి శేగిదారు.
నాయకుడు : నువ్వు ఎవరబ్బాయివి ?
బాలుడు : నేను సంగిశెట్టి కొడుకును.
నాయకుడు : మీకేమయినా కష్టాలున్నాయా ?
బాలుడు : ఏమో ? నాకేం ఎరుక ? మా నాయనకెరుక. (నాయకులందరూ ఒకరితో ఒకరు)
పాపం ! ఈ చిన్నపిల్లలు ఇప్పటినుంచే కష్టాలు పడాల్సి వచ్చింది. మనందరం స్వార్థం లేకుండా ఉంటే భావితరం పిల్లలు హాయిగా బతుకుతారు.

V. పదజాల వినియోగం

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు తెలుసుకొని రాయండి.

(అ) వెంకట్రావుకు పెట్టే దండంలో పెత్తందార్లకు పెట్టే దండంలో తేడా కనిపించింది.
దండం = నమస్కారం, వందనం
తిరిగి రాయుట : వెంకట్రావుకు పెట్టే నమస్కారంలో, పెత్తందార్లకు పెట్టే నమస్కారంలో తేడా ఉంది. వెంకట్రావుకు పెట్టే వందనంలో, పెత్తందార్లకు పెట్టే వందనంలో తేడా ఉంది.

(ఆ) ఆ నాయకుడు పిల్లలకు అవ్యాజ బంధువైపోయాడు.
జవాబు.
అవ్యాజ = కపటం లేనిది
తిరిగి రాయుట : పసిపిల్లలు కల్లాకపటంలేని వారు. ఆ నాయకుడు పిల్లలకు కపటం లేని బంధువైపోయాడు.

(ఇ) సర్కారీ రకం కట్టలేదని ఆ పిల్లవాని తండ్రికి బండలెత్తారు.
జవాబు.
రకం = పైకం, ధనం
తిరిగి రాయుట : సర్కారీ పైకం కట్టలేదని పిల్లవాని తండడ్రికి బండలెత్తారు. సర్కారీ ధనం కట్టలేదని పిల్లవాని తండ్రికి బండలెత్రారు.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

(ఈ) ఆ బువ్వలోనే మిరం, ఉప్పుపోసుకొని పిల్లవాడు తిన్నాడు.
జవాబు.
మిరం : పంరపపాడి
తిరిగి రాయుట : ఆ బువ్వలోనే మిరపపొడి, ఉప్పం పోసుకొని పిల్లవాడు తిన్నాడు.

(ఉ) కష్టాల సంగతి నాయనకు ఎరుక.
ఎరుక = జ్ఞానం, తెలుసు
తిరిగి రాయుట = కష్టాల సంగతి నాయనకు తెలుసు.

2. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరి రెండు పదాలను రాయండి.

ఉదా :
ఊళ్ళోని యువకుడు వెంకట్రావుకు దండం పెట్టాడు.
దండం = నమస్కారం, అంజలి

(అ) పిల్లల పట్ల ఆయనకు గల ప్రేమకు విలువ కట్టలేం.
జవాబు.
విలువ = ధర, వెల, మూల్యం

  1. వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి.
  2. ఆ పుస్తకం వెల కట్టలేనంత గొప్పది.
  3. ఆ వస్తువు మూల్యం ఎంత ?

(ఆ) పిల్లలు తమ కష్టాలను కుప్పలుగా కురిపించారు.
జవాబు.
కుప్పలు = రాసులు, పోగులు, గుంపులు

  1. రైతులు ధాన్యాన్ని రాసులుగా పోశారు.
  2. మొక్కజొన్న కండెలు పోగులుగా ఉన్నాయి.
  3. నాయకుని ఉపన్యాసం వినడానికి జనం గుంపులుగా చేరారు.

(ఇ) కుటుంబ పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి.
జవాబు.
అధ్వాన్నం = అమార్గం, తప్పుదారి

  1. ఆ గ్రామానికి వెళ్ళే దారి అమార్గంగా ఉంది.
  2. విద్యార్థులు తప్పుదారిలో నడవకూడదు.

(ఈ) పిల్లలందరూ గభాలున అతని వద్దకు చేరుకున్నారు.
జవాబు.
గభాలున = శీఘ్రంగా, తొందరగా, త్వరగా

  1. ప్రమాదం జరిగిన చోటుకు శీఘ్రంగా అందరూ చేరారు.
  2. బడి గంట వినపడి పిల్లలు తొందరగా పరుగెత్తారు.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

(ఉ) నీ చేతులకు వెండి కడియాలున్నాయి.
జవాబు.
వెండి = రజతము, శ్వేతము

  1. మా చెల్లి కాలి పట్టీలు రజతముతో చేసినవి.
  2. శ్వేతము స్వచ్ఛతకు మారు పేరు.

3. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతి పదాలు రాయండి.

(అ) నాయకులు ఒకరి మొగం ఒకరు చూసుకున్నారు.
మొగం (వి) – ముఖం (ప్ర)
జవాబు.
ముఖం

(ఆ) అతడు పట్టలేని సంతసంతో పిల్లలను దగ్గరికి తీసుకున్నాడు.
సంతసం (వి) – సంతోషం (ప్ర)
జవాబు.
సంతోషం

(ఇ) మనం ధైర్యంగా కష్టపడి పనిచేస్తే మన పిల్లలు సుకంగా ఉంటారు.
జవాబు.
సుకం (వి) – సుఖం (ప్ర)

(ఈ) గారవం పొందాలంటే మంచి పనులు చేయాలి.
గారవం (వి) – గౌరవం (ప్ర)
జవాబు.
గౌరవం

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది పట్టికలోని ఖాళీలను పూరించండి.

సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
రాజ్యకాంక్ష
విజయం వల్ల గర్వం
అష్టదిక్కులు
బలరాముడును, కృష్ణుడును
ప్రజల భాష
క్రమము కానిది

జవాబు.

సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
రాజ్యకాంక్ష రాజ్యము నందు కాంక్ష సప్తమీ తత్పురుష సమాసం
విజయగర్వం విజయం వల్ల గర్వం పంచమీ తత్పురుష సమాసం
అష్టదిక్కులు ఎనిమిది అయిన దిక్కులు ద్విగు సమాసం
బలరామకృష్ణులు బలరాముడును, కృష్ణుడును ద్వంద్వ సమాసం
ప్రజల భాష ప్రజల యొక్క భాష షష్ఠీ తత్పురుష సమాసం
అక్రమము క్రమము కానిది నఞ తత్పురుష సమాసం


2. కింది వాటిని చదువండి.

ఔరౌర! ఎంత గొప్పపని చేశావు.
ఆహాహా! ఎంతో ఆనందం కలిగించావు.

పై వాక్యాలలో గీత గీసిన పదాలను విడదీసి రాస్తే
ఔరౌర = ఔర + ఔర
ఆహాహా = ఆహా + ఆహా – అవుతున్నాయి కదా!

ఇక్కడ ఒకే పదం రెండు సార్లు వచ్చింది. అట్లా వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు. పై పదాలను గమనిస్తే
ఔర = ఔర్ + అ
ఆహా = ఆహ్ + అ

ఆ పదాల చివర అచ్చులు కనబడుతున్నాయి. వాటికి ఆమ్రేడితం వచ్చి చేరితే ఏమవుతుందో చూద్దాం.
ఔర + ఔర = ఔరౌర
ఔ (ర్ + అ) = ఔర అని ఉండగా అకారం లోపించి ఔర్ + ఔర అని ఉంటుంది. ఆమ్రేడిత పదంలోని ‘ఔ’ వచ్చి చేరి “ఔరౌర” అని అయింది.

అట్లాగే ఆహా + ఆహా = ఆ (హ్ + ఆ) + ఆహా = ఆహాహా
దీనివల్ల అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి జరుగుతుంది. ఇది ‘ఆమ్రేడిత సంధి’
సూత్రం : “అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరుచుగానగు.”

కింది పదాలను కలిపి రాయండి.

(అ) అప్పుడు + అప్పుడు = అప్పుడప్పుడు
(ఆ) ఏమి + ఏమి = ఏమేమి
(ఇ) ఊరు + ఊరు = ఊరూరు
(ఈ) ఇంట + ఇంట = ఇంటింట
(ఉ) ఓరి + ఓరి = ఓరోరి

ఈ కింది పదాలను చదవండి.

(అ) పగలు + పగలు = పట్టపగలు
(ఆ) చివర + చివర = చిట్టచివర
పై పదాలు కలిపినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
పగలు + పగలు = పట్టపగలు అవుతోంది. అంటే మొదటి పదంలోని పగలులో ‘ప’ తర్వాత ఉన్న ‘గలు’ పోయి దానికి బదులుగా ‘ట్ట’ వచ్చింది. అప్పుడు పట్టపగలు అయింది. అట్లనే చిట్టచివరి పదం కూడా.

మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.
(అ) నడుమ + నడుమ = నట్టనడుమ
(ఆ) కొన + కొన = కొట్టకొన
(ఇ) కడ + కడ = కట్టకడ

ద్విరుక్తటకారమనగా ‘ట్ట’ (ద్విత్వము)
ఆమ్రేడితం పరంగా ఉంటే నడుమ, కొన, కడ మొదలైన శబ్దాలలో మొదటి అచ్చు మీద అన్ని అక్షరాలు పోయి వాటి సంస్థానంలో ‘ట్ట’ వస్తుందని చూశాం కదా!
సూత్రం : ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు ద్విరుక్తటకారం వస్తుంది.

3. కింది పదాలను కలిపి రాయండి. ఏం జరిగిందో చెప్పండి.

(అ) బయలు + బయలు = బట్టబయలు
బయలు + బయలు – అని ఉన్నప్పుడు మొదటి పదమైన బయలులోని ‘బ’ తప్ప తక్కిన ‘యలు’ లోపించాయి. ఆ లోపించిన ‘యలు’ స్థానంలో ద్విరుక్తటకారం అంటే ‘ట్ట’ వచ్చింది. అపుడు బట్టబయలు అనే రూపం ఏర్పడింది.

(ఆ) అంత + అంత = అంతంత
అంత + అంత – అని ఉన్నప్పుడు అందులో మొదటీపదంలో చివరి ‘అ’ (త్ + అ) ఉన్నది. తరువాతి పదంలో మొదటి ‘అ’ ఉన్నది. అంటే ‘అ + అ’ అని ఉండగా మొదటి పదంలోని చివరి ‘అ’ లోపించి రెండవ పదంలో మొదట่ ఉన్స ‘అ’ మిగిలి ‘అంతంత’ అనే రూపం ఏర్సడింది.

(ఇ) తుద + తుద = తుట్టతుద
తుద + తుద – అని ఉండగా అందులోని మొదటి తుదలో మొదటి అక్షరము మా(్రం మిగిలింది. దాని మీద ఉన్న ‘ద’ లోపించింది. లోపించిన ‘ద’ స్థానంలో ద్విరుక్తటకారం ‘ట్ట’ వచ్చింది. అపుడు తుట్టతుద అనే రూపం ఏర్హడింది.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

(ఈ) ఎన్ని + ఎన్ని = ఎన్నెన్ని
జవాబు.
ఎన్ని + ఎన్ని – అని ఉండగా అందులోని మొదటి పదం చివర ఉన్న ‘ఇ’ (న్.న్ + ఇ), తరువాతి పదం మొదట ఉన్న ‘ఎ’ల స్థానంలో అంటే ‘ఇ + ఎ’లలో ‘ఇ’ లోపించి ‘ఎ’ మాత్రం మిగిలింది. అప్పుడు ‘ఎన్నెన్ని’ అనే రూపం ఏర్పడింది.

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

మీ తాత / అమ్మమ్మ / నాయనమ్మలను అడిగి ఒక కథ చెప్పించుకుని వాళ్లు చెప్పినట్లుగానే రాసి నివేదికను తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు.
(అ) ప్రాథమిక సమాచారం :
(1) ప్రాజెక్టు పని పేరు : పెద్దలు చెప్పిన కథ వాళ్ళు చెప్పిన రీతిలో రాయడం.
(2) సమాచారాన్ని సేకరించిన విధానం : తాత/నానమ్మ/అమ్మమ్మ చెప్పగా విని

(ఆ) నివేదిక : రామయ్య శెట్టి 3 వరాల కథ
మా 8వ పాఠం ‘చిన్నప్పు’’లో తాత/నానమ్మ/అమ్మమ్మలచే కథ చెప్పించుకుని చెప్పిన రీతిలోనే రాయాలని ప్రాజెక్టుపని ఉన్నదని, ఒక కథ చెప్పమని మా నానమ్మను అడగగా తన వంటపని ముగిశాక, భోంచేశాక తను నన్ను దగ్గర కూర్చుండబెట్టుకుని ఈ కథ నాకు చెప్పొంది. పూర్వం రంగాపురంలో రామయ్యశెట్టీ అనే పరమ పిసిరి ఉండేవాడు. అతడు మిక్కిలి దురాశ గలవాడు. ఒకరోజు భగవంతుడు భిక్షకుని రూపంలో ‘అయ్యా భిక్షాందేహి’ అని అతని దుకాణం ముందుకు వచ్చి అడగ్గా…. కసురుకొని పంపివేశాడు.

భిక్షకుని రూపంలో ఆ దేవుడు రామయ్య పక్కింటి వాడైన పేరిశాస్త్రి ఇంటికి వెళ్ళగా, వారు ఆ భిక్షకుణ్ణి సాదరంగా ఆహ్వానించి భోజనం పెట్టారు. భిక్షకుడు వారిని ఆశ్రీదించి బయటకు వెళ్ళగానే పేరయ్య పాత ఇంటి స్థానంలో పెద్ద భవనము, పరిచారకులు, ఇంటినిండా ధన, ధాన్య రాశులు (ప్రత్యక్షమయ్యాయి. ఇది చూసిన రామయ్యశెట్టి ఆ వచ్చినవాడు మామూలు వ్యక్తి కాదని గ్రహించి, పరుగు పరుగున వెళ్ళి అతని

కాళ్ళపైపడి అనుగ్రహించమనగా, ‘నీవు మొదట కోరిన 3 కోరికలు నిజమౌతాయి వెళ్ళు’ అని భగవంతుడు అతన్ని పంపివేశాడు. 3 కోరకకలు ఏం కోరుకోవాలని, ఇంటి వెనుక రాయిఫై కూర్చుని రామయ్యశెట్టి తీక్షణంగా ఆలోచిస్తుండగా నెత్తిపై కాకి రెట్ట వేసింది. ఛీ కాకి చచ్చిపోను అన్నాడు రామయ్యశెట్టి. మొదటి వరం (్రకారం కాకి చచ్చిపోయింది.

మిట్టమధ్యాహ్నం అయ్యింది, భర్త ఇంకా లోనికి రావడం లేదని భార్య ‘మండీ లోపలికి రారా’ అంటే, నేను రాను అన్నాడు రామయ్యశెట్టి. అలా రెండవ వరం న్ష్ప్యయోజనం అయ్యింది. రాయికే అతడు అతుక్కుపోయాడు. ఎండ తీ|్రత పెరుగుతోంది. రాయి వేడెక్క్ కాలడం వల్ల దాసిపై కూర్చోలేక తను రాయి నుండి విడివడాలని 3వ వరం కోరుకుని ఇంట్లోకి వచ్చాడు. ఇలా అతని 3 వరాలు నిష్ఫలమయ్యాయి.

(ఇ) కుగింళ్ర / అభల్రాయుం :
దురాశ దుఃఖానికి చేటు, అత్రాశ పనికిరాదు. జనులు మితిమీరిన సంపాదన మోజులో పడి, చన్న చిన్న ఆనందాలకు, ఆత్మీయుల స్నేహపూర్వక పలకరింపులకు దూరం కారాదు. కేవలం సంపాదనే కాకుండా ఆనందంగా జీవించడం కూడా ఎంతో ముఖ్లం. అత్యాశకు పోయి రామయ్య తన 3 వరాలలో ఏ ఒక్క వరాన్నీ ఉపయోగించు కోలేకపోయాడు.

TS 8th Class Telugu 8th Lesson Important Questions చిన్నప్పుడే

పర్యాయపదాలు

  • రైతు = వ్యవసాయదారుడు, కృషీవలుడు, కర్షకుడు
  • ముఖము = వదనము, ఆననము, మోము
  • తల = శిరస్సు, మస్తకము, మూర్ధము
  • ధనము = డబ్బు, ద్రవ్యము, ఐిత్తము
  • కృషి = యత్నము, పూనిక, ఉద్యోగము
  • స్త్రీ = యువతి, ఉవిద, లలన, మగువ
  • మంతి = ముచ్చట, ప్రసంగం ప్రస్థావన
  • కడుపు = ఉదరము, కుక్షి, పొట్ట
  • చెవి = కర్ణము, శ్రవణము, వీను
  • నేల = భూమి, ఇల, ధరణి, వసుధ

నానార్థాలు

  • వయస్సు – ఈడు, పక్షి, ఆరోగ్యం
  • పొలం – వరిమడి, అడవి, విధం
  • గంట – అరవై నిమిషాల కాలం, చిఱుగంట, గడ్డిదుబ్బు
  • బడి – పాఠశాల, ఐిధం, అనుసరణం
  • దండం – నమస్కారం, కఱ్ఱ, సమూహం

వ్యతిరేకార్థక వాక్యాలు

  • బాలురంతా పరిగెత్తారు × బాలురంతా పరుగెత్తలేదు
  • నాయకులు పిల్లలతో అరగంట గడిపారు × నాయకులు పిల్లలతో అరగంట గడపలేదు
  • బాలుడు జవాబు చెప్పాడు × బాలుడు జవాబు చెప్పలేదు
  • అందరి ముఖాలు వికసించాయి × అందరి ముఖాలు వికసించలేదు.
  • పిల్లలు మెల్లగా నాయకుల ప్రక్కన కూర్చున్నారు × పిల్లలు మెల్లగా నాయకుల ప్రక్కన కూర్చోలేదు

సంధులు

1. సవర్ణదీర్ఘసంధి :
జీవితాంతం = జీవిత + అంతం
గాఢాభిమానం = గాఢ + అభిమాసం
అధ్వాన్నము = అధ్వ + అన్నము
స్వార్రము = స్వ + అర్రము
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

2. గుణసంధి :
అమితోత్సాహం = అమిత + ఉత్సాహం
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమవుతాయి.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

3. ఉత్వసంధి :
బట్టలుతుకుతాం = బట్టలు + ఉతుకుతాం
మేమెందుకొ = మేము + ఎందుకొ
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.

4. అత్వసంధి :
బువ్వంత = బువ్వ + అంత
లింగయ్య = లింగ + అయ్య
చిన్నప్పుడు = చిన్న + అప్పుడు
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.

5. ఇత్వసంధి :
ఏమైంది = ఏమి + ఐంది
ఇవన్ని = ఇవి + అన్ని
ఎవరబ్బాయి = ఎవరి + అబ్బాయి
ఏమయింది = ఏమి + అయింది
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

ఇత్వసంధి : (ఆ)
పట్టిందంటే = పట్టింది + అంటే
అన్నదట = అన్నది + అట
సూత్రం : క్రియాపదాల్లో ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

6. గసడదవాదేశ సంధి:
హాయిగా = హాయి + కా
విలువగట్టు = విలువ + కట్టు
సూత్రం : ప్రథమమీది పరుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.

సమాసములు

  • గాఢాభిమాన = గాఢమైన అభిమానం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
  • దివ్యభవనాలు = దివ్యమైన భవనాలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
  • పెద్దకొడుకు = పెద్దయైన కొడుకు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
  • వాద్యాల చప్పుడు = దివ్యభవనాలు పెద్దకొడుకు వాద్యాల చప్పుడు – షష్ఠీ తత్పురుష సమాసం
  • పరహితము = పరులకు హితము – షష్ఠీ తత్పురుష సమాసం
  • మన సంతానము = మన యొక్క సంతానము – షష్ఠీ తత్పురుష సమాసం
  • ఒకరైతు = మన సంతానము ఒకరైతు – ద్విగు సమాసం
  • పండ్రెండు గంటలు = పండ్రెండైండు గంటలు – ద్విగు సమాసం
  • పదినిమిషాలు = పది అయిన నిమిషాలు – ద్విగు సమాసం
  • (పతి వస్తువు = వస్తువు వస్తువు – అవ్యయీభావ సమాసం
  • చేతి కర్ర = చేతి యందలి కర్ర – సప్తమీ తత్పురుష సమాసం
  • విశ్వమానవులు = విశ్వము నందలి మానవులు – సప్తమీ తత్పురుష సమాసం
  • గౌరవమర్యాదలు = గౌరవమును, మర్యాదయు – ద్వంద్వ సమాసం
  • స్కార్రరహీతము = స్వార్ధము చేత రహితము – తృతీయా తత్పురుష సమాసం
  • ఆగమనవార్త = ఆగమనమును గుఱించి వార్త – ద్వితీయా తత్పురుష సమాసం

పాఠం ఉద్దేశం

అప్పటి నిజాం రాష్ట్రంలో తెలుగు భాషా సంస్కృతులు ఉపేక్షకు గురికావడాన్ని నిరసిస్తూ నిజాం రాష్ట్రంలో ఆంధ్రోద్యమం విస్తరించింది. ఆ సందర్భంగా సభలద్వారా, పత్రికలద్వారా, రచనల ద్వారా ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధించారో తెల్పడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ప్రశ్న 1.
కథానిక ప్రక్రియను గురించి రాయండి.
జవాబు.
ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. ఇది జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది; సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది; ఈ వచన ప్రక్రియనే “కథానిక” అంటారు. కథనం, సంభాషణలు, శిల్పం కథానికలోని ప్రధానాంశాలు. సంక్షిప్తతా లక్షణమే కథానిక ప్రత్యేకత. 1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైన ఆళ్వారుస్వామి కథానికనే ప్రస్తుత పాఠ్యాంశం.

రచయిత పరిచయం

పాఠం పేరు : “చిన్నప్పుడే”
రచయిత : వట్టికోట ఆళ్వారుస్వామి
పాఠ్యభాగం దేని నుండి గ్రహింపబడింది : 1945 లో “మీజాన్” పత్రికలో ప్రచురితమైన కథానిక ఇది
రచయిత జననం : 1915 నవంబరు 1న, నల్గొండ జిల్లాలోని “చెరువుమాదారం”లో జన్మించారు.
ప్రతిభ : ఆళ్వారుస్వామి సుప్రసిద్ధ నవలా రచయిత. గొప్ప సాహితీవేత్త. తొలితరం కథా రచయిత.
జైలుజీవితం : నిజాంపాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలు పాలయ్యారు.
ఆంధ్రమహాసభాధ్యక్షులు : ఆంధ్రమహాసభ నల్గొండ జిల్లా శాఖకు ఈయన అధ్యక్షులుగా పనిచేశారు.
గ్రంథమాల స్థాపకులు : దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలు ముద్రించారు. “తెలంగాణ” పత్రికను నడిపించారు.
నవలా రచయిత : ఈయన రచించిన ‘ప్రజలమనిషి’, ‘గంగు’ నవలలు బాగా ప్రజాదరణ పొందాయి. వీరు అనేక కథలూ రాశారు.
నైజాం వ్యతిరేకోద్యమం : ఆళ్వారుస్వామి గారు హైదరాబాదు సంస్థాన ప్రజలలో స్ఫూర్తినీ, సాంస్కృతిక చైతన్యాన్నీ రగిలించారు.
మరణం : వీరు తన 46వ ఏటనే, అనగా 5-2-1961న కన్నుమూశారు.

ప్రవేశిక:

రజాకార్ల అఘాయిత్యాలకు, పెత్తందార్ల పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానీకం తిరగబడ్డది. అట్లా తిరగబడటానికి ప్రేరణనిచ్చినవారు ఉద్యమ కార్యకర్తలు, నాయకులు. ఆనాటి మానవ సమాజానికి స్వతంత్రత, వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహనశక్తి, పరహితం వంటి ఉత్తమ గుణాలనందించేటందుకు వాళ్ళు ఏవిధమైన ప్రయత్నం చేశారు ? ఆనాటి సాంఘిక పరిస్థితులెట్లా ఉండేవి ? ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు వివరించే కథనం కోసం.. ఈ పాఠం చదువుదాం

కఠినపదాలకు అర్థాలు:

  • పెత్తందార్లు = పెత్తనం చేసేవారు, అధికార్లు, నాయకులు
  • దుర్భాషలు = చెడ్డ మాట่లు
  • ఆగమనం = రాక
  • మాటామంతీ = మాటలు, ముచ్చట్లు, ప్రసంగం
  • పరిహాసం = ఎగతాళి
  • మాలిపటేలు = (గామాల్లో ఒక అధికారి
  • శేగిదారు = పెద్ద నౌకరు
  • గిర్దావరు = రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆదాయ అధికారి
  • మిరం = కారం
  • ఎరుక = తెలియుట, జ్ఞానం, తెలివి
  • తట్ట = గంప
  • సౌభ్రాతృత్వం = మంచి సోదర భావం
  • అధ్వాన్నం = హీనము, తప్పదారి, అపమార్గం
  • నేరుగా = సూటిగా, తిన్నగా
  • గ్రామీయులు = గ్రామంలో ఉండేవారు
  • సన్నాహాలు = ఏర్పాట్లు
  • నింద = అపవాదు
  • బర్రె = గేదె
  • బండలు = రాళ్ళు
  • జ్ఞాపకం = గుర్తు
  • నాయన = తండ్రి
  • స్వతంత్ర = స్టేచ్ఛ)
  • భ్రాతృత్వం = సోదర భావం
  • చిరము = చాలాకాలం
  • పరిచితం = తెలసినది
  • మోతాడు = గొడ్ల ముక్కుకు వేసే తాడు
  • పసులు = పశువులు
  • జంగల్లో = అడవుల్లో
  • అవ్యాజం = కహటంలేనది
  • దీక్ష = గట్టి పట్టుదల, నియమ

నేనివి చేయగలనా?

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే 2

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 7th Lesson మంజీర Textbook Questions and Answers.

మంజీర TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి – ఆలోచించి చెప్పండి

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర 3

ప్రశ్న 1.
పై బొమ్మలో ఏమేం కన్పిస్తున్నాయి ? బొమ్మలోని బాలిక ఏం చూస్తున్నది ? ఏం ఆలోచిస్తుండవచ్చు?
జవాబు.
పై బొమ్మలో ప్రవహిస్తున్న నది, నదికి అవతలిగట్టున స్నానాల రేవు, ఆ రేవులో పవిత్ర జలంలో స్నానం చేస్తున్న భక్తులు, నది గట్టున అమ్మవారి ఆలయం కనిపిస్తున్నాయి. బొమ్మలోని బాలిక పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న నది వంక చూస్తున్నది. నది అంత అందంగా ఎలా పరుగెట్ట గలుగుతుందా అని ఆలోచిస్తుండవచ్చు.

ప్రశ్న 2.
ఏదైనా నదిని చూసినప్పుడు మీకు కలిగిన భావాలను చెప్పండి.
జవాబు.
నేను నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు కృష్ణానదిని చూశాను. ఆ నదిని చూసినప్పుడు ఇన్ని నీళ్ళు ఎక్కణ్ణుంచి వచ్చాయి, వేగంగా పరిగెత్తే నీళ్ళు ఎక్కడికి వెడతాయి, నది నీళ్ళు అంత స్వచ్ఛంగా, తియ్యంగా ఎందుకు ఉంటాయి, చలికాలం వెచ్చగానూ, వేసవి కాలంలో చల్లగానూ ఎలా ఉంటాయి. అసలు ఈ నదులు లేకపోతే తాగునీటి కోసం, సాగునీటికోసం మనుషులు ఏం చేసేవారో కదా! మొదలైన భావాలు కలిగాయి.

ప్రశ్న 3.
మీ ప్రాంతంలో ప్రవహించే నదుల పేర్లు చెప్పండి.
జవాబు.
మా ప్రాంతంలో కృష్ణా, గోదావరి, మంజీర, మూసీ, మొదలైన నదులు ప్రవహిస్తాయి.

ప్రశ్న 4.
నదుల వల్ల ఉపయోగాలు ఏమిటి ?
జవాబు.
నదులు ప్రాణులన్నింటికీ తాగు నీటిని ఇస్తాయి. పంటలు పండించడానికి సాగు నీరు ఇస్తాయి. రవాణా సౌకర్యాలకు ఉపయోగపడతాయి. విద్యుత్తు ఉత్పత్తికి తోడ్పడతాయి. భవన నిర్మాణాలకు, కట్టడాలకు కావలసిన ఇసుకను ఇస్తాయి.

ఆలోచించండి – చెప్పండి  (TextBook Page No. 70)

ప్రశ్న 1.
“పైరు పచ్చల కన్నుల పండువుగ విలసిల్లు” అనడంలో మంజీర నదికున్న సంబంధమేమిటి?
జవాబు.
మంజీర నది చల్లని తల్లివంటిది. అది పంట పొలాలకు తీయని నీరు అందిస్తుంది. మంజీరనది ప్రవాహపు సవ్వడి, గాజుల గలగలల వంటి ఆ నది తరంగాల శబ్దం వినగానే రైతు నాగలితో పొలం పనులు మొదలవుతాయి. ఆ నది మంచితనం చూడగానే రెప్పపాటులోనే పచ్చని పైరులు కనుల పండుగగా ప్రకాశిస్తాయి.

ప్రశ్న 2.
మంజీర నదిని కవి “ఎంత తీయని దానవే” అని అనడంలో ఆంతర్యమేమిటి?
జవాబు.
మంజీర నది తన పరిసరాలలో నివసించే ప్రజలకు తాగటానికి తీయని మంచినీరు ఇస్తుంది. ఆ నది నీటి వల్ల పండిన రుచికరమైన పంటలు ప్రజల ఆకలి తీరుస్తున్నాయి. అందువల్ల కవి మంజీర నదిని “ఎంత తీయని దానవే” అని అన్నారు.

ప్రశ్న 3.
ఈ “గిడస బారిన పుడమి ఎడద కరిగించెదవు” అని కవి మంజీర గురించి ఎందుకన్నాడు?
జవాబు.
మంజీర నది నీరు చేరగానే అప్పటి వరకూ ఎండిపోయి బిగుసుకుపోయిన నేల మృదువుగా, పంటలు పండడానికి వీలుగా తయారవుతుంది. అందువల్ల కవి మంజీర గురించి “గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు” అని అన్నాడు.

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర

ప్రశ్న 4.
‘మంజీర’ పల్లెటూర్లను తల్లివలె లాలించింది అని కవి ఎందుకన్నాడు?
జవాబు.
ఆహార పంటలు పండించడంలో పల్లెటూళ్ళు ప్రముఖపాత్ర పోషిస్తాయి. అటువంటి పల్లెటూళ్ళలో పంటలు పండటానికి నదుల నీరే ఆధారం. మంజీరా నది పల్లెవాసులకు స్నానాలకూ, తాగడానికీ, సాగు చేయడానికీ నీళ్ళను అందించి కన్నతల్లి లాగా వారిని లాలిస్తుంది. ‘అందువల్ల కవి మంజీర పల్లెటూర్లను తల్లివలె లాలించింది అని అన్నాడు. పిల్లల అన్ని అవసరాలను తల్లి తీర్చినట్లు పల్లె ప్రజల సాగునీటి, తాగునీటి మొదలైన అవసరాలను అన్నింటినీ మంజీర నది తీరుస్తుంది అని తాత్పర్యం.

ప్రశ్న 5.
ఈ పట్టణాలను మంజీరానది తోబుట్టువులవలె ప్రేమిస్తుందని కవి ఎందుకన్నాడు?
జవాబు.
మంజీర నదికి పల్లెలు బిడ్డల వంటివి, పట్టణాలు తోబుట్టువుల వంటివి. బిడ్డలైన పల్లె ప్రజల అన్ని అవసరాలను తన తియ్యని నీటితో తీరుస్తుంది మంజీర తల్లి. తన బిడ్డలు పండించిన ఆహార పంటలను పంపించి తన తోబుట్టువులైన నగరాలను కూడ పోషిస్తుంది. అంటే పల్లెటూళ్ళలో ప్రజలకు అవసరమైన దానికంటే ఎక్కువ పంటలు పండుతాయి అని భావం. అంతేకాక ఆ ధాన్యం రవాణాకు కూడా మంజీర నది నీరు ఉపయోగపడుతుందని తాత్పర్యం.

ప్రశ్న 6.
“పట్టణాలను మంజీరానది పోషిస్తున్నది” ఎట్లాగో మీ మాటల్లో చెప్పండి.
జవాబు.
మంజీరానది ప్రవహించడం వల్లనే పల్లెటూళ్ళలో ఆహారపంటలు అధికంగా పండుతున్నాయి. తమ మిగులు పంటలను పల్లె ప్రజలు పట్టణాలకు పంపిస్తారు. ఈ అధిక దిగుబడికి మంజీర నది అందిస్తున్న తియ్యని నీరే కారణం. అందువల్ల
పట్టణాలను మంజీరానది పోషిస్తున్నది అని చెప్పవచ్చు.

ఇవి చేయండి :

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

ప్రశ్న 1.
ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి.
జవాబు.
విద్యార్థి కృత్యం.

ప్రశ్న 2.
నదుల వల్ల ఏయే ప్రయోజనాలున్నాయో చర్చించండి.
జవాబు.
భూమి మీద నివసించే అన్ని రకాల జీవుల దాహార్తిని తీర్చే నదులు మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రాచీనకాలం నుంచే స్నానానికి, సాగునీటికి ఉపయోగపడుతున్న నదులు నేడు విద్యుత్తు ఉత్పత్తికి, పర్యాటక కేంద్రాలుగా, రవాణా సౌకర్యాలకూ, ఇసుక ఇవ్వడం మొదలైన ఎన్నో విధాలుగా ఉపయోగపడు తున్నాయి.

నేటి కాలంలో ప్రవహించే నది నీటిని ఆపే ఆనకట్టలు, నీటిని నిలవ ఉంచే రిజర్వాయర్ల సౌకర్యాలు పెరిగాయి. అందువల్ల నది నీటిని గొట్టాలద్వారా నేరుగా ఇంటిదగ్గరకే పంపించగలుగుతున్నారు. దీనితో అందరూ నది నీటిని తాగునీరుగా ఉపయోగించుకోగలుగుతున్నారు. నదుల నుంచి నీరు పెద్ద కాలువలోకి, అందులోనుంచి చిన్న కాలవలలోకి, వాటి నుంచి బోదెలలోకి, నీరు చేరడానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. అంతేకాక నది నీటి తలానికి ఎత్తులో ఉండే ప్రాంతాలకు కూడా నీళ్ళు తోడిపోసే యంత్రాల ద్వారా నీళ్ళు అందుతున్నాయి. నదులకు ఆనకట్టలు కట్టి నీటిని కాలవల ద్వారా పంపేచోట విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. పంటలకు ఉపయోగపడే నీరే విద్యుత్తును ఉత్పత్తి చేయడం వల్ల మానవాళికి ఎంతో ఉపయోగం.

నదులలో ముఖ్యంగా ఆనకట్టల ప్రాంతాలలో బోటులు, మరపడవలలో విహారయాత్రలకు వీలు కలుగుతున్నది. ఇది ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించి ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతున్నది. తక్కువ ఖర్చుతో ఎంతో బరువున్న వస్తువులను నది నీళ్ళలో రవాణా చేయడం సులువు. దీనివల్ల ఖర్చు, శ్రమ, కలిసివస్తాయి. కొండల్లో నుంచి, గుట్టల్లోనుంచి ప్రవహించే నదులు తమతోపాటు తెచ్చిన ఇసుకను ఒడ్డుల్లో, మధ్యలో, మేటలు వేస్తాయి. ఆ ఇసుక భవన నిర్మాణాలకూ, వంతెన నిర్మాణాలకూ ఎంతో ఉపయోగపడుతున్నది.ఈ విధంగా ఆధునిక కాలంలో నదులు మానవాళికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తున్నాయి. నదులు మానవ జీవన విధానంలో విడదీయలేనంత అనుబంధం కలిగి ఉన్నాయి.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

కింది భావాన్నిచ్చే వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి రాయండి.

(అ) రైతు నాగలి ముందుకు సాగుతుంది.
జవాబు.
కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు

(ఆ) చిన్నబోయిన నేల గుండెను సేదతీరుస్తావు.
జవాబు.
గిడసబారిన పుడమి; ఎడద కరిగించెదవు

(ఇ) హైదరాబాద్ ప్రజలకు తీయని నీళ్ళందిస్తావు.
జవాబు.
భాగ్యనగరములోన వసియించు పౌరులకు పంచదారను బోలు మంచి నీరొసగెదవు.

(ఈ) పల్లెను తల్లి ప్రేమతో లాలిస్తావు.
జవాబు.
పల్లెటూళ్ళను కూర్మి తల్లివలె లాలించి

2. గంగాపురం హనుమచ్చర్మ రాసిన కింది గేయ పంక్తులు చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రవహింతువా దుందుభీ మాసీమ
పాల యేఱుగ దుందుభీ
చిరుగాలి కెరటాల
పొరలెత్తు అలలతో
దరులంటు అమృతశీ
కరములౌ జలముతో
లంటి వాని ని
ర్ఘరులంటి, పైపైని
దరులంటి జాజి క్రొ
వ్విరుల వన్నియలూని ప్రవహింతువా

ప్రశ్నలు :
అ. ఈ గేయం దేన్ని గురించి చెప్పింది ?
జవాబు.
ఈ గేయం దుందుభినది ప్రవాహం గురించి చెప్పింది.

ఆ. దుందుభి నది ప్రవాహాన్ని కవి దేనితో పోల్చాడు ?
జవాబు.
దుందుభి నది ప్రవాహాన్ని కవి పాలయేఱుతో పోల్చాడు.

ఇ. కవి దుందుభి నదిని పాలయేఱు అని ఎందుకన్నాడు?
జవాబు.
తెల్లగా ఉండే కొత్త జాజిపూల రంగుతో ప్రవహించడం వల్ల కవి దుందుభినదిని పాలయేఱు అని అన్నాడు.

ఈ. ‘దరులు’ అనే పదానికి అర్థమేమిటి ?
జవాబు.
దరులు అంటే ఒడ్డులు అని అర్థం.

ఉ. దుందుభి జలం ఎట్లా ఉన్నదని కవి ఉద్దేశం ?
జవాబు.
దుందుభి జలం అమృతపు తుంపరల వలె ఉన్నదని కవి ఉద్దేశం.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. “నది పొలానికి బలం చేకూరుస్తది” అని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
తియ్యని నదుల నీటితో పొలాలలో రుచికరమైన పంటలు పండుతాయి. కొండలు, అడవులలో నుంచి ప్రవహిస్తూ వచ్చే నదులలో ఒండ్రుమట్టి, వన మూలికలు, ఆకులు అలములు మొ||వి కొట్టుకు వస్తాయి. ఇవి పొలాలలోకి చేరి పంటమొక్కలకు ఎంతో బలాన్ని అందిస్తాయి. పంటల అధిక దిగుబడికి కారణం అవుతాయి. అందువల్లనే “నది పొలానికి బలం చేకూరుస్తుంది” అని కవి అన్నాడు.

ఆ. భాగ్యనగరానికి, మంజీర నదికి ఉన్న సంబంధం గురించి వివరించండి.
జవాబు.
భాగ్యనగరం అంటే హైదరాబాదు. ఈ నగరాన్ని కులీకుతుబ్షా అనే సుల్తాను నిర్మించాడు. ఈ భాగ్యనగరంలో

ఇ. మనం నదులను ఎట్లా కాపాడుకోవాలి ?
జవాబు.
జీవులన్నింటికీ మంచినీరు ప్రాణాధారం. నదులు మంచినీరు అందించి ప్రాణాలను కాపాడతాయి. కనుక నదులను మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. నది నీటిని వ్యర్థాలతో, మలినాలతో కలుషితం చేయకూడదు. ప్రాణాలు నిలబెట్టే నదులలోని మంచినీటిని వృథా చేయకూడదు. భవన నిర్మాణాల కోసమో, నగర నిర్మాణాల కోసమో నదులను దారి మళ్ళించ కూడదు. అట్లా చేయడం వల్ల నదులు కనుమరుగు కావడమే కాక వరదలు, ముంపులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అందువల్ల నదులను కాపాడుకోవాలి.

ఈ. నదులు ‘నాగరికతకు ఆలవాలం’ ఎందుకు ?
జవాబు.
నాగరీకరణం చెందిన మానవ జీవన విధానమే నాగరికత. మానవుడు కొండల్లో, గుహల్లో తలదాచుకున్న దశ నుంచి వ్యవసాయం చేయడం నేర్చుకొని స్థిరనివాసాలు ఏర్పరచుకున్నాడు. అవే గ్రామాలు. గ్రామ దశ నుంచి వర్తక వాణిజ్యాల అభివృద్ధితో నగరాలు ఏర్పడ్డాయి. ఈ నాగరికతలో నదులు ప్రముఖ పాత్ర పోషించాయి. ఆ మాటకొస్తే నదుల వల్లే నాగరికత అభివృద్ధి చెందింది. ప్రపంచ ప్రసిద్ధ నగరాలు అన్నీ దాదాపు నదుల ఒడ్డున ఏర్పడినవే. ఉదాహరణకు మూసీనది ఒడ్డున హైదరాబాదు, గోదావరి ఒడ్డున రాజమండ్రి, యమునా నది ఒడ్డున ఆగ్రా, గంగానది ఒడ్డున కాశీ, నైలునది ఒడ్డున కైరో, థేమ్సునది ఒడ్డున ఇంగ్లాండు, సీన్ నది ఒడ్డున రోమ్ మొదలైనవి. కనుక నదులు నాగరికతకు నిలయమైనవని చెప్పవచ్చు.

ఉ. మంజీర నది మానవులకు చేసే మేలు ఏమిటి ?
జవాబు.
మంజీర నది జీవులను కన్నతల్లిలా పోషిస్తుంది. తియ్యని మంచినీరు అందిస్తుంది. రుచికరమైన ఆహార పంటలు పండటానికి తోడ్పడుతుంది. ఎండిపోయిన, బీడుబోయిన నేలను తడిపి పంటలు పండటానికి అనువుగా తయారు చేస్తుంది. ఎటువంటి నేలలో అయినా తీయని చెరకు వంటి పంటలు పండటానికి తోడ్పడుతుంది. తన ప్రవాహంతో పాటు సారవంతమైన మట్టిని తీసుకువచ్చి పొలాలకు ఎరువుగా అందించి పంటకు బలాన్ని ఇస్తుంది. భాగ్యనగర్ వాసులకు తీయని మంచినీరు అందిస్తుంది. స్నానం, తాగునీరు, సాగునీరు మొదలైన పల్లెవాసుల అవసరాలన్నీ తీరుస్తుంది. పల్లెల్లో పండించిన ధాన్యాన్ని పట్టణాలకు పంపడానికి దోహదపడుతుంది.

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర

ఊ. మానవ నాగరికత పరిణామంలో నదుల పాత్ర ఏమిటి ?
జవాబు.
మానవ నాగరికత పరిణామంలో నదులు ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచంలో విలసిల్లిన నాగరికతలు అన్నీ నదుల ఒడ్డున ఏర్పడి అభివృద్ధి చెందినవే. ఉదాహరణకు నైలునది ఒడ్డున కైరో, థేమ్సునది ఒడ్డున ఇంగ్లాండు, యమునానది ఒడ్డున ఆగ్రా, మూసీనది ఒడ్డున హైదరాబాదు, సీన్ నది ఒడ్డున రోమ్ నగరం, గోదావరి నది ఒడ్డున రాజమండ్రి, గంగానది ఒడ్డున కాశీనగరం మొదలైనవి. ప్రాచీనకాలం నుంచి నదులు జీవుల దాహం తీరుస్తున్నాయి. వ్యవసాయానికీ, రవాణా సౌకర్యాలకు కూడా ఉపయోగపడుతున్నాయి. ఆధునికకాలంలో విద్యుత్ తయారీకి, పర్యాటకుల్ని ఆకర్షించడానికీ కూడా ఉపయోగపడుతూ మానవులకు ఎంతో మేలు చేస్తున్నాయి.

ఎ. “నీ కంకణ క్వణము నినదించినంతనే” దీన్ని వివరించండి.
జవాబు.
కంకణం అంటే గాజు, క్వణం అంటే ధ్వని. కంకణకణము అంటే గాజులు కదలేటప్పుడు వినిపించే గలగలల శబ్దం. సాధారణంగా నదిని స్త్రీతో పోలుస్తారు. ఇక్కడ కవి మంజీర నదిలోని అలల సవ్వడిని స్త్రీ గాజుల గల గలల లాగా ఉన్నాయని ఊహించాడు. ‘నీ కంకణ క్వణము నినదించినంతనే’ అంటే నీ (మంజీర నది) గాజుల సవ్వడి గలగలలు (అలల సవ్వడి) ధ్వనులు విన్న వెంటనే అని తాత్పర్యం.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. నదుల్లో కూడా నీళ్ళు కనుమరుగయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయో కారణాలు వివరించండి.
జవాబు.
నదుల్లో కూడా నీళ్ళు కనుమరుగు కావడానికి వాతావరణ కాలుష్యం, జలకాలుష్యం, నీటివృథా, అజాగ్రత్త, నిర్వహణాలోపం మొదలైనవి ముఖ్యకారణాలు.

  1. వాతావరణ కాలుష్యం : మేఘాలు వర్షించినప్పుడు భూమిపైన ఎత్తుమీద పడిన నీరు పల్లానికి ప్రవహించి చిన్న చిన్న వాగులై అవి మహానదిలా మారి చివరికి సముద్రంలో కలుస్తాయి. భూమి మీద వృక్షసంపద తగ్గిపోతూండడం వల్ల తగినంత వర్షం పడటంలేదు. అందువల్ల నదుల్లో ప్రవహించే నీటి శాతం క్రమంగా తగ్గుతున్నది.
  2. జలకాలుష్యం : ప్రవహించే నీటిలో అనేక పరిశ్రమల వ్యర్థాలు, మలిన పదార్థాలు కలిసిపోవడం వల్ల ఆ నీరు కలుషితమై పోతున్నది. ఆ నీరు తన సహజగుణాన్ని కోల్పోతున్నది.
  3. నీటి వృథా : నీటిని వృథా చేయడం వల్ల కూడా కొంతకాలానికి నదుల్లో నీరు కనుమరుగైపోతుంది.
  4. అజాగ్రత్త : నదుల్లో ప్రవహించే నీటిని జాగ్రత్త చేసుకోలేక పోవడం వల్ల ఎక్కువ శాతం నీరు సముద్రంలో కలిసిపోతున్నది.
  5. నిర్వహణాలోపం : నది నీటికి శాస్త్రీయ పద్ధతులలో నిర్వహణ లేకపోవడం వల్ల కూడా నదినీళ్ళు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.
  6. ముగింపు : ఈ విధంగా మన నాగరికతకు మూలాధారాలైన నదులను జాగ్రత్తగా కాపాడకపోతే మానవ జీవనం ప్రశ్నార్థకమౌతుంది.

ఆ. గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి.
జవాబు.
డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రచించిన ‘మంజీర’ అనే పాఠ్యభాగంలో మంజీరనది మానవాళికి చేసే మేలును గురించి తేలికైన తేటతెలుగు పదాలలో వివరించారు. మాత్రాఛందస్సులో రచించిన ఈ గేయంలో మంజీరానది సాగునీటిగా తాగు నీరుగా ఉపయోగపడుతూ ప్రజలకు చేసే మేలును వివరించారు.

సాగునీరు : మంజీర నది చల్లని తల్లి వంటిది. గాజుల గలగలలు వంటి ఆమె ప్రవాహపు సవ్వడి వింటేనే రైతన్న నాగలి ముందుకు సాగుతుంది. ఆమె చల్లని చూపు వంటి ప్రవాహంతో పొలాలన్నీ పచ్చని పైర్లతో కనుల పండుగలాగా ప్రకాశిస్తాయి. మంజీర నది ఎండిపోయిన నేలను కూడా తన తీయని నీటితో కరిగించి పంట పండటానికి అనువుగా తయారుచేస్తుంది. ఎటువంటి నేలలో అయినా చెరుకు వంటి తీయని పంటలు పండేటట్లు చేస్తుంది. అంతేకాక తన ప్రవాహంతోపాటు సారవంతమైన మట్టిని తీసుకువచ్చి పొలాలకు ఎరువుగా అందిస్తుంది. పంట మొక్కలకు బలాన్ని ఇస్తుంది.

తాగునీరు : మంజీర నది కులీకుతుబ్షా నిర్మించిన భాగ్యనగరం (హైదరాబాదు)లో నివసించే వారికి తీయని మంచి నీరు అందిస్తుంది. తన పరీవాహక పరిసరాలలో నివసించే పల్లె ప్రజలను ప్రేమగా లాలిస్తుంది. వారి సాగునీటి అవసరాలతో పాటు స్నానాల, తాగునీటి అవసరాలను కూడా తీరుస్తుంది.

పట్టణానికి తోబుట్టువులా : మంజీరనది పల్లె ప్రజలను తల్లిలా లాలిస్తుంది. పట్టణ ప్రజలను తోబుట్టువులా ఆదరిస్తుంది. పల్లె ప్రజలకు అవసరమైన దానికంటే అధికంగా దిగుబడిని అందిస్తుంది. పల్లె ప్రజలు తమ మిగులు పంటను పట్టణాలకు పంపించడానికి తోడ్పడుతుంది. ధాన్యాన్ని, ఇతర వస్తువులనూ తరలించడానికి రవాణా కోసం కూడా నది ఉపయోగపడుతుంది.

ముగింపు : ఈ విధంగా మంజీర నది సకల జీవులకూ తాగునీటి అవసరాలను తీరుస్తుంది. మానవులకు సాగునీటి అవసరాలను తీర్చి ఎంతో మేలు చేస్తున్నదని ‘మంజీర’ పాఠ్యభాగంలో కవి వర్ణించాడు.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. మీ ప్రాంతంలోని లేదా మీరు చూసిన వాగు / చెరువు / నదిని వర్ణిస్తూ కవిత / గేయాన్ని రాయండి.

పల్లవి : మా వూరు వచ్చింది మా మంచి ఏరు
మనసార నివ్వింది సిరిమల్లె తీరు
మా దాహమును తీర్చి మా పంట పండించ ॥మా వూరు॥

చరణం 1 : పగటి ఎండల్లోన పరవళ్ళు తొక్కింది
తెల్ల మబ్బుల వంటి నురగల్లు తెచ్చింది.
పండు వెన్నెల్లోన నిండుగా పారింది
ఎండు బీడుల్లోన గుండె ఉప్పొంగంగ ॥మా వూరు॥

చరణం 2 : గలగలా పారుతూ గిలిగింత పెట్టింది.
హలము పొలము దున్న రైతును తట్టింది
తీయని నీటితో తేనెను పోలింది
చక్కని పంటతో సిరులు కురిపించంగ ॥మా వూరు॥

చరణం 3 : జలపాతములతోన జలకాలు ఆడింది
గులకరాళ్ళల్లోన సెల పాటపాడింది
మంచి నీటితోన చెరువు ముంచెత్తింది.
తేటనీటితోన ఏరై పరుగెత్తంగ ॥మా వూరు॥

V. పదజాల వినియోగం

1. కింది పదాలకు సమానార్థక పదాలను పట్టికలో గుర్తించి రాయండి.

(అ) రైతు
(ఆ) చల్లదనం
(ఇ) నేల
(ఈ) స్నేహం
(ఉ) పంపి
(ఊ) ప్రకాశించు

భాష పుడమి నాగలి
అంపి విలసిల్లు చలువ
కర్షకుడు కంకణము సోపతి

(అ) రైతు – కర్షకుడు
(ఆ) చల్లదనం – చలువ
(ఇ) నేల – పుడమి
(ఈ) స్నేహం – సోపతి
(ఉ) పంపి – అంపి
(ఊ) ప్రకాశించు – విలసిల్లు

2. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు ప్రకృతి పదాలను రాయండి.

“రైతు ఎడద విశాలమైనది. ధాన్య రాసులతో దేశాన్ని సుసంపన్నం చేస్తాడు.

వికృతి ప్రకృతి
ఎడద హృదయం
రాసులు రాశులు

3. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి.

(అ) కాకతీయుల కాలం సాహిత్య సంపదతో విల్లసిల్లింది కృష్ణ కుచేలుల కూర్మి గొప్పది. = ప్రకాశించింది
(ఆ) కృష్ణ కుచేలుల కూర్మి గొప్పది. = స్నేహం, సోపతి
(ఇ) పుడమి అనేక సంపదలకు నిలయం = భూమి, ధరణి

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది ఖాళీలను పూరించండి.
ఉదా :

సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
సీతజడ సీత యొక్క జడ షష్ఠీ తత్పురుషము
చెట్టు యొక్క నీడ
వయోవృద్ధుడు
రాజులలో శ్రేష్ఠుడు

జవాబు.

సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
సీతజడ సీత యొక్క జడ షష్ఠీ తత్పురుషము
చెట్టునీడ చెట్టు యొక్క నీడ షష్ఠీ తత్పురుషము
వయోవృద్ధుడు వయసు చేత వృద్ధుడు తృతీయా తత్పురుషము
రాజశ్రేష్ఠుడు రాజులలో శ్రేష్ఠుడు షష్ఠీ తత్పురుషము
అమంగళం మంగళం కానిది నఞ తత్పురుషము
తిలకధారి తిలకమును ధరించినవాడు బహువ్రీహి సమాసం


2. కింది దానిని చదువండి.

ఇల్లు, మనిషి, పెళ్ళి మంటపం, ఫంక్షన్ హాలు, వాహనం ఏదైనాసరే అందంగా కనిపించాలంటే వివిధ రకాలుగా అలంకరణ చేస్తాం. అట్లానే రచనలు ఆకర్షణీయంగా ఉండడానికి అలంకారాలు ఉపయోగిస్తారు.
ఇది మన బడి
అక్షరాల గుడి
సరస్వతీదేవి ఒడి
మనకు నేర్పును నడవడి

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
ఈ కవిత చదువుతుంటే ఎట్లా అనిపించింది?
జవాబు.
ఈ కవిత చదువుతుంటే చెవికి ఇంపుగా ఉన్నది.

ప్రశ్న 2.
ఎందుకని వినసొంపుగా ఉన్నది?
జవాబు.
ప్రతి పాదం ‘డి’ అనే అక్షరంతో ముగియడం వల్ల వినసొంపుగా ఉన్నది.

ప్రశ్న 3.
దీనిలో ఎక్కువసార్లు వచ్చిన అక్షరం ఏది?
జవాబు.
దీనిలో ‘డి’ అనే అక్షరం ఎక్కువసార్లు వచ్చింది. పై కవితలో ‘డి’ అనే అక్షరం అనేకసార్లు రావడం వల్ల కవిత అందంగా, వినసొంపుగా ఉన్నది కదా! ఈ విధంగా వాక్యానికి ఏర్పడ్డ అందమే అలంకారం. ఆ అందం శబ్దం వల్ల వచ్చింది కాబట్టి శబ్దాలంకారం. అర్థం వల్ల అందం కలిగితే అర్థాలంకారం అవుతుంది. ఇప్పుడు ఒక శబ్దాలంకారం గురించి తెలుసుకుందాం.

కింది వాక్యాలు పరిశీలించండి.

(అ) గడ గడ వడకుచు తడబడి జారిపడెను.
(ఆ) రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది.
పై రెండు వాక్యాల్లో ఎక్కువసార్లు వచ్చిన హల్లు ఏది ?
పై వాక్యాల్లో వరుసగా ‘డ’, ‘త్త’ అనే అక్షరాలు అనేకసార్లు వచ్చాయి కదా! ఇట్లా ఒకే హల్లు అనేకసార్లు రావడాన్ని ‘వృత్యను ప్రాస’ అలంకారం అంటారు.

3. మరికొన్ని వృత్త్యనుప్రాస అలంకారానికి చెందిన వాక్యాలను పాఠాలలో వెతికి రాయండి.

  1. పైరు పచ్చలు కనుల
    పండువుగ విలసిల్లు
  2. గిడసబారిన పుడమి
    ఎడద కరిగించెదవు

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదులు, వాటిపై నిర్మించిన ఆనకట్టలు, ఆ నదుల తీరాలలో ఉన్న పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలను తెలియజేసే పట్టికను తయారుచేయండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు.
(అ) ప్రాథమిక సమాచారం :
(1) ప్రాజెక్టు పని పేరు : తెలంగాణ రాష్ట్రంలో నదులు – వాటిపై ప్రాజెక్టులు వాటి – తీరాల్లో పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలు.
(2) సమాచారాన్ని సేకరించిన విధానం : గ్రంథాలయ పుస్తకాలు, పెద్దల నుండి సమాచార సేకరణ

(ఆ) నివేదిక :

నది పేరు ప్రాజెక్టు పేరు పుణ్యక్షేత్రం (నదీతీరపు) దర్శనీయ స్థలాలు
1. గోదావరి

 

(1) నిజాంసాగర్ – ప్రాజెక్టు – అచ్చంపేట (1) సత్యనారాయణ స్వామి దేవాలయం లక్షెట్టిపేట్ (గూడెంగుట్ట) ఆదిలాబాద్ జిల్లా (1) కొయ్యబొమ్మల పరిశ్రమ నిర్మల్, జి॥ ఆదిలాబాద్
(2) సింగూరు ప్రాజెక్టు సింగూరు (2) జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర, ఆదిలాబాద్ జిల్లా (2) చేతి బొమ్మల పరిశ్రమ ఆర్మూర్, జి॥ నిజామాబాద్
(3) శ్రీరాంసాగర్ – ప్రాజెక్టు – పోచంపాడు (3) నరసింహస్వామి దేవాలయం, ధర్మపురి, కరీంనగర్ జిల్లా
(4) దుమ్ముగూడెం – పవర్ ప్రాజెక్టు – పాములపల్లి ఖమ్మంజిల్లా (4) శివాలయం, కాళేశ్వరం జి॥ కరీంనగర్
2. కృష్ణా (1) నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (నల్గొండ) నాగార్జున కొండ (1) శ్రీ జోగులాంబదేవి దేవాలయం, ఆలంపూర్ మహబూబ్నగర్ జిల్లా (1) పిల్లలమర్రి మహబూబ్నగర్ జిల్లా
(2) జూరాల ప్రాజెక్టు రేవులపల్లి – మహబూబ్నగర్ (2) శ్రీరంగనాయక స్వామి దేవాలయం, వనపర్తి, మహబూబ్నగర్ (2) గద్వాల్ పోర్టు, మహబూబ్నగర్ జిల్లా

(ఇ) ముగింపు :
తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యనదులైన గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, ఆ నదులపై నిర్మించిన ప్రాజెక్టుల వివరాలు మరియు ఆ నదుల పరీవాహక ప్రాంతాలలోని ప్రసిద్ధ దర్శనీయ స్థలాల వివరాలను పట్టికలో పొందుపరిచాను. పెద్దల ద్వారా వాటి గూర్చి తెల్సుకొంటున్నప్పుడు ఆ స్థలాలను దర్శిస్తే బాగుండుననిపించింది.
ఉదా : మహబూబ్ నగర్ లోని పిల్లలమర్రిలో 700 సం||ల క్రితపు మఱివృక్షం ఉందట. అలాంటి వింతలు విశేషాలు గల స్థలాలను సెలవులలో మా కుటుంబంతో కలిసి దర్శించుకోవాలని నిర్ణయించుకొన్నాను.
TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర 1

TS 8th Class Telugu 7th Lesson Important Questions మంజీర

పర్యాయపదాలు

  • క్వణం = శబ్దం, సవ్వడి, చప్పుడు
  • కర్షకుడు = రైతు, వ్యవసాయదారుడు, కృషీవలుడు, హాలికుడు
  • నాగేలు = నాగలి, హలం
  • చేయి = కరం, హస్తం, పాణి
  • కన్ను = నేత్రం, అక్షం, చక్షువు
  • పండుగ = ఉత్సవం, వేడుక
  • పుడమి = నేల, ధరణి, భూమి
  • పొలం = చేను, క్షేత్రం
  • పురం = నగరం, పట్టణం
  • నీరు = జలం, ఉదకం, నీళ్లు, తోయం
  • తల్లి = అమ్మ,, అంబ, జనని, మాత

ప్రకృతి – వికృతిలు

  • హలము – నాగేలు, నాగలి
  • హృదయం – ఎద, ఎడద, డెందం
  • పృథివి, పృథ్వి – పుడమి

సంధులు

  • చల్ల్దాసవే = చల్లనిదానవు + ఏ = ఉత్వ సంధి
  • తీయనిదానవే = తీయనిదానవు + ఏ = ఉత్వ సంధి
  • చేదైన = చేదు + ఐన = ఉత్వ సంధి = ఉత్వ సంధి
  • నీరొసగెదవు = నీరు + ఒసగెదవు = ఉత్వ సంధి
  • సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
  • నినదించినంతనే = నినదించిన + అంతనే = అత్వ సంధి
  • కనినంత = కనిన + అంత = అత్వ సంధి
  • సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
  • పల్లెటూళ్ళను = పల్లె + ఊళ్లను = టుగాగమ సంధి
  • సూత్రం : కర్మధారయాల్లో ఉత్తునకు అచ్చు పరమైనపుడు టుగాగం అవుతుంది.
  • స్నానపానాదులకు = స్నానపాన + ఆదులకు = సవర్ణదీర్ఘ సంధి
  • సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర

సమాసాలు

  • కంకణక్వణం – కంకణం యొక్క క్వణం – షష్ఠీ తత్పురుష సమాసం
  • ధాన్యరాసులు – ధాన్యం యొక్క రాసులు – షష్ఠీ తత్పురుష సమాసం
  • పల్లెటూళ్ళు – పల్లె అయిన ఊళ్ళు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
  • జీవకణములు – జీవమైన కణములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

గేయం – అర్థాలు – తాత్పర్యాలు

I. (i) నీ కంకణక్వణము
నినదించి నంతనే
కర్షకుని నాగేలు
కదలి ముందుకు సాగు
నీ చేతి చలువ చిం
దిలిపాటు గనినంత
పైరు పచ్చలు కనుల
పండువుగ విలసిల్లు
ఎంత చల్లని దానవే! నీవు మంజీర!
ఎంత తీయని దానవే!

అర్థాలు :
మంజీర! = తల్లీ మంజీరా!
సవు = నువ్వు
ఎంత చల్లన
దానవే! = = ఎంత చల్లని దానవో కదా!
ఎంత తీయని
దానవే! = ఎంత తీయని దానవో కదా!
నీ = నీ
కంకణక్వణము = చేతి గాజుల గలగలలు – ఇక్కడ ప్రాహమని అర్థం
నినదించిన + అంతనే = సవ్వడి చేయగానే
కర్షకుని = రైతు
నాగేలు = నాగలి
కదలి = కదలిక వచ్చి ముందుకు
సాగు = ముందుకు సాగుతుంది
నీ = నీ
చేతి చలువ = మంచితనపు (స్వచ్ఛమైన నీరు)
చిందిలిపాటు = పరవళ్ళ
కనిన + అంత = చూడగానే
పైరు పచ్చలు = పైరుల పచ్చదనాలు
కనుల పండువగ = కన్నుల పండుగలాగా
విలసిల్లు = పకాశిసాయి

తాత్పర్యం : అమ్మా! మంజీర! ఎంత చల్లని దానవు నువ్వు. ఎంత తీయని దానవు నువ్వు. నీ నీటి ప్రవాహప సవ్వడి, నీ చేతి గాజుల గలగలల శబ్దం వింటే చాలు రైతన్న నాగలి ముందుకు సాగుతుంది. నీ మంచితనం చూసిన వెంటనే రెప్పపాటులో పచ్చనిపైర్లు కన్నుల పండుగగా (ప్రకాశిస్తాయి.

(ii) గิడసబారిన పుడమి
ఎడద కరిగించెదవు
చేదైన నేలలో
చెరకు పండించెదవు
చేవగలిగిన మట్టి
జీవకణములు తెచ్చి
పొలముకు ఎరువుగా
బలము చేకూర్చెదవు
ఎంత చల్లని దానవే! నీవు మంజీర!
ఎంత తీయనిదాసవే!

అర్థాలు :
మంజీర! = తల్లీ మంజీరా!
నీవు = సీవు
ఎంత చల్లని దానవే! = ఎంత చల్లని దానవో కదా!
ఎంత తీయని దానవే! = ఎంత తీయని దానవో కదా!
గిడసబారిన = ఎండిపోయిన
పుడమి ఎడద = నేలతల్లి హ్లయాన్ని
కరిగించెదవు = కరిగిస్తావు
చేదు + ఐన = చేదైన
నేలలో = నేలలో
చెరుకు = తీయన చెరకు
పండించెదవు = పండిస్తావు
జీవకణములు = జీవ కణాలు కలిగిన
చేవ గలిగిన = సారవంతమైన
మట్టి = మట్టిని
తెచ్చి = తీసుకొన వచ్చి
పొలముకు = పోలాసిక
ఎరువుగా = ఎరువుగా ఇచ్చ
బలము = బలాన్ని
చేకూర్చెదవు = చేకూరుస్తావు

తాత్పర్యం : తల్లీ! మంజీర! చిన్నటోయిన నేలతల్లి హృదయాన్ని కరిగిస్తావు. చేదైన నేలలో తీయని చెరుకును పండిస్తావు. సారవంతవైన మట్టిని తీసుకువచ్చి పౌలాలకు ఎరువుగా అందించి బలాన్నిస్తావు.

II. (i) ఆనాడు కుతుబు సు
ల్తాను నిలిపిన పురము
ఖాగ్యనగరములోన
వసియించు పౌరులకు
పంచదారసు జోలు
మంచి సీరొసగెదవు
ఎంత చల్లని దానవే! నీవు మంజీర!
ఎంత తీయని దానవే!

అర్థాలు :
మంజీర! = తల్లీ మంజీరా!
నీవు = నీవు
ఎంత చల్లని దానవే! = ఎంత చల్లని దానవో కదా!
ఎంత తీయని దానవే! = ఎంత తీయని దానవో కదా!
ఆనాడు = ఎప్పుడో
కుతుబుసుల్తాను = కులీకుతుబ్షా
నిలిపిన = నిర్మించిన
పురము = నగరమైన
లోస = భాగ్ననగరము (హైదరాబాదు)లోన
వసియించు = నివసించే
పౌరులకు = ఝజలకు
పంచదారను + పోలు = పంచదార లాగా తీయనైన
మంచినీరు = మంచనళ్ళ్రు
ఒసగెదవు = అందిస్తావు

తాత్పర్యం :
అమ్మా! మంజీర! కులీకుతుబ్షా నిర్మించిన భాగ్యనగర్ (హైదరాబాద్) వాసులకు చక్కెర వంటి తీయని తాగునీటిని అందిస్తావు.

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర

(ii) పల్లెటూళ్ళను కూర్మి
తల్లివలె లాలించి
స్నానపానాదులను
సమకూర్చెదవు నీవు
పట్టణమ్ములసు తో
బుట్టువలె [పేమించి
ధాన్యరాసుల నంపి
తరచు పోషించెదవు
ఎంత చల్లని దానవే! నీవు మంజీర!
ఎంత తీయని దానవే!

అర్థాలు :
మంజీర! = తల్లీ మంజీరా!
నీవు = నీవు
ఎంత చల్లని దాసవో! = ఎంత చల్లని దానవో కదా!
ఎంత తీయని దాసవో! = ఎంత తీయని దానవో కదా!
నీవు = నువ్వు
పల్లె+ఊళ్ళను = పల్లెటూళ్ళను
కూర్మి = (పేమగా
తల్లివలె = తల్లిలాగా
లాలంచి = లాలించి
స్నాన పాన + ఆదులను = స్నానం, మంచినీరు వంటి అవసరాలను
సమకూర్చెదవు = తీరుస్తావు
పట్టణమ్ములను = నగరాలను
తోబుట్టువల = తోడబుట్టిన వాళ్ళుగా
(పేమించి = (పేమించి
ఢాన్యరాసులను = పల్లెల్లో పండిన ధాన్యాలను
అంపి = ఆ నగరాలకు పంపించి
తరచు = ఎల్లప్పుడూ
పోషించెవు =పోషిస్నావు

తాత్పర్యం:
తల్లీ! మంజీర! పల్లెలను అమ్మలాగ, (పేమగా లాలించి స్నానం, తాగునీరు వంటి అవసరాలను తీరుస్తావు. నగరాలను తోడబుట్టిన వాళ్ళుగ [పేమించి పల్లెల్లో పండిన ఢాన్యాన్ని పంపి ఎల్లప్పుడు పోషిస్తావు. అమ్మా! మంజీర ఎంత చల్లని దానవు నువ్వు. ఎంత తీయని దానవు.

పాఠ్యభాగ ఉద్దేశం :

ప్రశ్న 1.
మంజీర పాఠం ఉద్దేశం తెల్పండి.
జవాబు.
పాడి పంటలకు, సిరిసంపదలకు నదులే మూలం. తెలంగాణా రాష్ట్రంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్, సింగూర్, ఘనపురం ప్రాజెక్టులు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి.
ప్రజల జీవనానికి, పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఎంతో మేలును చేకూరుస్తున్నాయని తెలుపడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు :

ప్రశ్న 1.
గేయ ప్రక్రియ గురించి రాయండి.
జవాబు.
మంజీర పాఠం గేయ ప్రక్రియకు చెందినది. పాడుకోవటానికి వీలుగా ఉండే కవిత్వాన్ని గేయం / పాట అంటారు. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. ఈ పాఠం డా॥ వేముగంటి నరసింహాచార్యులు రాసిన “మంజీర నాదాలు” అనే గేయకావ్యంలోనిది.

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర

కవి పరిచయం

ప్రశ్న 1.
వేముగంటి నరసింహాచార్యుల పరిచయం రాయండి.
జవాబు.
పాఠ్యభాగం పేరు : మంజీర
కవి పేరు : డా॥ వేముగంటి నరసింహాచార్యులు
జననం : 30-06-1930
మరణం : 29-10-2005
జన్మస్థలం : సిద్ధిపేట జిల్లాలోని సిద్ధిపేట
తల్లిదండ్రులు : తండ్రి రంగాచార్యులు, తల్లి రామక్క
రచనలు : తిక్కన, రామదాసు, మంజీర నాదాలు, వివేక విజయం మొదలైన 40కిపైగా రచనలు.
బిరుదులు : కవి కోకిల, కావ్యకళానిధి, విద్వత్కవి.
సత్కారాలు : తెలుగు విశ్వవిద్యాలయం వీరిని డాక్టరేట్తో సత్కరించింది.
విశేషాంశాలు : వీరు ‘సాహితీ వికాస మండలి’ అనే సంస్థను, మెదక్ జిల్లా రచయితల సంఘం అనే వాటిని స్థాపించి, సాహిత్య వికాసానికి కృషి చేశారు.
శైలి : వేముగంటి రచనలన్నీ చక్కని ధారతో, సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. వీటిలోని తెలంగాణ భాష ఇంపు, సొంపు పాఠకులను పరవశింపజేస్తాయి.

ప్రవేశిక:

జలధారలు ప్రాణికోటి జీవనాధారాలు. అందుకే మానవ జీవనమంతా నదీ పరీవాహాల్లో విస్తరించింది. ముఖ్యపట్టణాలు, తీర్థస్థలాలు అన్నీ నదుల నానుకొని వ్యాపించాయి. చినుకులు కాలువలై, కాలువలు నదులై తాగునీరుగా, సాగునీరుగా మారి మనిషికి ఆహారాన్ని, ఆరోగ్యన్ని అందిస్తాయి. అందుకే నది పవిత్రమైనది. పుణ్యరపదమైనది. మన రాష్ట్రంలో (్రవహించే ముఖ్యమైన జీవనదుల్లో ‘మంజీర’ ఒకటి. ఆ నదీమతల్లి ప్రస్థాన్ని హృదయంతో దర్శించిన కవి వేముగంటి నరసింహాచార్యుల రచనను ఆస్వాదిద్దాం. అవగాహన చేసుకుందాం….

కఠినపదాలకు అర్థాలు:

  • క్వణము – శబ్దం
  • చిందిలిపాటు – పరవళ్ళు
  • చేవ – శక్తి, సారము
  • హూర్మి – เపేమ
  • చేతి చలువ – చేతి మంచితనము
  • కనుట – చూచుట
  • กิడసబారిన – ఎండిపోయిన
  • అంపి – పంపించి
  • ఆదులు – మొదలైనవన్నీ
  • తరచు – ఎల్లప్పుడు
  • లాలించు – బజజ్జగంంు
  • వసించు – నివసించుట
  • పోలుట పోలిక – సమానమైన
  • పురము – పట్టణం
  • తోబుట్టువు – తనతో పుట్టినవారు (అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు)

నేనివి చేయగలనా?

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర 4

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 2nd Lesson సముద్ర ప్రయాణం Textbook Questions and Answers.

సముద్ర ప్రయాణం TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana

చదువండి – ఆలోచించి చెప్పండి

పడవలో ఇంకా ఇద్దరు భారతీయ విద్యార్థులుండిరి. వారు నాతో మాట్లాడుతూ ఉండిరి. సర్కారువారు వారిని స్కాలర్షిప్ ఇచ్చి పంపినది. కొంతమంది తల్లిదండ్రుల పైసాతో వచ్చుచుండిరి. నేను ఎక్కువ సామాను లేకుండా 22 పౌండ్లతోనే ఇంగ్లండుకు బయలుదేరినాను. ఉన్ని బట్టలు నా వద్ద సరిపోయేటన్ని లేకుండె. ధోతి, పయిజామా, షేర్వాణీతోనే పడవలో తిరిగేవాణ్ణి. దేవునిపైన భారం వేసినాను. బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరినాను. గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడుగున ఉత్తరం వైపు మా ప్రయాణం సాగుచుండెను. గ్రేట్ బ్రిటన్ భూమి కనబడుచుండెను. దేవుడు నన్ను తుదకు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి, కృతజ్ఞతా వందనం చేసితిని.

ప్రశ్న1.
పడవలోని వాళ్ళు ఎక్కడికి ప్రయాణమైపోతున్నారు ?
జవాబు.
పడవలోని వాళ్ళు బొంబాయి నుండి ఇంగ్లండుకు ప్రయాణమైపోతున్నారు.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

ప్రశ్న2.
వాళ్ళు బ్రిటన్ క్కు ఎందుకు వెళ్ళి ఉండవచ్చు ?
జవాబు.
వాళ్ళు చదువుకోవడానికి బ్రిటన్కు వెళ్ళి ఉండవచ్చు.

ప్రశ్న3.
పడవలో ప్రయాణించిన వ్యక్తి దేవుడికి కృతజ్ఞతా వందనం చెప్పటానికి గల కారణాలు ఏమై ఉంటాయి ?
జవాబు.
ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, అనుకున్నచోటుకు క్షేమంగా చేరినందుకు దేవుడికి కృతజ్ఞతా వందనం చెప్పి ఉండవచ్చు. ఎంతో దూరంలో ఉన్న బ్రిటన్కు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా చేరినందుకు కృతజ్ఞతలు చెప్పి ఉండవచ్చు.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 13)

ప్రశ్న 1.
వాహనాలు కాన్వాయ్గా వెళ్ళడం ఎప్పుడైనా చూశారా ? దేని కొరకు అట్లా వెళ్తాయి ?
జవాబు.
వాహనాలు కాన్వాయ్గా వెళ్ళటం చాలాసార్లు చూశాము. రాజకీయ నాయకులు, మంత్రులు ప్రయాణం చేస్తున్నపుడు వారికి రక్షణగా బందోబస్తు కొరకు కాన్వాయ్లు వెళ్తుంటాయి.

ప్రశ్న 2.
సైరన్ లేదా అలారం ఎందుకు మోగిస్తారు ?
జవాబు.
ఒక సంకేతాన్ని గాని, హెచ్చరికను గాని సూచించటానికి సైరన్ లేదా అలారం మోగిస్తారు.

ప్రశ్న 3.
దూర ప్రయాణాలకు ఎట్లా సిద్ధం కావాలి ?
జవాబు.
దూర ప్రయాణాలకు సిద్ధమయ్యేటప్పుడు మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. కావలసినంత డబ్బు, దుస్తులు, వస్తు సామగ్రిని, మందులను సిద్ధంగా ఉంచుకోవాలి.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 14)

ప్రశ్న 1.
ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కొరకు ప్రయాణీకులు ఏమేం చేస్తుంటారో చెప్పండి.
జవాబు.
ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కొరకు ఎఫ్.ఎమ్. రేడియోలు, లాప్టాప్లు, సెల్ఫోన్లు వాడుతున్నారు. వీటితోపాటుగా హౌసీ, చదరంగం వంటి ఆటలు ఆడుతున్నారు. కొంతమంది అంత్యాక్షరి పోటీలు కూడా పెట్టుకుంటారు.

ప్రశ్న 2.
ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణీకులతో ఎట్లా ఉండాలి ? ఎందుకు ?
జవాబు.
ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణీకులతో సౌమ్యంగా, మర్యాదగా ప్రవర్తించటానికి ప్రయత్నించాలి. వారితో కలిసిపోయి ఉండటానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే వారి భావాలు మనకు, మన భావాలు వారికి తెలుస్తాయి. నలుగురిలో ఎలా మసలుకోవాలో తెలుస్తుంది.

ప్రశ్న 3.
కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి భాష అర్థం కాకపోతే ఎటువంటి చిక్కులెదురవుతాయి ? అప్పుడు మీరేం చేస్తారు?
జవాబు.
కొత్త ప్రదేశానికి వెళ్ళినపుడు అక్కడి భాష అర్థంకాకపోతే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటప్పుడు వారు మాట్లాడేటప్పుడు వారి హావభావాలను బట్టి అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాం. లేదా ‘దుబాసీ’ని ఏర్పాటు చేసుకుంటాం.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 15)

ప్రశ్న 1.
విదేశాలకు వెళ్ళేటప్పుడు గడియారంలో సమయాన్ని సరిచేసుకోవాలి. దీనికి కారణం ఏమిటి ?
జవాబు.
సూర్యుడు తూర్పు నుండి పడమరకు ప్రయాణం చేస్తాడు. కాబట్టి పశ్చిమ దేశాలకు వెళ్ళేటప్పుడు గడియారంలో సమయాన్ని పెంచుకోవాలి. తూర్పుదేశాలకు వెళ్ళేటప్పుడు సమయాన్ని తగ్గించుకోవాలి. గ్రీన్విచ్ మీన్ అని దీనిని వ్యవహరిస్తారు.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

ప్రశ్న 2.
విదేశాలలో మనకు తెల్సినవారు, బంధువులుంటే ఎట్లాంటి సౌకర్యాలు పొందవచ్చో చెప్పండి.
జవాబు.
విదేశాలలో మనకు తెల్సినవారు బంధువులు ఉంటే ఒక రకమైన ఊరట కలుగుతుంది. ఆ ప్రాంతంలోని చారిత్రాత్మక, విశిష్ట ప్రదేశాలను తెలుసుకునే అవకాశం, చూసే అవకాశం ఉంటుంది. భాష అంతగా రాకపోయినా బాధపడవలసిన అవసరం ఉండదు.

ప్రశ్న 3.
“ఈశ్వరా నీవే దిక్కు” అని రచయిత అనుకోటానికి కారణమేమిటి ? మీకెదురైన అట్లాంటి సందర్భాన్ని చెప్పండి.
జవాబు.
భారతదేశం నుండి ఇంగ్లండుకు చేరిన వారివద్ద తగినంత డబ్బు లేకపోతే అట్లాంటి వారిని డీ పోర్టు చేసి వాపసు పంపుతారని, బ్రిటీషు పోలీసులు చాలా స్ట్రిక్ట్ అని రచయితకు ఆంగ్లో ఇండియన్ ఫాల్సెట్ చెప్పారు. అపుడు రచయిత తనను ఇంగ్లండులో దిగనివ్వకుండా వెనక్కు పంపుతారని భయపడి “ఈశ్వరా నీవే దిక్కు” అని అనుకున్నాడు. నేను ఒకసారి నా మిత్రునితో కలసి బెంగుళూరు వెళ్ళాను. అపుడు మా టికెట్ను ఎక్కడో పోగొట్టుకున్నాం. టి.సి. టికెట్ చూపించకపోతే జైలుకు పంపిస్తాడేమోనని భయపడి “ఈశ్వరా నీవే దిక్కు” అని అనుకున్నాం.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 16)

ప్రశ్న 1.
రచయితకు సురేశ్ బాబు సహాయం లేకుండానే పర్మిషన్ దొరకడానికి కారణం ఏమై ఉంటుంది ?
జవాబు.
బ్రిటన్ పోలీసులు రచయితను చూసి చదువు కొరకు వచ్చారని అనుకున్నారు. అదే విషయం రచయితను అడిగారు. రచయిత అవునని చెప్పేటప్పటికి ఇంకా ఏమీ అడగకుండానే ‘పర్మిటెడ్’ అని స్టాంపు వేశారు. అందువల్ల రచయితకు సురేశ్బాబు సహాయం అవసరం లేకపోయింది.

ప్రశ్న 2.
ఏఏ సందర్భాల్లో మీరు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటారో తెల్పండి.
జవాబు.
కష్టంలో నుండి బయటపడ్డప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటాము. కుటుంబ సభ్యులలో, స్నేహితులలో ఎవరైనా అనారోగ్య స్థితి నుండి బయటపడవేసినందుకు దేవునికి కృతజ్ఞతను చెప్పుకుంటాం.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. ఏదైనా సాధించాలంటే పట్టుదల, దృఢ సంకల్పం అవసరం. దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
(లేదా)
ముద్దు రామకృష్ణయ్య పట్టుదల, ఆత్మవిశ్వాసం గలవాడని ఎలా చెప్పగలవు ?
జవాబు.
ఏదైనా సాధించాలంటే పట్టుదల, దృఢ సంకల్పం అవసరం. ఈ రెండూ లేకపోతే దేనినీ సాధించలేము. ఉదాహరణకు మన పాఠంలోని సముద్ర ప్రయాణం వ్రాసిన ముద్దు రామకృష్ణయ్యనే తీసుకుందాం ! ఆయన ప్రయాణ కాలం రెండవ ప్రపంచ యుద్ధకాలం. అపుడు ప్రయాణం చేయాలంటే మనసును రాయి చేసుకోవాల్సిందే ! ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించిన కృష్ణయ్య దృఢ సంకల్పంతో, పట్టుదలతో తన మనసులోని కోరికను, లక్ష్యాన్ని సాధించటానికి సుదూర ప్రాంతమైన గ్రేట్ బ్రిటన్కు ప్రయాణమయ్యాడు. పైసలు లేవు, తెలిసినవారు లేరు. అయినా మంచి సంకల్ప బలం ఆయనను ఇంగ్లండుకు నడిపించింది. ఆయనలోని కృతనిశ్చయం, దృఢ సంకల్పం ఆయన విజయానికి దారితీశాయి. గ్రేట్ బ్రిటన్ వెళ్ళి అక్కడి లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి యం.ఇడి. పట్టా పొందారు కదా ! కాబట్టి పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.

1. కింది వాక్యాలు. పాఠంలోని ఏ పేరాలో ఉన్నవో గుర్తించి, పేరాకు శీర్షికను పెట్టండి.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం 1
జవాబు.

వాక్యం పేరా సంఖ్య శీర్షిక
1. పడవలో రిసెప్షన్ రూం కూడా ఉంటుంది. 13వ పేజీలో 4వ పేరా పడవ ప్రయాణంలో సౌకర్యాలు
2. నేను ధోవతి శేర్వానీతో ఉంటిని 1 పేజీ 1వ పేరా వేషధారణ
3. ఏవేళ ప్రాణం పోతుందో 12వ పేజీ 1వ పేరా రెండవ ప్రపంచ యుద్ధం
4. మేము పడవ నుండి దిగేవరకు సూర్యాస్తమయం అయింది. 16వ పేజీ  చివరి పేరా గ్రేట్ బ్రిటన్

 

2. కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

హైదరాబాద్ నుండి నేను రైలులో బాసర రైల్వేస్టేషన్కు చేరుకున్నాను. అక్కడి నుండి బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ దేవి ఆలయానికి చేరుకున్నాను. ఆధ్యాత్మికత విలసిల్లే ప్రశాంత సుందర ప్రదేశంలో, గోదావరినది తీరాన ఈ సుందర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్నది.

ఇక్కడి సరస్వతీదేవి సైకతమూర్తిని వ్యాసమహర్షి మలిచాడని ప్రసిద్ధి. ఈ వాగ్దేవతా సమక్షంలో వసంతపంచమిరోజు పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తే మంచి విద్యావంతులు అవుతారని ప్రతీతి. దసరా పండుగ రోజుల్లో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క అవతార మూర్తిగా అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రోజుల్లో భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ పుణ్యక్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది.

అ) బాసర పుణ్యక్షేత్రంలోని దేవత ఎవరు ?
జవాబు.
బాసర పుణ్యక్షేత్రంలో వెలసిన దేవత శ్రీ జ్ఞాన సరస్వతీదేవి.

ఆ) సరస్వతీదేవి ఆలయం ఏ నది తీరాన ఉన్నది ?
జవాబు.
సరస్వతీదేవి ఆలయం గోదావరి నదీ తీరాన ఉన్నది.

ఇ) సరస్వతీదేవి సైకతమూర్తిని మలచినవారు ఎవరు ?
జవాబు.
సరస్వతీదేవి సైకతమూర్తిని మలచినవారు వేదవ్యాస మహర్షి.

ఈ) నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి ?
జవాబు.
నవరాత్రి ఉత్సవాలు దసరా పండుగ రోజుల్లో జరుగుతాయి.

ఉ) పై పేరాకు శీర్షిక సూచించండి.
జవాబు.
ఆధ్యాత్మికతకు మారుపేరు – బాసర.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) దూర ప్రయాణాలకు పోయేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ?
జవాబు.
దూర ప్రయాణాలకు పోయేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బు చేతినిండా ఉంచుకోవాలి. ఆయా ప్రాంతాన్ని బట్టి దుస్తులను సమకూర్చుకోవాలి. అక్కడ ఎవరైనా తెలిసిన వారుంటే వారి చిరునామా, ఫోన్ నంబర్లను తీసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యమైంది ఆ ప్రాంతంలో మాట్లాడే భాషను కొంతన్నా మాట్లాడగలగాలి. ముందే ఆ భాషను నేర్చుకొని ఉండాలి. లేదా ప్రపంచ భాషగా ప్రసిద్ధి చెందిన ఏదో ఒక భాషను నేర్చుకొని ఉండాలి. దానితోబాటుగా మన భాషలోను, ఆ ప్రాంతం భాషలోను చక్కగా మాట్లాడగలిగే వారిని ముందుగా కలుసుకోవటం చేయాలి.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

ఆ) రచయిత ఉన్నతవిద్య కోసం పట్టుదలతో ఇంగ్లాండు వెళ్ళాడు కదా ! దీని ద్వారా మీరేం గ్రహించారు ?
జవాబు.
కృషి, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించగలమన్న విషయాన్ని రచయిత ఇంగ్లాండుకు వెళ్ళిన సంఘటన ఋజువు చేస్తోంది. జ్ఞానాన్ని సంపాదించటానికి ఎల్లలుండవు. దేన్నైనా సాధించాలనే దృఢ సంకల్పం ఎటువంటి ఆటంకాలనైనా ఎదుర్కొని విజయం సాధించేందుకు తోడ్పడుతుంది. మంచి సంకల్పం ఉంటే విజయాలు వాటంతట అవే వెతుక్కుని వస్తాయట. కనుక మనం దేనిలో విజయం సాధించాలనుకున్నామో దానిని సాధించటానికి పట్టుదలతో కృషిచేయాలని గ్రహించాము.

ఇ) “ఉన్నత లక్ష్యం, పట్టుదలతో, దేనినైనా సాధించవచ్చు” వివరించండి. (లేదా) సముద్ర ప్రయాణం పాఠం ఆధారంగా పట్టుదలతో దేనినైనా సాధించవచ్చును అని వివరించండి.
జవాబు.
ఉన్నత లక్ష్యంతో, పట్టుదలతో దేనినైనా సాధించవచ్చన్నది యథార్థం. స్వామి వివేకానంద భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. దానికోసం ఆయన ప్రపంచదేశాలన్నీ చుట్టి వచ్చాడు. చేతిలో డబ్బుల్లేకపోయినా, ఎన్నో రోజులు పస్తులున్నా ఆయన ముందు తన దేశభక్తిని ప్రపంచానికి చాటాలనే లక్ష్యం ఉండటం చేత ఆ సమస్యలు ఆయనను ఏమి చేయలేక పోయాయి. చికాగోలో ఉపన్యాసానికి ముందు ఆయన ఆహారం లేక సొమ్మసిల్లి పడిపోతే ఆయనను ఎక్కడో చూసిన ఒక స్త్రీ రక్షించి ఆహారాన్నిచ్చి ఆయనను చికాగో నగరానికి పంపించింది. కాబట్టి ఉన్నత లక్ష్యం, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించగలం అన్నది నిజం.

ఈ) ఒక కొత్త ప్రదేశాన్ని దర్శించినప్పుడు అక్కడ తెలియని విషయాలను తెల్సుకోవడానికి మీరేంచేస్తారు ?
జవాబు.
క్రొత్త ప్రదేశాన్ని దర్శించినపుడు అక్కడ తెలియని విషయాలను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం. ఆ ప్రదేశంలో పరిచయమున్నవారితో స్నేహం చేసి తెలుసుకుంటాం. ఆ ప్రాంతానికి సంబంధించిన అట్లాసు, గైడ్లపై ఆధారపడతాం. తెలిసిన బంధువులు, స్నేహితులు, మన వూరివారు ఆ ప్రాంతంలో ఎవరున్నారనే విషయాన్ని తెలుసుకుంటాం. అక్కడున్న పర్యాటక ఏజెన్సీలలో సంప్రదిస్తాం. అక్కడి వింతలు, విశేషాలు తెలుసుకుని వాటిని చూడటానికి ప్రయత్నిస్తాం: నేటి సాంకేతిక పరిణామాలను అనుసరించి ‘నెట్’ ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటాం. ‘వికిపీడియా’ ప్రపంచాన్నంతటిని మన చేతుల్లోకి తెచ్చింది కదా ! దానిని ఉపయోగించి మరింత సమాచారాన్ని తెలుసుకుంటాం. (అదనపు ప్రశ్న)

ఉ) గ్రేట్ బ్రిటన్ని చేరిన రచయిత మనఃస్థితిని వివరించండి.
జవాబు.
రచయిత ఎన్నో అడ్డంకులను అధిగమించి చదువుకోసం చివరికి గ్రేట్ బ్రిటన్ చేరుకున్నారు. పడవలో నుండి బయటకు అడుగుపెట్టగానే ఆయనకు పట్టరాని సంతోషం కలిగింది. గ్రేట్ బ్రిటన్ని చూస్తూ అలా నిలబడిపోయారు. సాధ్యం కాదనుకున్న దానిని దేవుడు సాధ్యం చేశాడు. “ఎక్కడో తెలంగాణలో మారుమూల గ్రామంలో పుట్టిన నేనెక్కడ, బ్రిటన్ ఎక్కడ ! పైసా లేకుండా రావటం ఎంత ఆశ్చర్యం. ఆ ఈశ్వరుడే నన్ను రక్షించి ఇక్కడకు తీసుకువచ్చాడు.” అని రచయిత అనుకున్నాడు. బ్రిటన్ సుందర దృశ్యాలను చూసే అదృష్టాన్ని ఉన్నత చదువులు చదివే అదృష్టాన్ని తనకు కల్పించినందుకు దేవునికి కృతజ్ఞతలను తెలుపుకున్నాడు.

ఊ) సురేష్ బాబుకు, రచయితకు మధ్య జరిగిన సంభాషణను వివరించండి.
జవాబు.
(అదనపు ప్రశ్న) రచయిత గ్రేట్ బ్రిటన్కు ప్రయాణమయ్యాడు. ఆయనతో పాటు కరీంనగర్కు చెందిన జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గారి అబ్బాయి సురేష్ బాబు ప్రయాణించాడు. ఆయన స్కాలర్షిప్తో పాటు దండిగా డబ్బులు తెచ్చుకుంటున్నాడు. రచయిత తనని తాను పరిచయం చేసుకొని క్లుప్తంగా తన దీన పరిస్థితిని, చదువుకోవాలన్న ఆసక్తిని వినిపించాడు. తన దగ్గర డబ్బు లేదన్న రహస్యాన్ని ఎవరికి చెప్పవద్దని వాగ్దానం తీసుకున్నాడు.

సురేష్ రచయిత “బాబు ! నీకు డబ్బు ప్రశ్న లేదు. నీ దగ్గరున్న 150 పౌండ్ల డ్రాఫ్ట్ ఉంది. అందులో వంద పౌండ్లు నావి అని చెప్పు” అని వేడుకున్నాడు. “నీ డబ్బు అడగను నన్ను పడవ దిగేటట్లు చూడు” అని కోరాడు. సురేష్ బాబు సరేనని ఒప్పుకున్నాడు. అయితే రచయితకు సురేష్ బాబు సహాయం లేకుండానే చివరికి ‘పర్మిటెడ్’ అని స్టాంపు వేశారు బ్రిటన్ పోలీసులు. అయినా తనకు ఒక ధీమాను, ఓదార్పును ఇచ్చిన సురేష్ బాబుకు రచయిత కృతజ్ఞతలను చెప్పుకున్నాడు.

ఋ) రచయిత ఎడెన్లో దిగినప్పటి అనుభవాలను రాయండి. (అదనపు ప్రశ్న)
జవాబు.
గ్రేట్ బ్రిటన్లో మొదటి మజిలీ ఆడెన్ (ఎడెన్). ఎడెన్ పట్టణంలోకి వెళ్ళటానికి రచయిత తోటి ప్రయాణీకులకు అనుమతి లభించింది. రచయిత తోటి ప్రయాణికుడి బంధువులు ఆడెన్లో ఉన్నారు. అందులో ఒకరు కారును తీసుకువచ్చి ఆడెన్ ప్రాంతంలోని చారిత్రాత్మక ప్రాంతాలన్నీ చూపించాడు. వారింటిలోనే శాకాహార భోజనాన్ని వీరికి అందించాడు. కొంత విశ్రాంతి అనంతరం రచయితను ఆయనతో ఉన్న గుజరాతీ పిల్లలను మరల ఓడరేవులో దించేశాడు. ఆడెన్లో ఉండే వారందరూ దాదాపు అరబ్బీ ముస్లింలే. హైదరాబాద్ లోని ముస్లింల మొహల్లా ఉన్నట్లు ఆడెన్ ఉంటుంది. అది ఒక గొప్ప అనుభవంగా రచయిత భావించాడు.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “అనుకున్నది సాధించటంలో కలిగే తృప్తి అనంతమైనది.” ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం ఆధారంగా వివరించండి. (లేదా) “అనుకున్నది సాధించడంలో ముద్దు రామకృష్ణయ్య ఎంతో సంతృప్తి పొందాడు.” (లేదా) అనుకున్నది సాధించినపుడు పొందే తృప్తి ఎట్లాంటిది?
జవాబు.
ముద్దు రామకృష్ణయ్య జనన విశేషాలు :
ముద్దు రామకృష్ణయ్య కరీంనగర్ జిల్లాలోని మంథని గ్రామంలో అక్టోబరు 18, 1907 లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. ఈయన ఒక బడి పంతులు. ఉన్నత విద్య కోసం రామకృష్ణయ్య గ్రేట్ బ్రిటన్ వెళ్ళాలనుకున్నాడు. తగినంత ధనం లేకపోయినా అనుకున్నది సాధించాడు.

గ్రేట్ బ్రిటను ప్రయాణం :
అది రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న రోజులు. ప్రయాణం మొదలయింది. బ్రిటన్లో ఎవరిని కలవాలో తెలీదు. ఎలాంటి ప్రతిఘటనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని తెచ్చుకున్నాడు రచయిత. తనకున్న రెండు జతల బట్టలను పైజమా కుర్తాలను సర్దుకుని పాస్పోర్టు 22 పౌండ్ల ధనాన్ని తీసుకుని పడవ ఎక్కాడు. ఆయన కండ్ల ముందు ఒకటే లక్ష్యం. ఆ లక్ష్య సాధనే ఆయన సిద్ధాంతం. తాను అనుకున్న ఉన్నత విద్యను సాధించాలని ప్రయాణం ప్రారంభించాడు.

సహాయకులు :
ఆయనకు పడవలో తొలి పరిచయస్తుడు ఆంగ్లో ఇండియన్ ఫాల్సెట్టు. ఆయన బ్రిటన్ గురించి అక్కడి అలవాట్లను గురించి వివరించాడు. తరువాత కరీంనగర్ నుండి బయలుదేరిన సురేష్ బాబు పరిచయం ఏర్పడి పడవ దిగేవరకు రచయితకు భరోసా ఇచ్చాడు.

బ్రిటన్లో కాలుపెట్టిన రచయిత అనుభూతి :
స్టడీస్ కొరకు వచ్చాడని తెలుసుకున్న పోలీసులు తేలికగానే పర్మిషన్ ఇవ్వటంతో బ్రతుకు జీవుడా అనుకున్నాడు. గ్రేట్ బ్రిటన్ న్ను చూస్తూ అలా నిలబడిపోయాడు అనుకున్న లక్ష్యాన్ని సాధించాననుకున్నాడు. సంకల్పం, పట్టుదల ఉంటే అనుకున్నది సాధించగలం అన్న నమ్మకాన్ని అందరికి కలిగించాడు ముద్దు రామకృష్ణయ్య. అనిర్వచనీయమైన సంతృప్తి పొందుతాడు.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. కింది వానిలో ఒకదానికి జవాబు రాయండి.

అ) చదువును కష్టంగా భావించవద్దు. ఉన్నత లక్ష్యం పెట్టుకొని, ఇష్టంగా చదువుకుని, అనుకున్నది సాధించాలని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి.

జనగాం,
ది. XX. XX. XXXX

ప్రియమైన మిత్రుడు యాదగిరికి,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని భావిస్తున్నాను. నీ చదువు ఎలా సాగుతోంది. కష్టపడి పనిచేయాలి ఇష్టంగా చదవాలి అంటారు పెద్దలు. మొక్కుబడిగా చదివే చదువు బుర్రలోకి ఎక్కదు. జ్ఞాపకం ఉండదు. అందువల్ల ఎన్నిగంటలు చదివినా, చదవడం అవగానే మరచిపోతాము. అదే ఇష్టపడి చదివితే, మనసులోకి ఎక్కుతుంది. ఎన్నాళ్ళైనా మరచిపోవడం జరగదు. అందుకే చదువును ఎప్పుడూ కష్టంగా భావించకూడదు. ఉన్నత లక్ష్యాలను సాధించటానికి చదువు మూలం. చదువు మనకు సంస్కారాన్నిస్తుంది. జ్ఞానాన్నిస్తుంది. కాబట్టి చక్కగా చదువుకుని లక్ష్యాన్ని సాధించి మంచి జీవితానికి బాటలు వేసుకోవాలి. లక్ష్యం ఉన్నతంగా ఉంటే, దానిని సాధించడానికి క్రమశిక్షణతో కృషిచేస్తాము. లక్ష్యాన్ని సాధించడానికి బాగా కష్టపడతాము. ఇలా కష్టపడి సాధించిన లక్ష్యం ఎంతో ఆనందాన్నిస్తుంది.

ఈ విషయంలో నీ అభిప్రాయాన్ని వినాలని కోరిక. తప్పక రాస్తావు కదూ !

ఇట్ల
నీ ప్రియమైన మిత్రుడు,
జమలయ్య.
ఖమ్మం.

చిరునామా :
కె. యాదగిరి
8వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,

ఆ) మీరు చేసిన ఒక ప్రయాణ అనుభవాన్ని వివరిస్తూ వ్యాసం రాయండి.

(లేదా)

ప్రయాణం చేసే సమయంలో ఇబ్బందులేమైనా ఉన్నాయా? ఉంటే వ్రాయండి.
జవాబు.
మేము మా కుటుంబంతో కలసి వేసవి సెలవులలో ఎక్కడికన్నా వెళ్లామనుకున్నాం. మా తాతగారు ఒరేయ్ మీకు ప్రకృతి అంటే ఏమిటో చూపిస్తాను వస్తారా ? అన్నారు. అందరం సరేనన్నాం. ఒక గంటలోనే అందరం ప్రయాణానికి సిద్ధం అయ్యాం. పెద్ద టాటా సుమో కారు మా యింటి ముందుకు వచ్చి ఆగింది. ఎక్కడికో ఏమిటో చెప్పనేలేదు. అందరం దాన్లో ఎక్కి కూర్చున్నాం. నేను తాతగారు ముందు, మిగిలిన వారందరూ వెనుక కూర్చున్నాం. అప్పుడన్నారు తాతగారు మనం భద్రాచలం నుండి రాజమండ్రి వెళ్తున్నాం అని. ఇది కూడా ఒక ప్రయాణమేనా అని అందరం ఉసూరుమన్నాం. వాహనం ముందుకు సాగింది. భద్రాచలం అడవుల గుండా ప్రారంభమైన మా ప్రయాణం ఖమ్మం, చింతూరుల మీదుగా సాగింది.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

అది చిన్న ఘాట్ రోడ్. కొండలు, గుట్టలు, లోయలు దారంతటా దర్శనమిస్తున్నాయి. నిజమైన ప్రకృతి సంపద వృక్షసంపద. ఆకాశాన్నంటే ఎత్తైన వృక్షాలు, ఋషుల జడలు లాగా అల్లుకున్న తీగలు, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి లాగా ఉంది ఆ అడవి. పెద్ద పెద్ద సెలయేళ్ళు జలజలా ప్రవహిస్తుంటే ఒళ్ళు జలదరించింది.

పక్షుల కిలకిలా రావాలు, కీచురాళ్ళు పెట్టే ధ్వని మధ్యమధ్యలో అడవిలో తిరుగాడే కోతులు, చిరు జంతువుల అరుపులు, తోడేళ్ళ, నక్కల ఊళలు నిజంగా ప్రకృతి అంటే ఇదేగా అన్నట్లున్నది. ఆ ఘాట్రోడ్డులో జనసంచారమే కాదు వాహన సంచారం కూడా చాలా అరుదు. కొండమలుపుల్లో మాలో కలిగిన ఆందోళన అంత ఇంత కాదు. ఇబ్బందిగా ఉంటుందని అనుకున్నాం. భయపడ్డాం. కానీ, అక్కడ వాతావరణం చూస్తే పళ్ళు, పూలతో అలరిస్తున్న చెట్లు నిజంగా అది ఒక స్వర్గలోకం అనిపించింది. తాతగారు చెప్పిన ప్రకృతి అర్థం ఇదా అని, ఇంతటి సుందర ప్రాంతాన్ని చూపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాం.

V. పదజాల వినియోగం

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి తగిన అర్థాన్ని గుర్తించండి.

అ) పై చదువుకు సరిపడా ద్రవ్యం నా వద్ద లేకుండె.
అ) శక్తి
ఆ) సామర్థ్యం
ఇ) డబ్బు
ఈ) వస్తువు
జవాబు.
ఇ) డబ్బు

ఆ) నా మిత్రునికి సహాయపడతానని నేను వాగ్దానం చేశాను.
అ) మాటతీసుకొను
ఆ) మాటయిచ్చు
ఇ) మాట మార్చు
ఈ) డబ్బు యిచ్చు
జవాబు.
ఆ) మాటయిచ్చు

2. కింది జాతీయాలను సొంతవాక్యాలలో రాయండి.

ఉదా : అందెవేసిన చేయి
సీస పద్యాలు రాయడంలో శ్రీనాథుడిది అందెవేసిన చేయి.

ఆ) పట్టరాని సంతోషం
జవాబు.
నా కథకు మొదటి బహుమతి రావటం పట్టరాని సంతోషాన్నిచ్చింది.

ఆ) దేవునిపై భారంవేయు :
జవాబు.
కష్టకాలంలో దేవునిపై భారం వేయటం. కష్టం తీరగానే మరచిపోవడం మానవ నైజం.

ఇ) గుండె జల్లుమను
జవాబు.
రోడ్డు ప్రమాదాన్ని చూసి నా గుండె జల్లుమన్నది.

ఈ) చెమటలు పట్టు
జవాబు.
పామును చూడగానే నాకు చెమటలు పట్టాయి.

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది వాక్యాలలో గీత గీసిన పదాలు ఏ సమాసాలో గుర్తించి, వాటి పేర్లు రాయండి.

అ) ఆదిశేషునికి వేయితలలు : ______________________
జవాబు.
వేయి సంఖ్య గల తలలు – ద్విగు సమాసం

ఆ) కృష్ణార్జునులు సిద్ధమైనారు : ______________________
జవాబు.
కృష్ణుడును, అర్జునుడును – ద్వంద్వ సమాసం

ఇ) రవి, రాము అన్నదమ్ములు : ______________________
జవాబు.
అన్నయును, తమ్ముడును – ద్వంద్వ సమాసం

ఈ) వారానికి ఏడురోజులు : ______________________
జవాబు.
ఏడు సంఖ్య గల రోజులు – ద్విగు సమాసం

ఉ) నూరేండ్లు జీవించు : ______________________
జవాబు.
నూరు సంఖ్య గల ఏండ్లు – ద్విగు సమాసం

2. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

అ) విద్యాభ్యాసం = ________ + ________ = _____________
జవాబు.
విద్య మొదలు + అభ్యాసం = సవర్ణదీర్ఘ సంధి

ఆ) మొదలయింది = ________ + ________ = _____________
జవాబు.
మొదలు + అయింది = ఉత్వసంధి

ఇ) విద్యార్థులు = ________ + ________ = _____________
జవాబు.
విద్య + అర్థులు = సవర్ణదీర్ఘ సంధి ఇత్వసంధి

ఈ) ఏదైనా = ________ + ________ = _____________
జవాబు.
ఏది + ఐన = ఇత్వసంధి

ఉ) వారందరు = ________ + ________ = _____________
జవాబు.
వారు + అందరు = ఉత్వసంధి

అత్వ సంధి 

కింది పదాలను పరిశీలించండి.

అ) రామయ్య = రామ + అయ్య
ఆ) మేనత్త/మేనయత్త = + అత్త
ఇ) సెలయేరు = సెల + ఏరు
ఈ) ఒకానొక = ఒక + ఒక

సంధిని విడదీసినప్పుడు ఏర్పడే రెండు పదాలలో మొదటి పదాన్ని “పూర్వపదం” అని, రెండవ పదాన్ని “పరపదం” అని అంటారు.

పూర్వపదం చివర ఉన్న అచ్చు ఏది ?
పరపదం మొదట ఉన్న అచ్చు ఏది ?
పూర్వపదం చివరి అచ్చుకు పరపదం మొదటి అచ్చు కలిస్తే ఏం ఏర్పడింది ?

పై ఉదాహరణలు చూసినప్పుడు మొదటి పదం చివరన ‘అ’ అచ్చు ఉంటుంది. రెండవ పదం మొదట అ, ఏ, ఒ మొదలైన అచ్చులు ఉన్నాయి. సంధి జరిగినప్పుడు మొదటి పదం చివరి అచ్చు ‘అ’ లోపించి రెండో పదం మొదటి అచ్చు. వచ్చి చేరితే కింది విధంగా ఉంటాయి.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

రామయ్య → లాంటి పదాల్లో సంధి ఎప్పుడూ అవుతుంది. (నిత్యం)
మేనత్త, మేనయత్త లాంటి పదాల్లో సంధి జరగవచ్చు, జరుగకపోవచ్చు. (వైకల్పికం)
సెలయేరు → లాంటి పదాలు ‘సెలేరు’ లాగా మారకుండా ‘సెలయేరు’ లాగానే ఉంటాయి. (నిషేధం)
ఒకానొక → లాంటి పదాలు ‘ఒకొక్కలాగా మారకుండా మరోరూపంలోకి అంటే ‘ఒకానొక’లాగా మారుతాయి. (అన్యకార్యం)
(మొదటి పదం చివరి అచ్చు పూర్వస్వరం. రెండోపదం మొదటి అచ్చు పరస్వరం.)
‘అ’ కు అచ్చులు (అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ ఔ) పరమైతే ఏర్పడే సంధి ‘అత్త్వసంధి’.
సూత్రం : (అత్తు అంటే హ్రస్వమైన ‘అ’) నకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళముగానగు.

3. కింది పదాలను కలిపి రాయండి. ఏం జరిగిందో చెప్పండి.

ఉదా : తగిన + అంత = తగినంత.

అ) చాలిన + అంత = ________
జవాబు.
చాలినంత

ఆ) సీత + అమ్మ = ________
జవాబు.
సీతమ్మ

ఇ) అక్కడ + ఇక్కడ = ________
జవాబు.
అక్కడిక్కడ

ఈ) అందక + ఉండెను = ________
జవాబు.
అందకుండెను

ఉ) చెప్పుట + ఎట్లు = ________
జవాబు.
చెప్పుటెట్లు

ఊ) రాక + ఏమి = ________
జవాబు.
రాకేమి

బహుళం :
సంధి నిత్యంగా, వైకల్పికంగా, నిషేధంగా, అన్యకార్యంగా జరుగడాన్ని “బహుళం” అంటారు.

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

వివిధ పత్రికలలో వచ్చే యాత్రారచనలను చదివి, వాటిలో ఒక దానికి నివేదిక రాయండి.

అ) ప్రాథమిక సమాచారం :
1) ప్రాజెక్టు పని పేరు
2) సమాచారాన్ని సేకరించిన విధానం

ఆ) నివేదిక :
విషయ వివరణ :
దర్శనీయ యాత్రాస్థలం – వేములవాడ : పత్రికలు చదివి తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి సుమారు 32 కి.మీ. దూరంలో నెలకొని ఉన్న వేములవాడ ప్రసిద్ధ యాత్రాస్థలం. ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంతో పాటు, భీమేశ్వర ఆలయం, బద్ది పోచమ్మ ఆలయం కలవు. సుదూర ప్రాంతాల నుండి ఎంతో మంది భక్తులు వేములవాడకు వచ్చి శ్రీ రాజరాజేశ్వరస్వామిని, అమ్మవారిని దర్శించుకొంటారు. రాత్రి ఒకపూట ఇక్కడ నిద్రచేసి వెళ్తే తమ దోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.
TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం 2
భక్తులు బసచేయుటకు ప్రభుత్వ వసతి గృహాలతో పాటు, ప్రైవేటు లాడ్జ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయాన్ని వినయాదిత్య యుద్ధమల్లుని మనుమడు, రాజాదిత్య కట్టించినట్లు చరిత్రకారులు చెబుతారు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు కలదు. దీనిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఇతర ఏ దేవాలయంలో లేని విధంగా భక్తులు కోడెలను కట్టివేసి మొక్కు చెల్లించుకొనే సాంప్రదాయం ఈ గుళ్ళో కలదు.

1830 ప్రాంతంలో కాశీయాత్రలో భాగంగా, నాటి నైజాం ప్రాంతాలలో మజిలీ చేస్తూ వెళ్ళిన ఏనుగుల వీరాస్వామి, తన “కాశీయాత్ర” అనే పుస్తకంలో ఈ పుణ్యక్షేత్రం గురించి ప్రస్తావించారు. శివరాత్రి రోజున 3 లక్షల మంది భక్తులు రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. వంద మంది అర్చకులు మహాలింగార్చన చేస్తారు. రాత్రిపూట శివరాత్రి రోజున విద్యుద్దీపాల కాంతిలో ఈ దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతుంటే అది కళ్ళారా చూసి తరించాల్సిందే తప్ప నోటితో పొగడడం ఎవరి శక్యమూ కాదు.

కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరం లను పావనం చేసిన తర్వాత శివుడు వేములవాడకు వేంచేశాడని పురాణ కథనం. మూల విరాట్టు రాజరాజేశ్వరస్వామి ఎడమవైపున శ్రీ రాజరాజేశ్వరిదేవి, కుడివైపున శ్రీ లక్ష్మీ సహిత సిద్ది వినాయక విగ్రహాలున్నాయి. దేవాలయ ప్రాంగణంలో 400 ఏళ్లనాటి మసీదు ఉంది. ఇలా ఈ ఆలయం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది. అతి పురాతనమైన భీమేశ్వర ఆలయంలో భక్తులు శనిగ్రహ దోష నివారణకు శని పూజలు జరుపుకుంటారు. ఈ దేవాలయంలో కోడెను కట్టివేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

ఇ) ముగింపు :
ఇంత ఘన చరిత్ర కలిగిన దేవాలయానికి ఒక్కసారి వెళ్ళి కనులారా ఆ దేవదేవుని దర్శించుకోవాలని కోరిక కలిగింది. మన గత వైభవానికి ప్రతీకలు, సంస్కృతీ సాంప్రదాయాలకు వారధులైన దర్శనీయ స్థలాల గూర్చి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనే భావన నాలో కలిగింది.

TS 8th Class Telugu 2nd Lesson Important Questions సముద్ర ప్రయాణం

ప్రశ్న1.
రచయిత గ్రేట్ బ్రిటన్ కు వెళ్ళిన పడవ ప్రయాణంలోని సౌకర్యాలను వివరించండి.
(లేదా)
ముద్దు రామకృష్ణయ్య ప్రయాణించిన పడవలోని సౌకర్యాలు ఏమిటి ?
జవాబు.
రచయిత ముద్దు రామకృష్ణయ్య ప్రయాణం చేసిన పడవలో సౌకర్యాలకు కొదవలేదు. పడవ క్యాబిన్లో ఒక్కొక్కదానిలో 6 బెర్తులు ఉన్నాయి. ప్రతి పడవలోను ‘Life Boats’ ఉన్నట్లు ఈ పడవలో కూడా ఉన్నాయి. పడవ అటు చిన్నది కాదు, ఇటు పెద్దది కాదు. కొత్తగా పడవ ఎక్కినవారికి సముద్ర రోగం వస్తుంది. సముద్రం ప్రశాంతంగా ఉంటే ఈ జబ్బు రాదు. తలనొప్పి, వాంతులు అవుతాయి. డబ్బు తీసుకోకుండా పడవలోని డాక్టర్లు మందులు ఇస్తారు. రోగులు లేవలేని స్థితిలో డాక్టర్ క్యాబిన్లోకి వచ్చి మందులిస్తారు. పడవలో పోస్టాఫీసు కూడా ఉంది.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

ప్రయాణీకులకు జాబు వస్తే క్యాబిను తెచ్చి అందిస్తారు. అలాగే టెలిగ్రాఫ్ ఆఫీసు కూడా ఉంది. పడవలోని దుకాణాలలో మనకు కావలసిన వస్తువులను తెచ్చుకోవచ్చు. పడవ పైన రేడియో డెట్లు, లౌడ్ స్పీకర్లు అమర్చబడి ఉంటాయి. వార్తలు ఎప్పటికప్పుడు తెలుపబడతాయి. పీరియాడికల్స్ లాంజ్లో ఉంటాయి. గొప్పవారి హోదాకు తగ్గట్లుగా లాంజ్లుంటాయి. చిన్నపిల్లలకు నర్సరీ సెక్షన్ మరియు కిండర్ గార్డెన్ సెక్షన్లుంటాయి.

వారి పూర్తి బాధ్యత పడవవారే చూసుకుంటారు. పడవలో లైబ్రరీ కూడా ఉంటుంది. ఆటలు కూడా ఆడుకునే వీలుంటుంది. స్విమ్మింగ్పల్ కూడా ఉంటుంది. సకల సౌకర్యాలతో పాటు అది రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న కాలం అవటం చేత పడవల దిశానిర్దేశం చేస్తూ ఆకాశంలో విమానాలు అనుసరిస్తూ ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత ప్రథమలక్ష్యంగా అవి సాగుతుండేవి.

ప్రశ్న2.
బ్రిటన్ పోలీసుల నిబద్ధతను వివరించండి.
జవాబు.
బ్రిటన్ పోలీసులు చాలా నిబద్ధత కలిగినవారు. వారు ప్రతి విషయాన్ని చాలా సునిశితంగా పరిశీలించేవారు. ఏ మాత్రం తేడా ఉన్నా ఊరుకునేవారు కాదు. ఈ విషయం పట్ల పూర్తి అవగాహన రచయితకు ఆంగ్లో ఇండియన్ మిత్రుడు ఫాల్సెట్టు కలిగించాడు. బ్రిటన్ పోలీసులు చాలా స్ట్రిక్ట్ ఉండేవారు. తగినంత డబ్బు లేకుండా విదేశీయులను బ్రిటన్లో దిగనిచ్చేవారు కాదు. అలాంటివారిని డీపోర్ట్ చేసి వెనక్కి పంపించేవారు. రచయిత కూడా ఈ విషయం విని చాలా భయపడ్డారు. ఎందుకంటే ఆయన వద్ద కూడా తగినంత డబ్బు లేదు.

రచయితకు తనని కూడా డీపోర్టు చేసి ఇండియాకు పంపిస్తారన్న భయం పట్టుకుంది. అందుకే ఆయన “ఈశ్వరా నీవే దిక్కు” అని అనుక్షణం భగవంతునికి మొక్కుకున్నాడు. స్కాట్లాండ్ యొక్క గ్లాస్కో రేవు పట్టణంలో పడవ ఆగింది. అక్కడికి పడవ చేరకముందే పోలీసులు పడవలోకి వచ్చారు. ప్యాసింజర్ల పాస్పోర్టులను చెక్చేశారు. కొందరికి దిగటానికి పర్మిషన్ ఇవ్వలేదు. కారణం వారి దగ్గర సరైన పేపర్లు లేకపోవటం.

చివరకు రచయిత వంతు వచ్చింది. ఆయన పాస్పోర్టును చూసి మీరు “స్టడీస్ కొరకు వచ్చారా” అని అడిగి పర్మిటెడ్ అని స్టాంపు వేశారు. రచయిత బ్రతుకు జీవుడా అనుకున్నారు. ప్రతి విషయంలోనూ బ్రిటీషు పోలీసువారు మంచి నిబద్ధతతో వ్యవహరిస్తారనడానికి ఇవన్నీ కొన్ని నిదర్శనాలు.

ప్రశ్న3.
ముద్దు రామకృష్ణ వివరించిన సముద్ర ప్రయాణాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
గ్రేట్ బ్రిటన్ వెళ్ళడానికి ముద్దు రామకృష్ణయ్య పడిన ఇబ్బందులేవి?
(లేదా)
గ్రేట్ బ్రిటన్ వెళ్ళిన రచయిత ప్రయాణ అనుభవాలేవి? ఎలా ప్రయాణం సాగించాడు?
జవాబు.
18 -10 -1907 లో ముద్దు రాజన్న, అమ్మాయి దంపతులకు కరీంనగర్ జిల్లా మంథని గ్రామంలో ముద్దు రామకృష్ణ జన్మించాడు. ఉన్నత విద్య కోసం గ్రేట్ బ్రిటన్ వెళ్ళాలనుకొన్నాడు. తగినంత ధనం లేకున్నా రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న ఆ రోజుల్లో ఎవర్ని కలవాలో, ఎక్కడ దిగాలో, ఏం చేయాలో తెలియకుండానే రెండు జతల బట్టలు, పైజమా కుర్తా సర్దుకొని, 22 పౌండ్ల ధనంతో పడవ ఎక్కాడు.

పడవ ప్రయాణంలో ఆంగ్లో ఇండియన్ “ఫాల్సెట్” అక్కడి అలవాట్లు, పరిస్థితులు వివరించాడు. ధనంలేక డీపోర్టు చేస్తారని భయపడి కరీంనగర్ వాడైన సురేష్బాబు ఇతనికి భరోసా ఇచ్చాడు. స్టడీస్ కోసం వచ్చాడని గమనించిన పోలీసులు ఇతని పాస్పోర్టు చూసి “పర్మిటెడ్” అని అనగానే పట్టరాని సంతోషం కల్గింది. గ్రేట్ బ్రిటన్ చూస్తూ నిలబడ్డాడు. అనుకున్న లక్ష్యాన్ని కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో సాధించాలని అనుకున్నాడు రామకృష్ణయ్య.

ప్రశ్న 4.
విద్యయొక్క అవసరాన్ని తెలియజేస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు.
చదవనివాడు అజ్ఞాని అని, చదువుకుంటే వివేకము కలుగుతుందని, మనిషిగా పుట్టినవాడు జ్ఞానాన్ని సంపాదించాలని పోతన భాగవతంలో వివరించాడు. “విద్య లేనివాడు వింత పశువన్న” నానుడి లోకంలో ఉండనే ఉంది. చదువులు నేర్చిన వారు ఏ రంగంలోనైనా రాణించగలరు. విద్య సుఖ సంతోషాలనిస్తుంది. ఏ దేశమైతే సంపూర్ణ అక్షరాస్యతను సాధిస్తుందో ఆ దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. మన తెలంగాణ రాష్ట్రం చదువులలో వెనుకబడి ఉంది.

గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు ఎంతోమంది నిరక్షరాస్యులుగా ఉండిపోతున్నారు. బాలకార్మిక వ్యవస్థ చదువులలో వెనుకబడటానికి ఒక కారణం. బంగారు తెలంగాణ కావాలంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం చదువులపై శ్రద్ధపెట్టాలి. రాష్ట్రంలోని వారినందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి.

వయోజనులలో కూడా చదువు పట్ల ఆసక్తిని పెంపొందించాలి. ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టి అందరూ చదువుకునేటట్లు చేయాలి. విద్యను వ్యాపారంగా మార్చే ధోరణిని అరికట్టాలి. విద్యాభ్యాసం తరువాత ఉద్యోగం వచ్చి జీవనానికి ఆసరాగా నిలుస్తుందన్న నమ్మకాన్ని కలిగించాలి.

ప్రశ్న 5.
మీరే ముద్దు రామకృష్ణయ్య అయితే, విద్యార్థులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
జవాబు.
నేనే ముద్దు రామకృష్ణయ్యను అయితే విద్య యొక్క ఉపయోగాలను గురించి విద్యార్థులకు వివరిస్తాను. ‘కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు” అన్న విషయాన్ని వివరించి వారికి చక్కని మార్గాన్ని చూపిస్తాను. నైతిక విలువలతో కూడిన విద్యను నేర్వమని బోధిస్తాను. కృత నిశ్చయం, దృఢ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్తాను.

విద్యార్థులందరు లక్ష్యసాధన దిశగా పయనించి ఉన్నత విద్యలను నేర్చి దేశ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని వివరిస్తాను. నీతి నిజాయితీకి నిలువుటద్దంగా తెలంగాణ పౌరులు నిలవాలని ప్రబోధిస్తాను. పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలు, ఆ పల్లెలలోని ప్రజలు చదువుబాట పట్టి విద్యాధికులు కావటానికి వారిలో చైతన్యాన్ని తీసుకువస్తాను. స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ విద్యాధికులు కావాలని కోరుకుంటాను.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

పర్యాయపదాలు:

  • యుద్ధము = సమరము, రణము
  • సముద్రము = జలధి, కడలి
  • ఈశ్వరుడు = శివుడు, త్రినేత్రుడు
  • దిక్కు = దిశ, మార్గము
  • ఇల్లు = గృహము, నివాసము
  • తీరము = దరి, ఒడ్డు
  • భూమి = పుడమి, ధరణి
  • నెల = మాసము, 30 రోజులు

నానార్థాలు:

  • దిక్కు = దిశ, శరణము
  • వనము = అడవి, సమూహము
  • శక్తి = బలము, పార్వతి
  • సుధ = పాలు, అమృతము
  • తలపు = ఆలోచన, అభిప్రాయం
  • చీకటి = అంధకారము, దుఃఖము

వ్యుత్పత్త్యర్థాలు:

  • ఈశ్వరుడు పయోధి పుత్రుడు = శుభములను కలిగించువాడు. (శివుడు)
  • పయోధి = వయస్సుకు నెలవైనది (సముద్రం)
  • పుత్రుడు = పున్నామ నరకాన్ని తప్పించువాడు (కుమారుడు)

ప్రకృతి – వికృతులు:

  • ప్రకృతి – వికృతి
  • ప్రాణము – పానము
  • భాష – బాస
  • భోజనము – బోనము
  • సంతోషము – సంతసము
  • ఆశ్చర్యము – అచ్చెరువు
  • కులము – కొలము
  • దీపము – దివ్వె
  • ధర్మము – దమ్మము
  • రాత్రి – రాతిరి
  • వైద్యుడు – వెజ్జు

సంధులు:

  • చారిత్రకమైన = చారిత్రకము + ఐన = ఉత్వసంధి
  • అడుగుతారని = అడుగుతారు + అని = ఉత్వసంధి
    సూత్రం : ఉత్తునకు అచ్చుపరమైనపుడు సంధి అవుతుంది.
  • చేర్చినందుకు = చేర్చిన + అందుకు = అత్వసంధి
  • చింతాకు = చింత + ఆకు = అత్వసంధి
    సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.

సమాసములు:

  • తల్లిదండ్రులు – తల్లియును తండ్రియును – ద్వంద్వ సమాసము
  • రాత్రి – రాత్రియును పగలును – ద్వంద్వ సమాసము
  • నా ఉచ్చారణ – నా యొక్క ఉచ్చారణ – షష్ఠీ తత్పురుష సమాసము
  • గ్రంథాలయము – గ్రంథములకు ఆలయము – షష్ఠీ తత్పురుష సమాసము
  • భారతదేశము – భారతము అను పేరు గల దేశము – సంభావన పూర్వపద కర్మధారయ సమాసము
  • మర్రిచెట్టు – మర్రి అను పేరు గల చెట్టు – సంభావన పూర్వపద కర్మధారయ సమాసము
  • సుందర దృశ్యాలు – సుందరమైన దృశ్యాలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
  • రమ్య స్థలము – రమ్యమైన స్థలము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
  • ప్రియభాషణం – ప్రియమైన భాషణం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము

పాఠం ఉద్దేశం

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో లండనుకి వెళ్ళి చదువుకోవడం వ్యయప్రయాసలతో కూడుకొన్న పని. అయినప్పటికీ ఉన్నత విద్యకోసం, కరీంనగర్ జిల్లా మంథని గ్రామ వాసియైన ముద్దు రామకృష్ణయ్య సుదూర దేశమైన గ్రేట్ బ్రిటన్ కు సముద్ర ప్రయాణం చేశాడు. ఆయన సముద్ర ప్రయాణ అనుభవాలే ఈ పాఠం నేపథ్యం. కార్యసాధకులు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృత నిశ్చయంతో, దృఢసంకల్పంతో పూర్తిచేసుకుని విజయాన్ని సాధించగలుగుతారని తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

పాఠ్యభాగ వివరాలు

ప్రశ్న.
‘యాత్రా చరిత్ర’ ప్రక్రియను పరిచయం చేయండి.
జవాబు.
‘యాత్రా చరిత్ర’ ప్రక్రియకు చెందినదీ పాఠం. యాత్రవల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రాచరిత్ర. దేశ, విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి. ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన “నా ప్రథమ విదేశీ యాత్ర” పుస్తకంలోనిది.

కవి పరిచయం

ప్రశ్న.
ముద్దు రామకృష్ణయ్య గారిని గురించి రాయండి.
జవాబు.
ముద్దు రామకృష్ణయ్య పూర్వపు కరీంనగర్ జిల్లా నేటి పెద్దపల్లి జిల్లాలోని మంథని గ్రామంలో జన్మించాడు. వీరి తండ్రి ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి యం. ఇడి. పట్టా పొందాడు. 1951-58 మధ్య కాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాలలోని పలుదేశాలు పర్యటించి, అక్కడి విద్యావిధానాలను 18-10-1907 అధ్యయనం చేశాడు. మనదేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. అవి నేటికీ ఆదర్శప్రాయాలైనాయి. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ‘ఈచ్ వన్ టీచ్ వన్’ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త.

ప్రవేశిక

ప్రయాణం మొదలయ్యింది. ఎక్కడికి పోవాలో తెలవదు. ఎవరిని కలవాలో తెలవదు. కాని, ఏదైనా ఎదుర్కొనే ధైర్యం ఉన్నది. జీవితమంటే అన్నీ ఉంటాయి. కండ్ల ముందు ఒకటే లక్ష్యం. లక్ష్యసాధనే నా సిద్ధాంతం. ఏదో ఒక దారి దొరుకకపోదు. అనుకున్న విధంగా ఉన్నత విద్య పూర్తి చెయ్యాలి. దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి ? ఎట్లా చెయ్యాలి ? పరి పరి విధాలుగా ఆలోచిస్తున్నది మనసు. ప్రయాణం కొనసాగుతున్నది ! అనంతాకాశంలాగా పరుచుకున్న దరిలేని సాగరంలో ఆ ప్రయాణం ఏ తీరం చేరుకున్నది ? ఎట్లా చేరుకున్నది తెలుసుకుందాం.

కఠిన పదాలకు అర్ధాలు

  • దినము = రోజు
  • పాశ్చాత్యులు = విదేశీయులు
  • క్లోజు = దగ్గరగా
  • ఉచ్చారణ = పలుకుబడి
  • తలంపు = ఆలోచన
  • భారము = బరువు
  • తుద = చివర
  • కృతజ్ఞత = చేసిన మేలు మరువకుండుట
  • వందనము = నమస్కారము
  • శరము = బాణము
  • శరణు = ప్రార్ధన
  • క్లుప్తంగా = తక్కువగ
  • వాగ్దానము = మాట ఇవ్వడం
  • స్కాలర్షిప్ = ఉపకార వేతనము
  • బందోబస్తు = జాగ్రత్త చేయు
  • కాన్వాయి = రక్షకదళ సమూహం
  • క్యాబిన్ = చిన్నగది
  • డెక్ = ఓడలో నేలవంటి అడుగు భాగం
  • ఇన్స్పెక్ట్ = తనిఖీ
  • రిసెప్షన్ రూం = వేచియుండు గది
  • ఖుల్లా = తెరచియుండు
  • కనెక్టు = కలుపబడు
  • లాంజ్ = ఆవిరిపడవ (ఓడ)
  • సైక్లోస్టైల్ = నకలు ముద్రణ
  • పీరియాడికల్స్ = నియమిత కాలంలో సంభవించెడిది, కాల నిర్ణయంతో వచ్చే పత్రిక
  • ఫర్నీచర్ = వస్తు సామగ్రి
  • ఫ్లోరు = నేల
  • మఖ్మల్ = వెల్వెటు
  • తివాసీ = కార్పెట్ = నేల మీద పరిచే మందపాటి దుప్పట్టా
  • కంఫర్టబుల్ = సౌకర్యవంతం
  • నర్సరీ = శిశు విహారశాల, బిడ్డలకై ప్రత్యేకింపబడిన గది
  • కిండర్ గార్టెన్ = వస్తువులను చూపించి బోధించే పద్ధతి
  • లైబ్రరీ = గ్రంథాలయం
  • ఔట్ డోర్ గేమ్స్ = బయట ఆటస్థలంలో ఆడే ఆటలు
  • టూర్నమెంట్ = అంతర్గత పోటీలు
  • స్విమ్మింగ్ = ఈత
  • ఓపెన్ ఏర్ = బయటి గాలి
  • మందలించు = కోప్పడు
  • డిఫోర్టు = వెనుకకు తిరిగి పంపుట
  • మొహల్లా = భవంతి
  • డిస్ట్రాయర్లు = నాశనం చేసే పనిముట్లు
  • డేంజరు = అపాయం
  • వైల్డ్ = భయంకరం
  • కస్టం = తనిఖీ
  • పౌండు = సుమారుగా 1 and 1/2 kg, బ్రిటన్ కరెన్సీ
  • పాస్పోర్టు = విదేశాలకు వెళ్ళుటకు అనుమతినిచ్చే అనుమతి పత్రం
  • పర్మిటెడ్ = అనుమతించిరి

నేనివి చేయగలనా ?

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం 3