TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 2nd Lesson వ్యాపార కార్యకలాపాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material 2nd Lesson వ్యాపార కార్యకలాపాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరిశ్రమ అంటే ఏమిటి ? వివిధ రకాలైన పరిశ్రమలను సోదాహరణంగా వివరించండి.
జవాబు.
వ్యాపారము తాలూకు ఉత్పాదనాంశమే పరిశ్రమ. వస్తువుల ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాల సమూహాన్ని పరిశ్రమగా పేర్కొనవచ్చు. వస్తువుల సేకరణ, ఉత్పత్తి, ప్రాసెసింగ్ నిర్మాణము మొదలైన వాటికి సంబంధించిన కార్యకలాపాలనే పరిశ్రమగా నిర్వచించవచ్చు.

మూలధన తయారయ్యే వస్తువులు వినియోగ వస్తువులు లేదా మూలధన వస్తువులు కావచ్చు. వినియోగదారులు ఉపయోగించే వస్తువులు అనగా ఆహార పదార్థాలు, నూలు మొదలైనవి వినియోగిత వస్తువులు. మూలధన వస్తువులు అనగా ఉత్పత్తిదారులు వాటిని మరల ఉత్పత్తికి ఉపయోగించేవి. ఉదా: యంత్రాలు, పరికరాలు, ఎక్విప్మెంట్
మొ||నవి.

పరిశ్రమలను సాధారణముగా దిగువ విధాలుగా వర్గీకరించవచ్చును.
1) ప్రాథమిక పరిశ్రమ: ఈ పరిశ్రమ ప్రకృతి సహాయంతో వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో మానవుని శ్రమ చాలా తక్కువ. ఇది ప్రకృతిపై ఆధారపడినది. ఉదా: వ్యవసాయము, చేపలు పట్టుట, అటవీకరణ మొ||నవి.

2) ప్రజనన పరిశ్రమలు: ఈ పరిశ్రమలు వంశక్రమానికి చెందుతాయి. కొన్ని జాతి మొక్కలను, పశువులను, పక్షులను పునరుత్పత్తి చేసి, వాటిని అమ్మడం ద్వారా లాభాన్ని ఆర్జించే కార్యకలాపాన్ని ప్రజనన పరిశ్రమలు అంటారు. నర్సరీలు, కోళ్ళ పరిశ్రమ, పట్టు పురుగుల పెంపకము మొ||నవి ఈ పరిశ్రమల క్రిందకు వస్తాయి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

3) ఉద్గ్రహణ పరిశ్రమలు: ప్రకృతి వనరుల నుంచి వస్తువులను వెలికితీసే కార్యకలాపాలతో ముడిపడివున్న పరిశ్రమలను ఉద్గ్రహణ పరిశ్రమలు అంటారు. ఖనిజాల త్రవ్వకము, బొగ్గు ఖనిజము, నూనె, ఇనుప ఖనిజము, అడవుల నుంచి కలప, రబ్బరు వెలికితీయడము ఉద్గ్రహణ పరిశ్రమకు ఉదాహరణలు.

4) వస్తు తయారీ పరిశ్రమలు: ముడి పదార్థాలు లేదా సగము తయారైన వస్తువుల నుంచి పూర్తిగా తయారైన వస్తువులను ఉత్పత్తి చేసేవాటిని వస్తు తయారీ పరిశ్రమలు అంటారు. ఈ వస్తు తయారీ పరిశ్రమ ప్రధానముగా కర్మాగారాలలో సాగుతూ ఉంటుంది. ఇనుము-ఉక్కు, యంత్ర పరికరాలు, సిమెంటు, వస్త్రాలు మొదలైనవాటికి సంబంధించిన పరిశ్రమలను వస్తు తయారీ పరిశ్రమలకు ఉదాహరణలుగా చెప్పవచ్చును. వస్తు తయారీ పరిశ్రమలను మరల వర్గీకరించవచ్చును.

  1. విశ్లేషణాత్మక పరిశ్రమలు
  2. ప్రక్రియాత్మక పరిశ్రమలు
  3. మిశ్రమ పరిశ్రమలు
  4. జోడింపు పరిశ్రమలు.

5) వస్తు నిర్మాణ పరిశ్రమలు: రోడ్లు, వంతెనలు, భవనాలు, కాలువలు, ప్రాజెక్టులు మొదలైన నిర్మాణాలను చేపట్టేవాటిని వస్తు నిర్మాణ పరిశ్రమలుగా పేర్కొనవచ్చును. ఉద్గ్రహణ మరియు వస్తు తయారీ పరిశ్రమలలో తయారైన వస్తువులలో అధిక భాగము ఈ రకమైన పరిశ్రమలలో ముడిపదార్థముగా వాడతారు.

6) సేవారంగ పరిశ్రమలు: ప్రస్తుతము సేవారంగము ఒక దేశ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నది కాబట్టి దీనిని సేవారంగ పరిశ్రమగా పేర్కొంటారు. సేవారంగ పరిశ్రమలకు చెందిన ఉదాహరణలు – హోటల్ పరిశ్రమ, టూరిజం పరిశ్రమ, వినోద పరిశ్రమ, ఆసుపత్రులు, కళాశాలలు మొదలైనవి.

ప్రశ్న 2.
వాణిజ్యం అంటే ఏమిటి ? వాణిజ్యంలోని వివిధ భాగాలను వివరించండి.
జవాబు.
వాణిజ్యం – శాఖలు లేదా వాణిజ్య భాగాలు:
వాణిజ్యంలో చోటుచేసుకునే వ్యవహారాలను క్రింది రెండు శాఖలుగా విభజించవచ్చు. అవి:

  1. వర్తకం.
  2. వర్తక సదుపాయాలు.

1. వర్తకం: వాణిజ్యంలో ఒక ప్రధాన భాగం వర్తకం. ఇది కొనుగోలుదారులను, అమ్మకందారులను కలుపుతుంది.
ఈ వర్తకం చేసే వ్యక్తిని వర్తకుడు అంటారు. ఈ వర్తకుడు ఉత్పత్తిదారుల నుంచి వస్తువులను సేకరించి వినియోగదారులకు బదలాయింపు చేస్తాడు. ఈ వర్తకాన్ని

  1. స్వదేశీ వర్తకం,
  2. విదేశీ వర్తకం అని రెండు విధాలుగా విభజించవచ్చు.

1. స్వదేశీ వర్తకం:
1) ఒక దేశం యొక్క సరిహద్దుల లోపల జరిగే వర్తకాన్ని స్వదేశీ వర్తకం అంటారు. దీన్ని అంతర్గత వర్తకం అని కూడా పిలుస్తారు.

2) ఇందులో కొనుగోలుదారులు, అమ్మకందారులు ఇద్దరూ ఒకే దేశానికి చెంది ఉంటారు. ఈ స్వదేశీ వర్తకం తిరిగి రెండు రకాలు: అవి a) టోకు వర్తకం b) చిల్లర వర్తకం.
a) టోకు వర్తకం: పెద్ద పెద్ద పరిమాణాలలో వస్తువులను కొనుగోలు, అమ్మకం చేయడాన్ని టోకు వర్తకం అంటారు. ఈ వర్తకాన్ని చేసే వ్యక్తిని ‘టోకు వర్తకుడు’ అంటారు.
b) చిల్లర వర్తకులు: చిన్న, చిన్న పరిమాణాలలో వస్తువులను కొనుగోలు, అమ్మకం చేయడాన్ని చిల్లర వర్తకం అంటారు. ఈ వర్తకాన్ని చేసే వ్యక్తిని ‘చిల్లర వర్తకుడు’ అంటారు. ఈ చిల్లర వర్తకులు టోకు వర్తకులకు వినియోగదారులకు మధ్య వారధిగా ఉంటారు.

2. విదేశీ వర్తకం: అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా, సముద్ర రవాణాల ద్వారా రెండు లేదా అంతకంటే ఎక్కువ · దేశాల మధ్య వస్తుసేవల క్రయ, విక్రయాలు జరిగితే దానిని ‘విదేశీ వర్తకం’ అంటారు. దీనిని బహిర్గత వర్తకం లేదా అంతర్జాతీయ వర్తకం అని కూడా అంటారు. ఈ విదేశీ వర్తకాన్ని తిరిగి మూడు విభాగాలుగా క్రింద పేర్కొన్న విధంగా ఉపవిభజన చేయవచ్చు.

ఎ) ఎగుమతి వర్తకం: విదేశాలకు సరుకులను అమ్మకం చేయడాన్ని ఎగుమతి వర్తకం అంటారు. ఉదాహరణకు భారతదేశం యునైటెడ్ కింగ్డమ్కు తేయాకు ఎగుమతి చేస్తుంది.
బి) దిగుమతి వర్తకం: ఇతర దేశాల నుంచి సరుకులను కొనుగోలు చేయడాన్ని దిగుమతి వర్తకం అంటారు. ఉదాహరణకు భారతదేశం ఇరాన్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటుంది.
సి) ఎంట్రిపో వర్తకం: ఒక దేశం నుంచి సరుకులను దిగుమతి చేసుకొని వేరొక దేశానికి ఎగుమతి చేసే వ్యాపారాన్ని ఎంట్రిపో వర్తకం అంటారు. దీన్ని ‘మారు వర్తకం’ అని కూడా పిలుస్తారు. అలాగే తిరిగి ఎగుమతి చేసే వర్తకం అని కూడా అంటారు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

2. వర్తక సదుపాయాలు: వర్తకం లేదా వస్తుసేవల పంపిణీ అనేక రకాల ఇబ్బందులను ఎదురుకొంటుంది. వాటిని తొలగించడానికి సహాయపడే అంశాలను వర్తక సదుపాయాలు అంటారు. ఇవి వస్తువులు, ఉత్పత్తిదారులు నుంచి వినియోగదారులకు సులభంగా చేరడానికి దోహదపడతాయి. కాబట్టి వర్తకం ఎటువంటి అవరోధాలు, అడ్డంకులు లేకుండా నిరాటంకంగా కొనసాగడానికి సహాయపడు సదుపాయాలను వర్తక సదుపాయాలు అంటారు.

ఈ వర్తక సదుపాయాలలో రవాణా, బీమా, గిడ్డంగులు, బాంకింగ్, వ్యాపార ప్రకటనలు మరియు సమాచారం ప్రధానమైనవి.
1. రవాణా: వస్తువుల ఉత్పత్తి కేంద్రాలకు మరియు వస్తువుల వినియోగ కేంద్రాలకు మధ్య దూరం ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుసేవల పంపిణీలో చాలా ఇబ్బందులు ఏర్పడుతాయి. ఈ ఇబ్బందులను అధిగమించడానికి దోహదపడే వర్తక సదుపాయమే రవాణా. ఇది వస్తు-సేవలకు స్థల ప్రయోజనాన్ని కల్పిస్తుంది. ఈ రవాణాలో ముఖ్యమైనవి భూమార్గ రవాణా, జలమార్గ రవాణా మరియు వాయు మార్గం.

2. కమ్యూనికేషన్: ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సమాచారాన్ని పంపడం లేదా వినిమయం చేయడాన్ని కమ్యూనికేషన్ అంటారు. ఇది మౌఖికంగా గాని, లిఖితపూర్వకంగా గాని ఉండవచ్చు. ఆధునిక కమ్యూనికేషన్ పరిస్థితుల్లో టెలిఫోన్, టెలీ కాన్ఫరెన్స్, ఈ-మెయిల్, వీడియో కాన్ఫరెన్స్ మొదలైనవి ప్రముఖ పాత్రను పోషిస్తూ, ఉత్పత్తిదారులకు వినియోగ దారులకు మధ్య మంచి అనుబంధం ఏర్పడడానికి ఎంతో దోహదపడుతున్నాయి.

3. గిడ్డంగులు: ఉత్పత్తికీ, వినియోగానికీ మధ్య కాలవ్యవధి ఉంటుంది. ఒక సమయంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు అదే సమయంలో వినియోగింపబడవు. కాబట్టి నిల్వ ఉంచే సదుపాయాల అవసరం ఏర్పడింది. ఉదా: వ్యవసాయ వస్తువులైన గోధుమలు, బియ్యం ఒక కాలంలోనే ఉత్పత్తి అవుతాయి, కానీ సంవత్సరం పొడవునా వినియోగించబడతాయి. వినియోగదారులకు సకాలంలో వస్తువులను అందించడం ద్వారా గిడ్డంగులు ఆ వస్తువుకు ‘కాలప్రయోజనాన్ని’ సృష్టిస్తాయి.

4. బాంకింగ్: సరుకుల ఉత్పత్తి లేదా కొనుగోలుకూ, అమ్మకానికి మధ్య సామాన్యంగా కాలవ్యవధి ఉంటుంది. అరువుపై సరుకులను అమ్మకం చేసినప్పుడు నగదు వసూలు కావడానికి సమయం పడుతుంది. ఈ వ్యవధిలో వ్యాపారస్తునికి ఆర్థిక అవసరాలు ఉంటాయి. ఇలాంటి ఆర్థిక అవరోధాన్ని బాంకులు తొలగిస్తాయి. ద్రవ్య సహాయక సంస్థలు, రుణాలు మంజూరు లేదా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ద్వారా నిధులను కల్పిస్తాయి.

5. బీమా: నష్ట భయాలను బీమా తగ్గిస్తుంది. ఇది ముఖ్యమైన వర్తక సదుపాయం. ప్రతి వ్యాపారంలోను అనిశ్చిత పరిస్థితి ఉంటుంది. భారీ నష్టాలు రాకుండా హామీలాగా ఇది పనిచేస్తుంది. నష్ట భయాలు, అగ్ని ప్రమాదం, దొంగతనం ఇతర ప్రకృతి వైపరీత్యాలకు చెందినవి కావచ్చు. బీమా అనేక మందిపై విస్తరింపచేయడం ద్వారా నష్ట భయాలను బీమా సంస్థ తగ్గించే ప్రయత్నం చేస్తుంది.

6. ప్రకటనలు: మార్కెట్లోని వివిధ వస్తువుల ఉపయోగాలు, లభించే ప్రదేశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రకటనలు అందజేస్తాయి. సమాచార లోపం అనే అవరోధాన్ని తొలగించడానికి ప్రకటనలు తోడ్పడతాయి. గెగియో, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు, టి.వి., ఇంటర్నెట్ మొదలైన వాటి ద్వారా ప్రకటనలు జారీ అవుతాయి.

ప్రశ్న 3.
ప్రస్తుత తరుణంలో వాణిజ్యం యొక్క ప్రాముఖ్యతను చర్చించండి.
జవాబు.
1. వస్తుసేవల వినిమయాన్ని వాణిజ్యం అంటారు. వస్తువులను అవి ఉత్పత్తి అయ్యే ప్రదేశాల నుంచి అంతిమంగా వినియోగించే ప్రదేశాలకు చేర్చే ప్రక్రియలో చేపట్టే కార్యకలాపాలన్నింటిని స్థూలంగా ‘వాణిజ్యం’ అని పిలుస్తారు. వినియోగదారుల అవసరాలు తీర్చడం కోసం సకాలంలో సక్రమంగా వస్తుసేవలను పంపిణీ చేయడమే వాణిజ్యం యొక్క ప్రధాన అంశం.

2. ‘వాణిజ్యం’ అనే పదం పరిధిలోకి వర్తకం, వర్తక సదుపాయాలు చేరుతాయి. వాణిజ్యం అనేది చాలా విస్తృతమైన పదం. వస్తువుల కొనుగోలు, అమ్మకానికి మధ్య ఉండే అన్ని పనులు దీని పరిధిలోకి వస్తాయి.

3. జేమ్స్ స్టీఫెన్సన్ అభిప్రాయం ప్రకారం “వస్తువుల వినియోగంలో వ్యక్తులకు, ప్రదేశానికి, కాలానికి సంబంధించిన అవరోధాలను తొలగించడం కోసం చేసే పనుల సముదాయమే వాణిజ్యం”. పారిశ్రామిక ప్రపంచంలోని సభ్యుల మధ్య వస్తువుల వినియోగ నిమిత్తం ఏర్పాటు చేసే వ్యవస్థీకృత విధానాన్నే వాణిజ్యం అంటారు.

వాణిజ్యం – ప్రాముఖ్యత:
వాణిజ్యం యొక్క ప్రాధాన్యతను క్రింది పేర్కొన్న అంశాల ద్వారా వివరించవచ్చు.
1. పెరుగుతూ ఉండే మానవ కోర్కెలను వాణిజ్యం సంతృప్తిపరచే ప్రయత్నం చేస్తుంది: మానవుల యొక్క కోరికలకు అంతులేదు. వాణిజ్యంలో ఉండే పంపిణీ ప్రక్రియ వల్ల ప్రపంచంలో ఒక మూల నుంచి వస్తువులు వేరొక చోటికి ప్రయాణం అవుతున్నాయి. కావున వాణిజ్యం తనతో ఇమిడివున్న వివిధ అంశాల సహాయంతో మానవ కొర్కెలను సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తుంది.

2. జీవన ప్రమాణాల పెరుగుదలకు వాణిజ్యం సహాయపడుతుంది: సమాజంలోని వ్యక్తులు పొందే నాణ్యమైన జీవన తీరుతెన్నులను జీవన ప్రమాణం అంటారు. ఒకప్పటి కంటే ఎక్కువ వస్తువులను మానవుడు వినియోగిస్తుంటే అతని జీవన ప్రమాణం వృద్ధి చెందినట్లే. సరైన సమయంలో, సరైన ప్రదేశంలో, సరైన ధరకు మనం కోరుకొనేవాటిని అందజేయడం ద్వారా వాణిజ్యం మన జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది.

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

3. ఉత్పిత్తిదారులను, వినియోగదారులను అనుసంధానం చేస్తుంది: తుది వినియోగం కోసమే ఉత్పత్తి జరుగుతుంది. చిల్లర వర్తకులు, టోకు వర్తకులు, వర్తక సదుపాయాల ద్వారా వాణిజ్యం, ఉత్పత్తిదారులను, వినియోగదారులను కలుపుతుంది. తద్వారా ఉత్పత్తి కేంద్రాలకు, వినియోగానికి మధ్య సంబంధాలను సృష్టించి వాణిజ్యం వాటిని నిరంతరం కొనసాగేటట్లు చేస్తుంది.

4. ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది: వాణిజ్యం, పరిశ్రమ, వర్తకం ప్రగతి చెందితే దాని ప్రభావం వర్తక ఏజెన్సీలలోని బాంకింగ్, రవాణా, గిడ్డంగులు, బీమా, ప్రకటనల లాంటి వాటిపై పడుతుంది. ఇవన్నీ సరిగా పనిచేయాలంటే వ్యక్తులు అవసరం. అందువల్ల వాణిజ్యం ఉద్యోగ అవకాశాలను మెండుగా సృష్టిస్తుంది.

5. జాతీయాదాయాన్ని, సంపదను పెంచుతుంది: ఉత్పత్తి పెరిగితే జాతీయాదాయం కూడా పెరుగుతుంది. ఎగుమతుల వల్ల సుంకాల రూపంలో విదేశీమారక ద్రవ్యం లభిస్తుంది.

6. వర్తక సదుపాయాల విస్తరణకు తోడ్పడుతుంది: వర్తక, వాణిజ్యాలు అభివృద్ధి చెందినప్పుడు, వర్తక సదుపాయాల విస్తరణ, ఆధునీకరణ అనివార్యం. వాణిజ్యం మెరుగైనప్పుడు వర్తక సదుపాయాలైన బాంకింగ్, కమ్యూనికేషన్, రవాణా, ప్రకటనలు, బీమా మొదలైనవి విస్తరిస్తాయి మరియు ఆధునీకరించబడుతాయి.

7. అంతర్జాతీయ వర్తకాన్ని ప్రోత్సహిస్తుంది: రవాణా, సమాచార రంగాలు అభివృద్ధి చెందడం వల్ల వివిధ దేశాలు తమ మిగులు వస్తువులను ఎగుమతి చేసి తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని పొందగలుగుతాయి. ఆ విధంగా వాణిజ్యం దేశ సత్వర ఆర్థిక ప్రగతికి కారణమవుతుంది.

8. వెనుకబడిన దేశాలకు ఇది ప్రయోజనకారి: తక్కువగా అభివృద్ధి చెందిన దేశాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యం ఉన్న కార్మికులను ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు. అలాగే అభివృద్ధి చెందిన దేశాలు అవసరమైన ముడిపదార్థాలను వెనుకబడిన దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు. ఈ విధమైన పరిణామాలు తక్కువగా అభివృద్ధి చెందిన దేశాల పారిశ్రామికీకరణకు తోడ్పడుతాయి.

9. అత్యవసర సమయాలలో సహాయపడుతుంది: వరదలు, భూకంపాలు, యుద్ధాలు లాంటి అత్యవసర సమయాలలో అవసరమైన ప్రాంతాలకు అవసరమైన ఆహార పదార్థాలు, మందులు, ఇతర సహాయక చర్యలు అందించడంలో వాణిజ్యం సహాయపడుతుంది.

ప్రశ్న 4.
వర్తకాన్ని నిర్వచించి, వివిధ రకాల వర్తక సదుపాయాల గురించి వివరించండి.
జవాబు.
వస్తువుల కొనుగోలు, అమ్మకాల ప్రక్రియను వర్తకము అంటారు. వర్తకము వాణిజ్యములో ప్రధాన భాగము. వస్తుసేవల ఉత్పత్తిదారులు వాటిని వినియోగించే వినియోగదారుల వద్దకు చేర్చి, వారిమధ్య సంబంధాలను నెలకొల్పేటట్లు చేస్తుంది.’ అనగా ఉత్పత్తిని వినియోగములోనికి తేవటమే వర్తకము. వాణిజ్య కార్యకలాపాలన్నీ వర్తకము చుట్టూ
తిరుగుతాయి.

వర్తక సదుపాయాలు: వర్తకము అనేక సాధక బాధకాలతో కూడిన ప్రక్రియ. దీనిలో అనేక అడ్డంకులు ఉంటాయి. వీటిని తొలగించి వస్తు సరఫరాను సులభతరము చేయడానికి ఉన్న సదుపాయాలే వర్తక సదుపాయాలు. వర్తక సదుపాయాలలో రవాణా, సమాచారము, గిడ్డంగులు, బ్యాంకులు, బీమా, వ్యాపార ప్రకటనలు ఉంటాయి.

1) రవాణా: ఉత్పత్తి, వినియోగ కేంద్రాలకు మధ్యదూరము పెరుగుచున్నది. ఈ అడ్డంకిని రవాణా సౌకర్యాలు తొలగిస్తున్నవి. రవాణా వస్తువులకు స్థల ప్రయోజనాన్ని కల్గిస్తుంది. ఉత్పత్తి అయిన సరుకు వినియోగదారుల వద్దకు చేర్చడానికి రవాణా తోడ్పడుచున్నది. ఆధునిక రోడ్డు, రైలు, విమాన, సముద్రయాన రవాణా సౌకర్యాల వలన వస్తు పంపిణీ వేగముగా, భద్రముగా జరుగుతున్నది.

2) కమ్యూనికేషన్: కమ్యూనికేషన్ అనగా ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య సమాచార మార్పిడి. ఇది నోటిమాటల రూపములో లేదా వ్రాతపూర్వకముగా ఉండవచ్చు. వ్యాపారములో ఉన్న షరతులు పరిష్కరించుకోవడానికి, సమాచారం ఒకరి నుండి మరొకరికి స్పష్టంగా చేరాలి. ఉదా: వస్తువుల ధర, డిస్కౌంట్, పరపతి సౌకర్యము మొదలైన సమాచారమును కమ్యూనికేట్ చేయవలసి ఉంటుంది. టెలిఫోన్, టెలెక్స్, టెలిగ్రాం, ఈ-మెయిల్, టెలీకాన్ఫరెన్స్ మొదలైనవి వ్యాపారస్తులు, వినియోగదారుల మధ్య సంబంధాలు నెలకొల్పడానికి తోడ్పడుచున్నవి.

3) గిడ్డంగులు: ఉత్పత్తి అయిన వస్తువులన్నీ వెంటనే అమ్ముడు కాకపోవచ్చు. వస్తూత్పత్తికి, వినియోగానికి మధ్య కాలవ్యవధి ఉంటుంది. ఈ కాలవ్యవధిలో అమ్మకము జరిగేంతవరకు వస్తువులను గిడ్డంగులలో నిల్వచేయాలి. బియ్యము, గోధుమ మొదలైన వ్యవసాయ ఉత్పత్తులు కొన్ని మాసములలోనే జరుగుతుంది. కాని వాటి డిమాండు సంవత్సరము పొడవునా ఉంటాయి. గొడుగులు, ఉన్ని వస్తువులను సంవత్సరమంతా ఉత్పత్తి చేసినా వాటి డిమాండు కొన్ని కాలములలోనే ఉంటుంది. కాబట్టి వస్తువులకు డిమాండు వచ్చేవరకు గిడ్డంగులలో నిల్వచేయవలసి ఉంటుంది. గిడ్డంగులు కాలప్రయోజనాన్ని కల్గిస్తాయి.

4) బీమా: సరుకులు గిడ్డంగులలో ఉన్నప్పుడు, రవాణా చేస్తున్నప్పుడు అనేక కారణాల వలన సరుకు చెడిపోవడం, ప్రమాదానికి గురికావడము జరుగుతుంది. వర్తకులకు ఇలాంటి నష్టములు కలిగినపుడు బీమా సంస్థలు రక్షణ కల్పించి, వర్తకాభివృద్ధికి తోడ్పడతాయి.

5) బ్యాంకింగ్: వాణిజ్యము అభివృద్ధి చెందేటందుకు అవసరమైన ద్రవ్యము, పరపతి, అడ్వాన్సులను అందించే ఒక వర్తక సదుపాయమే బ్యాంకింగ్. ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించుటలో బ్యాంకులు ముఖ్యమైన పాత్రను వహిస్తున్నవి. ఇది ప్రధానమైన వాణిజ్య కార్యకలాపము.

6) ప్రకటనలు: ఉత్పత్తిదారులు తాము ఉత్పత్తిచేసిన వస్తువులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రకటనల ద్వారా వినియోగదారులకు తెలియజేస్తారు. ప్రకటనలు వస్తువులను కొనుగోలు చేయాలి అనే భావనను వినియోగ దారులలో కలుగజేస్తుంది. టి.వి., రేడియో, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, హోర్డింగులు, ఇంటర్ నెట్ ద్వారా ప్రకటనలను అందజేయడం జరుగుతుంది.

ప్రశ్న 5.
వర్తకం, వాణిజ్యం మరియు పరిశ్రమల మధ్య గల అంతర్గత సంబంధాన్ని వివరించండి.
జవాబు.
1. వ్యాపారం, పరిశ్రమ మరియు వాణిజ్యం అని రెండు రకాలుగా విభజించబడుతుంది. వాణిజ్యం తిరిగి వర్తకం మరియు వర్తక సదుపాయాలుగా ఉపవిభజన చేయడం జరుగుతుంది. వాస్తవానికి అవన్నీ ఒకదానితో ఒకటి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాయి. వాటిని వేరువేరుగా విభజించలేము. అవన్నీ కూడా స్థూలంగా వ్యాపార వ్యవస్థలోని భాగాలే. పరిశ్రమ లేకుండా వాణిజ్యం, వాణిజ్యం లేకుండా పరిశ్రమకు మనుగడలేదు. ఎందుకంటే ప్రతి ఉత్పత్తిదారుకు తాను ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్మడానికి మార్కెట్ కావాలి. కానీ ఉత్పత్తిదారు నేరుగా కొనుగోలుదారులతోగాని, వినియోగదారులతో కానీ సంబంధం కలిగి ఉండకపోవచ్చు. కాబట్టి పరిశ్రమకు ఎల్లప్పుడు వాణిజ్యం అవసరం.

2. వాణిజ్యం వస్తు – సేవల అమ్మకం, బదిలీ మరియు వినిమయానికి చెందినది. కాబట్టి ఈ వస్తు – సేవల ఉత్పత్తికి పరిశ్రమ అవసరం. అలాగే వాణిజ్యం ఉత్పత్తిదారులకు మరియు తుది వినియోగదారులకు మధ్య బంధంను ఏర్పాటు చేయడానికి కావలసిన యంత్రాంగాన్ని రూపొందిస్తుంది. ఇందులో కొనుగోలు, అమ్మకాలు, రవాణా చేయడం, బాంకింగ్ సరుకులను బీమా చేయడం, గిడ్డంగులలో ఉంచడం లాంటివి ఇమిడి ఉంటాయి.

3. వర్తకం అనేది వస్తు – సేవల యొక్క కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన కార్యకలాపం. ఇది పరిశ్రమకు కావలసిన మద్దతును అందిస్తూ, వాణిజ్యం ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగడానికి దోహదపడుతుంది. అలాగే వర్తక సదుపాయాలు లేకుండా కూడా వర్తకం కొనసాగలేదు.

4. కాబట్టి పరిశ్రమ, వాణిజ్యం, వర్తకం చాలా దగ్గరి సంబంధాన్ని కలిగి ఉండటంతో పాటు వాటి విజయానికి గాను ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. పరిశ్రమ వస్తుసేవలను ఉత్పత్తి చేస్తే వాణిజ్యం వాటి అమ్మకాలకు కావాల్సిన పరిస్థితులను కల్పిస్తుంది. కాగా వర్తకం వాస్తవ అమ్మకాలను చేపడుతుంది.

5. ఈ మూడు అంశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడడమే కాకుండా, ఒకదానితో ఒకటి పరస్పరంగా ఆధారపడి ఉండును. క్లుప్తంగా వాటి మధ్య ఉండే అంతర్గత సంబంధాన్ని క్రింది పటం ద్వారా చక్కగ అర్థం చేసుకోవచ్చు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు 1

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరిశ్రమను నిర్వచించండి.
జవాబు.
వస్తుసేవల ఉత్పత్తికి చెందిన కార్యకలాపాల సమూహాన్ని స్థూలముగా పరిశ్రమ అని నిర్వచించవచ్చును. అందుబాటులో ఉన్న భౌతిక వనరులను వివిధ ప్రక్రియల ద్వారా తుది వినియోగదారుల కోర్కెలను సంతృప్తిపరచడానికి గాను వస్తు సేవల రూపములో ఉత్పత్తి చేయడం జరుగుతుంది. వస్తుసేవలను ఉత్పత్తి చేసి వినియోగదారులకు సౌకర్యవంతముగా ఆమోదయోగ్యముగా అందించడమే పారిశ్రామిక ప్రక్రియలో ఇమిడివున్న అంశము. ఫ్యాక్టరీలు, పారిశ్రామిక సంస్థలు, ప్రజోపయోగ సంస్థలు, వ్యవసాయ క్షేత్రాలు మొదలైనవి ఎన్నో వస్తుసేవలను అందిస్తున్నవి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

పరిశ్రమ ఆకార ప్రయోజనాన్ని సృష్టిస్తుంది. అంటే ఉత్పత్తి కారకాల ద్వారా తుది వినియోగదారునకు పనికివచ్చేటట్లు లభ్యమైన వనరులను వివిధ రూపాలలో అందజేస్తుంది.
పారిశ్రామిక సంస్థలు వివిధ ప్రయోజనాల నిమిత్తము రకరకాల వస్తువులను ఉత్పత్తిచేస్తాయి. వాటిని స్థూలముగా ప్రాథమిక వస్తువులు, తయారీలో ఉన్న వస్తువులు, తయారైన వస్తువులు అని విభజించవచ్చును. తయారైన వస్తువులను ఉత్పత్తి వస్తువులు, వినియోగదారు వస్తువులని కూడా విభజించవచ్చును.

ప్రశ్న 2.
వాణిజ్యం అంటే ఏమిటి ?
జవాబు.
వాణిజ్యము వస్తువుల మారకానికి సంబంధించినది. వస్తువులు ఉత్పత్తి అయ్యే స్థానము నుంచి తుది వినియోగదారునకు చేరడానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలతోను వాణిజ్యానికి సంబంధము ఉంటుంది. వస్తుసేవల పంపిణీ విధానాన్ని వాణిజ్యము అంటారు. పారిశ్రామిక ప్రపంచములో వ్యక్తుల మధ్య వస్తువుల పంపిణీ కోసం ఏర్పరచిన క్రమబద్ధమైన వ్యవస్థే వాణిజ్యమని జేమ్స్ స్టీఫెన్ సన్ నిర్వచించినాడు. వాణిజ్యము ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు మధ్య సత్సంబంధాలు ఏర్పరచి వస్తువుల సరఫరా సరళముగా, సులువుగా జరగడానికి సౌకర్యాలను వాణిజ్యము ఏర్పరుస్తుంది. సులభముగా వస్తుసేవలు ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు చేరవేసే ప్రక్రియలో ఉన్న అవరోధాలను తొలగించి, వస్తుసేవల ప్రవాహాన్ని సులభతరము చేస్తుంది.

ప్రశ్న 3.
వర్తకం అంటే ఏమిటి ?
జవాబు.
వస్తువుల కొనుగోలు, అమ్మకాల ప్రక్రియను వర్తకము అని అంటారు. వర్తకము వాణిజ్యములో ప్రధాన భాగము. వస్తుసేవల ఉత్పత్తిదారులు వాటిని వినియోగించే వినియోగదారుల వద్దకు చేర్చి, వారి మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు తోడ్పడుతుంది. అంటే ఉత్పత్తిని వినియోగములోనికి తేవటమే వర్తకము. వాణిజ్య కార్యకలాపాలన్నీ వర్తకము చుట్టూ తిరుగుతాయి. వాణిజ్య కార్యకలాపాల వ్యాప్తికి, విజయానికి వర్తకము తోడ్పడుతుంది. వర్తకమును రెండు విధాలుగా విభజించవచ్చును.

  1. స్వదేశీ వర్తకము
  2. విదేశీ వర్తకము.

1) స్వదేశీ వర్తకము: ఒక దేశ సరిహద్దులలో జరిగే వర్తకాన్ని స్వదేశీ వర్తకము అంటారు. అమ్మకం, కొనుగోలు ఒకే దేశములో జరుగుతాయి. స్వదేశీ వర్తకాన్ని అది చేపట్టే కార్యకలాపాల ప్రాతిపదికతనుబట్టి టోకు వర్తకమని, చిల్లర వర్తకమని విభజించవచ్చును.

2) విదేశీ వర్తకము: ఇతర దేశాలతో వర్తకాన్ని కొనసాగించడాన్ని విదేశీ వర్తకము అని అంటారు. దేశ సరిహద్దులు దాటి కొనసాగించే వర్తకమే విదేశీ వర్తకము. విదేశీ వర్తకాన్ని మరల మూడు విధాలుగా విభజించవచ్చును.

  • దిగుమతి వర్తకము
  • ఎగుమతి వర్తకము
  • మారు వర్తకము.

ప్రశ్న 4.
విదేశీ వర్తకంలోని రకాలను వివరించండి.
జవాబు.
ఇతర దేశాలతో వర్తకమును కొనసాగించడాన్ని విదేశీ వర్తకము అంటారు. దేశ సరిహద్దులు దాటే వర్తకమును విదేశీ వర్తకము అనవచ్చు. అనగా అమ్మకపుదారు ఒక దేశములోను, కొనుగోలుదారు మరొక దేశములోను ఉంటారు.

కొనుగోలుదారు విదేశీ మారకపు ద్రవ్యాన్ని పొంది, అమ్మకపుదారుకు పంపవలెను. విదేశీ వర్తకాన్ని అంతర్జాతీయ వర్తకము అని కూడా వ్యవహరిస్తారు. విదేశీ వర్తకాన్ని మూడు రకాలుగా వర్గీకరించవచ్చును.

  • దిగుమతి వర్తకము
  • ఎగుమతి వర్తకము
  • మారు వర్తకము.

a) దిగుమతి వర్తకము: ఒక దేశము మరొక దేశము నుంచి సరుకు కొనుగోలు చేయడాన్ని లేదా తెప్పించుకోవడాన్ని దిగుమతి వర్తకము అని అంటారు. ఇండియా అమెరికా నుంచి యంత్రాలను కొనుగోలు చేస్తే అది ఇండియా దృష్ట్యా దిగుమతి వర్తకము అవుతుంది.

b) ఎగుమతి వర్తకము: ఒక దేశము ఇంకొక దేశానికి సరుకును అమ్మడాన్ని ఎగుమతి వర్తకము అంటారు. ఈ రకమైన వర్తకములో వస్తువులను విదేశీయుల అవసరాలకు సరఫరా చేయడం జరుగుతుంది. ఇండియా అమెరికాకు తేయాకును అమ్మితే అది మనదేశము దృష్ట్యా ఎగుమతి వర్తకము అవుతుంది.

c) మారు వర్తకము: దీనినే ఎంట్రిపోట్ వర్తకము అంటారు. ఏదైనా ఒక దేశము తన సొంత ఉపయోగానికి కాక వేరొక దేశానికి ఎగుమతి చేసే ఉద్దేశ్యముతో మరొక దేశము నుండి సరుకును దిగుమతి చేసుకున్నట్లయితే దానిని ఎంట్రిపోట్ వర్తకము అంటారు.

ప్రశ్న 5.
పరిశ్రమల వర్గీకరణ వివరించండి.
జవాబు.
పరిశ్రమలను సాధారణముగా దిగువ విధాలుగా వర్గీకరించవచ్చు.
1) ప్రాథమిక పరిశ్రమలు: ఈ పరిశ్రమ ప్రకృతిపై ఆధారపడి, ప్రకృతి సహాయముతో వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. ఉదా: వ్యవసాయము, చేపలు పట్టుట, అటవీకరణ మొదలైనవి.

2) ప్రజనన పరిశ్రమలు: ఈ పరిశ్రమలు వంశక్రమానికి చెందిన కొన్ని జాతి మొక్కలను, పశువులను, పక్షులను పునరుత్పత్తి చేసి, వాటిని అమ్మడం ద్వారా లాభాన్ని ఆర్జిస్తాయి. ఉదా: నర్సరీలు, కోళ్ళ పరిశ్రమ, పట్టు పురుగుల పరిశ్రమ.

3) ఉద్గ్రహణ పరిశ్రమలు: ప్రకృతి వనరుల నుంచి వస్తువులను వెలికితీసే కార్యకలాపాలతో ముడిపడివున్న పరిశ్రమలను ఉద్గ్రహణ పరిశ్రమలు అంటారు. ఉదా: ఖనిజాల త్రవ్వకము, బొగ్గు, ఇనుప ఖనిజము మొదలైనవి గనుల నుంచి వెలికితీయడము మొదలైనవి.

4) వస్తు తయారీ పరిశ్రమలు: ముడిపదార్థాలు లేదా సగం తయారైన వస్తువుల నుంచి పూర్తిగా తయారైన వస్తువులుగా ఉత్పత్తిచేసే వాటిని వస్తు తయారీ పరిశ్రమలు అంటారు. ఉదా: ఇనుము -, ఉక్కు, యంత్ర పరికరాలు, సిమెంటు మొదలైనవి.

5) వస్తు నిర్మాణ పరిశ్రమలు: రోడ్లు, వంతెనలు, భవనాలు, ప్రాజెక్టులు మొదలైనవాటి నిర్మాణాన్ని చేపట్టే పరిశ్రమలను వస్తు నిర్మాణ పరిశ్రమలుగా చెప్పవచ్చును.

6) సేవారంగ పరిశ్రమలు: ప్రత్యక్షముగా గాని, పరోక్షముగా గాని ప్రజలకు ఆవశ్యకమైన సేవలను అందజేసే ప్రజోపయోగ సంస్థలను సేవా పరిశ్రమలు అంటారు. ఉదా: హోటల్ పరిశ్రమ, టూరిజమ్ పరిశ్రమ మొదలైనవి.

ప్రశ్న 6.
ఎంట్రిపో వర్తకంను సోదాహరణగా నిర్వచించండి.
జవాబు.
1. ఇంకో దేశానికి ఎగుమతి చేయాలనే ఉద్దేశంతో మరో దేశం నుండి సరుకులను దిగుమతి చేసుకోవడాన్ని ‘ఎంట్రిపో వర్తకం’ అంటారు. దీనినే మారువర్తకం అని కూడా అంటారు.
2. ఇందులో సరుకులను దిగుమతి చేసుకునే దేశం ఇతర రెండు దేశాల మధ్య ‘మధ్యవర్తిగా’ వ్యవహరిస్తుంది.
3. ఉదా: భారతదేశం ఇరాన్ దేశం నుంచి పెట్రోలియం దిగుమతి చేసుకొని నేపాల్ దేశానికి ఎగుమతి చేస్తుంది.

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరిశ్రమ.
జవాబు.
1. సహజ, మానవ, వనరులను ఉపయోగించి, వస్తుసేవలను ఉత్పత్తి చేయడం మరియు తయారు చేయడాన్ని “పరిశ్రమ” అంటారు.
2. వ్యాపారము తాలూకు ఉత్పాదనాంశమే పరిశ్రమ. వస్తువుల ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాల సమూహాన్ని పరిశ్రమగా పేర్కొనవచ్చు. వస్తువుల సేకరణ, ఉత్పత్తి, ప్రాసెసింగ్, నిర్మాణము మొదలైనవాటికి సంబంధించిన కార్యకలాపాలను పరిశ్రమగా నిర్వచించవచ్చును.

ప్రశ్న 2.
వాణిజ్యం.
జవాబు. వాణిజ్యము వస్తువుల మారకానికి సంబంధించినది. వస్తువులు ఉత్పత్తి జరిగే ప్రదేశము నుంచి తుది వినియోగదారునకు చేరే వరకు జరిగే అన్ని కార్యకలాపాలతోను వాణిజ్యానికి సంబంధము ఉంటుంది. జేమ్స్ ఫెన్సన్ అభిప్రాయం ప్రకారము, వాణిజ్యము అనగా “వస్తుసేవల మార్పిడిలో వ్యక్తులకు, స్థలానికి, కాలానికి సంబంధించి తలెత్తే అవరోధాలను తొలగించడానికి సహాయపడే కార్యకలాపాల సముదాయమే వాణిజ్యము”.

ప్రశ్న 3.
వర్తకం.
జవాబు.

  1. లాభోద్దేశంతో వస్తుసేవలను కొనుగోలు చేసి తిరిగి అమ్మే నిరంతర ప్రక్రియను వర్తకం అంటారు.
  2. ఇది వాణిజ్యంలోని ఒక భాగం. వర్తకంను నిర్వహించే వ్యక్తిని ‘వర్తకుడు’ అంటారు.
  3. వర్తకాన్ని స్వదేశీ వర్తకం మరియు విదేశీ వర్తకంగా వర్గీకరించవచ్చు.

ప్రశ్న 4.
స్వదేశీ వర్తకం.
జవాబు.

  1. ఒక దేశ సరిహద్దులకు లోబడి జరిపే వస్తువుల కొనుగోలు, అమ్మకాల ప్రక్రియను స్వదేశీ వర్తకము అంటారు.
  2. స్వదేశీ వర్తకాన్ని “అంతర్గత వర్తకం” అని కూడా అంటారు.
  3. స్వదేశీ వర్తకాన్ని టోకు వర్తకం మరియు చిల్లర వర్తకంగా వర్గీకరించవచ్చు.

ప్రశ్న 5.
ఎంట్రిపో వర్తకం.
జవాబు.
1. ఒక దేశము నుంచి వస్తువులను దిగుమతి చేసుకొని వాటిని మరొక దేశానికి ఎగుమతి చేయడాన్ని ఎంట్రిపోట్ వర్తకము లేదా మారు వర్తకము అంటారు.

2. ఉదా: తైవాన్లో తయారైన కాలిక్యులేటర్లను భారతదేశము దిగుమతి చేసుకొని, వాటిని ఆఫ్రికా దేశాలకు మళ్ళీ ఎగుమతి చేయడాన్ని ఎంట్రిపోట్ వర్తకము అంటారు.

3. ఈ వర్తకమును ఆయా దేశాల మధ్య మంచి సంబంధాలు లేనప్పుడు, కొన్ని రవాణా తదితర సౌలభ్యాల వలన కూడా జరుగుతుంది.

ప్రశ్న 6.
రవాణా.
జవాబు.

  1. వస్తు సేవలను రెండు ప్రాంతాల మధ్య ఎలాంటి అడ్డంకులు లేకుండా చేరవేయడానికి సహాయపడే వర్తక సదుపాయమే రవాణా.
  2. రవాణా వస్తువులకు స్థల ప్రయోజనాన్ని కల్గిస్తుంది. ఉత్పత్తి అయిన సరుకు వినియోగదారుల వద్దకు చేర్చడానికి రవాణా తోడ్పడుతున్నది.
  3. ఆధునిక రోడ్లు, రైలు, విమాన, సముద్రయాన రవాణా సౌకర్యాల వలన వస్తు పంపిణీ వేగముగాను, భద్రముగా
    జరుగుతుంది.

ప్రశ్న 7.
గిడ్డంగులు.
జవాబు.
1. వస్తూత్పత్తికి, వినియోగానికి మధ్య కాలవ్యవధి ఉంటుంది. ఈ కాలవ్యవధిలో అమ్మకము జరిగేంతవరకు వస్తువులను గిడ్డంగులలో నిల్వ చేయాలి. గిడ్డంగులు కాలప్రయోజనాన్ని కల్గిస్తాయి.

2. బియ్యము, గోధుమ మొదలైన వ్యవసాయ ఉత్పత్తులు కొన్ని మాసాలలోనే జరుగుతుంది. కాని వాటి డిమాండు సంవత్సరమంతా ఉంటుంది. గొడుగులు, ఉన్ని వస్తువులను సంవత్సరమంతా ఉత్పత్తి చేసినా వాటి డిమాండు కొన్ని కాలాలలోనే ఉంటుంది. కాబట్టి వస్తువులకు డిమాండు వచ్చే వరకు గిడ్డంగులలో నిల్వ చేయాలి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

ప్రశ్న 6.
ప్రజనన పరిశ్రమలు.
జవాబు.

  1. ఈ పరిశ్రమలు వంశక్రమానికి చెందుతాయి. కొన్ని జాతుల మొక్కలను, పశువులను, పక్షులను పునరుత్పత్తి చేసి, వాటిని అమ్మడం ద్వారా లాభాన్ని ఆర్జించే కార్యకలాపాన్ని ప్రజనన పరిశ్రమ అంటారు.
  2. నర్సరీలు, చేపల పెంపకము, కోళ్ళ పరిశ్రమ ఇందుకు ఉదాహరణలు.

ప్రశ్న 7.
ఉద్గ్రహణ పరిశ్రమలు.
జవాబు.

  1. ప్రకృతి వనరుల నుంచి వస్తువులను వెలికితీసే కార్యకలాపాలతో ముడిపడివున్న పరిశ్రమలను ఉద్గ్రహణ పరిశ్రమలు అంటారు.
  2. ఖనిజాల త్రవ్వకము, బొగ్గు, నూనె, అడవుల నుంచి కలప, రబ్బరు వెలికితీయడం ఉద్గ్రహణ పరిశ్రమలకు
    ఉదాహరణలు.

అదనపు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వస్తు తయారీ పరిశ్రమలలో గల రకాలను తెల్పండి.
జవాబు.
ముడిపదార్థాలు, సగం తయారైన వస్తువుల నుంచి పూర్తిగా తయారైన వస్తువులను ఉత్పత్తిచేసే వాటిని వస్తు తయారీ పరిశ్రమలు అంటారు. ఇనుము-ఉక్కు, యంత్రపరికరాలు, సిమెంటు, వస్త్రాలు మొదలైనవి ఈ పరిశ్రమలకు ఉదాహరణలుగా చెప్పవచ్చును.

వస్తు తయారీ పరిశ్రమలో గల రకాలు:
1) విశ్లేషణాత్మక పరిశ్రమ: ముఖ్యమైన ముడిపదార్థాలను వివిధ ప్రక్రియల ద్వారా విశ్లేషణ చేసి, విడదీసి వివిధ వస్తువులను ఈ పరిశ్రమలు తయారుచేస్తాయి.
ఉదా: ముడిచమురును నూనె బావుల నుంచి తీసి, శుభ్రపరిచి, పెట్రోలు, డీజిల్, కిరోసిన్ మొదలైనవి తయారు చేయుట.

2) ప్రక్రియాత్మక పరిశ్రమలు: ముడిపదార్థాలను వివిధ దశలలో, వివిధ ప్రక్రియలను జరపడం ద్వారా నూతన వస్తువులను తయారుచేయడం ఈ పరిశ్రమల ద్వారా జరుగుతుంది.
ఉదా: వస్త్రపరిశ్రమ, కాగితం, పంచదార పరిశ్రమలు.

3) మిశ్రమ పరిశ్రమలు: వివిధ రకాల ముడిపదార్థాలను శాస్త్రీయ పద్ధతిలో వివిధ నిష్పత్తులలో మిశ్రమము చేసి కొత్త వస్తువులను తయారుచేసే పరిశ్రమలను మిశ్రమ పరిశ్రమలు అంటారు.
ఉదా: కాంక్రీట్, జిప్సమ్, బొగ్గు కలిపి సిమెంటు తయారుచేయుట.

4) జోడింపు పరిశ్రమలు: వివిధ పరిశ్రమలలో తయారైన వస్తువులను నిర్దిష్ట పద్ధతిలో, క్రమములో జతపరిచి కొత్త వస్తువులను తయారుచేసే పరిశ్రమలను జోడింపు పరిశ్రమలు తయారుచేస్తాయి.
ఉదా: టెలివిజన్, స్కూటర్, సైకిల్ మొదలైన వస్తువులను తయారుచేసే పరిశ్రమలు.

ప్రశ్న 2.
వాణిజ్యం యొక్క అవరోధాలను వివరించండి.
జవాబు.
1) వ్యక్తులకు సంబంధించిన అవరోధాలు: ఉత్పత్తిదారులు దేశము నలుమూలలా వ్యాపించివున్న వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలను ఏర్పరచుకొనలేరు. ఉత్పత్తిదారునకు, వినియోగదారునకు మధ్య అనేకమంది మధ్యవర్తులు ఉండి వాణిజ్య కార్యకలాపాలు సులభముగా జరగడానికి సహాయపడతారు. వారు ఉత్పత్తిదారుల నుంచి సరుకును కొని, వినియోగదారులకు అమ్ముతారు.

2) స్థలానికి సంబంధించిన అవరోధాలు: వస్తువులు ఒక ప్రదేశములో ఉత్పత్తి అయితే వాటిని వివిధ ప్రదేశాలకు, ఇతర దేశాలకు పంపిణీ చేయవలెను. ఉత్పత్తి ప్రదేశాలకు, వినియోగ కేంద్రాలకు దూరము పెరుగుచున్నది. ఉత్పత్తి అయిన సరుకు వినియోగదారునకు చేరవేయడానికి రవాణా తోడ్పడుతుంది.

3) కాలానికి సంబంధించిన అవరోధాలు ఉత్పత్తిదారులు వస్తువుల ఉత్పత్తిని డిమాండునుబట్టి చేస్తారు. కొన్ని వస్తువులను డిమాండు లేని కాలములో ఉత్పత్తిచేసి, డిమాండును అనుసరించి అమ్ముతారు. కాబట్టి అవి వినియోగమయ్యే వరకు నిల్వ చేయవలసి ఉంటుంది. గిడ్డంగుల సౌకర్యాల ద్వారా ఈ అవరోధాన్ని అధిగమించ వచ్చును.

4) ద్రవ్యమునకు సంబంధించిన అవరోధాలు: వస్తూత్పత్తికి, వినియోగానికి మధ్య కాలవ్యవధి ఉంటుంది. కొన్ని వస్తువులను సంవత్సరమంతా ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. వీటికి ద్రవ్యము అవసరము. వాణిజ్య బ్యాంకులు వీరికి ఋణాలిచ్చి ద్రవ్యానికి సంబంధించిన అవరోధాలను తొలగిస్తాయి.

5) రిస్కుకు సంబంధించిన అవరోధాలు: ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశానికి సరుకును రవాణా చేసేటప్పుడు నష్టభయము ఉంటుంది. దొంగతనాలు, అగ్నిప్రమాదాలు సంభవించవచ్చును. ఈ నష్టాలను, ఆస్తులను సంరక్షించు కోవడానికి బీమా కంపెనీలు తోడ్పడతాయి.

6) సమాచారానికి సంబంధించిన అవరోధాలు: వినియోగదారులకు తమకు కావలసిన వస్తువులు ఎక్కడ ఏ విధముగా లభిస్తాయో తెలియకపోవచ్చు. వస్తువుల సమాచారాన్ని ప్రజలకు తెలియజేయటానికి వ్యాపార ప్రకటనలు ఉత్తమ సాధనాలు. వస్తువుల విక్రయానికి వ్యాపార ప్రకటనలు దోహదము చేస్తాయి.

ప్రశ్న 3.
పరిశ్రమ, వాణిజ్యము, వర్తకముల మధ్య గల తేడాలను రాయండి.
జవాబు.
పరిశ్రమ, వాణిజ్యము, వర్తకముల మధ్యగల తేడాలు:
TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు 2

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

ప్రశ్న 4.
బ్యాంకింగ్.
జవాబు.

  1. వాణిజ్యము అభివృద్ధి చెందేందుకు అవసరమైన ద్రవ్యము, పరపతి అడ్వాన్సులను అందజేసే ఒక వర్తక సదుపాయమే బ్యాంకింగ్.
  2. ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించడములో బ్యాంకులు ముఖ్యపాత్ర వహిస్తున్నవి. బ్యాంకింగ్ ఒక ప్రధానమైన వాణిజ్య కార్యకలాపము.

ప్రశ్న 5.
టోకు వర్తకం.
జవాబు.

  1. వస్తు, సేవల కొనుగోళ్ళు, అమ్మకాలు పెద్ద మొత్తములో జరిగితే దానిని టోకు వర్తకము అంటారు.
  2. టోకు వర్తకుడు ఉత్పత్తిదారుల నుంచి పెద్ద మొత్తాలలో సరుకును కొనుగోలు చేసి చిన్న మొత్తాలలో చిల్లర వర్తకులకు అమ్ముతారు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 3 సొంత వ్యాపారం, ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం మరియు సహకార సంఘాలు

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 3rd Lesson సొంత వ్యాపారం, ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం మరియు సహకార సంఘాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material 3rd Lesson సొంత వ్యాపారం, ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం మరియు సహకార సంఘాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సొంత వ్యాపారాన్ని నిర్వచించి, దాని లక్షణాలను తెలపండి.
జవాబు.
అర్థం:
1) సొంత వ్యాపారం, వ్యాపార సంస్థలో అతిపురాతనమైంది. దీనిలో కేవలం ఒకే వ్యక్తి వ్యాపారానికి మూలధనం సమకూర్చి, తన నిర్వహణా నైపుణ్యాలతో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించి, వ్యాపారంలో వచ్చే ఫలితాలకు తానొక్కడే బాధ్యత వహిస్తాడు. సొంత వ్యాపారంలో యజమాని ఒక్కడే ఉన్నందువల్ల దీనిని “వ్యక్తిగత వ్యాపారం” లేదా “ఏకవ్యక్తి సంస్థ” అని కూడా అంటారు.

2) సొంత వ్యాపారి లాభం ఆర్జించే ఉద్దేశంతో సంస్థకు అవసరమైన నిధులను సమకూర్చి, వాటిని వ్యాపార కార్యకలాపాలను క్రమ పద్ధతిలో నిర్వహిస్తూ నియంత్రణ చేస్తాడు.

నిర్వచ జేమ్స్ స్టీఫెన్సన్: “సొంత వ్యాపారి అంటే తన చేత, తన కోసం ప్రత్యేకంగా వ్యాపారం నిర్వహించే వ్యక్తి, అతను వ్యాపార సంస్థ మూలధనానికి యజమానియే కాకుండా, సంస్థ వ్యవస్థాపకుడు, నిర్వాహకుడు మరియు సంస్థలో వచ్చే లాభనష్టాలకు బాధ్యత వహిస్తాడు”.

జే.ఎల్.హాన్సన్: “మూలధనాన్ని సమకూర్చడానికి, వ్యాపార నష్టభయాన్ని భరించడానికి, వ్యాపార నిర్వహణను చేపట్టడానికి కేవలం ఒకే వ్యక్తి బాధ్యత వహించే వ్యాపార వ్యవస్థను సొంత వ్యాపారం అంటారు”.

TS Inter 1st Year Commerce Study Material Chapter 3 సొంత వ్యాపారం, ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం మరియు సహకార సంఘాలు

సొంత వ్యాపారం లక్షణాలు:
సొంత వ్యాపార సంస్థ ముఖ్యమైన లక్షణాలను క్రింద తెలపడమైంది.
1) వ్యక్తిగత శ్రద్ధ: సొంత వ్యాపారం, వ్యాపారం ప్రారంభించాలనే కోరిక కలిగిన ఒక వ్యక్తి శ్రద్ధాసక్తులతో ప్రారంభిస్తాడు. అతను వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలను తయారు చేసి, అవసరమైన ఉత్పత్తి కారకాలను సమకూర్చుతాడు. వ్యాపారంలో వచ్చే లాభనష్టాలను తానే అనుభవిస్తాడు.

2) ఒకే యజమాని: సొంత వ్యాపార సంస్థలో ఒకే వ్యక్తి యజమానిగా ఉంటాడు. అన్ని వనరులను తానే సమకూర్చుకొని, తన కోసం వ్యాపారాన్ని ప్రారంభించి, తానే వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తాడు.

3) చట్టపరమైన లాంఛనాలు తక్కువ: సొంత వ్యాపార సంస్థ స్థాపనకు, నిర్వహణకు చట్టపరమైన లాంఛనాలు చాలా తక్కువ. అందువల్ల దీనిని స్థాపించడం, రద్దు చేయడం చాలా సులభం.

4) అపరిమిత ఋణ బాధ్యత: సొంత వ్యాపారం యొక్క ముఖ్యమైన లక్షణం సొంత వ్యాపారి యొక్క ఋణ బాధ్యత అపరిమితం. ఒకవేళ వ్యాపారంలో నష్టం వచ్చినట్లయితే, వ్యాపార అప్పులను చెల్లించడానికి సంస్థ ఆస్తులు సరిపోనట్లయితే, సొంత వ్యాపారి తన వ్యక్తిగత అస్తులను అమ్మి వ్యాపార అప్పులను చెల్లించవలసి ఉంటుంది.

5) యాజమాన్యం, నిర్వహణ రెండూ ఒక్కటే: సొంత వ్యాపారంలో యజమాని, నిర్వాహకుడు ఒక్కడే. యజమాని అయిన సొంత వ్యాపారి తన నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని తన వ్యాపార నిర్వహణకు ఉపయోగిస్తాడు. యజమాని మరణించిన, దివాలా తీసిన సొంత వ్యాపారం మూతపడుతుంది.

6) వ్యక్తిగత ప్రేరణ: సొంత వ్యాపారి కష్టానికి మరియు ఫలితానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. తాను ఎంత ఎక్కువగా కష్టపడి పనిచేస్తే అంత ఎక్కువ లాభాన్ని ఆర్జించవచ్చు. ఇది సొంత వ్యాపారి మరింత కష్టపడి పనిచేయడానికి ప్రోత్సాహాన్నిస్తుంది.

7) రహస్యాలను కాపాడటం: సొంత వ్యాపారంలో అన్ని రకాల నిర్ణయాలను సొంత వ్యాపారి ఒక్కడే తీసుకుంటాడు. కాబట్టి వ్యాపారానికి సంబంధించిన రహస్యాలను తన వద్దే గోప్యంగా ఉంచుకుంటాడు.

8) ప్రత్యేక వ్యక్తిత్వం లేకపోవడం: సొంత వ్యాపారానికి యజమాని నుండి వేరుగా ప్రత్యేక వ్యక్తిత్వం లేదు. సొంత వ్యాపారం, సొంత వ్యాపారి రెండూ ఒక్కటే. దీని స్థాపనకు, నిర్వహణ మరియు నియంత్రణకు ప్రత్యేక చట్టం ఏమీ లేదు. సొంత వ్యాపారంలో ఏది సంభవించినా సొంత వ్యాపారే దానికి పూర్తిబాధ్యుడు.

9) ఏక వ్యక్తి నియంత్రణ: వ్యాపార సంస్థకు సంబంధించిన నిర్వహణ, పూర్తి నియంత్రణ శక్తి సొంత వ్యాపారి కలిగి ఉంటాడు. వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించి, వాటిని అమలు పరుస్తాడు. సొంత వ్యాపారి తన ఇష్టానుసారంగా వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు.

10) పరిమిత ప్రాంతానికి కార్యకలాపాలు: సొంత వ్యాపారి పరిమిత వనరులు, పరిమిత నిర్వహణా శక్తి కలిగి ఉన్నందువల్ల, సొంత వ్యాపార వ్యవస్థ చేపట్టే కార్యకలాపాలు పరిమిత ప్రాంతానికి మాత్రమే విస్తరిస్తాయి. సొంత వ్యాపారి పరిమిత వనరులను సమకూర్చి, చిన్న వ్యాపారాన్ని మాత్రమే పర్యవేక్షణ చేయగలడు. కాబట్టి తన కార్యకలాపాలను ఎక్కువ ప్రాంతాలకు విస్తరించలేడు.”

ప్రశ్న 2.
సొంత వ్యాపారం ప్రయోజనాలు, లోపాలను వివరించండి.
జవాబు.
సొంత వ్యాపారం ప్రయోజనాలు: సొంత వ్యాపారం యొక్క ముఖ్యమైన ప్రయోజనాలను క్రింద తెలపడమైంది.
1) స్థాపన, రద్దు సులభం: సొంత వ్యాపార వ్యవస్థను సులభంగా, తేలికగా స్థాపించవచ్చు. దీనిని స్థాపించడానికి అవసరమైన చట్టపర లాంఛనాలు చాలా తక్కువ. సొంత వ్యాపారం ప్రారంభించాలనే కోరిక గల వ్యక్తి ఎలాంటి సమయం వృధా కాకుండా త్వరగా ప్రారంభించవచ్చు. అదే విధంగా యజమాని ఇష్టానుసారంగా ఏ సమయంలోనైనా సంస్థను రద్దు పరుచుకోవచ్చు.

2) సత్వర నిర్ణయాలు, సరైన కార్యచరణ: సొంత వ్యాపార వ్యవస్థ కార్యకలాపాలలో ఇతర వ్యక్తుల జోక్యం ఉండదు. అందువల్ల యజమాని వ్యాపారానికి సంబంధించిన వివిధ సమస్యలపై సత్వర నిర్ణయాలు తీసుకుని, సరైన కార్యచరణను చేపట్టవచ్చు. నిర్ణయాలలో జాప్యానికి అవకాశం లేదు.

3) కార్యకలాపాలలో సులభతత్వం: సాధారణంగా సొంత వ్యాపారం చిన్న తరహాలో కొనసాగుతుంది. వ్యాపార కార్యకలాపాలలో మార్పులు అవసరమైనప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా మార్పులు చేర్పులు చేయవచ్చు. చిన్న తరహా వ్యాపార వ్యవస్థలు తమ ఉత్పత్తిని డిమాండ్కు అనుగుణంగా సులభంగా మార్పు చేసుకోవచ్చు.

4) ప్రత్యక్ష ప్రేరణ: సొంత వ్యాపారంలో వచ్చిన పూర్తి లాభాలు యజమానికే చెందుతాయి. సొంత వ్యాపారి ఎక్కువ లాభాలు ఆర్జించడానికి అత్యంత కష్టపడి పనిచేస్తాడు. సొంత వ్యాపారంలో కష్టానికి, ప్రతిఫలానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఇది సొంత వ్యాపారిని పూర్తిస్థాయిలో కష్టపడి పనిచేయడానికి, వ్యాపారాన్ని సక్రమంగా, సమర్థవంతంగా నడిపించడానికి ప్రేరేపిస్తుంది.

5) వ్యాపార రహస్యాలు: ప్రతి వ్యాపారంలో కొన్ని మెలకువలు, కిటుకులుంటాయి. వీటినే వ్యాపార రహస్యాలు అంటారు. ఇవి కేవలం యజమానికే తెలిసి ఉంటాయి. సొంత వ్యాపారి తన ఖాతా వివరాలను బయటకు వెల్లడి చేయనవసరం లేదు. చిన్న వ్యాపారాల అభివృద్ధికి వ్యాపార రహస్యాలు అత్యంతావశ్యకం.

6) ఖాతాదారులతో ప్రత్యక్షసంబంధం: సొంత వ్యాపారంలో అన్ని కార్యకలాపాలను యజమానే నేరుగా నిర్వహిస్తాడు. అందువల్ల యజమాని వినియోగదారులతో, ఉద్యోగులతో, వ్యక్తిగత పరిచయాలు, మంచి సంబంధాలను కలిగి ఉంటాడు. యజమాని వినియోగదారుల ఇష్టాయిష్టాలు, ప్రత్యేక అభిరుచులు తెలుసుకొని వాటికి అనుగుణంగా వ్యాపార కార్యకలాపాల్లో మార్పులు చేర్పులు చేపట్టవచ్చు.

7) సులభంగా ఋణాలు పొందవచ్చు: సొంత వ్యాపారి నిరంతరం కష్టపడి పనిచేసి తన వ్యాపార సంస్థకు మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించవచ్చు. దీని ద్వారా మార్కెట్లో తనవిశ్వసనీయత పెరుగుతుంది. తద్వారా వ్యాపారానికి అవసరమైన ఋణాలను సులభంగా పొందవచ్చు.

8) స్వయం ఉపాధి: ఒకరి పర్యవేక్షణలో పనిచేయడానికి ఇష్టంలేని వ్యక్తులకు సొంత వ్యాపార వ్యవస్థ ఉపాధిని అందించే మార్గం వంటిది. కాబట్టి వ్యక్తులు చిన్న తరహాలో సొంత వ్యాపారాన్ని ప్రారంభించి స్వయం ఉపాధి పొందవచ్చు.

9) నిర్వహణ ఖర్చులతో ఆదా: సొంత వ్యాపారే వ్యాపార వ్యవస్థకు యజమాని, నిర్వాహకుడు మరియు నియంత్రకుడు కాబట్టి వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రత్యేక పరిజ్ఞానం గల ఉద్యోగులను నియమించనవసరం లేదు. సొంత వ్యాపారస్తుడు వ్యాపార కార్యకలాపాలను తానే స్వయంగా పర్యవేక్షణ చేసుకుంటాడు. వృధాను తగ్గిస్తాడు. అందువల్ల వ్యాపార నిర్వహణ ఖర్చులను ఆదా చేస్తాడు.

సొంత వ్యాపారం లోపాలు:
సొంత వ్యాపారం లోపాలను క్రింది విధంగా గమనించవచ్చు
1) పరిమిత వనరులు: సొంత వ్యాపారి ఆర్థికస్థోమత పరిమితముగా ఉండుటవలన అవసరమైనప్పుడు నిధులను సమకూర్చుకొనలేడు. కాబట్టి వ్యాపారాన్ని విస్తృతపరచడము కష్టము.

2) అపరిమిత ఋణబాధ్యత: సొంత వ్యాపారి యొక్క ఋణబాధ్యత అపరిమితము. వ్యాపారములో నష్టాలు ఎక్కువగా వచ్చి, అప్పులపాలైతే, అప్పులను తీర్చడానికి వ్యాపార ఆస్తులు చాలకపోతే సొంత ఆస్తులను అమ్మి, అప్పులను తీర్చవలెను. అందువలన సొంత ఆస్తులకు రక్షణ లేదు.

3) పరిమిత నిర్వహణా సామర్థ్యము: వ్యాపారములో కొనుగోళ్ళు, అమ్మకాలు, ఆర్థిక వ్యవహారాలు మొదలైన అనేక విధులు ఉంటాయి. సొంతవ్యాపారికి అన్నింటిలోనూ ప్రావీణ్యము, అనుభవము ఉండకపోవచ్చు. నిపుణులను నియమించడానికి నిధులు సరిపోవు.

4) అనిశ్చిత మనుగడ: న్యాయశాస్త్ర దృష్టిలో సొంతవ్యాపార సంస్థ, సొంతవ్యాపారి వేరుకాదు. కాబట్టి వ్యాపారములో అనుకోని పరిస్థితులు ఏర్పడి అతడు మరణించినా, దివాలా తీసినా సంస్థ మూతపడుతుంది.

5) భారీ వ్యాపారానికి అనువుగా లేకపోవడం: పరిమిత వనరులు, పరిమిత నిర్వహణా సామర్థ్యము వలన సొంత వ్యాపారి భారీ తరహా వ్యాపారము చేయలేడు.

6) తప్పుడు నిర్ణయాలు: వ్యాపారానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను సొంత వ్యాపారి ఒక్కడే తీసుకుంటాడు. సొంత వ్యాపారి వివిధ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన పరిజ్ఞానం కోసం నిపుణులను సంప్రదించడు. అందువల్ల సొంత వ్యాపారి తప్పుడు నిర్ణయాలు తీసుకొనే అవకాశం లేకపోలేదు. ఇది నష్టాలకు దారితీయవచ్చు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 3 సొంత వ్యాపారం, ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం మరియు సహకార సంఘాలు

ప్రశ్న 3.
“అన్ని విషయాలను నిర్వహించుకోగల శక్తివంతుడై ఉండాలేగాని, ప్రపంచంలో సొంత వ్యాపారానికి మించినది మరొకటి లేదు” – చర్చించండి.
జవాబు.
సొంత వ్యాపారము నాగరికత పుట్టినప్పటి నుంచి అమలులో ఉన్నది. ఇది అతిపురాతనమైనది. చరిత్రగతిని పరిశీలిస్తే వాణిజ్యము సొంత వ్యాపారముతోనే ఆరంభమైనట్లు కనిపిస్తున్నది. అన్ని దేశాలలోనూ ఈ రకం వ్యాపారమే అధికముగా ఉన్నట్లు గోచరిస్తున్నది. ఎవరైనా వ్యాపారము ప్రారంభించదలిస్తే మొదట కొద్దిపాటి మూలధనముతో సొంత వ్యాపారము ప్రారంభించి, అనుభవము గడించి క్రమేణ అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. చిన్నకార్లను తయారుచేసే ప్రఖ్యాతిచెందిన ఫోర్డు కంపెనీ ఒకనాడు సొంత వ్యాపారముగా స్థాపితమై, తరువాత అభివృద్ధి చెందినదే. ఈ రకముగా సొంత వ్యాపార సంస్థ అత్యంత ముఖ్యమైనది.

ఒక వ్యక్తి యాజమాన్యము, నియంత్రణ కలిగి ఉండే వ్యాపార సంస్థను సొంత వ్యాపార సంస్థ అంటారు. వ్యాపారానికి కావలసిన మూలధనాన్ని అతడు ఒక్కడే సమకూర్చుకొని వ్యాపారానికి కావలసినవన్నీ ఏర్పాటుచేసుకుంటాడు. వ్యాపార నిర్ణయాలు తానొక్కడే తీసుకుంటాడు. తన కుటుంబసభ్యుల సహకారముతో లేదా ఉద్యోగులను నియమించుకొని తానే స్వయముగా వ్యాపారాన్ని నిర్వహించుకుంటాడు. సంస్థకు కావలసిన నిధులను అవసరమైతే తన బంధువులు, స్నేహితులు లేదా బ్యాంకుల నుంచి అప్పులు తెస్తాడు. కొనుగోళ్ళు, అమ్మకాలు మొదలగు వ్యాపార కార్యకలాపాలన్నీ తానే స్వయముగా నిర్వహించుకుంటూ మిక్కిలి పొదుపుతో అధిక లాభాలను పొందడానికి ప్రయత్నిస్తాడు. లాభాలను తానొక్కడే అనుభవిస్తాడు, కాబట్టి ఎక్కువ లాభాల కోసము అహర్నిశలు . శ్రమిస్తాడు. తన పొరపాట్ల వలన సంస్థకు నష్టము వస్తే తానే భరించాలి కాబట్టి మిక్కిలి జాగురూకతతో నిర్వహణా బాధ్యతను చేపడతాడు. ఈ విధముగా ‘అన్నీ తానే, తనకే అన్నీ’ అనే తరహాలో సొంత వ్యాపారము నడుస్తుంది. వ్యాపార రథానికి సారథిగా, వ్యాపార విజయానికి నాయకుడిగా నిలబడాలి అంటే సొంత వ్యాపారికి దూరదృష్టి, చొరవ, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి, వ్యాపార దక్షత, సామర్థ్యము, ఓర్పు, చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసము, లౌక్యము మొదలైన లక్షణాలు కలిగి ఉండవలెను.

ఈ విధముగా పైవిషయాలన్నీ నిర్వహించగల శక్తిమంతుడై వ్యాపారస్తుడు ఉన్నయెడల సొంత వ్యాపారానికి మించినది మరొకటి లేదు. అతడు స్వేచ్ఛగా, హాయిగా వ్యాపారము చేసుకుంటూ తాను సాధించదలచిన వ్యాపార విజయాన్ని, సంతృప్తిని పొందుతాడు.

ప్రశ్న 4.
ఉమ్మడి హిందూ కుటుంబం వ్యాపారం అంటే ఏమిటి ? దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
అవిభక్త హిందూ కుటుంబ వ్యాపార సంస్థలు హిందూ న్యాయశాస్త్రము ప్రకారము అమలులోనికి వచ్చినవి. హిందూ శాస్త్రములో రెండు వాదాలు ఉన్నవి.

  1. మితాక్షరవాదము,
  2. దయాభాగవాదము.

మితాక్షరవాదము, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు మినహాయించి మిగతా భారతదేశానికి వర్తిస్తుంది. దయాభాగవాదం పై రెండు రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఈ వ్యాపార వ్యవస్థ హిందూ వారసత్వ చట్టం 1956లో నిర్వహించబడి నియంత్రించబడుతుంది.

అవిభక్త హిందూ కుటుంబము ఏవిధమైన ఒప్పందము వలన ఏర్పడదు. హిందూ న్యాయశాస్త్రములోని మితాక్షరవాదం వలన ఏర్పడినది. అవిభక్త హిందూ కుటుంబము సభ్యులలో కుటుంబ యజమాని, కొడుకులు కాక వారి భార్యలు, అవివాహిత కుమార్తెలు కూడా ఉంటారు. అంటే ఎటువంటి ఒప్పందము వలన కాక కుటుంబములో జన్మించడం వలన కుటుంబ వ్యాపారములో హక్కును పొందుతారు. వీరిని దాయాదులు అంటారు.

అవిభక్త హిందూ కుటుంబ వ్యాపారమును కుటుంబ యజమాని నిర్వహించును. అతను సామాన్యముగా కుటుంబ సభ్యులలో పెద్దవాడై ఉంటాడు. అతనిని ‘కర్త’ లేదా ‘మేనేజర్’ అంటారు. కుటుంబ వ్యాపారము మీద అతనికి సంపూర్ణ అధికారము, నియంత్రణ ఉంటుంది. వ్యవహారములన్నీ అతడే నిర్వహించును. సమిష్టి ఆస్తికి, దాయాదుల సంక్షేమానికి కుటుంబ- కర్తయే పరిరక్షకుడు. కర్త ఋణబాధ్యత అపరిమితము కాని దాయాదుల ఋణబాధ్యత సమిష్టి ఆస్తిలోని వారి వాటాకే పరిమితమై ఉంటుంది. కర్త చర్యలను కుటుంబ సభ్యులు ప్రశ్నించడానికి వీలు లేదు. ఒకవేళ కుటుంబ వ్యాపారములో కొనసాగటము ఇష్టము లేకపోతే కుటుంబము ఆస్తి పంపకమును కోరవలెను.

ముఖ్య లక్షణాలు:
1) స్థాపన: హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారానికి కనీసము ఇద్దరు సభ్యులు ఉండి పూర్వీకుల ఆస్తులుండాలి. ఇది ఒప్పందము మీద కాక హిందూ చట్టం ప్రకారము ఏర్పడుతుంది.

2) హిందూ చట్టం ప్రకారం నిర్వహణ: ఈ వ్యాపార వ్యవస్థ ఉమ్మడి యాజమాన్యంలో ఉంటుంది. ఇది హిందూ వారసత్వ చట్టం, 1956 ప్రకారం నిర్వహించబడి, నియంత్రించబడుతుంది.

3) సభ్యత్వము: సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారములో సభ్యత్వం కేవలము ఆ కుటుంబములో జన్మించడము వలన మాత్రమే కలుగుతుంది. బయట వ్యక్తులు ఒప్పందము వలన ఇందులో ప్రవేశించలేరు.

4) నిర్వహణ: ఈ వ్యాపారాన్ని కుటుంబ సభ్యులలో పెద్దవాడు మాత్రమే నిర్వహిస్తాడు. అతనిని కర్త అంటారు. మిగిలిన సభ్యులకు సంస్థ నిర్వహణలో పాల్గొనే హక్కు ఉండదు. కర్త తన ఇష్టానుసారము వ్యాపారాన్ని నిర్వహించడానికి అధికారము ఉన్నది. అతడి అధికారాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. ఒకవేళ కుటుంబ వ్యాపారములో కొనసాగడం ఇష్టము లేకపోతే అందరి ఒప్పందముతో హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారాన్ని రద్దుచేయవచ్చు.

5) లాభనష్టాల పంపిణీ: వ్యాపార లాభాలలో దాయాదులందరికి సమాన వాటా ఉంటుంది.

6) ఋణబాధ్యత: దాయాదుల ఋణబాధ్యత సమిష్టి ఆస్తిలోని వారి వాటాలకు మాత్రమే పరిమితము. కాని కర్త యొక్క ఋణబాధ్యత అపరిమితము. వ్యాపార ఋణాలకు అతని సొంత ఆస్తులను కూడా ఉపయోగించవలెను.

7) మనుగడ: కుటుంబ సభ్యులలో ఎవరు మరణించినా వ్యాపార మనుగడకు అంతరాయము కలగదు. కర్త మరణించినపుడు, దాయాదులలో పెద్దవాడు కర్త స్థానాన్ని తీసుకుంటాడు. హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారము అందరి సభ్యుల అంగీకారముతో రద్దుకావచ్చు లేదా కోర్టు చేసిన పంపకాలతో రద్దు అవుతుంది.

8) ఖాతాలు: ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారానికి సంబంధించిన ఖాతాలన్నింటిని కర్త నిర్వహిస్తాడు. కానీ ఇది కర్త యొక్క బాధ్యత కాదు. కర్త సభ్యులెవ్వరికీ బాధ్యుడు కాడు. అదే విధంగా కుటుంబ సభ్యులెవ్వరూ వ్యాపారానికి సంబంధించిన లాభనష్టాల గురించి కర్తను అడగరాదు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 3 సొంత వ్యాపారం, ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం మరియు సహకార సంఘాలు

ప్రశ్న 5.
ఉమ్మడి హిందూ కుటుంబం వ్యాపార వ్యవస్థ ప్రయోజనాలను, లోపాలను తెలపండి.
జవాబు.
ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార సంస్థ యొక్క ప్రయోజనాలు:
1) కేంద్రీకృత సమర్థవంతమైన నిర్వహణ: వ్యాపారసంస్థ నిర్వహణ కర్త చేతిలో కేంద్రీకృతమై ఉంటుంది. కర్త కుటుంబ సభ్యులలో పెద్దవాడు, అనుభవజ్ఞుడు అయి ఉండటము వలన, అతడు సంస్థకు క్రమశిక్షణతో కూడిన నిర్వహణ ఇవ్వగలడు.

2) అవిచ్ఛిన్న మనుగడ: ఈ తరహా వ్యాపార సంస్థ కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందము వలన ఏర్పడదు. దాయాదులు, కర్త మరణంతో సంస్థ మూతపడదు. ఒకవేళ మరణించిన ఆ కుటుంబంలో వయసులో పెద్దవాడైన వ్యక్తి వ్యాపారాన్ని కొనసాగిస్తాడు. అందువల్ల అది నిరంతరము కొనసాగుతుంది.

3) అపరిమిత సభ్యత్వం: భాగస్వామ్యము వలె ఈ తరహా కుటుంబ వ్యాపార సంస్థలో గరిష్ట సభ్యులకు పరిమితిలేదు. ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారంలో జన్మించడం ద్వారా సభ్యులు అవుతారు. మైనర్లు కూడా దీనిలో సభ్యులుగా ఉండవచ్చు.

4) మెరుగైన పరపతి సౌకర్యాలు: ఈ సంస్థలో పరపతి సౌకర్యాలు ఎక్కువ. దీనికి కారణం కర్త యొక్క రుణబాధ్యత అపరిమితము.

5) శీఘ్ర నిర్ణయాలు: సమిష్టి హిందూ కుటుంబములో కర్తకు మాత్రమే నిర్ణయాలు చేసే అధికారము ఉంటుంది. అందువలన శీఘ్రముగా నిర్ణయాలు తీసుకొనగలడు. ఇతర కుటుంబ సభ్యులతో సంప్రదించవలసిన పనిలేదు.

6) వ్యాపార రహస్యాలు: సంస్థ యావత్తు నిర్వహణ కర్త చేతులలో ఉంటుంది. కాబట్టి అతడు వ్యాపార రహస్యాలు గోప్యముగా ఉంచగలడు. రహస్యాలు బయటకు పొక్కవు.

7) సమర్థతను బట్టి పని అప్పగించుట కుటుంబ సభ్యులకు వారి సామర్ధ్యాన్ని బట్టి పనులు అప్పగించబడతాయి. కర్త సొమ్ము వినియోగములో జాగ్రత్త, పొదుపరితనం పాటిస్తాడు.

ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార సంస్థ యొక్క లోపాలు:
1) శ్రమకు, ప్రతిఫలానికి మధ్య ప్రత్యక్ష సంబంధము లేకపోవడం: వ్యాపారాన్ని కర్త ఒక్కడే నిర్వహిస్తాడు. కాని లాభాలు వచ్చినపుడు సభ్యులందరూ సమానముగా పంచుకుంటారు. దాయాదుల సోమరితనాన్ని ఇది ప్రోత్సహిస్తుంది.

2) పరిమిత నిర్వహణా సామర్థ్యము: ఈ వ్యాపారాన్ని కుటుంబ సభ్యులలో పెద్దవాడు కర్త మాత్రమే నిర్వహిస్తాడు. నిర్వహణ విధులన్నీ అతనే చూసుకుంటాడు. వ్యాపార నైపుణ్యానికి సంబంధించిన పూర్తి పరిజ్ఞానము అతనికి ఉండకపోవచ్చు.

3) సభ్యుల మధ్య అనుమానాలు: కర్త ఈ వ్యాపారాన్ని అత్యంత గోప్యముగా నిర్వహిస్తాడు. ముఖ్యమైన విషయాలను దాయాదుల నుంచి రహస్యముగా ఉంచుతాడు. దీని వలన కుటుంబ సభ్యులకు అతని మీద అనుమానం వచ్చే అవకాశము ఉన్నది.

4) పరిమిత మూలధనము ఆర్థిక వనరులు: ఇందులోని పెట్టుబడి ఒక కుటుంబ ఆర్థిక వనరులకు మాత్రమే పరిమితమై ఉంటుంది. వ్యాపార విస్తృతికి సంబంధించిన నిధులు లభించకపోవచ్చు.

5)-కష్టం ఒకరిది, సుఖం ఇంకొకరిది: ఉమ్మడి కుటుంబ వ్యాపారములో కర్తకు పూర్తి స్వేచ్ఛ ఉన్నది. వ్యాపారము కోసం అతడు కష్టించి కృషి చేస్తాడు. దాయాదులు కష్టపడకుండా అనుభవిస్తారు.

6) నిర్వహణను కర్తకు వదిలివేయడము: వ్యాపార నిర్వహణను పూర్తిగా కర్తకే వదిలివేయడం జరుగుతుంది. కొన్ని సమయాలలో అతడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. తత్ఫలితముగా వ్యాపారము దెబ్బతినవచ్చు. కర్త చేసిన తప్పిదాలకు దాయాదులు కూడా బాధ్యతను వహించవలసి ఉంటుంది.

ప్రశ్న 6.
సహకార సంఘం అంటే ఏమిటి ? నిర్వచించి, దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
సహకార సంఘం అర్థం:
1) “కో ఆపరేషన్” అనే పదం లాటిన్ భాషలోని ‘కో-ఆపరి’ అనే పదం నుంచి ఉద్భవించింది. “కో” అంటే “తో” అని, “ఆపరి” అంటే “పనిచేయడం” అని అర్థం. అందువల్ల కో-ఆపరేషన్ అంటే కలిసి పనిచేయడం. కాబట్టి ఉమ్మడి ఆర్థిక లక్ష్యాలను సాధించే ఉద్దేశంతో కలిసి పనిచేసే వ్యక్తుల సముదాయాన్ని “సహకార సంఘం”
అంటారు.

2) ఆర్థిక ప్రయోజనాలను పెంపొందించుకునే నిమిత్తం స్వచ్చందంగా ఒక చోట చేరిన వ్యక్తుల సముదాయాన్ని సహకార సంఘం అంటారు. ఈ సంఘాలు స్వయం సహాయం, పరస్పర సహాయం అనే సూత్రాలపై పనిచేస్తాయి. సభ్యులకు సేవలు అందించడమే దీని ప్రాథమిక లక్ష్యం. “ఒకరి కోసం అందరు, అందరి కోసం ఒకరు” అనేది
సహకార సంఘాల నినాదం.

నిర్వచనం:

  1. భారత సహకార సంఘాల చట్టం, 1912 సెక్షన్ 4 ప్రకారం “సహకార సూత్రాలకు అనుగుణంగా సభ్యుల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించే ధ్యేయంతో స్థాపించిన సంస్థను “సహకార సంస్థ” అంటారు.
  2. హెచ్.సి. కెల్వర్ట్ నిర్వచనం ప్రకారం “సమాన హక్కుల ప్రాతిపదికన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునే నిమిత్తం ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థను సహకార వ్యవస్థ” అంటారు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 3 సొంత వ్యాపారం, ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం మరియు సహకార సంఘాలు

లక్షణాలు:
ఈ దిగువ తెలిపినవి సహకార సంఘాల ముఖ్యమైన లక్షణాలు
1) స్వచ్ఛంద సంఘం:-సభ్యులకు సేవలందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంఘమే సహకార సంస్థ. ఈ సహకార సంఘంలో ప్రవేశించడానికి, సంస్థ నుండి విరమించడానికి ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంటుంది. ఉమ్మడి ఆర్థిక లక్ష్యాలు కలిగిన వ్యక్తులు తమకు నచ్చినప్పుడు ఈ సంఘంలో సభ్యులుగా చేరవచ్చు. స్వచ్ఛంద సభ్యత్వం అనేది ఈ సంస్థ యొక్క ముఖ్య లక్షణం.

2) స్వేచ్ఛా సభ్యత్వం: ఒకే రకమైన ఆర్థిక ఆసక్తి కలిగిన వ్యక్తులు ఎవరైనా సహకారసంస్థలో సభ్యులుగా చేరవచ్చు. ఈ సంస్థలో కుల, మత, జాతి, రంగు, లింగ వివక్షతతో సంబంధం లేకుండా ఏ వ్యక్తి అయినా సభ్యుడిగా చేరవచ్చు.

3) సభ్యుల సంఖ్య: సహకార సంఘంను ఏర్పాటు చేయడానికి కనీసం 10 మంది వ్యక్తులు అవసరం. బహుశ రాష్ట్ర సహకార సంఘాలలో ప్రతి రాష్ట్రం నుండి కనీసం 50 మందికి తగ్గకుండా సభ్యులు ఉండాలి. సహకార సంఘాల చట్టం, 1912 ప్రకారం సహకార సంఘంలో గరిష్ట సభ్యుల సంఖ్యకు సంబంధించి ఎలాంటి పరిమితి విధించలేదు. అయితే సంఘం స్థాపించిన తరువాత అందులోని సభ్యులు ఎంత మందికి మించకూడదో నిర్ణయిస్తారు.

4) సంఘం నమోదు: భారతదేశంలో సహకార సంఘాలను సహకార సంఘాల చట్టం, 1912 ప్రకారం గాని లేదా రాష్ట్ర సహకార సంఘాల చట్టం ప్రకారం గాని నమోదు చేయించాలి. బహుళ రాష్ట్ర సహకార సంఘాలను బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం 2002 ప్రకారం నమోదు చేయించాలి. ఒకసారి నమోదైన తర్వాత ఈ క్రింది ప్రత్యేక న్యాయసత్వం, నిర్దిష్ట లక్షణాలను పొందుతుంది.

  • సంఘం శాశ్వత మనుగడను అనుభవిస్తుంది.
  • దీనికి ప్రత్యేక అధికార ముద్ర ఉంటుంది.
  • ఇతర వ్యక్తులతో ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చు.
  • ఇతరులపై కోర్టులో దావా వేయవచ్చు. ఇతరులు దీనిపై దావా వేయవచ్చు.
  • తన పేరుపై సొంత ఆస్తులను కలిగి ఉండవచ్చు.

5) ప్రభుత్వ నియంత్రణ: సహకార సంఘాల నమోదు తప్పనిసరైనందువల్ల ఈ సంఘాలను ప్రభుత్వం నియంత్రణ, పర్యవేక్షణ చేస్తుంది. సహకార శాఖ వారు ఈ సంఘాల పనితీరును పరిశీలిస్తారు. ప్రతి సహకార సంఘం తన ఖాతాలను ప్రభుత్వ సహకార శాఖ వారిచే తప్పకుండా ఆడిట్ చేయించాలి.

6) మూలధనం: సహకార సంఘానికి అవసరమైన మూలధనాన్ని సభ్యులు సమకూర్చుతారు. అయితే సభ్యులు అందించే మూలధనం పరిమితంగా ఉండడంవల్ల అప్పుడప్పుడు ఈ సంఘాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, శిఖరాగ్ర సంస్థల నుండి వచ్చే ఋణాలు, గ్రాంట్లపై ఆధారపడతాయి.

7) ప్రజాస్వామిక సూత్రాలపై నిర్వహణ: సహకార సంఘాలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించబడతాయి. సంఘం నిర్వహణలో పాల్గొనే హక్కు ప్రతి సభ్యునికి ఉంటుంది. అయితే, సమర్థవంతమైన నిర్వహణ కోసం సహకార సంఘం ఒక కమిటీని ఎన్నుకుంటుంది. ఈ ఎన్నికలలో సభ్యులు వారు తీసుకున్న వాటాలతో సంబంధం లేకుండా “ఒక వ్యక్తి ఒక ఓటు” అనే ప్రాతిపదికపై నిర్వహణ కమిటీని ఎన్నుకుంటారు. ఈ నిర్వహణ కమిటీ విధులను సంఘం సర్వసభ్య సమావేశంలో నిర్ణయిస్తారు.

8) సేవా లక్ష్యం: అన్ని సహకార సంఘాల ప్రాథమిక ధ్యేయం సభ్యులకు సేవలందించడం. ఇతర వ్యాపార సంస్థల మాదిరిగా లాభార్జన ఈ సంఘాల ధ్యేయం కాదు. ఈ సంఘం సభ్యులు కాని వారికి సేవలందించినప్పుడు నిర్వహణ ఖర్చులను చెల్లించడానికి నామమాత్రపు లాభాన్ని ఆర్జిస్తాయి.

9) ఒక వ్యక్తి, ఒక ఓటు: సహకార సంఘంలో ఒక వ్యక్తికి ఎన్ని వాటాలున్నప్పటికీ ఒక సభ్యునికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది. ఈ వ్యక్తి తన సంపద ద్వారా సంఘాన్ని ప్రభావితం చేయరాదు. సంఘ నిర్వహణలో అందరి సభ్యులకు సమాన హక్కు ఉంటుంది.

10) మిగులు పంపిణీ: సంఘం సభ్యులకు పరిమిత డివిడెండ్లను పంపిణీ చేయగా మిగిలిన లాభాలను కొంత మొత్తం బోనస్ రూపంలో సభ్యులకు పంపిణీ చేస్తుంది. మరి కొంత మొత్తాన్ని రిజర్వు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని సంఘం సంక్షేమానికి కేటాయిస్తుంది.

11) పెట్టుబడిపై రాబడి: సహకార సంస్థలోని మిగులు నుండి బోనస్ పంపిణీ చేసే ముందు, డివిడెండ్ల రూపంలో సభ్యులు తమ పెట్టుబడిపై రాబడి పొందే హక్కును కలిగి ఉంటారు. ఇది సహకార సంఘంలో సభ్యులు తమ డబ్బును పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సాహాన్నిస్తుంది.

12) నగదు వర్తకం: సహకార సంఘాల యొక్క అతి ముఖ్యమైన సూత్రం నగదుపై వర్తకం నిర్వహించడం. నగదు వర్తక సూత్రాన్ని ఖచ్చితంగా పాటించినప్పుడే సహకార సంఘాలు వర్ధిల్లుతాయి. ఈ నగదు వర్తకం రాని బాకీలు, వసూలు ఖర్చులను నివారించడంతో పాటు సహకార సంఘానికి ఆదాయంను చేకూరుస్తుంది.

ప్రశ్న 7.
“స్వయం – సహాయం అనే ప్రాతిపదికపై ఏర్పడిన వ్యవస్థే సహకార సంఘం” – చర్చించండి.
జవాబు.
సమాజములోని బలహీనవర్గాల ఆసక్తులను రక్షించుటకై సహకార ఉద్యమము ఏర్పడినది. సొంత వ్యాపారము, భాగస్వామ్య వ్యాపారము, కంపెనీ వ్యాపారము చేసే సంస్థల ధ్యేయము లాభ సముపార్జనే లాభాన్ని సంపాదించడానికి ఈ సంస్థలు వినియోగదారులకు అందించే సేవలు చాలా పరిమితముగా ఉంటాయి. లాభార్జన దృష్టితో అవి ధరలను పెంచడము, కల్తీ సామానులు అమ్మడం మొదలైన హీనమైన చర్యలకు పాల్పడతాయి. సాంఘిక ప్రయోజనము బాధ్యతల కంటే తమ స్వప్రయోజనము, స్వలాభము సూత్రాలుగా ఉండేవి. పెట్టుబడిదారులు, శ్రామికులు, వినియోగదారులు దోపిడీచేస్తున్నారు. వస్తు పంపిణీలో మధ్యవర్తుల వలన ఉత్పత్తిదారులకు వినియోగదారులకు మధ్య అగాధము ఏర్పడినది. లోపభూయిష్టమైన పెట్టుబడిదారీ విధానాన్ని సంస్కరించి సామ్యవాద రీతి సమాజ స్థాపనకై సహకార సంఘాలను ఏర్పాటుచేయడం జరిగినది.

ప్రజాస్వామ్య పద్ధతిలో లాభాపేక్షరహితమైన పరస్పర సహాయము, సేవాశయము కొరకు పరిమిత నిధులు గల వ్యక్తులు వ్యాపారము మరియు ఆర్థిక ప్రయోజనాలు పెంపొందించటానికి సర్వమానవ సమానత్వ ప్రాతిపదికమీద ఏర్పరచిన స్వచ్ఛంద సంఘము సహకార సంస్థలు. సమిష్టి కృషికి, సాంఘిక శ్రేయస్సు, సమాజ సేవకు పాటుబడుటయే ఈ సంస్థల లక్ష్యము. దీని ప్రధాన ఆశయము లాభార్జనకాదు. సభ్యులకు సేవ చేయుటయే. ఒకరికోసం అందరూ, అందరికోసం ఒక్కరు అనేది దీని ఆశయం. పరస్పర సహాయము ద్వారా స్వయం సహాయం దీని మార్గదర్శక సూత్రము.

మన దేశములో సహకార సంస్థలను లాభాల కొరకు ఆకలిగొన్న వ్యాపారస్తుల కబంధ హస్తాల నుంచి బలహీనవర్గాలవారి ఆసక్తులను రక్షించుటకు సహకార సంస్థలు ఏర్పడినవి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 3 సొంత వ్యాపారం, ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం మరియు సహకార సంఘాలు

ప్రశ్న 8.
సహకార సంఘాల ప్రయోజనాలను, లోపాలను వివరించండి.
జవాబు.
సహకార సంఘాల వలన ప్రయోజనాలు:
1) స్థాపనా సులభం: సహకార సంస్థలను స్థాపించుట సులభము. పదిమంది కలసి తమ ఆర్థిక ప్రయోజనాల కోసము ఒక సంస్థగా ఏర్పడవచ్చు. నమోదుచేయుటకు అవలంబించవలసిన చట్టబద్ధమైన లాంఛనాలు చాలా తక్కువ.

2) ప్రజాస్వామిక నిర్వహణ: సంస్థల నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. వ్యాపార నిర్వహణలో పాల్గొనే హక్కు ప్రతి సభ్యునకు ఉంటుంది. ఒక మనిషికి ఒకే ఓటు. అతనికి ఎన్ని వాటాలు అయినా ఉండవచ్చు.

3) సేవాఉద్దేశం: సహకార సంస్థల ముఖ్య ఉద్దేశము సేవలను అందించుట. సభ్యులకు చౌక ధరలకు వస్తువులను అందజేస్తుంది. తక్కువ వడ్డీలకు ఋణాలను అందిస్తుంది. సభ్యుల మధ్య సహకార భావనను కలుగజేస్తుంది.

4) నిర్వహణ ఖర్చులు తక్కువ: సహకార సంస్థలలో పరిపాలన ఖర్చులు తక్కువ. పాలక మండలి సభ్యులు వేతనము తీసుకోకుండా నిర్వహణ పనులు చేపడతారు.

5) పరిమిత ఋణబాధ్యత: సభ్యుల ఋణబాధ్యత వారు చెల్లించిన వాటా మూలధనానికే పరిమితమై ఉంటుంది.

6) స్థిరత్వము: సభ్యుల మరణము, విరమణ లేదా దివాలా తీయడంవలన సంస్థ మనుగడకు భంగము కలగదు.

7) సామాజిక ప్రయోజనాలు: ఈ సంస్థలు ప్రజాస్వామ్యములో విద్య, శిక్షణ, స్వయం పరిపాలన, స్వయం సహాయం, పరస్పర సహాయము మొదలైన సూత్రాలను ప్రతిపాదిస్తుంది.

8) పన్ను రాయితీలు: సహకార సంఘాల ఆదాయముపై కొంత పరిమితి మేరకు పన్ను మినహాయింపు ఉంటుంది. అంతే::శిక నమోదు రుసుములోను, స్టాంపు డ్యూటీలోను మినహాయింపు ఉంటుంది.

9) ప్రభుత్వ ప్రోత్సాహం. ప్రభుత్వము సహకార సంఘాలకు అప్పులు, గ్రాంట్ల రూపములో ఆర్థిక సహాయం అందిస్తుంది. సమాజములో ఆర్థికముగా, సాంఘికముగా వెనుకబడిన వర్గాలకు సహాయపడే ధ్యేయముతో ఈ సంఘాలకు ఉదారముగా ధన సహాయం అందిస్తుంది.

10) వాటాలలో స్పెక్యులేషన్ ఉండదు: ఈ సంఘాలలో సభ్యుడు ఎప్పుడైనా వాటాలను కొనవచ్చు కాబట్టి వాటాలలో స్పెక్యులేషన్ ఉండదు.

11) మధ్యవర్తులు తొలగింపు: సహకార సంస్థలు వస్తువులను నేరుగా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలుచేసి వాటిని వినియోగదారులకు అందజేస్తాయి. మధ్యవర్తుల బెడద ఉండదు.

12) వ్యాపారాలపై నియంత్రణ ఇతర వ్యాపారసంస్థలు అధిక ధరలతో వినియోగదారులను దోచుకుంటున్నప్పుడు, ఇవి తక్కువ ధరలకు వస్తువులను అందజేస్తుంది.

13) సభ్యుల మధ్య సుహృద్భావము: ఒకరి కోసము అందరూ, అందరి కోసం ఒకరు అనే సూత్రముపై సహకార సంఘాలు పని చేస్తాయి. కాబట్టి సభ్యుల మధ్య సోదరభావం, సంఘీభావము పెంపొందిస్తాయి.

సహకార సంఘాల వలన లోపాలు:
1) అసమర్థ నిర్వహణ: పాలకవర్గ సభ్యులకు గౌరవ వేతనము మాత్రమే లభిస్తుంది. కాబట్టి వారు నిర్వహణలో పూర్తి ఆసక్తిని చూపరు. ఆదాయ వనరులు స్వల్పముగా ఉంటాయి. కాబట్టి సమర్థవంతులైన, వృత్తి నిపుణులైన నిర్వాహకులను నియమించుట కష్టము.

2) పరిమిత ఆర్థిక వనరులు: డివిడెండ్ల పరిమితి మరియు ఒక వ్యక్తికి ఒక ఓటు అనే సూత్రము వలన ధనవంతులు ఈ సంఘాలలో చేరడానికి ఇష్టపడరు. పరిమితమైన వనరుల వలన విస్తృతికి అవకాశముండదు.

3) సభ్యుల మధ్య ఐక్యమత్యం లేకపోవడం: సభ్యుల మధ్య మనస్పర్థలు, తగాదాల వలన సహకార సంస్థలు విఫలమవుతాయి.

4) కష్టపడేవారికి ప్రోత్సాహము ఉండదు: సంఘాలకు ఎక్కువ లాభాలు వచ్చినా వారి సేవలకు చెల్లింపు జరగదు కాబట్టి మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు నిర్వహణలో ఎక్కువ ఆసక్తిని చూపరు.

5) వాటాల బదిలీ ఉండదు: ఏ సభ్యుడు తన వాటాలను బదిలీచేయడానికి వీలులేదు కాని మూలధనాన్ని వాపసు తీసుకోవచ్చు.

6) కఠినమైన ప్రభుత్వ నియంత్రణ: సహకార సంఘముల చట్టములోని నియమ నిబంధనలను మరియు ప్రభుత్వ నిబంధనలు పాటించవలెను.

7) రహస్యాలు దాగవు: సంస్థ వ్యవహారాలు సభ్యులందరికి తెలుస్తాయి కాబట్టి వ్యాపార రహస్యాలు దాగవు.

8) రాజకీయాల జోక్యము: మేనేజ్మెంట్ కమిటీలో ప్రభుత్వము సభ్యులను నామినేట్ చేస్తుంది. ప్రతి ప్రభుత్వము తమ సొంతపార్టీ సభ్యులను ఈ సంఘాలకు పంపుతుంది.

9) పోటీతత్వము లేకపోవుట: సహకార సంస్థలకు పరిమిత వనరులు ఉండటము వలన పెద్ద సంస్థల పోటీని తట్టుకోలేవు. అవి భారీ ఉత్పత్తి ద్వారా ఓవర్హెడ్ ఖర్చులను తగ్గించుకోగలవు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 3 సొంత వ్యాపారం, ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం మరియు సహకార సంఘాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సొంత వ్యాపారం లక్షణాలను వివరించండి.
జవాబు.
సొంత వ్యాపారం లక్షణాలు:
సొంత వ్యాపార సంస్థ ముఖ్యమైన లక్షణాలను క్రింద తెలపడమైంది.
1) వ్యక్తిగత శ్రద్ధ: సొంత వ్యాపారం, వ్యాపారం ప్రారంభించాలనే కోరిక కలిగిన ఒక వ్యక్తి శ్రద్ధాసక్తులతో ప్రారంభిస్తాడు. అతను వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలను తయారు చేసి, అవసరమైన ఉత్పత్తి కారకాలను సమకూర్చుతాడు. వ్యాపారంలో వచ్చే లాభనష్టాలను తానే అనుభవిస్తాడు.

2) ఒకే యజమాని: సొంత వ్యాపార సంస్థలో ఒకే వ్యక్తి యజమానిగా ఉంటాడు. అన్ని వనరులను తానే సమకూర్చుకొని, తన కోసం వ్యాపారాన్ని ప్రారంభించి, తానే వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తాడు.

3) చట్టపరమైన లాంఛనాలు తక్కువ: సొంత వ్యాపార సంస్థ స్థాపనకు, నిర్వహణకు చట్టపరమైన లాంఛనాలు చాలా తక్కువ. అందువల్ల దీనిని స్థాపించడం, రద్దు చేయడం చాలా సులభం.

4) అపరిమిత ఋణ బాధ్యత: సొంత వ్యాపారం యొక్క ముఖ్యమైన లక్షణం సొంత వ్యాపారి యొక్క ఋణ బాధ్యత అపరిమితం. ఒకవేళ వ్యాపారంలో నష్టం వచ్చినట్లయితే, వ్యాపార అప్పులను చెల్లించడానికి సంస్థ ఆస్తులు సరిపోనట్లయితే, సొంత వ్యాపారి తన వ్యక్తిగత అస్తులను అమ్మి వ్యాపార అప్పులను చెల్లించవలసి ఉంటుంది.

5) యాజమాన్యం, నిర్వహణ రెండూ ఒక్కటే: సొంత వ్యాపారంలో యజమాని, నిర్వాహకుడు ఒక్కడే. యజమాని అయిన సొంత వ్యాపారి తన నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని తన వ్యాపార నిర్వహణకు ఉపయోగిస్తాడు. యజమాని మరణించిన, దివాలా తీసిన సొంత వ్యాపారం మూతపడుతుంది.

6) వ్యక్తిగత ప్రేరణ: సొంత వ్యాపారి కష్టానికి మరియు ఫలితానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. తాను ఎంత ఎక్కువగా కష్టపడి పనిచేస్తే అంత ఎక్కువ లాభాన్ని ఆర్జించవచ్చు. ఇది సొంత వ్యాపారి మరింత కష్టపడి పనిచేయడానికి ప్రోత్సాహాన్నిస్తుంది.

ప్రశ్న 2.
సొంత వ్యాపారం లోపాలు / పరిమితులను తెలపండి.
జవాబు.
సొంత వ్యాపారము పరిమితులు:
1) పరిమిత వనరులు: సొంత వ్యాపారి ఆర్థికస్థోమత పరిమితముగా ఉండుటవలన అవసరమైనప్పుడు నిధులను సమకు నలేడు. కాబట్టి వ్యాపారాన్ని విస్తృతపరచడము కష్టము.

2) అరుణబాధ్యత: సొంత వ్యాపారి యొక్క ఋణబాధ్యత అపరిమితము. వ్యాపారములో నష్టాలు ఎక్కువగా వచ్చి, అప్పులపాలైతే, అప్పులను తీర్చడానికి వ్యాపార ఆస్తులు చాలకపోతే సొంత ఆస్తులను అమ్మి, అప్పులను తీర్చవలెను. అందువలన సొంత ఆస్తులకు రక్షణ లేదు.

3) పరిమిత నిర్వహణా సామర్థ్యము: వ్యాపారములో కొనుగోళ్ళు, అమ్మకాలు, ఆర్థిక వ్యవహారాలు మొదలైన అనేక విధులు ఉంటాయి. సొంతవ్యాపారికి అన్నింటిలోనూ ప్రావీణ్యము, అనుభవము ఉండకపోవచ్చు. నిపుణులను నియమించడానికి నిధులు సరిపోవు.

4) అనిశ్చిత మనుగడ: న్యాయశాస్త్ర దృష్టిలో సొంతవ్యాపార సంస్థ, సొంతవ్యాపారి వేరుకాదు. కాబట్టి వ్యాపారములో అనుకోని పరిస్థితులు ఏర్పడి అతడు మరణించినా, దివాలా తీసినా సంస్థ మూతపడుతుంది.

5) భారీ వ్యాపారానికి అనువుగా లేకపోవడం: పరిమిత వనరులు, పరిమిత నిర్వహణా సామర్థ్యము వలన సొంత వ్యాపారి భారీ తరహా వ్యాపారము చేయలేడు.

6) తప్పుడు నిర్ణయాలు: వ్యాపారానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను సొంత వ్యాపారి ఒక్కడే తీసుకుంటాడు. సొంత వ్యాపారి వివిధ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన పరిజ్ఞానం కోసం నిపుణులను సంప్రదించడు. అందువల్ల సొంత వ్యాపారి తప్పుడు నిర్ణయాలు తీసుకొనే అవకాశం లేకపోలేదు. ఇది నష్టాలకు దారితీయవచ్చు.

ప్రశ్న 3.
ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం లక్షణాలను రాయండి.
జవాబు.
ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార సంస్థ యొక్క ప్రయోజనాలు:
1) కేంద్రీకృత సమర్థవంతమైన నిర్వహణ: వ్యాపారసంస్థ నిర్వహణ కర్త చేతిలో కేంద్రీకృతమై ఉంటుంది. కర్త కుటుంబ సభ్యులలో పెద్దవాడు, అనుభవజ్ఞుడు అయి ఉండటము వలన, అతడు సంస్థకు క్రమశిక్షణతో కూడిన నిర్వహణ ఇవ్వగలడు.

2) అవిచ్ఛిన్న మనుగడ: ఈ తరహా వ్యాపార సంస్థ కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందము వలన ఏర్పడదు. దాయాదులు, కర్త మరణంతో సంస్థ మూతపడదు. ఒకవేళ మరణించిన ఆ కుటుంబంలో వయసులో పెద్దవాడైన వ్యక్తి వ్యాపారాన్ని కొనసాగిస్తాడు. అందువల్ల అది నిరంతరము కొనసాగుతుంది.

3) అపరిమిత సభ్యత్వం: భాగస్వామ్యము వలె ఈ తరహా కుటుంబ వ్యాపార సంస్థలో గరిష్ట సభ్యులకు పరిమితిలేదు. ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారంలో జన్మించడం ద్వారా సభ్యులు అవుతారు. మైనర్లు కూడా దీనిలో సభ్యులుగా ఉండవచ్చు.

4) మెరుగైన పరపతి సౌకర్యాలు: ఈ సంస్థలో పరపతి సౌకర్యాలు ఎక్కువ. దీనికి కారణం కర్త యొక్క రుణబాధ్యత అపరిమితము.

5) శీఘ్ర నిర్ణయాలు: సమిష్టి హిందూ కుటుంబములో కర్తకు మాత్రమే నిర్ణయాలు చేసే అధికారము ఉంటుంది. అందువలన శీఘ్రముగా నిర్ణయాలు తీసుకొనగలడు. ఇతర కుటుంబ సభ్యులతో సంప్రదించవలసిన పనిలేదు.

6) వ్యాపార రహస్యాలు: సంస్థ యావత్తు నిర్వహణ కర్త చేతులలో ఉంటుంది. కాబట్టి అతడు వ్యాపార రహస్యాలు గోప్యముగా ఉంచగలడు. రహస్యాలు బయటకు పొక్కవు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 3 సొంత వ్యాపారం, ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం మరియు సహకార సంఘాలు

ప్రశ్న 4.
సహకార సంఘాల లక్షణాలను వివరించండి.
జవాబు.
1) ప్రజాస్వామ్య పద్ధతిలో లాభాపేక్షలేని పరస్పర సహాయము, సేవాశయాల కొరకు పరిమిత వనరులు గల వ్యక్తులు వ్యాపారము మరియు ఆర్థిక ప్రయోజనాలు పెంపొందించుటకే సమానత్వ ప్రాతిపదిక ర్పడిన స్వచ్చంద సంఘము సహకార సంఘము.
2) 1912 సహకార సంఘాల చట్టము ప్రకారము ‘సహకార సూత్రాలకు అనుగుణముగా సభ్యుల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించే ధ్యేయముతో స్థాపించబడిన సంస్థను సహకార సంస్థ’ అంటారు.

లక్షణాలు:
1) స్వచ్ఛంద సంఘము: ఒక ప్రాంతానికి లేదా ఒక వర్గానికి చెందిన ప్రజలు తమంతట తాముగా స్వప్రయోజనాల కోసము ఏర్పాటు చేసుకున్న సంఘమే సహకార సంస్థ. ఈ సంస్థలో చేరడానికిగాని, వదిలివెళ్ళడానికి సభ్యులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.

2) బహిరంగ సభ్యత్వము: సహకార సంఘములో చేరడానికి కులము, మతము, జాతి, రాజకీయ సిద్ధాంతాలు, విశ్వాసాలు మొదలైన వాటితో సంబంధము లేదు. సభ్యత్వము అందరికీ లభిస్తుంది.

3) సభ్యుల సంఖ్య: సహకార సంస్థలను స్థాపించడానికి 10 మంది సభ్యులు కావలెను. రాష్ట్ర సహకార సంఘాలలో వ్యక్తులు 50 మంది కావలెను. గరిష్ట సభ్యులకు పరిమితి లేదు.

4) ప్రభుత్వ నియంత్రణ: సహకార సంఘాల నమోదు తప్పనిసరి. వాటిపై ప్రభుత్వ అజమాయిషీ, నియంత్రణ ఉంటాయి. ఇవి ప్రభుత్వ నిబంధనలను పాటించాలి. ప్రతి సంవత్సరము వార్షిక నివేదికలను, లెక్కలను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించవలెను. సహకార శాఖ ఆడిటర్ వీటిని తనిఖీ చేస్తాడు.

5) మూలధనము: సంఘాల మూలధనమును సభ్యులే సమకూరుస్తారు. మూలధనము పరిమితముగా ఉండటము వలన ప్రభుత్వము నుంచి ఋణాలు, రాష్ట్ర, కేంద్ర సహకార
సంస్థల నుంచి గ్రాంట్లు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి సహయాన్ని పొందుతాయి.

6) ప్రజాస్వామ్యబద్ధమైన నిర్వహణ: ఈ సంస్థ నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలమీద జరుగుతుంది. ప్రతి సభ్యునికి సంఘ నిర్వహణలో పాల్గొనే అవకాశము ఉంటుంది. సంఘములోని సభ్యులందరికి ఓటు హక్కు సమానము. ఒక మనిషికి ఒక ఓటు ఉంటుంది..

7) సేవాశయము: సహకార సంస్థల ప్రధాన ధ్యేయము సభ్యులకు సేవచేయుటయే, లాభార్జన కాదు.

8) పెట్టుబడిపై రాబడి: సభ్యులకు తమ పెట్టుబడులపై డివిడెండు లభిస్తుంది.

9) మిగులు పంపిణీ: సహకార సంస్థలు వ్యాపారము చేయగా వచ్చిన మిగులు నుంచి కొంత మొత్తాన్ని విరాళాలకు (విద్య, వైద్యం మొదలైనవి) మరికొంత మొత్తాన్ని రిజర్వు నిధులకు కేటాయించి, మిగిలిన దానిని సభ్యులకు పరిమితమైన లాభాంశాలుగా పంచుతారు.

10) సహకార సంస్థల నమోదు: సహకార సంస్థను సహకార సంఘాల చట్టము 1912 క్రింద నమోదు చేయించవలెను. అప్పుడు దానికి కంపెనీ హోదా వస్తుంది. దాని వలన సంస్థకు న్యాయాత్మకమైన వ్యక్తిత్వము, నిర్దిష్టమైన న్యాయసత్వము కలుగుతుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాపార వ్యవస్థ అంటే ఏమిటి ?
జవాబు.
1) అర్థం:
లాభాలను ఆర్జించే ఉద్దేశంతో వనరులను సమీకరించి, వాటిని ఒక క్రమపద్ధతిలో ఉపయోగించి, నియంత్రించి, సమన్వయ పరిచే వ్యవస్థను వ్యాపార సంస్థగా చెప్పవచ్చు.

2) నిర్వచనం:
వీలర్ (Wheeler) ప్రకారం వ్యాపార సంస్థ అంటే “కొనుగోలు, అమ్మకాలు జరిపే ఉద్దేశంతో ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమాదాయం చేత స్థాపించబడి, ప్రత్యేక నిర్వహణ విధానాల ప్రకారం నిర్వహింపబడే ఒక సంస్థ, కంపెనీ లేదా వ్యవస్థ”.

3) స్వరూపాలు:
వ్యాపార సంస్థ స్వరూపం ఆ సంస్థకు కావలసిన మూలధనం, నిర్వహణ సామర్థ్యం, సంస్థ పరిమాణం, ఋణ బాధ్యత నష్టభయం, కాలపరిమితి మొదలైన కారకాలపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యాపార సంస్థను ఒక వ్యక్తియే స్థాపించి, నిర్వహించవచ్చు (సొంత వ్యాపారం) లేదా వ్యక్తుల సముదాయం స్థాపించి, నిర్వహించవచ్చు (భాగస్వామ్యం) లేదా కుటుంబ సభ్యులు నిర్వహించవచ్చు (ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం) లేదా కంపెనీ రూపంలోనైనా నిర్వహించవచ్చు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 3 సొంత వ్యాపారం, ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం మరియు సహకార సంఘాలు

ప్రశ్న 2.
సొంత వ్యాపారాన్ని నిర్వచించండి.
జవాబు.
1) ఒక వ్యక్తి యాజమాన్యము, నియంత్రణ కలిగి ఉండే వ్యాపార సంస్థను సొంత వ్యాపార సంస్థ అంటారు. దీనినే వ్యక్తిగత వ్యాపారం లేదా ఏక వ్యక్తి సంస్థ అంటారు.

2) వ్యాపారానికి కావలసిన మూలధనాన్ని అతడే సమకూర్చుకొని వ్యాపారానికి కావలసిన ఏర్పాట్లు అతడే చేసుకుంటాడు. వ్యాపార నిర్ణయాలు అతడు ఒక్కడే తీసుకుంటాడు. తన కుటుంబసభ్యుల సహకారముతో లేదా ఉద్యోగులను నియమించుకొని తానే స్వయముగా వ్యాపారాన్ని నిర్వహిస్తాడు.

3) లాభాలను తానొక్కడే అనుభవిస్తాడు, కాబట్టి ఎక్కువ లాభాల కోసము అహర్నిశలు శ్రమిస్తాడు. తన పొరపాట్ల వలన సంస్థకు నష్టమువస్తే తానే భరించాలి కాబట్టి మిక్కిలి జాగరూకతతో నిర్వహణా బాధ్యతను చేపడతాడు. ఈ విధముగా ‘అన్నీ తానే, తనకే అన్నీ’ అనే తరహాలో సొంతవ్యాపారము నడుస్తుంది.

ప్రశ్న 3.
ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారము అంటే ఏమిటి ?
జవాబు.

  1. కుటుంబంలో ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తూ కొనసాగే వ్యాపారాన్ని ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం అంటారు.
  2. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కనిపించే ఒక విశిష్ట వ్యాపార వ్యవస్థ. ఈ వ్యాపారం ఉమ్మడి కుటుంబానికి లోబడి ఉంటుంది.
  3. కుటుంబ పెద్దనే వ్యాపార పెద్దగా కొనసాగుతాడు. ఇతనినే ‘కర్త’ అని, మిగతా సభ్యులను ‘సహవారసులు’
    అంటారు.

ప్రశ్న 4.
సహకార సంఘంను నిర్వచించండి.
జవాబు.

  1. ప్రజాస్వామ్య పద్ధతిలో లాభాపేక్షలేని, పరస్పర సహాయము సేవాశయాల కొరకు పరిమిత వనరులు గల వ్యక్తులు వ్యాపారము మరియు ఆర్థిక ప్రయోజనాలు పెంపొందించుటకు సమానత్వ ప్రాతిపదికపైన ఏర్పడిన స్వచ్ఛంద సంఘము సహకార సంఘము.
  2. 1912 సహకార సంఘాల చట్టం ప్రకారము సహకార సూత్రాలకు అనుగుణముగా సభ్యుల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించే ధ్యేయముతో స్థాపించబడిన సంస్థను సహకార సంఘము అంటారు.

అదనపు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వివిధ రకాల సహకార సంఘాలను గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు.
ప్రజల అవసరాల ప్రకారము భారతదేశములో వివిధ రకాల సహకార సంఘాలను స్థాపించడం జరిగినది. అవి దిగువ పేర్కొనబడినవి.
1) వినియోగదారుల సహకార సంఘాలు: నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు కొనుగోలు చేసే నిమిత్తము వినియోగదారులు ఈ రకమైన సంఘాలను ఏర్పాటుచేసుకుంటారు. ఈ సంఘాలు నేరుగా వస్తువులను టోకు వర్తకుల నుంచి పెద్ద మొత్తములో తక్కువ ధరకు కొనుగోలు చేసి చిన్న మొత్తాలలో ఈ సంఘ సభ్యులకు విక్రయించడం జరుగుతుంది. సభ్యులు కానివారికి ఎక్కువ ధరకు అమ్మి ఆ విధముగా వచ్చిన లాభాలను సభ్యుల సంక్షేమం కోసం కొంత ఖర్చు చేసి మిగతా మొత్తాన్ని డివిడెండ్ల రూపములో సభ్యులకు పంచడం జరుగుతుంది.

2) ఉత్పత్తిదారుల సహకార సంఘాలు చిన్న ఉత్పత్తిదారులు, చేతివృత్తులవారు, ముడిపదార్థాలు, పనిముట్లు, సాంకేతిక పరిజ్ఞానము మొదలైన సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న ఉత్పత్తిదారులకు, చేతివృత్తుల వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం ఈ సంఘాలను ఏర్పాటుచేసుకుంటారు.

3) మార్కెటింగ్ సహకార సంఘాలు: తాము ఉత్పత్తిచేసిన వస్తువులను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు అమ్మే నిమిత్తము చిన్న ఉత్పత్తిదారులు స్వచ్ఛందముగా ఏర్పాటుచేసుకున్న సంఘాలే మార్కెటింగ్ సహకార సంఘాలు. ఇవి మార్కెటింగ్ చేయడంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి చిన్న ఉత్పత్తిదారులకు సహాయపడతాయి.

4) గృహ నిర్మాణ సహకార సంఘాలు: అల్పాదాయవర్గ ప్రజలు ఆర్థిక ఇబ్బందుల కారణముగా సొంతముగా ఇళ్ళు నిర్మించుకోలేని వారికి ఈ సంఘాలు వారి సభ్యులకు ప్రభుత్వము ద్వారా స్థలము పొందడానికి, ప్లాట్లుగా ఇవ్వడానికి ఋణ సౌకర్యాన్ని కల్పిస్తాయి. దీర్ఘకాలానికి సులభ వాయిదాలలో నిర్మాణ వ్యయాన్ని సభ్యులు చెల్లిస్తారు. కొంతకాలము తరువాత సభ్యులు వారి ఇంటికి సొంతదారులు / యజమానులు అవుతారు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 3 సొంత వ్యాపారం, ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం మరియు సహకార సంఘాలు

5) వ్యవసాయ సహకార సంఘాలు: శాస్త్రీయపద్ధతిలో వ్యవసాయము క్షేస్తూ భారీ వ్యవసాయ ప్రయోజనాలను పొందడానికి చిన్న వ్యవసాయదారులు స్వచ్ఛందంగా కలిసి ఏర్పాటు చేసుకున్న సంఘాలే వ్యవసాయ సహకార సంఘాలు. ఈ సంఘాలు వ్యవసాయదారులకు ట్రాక్టర్లు, ఖరీదైన ‘ ఎంత్రాలను అద్దెకు అందజేస్తుంది. నీటి సరఫరా, ఎరువులు, విత్తనాల సరఫరా మొదలైన వసతులను సమక్ష. ‘రుస్తుంది.

6) సహకార పరపతి సంఘాలు: ఆర్థిక సమస్యలు ఉన్న రైతులు, చేతి వృత్తులవారు, కార్మికులు, ఉద్యోగులు వీటిని స్థాపిస్తారు. ఈ సంఘాలు సభ్యుల నుంచి పొదుపు మొత్తాలను సేకరించి, అవసరము ఉన్న సభ్యులకు తక్కువ వడ్డీ రేట్లకు ఋణాలు అందిస్తాయి. ఇచ్చిన ఋణాన్ని సభ్యుల నుంచి సులభ వాయిదాలలో తిరిగి వసూలు చేసుకుంటాయి.

ప్రశ్న 2.
కర్త.
జవాబు.

  1. హిందూ అవిభక్త కుటుంబములో పెద్దవాడిని కర్త లేదా మేనేజరు అంటారు.
  2. వ్యాపార నిర్వహణ అంతా అతని చేతుల మీదగానే జరుగుతుంది. వ్యాపారము మీద అతని సంపూర్ణ అధికారాలు ఉంటాయి.
  3. అతని అధికారాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. కర్త యొక్క ఋణబాధ్యత అపరిమితము.

ప్రశ్న 3.
సహవారసులు.
జవాబు.

  1. కర్త కాకుండా సమిష్టి హిందూ కుటుంబ వ్యాపార సంస్థ సభ్యులందరిని సహవారసులుగా పిలుస్తారు.
  2. సంస్థ లాభాలను వీరు సమానముగా పంచుకుంటారు. వీరి ఋణబాధ్యత వారి వాటాల మేరకు పరిమితము.

ప్రశ్న 4.
దయాభాగ.
జవాబు.

  1. దయాభాగము అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఈ వాదనలోని నిబంధనల మితాక్షరవాదం వలె ఉంటాయి.
  2. ఈ వాదన ప్రకారము దాయాదులకు ఆస్తిపై గల హక్కు వారసత్వము ద్వారా సంక్రమిస్తుంది. కాబట్టి హిందూ అవిభక్త కుటుంబములోని వాటా సభ్యుల మరణము, జననం వలన మార్పురాదు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 3 సొంత వ్యాపారం, ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం మరియు సహకార సంఘాలు

ప్రశ్న 5.
మితాక్షర.
జవాబు.

  1. ఈ వాదము అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు తప్ప మిగిలిన భారతదేశమంతా వర్తిస్తుంది.
  2. అవిభక్త హిందూ కుటుంబ సభ్యులలో కుటుంబ యజమాని, కొడుకులు కాక వారి భార్యలు, అవివాహిత కుమార్తెలు కూడా ఉంటారు. పుట్టుక ద్వారా సభ్యునకు ఆస్తిలో వాటా వస్తుంది. ఈ హక్కు అతని / ఆమె మరణము వరకు ఉంటుంది. కాబట్టి ఆస్తిలో వాటా దాయాదుల సంఖ్యను బట్టి మారుతుంది. అనగా జీవించి ఉన్న సభ్యులకే ఆస్తిహక్కు ఉంటుంది.
  3. భర్త పోయిన స్త్రీకి ఆస్తిహక్కు ఉండదు. కాని మనోవర్తి క్రింద కొంత మొత్తాన్ని అడగవచ్చు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 6 సృజనశీలత

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 6th Lesson సృజనశీలత Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 6th Lesson సృజనశీలత

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
సృజనాత్మకత గురించి రచయిత అభిప్రాయం తెలుపండి.
జ.
సృజనాత్మకత గురించి సృజనశీలత అనే పాఠంలో రచయిత ఎ.పి.జె. అబ్దుల్ కలాం తన అభిప్రాయాలను కింది విధంగా వివరించాడు. సృజనాత్మకత నిష్కల్మషమైన హృదయాల నుండి పుడుతుంది. అది దేశంలో ఎక్కడి నుండైనా, ఏమూల నుండైనా వస్తుంది. జాలరి ఓడ, రైతుల గుడిసె, గొల్ల పల్లె, పశువుల కొట్టం, తరగతి గదులు, లేబరేటరీలు, పారిశ్రామిక వాడలు, పరిశోధనా నిలయాలు ఇలా ఎక్కడనుండైనా ప్రారంభం అవుతుంది. సృజనాత్మకత వివిధ కోణాలు : సృజనాత్మకతకు చాలా కోణాలున్నాయి. అవి నూతన ఆవిష్కరణలు కావచ్చు. కొత్త ప్రయోగాలు కావచ్చు. లేదా ఉన్న వాటినే కొత్తగా తెలుసుకోవడం కూడా కావచ్చు.

ఉన్న భావాలను తిరిగి ప్రయోగించడం ద్వారా, జతపరచడం ద్వారా, మార్చడం ద్వారా కొత్త విషయాలు కనుక్కోగలిగే సామర్థ్యం, ఊహించగలిగే సామర్థ్యాలను సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అనేది ఒక వైఖరి. అది కొత్తదనాన్ని, మార్పునీ అంగీకరించగలిగే భావాలతో, ఊహలతో కూడిన మానసిక స్థితి. మానవ జీవనాన్ని విజయవంతంగా గడపడం, మంచిదైన ప్రతిదాన్నీ అనందిస్తూనే దాన్ని మరింత మంచిగా చేయగలిగే అవకాశాలకోసం వెదకడాన్ని సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అంటే కష్టించి పనిచేయటం. మన భావాల్నీ, మనకు లభ్యమవుతున్న పరిష్కారాల్నీ క్రమంగా మార్చుకుంటూ, మరింత పదును పెట్టుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళడం. దేన్నైనా అందరూ చూస్తున్నట్లే చూసి ఆ చూసిన దాని గురించి మిగిలిన వారికంటే భిన్నంగా ఆలోచించటమే సృజనాత్మకత ముఖ్యలక్షణం.

మానవుడి మేధస్సు అతడికి మాత్రమే లభించిన గొప్ప బహుమానం. మానవ జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలైనా రానివ్వండి. ఆలోచించడం అత్యంత విలువైన ఆస్తి అని గుర్తించాలి. ఆలోచించడమే ప్రగతి. ఆలోచించ లేకపోవటం వ్యక్తుల్ని, సంస్థల్ని, దేశాన్ని నాశనం చేస్తుంది. ఆలోచించడం పనులకు దారితీస్తుంది. క్రియా రూపం పొందని ఆలోచనలు నిష్ప్రయోజనం, వ్యర్థం. కార్యరూపం దాల్చిన విజ్ఞానం మాత్రమే సౌభాగ్యాన్ని ఇస్తుంది.

సృజనాత్మకతను పెంపొందించడం : ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉంటుందనే విషయంలో సందేహంలేదు. కాని దాన్ని బహిర్గతం చేయాలంటే మాత్రం గట్టి ప్రయత్నం కావాలి. ప్రతి హృదయం సృజనాత్మకమైనది, ప్రతి హృదయంలో కొత్తవి నేర్చుకోవాలనే ఉత్సాహం ఉంటుంది. పిల్లలు చిన్నప్పట్నించి అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగితే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. సృజనాత్మకత మనసుల్లో భావాలను రేఖాచిత్రాలుగా, కథలుగా, కవితలుగా మారుస్తుంది. నేర్చుకోవడం సృజనాత్మకతను కలిగిస్తుంది. సృజనాత్మకత ఆలోచనలను ఇస్తుంది. ఆలోచన జ్ఞానాన్నిస్తుంది. జ్ఞానం మానవులను సమున్నత స్థానానికి చేరుస్తుంది.

ప్రశ్న 2.
ప్రపంచంలో రాబోయే పరిణామాలను రచయిత ఏవిధంగా ఊహిస్తున్నాడు ?
జ.
ది ఏజ్ ఆఫ్ ది స్పిరుట్యువల్ మెషిన్స్ అనే పుస్తకాన్ని రాసిన రే కురువైల్ చెప్పిన దాని ప్రకారం 2009 నాటికి 50,000 ఖరీదు చేయగల కంప్యూటరు ఒక్క సెకండులో కోటి లక్షల లెక్కలు చేయగలదు. 2019 నాటికి సెకండుకు 10 లక్షల కోట్ల లక్షల లెక్కలు చేయగలదు. అంటే అప్పటికి దాదాపుగా మానవ మేధకు సమానమైన సామర్థ్యాన్ని సాధించగలదు. 2029 నాటికి అది ఒక వెయ్యి మానవ మేధస్సులకు సమానమైన సామర్థ్యాన్ని పొందుతుంది.

అంటే భవిష్యత్తులో మానవులు నేడు తాము చేసే పనులు కొన్నింటిని కంప్యూటర్లతో నడిచే రోబోట్స్కి అప్పజెప్పి తమ మెదడుల్ని మరింత ప్రయోజనకరమైన పనులకు అప్పజెప్పే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్లు తమ భావనా సామర్థ్యంతో ప్రయోగశీల ఆలోచనతో తిరిగి మళ్లీ కంప్యూటర్లను ఓడించగలిగే స్థాయికి చేరుకుంటారు.

ఈ శతాబ్దం చివరికి మానవ ఆలోచనలను, యంత్రాల తెలివితేటలను విలీనం చేసే ధోరణి బలంగా పెరుగుతుంది. అప్పుడు మానవుడు ఒకప్పుడు రూపొందించిన యంత్రాలకూ, మానవ మేధాశక్తికీ మధ్య సరిహద్దులు చెరిగిపోతాయి. అటువంటి పరిస్థితిలో యంత్రాల బారినుండి మానవుడి ప్రత్యేకతను మనం ఏవిధంగా నిలబెట్టుకోగలుగుతామో తెలియదు. నిస్సందేహంగా కంప్యూటర్లు ఒక సవాలుగా మారుతున్నాయి.

ఈ సమస్య కేవలం జీవశాస్త్రవేత్తలదీ, జీవసాంకేతికవేత్తలదీ మాత్రమేకాదు. మొత్తం శాస్త్రవేత్తలు అందరు మనుష్యులు రూపొందించిన కంప్యూటర్లకన్నా మానవ జాతిని ఒక మెట్టు పైనే ఉంచవలసిన గొప్ప బాధ్యత తలకెత్తుకోవలసి ఉంది. అదృష్టవశాత్తూ మానవ మేధ సృజనాత్మకత, ప్రయోగశీల పార్శ్వాలు ఎంత గొప్పవంటే అవి మనిషిని ఎన్నటికి యంత్రం ముందు ఓడిపోనివ్వవు. మానవజాతిలో సహజసిద్ధమైన, అంతర్గతమైన మహాశక్తిని పరిపూర్ణంగా ఆవిష్కరించే దిశగా హ్యూమన్ జీనోమ్ సాఫ్ట్వేర్ను మనమింకా అభివృద్ధి చేయవలసి ఉంది. అని ప్రపంచంలో రాబోయే పరిణామాలను కలాం ఉహించాడు.

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
సృజనాత్మకతకు ఉన్న పార్శ్వాలను వివరించండి. జతపరచడం
జవాబు:
సృజనాత్మకతకు చాలా కోణాలున్నాయి. అవి నూతన ఆవిష్కరణలు కావచ్చు. కొత్త ప్రయోగాలు కావచ్చు. లేదా ఉన్న వాటినే కొత్తగా తెలుసుకోవడం కూడా కావచ్చు. ఉన్న భావాలను తిరిగి ప్రయోగించడం ద్వారా, ద్వారా, మార్చడం ద్వారా కొత్త విషయాలు కనుక్కోగలిగే సామర్థ్యం, ఊహించగలిగే సామర్థ్యాలను సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అనేది ఒక వైఖరి.

అది కొత్తదనాన్ని, మార్పునీ అంగీకరించగలిగే భావాలతో, ఊహలతో కూడిన మానసిక స్థితి. జీవనాన్ని విజయవంతంగా గడపడం, మంచిదైన ప్రతిదాన్నీ అనందిస్తూనే దాన్ని మరింత మంచిగా చేయగలిగే అవకాశాలకోసం వెదకడాన్ని సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అంటే కష్టించి పనిచేయటం. మన భావాల్నీ, మనకు లభ్యమవుతున్న పరిష్కారాల్నీ క్రమంగా మార్చుకుంటూ, మరింత పదును పెట్టుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళడం. దేన్నైనా అందరూ చూస్తున్నట్లే చూసి ఆ చూసిన దాని గురించి మిగిలిన వారికంటే భిన్నంగా ఆలోచించటమే సృజనాత్మకత ముఖ్యలక్షణం.

ప్రశ్న 2.
‘సృజనాత్మకత’ ఎలా పెంపొందుతుంది ? (V. Imp) (M.P.)
జవాబు:
ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉంటుందనే విషయంలో సందేహంలేదు. కాని దాన్ని వ్యక్తీకరింపచేయాలంటే మాత్రం గట్టి ప్రయత్నం అవసరం. ప్రతి హృదయం సృజనాత్మకమైనది, ప్రతి హృదయంలో కొత్త విషయాలపట్ల ఆసక్తి, ఉత్సాహం ఉంటాయి. పిల్లలు చిన్నప్పటి నుంచి అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగితే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. సృజనాత్మకత మనసుల్లోని భావాలను చిత్రాలుగా, కథలుగా, కవితలుగా మారుస్తుంది. నేర్చుకోవడం సృజనాత్మకతను కలిగిస్తుంది. సృజనాత్మకత ఆలోచనలను ఇస్తుంది. ఆలోచన జ్ఞానాన్నిస్తుంది. జ్ఞానం మానవులను సమున్నత స్థానానికి చేరుస్తుంది.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 6 సృజనశీలత

ప్రశ్న 3.
బలమైన సంకల్పంతో చేసే కృషి ఎలాంటి ఫలితమిస్తుంది ?
జవాబు:
ఒక చిన్న తుమ్మెద ఆకారానికి ఏరోడైనమిక్ సూత్రాల ఆధారంగా చూస్తే ఆ తుమ్మెద ఎగరడం అసాధ్యమని తెలుస్తుంది. కాని తుమ్మెదలో ఎగరాలనే కోరిక, సంకల్పం ఎంత బలంగా ఉంటాయంటే అది ఎప్పుడూ తన రెక్కలు అల్లాడిస్తూనే ఉంటుంది. అలా పదేపదే తన రెక్కలు కొట్టుకుంటున్నందువల్ల వచ్చే ఉన్నత తరంగదైర్ఘ్య సంవేదనలు ఒక ఆవర్తనాన్ని సృష్టించి దాన్ని ముందుకు తోస్తాయి.

ఆవిధంగా తుమ్మెదకు ఎగరడం సాధ్యమవుతుంది. కాబట్టి బలమైన సంకల్పాలతో చేపట్టే కృషివల్ల సువ్యస్థిత విశ్వాసాలకు (ఎన్నో ఏళ్ల నుండి పాతుకు పోయిన నమ్మకాలకు) నిస్సందేహంగా ఎదురీదగలమని కలాం ప్రబోధించాడు.

ప్రశ్న 4.
ఆర్ద్రకృష్ణ ఊహించిందేమిటి ?
జవాబు:
పదమూడేళ్ల ఆర్రాకృష్ణ తన ఆలోచన అనే ఆకాశంలో స్వేచ్ఛగా విహారించింది. క్రీ.శ. 3000 సంవత్సరంలో ఈ భూమి ఎలా ఉంటుందో ఊహించే ప్రయత్నం చేసింది. అప్పుడు ఈ ప్రపంచ పౌరులు, అంగారక గ్రహానికి వలసపోయి అక్కడొక కొత్త నాగరికతను నిర్మించుకుంటారనీ, అంతలో బృహస్పతి గ్రహంనుండి అంగారకుడి మీదికి రాబోయే ఒక ఏస్టరాయడ్ వల్ల మొత్తం మానవాళి నశించే ప్రమాదమేర్పడుతుందనీ ఆమె ఊహించింది.

అప్పుడు అంగారక గ్రహంమీద ఉండే శాస్త్రవేత్తలు తమ మీద విరుచుకుపడబోతున్న ఏస్టరాయడును అణు శర పరంపర ద్వారా విచ్ఛేదపరుస్తారని ఆమె చెప్పింది. ఆవిధంగా క్రీ.శ. 3000 లలో అంగారక నాగరికత ప్రాకృతిక ఆగ్రహానికి ఎదురునిలిచి జీవించగలుగుతుందనీ ఆమె విశ్వాసం ప్రకటిస్తుంది. ‘ఆర్ద్రకృష్ణ శాస్త్రీయ ఆలోచన ఎంత సుందరంగా కొత్తగా ఉంది అని అబ్దుల్ కలాం గుర్తు చేసుకున్నారు.

III ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశపు ‘మిస్సైల్ మ్యాన్’ అని ఎవరికి పేరు ? (V. Imp) (Model Paper)
జవాబు:
ఎ.పి.జె. అబ్దుల్ కలాంకు.

ప్రశ్న 2.
ఎ.పి.జె. అబ్దుల్ కలాం పూర్తి పేరు ఏమిటి ?
జవాబు:
అవుల్ ఫకీర్ జైనులాద్దీన్ అబ్దుల్ కలాం.

ప్రశ్న 3.
‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తక రచయిత ఎవరు ?
జవాబు:
ఎ.పి.జె. అబ్దుల్ కలాం.

ప్రశ్న 4.
‘సృజనాత్మకత’ ఎక్కడి నుండి ప్రభవిస్తుంది ?
జవాబు:
సుందర హృదయాల నుండి.

ప్రశ్న 5.
మానవునికి మాత్రమే లభించిన అద్వితీయ బహుమానం ఏది ?
జవాబు:
మానవుని మేధ.

ప్రశ్న 6.
సృజనాత్మకత దేనికి దారితీస్తుంది ?
జవాబు:
నూతన ఆలోచనలకు.

ప్రశ్న 7.
“అనారోగ్యం గురించి ఆలోచించకు” కవిత రాసిందెవరు ?
జవాబు:
రష్యాకు చెందిన పన్నెండేళ్ళ అన్నా సిన్య కోవ.

ప్రశ్న 8.
“నాకే గనక అధికారముంటే నిఘంటువుల్లోంచి అసాధ్యమనే పదాన్ని తీసేస్తాను” అన్నది. ఎవరు ?
జవాబు:
రాకెట్ రూపశిల్పి వాన్ బ్రౌన్.

కఠిన పదాలకు అర్ధములు

81వ పుట మిస్సైల్

మిస్సైల్ = క్షిపణి
చేదోడు వాదోడు
(జాతీయం) = సహాయకారి
ఆచార్యులు = ప్రొఫెసర్
అత్యన్నత = గొప్ప
అనువాద = భాషాంతరీకరణ

82వ పుట

మేధాశక్తి = తెలివి
సృజనాత్మకత = కొత్తగా ఆలోచించడం
నిలబడదు = నిలువదు
దార్శనిక దృష్టి = దూర దృష్టి
సుందర = అందమైన, కల్మషం లేని
ప్రభవిస్తుంది = పుడుతుంది
తలెత్తగలదు = ప్రారంభం కావచ్చు
జాలరి = చేపలు పట్టేవారు
కొట్టం = పశువుల పాక
లేబరేటరీ = ప్రయోగశాల
పార్శ్వాలు = కోణాలు
ఆవిష్కరణ = కొత్తగా కనుగొనడం
నవీన ప్రయోగాలు = కొత్త ప్రయోగాలు
అనువర్తింపచేయడం = అనుసరించేలా చేయడం, ప్రయోగపూర్వకంగా పరిశీలించడం
సామర్థ్యం = శక్తి
సంభావించ గలిగే = ఊహించ గలిగే
వైఖరి = వక్తిత్వ పద్ధతి
క్రీడించ గలిగే = ఆనందంగా చేయగలిగే
మనః స్థితి = మానసిక స్థితి
దృక్పథం = చూసే తీరు
సారళ్యం = సులభం
మంగళ ప్రదమైన = మంచిని కోరే
వెతుకులాడటం = అన్వేషించడం
లభ్యమవుతున్న = అందుబాటులో ఉన్న, దొరుకుతున్న
పరిష్కారం = సమస్యను అధిగమించడం
క్రమేపి = క్రమంగా
పురోగమనం = ముందుకు వెళ్ళడం
తక్కిన వారు = మిగిలిన వారి
భిన్నంగా = కొత్తగా
అద్వితీయ = గొప్ప, సాటిలేని
బహుమానం = బహుమతి
ఒడిదొడుకులకైనా = ఎత్తుపల్లాలు, కష్టనష్టాలు

TS Inter 2nd Year Telugu Study Material Chapter 6 సృజనశీలత

83వ పుట

తొలచివేస్తుంది
(జాతీయం) = చెడగొడుతుంది
కార్యాలకు = పనులకు
దారితీస్తుంది
(జాతీయం) = ప్రారంభిస్తుంది
=
నిష్ప్రయోజనం = ప్రయోజనం లేకపోవడం
నిరర్థకం = అర్థం లేని
కార్యశీలం = పనిరూపంలోకి రావడం
విజ్ఞానం = శాస్త్రీయ జ్ఞానం
సౌభాగ్య = సంపద
సందేహం = అనుమానం
వ్యక్తీకరింప చేయడం = వ్యక్త పరచడం
ఏకాగ్ర ప్రయత్నం = ఒకే విషయంపై కృషి చేయడం
కుతూహలం = ఉత్సాహం
వికసిస్తుంది = పెరుగుతుంది
నిలయం = నివాసమైనది
చిత్తరువు = రేఖా చిత్రం
అభ్యసనం = నేర్చుకోవడం
సమున్నతపరచడం = అభివృద్ధిని కలిగించడం
అవధి = హద్దు
సంపుటి = పుస్తకం
చిత్ర లేఖనాల సమాహారం = చిత్రాలతో కూడినది
ప్రతిభ = తెలివి
అబ్బుర పరిచింది = ఆశ్చర్యపరిచింది
అవధులకు అతీతం = హద్దులు లేకుండా
విశుద్ధ౦ = పరిశుభ్రం, నిర్మలం
విభజన శీల = విడగొట్టేతత్వం
గోచరించింది = కనిపించింది
ప్రోది = పోషించు, పెంచు
భద్రంగా = సురక్షితంగా
భావ గగనం = ఆలోచనలు అనే ఆకాశం
స్వేచ్ఛా విహారం = స్వేచ్చగా తిరగడం

84వ పుట

పౌరులు = ప్రజలు
వలసపోయి = జీవించడానికి మరొక్కచోటికి పోవడం
వర్థమాన నాగరికత = పెరుగుతున్న నాగరికత
ఏస్టరాయిడ్ = గ్రహశకలం
కనుమరుగయ్యే = అంతరించే
అణుశరపరంపర = అణుశక్తితో నడిచే బాణాలతో
విచ్చేద పరిచే = ముక్కలు చేసే
ప్రాకృతిక = ప్రకృతికి సంబంధించిన
ఆగ్రహం = కోపం
‘మనగలుగుతుంది = జీవిస్తుంది.
విశ్వాసం = నమ్మకం
శాస్త్రీయ చింతన = శాస్త్ర బద్దమైన ఆలోచన
శాసించ కూడదు = అదుపు చేయకూడదు
అధిగమించండి = దాటండి
విజయం సాధించండి = విజయాన్ని పొందండి
భావాలు = ఆలోచనలు
ప్రతిధ్వనించాయి = వినిపించాయి
వ్యాధి = జబ్బు
ఎదుర్కొనే = ఎదిరించే
పరిణామం = మార్పు
ఆవిర్భావం = ప్రారంభం
టెక్నాలజీ = సాంకేతికత
జాతి వివక్ష = = జాతిని బట్టి భేదాన్ని చూపడం
అహింస = హింస లేని
సంఘటనలు = సన్నివేశాలు, జరిగిన అంశాలు
అసాధ్యం = సాధ్యం కానిది

85వ పుట

వైమానిక రంగం = విమానాలకు సంబంధించిన రంగం
అంతరిక్ష = ఆకాశానికి సంబంధించిన
బహుశ = కావచ్చు కాకపోవచ్చు, అంచనా
భూమి + ఆకర్షణ = భూమికి గల ఆకర్షణ శక్తి
సమన్వయ పరచి = ఒక క్రమంలో ఉంచి
ఏకీకృత = = ఒకటే దిశగా
జన + ఆవాసం = మనుషులు ఉండే చోటు
నెలకొల్పే = స్థాపించే
శిలాజ నిక్షేపాలు = భూమి అంతర్భాగంలో దొరికే పెట్రోల్ మొదలైన ఇంధనాలు
అరుదై పోయె = అంతరించి పోయె
తిరిగితిరిగి
ప్రయోగించగల = పునర్వినియోగ శక్తి గల
అంతరిక్ష నౌక = రాకెట్ లాంచర్
సౌరశక్తి = సూర్యుని నుండి వచ్చే శక్తి
ఉపగ్రహాలు = మానవులు ప్రయోగించిన కృత్రిమ గ్రహాలు
సృజనశీల = కొత్తగా కనిపెట్టే స్వభావం గల
ఏరోడైనమిక్ = చలన సిద్ధాంతం
ఇచ్ఛ = కోరిక
సంకల్పం = గట్టి ఆలోచన
సదా = ఎల్లప్పుడు
అల్లాడిస్తూనే = కదిలిస్తూనే
పదేపదే = మళ్ళీ మళ్ళీ
ప్రభవించే = ఉత్పన్నమయ్యే
తరంగదైర్ఘ్యం = తరంగాల వేగం
ఆవర్తనం = వలయం
సువ్యవస్థిత = చక్కగా ఏర్పాటు చేసిన
నిస్సందేహంగా = అనుమానం లేకుండా
ఎదురీదగలవు = ఎదుర్కోగలవు, విజయం సాధించగలవు
తేల్చేశాడు = నిశ్చయించాడు, తీర్మానించాడు.
రెండు దశాబ్దాలు = ఇరవై సంవత్సరాలు
తిరగకుండానే = గడవకముందే
కొట్టిపారేశారు = తప్పు అని నిరూపించారు
మానవ + ఆవిష్కరణ = మానవునిచే కనిపెట్టబడింది
అనూహ్య = ఊహించలేని
రవాణా విప్లవం = రవాణాలో వచ్చిన వేగవంతమైన మార్పు
కుగ్రామం = చిన్నపల్లెటూరు
సులువు = సులభం

86వ పుట

ప్రయోగనౌక = = అంతరిక్షంలోకి తీసుకువెళ్ళే వాహనం
వ్యోమగాములు = అంతరిక్షంలో ప్రయాణించే వారు
ఆరోహణ = దిగడం
నిఘంటువులు = అక్షర క్రమంలో అర్థాలు తెలిపే పుస్తకం
రోబోట్స్ = కృత్రిమ మానవులు.
భావనా సామర్థ్యం = ఆలోచించే శక్తి
ప్రయోగశీల = ప్రయోగించే స్వభావం
వివేచన = మంచి చెడుల ఆలోచన
శతాబ్ద + అంతానికి = వంద సంవత్సరాల కాలం ముగిసే సరికి
విలీనం = కలిసిపోయి
ధోరణి = వైఖరి, మానసిక స్థితి
తలకెత్తుకోవాలి
(జాతీయం) = బాధ్యత తీసుకోవాలి
తలవాల్చనీయవు
(జాతీయం) = ఓడిపోనియ్యవు
అంతః గర్భితమైన = అంతర్గతంగా (లోపల) ఉన్న
పరిపూర్ణంగా = పూర్తిగా
దిశ = మార్గం వైపు
దోహదం = అనుకూలించు, సహకరించు

87వ పుట

అంకురార్పణ
(జాతీయం) = ప్రారంభం
హేతుబద్ధంగా = కారణం తెలుసుకొని
సాహసం = తెగువ
అపజయాలను = ఓటములను
అణగదొక్కుట
(జాతీయం) = పెరగకుండా చేయడం
వ్యవస్థాపరమైన = సౌకర్యాల పరంగా
తక్షణ = వెంటనే
కొల్లగొట్టు (జాతీయం) = ఏకమొత్తంగా లాభంపొందు
సముపార్జన = సంపాదన
జీర్ణం చేసుకొను
(జాతీయం) = జీర్ణించుకొను, ఆలోచనల్లో కలిసిపోవడం
అంతిమం = చివరికి
దుర్భేద్య దుర్గం = ప్రవేశించలేని దృఢమైన కోట

సృజనశీలత Summary in Telugu

TS Inter 2nd Year Telugu Study Material Lesson 6 సృజనశీలత 12

రచయిత పరిచయం

పాఠం పేరు : సృజనశీలత
దేనినుండి గ్రహింపబడినది : అబ్దుల్ కలాం ప్రసంగ వ్యాసాల సంపుటి “ఇన్ డామిటబుల్ స్పిరిట్” (Indomitable Spirit) అనే ఆంగ్ల పుస్తకం.
తెలుగు అనువాదం : వాడ్రేవు చినవీరభద్రుడు – “ఎవరికీ తలవంచకు” అనే పుస్తకం.
రచయిత పేరు : ఎ.పి.జె. అబ్దుల్ కలాం.
పూర్తి పేరు : అవుల్ ఫకీర్ జైనులాబ్దిన్ అబ్దుల్ కలాం.
కాలం : జననం : అక్టోబర్ 15, 1931 – మరణం : జూలై 27, 2015
తల్లిదండ్రులు : ఆషియమ్మ, జైనులబ్దిన్.
స్వస్థలం : తమిళనాడు రామేశ్వరం.
విశేషతలు : పేదరికంలో పేపర్ బాయ్గా చేసి రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నారు. భారతదేశపు రక్షణ రంగంలో ‘మిస్సైల్ మ్యాన్’గా పేరుపొందారు.
కలాం శాస్త్రవేత్తగా : అంతరిక్ష రంగంలో విశిష్టసేవలు అందించారు. “డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్” (DRDO) లో చేరి సైన్యం కోసం చిన్న హెలికాఫ్టర్ను తయారు చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు. భారతీయ అంతరిక్ష పరిశోధనాసంస్థలో, రక్షణరంగ పరిశోధనాసంస్థలో వివిధ పదవులు నిర్వహించాడు. భారత ప్రభుత్వానికి ప్రధాన వైజ్ఞానిక సలహాదారుగా పనిచేశాడు. కొంతకాలంపాటు చెన్నైలో అన్నా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశాడు.
పురస్కారాలు : భారత ప్రభుత్వం అత్యున్నత పౌరసత్కారాలు పద్మభూషణ్ (1981), పద్మవిభూషణ్ (1991), . భారతరత్న (1997) లతో గౌరవించింది.
రచనలు : ఇండియా 2020 : ఎ విజన్ ఫర్ న్యూ మిలీనియం”, “వింగ్స్ ఆఫ్ ఫైర్”, “ఇగ్నైటెడ్ మైండ్స్”, “ఎన్విజనింగ్ యాన్ ఎంపవర్డ్ నేషన్”, ఇన్ డామిటబుల్ స్పిరిట్ మొదలైనవి.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 6 సృజనశీలత

పాఠ్యభాగ ఉద్దేశం

మానవ మేధాశక్తి, సృజనాత్మకతల ముందు ఏ కంప్యూటరూ నిలవదు. ఈ సమస్త విశ్వం మనతో స్నేహపూర్వకంగా ఉంటుంది. మనలో కలలు కనేవారికి, కష్టించి పనిచేసే వారికి అత్యుత్తమైనదాన్ని ఇస్తుంది. దానికోసం యువత కొత్తగా ఆలోచించాలి. నూతన ఆవిష్కరణలకు సిద్ధం కావాలి అని విద్యార్థులకు తెలియజేయడం, అబ్దుల్ కలాం దార్శనిక దృష్టిని, ఆలోచనలను, ఆదర్శాలను అందివ్వడం ఈ పాఠ్యాంశ ఉద్దేశం.

పాఠ్యభాగ సారాంశం

సుందర హృదయాలే సృజనాత్మకతా నిలయాలు : సృజనాత్మకత నిష్కల్మషమైన హృదయాల నుండి పుడుతుంది. అది దేశంలో ఎక్కడ నుంచైనా, ఏ మూలనుండైనా వస్తుంది. జాలరి ఓడ, రైతుల గుడిసె, గొల్ల పల్లె, పశువుల కొట్టం, తరగతి గదులు, లేబరేటరీలు, పారిశ్రామిక వాడలు, పరిశోధనా నిలయాలు ఇలా ఎక్కడనుండైనా ప్రారంభం కావచ్చు.

సృజనాత్మకత వివిధ పార్శ్వాలు : సృజనాత్మకతకు చాలా కోణాలున్నాయి. అవి నూతన ఆవిష్కరణలు కావచ్చు. కొత్త ప్రయోగాలు కావచ్చు. లేదా ఉన్న వాటినే కొత్తగా తెలుసుకోవడం కూడా కావచ్చు. ఉన్న భావాలను తిరిగి ప్రయోగ పూర్వకంగా పరిశీలించడం ద్వారా, జతపరచడం ద్వారా, మార్చడం ద్వారా కొత్త విషయాలు కనుక్కోగలిగే సామర్థ్యం, ఊహించగలిగే సామర్థ్యాలను సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అనేది ఒక వైఖరి. అది కొత్తదనాన్ని, మార్పునీ అంగీకరించగలిగే భావాలతో, ఊహలతో కూడిన మానసిక స్థితి.

మానవ జీవనాన్ని విజయవంతంగా గడపడం, మంచిదైన ప్రతిదాన్నీ అనందిస్తూనే దాన్ని మరింత మంచిగా చేయగలిగే అవకాశాలకోసం వెదకడాన్ని సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అంటే కష్టించి పనిచేయటం. మన భావాల్నీ, మనకు లభ్యమవుతున్న పరిష్కారాల్నీ క్రమంగా మార్చుకుంటూ, మరింత పదును పెట్టుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళడం. దేన్నైనా అందరూ చూస్తున్నట్లే చూసి ఆ చూసిన దాని గురించి మిగిలిన వారికంటే భిన్నంగా ఆలోచించటమే సృజనాత్మకత ముఖ్యలక్షణం.

మానవుడి మేధస్సు అతడికి మాత్రమే లభించిన గొప్ప బహుమానం. మానవ జీవితం ఎటువంటి ఒడిదుడుకులకైనా లోనుకానివ్వండి, ఆలోచించడం అత్యంత విలువైన ఆస్తి అని గుర్తించాలి. ఆలోచించడమే ప్రగతి. ఆలోచించ లేకపోవటం వ్యక్తుల్ని, సంస్థల్ని, దేశాన్ని నాశనం చేస్తుంది. ఆలోచించడం పనులకు దారితీస్తుంది. క్రియారూపం పొందని ఆలోచన నిష్ప్రయోజనం, వ్యర్థం. కార్యరూపం దాల్చిన విజ్ఞానం సౌభాగ్యాన్ని ఇస్తుంది.

సృజనాత్మకతను పెంపొందించడం : ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉంటుందనే విషయంలో సందేహంలేదు. కాని దాన్ని వ్యక్తీకరింపచేయాలంటే మాత్రం గట్టి ప్రయత్నం చేయాలి. ప్రతి హృదయం సృజనాత్మకమైనది, ప్రతి హృదయంలో కుతూహలముంటుంది. పిల్లలు చిన్నప్పట్నించి అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగితే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. సృజనాత్మకత మనసుల్లో భావాలను చిత్రాలుగా, కథలుగా, కవితలుగా మారుస్తుంది.

నేర్చుకోవడం సృజనాత్మకతను కలిగిస్తుంది. సృజనాత్మకత ఆలోచనలను ఇస్తుంది. ఆలోచన జ్ఞానాన్నిస్తుంది. జ్ఞానం మానవులను సమున్నత స్థానానికి చేరుస్తుంది.

సృజనాత్మకతకు అవధుల్లేవు : 1949 నుండి శంకర్స్ అంతర్జాతీయ విద్యార్థుల పోటీ ప్రతి ఏడాదీ జరుగుతుంది. శంకర్స్ పోటీలో 68 దేశాలకు చెందిన పిల్లలు పాల్గొన్నారు. వారు చిత్రించిన చిత్రలేఖనాలతో ఉన్న 55వ సంపుటిని కలాం చూసి ఆశ్చర్యపోయారు. ఆ పిల్లలు తమ చిత్రలేఖనాల్లో, కవితల్లో, కథల్లో, వ్యాసాల్లో చూపించిన ప్రతిభ ఆయన్ని అబ్బురపరచింది. ప్రపంచంలో పెద్దవాళ్లు, వయోజనులు దేశాల గురించి, సరిహద్దుల గురించి, కులాల గురించి, మతాల గురించి, పేదల గురించి, ధనికుల గురించి మాట్లాడుతుండగా పిల్లలు చేసిన కృషి మాత్రం సరిహద్దులకూ, అవధులకూ అతీతంగా ఆయనకు కనిపించింది.

పిల్లల హృదయం అత్యంత పరిశుద్ధంగా, అన్ని విభజనశీల మనస్తత్వాలకూ అతీతంగా కనిపించింది. మానవాళి భవిష్యత్తుకు మనలో ఆశను పెంచేది పిల్లల ప్రపంచం మాత్రమే అని, వాళ్ల చేతుల్లో ఈ భూగోళం భద్రంగా ఉండగలదని వారికి నమ్మకం కలిగింది.

పదమూడేళ్ల అర్ధాకృష్ణ తన ఆలోచన అనే ఆకాశంలో స్వేచ్ఛగా విహరించింది. క్రీ.శ. 3000 సంవత్సరంలో ఈ భూమి ఎలా ఉంటుందో ఊహించే ప్రయత్నం చేసింది. అప్పుడు ఈ ప్రపంచ పౌరులు, అంగారక గ్రహానికి వలసపోయి అక్కడొక కొత్త నాగరికతను నిర్మించుకుంటారనీ, అంతలో బృహస్పతి గ్రహంనుండి అంగారకుడి మీదికి రాబోయే ఒక ఏస్టరాయడ్ వల్ల మొత్తం మానవాళి నశించే ప్రమాదమేర్పడుతుందనీ ఆమె ఊహించింది. అప్పుడు అంగారకగ్రహంమీద ఉండే శాస్త్రవేత్తలు తమమీద విరుచుకుపడబోతున్న ఏస్టరాయడును అణుశరపరంపర ద్వారా విచ్ఛేదపరుస్తారని ఆమె చెప్పింది. ఆవిధంగా క్రీ.శ. 3000 లలో అంగారక నాగరికత ప్రాకృతిక ఆగ్రహానికి ఎదురు నిలిచి జీవించగలుగుతుందనీ ఆమె విశ్వాసం ప్రకటిస్తుంది. అర్ధాకృష్ణ శాస్త్రీయ ఆలోచన ఎంత సుందరంగా కొత్తగా ఉంది అని అబ్దుల్ కలాం గుర్తు చేసుకున్నారు.

రష్యాకు చెందిన పన్నెండేళ్ల అన్నాసిన కోవ రాసిన ‘అనారోగ్యం గురించి ఆలోచించకు’ కవితకూడా వారిని అబ్బురపరచింది. ఏమైనా ముఖ్యమైన పనులు చేపట్టినప్పుడు సమస్యలు తప్పనిసరిగా వస్తూ ఉంటాయి. కాని ఆ సమస్యలు శాసించకూడదని అబ్దుల్ కలాం నమ్ముతారు. దానినే మీరు సమస్యలు అధిగమించండి విజయం సాధించండి అని యువతీయువకులకు చెప్తారు.

ఇటువంటి భావాలే అన్నాసిన్యకోవ కవితలో కూడా ప్రతిధ్వనించాయి. ఆరోగ్యవంతమైన జీవితాల్ని నిలబెట్టుకోవటం కోసం ఎటువంటి వ్యాధినైనా, అనారోగ్యాన్నైనా ఎదుర్కొనే ధైర్యం ఉండాలనే బలమైన సందేశం ఆమె కవితలో కలాంకు కనబడింది.

సృజనాత్మకత జీవనసరళుల్ని మారుస్తుంది : ప్రకృతిసిద్ధంగా జరిగే పరిణామ క్రమంలో ప్రకృతి చేసుకునే ఎంపిక గురించి చార్లెస్ డార్విన్ వివరించాడు. మానవజాతి పుట్టుక గురించి కొత్తగా ఆలోచించేటట్టు చేశాడు. విద్యుచ్ఛక్తి కనుగొనడం ద్వారా థామస్ ఆల్వా ఎడిసన్ సైన్సుకూ, టెక్నాలజీకి చెందిన ప్రతి రంగాన్ని పూర్తిగా మార్చాడు. దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణతకు వ్యతిరేకంగా తన అహింసా ధర్మ ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్మాగాంధీ అహింస ద్వారా భారతదేశాన్ని బ్రిటిష్ పాలననుండి విడిపించి స్వాతంత్ర్యాన్ని సంపాదించాడు. 20వ శతాబ్దానికి చెందిన ఈ మూడు ప్రధాన సంఘటనలు సృజనాత్మక ఆలోచనల ఫలితాలు అని కలాం చెప్పాడు.

సృజనాత్మకత అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది : గత 60 ఏళ్లుగా సైన్సులో, టెక్నాలజీలో వస్తున్న మార్పుల ద్వారా రెండు విషయాలు తెలుస్తున్నాయి. మొదటిది ఒకప్పుడు అసాధ్యమనుకున్నది నేడు సాధ్యమవుతుంది. అలాగే సులభసాధ్యమనుకున్నది ఇంకా సాధ్యం కాలేదుకాని, తప్పక సాధ్యమై తీరుతుంది. ముఖ్యంగా వైమానిక రంగం, అంతరిక్ష సాంకేతిక శాస్త్రం, ఎలక్ట్రానిక్స్ వస్తు పరిశోధన, కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఉత్పత్తులు వంటి రంగాలలో ప్రపంచం కొత్త కోణాలవైపు ప్రయాణిస్తుంది. రాబోయే దశాబ్దాలలో బహుశా భూమ్యాకర్షణ శక్తుల్నీ, విద్యుదయస్కాంత శక్తుల్నీ, సాధారణ సాపేక్షతా సిద్ధాంతాన్ని సమన్వయపరిచి కాలాన్నీ, స్థలాన్ని అర్థం చేసుకోగలిగే ఏకీకృత శక్తి క్షేత్ర సిద్ధాంతాన్ని ఆవిష్కరిస్తారు. సౌరకుటుంబంలో ఏదో ఒక గ్రహం మీద, లేదా చంద్రుని మీద మానవజాతి జనావాసాన్ని లేదా ఏదో ఒక పరిశ్రమను నెలకొల్పే అవకాశాన్ని మన చిన్నారులు వాళ్ల జీవితకాలంలోనే చూడవచ్చునని అబ్దుల్ కలాం అనుకున్నారు.

రాబోయే కాలంలో అంటే 50 ఏళ్లనుంచి 100 ఏళ్లలోపే మనకు ప్రస్తుతం లభ్యమవుతున్న ఇంధన వనరులు అంతరించి పోయే పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు విద్యుత్ అవసరాలకోసం తిరిగి ఉపయోగించగల అంతరిక్షనౌకల ఆధారంగా సౌరశక్తి ఉపగ్రహాలు ప్రయోగిస్తామేమో. ఇటువంటివన్నీ సృజనశీల ఆలోచనలవల్ల మాత్రమే సాధ్యపడతాయని కలాం అన్నారు.

ఒక చిన్న తుమ్మెద ఆకారానికి ఏరోడైనమిక్ సూత్రాల ఆధారంగా చూస్తే ఆ తుమ్మెద ఎగరడం అసాధ్యమని తెలుస్తుంది. కాని తుమ్మెదలో ఎగిరే ఇచ్ఛ, సంకల్పం ఎంత బలంగా ఉంటాయంటే అది ఎప్పుడూ తన రెక్కలు అల్లాడిస్తూనే ఉంటుంది. అలా పదేపదే తన రెక్కలు కొట్టుకుంటున్నందువల్ల వచ్చే ఉన్నత తరంగదైర్ఘ్య సంవేదనలు ఒక ఆవర్తనాన్ని సృష్టించి దాన్ని ముందుకు తోస్తాయి.

ఆవిధంగా తుమ్మెదకు ఎగరడం సాధ్యమవుతుంది. కాబట్టి బలమైన సంకల్పాలతో చేపట్టే కృషివల్ల సువ్యస్థిత విశ్వాసాలకు నిస్సందేహంగా ఎదురీదగలము అని కలాం ప్రబోధించాడు. సృజనాత్మకశక్తి

తుమ్మెద ఎగరడమేకాదు, అసలు ఒకప్పుడు మానవుడు తను కూడా ఆకాశంలో ఎగరడమనేది అసాధ్యమని నమ్మాడు. 1890లో అప్పటి రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ అధ్యక్షుడుగా ఉన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త లార్డ్ కెల్విన్ బరువుగా ఉండేవేవీ కూడా ఆకాశంలో ఎగరడం అసాధ్యమని తేల్చేశాడు. కాని అతడి మాటల్ని రెండు దశాబ్దాలు తిరగకుండానే రైట్ సోదరులు కొట్టి పారేశారు.

వారి సంకల్పంవల్ల, కృషివల్ల మనిషి కూడా ఆకాశంలో ఎగరగలడని నిరూపితమైంది. పట్టినపట్టు విడవకుండా సృజనాత్మకంగా ఆలోచించగలిగితే మనిషి విజయం ఎట్లా సాధిస్తాడో చెప్పే ఒక విజయగాథ ఇది. ఈ ఒక్క మానవావిష్కరణను తీసుకున్నా కూడా అది ఒక అనూహ్య రవాణా విప్లవానికి దారి తీసిందనీ, ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చివేసిందనీ నేడు మనం సులువుగా గుర్తించవచ్చు.

శాటర్న్-V ప్రయోగనౌకను నిర్మించి దానిద్వారా వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపించి. చంద్రుడిపై మానవ ఆరోహణను సాధ్యంచేసిన ప్రఖ్యాత రాకెట్ రూపశిల్పి వాన్ బ్రౌన్ “నాకే గనక అధికారముంటే నిఘంటువుల్లోంచి అసాధ్యమనే పదాన్ని తీసేస్తాను” అన్నాడు.

రాబోయే పరిణామాలు : ది ఏజ్ ఆఫ్ ది స్పిరిట్యువల్ మెషిన్స్ అనే పుస్తకాన్ని రాసిన రే కురువైల్ చెప్పిన దాని ప్రకారం 2009 నాటికి 50,000 ఖరీదు చేయగల కంప్యూటరు ఒక్క సెకండులో కోటి లక్షల లెక్కలు చేయగలదు. 2019 నాటికి సెకండుకు 10 లక్షల కోట్ల లక్షల లెక్కలు చేయగలదు. అంటే అప్పటికి దాదాపుగా మానవ మేధకు సమానమైన సామర్ధ్యాన్ని సాధించగలదు. 2029 నాటికి అది ఒక వెయ్యి మానవ మేధస్సులకు సమానమైన సామర్థ్యాన్ని పొందుతుంది. అంటే భవిష్యత్తులో మానవులు నేడు తాము చేసే పనులు కొన్నింటిని కంప్యూటర్లతో నడిచే రోబోట్స్కి అప్పజెప్పి తమ మెదడుల్ని మరింత ప్రయోజనకరమైన పనులకు అప్పజెప్పే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్లు తమ భావనా సామర్థ్యంతో ప్రయోగశీల ఆలోచనతో తిరిగి మళ్లీ కంప్యూటర్లను ఓడించగలిగే స్థాయికి చేరుకుంటారు.

ఈ శతాబ్దం చివరికి మానవ ఆలోచనలను, యంత్రాలు తెలివితేటలను విలీనం చేసే ధోరణి బలంగా పెంపొందుతుంది. అప్పుడు మానవుడు ఒకప్పుడు రూపొందించిన యంత్రాలకూ, మానవ మేధాశక్తికీ మధ్య సరిహద్దులు చెరిగిపోతాయి. అటువంటి పరిస్థితిలో యంత్రాల బారినుండి మానవుడి ప్రత్యేకతను మనం ఏవిధంగా నిలబెట్టుకోగలుగుతాం ? నిస్సందేహంగా కంప్యూటర్లు ఒక సవాలుగా మారుతున్నాయి.

ఈ సమస్య కేవలం జీవశాస్త్రవేత్తలదీ, జీవసాంకేతికవేత్తలదీ మాత్రమేకాదు. మొత్తం శాస్త్రవేత్తలు అందరు మనుష్యులు రూపొందించిన కంప్యూటర్లకన్నా మానవ జాతిని ఒక మెట్టు పైనే ఉంచవలసిన గొప్ప బాధ్యత తలకెత్తుకోవలసి ఉంది. అదృష్టవశాత్తూ మానవ మేధ సృజనాత్మకత, ప్రయోగశీల పార్శ్వాలు ఎంత గొప్పవంటే అవి మనిషిని ఎన్నటికీ యంత్రం ముందు తల వాల్చనివ్వవు. మానవజాతిలో సహజసిద్ధమైన, అంతఃగర్భితమైన మహాశక్తిని పరిపూర్ణంగా ఆవిష్కరించే దిశగా హ్యూమన్ జీనోమ్ సాఫ్ట్వేర్ను మనమింకా అభివృద్ధి చేయవలసి ఉందని కలాం ఉహించాడు.

సృజనాత్మకత నూతన ఆవిష్కరణలకు, సరికొత్త సంపదలకు దారితీస్తుంది. : నిలకడగా ఉండే సమాచారం ఎదుగుదలను ప్రోత్సహించదు. నేటి సరికొత్త డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఒకరితో మరొకరు ఇచ్చిపుచ్చుకునే సమాచారం కొత్త ఆవిష్కరణలకు దారితీసి తద్వారా జాతీయ సంపద పెరుగుదలకు దోహదం చేస్తుంది. కొత్త ఆవిష్కరణలకు అంకురార్పణ చేయడం ద్వారా విజ్ఞానం సంపదగా రూపొందుతుంది. నూతన ఆవిష్కరణ అనేది ఒక పద్ధతి ప్రకారం సువ్యవస్థితంగా, హేతుబద్దంగా చేసే పని. అది విశ్లేషణలు, ప్రయోగాలు, ప్రయోగ పరీక్షలు వంటి వివిధ దశలద్వారా చేపట్టబడే పని.

నూతన ఆవిష్కరణలకు కొత్తగా ఆలోచించే సాహసం, కొత్తవి కనుగొనే సాహసం, అసాధ్యాన్ని ఆవిష్కరించే సాహసం, అపజయాలను అణగదొక్కే సాహసం కావాలి. నూతన ఆవిష్కరణలు సాధారణంగా పరిశోధనాత్మక అభివృద్ధిపై ఆధారపడి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వ్యవస్థాపరమైన మార్పు వంటి ఇతర అంశాలపైన కూడా ఆధారపడి ఉంటాయి.

కాబట్టి దేశంలో సమర్థవంతమైన నూతన ఆవిష్కరణల వ్యవస్థను నెలకొల్పవలసిన తక్షణ అవసరముంది. అటువంటి వ్యవస్థ సాధ్యంకావాలంటే ప్రయోగశీలమైన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధనా సంస్థలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సంస్థలు ఏవైనా సముదాయాలు పెంపొందవలసి ఉంటుంది.

వాటికీ, వాటి వినియోగదారులకూ, వారిద్దరినీ అనుసంధానపరిచే సంస్థలకూ మధ్య పరస్పర ఆధారిత అనుసంధాన వ్యవస్థలు అభివృద్ధి చెందవలసి ఉంటుంది. ఆ విధంగా నెలకొల్పబోయే పరిశోధనా వ్యవస్థ తన వైజ్ఞానిక సముదాయాల ఆధారంగా విశ్వవ్యాప్త విజ్ఞానాన్ని కొల్లగొట్టుకో గలుగుతుంది. ఆవిధంగా సముపార్జించుకున్న విజ్ఞానాన్ని జీర్ణం చేసుకుని స్థానిక అవసరాలకు తగ్గట్టుగా మలుచుకొని చివరికి కొత్త విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకోగలుగుతుంది.

మానవ వివేచనా ప్రాతిపదిక : సృజనాత్మకత పునాదులపైనే మానవ వివేచన నిలిచి ఉంది. ఎంత వేగవంతమైన కంప్యూటర్లు ఎంత తీవ్రమైన జ్ఞాపకశక్తి కలిగిన కంప్యూటర్లు వృద్ధి చెందినప్పటికీ సృజనాత్మకత ఆ శక్తులన్నిటి పైనా సదా అత్యున్నత స్థానంలో నిలిచే ఉంటుంది. సృజనశీలమైన మానవమేధ కంప్యూటర్లు అందిస్తున్న అపార సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఈ ప్రపంచాన్ని మరింత సుఖంగా జీవించే దిశగా తన ప్రణాళికలను అమలుచేస్తూనే ఉంటుంది.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements

Telangana TSBIE TS Inter 1st Year Chemistry Study Material 9th Lesson s-Block Elements Textbook Questions and Answers.

TS Inter 1st Year Chemistry Study Material 9th Lesson s-Block Elements

Very Short Answer Type Questions

Question 1.
Give reasons for the diagonal relationship observed in the periodic table.
Answer:
The diagonal relationship is due to the similarity in ionic sizes or similar polarising power.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements 1

Question 2.
Write completely the electronic configurations of K and Rb.
Answer:
At. no. of K = 19
Electronic configuration = 1s² 2s² 2p6 3s² 3p6 4s¹
At. no. of Rb = 37
Electronic configuration = 1s² 2s² 2p6 3s² 3p6 3d10 4s² 4p6 5s¹

Question 3.
Lithium salts are mostly hydrated. Why? [TS ’15]
Answer:
Li+ ion has small size and more charge density. So it has maximum degree of hydration. Due to this reason lithium salts are mostly hydrated, eg : LiCl. 2H2O

Question 4.
Which of the alkali metals shows abnormal density? What is the order of the variation of density among the IA group elements?
Answer:
Generally, density increases down the group. But potassium shows abnormal density. Its density is less than sodium. The order of densities of IA group elements is
Li < K < Na < Rb < Cs.

Question 5.
Lithium reacts with water less vigorously than sodium. Give your reasons. [Mar. ’18(TS)]
Answer:
Due to small size high IP value and very high hydration energy lithium reacts with water less vigorously.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements

Question 6.
Lithium Iodide is the most covalent among the alkali metal halides. Give the reasons.
Answer:
Li+ ion is small in size with more charge density among alkali metal ions. So according to Fajan’s rule it has more polarising power. T ion is bigger anion among halide ions and can undergo more polarisation. So the lithium iodide is more covalent among alkali metal halides.

Question 7.
In what respects lithium hydrogen carbonate differs from other alkali metal hydrogen carbonates?
Answer:
Lithium hydrogen carbonate cannot be prepared in solid state. It exists only in solution. The other alkali metal hydrogen carbonates can be prepared in solid state.

Question 8.
Write the complete electronic configurations of any two alkaline metals.
Answer:
1. Magnesium:
Atomic number = 12
Electronic configuration = 1s² 2s² 2p6 3s²

2. Calcium:
Atomic number = 20
Electronic configuration = 1s² 2s² 2p6 3s² 3p6 4s²

Question 9.
Tell about the variation of m. pts., and b.pts among the alkaline earth metals.
Answer:
The m. pts and b.pts of alkaline earth metals do not vary in a systematic manner. This is due to the difference in the structures of their metallic crystals.

Question 10.
What are the characteristic colours im-parted by the IIA elements?
Answer:
Be and Mg do not impart any colour in bunsen flame. They burn with white dazzling light. But other metals impart colour.
Ca- Brick red Sr – Crimson red Ba – Apple green

TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements

Question 11.
What happens when magnesium metal is parted by the II A elements? [Mar. ’18 (TS); (TS 15)]
Answer:
When magnesium metal is burnt in air it reacts with oxygen and nitrogen in the air forming oxide and nitride respectively.
2Mg + O2 → 2 MgO
3Mg + N2 → Mg3 N2

Question 12.
Lithium carbonate is not so stable to heat as the other alkali metal carbonates. Explain.
Answer:
Lithium ion being very small in size with more charge density polarises the bigger carbonate ion and distorts it. So it dissociates forming stable Li2O.
Li2 CO3 → Li2O + CO2

Question 13.
Write a balanced equation for the formation of ammoniated IIA metal ions from the metals in liquid ammonia.
Answer:
M + (x + y) NH3 → [M(NH3)x]+2 + 2[e(NH3)y]

Question 14.
The fluorides of alkaline earth metals are relatively less soluble than their respective chlorides in water. Why?
Answer:
Fluoride ion is small in size. The lattice energy of ionic compounds is inversely proportional to the ionic sizes. So the fluorides of alkaline earth metals have high lattice energy. As size of other halide ions are large then lattice energy decreases. So fluorides of alkaline earth metals are relatively less soluble than their respective chlorides in water.

Question 15.
What happens when hydrated Mg (NO3)2 is heated? Give the balanced equation.
Answer:
When hydrated Mg (NO3)2 . 6H2O is heated first it converts into anhydrous compound and then decomposes.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements 2

Question 16.
Why does the solubility of alkaline earth metal hydroxides in water increase down the group?
Answer:
Down the group the lattice energies of alkali metal hydroxides decrease due to the increase in atomic size. Further down the group ionic character of these hydroxides increases due to increase in electropositive character. So the solubilities increase.

Question 17.
Why does the solubility of alkaline earth metal carbonates and sulphates in water decrease down the group?
Answer:
Down the group with increase in atomic size the lattice enthalpies and hydration enthalpies of carbonates and sulphates decrease but the decrease in hydration enthalpies is rapid than lattice enthalpies. So the solubilities of carbonates and sulphates decrease down the group.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements

Question 18.
Write the average composition of Portland cement.
Answer:
CaO 50 – 60%
SiO2 20 – 25%
Al2O3 5 – 10%
MgO 2 – 3%
Fe2O3 1 – 2%
SO3 1 – 2%

Question 19.
Why is gypsum added to cement? [TS Mar. ’19; (TS ’15)]
Answer:
Gypsum is added to cement to slow down the setting process.

Question 20.
Why are alkali metals not found in the free state in nature? [AP Mar. ’17, ’13]
Answer:
Because of high reactivity alkali metals do not occur in nature in the free state but occur only in the form of their chemical compounds.

Question 21.
Potassium carbonate cannot be prepared by Solvay process. Why? [AP Mar. ’19]
Answer:
Potassium bicarbonate is highly soluble in water. It cannot be precipitated by the ammonium hydrogen carbonate formed during Solvay process. So it cannot be prepared by Solvay process.

Question 22.
Describe the important uses of caustic soda. [AP ’16, ’15; May ’13]
Answer:
It is used in

  1. manufacture of soap, paper, artificial silk and number of chemicals.
  2. petroleum refining.
  3. purification of bauxite.
  4. textile industry for mercirising cotton.
  5. for the preparation of pure fats and oils.
  6. as a laboratory reagent.

Question 23.
Describe the important uses of sodium carbonate.
Answer:
It is used in.

  1. manufacture of soaps
  2. washing purposes
  3. removal of hardness of water
  4. fire extinguishers

Question 24.
Describe the important uses of quick lime. [IPE ’14]
Answer:

  1. It is used in the manufacture of cement,
  2. It is used in the manufacture of sodium carbonate and caustic soda.
  3. It is used in the purification of sugar and in the manufacture of dye stuffs.
  4. It is used in the production of refractories and as basic flux in metallurgy.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements

Question 25.
Draw the structures of i) BeCl2, (vapour) and ii) BeCl2 (solid).
Answer:
BeCl2 vapour contains dimer of BeCl2 which is linear, which decompose to linear monomer at high temperatures.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements 3

Solid BeCl2 contains polymeric structure.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements 4

Question 26.
Describe the importance of Plaster of Paris.
Answer:
It has a remarkable property of setting with water. So it is used in the building industry. It is used in plastering the fractured bones. It is also used in dentistry and in making casts of statues and busts.

Question 27.
Which of the alkaline earth metal carbonates is thermally the most stable? Why?
Answer:
BaCO3 is the most stable carbonate of alkaline earth metal carbonates. The bigger cation Ba2+ has less polarising power, cannot distort the carbonate ion. So stability is more.

Question 28.
Write balanced equations for the reactions between
i) Na2O2 and water; ii) K2O and water.
Answer:
i) Na2O2 + 2H2O → 2NaOH + H2O2 (in dilute solution)

2Na2O2 + 2H2O → 4NaOH + O2 (in concentrated solution)

ii) K2O + H2O → 2KOH

Short Answer Questions

Question 1.
Alkali metals and their salts impart characteristic colours to an oxidizing flame. Explain the reason.
Answer:
The alkali metals and their salts impart characteristic colour to an oxidising flame. This is because the heat from the flame excites the outermost orbital electron to a high energy level. When excited electrons come back to the ground state, they emit the absorbed energy in the form of light in visible region.

Lithium – Crimson red
Sodium – Yellow
Potassium – Lilac or pale violet
Rubidium – Red violet
Caesium – Blue violet

Question 2.
What makes caesium and potassium useful as electrodes in photoelectric cells?
Answer:
The ionisation energies of caesium and potassium are very small. When light falls on the surface of metals, the energy present in them is absorbed by the atoms on the surface of metal. The energy of light is sufficient to make an atom to lose electron. This property makes caesium and potassium useful as electrodes in photoelectric cells.

Question 3.
Write a short note on the reactivity of alkali metals towards air.
Answer:
The alkali metals When exposed to air react with oxygen, moisture and carbon dioxide forming oxide, hydroxide and carbonate. So they immediately tarnish in air.
eg: 4Na + O2 → 2Na2O
Na2O + H2O → 2NaOH
2NaOH + CO2 → Na2CO3 + H2O

Alkali metals burn in air forming oxide. Lithium forms only monoxide.
4Li + O2 → 2 Li2O

Sodium forms monoxide in limited supply of air but forms peroxide in excess of oxygen.
4Na + O2 → 2 Na2O2
2Na + O2 → Na2O2

Other alkali metals form superoxides
M + O2 (excess) → M O2(M = K, Rb, Cs)

Question 4.
Give any two uses for each of the following metals.
i) Lithium ii) Sodium
Answer:
i) Lithium:
a) Lithium metal is used in preparation of alloys.
Eg : White metal is an alloy of lithium and lead used in making bearings for motor engines.
The alloy of lithium-magnesium is used to make armour plates.
b) Lithium is used in thermonuclear reactions.
c) Lithium is used in making electrochemical cells.

ii) Sodium:
a) Sodium-lead alloy is used in making tetraethyl lead an anti knocking agent in petrol.
b) Liquid sodium metal is used as coolant in nuclear reactors.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements

Question 5.
Give an account of the properties of washing soda.
Answer:
Chemical properties of Na2CO3 :
(1) Action with acids: CO2 gas is liberated.
Na2CO3 + 2HCl → 2NaCl + H2O + CO2

(2) Action with non-metals and their oxides: Sodium carbonate reacts with a mixture of S and SO2 and form Hypo (sodium thiosulphate)
Na2CO3 + SO2 + S → Na2S2O3 + CO2

(3) Action with COz : An aq. solution of sodium carbonate when saturated with CO2 gives ppt. of sodium bicarbonate.
Na2CO3 + H2O + CO2 → 2NaHCO3

(4) Action with silica : When fused with SiO2, water glass is formed.
Na2CO3 + SiO2 → Na2SiO3 + CO2

(5) Action with compounds : Insoluble metal carbonates are formed.
MgCl2 + Na2CO3 → MgCO3 + 2NaCl
ZnSO4 + Na2CO3 → ZnCO3 + Na2SO4

Aqueous Na2CO3 solution is basic in nature. So methyl orange produces yellow colour in that solution.

Question 6.
Mention some uses of sodium carbonate.
Answer:
Sodium carbonate is used

  1. in the manufacture of glass, water glass, caustic soda, paper, dyes.
  2. to remove hardness of water.
  3. as a reagent in the laboratory in qualitative and quantitative analysis.
  4. in laundries for washing purposes.
  5. in the manufacture of indigo.
  6. in petroleum industry.

Question 7.
How do you obtain pure sodium chloride from a crude sample?
Answer:
Crude sodium chloride, generally obtained by crystallisation of brine solution, contains sodium sulphate, calcium sulphate, calcium chloride and magnesium chloride as impurities. To get pure sodium chloride first the crude sodium chloride is dissolved in minimum amount of water and filtered to remove insoluble impurities.

Now into the saturated solution of sodium chloride hydrogen chloride gas is passed. Then pure sodium chloride crystallises. The other compounds which are present in small amounts such as MgCl2 and CaCl2 remain in solution.

Question 8.
What do you know about Castner – Kellner process? Write the principle involved in it.
Answer:
This process is also called Mercury Cathode process.

Principle :
Brine solution is electrolysed using mercury as cathode. Chlorine gas evolved at anode escapes out through the outlet. At the same time sodium amalgam is formed at cathode. This sodium amalgam reacts with water and gives NaOH along with the evolution of H2 gas.
2NaCl → 2Na+ + 2Cl (ionization)

At Mercury Cathode:
2Na+ + 2e + Hg → Na2Hg

At Graphite Anodes:
2Cl → Cl2 ↑ + 2e

In the Central Compartment:
At anode : Na2Hg → 2Na+ + 2e + Hg
At cathode: 2H2O + 2e → 2OH + H2
2Na+ + 2OH → 2 NaOH

Process :
The Castner’s cell consists of a rectangular iron tank, divided into 3 compartments by two slate partitions as shown in the diagram. The partitions will be upto the bottom but they do not touch the bottom. The bottom of the tank is covered with mercury. In the middle compartment mercury acts as anode and in the outer compartments it acts as cathode. Brine solution is taken in the outer compartments. Graphite rods, projected into the brine solution act as anode. In the middle compartment dil. NaOH solution is taken. A bunch of iron rods suspended in the middle compartment acts as cathode.

The cathode and anode in the outer and middle compartments are connected by means of wires to the terminals of a battery. Then the above reactions occur and a concentrated solution of NaOH is formed in the middle compartment. It is evaporated in iron pans, cooled and cast into moulds.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements

Question 9.
Write a few applications of caustic soda. [AP ’15; May ’13]
Answer:
It is used in

  1. manufacture of soap, paper, artificial silk and number of chemicals.
  2. petroleum refining.
  3. purification of bauxite.
  4. textile industry for mercirising cotton.
  5. for the preparation of pure fats and oils.
  6. as a laboratory reagent.

Question 10.
Give an account of the biological importance of Na+ and K+ ions. [Mar. ’18 (AP)]
Answer:
Biological importance of sodium:
(1) Na+ ions help in the transmission of nerve signals. (2) Na+ ions help in regulating the flow of water across the cell membranes. (3) Na+ ions help in transporting sugars and amino acids into the cells.

Biological importance of potassium :
(1) K+ ions help in activating many enzymes. (2) K+ ions participate in oxidising glucose to produce ATP. (3) They also help in transmitting nerve signals.

Question 11.
Mention the important uses of Mg metal.
Answer:

  1. Magnesium forms alloys with aluminium, zinc, manganese and tin.
    Mg – Al alloys are light in mass and are used in aircraft construction.
  2. Mg powder is used in flash powders and signals.
  3. A suspension of magnesium hydroxide in water called milk of magnesia is used as antacid in medicine.
  4. Magnesium carbonate is an ingredient of toothpaste.

Question 12.
Show that Be(OH)2 is amphoteric in nature.
Answer:
Beryllium hydroxide can react with both acids and bases.
Be(OH)2 + 2HCl → BeCl2 + 2H2O
Be(OH)2 + 2NaOH → Na2 BeO2 + 2H2O

The reaction of Be(OH)2 with hydrochloric acid shows the basic nature, while the reaction with sodium hydroxide shows the acidic nature. So Be(OH)2 is amphoteric.

Question 13.
Write a note on the anomalous behavior of beryllium.
Answer:
Anomalous characters of Beryllium :
(a) Compounds of Be are predominantly covalent.
(b) It is not easily affected by air and does not decompose water at ordinary tem-perature.
(c) It is an amphoteric metal. It dissolves in alkali solutions forming beryllates.
(d) BeSO4 is soluble in water whereas the sulphates of Ca, Sr and Ba are insoluble.
(e) Be and its salts do not respond to Flame Test while Ca, Sr and Ba give characteristic flame colours.
(f) Beryllium forms many complexes, while heavier elements do not form complexes easily.
(g) Be has a maximum covalency of 4, while others can have a maximum covalency of six.

Question 14.
Be shows diagonal relationship with Al. Discuss.
Answer:
The ionic radius of Be2+ is nearly the same as that of Al3+ ion. Hence beryllium resembles aluminium in some properties.

  1. Both beryllium and aluminium are not readily attacked by acids, because of the presence of an oxide film on the surface of the metal.
  2. Hydroxides of both beryllium and aluminium are amphoteric and dissolve in both acids and bases. With bases Be(OH)2 forms beryl late ion [Be(OH)4]2- while Al(OH)3 forms aluminate ion [Al(OH)4].
  3. The chlorides of both beryllium and aluminium have chloride bridge bonds in vapour phase. Both the chlorides are soluble in organic solvents and are strong Lewis acids. These are used as Friedel Craft catalysts.
  4. Beryllium and aluminium ions have strong tendency to form complexes BeF-24, AlF3-6.

Question 15.
What is Plaster of Paris? Write a short note on it. [Mar. ’19, ’18 (AP) (AP Mar. 17. 15, 16; TS 16)]
Answer:
Gypsum on heating to a temp, of 120° – 130°C gives a semi hydrate. It is known as Plaster of Paris.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements 5

When a water paste of plaster of paris is allowed to stand for sometime it sets to hard mass. This is called setting of Plaster of Paris. This is an exothermic process and involves two stages. In the first stage, plaster of paris is converted into orthorhombic dihydrate. In the second stage, the orthorhombic dihydrate is converted into monoclinic dihydrate.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements 6

It is used (1) in making casts for statues, toys, etc. (2) in surgical bandages for bone fracture (3) in making white chalks.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements

Question 16.
In what ways lithium shows similarities to magnesium in its chemical behavior?
Answer:
In the periodic table the first element of a group in the 2nd period shows similar properties with the second element of the next group in the third period. This relationship is known as diagonal relationship.

Li shows similarity with Mg in the following respects.
(a) Lithium is slow to react with water. Mg decomposes water in hot condition.
(b) Both lithium and magnesium give monoxides only.
(c) LiCl is deliques’cent like MgCl2.
(d) Halides of Lithium and Magnesium are soluble in organic solvents.
(e) Both Li+ and Mg+2 ions are highly hydrated.
(f) The carbonates, phosphates and fluo-rides of both Lithium and Magnesium are sparingly soluble in water.
(g) Lithium alkyls are chemically similar to Grignard reagents in organic synthesis.

Question 17.
When an alkali metal dissolves in liquid ammonia the solution can acquire different colours. Explain the reasons for this type of colour change.
Answer:
The alkali metals dissolve in liquid ammonia giving deep blue solutions which are conducting in nature.
M + (x + y) NH3 → [M(NH3)x]+ + [e (NH3)y]

The blue colour of the solution is due to the ammoniated electron which absorbs energy in the visible region of light and thus imparts blue colour to the solution. The solutions are paramagnetic and on standing slowly liberate hydrogen resulting in the formation of amide.

If the concetration of alkali metal in ammonia increases the ammoniated electrons start pairing and the colour changes to bronze colour.

Question 18.
What happens when
i) Sodium metal is dropped in water?
ii) Sodium metal is heated in a free supply of air?
iii) Sodium peroxide dissolves in water?
Answer:
1) When sodium metal is dropped in water vigorous reaction takes place liberating hydrogen. Here sodium metal is oxidised while water is reduced.
2Na + 2H2O → 2NaOH + H2

The reaction is highly exothermic and the hydrogen catches fire. The solution becomes basic.

2) When sodium metal is heated in a free supply of air sodium peroxide is formed.
2Na + O2 → Na2O2

3) Sodium peroxide when dissolved in water in dilute solution gives hydrogen peroxide but in concentrated solution gives oxygen.
Na2O2 + 2H2O → 2NaOH + H2O2 (in dilute solution)
2Na2O2 + 2H2O → 4NaOH + O2 (in concentrated solution)

Question 19.
State as to why
i) An aqueous solution of Na2COs is alkaline.
ii) Alkali metals are prepared by the electrolysis of their fused chlorides?
Answer:
i) Sodium carbonate when dissolved in water react with water producing alkaline solution.
Na2CO3 + 2H2O → 2Na+ 2OH + H2CO3

Sodium carbonate hydrolyses in water producing strong base NaOH and weak carbonic acid H2CO3. NaOH being strong electrolyte ionises completely but H2CO3 does not ionise. So the solution is alkaline, ii) Alkali metals themselves are strong reducing agents. So a reducing agent stronger than alkali metal is not available. Hence they cannot be extracted by chemical reduction method.

When aqueous solutions of alkali metal salts are electrolysed hydrogen gas will be liberated at cathode instead of alkali metal. This is because the discharge potential of H+ is less than Na+.

Hence alkali metals are prepared by the electrolysis of fused chlorides. To decrease the melting points of the alkali metal halides they are mixed with some other compounds.

Question 20.
How would you explain the following observations?
i) BeO is almost insoluble but BeSO4 is soluble in water?
ii) BaO is soluble but BaSO4 is insoluble in water?
Answer:
i) When small catibn combines with small anion lattice energy is very high. So the lattice energy of BeO is more than its hydration energy. Hence BeO is insoluble.

When small beryllium ion combines with large anion the lattice energy decreases more rapidly than the decrease in hydration energy. Here lattice energy is less than hydration energy. Hence BeSO4 is soluble.

ii) When small anion (O-2) combines with large cation (Ba2+) lattice energy is less. But at the same time the hydration energy exceeds the lattice energy. So BaO is soluble in water.

In the case of BaSO4 both cation and anion are large. So the lattice energy is less. But due to the bigger size of Ba2+ and SO2-4 their hydration energies are also less. The sum of hydration energies of Ba2+ and SO2-4 is less than the lattice energy of BaSO4. So BaSO4 is insoluble in water.

Long Answer Questions

Question 1.
Justify the inclusion of alkali metals in the same group of the periodic table with reference to the following, i) Electronic configuration ii) Reducing nature iii) Oxides and hydroxides.
Answer:
i) The electronic configurations of alkali metals are as follows.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements 7

All these elements have same outer electronic configuration. The modern periodic table is developed basing on electronic configuration. Since all these elements having same outer electronic configuration their inclusion in the same group is justified.

ii) Reducing nature:
Alkali metals have bigger atomic sizes and have low I.P values. So they have a tendency to lose electron and thus they act as strong reducing agents. Among alkali metals lithium is the strongest reducing agent while sodium is the weaker reducing agent. The large hydration energy of small Li+ ion makes lithium the strongest reducing agent.

iii) Oxides and Hydroxides :
The oxides and hydroxides of all the alkali metals are strongly alkaline. Because of high electropositive character of alkali metals, their oxides and hydroxides are strongly basic.

Because of these similarities in these properties their inclusion in the same group is justified.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements

Question 2.
Write an essay on the differences between lithium and other alkali metals.
Answer:
The anomalous behaviour of lithium is due to the: (i) exceptionally small size of its atom and ion, and (ii) high polarising power (i.e., charge / radius ratio). As a result, there is increased covalent character of lithium compounds which is responsible for their solubility in organic solvents.

Some of the abnormal properties of lithium are given below.

  1. Lithium is much harder.
  2. Lithium is least reactive but the strongest reducing agent among all the alkali metals. On combustion in air it forms mainly monoxide. Li2O and the nitride. Li3N, unlike other alkali metals.
  3. LiCl is deliquescent and crystallises as a hydrate, LiCl.2H2O whereas other alkali metal chlorides do not form hydrates.
  4. Lithium hydrogencarbonate is not obtained in the solid form while all other elements form solid hydrogencarbonates.
  5. Lithium unlike other alkali metals forms no ethynide on reaction with ethyne.
  6. Lithium nitrate when heated gives lithium oxide, Li2O, whereas other alkali metal nitrates decompose to give the correspon-ding nitrites.
    4LiNO3 → 2 Li2O + 4 NO2 + O2
    2NaNO3 → 2NaNO2 + O2
  7. LiF and Li2O are comparatively much less soluble in water than the corresponding compounds of other alkali metals.

Question 3.
Discuss the preparation and properties of sodium carbonate.
Answer:
i) Sodium carbonate is prepared by Ammonia soda (or) Solvay process.
Raw materials:
The raw materials required are 1) Brine solution (saturated) 2) Ammonia and 3) Lime stone.

Principle:
Brine solution is saturated with Ammonia and CO2 gas is passed through it. Then sodium bicarbonate is formed.
NH3 + H2O + CO2 → NH4HCO3
NH4HCO3 + NaCl → NaHCO3 + NH4Cl

The sodium bicarbonate thus formed on heating decomposes to give sodium carbonate.
2NaHCO3 → Na2CO3 + H2O + CO2

Process:
1) Saturation of Brine with ammonia :
Ammonia absorber is filled with brine solution and saturated with ammonia gas containing a little amount of CO2. Then the calcium and magnesium impurities present in the brine, precipitate as their carbonates and hydroxides.
2NH3 + H2O + CO2 → (NH4)2 CO3
MgCl2 + (NH4)2CO3 → MgCO3 + 2NH4Cl

The precipitates are filtered in “Filter press” and the filtrate is cooled and sent to Carbonation Tower.

2) Carbonation of ammoniacal Brine :
This process is carried out in Carbonation tower. It is a tall cylindrical tower containing perforated plates arranged one above the other Ammonical brine solution is dropped from upper half and CO2 gas is passed from the lower part. Then both of them react together forming sodium bicar-bonate.
NH3 + H2O + CO2 → NH4HCO3
NaCl + NH4HCO3 → NaHCO3 + NH4Cl

3) Filtration :
The dense liquid from the carbonation tower is sent into rotary vacuum filter and filtered.

4) Fusion of sodium bicarbonate:
The NaHCO3 obtained in the Rotary filter is heated to high temperatures. Then NaHCO3 decomposes to give Na2CO3.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements 8

5) Recovery of Ammonia :
The filtrate from the Vacuum filter is pumped into ammonia recovery tower, mixed with Ca(OH)2 and heated with steam. Then NH3 gas is liberated which is sent back to saturation tower.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements 9

Note : The milk of lime required for the regeneration of NH3 is obtained from the Lime Kiln by heating lime stone.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements 10

ii) Chemical properties of Na2CO3 :
Chemical properties of Na2CO3 :
(1) Action with acids: CO2 gas is liberated.
Na2CO3 + 2HCl → 2NaCl + H2O + CO2

(2) Action with non-metals and their oxides: Sodium carbonate reacts with a mixture of S and SO2 and form Hypo (sodium thiosulphate)
Na2CO3 + SO2 + S → Na2S2O3 + CO2

(3) Action with CO2 : An aq. solution of sodium carbonate when saturated with CO2 gives ppt. of sodium bicarbonate.
Na2CO3 + H2O + CO2 → 2NaHCO3

(4) Action with silica : When fused with SiO2, water glass is formed.
Na2CO3 + SiO2 → Na2SiO3 + CO2

(5) Action with compounds : Insoluble metal carbonates are formed.
MgCl2 + Na2CO3 → MgCO3 + 2NaCl
ZnSO4 + Na2CO3 → ZnCO3 + Na2SO4

Aqueous Na2CO3 solution is basic in nature. So methyl orange produces yellow colour in that solution.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements

Question 4.
Discuss the similarities between alkaline earth metals and gradation in the following aspects:
i) Electronic configuration; ii) Hydration enthalpies; iii) Nature of the oxides and hydroxides.
Answer:
i) Electronic configuration of alkaline earth metals :
TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements 11
All the alkaline earth metals have same outer electrons but gradually the atomic size increases due to increase in the number of orbits.

ii) Hydration enthalpies :
Alkali metal ions (M2+) have more charge and small size. So they have high hydration enthalpies. But with the increase in ionic size the attraction towards water molecules decreases. So hydration enthalpies of alkaline earth metal ions decreases gradually down the group.

iii) Nature of oxides and hydroxides :
The oxides and hydroxides of alkaline earth metals are strongly alkaline in nature. BeO and Be(OH)2 are amphoteric. The oxides of other elements are ionic and basic in nature. The oxides react with water forming hydroxides.
MO + H2O → M(OH)2

The solubility, thermal stability and the basic character of these oxides and hydroxides increase with increasing atomic number.

Question 5.
Discuss on : i) Carbonates ; ii) Sulphates and iii) Nitrates of alkaline earth metals.
Answer:
i) Carbonates:
Carbonates of alkaline earth metals are insoluble in water and can be precipitated by addition of sodium or ammonium carbonate solution to the solutions of soluble compounds of these metals.

The solubility of the carbonates decre-ases down the group. Thermal stability of these carbonates increases down the group. So their decomposition temperatures increase down the group.

ii) Sulphates:
Sulphates are white solids. Their solubility decreases down the group. Thermal stability increases down the group. BeSO4 and MgSO4 are soluble. The greater hydration enthalpies of Be2+ and Mg2+ ions overcome the lattice enthalpy factor and therefore their sulphates are soluble.

iii) Nitrates:
These can be prepared by dissolving their carbonates in dilute nitric acid. These crystallise from their solution as their hydrates. Barium nitrate crystallise as anhydrous salt. This is because of the decrease in the hydration enthalpies. All these nitrates decompose on heating.
2M (NO3)2 → 2MO + 4NO2 + O2 (M = Be, Mg, Ca, Sr, Ba)

Question 6.
What are the common physical and chemical features of alkali metals?
Answer:
Physical properties:

  1. All the alkali metals are soft metals with low m.pts and b.pts
  2. In each period the alkali metals have large atomic sizes.
  3. All the alkali metals exhibit only one oxidation state + 1.
  4. All the alkali metals exhibit flame colours.
  5. Alkali metals have low IP and have tendency to lose electrons. So they act as strong reducing agents.

Chemical Properties:

  1. All the alkali metals react with oxygen in air forming oxides.
  2. All the alkali metals react with water liberating hydrogen. The reactivity of alkali metals increases down the group.
  3. All the alkali metals react with hydrogen forming ionie hydrides.
  4. All the alkali metals react with halogen forming similar halides of the type Mx.
  5. The oxides and hydroxides of the alkali metals are strongly alkaline.
  6. All the alkali metals dissolve in ammonia forming blue coloured solutions due to the presence of ammoniated electrons. These solutions are good reducing agents, good conductors of electricity and paramagnetic.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements

Question 7.
Discuss the general characteristics and – gradation in properties of alkaline earth metals.
Answer:

  1. Atomic size increases from top to bottom in the group due to increase in the number of orbits.
  2. Densities increase from top to bottom in the group but Ca is less denser than Mg.
  3. M.pts and b.pts do not vary regularly.
  4. Ionisation enthalpies decrease from top to bottom.
  5. Hydration enthalpies decrease from top to bottom in the group.
  6. Reactivity towards air and water increases from top to bottom in the group. All these elements burn in air forming metal oxides and metal nitrides. Be and Mg do not react with water but other elements react with water and the reactivity increases from Ca to Ba.
  7. All these elements react with halogens forming halides.
  8. All these elements except beryllium react with hydrogen directly forming ionic hydrides.
  9. These elements readily react with acids liberating hydrogen.
  10. Alkaline earth metals are good reducing agents and their reduction power increases from top to bottom.

Question 8.
Discuss the various reactions that occur in the Solvay process. [AP ’16]
Answer:
i) Sodium carbonate is prepared by Ammonia soda (or) Solvay process.
Raw materials:
The raw materials required are 1) Brine solution (saturated) 2) Ammonia and 3) Lime stone.

Principle:
Brine solution is saturated with Ammonia and CO2 gas is passed through it. Then sodium bicarbonate is formed.
NH3 + H2O + CO2 → NH4HCO3
NH4HCO3 + NaCl → NaHCO3 + NH4Cl

The sodium bicarbonate thus formed on heating decomposes to give sodium carbonate.
2NaHCO3 → Na2CO3 + H2O + CO2

Process:
1) Saturation of Brine with ammonia :
Ammonia absorber is filled with brine solution and saturated with ammonia gas containing a little amount of CO2. Then the calcium and magnesium impurities present in the brine, precipitate as their carbonates and hydroxides.
2NH3 + H2O + CO2 → (NH4)2 CO3
MgCl2 + (NH4)2CO3 → MgCO3 + 2NH4Cl

The precipitates are filtered in “Filter press” and the filtrate is cooled and sent to Carbonation Tower.

2) Carbonation of ammoniacal Brine :
This process is carried out in Carbonation tower. It is a tall cylindrical tower containing perforated plates arranged one above the other Ammonical brine solution is dropped from upper half and CO2 gas is passed from the lower part. Then both of them react together forming sodium bicar-bonate.
NH3 + H2O + CO2 → NH4HCO3
NaCl + NH4HCO3 → NaHCO3 + NH4Cl

3) Filtration :
The dense liquid from the carbonation tower is sent into rotary vacuum filter and filtered.

4) Fusion of sodium bicarbonate:
The NaHCO3 obtained in the Rotary filter is heated to high temperatures. Then NaHCO3 decomposes to give Na2CO3.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements 8

5) Recovery of Ammonia :
The filtrate from the Vacuum filter is pumped into ammonia recovery tower, mixed with Ca(OH)2 and heated with steam. Then NH3 gas is liberated which is sent back to saturation tower.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements 9

Note : The milk of lime required for the regeneration of NH3 is obtained from the Lime Kiln by heating lime stone.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements 10

ii) Chemical properties of Na2CO3 :
Chemical properties of Na2CO3 :
(1) Action with acids: CO2 gas is liberated.
Na2CO3 + 2HCl → 2NaCl + H2O + CO2

(2) Action with non-metals and their oxides: Sodium carbonate reacts with a mixture of S and SO2 and form Hypo (sodium thiosulphate)
Na2CO3 + SO2 + S → Na2S2O3 + CO2

(3) Action with CO2 : An aq. solution of sodium carbonate when saturated with CO2 gives ppt. of sodium bicarbonate.
Na2CO3 + H2O + CO2 → 2NaHCO3

(4) Action with silica : When fused with SiO2, water glass is formed.
Na2CO3 + SiO2 → Na2SiO3 + CO2

(5) Action with compounds : Insoluble metal carbonates are formed.
MgCl2 + Na2CO3 → MgCO3 + 2NaCl
ZnSO4 + Na2CO3 → ZnCO3 + Na2SO4

Aqueous Na2CO3 solution is basic in nature. So methyl orange produces yellow colour in that solution.

Question 9.
Starting with sodium chloride how would you proceed to prepare
i)Sodium metal; ii) Sodium hydroxide; iii) Sodium peroxide; iv) Sodium carbonate.
Answer:
1) Sodium metal preparation:
When molten sodium chloride is electrolysed sodium metal is formed. To decrease the melting point of sodium chloride it is mixed with KCl and CaCl2.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements 12

2) Sodium hydroxide :
Electrolysis of aqueous sodium chloride either in Nelson’s cell or in Castner kellner cell gives sodium hydroxide.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements 13

3) Sodium peroxide :
First sodium metal is prepared from sodium chloride as above. Then it is burnt in excess of O2 to produce sodium peroxide.
2Na + O2 → Na2O2

4) Sodium carbonate:
Brine is saturated with ammonia. Then CO2 is passed into the solution. Sodium bicarbonate is formed due to the following reactions.
NH3 + H2O + CO2 → NH4 HCO3
NaCl + NH4 HCO3 → NaHCO3 + NH4Cl

The sodium bicarbonate on calcination gives sodium carbonate.
2NaHCO3 → Na2CO3 + H2O + CO2

TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements

Question 10.
What happens when
i) Magnesium is burnt in air? [Mar. ’18 (TS)]
ii) Quick lime is heated with silica?
iii) Chlorine reacts with slaked lime?
iv) Calcium nitrate is strongly heated?
Answer:
i) When magnesium is burnt in air it reacts with oxygen and nitrogen in air forming magnesium oxide and magnesium nitride.
2Mg + O2 → 2MgO
3Mg + N2 → Mg2N2

ii) Quick lime is CaO. When heated with silica it forms calcium silicate. This is because CaO is basic and silica is acidic.
CaO + SiO2 → CaSiO3

iii) Chlorine reacts with slaked lime: When dry chlorine gas is passed over dry slaked lime bleaching powder is formed.
2Ca(OH)2 + 2Cl2 → CaCl2 + Ca(OCl)2 + 2H2O

iv) On heating calcium nitrate it decomposes giving CaO, NO2 and O2
2 CaCNO3)2 → 2CaO + 4NO2 + O2

Question 11.
Explain the significance of sodium, potassium, magnesium and calcium in biological fluids. [TS ’16; Mar. ’13]
Answer:
The ions of alkali metals balance the charges associated with -vely charged organic molecules present in the cells. The ions help in maintaining the osmotic pressure in the cell. The presence of Na+ and K+ ions inside and outside the cell produces an electrical potential across the cell membrane. The presence of Na+ ions is associated with the movement of glucose into cells. The excess Na+ ions entering the cell are expelled in the pumping out process. The migration of amino acids is similar.

The K+ ions are essential for the meta-bolism of glucose inside the cell, the synthesis of proteins and the activation of certain enzymes.

Mg+2 ions are concentrated in animal cells. Enzymes like “Phosphohydrolases” and “Phosphotransferases” contain Mg+2 ions. These enzymes participate in ATP reactions and release energy. Mg+2 forms a complex with ATP. Mg+2 is a constituent of chlorophyll.

Ca+2 is present in bones and teeth as apatite. Enamel on teeth is Fluorapatite. Ca+2 ions are necessary for blood clotting. These are necessary to maintain regular heart beating. These are also necessary for muscle contraction.

Question 12.
Write a few lines about cement.
Answer:
Cement was discovered by Joseph Aspidin. It appears like natural limestone available at Portland in England. So it is also called as Portland cement.

It is prepared by heating a mixture of limestone and clay. The clay contains Si02 along with oxides of aluminium, iron and magnesium. The CaO obtained from lime-stone combines with these oxides and con-verts into dicalcium silicate, tricalcium silicate and tricalcium aluminate. The hard mass containing these compounds is called clinker. It is powdered, mixed with little gypsum to slow down the setting process and pawed in bags.

The average composition of cement is
CaO – 50 to 60%
SiO2 – 20 to 25%
Al2O3 – 5 to 10%
MgO – 2 to 3%
Fe2O3 -1 to 2%
SO3 -1 to 2%

For good quality cement the ratio of silica to alumina should be 2.5 and 4 and the ratio of lime to the total oxides of silicon (SiO2), aluminium (Al2O3) and iron (Fe2O3) should be nearly 2.

When cement is wetted with water it sets into hard mass. This is known as sett-ing of cement. Setting of cement is due to hydration of the molecules of the constituents and their rearrangement.

Cement is used in concrete, reinforced concrete, plastering, and in the construction of bridges, dams, and buildings.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 s-Block Elements

Question 13.
Uses of Mg.
Answer:

  1. Milk of Magnesium is used as an antacid.
  2. Mg powder is used in flash bulbs.
  3. Mg and Al form alloys. They are used in making aeroplane spare parts.

TS Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన – పరిచయం

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 1st Lesson వ్యాపార భావన – పరిచయం Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material 1st Lesson వ్యాపార భావన – పరిచయం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాపారాన్ని నిర్వచించి, దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
అర్ధము:

  1. వ్యాపారాన్ని ఆంగ్లంలో ‘బిజినెస్’ అంటారు. దీని అర్థం ‘బిజీ’గా ఉండటం. అంటే ఎప్పుడూ ఏదో పనిలో నిమగ్నమై ఉండటం.
  2. లాభార్జనే ప్రధాన ధ్యేయంగా వస్తు – సేవల ఉత్పత్తి, వినిమయం, పంపిణీ మరియు అమ్మకాన్ని వ్యాపారం
    అంటారు.

నిర్వచనాలు:
1. ఎల్.హెచ్.హనీ ప్రకారం: “వస్తువుల కొనుగోలు, అమ్మకం ద్వారా సంపద సృష్టించడం లేదా సేకరించడంలో నిమగ్నమయ్యే మానవ కార్యకలాపాలే వ్యాపారం”.

2. స్టీఫెన్సన్ ప్రకారం:
“మానవుల కోరికలను సంతృప్తిపరచడం కోసం లాభార్జన లక్ష్యంగా, సంపద సృష్టించడానికి, నిర్ణీత ధరకు క్రమబద్ధంగా వస్తు సేవల వినిమయంలో ఉండే ఆర్థిక చర్యలనే “వ్యాపారం” అంటారు”.

TS Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన – పరిచయం

3. కీత్ మరియు కార్లో ప్రకారం వ్యాపారం అనగా:
“వ్యక్తిగత లాభాల కోసం వస్తు సేవల ఉత్పత్తి, పంపిణీలలో ఇమిడి ఉండే అన్ని పనుల సముదాయం”. వ్యాపారం యొక్క ముఖ్య లక్షణాలను క్రింది విధంగా పేర్కొనవచ్చు:
1) ఆర్థిక కార్యకలాపము: వ్యాపారం అనేది ఆర్థిక కార్యకలాపము. దీనిని ‘డబ్బు లేదా లాభాన్ని’ సంపాదించాలనే ప్రధాన ధ్యేయంతో చేపట్టడం జరుగుతుంది. ప్రేమ, ఆప్యాయత, అనురాగం; మతపరమైన బాధ్యతలతో చేపట్టే కార్యకలాపాలు దీని పరిధిలోకి రావు.

2) వస్తు – సేవలతో వ్యవహరిస్తుంది: ప్రతి వ్యాపార సంస్థ తిరిగి అమ్మి లాభాన్ని సంపాదించాలి అనే ఉద్దేశంతో వస్తుసేవలను కొనుగోలు చేయడమో, ఉత్పత్తి చేయడమో చేస్తుంది. వ్యాపార పరిధిలో వచ్చే ఈ వస్తువులు మూలధన లేదా పారిశ్రామిక వస్తువులైనా కావచ్చు, వినియోగ వస్తువులైనా కావచ్చు.
తుది వినియోగదారులచే ప్రత్యక్షంగా ఉపయోగింపబడే వస్తువును వినియోగ వస్తువులు అంటారు. బట్టలు, నోటుస్తకాలు, రొట్టె, టీ, బూట్లు మొదలైనవి వీటికి ఉదాహరణలు. వినియోగదారులచే నేరుగా వినియోగింప బడకుండా, వాటిని ఇతర వస్తువుల ఉత్పత్తికి ఉపయోగించినట్లయితే వాటిని మూలధన లేదా పారిశ్రామిక వస్తువులు అంటారు. వీటికి ఉత్పత్తిదార్ల వస్తువులు అని కూడా పేరు. పరికరాలు, ముడిపదార్థాలు, యంత్రాలు మొదలైనవి వీటికి ఉదాహరణలు. రవాణా, గిడ్డంగులు, బీమా, బ్యాంకింగ్ లాంటి వర్తక సదుపాయాలు కంటికి కనిపించని వస్తువులు. వీటిని సేవలుగా పిలవడం జరుగుతుంది.

3) ప్రయోజనాల సృష్టి: వ్యాపారం, వస్తువులను మానవుల కోరికలను తీర్చే ఉపయోగకరమైన అంశాలుగా మలుస్తుంది. కాల, స్థల, రూప, విభిన్న ఇతర ప్రయోజనాలను వస్తువులకు సృష్టిస్తుంది. ఇది వస్తువులను తయారైన ప్రాంతాల నుండి వినియోగించబడే ప్రాంతాలకు తరలిస్తూ స్థల ప్రయోజనాన్ని ఉత్పత్తి అయిన కాలం నుండి వినియోగించబడే కాలం వరకు నిల్వ ఉంచడం ద్వారా కాల ప్రయోజనాన్ని కల్పిస్తుంది.

4) పునరావృతమయ్యే వ్యవహారాలు: వ్యాపారంలో కొనుగోలు, అమ్మకం ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఏ ఒక్కసారో కొని అమ్మితే అది వ్యాపారం కాదు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన పాత స్కూటర్నో, కారునో కొంత లాభానికే అమ్మి మరో స్కూటర్నో, కారునో కొంటే అది వ్యాపారం కాదు. స్కూటర్లను, కార్లను నిరంతరం కొంటూ, అమ్ముతూ లాభాన్ని గడిస్తే అది వ్యాపారం అవుతుంది. కాబట్టి నిరంతర, శాశ్వత వ్యవహారాల కొనసాగింపు వ్యాపారం యొక్క ప్రధాన లక్షణాలలో ఒకటి.

5) అమ్మకం, బదిలీ లేదా వినిమయం: వ్యాపారంలోని ప్రతి వ్యవహారానికి ధర ఉంటుంది. ఆ ధర ప్రతిఫలాన్ని సృష్టిస్తుంది. ఈ ప్రతిఫలం ద్రవ్య రూపంలోనో, వస్తు రూపంలోనో ఉండవచ్చును. వ్యక్తులు తన సొంత అవసరాల కోసం వస్తుసేవలను కొనుగోలు చేస్తే అది వ్యాపారం కాదు. ఉదాహరణకు ఒక వ్యక్తి కుటుంబం కోసం భోజనం వడ్డిస్తే అది వ్యాపారం కాదు. కాని ఇతరులకు డబ్బులు తీసుకొని వడ్డిస్తే అది వ్యాపారం అవుతుంది. కాబట్టి అమ్మకం చేయుట కోసం గాని, విలువపై బదిలీ చేయడం కోసం గాని, వ్యక్తుల / సంస్థల మధ్య వినిమయం చేయడం కోసం గాని వస్తు సేవలను కొనుగోలు చేయడం, ఉత్పత్తి చేయడం నిరంతరం జరిగితే అది వ్యాపారం
అవుతుంది.

6) లాభాపేక్ష: వ్యాపారం యొక్క ప్రాథమిక మరియు ప్రధాన ఉద్దేశ్యం ‘లాభార్జన’. వ్యాపారం మనుగడకు, కొనసాగింపుకు మరియు విజయానికి ‘లాభం’ అత్యంత ఆవశ్యకం. దీపం వెలగడానికి నూనె అనే ఇంధనం ఎంత ఆవశ్యకమో, వ్యాపారం నడపడానికి లాభార్జన అనేది అంతే ఆవశ్యకం. అయితే ఈ లాభార్జన చట్టబద్ధమైన, సమంజసమైన పద్ధతిలో ఉండాలి. సమాజాన్ని మోసం చేస్తూ, వ్యక్తులకు కీడు చేస్తూ సంపాదించరాదు.

7) నష్టభయం, అనిశ్చితి: నష్టభయం, అనిశ్చితి అనేది వ్యాపారం యొక్క మరో ప్రధాన లక్షణం. వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశాన్ని ‘రిస్క్’ లేదా ‘నష్టభయం” అంటారు. అలాగే వ్యాపారంలో జరిగే వ్యవహారాలను గాని, పరిస్థితులను గాని, లాభం సంపాదించే అవకాశాలను గాని ఖచ్చితంగా చెప్పలేని స్థితిని ‘అనిశ్చితి’ అంటారు. డిమాండు, ధర, పోటీ, వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు, వాతావరణ పరిస్థితులు మార్కెట్ల పరిస్థితులు ఇలా అనేక అంశాలు వ్యాపారాన్ని ప్రభావితపరుస్తాయి. ఇవి ఏవి ఖచ్చితంగా వ్యాపారస్తుని అదుపులో ఉండవు. కాబట్టి వ్యాపారంలో ఎప్పుడూ నష్టభయం, అనిశ్చితి ఉంటుంది.

8) వ్యాపారం ఒక సాంఘిక వ్యవస్థ: వ్యాపారం అనేది ఒక సాంఘిక వ్యవస్థ. ఎందుకంటే ఇది సమాజంలోని వ్యక్తులు కొరతగా ఉండే వనరులను సమర్థవంతంగా అభిలషణీయంగా వినియోగించుకుంటూ తమ జీవన ప్రమాణాన్ని మెరుగుపరచుకోవడానికి దోహదపడుతుంది.

9) ఇది కళ మరియు శాస్త్రం: వ్యాపార నిర్వహణ అనేది ఒక కళ మరియు శాస్త్రం. వ్యక్తిగతమైన ప్రతిభా మరియు అనుభవం మీద ఆధారపడి వ్యాపారాన్ని నిర్వహించవచ్చు. కాబట్టి అది ఒక కళ. ఇది కొన్ని సూత్రాలపై నియమ- నిబంధనలపై మరియు ఋజువు చేయబడిన పద్ధతులపై ఆధారపడి నిర్వహించవచ్చును. కాబట్టి వ్యాపార నిర్వహణ ఒక శాస్త్రం.

పైన వివరించిన లక్షణాలు, వ్యాపార సంస్థల యొక్క స్వభావం, పరిమాణం, యాజమాన్య రీతులతో సంబంధం లేకుండా అన్ని రకాల వ్యాపార సంస్థలకు వర్తిస్తాయి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన – పరిచయం

ప్రశ్న 2.
వ్యాపారం యొక్క వివిధ ధ్యేయాలను వివరించండి.
జవాబు.
వ్యాపార ధ్యేయాలు: ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకొనటం కోసం ఏర్పాటు చేసుకునే గమ్యాలను, ఉద్దేశ్యాలను ధ్యేయాలు అంటారు. కాబట్టి ప్రతి వ్యాపార సంస్థ కూడా కొన్ని నిర్దిష్టమైన ధ్యేయాలను కలిగి ఉంటుంది. ఈ ధ్యేయాలను స్థూలంగా క్రింద పేర్కొన్న నాలుగు రకాలుగా చెప్పవచ్చు.

  1. ఆర్థిక ధ్యేయాలు
  2. సామాజిక ధ్యేయాలు
  3. మానవ సంబంధిత ధ్యేయాలు
  4. జాతీయ ధ్యేయాలు

1) ఆర్థిక ధ్యేయాలు: వ్యాపారమనేది సాధారణంగా ఆర్థిక కార్యకలాపాల సమూహం. అందువల్ల వీటి యొక్క ప్రాథమిక ధ్యేయాలు ఆర్థిక స్వభావాన్నే కల్గి ఉంటాయి. కాబట్టి వ్యాపారం యొక్క ఈ ఆర్థిక ధ్యేయాలను తిరిగి క్రింది విధంగా గుర్తించవచ్చు.

I. లాభాల సంపాదన: ఏ వ్యాపార సంస్థ అయిన లాభార్జనే ప్రధాన ధ్యేయంగా స్థాపించబడుతుంది. ఇది వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముఖ్యమైన ప్రేరణ, ప్రోత్సాహకం. అలా లాభార్జన అనేది వ్యాపార మనుగడకు అత్యంత ఆవశ్యకం. మనిషి ఊపిరితో బ్రతకడానికి భోజనం ఎంత అవసరమో, దీపం వెలగడానికి నూనె ఎలా అవసరమో, వ్యాపారం కొనసాగడానికి లాభం కూడా అంతే ప్రముఖమైంది. అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి మరియు అభివృద్ధి చేయడానికి కూడా ఈ లాభాలు ఎంతగానో దోహదపడతాయి.

II. ఖాతాదారుల సృష్టి: ఖాతాదారుల యొక్క అవసరాలను, కోరికలను తీర్చడానికి గాను వ్యాపారస్తుడు పెట్టిన శ్రమకు ప్రతిఫలమే లాభాల సృష్టి. పీటర్. ఎఫ్. డ్రక్కర్ మాటలలో చెప్పాలంటే “వ్యాపారం అంతిమ లక్ష్యం ఖాతాదారులను తయారు చేయడమే”. కాబట్టి తన వస్తు – సేవలను కొనుగోలు చేసి, నగదు చెల్లించేందుకు చాలినంత మంది వినియోగదారులుంటేనే వ్యాపార సంస్థ లాభాలు సంపాదిస్తుంది. ఖాతాదారులను సంతృప్తి పరచకుండా ఏ వ్యాపార సంస్థ విజయం సాధించదు. అందువల్ల వినియోగదారులను తయారు చేయడం, సంతృప్తిపరచడం ప్రతి వ్యాపారానికి ముఖ్యమైన ఆర్థిక లక్ష్యం.

III. నవకల్పన: కొత్త పద్ధతులను, విధానాలను, పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడమే నవకల్పన. నవకల్పన అంటే కొత్త వస్తువులను ఆవిష్కరించడం మాత్రమే కాదు, పాత వస్తువును మెరుగుపరచడం, వ్యయాలను తగ్గించడం కూడా నవకల్పనే. నవకల్పన రేటుపైనే వ్యాపార విజయాల రేటు కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్లనే ఆధునిక వ్యాపార సంస్థలు పరిశోధన, అభివృద్ధి విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.

IV. వనరుల అభిలషణీయ వినియోగం: ముడి పదార్థాలు, యంత్రాలు, ద్రవ్యం మరియు మానవ వనరులను చక్కగా ఉపయోగించుకోవడాన్ని వనరుల అభిలషణీయ వినియోగం అంటారు. దుబారా నియంత్రణ పద్ధతులను ఉపయోగించడం, పునర్ ప్రక్రియ యంత్రాంగాన్ని వాడడం, పనివారికి సరైన శిక్షణ ఇవ్వడం మరియు ద్రవ్యాన్ని సమర్థవంతంగా ఖర్చు చేయడం మొదలైనవి వనరుల అభిలషణీయ వినియోగం అనే ధ్యేయం సాధించడానికి సహాయపడును.

2) సామాజిక ధ్యేయాలు: వ్యాపారం అనేది శూన్యంలో ఉండదు. ఇది సమాజంలో ఒక భాగం. సమాజం యొక్క తోడ్పాటు, మద్దతు లేనిదే ఏ వ్యాపారం విజయవంతం కాదు. అందువల్ల ప్రతి వ్యాపార సంస్థ సమాజం పట్ల తన బాధ్యతలను నిర్వర్తించాలని గుర్తించడం జరిగింది.
I. నాణ్యమైన వస్తువులు మరియు సేవలను సమంజసమైన ధరలకు సమకూర్చడం నాణ్యమైన వస్తువులను మరియు సేవలను సమంజసమైన ధరలకు వినియోగదారులకు అందజేయడం వ్యాపార సంస్థ యొక్క ప్రధాన బాధ్యత. అంతేకాకుండా కల్తీ లేకుండా చూడడం, స్మగ్లింగ్, నల్లబజారు వ్యవహారాలు, తప్పుదోవ పట్టించే వ్యాపార ప్రకటనలు లేకుండా చూడడం కూడా వ్యాపారం యొక్క సామాజిక బాధ్యత.

II. ఉద్యోగులకు సముచిత ప్రతిఫలం: తాము చేసిన పనికి ఉద్యోగులకు చెల్లించే ప్రతిఫలం సముచితమైనదిగా, ఆకర్షణీయమైనదిగా ఉండాలి. అలాగే ఆ ప్రతిఫలంను సకాలంలో చెల్లించాలి. ఉద్యోగులకు జీతాలు, వేతనాలు లాంటి చెల్లింపులతో పాటు లాభాలలో సమంజసమైన భాగాన్ని కూడా చెల్లించాలి. తద్వారా ఉద్యోగుల యొక్క సామర్థ్యం, ప్రేరణ పెరుగుతాయి.

III. ఉద్యోగాల కల్పన: సమాజంలోని యువతరానికి అవసరమైన మేరకు ఉద్యోగాలను కల్పించటం కూడా వ్యాపారం యొక్క సామాజిక ధ్యేయం. నిరుద్యోగం బాగా ఉన్న భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, ఉద్యోగాల కల్పన గొప్ప సేవ అవుతుంది.

IV. సాంఘీక సంక్షేమం: సమాజంలో సాంఘీక సంక్షేమాన్ని కల్పించడంలో భాగంగా వ్యాపారం, సాంఘీక, సాంస్కృతిక మరియు మతపరమైన ధార్మిక సంస్థలకు మద్దతు ఇవ్వాలి. అందులో భాగంగా పాఠశాలలను, కళాశాలలను, గ్రంథాలయాలను, ధర్మశాలలను, వైద్యాలయాలను, క్రీడా సంస్థలను, పరిశోధనా సంస్థలను నిర్మించవచ్చు మరియు వివిధ సహాయ సహకారాల ద్వారా ప్రోత్సహించవచ్చు.

V. ప్రభుత్వానికి బకాయిల మరియు పన్నుల చెల్లింపు: ప్రతి వ్యాపార సంస్థ నిజాయితీగా, ప్రభుత్వానికి చెల్లించవలసిన వివిధ రకాల ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులను మరియు బకాయిలను సకాలంలో చెల్లించాలి. సామాజిక లక్ష్యాలను, నియమాలను, విలువలను దృష్టిలో ఉంచుకొని తమ యొక్క వ్యాపార విధానాలను రూపొందించుకోవాలి.

3) మానవ సంబంధిత ధ్యేయాలు: వ్యాపారం యొక్క మానవ సంబంధిత ధ్యేయాలను కింది విధంగా చెప్పవచ్చు.
I. కార్మిక సిబ్బంది సంక్షేమం: ఏ వ్యాపార సంస్థకైనా అందులో పనిచేసే కార్మికులు చాలా ఉపయోగకరమైన మానవ వనరులు. కాబట్టి శ్రామిక శక్తిలోని ప్రత్యేకతలను వ్యాపార సంస్థలు గుర్తించాలి.

II. మానవ వనరుల అభివృద్ధి: వ్యాపార సంస్థలో పనిచేసే వివిధ స్థాయిలలోని మానవ వనరుల యొక్క నైపుణ్యాలు, శక్తి సామర్థ్యాలు ఆ సంస్థ అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి. కాబట్టి కొత్త నైపుణ్యాలను, ధోరణులను అలవరచుకోవడానికి ఉద్యోగులకు చాలినన్ని అవకాశాలను వ్యాపార సంస్థలు కల్పించాలి. వారికి వివిధ పని సంబంధిత అంశాలపై శిక్షణ ఇవ్వడం ద్వారా, వర్క్షాప్లు నిర్వహించడం ద్వారా వారి సామర్థ్యాల పెరుగుదలకు దోహదపడాలి.

III. సిబ్బంది పాల్గొనే నిర్వహణ: వ్యాపార నిర్వహణలో వివిధ స్థాయిల్లో పనిచేసే సిబ్బందిని భాగస్వాములను చేయడాన్ని ‘సిబ్బంది పాల్గొనే నిర్వహణ’ అంటారు. సిబ్బందిని వ్యాపార సంస్థ విధానాల రూపకల్పనలో మరియు నిర్ణయాలు తీసుకొనే ప్రక్రియలో భాగస్తులను చేయాలి.

IV. శ్రామికుల, యజమానుల సహకారం: సంస్థలో పనిచేసే శ్రామికుల మరియు యజమానుల మధ్య సత్సంబంధాలు నెలకొని ఉండాలి. కాబట్టి అలాంటి సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి పారిశ్రామిక శాంతి, ప్రగతిని నెలకొల్పడానికి వ్యాపార సంస్థలు ఎప్పుడు కృషి చేయాలి.

4) జాతీయ ధ్యేయాలు: వ్యాపారం యొక్క జాతీయ ధ్యేయాలను క్రింది విధంగా వివరించవచ్చును.
I. వనరుల గరిష్ఠ వినియోగం: వ్యాపార సంస్థ జాతీయ వనరులను సమంజసమైన పద్ధతిలో వినియోగించు కోవాలి. అరుదైన వనరులను గరిష్టంగా న్యాయబద్ధమైన క్రమంలో ఉపయోగించకపోతే సత్వర అభివృద్ధి గాని, ప్రాంతీయ అసమానతలు లేని అభివృద్ధి కాని సాధ్యం కాదు.

II. జాతీయ స్వాభిమానం: ఎగుమతులను పెంపొందించి, దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవడం ద్వారా వ్యాపార సంస్థ ప్రభుత్వానికి సహాయపడాలి. ఆర్థిక స్వావలంబన సాధించుటకు ఇది దోహదపడుతుంది.

III. చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి: చిన్నతరహా పరిశ్రమలు ఉద్యోగాల కల్పనలో ముందు ఉంటాయి. అందువల్ల పెద్ద వ్యాపార సంస్థలు చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి దోహదపడాలి. పెద్దతరహా పరిశ్రమల అనుబంధంగా చిన్నతరహా సంస్థలను అభివృద్ధి చేయాలి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన – పరిచయం

IV. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి: దేశంలో వెనుకబడిన ప్రాంతాల పారిశ్రామికీకరణకు వ్యాపార సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాలి. దేశంలో శాంతిభద్రతలు నెలకొనాలంటే ప్రాంతీయ, సమానాభివృద్ధి అత్యవసరం. వెనుకబడిన ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పెంచడానికి ఇది దోహదపడుతుంది. వెనుకబడిన ప్రాంతాలలో ఫ్యాక్టరీలు నెలకొల్పినందుకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కూడా ఉపయోగించుకోవచ్చు.

ప్రశ్న 3.
వ్యాపారం యొక్క సామాజిక బాధ్యతను చర్చించండి.
జవాబు.
సామాజిక బాధ్యత భావన:
1) వ్యాపార సంస్థలు ప్రజల ఆసక్తిని సంరక్షించి, వాటికి అనుగుణంగా నిర్వర్తించే బాధ్యతనే వ్యాపారపు సామాజిక -బాధ్యత అంటారు. సమాజంలో ఎవరితో అయితే వ్యాపారం సన్నిహితంగా ఉంటుందో వాళ్ళకు అవసరమైన విధంగా బాధ్యతలను నేరవేర్చడాన్ని సామాజిక బాధ్యత అంటారు.

2) ప్రతి వ్యాపార సంస్థ సమాజములో తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. సమాజము యొక్క వనరులను ఉపయోగించి సమాజముపైన ఆధారపడుతుంది. దీని వలన సమాజము యొక్క సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత వ్యాపారము మీదనే ఉంటుంది.

3) ఏ సమాజములో అయితే ఒక వ్యాపారము తన కార్యకలాపాలను నిర్వహిస్తుందో ఆ సమాజ శ్రేయస్సును కాపాడటానికి వ్యాపారానికి ఉండే బాధ్యతను సామాజిక బాధ్యతగా చెప్పుకోవచ్చు.

4) వ్యక్తులు లాభాన్ని ఆర్జించటానికి వ్యాపారాన్ని నిర్వహిస్తారు. వ్యాపారము యొక్క ధ్యేయము కేవలము లాభాలను ఆర్జించటమే కాదు. వ్యాపార సంస్థ కూడా సమాజంలో భాగమే కాబట్టి అనేక సాంఘిక విధులను కూడా నిర్వర్తించవలసి ఉంటుంది.

5) వ్యాపారస్తుడు సమాజానికి చెడు చేసే కార్యకలాపాలను చేపట్టకూడదు. అందువలన సామాజిక బాధ్యత భావన ఒక వ్యాపారస్తుడిని లాభాలను ఆర్జించటానికి వస్తువులకు కృత్రిమ కొరత కల్పించడము, దొంగ వ్యాపారము, కల్తీచేయుట, పన్నులు ఎగగొట్టుట మొదలైన వాటిని నిరుత్సాహపరుస్తుంది.

6) లాభాలను ఆర్జించటానికి సక్రమమైన రీతిలో వ్యాపారాన్ని నిర్వహించుట, ఉద్యోగస్తులు పనిచేయడానికి మంచి వాతావరణాన్ని ఏర్పరచుట, వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను అందించుట, వాతావరణ కాలుష్యాన్ని నివారించుట, జాతీయ వనరులను కాపాడుట మొదలైన వాటికి తోడ్పడేటట్లు చేస్తుంది.

వివిధ ఆసక్తి గల వర్గాలకు గల బాధ్యత: వ్యాపారము యజమానులు, ఉద్యోగస్తులు, సరఫరాదారులు, వినియోగదారులు, ప్రభుత్వము మరియు సమాజముతో వ్యవహరిస్తుంది. వ్యాపారము చేపట్టి ప్రతి కార్యకలాపము పై వర్గాలకు ప్రత్యక్షముగా లేదా పరోక్షముగా ప్రభావము ఉంటుంది. కాబట్టి వారిని ఆసక్తి గల వర్గాలుగా వర్ణించినారు.

వివిధ వర్గాలకు సామాజిక బాధ్యతలు:
1) యజమానుల విషయంలో బాధ్యతలు: వ్యాపారము యొక్క యజమానులు వ్యాపారమునకు అవసరమయ్యే మూలధనాన్ని సమకూర్చి నష్టభయాన్ని స్వీకరిస్తారు. యజమానుల విషయంలో వ్యాపార బాధ్యతలు ఈ క్రింద రాయబడినవి.

  1. వ్యాపారాన్ని సమర్ధవంతముగా నిర్వహించుట.
  2. మూలధనాన్ని ఇతర వనరులను సరిగా ఉపయోగించుకోవడం.
  3. మూలధన వృద్ధి పెంపుదల.
  4. పెట్టుబడులపై న్యాయమైన ఆర్జనలను డివిడెండ్ల రూపములో పంచడం.

2) ఉద్యోగుల విషయంలో బాధ్యతలు: వ్యాపార సంస్థ భవిష్యత్తు, అందులో పనిచేసే ఉద్యోగస్తుల శక్తి, సామర్థ్యాలపై అధారపడి ఉంటుంది. సంస్థలోని ఉద్యోగులపట్ల వ్యాపారానికి వారి ఆసక్తులను పరిరక్షించవలసిన సామాజిక బాధ్యత ఉన్నది.
ఉద్యోగులపట్ల వ్యాపారానికి గల బాధ్యతలు ఈ క్రింద ఉన్నవి:

  1. సకాలంలో సక్రమంగా వేతనాలు, జీతాలను చెల్లించడం.
  2. పని చేయడానికి మంచి వాతావరణాన్ని కల్పించి, వారి శ్రేయస్సుకు సంక్షేమ సదుపాయాలు.
  3. తగిన శిక్షణ ద్వారా వారి నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని పెంచుట.
  4. ఉద్యోగ భద్రత, సామాజిక బాధ్యత పథకాలు పెన్షన్, పదవీ విరమణ సౌకర్యాలు, గ్రూపు భీమాలు కల్పించుట.

3) సరఫరాదారుల గురించి బాధ్యత: సంస్థ ఉత్పత్తికి అవసరమయ్యే ముడిపదార్థాలను, ఇతర మెటీరియల్స్ను వీరు సప్లయి చేస్తారు. వీరిని పంపిణీదారులు అని కూడా పిలుస్తారు.
సప్లదారులపై వ్యాపార సంస్థ బాధ్యతలు:

  1. నాణ్యమైన వస్తువులను సమంజసమైన ధరలకు పొందడం.
  2. సకాలములో బకాయిలను చెల్లించడము.
  3. న్యాయమైన షరతులు ఏర్పాటు చేయుట.
  4. సమంజసమైన అరువు కాలాన్ని వినియోగించుకొనుట.

TS Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన – పరిచయం

4) ఖాతాదారుల విషయంలో బాధ్యతలు: వ్యాపార సంస్థ మనుగడను సాగించవలెనంటే వారికి ఈ క్రింది వసతులు సమకూర్చవలెను.
వినియోగదారుని పట్ల వ్యాపారానికి గల బాధ్యతలు:

  1. మంచి నాణ్యతగల వస్తుసేవలను అందించవలెను.
  2. వస్తువులను సకాలములో డెలివరీ చేయవలెను.
  3. తక్కువ ధరలకు వస్తువులను అమ్మవలెను.
  4. అమ్మకానంతరము సేవలు అందించుట.
  5. వినియోగదారుల ఫిర్యాదులు ఏవైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరించడం.
  6. తక్కువ తూకము, వస్తువులలో కల్తీ మొదలైన అనుచిత చర్యలకు పాల్పడరాదు.

5) ప్రభుత్వ విషయంలో బాధ్యత: వ్యాపారము ప్రభుత్వము రూపొందించిన నియమ నిబంధనలకు అనుగుణముగా నిర్వహించ వలెను.
ప్రభుత్వ విషయంలో వ్యాపారానికి బాధ్యతలు:

  1. పన్నులు, డ్యూటీలు సక్రమంగా, నిజాయితీగా సకాలములో చెల్లించుట.
  2. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణముగా సంస్థలను స్థాపించుట.
  3. ప్రభుత్వం రూపొందించిన కాలుష్య నివారణ నియమాలను పాటించడం.
  4. లంచగొండితనం లాంటి అవినీతి పద్ధతులకు దూరంగా ఉండటం.

6) సమాజం విషయంలో బాధ్యత: వ్యాపారము సమాజములో ఒక భాగము అయినందున సమాజములోని ఇతర సభ్యులతో సంబంధాలను ఏర్పరచుకొనవలెను.
వ్యాపారానికి సమాజముపట్ల బాధ్యతలు:

  1. సమాజములోని బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలకు సహాయం చేయడం.
  2. ఉద్యోగ అవకాశాలను కల్పించడం.
  3. పర్యావరణ పరిరక్షణ.
  4. ప్రకృతి వనరులను, జీవజాలాన్ని సక్రమముగా వినియోగించుట.
  5. క్రీడలు, సాంఘిక, సాంస్కృతిక కార్యకలాపాలను ప్రోత్సహించడం.

ప్రశ్న 4.
వివిధ ఆర్థిక కార్యకలాపాల వర్గీకరణను వివరించండి.
జవాబు.
మానవులు తమ కోర్కెలను తీర్చుకోవడానికి ఏదో ఒక వ్యాపకములో నిమగ్నమై ఉంటారు. కోర్కెల స్వభావాన్నిబట్టి మానవ కార్యకలాపాలను ఆర్థిక, ఆర్థికేతర కార్యకలాపాలుగా విభజించవచ్చు. ద్రవ్యార్జన కోసము కాని, జీవనోపాధిని సంపాదించడానికి కాని మానవుడు చేయు పనులను ఆర్థిక సంబంధమైన కార్యకలాపాలు అంటారు. ఇవి వస్తుసేవల ఉత్పత్తి, వినిమయము మరియు పంపిణీతో సంబంధము కలిగి ఉంటాయి. ప్రేమాభిమానాలతోగాని, సాంఘిక బాధ్యతతో గాని, దేశభక్తితో మానవుడు చేసే పనులను ఆర్థికేతర కార్యకలాపాలు అనవచ్చు. ఈ కార్యకలాపాల ఉద్దేశ్యము సేవలను అందించి తృప్తి పొందడమేకాని లాభార్జన కాదు.

ఆర్థిక కార్యకలాపాల వర్గీకరణ: ఆర్థిక కార్యకలాపాలను మరల మూడు రకాలుగా విభజించవచ్చును. అవి:

  1. వ్యాపారము
  2. వృత్తి
  3. ఉద్యోగము

1) వ్యాపారము: వ్యాపారము ఆర్థిక సంబంధమైన వ్యాపకము. ద్రవ్యార్జన మరియు సంపాదన కూడబెట్టుట అనే ఉద్దేశాలతో వస్తుసేవలను ఉత్పత్తిచేసి పంపిణీ చేసే ప్రక్రియ వ్యాపారము. వ్యాపారము చేయుటలో ప్రధాన ఉద్దేశ్యము లాభాన్ని సంపాదించడమే. వ్యాపారము అనే పదానికి అర్థము ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండుట.

2) వృత్తి: (పత్యేకమైన విజ్ఞానము, విద్య, శిక్షణలు ప్రాతిపదికగా ప్రత్యేక స్వభావము కలిగిన సేవలను వ్యక్తిగతముగా అంద వ్యాపకాన్ని వృత్తి అంటారు. డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు మొదలైనవారు అందజేయు కిందకు వస్తాయి. సాధారణముగా ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క సంఘము ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేది అకౌంటెంట్లకు సంబంధించిన వృత్తిపరమైన సంఘము. ఒక వృత్తిని చేపట్టుటకు వ్యక్తికి ఉండవలసిన విద్యార్హతలు ఏమిటి, అతనికి ఎటువంటి శిక్షణ ఉండాలి, ఆ వృత్తిలో పాటించవలసిన నియమాలు మొదలైన విషయాలను వృత్తి సంఘాలు నిర్ణయిస్తాయి. ఉదాహరణకు ఒక వృత్తిని చేపట్టే వ్యక్తి దానికి సంబంధించిన సంఘములో సభ్యుడై ఉండాలి. దాని నియమ నిబంధనలను తూ.చ తప్పకుండా పాటించాలి. వృత్తి సంబంధమైన సేవలను అందజేసినందుకు ప్రతిఫలముగా కొంత సొమ్మును వసూలు చేయవచ్చును.

3) ఉద్యోగము: ఒక ఒప్పందము ప్రకారముగాని లేదా సేవా నియమాల ప్రకారముగాని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఒక పనిని అప్పగించినట్లయితే అది ఉద్యోగము క్రిందకు వస్తుంది. పని అప్పగించిన వ్యక్తిని యజమాని అని, ఎవరికయితే పని అప్పగించబడినదో ఆ వ్యక్తిని ఉద్యోగి అని అంటారు. ఉద్యోగి యజమాని యొక్క ఆదేశాల ప్రకారము పనిని చేస్తాడు. తన సేవలను అందించినందుకు ఉద్యోగి, యజమాని నుంచి కొంత ప్రతిఫలాన్ని పొందుతాడు. ఆ ప్రతిఫలాన్ని వేతనము లేదా జీతము అంటారు. కొన్ని సమయాలలో వృత్తిని చేపట్టినవారు కూడ ఉద్యోగ కాంట్రాక్టు కింద పనిచేయవచ్చును. చార్టర్డ్ అకౌంటెంట్లను కంపెనీ నియమించవచ్చును. ప్రభుత్వ విభాగములోగాని, ప్రయివేటు వ్యవస్థలోగాని సేవలను అందించవచ్చును.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాపార ధ్యేయాలను తెలపండి.
జవాబు.
వ్యాపార ధ్యేయాలను ఆర్థిక, సాంఘిక, మానవత మరియు జాతీయ ధ్యేయాలుగా విభజించవచ్చును.
1) ఆర్థిక ధ్యేయాలు:

  • లాభార్జన.
  • ఖాతాదారుల సృష్టి.
  • నవకల్పన
  • వనరుల అభిలషణీయ వినియోగం

2) సాంఘిక ధ్యేయాలు:

  • నాణ్యమైన వస్తువులను, సేవలను సమంజసమైన ధరలకు సమకూర్చడం.
  • ఉద్యోగులకు న్యాయమైన ప్రతిఫలము.
  • ఉద్యోగ అవకాశాల కల్పన.
  • ప్రభుత్వానికి సహకారము (బకాయిలు మరియు పన్నుల చెల్లింపు)
  • సాంఘిక సంక్షేమము.

TS Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన – పరిచయం

3) మానవత ధ్యేయాలు:

  • యాజమాన్యానికి, శ్రామికుల మధ్య సహకారము.
  • కార్మిక, సిబ్బంది సంక్షేమం.
  • మానవ వనరుల అభివృద్ధి.
  • సిబ్బంది పాల్గొనే నిర్వహణ.

4) జాతీయ ధ్యేయాలు:

  • జాతీయ అవసరాలకు అనుగుణముగా వస్తువుల ఉత్పత్తి. (జాతీయ స్వాభిమానం)
  • సహజ వనరుల గరిష్ఠ వినియోగం.
  • వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి.
  • చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి.

ప్రశ్న 2.
ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏమిటి ?
జవాబు.
వ్యాపార ఆర్థిక కార్యకలాపాలను వ్యాపారము, వృత్తి, ఉద్యోగము అని మూడు రకాలుగా విభజించవచ్చును. వ్యాపారము: సాహిత్యపరముగా వ్యాపారము అంటే నిరంతరము శ్రమిస్తూ ఉండే స్థితి. ప్రతి వ్యక్తి ఏదో ఒక పనిచేస్తూ నిమగ్నమై ఉంటాడు. లాభార్జన ధ్యేయంతో చేపట్టే వ్యాపకమే వ్యాపారము. వ్యాపార కార్యకలాపాలు వస్తు సేవల ఉత్పత్తి లేదా వినిమయం లాభార్జన లేదా జీవనోపాధి కోసము జరుగుతాయి.

వృత్తి: ప్రత్యేకమైన విజ్ఞానము, విద్య, శిక్షణల ప్రాతిపదికగా ప్రత్యేక స్వభావము కలిగిన సేవలను వ్యక్తిగతముగా అందజేసే వ్యాపకాన్ని వృత్తి అంటారు. వృత్తి సంబంధమైన సేవలను అందజేసినందుకు ప్రతిఫలముగా కొంత సొమ్మును వసూలు చేయవచ్చును.
ఉదా: ఒక డాక్టరు వైద్యశాస్త్రంలో తనకున్న పరిజ్ఞానము ద్వారా పేషెంట్లకు సహాయము చేసి ఫీజును వసూలు చేయవచ్చును.

ఉద్యోగము: ఒక ఒప్పందము ప్రకారముగాని లేదా సేవా నియమాల ప్రకారము ఒక వ్యక్తి మరొక వ్యక్తికి పనిని అప్పగించినట్లయితే అది ఉద్యోగము క్రిందకు వస్తుంది. పనిని అప్పగించిన వ్యక్తిని యజమాని అని, పని స్వీకరించిన వ్యక్తిని ఉద్యోగి అని అంటారు. ఉద్యోగి యజమాని ఆదేశాల ప్రకారం పని చేసి కొంత ప్రతిఫలాన్ని జీతము రూపములో పొందుతాడు.

ప్రశ్న 3.
సామాజిక ధ్యేయాలు గూర్చి రాయండి.
జవాబు.
సామాజిక ధ్యేయాలు: వ్యాపారం అనేది శూన్యంలో ఉండదు. ఇది సమాజంలో ఒక భాగం. సమాజం యొక్క తోడ్పాటు, మద్దతు లేనిదే ఏ వ్యాపారం విజయవంతం కాదు. అందువల్ల ప్రతి వ్యాపార సంస్థ సమాజం పట్ల తన బాధ్యతలను నిర్వర్తించాలని గుర్తించడం జరిగింది.

I. నాణ్యమైన వస్తువులు మరియు సేవలను సమంజసమైన ధరలకు సమకూర్చడం: నాణ్యమైన వస్తువులను మరియు సేవలను సమంజసమైన ధరలకు వినియోగదారులకు అందజేయడం వ్యాపార సంస్థ యొక్క ప్రధాన బాధ్యత. అంతేకాకుండా కల్తీ లేకుండా చూడడం, స్మగ్లింగ్, నల్లబజారు వ్యవహారాలు, తప్పుదోవ పట్టించే వ్యాపార ప్రకటనలు లేకుండా చూడడం కూడా వ్యాపారం యొక్క సామాజిక బాధ్యత.

II. ఉద్యోగులకు సముచిత ప్రతిఫలం: తాము చేసిన పనికి ఉద్యోగులకు చెల్లించే ప్రతిఫలం సముచితమైనదిగా, ఆకర్షణీయమైనదిగా ఉండాలి. అలాగే ఆ ప్రతిఫలంను సకాలంలో చెల్లించాలి. ఉద్యోగులకు జీతాలు, వేతనాలు లాంటి చెల్లింపులతో పాటు లాభాలలో సమంజసమైన భాగాన్ని కూడా చెల్లించాలి. తద్వారా ఉద్యోగుల యొక్క సామర్థ్యం, ప్రేరణ పెరుగుతాయి.

III. ఉద్యోగాల కల్పన: సమాజంలోని యువతరానికి అవసరమైన మేరకు ఉద్యోగాలను కల్పించటం కూడా వ్యాపారం యొక్క సామాజిక ధ్యేయం. నిరుద్యోగం బాగా ఉన్న భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, ఉద్యోగాల కల్పన గొప్ప సేవ అవుతుంది.

IV. సాంఘీక సంక్షేమం: సమాజంలో సాంఘీక సంక్షేమాన్ని కల్పించడంలో భాగంగా వ్యాపారం, సాంఘిక, సాంస్కృతిక మరియు మతపరమైన ధార్మిక సంస్థలకు మద్దతు ఇవ్వాలి. అందులో భాగంగా పాఠశాలలను, కళాశాలలను, గ్రంథాలయాలను, ధర్మశాలలను, వైద్యాలయాలను, క్రీడా సంస్థలను, పరిశోధనా సంస్థలను నిర్మించవచ్చు మరియు వివిధ సహాయ సహకారాల ద్వారా ప్రోత్సహించవచ్చు.

V. ప్రభుత్వానికి బకాయిలు మరియు పన్నుల చెల్లింపు: ప్రతి వ్యాపార సంస్థ నిజాయితీగా, ప్రభుత్వానికి చెల్లించవలసిన వివిధ రకాల ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులను మరియు బకాయిలను సకాలంలో చెల్లించాలి. సామాజిక లక్ష్యాలను, నియమాలను, విలువలను దృష్టిలో ఉంచుకొని తమ యొక్క వ్యాపార విధానాలను రూపొందించుకోవాలి.

ప్రశ్న 4.
జాతీయ ధ్యేయాల గూర్చి రాయండి.
జవాబు.
జాతీయ ధ్యేయాలు: వ్యాపారం యొక్క జాతీయ ధ్యేయాలను క్రింది విధంగా వివరించవచ్చును.
I. వనరుల గరిష్ఠ వినియోగం: వ్యాపార సంస్థ జాతీయ వనరులను సమంజసమైన పద్ధతిలో వినియోగించు కోవాలి. అరుదైన వనరులను గరిష్టంగా న్యాయబద్ధమైన క్రమంలో ఉపయోగించకపోతే సత్వర అభివృద్ధి గాని, ప్రాంతీయ అసమానతలు లేని అభివృద్ధి కాని సాధ్యం కాదు.

II. జాతీయ స్వాభిమానం: ఎగుమతులను పెంపొందించి, దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవడం ద్వారా వ్యాపార సంస్థ ప్రభుత్వానికి సహాయపడాలి. ఆర్థిక స్వావలంబన సాధించుటకు ఇది దోహదపడుతుంది.

III. చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి చిన్నతరహా పరిశ్రమలు ఉద్యోగాల కల్పనలో ముందు ఉంటాయి. అందువల్ల పెద్ద వ్యాపార సంస్థలు చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి దోహదపడాలి. పెద్దతరహా పరిశ్రమల అనుబంధంగా చిన్నతరహా సంస్థలను అభివృద్ధి చేయాలి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన – పరిచయం

IV. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి దేశంలో వెనుకబడిన ప్రాంతాల పారిశ్రామికీకరణకు వ్యాపార సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాలి. దేశంలో శాంతిభద్రతలు నెలకొనాలంటే ప్రాంతీయ, సమానాభివృద్ధి అత్యవసరం. వెనుకబడిన ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పెంచడానికి ఇది దోహదపడుతుంది. వెనుకబడిన ప్రాంతాలలో ఫ్యాక్టరీలు నెలకొల్పినందుకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కూడా ఉపయోగించుకోవచ్చు.

V. ప్రభుత్వానికి బకాయిల మరియు పన్నుల చెల్లింపు: ప్రతి వ్యాపార సంస్థ నిజాయితీగా, ప్రభుత్వానికి చెల్లించవలసిన వివిధ రకాల ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులను మరియు బకాయిలను సకాలంలో చెల్లించాలి. సామాజిక లక్ష్యాలను, నియమాలను, విలువలను దృష్టిలో ఉంచుకొని తమ యొక్క వ్యాపార విధానాలను రూపొందించుకోవాలి.

ప్రశ్న 5.
వ్యాపారంలో ‘లాభం’ పాత్రను వివరించండి.
జవాబు.
వ్యాపారం యొక్క ప్రాథమిక మరియు ప్రధాన ఉద్దేశ్యం “లాభార్జన”. ఏ వ్యాపార సంస్థ అయినా లాభార్జనే ప్రధాన ధ్యేయంగా స్థాపించబడుతుంది. మనిషికి ఊపిరి బ్రతకడానికి భోజనం ఎంత అవసరమో, దీపం వెలగడానికి నూనె ఎలా అవసరమో, వ్యాపారం కొనసాగడానికి లాభం కూడా అంటే ప్రముఖమైంది.

వ్యాపారంలో లాభం యొక్క పాత్ర:

  • వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముఖ్యమైన ప్రేరణ, ప్రోత్సాహకం లాభం. లాభాన్ని పొందాలి అనే కోరికతో వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.
  • వ్యాపారాన్ని విస్తరించడానికి లాభాలు దోహదపడతాయి.
  • వ్యాపార అభివృద్ధికి లాభాలు అవసరం.
  • సంపద సృష్టికి లాభాలు తోడ్పడతాయి.
  • వ్యాపారాల ఆధునీకరణకు లాభాలు ఉపయోగపడతాయి.
  • నిరంతర మూలధన ప్రవాహానికి లాభాలు సహకరిస్తాయి.

వ్యాపార సంస్థ స్థిరత్వానికి, సామర్థ్యానికీ, ప్రగతికీ లాభాలు గీటురాయిలా ఉపయోగపడతాయి. అయితే లాభార్జన చట్టబద్దమైన, సమంజసమైన పద్దతిలో ఉండాలి. సమాజాన్ని మోసం చేస్తూ, వ్యక్తులకు కీడు చేస్తూ సంపాదించరాదు.

ప్రశ్న 4.
జాతీయ ధ్యేయాల గూర్చి రాయండి.
జవాబు.
జాతీయ ధ్యేయాలు: వ్యాపారం యొక్క జాతీయ ధ్యేయాలను క్రింది విధంగా వివరించవచ్చును.
I. వనరుల గరిష్ఠ వినియోగం: వ్యాపార సంస్థ జాతీయ వనరులను సమంజసమైన పద్ధతిలో వినియోగించు కోవాలి. అరుదైన వనరులను గరిష్టంగా న్యాయబద్ధమైన క్రమంలో ఉపయోగించకపోతే సత్వర అభివృద్ధి గాని, ప్రాంతీయ అసమానతలు లేని అభివృద్ధి కాని సాధ్యం కాదు.

II. జాతీయ స్వాభిమానం: ఎగుమతులను పెంపొందించి, దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవడం ద్వారా వ్యాపార సంస్థ ప్రభుత్వానికి సహాయపడాలి. ఆర్థిక స్వావలంబన సాధించుటకు ఇది దోహదపడుతుంది.

III. చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి: చిన్నతరహా పరిశ్రమలు ఉద్యోగాల కల్పనలో ముందు ఉంటాయి. అందువల్ల పెద్ద వ్యాపార సంస్థలు చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి దోహదపడాలి. పెద్దతరహా పరిశ్రమల అనుబంధంగా చిన్నతరహా సంస్థలను అభివృద్ధి చేయాలి.

IV. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి: దేశంలో వెనుకబడిన ప్రాంతాల పారిశ్రామికీకరణకు వ్యాపార సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాలి. దేశంలో శాంతిభద్రతలు నెలకొనాలంటే ప్రాంతీయ, సమానాభివృద్ధి అత్యవసరం. వెనుకబడిన ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పెంచడానికి ఇది దోహదపడుతుంది. వెనుకబడిన ప్రాంతాలలో ఫ్యాక్టరీలు నెలకొల్పినందుకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కూడా ఉపయోగించుకోవచ్చు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన – పరిచయం

ప్రశ్న 5.
వ్యాపారంలో ‘లాభం’ పాత్రను వివరించండి.
జవాబు.
వ్యాపారం యొక్క ప్రాథమిక మరియు ప్రధాన ఉద్దేశ్యం “లాభార్జన”. ఏ వ్యాపార సంస్థ అయినా లాభార్జనే ప్రధాన ధ్యేయంగా స్థాపించబడుతుంది. మనిషికి ఊపిరి బ్రతకడానికి భోజనం ఎంత అవసరమో, దీపం వెలగడానికి నూనె ఎలా అవసరమో, వ్యాపారం కొనసాగడానికి లాభం కూడా అంటే ప్రముఖమైంది.
వ్యాపారంలో లాభం యొక్క పాత్ర:

  1. వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముఖ్యమైన ప్రేరణ, ప్రోత్సాహకం లాభం. లాభాన్ని పొందాలి అనే కోరికతో వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.
  2. వ్యాపారాన్ని విస్తరించడానికి లాభాలు దోహదపడతాయి.
  3. వ్యాపార అభివృద్ధికి లాభాలు అవసరం.
  4. సంపద సృష్టికి లాభాలు తోడ్పడతాయి.
  5. వ్యాపారాల ఆధునీకరణకు లాభాలు ఉపయోగపడతాయి.
  6. నిరంతర మూలధన ప్రవాహానికి లాభాలు సహకరిస్తాయి.

వ్యాపార సంస్థ స్థిరత్వానికి, సామర్థ్యానికీ, ప్రగతికీ లాభాలు గీటురాయిలా ఉపయోగపడతాయి. అయితే లాభార్జన చట్టబద్దమైన, సమంజసమైన పద్ధతిలో ఉండాలి. సమాజాన్ని మోసం చేస్తూ, వ్యక్తులకు కీడు చేస్తూ సంపాదించరాదు.

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాపారం.
జవాబు.
అర్థము:

  1. వ్యాపారాన్ని ఆంగ్లంలో ‘బిజినెస్’ అంటారు. దీని అర్థం ‘బిజీ’గా ఉండటం. అంటే ఎప్పుడూ ఏదో పనిలో నిమగ్నమై ఉండటం.
  2. లాభార్జనే ప్రధాన ధ్యేయంగా వస్తుసేవల ఉత్పత్తి, వినిమయం, పంపిణీ మరియు అమ్మకాన్ని వ్యాపారం అంటారు.

నిర్వచనాలు:
1) ఎల్.హెచ్.హనీ ప్రకారం:
“వస్తువుల కొనుగోలు, అమ్మకం ద్వారా సంపద సృష్టించడం లేదా సేకరించడంలో నిమగ్నమయ్యే మానవ కార్యకలాపాలే వ్యాపారం”.

2) స్టిఫెన్ సన్ ప్రకారం:
“మానవుల కోరికలను సంతృప్తిపరచడం కోసం లాభార్జన లక్ష్యంగా, సంపద సృష్టించడానికి, నిర్ణీత ధరకు క్రమబద్ధంగా వస్తు సేవల వినిమయంలో ఉండే ఆర్థిక చర్యలనే “వ్యాపారం” అంటారు”.

3) కీత్ మరియు కార్లో ప్రకారం:
“వ్యక్తిగత లాభాల కోసం వస్తుసేవల ఉత్పత్తి, పంపిణీలలో ఇమిడి ఉండే అన్ని పనులు సముదాయం”.

ప్రశ్న 2.
మానవ కార్యకలాపాలు.
జవాబు.

  1. మానవులు తమ నిత్య జీవితంలో నిర్వర్తించే వివిధ కార్యకలాపాల సమూహాన్ని మానవ కార్యకలాపాలు అంటారు. వారు తమ యొక్క అవసరాలను, కోరికలను మరియు సౌకర్యాలను తీర్చుకోవడం కొరకు ఆ మానవ కార్యకలాపాలను నిర్వర్తిస్తారు.
  2. మానవ కార్యకలాపాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:

ప్రశ్న 3.
వృత్తి.
a) ఆర్థిక కార్యకలాపాలు
b) ఆర్థికేతర కార్యకలాపాలు.
జవాబు.

  1. ప్రత్యేకమైన విజ్ఞానము, విద్య, శిక్షణల ప్రాతిపదికగా ప్రత్యేక స్వభావము కలిగిన సేవలను వ్యక్తిగతముగా అందజేసే వ్యాపకాన్ని వృత్తి అంటారు. వృత్తి సంబంధమైన సేవలను అందజేసినందుకు ప్రతిఫలముగా కొంత సొమ్మును వసూలు చేయవచ్చును.
  2. ఉదా: ఒక డాక్టరు వైద్యశాస్త్రంలో తనకున్న పరిజ్ఞానము ద్వారా పేషెంటుకు సహాయము చేసి ఫీజును వసూలు చేయవచ్చును.

ప్రశ్న 4.
ఉద్యోగం.
జవాబు.

  1. ఒక ఒప్పందము ప్రకారము గాని లేదా సేవా నియమాల ప్రకారము గాని ఒక వ్యక్తి, మరొక వ్యక్తికి పనిని అప్పగించినట్లయితే అది ఉద్యోగము క్రిందకు వస్తుంది.
  2. పనిని అప్పగించిన వ్యక్తిని యజమాని అని, పని స్వీకరించిన వ్యక్తిని ఉద్యోగి అని అంటారు. ఉద్యోగి యజమాని ఆదేశాల ప్రకారం పని చేసి ప్రతిఫలాన్ని జీతము రూపములో పొందుతాడు.

ప్రశ్న 5.
రిస్క్, అనిశ్చితత్వం.
జవాబు.
1) వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశాన్ని ‘రిస్క్ ‘ లేదా ‘నష్టభయం’ అంటారు. అలాగే వ్యాపారంలో జరిగే వ్యవహారాలను గాని, పరిస్థితులను గాని, లాభం సంపాదించే అవకాశాలను గాని ఖచ్చితంగా చెప్పలేని స్థితిని ‘అనిశ్చితి’ అంటారు. 2) డిమాండు, ధర, పోటీ, వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ల పరిస్థితులు ఇలా అనేక అంశాలు వ్యాపారాన్ని ప్రభావితపరుస్తాయి. ఇవి ఏవీ ఖచ్చితంగా వ్యాపారస్తుని అదుపులో ఉంచవు. కాబట్టి వ్యాపారంలో ఎప్పుడు నష్టభయం, అనిశ్చితి ఉంటుంది.

TS Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన – పరిచయం

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలో వాణిజ్యం యొక్క అభివృద్ధి దశలను వివరించండి.
జవాబు.
నేటి ఆధునిక వాణిజ్యం బాగా అభివృద్ధి చెందినటువంటి వినిమయ వ్యవస్థ. మానవ చరిత్ర పరిమాణంలో వినిమయ వ్యవస్థ ఏర్పడింది. కాబట్టి వాణిజ్యం యొక్క పుట్టుక, అభివృద్ధి క్రమాన్ని క్రింది వివిధ దశలలో గమనించవచ్చు.

1) గృహ వ్యవస్థ: ఆర్థికాభివృద్ధిలో గృహ వ్యవస్థ మొదటి దశ. ఈ దశలో ‘శ్రమ విభజన’ అనే అంశం ఒక కుటుంబం లేదా ఒక ఇంటికే పరిమితమై ఉండేది. కుటుంబాల మధ్య వాణిజ్యపరమైనటువంటి సంబంధమేమీ ఉండేది కాదు. కాబట్టి ఈ దశలో వాణిజ్యం లేదా వ్యవస్థ యొక్క ప్రధాన సూత్రం కుటుంబం యొక్క స్వయం సమృద్ధి మాత్రమే. ఈ దశలో కుటుంబంలోని మగవారు వేటాడటం, చేపలు పట్టడం, వేటకు కావలసిన ఆయుధాలను తయారు చేసే ఉద్యోగాలను చేపట్టేవారు. కాగా మహిళలు పండ్లను సేకరించడం, భూములను సేద్యం చేయడం లాంటి పనులు చేసేవారు. కాబట్టి ఆనాటి సమాజంలో జనానికి వాణిజ్యం అనే అంశం తెలియదు.

2) పురాతన బార్టర్ ఆర్థిక వ్యవస్థ: వాణిజ్యం అభివృద్ధిలో ఇది రెండవ దశ. క్రమక్రమంగా కుటుంబాల యొక్క అవసరాలు పెరగడం ప్రారంభమైనవి. కుటుంబాలు వివిధ వృత్తులతో ప్రత్యేకతను సంపాదించసాగాయి. తద్వారా మెల్లగా కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య, అలాగే ప్రాంతాల మధ్య ‘మార్పిడి’ అవసరం ఏర్పడింది. అందుకే వ్యక్తులు ‘వస్తువులకు బదులు వస్తువులను’ మార్పిడి చేసుకోవడం ఆరంభించారు. ఈ విధానాన్ని వస్తు మార్పిడి విధానం అని లేదా ‘బార్టర్ విధానం’ అని పిలిచారు. ఇలా వస్తువులకు బదులు వస్తువులను మార్పిడి చేసుకునే ప్రక్రియ ద్వారా ‘వాణిజ్యం’ అనే భావన ఉత్పన్నమైంది.

3) వర్తకంలో పెరుగుదల: తొలినాళ్ళలో కొన్ని నిర్ణయింపబడిన ప్రాంతాలలో మాత్రమే పరిమితమైన వస్తువులను మార్పిడి చేసుకొనేవారు. ఈ క్రమంలోనే వర్తకం ప్రారంభమైంది. అభివృద్ధి చెంది ప్రాముఖ్యతను సంతరించుకుంది. తద్వారా వస్తుసేవల వినిమయానికి ‘ఒకే సాధనం’ ఉంటే బాగుంటుందనే భావన పుట్టి, అది ప్రాముఖ్యతను పొందటం జరిగింది. ఈ క్రమంలో వినిమయ సాధనంగా ‘ద్రవ్యం’ గుర్తింపబడింది. ఆ తరువాత వస్తు సేవలకు విలువ కట్టడం మొదలైంది.

4) పట్టణ వ్యవస్థ: వాణిజ్యం యొక్క విస్తరణలో ఈ దశ కీలకమైంది. ఈ దశలో కార్యకలాపాలు స్థానిక మార్కెట్ల యొక్క అవసరాలను తీర్చడానికి జరిగేవి. క్రమేపీ ఈ మార్కెట్లు పెద్ద పెద్ద పట్టణాలుగా అభివృద్ధి చెందాయి. అలాగే ఈ వర్తకులను టోకు వర్తకులు, చిల్లర వర్తకులుగా వర్గీకరించడం జరిగింది. ‘శ్రమ విభజన’ అనే భావన ప్రాముఖ్యతను పొందింది. క్రమక్రమంగా వస్తువులకు ధరను నిర్ణయించడం అనే పద్ధతి ఆచరణలోకి వచ్చింది.

5) అంతర్జాతీయ వర్తకం: ఈ దశలో వస్తువులను స్థానిక మార్కెట్లలోనే కాకుండా విదేశీ మార్కెట్లలో కూడా విక్రయించే ఉద్దేశ్యంతో ఉత్పత్తి చేయడం మొదలైంది. దీనికి ప్రధాన కారణం పారిశ్రామిక విప్లవం. ఈ విప్లవం ద్వారా ఉత్పత్తి కూడా పెద్ద మొత్తంలో జరగడం ప్రారంభమైంది. ప్రత్యేక వాణిజ్య సంస్థలుగా వాణిజ్య బ్యాంకులు, బీమా కంపెనీలు, రవాణా సంస్థలు, గిడ్డంగి సంస్థలు మొదలైనవి స్థాపించబడినవి. ఇలా స్థాపించబడ్డ నూతన సంస్థలు, మధ్యవర్తులు దేశీయ వర్తకంలోనే కాకుండా విదేశీ వర్తకంలోనూ ప్రముఖ పాత్ర పోషించాయి.

6) ఈ – కామర్స్: నూతన ఆర్థిక విధానంలో ఈ – కామర్స్ అనే విధానం, ఒక సృజనాత్మకమైన ఆలోచన. ఈ కామర్స్ అంటే ‘ఎలక్ట్రానిక్ కామర్స్’. ఎలక్ట్రానిక్ సాధనం ద్వారా సరుకులు, సేవలను కొనుగోలు మరియు అమ్మకం చేసే ప్రక్రియనే ఈ – కామర్స్ అంటారు. 1990 దశకంలో వ్యాపార రంగంలో ప్రవేశించిన అత్యాధునిక – వర్తక విధానం ఈ – కామర్స్. ఇది చాలా వేగంగా ప్రపంచమంతటా విస్తరించి, ఆన్లైన్ ద్వారా, ఇంటర్నెట్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తూ వస్తు – సేవల కొనుగోలు, అమ్మకాలను చాలా వేగంగా, సమర్థవంతంగా, నాణ్యంగా చేయడం జరుగుతుంది.

ప్రశ్న 2.
ఆర్థిక ధ్యేయాలను వివరించండి.
జవాబు.
ఆర్థిక ధ్యేయాలు: వ్యాపారమనేది సాధారణంగా ఆర్థిక కార్యకలాపాల సమూహం. అందువల్ల వీటి యొక్క ప్రాథమిక ధ్యేయాలు ఆర్థిక స్వభావాన్నే కల్గి ఉంటాయి. కాబట్టి వ్యాపారం యొక్క ఈ ఆర్థిక ధ్యేయాలను తిరిగి క్రింది విధంగా గుర్తించవచ్చు.

I. లాభాల సంపాదన: ఏ వ్యాపార సంస్థ అయిన లాభార్జనే ప్రధాన ధ్యేయంగా స్థాపించబడుతుంది. ఇది వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముఖ్యమైన ప్రేరణ, ప్రోత్సాహకం. అలా లాభార్జన అనేది వ్యాపార మనుగడకు అత్యంత ఆవశ్యకం. మనిషి ఊపిరితో బ్రతకడానికి భోజనం ఎంత అవసరమో, దీపం వెలగడానికి నూనె ఎలా అవసరమో, వ్యాపారం కొనసాగడానికి లాభం కూడా అంతే ప్రముఖమైంది. అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి మరియు అభివృద్ధి చేయడానికి కూడా ఈ లాభాలు ఎంతగానో దోహదపడతాయి.

II. ఖాతాదారుల సృష్టి: ఖాతాదారుల యొక్క అవసరాలను, కోరికలను తీర్చడానికి గాను వ్యాపారస్తుడు పెట్టిన శ్రమకు ప్రతిఫలమే లాభాల సృష్టి. పీటర్. ఎఫ్. డ్రక్కర్ మాటలలో చెప్పాలంటే “వ్యాపారం అంతిమ లక్ష్యం ఖాతాదారులను తయారు చేయడమే”. కాబట్టి తన వస్తు – సేవలను కొనుగోలు చేసి, నగదు చెల్లించేందుకు చాలినంత మంది వినియోగదారులుంటేనే వ్యాపార సంస్థ లాభాలు సంపాదిస్తుంది. ఖాతాదారులను సంతృప్తిపరచకుండా ఏ వ్యాపార సంస్థ విజయం సాధించదు. అందువల్ల వినియోగదారులను తయారు చేయడం, సంతృప్తిపరచడం ప్రతి వ్యాపారానికి ముఖ్యమైన ఆర్థిక లక్ష్యం.

TS Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన – పరిచయం

III. నవకల్పన: కొత్త పద్ధతులను, విధానాలను, పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడమే . నవకల్పన. నవకల్పన అంటే కొత్త వస్తువులను ఆవిష్కరించడం మాత్రమే కాదు, పాత వస్తువును మెరుగుపరచడం, వ్యయాలను తగ్గించడం కూడా నవకల్పనే. నవకల్పన రేటుపైనే వ్యాపార విజయాల రేటు కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్లనే ఆధునిక వ్యాపార సంస్థలు పరిశోధన, అభివృద్ధి విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.

IV. వనరుల అభిలషణీయ వినియోగం: ముడి పదార్థాలు, యంత్రాలు, ద్రవ్యం మరియు మానవ వనరులను చక్కగా ఉపయోగించుకోవడాన్ని వనరుల అభిలషణీయ వినియోగం అంటారు. దుబారా నియంత్రణ పద్ధతులను ఉపయోగించడం, పునర్ ప్రక్రియ యంత్రాంగాన్ని వాడడం, పనివారికి సరైన శిక్షణ ఇవ్వడం మరియు ద్రవ్యాన్ని సమర్థవంతంగా ఖర్చు చేయడం మొదలైనవి వనరుల అభిలషణీయ వినియోగం అనే ధ్యేయం సాధించడానికి సహాయపడును.

ప్రశ్న 3.
వృత్తి అంటే ఏమిటి? దాని లక్షణాలు మరియు ధ్యేయాలను రాయండి.
జవాబు.
ప్రత్యేకమైన చదువు నైపుణ్యం కలిగిన వ్యక్తిగతమైన సేవలను అందించడంలో నిమగ్నమయ్యే పనులను వృత్తులు అంటారు. వృత్తి అనేది విద్యార్థుల మీద, వ్యక్తిగత జ్ఞానం మీద మరియు నైపుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు న్యాయాన్ని అందించడం కోసం న్యాయస్థానంలో న్యాయవాది వాద ప్రతివాదనలు చేయటం, వ్యాధి చికిత్స నిమిత్తం వైద్యుడు శ్రమించడం. వీటిని నిర్వహించే వారందరూ తగిన రుసుం తీసుకొని తమ తమ బాధ్యతలను నెరవేరుస్తారు. కొన్ని వృత్తులకు చెందినవారు ఆచరణ నిమిత్తం సంబంధిత వృత్తి సంఘంలో చేరడం తప్పనిసరి. ఉదాహరణకు ఒక చార్టెడ్ అకౌంటెంట్, భారతదేశపు చార్టర్డ్ అకౌంటెంట్ల సంఘం (ICAI) లో సభ్యుడు కావడం, వైద్యుడు భారతీయ వైద్య పరిషత్లో (IMA) సభ్యుడు కావడం.

వృత్తి యొక్క లక్షణాలను క్రింది విధంగా పేర్కొనవచ్చు:

  1. ఏ వృత్తిలో చేరేవారైన ఆ ప్రత్యేక వృత్తిలో కావాల్సిన విద్యార్హతలను, పరిజ్ఞానాన్ని, శిక్షణను కలిగి ఉండాలి.
  2. ప్రత్యేకమైన వృత్తిలో చేరేవారు, దానికి సంబంధించిన వృత్తి సంఘంలో తప్పనిసరిగా సభ్యుడై ఉండాలి.
  3. వృత్తిని ఎన్నుకునేవారు, ఆయా వృత్తుల యొక్క నియమ నిబంధనలను, నైతిక విలువలను మరియు ఆ వృత్తి సంఘాలు రూపొందించిన మార్గదర్శకాలను విధిగా పాటించాలి.
  4. వృత్తి ద్వారా సేవలను అందించినందుకు గాను, ప్రతిఫలంగా ‘రుసుము’ను వసూలు చేయడం జరుగుతుంది.
  5. న్యాయబద్ధంగా సేవలను అందించడం అనేది ఏ వృత్తిలోనైనా ప్రధానమైన అంశం.
  6. వృత్తిదారులు న్యాయ విరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనడం గానీ, వారి నైపుణ్యాలను ఉపయోగించి ప్రజలను మోసం చేయడం కానీ చేయరాదు.
  7. ‘సేవా దృక్పథం’ అనేది ఏ వృత్తిలోనైనా అంతర్భాగమై ఉండాలి.
  8. కొంతమంది వృత్తి నిపుణులు, స్వతంత్రంగా, స్వతహాగా పనిచేయడానికి బదులు ఇతరుల దగ్గర ఉద్యోగులుగా, కన్సల్టెంట్లుగా కూడా పనిచేస్తారు.

వృత్తి యొక్క ప్రధాన ధ్యేయాలు:

  1. సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించడం.
  2. అవసరమైన వ్యక్తులకు తమ యొక్క నైపుణ్యాలను, జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని పంచడం.
  3. వారివారి వృత్తులలో ప్రత్యేకీకరణ సాధించడం, కెరియర్ను నిర్మించుకోవడం.
  4. సేవలను అందించడం.
  5. చాలా తక్కువ రిస్క్ తో ‘పని స్వతంత్రతను’ ఆస్వాదించడం.

ప్రశ్న 4.
ఉద్యోగం అంటే ఏమిటి ? దాని లక్షణాలు మరియు ధ్యేయాలను రాయండి.
జవాబు.
ఒక ఒప్పందాన్ని అనుసరించి లేదా సేవా నియమాల ప్రకారం యజమాని చేయమని ఆదేశించిన పనులను నిర్వర్తించడమే ఉద్యోగం. ఉద్యోగం ఇచ్చే వ్యక్తిని ‘యజమాని’ అనీ, ఉద్యోగాన్ని నిర్వహించే వ్యక్తిని ‘ఉద్యోగి’ అనీ అంటారు. యజమాని ఉద్యోగి మధ్య ఉండే సంబంధం యజమాని సేవకుడు సంబంధాన్ని పోలి ఉంటుంది. ఉద్యోగ నిర్వహణ చేసినందుకు గాను ఉద్యోగికి వేతనాలు లేదా జీతాలు, అలవెన్సులు లభిస్తాయి.

ఉద్యోగం యొక్క ముఖ్యమైన లక్షణాలను క్రింది విధంగా పేర్కొనవచ్చు:

  1. అగ్రిమెంట్ మీద సంతకం చేసి సంస్థలో చేరగానే ‘ఉద్యోగ ఒప్పందం’ అమలులోకి వస్తుంది.
  2. కాలానుగుణంగా అంటే నెలవారీగా, రోజువారీగా, పక్షంవారీగా జీతం లేదా వేతనం రూపంలో చెల్లించే ప్రతిఫలంనకు గాను ఉద్యోగం రూపంలో సేవలను అందిస్తారు.
  3. ఉద్యోగం అనేది యజమాని – ఉద్యోగి మధ్య ఉండే ఒప్పందం.
  4. ఇతర ఆర్థిక కార్యకలాపాలతో పోలిస్తే ఉద్యోగంలో నష్టభయం, అనిశ్చితత్వం చాలా తక్కువ.
  5. ఉద్యోగం, ఉద్యోగికి నిరంతరంగా, స్థిరమైన ఆదాయంను అందిస్తుంది.
  6. ఉద్యోగి ఎలాంటి మూలధనాన్ని పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు.
  7. యజమాని రూపొందించిన నియమ నిబంధనలు మరియు ఉద్యోగ మార్గదర్శకాలను, ఉద్యోగి తప్పకుండా పాటించాలి.
  8. కొన్ని ఉద్యోగాలు వాటికి సంబంధించిన ప్రత్యేక అర్హతలను కలిగి ఉంటాయి. కాబట్టి ఆ ఉద్యోగాన్ని చేయాలనుకొనే వ్యక్తి విధిగా ఆ అర్హతలను కలిగి ఉండాలి.
  9. ఉద్యోగాలకు సంబంధించి పనిగంటలు, పనివేళలు, సెలవుల సౌకర్యం, జీతభత్యాలు, పనిచేసే స్థలం లాంటి కొన్ని నియమ నిబంధనలు, సూత్రాలు, మార్గదర్శకాలు ఉంటాయి. వీటన్నింటినీ యజమాని – ఉద్యోగి తప్పనిసరిగా పాటించాలి.

ఉద్యోగం యొక్క ధ్యేయాలను క్రింది విధంగా గుర్తించవచ్చును:

  1. ఉద్యోగం యొక్క ప్రధాన ధ్యేయం జీవనోపాధి, కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండటం.
  2. తప్పనిసరైన, రక్షణతో కూడిన జీతాన్ని లేదా వేతనాన్ని పొందడం.
  3. నష్టభయం మరియు అనిశ్చితి లేకుండా ఉండటం.
  4. వివాదాలు, తగాదాలు, నష్టాలు, సంఘర్షణలకు దూరంగా ఉండటం.
  5. ప్రాంతీయ అసమానతలను మరియు ఆర్థిక అసమానతలను సాధ్యమైనంత తగ్గించడం వీలైతే రూపుమాపడం.
  6. ఉద్యోగార్థుల నైపుణ్యాలు అభివృద్ధిపరచడం.
  7. సామాజిక రక్షణ, శ్రేయస్సును అందించడం ద్వారా జాతీయ ఆసక్తిని కాపాడడం.

TS Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన – పరిచయం

ప్రశ్న 5.
ఆర్థికేతర కార్యకలాపాల గూర్చి రాయండి.
జవాబు.

  1. మానవులు స్వచ్ఛందంగా ప్రేమ, కరుణ, దయ, ఆప్యాయత, రక్త సంబంధం, మతపరమైన బాధ్యతగా మరియు దేశభక్తితో చేపట్టే కార్యకలాపాలను ‘ఆర్థికేతర కార్యకలాపాలు’ అంటారు.
  2. ఇందులో నగదు లావాదేవీలు ఉండవు. ప్రధానంగా డబ్బు సంపాదించే ఉద్దేశ్యంతో కాకుండా, సేవ చేసే ఉద్దేశంతో ఈ కార్యకలాపాల నిర్వహణ జరుగుతుంది.
  3. ఉదాహరణకు ఒక తల్లి కుటుంబం కోసం భోజనం తయారు చేయటం, ఒక గృహిణి కుటుంబానికి సేవ చేయడం, రోగులకు సేవ చేయడం మొదలైనవి ఆర్థికేతర కార్యకలాపాలు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 2nd Lesson తెలంగాణ సాహితీ వికాసం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 2nd Lesson తెలంగాణ సాహితీ వికాసం

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధి వెనకబడటానికి కారణాలు వివరించండి.
జవాబు:
తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణా ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. భాస్కరరామాయణము రాసిన భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుఁడు, అయ్యలార్యుడు, ఆంధ్ర మహాభాగవతము రాసిన పోతనామాత్యుడు, మార్కండేయ పురాణం రాసిన మారన, మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యము యయాతి చరిత్ర రచించిన పొన్నగంటి తెలగన్న, జాను తెనుగులో రచన చేయాలని చెప్పి బసవపురాణాన్ని రాసిన పాల్కురికి సోమనాథుడు మొదలైన వారంతా తెలంగాణా ప్రాంతం వారే. తెలంగాణాలోని ప్రతీ గ్రామంలో తాళపత్ర గ్రంథాలు దొరికాయి.

దూపాటి వేంకటరమణాచార్యులు తెలంగాణా ప్రాంతమంతా తిరిగి ఎన్నో శాసనాలను, నూర్లకొద్ది తాళపత్ర గ్రంథాలను సంపాదించారు. తెలంగాణ శాసనాలలో కొన్నింటిని హైదరాబాదులోని లక్ష్మణరాయ పరిశోధక మండలివారు ప్రచురించారు. మరికొన్ని శాసనాలు పురావస్తు శాఖకు అప్పగించారు. వీటన్నిటిద్వారా తెలంగాణా ప్రాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ ఆరిపోలేదని తెలుస్తుంది. అప్పటి ప్రభుత్వ విధానాల వల్ల దీపాలు దేదీప్యమానముగా ప్రకాశించకపోయినా మిణుకుమిణుకుమని వెలుగుతూనే ఉన్నాయి.

హైదరాబాదు సంస్థానంలో తెలుగు దుస్థితికి కారణాలు : గోలకొండ సుల్తానుల ఉత్తమ సంప్రదాయాన్ని అసఫ్ జాహీ వంశీయులు పాటించలేదు. భాషా సంస్కృతులను అణచి వేశారు. హైదరాబాదు పైన పోలీసు చర్య జరిగే వరకు, నిజాం ప్రభుత్వ విధానాలు ప్రజల భాషలను అణచివేశాయి. బ్రిటిషు పరిపాలనలో భాషలపై ఇటువంటి ప్రయత్నాలు జరుగలేదు. నైజామేతర ప్రాంతాలలో బ్రిటీషువారు గ్రంథాలయాల స్థాపనను నిషేధించలేదు. రాజకీయాలతో సంబంధంలేని సారస్వత కృషి నిరంతరాయంగా జరిగింది. సి.పి. బ్రౌన్ వంటి ఉన్నత అధికారులు ప్రజల భాషల వికాసానికి కృషిచేశారు.

వీరేశలింగం పంతులు మొదలైన వారి సారస్వత కృషికి ప్రభుత్వం ఆటంకాలు కలిగించలేదు. కానీ తెలంగాణా ప్రాంతంలో మాతృభాషల వికాసానికి గొడ్డలి పెట్టువంటి విధానాలను హైదరాబాదు ప్రభుత్వం అమలు చేసింది. ఈ ప్రాంతంలోని 90% ప్రజల భాష తెలుగు అయినప్పటికీ తెలుగు చదువుకొనడానికి అవకాశాలు లేవు. ఒక గ్రంథాలయాన్ని పెట్టుకోవడమే చాలాకష్టమైన పని. కవిసమ్మేళనాలు, సారస్వత సభలను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి అవసరమయ్యేది. ఆంధ్ర అనే పేరుతో ఏ ఉద్యమం సాగినా దానిని ప్రభుత్వం శత్రుభావముతో చూసేది. ఈ పరిస్థితినే వాగ్బంధన శాసన పైశాచిక తాండవం (నోటిని కట్టివేసే పిశాచాల నర్తనం) అని సురవరం ప్రతాపరెడ్డి అన్నారు.

తెలంగాణా ప్రాంతంలో ఎందరో గొప్పవారైన సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికీ వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు లేవు. ప్రజలలో పది శాతం మందికి కూడా రాని ఉర్దూ భాషను రాజభాషగా రుద్దారు. ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశవరకు ఉర్దూయే బోధనాభాష కావడంవల్ల తెలుగు భాషాభివృద్ధికి అవకాశం లేదు. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పంగా మారి అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచం నుండి వేరు చేసింది. (నిజాం రాజ్యంలో సంస్కృతి సంప్రదాయాలన్నీ ఇతర ప్రాంతాలకంటే భిన్నంగా ఉండేవి.)

అందువల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకు తెలంగాణలో అక్షరాస్యత చాలా తక్కువ. సంస్కృతాంధ్ర పండితులు, కవులు తిండికి, నివాసానికి కూడా డబ్బుల్లేక పల్లెటూళ్ళలో బాధలు పడ్డారు. కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉర్దూ, ఫారసీ భాషలను నేర్చుకొని తమ జీవనం సాగించారు. ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి తెలంగాణా ప్రాంతంలో గ్రహణము పట్టింది.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం

ప్రశ్న 2.
కొమర్రాజు లక్ష్మణరావు సాహిత్యసేవను తెలియజేయండి.
జవాబు:
తెలంగాణలో తెలుగు భాషా సంస్కృతులపై జరుగుతున్న దాడిని గమనించి ఈప్రాంతంలో సాహిత్య వికాసానికి కృషి చేసినవారిలో ముఖ్యులు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు. ఆయన గొప్ప పరిశోధకుడు, తెలుగు భాషా వికాసానికి అపారమైన కృషి చేసిన మేధావి. నిష్కళంక దేశభక్తుడు. ఆ రోజులలో చాలామంది ఆంధ్ర ప్రాంతం వారికి తెలంగాణ గురించి సరైన అవగాహన లేదు. లక్ష్మణరావు మునగాల సంస్థానంలో దివానులుగా పనిచేసేవారు. మునగాల సంస్థానాధీశ్వరులకు తెలంగాణా ప్రాంతంతో సంబంధాలు ఉండేవి. వారిద్దరూ హైదరాబాదుకు వస్తూపోతూ ఉండే వారు.

లక్ష్మణరావు కృషికి మునగాల రాజా తోడ్పాటు అందించారు. ఆ కారణంగా 1900వ సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయము స్థాపితమైంది. తరువాత 1904వ సంవత్సరంలో రాజరాజనరేంద్ర భాషా నిలయం హనుమకొండలో స్థాపితమైనది. ఆ తరువాత వరంగల్లులో శబ్దానుశాసనాంధ్ర భాషా నిలయం స్థాపితమైంది. లక్ష్మణరావు విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి కూడా 1900 సంవత్సరంలోనే హైదరాబాదులో స్థాపితమైంది. లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, మునగాల రాజాగారి తోడ్పాటుతో తెలంగాణలో సాహిత్య వికాసానికి, సాంస్కృతిక చైతన్యానికి గట్టి పునాదులను నిర్మించారు. తరువాత క్రమక్రమంగా తెలంగాణాలో అనేక గ్రంథాలయాల ద్వారా సాహిత్య సభలు జరిగాయి.

కవి పండితులను చైతన్య పరిచి తెలుగు భాషాభ్యుదయానికి కృషి చేశాయి. లక్ష్మణరావు ప్రోత్సాహంతో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావులు ఈ కృషిలో పాలుపంచుకున్నారు. మొత్తంమీద ఉర్దూ, ఫారసీ భాషల ప్రభావానికి లోనై తన మాతృభాషకు అంత ప్రాధాన్యం ఇవ్వని పరిస్థితి ఆనాటి తెలంగాణలో కనిపించింది. పైన పేర్కొన్న ముగ్గురు మహనీయులు గ్రంథాలయాలు, పత్రికలు, గ్రంథమాలలు స్థాపించి తెలంగాణను మేలుకొల్పారు. వీరి కారణంగా యువకులు సాహిత్య వికాసానికి కంకణబద్ధులైనారు.

తెలంగాణ సాహిత్యరంగంలో నవయుగోదయమైనది. కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాన్ని స్థాపించిన 1900 సంవత్సరము నుంచి ఈ నవ యుగము ప్రారంభమై 1948 సెప్టెంబరులో జరిగిన పోలీసు చర్య వరకు సాగింది. చరిత్ర పరిశోధన, భాషాపరిశోధన, విజ్ఞాన వాఙ్మయాభివృద్ధి, వచన వాఙ్మయ ప్రగతి అనేవి కొమర్రాజు లక్ష్మణరావుగారి ఆశయాలు. ఈ ఆశయాలకనుగుణంగా వారు తమ అనుయాయులను తీర్చిదిద్దారు. వారిలో ముఖ్యులు ముగ్గురు. వారు మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డి. వీరు ముగ్గురూ తెలంగాణలో తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధికి తీవ్రమైన కృషి చేశారు.

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ ప్రాంత విశిష్టత ఎట్టిది ? (Imp) (M.P.)
జవాబు:
తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణా ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. భారత, రామాయణ, భాగవతాలకు తెలంగాణా ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉంది. భాస్కరరామాయణము రాసిన భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుఁడు, అయ్యలార్యుడు, ఆంధ్ర మహాభాగవతము రాసిన పోతనామాత్యుడు, మార్కండేయ పురాణం రాసిన మారన, మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యము యయాతిచరిత్రను రచించిన పొన్నగంటి తెలగన్న, జాను తెనుగులో రచన చేయాలని చెప్పి బసవపురాణాన్ని రాసిన పాల్కురికి సోమనాథుడు మొదలైన వారంతా తెలంగాణా ప్రాంతం వారే. ప్రాచీన సాహిత్యం తెలంగాణాలో వర్ధిల్లింది.

తెలంగాణా ప్రాంతంలో తెలుగు పాండిత్యం లేదని, తెలుగు సంస్కృతికి చోటులేదని, కొన్ని వర్గాలలో వ్యాపించిన అభిప్రాయం సరైంది కాదు. తెలంగాణాలోని ప్రతీ గ్రామంలో తాళపత్ర గ్రంథాలు దొరికాయి. దూపాటి వేంకటరమణాచార్యులు తెలంగాణా ప్రాంతమంతా తిరిగి ఎన్నో శాసనాలను, నూర్లకొద్ది తాళపత్ర గ్రంథాలను సంపాదించి సాహిత్య పరిషత్తుకు అప్పగించారు. వీటన్నిటిద్వారా తెలంగాణా ప్రాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ ఆరిపోలేదని తెలుస్తుంది. అప్పటి ప్రభుత్వ విధానాల వల్ల దీపాలు దేదీప్యమానముగా ప్రకాశించకపోయినా మిణుకుమిణుకుమని వెలుగుతూనే ఉన్నాయి. హైదరాబాదు నగరంలోని పరిస్థితి ఎట్లున్నా పల్లె ప్రాంతాలలో తెలుగు భాషా, సాహిత్యాలు అంతరించలేదని తెలుస్తుంది.

ప్రశ్న 2.
తెలుగుభాషను ఆదరించడంలో సంస్థానాల కృషిని తెలుపండి.
జవాబు:
నిజాం నిరంకుశ పాలనలో తెలుగు భాషా సంస్కృతులు నిరాదరణకు గురైనాయి. అటువంటి పరిస్థితులలో గద్వాల, వనపర్తి, ఆత్మకూరు మొదలైన సంస్థానాలు తెలుగు భాషా సంస్కృతుల రక్షణకు విశేషమైన కృషిచేశాయి. ఆంధ్ర ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక విధంగా ఈ సంస్థానాల ఆదరణి వల్ల సాంస్కృతిక సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రాంతం నుంచి కవులు, పండితులు వచ్చి ఈ సంస్థానాలలో సన్మానాలు పొందేవారు. ఇటువంటి వారిలో తిరుపతి వేంకటకవులు కూడా ఉన్నారు.

అవధానాలు తెలంగాణా ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి మధ్య భాషాపరమైన వంతెనలుగా పనిచేశాయి. వీటికితోడు కొన్ని నాటక సంఘాలు ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో కొన్ని పట్టణాల్లో నాటకాలను ప్రదర్శిస్తుండేవి. మైలవరము, సురభి మొదలైన నాటక సంఘాలు వరంగల్లు మొదలైన తెలంగాణా ప్రాంతాలలో నాటకాలను ప్రదర్శించి ఈ రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక సమైక్యతను బలపరిచాయి.

ప్రశ్న 3.
సురవరం ప్రతాపరెడ్డి సాహిత్యసేవను తెలుపండి.
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి సంపన్న కుటుంబీకులు. బి.ఏ. బి. ఎల్ పట్టభద్రులు. న్యాయవాద వృత్తి చేపట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి, ప్రభుత్వ ఉద్యోగం కూడా చేయకుండా, జీవితాంతం తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన త్యాగమూర్తి సురవరం ప్రతాపరెడ్డి. ఈయన బహుభాషావేత్త, అనేక గ్రంథాలు రాశారు. ఉత్తమశ్రేణి పరిశోధకులు, నిర్భయంగా పత్రికను నడిపిన సంపాదకులు.

ఆయన గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణా ప్రజలను అన్ని రంగాలలో మేలుకొల్పినారు. గోలకొండ పత్రికా సంపాదకునిగా వీరు వ్రాసిన సంపాదకీయాలు అనేక విషయాలకు విజ్ఞాన నిక్షేపాలవంటివి. రామాయణ రహస్యాలు, హిందువుల పండుగలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర మొదలైన గొప్ప పరిశోధనాత్మకమైన గ్రంథాలను రాశారు. ప్రతాపరెడ్డి మంచికవులు, కథకులు, విమర్శకులు, వ్యాసకర్తలు, బహుముఖ ప్రతిభాసంపన్నులు. వారు రాసిన నిరీక్షణము వంటి కథలు కథానికా వాఙ్మయంలో మొదటి శ్రేణికి చెందిన కథలు. తమ రచనల ద్వారా తెలంగాణా సమాజాన్ని చైతన్యవంతం చేశారు. గోలకొండ కవుల సంచిక ద్వారా తెలంగాణలో మరుగున పడిన శతాధిక కవులను వెలుగులోకి తెచ్చారు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం

ప్రశ్న 4.
తెలంగాణ ప్రాంతంనుండి వెలువడిన పత్రికల గురించి వివరించండి.
జవాబు:
తెలంగాణాలోని మొదటి పత్రిక హితబోధిని 1818వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఒక సంవత్సరం మాత్రమే నడిచింది. తరువాత 1920వ సంవత్సరంలో తెనుగు అనే పత్రిక ఒద్దిరాజు సోదరుల సంపాదకత్వంలో వరంగల్లు జిల్లా ఇనుగుర్తి నుంచి, నీలగిరి అనే పత్రిక షబ్నవీసు నరసింహారావు సంపాదకత్వంలో నల్లగొండ నుండి నడిచాయి. ఈరెండు పత్రికలూ ఐదేండ్లు మాత్రమే నడిచాయి. 1925వ సంవత్సరంలో గోలకొండ పత్రిక అర్ధ వారపత్రికగా ప్రారంభమైంది. తరువాత 1947లో దినపత్రికగా మారి సుమారు ఇరువై సంవత్సరాలు నడిచింది.

సుజాత అనే మాసపత్రిక పి.ఎన్. శర్మ సంపాదకత్వంలో వెలువడింది. ఆంధ్రాభ్యుదయం అనే పత్రిక హన్మకొండ నుంచి, దేశబంధు అనే పత్రిక హైదరాబాదు జిల్లా తూప్రాన్ నుండి, తెలుగు తల్లి, విభూతి, దివ్యవాణి అనే తెలుగు పత్రికలు సికిందరాబాదు నుండి వెలువడినాయి.

తరువాత 1945 లో అడవి బాపిరాజు సంపాదకత్వంలో మీజాన్, బి.ఆర్. చారి సంపాదకత్వంలో తెలంగాణా అనే రెండు దినపత్రికలు వెలువడినాయి. సికింద్రాబాదు నుంచి ఆంధ్ర కేసరి, ఆంధ్రవాణి అనే వార పత్రికలు, తరణి అనే దినపత్రిక వచ్చింది. శోభ అనే సాహిత్య పత్రిక వరంగల్లు నుండి వెలువడింది. ఈ విధంగా తెలంగాణలో నూతన యుగోదయమై అనేకమంది రచయితలు ఆవిర్భవించారు. ఈ పత్రికలన్నీ జాతీయోద్యమ ప్రభావితాలై నవీన వాఙ్మయ నిర్మాణానికి దోహదం చేశాయి.

III ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
దేవులపల్లి రామానుజరావు స్వగ్రామం ఏది ?
జవాబు:
వరంగల్లు జిల్లా దేశాయిపేట.

ప్రశ్న 2.
రామానుజరావు స్థాపించిన సాహిత్య పత్రిక ఏది ?
జవాబు:
శోభ

ప్రశ్న 3.
రామానుజరావు అధ్యక్షుడిగా పనిచేసిన సాహిత్య సంస్థ ఏది ?
జవాబు:
ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి.

ప్రశ్న 4.
రామానుజరావు రాసిన ఖండ కావ్యసంపుటి పేరేమిటి ?
జవాబు:
పచ్చతోరణం.

ప్రశ్న 5.
కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం ఏ సంవత్సరంలో స్థాపించారు ?
జవాబు:
క్రీ. శ. 1900

ప్రశ్న 6.
మున్షీ ప్రేమచంద్ కథలను మొదటిసారి తెలుగులోకి అనువదించింది ఎవరు ?
జవాబు:
మాడపాటి హనుమంతరావు.

ప్రశ్న 7.
తెలంగాణాలోని మొదటి పత్రిక ఏది ?
జవాబు:
హితబోధిని.

ప్రశ్న 8.
‘మీజాన్’ పత్రిక ఎవరి సంపాదకత్వంలో వెలువడింది ?
జవాబు:
అడవి బాపిరాజు.

కఠిన పదాలకు అర్ధములు

జాతీయం అంటే ఒక భాషకు సొంతమైన పదబంధాలు. ఇవి నిఘంటువుల పరంగా ఉన్న అర్థం కాకుండా విశేషమైన అర్థాన్ని ఇస్తాయి. సందర్భాన్ని బట్టి అర్థాన్ని స్వీకరించాలి.)

47వ పుట

బహుముఖ ప్రజ్ఞాశాలి = అనేక అంశాల్లో మేధావి
సహాధ్యాయులు = కలిసి చదువుకున్నవారు
సన్నిహిత = దగ్గరి
వి + ఆసంగం
(వ్యాసంగం) = మిక్కిలి ఆసక్తి
సంపుటి = ఒకే రచయిత రాసిన రచనల సమాహారంగా వచ్చిన పుస్తకం

48వ పుట

ఆవిర్భవించిన = పుట్టిన, ప్రారంభమైన
విస్మృతి = మరుపు
విశిష్టమైన, ప్రశస్తమైన,
గణుతికెక్కిన = గొప్ప
ఏకశిలా నగరం = వరంగల్లు
జాను తెలుగు = అచ్చమైన తెలుగు
వర్ధిల్లినది,
ప్రవర్ధమానమైనది = = పెరిగినది
తాళపత్ర గ్రంథాలు = తాటి ఆకులపై రాసిన పుస్తకాలు
ఏబది = యాబై

49వ పుట

స్వర్గీయ = స్వర్గానికి చేరిన (మరణించిన)
విజ్ఞుల = మేధావులు, తెలిసిన వారు
ఆర్క్యాలజీ శాఖ = పురావస్తు పరిశోధక శాఖ
ప్రకటితమైనవి = ప్రచురింప బడినవి
తెలుగు దీపాలు = తెలుగు అనే దీపాలు
దేదీప్యమానంగా = ప్రకాశవంతంగా
మిణుకుమిణుకుమని = చిన్నగా
ఆదరించినారు = గౌరవించినారు, కాపాడి నారు
అణచివేత = అభివృద్ధి కాకుండా చూడటం
నిరంతరాయంగా = అంతరాయం (అడ్డంకి) లేకుండా
సివిలియన్ అధికారులు = పౌర (ఉన్నత) అధికారులు
వికాసం = అభివృద్ధి
గొడ్డలిపెట్టు(జాతీయం) = అడ్డంకి (మూలం నుండి నశింప చేయడం)
కవి సమ్మేళనాలు = కవులు కలిసే సమావేశాలు
సారస్వత సభలు = సాహిత్య సభలు
కంటగింపు (జాతీయం)= విరోధించు
అస్తిత్వ౦ = ఉనికి
ఉద్యమం = ప్రయత్నం

50వ పుట

తుద = చివర
ప్రామాణిక = శాస్త్రీయ
ప్రచ్ఛన్నంగా = రహస్యంగా (మరోవిధంగా)
వాగ్బంధన = మాటలను బంధించడం
తాండవం = గంభీర నాట్యం
ఉద్దండులైన = గొప్పవారైన
సంస్కృత + ఆంధ్ర = సంస్కృతము లోనూ, తెలుగు లోను
బొత్తిగా = అసలే
సంకటం = కష్టం
ద్వీపకల్పం = మూడువైపులా నీళ్ళుండి, ఒక వైపుమాత్రమే దారి ఉండే ప్రదేశం
స్వాతంత్ర్య ప్రాప్తి = స్వాతంత్రం రావడం
మిక్కిలి = ఎక్కువ
గ్రాస = తిండి
వాసః = బట్టలకు, నివాసానికి
దైన్య౦ = దీన స్థితి (లేకపోవడం)
కృశించిరి = చిక్కిపోయారు, కష్టపడ్డారు
గ్రహణం పట్టింది
(జాతీయం) = ఆటంకం ఏర్పడింది
అవధానం = పద్యాలతో ఆడే ఒక సాహిత్య క్రీడ, ఏకాగ్రత

51వ పుట

సంకల్పించుట = నిశ్చయించుట
నిష్కళంక = మచ్చలేని, కళంకము లేని
కూర్చి = గురించి
దివాను = మంత్రి
ఉభయులు = ఇద్దరు
తోడ్పాటు = సహకారం
అభ్యుదయము = అభివృద్ధి
మేల్కొల్పుట = చైతన్య పరుచుట
మహనీయులు = గొప్పవారు
మార్గదర్శకత్వం = నాయకత్వం
కంకణ బద్దులు
కావడం (జాతీయం) = (కంకణం కట్టుకున్నవారు) సిద్ధం కావడం
నవ యుగ + ఉదయం = కొత్త కాలం ప్రారంభం
వాఙ్మయము = రచనలు
అనుయాయులను = అనుసరించే వారిని (శిష్యులను)

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం

52వ పుట

గోచరించుట = కనిపించుట
అడుగు జాడలలో
(జాతీయం) = మార్గదర్శకత్వంలో (చూపిన మార్గంలో)
ప్రవీణులు = పాండిత్యం కలిగిన వారు
మహారాష్ట్రము
(భాషాపరంగా) = మరాఠీ భాష
సరళమైన = సులభమైన
పేర్కొనవలసి = చెప్పవలసి
అనువాదం = భాషాంతరీకరణం
మిత వాది = శాంతిని కోరేవాడు (తక్కువ వాదించేవాడు)
వైతాళికుడు = మేల్కొల్పేవాడు, చైతన్య పరిచే వాడు
వ్యాసకర్త = వ్యాసాలు రాసే వ్యక్తి
సంపన్న కుటుంబం = ధనవంతుల కుటుంబం
అవలంబింపక = ఆశ్రయించక, చేయక
స్వీకరింపక = తీసుకోక
అర్పించిన = ఇచ్చిన
త్యాగమూర్తి = ఏది ఆశించకుండా ఇచ్చిన వ్యక్తి
నిర్భయంగా = భయం లేకుండా
విజ్ఞాన నిక్షేపాలు = జ్ఞానాన్ని దాచబడినవి
పరిశోధనాత్మకము = పరిశోధన చేసి చెప్పినది
విమర్శకులు = ఒక రచనలోని మంచి చెడులను చెప్పేవారు
ప్రతిభా సంపన్నులు = ప్రతిభ అనే సంపద కలవారు
నిరీక్షణము = (ఇక్కడ కథ పేరు) వేచి ఉండటం
ప్రథమ శ్రేణి = ఉత్తమ శ్రేణి
హితబోధిని = (ఇక్కడ పత్రిక పేరు) మంచిని బోధించేది

53వ పుట

ఇంచుమించు = దాదాపు
ఒకే పర్యాయం = ఒకటే సారి
జాతీయోద్యమం = స్వాతంత్ర్యోద్యమం
చారిత్రాత్మకమైనది = చరిత్రలో నిలిచిపోయేది
అర్థ వార పత్రిక = వారానికి రెండు సార్లు వచ్చే పత్రిక
ప్రబుద్ధము = చైతన్య వంతము
దేశ + అభ్యుదయానికి = దేశ అభివృద్ధికి
గాఢమైన = ప్రచురించబడినవి
నవీన = కొత్త, నూతన
హర్షించి = సంతోషించి
ప్రశంసాత్మకమైన = పొగడదగిన

54వ పుట

ప్రస్తావించని = చెప్పని
దోహదము = ఉపయోగం
పరంపర + ఆగతము = ఒకరినుండి మరొకరికి
విభిన్న = కొత్త
పుంఖాను పుంఖాలుగా (జాతీయం)
= ఒకదాని తరువాత మరొకటి
(ఎక్కువగా)

తెలంగాణ సాహితీ వికాసం Summary in Telugu

(సాహిత్యోపన్యాసాలు అనే గ్రంథంలోనిది)

రచయిత పరిచయం

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం 1

పాఠం పేరు : తెలంగాణ సాహితీ వికాసం
గ్రంథం : సాహిత్యోపన్యాసాలు
రచయిత : డా. దేవులపల్లి రామానుజరావు
కాలం : జననం : ఆగస్టు 25, 1917 – మరణం : జూన్ 8, 1993
స్వస్థలం : వరంగల్లు జిల్లా, దేశాయిపేట
తల్లిదండ్రులు : అండాలమ్మ, చలపతిరావు
చదువు : నిజాం కళాశాలలో బి.ఏ., నాగపూర్ విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రం
సహాధ్యాయులు : ఉన్నత పాఠశాలలో కాళోజి నారాయణరావు, న్యాయ కళాశాలలో పి. వి. నరసింహారావు
మొదటి రచన : పచ్చ తోరణం (ఖండ కావ్య సంపుటి)

రచనలు :
1) సారస్వత నవనీతం
2) తెలుగుసీమలో సాంస్కృతిక పునరుజ్జీవనం
3) తెలంగాణలో జాతీయోద్యమాలు
4) నా రేడియో ప్రసంగాలు
5) ఉపన్యాసతోరణం
6) వేగుజుక్కలు
7) తెనుగు సాహితి
8) యాభై సంవత్సరాల జ్ఞాపకాలు
9) సాహిత్యోపన్యాసాలు
10) తలపుల దుమారం
11) పంచవర్ష ప్రణాళికలు
12) బంకించంద్ర ఛటర్జీ జీవితం
13) హైదరాబాద్లో స్వాతంత్ర్యోద్యమం
14) మన దేశం – తెలుగు సీమ
15) జవహర్లాల్ నెహ్రూ
16) గౌతమ బుద్ధుడు
17) కావ్యమాల.

సాహిత్య సేవ : వరంగల్లులోని శబ్దానుశాసన గ్రంథాలయానికి కార్యదర్శి, 1946లో శోభ సాహిత్య పత్రిక నిర్వహణ, 15 సంవత్సరాలు గోల్కొండ పత్రికకు సహ సంపాదకులు, ఆంధ్ర సారస్వతపరిషత్తు కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు, ఆంధ్రపదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షుడు, కేంద్రసాహిత్య అకాడమి కార్యనిర్వాహక సభ్యుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయ సెనెట్ సభ్యుడు, మూడు సార్లు ఆక్టింగ్ వైస్ చాన్సలర్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయానికి, తెలుగు విశ్వవిద్యాలయానికి, డా॥ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు.

డాక్టరేట్ పట్టము : 1960-62 కాలంలో సాహిత్యరంగం నుంచి రాజ్యసభ సభ్యుడు, గురజాడ శతవార్షికోత్సవ సంచిక, రవీంద్రనాధ్ ఠాగూర్ శత వార్షికోత్సవ సంచిక, తెలుగు మహాసభల ప్రత్యేక సంచికలకు సంపాదకత్వం వహించారు. డా॥ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 1990 లో గౌరవ డాక్టరేట్తో సత్కరించింది.

పాఠ్యభాగ సారాంశం

దేవులపల్లి రామానుజరావు రాసిన సాహిత్యోపన్యాసాలు అనే గ్రంథంలో తెలంగాణా సాహితీ వికాసం అనే వ్యాసంలో తెలంగాణా సాహిత్య వైభవాన్ని వివరించారు. ఆ వ్యాసంలోని ముఖ్యాంశాలు.

ప్రాచీన సాహిత్యంలో తెలంగాణా కృషి : తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణా ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. భారత, రామాయణ, భాగవతాలకు తెలంగాణా ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉంది. భాస్కరరామాయణము రాసిన భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుఁడు, అయ్యలార్యుడు, ఆంధ్ర మహాభాగవతము రాసిన పోతనామాత్యుడు, మార్కండేయ పురాణం రాసిన మారన, మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యము యయాతిచరిత్ర రచించిన పొన్నగంటి తెలగన్న, జాను తెనుగులో రచన చేయాలని చెప్పి బసవపురాణాన్ని రాసిన పాల్కురికి సోమనాథుడు మొదలైన వారంతా తెలంగాణా ప్రాంతం వారే. ప్రాచీన సాహిత్యం కూడా తెలంగాణాలో వర్ధిల్లింది. రాజకీయంగా వేరుపడి పోయినప్పటికిని భాషా దృష్ట్యా తెలంగాణా ప్రాంతం ఆంధ్ర ప్రాంతంతో సన్నిహిత సంబంధాలు కలిగిఉంది.

ఈ సంబంధాలు ఎన్నడూ తెగిపోలేదు. కావున తెలంగాణా ప్రాంతంలో తెలుగు పాండిత్యం లేదని, తెలుగు సంస్కృతికి చోటులేదని, ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు కొన్ని వర్గాలలో వ్యాపించిన అభిప్రాయం సరైంది కాదు. తెలంగాణాలోని ప్రతీ గ్రామాంలో తాళపత్ర గ్రంథాలు దొరికాయి. కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తు తరపున జయంతి రామయ్య పంతులు ఆదేశంపై దూపాటి వేంకటరమణాచార్యులు తెలంగాణా ప్రాంతమంతా తిరిగారు. ఎన్నో శాసనాలను, నూర్లకొద్ది తాళపత్ర గ్రంథాలను సంపాదించి సాహిత్య పరిషత్తుకు అప్పగించారు.

ఈ తెలంగాణ- శాసనాలలో కొన్నింటిని హైదరాబాదులోని లక్ష్మణరాయ పరిశోధక మండలివారు ప్రచురించారు. మరికొన్ని శాసనాలు పురావస్తు శాఖకు అప్పగించారు. వీటన్నిటిద్వారా తెలంగాణా ప్రాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ ఆరిపోలేదని తెలుస్తుంది. అప్పటి ప్రభుత్వ విధానాల వల్ల దీపాలు దేదీప్యమానముగా ప్రకాశించకపోయినా మిణుకుమిణుకుమని వెలుగుతూనే ఉన్నాయి. హైదరాబాదు నగరంలోని పరిస్థితి ఎట్లున్నా పల్లె ప్రాంతాలలో తెలుగు భాషా, సాహిత్యాలు అంతరించలేదు.

హైదరాబాదు సంస్థానంలో తెలుగు దుస్థితి గోలకొండ సుల్తానుల ఉత్తమ సంప్రదాయాన్ని అసఫ్ జాహీ వంశీయులు పాటించలేదు. భాషా సంస్కృతులను అణచి వేశారు. హైదరాబాదు పైన పోలీసు చర్య జరిగే వరకు, నిజాం ప్రభుత్వ విధానాలు ప్రజల భాషలను అణచివేశాయి. బ్రిటిషు పరిపాలనలో భాషలపై ఇటువంటి ప్రయత్నాలు జరుగలేదు. నిజామేతర ప్రాంతాలలో బ్రిటీషువారు గ్రంథాలయాల స్థాపనను నిషేధించలేదు. రాజకీయాలతో సంబంధంలేని సారస్వత కృషి నిరంతరాయంగా జరిగింది. సి.పి. బ్రౌన్ వంటి ఉన్నత అధికారులు ప్రజల భాషల వికాసానికి కృషిచేశారు. వీరేశలింగం పంతులు మొదలైన వారి సారస్వత కృషికి ప్రభుత్వం ఆటంకాలు కలిగించలేదు. కానీ తెలంగాణా ప్రాంతంలో మాతృభాషల వికాసానికి గొడ్డలి పెట్టువంటి విధానాలను హైదరాబాదు ప్రభుత్వం అమలు చేసింది.

ఈ ప్రాంతంలోని 90% ప్రజల భాష తెలుగు ఐనప్పటికీ తెలుగు చదువుకొనడానికి అవకాశాలు లేవు. ఒక గ్రంథాలయాన్ని పెట్టుకోవడమే చాలాకష్టమైన పని. కవిసమ్మేళనాలు, సారస్వత సభలను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి అవసరమయ్యేది. ఆంధ్ర అనే పేరుతో ఏ ఉద్యమం సాగినా దానిని ప్రభుత్వం శత్రుభావముతో చూసేది. ఈ పరిస్థితినే వాగ్బంధన శాసన పైశాచిక తాండవం (నోటిని కట్టివేసే పిశాచాల నర్తనం) అని సురవరం ప్రతాపరెడ్డి అన్నారు.

తెలంగాణలో తెలుగు భాషా స్థితి : తెలంగాణా ప్రాంతంలో ఎందరో గొప్పవారైన సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికీ వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు లేవు. రాజభాష ఉర్దూ, ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశవరకు బోధనాభాష కావడంవల్ల తెలుగు భాషాభివృద్ధికి అవకాశం లేదు. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పంగా మారి అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచము నుండి వేరు చేసింది. (నిజాం రాజ్యంలో సంస్కృతి సంప్రదాయాలన్నీ ఇతర ప్రాంతాలకంటే భిన్నంగా ఉండేవి.) అందువల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకు అక్షరాస్యత చాలా తక్కువ.

సంస్కృతాంధ్ర పండితులు, కవులు తిండికి, నివాసానికి కూడా లేక పల్లెటూళ్ళలో బాధలు పడ్డారు. కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉర్దూ, ఫారసీ భాషలను నేర్చుకొని తమ జీవనం సాగించారు. ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి తెలంగాణా ప్రాంతంలో గ్రహణము పట్టింది.

తెలుగు భాషాభివృద్ధికి సంస్థానాల కృషి అటువంటి పరిస్థితులలో తెలుగు భాషను ఆదరించి, ప్రోత్సహించిన సంస్థానాల కృషిని మరచిపోకూడదు. గద్వాల, వనపర్తి, ఆత్మకూరు సంస్థానాల కృషిని ప్రశంసించాలి. ఆంధ్ర ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక విధంగా ఈ సంస్థానాల ఆదరణ వల్ల సాంస్కృతిక సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రాంతం నుంచి కవులు, పండితులు వచ్చి ఈ సంస్థానాలలో సన్మానాలు పొందేవారు. ఇటువంటి వారిలో తిరుపతి వేంకటకవులు కూడా ఉన్నారు.

ఈ అవధానాలు తెలంగాణా ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి మధ్య భాషాపరమైన వంతెనలుగా పనిచేశాయి. వీటికితోడు కొన్ని నాటక సంఘాలు ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో కొన్ని పట్టణాల్లో నాటకాలను ప్రదర్శిస్తుండేవి. మైలవరము, సురభి మొదలైన నాటక సంఘాలు వరంగల్లు మొదలైన తెలంగాణా ప్రాంతాలలో నాటకాలను ప్రదర్శించి ఈ రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక సమైక్యతను బలపరిచాయి.

తెలంగాణలో తెలుగు అభివృద్ధి – కొమర్రాజు లక్ష్మణరావు కృషి : తెలంగాణలోని పరిస్థితులను గమనించి ఈప్రాంతంలో సాహిత్య వికాసానికి కృషి చేసినవారు వారు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు. ఆయన గొప్ప పరిశోధకుడు, తెలుగు భాషా వికాసానికి అపారమైన కృషి చేసిన మేధావి. నిష్కళంక దేశభక్తుడు. ఆ రోజులలో చాలామంది ఆంధ్ర ప్రాంతంవారికి తెలంగాణ గురించి సరైన అవగాహన లేదు. లక్ష్మణరావు మునగాల సంస్థానంలో దివానులుగా పనిచేసేవారు. మునగాల సంస్థానాధీశ్వరులకు తెలంగాణా ప్రాంతంతో సంబంధాలు ఉండేవి. వారిద్దరూ హైదరాబాదుకు వస్తూపోతూ ఉండే వారు. లక్ష్మణరావు కృషికి మునగాల రాజా తోడ్పాటు అందింది. ఆ కారణంగా 1900వ సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయము స్థాపితమైంది. తరువాత 1904వ సంవత్సరంలో రాజరాజనరేంద్ర భాషా నిలయం హనుమకొండలో స్థాపితమైనది. ఆ తరువాత వరంగల్లులో శబ్దానుశాసనాంధ్ర భాషా నిలయం స్థాపితమైంది. లక్ష్మణరావు విజ్ఞాన చంద్రిక గ్రంధమండలి కూడా 1900 సంవత్సరంలోనే హైదరాబాదులో స్థాపితమైంది. లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, మునగాల రాజాగారి తోడ్పాటుతో తెలంగాణలో సాహిత్య వికాసానికి, సాంస్కృతిక చైతన్యానికి గట్టి పునాదులను నిర్మించారు. తరువాత క్రమక్రమంగా తెలంగాణాలో అనేక గ్రంథాలయాల ద్వారా సాహిత్య సభలు జరిగాయి.

కవి పండితులను చైతన్య పరిచి తెలుగు భాషాభ్యుదయానికి కృషి చేశాయి. లక్ష్మణరావు ప్రోత్సాహంతో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావులు ఈ కృషిలో పాలుపంచుకున్నారు. మొత్తంమీద ఉర్దూ, ఫారసీ భాషల ప్రభావానికి లోనై తన మాతృభాషకు అంత ప్రాధాన్యం ఇవ్వని పరిస్థితి ఆనాటి తెలంగాణలో కనిపించింది. పైన పేర్కొన్న ముగ్గురు మహనీయులు గ్రంథాలయాలు, పత్రికలు, గ్రంథమాలలు స్థాపించి తెలంగాణను మేలుకొల్పారు. వీరి కారణంగా యువకులు సాహిత్య వికాసానికి కంకణబద్ధులైనారు.

తెలంగాణ సాహిత్యరంగంలో నవయుగోదయమైనది. కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాన్ని స్థాపించిన 1900 సంవత్సరము నుంచి ఈ నవ యుగము ప్రారంభమై 1948 సెప్టెంబరులో జరిగిన పోలీసు చర్య వరకు సాగింది. చరిత్ర పరిశోధన, భాషాపరిశోధన, విజ్ఞాన వాఙ్మయాభివృద్ధి, వచన వాఙ్మయ ప్రగతి అనేవి కొమర్రాజు లక్ష్మణరావుగారి ఆశయాలు. ఈ ఆశయాలకనుగుణంగా వారు తమ అనుయాయులను తీర్చిదిద్దారు.

మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డిల కృషి : మాడపాటి హనుమంతరావు ఇంగ్లీషు, ఉర్దూ, ఫారసీ, తెలుగు భాషలలో ప్రవీణులు. మరాఠి, హిందీ, సంస్కృత భాషలతో తగినంత పరిచయం కూడా ఉంది. ఉర్దూలో కూడా మంచి రచయిత. ముషీర్ దక్కన్ అనే ఉర్దూ దినపత్రికకు అనేక సంవత్సరాలు సంపాదకీయాలు రాశారు. తెలుగులో సరళమైన వచనరచన చేయగలిగిన మేధావి. “క్షాత్ర కాలపు హింద్వార్యులు” అనే గ్రంథాన్ని మరాఠి నుండి తెలుగులోకి అనువదించారు. తెలుగులో మొదటి కథానికా రచయితలలో హనుమంతరావు ఒకరు. స్వయంగా మంచి కథలను రాయడమేగాక మున్నీ ప్రేమ్ చంద్ కథలను మొదటిసారి అనువదించి తెలుగువారికి పరిచయం చేశారు. భారత రాజకీయాలలో గోపాలకృష్ణ గోఖలేవంటి మితవాది మాడపాటి హనుమంతరావు.

తెలంగాణాలో రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాలకు మార్గదర్శకులు. రాజకీయాలతో సంబంధం లేనివారు, గొప్ప పండితులు, బహుగ్రంథ రచయిత, ఉత్తమ వ్యాసకర్త, గ్రంథాలయోద్యమ నిర్వాహకులు ఆదిరాజు వీరభద్రరావు. ఈయన తెలంగాణాలో నవచైతన్యానికి తోడ్పడినారు.

సురవరం ప్రతాపరెడ్డి సంపన్న కుటుంబీకులు. బి.ఏ. బి.ఎల్ పట్టభద్రులు. న్యాయవాద వృత్తి చేపట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి, ప్రభుత్వ ఉద్యోగం కూడా చేయక, జీవితాంతం తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన త్యాగమూర్తి సురవరం. ఈయన బహుభాషావేత్త, అనేక గ్రంథాలు రాశారు. ఉత్తమశ్రేణి పరిశోధకులు, నిర్భయంగా పత్రికను నడిపిన సంపాదకులు. ఆయన గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణా ప్రజలను అన్ని రంగాలలో మేలుకొల్పినారు. గోలకొండలో వీరు వ్రాసిన సంపాదకీయాలు అనేక విషయాలకు సంబంధించిన విజ్ఞాన నిక్షేపాలవంటివి.

రామాయణ రహస్యాలు, హిందువుల పండుగలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర మొదలైన గొప్ప పరిశోధనాత్మకమైన గ్రంథాలను రాశారు. వారు కవులు, కథకులు, విమర్శకులు, వ్యాసకర్తలు, బహుముఖ ప్రతిభాసంపన్నులు. వారు రాసిన నిరీక్షణము వంటి కథలు కథానికా వాఙ్మయంలో మొదటి శ్రేణికి చెందిన కథలు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం

తెలంగాణా సంస్కృతికాభివృద్ధి – పత్రికల పాత్ర : తెలంగాణను ఆధునిక యుగానికి అనుగుణంగా చైతన్యవంతం చేసిన మరికొన్ని సంస్థలున్నాయి. అందులో రెండు పత్రికలు ముఖ్యమైనవి. తెలంగాణాలోని మొదటి పత్రిక “హితబోధిని” 1818 వ సంవత్సరమున స్థాపితమైంది. ఒక సంవత్సరం మాత్రమే నడిచింది. తరువాత 1920వ సంవత్సరంలో రెండు పత్రికలు దాదాపు ఒకే కాలంలో ప్రారంభమైనాయి. అందులో ఒకటి తెనుగు పత్రిక. ఒద్దిరాజు సోదరుల సంపాదకత్వంలో వరంగల్లు జిల్లా ఇనుగుర్తి నుంచి వెలువడి ఐదేండ్లు నడిచింది. రెండవది నీలగిరి. ఇది నల్లగొండ నుండి షబ్నవీసు నరసింహారావు సంపాదకత్వంలో వచ్చింది.

ఇది కూడా ఐదేండ్లు నడిచింది. ఈ రెండు పత్రికలు సాహిత్య ప్రచారానికి, రచయితలకు, జాతీయోద్యమానికి చేయూతనిచ్చాయి. దీని తరువాత 1925వ సంవత్సరంలో గోలకొండ పత్రిక అర్ధ వారపత్రికగా ప్రారంభమైంది. తరువాత 1947లో దినపత్రికగా మారి సుమారు ఇరువై సంవత్సరాలు నడిచింది. తెలంగాణను చైతన్యవంతం చేయడంలో గోలకొండ పత్రిక చేసిన కృషి చరిత్రాత్మకమైంది. సురవరం ప్రతాపరెడ్డి ఈ పత్రికకు సంపాదకులుగా ఉండి, దేశాభ్యుదయానికి, భాషాభివృద్ధికి అపారమైన కృషిచేశారు. ఈ విధంగా తెలంగాణా రచనా రంగంలో నూతన యుగము ప్రారంభమైంది.

మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి ప్రోత్సాహంతో యువ రచయితల కోసం సుజాత అనే మాసపత్రిక పి.ఎన్. శర్మ సంపాదకత్వంలో వెలువడింది. ఈ పత్రికలో విమర్శనాత్మకమైన వ్యాసాలు, కథలు, కవితలు, విజ్ఞానాత్మకమైన వచన రచనలు వచ్చేవి. బూర్గుల రామకృష్ణారావు ఉర్దూ భాష సారస్వతాలను గురించి, ఉమర్ ఖయాంను గురించి వ్రాసిన వ్యాసాలు యిందులో ప్రకటితమయ్యాయి.

రామకృష్ణారావు స్వయంగా బహుభాషాప్రవీణులు, కవులు, విమర్శకులు. ఆయన ఆ రోజులలో ఎంకి పాటల వంటి నవీన కావ్యాలను హర్షించి ప్రశంసాత్మకమైన వ్యాసాలను రాశారు. ఈ పత్రికలతో పాటు ఆంధ్రాభ్యుదయం అనే పత్రిక హన్మకొండ నుంచి, దేశబంధు అనేపత్రిక హైదరాబాదు జిల్లా తూప్రాన్ నుండి, తెలుగు తల్లి, విభూతి, దివ్యవాణి అనే తెలుగు పత్రికలు సికిందరాబాదు నుండి వెలువడినాయి. తరువాత 1945 లో అడవి బాపిరాజు సంపాదకత్వంలో మీజాన్, బి. ఆర్. చారి సంపాదకత్వంలో తెలంగాణా అనే రెండు దినపత్రికలు వెలువడినాయి.

సికింద్రాబాదు నుంచి, ఆంధ్ర కేసరి, ఆంధ్రవాణి, అనే వార పత్రికలు, తరణి అనే దినపత్రిక వచ్చింది. శోభ అనే సాహిత్య పత్రిక వరంగల్లు నుండి వెలువడి కొంతకాలం నడిచింది. ఈ విధంగా తెలంగాణలో నూతన యుగోదయమై అనేకమంది రచయితలు ఆవిర్భవించారు. ఈ పత్రికలన్నీ జాతీయోద్యమ ప్రభావితాలై నవీన వాఙ్మయ నిర్మాణానికి దోహదం చేశాయి. తెనుగు, నీలగిరి, గోలకొండ, సుజాత మొదలైన పత్రికల ఆవిర్భావంతో యువ రచయితలకు ప్రోత్సాహం లభించింది. దీనితో ఒకే రకమైన సంప్రదాయ సాహిత్యమే కాకుండా విభిన్నమైన సాహిత్యం పుంఖానుపుంఖంగా (ఎక్కువగా) వెలువడింది.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Telangana TSBIE TS Inter 1st Year Chemistry Study Material 7th Lesson Chemical Equilibrium and Acids-Bases Textbook Questions and Answers.

TS Inter 1st Year Chemistry Study Material 7th Lesson Chemical Equilibrium and Acids-Bases

Very Short Answer Type Questions

Question 1.
State law of chemical equilibrium.
Answer:
At a given temperature, the product of concentrations of the products raised to the respective stoichiometric coefficients in the balanced chemical equation divided by the product of the concentrations of the reactants raised to their individual stoichiometric coefficients has a constant value. This is known as the equilibrium law or law of chemical equilibrium.

Question 2.
Can equilibrium be achieved between water and its vapours in an open vessel? Explain.
Answr:
No. Since the vapours escape into atmosphere from the open vessel equilibrium cannot be achieved between water and its vapours.

Question 3.
Why the concentrations of pure liquids and pure solids are ignored from equilibrium constant expressions?
Answer:
In the. heterogeneous equilibria the molar concentrations of pure liquid or a pure solid remain constant. So they are ignored from equilibrium constant expression.

Question 4.
What is homogeneous equilibrium? Write two homogeneous reactions.
Answer:
The equilibrium in which all the substances are present in the same phase is known as ‘ homogeneous equilibrium, eg:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 1

Question 5.
WTiat is heterogeneous equilibrium? Write two heterogeneous reactions. [AP Mar. ’17]
Answer:
The equilibrium in which the substances involved are present in different phases is called heterogeneous equilibrium.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 2

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Questtion 6.
Write reaction quotient, Q, for each of the following reactions.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 3
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 4

Question 7.
Define equilibrium constant.
Answer:
The equilibrium constant, Kc may be defined as the ratio of product of the equilibrium concentrations of the products to that of the reactants with each concentration term raised to the power equal to the stoichiometric coefficient of the substance in the balanced chemical equation.

Question 8.
The equilibrium constant expression for a gas reaction is Kc = \(=\frac{\left[\mathrm{NH}_3\right]^4\left[\mathrm{O}_2\right]^5}{[\mathrm{NO}]^4\left[\mathrm{H}_2 \mathrm{O}\right]^6}\)
Write the balanced chemical equation corresponding to this expression.
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 5

Quesstion 9.
Write the relation between Kp and Kc.
Answer:
Kp = Kc[RT]∆n.

Question 10.
Under what conditions for a reaction Kp and Kc are numerically equal?
Answer:
If the total number of molecules of gaseous products and the total number of molecules of gaseous reactants are equal (∆n – 0) then Kp & Kc are equal
Kp = Kc[RT]∆n
Kp = Kc (∴ ∆n = 0)

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 11.
Give two chemical equilibrium reactions for which Kp = Kc
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 6

Question 12.
Give two chemical equilibrium reactions for which Kp > Kc.
Answer:
In order that Kp < Kc ∆n should be +ve
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 7

Question 13.
Give two chemical equilibrium reactions for which Kp < Kc.
Answer:
In order that Kp < Kc, ∆n should be -ve
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 8

Question 14.
Write the equations for the conversion of Kc to Kp for each of the following reactions.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 9
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 10

Question 15.
What are the factors which influence the chemical equilibrium?
Answer:
Molar concentration, temperature, and pressure influence the equilibrium.

Question 16.
What is the effect of pressure on a gaseous chemical equilibrium? [AP Mar. ’19]
Answer:
When pressure is increased on a gaseous equilibrium the equilibrium shift in the direction of lesser number molecules in the balanced chemical equilibrium reaction.

Question 17.
What is the effect of increase in concentration of reactants of a chemical reaction at equilibrium?
Answer:
If the concentration of one of the substance in equilibrium is increased, the equilibrium shift in the direction so that the concentration of the substance decreases. Thus if concentration of a reactant is increased forward reaction takes place more.

Question 18.
Can catalyst disturb the state of equilibrium?
Answer:
No. A catalyst catalise both forward and backward reactions equally. So equilibrium is not disturbed but is achieved fastly.

Question 19.
On which factor, the equilibrium constant value changes?
Answer:
Temperature. If the forward reaction is exothermic, the backward reaction in the equilibrium is endothermic. Increase temperature favours the endothermic reaction. So the equilibrium constant changes.

Question 20.
The equilibrium constants of a reaction at 27°C and at 127°C are 1.6 × 10-3 and 7.6 × 10-2 respectively. Is the reaction exothermic or endothermic?
Answer:
1.6 × 10-3 < 7.6 × 10-2

As Kc value increases with increase in temperature the reaction is endothermic since endothermic reactions are more favourable at high temperatures.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 21.
What is the effect of temperature on a system at equilibrium?
Answer:
If temperature is increased on the system in the equilibrium if the forward reaction is endothermic, the equilibrium shift in the forward direction. But if the forward reaction is exothermic the equilibrium shift in the backward direction.

Question 22.
For an exothermic reaction, what happens to the equilibrium constant if temperature is raised?
Answer:
In the equilibrium if temperature is raised the exothermic reaction (forward reaction) decreases while the backward reaction (endothermic reaction) takes place more. So Kc decreases.

Question 23.
What kind of equilibrium constant can be calculated from ∆G° Value for a reaction involving only gases?
Answer:
∆G° = -2.303 RT log KC
From the above equation equilibrium constant KC can be calculated.

Question 24.
What is a Bronsted base? Give one example. [TS Mar. 19; (AP ’16)]
Answer:
The substance which can accept a proton is said to be Bronsted base.
Ex : Cl, HCO3

Question 25.
What is Lewis acid? Give one example. [Mar. ’18 (TS) (AP ’16, ’15)]
Answer:
Lewis acid is the substance which can accept a pair of electrons and form a coordinate covalent bond.
Ex: BF3, H+

Question 26.
What is meant by ionic product of water? [AP Mar. ’17, ’16]
Answer:
The product of concentration of H+ and OH ions in aqueous solution (or) in pure water is called ionic product of water.

Question 27.
What is the value of Kw? What are its units?
Answer:
Ionic product of water Kw = 1 × 10-14 Units are mole²/lit²

Question 28.
What is the effect of temperature on ionic product of water?
Answer:
With increase in temperature ionisation of water also increases. So ionic product increases.

Question 29.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 11
The ionic product of water is 1 × 10-14 at 25°C and 3.0 × 10-14 at 40°C.
Is the above process endothermic or exothermic?
Answer:
With increase in temperature ionic product is increasing. This indicates ionisation of water increases with increase in temperature by absorbing heat energy. So it is an endothermic reaction.

Question 30.
All Bronsted bases are Lewis bases? Explain.
Answer:
A Bronsted base is that which can accept proton. While accepting a proton the Bronsted base donate a lone pair of electrons to proton.
Eg : H3 N : + H+ → H3N : → H

A Lewis base is that which can donate a lone pair of electrons. So all Bronsted bases can also act as Lewis bases.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 31.
All Lewis acids are not Bronsted acids. Why?
Answer:
A Lewis acid is that which accept a lone pair of electrons.
Eg : BF3 can accept a lone pair.

A Bronsted acid is that which donate a proton, eg : HCl. So Lewis acids may not contain proton but can accept lone pair. Hence all Lewis acids are not Bronsted acids.

Question 32.
What is degree of ionisation?
Answer:
The fraction of an ionic substance that undergo ionisation per one mole of that substance in aqueous solution is called degree of ionisation.

Degree of ionisation (α) = number of molecules ionised/number of molecules taken.

Question 33.
What is the measure of strength of an acid and base?
Answer:
The strength of an acid depends on its dissociation constant (Ka) and the strength of a base depends on its dissociation constant (Kb). As the values of Ka or Kb increase, the strengths of acid (or) base increase.

Question 34.
Give two examples of salts whose aqueous solutions are basic.
Answer:
Na2CO3, CH3COONa.

Question 35.
Give two examples of salts whose aqueous salts are acidic.
Answer:

  1. AlCl3
  2. CuSO4

Question 36.
What equation is used for calculating the pH of an acid buffer?
Answer:
To calculate the pH of an acidic buffer to equation is pH = pKa + log\(\frac{\mathrm{[Sait]}}{\mathrm{[Acid]}}\).

Question 37.
Phosphoric acid (H3PO4) have three ionization constants Ka1, Ka2 and Ka3. Among these ionization constants which has a lower value? Give reason for it.
Answer:
Ka3 has lower value. This is because it becomes, more difficult to remove a positively charged proton from a negative ion (HPO2-4) due to strong electrostatic attraction.

Question 38.
Ice melts slowly at high altitudes. Explain. Why?
Answer:
Ice has more volume than water. Decrease in pressure decreases the melting point of ice in equilibrium.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 12

At higher altitudes the atmospheric pressure is less. Hence, ice melts slowly at high altitudes.

Short Answer Questions

Question 1.
Write expression for the equilibrium constant, Kc, for each of the following reactions.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 13
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 14
In the above expressions the concentrations of solids and water are taken as unity.

Question 2.
Derive the relation between Kp and Kc for the equilibrium reaction. [TS Mar. ’19; (AP ’15, Mar. ’13)]
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 15
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 16
Substituting these values in Kp equation
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 17

Question 3.
Define equilibrium constant. Write the equilibrium constant expression for the reaction of
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 18
and its reverse reaction. How are the two equilibrium constants related?
Answer:
Equilibrium constant :
The equilibrium constant, Kc may be defined as the ratio of product of the equilibrium concentrations of the products to that of the reactants with each concentration term raised to the power equal to the stoichiometric coefficient of the substance in the balanced chemical equation.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 19

Question 4.
How does the value of equilibrium constant predict the extent of reaction?
Answer:
For a general equation
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 20

If Kc value is more, the products formed are more. So the forward reaction takes place. If Kc > 1 the forward reaction takes place more and the products formed are more. If the value of Kc < 1 the products formed are less. So the reaction takes place less than 50%.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 5.
State law of chemical equilibrium? What is Kc for the following equilibrium when the equilibrium concentration of each substance is [SO2] = 0.60 M, [O2] = 0.82 M and [SO3] = 1.90 M?
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 21
Answer:
Law of chemical equilibrium :
At a given temperature, the product of concentrations of the reaction products raised to the respective stoichiometric coefficients in the balanced chemical equation divided by the product of concentrations of the reactants raised to their individual stoichiometric coefficient has a constant value.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 22

Question 6.
Why sealed soda water bottle on opening shows the evolution of gas with effervescence?
Answer:
In a sealed soda bottle the pressure of CO2 gas will be high. Then the CO2 gas is dissolved in water is more and the CO2 is in equilibrium with water.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 23

When pressure is decreased the equilibrium shift in the direction where the number of gaseous molecules are more. There is CO2 gaseous molecule on reactants side but no gaseous molecules on products side. So the equilibrium shift in backward direction and the dissolved oxygen will be liberated with effervescence.

Question 7.
Explain the significance of
a) a very large value of K,
b) a very small value of K and
c) a value of K of about 1.0
Answer:
a) When Kc is very large the reaction proceeds nearly to completion. Since Kc is very large when the forward reaction takes place more and backward reaction is very small. So reaction goes to almost completion.

b) If Kc is very small the reaction proceeds rarely when Kc is very small in the equilibrium the forward reaction takes place to a small extent only. So the reaction proceeds to a small extent only.

c) Kc is the ratio of rate constants of forward reaction and rate constant of backward reaction. When the rate constants of both forward backward reactions are equal the value of Kc becomes 1. This indicates that the reaction proceeds to an extent of 50%.

Question 8.
Why is it useful to compare Q with K? What is the situation when
(a) Q = K (b) Q < K (c) Q > K ?
Answer:
The ratio of the product of molar concentrations of the products to the product of molar concentrations of reactants with each concentration term raised to the power equal to the stoichiometric. Coefficient of that species is called reaction quotient.

Comparing the values of Q with K we can predict the direction of reaction.

If Q is greater than K, the net reaction takes place in backward direction whereas if Q is less than K, the net reaction takes place in forward direction. At equilibrium Q = K.

Question 9.
For the reaction
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 24
What will happen in a mixture originally containing [Cl2] = 0.04 mol L;
[F2] = 0.2 mol L-1 and [Cl F] = 7.3 mol L-1?
Answer:
The reaction quotient
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 25

Since the Q value is very high than the Kc value 19.9 the reaction takes place in backward direction.

Question 10.
Predict which of the following reaction will have appreciable concentration of reactants and products:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 26
Answer:
a) Since Kc for the reaction
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 27
is very small the reaction proceeding in the forward direction is very very small. So in the equilibrium mainly reactants are present.

b) The Kc value of the reaction
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 28
is very high. So the reaction proceeds in the forward direction is more. In the equilibrium, the concentrations of products are very high.

c) The Kc value of the reaction
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 29
is nearly 1. So the reaction proceeds in the forward direction a little more than 50%.

Question 11.
How to recognise the conditions under which changes in pressure would effect system in equilibrium.
Answer:
When pressure changes occurs on a chemical reaction in equilibrium, there will be change in the number of gaseous molecules, if there is difference in the total number of gaseous molecules of reactants and products.

If pressure is increased the reaction proceeds in the direction where the number of gaseous molecules are less. Since the volume of a gas is directly proportional to volume with decrease in number of molecules volume also decreases. As the sum of the masses of the substances in the vessel is changed density increases. So by measuring the density of the equilibrium mixture the effect of change in pressure on the equilibrium can be recognised.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 12.
What property of a reaction can be used to predict the effect of a change in temperature on the magnitude of an equilibrium constant?
Answer:
Colour of the reaction mixture can be used to predict the effect of change in temperature on the magnitude of an equilibrium constant.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 30

When the temperature decreases dimerisation of NO2 takes place more and thus the value of Kc increases.

Question 13.
Does the number of moles of reaction products increase, decrease, or remains same when each of the following equilibria is subjected to a decrease in pressure by increasing the volume?
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 31
Answer:
i) According to Le Chatelier’s principle if the pressure is decreased on equilibrium, the equilibrium shifts in the direction so that the increased pressure is nullified. Here the number of gaseous molecules (2) of products are more than the number of gaseous molecules (1) of the reactants the reaction proceed in the forward direction. So the number of moles of products increases,

ii) In this reaction gaseous molecule (CO2) is present in the reactant. When pressure is decreased the number of CO2 molecules increase on reactant side. To increase the number of CO2 moles the CaCO3 should decompose. Thus the number of moles of products decrease.

Question 14.
Which of the following reactions will get affected by increasing the pressure? Also mention whether change will cause the reaction to go into forward or backward direction.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 32
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 33
Answer:
According to Le Chatelier’s principle when presssure is increased on equilibrium, the equilibrium shift in the direction where the number of gaseous molecules are less.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 34

In this reaction the number of gaseous reactant molecules (1) are less than the total number of gaseous molecules (2) of products. So increase pressure shifts the equilibrium in backward direction.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 35
In this reaction the total number of gaseous reactant molecules (3) are equal to the total number of gaseous product molecules (3). So pressure has no effect on this equilibrium.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 36
In this reaction the number of gaseous reactant molecules (1) is less than the total number of gaseous product molecules (2). So increase in pressure shifts the equilibrium in the backward direction.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 37
In this reaction the sum of the number of gaseous reactant molecules (g) is less than the sum of the number of the gaseous product molecules (10). So the increase in pressure shifts the equilibrium in the backward direction.

Question 15.
How will an increase in pressure and affect each of the following equilibria? an increase in temperature
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 38
Answer:
According to Le Chatelier’s principle increase in pressure shifts the equilibrium in the direction where the number of gaseous molecules are less.

Increase in temperature favours the endothermic reaction while decrease in temperature favours the exothermic reaction.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 39
The number of gaseous reactant molecules (2) is less than the sum of the total number of product molecules (4). So increase in pressure shifts the equilibrium in the backward direction.

Forward reaction is endothermic while the backward reaction is exothermic. So increase temperature shifts the equilibrium in the forward direction.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 40
The sum of the gaseous reactant molecules is equal to the sum of the gaseous product molecules. So pressure has no affect on the equilibrium.

Forward reaction is endothermic while backward reaction is exothermic. So increase in temperature favours the reaction.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 41
The number of gaseous reactant molecules (2) is less than the number of gaseous product molecules. So increase in pressure favours the formation of O3.

The forward reaction is exothermic. While the backward reaction is endothermic. So increase in temperature favours the backward reaction.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 42
There is only one gaseous reactant molecule in this reaction. No gaseous product molecules. So increase in the pressure shift the equilibrium in forward direction.

The forward reaction is exothermic while the backward reaction is endothermic. So increase in pressure shifts the equilibrium in the backward direction.

Question 16.
The dissociation of HI is independent of pressure, while the dissociation of PCl5 depends upon the pressure applied explain.
Answer:
According to Le Chatelier’s principle increase in pressure shifts the equilibrium in the direction where the number of gaseous molecules are less and decrease in pressure shift the equilibrium in the direction where the number of gaseous molecules are more.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 43

In this reaction the sum of the number of gaseous reactant molecules and the total number of gaseous product molecules is equal. So pressure has no effect on this equilibrium.

Dissociation of PCl5:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 44
In this reaction the no. of gaseous reactant molecules (1) is less than the sum of the gaseous product molecules (2). So increase in pressure shifts the equilibrium in the backward direction. So increase in pressure decreases the dissociation of PCl5

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 17.
Explain the terms:
(i) Electrolyte
(ii) Non-electrolyte
(iii) Strong and weak electrolytes
(iv) Ionic equilibrium
Answer:
i) Electrolyte:
The substances which conduct electricity in their aqueous solutions are called electrolytes.

ii) Non-electrolyte:
The substances which do not conduct electricity in their aqueous solutions are called non-electrolytes.

iii) Strong and weak electrolytes :
The electrolytes which are almost completely ionised in solutions are called strong electrolytes. The electrolytes weakly ionise in their solutions are called weak electrolytes.

iv) Ionic equilibrium:
Weak electrolytes when dissolved in water ionise partially and there exists an equilibrium between the ions formed due to ionisation and the undissociated molecules. This is known as ionic equilibrium.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 45

Question 18.
Explain the terms:
i) extent of ionization and on what factors it depends.
ii) dissociation
iii) ionization
Answer:
i) Weak electrolytes are ionised only partially. The ions produced as a result of dissociation of weak electrolytes are present in dynamic equilibrium with the undissociated molecules.

The fraction of total number of molecules of the electrolyte dissolved, that ionises at equilibrium is called degree of ionisation or degree of dissociation. The percent of ionised molecules is called extent of ionisation.

The factors that infuence the extent of ionisation are
a) Concentration :
With decrease in concentration or increase in dilution increases the ionisation.

b) Temperature:
Ionisation increases with increase in temperature.

ii) Dissociation:
Certain compounds on heating decomposes.
Eg : CaCO3 → CaO + CO3

This is known as dissociation or decomposition.

iii) Ionisation:
Certain compounds dissociate into two types of particles when dissolved in water. One type of particles carry positive charge and they are called positive ions. The second type of particles carry an equal amount of negative charge and they are called negative ions. This process is called ionisation.

Question 19.
Explain the Arrhenius concept of acids and bases.
Answer:
According to Arrhenius concept,

An acid is a substance which can furnish hydrogen ions in its aqueous solution.

A base is a substance which can furnish hydroxyl ions in its aqueous solution. Substances such as HNO3, HCl, CH3COOH are acids.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 46

The substances such as NaOH, NH4OH are bases.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 47

Acids such as HCl and HNO3 which are almost completely ionised in aqueous solutions are strong acids whereas acids such as CHgCOOH which are weakly ionised are called weak acids.

Similarly, bases which are almost completely ionised in aqueous solutions are termed as strong bases whereas bases NH4OH are only slightly ionised and are called weak bases.

According to Arrhenius theory, neutralisation of acids and bases is basically a reaction between H+ and OH ions solutions.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 48

Question 20.
What is a conjugate acid-base pair? Illustrate with examples.
Answer:
An acid after losing a proton becomes a base whereas a base after accepting the proton becomes an acid.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 49

A base formed by the loss of a proton by an acid is called conjugate base of the acid.

An acid formed by gain of a proton by the base is called conjugate acid of the acid.

Acid-base pairs such as H2O/OH and NH4 /NH3 which are formed by loss or gain of a proton are called conjugate acid-base pair.

An acid-base pair which differ by one proton is called conjugate acid base pair.

In the above example H2O / OH and NH4 /NH3 are conjugate acid-base pairs.

A strong acid would have large tendency to donate proton. Thus conjugate base of a strong acid would be a weak base. Similarly, conjugate base of a weak acid would be a strong base.

Question 21.
Acetic acid is a weak acid. List, in order of descending concentration, all of the ionic and molecular species present in 1 M aqueous solution of acetic acid.
Answer:
Acetic acid ionises in water as
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 50

Since acetic acid is weak electrolyte, it ionises to a lesser extent. So the concentration of the ionic and molecular species present in 1M aqueous solution of acetic acid will be in the order
[H2O] > [CH3COOH] > [H3O+] = [CH3COO] > OH

Question 22.
Show by suitable equations that each of the following species can act as a Bronsted acid.
a) H3O+ b) HCl c) NH3
Answer:
a) H3O+ + OH → 2H2O
H3O+ is donating proton to OH” ion. So it is Bronsted acid.

b) HCl + H2O → H3O+ + Cl
Since HCl is donating proton to H2O molecule, it is a Bronsted base.

c) NH3 + NH3 → NH4 + NH2
Here NH3 is giving H+ ion to another NH3 molecule. So it is Bronsted base.

Question 23.
Show by suitable equations that each of the following species can act as a Bronsted base.
a) H2O
b) OH
c) C2H5OH
d) HPO-24
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 51
In this reaction one water molecule is accepting the proton from the other water moelcule. So the water molecule accepting the proton is a Bronsted base.

b) HCl + OH → H2O + Cl
Here OH is accepting the proton from HCl. So it is Bronsted base.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 52
In Protonation of ethyl alcohol, it is acting as Bronsted base.

d) HPO2-4 + HCl → H2PO2-4 +Cl

Since HPO2-4 accept the proton from HCl it is Bronsted base.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 24.
The species H2O, HCO3, HSO4 and NH3 can act both as Bronsted acids and bases. Give the corresponding conjugate acid and base for each of them. [Mar. ’18 (AP)]
Answer:

  1. H3O+/H2O and H2O/OH
  2. H2SO4/HSO4 and HSO4/SO2-4

Question 25.
Write equation that shows H2PO4 acting both as an acid and as a base.
Answer:
H2PO4 + H2O → HPO2-4 + H3O+
Here H2P4 is giving proton to water so it is an acid.

H2PO4 + HCl → H3PO4 + Cl
Here H2PO4 is taking proton so it is a base.

Question 26.
Write the conjugate acid and conjugate base of each of the following:
a) OH b) H2O C) HCO3 d) H2O2
Answer:
a) Conjugate acid of OH- is H2O
Conjugate base of OH is O2-

b) Conjugate acid of H2O is H3O+
Conjugate base of H2O is OH

c) Conjugate acid of HCO3 is H2CO3
Conjugate base of HCO3 is CO2-3

d) Conjugate acid of H2O2 is H3O+2
Conjugate base of H2O2 is HO2

Question 27.
Identify and label the Bronsted acid and its conjugate base, the Bronsted base and its conjugate acid in each of the following equations.
a) H2SO4 + Cl → HCl + HSO4
b) H2S + NH2 → HS + NH3
c) CN + H2O → HCN + OH
d) O2- + H2O → 2OH
Answer:
a) H2SO4 + Cl → HCl + HSO4
H2SO4 is Bronsted acid and its conjugate base is HSO4. HCl is Bronsted acid and its conjugate base is Cl

b) H2S + NH2 → HS + NH3
H2S is Bronsted acid and its conjugate base HS

NH3 is Bronsted acid and its conjugate base is NH2

c) CN + H2O → HCN + OH
Here H2O is donating proton. So it is Bronsted acid CN is accepting proton. So it is Bronsted base.

d) O2- + H2O → OH + OH
H2O is donating proton so it is Bronsted acid.

O2- is accepting proton so it is Bronsted base.

Question 28.
Classify the species AlCl3, NH3, Mg+2 and H2O into Lewis acids and Lewis bases and justify your answer?

Lewis acids are those which accept lone pair of electrons and Lewis bases are those which donate lone pair of electrons.
AlCl3 can accept lone pair. So it is Lewis acid.
NH3 can donate a lone pair. So it is Lewis base.

Cations can accept lone pair of electrons. So Mg2+ is Lewis acid.
H2O can donate a lone pair. So it is a Lewis base.

Question 29.
What are the strengths of conjugate bases of a strong acid and a weak acid?
Answer:
An acid which gives a proton easily is a strong acid. A conjugate base which cannot hold the proton strongly is a weak base. So the conjugate base of strong acid is weak base.

A strong base is that which can hold the proton strongly. So the conjugate base of a weak acid is stronger base.

Question 30.
What are the strengths of conjugate acids of a strong base and weak base?
Answer:
A strong base is that which holds the proton strongly. So its conjugate acid is a weak acid.

A weak base is that which cannot hold the proton strongly. So its conjugate is a strong acid.

Question 31.
Define ionic product of water. What is its value at room temperature?
Answer:
The product of molar concentration of H+ ions and OH ions at a given temperature is called ionic product of water. It is denoted by Kw.
Kw = [H+] [OH]
at 25°C the Kw of pure water = 1 × 10-14 mol²/lit².

Question 32.
Define pH. pH cannot be calculated directly from the molar concentration of a weak acid or weak base. Why? Derive an equation for the pH of a weak acid.
Answer:
The pH of a solution is defined as the negative logarithm to base 10 of hydrogen ion concentration (or) pH = -log10[H+],

Strong acids and strong bases ionise completely in their aqueous solutions. So the molar concentrations of strong acids or strong bases are equal to the molar concentrations of H+ and OH ions produced by them.

Weak acids and weak bases do not ionise completely. So the molar concentrations of H+ ions or OH ions produced by them are not equal to the molar concentrations of weak acids or bases from which they are produced. Hence pH of the aqueous solutions of weak acid and weak bases cannot be calculated from their molar concentrations.

pH of a weak acid :
Ionisation of weak acid
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 53
Since the weak acid a is very small as compared to 1, a in the denominator can be neglected. Then
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 54

Question 33.
Write equations to show the step wise ionization of the polyprotic acids H2SO4 and H3PO4.
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 55
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 56

Question 34.
Explain how acid strength changes among Q) the hydrides of the group elements and (ii) the hydrides in the same row of the periodic table.
Answer:
In the hydrides of the elements in a group of the periodic table as we move down the group atomic size increases. So bond length increases. With increase in bond length bond strength decreases. So the ionisation becomes easier.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 57

In a period of the Periodic table as we move from left to right H – A bond polarity increases. So the ionic character of the H – A bond increases, thus ionisation becomes easier. So the strength increases.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 58
Electronegativity of A increases.

Question 35.
Justify the statement that water behaves like an acid and also like base on the basis of protonic concept.
Answer:

  1. HCl(aq) + H2O(aq) → H3O+(aq) + Cl(aq)
  2. H2O (l) + CO2-3(aq) → HCO3(aq) + OH(aq)
    In the reaction (1) H2O is behaving as a base whereas in equation (2) it is behaving as an acid. Such substances which can act as acids as well as bases are called amphoteric substances.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 36.
What is common ion effect? Illustrate.
Answer:
The phenomenon of suppression of solubility of an electrolyte in water by the addition of another electrolyte which has a common ion with the original electrolyte is called common ion effect.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 59

Acetic acid is a weak electrolyte. By adding HCl a strong electrolyte which ionises completely provides more H3O+ concentration. According to Le Chatelier’s principle due to increase in H3O+ concentration, the equilibrium of the weak electrolyte (CH3COOH) shift in the backward reaction thus decreasing the ionisation of acetic acid.

Question 37.
Define solubility product. Write solubility product expressions for the following:
i) Ag2Cr2O7
ii) Zr3(PO4)4
Answer:
Solubility product :
The product of the concentrations of the cation and anion in a saturated solution of a salt at room temperature, is called solubility product.
i) Solubility product for Ag2CrO4

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 60

Question 38.
Give the classification of salts. What type of salts undergo hydrolysis?
Answer:
Salts are classified into 4 types

  1. Salt of strong acid and strong base
  2. Salt of strong acid and weak base
  3. Salt of weak acid and strong base
  4. Salt of weak acid and weak base.

Salts of strong acid and weak base, strong base and weak acid, weak acid and weak base hydrolyse in water.

Question 39.
What must be true of the value of ∆ G° for a reaction if
a) K > 1 b) K = 1 c) K < 1 ?
Answer:
a) If K > 1, ∆G° value will become negative. So the reaction is spontaneous or the reaction proceeds in the forward direction more. The products are present predominantly.

b) If K = 1, ∆G° value will become zero. So the reaction proceed neither in the forward direction nor in the backward directiort. The reaction is in equilibrium.

c) If K < 1, ∆G° value will become positive. This indicates that the reaction is non spontaneous or the reaction proceed in the forward direction to a small extent only. The products are present in minute amounts only.

Question 40.
Aqueous solution of NH4Cl is acidic. Explain.
Answer:
Ammonium chloride when dissolved in water react with water forming weak base ammonium hydroxide and strong acid HCl.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 61

HCl is a strong acid ionising completely but NH4OH being weak base do not ionise completely. So there remains some excess H+ ions in the solution. Due to this reason the aqueous solution of ammonium chloride is acidic.

Question 41.
Aqueous solution of CH3COONa is basic. Explain. [TS ’16]
Answer:
Sodium acetate when dissolved in water ionises completely and the ions formed react with water forming weak acid and strong base.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 62

Acetic acid being weak acid ionise partially but sodium hydroxide is strong electrolyte and ionises completely. So there remains some excess OH in solution. Hence the solution of sodium acetate is basic in nature.

Question 42.
Give reason that acetic acid is less acidic in sodium acetate solution than in sodium chloride solution.
Answer:
The ionic equilibrium reactions of acetic acid, sodium acetate and sodium chloride are as follows
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 63

Acetic acid is weak electrolyte and there exists equilibrium. Sodium acetate being strong electrolyte ionises completely furnishing acetate ions. Due to the common ion effect of acetate ions the ionisation of acetic acid decreases. So acetic acid behave as weak acid in the presence of sodium acetate. Sodium chloride do not give any ions common in the ionisation equilibrium of acetic acid. So NaCl has no effect on the ionisation of acetic acid, thereby no effect on acid strength. Hence acetic acid is more acidic in sodium chloride.

Question 43.
AgCl is less soluble in AgNO3 solution than in pure water. Explain.
Answer:
The ionisation equilibrium of AgCl can be written as
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 64

In the saturated solution ionic product [Ag+] [Cl] is equal to the solubility product Ksp of AgCl.

Similarly the ionisation equilibrium of AgN03 can be written as
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 65

By the addition of AgNO3 to AgCl the number of Ag+ increases and the ionic product [Ag+] [Cl] exceeds the solubility product of AgCl. So precipitation occurs causing the decrease in solubility of AgCl.

Question 44.
Predict whether the following reaction will proceed from left to right to any measurable extent:
CH3COOH (aq) + Cl (aq) →
Answer:
CH3COOH (aq) + Cl (aq) → CHgCOO- + HCl
CH3COOH is a weak acid than HCl. This indicates the conjugate base CH3COO of CH3COOH is strong and holds the proton strongly. HCl is a strong acid. So its conjugate base Cl ion is weak base. So the reaction cannot proceed from left to right to a measurable extent.

Question 45.
Aqueous solution of H2S contains H2S, HS, S2-, H3O+, OH and H2O in varying concentrations. Which of these species can act only as a base? Which can act only as an acid? Which can act both as an acid and as a base?
Answer:
a) S2- can act only as a base. It cannot act as acid because it cannot give H+ ions.
b) H2S and H3O+ can act only as acids.
c) HS, OH and H2O can act both acids and bases as they can give H+ ions and can accept H+ ions.

Long Answer Questions

Question 1.
What are equilibrium processes? Explain equilibrium in Physical and Chemical processes with examples.
Answer:
In a reversible process, a state will be attained such that therate of forward reaction is equal to the backward rate of reaction. Such a state is known as equilibrium state.

Equilibrium processes are of two types. They are
1. Physical equilibrium process:
In such a process, equilibrium occurs in a phase transformation process.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 66

2. Chemical equilibrium process:
If there exists an equilibrium in between reactants and products, such reactions are said to be chemical equilibrium process.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 67
The value of equilibrium constant K changes with change in temperature.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 2.
What is meant by dynamic equilibrium? Explain with suitable examples.
Answer:
In a reversible process, a state will be attained such that the rate of forward reaction is equal to the backward rate of reaction. Such a state is known as equilibrium state.

At equilibrium we find no change in the concentration of either reactants (or) products then we may feel that the reaction has stopped. But actually the reaction will be going on. Such a state of reaction is called dynamic equilibrium.

Equilibrium processes are of two types. They are:
1. Physical equilibrium process: In such a process, equilibrium occurs in a phase transformation process.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 68

2. Chemical equilibrium process:
If there exists an equilibrium in between reactants and products, such reactions are said to be chemical equilibrium process.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 69

The forward and backward reactions of a reversible reaction continuously takes place with equal rates simultaneously at the equilibrium stage also. Hence the equilibrium is called dynamic equilibrium. At this stage the reaction appears to be stopped.

All chemical equilibrium processes are dynamic equilibriums in nature.

Question 3.
Give the general characteristics of equilibria involving physical processes.
Answer:
General characteristics of equilibria involving physical processes are

1) In the case of liquid TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 70 gas equilibrium, the vapour pressure of the liquid is constant at equilibrium at a particular temperature.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 71

Vapour pressure of water P H2O is constant at a given temperature.

2) For solid TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 70 liquid equilibrium there is only one temperature at which two phases can co-exist at a particular pressure. This temperature is known as melting point.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 72

exist at 273K at 1.0 atmosphere. At the melting point, the masses of the two phases remain constant provided no exchange of heat takes place between the system and the surroundings.

3) For dissolution of solids in liquids, the solubility (concentration of solid solute in solution) is constant at a given temperature.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 73

Concentration of sugar in solution is constant at a given temperature.

4) For dissolution of gases in liquids the concentration of a gas in liquid, at a given temperature, is directly proportional to the pressure of the gas over the liquid.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 74

Question 4.
What are the important features of equilibrium constant? Discuss any two applications of equilibrium constant.
Answer:

  1. The equilibrium constant has a definite value for every chemical reaction at a particular temperature. The value of equilibrium constant is independent of initial concentrations of reacting species.
  2. The value of equilibrium constant K changes with change in temperature.
  3. For a reversible reaction, the equilibrium constant for the backward reaction is inverse of the equilibrium constant for the forward reaction.
  4. The equilibrium constant is independent of the presence of catalyst.
  5. The equilibrium constant is expressed in terms of concentration, it has different units for different reactions.
  6. When addition of two equilibria leads to another equilibrium then the product of their equilibrium constants gives the equilibrium constant of the resultant equilibrium.
    TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 75

Applications of equilibrium constant:
1) Predicting of extent of reaction :
The magnitude of equilibrium constant tells us about the extent to which the reactants are converted into the products before the equilibrium is attained.

2) Predicting the direction of the reaction :
From the knowledge of equilibrium constant, it is possible to predict the direction in which the net reaction is taking place at a given concentrations or partial pressures of reactants and products.

If Qc > Kc the reaction taking place in backward direction is more.
If Qc < Kc the reaction taking place in forward direction is more.
If Qc = Kc the reaction is at equilibrium. No reaction taking place.

Question 5.
What is Le Chatelier’s principle? Discuss briefly the factors which can influence the equilibrium.
Answer:
Le Chatelier’s principle :
If a chemical reaction at equilibrium is subjected to a change in temperature, pressure or concentration that govern the chemical equilibrium, the equilibrium position shifts in the direction in which the change is reduced or nullified.

1) Effect of pressure :
Pressure is inversely proportional to volume. When pressure is increased the equilibrium shifts in such a direction where the decrease in volume is observed.

Similarly when pressure is decreased, the equilibrium shifts in such a direction where increase in volume is observed. This is applicable exclusively for gaseous reactions.

2) Effect of temperature:
When temperature is increased, equilibrium shift in such a direction where the temperature change is nullified or equilibrium shifts towards the direction in which temperature is decreased or heat is absorbed. That is endothermic reaction is favoured.

When temperature is decreased equilibrium shifts in such a direction where temperature is increased or heat is liberated. That is exothermic reaction is favoured.

3) Effect of concentration :
Increase in concentration of the reactants favours forward reaction and decrease in concentration of the reactants favours the backward reaction. When products are added to the equilibrium reaction the concentration of the products increases and reaction proceeds in backward direction. Removal of products leads to decrease in concentration of the products and leads to forward reaction.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 6.
Discuss the application of Le Chatelier’s principle for the industrial synthesis of Ammonia and sulphur trioxide. [Mar. ’18 (AP. TS) (AP, TS 16, 15]
Answer:
Application of Le Chatelier’s principle to
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 76

1) Effect of pressure :
Increase of external pressure on the reaction at equilibrium favours the reaction in the direction in which the volume or the number of molecules decreases.

In the above reaction of formation of ammonia forward reaction involves decrease in volume or number of molecules. So high pressure is favourable for the formation of ammonia. Hence ammonia is manufactured at 200 atm pressure.

2) Effect of temperature:
In a reversible reaction if the forward reaction is exothermic, the backward reaction will be endothermic. High temperature favours the endothermic reaction while low temperature favours the exothermic reaction. Since the formation of ammonia is exothermic reaction low temperature is favourable for the manufacture of ammonia. But at low temperature the reaction is slow. So an optimum temperature of about 725 – 775 K is used.

3) Effect of catalyst:
To increase the rate of formation of ammonia iron powder mixed with molybdenum powder is used as catalyst. Molybdenum acts as promoter to iron catalyst.

4) Effect of concentration :
Increase in concentrations of reactants increases the rate of forward reaction. Removal of the products from reaction mixture decreases the rate of backward reaction. So more ammonia can be obtained by increasing the concentration of N2 and H2 and removing the NH3 formed at regular intervals.

Optimum conditions for the synthesis of ammonia are
Pressure = 200 atm
Temperature = 725 – 775 K Catalyst = Fe
Promoter = Mo [Mar. ’18 (TS)]
Application of LeChatelier’s principle to
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 77

Effect of pressure:
Increase of external pressure on the reaction at equilibrium favours the reaction in the direction in which the volume or the number of molecules decreases.

Formation of SO3 in the above reaction involves decrease in volume. According to Le Chatelier’s principle high pressure is favourable for the formation of SO3. So SO3 is prepared at a pressure of 1.5 to 1.7 atmospheres.

Effect of temperature :
In a reversible reaction if the forward reaction is exothermic the backward reaction is endothermic. High temperatures are favourable for the endothermic reaction while the low temperatures are favourable for the exothermic reactions.

Since the formation of SO3 is exothermic reaction low temperatures are favourable. So SO3 is prepared at a temperature of about 673 K.

Effect of catalyst:
To increase the rate of formation of SO3 catalyst like V2O5 or platinised asbestos is used.

Effect of concentration :
Increase in the concentration of the reactants increase the rate of forward reaction. Removal of products from reaction mixture decreases the rate of backward reaction. So more SO3 can be obtained by increasing the concentrations of SO2 and O2 and by removing the SO3 formed at regular intervals.

Optimum conditions for the synthesis of ammonia are
Pressure : 1.5 – 1.7 atmospheres
Temperature: 673 K
Catalyst: V2O5 or Platinised asbestos.

Question 7.
Dihydrogen gas is obtained from natural gas by partial oxidation with steam as per the following endothermic reaction.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 78
a) Write an expression for Kp for the above reaction.
b) How will the values of Kp and composition of equilibrium mixture be affected by (i) increasing the pressure (ii) increasing the temperature (lii) using a catalyst?
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 79
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 80

i) In the above equation the pressure term P is in the numerator. When pressure is increased to maintain the value of Kp constant the value in denominator should increase. Thus backward reaction takes place decreasing the amounts of products.

ii) Since the reaction is endothermic increasing the temperature favours the forward reaction forming more amounts of products.

iii) Catalyst does not influence the equilibrium mixture.

Question 8.
Describe the effect of:
a) addition of H2
b) addition of CH3OH
c) removal of CO
d) removal of CH3OH on the equilibrium of the reaction.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 82
Answer:
a) According to Le Chatelier’s principle increase in the concentration of reactant increase the forward reaction.

So the addition of H2 results in the formation of more amount of CH3OH.

b) According to Le Chatelier’s principle increase in the concentration of the product shift the equilibrium in the backward direction. So the addition of CH3OH (product) results in the decrease in concentration and CH3OH and increase in the concentration of H2 and CO.

c) According to Le Chatelier’s principle the decrease in the concentration of reactant equilibrium shift in the backward direction. So removal of CO (reactant) the equilibrium shift in the backward direction. So formation of CH3OH decreases.

d) According to Le Chatelier’s principle the decrease in concentration of product shifts the equilibrium in the forward direction. So the removal of CH3OH (product) shift the equilibrium in the forward direction. Thus more amount of CH3OH is formed.

Question 9.
At 473K, equilibrium constant Kc for the decomposition of phosphorous pentachloride, PCl5, is 8.3 × 10-3. If the decomposition is depicted as:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 83
a) Write an expression of Kc for the reaction
b) What is the value of Kc for the reverse reaction at the same temperature?
c) What would be effect on Kc if
(i) more PCl5 is added (ii) pressure is increased (iii) the temperature is increased.
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 84
b) The value of Kc for the reverse reaction at the same temperature is the reciprocal of the Kc value of same reaction.
∴ Kc for reverse reaction = \(\frac{1}{8.3\times10^{-3}}\)
= 120.48.

c) i) If PCl5 is added equilibrium shifts in the forward direction but Kc does not change.
ii) If pressure is increased equilibrium shift in the backward direction but Kc does not change.
iii) The dissociation of PCl5 is endothermic reaction. So increase in temperatures causes more dissociation of PCl5. So Kc value increases.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 10.
Explain the concept of Bronsted acids and Bronsted bases. Illustrate the answer with suitable examples.
Answer:
Bronsted – Lowry theory :
Any substance that can lose a proton or protons is an acid.
Ex : HCl, H2SO4, H3PO4, CH3COOH.
Any substance that can gain a proton or protons is a base.
Ex : NH3, H2O, OH etc.

When an acid react with base neutralization takes place. As per Bronsted – Lowry theory proton transfer from an acid to a base is called neutralization.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 85

The above reaction is reversible. In this reaction,

  1. HCl donates proton to water. So it is a Bronsted acid.
  2. H2O gains the proton. So it is a Bronsted base.
  3. H3O+ donates a proton to Cl. So it is Bronsted acid.
  4. Cl can gain a proton. So it is a Bronsted base.

The acid base pair which differ by a single proton is said to be conjugate acidbase pair. In the above reaction HCl & Cl and H3O+ and H2O are conjugate acidbase pairs.

Every Bronsted acid has its conjugate base and every Bronsted base has a conjugate protonic acid.

According to Bronsted – Lowry theory greater the tendency to donate proton stronger is the acid. Higher the tendency of the base to accept protons, stronger is the base. In the above reaction HCl gives proton easily than H3O+ So HCl is stronger acid than H2O. H2O accepts the proton more easily than Cl. So H2O is a stronger base than NH3.

In all acidbase reactions, the reaction takes place in the direction of formation of weaker acid and a weaker base.

A stronger acid has a weaker conjugate base and a stronger base has weaker conjugate acid.

Advantages of Bronsted – Lowry theory :

  1. This theory explains the behaviour of acids and bases in both aqueous and non-aqueous solvents.
  2. It explains the behaviour of NH3, CaO, etc. as bases and CO2, SO2, etc. as acids.

Drawbacks of Bronsted – Lowry theory :

  1. Proton donation or acceptance happens only in the presence of other substances.
  2. It could not explain the behaviour of electron deficient molecules like AlCl3, BCl3, etc. as acids.

Question 11.
Explain Lewis acidbase theory with suitable example. Classify the following species into Lewis acids and Lewis bases and show how these act as Lewis acid/base.
a) OH b) F c) H+ d) BCl3
Answer:
Lewis acid:
The substance which can accept an electron pair to form a coordinate covalent bond is called Lewis acid.

Types of Lewis acids:
1) All +vely charged metal ions or cations act as Lewis acids.
ex : Ag+, Co+3, Cu+2, Fe+3, etc.

2) Electron deficient compounds whose central atom has an incomplete octet, possessing” an empty orbital acts as Lewis acid.
eg : BF3, BCl3, AlCl3, FeCl3.

3) Compounds in which central atom has vacant d’ orbitals and which can expand its octet.
eg : SiF4, SnCl4, SF4, TeF4, FeCl3.

4) Molecules having multiple bonds between atoms of different electrone-gativities.
eg : CO2, SO2, SO3, NO2, Cl2O7, P4O10.

5) Elements with an electron sextet.
eg: S, 0.

Lewis base :
The substance which donates electron pair to form a coordinate covalent bond is called Lewis base.

Types of Lewis bases :
1) All anions will act as Lewis bases.
eg : Cl OH, CN, NH2, F, SCN.

2) Molecules with one or two lone pairs on the central atom.
eg : H2O, NH3, R – OH, R – NH2, R – 0 – R, C5H5N.

3) Molecules with multiple bonds.
eg : CO, NO, HC ≡ CH, H2C = CH2

a) OH is Lewis base,
b) F is Lewis base,
c) H+ is Lewis acid,
d) BCl3 is Lewis acid.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 12.
What is degree of ionization in respect of weak acids and weak bases? Derive the relationship between degree of ionization (α) and ionization constant (Ka) for the weak acid HX.
Answer:
Degree of ionization :
It can be defined as the fraction of acid (a) base that undergoes ionization per one mole of acid or base. For strong acids or bases degree of ionization (α) is equal to T.

Let’s consider a weak acid HX with concentration ‘c’. It undergoes partial ionization.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 86

Question 13.
Define pH. What is buffer solution? Derive Henderson – Hasselbalch equation for calculating the pH of an acid buffer solution.
Answer:
The pH of a solution may be defined as negative logarithm of the activity of hydrogen ion (aH+)
pH = -log[H+]

Buffer solution :
A buffer solution is the solution which can resist the change in pH on addition of small amount of acid or base. The ability of a solution to resist change in pH on addition of small amount of acid or base is called buffer solution.

Henderson – Hasselbalch equation :
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 87

Since HA is weakly dissociated, the cone. HA ion solution can be taken equal to the initial cone, of the acid. Since NaA is completely dissociated, cone, of A can be taken equal to the cone, of NaA (salt)
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 88

Question 14.
Explain the term “Hydrolysis of salts” with examples. Discuss the pH of the following types of salt solutions. [TS ’16]
i) Salts of weak acid and strong base.
ii) Salts of strong acitLand weak base.
Answer:
Hydrolysis of salts is the reverse process of neutralisation. In this process a salt react with water to form an acid and a base.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 89

The fraction of the total salt that is hydrolysed at equilibrium is called degree or extent of hydrolysis. It is denoted by hy.

i) Salts of weak acid and strong base :
This type of salts produce alkaline solutions on hydrolysis.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 90

In solution MX and the strong base MOH completely ionise whereas acid HX being weak acid remains almost undissociated.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 91
Hydronium ion conc. and pH
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 92

ii) Hydrolysis of salts of strong acid and weak base :
This type of salts produce acidic solutions on hydrolysis. For example,
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 96
In solution MX and the strong acid HX completely ionises but the base MOH remains almost undissociated.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 93

Degree of hydrolysis :
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 94
Hydronium ion concentration and pH
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 95

Question 15.
What is solubility product? Explain the common ion effect on solubility of ionic salts.
Answer:
Solubility product:
It can be defined as the product of concentration of cation and anion of a salt present in a saturated aqueous solution.
It is denoted with Ksp.
Units of Ksp = (Mole/Lt)n

where n = Total number of ions that can be given by salt per molecule on ionization.

Factors effecting Ksp :
Ksp can be effected by two factors only.

They are a) nature of substance b) temperature

Significance :
Solubility product is very important in preferential precipitation process in qualitative analysis.

The solubility of an electrolyte in water decreases by the addition of another electrolyte which has one ion common with the electrolyte.

For example the solubility of NaCl decreases on addition of HCl to solution of NaCl in water which is known as salting out of water.

Acetic acid is weak acid and it undergoes partial ionization as follows.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 97

In case of such electrolytes there exists an equilibrium in between ions and molecular form. In such a condition the addition of electrolyte with common ions shifts the equilibrium in backward direction which causes the decrease in solubility.

Significance:

  1. Common ion effect is an important phenomenon in qualitative analysis.
  2. The common ion effect principle is also used in controlling the H+ ion concentration in buffer solution.

Question 16.
Write notes on
i) Common ion effect.
ii) The relation between Ksp and solubility (S) of a sparingly soluble salt BaSO4.
Answer:
i) Common ion effect:
The solubility of an electrolyte in water decreases by the addition of another electrolyte which has one ion common with the electrolyte.

For example the solubility of NaCl decreases on addition of HCl to solution of NaCl in water which is known as salting out of water.

Acetic acid is weak acid and it undergoes partial ionization as follows.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 98

In case of such electrolytes there exists an equilibrium in between ions and molecular form. In such a condition the addition of electrolyte with common ions shifts the equilibrium in backward direction which causes the decrease in solubility.

Significance:

  1. Common ion effect is an important phenomenon in qualitative analysis.
  2. The common ion effect principle is also used in controlling the H+ ion concentration in bufferjsolution.

ii) The relation between Ksp and solubility (S) of a sparingly soluble salt BaSO4:
The sparing soluble salt like BaSO4, when added to water form saturated solution. There exists an equilibrium between undissolved solid and the ions in saturated solution.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 99

The new constant Ksp is called solubility product. If S moles lit-1 is the solubility of BaSO4.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 100

Numerical Problems

Question 1.
1 Mole of PCl5 is heated in a closed vessel of 1 litre capacity. At equilibrium 0.4 moles of chlorine is found. Calculate the equilibrium Constant.
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 101

Question 2.
Nitrogen dioxide forms dinitrogen tetroxide according to the equation
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 102
when 0.1 mole of NO2 is added to a 1 litre flask at 25°C, the concentration changes so that at equilibrium [NO2] = 0.016M and [N2O4] = 0.042 M.
a) What is the value of the reaction Quotient before any reaction occurs.
b) What is the value of the equilibrium constant for the reaction.
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 103

Question 3.
The equilibrium constant for the reaction:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 104
is 6.0 × 10-2. At equilibrium, [H2] = 0.25 mol L-1 and [NO3] = 0.06 mol L-1.
Calculate the equilibrium concentration of N2.
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 105
∴ The cone, of N2 at equilibrium = 3.84 mol L-1

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 4.
At certain temperature, Kc for the reaction.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 106
is 16. If initially one mole each of all the four gases are taken in one litre vessel, what are the equilibrium concentrations of NO and NO2?
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 107
∴ At equilibrium [NO] = 1.6 mol L-1 and [NO2] = 0.4 mol L-1

Question 5.
Under certain conditions, the equilibrium constant for the decomposition of PCl5 (g) into PCl3 (g) and Cl2(g) is 0.0211 mol L-1. What are the equilibrium concentrations of PCl5, PCl3 and Cl2, if the initial concentration of PCl5 was 1.00 M ?
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 108
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 109

Question 6.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 110
a 3 litre vessel contains 1, 2, 4 mole of A, B and C respectively predict the direction of reaction if
a) Kc for the reaction is 10
b) Kc for the reaction is 15
c) Kc for the reaction is 10.66
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 111
a) Kc for the reaction is 10
Q > Kc so backward reaction takes place.

b) Kc =15
Q < Kc so forward reaction takes place.

c) Kc = 10.66
Q = Kc Equilibrium is achieved.

Question 7.
A mixture of H2, N2 and NH3 with molar concentrations 5.0 × 10-3 mol L-1, 4.0 × 10-3 mol L-1 and 2.0 × 10-3 mol L-1 respectively was prepared and heated to 500K. The value of Kc for the reaction :
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 112
at this temperature is 60. Predict whether ammonia tends to form or decompose at this stage of concentration.
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 113

Since Q is greater than Kc, backward reaction takes place. So decomposition of NH3 takes place.

Question 8.
At 500 K, Kp value for the reaction
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 114
Find the value of Kp for each of following reactions at the same temperature.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 115
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 116
This reaction is obtained by multiplying the equation a) with three or by multiplying the equation (1) with 1.5.

So Kp for this reaction (Kp)³ of equation (a)
Kp = (1.58 × 105)³ = 3.944 × 1015

Question 9.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 117
is 4.63 × 10-3 at 25°C.
a) What is the value of Kp at this temperature?
b) At 25°C, if the partial pressure of N2O4 (g) at equilibrium is 0.2 atm, calculate equilibrium pressure of NO2(g).
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 118
a) Kp = Kc [RT]∆n
∆n for the above reaction = 2 – 1 = 1
∴ Kp = 4.63 × 10-3 × 0.0821 × 298
= 0.1132 atm.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 119
∴ Equilibriumpressure of NO2 = 0.15atm.

Question 10.
At 27°C, Kp value for the reversible reaction
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 120
0.65, calculate Kc.
Solution:
Kp = Kc[RT]∆n.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 121
∴ Equilibrium constant Kc = 0.0264.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 11.
Kc for the reaction,
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 122
400K, find Kp.
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 123

Question 12.
1 mole of A and 1 mole of Bare taken in a 5 litre flask, 0.5 mole of C is formed in the equilibrium of
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 124
What is molar concentration of each species if the reaction is carried with 2 mole of A, 1 mole of B in a 5 litre flask at the same temperature.
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 125

Question 13.
For the following reaction
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 126
of PCl5. 0.2 mole of PCl5 and 0.6 mole of Cl2 are taken in a 1 litre flask. If Kc = 0.2, predict the direction in which reaction proceeds.
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 127
Q is greater than Kc. So reaction takes place in backward direction.

Question 14.
In an equilibrium
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 128
and B are mixed in a vessel at temperature T. The initial concentration of A was twice the initial concentration of B. After the attainment of equilibrium, concentration of C was thrice concentration of B, calculate Kc.
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 129

Question 15.
A mixture of SO2, SO3 and O2 gases are maintained at equilibrium in 10 litre flask at a temperature at which Kc for the reaction
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 130
is 100. At equilibrium
a) If no. of moles of SO3 and SO2 in flask are same, how many moles of O2 are present.
b) If no. of moles of SO3 in flask is twice the no. of moles SO2, how many moles of O2 are present.
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 131

Question 16.
For TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 132
the equilibrium con centrations of A and B at a temperature are 15 mol L-1. When volume is doubled the reaction has equilibrium concentration of A as 10 mol L-1. Calculate
a) Kc
b) concentration of C in original equilibrium.
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 133
If volume is doubled backward reaction is favoured since the number of moles of reactions are more.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 134

Question 17.
A vessel at 100K contains CO2 with a pressure of 0.5 atm. Some of the CO2 is converted into CO on addition of graphite. Calculate the value of K, if total pressure at equilibrium is 0.8 atm.
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 135
Total pressure at equilibrium = 0.8
equilibrium mixture contains CO and CO2.
∴ (0.5 + x) atm = 0.8 atm.
x = 0.3 atm
∴ Kp = \(\frac{(0.6)^2}{0.2}\) = 1.8atm.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 18.
The Kp value for the reaction
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 136
If the initial pressure of H2 and I2 are 0.5 atm respectively, determine the partial pressure of each gases at equilibrium.
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 137

Question 19.
0.5 mol of H2 and 0.5 mole of I2 react in 10 litre flask at 448°C. The equilibrium constant Kc is 50 for
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 138
a) What is the value of Kp
b) Calculate mole of I2 at equilibrium.
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 139

Question 20.
How much PCl5 must be added to a one little vessel at 250°C in order to obtain a concentration of 0.1 mole of Cl2 at equilibriuin. Kc for
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 140
is 0.0414 M.
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 141
So 0.3415 mol of PCl5 should be added to the 1 litre flask to get 0.1 mol of Cl2 at equilibrium.

Question 21.
Kp for the reaction
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 142
a) Calculate Kc
b) Calculate ∆ G° value using Kc value.
Solution:
a) Kp for the reaction
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 143
is 1.64 × 10-4
Kp = Kc[RT]∆n
Here ∆n = 2 – 4 = -2
∴ Kp = Kc[RT]-2
1.64 × 10-4 = Kc[RT]-2
Kc = 1.64 × 10-4 × (0.0831 × 673)²
= 0.5129.5

b) ∆G° =-2.303 RT log Kc
= – 2.303 × 0.0831 × 673 log 0.5129.5
= 3873 J

Question 22.
Calculate pH of [TS ’15]
a) 10-3 M HCl
b) 10-3 MH2HO4
c) 10-6 M HNO3
d) 0.02 MH2 SO4
Answer:
a) pH = – log [H+] = – log [1 × 10-3] = 3
b) H2SO4 → 2H+ + SO2-4
Since 1 mole of H2SO4 gives 2 moles of H+
Concentration of H+ = 10-3 × 2 = 2 × 10-3
pH = -log [2 × 10-3] = 2.699

c) 10-6M HNO3
pH = – log [10-6] = 6

d) 0.02 M H2 SO4
[H+] = 0.04
(∵ 1 mole of H2SO4 gives 2 moles of H+)
pH = -log [4 × 10-2] = 1.4

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 23.
Calculate the pH for
a) 0.001 M NaOH
b) 0.01 M Ca (OH)2
c) 0.0008M Ba (OH)2
d) 0.004 M NaOH
Solution:
pOH = – log [OH]
pH = 14 – pOH.

a) pOH = – log [OH] = – log [1 × 10-3 J = 3
pH = 14 – 3 = 11

b) 0.01 M Ca(OH)2
Cone, of [OH] = 0.02
∴ 1 mol Ca(OH)2 gives 2 mol OH
pOH = – log [2 × 10-2] = 1.6990
pH= 14- 1.6990= 12.3010

c) Ba(OH)2 → Ba2+ + 2OH
0.0008 0.0016.
pOH = – log [1.6 × 10-3] = 2.7959
pH = 14 – 2.7959 = 11.2041.

d) NaOH -> Na+ + OH-
0.004 0.004
pOH = – log [4 × 10-3] = 2.3980
pH = 14-2.3980 = 11.6020

Question 24.
The pH of a solution is 3.6. Calculate HaO+ ion concentration.
Solution:
pH = 3.6
-log[H+] = 3.6
log [H+] = -3 – 0.6 + 1 – 1
[H+] = 2.5 × 10-4

Question 25.
The pH of a solution is 8.6. Calculate the OH ion concentration.
Solution:
pH = 8.6
pOH = 5.4
– log [OH-] = 10-5.4
[OH] = 10-6 × 100.6 = 100.6 × anti log 0.6
[OH] = 3.98 × 100.6,

Question 26.
What is [H+] for a solution in which
a) pH = 3 b) pH = 4.75 c) = pH = 4.4?
Solution:
a) pH = 3
[H+] = 10-3

b) pH = 4.75
[H+] = 10-4.75
[H+] = 10-5 × 100.25
= 10-5 × antilog 0.25
= 1.778 × 10-5M.

c) pH = 4.4
– log [H+] = 4.4
[H+] = 10-4.4
= 100.25 × 100.6
= 1010-5 × antilog 0.6
= 3.981 × 1010-6 M.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 27.
A solution of 0.005 MH2SO4 is diluted 100 times. Calculate the pH of diluted solution.
Solution:
M1V1 = M2V2
M1 = 0.005 M2 = ?
V1 = 1 V2 = 100
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 144

Question 28.
A solution of HCl has a pH = 3. If one ml of it is diluted to 1 litre, what will be the pH of the resulting solution?
Solution:
pH of HCl = 3
[H+] = 1 × 10-3.
1 m/ is diluted to 1000 ml.
Cone, after dilution = \(\frac{1\times10^{-3}}{100}\) = 1 × 10-6
∴ pH = 6.

Question 29.
What is the pH of HT8 M HCl? [TS ’15]
Solution:
[H+] = 10-8 + 10-7
= 0.1 × -7 + 1 × -7 = 1.1 × -7
pH = – log [1.1 × -7] = 6.96

Question 30.
Calculate the pH of the following basic solutions. [Mar. ’13]
a) [OH] = 0.05 M
b) [OH] = 2 × -4 M
Solution:
a) pOH = -log [5 × 10-2] = 1.3010
pH = 14 – 1.3010 = 12.6990

b) pOH = – log [2 × 10-4] =3.6979
pH = 14 – 3.6979 = 10.3010

Question 31.
2gof NaOH is dissolved in water to give 1 litresolution. What is the pH of the soiution?
Solution:
Molarity of NaOH = \(\frac{2}{40\times1}\)
NaOH -» Na+ + OH- 0.05 0.05
pOH = – log [OH]
= – log [5 × 10-2]
= 1.3010 pH= 14- 1.3010 = 12.6990

Question 32.
Calculate the pH of the following solutions.
a) 0.37 g of Ca(OH)2 dissolved in water to give 500 ml solution
b) 0.3 g of NaOH dissolved in water to give 200 ml solution
c) 0.1825% HCl aqueous solution
d) 1 ml of 13.6 M HCl is diluted with water to give 1 litre solution.
Solution:
a) Molarity of Ca(OH)2

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 145

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 146

Question 33.
How many grams of NaOH are present in 100 ml solution if pH of die solution is 10?
Solution:
pH =10
pOH = 14 – 10 = 4.
[OH] = 10-4
W = V N E
= \(\frac{100}{1000}\) × 10-4 × 40 = 4 × 10-4 gm

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 34.
The value of 1^ is 9.55 x 10-14 at certain temperature. Calculate the pH of water at this temperature..
Solution:
[H+] [OH] = Kw = 9.55 × 10-14
[H+] = \(\sqrt{9.55\times10^{-14}}\) = 3.09 × 10-7
pH = – log [3.09 × 10-7] = 6.51

Question 35.
Calculate the pH of 10-8 M NaOH.
Solution:
[OH] = 10-8 + 10-7
= 0.1 × 10-7 + 1 × 10-7 = 1.1 × 10-7.
pOH = -log [1.1 × 10-7] = 6.96
pH = 14 – 6.96 = 7.04.

Question 36.
150 ml of 0.5 M HCl and 100 ml of 0.2 M HCl are mixed. Find die pH of the resulting solution.
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 147

Question 37.
Calculate the pH of solution obtained by mixing 10 ml of 0.1 M HCl and 40 ml of 0.2 M H2SO4.
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 148

Question 38.
100 ml of pH = 4 solution is mixed with 100 ml of pH = 6 solution. What is the pH of resulting solution?
Solution:
In first solution
[H+] = 10-4
and in the second solution
[H+] = 10-6
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 149
Approximately = 0.5 × 10-4 or 5 × 10-5
pH = – log [5× 10-5] = 4.3

Question 39.
Equal volumes of 0.5 M NaOH and 0.3 M KOH are mixed in an experiment. Find the POH and pH of the resulting solution.
Solution:
Cone, of the mixed solution of NaOH and KOH.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 150
pOH = – log [4 × 10-1] =0.3980
pH = 14-0.3980 = 13.6021.

Question 40.
60 ml of 1 M HCl is mixed with 40 ml of 1M NaOH. What is the pH of resultant solution?
Solution:
HCl + NaOH → NaCl + H2O
Here acid is neutralised with base
So the concentration of acid
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 151

Question 41.
Calculate the pH of a solution which contains 100 ml of 0.1 M HCl and 9.9 ml of 1.0 M NaOH.
Solution:
Here 100 ml of 0.1 M HCl
meq = 100 × 0.1 = 10
9.9 ml of 1.0 M NaOH.
meq = 9.9 × 1 = 9.9 meq
meq of acid left = 10 – 9.9 = 0.1
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 152

Question 42.
What will be the resultant pH when 200 ml of an aqueous-solution of HCl having PH = 2 is mixed with 300 ml of an aqueous solution of NaOH having pH = 12?
Solution:
Concentration of HCl = 10-2
pH of NaOH = 12
pOH of NaOH = 14 – 12 = 2.
Concentration of NaOH = 10-2.
200 ml of 10-2 HCl is mixed with 300 mL of 10-2 NaOH. Since NaOH is more the resultant solution is basic.
Concentration of NaOH left
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 153

Question 43.
50 ml of 0.2 M HCl is added to 30 ml of 0.1 M KOH solution. Find the pH of the solution.
Solution:
Since acid is more than base the resultant solution is acidic.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 154

Question 44.
40 ml of 0.2 MHNO3 when reacted with 60 ml of 0.3 M NaOH, gave a mixed solution. What is the pH of the resulting solution?
Solution:
Since base is more than acid the resultant solution is basic.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 155

Question 45.
50 ml of 0.1 M H2SO4 were added to 100 ml of 0.2 M HNO3. Then the solution is diluted to 300 ml. What is the pH of the solution?
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 156
Concentration of H+ in the resultant solution
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 157

Question 46.
What is the Kw Rvalue in an aqueous solution of pKw = 13.725?
Solution:
pKw = -logKw
Kw = 1.884 × 10-14

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 47.
The ionic product of water at 80°C is 2.44 × 10-13. What are the concentrations of hydronium ion and the hydroxide in pure water at 80°C?
Solution:
Ionic product of water at 80°C = 2.44 × 10-13
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 158

Question 48.
The ionization constant for water is 2.9 × 10-14 at 40°C. Calculate [H3O+], [OH], pH and pOH for pure water at 40°C.
Solution:
The ionisation constant for water at 40°C
= 2.9 × 10-14
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 159

Question 49.
Calculate the pH of
a) 0.002 M acetic acid having 2.3% dissociation.
b) 0.002 M NH4OH having 2.3% dissociation.
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 160
[H+] = Cα = 0.002 × 0.023 = 4.6 × 10-5
pH = – log [4.6 × 10-5] = 4.3372.

b) [OH]= 4.6 × 10-5
pOH = 4.3372
pH = 14-4.3372 = 9.66.

Question 50.
Calculate Ka of acetic acid from equilibrium concentration given below.
[H3O+] = [CH3COO] = 1.34 × 10-3 M,
[CH3COOH] = 9.866 × 10-2 M
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 161

Question 51.
Calculate pH of 0.1 M acetic acid having K = 1.8 × 10-5.
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 162
Ka = \(\frac{(C \alpha)(C \alpha)}{C(1-\alpha)}\)
or Ka = Cα² (a in the denominator can be neglected)
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 163

Question 52.
The pH of 0.1 M solution of weak mono protic acid is 4.0. Calculate its [H+] and Ka.
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 164
Neglecting a in the denominator.
Ka = 10-7

Question 53.
Ka of 0.02 M CH³ COOH is 1.8 × 10-5. Calculate
a) [H3O+] b) % ionization c) pH
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 165
[H3O+] = Cα = 0.02 × 3 × 10-2 = 6 × 10-4
% Ionisation = 3 x 10“2 x 100 = 3%.
pH = – log [H3O+]
= -log [6 × 10-4]
= 3.22.

Question 54.
Calculate the pH of 0.01 M solution of CH3COOH. Ka for CH3COOH at 298 K is 1.8 × 10-5.
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 166
α = 4.1 × 10-2
∴ [H3O+] = 0.01 × 4.1 × 10-2 = 4.1 × 10-4
pH = -log [H3O+]
s = -log (4.1 × 10-4) = 3.38.

Question 55.
The pH of 0.1 M solution of an organic acid is 4.0. Calculate the dissociation constant of the acid.
Solution:
pH of the solution = 4
∴ [H3O+] = 10-4
Organic acid HX ionises
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 167

Question 56.
The ionization constants of HF, H COOH and HCN at 298 K are 6.8 × 10-4, 1.8 × 10-4 and 4.8 × 10-9 respectively. Calculate the ionization constants of the corresponding conjugate base.
Solution:
Kw = Ka × Kb
HF → H+ + F
Ionisation constant of F
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 168
Similarly for
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 169

Question 57.
Find the concentration of hydroxide ion in a 0.25 M solution of trimethylamine, a weak base.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 170
Solution:
Ionisation constant of weak base Kb
Suppose α is the degree of association of the base
At equilibrium
[trimethyl amine] = 0.25 (1 – α) = 0.25 M.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 171

Question 58.
The 0.005 M monobasic acid has a pH of 5. What is the extent of ionization ?
Solution:
pH of the solution = 5
[H+] = 10-5
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 172

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 173

Question 59.
50 ml of 0.1 M NH4OH, 25 ml of 2 M NH4Cl were used to make a buffer. What is the pH if pKa is 4.8?
Solution:
For a basic buffer solution
pOH = pKb + log\(\frac{M_1V_1}{M_2V_2}\)
M1 = moles of salt 2
M2 = moles of base 0.1
V1 = Volume of salt 25 ml
V2 = Volume of base 50
pOH = 4.8 + log\(\frac{2\times25}{0.1\times50}\)
= 4.8 + log 10 = 5.8
pH = 14 – 5.8 = 8.2

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 60.
The pH of a buffer prepared by mixing 50 ml of 0.2 M CH3COOH and 25 ml of CH3COONa is 4.8. If the pKa is 4.8, what is the strength of CH3COONa?
Solution:
For acidic buffer solution
pH = pKa + log\(\frac{[Salt]}{[Acid]}\) = pKa + log\(\frac{M_1V_1}{M_2V_2}\)
M1 = moles of salt ?
M2 = moles of base 0.2
V1 = Volume of salt 25
V2 = Volume of acid 50
pH = 4.8 pKa = 4.8
When the [Salt] = [Acid] pH = pH.
∴ M1 × 25 = 0.2 × 50
M1 = \(\frac{2.5\times50}{25}\) = 0.4 M.

Question 61.
50 ml of 0.1 M sodium acetate, 25 ml of 0.2 M acetic acid were added together to form the buffer solution. pKa of CH3COOH is 4.8. Find the pH of the solution.
Solution:
For acidic buffer
pH = pKa + log\(\frac{[Salt]}{[Acid]}\)
[Salt] =VoIume of Salt x Moles of Salt = M1V1
[Acid] = Volume of acid x Moles of acid = M2V2
pH = 48 + l0g\(\frac{50\times0.1}{25\times0.2}\)
∴ pH = 4.8

Question 62.
When 20 ml of 0.1 M NH4OH are added to 20 ml of MNH4Cl solution, the pH of the buffer formed is 8.2. What is the pKb of NH4OH?
Solution:
For basic buffer
pOH – PKb + log\(\frac{[Salt]}{[Acid]}\)
Given the pH = 8.2
∴ pOH = 14 – 8.2 = 5.8.
5.8 pKb + l0g\(\frac{20\times1}{20\times0.1}\)
5.8= pKb + log 10
pKb = 5.8 – 1 = 4.8

Question 63.
One litre of buffer solution contains 0.1 mole of acetic acid add 1 mole of sodium acetate. Find its pH if pKa of CH3COOH is 4.8.
Solution:
For acidic buffer
pH = pKa + log\(\frac{[Salt]}{[Acid]}\)
= 4.8 + log\(\frac{1}{0.1}\)
= 4.8 + log 10 = 4.8 + 1 = 5.8.

Question 64.
50 ml of 1 M CH3COOH solution, when added to 50 ml of 0.5 M NaOH gives a solution with a pH value ‘X’. Find the value of ‘X’, pKa of acetic acid is 4.8.
Solution:
CH3COOH + NaOH → CH3COONa + H2O
50 ml of 0.5 M NaOH neutralises the acetic acid
V1N1 = V2N2
50 × 0.5= V2 × 1
∴ V2 = \(\frac{50\times0.5}{1}\) = 50
So 50% acetic acid is neutralised.
Therefore the resulting solution contains equal amounts of acetic acid and sodium acetate. So
pH = 4.8 + log \(\frac{[Salt]}{[Acid]}\) = 4.8

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 65.
The solubility product of Ag Cl is 1.6 × 10-10 mol²/ L². What is its solubility?
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 174

Question 66.
The solubility product of Zr (OH)2 is 4.5 × 10-17 mol³ L-3. What is solubility?
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 175

Question 67.
The solubility of Ag2 CrO4 is 1.3 × 10-4 mol L-1. What is the solubility product?
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 176
Solubility = 1.3 × 10-4
Ksp = 4s³ = 4 × (1.3 × 10-4
= 8.78 × 10-12

Question 68.
The solubility of A2B = 2 × 10-3 mol L-1. What is solubility product?
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 178
Ksp = [A]² [B]
= (2s)² (s) = 4s²
Solubility s = 2 × 10-3 mol L-1
Ksp = 4(2 × 10-3)³= 3.2 × 10-10

Question 69.
The solubility product of a salt AB = 10-10 mol² L-2. What is solubility?
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 179
Ksp = [A] [B] = s × s = s²
s² = 10-10
s = 10-5 mol L-1.

Question 70.
PQ and RS2 are two sparingly soluble salts. Their solubility products are equal and each equal to 4.0 x 10-18. Which salt is more soluble?
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 180
∴ RS2 is more soluble.

Question 71.
In a 0.1 M solution, acetic acid is 1.34% ionized. Calculate [H+], [CH3COO] and [CH3COOH] in the solution and calculate Ka of acetic acid.
Solution:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 181

Additional Questions & Answers

Question 1.
PCl5, PCl3 and Cl2 are at equilibrium at 500 K and having concentration 1.59M PCl3, 1.59M Cl2 and 1.41 M PCl5. Calculate Kc for the reaction,
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 182
Answer:
The equilibrium constant Kc for the above reaction can be written as,
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 183

Question 2.
The value of ∆GΘ for the phosphorylation of glucose in glycolysis is 13.8 kJ/mol. Find the value of Kc at 298 K.
Answer:
∆GΘ = 13.8 kJ / mol = 13.8 × 10³J/ mol
Also, ∆GΘ = – RT InKc
Hence, In Kc = -13.8 × 10³J/mol (8.314 J mob-1 K-1 × 298 K)
In Kc = -5.569
Kc = e-5.569
Kc = 3.81 × 10-3

Question 3.
What will be the conjugate bases for the following Bronsted acids: HF, H2SO4 and HCO2-3?
Answer:
The conjugate bases should have one proton less in each case and therefore the corresponding conjugate bases are: F, HSO4 and CO2-3 respectively.

Question 4.
Write the conjugate acids for the following Bronsted bases: NH2, NH3 and HCOO.
Answer:
The conjugate acid should have one extra proton in each case and therefore the corresponding conjugate acids are: NH3, NH+4 and HCOOH respectively.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 5.
The species: H2O, HCO3, HSO4 and NH3 can act both as Bronsted acids and bases. For each case give the corresponding conjugate acid and conjugate base.
Answer:
The answer is given in the following table:

SpeciesConjugate acidConjugate base
H2OH3O+OH
HCO3H2CO3CO2-3
HSO4H2SO4SO2-4
NH3NH+4NH2

Question 6.
The concentration of hydrogen ion in a sample of soft drink is 3.8 × 10-3M. What is its pH?
Answer:
pH = – log[3.8 × 10-3]
= -{log[3.8]+log[10-3]}
= – {(0.58) + (-3.0)} = – {-2.42} = 2.42
Therefore, the pH of the soft drink is 2.42 and it can be inferred that it is acidic.

Question 7.
Calculate pH of a 1.0 × 10-8 M solution of HCl.
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 184
Kw = [OH][H3O+] = 10-14
Let, x = [OH] = [H3O+] from H2O. The H3O+ concentration is generated (i) from the ionization of HC1 dissolved i.e.,
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 185
and (ii) from ionization of H2O. In these very dilute solutions, both sources of H3O+ must be considered:
[H3O+] = 10-8 + x
Kw = (10-8 + x)(x) = 10-14
or x² + 10-8 x – 10-14 = 0
[OH] = x = 9.5 × 10-8
So, pOH = 7.02 and pH = 6.98

TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases

Question 8.
Calculate the solubility of A2X3 in pure water, assuming that neither kind of ion reacts with water. The solubility product of A2X3, Ksp = 1.1 × 10-23
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 7 Chemical Equilibrium and Acids-Bases 186
Ksp = [A3+]² [X2-]³ = 1.1 × 10-23
If S = solubility of A2X3, then
[A3+] = 2S; [X²] = 3S
therefore, Ksp = (2S)²(3S)³ = 108S5
= 1.1 × 10-23
thus, S5 = 1 × 10-25
S = 1.0 × 10-5 mol/L.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 5th Lesson మా భాగోతంలో మేము Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 5th Lesson మా భాగోతంలో మేము

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
పాఠ్యాంశం ఆధారంగా చిందు భాగోతం ప్రదర్శన గురించి తెలుపండి.
జవాబు:
చిందు భాగవతం ప్రదర్శించడానికి ముందు నాలుగు గుంజలు, వెనక రెండు గుంజలు పాతి పందిరి వేస్తారు. ఆ పందిరి కిందనే భాగోతం ప్రదర్శిస్తారు. పందిరి లేకుంటే భాగోతం ఆడరు. పందిరిని చాందిని అని కూడా అంటారు. పందిరికి మూడుపక్కల ఎడ్లకు కట్టే పగ్గాల కంటే లావుగా ఉండే జనుముతో చేసిన తాళ్లను కట్టేవారు. భాగోతం చూడడానికి వచ్చిన వారు మీద పడకుండా ఈ తాళ్ళను కట్టేవారు.

దొమ్మరి బిడ్డ గడ (రెండువైపులా కర్రలు పాతి వాటి మధ్యలో తాడు కట్టేవారు. ఆ తాడుపై పెద్ద కర్ర పట్టుకొని నడిచేవారు) ఎక్కి, సాలా పులిగోలిగా అని బియ్యం సల్తది. మాదిగ చిందోల్లు ఎల్లమ్మ యేషం గట్టి చెరువులు మొకం కడిగితేనే మోక్షం, బరుకతు అని భావించే వారు. అట్లాంటిది మారిపోయి నడి ఊర్లో భాగోతం ఆడటం ఎల్లమ్మ తాతల కాలంలోనే ప్రారంభమైంది.

“ఇవ్వాల చిందు భాగోతం ఆడుతుండ్రట, పోవాలరా” అనేవారు. ఇవ్వాల “ఎల్లమ్మ ఆట ఆడుతున్నరు. గావు పట్టేదున్నదట పోవాల” అని ఊరివాల్లు వచ్చేవారు. పాత రోజుల్లో రాత్రులు ఊర్లో భాగోతం ఆడుతున్నపుడు మంగలోలు దివిటీలు పట్టేవారు.

వేషాలు తయారు అయేటపుడు ఎవరూ చూడకుండా జాగ్రత్తపడేవారు. తెరముందు ఆడేటప్పుడు మాత్రమే అందరూ చూడాలి అనుకునేవారు. అందుకోసం మాదిగ ఇండ్లల్లో వేషం ధరించేవారు. అలా కుదరనప్పుడు పందిరికి కొంత దూరంలోనో, అలాకూడా కుదరనప్పుడు చుట్టూ దుప్పటి కట్టుకొని రంగులు వేసుకునే వారు. రంగులు వేసుకున్నాక దుప్పటి కప్పుకొని భాగోతం ప్రదర్శించే పందిరి లోపలికి వచ్చేవారు. కళాకారులు ఎవరి వేషం (మేకప్) వాల్లే వేసుకునే వారు. ఎవరి అద్దం వాల్లదగ్గరే ఉండేది.

మొకంకు రేవిడిని, లేకుంటే పసుపు పచ్చ పౌడరును వేసుకునే వారు. తెల్ల వెంట్రుకలు కావాలంటే మెంచు, లేదా అర్దూలం (జింక్ ఆక్సైడ్) వాడేవారు. ఆ అర్దూలం చెమటకు వెంటనే కరిగిపోయేది. చూసేవారు కంటికి ధారలుపడేటట్టు ఏడుస్తున్నారు అనుకునే వాళ్ళు.

పాత రోజుల్లో ఏడుపు రావాలంటే కంట్లో వేలు పెట్టుకోవడం లేదా నూనె చుక్కలు వేసుకునేవారు. కాని ఎల్లమ్మకు దుఃఖం పాట పాడగానే ఏడుపు వచ్చేది. భాగోతం చూసేవారు కూడా వెక్కివెక్కి ఏడ్చేవారు. వారు ఏడిస్తే చీరకొంగులు తడిసిపోయేవి. అంత కష్టపడి భాగోతాన్ని రసవంతంగా ప్రదర్శించేవారు. సత్యహరిశ్చంద్ర భాగోతం ఆడితే చూసేవారు కూడా ఏడ్చేవారు. అలా ప్రదర్శిస్తున్నప్పుడు ఒక్కోసారి ఆఊరి దొరలు “మేం ఇట్లనే కొంగులు పెట్టుకొని ఏడుద్దుమా? బంజేస్తరా? ఓ గంగారం!, ఓ ఎల్లవ్వా! ఇదేం ఏడుసుడు. ఏం కథ, దేవుడా… జర బందు జేయుండ్రి గదా!” అని చెప్పేవారు. అంత లీనమై ఆ ప్రదర్శనను చూసేలా ఆడేవారు. అంత కష్టపడి ప్రదర్శిస్తేనే ఆ కళకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు భాగోతం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభిస్తే సాయంత్రం ఆరు, యేడు గంటల దాకా ఆడతారు.

ఈ భుజకీర్తులు, కిరీటాలను అంతసేపు అట్లనే ధరించాలి. వేషాల మధ్య తబలకొట్టినా కూడా వాటిని అలానే ధరించేవారు. భాగోతం పూర్తయి ఇంటికి వచ్చి, ఆరతి ఇచ్చిన తరువాతనే వేషాన్ని విప్పేవారు.
ప్రదర్శన ప్రారంభ ముగింపు సన్నివేశాలు: ఏదైనా గ్రామంలో ప్రదర్శన ప్రారంభించే ముందు ఆవూర్లోని విశ్వబ్రాహ్మణుల ఇంటికి వెళ్లి వారి కొలిమికి నమస్కరించేవారు. భాగోతం ఆడటం అయిపోయినంక రాముని

పేరుతో మంగళహారతి ఇస్తారు. పక్కవాయిద్యాల వారు కూడా మంగళారతి పాట పాడేవారు. ప్రధాన వేషం ధరించిన స్త్రీ పాత్ర మంగళహారతి పట్టుకొని ప్రేక్షకుల దగ్గరికి పొతే, వారు ఆ హారతికి నమస్కరించి వారికి తోచినంత డబ్బును హారతి పళ్ళెంలో వేసేవారు. ఆ తరువాత ఆ హారతితోనే కళాకారుల బృందం అంతా ఇంటికి వెళ్తారు. అందరు కలిసి మరొక్కసారి హారతి తీసుకుంటారు.

హారతి ఒకరినొకరిని హృదయాలకు హత్తుకుని ఆడవారితో ఆడవారు, మగవారితో మగవారు దాసున్ని అనే అర్థంలో ‘దాసున్, దాసున్’ అనుకుంటారు. అప్పుడు భాగోతం సామాగ్రినంతా తీసి, ఎవరి సామాను వారు సర్దుకొని వేషాన్ని విప్పేస్తారు. ప్రదర్శనలో భాగంగా అరేయ్ దుర్మార్గా అని, ఓరి సుగ్రీవా అని పాడి, ఎగిరి తంతారు. అలా చేయడం తప్పు కాబట్టి భాగోతం పూర్తికాగానే పెద్దవారి కాళ్లకు నమస్కరిస్తారు. అలా భాగోతంలో అన్నా అనకున్నా, తన్నినా తన్నకున్నా, చిన్నవారు పెద్దలకు నమస్కరిస్తారు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము

ప్రశ్న 2.
చిందు భాగోతం ప్రదర్శనకు వస్తువుల తయారీని వివరించండి.
జవాబు:
ప్రదర్శనకు వాడే వస్తువుల తయారీ : చిందు భాగవత ప్రదర్శనలో అలంకరణకు చాల ప్రాధాన్యత ఉంది. అలంకరణలో భాగంగా వాడే భుజకీర్తులు, కిరీటాలు మొదలైన ఆభరణాలను కళాకారులే తయారు చేసుకునేవారు. కొంత మంది మగవారికి మాత్రమే వాటిని తయారు చేయడం వచ్చేది. పొనికి కట్టెతో వీటిని తయారు చేస్తారు. దాన్ని బూరుగు కట్టె అనికూడా అంటారు. అగ్గిపుల్లలను కూడా ఈ కర్రతోనే తయారు చేస్తారు. కలిపెల్లిగుట్టకు ఈకర్ర చాలా లభించేది. పూర్వం పెద్దపెద్ద గుట్టలు, అడవులు ఉండేవి.

దొనకంటి, కథారుపల్లె వైపు ఈ కలప లభించేది. అడవులను నరికిన కారణంగా ఇప్పుడు లభించడం లేదు. భుజకీర్తులు, కిరీటాల డిజైన్లు చెక్కుడు, అంతా వారే తయారు చేసుకునేవారు. పురుషుల కిరీటము చేయడానికి పన్నెండు నెలలు, ఆడవారి కిరీటం చేయడానికి పద్దెనిమిది నెలలు పట్టేది.

కష్టపడి చేసిన నగలను జాగ్రత్తగా కాపాడుకొని పది, పన్నెండేండ్లు ఉపయోగించేవారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అవి పనికి రాకుండా పోయేవి. ఆడవాళ్ళ హారాలు, దండలు తయారు చేయడం చాలా కష్టం. శంఖ చక్రాలు, కిరీటము, భుజకీర్తులు, సూర్య కిరీటము, మకర కుండలాలు, కంఠసారె, పెద్ద పేరు ఇవన్నీ రాజు వేషానికి అవసరమవుతాయి.

జడ, కొప్పుజడ (దాన్ని షాంపూజడ అంటారు) సిగరేకులు, పక్క గొలుసు, చెక్క బవిలీలు, గూబగున్నాలు వేలాడే గున్నాలు స్త్రీ వేషానికి అవసరం. మిగతా జిల్లాల చిందు కళాకారులు ఎన్నో నగల్ని తీసేస్తున్నారు. కానీ నిజామాబాదు జిల్లా కళాకారులు మొదటి నుంచి ఉన్నవాటిని ఇప్పటి దాకా వాడుతున్నారు.

కిరీటాలు, భుజకీర్తులు కట్టుకొని యేషాలు యేసి, ఆది, ఆటయినంక సూసుకుంటే అవన్నీ సెమటకు ఉబ్బేవి. ఆ నగలను ఆరు, యేడు గంటల పాటు ధరించే ఉండాలి. ప్రదర్శన పూర్తయ్యేవరకు నగలను ‘విప్పకపోయేవారు. అందుకోసం వేషాలు వేసుకునేటప్పుడే అవి జారిపోకుండా గట్టిగ లాగి కట్టేవారు.

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
భాగోతం ప్రదర్శనకు వేదికను ఎలా సిద్ధం చేసేవారు ?
జవాబు:
చిందు భాగవతం ప్రదర్శించడానికి ముందు నాలుగు గుంజలు, వెనక రెండు గుంజలు పాతి పందిరి వేస్తారు. ఆ పందిరి కిందనే భాగోతం ప్రదర్శిస్తారు. పందిరి లేకుంటే భాగోతం ఆడరు. పందిరిని చాందిని అని కూడా అంటారు. పందిరికి మూడుపక్కల ఎడ్లకు కట్టే పగ్గాల కంటే లావుగా ఉండే జనుముతో చేసిన తాళ్లను కట్టేవారు. భాగోతం చూడడానికి వచ్చిన వారు మీద పడకుండా ఈ తాళ్ళను కట్టేవారు.

ప్రశ్న 2.
భుజకీర్తులు, కిరీటాల తయారీ ఎలా జరిగేది ? (V.Imp) (Model Paper)
జవాబు:
చిందు భాగవత ప్రదర్శనకు అవసరమైన ఆభరణాలను పొనికి కట్టెతో తయారుచేస్తారు. దాన్ని బూరుగు కట్టె అనికూడా అంటారు. అగ్గిపుల్లలను కూడా ఈ కర్రతోనే తయారు చేస్తారు. భుజకీర్తులు, కిరీటాల డిజైన్లు చెక్కుడు, అంతా వారే తయారుచేసుకునేవారు. పురుషుల కిరీటము చేయడానికి పన్నెండు నెలలు, ఆడవారి కిరీటం చేయడానికి పద్దెనిమిది నెలలు పట్టేది. కష్టపడి చేసిన నగలను జాగ్రత్తగా కాపాడుకొని పది, పన్నెండేండ్లు ఉపయోగించేవారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అవి పనికి రాకుండా పోయేవి. ఆడవాళ్ళ హారాలు, దండలు తయారు చేయడం చాలా కష్టం.

ప్రశ్న 3.
భాగోతం ఆడిన తరువాత వాటాలు ఎలా పంచుకునేవారు ?
జవాబు:
భాగోతం ఆడిన తరువాత హారతి పళ్ళెంలో వేసిన డబ్బును వాటాలు వేసుకొని పంచుకుంటారు. ప్రదర్శనలో పాల్గొన్న భార్యాభర్తలకు ఒక వాటా, పెళ్లి కాని పిల్లలుంటే, వాళ్లు ఆడితే, ఒక వాటాలో ఐదు భాగాలు చేసి ఆడపిల్లలకు రెండు భాగాలు, మగ పిల్లలయితే మూడు భాగాలు ఇస్తారు. ఇద్దరు భార్యాభర్తలు ఉంటే ఒక పాలు ఇస్తారు కాని ఎల్లమ్మకు భర్తలేడు. అయినా ప్రధాన పాత్రలు ధరిస్తుంది కాబట్టి ఒక వాటా ఇచ్చేవారు. పెండ్లయి ఒక్కడే భాగోతంలో ప్రధాన వేషం వేస్తే కూడా ఒక భాగం ఇస్తారు.

అతనికి భార్యతో విడాకులైనా, ఆమె చనిపోయినా ఆయనకు వాటా ఇస్తారు. మరి పెండ్లయినా చిన్న వేషం ధరిస్తే పాలు ఇవ్వరు. మూడు భాగాలే ఇస్తారు. ఈ పంపకాలు గురించి అప్పుడప్పుడు గొడవలు కూడా అవుతాయి. మళ్ళీ వారిలో వారే పరిష్కరించుకుంటారు.

ప్రశ్న 4.
చిందుల ఎల్లమ్మ ప్రదర్శనలు, పురస్కారాలు తెలుపండి.
జవాబు:
చిందు ఎల్లమ్మ ఇచ్చిన ప్రదర్శనలు : ఎల్లమ్మ నాలుగేళ్ల వయసులోనే బాలకృష్ణుని వేషంతో చిందు యక్షగాన రంగంలో అడుగు పెట్టింది. 1918లో కళారంగంలో ప్రవేశించిన ఎల్లమ్మ గ్రామాల్లో కొన్ని వేల ప్రదర్శనలిచ్చింది. ఎల్లమ్మ తొలి అధికారిక ప్రదర్శన 1979లో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఇచ్చింది. మొదటి రాష్ట్రస్థాయి ప్రదర్శన 1980లో రవీంద్రభారతిలో నాటి ముఖ్యమంత్రి సమక్షంలో ఇచ్చింది. 1984వ సంవత్సరంలో మాస్కో నగరంలో తొలి అంతర్జాతీయ ప్రదర్శన ఇచ్చింది. 1986లో ఢిల్లీలో జరిగిన అప్నా ఉత్సవ్ జాతీయ ప్రదర్శన ఇచ్చింది.

ఎల్లమ్మ పొందిన అవార్డులు : చిందు కళలో తన అభినయానికి 1998-99 లో కళారత్న పురస్కారం, 1999లో హంస పురస్కారం, 2004లో రాజీవ్ ప్రతిభా పురస్కారాలు అందుకుంది. 1982లో రాష్ట్ర సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వం లభించింది. 2004లో అప్పటి ప్రభుత్వం ఆమె గౌరవార్ధం నిజామాబాద్ నుండి బోధన్ వరకు గల రహదారికి ‘ఎల్లమ్మ రహదారి’గా నామకరణం చేసింది.

III ఏకపద/వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1. ఎల్లమ్మ ఏ వయసులో రంగస్థల ప్రవేశం చేసింది ?
జవాబు:
నాలుగేళ్ల వయసులో.

ప్రశ్న 2.
ఎల్లమ్మ ప్రదర్శన చూసి ప్రశంసించిన నాట్యాచార్యుడు ఎవరు ?
జవాబు:
నటరాజ రామకృష్ణ.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము

ప్రశ్న 3.
ఎల్లమ్మ తొలి అధికారిక ప్రదర్శన ఏ సంవత్సరంలో ఇచ్చింది ?
జవాబు:
ఎల్లమ్మ తొలి అధికారిక ప్రదర్శన 1979లో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఇచ్చింది.

ప్రశ్న 4.
1999లో ఎల్లమ్మ పొందిన పురస్కారం ఏది ?
జవాబు:
హంస పురస్కారం

ప్రశ్న 5.
ఎక్కడినుండి ఎక్కడి వరకు ఎల్లమ్మ రహదారి అని పిలుస్తారు ?
జవాబు:
నిజామాబాద్ నుండి బోధన్ వరకు ఉన్న రహదారిని.

ప్రశ్న 6.
భుజకీర్తులు, కిరీటాలు ఏ కట్టెతో తయారుచేస్తారు ?
జవాబు:
పొనికి లేదా బూరుగు కట్టె.

ప్రశ్న 7.
న్యాయమున్నచోట ఎవరు ఉంటారు ?
జవాబు:
నారాయణుడు.

ప్రశ్న 8.
అలాయి బలాయి ఎప్పుడు తీసుకుంటారు ? (V.Imp) (Model Paper)
జవాబు:
ప్రదర్శన ముగిసిన తరువాత హారతి తీసుకున్న తరువాత.

కఠిన పదాలకు అర్థములు

71వ పుట

జానపద కళ = జానపదుల అంటే గ్రామీణ ప్రజల కళ
ఔన్నత్యం = గొప్పతనం
ఆసక్తి = కోరిక, ఇష్టం
స్థిరపడ్డారు = స్థిరనివాసం ఏర్పరుచు కున్నారు
ప్రాయం = వయసు
వేషం = పాత్ర ధరించడం
అడుగుపెట్టింది (జాతీయం) = ప్రారంభించింది
అలరించింది. = సంతోషపరిచింది
ఉగ్రరూపం = భయం కలిగించే రూపం
వైవాహిక జీవితం = వివాహ జీవితం
స్వస్తి పలకడం
(జాతీయం) = ముగింపు చెప్పడం
మేటి = గొప్ప, ప్రధాన
పామర స్త్రీ = చదువురాని మహిళ
అభినయం = నటన
విస్మయం = ఆశ్చర్యం
అరుదు = తక్కువ
ప్రశంసించారు = మెచ్చుకున్నారు
సమక్షంలో = ఎదురుగా
విశిష్ట సభ్యత్వం = ప్రత్యేక సభ్యత్వం

72వ పుట

పురస్కారం = గౌరవం, సన్మానం
గౌరవార్థం = గౌరవ సూచకంగా
నామకరణం = పేరుపెట్టడం
గుంజలు = కర్ర స్థంబాలు
ఎనక = వెనక
పందిరేస్తం = పందిరి వేస్తాం
ఆడేది = ప్రదర్శించేది
పక్కల = వైపుల
సోల్లు = లావుగా ఉండే జనుముతో చేసిన తాళ్ళు
దొడ్డుగా = లావుగా
మస్తుకోరుతనం = కావాలని అల్లరి చేయాలనే
నడి ఊల్లె = ఊరి మధ్యలో
గడి + ఎక్కి = వెదురు కర్ర సహాయంతో తాడుపై నడవడం
బరుకతు (ఉర్దూ పదం) = లాభం కంటే మించినది
దొమ్మరి బిడ్డ = దొమ్మరి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి
సల్లా పులిగోలిగా = ఒక రకమైన అరుపు
సల్తది = చల్లుతది
మోక్షం = పుణ్యం, కైవల్యం
అంటుండ్రి = అనేవారు

73వ పుట

గావు పట్టుట = పశువు గొంతు కొరికి బలి ఇవ్వడం
ఊరోళ్ళు = ఊరి జనం
దివిటీలు = కాగడాలు
పడుతుండ్రి = పట్టుకునే వారు
యేషాలు = వేషాలు
సూడద్దు = చూడకూడదు
తెరముందే = వేదికపైనే
సూడాల = చూడాలి
భాగ్యం = సంపద
మాదిగిండ్లల్ల = మాదిగ కులస్థుల ఇండ్లలో యేషాలు
యేసుకుంటుంటిమి = వేషం ధరించే వారం
పందిట్లకు = పందిరి లోపలికి
అస్తం = వస్తాము
రేవిడి = రేగడి మన్ను
మెంచు = తెల్లని పదార్ధం
అర్దూలం = జింక్ ఆక్సైడ్
నూరి = రుద్ది
లావు = చాలా
ఏసుకుంటుంటిమి = వేసుకునే వారం
ఏడుపోస్తది = దుఃఖం వస్తుంది
ఎగ పోస్తరు = వెక్కివెక్కి ఏడుస్తారు
చెంగులు = చీర కొంగులు
కంగారు కంగారుగా = చిందరవందరగా
అయితయు = అవుతాయి
నేరుస్తం = నేర్చుకుంటాము
రంజు కట్టిస్తాం
(జాతీయం) = కొంగులు పట్టుకొని ఏడిపిస్తం
యెడబాసి = విడిపోయి
అమ్మినంక = అమ్మిన తరువాత

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము

74వ పుట

ప్రాణ + ఈశ = భర్త
నను బాసి పోయెదవ = నన్ను వదిలి వెళ్తావా
ప్రాణంబు = ప్రాణాలను
యెటుల = ఏవిధంగా
భరియింతు = కాపాడుకుంటాను
నయ్యయ్యో = అయ్యో
పశువులనమ్మిన పగిది = పశువులను అమ్మిన విధంగా
శిశువును = కొడుకును
నను = నన్ను
అమ్మించి = అమ్మివేసి
వశము గానట్టి = భరించలేని
ఆపదలు = కష్టాలు
వచ్చే మనకు = మనకు వచ్చాయి
మంది = జనాలు, ప్రేక్షకులు
ఎక్కెక్కి = వెక్కి వెక్కి
ఏడుస్తుండ్రి = ఏడ్చే వారు
దొరలూ = పెత్తందారులు
ఇట్లానే = ఈ విధంగానే
ఏడుద్దుమా = ఏడ్చుకుంటూ ఉండాల్నా
బంజేస్తరా = ముగిస్తారా, ఆపేస్తారా
ఇట్లా పేరు వచ్చింది = ప్రఖ్యాతి లభించింది
అచ్చింది = వచ్చింది
భుజకీర్తులు = – భుజాలపై ఉండే ఆభరణాలు
కిరీటాలు = మకుటాలు
మొగోళల్లే, పొనికి కట్టే, = పురుషులే
బూరుగు కట్టే = ఆభరణాలు తయారు చేయడానికి వాడే ఒకరకం కర్ర
మస్తుగ = ఎక్కువగా
దొరుకుతుండే = లభించేది
ఉంటుండే = ఉండేవి
గట్టు యాడుంది = అడవి ఎక్కడుంది
సెట్టు యాడుంది = చెట్లు ఎక్కడున్నాయి
నాశనం చేసిరి = కనబడకుండా చెడగొట్టారు
ఆడోల్ల నగల కాడికెల్లి = ఆడవారి నగలు కూడా
చేసేతందుకు = చేయడానికి
యాడాది నర్దం = పద్దెనిమిది నెలలు
పడుతది = పడుతుంది
నడుస్తాయి = ఉపయోగించవచ్చు
రేపే ! అంటయి = త్వరగా పాడవుతాయి
హారాలు, పేర్లు = దండలు

75వ పుట

శంఖ చక్రాలు, కిరీటము,
భుజకీర్తులు, సూర్య
కిరీటము, మకర
కుండలాలు, కంఠసారె,
పెద్ద పేరు, జడ, కొప్పుజడ
సిగరేకులు, పక్క గొలుసు,
సెక్క బవిలీలు, గూబగున్నాలు,
వేలాడే గున్నాలు = ఇవన్నీ వేషధారణలో భాగంగా ధరించే ఆభరణాలు
మకర కుండలాలు = మొసలి ఆకారంలో ఉండే చెవులకు పెట్టుకునే నగలు
కంఠసారె = కంఠానికి పెట్టుకునే ఒక ఆభరణం
సిగరేకులు = శిఖలో పెట్టుకునే ఆభరణాలు
సెక్క బవిలీలు = చెక్కతో చేసిన నగలు
గూబగున్నాలు = చెవులకు వేలాడే నగలు
దాక = వరకు
సెమటకు = చెమటకు
అవ్విటిని = వాటిని
ఆపగాలగాల = వేసుకొని మోయాలి
యిప్పేది = విప్పడం
బద్దం గుంజి = గట్టిగా లాగి
పొద్దుగాల = ఉదయం
పొద్దువంగినాక = సూర్యాస్తమయం తరువాత, సాయంత్రం
అట్లనే = అలాగే
నడిమిట్ల = మధ్యలో
ఆరతి ఇచ్చిన మంటేనే = మంగళహారతి ఇచ్చిన తరువాతనే
అవ్విటను = వాటిని, నగలను
ఇసబ్రహ్మ = విశ్వబ్రాహ్మకు
సురూ, షురూ = ప్రారంభం
తిత్తి = కొలిమిలో గాలి ఊదడానికి తోలుతో చేసిన పరికరం
చేతిల కత్తి = చేతిలో ఉండే కత్తి
చేసిచ్చిండ్లు = చేసి ఇచ్చారు
కొంగవలి కత్తి = వంకరగా ఉండే కత్తి
మేళం = కళాకారుల సమూహం
మేటి యేశం = ప్రధాన పాత్ర
ఎంత తోస్తే అంత = ఎంత వేయాలని అనిపిస్తే అంత, తోచినంత
మంగళారతి తీసుకుంటరు = హారతికి నమస్కరిస్తారు
ఇచ్చుడు ఉంటది = ఇవ్వడం ఉంటుంది
అదయినంక = ఆతరువాత
ఇంటిస్తం = ఇంటికి వస్తారు

76వ పుట

అలాయి బలాయి = ఆలింగనం
దాసున్ని = సేవకున్ని
జండర్ సంబంధం లేకుండా = లింగ భేదం పాటించకుండా
ಅಲ್ಲು = వారు
అరేయ్ దుర్మార్గ = ఓరి దుర్మార్గుడా
అంటి = అన్నాను
ఇట్టి = ఇలాంటి
ఘోర కృత్య౦ = ఘోరమైన పని
దండం పెడతాం = నమస్కరిస్తం
మొక్కుతం = నమస్కరిస్తం
సిన్నోల్లు = వయసులో చిన్న వారు
పెద్దోల్లకు = వయసులో పెద్ద వారికి
చెయ్యాల్సిందే = చేయవలసిందే
బారా = పన్నెండు
కెల్లి = నుండి
ఆడంగనే = ప్రదర్శించగానే
సాలు జేయ్యుండ్రి = ఆపేయండి
నిక్కీర్త = ఖచ్చితంగా
పొద్దుపొడవాల = తెల్లారాలి
గొంత = కొద్దిగా కూడా
సూస్తం ఇంకా = ఇంకా చూస్తాము
నోరు కూసోవడం = గొంతు బొంగురుపోవడం
తయారుగుంటరు = సిద్ధంగా ఉంటారు.
పడగొట్టం = వదిలిపెట్టం
ఉల్లాసం = ఉత్సాహం
మందు = మద్యం, సారా
పాడయిరి = చెడిపోతారు
మనసు కరి ఎక్కది = మనస్సు అంగీకరించదు

77వ పుట

లావు అయిపాయే = ఎక్కువై పోతది (చూడరు అని)
నొచ్చె = నొస్తున్నాయి, నొప్పి లేస్తుంది
ఇంటి కాడ = ఇంటి దగ్గర
తెల్లగోలు = వివరంగా
ఆల్ల మొదలార
(తిట్టుపదం) = వాళ్ళ మొదళ్ళు ఆరిపోని అంటే వారు చనిపోని అన్నట్లు
గమ్మతు పడతరు = ఆనందిస్తారు
పైసల్ = డబ్బు
రైకలు = రవికలు
అంగీలు = చొక్కాలు
దోతులు = పంచలు
మస్తు ఇస్తారు = చాలా ఇస్తారు
సౌలత్ = సౌకర్య౦
వాళ్లకు కష్టమే = వాళ్లకు కష్టం వస్తే మాకు కష్టం వచ్చినట్లే
పాలు = వాటా
జింగాలు = ఒక వాటాలో ఐదవవంతు
లగ్గం = పెళ్లి
యేషకాడు = పురుష వేషధారి
యేషకత్తె = స్త్రీ వేషధారి
సమ్మతిస్తే = అంగీకరిస్తే
సహి = సరే

78వ పుట

పంపకాలు = పంచుకోవడం
పోట్లాటలు, తగాదాలు = గొడవలు
మా అండ్ల మేమే = మాలో మేము
పరిష్కరించుకుంటం = సరి చేసుకుంటాం
దబ్బున = ఒకవేళ
చేసుకున్నదే కష్టం = చేసుకున్నంతే సంపాదన
ఆముదాని = ఆదాయం
సూడనిచ్చినావురా ? = చూసే అవకాశం ఇచ్చావారా
ఇయ్యమంట ఆస్తివి = ఇవ్వుమని వచ్చావు
మొకంమీదనే = ముఖం ముందర
కలకల అనిపిస్తది = బాధ అనిపిస్తుంది
సూసేతందుకు = చూడటానికి
ఆడుతున్నమాయే = ప్రదర్శిస్తున్నాం కదా
మానెడు బియ్యం = రెండు అడ్డల బియ్యం (కొలత పదం)
పంచుకుంటిమి = పంచుకున్నాము
లగుంటే = శక్తి ఉంటే
తలా = ఒక్కొక్కరికి
ఇంకొకల్లు = వేరేవాళ్ళు
అటువోరు = ఆ వైపు వెళ్ళరు
మోటు మాట = బూతు, చెడ్డమాట
మా అసుంటోల్లను = మా లాంటి వారిని
ఐదు నూర్లు = ఐదు వందలు
గరుజు = చాలా అవసరం
అసుంటప్పుడు = అలాంటి సమయంలో
తాట = దగ్గర
నారాయణమూర్తి = దేవుడు

మా భాగోతంలో మేము Summary in Telugu

రచయిత్రి పరిచయం

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము 1

పాఠం పేరు : మా భాగోతంలో మేము
దేని నుండి గ్రహింపబడినది : నేను చిందుల ఎల్లమ్మ మాటల్లోనే ఆమె జీవితాన్ని రికార్డు చేసిన “చిందుల ఎల్లమ్మ”ను .. అనే చిందు భాగవతం ఆత్మకథలో నుండి గ్రహింపబడినది.
రచయిత్రి : చిందు ఎల్లమ్మ
జన్మస్థలం : ఆదిలాబాద్ జిల్లా (ప్రస్తుతం నిర్మల్ జిల్లా) బాసర
నివాస స్థలం : నిజామాబాదు జిల్లా అమ్డాపూర్
కాలం : జననం : ఏప్రిల్ 1, 1914 – మరణం : నవంబర్ 9, 2005
తల్లిదండ్రులు : ఎల్లవ్వ, పిల్లిట్ల నాభిసాబ్.
చదువు : నిరక్షరాస్యురాలు

విశేషతలు : భారతీయ జానపదకళ ఔన్నత్యాన్ని, వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన కళాకారిణి
ధరించిన పాత్రలు : సత్యభామ, మోహిని, సత్యవతి, సావిత్రి, రంభ, లక్ష్మి, రత్నాంగి వంటి స్త్రీ పాత్రలు, ధర్మాంగదుడు, మాంధాత, కుశలుడు, హనుమంతుడు, నరసింహస్వామి వంటి పురుష పాత్రలు. ఎల్లమ్మకు 14 సంవత్సరాల వయస్సులోనే వివాహం జరిగింది. కాని చిందు కళకే అంకితం కావాలనే ధ్యేయంతో వైవాహిక జీవితానికి స్వస్తిపలికి తన జీవితాన్ని కళకు అంకితం చేసింది.

నటరాజ రామకృష్ణచే సన్మానం : క్షణకాలం తేడాలోనే స్త్రీ, పురుష పాత్రలలో మెప్పించగలిగిన మేటి కళాకారిణి ఎల్లమ్మ. ఒక పామర స్త్రీ ఇంత అద్భుతంగా అభినయాన్ని ప్రదర్శించటం నాకు విస్మయాన్ని కలిగించింది. ఇలాంటి కళాకారుల్ని అరుదుగా చూస్తాం. అని ఆమె ప్రదర్శనను చూసిన నాట్యాచార్య నటరాజ రామకృష్ణ ప్రశంసించి విలువైన శాలువాతో సత్కరించారు.

ప్రదర్శనలు : ఎల్లమ్మ నాలుగేళ్ల వయసులోనే బాలకృష్ణుని వేషంతో చిందు యక్షగాన రంగంలో అడుగు పెట్టింది. 1918లో కళారంగంలో ప్రవేశించిన ఎల్లమ్మ గ్రామాల్లో వేల ప్రదర్శనలిచ్చింది. తొలి అధికారిక ప్రదర్శన 1979లో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఇచ్చింది. మొదటి రాష్ట్రస్థాయి ప్రదర్శన 1980లో రవీంద్రభారతిలో నాటి ముఖ్యమంత్రి సమక్షంలో ఇచ్చింది.

రాష్ట్ర సాహిత్య అకాడమి సభ్యత్వం : 1982లో రాష్ట్ర సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వం లభించింది.
జాతీయ ప్రదర్శనలు : 1984వ సంవత్సరంలో మాస్కో నగరంలో తొలి అంతర్జాతీయ ప్రదర్శన ఇచ్చింది. 1986లో ఢిల్లీలో జరిగిన అప్నా ఉత్సవ్లో జాతీయ ప్రదర్శన ఇచ్చింది..
పురస్కారాలు : చిందు కళలో తన అభినయానికి 1998-99 లో కళారత్న పురస్కారం, 1999లో హంస పురస్కారం, 2004లో రాజీవ్ ప్రతిభా పురస్కారాలు అందుకుంది.
ఎల్లమ్మ రహదారి : అప్పటి ప్రభుత్వం ఆమె గౌరవార్ధం నిజామాబాద్ నుండి బోధన్ వరకు గల రహదారికి ‘ఎల్లమ్మ రహదారి’గా నామకరణం చేసింది.

పాఠ్యభాగ సందర్భం

ప్రస్తుత పాఠ్యభాగం చిందు ఎల్లమ్మ మాటల్లోనే ఆమె జీవితాన్ని రికార్డు చేసిన పుస్తకం “నేను చిందుల ఎల్లమ్మను – చిందు భాగవతం ఆత్మకథ” లోనిది. ఈ పుస్తకానికి సంపాదకుడు డా.కె. ముత్యం.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము

పాఠ్యభాగ సారాంశం

(ఈ పాఠ్యాంశం తెలంగాణ మాండలికంలో ఉంది. మరీముఖ్యంగా నిరక్షరాస్యులు యాసలో ఉత్తమ పురుషలో ఉంది. దాని సారాంశాన్ని సరళ ప్రామాణిక భాషలో, ప్రథమపురుషలో అందిస్తున్నాం.)

చిందు భాగోతం ప్రదర్శన : చిందు భాగవతం ప్రదర్శించడానికి ముందు నాలుగు గుంజలు, వెనక రెండు గుంజలు పాతి పందిరి వేస్తారు. ఆ పందిరి కిందనే భాగోతం ప్రదర్శిస్తారు. పందిరి లేకుంటే భాగోతం ఆడరు. పందిరిని చాందిని అని కూడా అంటారు. పందిరికి మూడుపక్కల ఎడ్లకు కట్టే పగ్గాల కంటే లావుగా ఉండే జనుముతో చేసిన తాళ్లను కట్టేవారు. భాగోతం చూడడానికి వచ్చిన వారు మీద పడకుండా ఈ తాళ్ళను కట్టేవారు. దొమ్మరి బిడ్డ గడ (రెండువైపులా కర్రలు పాతి వాటి మధ్యలో తాడు కట్టేవారు. ఆ తాడుపై పెద్ద వెదురు కర్ర పట్టుకొని నడిచేవారు) ఎక్కి సాలా పులిగోలిగా అని బియ్యం సల్తది. మాదిగ చిందోల్లు ఎల్లమ్మ యేషం గట్టి చెరువులు మొకం కడిగితేనే మోక్షం, బరుకతు అని భావించే వారు. అట్లాంటిది మారిపోయి నడి ఊర్లో భాగోతం ఆడటం ఎల్లమ్మ తాతల కాలంలోనే ప్రారంభమైంది.

“ఇవ్వాల చిందు భాగోతం ఆడుతుండ్రట, పోవాలరా” అనేవారు. ఇవ్వాల “ఎల్లమ్మ ఆట ఆడుతున్నరు. గావు పట్టేదున్నదట పోవాల” అని ఊరివాల్లు వచ్చేవారు. పాత రోజుల్లో రాత్రులు ఊర్లో భాగోతం ఆడుతున్నపుడు మంగలోల్లు దివిటీలు పట్టేవారు.

వేషాలు వేసేటప్పుడు ఎవరూ చూడకుండా జాగ్రత్తపడేవారు. తెరముందు ఆడేటప్పుడు మాత్రమే అందరూ చూడాలి అనుకునేవారు. అందుకోసం మాదిగ ఇండ్లల్లో వేషం ధరించేవారు. అలా కుదరనప్పుడు పందిరికి కొంత దూరంలోనో, అలాకూడా కుదరనప్పుడు చుట్టూ దుప్పటి కట్టుకోని రంగులు వేసుకునే వారు. రంగులు వేసుకున్నాక దుప్పటి కప్పుకొని భాగోతం ప్రదర్శించే పందిరి లోపలికి వచ్చేవారు. కళాకారులు ఎవరి వేషం (మేకప్) వాల్లే వేసుకునే వారు. ఎవరి అద్దం వాల్లదగ్గరే ఉండేది. మొకంకు రేవిడిని, లేకుంటే పసుపు పచ్చ పౌడరును వేసుకునే వారు. తెల్ల వెంట్రుకలు కావాలంటే మెంచు, లేదా అర్దూలం (జింక్ ఆక్సైడ్) వాడేవారు. ఆ అర్దూలం చెమటకు వెంటనే కరిగిపోయేది. చూసేవారు కంటికి ధారలుపడేటట్టు ఏడుస్తున్నారు అనుకునే వాళ్ళు. పాత రోజుల్లో ఏడుపు రావాలంటే కంట్లో వేలు పెట్టుకునే వారు లేదా నూనె చుక్కలు వేసుకునేవారు.

కాని ఎల్లమ్మకు దుఃఖం పాట పాడగానే ఏడుపు వచ్చేది. భాగోతం చూసేవారు కూడా వెక్కివెక్కి ఏడ్చేవారు. వారు ఏడిస్తే చీరకొంగులు తడిసిపోయేవి. అంత కష్టపడి భాగోతాన్ని రసవంతంగా ప్రదర్శించేవారు. సత్యహరిశ్చంద్ర భాగోతం ఆడితే చూసేవారు కూడా ఏడ్చేవారు. అలా ప్రదర్శిస్తున్నప్పుడు ఒక్కోసారి ఆఊరి దొరలు “మేం ఇట్లనే కొంగులు పెట్టుకొని ఏడుద్దుమా? బంజేస్తరా? ఓ గంగారం!, ఓ ఎల్లవ్వా! ఇదేం ఏడుసుడు. ఏం కథ, దేవుడా… జర బందు జేయుండ్రి గదా!” అని చెప్పేవారు. అంత లీనమై ఆ ప్రదర్శనను చూసేలా ఆడేవారు. అంత కష్టపడి ప్రదర్శిస్తేనే ఆ కళకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.

ప్రదర్శనకు వాడే వస్తువుల తయారీ : భుజకీర్తులు, కిరీటాలు మొదలైన ఆభరణాలను కళాకారులే తయారు చేసుకునేవారు. కొంత మంది మగవారికి మాత్రమే వాటిని తయారు చేయడం తెలుసు. “పొనికి కట్టెతో వీటిని తయారు చేస్తారు. దాన్ని బూరుగు కట్టె అనికూడా అంటారు. అగ్గిపుల్లలను కూడా ఈ కర్రతోనే తయారు చేస్తారు. కలిపెల్లిగుట్టలో ఈకర్ర చాలా లభించేది. పూర్వం పెద్దపెద్ద గుట్టలు, అడవులు ఉండేవి. దొనకంటి, కథారుపల్లె వైపు ఈ కలప లభించేది. అడవులను నరికిన కారణంగా ఇప్పుడు లభించడం లేదు.

భుజకీర్తులు, కిరీటాల డిజైన్లు చెక్కుడు, అంతా వారే తయారు చేసుకునే వారు. పురుషుల కిరీటము చేయడానికి పన్నెండు నెలలు, ఆడవారి కిరీటం చేయడానికి పద్దెనిమిది నెలలు పట్టేది. కష్టపడి చేసిన నగలను జాగ్రత్తగా కాపాడుకొని పది, పన్నెండేండ్లు ఉపయోగించేవారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అవి పనికి రాకుండా పోయేవి. ఆడవాల్ల హారాలు, దండలు తయారు చేయడం చాలా కష్టం. శంఖ చక్రాలు, కిరీటము, భుజకీర్తులు, సూర్య కిరీటము, మకర కుండలాలు, కంఠసారె, పెద్ద పేరు ఇవన్నీ రాజు వేషానికి అవసరమవుతాయి.

జడ, కొప్పుజడ (దాన్ని షాంపూజడ అంటారు) సిగరేకులు, పక్క గొలుసు, చెక్క బవిలీలు, గూబగున్నాలు, వేలాడే గున్నాలు స్త్రీ వేషానికి అవసరం. మిగతా జిల్లాల చిందు కళాకారులు ఎన్నో నగల్ని తీసేస్తున్నరు. కానీ నిజామాబాదు జిల్లా కళాకారులు మొదటి నుంచి ఉన్నవాటిని ఇప్పటికీ వాడుతున్నారు.

కిరీటాలు, భుజకీర్తులు కట్టుకొని యేషాలు యేసి, ఆడి, ఆటయినంక చూసుకుంటే అవన్నీ చెమటకు ఉబ్బేవి. నగలను ఆరు, యేడు గంటల పాటు ధరించే ఉండాలి. ప్రదర్శన పూర్తయ్యేవరకు నగలను విప్పకపోయేవారు. అందుకోసం వేషాలు వేసుకునేటప్పుడే అవి జారిపోకుండా గట్టిగ లాగి కట్టేవారు. భాగోతం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభిస్తే సాయంత్రం ఆరు, యేడు గంటల దాకా ఆడతారు. ఈ భుజకీర్తులు, కిరీటాలను అంతసేపు అట్లనే ధరించాలి. వేషాల మధ్య తబలకొట్టినా కూడా వాటిని అలానే ధరించేవారు. భాగోతం పూర్తయి ఇంటికి వచ్చి, ఆరతి ఇచ్చిన తరువాతనే వేషాన్ని విప్పేవారు.

ప్రదర్శన ప్రారంభ, ముగింపు సన్నివేశాలు : ఏదైనా గ్రామంలో ప్రదర్శన ప్రారంభించే ముందు ఆవూర్లోని విశ్వబ్రాహ్మణుల ఇంటికి వెళ్లి కమ్మరి కొలిమికి నమస్కరించే వారు. భాగోతం ఆడటం అయిపోయినంక రాముని పేరుతో మంగళ హారతి ఇస్తారు. పక్కవాయిద్యాల వారు కూడా మంగళారతి పాట పాడేవారు. ప్రధాన వేషం ధరించిన స్త్రీ పాత్ర మంగళహారతి పట్టుకొని ప్రేక్షకుల దగ్గరికి పొతే, వారు ఆ హారతికి నమస్కరించి వారికి తోచినంత డబ్బును హారతి పళ్ళెంలో వేసేవారు. ఆ తరువాత ఆ హారతితోనే కళాకారుల బృందం అంతా ఇంటికి వెళ్తారు. అందరు కలిసి మరొక్కసారి హారతి తీసుకుంటారు.

హారతి తరువాత ఒకరినొక ఆలింగనం చేసుకుంటారు. ఆడవారితో ఆడవారు, మగవారితో మగవారు దాసున్ని అనే అర్థంలో లింగ భేదం లేకుండా ‘దాసున్, దాసున్’ అనుకుంటారు. అప్పుడు భాగోతం సామాగ్రినంతా తీసి, ఎవరి సామాను వారు సర్దుకొని వేషాన్ని విప్పేస్తారు. ప్రదర్శనలో భాగంగా అరేయ్ దుర్మార్గా అని, ఓరి సుగ్రీవా అని పాడి, ఎగిరి తంతారు. అలా చేయడం తప్పు కాబట్టి భాగోతం పూర్తికాగానే పెద్దవారి కాళ్లకు నమస్కరిస్తారు. అలా భాగోతంలో అన్నా అనకున్నా, తన్నినా తన్నకున్నా, చిన్నవారు పెద్దలకు నమస్కరిస్తారు.

ప్రదర్శనల్లో వస్తున్న మార్పులు : మంగళ హారతిలో మంది వేసిన డబ్బులను అందరూ కలిసి పంచుకుంటారు. భాగోతం మధ్యాహ్నం పన్నెండు, ఒకటి నుంచి ఆరు, ఏడు గంటల వరకు ప్రదర్శిస్తారు. ఇపుడు కొంతమంది మూడు గంటలసేపు ఆడగానే ఆపుమంటున్నారు. కాని ఖచ్చితంగా ఆడాలంటే రాత్రి పది గంటలకు ప్రారంభించి, ఉదయం వరకు ప్రదర్శిస్తారు. భాగోతం అయిపోయే వరకు ప్రేక్షకులను కదలనీయనంత ఆకర్షణీయంగా ప్రదర్శిస్తారు. అవకాశముంటే వరుసగా పదిహేను రోజులపాటు భాగోతాలు ఆడుతారు. ఒకవేళ ఎవరి గొంతుకు ఏమైనా ఇబ్బంది కలిగితే ఇతరులు సహకరిస్తారు. సారా ముట్టరు. మందు ముడితే పాడయిపోతారని గట్టి నమ్మకం.

పెద్ద కథని రెండు గంటల్లో ఆడమంటే “అయ్యో చెప్పి ఏమి లాభం? చెప్పక ఏమి లాభం? అనుకుంటారు. అలా తక్కువ సమయంలో పూర్తి చేస్తే వాళ్లకు సంతృప్తి కలగదు. ఈ రోజుల్లో మూడు గంటలు భాగోతం చూడడానికి జనాలకు ఓపిక ఉండటం లేదు. “అయ్యో! నడుములు నొచ్చె, ఇంటికాడ ఏమాయెనో” అంటారు.

ఇతరుల ప్రదర్శనలకంటె చిందు ప్రదర్శనలకు ఎక్కువ మొగ్గు చూపేవారు. కళాకారులకు డబ్బుతోపాటు, చీరలు, రవికలు, అంగీలు, ధోతులు ఇచ్చేవారు. అన్ని గ్రామాలలో చిందు కళాకారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే వారు. మాదిగ ఇండ్లలో అడుక్కునేవారు కాబట్టి వారిని గౌరవించేవారు.

ఆదాయాన్ని పంచుకునే పద్ధతి : భాగోతం ఆడిన భార్యాభర్తలకు ఒక వాటా, పెళ్లి కాని పిల్లలుంటే, వాళ్లు ఆడితే, ఒక వాటాలో ఐదు భాగాలు చేసి ఆడపిల్లలకు రెండు భాగాలు, మగ పిల్లలకు మూడు భాగాలు ఇస్తారు. ఇద్దరు భార్యాభర్తలకు ఒక పాలు ఇస్తారు కాని ఎల్లమ్మకు భర్తలేడు. అయినా ప్రధాన పాత్రలు ధరిస్తుంది కాబట్టి ఒక వాటా ఇచ్చేవారు. పెండ్లయి ఒక్కడే భాగోతంలో ప్రధాన వేషం వేస్తే కూడా ఒక భాగం ఇస్తారు.

అతనికి భార్యతో విడాకులైనా, ఆమె చచ్చిపోయినా ఆయనకు పాలు ఇస్తారు. మరి పెండ్లయినా చిన్న వేషం ధరిస్తే పాలు ఇవ్వరు. మూడు భాగాలే ఇస్తారు. ఈ పంపకాలు గురించి అప్పుడప్పుడు గొడవలు కూడా అవుతాయి. మళ్ళీ వారిలో వారే పరిష్కరించుకుంటారు.

చిందు వాళ్ళు టిక్కెట్లు పెట్టి భాగోతం ఆడరు. వరంగల్ జిల్లాల ఆడుతున్నరట. టిక్కెటుకు పైసలు ఇస్తేనే భాగోతం చూడనివ్వాలి లేకుంటే లేదు అంటే పైసలు ఉండకపోతే ప్రదర్శన చూడలేకపోతారు. ఒక వేల టిక్కెట్లు పెట్టి ఆడితే ఆ ఆదాయంతోనే బతకాలి. ఊల్లోకి వెళ్లి అడుక్కోవడానికి అవకాశం ఉండదు. అలా అడుక్కుంటే “నువ్వు సూడనిచ్చినావురా? పైసలు తక్కువ వున్నయంటే రానియ్యక పోతివి. మిట్ట మిట్ట సూడంగ ఎల్లగొడితివి. మల్లా అదీ ఇదీ ఇయ్యమంట అస్తివి” అని మొకం మీదనే కసురుకుంటారు. కళాకారులకు తమ ప్రదర్శన ఎక్కువమంది చూడాలనే కోరిక ఉంటుంది. టిక్కెట్టు పెట్టకపోవడానికి మరొక కారణం ఒక గ్రామంలో అడుక్కుంటే బియ్యం, కూరగాయలు, పప్పు, ఉప్పు చింతపండు, బట్టలు ఇలా అనేకరకాల వస్తువులు ఇస్తారు. డబ్బువస్తే దేనికయినా ఖర్చు అవుతాయి కాబట్టి వారు టిక్కెట్టు పెట్టరు.

చిందు కళాకారులు రాజ్యం పంచుకోవడం : చిందు కళాకారులు ప్రారంభంలో యే గ్రామంలోనైనా ప్రదర్శనలు ఇచ్చేవారు. కాని మధ్యలో గ్రామాలు పంచుకొని ఒకరికి వచ్చిన గ్రామంలోకి ఇంకొకరు వెళ్లి ప్రదర్శనలు ఇవ్వరు. ఒక్కో కళాకారుల బృందానికి ఇరవై నుండి ముప్పై గ్రామాలు ఉండేవి. ఇలా గ్రామాలను పంచుకోవడాన్ని రాజ్యం పంచుకునుడు అంటారు. రొట్టె తినని కారణంగా మహారాష్ట్ర వైపు ఎక్కువగా చిందు కళాకారులు లేరు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, గాంధారి, పిట్లం, రెంజల్, నవీపేట, కుందాపురం, నందిపేటల్లో ఉన్నారు. మల్లారం, మాకులూరు, బొంకిన పల్లెల్లో వున్నారు. ఆరమూరు వైపు ఎక్కువగా ఉన్నారు.

అలా ఊల్లు పంచుకున్న కుటుంబాలు భాగోతాలు ఆడాలనుకుంటే కళాకారుల దగ్గరికి వచ్చి, ఆటకు ఐదు వందలు రూపాయలు ఇచ్చి తీసుకుపోతారు. వారి అవసరం కనుక సామాన్లు కూడా నెత్తిమీద పెట్టుకొని తీసుకెళ్తారు. ఎవరికన్నా ఊర్లుండి కళాకారుల బృందం లేకుంటే ముందే మాట్లాడుకుంటారు. వచ్చిన దానిలో సగం సగం తీసుకుంటారు. న్యాయం ఉన్నదగ్గరే నారాయణుడు (దేవుడు) ఉంటాడు అని నమ్మి పంపకాలలో న్యాయం పాటిస్తారు. అని చిందు ఎల్లమ్మ డా. కె.ముత్యం కు చెప్తే ఆమె చెప్పినట్టుగానే ఆయన పుస్తకంలో రాశారు.

TS Inter 1st Year History Study Material Chapter 13 భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 13th Lesson భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 13th Lesson భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతీయ పునరుజ్జీవనానికి గల కారణాలను వివరించండి.
జవాబు.
భారతదేశంలో 19వ శతాబ్దంలో భారతీయ పునరుజ్జీవనం ఒక ముఖ్యఘట్టం. 19వ శతాబ్దం ప్రారంభం నాటికి భారతీయ సంస్కృతి పై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఎక్కువగా ఉండేది. భారతీయులు పాశ్చాత్యులు వేషభాషలు, అలవాట్లతోపాటు సాహిత్యం, ఆలోచనలను అనుకరించడం ఆరంభించారు. ఇదే సమయంలో విద్యాధికులైన భారతీయులు కొత్త ఆలోచనలచేత ప్రభావితులయ్యారు. ఈ ఆలోచనలే భారతీయుల సాంఘిక, మత, సాంస్కృతిక జీవనాన్ని ప్రభావితం చేశాయి. ఈ కొత్త ఆలోచనా విధానం, ప్రేరణ, భావోద్రేకం ఫలితమే భారతీయ పునరుజ్జీవనం. 16వ శతాబ్దం నాటి ఐరోపా పునరుజ్జీవనం లాగానే భారతీయ పునరుజ్జీవనం కూడా భారతీయుల జీవనంలోని అన్ని రంగాలను ప్రభావితం చేసింది.

భారతీయ పునరుజ్జీవనానికి కారణాలు: కింద పేర్కొన్న అనేక కారకాల మూలంగా భారతీయ పునరుజ్జీవనం
1) రాజకీయ ఐక్యత : బ్రిటీష్ పాలనలో భారతదేశం రాజకీయంగా, పాలనాపరంగా ఏకీకరణ సాధించింది. దేశంలో శాంతిభద్రతలు నెలకొనడం వల్ల భారతీయులకు తమ గురించి ఆలోచించడానికి కావలసిన సమయం దొరికింది. అంతేకాకుండా బ్రిటీష్ పాలనలో తమ పేదరికానికి, దైన్యస్థితికి కారణాలను నిశితంగా పరిశీలించడం ఆరంభించారు.

2) విదేశాలతో సంబంధాలు: భారతదేశానికి ఇంగ్లాండ్, అమెరికా, రష్యా, చైనా, జపాన్ లాంటి యూరప్, ఇతర దేశాలతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ దేశాలు పారిశ్రామిక, సాంఘిక, రాజకీయ రంగాలలో అద్భుతమైన ప్రగతిని సాధించాయి. ఇది భారతీయులను ఎంతగానో ప్రభావితం చేసింది. తమ మాతృదేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన వారిలో కలిగింది.

TS Inter 1st Year History Study Material Chapter 13 భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు

3) క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు : 1813 నుంచి క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి ప్రవేశించడం ప్రారంభమైంది. విద్యాసంస్థలు, ఆస్పత్రులు లాంటివి స్థాపించి అన్ని రకాలైన మార్గాల ద్వారా భారతీయులను క్రైస్తవులుగా మార్చడానికి ప్రయత్నించారు. దీనికి ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఉండేవి. ఇది భారతీయుల్లో అశాంతిని కలిగించింది. ఫలితంగా భారతదేశంలో అనేక సాంఘిక, మత సంస్కరణోద్యమాలు వచ్చాయి.

4) విదేశీ పండితుల రచనలు : మాక్స్ ముల్లర్, విలియం జోన్స్ వంటి విదేశీ పండితులు అనేక భారతీయ సాహిత్య, మత గ్రంథాలను అనువదించారు. దీని మూలంగా భారతీయులు తమ దేశ సంస్కృతి, వారసత్వం, గత కీర్తిని తెలుసుకోవడానికి వీలైంది. విదేశీయులు మన దేశ సంస్కృతి గొప్పతనాన్ని ప్రశంసించడంతో, భారతీయులకు కూడా గత వైభవం పట్ల ఆత్మవిశ్వాసం కలిగి దాన్ని పునరుద్ధరించడానికి కృషి చేశారు. ఇవన్నీ భారతీయులకు నైతిక బలాన్ని ఇచ్చాయి. పాశ్చాత్య సంస్కృతిపై భారతీయ సంస్కృతి ఆధిపత్యాన్ని నెలకొల్పాలని భారతీయులు భావించారు.

5) భారతీయ పత్రికలు : ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడంలో భారతదేశ పత్రికలు కూడా కృషిచేశాయి. వివిధ దేశీయ భాషల్లో అనేకమైన వార్తా పత్రికలు, గ్రంథాలు ముద్రితమయ్యాయి. పత్రికలు బ్రిటీష్ వారిని విమర్శిస్తూ భారతీయులకు అనుకూలంగా రాసాయి. భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి ఈ పత్రికలు తోడ్పడ్డాయి. ఈ జాతి గౌరవాన్ని, కీర్తిని పునరుద్ధరించుకోవడానికి తోడ్పడ్డాయి.

6) పాశ్చాత్య విద్య : ప్రభుత్వం ఆంగ్లాన్ని బోధనాభాషగా ప్రవేశపెట్టింది. భారతీయులకు పాశ్చాత్య భావాలైన ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం మొదలైన సిద్ధాంతాలతో పరిచయమైంది. విద్యాధికులైన భారతీయులు విదేశాలకు వెళ్ళి అక్కడ అమలవుతున్న సిద్ధాంతాల పనితీరును గమనించారు. ఈ సిద్ధాంతాలను భారతదేశంలో ప్రవేశపెట్టాలని కోరుకున్నారు.

7) పాశ్చాత్య సంస్కృతి : బ్రిటిష్ పాలనలో భారతీయులకు పాశ్చాత్య సంస్కృతితో పరిచయమైంది. వారి వస్త్రధారణ, అలవాట్లు, సమాజం లాంటి వాటినెన్నింటినో భారతీయులు గమనించారు. విద్యావంతులైన భారతీయులు కొందరు పాశ్చాత్య సంస్కృతికి ప్రభావితమయ్యారు. మరొక వర్గం దీన్ని వ్యతిరేకించి మన సంస్కృతిని, కీర్తిని పునర్విమర్శ చేశారు. ఈ విధంగా పాశ్చాత్య సంస్కృతి స్థానంలో భారతీయ సంస్కృతిని పునరుద్ధరించడానికి కృషి చేశారు. 2. సాంఘిక, మత సంస్కరణోద్యమానికి రాజా రామ్మోహన్ రాయ్ చేసిన కృషిని గురించి రాయండి. 19వ శతాబ్దంనాటి సంఘ సంస్కరణోద్యమంలో రాజా రామ్మోహన్రాయ్ అగ్రగణ్యుడు. ఇతడు పాశ్చాత్య భావాల ద్వారా ప్రభావితుడయ్యాడు. ఇతడిని భారతదేశంలో “మొదటి ఆధునిక మానవుడు” అఁ.. పశ్చిమ బెంగాల్లోని భరద్వాన్ జిల్లాలో రాధానగర్ గ్రామంలో జన్మించాడు. 16వ ఏట నుం తం, అరబిక్ భాషల్లో పాండిత్యం సాధించాడు. ఇతనిపై సూఫీమతం, ఖురాన్ సిద్ధాంతాల ప్రభావం కూడా ఉంది. హిబ్రూ, గ్రీకు, ఇంగ్లీష్ భాషలను నేర్చుకోవడం వల్ల క్రైస్తవ మత సిద్ధాంతాలను ఆకలింపు చేసుకోవడానికి వీలైంది. రాయ్ ఏకేశ్వరోపాసనను సమర్థించి విగ్రహారాధనను వ్యతిరేకించాడు. రాయ్ 1803లో పర్షియన్ భాషలో “ఏకదేవతా రాధకులకు ఒక కానుక” అనే గ్రంథం (A Gift to Monothiests) ప్రచురించాడు.

ఇతడు 1772లో రాజా రామ్మోహన్రాయ్ 1815లో కలకత్తాలో “ఆత్మీయ సభ” అనే సంస్థను స్థాపించాడు. ఏకేశ్వరోపాసనను సమర్థించడం, హిందూమతంలోని చెడుసంప్రదాయాలను, ఆచారాలను వ్యతిరేకించడం దీని లక్ష్యాలు. మానవతావాదిగా, సంస్కర్తగా రాయ్ మూఢవిశ్వాసాల బురదనుంచి, నిరాశ నుంచి హిందూ సమాజాన్ని విముక్తి చేసి ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాడు.

ఈ లక్ష్యసాధనకోసమే రాయ్ ‘బ్రహ్మసమాజాన్ని’ స్థాపించాడు. కులం, మతం, వంటి వివక్ష లేకుండా అందరికీ ఇందులో ప్రవేశం ఉంది. ఈ సంస్థ విద్యావ్యాప్తికి, ఇతర సంస్కరణలకు ఒక వేదికగా మారింది.

రాజా రామ్మోహన్రాయ్ గొప్ప సంఘసంస్కర్త. ఆధునిక భారతదేశంలో రాయ్ మొదటి స్త్రీవాది. ఇతడు మహిళలపై నిర్బంధాలను వ్యతిరేకించాడు. సతీసహగమన దురాచారాన్ని నిర్మూలించడానికి రాయ్ గొప్ప పోరాటాన్ని నిర్వహించాడు. చివరకు, గవర్నర్-జనరల్ విలియం బెంటింక్ సహాయంతో సతీసహగమనాన్ని నిర్మూలించడంలో విజయం సాధించాడు. సతీ సహగమనాన్ని పాటించేవారు శిక్షార్హులని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం 1829లో చట్టం చేసింది. స్త్రీలకు వారసత్వ హక్కుల కృషి చేశాడు. దేశంలోని అజ్ఞానం, మూఢవిశ్వాసాలు, సాంఘిక, సాంస్కృతిక పతనానికి వ్యతిరేకంగా పోరాడాడు. ఈ విధంగా రాయ్ను సార్వత్రికవాదానికి ప్రవక్తగా, స్వేచ్ఛాపిపాసిగా, రాజకీయ ఉద్యమకారుడిగా పేర్కొనవచ్చు. రాయ్ పత్రికా స్వేచ్ఛకోసం, రైతుల హక్కుల కోసం పోరాడాడు.

రామ్మోహన్రాయ్ ప్రారంభించిన కృషిని అతని మరణానంతరం దేవేంద్రనాథ్ టాగూర్ (రవీంద్రనాథ్ టాగూర్ తండ్రి), కేశవ చంద్రసేన్ కొనసాగించారు. కేశవ చంద్రసేన్ శ్రద్ధ, వాగ్ధాటి, మిషనరీ ఉత్సాహం మూలంగా బ్రహ్మ సమాజం బెంగాల్ రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది.

ప్రశ్న 3.
సాంఘిక సంస్కరణోద్యమానికి కందుకూరి వీరేశలింగం చేసిన కృషిని వివరించండి.
జవాబు.
ఆంధ్రదేశంలోని బ్రహ్మసమాజ నాయకులలో వీరేశలింగం అగ్రగణ్యుడు. ఇతడు స్త్రీవిద్య, వితంతు పునర్వివాహాల కోసం తన జీవితమంతా కృషి చేశాడు. ఇతడు 1848లో రాజమండ్రిలో జన్మించాడు. మెట్రిక్యులేషన్ వరకు విద్యాభ్యాసం చేసి తరువాత తెలుగు పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. రాజమండ్రి, ధవళేశ్వరంలో ఉపాధ్యాయుడిగా తరువాత మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేశాడు. వీరేశలింగం విద్యార్థి దశ నుంచి కూడా హేతువాది. ఇతడు ఉపాధ్యాయ ఉద్యోగంలో నిండు పున్నమి రోజున చేరాడు. ఆ రోజును శుభప్రదమైందిగా భావించేవారు కాదు. వీరేశలింగం సంఘ సంస్కరణోద్యమం స్త్రీల అభ్యున్నతి కోసం “వివేకవర్ధిని” పత్రికను స్థాపించడంతో ప్రారంభమైంది. ఈ పత్రికను సంఘ సంస్కరణను ప్రచారం చేయడానికి, సనాతనులను ఎదుర్కోవడానికి స్థాపించాడు. వివేకవర్ధిని పత్రికకు పూర్వమే కొన్ని పత్రికలున్నప్పటికీ, ఆంధ్రలో పునరుజ్జీవనానికి కృషి చేసిన మొదటి పత్రిక ఇదే. వీరేశలింగం 1874లో ధవళేశ్వరంలో బాలికా పాఠశాలను స్థాపించాడు. 1878లో రాజమండ్రిలో “సంఘసంస్కరణ సంఘం” స్థాపించాడు. ఇతడు డిసెంబర్ 11, 1881న రాజమండ్రిలో మొదటి వితంతు వివాహాన్ని జరిపించాడు. నాలుగు రోజుల తరువాత ఇక్కడే రెండవ వితంతు పునర్వివాహం జరిపించాడు. సనాతనులు వీరేశలింగం కార్యక్రమాలను వ్యతిరేకించి ఇందులో పాల్గొన్న వారందరినీ సాంఘిక బహిష్కరణ చేశారు. వీరేశలింగం రాజమండ్రిలో 1904లో వితంతు శరణాలయాన్ని, 1908లో ‘హితకారిణి’ సమాజాన్ని స్థాపించాడు. ఈ రెండు సంస్థల నిర్వహణ కోసం తన మొత్తం ఆస్తిని విరాళంగా ఇచ్చాడు. ఇతడి సంఘసంస్కరణోద్యమ కార్యక్రమాలకు వీరేశలింగం భార్య రాజ్యలక్ష్మి సహాయ సహాకారాలు అందించింది.

TS Inter 1st Year History Study Material Chapter 13 భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు

వీరేశలింగం సంఘసంస్కరణకు తన సాహిత్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించాడు. తెలుగు సాహిత్యంలో అనేక రకమైన ప్రక్రియల్లో వీరేశలింగం మొదటివాడు. తెలుగులో మొదటి నవల ‘రాజశేఖర చరిత్ర’ను రాశాడు. ఆంధ్రకవుల చరిత్రను సంకలనం చేశాడు. తన ఆత్మకథను ‘స్వీయ చరిత్రం’ అనే పేరుతో రాశాడు. సంఘంలోని మూఢవిశ్వాసాలను విమర్శిస్తూ అనేక ప్రహసనాలు (skits) రచించాడు. ఇతడికి “గద్య తిక్కన” అనే బిరుదు ఉంది. తన జీవితాన్ని సమాజం కోసం ధారపోసిన వీరేశలింగం మే 27, 1919న తుదిశ్వాస విడిచారు. “తన శరీరాన్ని, తన కాలాన్ని, తన ధనాన్ని, తన మేధస్సును సమాజం కోసం త్యాగం చేసిన ఘనుడు వీరేశలింగం” అని చిలకమర్తి లక్ష్మీనర్సింహం పంతులు శ్లాషించాడు.

ప్రశ్న 4.
దళితుల కోసం డా॥ బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషిని వివరించండి.
జవాబు.
డా॥ బి.ఆర్. అంబేద్కర్ భారతదేశంలోని దళితుల నాయకుడు. దళితులకు మెస్సయ్య లాంటివాడు. ఇతడి పూర్తి పేరు భీమ్రావు రాంజీ అంబేద్కర్. ఇతడు ఏప్రిల్ 14, 1891న మహారాష్ట్రలోని మహావ్ గ్రామంలో మహర్ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి రాంజీ భారతసైన్యంలో సుబేదార్గా మహావ్ కంటోన్మెంట్లో పనిచేసేవాడు. విద్యార్థిదశలో కులవివక్షను స్వయంగా అనుభవించాడు. మెట్రిక్యులేషన్ పూర్తికాగానే బరోడ మహారాజు ఉపకార వేతనంతో ఉన్నత విద్యనభ్యసించాడు. ఇతడు అమెరికా వెళ్ళి కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరి ఎం.ఎ. పూర్తి చేశాడు. తర్వాత పిహెచ్.డి (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ) పట్టాను పొందాడు.

విదేశాల నుంచి తిరిగివచ్చిన అంబేద్కర్ న్యాయవాదిగా బొంబాయిలో స్థిరపడ్డాడు. ఇతడు సంఘసంస్కర్తగా, దళితులనాయకుడిగా ఆవిర్భవించాడు. దళితులు సాంఘిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం సాధించేటట్లు కృషి చేయడం ఇతని లక్ష్యం. ఇతడు దళితులకోసం అనేక గ్రంథాలను రాశాడు, పత్రికలను నడిపాడు. అనేక సంస్థలను స్థాపించాడు. 1920లో “మూక్ నాయక్” అనే పత్రికను ప్రారంభించాడు. దళితుల విద్య, సాంఘిక, ఆర్థికాభివృద్ధి కోసం 1924లో “భహిష్కృత్ హితకారిణి సభ” అనే సంస్థను స్థాపించాడు. మరాఠీలో “బహిష్కృత్ భారత్” అనే మరొక పత్రికను ప్రారంభించాడు.

డా॥ బి.ఆర్. అంబేద్కర్ 1927లో మహద్ సత్యగ్రహం చేసి మహర్ కు చెరువునీటిని వాడుకునే హక్కును సాధించాడు. 1930లో కాలరామ్ సత్యాగ్రహం చేసి దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాడు. అస్పృస్యులకు సమాన హక్కులున్నాయని చాటాడు. డా॥ బి.ఆర్. అంబేద్కర్ లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలకు దళితుల ప్రతినిధిగా హజరై దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలుండాలని డిమాండ్ చేశాడు. బ్రాహ్మణవాద, పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా అంబేద్కర్ 1936లో “ఇండిపెండెంట్ లేబర్ పార్టీ” (ILP) ని ప్రారంభించాడు. 1942లో దళితులకోసం ‘షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్’ అనే మరో పార్టీని స్థాపించాడు. ఇతడు దళితుల్లో విద్యావ్యాప్తికై ‘పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని’ ఏర్పాటుచేసి 1945 నుంచి అనేక పాఠశాలలు, కళాశాలలు, లైబ్రరీలు, హాస్టళ్ళు నెలకొల్పి దళితుల్లో విద్యావ్యాప్తికి తద్వారా వారిలో చైతన్యానికి కారణమయ్యాడు. 1950లలో అంబేద్కర్ హిందూమతాన్ని విడిచి బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఆధునిక యుగంలో భారత సమాజాన్ని పునర్నిర్మించాలంటే బౌద్ధధర్మం ఒక్కటే మార్గమని తలచాడు. ‘నూతన’ బౌద్ధమతంలో ప్రధానంగా కులనిర్మూలనను అంబేద్కర్ ప్రతిపాదించాడు. దళితులను బౌద్ధమతం స్వీకరించాలని ప్రోత్సహించాడు.

అంబేద్కర్ గొప్ప జాతీయవాది. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత పండిట్ నెహ్రూ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు. రాజ్యాంగ నిర్మాణపరిషత్తులో, రాజ్యాంగరచనా సంఘానికి అంబేద్కర్ ఛైర్మన్ గా రాజ్యాంగరచన చేశారు. దళితులకోసం అస్పృశ్యత నిషేధం, దేవదాసీ నిర్మూలన వంటి నిబంధనలు.. రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి.

ప్రశ్న 5.
అలీఘర్ ఉద్యమం గురించి రాయండి.
జవాబు.
సయ్యద్ అహ్మద్ ఖాన్ మహమ్మదీయులలో సంఘ సంస్కరణ బీజాలు నాటాడు. ఇతడు ఆధునిక శాస్త్రీయ ఆలోచనల ఆధారంగా ఇస్లాం మతాన్ని వ్యాఖ్యానించాలని, సంస్కరించాలని అన్నాడు. కాలానుగుణంగా మతాన్ని సంస్కరించుకో నట్లయితే మతం పురోగమించదన్నాడు. కాబట్టి మహమ్మదీయులు గుడ్డిగా సంప్రదాయాలను ఆచరించకుండా ఆలోచనా స్వేచ్ఛ, విమర్శనాత్మకవైఖరిని అలవర్చుకోవాలని కోరాడు. కేవలం పాశ్చాత్య శాస్త్రీయ విజ్ఞానం, సంస్కృతిని అలవర్చుకోవడం ద్వారానే మహమ్మదీయుల మత, సాంఘిక జీవనంలో మార్పులు సాధ్యమని అహ్మదాఖాన్ పేర్కొన్నాడు. ఒక అధికారిగా ఇతడు అనేక పట్టణాలలో పాఠశాలలను స్థాపించాడు. పాశ్చాత్యగ్రంథాలను ఉర్దూలోకి అనువదింప చేశాడు. 1875లో అహ్మద్ ఖాన్ అలీఘర్లో మహ్మదన్-ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించాడు. 1920 నాటికి ఇది అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందింది. ఎందరో మహమ్మదీయ విద్యార్థులు అలీఘర్లో ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాభ్యాసం చేసి ఆధునిక ఆలోచనా విధానానికి మూలమయ్యారు. అహ్మదాన్ తన సంస్కరణోద్యమానికి అలీఘర్ను కేంద్రంగా చేసుకోవడంవల్ల ఈ ఉద్యమానికి అలీఘర్ ఉద్యమం అనే పేరొచ్చింది.

అహ్మదాన్ సంఘ సంస్కరణోద్యమంలో భాగంగా మహమ్మదీయులలో పర్దాపద్ధతిని, బహుభార్యత్వాన్ని, విడాకులను ఖండించి స్త్రీలు కూడా పాశ్చాత్య విద్యను అభ్యసించాలన్నాడు. అహ్మద్ ఖాన్ కృషి ఫలితంగా మహమ్మదీయులలో ఆధునిక ఆలోచనా విధానం ఆవిర్భవించింది. అహ్మద్ ఖాన్ మొదట హిందూ ముస్లిం ఐక్యతను బోధించినప్పటికీ తరువాత కాలంలో అధిక సంఖ్యలో హిందువులున్న భారతదేశంలో మహమ్మదీయులు తమ ప్రయోజనాలు కాపాడుకోవాలని ప్రకటించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 13 భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రార్థనా సమాజం కృషిని పేర్కొనండి.
జవాబు.
మహారాష్ట్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజం ప్రభావం ఎక్కువగా ఉండేది. 1867లో ప్రార్థనా సమాజాన్ని డా॥ ఆత్మారాం పాండురంగ్, కేశవ చంద్రసేన్ ప్రోద్బలంతో స్థాపించాడు. దీని ప్రధాన కేంద్ర కార్యాలయం బొంబాయిలో ఉండేది. ప్రార్థనా సమాజంలో జస్టిస్ మహాదేవ గోవింద రానడే (1842-1901), సర్ ఆర్.జి. భండార్కర్లు ప్రముఖ పాత్ర పోషించారు. ప్రార్థనా సమాజం మత సంస్కరణ కంటే సంఘ సంస్కరణకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. ప్రార్థనా . సమాజం జస్టిస్ రానడే నాయకత్వంలో పశ్చిమ భారతదేశ సంఘ సంస్కరణోద్యమానికి కేంద్రం అయింది. రానడే 1861లో వితంతు వివాహ సంఘాన్ని (Widow Marriage Association) స్థాపించాడు. విద్యావ్యాప్తి కోసం ‘దక్కన్ విద్యాసంఘం (Deccan Education Society) స్థాపించిన వారిలో ముఖ్యుడు. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకులలో రానడే ఒకరు. రానడే కృషి వల్ల ప్రతి సంవత్సరం జరిగే జాతీయ కాంగ్రెస్ సమావేశంతోపాటు, అఖిల భారత సంఘ సంస్కరణ సమావేశం కూడా జరిగేది.

ప్రశ్న 2.
స్వామి వివేకానందుని కృషిని గురించి రాయండి.
జవాబు.
భారతదేశ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వారిలో వివేకానందుడు ప్రముఖుడు. ఇతడు 1863లో కలకత్తాలో జన్మించాడు. వివేకానందుని అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. తండ్రి మరణానంతరం ఇతడు కడుపేదరికంలో జీవించాడు. అసలు భగవంతుడున్నాడా లేదా అనే సందేహం వివేకానందునిలో కలిగింది. ఈ దశలోనే ఆయనకు రామకృష్ణ పరమహంసతో పరిచయమేర్పడింది. వివేకానందుడి జీవితాన్ని రామకృష్ణుడు ప్రభావితం చేశాడు. వివేకానందుడు ఆస్తికుడుగా, తర్వాత గొప్ప వేదాంతిగా మారిపోయాడు. రామకృష్ణుడిని వివేకానందుడు తన ఆధ్యాత్మిక గురువుగా భావించాడు. నరేంద్రుడు వివేకానందుడిగా పేరుపొందాడు. తన జీవితమంతా రామకృష్ణ పరమహంస తత్త్వాన్ని ప్రపంచమంతా వ్యాపింప చేయడానికి వినియోగించాడు. వివేకానందుడు 1893లో చికాగో ప్రపంచ మత సమావేశానికి (Parliament of World Religions) భారతదేశ ఆధ్యాత్మిక ప్రతినిధిగా హాజరయ్యారు. సుమారు 5000 మంది ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో హిందూమత తాత్విక దృక్పథాన్ని, అన్ని మతాలను సమానంగా చూసే హిందూమత ఔన్నత్యాన్ని గురించి ప్రసంగించాడు. వివేకానందుని ఉపన్యాసం పాశ్చాత్య, తూర్పుదేశాల వారిని దిగ్భ్రాంతులకు గురిచేసింది. తమ దేశాల్లో ప్రసంగించమని వివేకానందుడిని అనేక దేశాలవారు ఆహ్వానించారు. మూడు సంవత్సరాలు విదేశాలలో పర్యటించి మన జాతి ఆధ్యాత్మిక గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు.

ప్రశ్న 3.
19వ శతాబ్దం సంస్కరణోద్యమం ఫలితాలను వివరించండి.
జవాబు.
సాంఘిక, మత సంస్కరణోద్యమం వల్ల కింద పేర్కొన్న ముఖ్యమైన ఫలితాలు సంభవించాయి.
1) పాతకాలంనాటి సంప్రదాయాలు, మూఢ విశ్వాసాల్లో నమ్మకం సన్నగిల్లింది. విద్యావ్యాప్తి మూలంగా ప్రజలు చైతన్యవంతమయ్యారు. విద్యాధికులైన భారతీయులు సంఘంలోని అనవసరమైన కర్మకాండలను, మూఢ విశ్వాసాలను తొలగించుకోవడానికి కృషి చేశారు.

2) సంఘసంస్కర్తలందరూ మానవుల సంక్షేమం కోసం కృషి చేశారు. అన్ని మతాలు మానవ సంక్షేమం కోసం కృషి చేయాలని చెప్పాయి. సంస్కర్తలందరూ మానవతా వాదాన్ని సమర్థించారు.

3) సంస్కర్తలందరూ సతీసహగమనం, బాల్యవివాహాలు వంటి మహిళా సమస్యలను, అంటరానితనం, సాంఘిక వివక్షత మొదలైన అణగారిన వర్గాల సమస్యలను ఖండించారు. ప్రభుత్వం ఈ దురాచారాలను రద్దుచేయడానికి సంస్కర్తల సహాయ సహకారాలను తీసుకొన్నది.

4) స్త్రీ విద్యావ్యాప్తి జరిగింది. మహిళలకోసం పాఠశాలలు, కళాశాలలు స్థాపించబడ్డాయి. సమాజంలోని సంప్రదాయాలు, వివక్షలను తొలగించడానికి విద్య ఒక్కటే సాధనమని గుర్తించారు.

5) ప్రజల్లో త్యాగగుణం, సేవాభావం, హేతువాదం కలిగాయి.

6) తమ ప్రాచీన భారతదేశ సంస్కృతి, వైభవాన్ని గురించి తెలుసుకోవడంవల్ల తాము పాశ్చాత్యులకు ఏవిధంగా తీసిపోమనే ఆత్మస్థైర్యం భారతీయులలో కలిగింది.

7) సాంఘిక సమానత్వభావనను, వివిధ సంస్కృతులు, మతాలమధ్య సహజీవనం అవసరాన్ని గుర్తించేటట్లు చేశాయి. ఈ సంఘసంస్కరణోద్యమాలు సమాజంలో చాలా మార్పులను కలిగించాయి. సంఘంలోని దురాచారాలను రూపుమాపడానికి, విద్యావంతులు వీటికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి వీలైంది. ప్రజల్లో సార్వజనీన సోదరభావాన్ని తామంతా ఒక్కటే అనే భావనను కలిగించడం వల్ల భారతీయుల్లో జాతీయ భావం ఏర్పడింది.

ప్రశ్న 4.
అనీబిసెంట్ కృషిని అంచనా వేయండి.
జవాబు.
దివ్యజ్ఞాన సమాజాన్ని 1875లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మేడమ్ బ్లావట్స్కీ, కల్నల్ ఆల్కాట్ స్థాపించారు. థియోసఫీ అనే పదం ‘థియోస్’ మరియు ‘సోఫియా’ అనే రెండు గ్రీకు పదాల నుంచి పుట్టింది. థియోస్ అంటే ‘దైవం’. సోఫియా అంటే ‘జ్ఞానం’ మత, తత్వవిజ్ఞానం అధ్యయనాన్ని ప్రోత్సహించడం, అవ్యక్తంగా ఉన్న ప్రకృతి అని అర్థం. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం, సర్వమత సామరస్యాన్ని కల్పించడం, ధర్మాలను, మానవులలో నిగూఢంగా ఉన్న శక్తులను పరిశోధించడం దివ్యజ్ఞాన సమాజం లక్ష్యాలు.

1879లో బ్లావట్క్సీ ఆల్కట్లు భారతదేశం పర్యటించి ఈ దేశ ఆధ్యాత్మిక శక్తిని చూసి ఆశ్చర్యపోయారు. తమ సంస్థ కార్యకలాపాలకు భారతదేశమే అనువైందని గ్రహించి 1886లో ఈ సంస్థ ప్రధాన కేంద్రకార్యాలయాన్ని మద్రాస్ సమీపంలోని అడయార్కు మార్చారు. అనీబిసెంట్ దివ్యజ్ఞాన సమాజ శాఖలను భారతదేశమంతటా విస్తరించింది. ఈమె ఐరిష్ వనిత. 1893లో ఈమె భారతదేశానికి వచ్చి 1907లో ఆల్కాట్ మరణించిన తర్వాత దానికి అధ్యక్షురాలై ఇక్కడే స్థిరపడింది. హిందూమత పునరుజ్జీవనం కోసం అనీబిసెంట్ కృషి చేసింది. భారతదేశంలో జాతీయ విద్యవ్యాప్తికోసం బెనారస్, అడయార్, మదనపల్లిలో పాఠశాలలను, కళాశాలలను స్థాపించింది. అనీబిసెంట్ బెనారస్లో స్థాపించిన కేంద్ర హిందూపాఠశాల తరువాత కాలంలో ‘బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం’గా అభివృద్ధి చెందింది. అనీబిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్లో, జాతీయోద్యమంలో ప్రముఖ పాత్రను నిర్వహించింది.

TS Inter 1st Year History Study Material Chapter 13 భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు

ప్రశ్న 5.
పార్శీ సంస్కరణోద్యమాన్ని వివరించండి.
జవాబు.
హిందువులు, మహమ్మదీయులలాగానే పార్శీలలోకూడా మతచైతన్యం కలిగింది. పార్శీలు తమ మతాన్ని ప్రక్షాళనచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1851లో పార్శీలలో మేధావులైన దాదాభాయి నౌరోజి, యస్.యస్. బెంగాలీ మొదలైనవారు “రెహ్నుమాయి మల్దయాసన్ సభ” అనే సంఘాన్ని స్థాపించారు. ఈ సంస్థ తమ మతాన్ని, సంఘాన్ని సంస్కరించుకోవడానికి కృషిచేసింది. పార్శీలలో సంఘ, మత సంస్కరణలను ప్రచారం చేయడానికి ‘రాస్తఫర్’ అనే వారపత్రికను ప్రారంభించారు. పార్శీ సంస్కర్తలలో దాదాభాయి నౌరోజి, యస్. యస్. బెంగాలీ ముఖ్యమైనవారు. జొరాస్టర్ బోధనల ప్రాధాన్యతను పార్శీలకు వివరించడానికి ప్రయత్నించారు. కె.ఆర్. కామా పార్శీల మత గ్రంథం ‘అవెస్తా’ను శాస్త్రీయపద్దతిలో వ్యాఖ్యానించడం జరిగింది. పార్శీలు ఆంగ్లో-బ్రిటీష్ జీవన విధానాన్ని, అలవాట్లను, విద్యను అనుకరించనారంభించారు. తమ మతాన్ని, సంఘాన్ని సంస్కరించుకొంటూనే భారతీయపునరుజ్జీవనానికి పాటుబడ్డారు. బి.యం. మలబారి అనే ప్రముఖ పార్శీ సంస్కర్త స్త్రీలకు, పిల్లలకు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకై ‘సేవాసదన్’ను ప్రారంభించాడు. దాదాభాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, శ్రీదినా ఇదుల్జీలు భారతదేశం సాంఘిక, ఆర్థిక, రాజకీయాభివృద్ధికి ఎంతో కృషిచేశారు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రామకృష్ణ మిషన్ కృషిని గురించి రాయండి.
జవాబు.
స్వామి వివేకానందుడు తన ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస పేరు మీద 1897లో ‘రామకృష్ణ మిషన్’ అనే సంస్థను బేలూరు (పశ్చిమ బెంగాల్)లో స్థాపించాడు. వివేకానందుడు అంటరానితనాన్ని, కులవ్యవస్థను ఖండించాడు. తన బోధనలతో భారతీయుల్లో జాతీయ భావాన్ని కలిగించాడు. పేదల కోసం దేశంలోని పలు ప్రాంతాల్లో, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, అనాథ శరణాలయాలు, ఉచిత వైద్యశాలలు వంటి వాటిని నెలకొల్పాడు. మానవుడు దేవుని ప్రతిరూపం. కాబట్టి “మానవ సేవే మాధవ సేవ” అనేది దీని లక్ష్యం. అణగారిన వర్గాల, పేదల సర్వతోముఖాభివృద్ధికి రామకృష్ణ మిషన్ సభ్యులు ఎంతో కృషిచేశారు. భూకంపాలు, వరదలు, తుఫానులు సంభవించినప్పుడు అహోరాత్రులు సేవ చేశారు. వివేకానందుడు వ్యక్తి శీల నిర్మాణానికి, క్రమశిక్షణకు, మాతృదేశాభిమానం మొదలైన వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. భారతీయులలో జాతీయ భావం పెంపొందించడంలో రామకృష్ణ మిషన్ గణనీయమైన పాత్ర పోషించింది.

ప్రశ్న 2.
జోతిబాఫూలే కృషిని గురించి రాయండి.
జవాబు.
మహిళా విమోచనకు, అంటరానితనం నిర్మూలనకు, దళితుల పునరుద్ధరణకై ఫూలే బ్రాహ్మణేతర ఉద్యమం నిర్వహించాడు. భారత జాతీయ కాంగ్రెస్, దాని నాయకులు అణగారిన వర్గాల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయడాన్ని పూలే తీవ్రంగా విమర్శించాడు. 1873లో పూలే సత్యశోధన సమాజం (సత్యాన్ని శోధించే సమాజం) స్థాపించాడు. దళితులకు, బలహీన వర్గాలవారికి సామాజిక న్యాయం సాధించే లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించాడు. ఫూలే అన్ని కులాల పిల్లలకు పాఠశాలలను, అనాథ శరణాలయాలను స్థాపించాడు. స్త్రీలకోసం పూనేలో,ఒక ప్రత్యేక పాఠశాలను నెలకొల్పాడు.

ప్రశ్న 3.
దేవాలయ ప్రవేశ ఉద్యమంలో నారాయణగురు పాత్రను తెలియజేయండి.
జవాబు.
శ్రీనారాయణ గురు దేవాలయ ప్రవేశ ఉద్యమ నాయకుడు. ఇతడు 1854లో ఎజవ కుటుంబంలో జన్మించాడు. కేరళలో ఎజవలతో పాటు మరికొన్ని కులాలను ఉన్నతకులాలకు చెందిన హిందువులు అంటరానివారిగా చూసేవారు.

దక్షిణభారతదేశంలో, ముఖ్యంగా కేరళలో వీరిని అనేక అవమానాలకు గురిచేశారు. వీరికి దేవాలయ ప్రవేశంలేదు. దళితులకు 1924లో దేవాలయ ప్రవేశం అవకాశం దక్కింది. 1924 తరువాత గాంధీజీ నిర్మాణాత్మక కార్యక్రమాల్లో ఓకటిగా అస్పృస్యతా వ్యతిరేక ఉద్యమం ప్రారంభమై ప్రజా ఉద్యమంగా మారింది. దీని ఫలితంగా నవంబర్ 1936లో ట్రావెంకోర్ మహారాజు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న దేవాలయాలన్నింటిలోకి ఎటువంటి వివక్ష చూపకుండా హిందువులందరిని అనుమతించడం జరుగుతుందని ఒక ప్రకటన చేశాడు.

ప్రశ్న 4.
పెరియార్ ఇ.వి. రామస్వామి నాయకర్ కృషిపై సంక్షిప్త సమాధానం రాయండి.
జవాబు.
ఇ.వి. రామస్వామి నాయకర్ కులవ్యతిరేక, మతవ్యతిరేక, ఆత్మగౌరవ ఉద్యమాన్ని నిర్వహించాడు. ఇతడు ‘పెరియార్’ (గొప్పఋషి)గా ప్రసిద్ధుడయ్యాడు. ఇతడు తమిళనాడులోని ఈరోడ్ వద్ద ఒక బలిజకుటుంబంలో జన్మించాడు. ఇతడు కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. నాయకర్ మొదట కాంగ్రెస్ పార్టీలో చేరి 1924లో బ్రాహ్మణేతరులకు దేవాలయం ప్రవేశం కోసం వైక్కోం సత్యాగ్రహం చేశాడు. మహాత్మాగాంధీతో విభేదాలకారణంగా కాంగ్రెస్ను వీడి జస్టిస్ పార్టీలో చేరాడు. 1938లో జస్టిస్పార్టీకి అధ్యక్షుడయ్యాడు. 1925లో నాయకర్ ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించి మనుస్మృతిని తగలబెట్టే కార్యక్రమం చేపట్టాడు. ఇతడు అనేక ఆత్మగౌరవ వివాహాలు జరిపించాడు. ఈ వివాహాల్లో పురోహితుడు, కులం, మతం, మంత్రతంత్రాలకు తావులేదు. నాయకర్ సామాజిక న్యాయం కోసం, అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాడాడు. నాయకర్ బ్రాహ్మణుల ఆధిపత్యం ఉండే హిందూమతాన్ని త్యజించాడు. ఇతడు హిందూ దేవుళ్ళను, దేవతలను అపహాస్యం చేశాడు. నాయకర్ నాస్తికుడు, హేతువాది. తమిళనాడులో “దేవుడులేడు” అనే ఉద్యమాన్ని నిర్వహించాడు. హోటళ్ళముందు బోర్డులపై ఉన్న కులాల పేర్లను చెరిపే ఉద్యమం లేవదీశాడు.

TS Inter 1st Year History Study Material Chapter 13 భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు

ప్రశ్న 5.
దియోబండ్ ఉద్యమం గురించి రాయండి ?
జవాబు.
దియోబండ్లో దార్-ఉల్-ఇస్లాం స్థాపనతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఇది వహాబీ ఉద్యమంలో ఒక శాఖ. ఇది ప్రపంచంలోని చాలా దేశాల విద్యార్థుల దృష్టిని ఆకర్షించింది. 1867లో ఇద్దరు మతనాయకులు మహమ్మద్ ఖాసిం నానౌతరి, రషీద్ అహ్మద్ గంగోలి ప్రారంభించారు. దియోబండ్ ఉద్యమం ఒక పేదవాడి విద్యాలయం. దీని విద్యార్థులు, ఉపాధ్యాయులు బీదరికంలో జీవించేవారు. దియోబండ్ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ మహమ్మదీయు లందరూ కాంగ్రెస్ చేపట్టే కార్యక్రమాలన్నింటిలో పాల్గొని సహకరించాలని రషీద్ అహ్మద్ గంగోలి విజ్ఞప్తి చేశాడు. వివిధ మతాల ఐక్యతపైనే జాతీయత ఏర్పడుతుందని దియోబండ్ ఉద్యమం ప్రకటించింది.

ప్రశ్న 6.
ఆర్యసమాజం ముఖ్య సిద్ధాంతాలను రాయండి.
జవాబు.
స్వామి దయానంద సరస్వతి 1875లో ఆర్యసమాజాన్ని స్థాపించాడు. ఇతడు వేదాలను అధ్యయనం చేసి, వాటిని ప్రచారం చేయడానికి కృషి చేశాడు. ఆర్యసమాజం కులవ్యవస్థ, అంటరానితనం, విగ్రహారాధన, జంతుబలి, బహుభార్యత్వం, బాల్య వివాహాలను ఖండించింది. దయానందుని అనుచరులు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో దయానంద – ఆంగ్లో వేదిక్ (DAV) పాఠశాలలను స్థాపించారు. ఆర్యసమాజం దురాచారాలు, మూఢవిశ్వాసాల నుంచి హిందూ మతాన్ని విముక్తి చేసింది. వారి మత విలువను వారే గుర్తించేటట్లు చేసింది. భారతదేశాన్ని మతపరంగా, సాంఘికంగా, జాతిపరంగా ఏకం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ‘స్వదేశీ’ అనే పదాన్ని ఉపయోగించిన మొదటి భారతీయుడు దయానందుడు. దయానందుని అనుచరులు దేశ ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, స్వావలంభనను, ఆత్మాభిమానాన్ని కలిగించారు.

TS Inter 1st Year History Study Material Chapter 12 బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 12th Lesson బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 12th Lesson బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
గిరిజనులు, రైతుల తొలి తిరుగుబాట్లపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
గిరిజనుల తిరుగుబాట్లు : గిరిజనులు దేశంలోని అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. బ్రిటీష్ వారు తమ పాలనను క్రమంగా గిరిజన ప్రాంతాలకు కూడా విస్తరించి, వారి భూములను, అధికారాన్ని స్వాధీన పరచుకొన్నారు. దీంతో 19వ శతాబ్దంలో గిరిజనులు లెక్కలేనన్ని తిరుగుబాట్లు చేశారు. ఈ తిరుగుబాట్లు సాయుధపోరాట స్వభావం కలిగి ఉన్నాయి.

వలస పాలన వల్ల గిరిజనుల ఏకాంత జీవనం అంతమైంది. వారు పూర్తిగా వలసపాలన నియంత్రణలోకి వచ్చారు. వారికి భూములపై, అడవిపై గల సమిష్టి యాజమాన్య సంప్రదాయం తుడిచిపెట్టుకు పోయింది. గిరిజనుల సామాజిక జీవనంలో గుణాత్మక మార్పులు వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లోకి క్రైస్తవ మిషనరీల ప్రవేశాన్ని బ్రిటీష్ ప్రభుత్వం ప్రోత్సహించింది. దీన్ని గిరిజనులు వ్యతిరేకించారు. బ్రిటీష్ పాలన వడ్డీ వ్యాపారస్థులు, రెవెన్యూ రైతులు లాంటి దళారులను ఏర్పరచింది. ఈ దళారులు గిరిజనుల భూములను స్వాధీనం చేసుకున్నారు. క్రమంగా గిరిజనులు తమ భూములను కోల్పోయి వ్యవసాయ కూలీలుగా మారారు.

TS Inter 1st Year History Study Material Chapter 12 బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు

భిల్లుల తిరుగుబాటు : పశ్చిమ కనుమల్లోని ఖాందేశ్ ప్రాంతంలో జీవించే ఆదివాసి తెగకు చెందిన వారు బిల్లులు. వీరు ఉత్తర, దక్కన్ మధ్యగల కొండ ప్రాంతంలోని మార్గాలను తమ ఆధీనంలోకి తెచ్చుకొన్నారు. ఆర్థిక ఇబ్బందులు, కరువు పరిస్థితులు, దుష్పరిపాలన మూలంగా అసంతృప్తితో 1817 – 1819 మధ్య తిరుగుబాటు చేశారు. బ్రిటీష్ ప్రభుత్వం అతి పాశవికంగా ఈ తిరుగుబాటును అణచివేసింది.

కోలుల తిరుగుబాటు : ఛోటా నాగపూర్ లోని గిరిజన నివాస స్థలాల్లో కోలులు, భిల్లులు, హౌస్లు, ముండాలు, ఓరాన్లు అనే గిరిజన తెగలుండేవి. 1820లో పొర్హత్ రాజు ప్రతి సంవత్సరం శిస్తును చెల్లిస్తూ బ్రిటీష్వారికి విధేయుడిగా ఉండడానికి ఒప్పందం చేసుకొన్నాడు. తన సరిహద్దులో గల కోల్ ప్రాంతం కూడా తనకే చెందుతుందని, అందువల్ల కోలులు తనకు పన్నులు చెల్లించాలని ప్రకటించాడు. దీన్ని వ్యతిరేకించి కోలులు 1831-1832లో తిరుగుబాటు చేశారు.

అహోమ్ల తిరుగుబాటు : అహోమ్లు అస్సాంలో నివసించే గిరిజనులు. బర్మా యుద్ధం తరువాత తమ భూభాగం నుంచి సైన్యాలను ఉపసంహరించుకొంటామని ఇచ్చిన హామీని బ్రిటీష్ వారు నిలబెట్టుకోలేదు. అహోమ్ల భూభాగాన్ని ఆక్రమించడానికి కంపెనీ ప్రయత్నించడంతో అహోమ్ల తిరుగుబాటు ప్రారంభమైంది. 1828లో అహోమ్లు గోంధార్ కోన్వరు తమ పాలకునిగా ప్రకటించుకొని రంగపూర్పై దాడికి ఉపక్రమించారు. కాని బ్రిటీష్ ప్రభుత్వం తిరుగుబాటును అణచి వేసింది.

ఖాసీల తిరుగుబాటు : బర్మా యుద్ధం తరువాత అస్సోంలోని సిల్హట్ను ఖాసీ ప్రాంతం నుంచి వెళ్ళే మార్గం గుండా ఆక్రమించాలనే దురాలోచన బ్రిటీష్ వారిలో కలిగింది. ఖాసీల రాజు ఉటిరాట్సింగ్ ఆదేశాలను కంపెనీ రక్షక దళాలు బేఖాతరు చేయడంతో ఘర్షణ మొదలైంది. ఈ పోరాటం 1829లో ప్రారంభమై బ్రిటీష్ వారు ఖాసీలను 1833లో ఓడించే వరకు కొనసాగింది.

గోండుల తిరుగుబాటు : 1857 – 60 మధ్యలో నిర్మల్, ఉట్నూర్, చెన్నూర్, అసిఫాబాద్ ప్రాంతం రాంజీగోండు ఆధీనంలోకి వచ్చింది. బ్రిటీష్వారు గోండు రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించడంతో 1860లో రాంజీ పోరాటాన్ని ప్రారంభించాడు. ఇతడి సైన్యంలో రోహిల్లాలు, గోండులున్నారు. నిజాం, బ్రిటీష్ సైన్యాలను రాంజీ ఓడించి పారదోలాడు. బ్రిటీష్ వారిని తమ భూభాగంలోకి రాకుండా బలంగా ప్రతిఘటించాడు. కాని రాంజీ చివరకు పట్టుబడ్డాడు. అతనితో పాటు వెయ్యిమంది సైనికులను నిర్మల్లో ఉరితీశారు.

రైతుల తిరుగుబాట్లు : బ్రిటీష్ వారి భూమిశిస్తు విధానాలు, అధిక పన్నుల విధింపు మూలంగా రైతుల్లో అశాంతి ఏర్పడింది. భూయజమానులైన రైతులు చాలామంది కౌలుదారులుగా మారారు. తమ ప్రాంతంలోని రైతులను కూడగట్టుకొని బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు. ఈ క్రింది తిరుగుబాట్లు వీటిలో ప్రధానమైనవి.

రంగపూర్లో తిరుగుబాటు : 1783లో బెంగాల్లోని రంగపూర్, దింగపూర్ జిల్లాల్లో రైతులు రెవెన్యూ కాంట్రాక్టర్ దేవిసింగ్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దేవిసింగ్ రైతుల పట్ల కఠోరంగా వ్యవహరించాడు. కొరడాలతో కొట్టడం లాంటి భయానక పరిస్థితులను సృష్టించాడు. రైతులు ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దినజ్ఞారిన్ నాయకత్వంలో రైతులు బ్రిటీష్ వారిపై తిరగబడ్డారు.

మోప్లా తిరుగుబాటు (మలబార్ ప్రాంతం) : అక్రమ పన్నులు, బలవంతంగా తమ భూముల నుంచి వెళ్ళగొట్టడం, రైతుల పట్ల బ్రిటీష్ వ్యతిరేక వైఖరి మోప్లా తిరుగుబాటుకు కారణాలు.

TS Inter 1st Year History Study Material Chapter 12 బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు

పాగల్పంథీల తిరుగుబాటు : తూర్పు బెంగాల్లోని షెర్పూర్ పరగణాలో జమిందారులు అక్రమ పన్నులకు, శాశ్వత భూశిస్తు విధానానికి వ్యతిరేకంగా కరషా తరువాత అతని వారసుడు టిపూషా నాయకత్వంలో పాగల్పంథీలనే రైతులు తిరుగుబాటు చేశారు. రైతులు ధైర్య సాహసాలతో తిరుగుబాటు చేసినప్పటికి ప్రభుత్వం 1833లో దీన్ని అణచివేసింది.

మైసూర్ తిరుగుబాటు : మైసూర్ పాలకుడు ఒడయార్పై కంపెనీ ఆర్థిక ఒత్తిడి ఎక్కువైంది. పరోక్షంగా ఈ భారం రైతులపై పడింది. స్థానిక ఉద్యోగులు అవినీతితో అక్రమ పన్నుల వసూళ్ళకు పూనుకొన్నారు. రైతుల జీవితం దుర్భరం అయింది. నగర్ రాష్ట్రంలోని సర్దార్ మల్ల నాయకత్వంలో రైతులు 1800, 1831లలో తిరుగుబాటు చేశారు. ప్రభుత్వం ఈ తిరుగుబాటును అణచివేసింది.

ప్రశ్న 2.
1857 తిరుగుబాటుకు గల కారణాలను పేర్కొనండి.
జవాబు.
ఆధునిక భారతదేశ చరిత్రలో సిపాయిల తిరుగుబాటు విశిష్ట ఘట్టం. ఈస్ట్ ఇండియా కంపెనీ వారి యొక్క ప్రజా వ్యతిరేక విధానాల వలన అన్ని వర్గాలలో వచ్చిన అసంతృప్తి సిపాయిల తిరుగుబాటు రూపంలో ప్రతిఫలించింది. తిరుగుబాటు కారణాలను రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత, సైనిక కారణాలుగా విభజించవచ్చు.

1) రాజకీయ కారణాలు : భారతదేశంలో బ్రిటిష్ రాజ్యవిస్తరణకై ఆంగ్లేయులు యుద్ధాలు చేయటం, కుట్రలు, కుతంత్రాలు, సైన్య సహకార పద్ధతి డల్హౌసి రాజ్యసంక్రమణ సిద్ధాంతం ద్వారా అయోధ్య, సతారా, నాగపూర్, ఝాన్సీ సంస్థానాలు విలీనం చేసుకున్నాడు. పీష్వా దత్తకుమారుడైన నానాసాహెబు ‘భరణాన్ని నిరాకరించాడు. రాజుల బిరుదులు రద్దు చేశారు. దీనితో స్వదేశీ రాజులు అసంతృప్తికి లోనై తిరుగుబాటులో పాల్గొన్నారు.

2) ఆర్థిక కారణాలు : బ్రిటీష్ వారి రాజ్యసంక్రమణ విధానం వలన అనేక రాజ్యాలలోని ప్రభుత్వ ఉద్యోగులు, కవులు, గాయకులు, విద్వాంసులు నిరుద్యోగులయ్యారు. వారి విధానాలతో దేశంలోని చేతివృత్తులవారు, రైతులు దెబ్బతిన్నారు. కుటీర పరిశ్రమలు క్షీణించాయి. ఎందరో ప్రజలు తిండిలేక, పనిలేక అలమటించారు. వారికి తిరుగుబాటు తప్ప వేరే మార్గం లేకపోయింది.

3) సాంఘిక కారణాలు : బ్రిటీష్ వారు లార్డ్ బెంటింక్ కాలం నుంచి డల్హౌసీ కాలం వరకు ప్రవేశపెట్టిన సాంఘిక సంస్కరణలైన సతీసహగమన నిషేధ చట్టం, మత మార్పిడి చేసుకున్న వారికి ఆస్తిహక్కు, బాల్య వివాహాల నిషేధచట్టం, వితంతు పునర్వివాహ చట్టం వంటివి డల్హౌసి హయాంలో ప్రవేశపెట్టిన తంతి, తపాల, రైల్వేలు, పాశ్చాత్య తరహా న్యాయవ్యవస్థ ఇంగ్లీష్ విద్య సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికనే అపోహ ప్రజలలో వ్యాపించింది.

4) మత కారణాలు : కంపెనీ ప్రభుత్వ కాలంలో క్రైస్తవ మిషనరీలు మత ప్రచారాన్ని ఉధృతం చేశారు. క్రైస్తవులైన ‘ఆంగ్లేయులు అందరినీ క్రైస్తవులుగా మార్చుతారనే భయం ప్రజల్లో ఏర్పడింది. మిషనరీవారు హిందూ, ముస్లిం సంప్రదాయాలను అవహేళన చేస్తూ ప్రచారం చేసేవారు. భారతీయ ఆచారాలను నిషేధించి కొత్త చట్టాలు చేయడం, పాఠశాలలో మత బోధన చేయడం వంటివి ప్రజల్లో భయాందోళలనలకు తావిచ్చాయి.

5) సైనిక కారణాలు : బ్రిటీష్ సైన్యంలో బ్రతుకు తెరువుకు పనిచేసే భారతీయ సిపాయిలకు, ఆంగ్ల సైనికులకు జీతాలలో తేడా ఉండేది. భారతీయ సిపాయిలకు ప్రమోషన్లు కూడా లభించేవి కావు. కుల మత చిహ్నాలను సూచించే గుర్తులు తీసివేయమనడం, సముద్ర ప్రయాణం వీరిని మరింత కష్టపెట్టాయి.

6) తక్షణ కారణం : 1856లో కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్ఫీల్డ్ తుపాకులలో ఉపయోగించే తూటాలకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూశారనే వదంతితో హిందూ, ముస్లిం సైనికులలో అప్పటికే ఉన్న అసంతృప్తికి ఆజ్యం పోసినట్లయి తిరుగుబాటు ఆరంభమయింది. ఇది బ్రిటీష్ సామ్రాజ్య పునాదులనే కదిపివేసింది.

ప్రశ్న 3.
1857 తిరుగుబాటు గమనం గురించి రాయండి.
జవాబు.
తిరుగుబాటు గమనం : బారక్పూర్ రెజిమెంటుకు చెందిన మంగళ్పాండే 29 మార్చి 1857న కోపంతో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సార్జంట్ మేజర్ న్ను కాల్చి చంపాడు. మంగళ్పాండేను ఉరితీశారు. ఏప్రిల్ నెలలో మీరట్ బెటాలియన్కు చెందిన సిపాయిలు తూటాలను ఉపయోగించడానికి నిరాకరించారు. ప్రభుత్వం వారికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. మే 10న మీరట్లో మూడు రెజిమెంట్లు తిరుగుబాటు చేసి బ్రిటీష్ అధికార్లను కాల్చి చంపారు. జైల్లోని ఖైదీలను విడుదల చేసి ఢిల్లీకి వెళ్ళారు. మే 12న మొఘల్ చక్రవర్తి రెండవ బహదూర్గాను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. ఈ తిరుగుబాటు కొద్ది సమయంలోనే ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. ఢిల్లీ నుంచి తూర్పున బీహారు వ్యాపించింది. జూన్ నెలలో లక్నో, ఝాన్సీ, కాన్పూర్లకు వ్యాపించింది. కాన్పూర్లో పీష్వా దత్తపుత్రుడైన నానాసాహెబ్ నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది. నానాసాహెబ్ బ్రిటీష్ వారిని తీవ్రంగా ప్రతిఘటించాడు. కాన్పూర్ను ఆక్రమించి బ్రిటీష్ వాళ్ళను తరిమేశాడు. ఝాన్సీలో తాంతియాతోపే, లక్ష్మీబాయి బ్రిటీష్ వారిని తీవ్రంగా ప్రతిఘటించి యుద్ధం సాగించారు. బీహార్లో కున్వర్ సింగ్ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. అవధ్ తొలగించబడిన నవాబు భార్య బేగం హజ్రత్ .. మహల్ నాయకత్వంలో సిపాయిలు తిరుగుబాటు చేశారు. అవధ్ను బ్రిటీష్వారు ఆక్రమించడాన్ని సిపాయిలు వ్యతిరేకించారు. అందుకే వారు భీకరమైన పోరాటం చేశారు. దక్షిణ భారతదేశంలో తిరుగుబాటు ప్రభావం లేదు. స్వదేశీ పాలకులెవ్వరూ ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు. రాజస్థాన్, దక్షిణ భారతదేశంలో స్వదేశీ పాలకులు తిరుగుబాటును అణచడంలో బ్రిటీష్ వారికి సహకరించారు.

TS Inter 1st Year History Study Material Chapter 12 బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు

ఈ విధంగా తిరుగుబాటు మొత్తం ఉత్తర భారతదేశానికి వ్యాపించింది. ప్రారంభంలో తిరుగుబాటు కొంతవరకు విజయం సాధించింది. ఢిల్లీ, కాన్పూర్, ఆగ్రా, అలీఘర్, ఝాన్సీ, బీహార్ మొదలైన ప్రాంతాల్లో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తిరుగుబాటులో పాల్గొన్నారు. మహమ్మదీయ నాయకులు, మౌల్వీలు మొఘల్ పాలనను పునఃస్థాపన చేయడానికి ఇదే మంచి అవకాశమని భావించారు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
1857 తిరుగుబాటు విఫలం కావడానికి కారణాలు ఏవి ?
జవాబు.

  1. తిరుగుబాటు కేవలం ఉత్తర, మధ్య భారతదేశానికి మాత్రమే పరిమితమైంది. ఇతర ప్రాంతాలకు వ్యాపించకపోవడం.
  2. తిరుగుబాటు ప్రభావం పంజాబ్, సింధ్, రాజస్తాన్, దక్షిణ భారతదేశంలో లేకపోవడం.
  3. గ్వాలియర్, సింథియా, హైద్రాబాద్ నిజాం, కాశ్మీర్ గులాబ్సింగ్ మొదలైనవారు బ్రిటీష్ వారికి విధేయులుగా
    మారడం.
  4. తిరుగుబాటుదారుల్లో నాయకత్వలోపం, అవగాహన రాహిత్యం, ప్రణాళిక ప్రకారం తిరుగుబాటు చేయకపోవడం, దేశం అంతా ఒకేసారి తిరుగుబాటు జరపకపోవడం, సైనికులలో క్రమశిక్షణ లేకపోవడం ఓటమికి ప్రధాన కారణాలు.
  5. బ్రిటీష్ వారికి సమర్ధులైన సైనిక అధికారులున్నారు. కాంబెల్, లారెన్, హ్యురోస్, హమ్లాన్ మొదలైనవారు తిరుగుబాటును సమర్థవంతంగా అణచివేసారు. తిరుగుబాటుదారులు బ్రిటీష్ వారి ఆధునిక ఆయుధాలను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం కూడా తిరుగుబాటు విఫలానికి కారణం అయింది.
  6. ఆధునిక సాధనాలైన టెలిగ్రాఫ్, పోస్టల్ విధానాలు, రైళ్ళు తిరుగుబాటును సులభంగా అణచివేయడానికి బ్రిటీష్వారికి తోడ్పడ్డాయి. సైన్యాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి త్వరగా తరలించి త్వరితగతిన తిరుగుబాటును అణచివేయడం జరిగింది.

ఈ కారణాల వలన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అనబడిన సిపాయిల తిరుగుబాటును బ్రిటీష్వారు అతికష్టంమీద అణచివేయగలిగారు.

ప్రశ్న 2.
1857 తిరుగుబాటు ఫలితాలను వివరించండి.
జవాబు.
సుమారు ఒక సంవత్సర కాలంపాటు విభిన్న ప్రాంతాలలో జరిగిన సిపాయిల తిరుగుబాటును బ్రిటీషువారు అతికష్టం మీద అణచగలిగారు. ఈ యుద్ధ ఫలితంగా బ్రిటీష్ ఈస్ట్ ఇండియా పాలనలో కొన్ని మార్పులు చేయబడ్డాయి. తీవ్ర అసహనంగా ఉన్న భారతీయులను బుజ్జగించేందుకు కొన్ని చర్యలు చేపట్టారు.

ఫలితాలు :

  1. 1858లో విక్టోరియా రాణి ప్రకటనతో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేయబడింది. అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటీష్ రాణికి బదిలీ చేయబడింది.
  2. గవర్నర్ జనరల్ రద్దు చేయబడి, భారతదేశ ప్రాంతాలకు బ్రిటిష్ రాజప్రతినిధులు నియమించబడ్డారు. గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ తొలి రాజప్రతినిధిగా నియమించబడ్డాడు. 1858 నుంచి 1947 వరకు రాజప్రతినిధుల యుగంగా నడిచింది.
  3. రాణి ప్రకటన ప్రకారం కంపెనీ స్వదేశీ సంస్థానాలతో చేసుకున్న సంధి షరతుల ప్రకారం సంస్థానాధీశుల హక్కులను, మర్యాదలను కాపాడడానికి హామీ ఇచ్చింది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం రద్దు చేయబడింది. దత్త స్వీకరణకు వారికి అనుమతి హక్కు ఇవ్వబడింది.
  4. రైతుల సంక్షేమం కోసం వారికి కొన్ని అనుకూలమైన చట్టాలు చేయబడ్డాయి.
  5. తిరుగుబాటు తర్వాత మూడు దశాబ్దాలలోపే బ్రిటిష్ పాలకుల వైఖరి వలన ప్రజలలో రేగుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకు 1885లో బ్రిటీషు వారిచే “సేఫ్టీ వాల్వ్”గా భావించబడి స్థాపించబడిన భారత జాతీయ కాంగ్రెస్ తరువాత భారత స్వాతంత్రోద్యమానికి పోరాటం చేసింది.

ఈ విధంగా సిపాయి తిరుగుబాటు రాబోయే కాలంలోని జాతీయోద్యమానికి కావలసిన బీజాలు దేశ ప్రజలలో నాటింది.

ప్రశ్న 3.
1857 తిరుగుబాటు స్వభావాన్ని పరిశీలించండి.
జవాబు.
తిరుగుబాటు స్వభావం: 1857 తిరుగుబాటు స్వభావం గురించి చరిత్రకారుల్లో పరస్పర విరుద్ధ అభిప్రాయాలున్నాయి. 1857 సంఘటనను ఒక వర్గం చరిత్రకారులు ‘సిపాయిల పితూరి’ లేదా కొద్దిమంది సిపాయిల, సామాన్య ప్రజల అసంతృప్తిగా పేర్కొన్నారు. ఇంకొక వర్గం చరిత్రకారులు, దేశభక్తులు దీనిని “భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం” అని వర్ణించారు. మొదట సిపాయిల పితూరిగా ప్రారంభమై మెల్లమెల్లగా ప్రజా తిరుగుబాటు స్వభావం సంతరించుకుంది. లార్డ్కనింగ్ దీన్ని “జాతీయ సమరం” గా వర్ణించాడు. కొందరు దీన్ని మత భావాలను కాపాడుకునే ప్రయత్నంగా అభిప్రాయపడ్డారు. ఇంకొందరు దీన్ని బ్రిటీష్వారి జాతి విక్షతకు వారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటుగా పేర్కొన్నారు. 1857 తిరుగుబాటు ఒక సిపాయిల పితూరికాదు, ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం కాదు. ఇది భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య సంఘటన మాత్రమే. అన్ని వర్గాల ప్రజలు ఏకమై పోరాడేటట్లు చేసింది.

TS Inter 1st Year History Study Material Chapter 12 బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏది ?
జవాబు.
తక్షణ కారణం : 1856లో కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్ఫీల్డ్ తుపాకులలో ఉపయోగించే తూటాలకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూశారనే వదంతితో హిందూ, ముస్లిం సైనికులలో అప్పటికే ఉన్న అసంతృప్తికి ఆజ్యం పోసినట్లయి తిరుగుబాటు ఆరంభమయింది. ఇది బ్రిటిష్ సామ్రాజ్య పునాదులనే కదిపివేసింది.

ప్రశ్న 2.
ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటులో పాల్గొనడానికి కారణం ఏమిటి ?
జవాబు.
లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఈమె ఝాన్సీ పాలకుడు గంగాధరరావు రెండో భార్య. 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న ప్రముఖులలో ఒకరు. తన దత్త కుమారుడు ఝాన్సీ రాజుగా గుర్తించడానికి నిరాకరించడంతో, మహారాష్ట్రకు చెందిన తాంతియాతోపేతో కలిసి బ్రిటీషు వారిని గడగడలాడించింది.

1858లో సర్ హ్యూరీస్ సేనాని ఝాన్సీని ఆక్రమించినపుడు లక్ష్మీబాయి కోట నుండి తన దత్త కుమారునితో బయటపడి తాంతియాతోపేతో కలిసి గ్వాలియర్ కోటను ఆక్రమించి, బ్రిటిష్వారితో యుద్ధాన్ని సాగించింది. 1858 జూన్ 17న యుద్ధంలో వీరమరణం పొందింది.

ప్రశ్న 3.
విక్టోరియా మహారాణి ప్రకటనపై స్వల్ప సమాధానం రాయండి.
జవాబు.
నవంబర్ 1858లో మొదటి వైస్రాయ్ చివరి గవర్నర్ జనరల్ అయిన లార్డ్కనింగ్ అలహాబాద్లో ఒక దర్బార్ను నిర్వహించి మహారాణి ప్రకటనను చదివి వినిపించాడు.

  1. 1858 చట్టం భారతదేశంలో కంపెనీ పాలనను రద్దు చేసింది. భారతదేశం ప్రత్యక్షంగా బ్రిటీష్ రాజరికంలోకి మారింది. భారతదేశ వ్యవహారాలను చూడటానికి లండన్లో భారత రాజ్యకార్యదర్శి, ఇండియా కౌన్సిల్న ఏర్పాటు
    చేసింది.
  2. సంతానంలేని స్వదేశీ పాలకులు ఇక నుంచి దత్తత తీసుకోవచ్చు. బ్రిటీష్వారు రాజ్య విస్తరణ విధానానికి స్వస్తి పలికారు.
  3. బ్రిటీష్వారిని హత్య చేసిన నేరస్థులకు లేదా హత్యతో ప్రత్యక్ష సంబంధమున్న వారిని మినహాయించి తిరుగుబాటుదారులు అందరికి క్షమాభిక్ష పెట్టింది. ప్రజల మత, సాంఘిక విషయాల్లో జోక్యం చేసుకోమని హామీ ఇచ్చారు. తిరుగుబాటును అణచడంలో సహాయమందించిన పాలకులకు రక్షణ కల్పించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.

ప్రశ్న 4.
1857 తిరుగుబాటులో బహదూర్షా – II పాత్రను రాయండి.
జవాబు.
భారతదేశాన్ని పాలించిన మొగల్ చక్రవర్తులలో రెండో బహదూర్గా చివరివాడు. 1857 మే లో మీరట్లో తిరుగుబాటు చేసిన సిపాయిలు ఢిల్లీ చేరి, రెండో బహదూర్షాను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. 1857 సెప్టెంబరులో ఢిల్లీని వశపరచుకొన్న బ్రిటిష్వారు, బహదూరాను బందీగా చేసి, విచారణ జరిపి, ఖైదీగా రంగూన్ పంపించారు. అతని కుమారులను, మనుమల్ని పరాభవించి, చంపేశారు. 1862లో బహదూర్గా రంగూన్ జైలులో మరణించాడు. దీనితో మొగల్ వంశం అంతరించింది.

ప్రశ్న 5.
1857 తిరుగుబాటులో మంగళ్పాండే పాత్రను విశదీకరించండి.
జవాబు.
మంగళ్పండే ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ రెజిమెంట్ ని సిపాయి. కలకత్తా దగ్గర బారక్పూర్లో మార్చి 29, 1857న బ్రిటీష్ అధికారిని కాల్చి చంపాడు. కారణం బ్రిటీష్ వారు ఆవుకొవ్వు, పందికొవ్వుతో చేసిన తూటాలు వాడమని ఇవ్వడమే. ఈ తిరుగుబాటు చేసినందుకు పాండేని ఉరితీసారు. అవమానాలను మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్య్రం వైపు మళ్ళించిన ఘనత మంగళ్ పాండేదే.

TS Inter 1st Year History Study Material Chapter 12 బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు

ప్రశ్న 6.
బేగం హజ్రత్ మహల్ గురించి రాయండి.
జవాబు.
బేగం హజ్రత్ మహల్ అవద్ నవాబు వాజిత్ అలీషా యొక్క భార్య. అవద్ నవాబును పదవి నుండి తొలగించడాన్ని అక్కడి సిపాయిలు వ్యతిరేకించారు. 1857 సైనిక తిరుగుబాటులో ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసి స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర వహించింది.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 4th Lesson గోల్కొండ మధుర స్మృతులు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 4th Lesson గోల్కొండ మధుర స్మృతులు

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
గోల్కొండ కోట ప్రత్యేకతలను వర్ణించండి. (V.Imp) (M.P)
జవాబు:
అంతఃపురంలోని వసతులు: గోల్కొండ కోట కాకతీయ ప్రోలరాజు కన్నా ప్రాచీనమైంది. కాకతీయులనాడు ఈ కోట కొత్త వైభవాన్ని సంతరించుకుంది. రాజ ప్రతినిధులకు స్థావరంగా, యువరాజుకు నివాసంగా, కాకతీయ సైన్యానికి నిలయంగా, అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా రూపొందింది. ఖుతుబుషాహీల కాలంలో ఈ కోటలో అనేక సుందర భవనములు నిర్మించబడ్డాయి. అందులోని ఏర్పాట్లు ఈనాటికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. రాణులు నివసించే అంతఃపురం అన్నిరకాల భద్రతా ఏర్పాట్లతోపాటు సర్వాంగ సుందరంగా ఉంది.

మురికినీరు, వర్షపునీరు బైటికి పోవడానికి చేసిన ఏర్పాట్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయిదారు అంతస్తుల మేడలు. ప్రతి అంతస్తుకు అవసరమయిన శుభ్రమైన నీరు రావడానికి, మురికి నీరు బైటకు పోవడానికి శాస్త్రీయమైన ఏర్పాట్లు చేశారు. మూడు వందల సంవత్సరాలు గడిచినా అవి ఇంకా నిలిచి ఉన్నాయి. కోటలో నీటి ఏర్పాటుకు వివిధ స్థాయిలలో దాదాపు ఎనిమిది బావులున్నాయి. మొదటి బావి అన్నిటికన్న క్రిందస్థాయిలో ఉంది.

అది అన్నింటికన్న పెద్దది. కోటకు పడమర ఆరుమైళ్ళ దూరంలో మొదటి బావికి సమాన స్థాయిలో “దుర్గమ్మ చెరువు” ఉంది. అది చాలా లోతుగా, విశాలంగా, శుభ్రంగా ఉండి మంచి నీటితో కొండల మధ్య ఉంది. మొదటి బావి నుంచి రెండవ బావికి ఆపై ఒకదానినుంచి వేరొకదానికి నీరు నింపబడేలా ఏర్పాట్లు చేశారు. అలా నింపడానికి ఉపయోగించే పర్ష్యా ఛత్రాలను తిప్పడానికి మానవులును, పశువులును ఉపయోగించేవారు.

ఉద్యానవనాల సౌందర్యం : గోల్కొండ కోటలో, చుట్టుప్రక్కల విశాలంగా, వివిధ రకాల పూలతోటలు ఉన్నాయి. అందులో ఆనాడు పుష్పించిన పూలపేర్లను ఈ రోజు పుస్తకాలలో చదవవలసిందే గాని అవి ఎలా ఉండేవో ఉహించలేము. ఆ పుష్పజాతులు అంతరించిపోయాయి. అంతఃపురంలో పెద్దకోనేరు, బయట “కటోర హవుజు” ఉన్నాయి. ఇందు ప్రతిరోజు నీటిని, రోజా పూవులను నింపేవారు. కటోరా హవుజు రాణీవాసపు స్త్రీలకు జలక్రీడా “స్థలం. దానిని అక్కడ ఉండే స్త్రీలు స్నానాలు జేయడానికి, ఈదులాటకు, నౌకా విహారం చేయడానికి ఉపయోగించేవారు. కటోరా హవుజు ఇప్పటికి ఉంది. కాని అంత శుభ్రంగా లేదు.

గోలకొండ కోటలో విశాలమైన, అందమైన రాజోద్యాన వనాలు, పుర ఉద్యానవనాలు ఉండేవి. అవి ఇంద్రలోకంలోని నందనవనాన్ని గుర్తు చేసే విధంగా ఉండేవి. సాయంకాల సమయములో కవులు, పండితులు ఆ పురోద్యానవనాలలో గుంపులు గుంపులుగా కూర్చుండి సారస్వత చర్చలు, కవితా గోష్ఠులు చేసేవారు. నగీనాబాఘ్ అనే ఉద్యానవనం చారిత్రక ప్రసిద్ది కలిగినది.

కోటలో ఉన్న భవనాలు : కోటలో అంతఃపురాలు, సభాభవనాలు, కార్యాలయాలు, జలాశయాలు, క్రీడామైదానాలు మాత్రమే గాక సైనిక సమూహాలు నివసించే ఇండ్లు, అధికారుల నివాసస్థానాలు, పారిశ్రామికుల ఇండ్లు, పండిత, పామర నాగరికుల ఇండ్లు ఉన్నాయి. వాళ్ళకు మరుగుదొడ్లు, మురుగు నీరుపారే వసతులు, స్నానపు గదులు, వాటికి వేడి, చల్లనీటి ఏర్పాట్లు మొదలైన సామాజిక ఆరోగ్యానికి అవసరమైన ఇతర వసతులు కల్పించబడ్డాయి.

ఆయుధ కర్మాగారాలు, టంకశాలలు, సైనిక శిక్షణ కేంద్రాలు, పాఠశాలలు, వైద్యశాలలు, సత్రాలు, సైనిక సమూహ ప్రణాళికా రచన, పరిశీలన స్థావరాలు ఉండేవి. ఖుతుబుషాహీల టంకశాల, భాండాగారము ఈనాటికీ “ఖజాన బిల్డింగు” అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖవారి ఆధీనంలో ఉంది. దానిని ఆనుకొని ఖుతుబుషాహీల ఆయుధాగారము ఉండేది. దానికి ఆనుకొని ఉన్న భవనాలలో సైనిక ప్రజా పరిపాలనాధికారులుండే గృహాలు ఉండేవి. వాటిని దారికి ఇరువైపులా అందమైన వరుసలలో నిర్మించారు.

రాతిఫలకం విశేషత : రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతఃపురంలోకి వినిపిస్తుంది. ఇది జహంగీరు చక్రవర్తి న్యాయ ఘటికాయంత్రం కంటే గొప్ప విషయం. కోటలో రాజాంతఃపురాలను దాటిపోతే భాండాగారాలు, తుపాకి మందుగుండు నిలువజేసే గదులు, జైలుగదులు కనిపిస్తాయి. బాలాహిస్సారుకు పోయేదారిలో మస్జిదు, మందిరం ఒకదాని పక్కన మరొకటి ఉంటాయి. ఖుతుబుషాహీల మత సహనానికి సజీవ సాక్ష్యంగా ఈనాటికీ అవి కనిపిస్తాయి. “బాలా హిస్సారు” కు పోయే దారిలో రామదాసు చెఱశాల అని ఒక రాతి గుహను చూపిస్తారు. అందులో ఉన్న చలువరాతిపై శ్రీరాముని ఆకారము రామదాసు చెక్కినదే అని కూడా అంటారు. ఇది రామదాసున్న బందీఖాన యని చెప్పు ఆధారాలు లేవు. కాళ్లు చేతులు సంకెళ్ళతో బంధించబడిన గోపన్న ఉలి సుత్తి లేకుండా శిలపై రాముని చిత్రం చెక్కడం నమ్మదగిన విషయం కాదు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు

ప్రశ్న 2.
ఖులీఖుతుబ్ షా సమాధుల నిర్మాణ విశేషాలను తెలుపండి.
జవాబు:
గోల్కొండ దుర్గమునకు పడమర సుమారు మైలుదూరంలో ఒక ఎత్తైన సహజసుందరమైన మైదానముంది. ఆ ప్రదేశములో ఖుతుబుషాహీ పాలకుల సమాధులున్నాయి. ఈ ప్రదేశములో ఫలాలతో, పుష్పాలతో నిండిన తోటలుండేవి. కొన్ని ఈనాటికీ ఉన్నాయి. ఈ సమాధుల చుట్టు ఎత్తైన రాతి గోడ ఉంది. ఇందులో ఉన్న సమాధులలో కొన్ని ఖుతుబుషాహి రాజులవికావు. వీటిలో ప్రేమావతి తారామతి, రాజవైద్యుని సమాధులు మాత్రమే గాక రాజాదరణ పొందిన వేరొకరి సమాధికూడా ఉంది. రాజు బంధువులని చెప్పబడేవారి సమాధులు కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. మహమ్మదు ఖులీ ఖుతుబుషా సమాధి నిర్మించిన పద్ధతికన్న జమీదు ఖులీ గోరి నిర్మించిన పద్ధతి వేరు. రెండు పర్ష్యా దేశపు నిర్మాణ రీతులనే విశేషంగ అనుకరించి నిర్మించారు.

ఇబ్రహీము ఖులీఖుతుబుషా సమాధి కూడా పెద్దదే. అందలి శిల్పవిజ్ఞానము, నిర్మాణరీతులు క్రొత్తపుంతలు తొక్కినవి. దాని దగ్గరనే మహమ్మదు ఖుతుబుషా సమాధి ఉంది. సమచతురశ్రమగు ఉన్నత వేదికపై అత్యంత సుందరంగ కట్టబడిన బ్రహ్మాండమైన కట్టడమిది. అందులోని శిల్పనిర్మాణ చాతుర్యం హిందూ, ముస్లిం, ఇండో, ఈరానియన్ శిల్ప సాంస్కృతుల కలయికకు చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. అందులోని రాతి పుష్పాలు ఇస్లాం మతానికి వ్యతిరేకం అని వాటిని ధ్వంసం చేశారు. అయినా అవి సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తూనే ఉన్నాయి.

మహమ్మదు ఖుతుబ్ షా భాగ్యనగర నిర్మాత. గుల్జారుహౌజు, మక్కా మసీదు, చార్ మినార్ వంటి విఖ్యాత కట్టడాలు ఇతను ప్రారంభించినవే. దక్షిణాపథములో ఉర్దూ భాషకు ఇతన్ని పిత అంటారు. అతని సమాధివద్ద ఈనాటికి ప్రార్థనలు, మత కర్మకాండలు మాత్రమే గాక ఉర్దూ దినం, ఖుతుబుషాహి దినం జరుపుతారు. ఈ సందర్భంగా పండితులతో సారస్వతోపన్యాసములు జరుగుతాయి. ఆ దినాలలో అక్కడ చరిత్ర సంస్కృతులను గురించిన చర్చలు జరుగుతాయి. ఇతని భార్య పేరు హయ్యతు బట్టీ బేగం, ఈమెకు ఈ వంశ చరిత్రలోను గోల్కొండ సంస్కృతిలోను ఒక విశిష్ట స్థానముంది. ఆమె ఖుతుబుషాహీ రాజులలో వరుసగ ఒకనికి కూతురు.

వేరొకనికి భార్య, మరొకనికి తల్లి. ఈమెకు బ్రహ్మాండమైన సమాధి నిర్మించబడింది. దీని నిర్మాణ పద్ధతికూడా విశిష్టమైనది. అబ్దుల్లా ఖుతుబుషా సమాధి చాల పెద్దది. దాని నిర్మాణ పద్ధతికూడా విభిన్నమైనది. దానిని డబుల్ డోల పద్ధతి అంటారు. దీనిలో పైకి కనిపించే గుమ్మటమే గాక దానిలోన కూడా ఎక్కువ నేర్పు గల మరొక గుమ్మటముంది.

ఈ సమాధులు బ్రహ్మాండమైన కట్టడములు. వీటిని చూడడానికి తండోపతండములుగా జనాలు నేటికి చాలా మంది వస్తుంటారు. విదేశీయులు సైతం ఈ సమాధులను చూసి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని పొందుతారు. చనిపోయిన రాజుల భౌతిక దేహాలను, వారి బంధువుల శవములను ఇక్కడికి తెచ్చి చివరిస్నానము చేయిస్తారు. అంత్య క్రియలు చేయడానికి ఇక్కడ ఒక చిన్న అందమైన కట్టడముంది. ఈ రాజులు షియా సంప్రదాయానికి చెందినవారు. వారు పన్నెండు మంది ఇమాములను పూజిస్తారు. కావున ఈ కట్టడంలో పన్నెండు కోణాలు,

పన్నెండు మెట్లు, పన్నెండు చెంబులు, పన్నెండు ఆకుల ఆకారాలు, ఇలా అన్నీ పన్నెండు ఉంటాయి. ఇది చూడవలసిన చక్కని చిన్న కట్టడం. ఈ సమాధులు అత్యున్నతాలు, అపూర్వాలు, అతిసుందరాలు. ఒకప్పుడివి సర్ఫేఖాస్ (నిజాం నవాబు) ఆస్తి. ఆపై కేంద్రపురావస్తు పర్యవేక్షణలోకి వచ్చాయి. ఇప్పుడవి పురావస్తు శాఖవారి అధీనములో ఉన్నాయి. సుమారు ఎనిమిది లక్షల వ్యయముతో ఈ సమాధులను, పెద్ద ఉద్యానవనములను, క్రీడాసరోవరములను, నౌకా విహారావకాశములను, రమణీయ ఆరామాలను, విశ్రాంతి భవనాలను, పురావస్తు ప్రదర్శనశాలలను, మిరుమిట్లుగొలుపు దీపమాలికలను, జలయంతరాలను, అపురూపమైన పూదోటలను ఏర్పాటు జేసి, దీనిని భారతదేశములోనే ప్రథమ శ్రేణికి చెందిన యాత్రిక కేంద్రముగ రూపొందించే ఆలోచన ఉన్నది. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి తప్పక దీనిని అభివృద్ధి పరచాలని ఎందరో ఒప్పుకుంటారు.

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
గోల్కొండ కోటలోని నీటి ఏర్పాట్లను తెలుపండి.
జవాబు:
గోలకొండ కోటలో అనేక సుందర భవనములు నిర్మించబడ్డాయి. అందులోని ఏర్పాట్లు ఈనాటికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. రాణులు నివసించే అంతఃపురం అన్నిరకాల భద్రతా ఏర్పాట్లతోపాటు సర్వాంగ సుందరంగా ఉంది. మురికినీరు, వర్షపునీరు బైటికి పోవడానికి చేసిన ఏర్పాట్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయిదారు అంతస్తుల మేడలు. ప్రతి అంతస్తుకు అవసరమయిన శుభ్రమైన నీరు రావడానికి, మురికి నీరు బైటకు పోవడానికి శాస్త్రీయమైన ఏర్పాట్లు చేశారు. మూడు వందల సంవత్సరాలు గడిచినా అవి ఇంకా నిలిచి ఉన్నాయి. కోటలో నీటి ఏర్పాటుకు వివిధ స్థాయిలలో దాదాపు ఎనిమిది బావులున్నాయి.

మొదటి బావి అన్నిటికన్న క్రిందస్థాయిలో ఉంది. అది అన్నింటికన్న పెద్దది. కోటకు పడమర ఆరుమైళ్ళ దూరంలో మొదటి బావికి సమాన స్థాయిలో “దుర్గమ్మ చెరువు” ఉంది. అది చాల లోతుగా, విశాలంగా, శుభ్రంగా ఉండి మంచి నీటితో కొండల మధ్య ఉంది. మొదటి బావి నుంచి రెండవ బావికి ఆపై ఒకదానినుంచి వేరొకదానికి నీరు నింపబడేలా ఏర్పాట్లు చేశారు. అలా నింపడానికి ఉపయోగించే పర్ష్యా ఛత్రాలను తిప్పడానికి మానవులును, పశువులును ఉపయోగించేవారు.

ప్రశ్న 2.
‘పురానపుల్’ నిర్మించుటకు గల కారణాలు ఏవి ?
జవాబు:
భాగ్యమతి ప్రేమ వలలో చిక్కుకున్న నవయువకుడు, యువరాజు మహమ్మదు ఖులీ కుతుబ్షా పొంగి పొరిలే ముచుకుందా నదిని తన గుర్రంతో దాటి ఆవలి తీరానికి సురక్షితముగ జేరుకున్నాడు. అలా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిలోకి వెళ్ళిన తమ కుమారున్ని చూసి అతని తల్లిదండ్రులు మహమ్మదు ఇబ్రహీం ఖుతుబుషా (మల్కిభరాముడు), అతని భార్య తల్లడిల్లిపోయారు. ఇటువంటి ప్రమాడం మళ్ళీ రాకూడదని మూసీనదిపై రాజ దంపతులు పురానపుల్ను నిర్మించారు. అది ఇప్పటికి ప్రజోపయోగకరంగ నిలచి ఉంది. భాగ్యమతి పేరు మీదనే హైద్రాబాదు నిర్మించబడింది.

ప్రశ్న 3.
గోల్కొండ కళాకారుల వైశిష్ట్యాన్ని వివరించండి.
జవాబు:
రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతః పురంలోకి వినిపిస్తుంది. ఇది జహంగీరు చక్రవర్తి న్యాయ ఘటికాయంత్రం కంటే గొప్ప విషయం. కోట పడమటి ద్వారాన్ని బంజార దర్వాజ అంటారు. స్థానికముగ లభించే తెల్లటి గ్రానైటురాయితో ఈ కోటను నిర్మించారు. తుపాకి గుండ్లను కూడా బంతులలాగా తిరుగ గొట్టేంత గట్టితనమున్న రాయి అది. ఆ గట్టితనమును కొట్టలేకనే మొఘలులు ఈ కోట గోడలను, సొరంగముల ద్వారా కూల్చే ప్రయత్నం చేశారు. అయినా మూడు సార్లు విఫలులైనారు. తూర్పుభాగంలో ఉన్న బురుజును మాత్రము వారు కూల్చగలిగారు. కాని మరునాటి ఉదయం వరకే దానిని గోల్కొండవారు ఎప్పటిమాదిరి నిలబెట్టారు. అదిచూసి మొఘలులు ఆశ్చర్యపోయారు. ఆ బురుజు నిజమయిన రాతితో నిర్మించబడింది కాదని వారికి తెలియదు. కాగితము పనితనమునకు అది ఒక పరాకాష్ట. గోల్కొండ కళాకారుల వైశిష్ట్యమునకు అదొక గొప్ప ఉదాహరణ.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు

ప్రశ్న 4.
ఖజానా బిల్డింగ్లోని పురావస్తు ప్రదర్శనశాల విశేషాలను తెలుపండి.
జవాబు:
గోలకొండకోట కేంద్రప్రభుత్వ పురావస్తుశాఖవారి యాజమాన్యంలో, షంషీరుకోట్, ఖజాన బిల్డింగులు ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ వారి పర్యవేక్షణలో ఉన్నాయి. వారు ఖజాన బిల్డింగును పురావస్తు ప్రదర్శనశాలగా మార్చారు. అందులో వివిధ శతాబ్దముల సంస్కృతులకు చెందిన సుందర శిల్పకళాఖండాలు, అమూల్యములైన శిలాశాసనాలు ప్రదర్శించబడుచున్నాయి. ఆ శిల్పసంపద, ఆనాటి సాంస్కృతీ, సామాజిక వైభవాలకు దర్పణంగా నిలుస్తుంది. ఆ పురావస్తుశాల పర్యవేక్షణకు ఒక అధికారి, కొంత సిబ్బంది నియమితులైనారు. దీని ప్రక్కనే షంషీరుకోట్ ఉంది. దానిలో ఆనాటి వివిధ ఆయుధాలు భద్రపరిచారు. వీటిని సాధారణంగా ప్రదర్శించరు. కాని ప్రదర్శించుట చాల అవసరం.

III ఏకపద/వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భూపాలరావుకు తెలిసిన భాషలను పేర్కొనండి.
జవాబు:
తెలుగు, సంస్కృతం, కన్నడ, మరాఠి, హిందీ, ఫ్రెంచి, డచ్.

ప్రశ్న 2.
భూపాలరావు రాయప్రోలు సుబ్రహ్మణ్యంతో కలిసి ఏ గ్రంథాన్ని రచించాడు ?
జవాబు:
దేవాలయ చరిత్ర

ప్రశ్న 3.
‘గోల్కొండ మధురస్మృతులు’ పాఠం ఏ పుస్తకం లోనిది ?
జవాబు:
మహామంత్రి మాదన్న

ప్రశ్న 4.
సింహద్వారం నేలపైనున్న రాతిఫలకము ప్రత్యేకత ఏమిటి ?
జవాబు:
రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతఃపురంలోకి వినిపిస్తుంది.

ప్రశ్న 5.
మొహర్రం పదవరోజున ఏ ఉత్సవాలు జరుగుతాయి ?
జవాబు:
బీబీకా ఆలం, ఏనుగు అంబారీ లంగరు ఉత్సవాలు.

ప్రశ్న 6.
‘ఎనుగల చెట్టు’ గొప్పదనం తెలుపండి.
జవాబు:
గోలకొండ కోటలో ఎనుగల చెట్టు అని పిలువబడే ఒక పెద్ద జువ్వి చెట్టు ఉంది. దీని చుట్టుకొలత సుమారు వంద అడుగులు. ఇంత పెద్ద చుట్టుకొలత ఉన్న జువ్విచెట్లు చాల తక్కువ.

ప్రశ్న 7.
‘డబుల్ డోల పద్ధతి’లో ఎవరి సమాధి నిర్మించారు ?
జవాబు:
అబ్దుల్లా కుతుబ్షా

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు

ప్రశ్న 8.
భాగ్యనగర నిర్మాత ఎవరు ?
జవాబు:
మహమ్మదు ఖుతుబ్ షా

కఠిన పదాలకు అర్ధములు

63వ పుట

రజాకారులు = నిజాం రాజు పాలన కోసం పాకిస్తాన్ నుండి తెచ్చుకున్న ఖాసిం రజ్వి తయారు చేసిన సైన్యం
అరాచకాలు = దుర్మార్గాలు

64వ పుట

దుర్గ౦ = కోట
పురాతనము = ప్రాచీనం
క్రమేపి = క్రమంగా, కాలం గడిచిన కొద్ది
సంతరించుకున్న = పొందిన
దుర్నిరీక్షత = చూడ శక్యం కాని
నాడు = ఆ రోజుల్లో
అబ్దములు = సంవత్సరాలు
దశాంతర = వివిధ దశల్లో
వైభవం = గొప్పతనం
స్థావరం = ఉండే చోట
నివేశనము = నివసించే చోటు, ఇల్లు
వాహిని = సైన్యం
స్కందావారము = సైన్యం ఉండే చోటు
సంభ్రమ + ఆశ్చర్యములు = సంతోషం, అచ్చెరువు
రాణివాసం = రాణులు నివసించే చోటు
సర్వతో భద్రము = అన్ని రకాలుగా సురక్షిత
అంతఃపురం = రాణులు నివసించే చోటు
మనోరంజకము = మనస్సును ఆనందపరిచేది
ముర్కినీరు = మురికి నీరు
ముచ్చట గొలుపు = కోరికను కలిగించు
శుభ్ర + ఉదకము = శుభ్రమైన నీరు
శాస్త్రీయ = శాస్త్రము చెప్పిన విధంగా

65వ పుట

ఎన్మిది = ఎనిమిది
మైలు = ఎనిమిది ఫర్లాంగుల దూరం
అగాధం = లోతైన
విస్తృత = విశాలమైన
నిర్మల = శుభ్రమైన
మధుర = తీయని
జలాశయము = చెరువు
పటిష్ఠము = దృఢమైన
నిరంతరము = ఎల్లప్పుడూ
పర్ష్యా ఛత్రపు = పర్ష్యా దేశంలో వాడే గిరక వంటిది
తోచుట = అనిపించుట
జల సమృద్ధి = కావలిసినంత నీరు
దృవపడింది = ఋజువైంది
విస్తార = విశాల
మెండు = ఎక్కువ
అంతరించు = నశించు, లేకుండా పోవు
కోనేరు = చెరువు
కటోరా హవుజు = గిన్నె ఆకారంలో నిర్మితమైన చెరువు
రోజా పూవులు = గులాబి పూవులు
కేళి కాసారము = ఆడుకునే సరస్సు
నౌకా విహారము = పడవలలో తిరుగుట
పన్నీరు = సువాసననిచ్చే జలం
కన్నీరు = కంటి నీరు (బాధ)
విపులము = విశాలము
సుందర = అందమైన
రాజ + ఉద్యానములు = రాజులు విహరించే పూల తోటలు
పుర + ఉద్యానములు = పుర ప్రజలు విహరించే పూల తోటలు
ఆకర్షణ = మనసును లాగడం
నందన వనం = స్వర్గంలోని పూలతోట (ఇంద్రుని ఉద్యానవనం పేరు)
తలపించెడి = గుర్తు చేసే
సాయం సమయం = సాయంకాల సమయం
గుములుగా = గుంపులుగా
సారస్వత చర్చలు = సాహిత్య చర్చలు
కవితా గోష్ఠులు = కవిత్వ చర్చలు
చారిత్రకము = చరిత్రలో నిలిచినది
ప్రసిద్ధము = పేరు పొందినది
సమృద్ధ = కావలిసినంత
క్రీడ + ఆరామములు = ఆటలాడే స్థలాలు
సైనిక = సైనికుల
నికాయ = సమూహం
వసతి గృహాలు = నివసించే స్థలాలు (ఇళ్ళు)
పారిశ్రామికుల = పరిశ్రమలను స్థాపించిన వారు
గేహము = గృహం, ఇల్లు చదువుకున్నవారు
పండితులు = చదువుకున్నారు
పామరులు = చదువు లేనివారు
నాగరికుల = ప్రజల
టంకశాల = నాణెములు తయారు చేసే స్థలం
సత్రం = ఉచిత భోజన వసతి కల్పించే స్థలం
వ్యూహం = ప్రణాళిక
భాండాగారము = ధనం ఉంచే స్థలం
ఖజానా = భాండాగారం

66వ పుట

స్వాధీనమందు = అధీనంలో, పర్యవేక్షణలో
ఆయుధాగారము = ఆయుధములు ఉంచే స్థలం
యాజమాన్యములో = పాలనలో
నికేతనములు = ఇండ్లు
బారులు తీరి = వరుసగా
సింహ ద్వారము = ప్రధాన మార్గం
రాతి ఫలకం = రాతితో చేసిన ఫలకం
అపూర్వమగు = అంతకుముందు లేని, విశేషమైన
చెరశాల = బందిఖానా, జైలు కనిపిస్తాయి
అగుపడును = కనిపిస్తాయి
మార్గం = దారి
సరసన = పక్కన
మతసహనం = ఇతరమతాలపై ఓర్పు
తార్కాణం = నిదర్శనం
చూపింతురు = చూపిస్తారు
చట్రాతిపై = చలువరాతిపై
ఆధారములు = సాక్ష్యములు
నిగళ బద్ధములై = సంకెళ్ళతో బంధించిన
ఉలి = రాళ్ళను చెక్కే సాధనం
సుత్తి = ఉలిని కొట్టడానికి వాడే ఇనుప సాధనం
రూఢిగా = నిశ్చయముగా
రూపాంతరము = రూపము మార్చుకొని
ప్రేమ వాగురులు = ప్రేమ అనే వలలు
తగుల్కొని = చిక్కుకొని
పరవళ్ళు తొక్కుతూ = వేగంగా ప్రవహిస్తూ
నురుగులు గ్రక్కుతూ = ప్రవాహ వేగానికి నురగలు వస్తుంటే
ముచుకుందు నది = మూసి నది
సీరికిస్థానక = లెక్క చేయక
భీషణ ఘోషలు = భయంకర శబ్దాలు
నలు దిశల = నాలుగు వైపులా
మ్రానుల = చెట్లను
సమూలంగా = వేర్లతోసహా
పెకిలించి = ఊడదీసి
తరంగ డోలికల = “అలల ఉయ్యాలలో
కొనిపోవుచున్న = తీసుకొని పోతున్న
ప్రవేశించు = పోవు
దేవేరి = భార్య, రాణి
తల్లడిల్లిరి = బాధపడ్డారు
పునరావృతము కారాదని = మళ్ళీ రాకూడదని
పూనికతో = సంకల్పంతో
అతిలోక సుందరి = అన్ని లోకాలలో వారికంటే అందమైనది
రూపసంపద = రూపము అనే సంపద (అందం)

67వ పుట

ప్రజా + ఉపయోగ = ప్రజలకు ఉపయోగపడే
అంతేవాసిని = దగ్గర ఉన్నది
ఆసీనయై = కూర్చున్నప్పుడు
మత్తెక్కి = మదమెక్కి
మావటిని = ఏనుగును నడిపేవాడిని
మట్టుబెట్టి = చంపి
రాకుమారుని యుక్తముగా = రాకుమారునితో సహా
సమీప = దగ్గరి
అరణ్య = అడవి
రాజమాత = రాకుమారుని తల్లి, రాణి
తల్లడిల్లు హృదయంతో = బాధతో నిండిన మనస్సుతో
పీరులు = లోహంతో అర్థ చంద్రాకారంగా ఉండేవి
లంగరు ఉత్సవం తీయింతును = లంగరు అనే పేరుతో ఊరేగింపు తీయిస్తాను
మొహర్రం పదియవ రోజున = ఇస్లాం ప్రకారం హిజరీ శకం మొహర్రం నెలలో పదవ రోజు
రూపకల్పన = రూపాన్ని ఉహించడం
హృదయఫలకము మీద = హృదయము అనే ఫలకం మీద (మనస్సులో)
ఏనుగు అంబారిలంగరు = ఏనుగు అంబారీలపై ఊరేగించే ఉత్సవం
ప్రసిద్ధములు = పేరుపొందినవి
అనంతరం = తరువాత
ఉత్సవమును = పండగ
కోటకాల = కోటకు అవతలి వైపు
గవిని ( గైన్ అనే పదం ) = ప్రవేశ ద్వారం
సొరంగముల ద్వారా = భూమి లోపలనుండి తొలచిన ద్వారముల ద్వారా
ముమ్మారు = మూడు సార్లు
విఫలులైరి = విఫలం చెందారు
బురుజు = రాతితో ఎత్తుగా కట్టిన కట్టడం
శిథిలమైన = కూలిపోయిన
వేకువ, = ఉదయం
యథారూపంగా = ఎప్పటిమాదిరి
విభ్రాంతులైరి = ఆశ్చర్యపోయారు
నిస్పృహ = నిరాశ
నిస్తేజులను = మొఖంలో తేజస్సు కోల్పోయిన వారిగా ఉన్నత స్థితి
పరాకాష్ట = ఉన్నత స్థితి
వైశిష్ట్య౦ = విశిష్టత
ఉజ్వల + ఉదాహరణ = తిరుగులేని ఉదాహరణ
వృక్షరాజం = గొప్ప చెట్టు
అశేషజనం = జనులందరూ
కైవారము = చుట్టుకొలత
అరుదు = తక్కువ

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు

68వ పుట

అమూల్యం = వెలకట్టలేని
ముగ్గులగుచుందురు = మురిసిపోతారు
దర్పణం = అద్దం
ప్రదర్శించరు = చూపించరు
రమారమి = సుమారు
ఫల పుష్ప భరిత = ఫలాలతో, పుష్పాలతో నిండినది
రాతి ప్రాకారం = రాతితో నిర్మించిన ప్రహరి గోడ
మకుటాధిపతులు = కిరీటాన్ని ధరించినవారు, రాజులు
చెదురుగా = అక్కడక్కడ
శిల్ప విన్నాణము = శిల్ప విజ్ఞానం, శిల్పాలు చెక్కడంలో నేర్పు
బ్రహ్మాండము = గొప్ప
శిల్ప ప్రాగల్భ్యం = శిల్పకళలో నేర్పు
ఈరానియన్ = ఇరాన్ దేశ సంప్రదాయం
కూడలి = కలయిక
శిలాపుష్పాలు = శిలపై చెక్కిన పుష్పాలు
వైకృత్తిక = వికారమైన
భిత్తిక = గోడ
సంభ్రమ + ఆశ్చర్యం = సంతోషం, ఆశ్చర్యం
కొలుపును = కలిగిస్తాయి
విఖ్యాత = ప్రఖ్యాత
సారస్వత + ఉపన్యాసాలు = సాహిత్య ప్రసంగాలు

69వ పుట

గుమ్మటం = దీపముంచే ఎత్తైన కట్టడం
తండోపతండాలు = గుంపులు గుంపులుగా
ధీటైన = సమానమైన
అరుదు = తక్కువ
చతురత = నేర్పు
తుది స్నానం = చనిపోయిన తరువాత చివరి స్నానం
చరమ కర్మకాండ = అంత్యక్రియలు
ఇమాం = ఇస్లాం మత పెద్ద
దళములు = ఆకులు
సమాధులు+అతి+ఉన్నతములు = మిక్కిలి ఎత్తైన సమాధులు
అధీనం = స్వాధీనంలో
వ్యయం = ఖర్చు
అపురూపమైన = అపూర్వమైన
నిర్వివాదాంశం = వివాదం లేని విషయం

గోల్కొండ మధుర స్మృతులు Summary in Telugu

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు 1

రచయిత పరిచయం

పాఠం పేరు : గోల్కొండ మధురస్కృతులు
గ్రంథం : మహామంత్రి మాదన్న
దేనినుండి గ్రహించబడినది : ఇది మహామంత్రి మాదన్న పుస్తకము నుండి గ్రహించబడినది
రచయిత : కొమరగిరి వేంకట భూపాలరావు
తల్లిదండ్రులు : కమలమ్మ, సీతారామయ్య
కాలం : జననం : ఏప్రిల్ 12, 1916; మరణం : జనవరి 8, 2004
స్వస్థలం : హనుమకొండ దగ్గర వెంకటాపురం
తెలిసిన భాషలు : తెలుగు, సంస్కృతం, కన్నడ, మరాఠి, హిందీ, ఫ్రెంచి, డచ్
పరిశోధనాంశం : భాగ్యనగర చరిత్ర
రచనలు : తెలుగులో మహామంత్రి మాదన్న, ఆంగ్లంలో (The Illustrious Prime Minister). ఆచార్య రాయప్రోలు సుబ్రహ్మణ్యంతో కలిసి దేవాలయ చరిత్ర, హైదరాబాద్ నగరంపై సుమారు 20 పుస్తకాలు ఆంగ్లం, తెలుగు భాషల్లో రచించారు.
ఉద్యోగాలు : పురావస్తు శాఖలో కొన్ని రోజులు. తహసీల్దార్ నుండి కలెక్టర్ వరకు వివిధ పదవులు

విశేషతలు :

  • పురావస్తు శాఖలో పని చేసేటప్పుడు శిల్పకళను అధ్యయనం చేశారు.
  • కలెక్టర్గా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలల్లో మౌలిక వసతుల కల్పన చేశారు.
  • ఆయన సేవలకు గుర్తింపుగా భూపాలరావు పేరు మీద భూపాలపల్లి ఏర్పాటైంది.
  • రజాకార్ల అరాచకాల సమయంలో హైద్రాబాద్ విడిచివెళ్ళారు.
  • రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేయటం వల్ల జైలుజీవితం అనుభవించారు.
  • ఉద్యోగ విరమణ తర్వాత తిరిగి తన చారిత్రక పరిశోధన కొనసాగించి మహామంత్రి మాదన్న జీవితంపై “The Illustrious Prime Minister” పేరుతో ఆంగ్లంలో పుస్తకం రచించారు.
  • వరంగల్ సుబేదారీ ప్రాంతంలో మాదన్న విగ్రహస్థాపన చేయించారు.

పాఠ్యభాగ సందర్భం

కొమరగిరి భూపాలరావు విద్యాభ్యాసం కోసం హైదరాబాదుకు రావడంవల్ల, అక్కడ మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావుల పరిచయం కారణంగా హైదరాబాదు చరిత్రపట్ల ఆసక్తి పెరిగింది. హైదరాబాదు చరిత్రపై విస్తృత పరిశోధన చేసి ఇరవైకి పైగా తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలు రాశారు. ఉద్యోగ విరమణ తరువాత మహామంత్రి మాదన్నపై విస్తృత పరిశోధన చేశారు. ఆయన జీవితంపై తెలుగులో, ఆంగ్లంలో పుస్తకాలు రాశారు. మహామంత్రి మాదన్న పుస్తకంలో గోలకొండ కోట గురించి రాసిన వ్యాసం ప్రస్తుత మన పాఠ్యభాగం. అది గ్రాంథికంలో ఉంది. సరళ ప్రామాణిక భాషలో సారాంశాన్ని ఇస్తున్నాము.

పాఠ్యభాగ సారాంశం

అంతఃపురంలోని వసతులు : గోల్కొండ కోట కాకతీయ ప్రోలరాజు కన్నా ప్రాచీనమైంది. కాకతీయులనాడు ఈ కోట కొత్త వైభవాన్ని సంతరించుకుంది. రాజ ప్రతినిధులకు స్థావరంగా, యువరాజుకు నివాసంగా, కాకతీయ సైన్యానికి నిలయంగా, అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా రూపొందింది. ఖుతుబుషాహీల కాలంలో ఈ కోటలో అనేక సుందర భవనములు నిర్మించబడ్డాయి. అందులోని ఏర్పాట్లు ఈ నాటికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. రాణులు నివసించే అంతఃపురం అన్నిరకాల భద్రతా ఏర్పాట్లతోపాటు సర్వాంగ సుందరంగా ఉంది.

మురికినీరు, వర్షపునీరు బైటికి పోవడానికి చేసిన ఏర్పాట్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయిదారు అంతస్తుల మేడలు. ప్రతి అంతస్తుకు అవసరమయిన శుభ్రమైన నీరు రావడానికి, మురికి నీరు బైటకు పోవడానికి శాస్త్రీయమైన ఏర్పాట్లు చేశారు. మూడు వందల సంవత్సరాలు i^చినా అవి ఇంకా నిలిచి ఉన్నాయి. కోటలో నీటి ఏర్పాటుకు వివిధ స్థాయిలలో దాదాపు ఎనిమిది బావులున్నాయి.

మొదటి బా ఇన్నిటికన్న క్రిందస్థాయిలో ఉంది. అది అన్నింటికన్న పెద్దది. కోటకు పడమర ఆరుమైళ్ళ దూరంలో మొదటి బావికి సమాన స్థాయిలో “దుర్గమ్మ చెరువు” ఉంది. అది చాలా లోతుగా, విశాలంగా, శుభ్రంగా ఉండి మంచి నీటితో కొండల మధ్య ఉంది. మొదటి బావి నుంచి రెండవ బావికి ఆపై ఒకదానినుంచి వేరొకదానికి నీరు నింపబడేలా ఏర్పాట్లు చేశారు. అలా నింపడానికి ఉపయోగించే పర్యా ఛత్రాలను తిప్పడానికి మానవులును, పశువులును ఉపయోగించే వారు.

ఉద్యానవనాల సౌందర్యం : గోల్కొండ కోటలో, చుట్టుప్రక్కల విశాలంగా, వివిధ రకాల పూలతోటలు ఉన్నాయి. అందులో ఆనాడు పుష్పించిన పూలపేర్లను ఈ రోజు పుస్తకాలలో చదవవలసిందే గాని అవి ఎలా ఉండేవో ఉహించలేము. ఆ పుష్పజాతులు అంతరించిపోయాయి. అంతఃపురంలో పెద్దకోనేరు, బయట “కటోర హవుజు” ఉన్నాయి. ఇందు ప్రతిరోజు నీటిని, రోజా పూవులను నింపేవారు. కటోరా హవుజు రాణీవాసపు స్త్రీలకు జలక్రీడా స్థలం. దానిని అక్కడ ఉండే స్త్రీలు స్నానాలు జేయడానికి, ఈదులాటకు, నౌకా విహారం చేయడానికి ఉపయోగించేవారు. కటోరా హవుజు ఇప్పటికి ఉంది. కాని అంత శుభ్రంగా లేదు.

గోలకొండ కోటలో విశాలమైన, అందమైన రాజోద్యాన వనాలు, పుర ఉద్యానవనాలు ఉండేవి. అవి ఇంద్రలోకంలోని నందనవనాన్ని గుర్తు చేసే విధంగా ఉండేవి. సాయంకాల సమయములో కవులు, పండితులు ఆ పురోద్యానవనాలలో గుంపులు గుంపులుగా కూర్చుండి సారస్వత చర్చలు, కవితా గోష్ఠులు చేసేవారు. నగీనాబాఘ్ అనే ఉద్యానవనం చారిత్రక ప్రసిద్ధి కలిగినది.

కోటలో ఉన్న భవనాలు : కోటలో అంతఃపురాలు, సభాభవనాలు, కార్యాలయాలు, జలాశయాలు, క్రీడామైదానాలు మాత్రమే గాక సైనిక సమూహాలు నివసించే ఇండ్లు, అధికారుల నివాసస్థానాలు, పారిశ్రామికుల ఇండ్లు, పండిత, పామర నాగరికుల ఇండ్లు ఉన్నాయి. వాళ్ళకు మరుగుదొడ్లు, మురుగు నీరుపారే వసతులు, స్నానపు గదులు, వాటికి వేడి, చల్లనీటి ఏర్పాట్లు మొదలైన సామాజిక ఆరోగ్యానికి అవసరమైన ఇతర వసతులు కల్పించబడ్డాయి.

ఆయుధ కర్మాగారాలు, టంకశాలలు, సైనిక శిక్షణ కేంద్రాలు, పాఠశాలలు, వైద్యశాలలు, సత్రాలు, సైనిక సమూహ ప్రణాళికా రచన, పరిశీలన స్థావరాలు ఉండేవి. ఖుతుబుషాహీల టంకశాల, భాండాగారము ఈనాటికీ “ఖజాన బిల్డింగు” అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖవారి ఆధీనంలో ఉంది. దానిని అనుకొని ఖుతుబుషాహీల ఆయుధాగారము ఉండేది. దానికి ఆనుకొని ఉన్న భవనాలలో సైనిక ప్రజా పరిపాలనాధికారులుండే గృహాలు ఉండేవి. వాటిని దారికి ఇరువైపులా అందమైన వరుసలలో నిర్మించారు.

రాతిఫలకం విశేషత : రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతఃపురంలోకి వినిపిస్తుంది. ఇది జహంగీరు చక్రవర్తి న్యాయ ఘటికాయంత్రం కంటే గొప్ప విషయం. కోటలో రాజాంతఃపురాలను దాటిపోతే భాండాగారాలు, తుపాకి మందుగుండు నిలువజేసే గదులు, జైలుగదులు కనిపిస్తాయి. బాలాహిస్సారుకు పోయేదారిలో మస్జిదు, మందిరం ఒకదాని పక్కన మరొకటి ఉంటాయి. ఖుతుబుషాహీల మత సహనానికి సజీవ సాక్ష్యంగా ఈనాటికీ అవి కనిపిస్తాయి. “బాలా హిస్సారు” కు పోయే దారిలో రామదాసు చెఱశాల అని ఒక రాతి గుహను చూపిస్తారు. అందులో ఉన్న చలువరాతిపై శ్రీరాముని ఆకారము రామదాసు చెక్కినదే అని కూడా అంటారు.

ఇది రామదాసున్న బందీఖాన యని చెప్పు ఆధారాలు లేవు. కాళ్లు చేతులు సంకెళ్ళతో బంధించబడిన గోపన్న ఉలి సుత్తి లేకుండా శిలపై రాముని చిత్రం చెక్కడం నమ్మదగిన విషయం కాదు.

పురానాపూల్ నిర్మాణం : మరికొంత దూరం పోతే “బాలాహిస్సారు” కనిపిస్తుంది. అది తన మొదటి రూపమును . గోల్పోయి ఉంది. భాగ్యమతి ప్రేమ వలలో చిక్కుకున్న నవయువకుడయిన యువరాజు మహమ్మదు ఖులీ ఖుతుబుషా పొంగి పొరిలే ముచుకుందా నదిని తన గుర్రంతో ఆవలి తీరానికి సురక్షితముగ జేరుకున్నాడు. అలా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిలోకి వెళ్ళిన తమ కుమారున్ని చూసి అతని తల్లిదండ్రులు మహమ్మదు ఇబ్రహీం ఖుతుబుషా (మల్కిభరాముడు), అతని భార్య తల్లడిల్లిపోయారు. ఇటువంటి ప్రమాదం మళ్ళీ రాకూడదని మూసీనదిపై ఆ రాజ దంపతులు పురానపుల్ను నిర్మించారు. అది ఇప్పటికి ప్రజోపయోగకరంగ నిలచిఉంది. భాగ్యమత్తి పేరు మీదనే హైద్రాబాదు నిర్మించబడింది.

బిబికా ఆలం నిర్వహణకు కారణం : ఆ బాలాహిస్సారులో యున్నప్పుడే మరొకసారి యువరాజు ఎక్కిన ఏనుగుకు మత్తెక్కి మావటీని చంపింది. రాకుమారునితో సహా దగ్గరలో ఉన్న అడవిలోకి పారిపోయింది. అది చూసిన రాజమాత తల్లడిల్లే హృదయంతో తన కొడుకు సురక్షితంగా తిరిగివస్తే పేరులను చేయిస్తానని, లంగరు ఉత్సవం చేస్తానని, ఏనుగుపై నెక్కించి నూరేగిస్తానని మొక్కుకుంది. మొహర్రము పదవరోజు హైద్రాబాదులో ఈనాటికీ కనిపించే బీబీకా ఆలం, లంగరు ఉత్సవముల రూపకల్పన రాణి హృదయ ఫలకం మీద ఈ బాలాహిస్సారులోనే జరిగింది. భారతదేశము మొత్తం మీద ఈ బీబీకా ఆలం, ఈ ఏనుగు అంబారీ లంగరు ప్రసిద్ధమైనవి.

ఖుతుబుషాహీల తర్వాత ఆసఫ్ జాహీలు కూడ ఈ ఉత్సవాన్ని పెద్ద ఎత్తున జరిపించారు. నేటికి పదవ మొహర్రము నాడు లక్షలమంది ఈ వేడుకలలో పాల్గొంటారు.

కోట పటిష్టత : కోటకు అవతలి వైపు తూర్పున తానాషా గురువయిన (రజియొద్దీన్) షా రాజు ఖత్తాల్ సమాధి ఉంది. కోట పడమటి ద్వారాన్ని బంజార దర్వాజ అంటారు. స్థానికముగా లభించే తెల్లటి గ్రానైటురాయితో ఈ కోటను నిర్మించారు. తుపాకి గుండ్లను కూడా బంతులలాగా తిరుగ గొట్టేంత గట్టితనమున్న రాయి అది. ఆ గట్టితనమును కొట్టలేకనే మొఘలులు ఈ కోట గోడలను, సొరంగముల ద్వారా కూల్చేప్రయత్నం చేశారు. అయినా మూడుసార్లు విఫలులైనారు. తూర్పుభాగంలో ఉన్న బురుజును మాత్రము వారు కూల్చగలిగారు.

కాని మరునాటి ఉదయం వరకే దానిని గోల్కొండవారు ఎప్పటిమాదిరి నిలబెట్టారు. అది చూసి మొఘలులు ఆశ్చర్యపోయారు. ఆ బురుజు నిజమయిన రాతితో నిర్మించబడింది కాదని వారికి తెలియదు. కాగితము పనితనమునకు అది ఒక పరాకాష్ట. గోల్కొండ కళాకారుల వైశిష్ట్యమునకు అదొక గొప్ప ఉదాహరణ.

ఏనుగల చెట్టు విశిష్టత : ఈ కోటలో ఎనుగల చెట్టు అని పిలువబడే ఒక పెద్ద వృక్షమున్నది. అది ఖుతుబుషాహీలకు పూర్వముదని దానిని గౌరవించేవారు. దీనిని చూడటానికి అశేషజనం ఈనాటికీ వస్తారు. దీని చుట్టుకొలత సుమారు నూరడుగులు. ఇంత పెద్ద చుట్టుకొలత ఉన్న జువ్విచెట్లు చాలా తక్కువ.

ప్రదర్శనశాలగా కోట : గోలకొండకోట కేంద్రప్రభుత్వ పురావస్తుశాఖవారి యాజమాన్యంలో, షంషీరుకోట్, ఖజాన బిల్డింగులు ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ వారి పర్యవేక్షణలో ఉన్నాయి. వారు ఖజాన బిల్డింగును పురావస్తు ప్రదర్శనశాలగా మార్చారు. అందులో వివిధ శతాబ్దముల సంస్కృతులకు చెందిన సుందర శిల్పకళాఖండాలు,

అమూల్యములైన శిలాశాసనాలు ప్రదర్శించబడుచున్నాయి. ఆ శిల్పసంపద, ఆనాటి సాంస్కృతీ, సామాజిక వైభవాలకు దర్పణంగా నిలుస్తుంది. ఆ పురావస్తుశాల పర్యవేక్షణకు ఒక అధికారి, కొంత సిబ్బంది నియమితులైనారు. దీని ప్రక్కనే షంషీరుకోట్ ఉంది. దానిలో ఆనాటి వివిధ ఆయుధాలు భద్రపరిచారు. వీటిని సాధారణంగా ప్రదర్శించరు. కాని ప్రదర్శించుట చాల అవసరం.

సమాధుల విశిష్టత : గోల్కొండ దుర్గమునకు పడమర సుమారు మైలుదూరంలో ఒక ఎత్తైన సహజసుందరమైన మైదానముంది. ఆ ప్రదేశములో ఖుతుబుషాహీ పాలకుల సమాధులున్నాయి. ఈ ప్రదేశములో ఫలాలతో, పుష్పాలతో నిండిన తోటలుండేవి. కొన్ని ఈనాటికీ ఉన్నాయి. ఈ సమాధుల చుట్టు ఎత్తైన రాతి గోడ ఉంది. ఇందులో ఉన్న సమాధులలో కొన్ని ఖుతుబుషాహి రాజులవికావు. వీటిలో ప్రేమావతి తారామతి, రాజవైద్యుని సమాధులు మాత్రమే గాక రాజాదరణ పొందిన వేరొకరి సమాధికూడా ఉంది. రాజు బంధువులని చెప్పబడేవారి సమాధులు కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. మహమ్మదు ఖులీ ఖుతుబుషా సమాధి నిర్మించిన పద్ధతికన్న జమీదు ఖులీ గోరి నిర్మించిన పద్ధతి వేరు. రెండు పర్ష్యా దేశపు నిర్మాణ రీతులనే విశేషంగా అనుకరించి నిర్మించారు. ఇబ్రహీము ఖులీఖుతుబుషా సమాధి కూడా పెద్దదే.

అందలి శిల్పవిజ్ఞానము, నిర్మాణరీతులు క్రొత్తపుంతలు తొక్కినవి. దాని దగ్గరనే మహమ్మదు ఖుతుబుషా సమాధి ఉంది. సమచతురశ్రమగు ఉన్నత వేదికపై అత్యంత సుందరంగా కట్టబడిన బ్రహ్మాండమైన కట్టడమిది. అందులోని శిల్పనిర్మాణ చాతుర్యం హిందూ, ముస్లిం, ఇండో, ఈరానియన్ శిల్ప సాంస్కృతుల కలయికకు చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. అందులోని రాతి పుష్పాలు ఇస్లాం మతానికి వ్యతిరేకం అని వాటిని ధ్వంసం చేశారు. అయినా అవి సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తూనే ఉన్నాయి.

మహమ్మదు ఖుతుబ్ షా భాగ్యనగర నిర్మాత. గుల్జారుహౌజు, మక్కా మసీదు, చార్మినార్ వంటి విఖ్యాత కట్టడాలు ఇతను ప్రారంభించినవే. దక్షిణాపథములో ఉర్దూ భాషకు ఇతన్ని పిత అంటారు. అతని సమాధి వద్ద ఈనాటికి ప్రార్థనలు, మత కర్మకాండలు మాత్రమే గాక ఉర్దూ దినం, ఖుతుబుషాహి దినం జరుపుతారు.

ఈ సందర్భంగా పండితులతో సారస్వతోపన్యాసములు జరుగుతాయి. ఆ దినాలలో అక్కడ చరిత్ర సంస్కృతులను గురించిన చర్చలు జరుగుతాయి. ఇతని భార్య పేరు హయ్యతు బట్టీ బేగం, ఈమెకు ఈ వంశ చరిత్రలోను, గోల్కొండ సంస్కృతిలోను ఒక విశిష్ట స్థానముంది. ఆమె ఖుతుబుషాహీ రాజులలో వరుసగ ఒకనికి కూతురు. వేరొకనికి భార్య, మరొకనికి తల్లి. ఈమెకు’ బ్రహ్మాండమైన సమాధి నిర్మించబడింది. దీని నిర్మాణ పద్ధతికూడా విశిష్టమైనది. అబ్దుల్లా ఖుతుబుషా సమాధి చాల పెద్దది. దాని నిర్మాణ పద్ధతికూడా విభిన్నమైనది. దానిని డబుల్ డోల పద్ధతి అంటారు. దీనిలో పైకి కనిపించే గుమ్మటమే గాక దానిలోన కూడా ఎక్కువ నేర్పు గల మరొక గుమ్మటముంది.

ఈ సమాధులు బ్రహ్మాండమైన కట్టడములు. వీటిని చూడడానికి తండోపతండములుగా జనాలు నేటికి చాలా మంది వస్తుంటారు. విదేశీయులు సైతం ఈ సమాధులను చూసి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని పొందుతారు. చనిపోయిన రాజుల భౌతిక దేహాలను, వారి బంధువులు శవములను ఇక్కడికి తెచ్చి చివరిస్నానము చేయిస్తారు. అంత్యక్రియలు చేయడానికి ఇక్కడ ఒక చిన్న అందమైన కట్టడముంది.

ఈ రాజులు షియా సంప్రదాయానికి చెందినవారు. వారు పన్నెండు మంది ఇమాములను పూజిస్తారు. కావున ఈ కట్టడంలో పన్నెండు కోణాలు, పన్నెండు మెట్లు, పన్నెండు చెంబులు, పన్నెండు ఆకుల ఆకారాలు, ఇలా అన్నీ పన్నెండు ఉంటాయి. ఇది చూడవలసిన చక్కని చిన్న కట్టడం. ఈ సమాధులు అత్యున్నతాలు, అపూర్వాలు, అతిసుందరాలు. ఒకప్పుడివి సర్ఫేఖాస్ (నిజాం నవాబు) ఆస్తి. ఆపై కేంద్రపురావస్తు పర్యవేక్షణలోకి వచ్చాయి. ఇప్పుడవి పురావస్తు శాఖవారి అధీనములో ఉన్నాయి.

సుమారు ఎనిమిది లక్షల వ్యయముతో ఈ సమాధులను, పెద్ద ఉద్యానవనములను, క్రీడాసరోవరములను, నౌకా విహారావకాశములను, రమణీయ ఆరామాలను, విశ్రాంతిభవనాలను, పురావస్తు ప్రదర్శనశాలలను, మిరుమిట్లుగొలుపు దీపమాలికలను, జలయంత్రాలను, అపురూపమైన పూదోటలను ఏర్పాటు జేసి, దీనిని భారతదేశములోనే ప్రథమ శ్రేణికి చెందిన యాత్రిక కేంద్రముగా రూపొందించే ఆలోచన ఉన్నది. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి తప్పక దీనిని అభివృద్ధి పరచాలని ఎందరో ఒప్పుకుంటారు.