TS Inter 2nd Year Accountancy Notes Chapter 3 Accounting for Not-for-Profit Organisation

Here students can locate TS Inter 2nd Year Accountancy Notes Chapter 3 Accounting for Not-for-Profit Organisation to prepare for their exam.

TS Inter 2nd Year Accountancy Notes Chapter 3 Accounting for Not-for-Profit Organisation

→ Not for profit organisation means an organisation whose main object not to earn a profit, but to render service to their members.

→ It includes Education Institutions, Hospitals, Clubs, Religious Institutions, cooperation Societies etc.

→ Final Accounts prepared by not-for-profit organizations consist the following:

  • Receipts and Payments Account
  • Income and Expenditure Account
  • Balance Sheet

→ Receipts and payment account is a summary of cash and bank transactions. All the cash receipts and payments are recorded in this account.

TS Inter 2nd Year Accountancy Notes Chapter 3 Accounting for Not-for-Profit Organisation

→ Income and Expenditure account is similar to profit and loss account. Revenue Expenditure and Revenue Incomes are recorded in this account. Revenue expenditure and Revenue incomes are recorded in this account.

→ Revenue Expenditure is an expenditure whose benefit expires on or before the accounting period.

→ Revenue Receipt is the receipt or income which are received by the business organisation is the normal course of business activities.

→ Capital Expenditure is an expenditure generally incurred for the acquisition of assets or increasing the earning capacity of the business firm.

→ Capital receipt is the receipt of business consisting of capital contributed by the members or shareholders or legacies etc.

→ Deferred Revenue expenditure means the expenditure is revenue in nature, but its benefit is spread over a number of years.

TS Inter 2nd Year Accountancy Notes Chapter 3 లాభాపేక్ష లేని సంస్థల ఖాతాలు

→ లాఖాపేక్ష లేని సంస్థలు: వీటి ప్రధాన ఉద్దేశం లాభార్జన కాకుండా, సభ్యులకు సేవలను అందించే విధంగా ఉంటాయి.

→ వ్యాపారేతర సంస్థలు లేదా లాభాపేక్ష లేని సంస్థలు: విద్యా సంస్థలు, గ్రంథాలయాలు, ఆసుపత్రులు, మత సంస్థలు, క్లబ్బులు మొదలైనవి.

→ ముగింపు ఖాతాలు: లాభాపేక్ష లేని సంస్థలు ఆర్థిక సంవత్సరాంతన ముగింపు ఖాతాలను క్రింది విధంగా తయారుచేస్తాయి.

  • వసూళ్ళు చెల్లింపుల ఖాతా
  • ఆదాయ – వ్యయాల ఖాతా
  • ఆస్తి – అప్పుల పట్టీ

→ వసూళ్ళు చెల్లింపుల ఖాతా నగదు ఖాతాకు ప్రతిరూపం, ఆదాయ వ్యయాల ఖాతా లాభనష్టాల ఖాతాకు ప్రతిరూపం.

TS Inter 2nd Year Accountancy Notes Chapter 3 Accounting for Not-for-Profit Organisation

→ పెట్టుబడి లేదా మూలధన నిధి: ఇది వ్యాపార సంస్థల మూలధనం లాంటిది. దీనిని ఆస్తి- అప్పుల పట్టీలో చూపాలి.

→ పెట్టుబడి వ్యయం: సంస్థ స్థిరాస్తిని సేకరించడానికి గాని ఆర్జన చేకూర్చడానికి లేదా ఆర్జన శక్తిని పెంచడానికి చేసిన వ్యయాలనే పెట్టుబడి వ్యయాలు అంటారు.

→ రాబడి వ్యయం: సంస్థ ఆర్జన శక్తిని యధాతథంగా ఉంచడానికి సంస్థ నిర్వహణకు, వస్తువుల ఉత్పత్తికి, అమ్మకాలకు చేసిన వ్యయం రాబడి వ్యయం.

→ పెట్టుబడి వసూళ్ళు: ఈ సంస్థలు స్వీకరించే జీవితకాల చందాలు, ప్రవేశ రుసుం, వారసత్వాలు మొదలైనవి పెట్టుబడి వసూళ్ళు.

→ రాబడి వసూళ్ళు: ఈ సంస్థలకు వచ్చే చందాలు, అద్దె, వడ్డీలు, పాత వార్తాపత్రికల అమ్మకం, వినోదాల వల్ల వసూళ్ళు మొదలైనవి రాబడి వసూళ్ళు.

→ విలంబిత రాబడి ఖర్చులు: చేసిన ఖర్చు వల్ల వచ్చే ప్రయోజనం కొన్ని సంవత్సరాల వరకు అంటే ఈ రకమైన ఖర్చులనే విలంబిత రాబడి ఖర్చులు అంటారు.

→ వారసత్వాలు: వీలునామా ద్వారా సంక్రమించిన మొత్తాలను వారసత్వాలంటారు.

→ ప్రవేశ రుసుము: వ్యాపారేతర సంస్థలో మొదటిసారిగా ప్రవేశించినప్పుడు సభ్యులు చెల్లించే రుసుము.

→ చందాలు: సంస్థలోని సభ్యులు క్రమం తప్పకుండా నిర్ణీత కాల పరిమితిలో చెల్లించే మొత్తాలను చందాలు అంటారు.

→ విరాళాలు: వ్యక్తుల నుంచి, సంస్థల నిర్వహణ కోసం స్వీకరించే మొత్తాలను విరాళాలు అంటారు. ఇవి రెండు రకాలు. అవి:

  • సాధారణ విరాళం
  • ప్రత్యేక విరాళం

ఎ) సాధారణ విరాళం: సంస్థ విరాళ మొత్తాన్ని ఏ విధంగా ఉపయోగించాలో నిర్దేశించకపోయినప్పుడు వాటిని సాధారణ విరాళం అంటారు.

TS Inter 2nd Year Accountancy Notes Chapter 3 Accounting for Not-for-Profit Organisation

బి) ప్రత్యేక విరాళం: విరాళ మొత్తాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలి అని ప్రత్యేక సూచన ఇచ్చినప్పుడు దానిని ప్రత్యేక విరాళం అంటారు.

TS Inter 2nd Year Accountancy Notes Chapter 5 Admission of a Partner

Here students can locate TS Inter 2nd Year Accountancy Notes Chapter 5 Admission of a Partner to prepare for their exam.

TS Inter 2nd Year Accountancy Notes Chapter 5 Admission of a Partner

→ Admission of a partner means the entry of new person as a member into an existing partnership firm.

→ When a partner is admitted into the partnership business, the following adjustments are to be made in the books of accounts.

  • Calculation of new profit-sharing ratio
  • Revaluations of Assets and Liabilities
  • Accounting treatment of goodwill
  • Distribution of Reserves and undistributed profits/losses
  • Adjustment of capital on the base of new partner capital.

→ New profit sharing ratio: When new partner is admitted into the partnership firm, a new profit sharing ratio is needs to be calculated among the partners including new partner.

→ Ratio of Sacrifice: The ratio in which the old partners agree to sacrifice their share in profits in favor of the new partner is called the Ratio of Sacrifice.

→ Ratio of Sacrifice = Old profit sharing ratio – New profit sharing ratio

TS Inter 2nd Year Accountancy Notes Chapter 5 Admission of a Partner

→ Revaluation of Assets and Liabilities: When the new partner is admitted, it becomes necessary to revalue the assets and liabilities of the firm. For this purpose, we open a separate nominal account called “Revaluation Account”.

→ Goodwill is the reputation or good name associated with the name of firm.

→ Goodwill valuation methods: The important methods of Goodwill valuation are:
A) Average profit method B) Super profit method C) Capitalization method

→ On the Admission of a new partner, if any accumulated profits/losses and reserves in the partnership firm, they should be transferred to old partner’s capital accounts.

→ Sometimes, it may be decided by all the partners that their capital in the new firm shall be contributed directly in proportion to their new profit-sharing ratio.

TS Inter 2nd Year Accountancy Notes Chapter 5 భాగస్తుని ప్రవేశం

→ భాగస్తుని ప్రవేశం : ఏకారణం వల్లనైనా కొనసాగుతున్న ఒక భాగస్వామ్య సంస్థలో ఒక కొత్త భాగస్తున్ని చేర్చుకోవడాన్ని “భాగస్తుని ప్రవేశం” అంటారు.

→ కొత్త లాభనష్టాల నిష్పత్తి : భాగస్వామ్య సంస్థలో కొత్త భాగస్తుడు చేరినప్పుడు, కొత్త భాగస్తునితో సహా, అందరి భాగస్తుల కొత్త లాభనష్టాల నిష్పత్తి కనుక్కోవడం అవసరమవుతుంది.

→ త్యాగాల నిష్పత్తి : కొత్త భాగస్తుడు సంస్థలో చేరినప్పుడు, పాత భాగస్తులు వారి లాభ వాటాలో కొంత భాగాన్ని కొత్త భాగస్తుని కోసం వదులుకుంటారు. వారు నష్టపోయిన వాటాల నిష్పత్తినే త్యాగాల నిష్పత్తి అంటారు.

→ త్యాగాల నిష్పత్తి ః = పాత నిష్పత్తి – కొత్త నిష్పత్తి

→ పునర్మూల్యాంకనం : భాగస్వామ్య సంస్థలో కొత్త భాగస్తుడు చేరినప్పుడు, ఆస్తి-అప్పుల యొక్క వాస్తవ విలువలు నిర్ధారించడానికి వాటి విలువలను తిరిగి మూల్యాంకనం చేయడం అవసరమవుతుంది. దానికోసం తయారుచేసే ఖాతాను పునర్మూల్యాంకన ఖాతా అంటారు.

TS Inter 2nd Year Accountancy Notes Chapter 5 Admission of a Partner

→ గుడ్విల్ : గుడ్విల్ కంటికి కనిపించని ఆస్తి. ఇది వినియోగదారులను ఆకర్షించే శక్తి. ఇది సంస్థకు సాధారణ లాభాల కంటే భవిష్యత్తులో అత్యధిక లాభాలను ఆర్జించి పెడుతుంది.

→ గుడ్విల్ను విలువ కట్టే పద్ధతులు:

  1. సరాసరి లభాల పద్ధతి
  2. అధిక లాభాల పద్ధతి
  3. లాభాల మూలధనీకరణ పద్ధతి

TS Inter 2nd Year Accountancy Notes Chapter 4 Partnership Accounts

Here students can locate TS Inter 2nd Year Accountancy Notes Chapter 4 Partnership Accounts to prepare for their exam.

TS Inter 2nd Year Accountancy Notes Chapter 4 Partnership Accounts

→ Partnership is an association of two or more persons to carry on, as co-owners, a business and to share its profits and losses.

→ According to the partnership Act 1932 section 4, partnership means “The relationship between persons who have agreed to share profits of the business carried on by all or any one of them acting for all”.

→ Partnership Deed is a document that defines the rights and liabilities of partners of the firm besides containing other matters pertaining to the conduct and management of the firm.

→ There are two methods of preparing partners’ capital accounts:

  • Fixed capital method &
  • Fluctuating capital method.

TS Inter 2nd Year Accountancy Notes Chapter 4 Partnership Accounts

→ Fixed capital account method means capital account for each partner remains unchanged means fixed.

→ Fluctuating capital method: This means all the transactions related to partners are recorded in the capital account. So, the capital account is fluctuates year to year.

→ P & L Appropriation a/c is an account is prepared to show all the remaining items relating to the partners which are not recorded in the profit and loss account.

→ Final accounts/Financial statements of the partnership firm:

  1. Trading Account
  2. Profit and Loss account
  3. Profit and Loss appropriation account and
  4. Balance Sheet.

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 3 सुहृद्भेदः

Telangana TSBIE TS Inter 2nd Year Sanskrit Study Material 3rd Lesson सुहृद्भेदः Textbook Questions and Answers.

TS Inter 2nd Year Sanskrit Study Material 3rd Lesson सुहृद्भेदः

सन्दर्भ वाक्यानि (సందర్భవాక్యాలు)(Annotations)

1. सम्प्रति वनमिदमपूर्व सत्त्वाधिष्ठितम् ।

परिचय : इदं वाक्यं नारायणपंडितेन विरचितं “सुहृद्भेदः” इति पाठ्यभागात् स्वीकृतम् ।
सन्दर्भ : पिङ्गलकः नाम सिंहः दमनकं प्रति एवं अवदत् ।
भाव : इदं वनं अविदितजन्तुना आक्रामितं इति पिङ्गलकः अवदत् ।
विवरणम् : अस्मिन् वने कोऽपि क्रूरमृगः वर्तते सः भीकरं शब्दं अकरोत् ।

2. महानेवासौ देवं दृष्टुमिच्छति ।

परिचय : इदं वाक्यं नारायणपंडितेन विरचितं “सुहृद्भेदः” इति पाठ्यभागात् स्वीकृतम् ।
सन्दर्भ : दमनकः पिंगलकं प्रति एवं अवदत् ।
भाव : हे राजन् ! महाकायः असौ त्वां द्रष्टुं इच्छति ।
विवरणम् : महाराज, महाकायः वृषभराजः भवन्तं दृष्टुं ऐच्छत् ।

3. कथमसौ मां जिघांसुर्ज्ञातव्यः ।

परिचय : इदं वाक्यं नारायणपंडितेन विरचितं “सुहृद्भेदः” इति पाठ्यभागात् स्वीकृतम् ।
सन्दर्भ : संजीवकः दमनकं प्रति एवं अवदत् ।
भाव : कथं सः मां हन्तुं उद्यत इति ।
विवरणम् : महत् आश्चर्यकरम् विपयम् एषः मां संहर्तं, कथं उद्यत ।

लघु समाधान प्रश्नाः  (స్వల్ప సమాధాన ప్రశ్నలు) (Short Answer Questions)

पश्न 1.
कः पानीयं पातुं यमुनाकच्छं अगच्छत् ?
समादान:
मंगलको नाम सिंहः पानीयं पातुं यमुनाकच्छं अगच्छत् ।

पश्न 2.
कौ भयप्रतीकारं प्रतिज्ञाय चलितौ ?
समादान:
करटकदमनको भयप्रतीकारं प्रतिज्ञाय चलितौ ।

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 3 सुहृद्भेदः

पश्न 3.
युद्धे कः केन व्यापादितः ?
समादान:
युद्धे संजीवकः सिंहेन व्यापादितः ।

एकपद समाधान प्रश्नाः (ఏకపద సమాధాన ప్రశ్నలు)(One Word Questions)

पश्न 1.
पिङ्गलकसिंहस्य मन्त्रिणौ कौ ?
समादान:
पिङ्गलकसिंहस्य मन्त्रिणौ करटकदमनकौ ।

पश्न 2.
स्तब्धकर्णः कः ?
समादान:
स्तब्धकर्णः पिङ्गलकस्य अग्रजः ।

पश्न 3.
संजीवकः कस्मिन् नियुक्तः ?
समादान:
संजीवकः अर्धाधिकारे नियुक्तः ।

कठिनशब्दार्थाः (కఠిన పదాలకు అర్ధాలు)

1. वणिक् = व्यापारी, వ్యాపారి
2. भग्नजानुः = यस्य प्राणिनः उरूपर्वा भग्नं सः, మోకాలు దెబ్బ తగిలినది
3. पुरुषसमवायः = पुरूषसमूहः, పురుషుల సమూహం
4. नर्दितम् = वृषभराव:, శ్రేష్టమైన ఎద్దు
5. यमुनाकच्छम् = यमुनातीरम्, యమునా నదీ తీరం
6. उदकार्थी = जलार्थी, నీటిని కోరినాడు
7. सत्त्वम् = प्राणी, ప్రాణి
8. बलीवर्दः = वृषभः, ఎద్దు
9. अपूर्वसत्त्वाधिष्ठितम् = अपूर्वप्राणियुक्तम्, పూర్వప్రాణితో కూడిన
10. स्वामित्रासः = स्वामिनः भयम्, స్వామి భయం,
11. साटोपम् = साभिमानम्, స్వాభిమానము,
12. आत्ययिकम् = अमङ्गलकारि, అమంగళకరము,
13. लाङ्गूलम् = पुच्छम्, తోక,
14. विषण्णः = खिन्नः, బాధ పడినవాడు

व्याकरणांशाः (వ్యాకరణాంశాలు)

सन्धयः (సంధులు)

1. भग्नजानुः + निपतितः = भग्नजानुर्निपतितः – विसर्गसन्धिः
2. वर्धमानः + नाम = वर्धमानो नाम – विसर्गसन्धिः
3. कृतः + अपि = कुतोऽपि – विसर्गसन्धिः
4. वृषभः + च = वृषभश्च – श्रुत्वसन्धिः
5. स्वामित्रासः + तत्र = स्वामित्रासस्तत्र – विसर्गसन्धिः
6. करटक: + तरुतले = करटकस्तरुतले – विसर्गसन्धिः
7. ततः + तौ = ततस्तौ – विसर्गसन्धिः
8. शिवाः + ते = शिवास्ते – विसर्गसन्धिः
9. पुनः + एव = पुनरेव – विसर्गसन्धिः
10. एतत् + च = एतच्च – श्श्रुत्वसन्धिः
11. संवर्धितः + च = संवर्धितश्च – श्रुत्वसन्धिः
12. शृङ्गाग्रप्रहरणाभिमुखः + चकितम् = शृङ्गाग्रप्रहरणाभिमुखश्चकितम् – श्रुत्वसन्धिः
13. मृत्युः + एव = मृत्युरेव – विसर्गसन्धिः
14. एतत् + चिन्तयित्वा = एतच्चिन्तयित्वा – श्श्रुत्वसन्धिः
15. जिघांसुः + ज्ञातव्यः = जिघांसुर्ज्ञातव्यः – विसर्गसन्धिः

समासाः (సమాసాలు)

1. भग्नं जानु यस्य सः – भग्नजानुः – बहुव्रीहिः
2. नानाविधद्रव्येण पूर्णम् – नानाविधद्रव्य पूर्णम् – तृतीयातत्पुरुषः
3. स्वेच्छया आहारविहारम्, स्वेच्छाहारविहारम् – तृतीयातत्पुरुषः
4. हृष्टानि पुष्टानि च अङ्गानि – यस्य सः हृष्टपुष्टाङ्गः – बहुव्रीहिः
5. पिपासया आकुलितः, पिपासाकुलितः – तृतीयातत्पुरुषः
6. न अनुभूतपूर्वम्, अननुभूतपूर्वम् – नञ्तत्पुरुषः
7. अभिलषितम् अनतिक्रम्य यथाभिलषितम् अव्ययीभावः
8. अष्टभिः अङ्गैः सह प्रणिपातम् – साष्टाङ्गप्रणिपातम् – अव्ययीभावः

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 3 सुहृद्भेदः

9. उदकम् अर्थयते इति उदकार्थी – उपपदतत्पुरुषः
10. न पूर्वम् अपूर्वम्, अपूर्वञ्च तत् सत्त्वञ्च अपूर्वसत्त्वम्, अपूर्वसत्त्वेन अधिष्ठितम्, अपूर्वसत्त्वाधिष्ठितम् – तृतीयातत्पुरुषः
11. करटकः आदिः येषां तथे, करटकादयः – बहुव्रीहिः
12. आपदः प्रतीकारः आपत्प्रतीकारः, आपत्प्रतीकारस्य कालः तस्मिन् आपत्प्रतीकारकाले षष्ठीतत्पुरुषः
13. देशस्य व्यवहारः – देशव्यवहारः, न अभिज्ञः अनभिज्ञः देशव्यवहारे अनभिज्ञः देशव्यवहारानभिज्ञः सप्तमीतत्पुरुषः
14. दमनकश्च करटकश्च – दमनककरटकौ – द्वन्द्वसमासः
15. महांश्च असौ प्रसादश्च – महाप्रसादः, तस्य लाभः, महाप्रसादलाभः – षष्ठीतत्पुरुषः
16. महत् बलं यस्य सः – महाबलः – बहुव्रीहिः

सुहृद्भेदः Summary in Sanskrit

कविपरिचयः

हितोपदेशः नारायणपण्डितेन रचितः । अयं वङ्गदेशस्य पालयितुः धवलचन्द्रमहाराजस्य आस्थानपण्डित आसीदिति साहित्येतिहासकाराणाम् अभिप्रायः । माघात् कामन्दकीयनीतिसाराच्च श्लोकाः कथाश्च काश्चन हितोपदेशे नारायणेन उद्धृताः दृश्यन्ते इति, १३७३ तमे वर्षे नेपालदेशप्रान्ते हितोपदेशस्य हस्तलिखितं पुस्तकं लब्धम् इत्यतश्च नारायणपण्डितस्य समयः क्रिस्तोः परं दशमशतकात् परम्, चतुर्दशशतकात् पूर्वं च स्यादिति इतिहासग्रन्थेषूक्तमस्ति । ‘‘पञ्चतन्त्रात् तथान्यस्मात् ग्रन्थादाकृष्य लिख्यते” इति नारायणेन स्वयम् आरम्भे उक्तत्वात् पञ्चतन्त्रात् अपि चान्येभ्यः ग्रन्थेभ्यः कथाः सङ्गृह्य तेनेदं रचितम् इति स्पष्टं वक्तुं शक्यते । हितोपदेशे “मित्रलाभः सुहृद्भेदः, विग्रहः, सन्धिः ” इति चत्वारः भागाः सन्ति । लोकस्य कृते महान्तम् उपदेशं बोधयितुमेव हितोपदेशः रचितः । पञ्चतन्त्रादपि अत्राधिकाः कथाः दृश्यन्ते ।

सारांश

सुहृद्भेदः इति पाठ्यभागोऽयं करटक दमनकयोः कथा इत्याख्येन प्रसिद्धः लोके । कदाचित् वर्धमानो नाम वणिक् नानाविधद्रव्यैः पूर्णं शकटं चालयन् ग्रामान्तरं गच्छति । किन्तु सञ्जीवक नामा वृषभः भग्नजानुः अरण्ये निपतति । तं वृषभं तत्र त्यक्त्वा वर्धमानः अग्रे सरति । सञ्जीवकः स्वेच्छाहारविहारादिना हृष्टपुष्टाङ्गो भूत्वा उच्चैः नदति । तच्छ्रुत्वा पिङ्गलकनामा सिंहः भीतिमाप्नोति ।

तदा करटकदमनको पिङ्गलकम्प्रति गत्वा न भेतव्यमनेन शब्देन इति तस्मिन् विश्वासं परिकल्प्य तस्य आरक्षकौ भवतः । अपि च तौ सञ्जीवकं तत्र आनीय पिङ्गलके भीतिं कल्पयितुं प्रयतेते । अत्रान्तरे स्तब्धकर्णः नाम पिङ्गलकस्य भ्राता तत्रागत्यं करटक – दमनक़ौ न कदापि विश्वसनीयौ, तौ बहिः सम्प्रेष्य सस्यभक्षकं सञ्जीवकमेव अर्थाधिकारपदे नियोजयतु इति वदति । पिङ्गलकः भ्रातुः वचनमनुसृत्य सञ्जीवकं तत्पदे नियोजयति । तेन क्रुद्धौ करटक दमनकौ उपायेन तयेर्मध्ये वैरुध्यं परिकल्पयतः । तदा युद्धे पिङ्गलकः सञ्जीवकं हन्ति । करटक – दमनकौ च अर्थाधिकारपदं प्राप्नुतः ।

सुहृद्भेदः Summary in English

Introduction

Introduction: Hitopadesa was written by Narayana Pandita. The lesson Suhridbheda is an extract from that. Narayana was in ^ the court of Dhavalachandra, who ruled Bengal. His date was put , in between 1300-1400 AD. Hitopadesa is divided into four parts namely Mitralabha, Suhridbheda, Vigraha and Sandhi.

Suhridbheda tells the story of the jackals Karataka and Damanaka who create a rift between the lion Pingalaka and the bull Sanjeevaka, which results in the killing of Sanjeevaka by Pingalaka.

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 3 सुहृद्भेदः

सुहृद्भेदः Summary in Telugu

కవి పరిచయం

‘హితోపదేశః’ అనే కథా గ్రంథాన్ని నారాయణ పండితుడు రచించాడు. ఈ మహాకవి వంగ దేశాన్ని పాలించిన ధవలచంద్ర మహారాజు యొక్క ఆస్థాన పండితుడని సాహిత్యకారుల అభిప్రాయము. మాఘము నుండి, కామందకీయనీతిసారం నుండి కొన్ని శ్లోకాలు హితోపదేశంలో నారాయణ పండితుడు స్వీకరించాడు. 1373 సంవత్సరంలో నేపాల్ దేశం ప్రాంతంలో హితోపదేశము యొక్క చేతివ్రాత ప్రతి లభించింది. దీని వల్ల నారాయణపండితుని కాలం క్రీ.పూ. పదవ శతాబ్దము వెనుకవాడని, కొంతమంది 14వ శతాబ్దము కంటే ముందువాడని చెప్తారు.

హితోపదేశం విష్ణుశర్మ వ్రాసిన పంచతంత్ర కథల ఆధారంగా ఉంటుంది. పంచతంత్రంలోని కథలతోపాటు ఇతర కథలను కూడా ఈ గ్రంథంలో తీసుకొనబడినాయి. హితోపదేశంలో మిత్రలాభము, సుహృద్భేదము, విగ్రహము, సంధి అనే నాలుగు భాగాలు ఉన్నాయి. లోకానికి ఉపదేశం చేయడంకోసం ఈ గ్రంథం రచించబడింది. పంచతంత్రం కంటే ఈ గ్రంథంలో ఎక్కువ కథలు ఉన్నాయి.

సారాంశము

‘సుహృద్భేదః’ అనే పాఠ్యభాగము ‘కరటక – దమనక’ల కథ అనే పేరుతో లోకంలో ప్రసిద్ధి పొందింది. ఒక నగరంలో వర్ధమానుడు అనే పేరుగల వ్యాపారి ఉన్నాడు. అతడు ఒకసారి వ్యాపారానికి అవసరమైన వస్తువులను ఒక బండిలో ఉంచుకోని ప్రయాణమయ్యాడు. రాత్రికి అరణ్యంలో చేరాడు. అయితే సంజీవకుడు అనే పేరుగల ఎద్దుకు కాలు విరిగింది. వెంటనే ఆ ఎద్దును అక్కడే వదిలి వర్ధమానుడు ముందుకు ప్రయాణమైనాడు. అయితే ఆ ఎద్దు అక్కడే అరణ్య ప్రాంతంలో తిరిగి, గడ్డిని బాగా తిని బలిష్ఠురాలైనది. మిక్కిలి ఆనందంతో గట్టిగా గర్జించింది.

అది విని పింగళకుడు అనే పేరుగల సింహం మిక్కిలి భయపడింది. అప్పుడు అతని మంత్రులైన కరటక దమనకులు పింగళకుడిని సమీపించాయి. ఏ మాత్రం భయపడవద్దని సూచించాయి. సింహానికి విశ్వాసాన్ని కలిగించాయి. సింహానికి రక్షకులుగా అయ్యాయి. అయితే వారు ఎద్దును అక్కడికి తీసుకొనివచ్చి సింహంలో భయం కలిగించే విధంగా చేశాయి. అంతలో స్తబ్ధకర్ణుడు అనే పేరుగల సింహము యొక్క సోదరుడు అక్కడికి వచ్చి కరటక, దమనకులను ఎట్టి పరిస్థితుల్లోను నమ్మవద్దని సూచించింది.

వారిద్దరిని బయటకు పంపించి, సంజీవకుని పిలిపించి అతనికి అర్థముపై బాధ్యతను అప్పగించమని చెప్పింది. సోదరుని మాటలను విని పింగళకుడు సంజీవకుడిని ఆ పదవిలో నియోగించింది. దాంతో కోపగించిన కరటక దమనకులు వారిద్దరి మధ్య వైరాన్ని పుట్టించడానికి ప్రయత్నించాయి. ఈ ప్రయత్నంలో సింహం ఎద్దును చంపుతుంది. కరటక దమనకులు అర్థసంబంధమైన పదవిని అలంకరించారు.

ఒక నగరంలో వర్ధమానుడు అనే పేరుగల వర్తకుడు ఉన్నాడు. అతడు ఒకరోజు వ్యాపారానికి అవసరమైన వస్తువులను బండిలో ఉంచుకొని బయలుదేరాడు. రాత్రి సమయానికి అరణ్యం చేరాడు. అంతలో సంజీవకుడు అనే పేరుగల ఎద్దు కాలుకి దెబ్బ తగలడంతో అక్కడ కింద పడిపోయింది.

ఆ వ్యాపారి ఆ ఎద్దును అక్కడే వదలిపెట్టి, మరొక ఎద్దును కొని దాంతో అక్కడి నుంచి వెళ్ళాడు. సంజీవకుడు క్రమంగా కోలుకొని, గడ్డి కూడా బాగా తిని బలిష్టంగా అయింది. అది ఒకసారి గట్టిగా గర్జించింది ఆ శబ్దాన్ని నీరు త్రాగడానికై వచ్చిన ఒక సింహం వినింది. తీవ్రంగా భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది.

ఇదంతా గమనిస్తున్న కరటక, దమనకులు అనే నక్కలు సింహం దగ్గరికి వెళ్ళి నమస్కరించారు. సింహం చెప్పిన మాటలు విని “రాజా! మీరు భయపడవద్దు. మేము అసలు విషయాన్ని తెలుసుకొని వస్తాము” అని చెప్పి ఎద్దు సమీపానికి వెళ్ళారు. ఈ లోగా సింహము యొక్క సోదరుడు సింహాన్ని సమీపించి కరటక, దమనకులను నమ్మవద్దని చెప్పింది.

నక్కలు ఎద్దును సమీపించి “తమ రాజుగారు రమ్మన్నారని చెప్పి, దానిని వెంటబెట్టుకొని సింహాన్ని సమీపించాయి. సింహము, ఎద్దు పరస్పర విశ్వాసాన్ని పొందాయి. అన్యోన్యంగా జీవిస్తున్నాయి. ఈ విధంగా వీరిద్దరు ప్రేమగా కలిసి ఉండటం నక్కలకు నచ్చలేదు. వారిద్దరి మధ్య మిత్రభేదం కలిగించాలనుకున్నారు.

దమనకుడు పింగళకుని సమీపానికి వెళ్ళి “దేవా ! సంజీవకుడు మీ పట్ల అమర్యాదగా ఉన్నాడు. మాముందే మీ శక్తి, సామర్ధ్యాలను కించపరుస్తున్నారు. పైగా అధికారాన్ని కోరుతున్నాడు. ప్రతీకారాన్ని తీర్చుకోవాలి.” అని చెప్పింది. దాంతో సింహం బాగా కోపగించింది. తర్వాత అక్కడి నుండి సంజీవకుడిని సమీపించి పింగళుడు మిమ్ములను చంపి మాకు విందు చేయలనుకున్నాడు.” అని చెప్పాడు. అది విని సంజీవకుడు భయపడ్డాడు. దమనకునితో కలిసి పింగళుని సమీపానికి వెళ్ళాడు. పింగళకుడు సంజీవకుడిని చంపింది. ఈ విధంగా మిత్రభేదం వల్ల సంజీవకుడు పింగళుని చేతిలో హతమయ్యాడు.

अनुवादः (అనువాదములు) (Translations)

कदाचित् वर्धमानो नाम वणिक् शकटं नानाविधद्रव्यपूर्णं कृत्वा वाणिज्येन गतः । अथ कस्मिंश्चित् महारण्ये सञ्जीवकनामा तस्य वृषभः भग्रजानुर्निपतितः । तं तत्र परित्यज्य अन्यं गृहीत्वा वर्धमानः चलितः । ततो दिनेषु गच्छत्सु सञ्जीवकः स्वेच्छाहारविहारं कृत्वा हृष्टपुष्टाङ्गो बलवन्ननाद । तस्मिन्वने पिङ्गलकनामा सिंहः पिपासाकुलितः पानीयं पातुं यमुनाकच्छमगच्छत् । तेन च तत्र सिंहेन अननुभूतपूर्वं सञ्जीवकनर्दितमश्रावि । तच्छ्रुत्वा पानीयमपीत्वा सचकितः परिवृत्य स्वस्थानमागत्य स्थितः ।

तं तथाविधं दृष्ट्वा तस्य मन्त्री दमनकनामा शृगालः अन्यमाह – “सखे करटक ! अयं तावत्स्वामी पिङ्गलकः कुतोऽपि कारणात्सचकितः परिवृत्तः । अत्र भयप्रस्तावे प्रज्ञावबलेनाहमेनं स्वामिनमात्मीयं करिष्यामि ” । करटको ब्रूते – “यथाभिलषितमनुष्ठीयताम्” इति ।

ततो दमनकः पिङ्गलकसमीपं गतः साष्टाङ्गप्रणिपातं प्रणिपत्य ब्रूते “देव ! उदकार्थी स्वामी पानीयमपीत्वा किमिति प्रतिनिवृत्तः ” ? पिङ्गलकोऽवदत्- “भद्र, सम्प्रति वनमिदमपूर्वसत्त्वाधिष्ठितम् । तथा च श्रुतो मया महानपूर्वशब्दः । अस्य प्राणिनो महता बलेन भवितव्यम्” । दमनको ब्रूते – “देव ! यावदहं जीवामि ताकद्भयं न कर्तव्यम् । किन्तु करटकादयोऽप्याश्वास्यतां यस्मादापत्प्रतीकार काले दुर्लभः पुरुषसमवायः ” |

ఒకనగరంలో వర్ధమానుడు అనే పేరుగల వ్యాపారి ఉన్నాడు. అతడు ఒకసారి వ్యాపారానికి అవసరమైన వస్తువులను ఒక బండిలో ఉంచుకొని ప్రయాణం అయ్యాడు. రాత్రికి అరణ్యం చేరాడు. సంజీవకుడు అనే పేరుగల ఎద్దు కాలుకి దెబ్బ తగలడంతో కింద పడింది. వ్యాపారి ఆ ఎద్దును అక్కడే వదిలివేశాడు. మరొక ఎద్దునుకొని దాని సంస్కృతం సహాయంతో ముందుకు వెళ్ళాడు. రోజులు గడిచాయి. ఆ ఎద్దు ఆ అరణ్యంలోనే పచ్చగడ్డి మొదలైన వాటిని తిని బాగా బలిష్టంగా తయారైంది. గొప్ప బలశాలిగా అయ్యింది. ఆ సమయంలో పింగళకుడు అనే పేరుగల సింహం దప్పికతో నీరు త్రాగడానికి యమునా నదీ తీరానికి వచ్చింది.

అక్కడ సింహం భయంకరమైన కేకను వినింది. అది విని భయపడింది. అది ఎద్దు రంకె ఆశ్చర్యాన్ని పొందిన సింహం నీరు త్రాగడం మాని వెనక్కు తిరిగి వెళ్ళింది. అలాంటి సింహాన్ని చూచిన అతని మంత్రి అయిన దమనకుడు అనే పేరుగల నక్క కరటకుడు అనే పేరుగల ఇతరునితో “ఓయీ మిత్రమా ! ప్రభువు ఎందుకో భయపడుతున్నాడు. మనం అతని భయాన్ని తొలగించి దగ్గర అవుదాం” ‘పలికింది. దమనకుడు అంగీకరించాడు.

పిమ్మట దమనకుడు పింగళకుని సమీపానికి వెళ్ళి, నమస్కరించి “దేవా ! నీటి కోసం వెళ్ళిన మీరు, దానిని వదలి ఎందుకు తిరిగి వచ్చారు ? అది విని పింగళకుడు “ఓయీ ! ఈ అరణ్యంలో భయంకరమైన జంతువు ఉన్నట్లుగా అనిపిస్తుంది. నేను పెద్ద శబ్దాన్ని విన్నాను. ఆ జంతువు పెద్ద జంతువై ఉండాలి.” అని పలుకగా, దమనకుడు “దేవా ! నేను ఉన్నంతవరకు మీకు ఎలాంటి భయం ఉండదు. ఆపదకు ప్రతీకారం చేసేటప్పుడు పురుషులందరిని ఒకే చోట చేర్చడం కష్టం” అని పలికింది.

Once, a merchant named Vardhamana filled a card with different varieties of goods and set out for business. In some forest, his bull Sanjeevaka fell down breaking his knee. Vardhamana left him there and went on yoking another bull. As the days passed, Sanjeevaka, roamed freely eating as he liked and having become fat with contentment bellowed. In that forest a lion named Pingalaka, oppressed by thirst came to drink water from the stream of Yamuna. There he heard the bellowing of Sanjeevaka, which he had never heard previously. On hearing it, he was perplexed and without drinking water, returned to his place.

On seeing him like that his minister Damanaka said to the other minister. “Good one, Karataka! Our lord Pingalaka is for some reason frightened. On this occasion of fear, by my intelligence, I will make the lord mine.” Karataka said, “Do as you wish.”

Damanaka went near the lion and haying prostrated before him, said. “Lord, why have you returned without drinking water when you went for water?” Pingalaka replied. “Friend, this forest is occupied by some extraordinary creature. I heard a strange sound. That must be a very strong beast.” Damanaka said, “Lord, as long as I live, there need be no fear. But let Karataka and others also be . encourage. For, it is hard to find men while warding off difficult situation.”

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 3 सुहृद्भेदः

ततस्तौ दमनककरटकौ राज्ञा पूजितौ भयप्रतीकारं प्रतिज्ञाय चलितौ । दमनकः करटकमाह – “मित्र ! ज्ञातं मया भयकारणम् । बलीवर्दनर्दितं तत् । “वृषभाञ्चास्माकमपि भवयाः । किं पुनः सिंहस्य ? यदि स्वामित्रासस्तत्रैव मुच्यते तदा कथमयं महाप्रसादलाभः स्यात्” ?

ततो करटकस्तरुतले साटोपमुपविष्टः । दमनकः सञ्जीवकसमीपं गत्वा ब्रवीत् । “अरे वृषभ ! राज्ञा पिङ्गलकेनारण्यरक्षार्थं नियुक्तः सेनापतिः करटकः समाज्ञापयति-सत्वरमागच्छ । न जाने क्रुद्धः स्वामी किं विधास्यति” । तच्छ्रुत्वा देशव्यवहारानभिज्ञः सञ्जीवकः सभयमुपसृत्य साष्टाङ्गपातं करटकं प्रणतवान् ! ततस्तौ सञ्जीवकं कियद्दूरे संस्थाय पिङ्गलकसमीपं गतौ । राजाह -” त्वया स दृष्टः” ? दमनको ब्रूते- “देव ! दृष्टः, महानेवासौ देवं द्रष्टुमिच्छति । किन्तु महाबलोऽसौ ततः सज्जीभूयोपविश्य दृश्यताम् । ततः सञ्जीवकमानीय दर्शनं कारितम् । पश्चात्तत्रैव परमप्रीत्या निवति ।

పిమ్మట ఆ కరటక దమనకులు రాజుచే పూజింపబడినవై, అక్కడి నుంచి వెళ్ళాయి. దమనకుడు కరటకునితో “ఓయీ ! నాకు భయకారణం తెలుసు. ఒక వృషభం ఇక్కడికి వచ్చింది. ఎద్దులు సైతం మనకు ఆహారంగా ఉంటాయి. ఇక సింహం విషయం ఏమని చెప్పాలి ? ప్రభువుల భయకారణం అక్కడే మనం చెబితే మనకు గొప్ప బహుమానఁ. ఎలా లభిస్తుంది ?” పిమ్మట కరటకుడు చెట్టుపై దర్పంగాను ఆడంబరంగాను కూర్చున్నాడు.

దమనకుడు సంజీవకుని సమీపానికి వెళ్ళి “ఓరీ ! వృషభమా ! రాజైన పింగళునిచే ఈ అరణ్య రక్షణ కోసం సైనికునిగా నియమింపబడినాను. నా పేరు దమనకుడు. వెంటనే రావలసింది ప్రభువు కోపగిస్తే ఏం చేస్తాడో తెలియదు. అది విని దేశ వ్యవహారాలు తెలియని సంజీవకుడు భయపడినవాడై కరటకునికి నమస్కరించాడు. పిమ్మట వారిద్దరు సంజీవకుని కొద్ది దూరంలో ఉంచి పింగళకుని సమీపానికి వెళ్ళారు. అది విని రాజు నీవు దానిని చూశావా ? అని అడిగింది. అది విని దమనకుడు – దేవా ! నేను చూశాను. అతడు మిమ్ములను చూడాలనుకుంటున్నాడు. అయితే అతడు గొప్ప బలవంతుడు. అందువల్ల జాగ్రత్తగా ఉండి చూడండి”. పిమ్మట సంజీవకుని తీసుకొని వచ్చి సింహానికి చూపించాడు. అక్కడే దమనకుడు కూర్చున్నాడు.

Later, Damanaka and Karataka, honoured by the king, promised to counter the fear, and took leave. Damanaka said to Karataka. “Friend, I know the cause of fear. It is the bellowing of a bull. Bulls are food to us also. Why to speak of a lion? If the fear of the lord is left there, how can we get the pleasure of feast?”

Then Karataka sat under a tree in a royal manner, Damanaka went to Sanjeevaka and said, “O bull, Karataka, the General appointed by king Pingalaka to guard the forest orders you to be present at once. I don’t know what will he do if he gets angry. “Having heard that Sanjeevaka, who was unaware of worldly affairs, approached him in fear and having prostrated before Karataka.

Later they stopped Sanjeeva at some distance and themselves went on to meet Pingalaka. The king asked, “Have you seen him?” Damanaka said. “Lord! that great one wishes to meet the lord. But as he is very strong, be seated and get prepared and grant audience to him.” Then they brought Sanjeevaka and showed him. Later he lived there happily.

अथ कदाचित्तस्य सिंहस्य भ्राता स्तब्धकर्णनामा सिंहः ब्रूते – “श्रुणु भ्रातः ! चिराश्रितावेतौ दमनककरटको सन्धिविग्रहकार्याधिकारिणौ च कदाचिदर्थाधिकारे न नियोक्तव्यौ । अयं सञ्जीवकः सस्यभक्षकोऽर्थाधिकारे नियुज्यताम् । एतद्वच नात्तथानुष्ठिते सति तदारभ्य पिङ्गलकसञ्जीवकयोः सर्वबन्धुपरित्यागेन महता स्नेहेन कालोऽतिवर्तते । ततोऽनुजीविनामप्याहारदाने शैथिल्यदर्शनात् दमनक करटका वन्योन्यं चिन्तयतः । तदाह दमनकः करटकम् – “मित्र ! यथानयोः सौहार्द या कारितं तथा मित्रभेदोऽपि मया कार्यः ” । करटको ब्रूते – “यद्येवं तर्हि गच्छ । शिवास्ते सन्तु पन्थानः” |

ततो दमनकः पिङ्गलकसमीपं गत्वा प्रणम्योवाच- ‘देव ! आत्ययिकं किमपि महाभयकारि कार्यं मन्यमानः समागतोऽस्मि । सञ्जीवकः तवोपरि असदृशव्यवहारीव लक्ष्यते । तथा चास्मत्सन्निधाने श्रीमद्देवपादानां निन्दां कृत्वा राज्यमेवाभिलषति । सर्वाभात्यपरित्यागं कृत्वैक एवायं यत्त्वया सर्वाधिकारी कृतः स एव दोषः । अत्र प्रमाणं स्वामी” |

పిమ్మట ఒకసారి ఆ సింహము యొక్క సోదరుడైన స్తబ్ధికర్ణుడు సింహాన్ని సమీపించి- “సోదరా ! విను చాలాకాలం నుండి ఈ దమనక కరటకులు నిన్ను ఆశ్రయించి ఉన్నారు. సంధి కార్యంలోను, విగ్రహ(యుద్ధ ) కార్యంలోను అధికారులు సైతం అవుతారు. అందువల్ల వీరికి ధనంపై అధికారం ఇవ్వరాదు. పచ్చగడ్డి తినే ఈ సంజీవకుడినే ధనాధికారి పదవిలో నియోగించు అని పలికాడు. పింగళకుడు తన సోదరుడు చెప్పినట్లే చేశాడు. అప్పటి నుండి పింగళకు సంజీవకుల మధ్య అన్యోన్యమైన సంబంధం ఏర్పడింది. అంతట సేవకులకు ఆహారం ఇచ్చే విషయంలో సైతం పింగళకుడికి శ్రద్ధ తగ్గింది. ఇది చూచిన కరటక దమనకులు పరస్పరం ఆలోచించుకున్నాయి. ఆ సమయంలో దమనకుడు ఓయీ ! కరటక ! నేను ఏవిధంగా వీరిద్దరికి స్నేహం కలిగించానో, అలాగే మిత్ర భేదం కూడా చేయాలి. అని పలికాడు. అది విని కరటకుడు అయితే వెళ్ళు నీకు అంతట మేలు కలుగుగాక” అని పలికింది.

పిమ్మట దమనకుడు పింగళుని సమీపానికి వెళ్ళి, నమస్కరించి “దేవా ! సంజీవకుడు మీ విషయంలో అనుచితంగా వ్యవహరిస్తున్నట్లు తోస్తూ ఉంది. ఎందుకంటే అతడు మా ముందు పూజ్యులైన మీ శక్తులను నిందించాడు. రాజ్యాన్ని కోరుతున్నాడు. మీరు మంత్రులందరిని పరిత్యజించి అతడినే సర్వాధికారిగా చేశారు. ఇదియే దోషం. మీపై ఒట్టువేసి చెప్తున్నాను. ఇక మీ ఇష్టం”.

Once, the lions brother Stabdakarna said to him, “Brother, listen. These two, Damanaka and Karataka, who are in your service for a long time and who are the authority to make friends and enemies, should never be given authority over treasury. Appoint this Sanjeevaka, who eats grass as the authority of wealth (food).” As Pingalaka acted accordingly, then onwards time passed with the friendship between Pingalaka and Sanjeevaka growing stronger, leaving all other kith of the king. Observing that there had been a slackness in distributing food to the dependents, Damanaka and Karataka consulted each other. Damanaka said to Karataka, “Friend, as I have brought about their friendship, I shall bring about their separation also.” Karataka replied, “If so, go. May your path be prosperous!”

Then Damanaka went to Pingalaka and said, “Lord, I have come reflecting on some dreadful emergency. Sanjeevaka seems to be behaving improperly with you. He abuses you in front of us and desires this kingdom. It is a mistake that you have made him the authority over all, removing all other ministers. Here your majesty is the authority.”

सिंहो विमृश्याह – “भद्र ! यद्यप्येवं तथापि सञ्जीवकेन सह मम महान् | दमनकः पुनराह – “देव ! त्वया च मूलभृत्यानपास्यायमागन्तुकः पुरस्कृतः । एतच्चानुचितं कृतम्” । सिंहो ब्रूते – “मया यदभयवाचं दत्वा अनुनीतः संवर्धितश्च तत्कथं मह्यं द्रुह्यति ? तदा सञ्जीवकः किं प्रत्यादिश्यताम्” ? दमनकः ससंभ्रममाह “देव ! मा मैवम् । यद्यसौ दृष्टदोषोऽपि दोषान्निवर्त्य सन्धातव्यः” । सिंहः पृच्छति – “कथमसौ ज्ञातव्यो द्रोहबुद्धिरिति” ? दमनक आह “यदासौ सदर्पः शृङ्गाग्रप्रहरणाभिमुखश्चकितमिवागच्छति तदा ज्ञास्यति स्वामी” |

సింహం ఆలోచించి పలికింది. ఓయీ ! సంజీవకునితో నాకు మంచి స్నేహం ఉంది, అని పలికింది. వెంటనే దమనకుడు – ‘దేవా ! మీరు పూర్వ సేవకులను తొలగించి ఈ కొత్తగా వచ్చినవాణ్ణి పెద్దగా గౌరవింపరాదు. అలా చేయడం అనుచితం, అని పలికింది. ‘వింత ఆశ్చర్యకరమైన విషయం ? నేనే అభయ వాగ్దానం చేశాను పిలిపించాను. అభివృద్ధికి తెచ్చాను. అలాంటప్పుడు నాకే ద్రోహం ఎలా
అది విని సింహము చేయదలిచాడు ?” అలాంటప్పుడు ఈ సంజీవకుడిని బహిష్కరింపవలయునా ఏమి. వెంటనే దమనకుడు తొట్రుపాటుతో “రాజా ! అలా చేయవద్దు. అందువల్ల ఇక ఇతడి దోషం తెలిసినా దోషం నుండి మరలించి ఇతడితో సంధిని వాడు కోరడు”. వెంటనే సింహం అతని ద్రోహ బుద్ధిని ఎలా గుర్తించాలి ? అని అడిగాడు. పిమ్మట దమనకుడు- “ఎప్పుడు అతడు కొమ్ముల అంచులతో పోరాడడానికి తయారైనవాడులా తత్తరపాటుతో వస్తాడో అప్పుడు ప్రభువులు తెలుసుకొనగలరు.” అని చెప్పాడు.

The lion reflected and said, “Still my friendship with Sanjeevaka is very strong.” Damanaka said again, “Lord, disregarding your old servants, you have honoured this stranger. This is an improper act.” The lion asked, ‘When I gave him protection and looked after him, how can he plot against me? Should Sanjeevaka be admonished then?” Damanaka hurriedly replied, “No, Sir, no. When he has been proved guilty, you should not correct him and continue friendship with him.” The lion asked, “How can we determine that indeed he has treacherous intentions?” Damanaka said, “If that proud one comes, with his horns lowered ready to strike, as if he is apprehensive, then the lord will know.”

एवमुक्त्वा सञ्जीवकसमीपं गतः दमनकः सुनिभृतमाह – “मित्र ! अयं स्वामी तवोपरि विकृतबुद्धिः मां रहस्युक्तवान् – सञ्जीवकमेव हत्वा स्वपरिवारं तर्पयामि इति’” । एतच्छ्रुत्वा सञ्जीवकः क्षणं विमृश्याह – “किं मयापकृतं राज्ञः? भेदमुपगताद्राज्ञः सदा भेतव्यमृततः संग्रामे मृत्युरेव वरम्” । एतच्चिन्तयित्वा सञ्जीवक आह – “भो मित्र ! कथमसौ मां जिघांसुर्ज्ञातव्यः” ? दमनको ब्रूते – “यदासौ पिङ्गलकः समुन्नतलाङ्गूल उन्नतचरणो विवृतास्यस्त्वां पश्यति तदा त्वमेव स्वविक्रमं दर्शयिष्यसि ” ।

ततो दमनकः पिङ्गलकसमीपं गत्वा “देव ! समागतोऽसौ पापाशयः । ततः सज्जीभूय स्थीयताम् ” इत्युक्त्वा पूर्वोक्ताकारं कारयामास । सञ्जीवकोऽप्यागत्य तथाविधं विकृताकारं सिंहं दृष्ट्रा स्वानुरूपं विक्रमं चकार । ततस्तयोर्युद्धे सञ्जीवकः सिंहेन व्यापादितः । विषण्णोऽपि दमनकेन सन्तोषितः पिङ्गलकः स्वां प्रकृतिमापन्नः सिंहासने समुपविष्टः । दमनकः प्रहृष्टमनाः “विजयतां महाराजः, शुभमस्तु सर्वजगताम् ” इत्युक्त्वा यथासुखमवस्थितः ।

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 3 सुहृद्भेदः

అని పలికి దమనకుడు సంజీవుని సమీపానికి వెళ్ళాడు. వినయపూర్వకంగా “మిత్రుడా ! ఈ ప్రభువు నీపై విపరీత బుద్ధి కలవాడై నాతో రహస్యంగా, ఈ సంజీవకుడిని చంపి ఈ నా పరివారానికి విందు చేస్తాను”. అని పలికాడు. ఇది విని సంజీవకుడు క్షణకాలం ఆలోచించి, నేను రాజుకు ఏ అపకారం చేశాను ? భేదము పొందిన రాజు నుండి భయపడవలెను. దానికంటే యుద్ధంలో మరణమే మంచిది. ఇదంతా ఆలోచించి సంజీవకుడు – “ఎందుకు నన్ను చంపాలనుకున్నాడు ? అతడు నన్ను చంపుతాడని ఎలా తెలుసుకోవచ్చు” అని అడిగాడు. అది విని దమనకుడు – “ఎప్పుడైతే ఈ పింగళకుడు తోకను పైకెత్తి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉండి నిన్ను చూస్తాడో అప్పుడు నీవు పరాక్రమం చూపగలవు” అని పలికాడు.

పిమ్మట దమనకుడు పింగళుని సమీపానికి వెళ్ళి “దేవా ! ఈ పాపాత్ముడు మిమ్ములను సమీపించాడు. దాడికి సిద్ధంగా ఉండండి” అని పలికి ముందు చెప్పినట్లుగా చేశాడు. సంజీవకుడు వచ్చి చెప్పిన విధంగా వికృతమైన ఆకారం కలిగిన సింహాన్ని చూచి తన పరాక్రమాన్ని చూపించింది. వారిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో సింహం ఎద్దును చంపింది. పిమ్మట దమనకుడు సంతోషకరమైన మాటలు పలికాడు. అది విని పింగళకుడు ఆనందం పొందాడు. మొదటి స్థితికి వచ్చాడు. సింహాసనం అధిష్టించాడు. పిమ్మట దమనకుడు బాగా సంతోషించి ‘సర్వ ప్రపంచానికి శుభం కలుగుగాక’ అని పలికి సుఖంగా ఉన్నాడు.

Having said so, Damanaka went to Sanjeevaka and told him in secret, “Friend, our lord has cruel intentions regarding you, and said to me secretly, I will kill Sanjeevaka and feed all my servants.” On hearing it, Sanjeevaka thought for a moment and said, ‘What wrong have I committed towards him? One should be always weary when he has differences with the king. Hence it is better to die in a fight.” Having thought so, Sanjeevaka asked. “Friend, how can I know that he wants to kill me?” Damanaka said, “If Pingalaka looks at you with tail lifted, paw upraised and jaw wide open, then show your power.”

Later approaching Pingalaka, Damanaka said, “Lord, this wicked one has arrived. So stay prepared.” And he made him look as briefed previously. Sanjeevaka, who came there saw the lion in such an offensive posture and showed his skill in fighting. The lion killed Sanjeevaka in their fight. Though dejected, having been entertained by Damanaka, Pingalaka occupied his throne. Damanaka said, “May the king be victorious, let there be prosperity to the whole world.” Having said so, he stayed happily.

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 4 भिषजो भैषज्यम्

Telangana TSBIE TS Inter 2nd Year Sanskrit Study Material 4th Lesson भिषजो भैषज्यम् Textbook Questions and Answers.

TS Inter 2nd Year Sanskrit Study Material 4th Lesson भिषजो भैषज्यम्

निबन्धप्रश्नौ (Essay Questions) (వ్యాసరూప సమాధాన ప్రశ్నలు)

पश्न 1.
वेंकटरावस्य भैषज्यं विवृणुत
(వెంకటరావు యొక్క వైద్యమును గురించి వివరించుము.)
(Explain the treatment of Venkata Rao.)
पश्न 2.
वेंकटरावः किमर्थं मूर्च्छितः अभवत् विवृणुत ।
(వెంకటరావు ఎందుకు మూర్ఛపోయాడు ?)
(Why did Venkata Rao become unconscious ? Explain.)
(अथवा)
पश्न 3.
‘भिषजो भैषज्यम्’ इति पाठ्यभागस्य सारांशं सक्षेपेण लिखत ।
(“భిషజో భైషజ్యమ్’ అనే పాఠ్యభాగము యొక్క సారాంశాన్ని సంక్షిప్తంగా రాయండి.)
उत्तर:
కవి పరిచయము : “भिषजो भैषज्यं” అను పాఠ్యభాగము “श्रीरामचंद्र लघुसंग्रहः” అను గ్రంథం నుండి గ్రహించబడినది. ఈ పాఠ్యభాగ రచయిత శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు. వేదాంత విశారద, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు, బహుశాస్త్రకోవిదులైన వీరు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని, రాష్ట్రపతి పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

కథా పరిచయము : ఈ కథలో కుశాగ్రబుద్ధి, సర్వవిధ చికిత్సా విశారదుడైనప్పటికి ‘ఈ ప్రపంచం అంతా ధనమూలం’ అని భావించే స్వార్థపరుడైన వైద్యుని యొక్క స్వభావం చక్కగా చిత్రించబడింది. ఈ కథ ద్వారా కవి ఈ వైద్యునివలె ఎవ్వరూ ధనసంపాదన కోసం తన వృత్తి ధర్మం పట్ల నిరాదరణ ప్రదర్శించరాదని, ఆపదలయందు స్వపరభేదం విడచి అందరికీ యథాశక్తిగా సహాయం చేయాలనే సందేశాన్ని సమాజానికి అందిస్తున్నారు.

కథా సారాంశము : వెంకట్రావు ఒక సమర్థుడైన వైద్యుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఒక రోజు కొందరు పల్లెటూరి జనం ప్రమాదంలో గాయపడిన ఒక బాలుణ్ణి అతడి వద్దకు తీసికొని వచ్చి వైద్యం చేయమని అడిగారు. ఇది వైద్యం చేసే సమయం కాదని పలికి వెంకట్రావు వైద్యం చేయడానికి నిరాకరించాడు. కానీ ఆ గ్రామీణుల్లో ఒకడు, “అయ్యా మాకు మీ కాలనియమం తెలుసు. కాని ఇలాంటి కష్టసమయంలో మాయందు దయ చూపించాలి” అని సానునయంగా ప్రార్థించాడు. ఆ మాటలకు వెంకట్రావు హృదయం ఏమాత్రం చలించలేదు”. “ఓరీ మూర్ఖుల్లారా ! మీకు ఎప్పుడూ మీ సుఖమే ప్రధానం, వైద్యుడు కూడా మానవుడేనని, అతడికి కూడా విశ్రాంతి, సుఖం కావాలని మీలో ఒక్కడు కూడా ఆలోచించడు. వెంటనే వెళ్ళండి” అంటూ కోపంగా అరిచాడు.

अरे मूर्खाः ! सर्वदापि स्वसुखचिन्तैव युष्माकम् |

చేసేది లేక గ్రామీణులు వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. కాని అంతలోనే మరో యువకుడు ముందుకువచ్చి, “అయ్యా ఆకస్మికంగా వాహన ప్రమాదానికి గురై మూర్ఛ పోయిన ఈ బాలుడెవరో మాకు తెలియదు. ఈ బాలుడికి సహాయం చేయడం స్వసుఖం, స్వార్థపరత్వం అని నిందిస్తున్నారు” అన్నాడు. వైద్యుడు రెట్టించిన కోపంతో, “మూర్ఖుడా ! నీ కపటోపాయం ఎవరికి తెలియదు. గుర్తు తెలియని బాలుడని చెప్పి, ఉచితంగా వైద్యం చేయించుకోవాలని చూస్తున్నావు. వెంటనే వెళ్ళకపోతే భటులచే బయటకు గెంటిస్తా”నని కఠినంగా పలికాడు.

“అయ్యా ! మోసగించడం మా ఉద్దేశ్యంకాదు. ఎంతో కొంత సొమ్ము చెల్లించుకుంటాం” అని చెప్పినా వినకుండా పోలీసులకు ఫోను చేయడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో ఒక వృద్ధుడు, “ఈయనతో వృథాకలహమెందుకు ? బాలుడి పరిస్థితి క్షణక్షణం దిగజారిపోతుంది. వేరే వైద్యుని వద్దకు వెళదాము” అంటూ వారిని తీసికొని వెళ్ళిపోయాడు.

“क्षणे क्षणे किल परिक्षीयते बालस्य दशा | आगच्छत; अन्यत्र गमिष्यामः ”

వెంకట్రావు ఒక బీద కుటుంబంలో జన్మించాడు. ఐదేళ్ళ వయసులోనే అతని తల్లి చనిపోయింది. తండ్రి తన ప్రేమనంతా కుమారుని మీదే చూపిస్తూ కొడుకు సుఖమే తన సుఖంగా భావిస్తూ అతడిని పెంచసాగాడు. అతడు బాగా చదువుకుని వైద్యకళాశాలలో సీటు సంపాదించి ఎమ్.బి.బి.యస్. లో ఉత్తీర్ణుడయ్యాడు. కాని కుటుంబపోషణకు ఆధారమైన పొలం కాస్తా అతడి చదువుకోసం ఖర్చు అయిపోయింది. కొడుకు పొలం ఖరీదుకు వెయ్యిరెట్లు సంపాదించి తనను సుఖపెడతాడని తండ్రి సుబ్బయ్యశాస్త్రి ఎదురుచూడసాగాడు. వెంకట్రావు ఒక ధనవంతుడి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వెంకట్రావు ఆదాయం ప్రతిదినం పెరుగుతోంది. దానితోబాటే దుర్గుణాలు కూడా వృద్ధి చెందసాగాయి. కొడుకుచేత నిరాదరించబడినప్పటికీ ఉత్తమ వంశమున జన్మించిన కోడలి. ఆదరణము వలన సుబ్బయ్యశాస్త్రి మనుమని యందు ప్రేమతో, అక్కడే కొంతకాలము గడిపాడు. కాని ఒకసారి “ఇతడెవరో బిచ్చగాడు” అని ఒక స్నేహితునితో చెబుతుంటే విని అవమానంతో తన గ్రామంలో ఏదోవిధంగా శేషజీవితం గడపడానికి వెళ్ళిపోయాడు.

“अयं कोऽयं याचकः” इति कस्मैचित् मित्राय कथयतः पुत्रस्य वचः श्रुत्वा स्वग्रामे जीवितावशेषं यापयितुं जगाम ।

వివాహమంటే వ్యాపారమని వెంకట్రావు నమ్మకం. వైద్యకళాశాలలో ధనికులైన సహవిద్యార్థులను చూసి, తానొక పేదవాని కొడుకైనందుకు తండ్రి మీద ద్వేషం, డబ్బుమీద ఆసక్తిని పెంచుకున్నాడు. ధనవంతురాలైన కన్యతో వివాహానికి కూడ డబ్బుమీద ఉండే వ్యామోహమే మూలకారణం. కాని ధనికుని కుమార్తెకు పేదవానియందు సహజమైన ప్రేముండదని అతడి విశ్వాసం. సద్గుణవతియైన సుశీల సహజమైన ప్రేమను నటనగా భావిస్తూ మొదటి నుండీ ఆమె యందు ప్రేమ కలిగియుండేవాడు కాదు. సహజ ప్రేమకు పాత్రుడైన కుమారుడు సురేష్ మాత్రమే వారి దాంపత్య బంధానికి బలమైన ముడిగా ఉన్నాడు. లేకపోతే ఆమె ఎప్పుడో చనిపోయి ఉండేది.

వెంకట్రావు యొక్క ఈ కఠోరమైన ప్రవృత్తి తన కుటుంబ విషయాలకే పరిమితమై ఉండేది. లోకానికి మాత్రం దయామయుడైన వైద్యుడుగానే కనబడేవాడు. క్రమంగా ధనం సంపాదించాలనే కోరిక నెరవేరడంతో అధికార వాంఛ అతడి మనస్సులో ప్రవేశించింది. శ్రమపడకుండానే రెండుసార్లు శాసనసభలో సభ్యుడయ్యాడు. కాని ఎంత ప్రయత్నించినా మంత్రి పదవిని పొందలేకపోయాడు. ”बहुधा प्रयत्यापि स मंत्रित्वादिकम प्राप्तुं नाशकत्” | చివరకు మూడవసారి శాసనసభా సభ్యత్వం కూడా రాకపోయేసరికి అతనిలో కొద్దిగా మిగిలి ఉన్న నటించే మంచితనం కూడా మాయమైంది. తన పరా జయానికి వీళ్ళే కారణమని సామాన్య జనులమీద అతనికి ఏవగింపు కలిగింది. అటువంటి మంచివాడికి ఇటువంటి కాఠిన్యం కలగడం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు.

గ్రామీణులు వచ్చి వైద్యం చేయమని అడిగిన రోజు వైద్యుడు వెంకట్రావు యొక్క మనస్సు కొంచెం వ్యాకులపడినట్లుగా ఉంది. ఒక వారం రోజుల క్రిందటే ప్రభుత్వ వైద్యశాలలో వైద్యురాలిగా నియోగించబడిన తన సహాధ్యాయిని మంజుహాసిని తనను చూడ్డానికి రాకపోవడం అతడికి సహించలేనిదిగా ఉంది. పోనీ తానే వెళదామనుకుంటే గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చి అడుగు ముందుకు పడలేదు.

కళాశాలలో చదివే రోజుల్లో ప్రేమపేరుతో వికృతంగా ప్రవర్తించి, ఆమెచే తిరస్కరించబడి అవమానించ బడ్డాడు. ఇప్పుడు డబ్బు సంపాదించడం వలన స్నేహంతోనో ప్రేమతోనో గౌరవిస్తుందని ఆశతో ఉన్నాడు. ఇలా ఆలోచిస్తున్న సమయంలో తన దగ్గరకు వచ్చిన గ్రామీణులతో ఆ విధంగా క్రూరంగా ప్రవర్తించాడు.

ఇంతలో ఆ వైద్యురాలు ఒక వ్యక్తికి వైద్యం చేసే విషయంలో సహాయం చేయడానికి రమ్మని ఫోను చేసింది. ఊహించని విధంగా వచ్చిన ఈ అవకాశానికి సంతోషించి వైద్యశాలకు బయలుదేరాడు. ఇంతలో కారుడ్రైవరు “అయ్యా పాఠశాల నుండి తమ కుమారుడు సురేష్ను తీసుకొని రావడానికి వెళుతూ మార్గమధ్యంలో కారు బ్రేకు బిగింపజేయవలసి వచ్చి కొద్దిగా ఆలస్యంగా వెళ్ళాను.

అప్పటికే మీ కుమారుడు పాఠశాల నుండి వెళ్ళిపోయాడు” అని చెప్పారు. కాని ఆ విషయం పెద్దగా పట్టించుకోకుండా “అతడు వచ్చేసి ఉండవచ్చును. మనం త్వరగా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళాలి” అంటూ వెంకట్రావు సమాధానం కోసం ఎదురుచూడకుండా దర్పంగా కారులో కూర్చున్నాడు.

भवतु भवतु ; तेनागतेन भवितव्यम् ; अद्यास्माभिः शीघ्रमेव प्रभुत्व – चिकित्सालय प्रति गन्तव्यम् ।

వైద్యశాలలోకి ప్రవేశించగానే అతని కళ్ళు మంజుహాసిని కోసం వెదుకుతూ అర్ధగంట క్రితమే తన దగ్గరకు వచ్చిన పల్లెటూరి జనాన్ని, వాళ్ళ సమీపంలోనే పడుకొని ఉన్న బాలుడి శ్వాసను పరీక్షించి, పెదవి విరుస్తూ నిరాశను వ్యక్తపరుస్తున్న మంజుహాసినిని చూసాడు. ఆ దృశ్యం చూడగానే సిగ్గుతో, దుఃఖంతో నిండిన మనస్సు గలవాడై వెంకట్రావు మూర్ఛపోయాడు.

ఈ కథ ద్వారా కవి స్వార్థంతో వృత్తిపట్ల అంకితభావం లేని వ్యక్తులను ఆలోచింపజేస్తూ, సమాజాన్ని చైతన్యపరచడంలో కృతకృత్యులైనారు.

Introduction: The lesson Bhishajah Bhaishajyam was written by Prof. Pullela Sriramachandra. It was taken from his Kathatrayi. This lesson describes the story of a selfish doctor, and the fruit he reaped for his selfishness.

The Villagers’ Plea : One day some villagers came to Dr. Venkata Rao, and requested him to attend to a boy who was injured in an accident. Venkata Rao chided them for not coming in time, and looking after their comforts only. सर्वदा स्वसुखचिंतैव युष्माकं| He accused them of trying to get treatment done without paying fee. When they left as the boy’s was serious condition. क्षणे क्षणे किले परीक्षयते बालस्य दशा, Venkata Rao thought nothing would happen if, one puppy boy died in India.

The Poor and Intelligent Venkata Rao: Venkata Rao was the son of a poor farmer. He was very intelligent and secured a seat in medical college. A rich man married his daughter to Venkata Rao. Venkata Rao’s practice also picked up. When he spoke of his father as a beggar, his father left him and returned to their village. Marriage was also a business affair for Venkata Rao. “विवाहो नाम वनिगवयवहार एव” For him, money was everything. He never loved his wife. His son Suresh alone became the object of his affection.

Manjuhasini, the Lady Doctor: At that time, Dr. Manjuhasini joined the government hospital there. She was Venkata Rao’s classmate in medical college. Venkata Rao was disturbed, as she did not yet come to meet him. He could not meet her because of his ego.

The Death of His Son: Just then Venkata Rao received a phone call from Manjuhasini requesting his help in an emergency accident case. His driver tried to inform him that he could not pick up his son from school after getting the brake repaired. Venkata Rao cut him short saying that he should go to general hospital urgently. On reaching the hospital he saw the same villagers who came to him earlier in the day, and the body of his dead son. स बालः न कोप्यन्यः, तस्त्र पुत्रः सुरेश एव | Overcome by shame and grief, Venkata Rao swooned.

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 4 भिषजो भैषज्यम्

पश्न 2.
वेङ्कटरावस्य स्वभावं सग्रहेण लिखत ।
(వెంకటరావు యొక్క స్వభావాన్ని సంగ్రహంగా రాయండి.)
उत्तर:
కవి పరిచయము : “भिषजो भैषज्यं” అను పాఠ్యభాగము “श्रीरामचंद्र लघुसंग्रहः” అను గ్రంథం నుండి గ్రహించబడినది. ఈ పాఠ్యభాగ రచయిత శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు. వేదాంత విశారద, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు, బహుశాస్త్రకోవిదులైన వీరు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని, రాష్ట్రపతి పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

కథా పరిచయము : ఈ కథలో కుశాగ్రబుద్ధి, సర్వవిధ చికిత్సా విశారదుడైనప్పటికి `ఈ ప్రపంచం అంతా ధనమూలం’ అని భావించే స్వార్థపరుడైన వైద్యుని యొక్క స్వభావం చక్కగా చిత్రించబడింది. ఈ కథ ద్వారా కవి ఈ వైద్యునివలె ఎవ్వరూ ధనసంపాదన కోసం తన వృత్తి ధర్మం పట్ల నిరాదరణ ప్రదర్శించరాదని, ఆపదలయందు స్వపరభేదం విడచి అందరికీ యథాశక్తిగా సహాయం చేయాలనే సందేశాన్ని సమాజానికి అందిస్తున్నారు.

వెంకటరావు పుట్టుకతోనే దరిద్రుడు. ఐదారేండ్ల వయసులోనే తన తల్లి చనిపోయింది. అతని పేదరికానికి కారణం తన తండ్రే అని ఎల్లప్పుడు ఆలోచించేవాడు. ఎంతో ఖర్చుపెట్టి తన తండ్రి వైద్యవిద్యను చదివించాడు. అక్కడ ధనికులైన తన తోటి విద్యార్థులను చూచి ఆత్మన్యూనతా భావానికి లోనయ్యేవాడు.

వైద్యవిద్య పూర్తయిన తరువాత ఒక ధనికుని కూతురితో వివాహం అయింది. వివాహం వ్యాపారమే అనేది అతని దృఢమైన నమ్మకం. తన భార్య చాలా సౌందర్యవతి. ఎల్లప్పుడూ తన భర్తయందే అనురాగం కలది. కాని అతడు తన భార్య ప్రేమను నటిస్తుందని ఆలోచించేవాడు. వారిద్దరికీ ఒకే ఒక కుమారుడు. వారి వివాహబంధానికి మూలకారణం. మనుమడిపై ప్రేమతో తండ్రియగు వెంకటరావు ఇంట్లోనే జీవిస్తున్నాడు.

కాని వెంకటరావంటే చిన్నచూపు. కీటకంలా చూస్తాడు. ఇంకా ధన వ్యామోహంతో మాత్రమే రోగుల రోగాలను నయం చేసేవాడు. ఈ విధంగా ధనాన్ని సంపాదించి, అధికారాన్ని కూడా సంపాదించాలనుకున్నారు. శాసన సభలో రెండుసార్లు సభ్యత్వం పొందాడు. కాని మూడవసారి మంత్రి పదవి ఆశపడగా అతని కోరిక తీరలేదు. అప్పుడిక జనాలను కూడా కీటక బుద్ధితో చూడడం ప్రారంభించాడు.

అందువల్లనే దెబ్బలతో మూర్ఛపోయిన పిల్లవాడికి వైద్యం చేయడానికి ఇష్టపడలేదు. గ్రామీణులు ఎంత బ్రతిమిలాడినా డబ్బులివ్వరు అనే బుద్ధితో నిరాకరించి దూషించాడు కూడా. ఒక అర్థగంట తరువాత పూర్వం పరిచయురాలైన వైద్యురాలు ఫోన్ చేసి పిలువగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ బండి ఢీ కొనడంతో మూర్ఛపోయిన బాలుడు తన కొడుకేనని తెలియగానే మూర్ఛపోయాడు. ఇందు ధనాశ మనుష్యులందు కీటబుద్ధి, సోత్రలయందు సత్యమనే భావనను కలుగజేసి మనలను నాశనం చేస్తుంది.

सन्दर्भ वाक्यानि (సందర్భవాక్యాలు) (Annotations) 

1. क्षणे क्षणे किल परीक्षीयते बालकस्य दशा ।

परिचय : इदं वाक्यं ‘भिषजो भैषज्यम्’ इति पाठ अस्ति । अस्य पाठस्य रचयित्, श्री पुल्लेल श्रीरामचन्द्रुडु |
सन्दर्भ : एकः वृद्धः युवकं उद्दिश्य एवं अवदत् ।
भाव : क्षणे क्षणे परीशील्यमाने बालकस्य दशा क्षीयेत ।
विवरणम् : वृथा अनेन कलहेन, बालकस्य परिस्थितिः सीयते ।

2. अरे मूर्खाः सर्वदा स्वसुख चिन्तैव युष्माकम् ।

परिचय : इदं वाक्यं ‘भिषजो भैषज्यम्’ इति पाठ अस्ति । अस्य पाठस्य रचयित्, श्री पुल्लेल श्रीरामचन्द्रुडु |
सन्दर्भ : स्वसमीपं आगतान् ग्रामीणाजनान् प्रति वैद्यः एवं अवदत् । भाव हे जनाः यूयं सर्वदा युष्माकं सुखमेव चिन्तयन्ति ।
विवरणम् : रे मूर्खा, इत सर्वे गच्छन्तु सर्वदा युष्माकं सुखमेव चिन्तयन्ति ।

3. स बालः न कोऽप्यन्यः, तस्य पुत्रः सुरेश एव ।

परिचय : इदं वाक्यं ‘भिषजो भैषज्यम्’ इति पाठ अस्ति । अस्य पाठस्य रचयित्, श्री पुल्लेल श्रीरामचन्द्रुडु |
सन्दर्भ : चिकित्सां कर्तुं निराकृतवस्य बालकस्य विषयप्रस्तावं कविः करोति ।
भाव : वैद्येन चिकित्सां कर्तुं यः कालः निराकुतः सः वैद्यस्य पुत्रः एव ।
विवरणम् : स्वैधौः सर्वेषां चिकित्सां करणीया, भिष्जा चिकित्सां कर्तुं यः बालः निरंकृतः सः भिषजः कुमारः एव ।

एकपद समाधान प्रश्नाः (ఏకపద సమాధాన ప్రశ్నలు)(One Word Questions) 

पश्न 1.
वेङ्कटरावः कीद्दशे कुटुंबे उदभूत् ?
समादान:
वेङ्कटरावः निर्धनकुटुंबे उदभूत् ।

पश्न 2.
वेङ्कटरावस्य पितुः नाम किम् ?
समादान:
वेङ्कटरावस्य पितुः नाम सुब्बय्यशास्त्री ।

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 4 भिषजो भैषज्यम्

पश्न 3.
भिषगंगना का ?
समादान:
भिषगंगना वेङ्कटरावस्य सहाध्यायिनी ।

कठिन शब्दर्थां (కఠిన పదాలు – అర్ధాలు)

1. भिषक् = वैद्य: – వైద్యుడు
2. करालः = भयङ्करः – భయంకరుడు
3. सारमेयाः = शुनका: – కుక్కలు
4. जाया = पत्नी – భార్య
5. व्रीडा = लज्जा – సిగ్గు

व्याकरणांशाः (వ్యాకరణాంశాలు)

सन्धयः (సంధులు)

1. कः + अयं = कोऽयम् – विसर्गसन्धिः
2. परमेश्वरः + अपि – परमेश्वरोऽपि – विसर्गसन्धिः
3. वैद्यः + अपि = वैद्योऽपि – विसर्गसन्धिः
4. विश्रान्तिः + आवश्यकी = विश्रान्तिरावश्यकी – विसर्गसन्धिः
5. चेत् + भटैः = चेद्भटैः – जश्त्वसन्धिः
6. बहिः + आगत्य = बहिरागत्य – विसर्गसन्धिः
7. अन्तः + विहस्य = अन्तर्विहस्य – विसर्गसन्धिः
8. अन्तः + अगच्छत् = अन्तरगच्छत् – विसर्गसन्धिः
9. वेङ्कटरावः + अपि = वेङ्कटरावोऽपि – विसर्गसन्धिः
10. अन्ततः + च = अन्ततश्च – श्रुत्वसन्धिः
11. वस्तुतः + च = वस्तुतश्च – श्रुत्वसन्धिः
12. ग्रन्थिः + आसीत् = ग्रन्थिरासीत् – विसर्गसन्धिः
13. चिन्तयन् + आसीत् = चिन्तयन्नासीत् – ङमुडागमसन्धिः

समासाः (సమాసాలు)

1. समयस्य नियमः, समयनियमः – षष्ठीतत्पुरुषसमासः
2. स्वस्य सुखं स्वसुखं, स्वसुखस्य चिन्ता, – षष्ठीतत्पुरुषसमासः
3. दीनानि वदनानि येषां ते, दीनवदनाः – बहुव्रीहिसमासः
4. प्रतिगमनाय उन्मुखाः, प्रतिगमनोन्मुखाः – चयुर्थीतत्पुरुषः
5. द्विगुणीभूतः क्रोधः यस्य सः, द्विगुणीभूतक्रोधः – बहुव्रीहिसमासः
6. निर्धनञ्च तत् कुटुम्बञ्च निर्धनकुटुम्बं निर्धनकुटुम्बे – विशेषणपूर्वपद कर्मधारयसमासः
7. कुशस्य अग्रम् कुशाग्रम् इव धीः यस्य सः, कुशाग्रधीः- बहुव्रीहिसमासः
8. पठिता वैद्यविद्या येन सः, पठितवैद्यविद्यः बहुव्रीहिसमासः
9. महांश्च असौ धनिकश्च महाधनिकः – विशेषणपूर्वपदकर्मधारयसमासः
10. स्नेहेन वशः, स्नेहवशः तेन, स्नेहवशेन तृतीयातत्पुरुषसमासः
11. जीवितस्य अवशेषं, जीवितावशेषं – षष्ठीतत्पुरुषसमासः
12. दाम्पत्यस्य रज्जुः, दाम्पत्यरज्जुः तस्याः दाम्पत्यरज्जोः – षष्ठीतत्पुरुषसमासः
13. भिषक् च असौ अङ्गना च, भिषगङ्गना – विशेषणपूर्वपदकर्मधारयसमासः

भिषजो भैषज्यम् Summary in Sanskrit

कविपरिचयः

“भिषजो भैषज्यम्’ इत्ययं पाठ्याशंः पद्मश्री सत्कारेण सम्मानितस्य महामहोपाध्याय पुल्लेल श्रीरामचन्द्रुडु महाभागस्य “कथात्रयी’ इत्यस्मात् ग्रन्थात् उद्धृतः । नैकशास्त्रविशारदोऽयं कविपण्डितः १९२७ तमे वर्षे जनिं लेभे । अस्य पितरौ पुण्यदम्पती सत्यवती – सत्यनारायणशास्त्रिणौ । आबाल्यात् संस्कृते साहित्य-व्याकरण-वेदान्तादिशास्त्राणि अभ्यस्य १९६० तमे वर्षे, उस्मानिया विश्वविद्यालयस्य संस्कृतविभागे प्रवाचकपदम् अध्यगच्छत् अयं विद्वत्तल्लजः । अयं प्रायः अशीत्युत्तरैकशतं (१८०) ग्रन्थान् अरचयत् । एतेषु ग्रन्थेषु काव्यानि, रूपकाणि, व्याख्यानानि, अनुवादानि शास्त्राणि च सन्ति । वेदान्तविशारद, विश्वभारती, कालिदासज्ञानरत्न, वाचस्पति इत्यादिभिः उपाधिभिः सम्मानितः आलङ्कारिकचक्रवर्ती इति स्वगुरुभिः प्रशंसितः अयं विबुधः २०१५ तमे वर्षे दिवं गतः ।

सारांश

आकस्मिकयानप्रहारेण मूर्छितं बालमेकं केचन जनाः वेङ्कटराव नामानं भिषजम्प्रत्यानयन्ति । किन्तु गर्विष्ठः सः वैद्यः चिकित्सां कर्तुं निराकरोति अपि च बालं रक्षितुं तत्रानीतान् जनान्निन्दति भर्त्सयति च । तेन विस्मिताः दुःखिताश्च ते बालं नीत्वा अन्यं चिकित्सालयं गच्छन्ति । निर्धनकुटुम्बे जातोऽपि वेंङ्कटरावः केवलं धनार्जने आसक्तो भूत्वा निर्धनान् न आद्रियते । किन्तु क्षणंकालानन्तरं सर्वकारीयचिकित्सालयात् मञ्जुभाषिणी नाम्न्या भिषगङ्गनया दूरवाण्या झटित्या- गन्तुम् आहूतः सः तत्र गच्छति । तत्र स्वगृहम्प्रत्यागतान् जनान् एवं च तेषां पुरतः स्थितं मृतं स्वपुत्रं दृष्ट्रा खिद्यते ।

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 4 भिषजो भैषज्यम्

भिषजो भैषज्यम् Summary in English

Introduction

Introduction : Bhishajah Bhaishajyam is a short story from Kathatrayi written by Prof. Pullela Sriramachandra. His parents were Satyavathi and Satyanarayana. Prof. Sriramachandra was a poet, scholar, translator, commentator and critic. He authored around 180 books. He wrote poems, stories, commentaries, dramas and translations. He received many awards. He started teaching at Osmania University in 1960.

भिषजो भैषज्यम् Summary in Telugu

కవి పరిచయం

“భిషజః భైషజ్యమ్” అనే పాఠ్యభాగాన్ని పద్మశ్రీ బిరుదాంకితులైన మహా మహాపాధ్యాయులు శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు రచించారు. ఈ పాఠ్యభాగం వారు రచించిన “కథాత్రయీ” అనే గ్రంథం నుండి స్వీకరింపబడింది. వీరు అనేక శాస్త్రాలలో గొప్ప విద్వాంసుడు. వీరు 1927వ సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు’, సత్యవతి, సత్యనారాయణ శాస్త్రి పుణ్యదంపతులు బాల్యం నుండి సంస్కృత వ్యాకరణ.. లోను, సాహిత్యంలోను, వేదాంతము మొదలైన విభాగాల్లో నైపుణ్యాన్ని సంపాదించారు.

వీరు దాదాపు 180 గ్రంథాలు రచించారు. వీటిలో కావ్యాలు, రూపకాలు, వ్యాఖ్యానాలు: అనువాదాలు, శాస్త్రాలు ఉన్నాయి. వీరి కాంత విశారద, విశ్వభారతి, కాళిదా జ్ఞానరత్న, వాచస్పతి మొదలైన బిరుదులు ఉన్నాయి ఆలంకారిక చక్రవర్తి అయిన వీడ. తమ గురువుల ప్రశంసలను అందుకున్నాడు వాలు 2015వ సంవత్సరంలో దివంగతు లయ్యారు.

సారాంశము

అనుకోకుండా ఒక వాహనం తగలడం వల్ల ఒక బాలుడు మూర్ఛపోయాడు. కొంతమంది వెంకటరావు అనే వైద్యుని వద్దకు తీసుకొని వచ్చారు. గర్విష్టి అయిన అతడు వైద్యం చేయడానికి నిరాకరించాడు. పైగా బాలుడిని రక్షించడానికి వచ్చిన ప్రజలను నిందించాడు, బెదిరించాడు. దాంతో ఆశ్చర్యాన్ని పొందిన వారంతా దుఃఖితులై బాలుడిని తీసుకొని వేరొక వైద్యుని వద్దకు వెళ్ళారు.

పేద కుటుంబంలో జన్మించిన వెంకటరావు కేవలం ధనార్జనతో శ్రద్ధ చూపాడు. ఒకసారి మంజుహాసిని పిలుపుతో, అత్యవసరంగా వెంకటరావు ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ ప్రజలందరు గుమిగూడారు అక్కడ మృతి చెందిన తన కుమారుడిని చూచి తీవ్రంగా దుఃఖించాడు.

“అరే ! ఏంటి అడ్డగిస్తున్నారు ! సమయం అంటే సమయమే. సాక్షాత్తు పరమేశ్వరుడే రానివ్వు” అని కోపంతో వెళ్ళిపోయాడు వైద్యుడు వెంకట్రావు, “అయ్యా ! మాకు తెలుసండి మీ కాలనియమం. కానీ ఇటువంటి ఆపద సమయాలలో మీరు కాస్త మమ్మల్ని అనుగ్రహించాలి.” అని బ్రతిమిలాడుతూ ఒక గ్రామీణుడు వచ్చి ప్రార్థించాడు. వెంకటరావు మనస్సు మళ్ళీ రాయిలా మారిపోయి బ్రతిమిలాడినా ఏమాత్రం చలించలేదు.

“అరే మూర్ఖుల్లారా ! ఎప్పుడూ మీ సుఖం గురించే మీ ఆలోచనా ? వైద్యుడు కూడా మనిషే. అతనిక్కూడా విశ్రాంతి, సుఖాలు అవసరమని ఆలోచించరే ఒక్కరు కూడా. వెళ్ళండి వెంటనే” అని గట్టిగా అరిచాడు.

ఏం చేయాలో తెలియని ఆ అమాయకులైన గ్రామీణులు అకారణంగా కోప్పడే వైద్యుని ముఖం వైపు దీనంగా చూస్తూ తిరిగి వెళ్ళిపోదలచుకున్నారు. వాళ్ళలో నుంచి ఒక యువకుడు కొంచెం ధైర్యంగా ముందుకు వచ్చి “అయ్యా ! మా సుఖాల గురించి ప్రాకులాడతారంటున్నారు మీరు ! ఆకస్మికంగా వాహనం గుద్దేయడంతో మూర్ఛపోయి మార్గంలో పడిఉన్న ఈ తెలియని పిల్లవానికి సహాయం చేయడం కూడా మా సుఖమేనా, స్వార్థమంటారా ? అని పలికెను.

ఆ మాటలు విని రెట్టింపు కోపంతో వైద్యుడు “అరే ! మూర్ఖుడా ! నా సహాయం అడుక్కోవడానికి వచ్చి నన్ను ఎదిరిస్తున్నావ్ ? ఎవరికి తెలియదనుకున్నావు మోసబుద్ధి ? ముక్కు ముఖం తెలియని పిల్లవాడని చెప్పి డబ్బు లేకుండా వైద్యం చేయించుకోవాలనుకుంటున్నారా ? ఏ మూర్ఖుడు నమ్ముతాడనుకున్నారు ? ఎలా వచ్చిన వారు అలా తిరిగి వెళ్ళండి. లేకపోతే పోలీసులను పిలుస్తాను” అని కఠినంగా మాట్లాడెను. “అయ్యా మిమ్మల్ని మోసం చేయటం మా కోరిక కాదు. మేమందరం శక్తి కొలది ఎంతో కొంత వైద్యానికి డబ్బు చెల్లిస్తాము. ఒక్కసారి బయటికొచ్చి ఆ పిల్లవాడి ముఖమైనా చూడండి. ` ఆ పసికందు ముఖాన్ని చూసైనా మీ మనసులో జాలిపుడుతుందేమో” అని బయటికి కోపం వస్తున్నా అణచుకొని ఆ యువకుడు వినయంతో వేడుకున్నాడు. వైద్యుడు వికటంగా నవ్వి “ఓహో ! ఎంత సుకుమారం చూపిస్తున్నారు.

దాన్ని గాడిదపిల్ల సుకుమారమంటారు” అని పలికి పోలీసులకి ఫోను చేయబోతున్నాడు. అక్కడే ఉన్న ఒక ముసలివాడు ముందుకొచ్చి అయ్యో ! ఈ జాలిలేనివాడి దగ్గర ఇదేది కుదిరేదికాదు. ఎందుకు మీరంతా గొడవపెట్టుకొని సమయాన్ని వృథా చేస్తున్నారు ? క్షణక్షణానికి పిల్లవాడి స్థితి క్షీణిస్తోంది. రండి వేరేచోటుకు వెళ్లాము” అని పలికి ఆ యువకుడిని అందరిని తీసుకెళ్ళిపోయాడు.

వైద్యుడు కూడా లోపలికి వెళ్ళిపోతూ “వెళ్ళండిరా కుక్కల్లారా. నాకు తెలియకుండా ప్రతిరోజు ఈ భారతదేశ జనాభాలో ఎవరో ఒకడు పోతూనే ఉంటాడు. ఈరోజు ఈ కుక్కపిల్ల చస్తోంది అని తిడుతూ చాలా గట్టిగా శబ్దంవచ్చేలా తలుపులను మూసేసి “లోపలికి వెళ్ళిపోయాడు.

వెంకటరావు పేదకుటుంబంలో పుట్టాడు. అతని ఐదారేండ్లకే తన తల్లి కాలం చేసింది. తన తండ్రి తనకన్నీ ఆ కొడుకే అన్నట్టుగా అతనిమీదే ఆశను పెట్టుకొని బ్రతకడానికి ఉపయోగపడే పొలం సహాయంతో ఏదోలా కాలాన్ని గడిపాడు. కొడుకు సుఖమే తన సుఖమనుకొని తన కొడుకు బాగుకోసమే పాటుపడేవాడు.

బుద్ధికుశలత కలిగిన వెంకటరావు కూడా పాఠశాలలో అన్ని తరగతులలోనూ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడవ్వగా తరువాత ఎలానో వైద్యకళాశాలలో స్థానాన్ని సంపాదించి, ఎమ్.బి.బి.ఎస్. పరీక్షలో సఫలుడైనాడు. కుటుంబానికి ఆధారమైన పొలం మొత్తము అతని చదువుకే ఖర్చు పెట్టేసాడు. ఆ పొలాన్ని అమ్మేసినా అంతకు వెయ్యిరెట్లు విలువచేసేది వస్తుందని తలుస్తూ తండ్రి ఆ సమయం కోసం ఎదురుచూస్తూ తనలో తాను మురిసిపోయేవాడు.

ఎప్పుడు తన కొడుకు చాలా డబ్బును సంపాదిస్తాడు, ఎప్పుడు తనకున్న అన్ని బాధలు దూరమై పోతాయి అని అతను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. వైద్యవిద్యను చదివినవాడై, చక్కని ఆకారం కలవాడై, బుద్ధిమంతుడై ఉన్నాడు అని తలచి వెంకటరావును ఎవరో ఒక మహాధనికుడు తనకు అల్లుడుగా చేసుకోవాలనుకున్నాడు. దానితో అందమైన భార్యతోపాటు వెంకటరావు డబ్బు కూడా చాలానే పొందాడు. చాలా తక్కువ కాలంలోనే తన సంపాదన ప్రతినెలా రెండుమూడువేలు చొప్పున పెరుగుతూ వచ్చింది. అలా తండ్రియైన సుబ్బయ్య శాస్త్రిగారి ఆశ ఒకటి సఫలమైనది కానీ రెండవది మాత్రం ఎప్పటికీ సఫలం కాలేదు. దానితో ఆ తండ్రి ఇక తన ఆశ సఫలం కాదని తలచెను. ప్రతిరోజూ పెరుగుతున్న ధనంతోపాటు వెంకటరావుకి దుర్గుణాలు కూడా వేగంగా పెరిగాయి.

“మనుషులను కీటకాలుగా, తనను తాను దేవునిగా, పొగిడేవాళ్ళ పొగడ్తలను పరమ సత్యాలుగా భావిస్తూ ఉండడం ఇవి ధనానికి ఫలితాలు” అనే న్యాయంతో ఈ మూడురకాల ఆలోచనలు అతనిలో ఒకేసారి పుట్టాయి. మొదటగా తక్కువ భావంతో తన తండ్రి సుబ్బయ్యశాస్త్రిని పురుగులా చూడసాగాడు. కొడుకు పట్టించుకోకపోయినా ఉత్తమ వంశంలో పుట్టిన కోడలు గౌరవంగా చూసుకోవడంతో ఒకే ఒక్క మనవడితో ఉన్న స్నేహంతో ఎలాగోలా అక్కడే కొంత కాలాన్ని గడిపాడు.

తరువాత ఒకసారి తండ్రిని “ఈయన ఎవడో భిక్షగాడు” అని ఎవరికో స్నేహితునికి తన కొడుకు చెప్పగా విని స్వాభిమానం కోల్పోయినవాడై దూరంగా తన గ్రామానికి వెళ్ళి ఏదోలా అక్కడే గడిపేద్దామని వెళ్ళి పోయాడు.

పెళ్ళంటే వ్యాపారమేనని వెంకటరావు యొక్క విశ్వాసము. తన దృష్టిలో ధనమే అన్నింటికి ప్రధానము. ” అంతటికి డబ్బే మూలము ” కదా ! (సవ్యం ఖల్విదం విత్తం) అని తలస్తూ లోకాన్నంతా కనకమయంగా చూడసాగాడు. ఇటువంటి ఆలోచన మనస్సులో ఎప్పుడు పుట్టిందో చెప్పలేము. వైద్యకళాశాలలో ధనికులను, తనతో చదువుకుంటున్నవారిని చూసి తనను పేదవాని కొడుకుగా తలచి అది క్రమంగా తండ్రిపై ద్వేషంగా మారి, మనసులో డబ్బుపై ఆసక్తి పెరగసాగింది.

ఐశ్వర్యవంతురాలైన అమ్మాయితో వివాహానికి కూడా మూలకారణం ధన వ్యామోహమే. ఇంకా అతనీ విధంగా అనుకొనేవాడు – తన భార్య ఎంతో ధనవంతురాలు, సకలగుణ సంపన్నురాలు అయినప్పటికి పేదవాని కొడుకైన తనను పెండ్లి చేసుకొని ప్రేమ నటిస్తుంది అని, ఈ కారణంతో నిజమైన ప్రేమగలదైనా తన భార్య సుశీలను చూసి ప్రేమనటిస్తోందని తలచి మొదటి నుండి ఆమెను తక్కువగానే ప్రేమించేవాడు. నిజానికి ఇద్దరికి కలిగిన ఒకే ఒక కొడుకు అయిన సురేష్ వల్లే ఆ మాత్రం ప్రేమతోనైనా వాళ్ళ దాంపత్యజీవితం గట్టిగా ముడివేయబడినది. లేకుంటే చాలాకాలం క్రితమే ఆమె అతన్ని వదిలి వెళ్ళిపోయేది.

వెంకటరావు యొక్క ఈ కఠోరమైన తీరు కుటుంబ విషయం వరకే పరిమితంగా ఉంది. లోకం మాత్రం అతను ఎంతో జాతి మనస్సు కలవాడని, ఎన్నో రకాల చికిత్సా విధానాలు తెలిసినవాడని, పరులకు ఉపకారం చేయటంలో దక్షుడని, గొప్పవైద్యుడని భావించేవారు. ఇలా మంచితనమును నటించడం సఫలం కావడంతో అతను గొప్పకీర్తిని, చాలా డబ్బును సంపాదించుకున్నాడు. క్రమంగా అతనికి డబ్బుమీద ఉన్న కోరిక అధికారం మీదకు మనసు పోయేలా చేసింది. క్రమంగా ఆ అధికార వాంఛ బలవత్తరమైన గొప్ప అధికారం లేనివాడికి ఎంత ఐశ్వర్యమున్నా నిష్ఫలము అని ఆలోచిస్తూ ఉండేవాడు వెంకట రావు. ఎంతో డబ్బు సంపాదించినవాడు, జనులకు ఇష్టమైనవాడు ఇటువంటి వాడికి అధికారం సంపాదించడం ఏపాటిది. కష్టం లేకుండానే రెండుసార్లు శాసనసభ సభ్యుడయ్యాడు. కాని అతనికి ఆ సంతోషమే మిగిలింది.

ఎంత ప్రయత్నించినా మంత్రి మాత్రం కాలేక పోయాడు. స్వార్థంగా ఆలోచించడంతో ఇంతవరకూ చేసిన ప్రజల ఆరాధన వ్యర్థమైపోవడం చూసి వెంకటరావు మనస్సు విరిగిపోయింది. ఆశాభంగమైన ఆయన క్రమంగా తన మనస్సులో ఉండిపోయిన సహజ ద్వేషభావము, అహంకారము బయటపెట్టాడు. చివరిగా మూడోసారి శాసనసభలో సభ్యత్వం రాకపోవడంతో ఇంకా మిగిలిన మంచితనమనే నటన ఇక పూర్తిగా పోయింది.

తండ్రిపై చూపించిన పురుగనే తక్కువ భావం ఇప్పుడు అందరిపైనా చూపించసాగాడు. తను ఓడిపోవడానికి ఈ ప్రజలే కారణమని సామాన్య జనులపై చాలా అసహ్య భావన కలిగింది. అటువంటి సౌజన్య శీలునిలో ఇటువంటి కర్కశం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇదే ఆయన సహజ స్వభావమని ఇటువంటి వాడని ఎవరికి తెలుసు ?

ఆ రోజున వైద్యుడైన వెంకటరావు మనస్సు కొంచెం బాధగా ఉంది. ఆమె విషయంలో ఏ మాత్రము భరించలేకున్నాడు. ఎందుకనగా వారం రోజుల ముందు ప్రభుత్వ చికిత్సాలయంలో చేరిన తన యొక్క సహాధ్యాయిని వైద్యురాలు ఈ రోజు వరకు తనను చూడడానికి రాలేదని. తనే వెళ్ళాలనుకున్నా గతంలో జరిగిన సంఘటన గుర్తొచ్చి వెళ్ళలేకపోయాడు. పూర్వం ఒకప్పుడు కళాశాలలో శరీరావయవాలను గూర్చి బోధించే తరగతిలో అధ్యాపకుని పాఠాన్ని వినకుండా మాటిమాటికి నన్ను చూస్తున్న మంజుహాసినీ తన అమాయకత్వానికి కొంచెం నవ్వింది.

అది ప్రేమచిహ్నంగా అనుకొని ఇతను కళాశాల బయట కొంచెం వికృత చేష్టలను చేయనారంభించేసరికి చెప్పుతీసికొట్టడం తప్ప మిగతా అన్ని రకాలుగాను తగిన సత్కారం చేసింది. అప్పుడైతే పేదవాడినవ్వడంతో అలా చేసింది, ఈ రోజు చాలా డబ్బు సంపాదించాను, నన్ను సత్కరిస్తుంది. అది ఆమె స్నేహంతోనో లేదా ప్రేమతోనో అని చాలా ఆశగా ఉన్నాడు. ఇలా మనస్సులో గాలిమేడలు కట్టేసుకుంటూ అతను ఉండగా ఆ సమయంలోనే ఆ గ్రామీణులు రావటం అతను క్రూరంగా ప్రవర్తించడం జరిగింది.

తరువాత అక్కడ ఈ గ్రామీణులు వెళ్ళిపోయే అరగంటముందే ఫోను మోగింది. వైద్యుడైన వెంకటరావు ఆమే అయ్యుంటుందని తలచి ఫోను చెవి దగ్గర పెట్టుకొని అక్కడెవరండీ అని అడిగెను. అబ్బా ! నేను చాలాసేపు ఎదురుచూస్తున్న కంఠస్వరము వెంటనే ప్రభుత్వ చికిత్సాలయానికి రమ్మనమనగా విన్నాను.

యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదంలో గాయపడి చాలా క్లిష్టపరిస్థితిలో ఉన్నవానికి చికిత్స చేయడానికి వెంకటరావు సహాయం కావాలి. తనతో ఆమెకు అవసరం ఉందని తెలియగానే అపరిమిత ఆనందం కలిగింది. వెంటనే బట్టలు వేసుకొని బయటికొచ్చి డ్రైవర్ని పిలిచాడు. అప్పుడే ఎక్కడనుండో వచ్చిన డ్రైవర్ మాట్లాడెను “అయ్యా ! పాఠశాల నుండి అబ్బాయి సురేష్న తీసుకురావడానికి వెళ్ళగా దారిలో కారు బ్రేకులు పొడవగా బాగుచేయించడానికి వెళ్ళాను. అక్కడ కొంచెం ఆలస్యమైంది. అక్కడ నుండి పాఠశాలకు వెళ్ళగా మీ అబ్బాయి కనిపించ మీ లేదు.

అతను నడచుకుంటూ వచ్చేసాడేమో” అని చెప్పే లోపులోనే వెంకటరావు “సరే సరే ! త్వరగా ప్రభుత్వ చికిత్సాలయానికి వెళ్ళాలి అక్కడ నా సహాయం అవసరము అని కారు తలుపుతీసి వెంటనే కూర్చున్నాడు. ఇతరుల చికిత్సకు ఇంత శ్రద్ధ చూపడం చూడగానే ఆశ్చర్యపోయిన డ్రైవర్ వెంటనే వేంకటరావును చికిత్సాలయానికి తీసుకెళ్ళాడు. చికిత్సాలయం లోపలికి వెళ్ళగానే వెంకటరావుకి ఒక అరగంట క్రితం తన దగ్గరకు వచ్చిన గ్రామీణులు, ఆ గ్రామీణులు దగ్గర పడుకుని ఉన్న పిల్లవాడి శ్వాసను పరీక్షించి ఇక లాభం లేదని నిరాశను తెలియజేస్తున్న మంజుహాసినిని చూసి సిగ్గుతో భరింపలేని దుఃఖంతో మూర్చపోయాడు.

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 4 भिषजो भैषज्यम्

अनुवादः (అనువాదములు) (Translations)

“अये कोऽयं निर्बन्धः ? समयनियमो नाम समयनियम एव । साक्षात् परमेश्वरोऽपि वा आगच्छतु” इति सक्रोधं जगाद भिषग् वेङ्कटरावः ।

“आर्य ! जानीम एव वयं भवतः कालनियमादिकम्, परन्तु एतादृशे आपत्समये अस्मास्वनुग्रहः कर्तव्यः” इति सानुनयम् आगतेष्वेकः ग्रामीणः प्रार्थयामास । “अरे मूर्खाः सर्वदा स्वसुखचिन्तैव युष्माकम् । वैद्योऽपि मानव एव तस्यापि विश्रान्तिरावश्यकी । शीघ्रम् अपसरत” इति पुनः उच्चैः जगर्ज वेङ्कटरावः ।

ते दीनवदनाः ग्रामीणाः प्रतिगमनोन्मुखाः अभूवन । किन्तु तेष्वेकः युवा किञ्चिद् धैर्यं समालम्ब्य चिकित्सकस्य अग्रतो गत्वा “आर्य स्वसुखचिन्तेति अधिक्षिपति भवान् अस्मान् मार्गे आकस्मिकयानप्रहारेण मूर्च्छितस्य अज्ञातस्य बालस्य साहाय्यकरणमपि यदि स्वसुखम्, स्वार्थपरता इत्युच्यते, अहो करालः किलायं कालः” इत्यवदत् । इदं श्रुत्वा द्विगुणीभूतक्रोधः भिषक् – “अरे को वा न जानाति युष्माकं कपटोपायम्, अज्ञातो बाल इत्युक्त्वा विनैव शुल्कं चिकित्सां कारयितुं प्रयत्यते युष्माभिः गम्यताम्, गम्यतां नोचेद् भटैः निष्कासयिष्यामि” इति अतिपरुषं जगाद | “आर्य ! दास्याम एव यथाशक्ति यत्किञ्चित् चिकित्सा-शुल्कम् ।

बहिरागत्य पश्यतु तावत् भवानेतस्य बालस्य मुखम् । तादृशस्य सुकुमारस्य एतादृशीम् अवस्थां दृष्ट्रापि वा भवतो हृदये करुणा जायेत” । इति उद्गच्छन्तं कोपं नियम्य स युवा सविनयं प्रार्थयामास । अत्रान्तरे कश्चित् वृद्धः पुरः आगत्य” अये किमर्थमनेन सह वृथा कलहेन याप्यते कालः, क्षणे क्षणे किल परिक्षीयते बालस्य दशा | आगच्छत शीघ्रम् अन्यत्र गमिष्यामः” इति वदन् तं युवानम् अन्यांश्च अनयत् ।

वैद्यश्च अन्तर्विहस्य ” गच्छत रे सारमेयाः न जाने किं वा छिन्नं भवति प्रतिदिनोपचीयमानजनगणस्य भारतदेशस्य, यदि कश्चित् शुनकस्य शिशुः म्रियते ” इति यत्किञ्चित् जल्पन् महता शब्देन कवाटं पिधाय अन्तरगच्छत् ।

అనువాదము : “అరె ఏమిటీ నిర్బంధం ? సమయాన్ని పాటించడమంటే సమయాన్ని పాటించడమే. సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చినా సరే ! అన్నాడు వైద్యుడు వెంకట్రావ్. ‘అయ్యా ! మాకు మీ కాలనియమం తెలుసు, కాని ఇలాంటి కష్ట సమయంలో మా యందు దయచూపించాలి” అని సానునయంగా అక్కడికి వచ్చిన గ్రామీణుల్లో ఒకడు ప్రార్థించాడు. వెంకట్రావు హృదయం మాత్రం రాయిలాగా మృదువైన మాటలకు ఏమాత్రం చలించలేదు. “ఓరీ ! మూర్ఖులారా ! మీకు ఎప్పుడు మీ సుఖమే, వైద్యుడు కూడా మానవుడేనని, అతడికి కూడా విశ్రాంతి, సుఖం మొదలైనవి కావాలని మీలో ఒక్కడు కూడా ఆలోచించడు. తొందరగా తప్పుకోండి అని మళ్ళీ గట్టిగా అరిచాడు. ఏంచేయాలో దిక్కుతోచని ఆ గ్రామీణులు అకారణంగా కోపగిస్తున్న ఆ వైద్యుడి ముఖంలోకి దీనంగా చూస్తూ వెళ్ళిపోవడానికి ఉద్యుక్తులయ్యారు. అంతలో ఒక యువకుడు కొంచెం ధైర్యం చేసి ముందుకు వచ్చి, “అయ్యా ! మా సుఖం గురించే ఆలోచిస్తున్నామని నిందిస్తున్నారు.

ఆకస్మికంగా వాహన ప్రమాదంలో దెబ్బతిని మూర్ఛపోయి దారిలో పడిఉన్న అజ్ఞాతబాలునికి సహాయం చేయడం కూడా స్వసుఖం, స్వార్థపరత్వం అని అంటున్నారు, అయ్యో ! ఎంత భయంకరమైన కాలం వచ్చింది” అని అన్నాడు. ఇది విని రెట్టించిన కోపంతో వైద్యుడు “ఓరీ! మూర్ఖుడా ! నా సహాయాన్ని అర్థించడానికి వచ్చి సన్నే నిందిస్తున్నావు ! మీ కపటోపాయము ఎవరికి తెలియదు ? ఎవరో గుర్తుతెలియని బాలుడని చెప్పి, డబ్బు ఇవ్వకుండా ఉచితంగా వైద్యం చేయించుకోవాలని ప్రయత్నిస్తే ఏ మూర్ఖుడు మీ మాటలు నమ్ముతాడు ? మీరు వచ్చినట్లుగానే వెళ్ళండి. లేకపోతే భటులచేత బయటకు గెంటిస్తాను” అని కఠినంగా మాట్లాడాడు. ” అయ్యా ! మిమ్మల్ని సుబ్బయ్యశాస్త్రిని కూడా లెక్కచేసేవాడు కాదు.

కొడుకుతో నిరాదరింపబడినప్పటికీ, ఉత్తమ వంశంలో జన్మించిన కోడలి ఆదరణ వలన ఏకైక మనమని యందు ప్రేమతో ఏదో విధంగా అక్కడ కాలము గడిపెను. అంతలో ఒకసారి ఇతడు ఎవడో బిచ్చగాడు। అని ఒక స్నేహితునితో చెప్పతున్న కుమారుని మాటలు విని అవమానమనే అగ్నిచే దహింపబడుతున్న మనస్సు కలవాడై దూరంగా తన గ్రామంలో ఏదో విధంగా శేషజీవితాన్ని గడపడానికి వెళ్ళిపోయాడు.

Dr. Venkata Rao was angry with the villagers saying that he would stick to his timings only.

When the villagers pleaded with him that it was an urgent case, he retorted saying that doctors were also human and needed rest. He chided them for thinking about themselves only.

Then one of them pointed out that they brought a boy who became unconscious having been hit by a vehicle, and he could not term it as selfishness or thinking about their needs only. Venkata Rao became angrier and commented that under the pretext of helping someone, they wanted to get treatment without paying any fees. He warned them that he would call the police. The villagers said that they would pay fees according to their might, and requested him to check the condition of the delicate boy. Then one of the elder persons among them said that the condition of the boy was deteriorating, and it would be better if they went elsewhere.

Venkata Rao thought that nothing would happen if the population of India was decreased by the death of a puppy dog. He went inside and closed the door.

Venkata Rao was born in a poor family. His mother died when he was five years old. His father kept all his hopes on Venkata Rao only. The intelligent Venkata Rao got seat in MBBS. A rich man made Venkata Rao his son-in-law thinking the handsome Venkata Rao who finished his medical education was a good man. Thus, Venkata Rao became rich and also got a beautiful wife. Within a short time, his income crossed two thousand rupees a month. Venkata Rao, who became very proud, did not care even his father Subbayya Sastri.

His father spent his time there because of the respect shown by his noble daughter-in-law, and his love for his grandchild. But when he overheard his son while the latter spoke about him as a beggar, disheartened, he went back to his village to pass the rest of his life.

विवाहो नाम वणिव्यापार एवेति वेङ्कटरावस्य विश्वासः । तस्य मते धनमेव सर्वप्रधानम् । अत एव ऐश्वर्यवतीं सुशीलां परिणीतवान् । किन्तु अन्वर्थनामधेयवत्याः तस्याः सहजं प्रेम अतथ्याभिनयं मन्यमानः स्वयं तस्याम् आदितः प्रभृति नातीव प्रेमवान् बभूव । वस्तुतश्च तस्य सहजप्रेम्णः, एकैकपात्रं कुमारः सुरेश एव तयोः दाम्पत्यरज्जोः दृढः ग्रन्थिरासीत् येन सा बहोः कालात् पूर्वमेव नाशीर्यत ।

వివాహం అంటే వ్యాపారమని వెంకట్రావు నమ్మకం. అతని దృష్టిలో ధనమే సర్వప్రధానం. “ఇదంతా ధనమే” అని ఆలోచిస్తూ మొత్తం ప్రపంచాన్నంతా ధనమయం గానే చూసాడు. ఇటువంటి ఆలోచన అతని మనస్సులో ఎప్పుడు ప్రవేశించిందో నిశ్చయంగా చెప్పడం సాధ్యంకాదు. బహుశ వైద్యకళాశాలలో చదివేటప్పుడు, ధనికులైన సహవిద్యార్థులను చూసి, తానొక పేదవాని కొడుకునని తెలుసుకొని, ఇతడు తండ్రియందు ద్వేషం, డబ్బుమీద ఆసక్తి పెంచుకున్నాడు. ధనవంతురాలైన కన్యతో వివాహానికి కూడా ధనం మీద ఉండే ఆసక్తే మూలకారణం.

సకలగుణసంపన్నురాలైనప్పటికీ ధనికుని కుమారైకు, పేదవాని కొడుకు యందు సహజమైన ప్రేమ ఉండదని అతడి విశ్వాసం. అందుచేతనే అతడు సార్ధక నామధేయురాలైన సుశీల యొక్క సహజమైన ప్రేమను నటనగా భావించుచున్నవాడై ఆమెయందు మొదటినుండీ ఎక్కువ ప్రేమ కలిగియుండలేదు. వాస్తవానికి అతని యొక్క సహజమైన ప్రేమకు ఏకైక పాత్రుడు కుమారుడైన సురేష్ మాత్రమే. వారి దాంపత్యమనే త్రాటికి బలమైన ముడిగా ఉన్నాడు. లేకపోతే ఆమె ఎప్పుడో చనిపోయి ఉండేది.

For Venkata Rao even marriage was a matter of business. According to him, money alone was the most important thing. That was why he married the rich Suseela. Considering her true love as an act only, from the beginning, he never showed love for her. He loved his son Suresh only. Because of him alone, their marriage did not break up.

तस्मिन् दिवसे भिषजः वेङ्कटरावस्य मानसं किञ्चिद् व्याकुलमासीत् । इदं तस्यातीव दुस्सहं यत् सप्ताहात् पूर्वमेव सर्वकारचिकित्सालये नियोगेनागता तस्य सहाध्यायिनी भिषगङ्गना अद्यावधि तं द्रष्टुं नागतेति । स्वयमेव तां द्रष्टुं जिगमिषतः तस्य मनसि अहङ्कारः उत्पन्नः । लोके अत्यन्तधनिकेषु अन्यतमं मां द्रष्टुं सैव प्रथममागच्छेत् इति चिन्तयन्नासीत् ।

మోసగించడం మా అభిలాషకాదు. మా శక్తి మేరకు ఎంతోకొంత శుల్కం ఇచ్చు కుంటాము. బయటకు వచ్చి ఈ బాలుడి ముఖం చూడండి. అటువంటి సుకుమారుడైన బాలునికి వచ్చిన ఇటువంటి అవస్థను చూస్తేనైనా మీ మనస్సులో జాలి కలుగవచ్చును అని బయటకు వస్తున్న కోపాన్ని నిగ్రహించుకొని ఆ యువకుడు వినయంగా ప్రార్థించాడు. వైద్యుడు వికటంగా నవ్వి “ఆహా ! మీలాంటివాళ్ళ యొక్క సౌకుమార్యం! అంటే గాడిదపిల్ల సౌకుమార్యం వంటిది.” అంటూ పోలీసులకు ఫోన్ చేయడానికి సిద్ధమయ్యాడు. అంతా ఐపోతుంది.

ఒక వృద్ధుడు మందుకు వచ్చి, “ఓయీ ! ఈ జాలిలేని వానివద్దే ఇతనితో గొడవపడుతూ కాలం గడిపేయడం ఎందుకు ? క్షణక్షణానికి బాలుడి పరిస్థితి దిగజారిపోతుంది. రండి, వేరే చోటికి పోదాము” అంటూ ఆ యువకుణ్ణి ఇతరులను కూడా తీసికొనిపోయాడు. వైద్యుడు లోపల నవ్వుకుంటూ – “పొండిరా కుక్కల్లారా ! ఏదైనా ఒక కుక్కపిల్ల చచ్చిపోతే, ప్రతిరోజు పెరిగే భారతదేశపు జనాభాకేమైనా నష్టం కలుగుతుందా ఏమిటి” ? అని ఏదో మాట్లాడుతూ, పెద్ద చప్పుడు, అయ్యేటట్లుగా తలుపు మూసి లోపలకు వెళ్ళిపోయాడు.

That day Venkata Rao was in an agitated mood. His class-mate in college Manjuhasini was appointed as in the Government Hospital in the city. But she did not try to meet him so far. He could not go to meet her because of his ego. He thought that she should come first to meet him as he was one of the richest in the city.

वेङ्कटरावः कस्मिंश्चन निर्धनकुटुम्बे उदभूत् । पञ्चषवर्षदेशीये एव तस्मिन् माता पञ्चत्वमगात् । तस्य पिता पुत्रस्य सुखमेव आत्मनः सुखं मन्यमानः सर्वथा तस्य वर्धन एव तत्परः अभवत् । कुशाग्रधीः बेङ्कटरावोऽपि पाठशालायां सर्वासु कक्ष्यासु प्रथमतया उत्तीर्णतां लभमानः अन्ततः एम्. बि. बि. यस्. परीक्षायां सफलः अभवत् । पठितवैद्यविद्यः, आकाररूपसम्पन्नो बुद्धिमानिति धिया वेङ्कटरावं कश्चिन्महाधनिकः आत्मनो जामातरमकार्षीत् । सुन्दराङ्ग्या जायया साकं सः प्रभूतं वित्तम् अलभत । अनतिदीर्घकाले एव च तस्यार्जनं द्वित्रसहस्र- संख्याम् अतिचक्राम | धनार्जनेन अत्यन्तं गर्विष्ठः सः पितरं सुब्बय्यशास्त्रिणमपि न गणयति स्म । सुतेन अनादृतः सुब्बय्यशास्त्री उत्तमवंशप्रसूतायाः स्रुषायाः आदरवशेन, एकमात्रपौत्रे स्नेहवशेन च यथाकथञ्चित्तत्रैव कालं यापयामास । अन्ततश्चैकदा “अयं कोपि याचकः” इति स्वगृहं प्रत्यागताय मित्राय कथयतः पुत्रस्य वचः श्रुत्वा दुःखितो भूत्वा दूरतः स्वग्रामे जीवितावशेषं यापयितुं जगाम ।

వెంకటరావు ఒకానొక పేద కుటుంబంలో జన్మించాడు. ఐదేళ్ళ వయసులోనే అతని తల్లి మరణించింది. అతని తండ్రి తన ప్రేమనంతా ఆ కుమారుని మీదే చూపిస్తూ, అతడి పెంపకంలోని నిమగ్నుడయ్యాడు. కుశాగ్ర బుద్ధి అయిన వెంకటరావు కూడా పాఠశాలలో అన్ని తరగతుల్లోను మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యేవాడు. చివరిగా M.B.B.S పరీక్షలో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. వైద్యవిద్యలో బాగా చదువుకున్నాడని, అందమైనవాడని, బుద్ధిమంతుడని ఆలోచించి ఒక ధనికుడు అతడిని అల్లుడిగా చేసుకున్నాడు.

అందమైన భార్యతో పాటు చాలా ధనం కూడా వచ్చింది. కొద్దిరోజుల్లోనే అతని ఆదాయం రెండువేలు దాటింది. ధన సంపాదనతో గర్వించిన వెంకటరావు తన తండ్రి అయిన ఆ రోజు వైద్యుడు వెంకట్రావు యొక్క మనస్సు కొంచెం వ్యాకులపడినట్లుగా ఉంది క్రిందటే ప్రభుత్వ వైద్యశాలలో లేడీ డాక్టరుగా నియమించబడిన తన సహాధ్యాయి ఈనాటికి తనను చూడటానికి రాకపోవడం అతనికి సహించలేనిదిగా ఉంది. పోనీ తానే స్వయంగా వెళ్ళాలని భావించినా అతని మనసులో అహంకారం కల్గింది. లోకంలో అత్యంత ధనికుడనైన నా `వద్దకే ఆమె ముందుగా రావాలని భావించాడు.

That day Venkata Rao was in an agitated mood. His class-mate in college Manjuhasini was appointed as in the Government Hospital in the city. But she did not try to meet him so far. He could not go to meet her because of his ego. He thought that she should come first to meet him as he was one of the richest in the city.

अत्रान्तरे तस्य दूरभाषिणी नदति स्म । चिन्तामग्नः वेङ्कटरावः श्रावणीं श्रवसि निधाय “कः कोऽत्र भोः ” इत्यपृच्छत् । स एव स्वरः यस्य कृते सः निरीक्षमाणः आसीत् । तस्य सहाध्यायिनी भिषगङ्गना मञ्जुहासिनी वेङ्कटरावं सर्वकारस्य चिकित्सालयम्प्रति झटिति आगन्तुं प्रार्थयति स्म । अतिक्लिष्टः कश्चन यादृच्छिकः प्रहारः चिकित्सितव्यः यत्र वेङ्कटरावस्य साहाय्यम् अपेक्ष्यते इति सा वदति स्म । शीघ्रमेव सः स्वीयकार्यानस्य चोदकम् आह्वयत् । कार्यानस्य अवरोधकारणात् कुमारं सुरेशं पाठशालातः आनेतुं न शक्तवानहम् इति वक्तुं प्रयतमानं तं चोदकं भर्त्सयन् वेङ्कटरावः अतिवेगेन सर्वकारचि- कित्सालयं नयत्विति आदिदेश ।

पुरा कदाप्यदृष्टां परचिकित्साश्रद्धाम् अस्य दृष्ट्वा विस्मितचित्तः चोदकः तं शीघ्रं चिकित्सालयम् अनयत् । तत्र गत्वा सः अर्धघण्टायाः पूर्वं स्वसमीपम् आगतान् ग्रामीणान् तेषां च निकटे शायितं बालं च अपश्यत् । स बालः न कोऽप्यन्यः, तस्य पुत्रः सुरेश एव । बालस्य श्वासं परीक्ष्य अधरविस्फाटितेन नैराश्यं सूचयन्तीं मञ्जुहासिनीं विलोक्य व्रीडादुःख- विहतमनाः भिषक् वेङ्कटरावः मूर्च्छितः अभवत् ।

ఇంతలో వాళ్ళు వెళ్ళిన అరగంటలోనే ఫోను మ్రోగింది. వైద్యుడు వెంకట్రావు ఏమీ తెలియని వాడులాగ రిసీవర్ చెవిదగ్గర పెట్టుకొని, “హలో ! ఎవరక్కడ?” అని అడిగాడు. ఆహా ! తాను చిరకాలంగా నీరిక్షిస్తున్న స్వరం వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు రమ్మని ప్రార్థిస్తూ వినిపించింది. అతిక్లిష్టమైన ఒక యాదృచ్ఛిక ప్రమాదంలో (ఏక్సిడెంట్) కలిగిన గాయానికి చికిత్స చేయడంలో వెంకట్రావు సహాయం అవసరమైంది. ఊహించ కుండా కలిగిన ఈ అవసరాన్ని చూసి వెంకట్రావుకి అపరిమితమైన ఆనందం కలిగింది. వెంటనే బట్టలు ధరించి బయటకు వచ్చి డ్రైవర్ని గట్టిగా పిలిచాడు. అప్పుడే ఎక్కడినుండో వచ్చిన డ్రైవర్ ఇలా అన్నాడు, “అయ్యా ! పాఠశాల నుండి మీ కుమారుడైన సురేష్ను తీసుకొని వచ్చుటకు వెళుతూ మార్గమధ్యంలో కారుబ్రేకు బిగింపజేయడానికి కారు బాగుచేసే చోటికి వెళ్ళాను. అక్కడ కొద్దిగా ఆలస్యమైంది.

తరువాత పాఠశాలకు వెళ్ళిన నాకు మీ కుమారుడు కనబడలేదు. బహుశా అతడు నడుస్తూ ……. ” అని చెబుతూ ఉండగానే అతడి మాటలను ఆపి వెంకట్రావు, “సరే సరే అతడు వచ్చేసి ఉండవచ్చు. ఇప్పుడు మనం త్వరగా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళాలి. కష్టమైన ఒక చికిత్స విషయంలో నా సహాయం అవసరమైంది.” అని అంటూ సమాధానం కోసం ఎదురుచూడకుండా కారులో దర్పంగా కూర్చున్నాడు. ఇతరులకు చికిత్స చేసే విషయంలో గతంలో ఎప్పుడూ చూడని శ్రద్ధ చూసి ఆశ్చర్యపడిన డ్రైవరు త్వరగా వైద్యశాలకు తీసుకొని వెళ్ళాడు.

వైద్యం చేసే గదిలోకి ప్రవేశించగానే కళ్లతో మంజుహాసినిని వెదుకుతూ, అర్థగంట క్రితమే తన దగ్గరకు వచ్చిన పల్లెటూరి జనాన్ని వాళ్ళ సమీపంలోనే పడుకొని ఉన్న బాలుడి శ్వాసను పరీక్షించి, పెదవి విరుస్తూ నిరాశను వ్యక్తపరుస్తున్న మంజుహాసినిని చూసి సిగ్గుతో దుఃఖంతో దెబ్బతిన్న మనస్సుగలవాడై మూర్ఛపోయాడు.

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 4 भिषजो भैषज्यम्

Then the telephone rang. It was the voice he was waiting to hear. Manjuhasini requested his help regarding a critical accident case, and asked him to come to the general hospital immediately. At once, he called for his driver. As the driver tried to tell him that he could not pick his boy from school as he was delayed in getting the brake repaired, Venkata Rao stopped him saying that he needed to go to general hospital quickly.

The driver, surprised at the attention Venkata Rao was paying for someone else’s case, drove him quickly to the hospital. On reaching there, Venkata Rao saw the villagers who came to him half an hour earlier, and a boy lying near them. He was none other than his son Suresh. As Manjuhasini bit her lip showing no hope, overcome by shame and grief, Venkata Rao swooned.

TS Inter 2nd Year Hindi Grammar समास

Telangana TSBIE TS Inter 2nd Year Hindi Study Material Grammar समास Questions and Answers.

TS Inter 2nd Year Hindi Grammar समास

समास का तात्पर्य है ‘संक्षिप्तीकरण’ । दो या दो से अधिक शब्दों से मिलकर बने हुए एक नवीन एवं सार्थक शब्द को समास कहते हैं । जैसे ‘रसोई के लिए घर’ इसे हम ‘रसोइघर’ भी कह सकते हैं ।

सामासिक शब्द : समास के नियमों से निर्मित शब्द सामासिक शब्द कहलाता है । इसे समस्तपद भी कहते हैं । समास होने के बाद विभक्तियों के चिह्न (परसर्ग) लुप्त हो जाते हैं। जैसे- रायपुत्र ।

समास विग्रह : सामासिक शब्दों के बीच के संबंधों को स्पष्ट करना समास विग्रह कहलाता है । जब समास्त पदों को वास पृथक् पृथक किया जाता है तो उसे समास विग्रह कहते हैं। जैसे गंगाजल गंगा का जल |

पूर्वपद और उत्तरपद :
समास में दो पद (शब्द) होतें हैं। पहले पद को पूर्वपद और दूसरे पद को उत्तरपद कहते हैं । जैसे- गंगाजल । इसमें गंगा पूर्वपद और जल उत्तरपद
हैं ।
समास के भेद :
समास के छः भेद होते हैं –

  1. अव्ययीभाव समास
  2. तत्पुरुष समास
  3. द्विगु समास
  4. द्वंद्व समास
  5. कर्मधारय समास
  6. बहुव्रीहि समास

TS Inter 2nd Year Hindi Grammar समास

1. अव्ययीभाव समास :
जिस समास का पूर्व पद प्रधान हो, और वह अव्यय हो उसे अव्ययीभाव समास कहते हैं। जैसे – यथामति (मति के अनुसार), आमरण (मृत्यु तक) इनमें यथा और आ अव्यय हैं। जहां एक ही शब्द की बार बार आवृत्ति हो, अव्ययीभाव समास होता है जैसे दिनोंदिन, रातोंरात, घर घर, हाथों हाथ आदि

कुछ अन्य उदाहरण –
आजीवन – जीवन – भर
यथाशक्ति – शक्ति के अनुसार
यथाविधि – विधि के अनुसार
यथाक्रम – क्रम के अनुसार
भरपेट – पेट भरकर
प्रतिदिन – प्रत्येक दिन
निडर – डर के बिना
प्रतिवर्ष – हर वर्ष
आमरण – मरण तक

अव्ययीभाव समास की पहचान :
इसमें समस्त पद अव्यय बन जाता है अर्थात समास लगाने के बाद उसका रूप कभी नहीं बदलता है। इसके साथ विभक्ति चिह्न भी नहीं लगता । जैसे – ऊपर के समस्त शब्द है ।

2. तत्पुरुष समास :
जिस समास का उत्तरपद प्रधान हो और पूर्वपद गौण हो उसे तत्पुरुष समास कहते हैं। जैसे तुलसीदासकृत = तुलसीदास द्वारा कृत (रचित)
सूचना : विग्रह में जो कारक प्रकट हो उसी कारक वाला वह समास होता है ।

विभक्तियों के नाम के अनुसार तत्पुरुष समास के छह भेद हैं-
कर्म तत्पुरुष ( द्वितीया कारक चिन्ह)
(गिरहकट – गिरह को काटने वाला)
करण तत्पुरुष (मनचाहा – मन से चाहा)
संप्रदान तत्पुरुष (रसोईघर – रसोई के लिए घर)
अपादान तत्पुरुष (देशनिकाला – देश से निकाला)
संबंध तत्पुरुष (गंगाजल – गंगा का जल)
अधिकरण तत्पुरुष (नगरवास – नगर में वास)

TS Inter 2nd Year Hindi Grammar समास

3. द्विगु समास :
जिस समास का पूर्वपद संख्यावाचक विशेषण हो उसे द्विगु समास कहते हैं । इससे समूह अथवा समाहार का बोध होता है। जैसे-
समस्त पद – समास विग्रह
नवग्रह – नौ ग्रहों का समूह
दोपहर – दो पहरों का समाहार
त्रिलोक – तीन लोकों का समाहार
चौमासा – चार मासों का समूह
नवरात्र – नौ रात्रियों का समूह
शताब्दी – सौ अब्दो (वर्षों) का समूह
अठन्नी – आठ आनों का समूह
सतसई – सात सौ का संग्रह

4. द्वन्द्व समास :
जिस समास के दोनों पद प्रधान होते हैं तथा विग्रह करने पर ‘और’, अथवा, ‘या’, एवं योजक चिन्ह लगते हैं, वह द्वंद्व समास कहलाता है ।

समस्त पद – समास विग्रह
माता – पिता – माता और पिता
भाई-बहन – भाई और बहन
राजा – रानी – राजा और रानी
सुख – दुःख – सुख और दुःख
रात-दिन – रात और दिन
घर-द्वार – घर और द्वार
अपना-पराया – अपना और पराया

TS Inter 2nd Year Hindi Grammar समास

5. कर्मधारय समास :
जिस समास का उत्तरपद प्रधान हो और पूर्वपद व उत्तरपद में विशेषण – विशेष्य अथवा उपमान- उपमेय का संबंध हों वह कर्मधारय समास कहलाता है ।
जैसे – भवसागर (संसार रूपी सागर );
घनश्याम (बादल जैसे काला)

समस्त पद – समास विग्रह
चंद्रमुख – चंद्र जैसा मुख
कमलनयन – कमल के समान नयन
देहलता – देह रूपी लता
दहीबड़ा – दही में डूबा बड़ा
नीलकमल – नीला कमल

6. बहुव्रीहि समास :
जिस समास के दोनों पद अप्रधान हों और समस्तपद के अर्थ के अतिरिक्त कोई सांकेतिक अर्थ (अन्य अर्थ ) प्रधान हो उसे बहुव्रीहि समास कहते हैं । जैसे –
समस्त पद – समास विग्रह
दशानन – दश है आनन (मुख) जिसके अर्थात् रावण
नीलकंठ – नील है कंठ जिसका अर्थात् शिव
सुलोचना – सुंदर है लोचन जिसके अर्थात् मेघनाद की पन्ती
पीतांबर – पीला है अम्बर (वस्त्र) जिसका अर्थात् श्रीकृष्ण
लंबोदर – लंबा है उदर (पेट) जिसका अर्थात् गणेशजी
जलज – जल में जन्म लेने वाला (कमल)
श्वेतांबर – श्वेत है जिसके अंबर (वस्त्र) अर्थात् सरस्वती जी
पंकज – पंक (कीचड़) में जन्म लेने वाला (कमल)

TS Inter 2nd Year Hindi Grammar समास

अभ्यास

इसमें सामासिक पद तथा समास का नाम भी दिया गया है ।

प्रश्न 1.
आजीवन
उत्तर:
अव्ययीभाव समास

प्रश्न 2.
गंगाजल
उत्तर:
संबंध तत्पुरुष समास

प्रश्न 3.
नवग्रह
उत्तर:
द्विगु समास

प्रश्न 4.
माता – पिता
उत्तर:
द्वन्द्व समास

प्रश्न 5.
भरपेट
उत्तर:
अव्ययीभाव समास

प्रश्न 6.
चंद्रमुखी
उत्तर:
कर्मधारय समास

TS Inter 2nd Year Hindi Grammar समास

प्रश्न 7.
नीलकंठ
उत्तर:
बहुव्रीहि समास

प्रश्न 8.
त्रिलोक
उत्तर:
द्विगु समास

प्रश्न 9.
जलज
उत्तर:
बहुव्रीहि समास

प्रश्न 10.
देहलता
उत्तर:
कर्मधारय समास

प्रश्न 11.
कमलनयन
उत्तर:
कर्मधारय समास

प्रश्न 12.
अन्न जल
उत्तर:
द्वन्द्व समास

TS Inter 2nd Year Hindi Grammar समास

प्रश्न 13.
सतसई
उत्तर:
द्विगु समास

प्रश्न 14.
सप्तग्रह
उत्तर:
तत्पुरुष समास

प्रश्न 15.
चक्रधर
उत्तर:
बहुव्रीहि समास

प्रश्न 16.
शरणागत
उत्तर:
कर्म तत्पुरुष समास

प्रश्न 17.
पंकज
उत्तर:
बहुव्रीहि समास

प्रश्न 18.
राजकुमार
उत्तर:
संबंध तत्पुरुष समास

TS Inter 2nd Year Hindi Grammar समास

प्रश्न 19.
दहीबड़ा
उत्तर:
कर्मधारय समास

प्रश्न 20.
मनचाहा
उत्तर:
तत्पुरुष समास

TS Inter 2nd Year Hindi Grammar मौखिकेतर अर्थग्रहण अभ्यास

Telangana TSBIE TS Inter 2nd Year Hindi Study Material Grammar मौखिकेतर अर्थग्रहण अभ्यास Questions and Answers.

TS Inter 2nd Year Hindi Grammar मौखिकेतर अर्थग्रहण अभ्यास

चित्र देखकर उससे जुड़े प्रश्नों के उत्तर अर्थग्राह्यता के साथ देना ही मौखिकेतर अर्थग्रहण कहलाता है। जैसे –

1. नीचे दिया गया विज्ञापन देखिए । प्रश्नों के उत्तर लिखिए ।
TS Inter 2nd Year Hindi Grammar मौखिकेतर अर्थग्रहण अभ्यास 1
प्रश्न – उत्तर :

प्रश्न 1.
यह विज्ञापन किसके बारे में है ?
उत्तर:
यह विज्ञापन ग्राहकों को जागरुक रखने के लिए हैं ।

प्रश्न 2.
किसे जागरुक बनना चाहिए ?
उत्तर:
ग्राहक जागरुक बनना चाहिए ।

प्रश्न 3.
शिकायत या सुझाव के लिए टोल फ्री नंबर क्या है ?
उत्तर:
1800-11-4000

TS Inter 2nd Year Hindi Grammar मौखिकेतर अर्थग्रहण अभ्यास

प्रश्न 4.
यह विज्ञापन किसके द्वारा दिया गया है ?
उत्तर:
उपभोक्ता मामले विभाग – भारत सरकार – नई दिल्ली ।

2. विज्ञापन देखिए । प्रश्नों के उत्तर लिखिए ।
TS Inter 2nd Year Hindi Grammar मौखिकेतर अर्थग्रहण अभ्यास 2
प्रश्न – उत्तर :

प्रश्न 1.
फ्लैग डे कब मनाया जाता है ?
उत्तर:
7 दिसंबर फ्लैग डे मनाया जाता है।

प्रश्न 2.
दुनिया की तीसरी सबसे बड़ी फौज़ कौनसी है ?
उत्तर:
वॉलिंटियर ।

TS Inter 2nd Year Hindi Grammar मौखिकेतर अर्थग्रहण अभ्यास

प्रश्न 3.
फ्लैग डे के दिन किसके कल्याण के लिए फंड एकत्रित करते हैं ?
उत्तर:
भारतीय सशस्त्र बल से जुडे जवानों के कल्याण के लिए

प्रश्न 4.
दुनिया की सबसे बड़ी वालिंटियर सेना किसके पास है ?
उत्तर:
भारत के पास

3. विज्ञापन देखिए । प्रश्नों के उत्तर लिखिए ।
TS Inter 2nd Year Hindi Grammar मौखिकेतर अर्थग्रहण अभ्यास 3
प्रश्न – उत्तर :

प्रश्न 1.
यह विज्ञापन किस विभाग का है ?
उत्तर:
आयकर विभाग

प्रश्न 2.
भ्रष्टाचार को समाप्त करने के लिए हमें क्या करना चाहिए ?
उत्तर:
सहयोग

प्रश्न 3.
यह विज्ञापन किस स्ताह के संदर्भ में दिया गया है ?
उत्तर:
सतर्कता जागरुकता सप्ताह

TS Inter 2nd Year Hindi Grammar मौखिकेतर अर्थग्रहण अभ्यास

प्रश्न 4.
देश को किससे मुक्त करना है ?
उत्तर:
भ्रष्टाचार से

4. विज्ञापन देखिए । प्रश्नों के उत्तर लिखिए ।
TS Inter 2nd Year Hindi Grammar मौखिकेतर अर्थग्रहण अभ्यास 4
प्रश्न – उत्तर :

प्रश्न 1.
सड़क पर वाहन कैसे नहीं चलाना चाहिए ?
उत्तर:
तेज़

प्रश्न 2.
यह विज्ञापन किस संदर्भ में जारी किया गया है ?
उत्तर:
सड़क सुरक्षा सप्ताह पर जनहित में जारी

प्रश्न 3.
ओवरटेक कैसे करना चाहिए ?
उत्तर:
सही दिशा से

TS Inter 2nd Year Hindi Grammar मौखिकेतर अर्थग्रहण अभ्यास

प्रश्न 4.
जीवन कैसा है ?
उत्तर:
जीवन अनमोल है

5. विज्ञापन देखिए । प्रश्नों के उत्तर लिखिए ।
TS Inter 2nd Year Hindi Grammar मौखिकेतर अर्थग्रहण अभ्यास 5
प्रश्न – उत्तर :

प्रश्न 1.
यह विज्ञापन किस मिशन का अंग है ?
उत्तर:
स्वच्छ भारत मिशन ।

प्रश्न 2.
कूड़ा कहाँ डालना चाहिए ?
उत्तर:
कूड़ेदान में डालना चाहिए ।

प्रश्न 3.
हमें किस बात का ध्यान रखना चाहिए ?
उत्तर:
पेयजल और स्वच्छता के बात का ध्यान रखना चाहिए ।

TS Inter 2nd Year Hindi Grammar मौखिकेतर अर्थग्रहण अभ्यास

प्रश्न 4.
इस अभियान का नाम क्या है ?
उत्तर:
स्वच्छ

6. विज्ञापन देखिए । प्रश्नों के उत्तर लिखिए ।
TS Inter 2nd Year Hindi Grammar मौखिकेतर अर्थग्रहण अभ्यास 6
प्रश्न – उत्तर :

प्रश्न 1.
मतदान किसे करना चाहिए ?
उत्तर:
बड़ों और जवान / स्त्री, पुरुष और जवान

प्रश्न 2.
मतदान का अर्थ क्या है ?
उत्तर:
लोकतांत्रिक व्यवस्था में था अन्य समय किसी के पक्ष में अपना ‘मत देने की क्रिया (or) वोटिंग

TS Inter 2nd Year Hindi Grammar मौखिकेतर अर्थग्रहण अभ्यास

प्रश्न 3.
मतदान का नारा क्या है ?
उत्तर:
बड़े हो था जवान सभी करे मतदान

प्रश्न 4.
यह विज्ञापन किसके बारे में है ?
उत्तर:
अपने मताधिकार का प्रयोग के बारे में

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 6 भारतभूषा वीरयोषा

Telangana TSBIE TS Inter 2nd Year Sanskrit Study Material 6th Lesson भारतभूषा वीरयोषा Textbook Questions and Answers.

TS Inter 2nd Year Sanskrit Study Material 6th Lesson भारतभूषा वीरयोषा

लघु समाधान प्रश्नाः  (స్వల్ప సమాధాన ప్రశ్నలు) (Short Answer Questions)

पश्न 1.
एकाकिन्यपि चिन्ता कथं खेलति स्म ?
समादान:
एकाकिन्यपि चिन्ता मृदा दुर्गं निर्माय, पुनः तद्भङ्गलीलां खेलति स्म ।

पश्न 2.
रत्नसिंहः कथं कर्माणि कुर्वन् आसीत् ?
समादान:
रत्नसिंहः कर्तव्यबुद्ध्या एव कर्माणि कुर्वन् आसीत् ।

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 6 भारतभूषा वीरयोषा

पश्न 3.
रत्नसिंहः किमर्थं चितां प्राविशत् ?
समादान:
रत्नसिंहः आत्मनः अपराधस्य प्रायश्चित्तं कर्तुं चितां प्राविशत् ।

एकपद समाधान प्रश्नाः (ఏకపద సమాధాన ప్రశ్నలు)(One Word Questions) 

पश्न 1.
चिन्तादेवी केन पालिता आसीत् ?
समादान:
चिन्तादेवी पित्रा पालिता आसीत् ।

पश्न 2.
राजपुत्रयूनः नाम किम् ?
समादान:
राजपुत्रयूनः नाम रत्नसिंहः ।

पश्न 3.
चिन्तादेवी किं कर्तुं सज्जीबभूव ?
समादान:
चिन्तादेवी परलोकयात्रां कर्तुं सज्जीबभूव ।

कठिनशब्दार्थाः (కఠిన పదాలకు అర్ధాలు)

1. आहवः = युद्धम्
2. अविकत्थनः = अहङ्काररहितः
3. चमूः = सैन्यम्
4. वाजी = अश्वः
5. अनलः = अग्निः

व्याकरणांशाः (వ్యాకరణం)

सन्धयः (సంధులు)

1. अनुग्रहः + चेत् = अनुग्रहश्चेत् – श्रुत्वसन्धिः
2. पुनः + समराङ्गणम् = पुनस्समराङ्गणम् – विसर्गसन्धिः
3. वीराः + ते = वीरास्ते – विसर्गसन्धिः
4. पुरः + सरेयुः = पुरस्सरेयुः – विसर्गसन्धिः
5. अविकत्थनः + च = अविकत्थनश्च – श्श्रुत्वसन्धिः
6. निक्षिपन् + अपि = निक्षिपन्नपि – मुडागमसन्धिः
7. पश्चात् + गन्तुम् = पश्चाद्गन्तुम् – जश्त्वसन्धिः
8. अन्ततः + च = अन्ततश्च – श्रुत्वसन्धिः

समासाः (సమాసాలు)

1. कालिन्दी इति नदी, कालिन्दीनदी, कालिन्दीनद्याः तटः, कालिन्दीनदीतटः तस्मिन् – षष्ठीतत्पुरुषः
2. समुपचितश्च असौ समरश्च समुपचितसमरः समुपचितसमरस्य समयः – तस्मिन् समुपचितसमरसमये – षष्ठीतत्पुरुषः
3. लब्धा जनुः यया सा – लब्धजनुः – बहुव्रीहिः
4. मात्रा विहीना, मातृविहीना – तृतीयातत्पुरुषः
5. निर्गता चिन्ता यस्याः सा, निश्चिन्ता – बहुव्रीहिः
6. तस्य भङ्गः, तद्भङ्गः, तद्भङ्गस्य लीला, तद्भङ्गलीला तां तद्भङ्गलीलाम् – षष्ठीतत्पुरुषः
7. आत्मनः बलिदानम्, आत्मबलिदानम् आत्मबलिदानस्य कथाः ताभिः, आत्मबलिदानकथाभिः – षष्ठीतत्पुरुषः
8. सह चरन्ति इति सहचराः – उपपदतत्पुरुषः
9. अश्रुभिः सह – साश्रु – साश्रूणि नयनानि येषां ते साश्रुनयनाः – बहुव्रीहिः
10. स्मितं मुखं यस्याः सा स्मितमुखी – बहुव्रीहिः
11. सन्तोषं बिभर्ति इति सन्तोषभरः तस्य – सन्तोषभरस्य – उपपदतत्पुरुषः
12. न विद्यते नाथः यस्याः सा अनाथा तस्याः – अनाथायाः – बहुव्रीहिः
13. गम्भीरश्च असौ स्वरश्च – गम्भीरस्वर : – गम्भीरस्वरेण – विशेषणपूर्वपदकर्मधारयः
14. वीरश्च असौ पिता च वीरपिता तस्य वीरपितुः – विशेषण – पूर्वपदकर्मधारयः
15. शान्तः स्वभावः यस्य सः – शान्तस्वभावः – बहुव्रीहिः

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 6 भारतभूषा वीरयोषा

भारतभूषा वीरयोषा Summary in Sanskrit

कविपरिचयः

अस्याः कथायाः रचयिता महामहोपाध्यायः राष्ट्रपतिपुरस्कारभाक् ‘गलगली रामाचार्यः’ कर्णाटकराज्यस्थः सकलशास्त्रपारङ्गतः मधुरवाणीति संस्कृत मास पत्रिकायाः संस्थापकः प्रधानसम्पादकः साहित्यरत्न – बिरुदाङ्कितश्च आसीत् । अयं कविपण्डितः क्रि.श. 1893 तमे वर्षे कर्णाटकस्थबीजापुरजनपदस्य कृष्णानदीकूलस्थे गलगलीग्रामे लब्धजनिः । बहूनां ग्रन्थानां सम्पादकः संशोधकश्च श्रीमान् गलगली रामाचार्यः । प्रस्तुतपाठ्यांशः ‘भारतभूषा वीरयोषा “मधुराञ्जलिः” इति नामकात् पण्डितगलगलीरामाचार्याणां रचनासङ्कलनात् सङ्गृहीतः ।

सारांश

मातृविहीना चिन्तादेवी शूरेण पित्रा पालिता । त्रयोदशे वयसि वीरस्वर्गं गते पितरि सेनायाः नायकत्वं स्वीचकार । सा सर्वतः प्रभुत्वम् आविश्चकार । सैनिकेषु अन्यतमं शूराग्रेसरं रत्नसिंहं परिणीतवती चिन्तादेवी । अकस्मात् दुर्गम् आक्रान्तुम् आगतां शत्रुसेनाम् अभिमुखीकर्तुं स्वसेनया गतः रत्नसिंहः मनसा गृहाभिमुख एवासीत् । सेनां विहाय सः कुत्रापि निलीनः । नायकविहीना सेना शत्रुभिः पराजिता । सेनायाः पराजयस्य वार्तां ज्ञात्वा चितां प्रज्वाल्य चिन्तादेवी परलोकयात्राय सज्जीबभूव । समये आगतेन रत्नसिंहेन निवारितापि सा युद्धक्षेत्रात् पलायितं पतिं धिक्कृत्य चितायां स्वशरीरम् आहुतीकृतवती । पश्चात्तापदग्धः रत्नसिंहः तामेव चितां प्रविश्य प्रायश्चित्तं चकार

भारतभूषा वीरयोषा Summary in English

Introduction

Introduction : The lesson Bharatabhusha Virayosha is taken from Madhuranjali written by Sri Galagali Ramacharya. Sri Rama- charya was born in Galagali in Bijapur district, Karnataka in 1893. He was the founder editor of Madhuravani, a Sanskrit monthly magazine. He received President’s medal and was awarded the title Sahityaralia.

भारतभूषा वीरयोषा Summary in Telugu

కవి పరిచయం

“భారతభూషా వీరయోషితా” అనే పాఠ్యభాగాన్ని గలగలీ రామాచార్యులుగారు రచించారు. వీరు రాష్ట్రపతి పురస్కారాన్ని పొందారు. కర్ణాటక ప్రాంత వాసి అయిన వీరు సకల శాస్త్రముల యందు గొప్ప పండితుడు. ‘మధురవాణి’ అనే సంస్కృత పత్రికకు ప్రధాన సంపాదకులుగా పనిచేశారు. సాహిత్యరత్న అనే బిరుదు పొందారు. ఈ మహాకవి క్రీ.శ. 1893వ సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని కృష్ణానదీ తీరంలో గల గలగలీ గ్రామంలో జన్మించారు. వీరు అనేక గ్రంథాలకు సంపాదకులుగాను, పరిశోధకులుగాను వ్యవహరించారు. ప్రస్తుత పాఠ్యభాగము “భారతభూషా వీరయోషా” అనేది “మధూంజలి” అనే పేరుగల రచనా సంకలనం నుండి సంగ్రహింపబడినది.

సారాంశము

చింతాదేవి అనే స్త్రీ తల్లి మరణంతో తండ్రి సంరక్షణలో పెరిగింది. తండ్రి మరణం తరువాత తన పదమూడవ సంవత్సరంలో సేనకు నాయకత్వం స్వీకరించింది. ఆమె తన ప్రభుత్వాన్ని అంతట విస్తరింపజేసింది. సైనికుల్లో అత్యంత అగ్రేసరుడైన రత్నసింహుడు అనే పేరుగల సైనికుడిని వివాహం చేసుకుంది. ఒకసారి అకస్మాత్తుగా శత్రుసేన రాజ్యాన్ని ఆక్రమించుకుంది. వెంటనే రత్నసింహుడు కత్తిని చేతబట్టి, గుర్రాన్ని ఎక్కి యుద్ధానికి వెళ్ళాడు. అయితే అతని మనసంతా ఇంటియందే లగ్నమైంది. శత్రుసైన్యం దగ్గరకు రాగానే రత్నసింహుడు ఎవరికి కనిపించకుండా దాక్కున్నాడు. నాయకత్వం లేకపోవడంతో సైన్యం చిన్నాభిన్నం అయింది. శత్రుసైన్యం రత్నసింహుని సైన్యాన్ని ఓడించింది. సైనికుని ద్వారా పరాజయవార్తను చింతాదేవి వినింది. అభిమానవతి అయిన ఆమె అగ్నిప్రవేశం చేయాలనుకుంది. చితిని ఏర్పాటుచేయమని ఆదేశించింది. ఆ సమయంలో రత్నసింహుడు వచ్చి ఆమెను నిందించాడు. అయినా ఆమె తన ప్రయత్నం మానుకోలేదు. చితిలో దూకి తన ప్రాణాలను వదులుకుంది. పశ్చాత్తాపంతో రత్నసింహుడు కూడా చితిలో దూకి మరణించాడు.

కాళిందీ నదీతీరంలో కాల్పీ అనే పేరుగల నగరం ఉంది. అక్కడ ఒక వీరునికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు చింతాదేవి. చిన్నతనంలోనే తల్లి మరణించింది. దాంతో ఆమె తండ్రి సంరక్షణలో పెరిగింది. తండ్రి చింతాదేవిని ఒక అరణ్యంలో ఉంచాడు. యుద్ధవిద్యలో శిక్షణ ఇప్పించాడు. తన పదమూడేళ్ళ వయసులో తండ్రి మరణించాడు. తన సహచరుల ద్వారా తండ్రి మరణ వార్త విన్నది. అయినా ధైర్యాన్ని కోల్పోలేదు. ధైర్యంగా జీవించాలని నిర్ణయించుకుంది. తన సేనల సహాయం కోరింది. రాజ్యాన్ని బాగా విస్తరించుకుంది. కొంతకాలానికి తన సైనికులలో ఒక వీరుడైన రత్నసింహుడిని వివాహం చేసుకుంది.

విధి వారిద్దరి అనురాగాన్ని ఎక్కువకాలం నిలువనివ్వలేదు. ఒకసారి శత్రుసైన్యం ఆకస్మికంగా రాజ్యాన్ని చుట్టుముట్టింది. అప్పుడు రత్నసింహుడు కత్తిని చేతబట్టి, గుర్రం ఎక్కి శత్రుసైన్యానికి ఎదురు వెళ్ళాడు. చింతాదేవి వీర తిలకాన్ని దిద్దింది. అయితే అతని మనస్సు ఇంటి మీదనే ఉంది. ఎవరికి చెప్పకుండా, సైన్యాన్ని గాలికి వదిలి ఎక్కడో దాకున్నాడు. నాయకత్వం లేకపోవడంతో సైన్యం ఛిన్నాభిన్నం అయింది. శత్రువుల చేతిలో పరాజయాన్ని పొందింది. ఈ వార్తను ఒక సైనికుని ద్వారా చింతాదేవి వినింది. అది విని వెంటనే చితిని ఏర్పాటుచేయాలని ఆదేశించింది. చితిని ఏర్పాటు చేశారు. అందరు గుమికూడారు. ఆ సమయంలో రత్నసింహుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. భార్యను సమీపించి “నీపై ప్రేమ దగ్గలేదు.

ఈ ప్రయత్నం విరమించు” అని ప్రార్థించాడు. ఆమె అతని మాటలను తిరస్కరించింది. దూరంగా తొలగిపొమ్మని ఆదేశించింది. చితిలో ప్రవేశించి ఆత్మార్పణ చేసుకుంది. ఇదంతా చూచిన రత్నసింహుడు ఆశ్చర్యం పొందాడు. తన తప్పుకు ప్రాయశ్చిత్తాన్ని చేసుకొనదలచిన వాడై రత్నసింహుడు చితిలో ప్రవేశించాడు. ఆత్మార్పణ చేసుకున్నాడు. ఆహా ! మన ప్రాచీన మహిళల తెగింపు, సాహసం ఎంత గొప్పదో కదా !

अनुवादः (అనువాదములు) (Translations)

कालिन्दीनदीतटे काल्पीनाम्नी काचन नगरी आसीत् । तस्यां कस्यचन शूरस्य कन्या चिन्तादेवी या समुपचितसमरसमये लब्धजनुः । बाल्ये एव मातृविहीना सा पितैव पालिता आसीत् । चिन्ताया बाल्यम् अतीयाय समरभूमौ एव । पिता किल तां वने कुटीरे त्यक्त्वा रणाङ्गणम् उपधावति स्म । एकाकिन्यपि निश्चिन्ता चिन्ता मृदा दुर्गं निर्माय पुनः तद्भङ्गलीलां खेलति स्म । सा वीराणामात्म- बलिदानकथाभिः सावेशभटमुखनिस्सृताभिः आत्मानं व्यनोदयत् ।

एकदा दिनत्रयं यावत् सा जनकस्य वार्तामपि नाशृणोत् । तृतीये दिने पितुः सहचराः केचन अभ्येत्य साश्रुनयनाः व्यलपन् । तदा त्रयोदशवर्षीया सा धीरा बालिका स्मितमुखी जगाद ‘पितरि मे वीरस्वर्गं गते सन्तोष्टव्ये अस्मिन् प्रसङ्गे कुतो वा शोकावेगः । नायं विलापस्य समयः किन्तु सन्तोषभरस्य इति ।

కాళిందీ నదీతీరంలో కాల్పీ అనే పేరుగల ఒక నగరం ఉండేది. అక్కడ ఒకానొక వీరుని యొక్క కుమార్తె చింతాదేవి అనే పేరుగల యువతి ఉంది. ఆమెకు యుద్ధ నైపుణ్యంలో ప్రావీణ్యం ఉంది. ఆమె బాల్యంలోనే మాతృవియోగాన్ని పొందింది. అప్పటి నుండి ఆమె తండ్రి సంరక్షణలో పెరిగింది. ఆమె బాల్యమంతా రణభూమిలోనే గడిచింది. తండ్రి ఆమెను అరణ్యంలోని ఒక కుటీరంలో విడిచి రణరంగంలోకి దూకాడు. ఒంటరిగా ఉన్నప్పటికి ఆమె సంతోషంతో మట్టితో కోటను నిర్మించి, దానిని పడగొడుతూ ఆడుతుండేది. ఆమె ఎల్లప్పుడు వీరుల గాధలను చదువుతూ ఆత్మానందాన్ని పొందేది.

ఒకసారి మూడు రోజులు గడిచినా తండ్రికి సంబంధించిన వార్తలను వినలేదు. మూడవరోజు కొంతమంది సహచరులు వచ్చి కన్నీళ్ళు పెడుతూ దుఃఖించారు. తండ్రి మరణవార్తను చెప్పారు. ఆ సమయంలో ఆమెకు పదమూడు సంవత్సరాలు. ఆమె ధైర్యంగా నవ్వుతూ “తండ్రి వీర స్వర్గం పొందితే ఆనందించాలి” ఈ సమయంలో విచారింపకూడదు. ప్రస్తుతం దుఃఖించవలసిన సమయం కాదు.” అని పలికింది.

There was a city named Kalpi on the banks of river Yamuna. Chinta Devi, a warrior’s daughter was bom there during the times of war. she lost her mother in childhood, she was brought up by her father. Chinta spent her childhood in battlefields only. Her father used to leave her in a cottage in a wood and go to battle. She would play making mud forts and destroying them. She listened to the adventurous stories of the soldiers.

Once there was no news of her father for three days. On the third day she received the news of the death of her father from his associates, who were sad. But Chinta smiled and said that it was an occasion for rejoicing and not mourning, as her father achieved the heaven of the warriors.

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 6 भारतभूषा वीरयोषा

कश्चन सैनिको व्याजहार ‘वयं न शोचामः ते पितुः कृते, परम् अनाथायाः ते स्थितिं परिचिन्त्य । कुत्र वा स्थास्यते भवत्या इतःपरम्’ इति । चिन्ता गम्भीरस्वरेण आह – ‘अहं वीरपितुः कन्या अस्मि । तम् एव अनुचिकीर्षामि तादृशैः एव कर्मभिः । यदि मम जनके वास्तवो वः अभिमानः तर्हि सङ्गृह्यन्तां सैनिकाः । भगवतः अनुग्रहश्चेत् भवत्साहाय्येन आहवे विजयेन सङ्गत्ता स्याम् । साम्प्रतं गम्यतां पुनस्समराङ्गणम् ।’

व्यतीयुः पञ्च वसन्ताः । सर्वतः प्रभुत्वम् आविश्चकार चिन्तादेवी । विजयश्रियम् इव मूर्तिमतीं समरे निश्शङ्कं निर्भयं च अवस्थितां तां निरीक्ष्यैव सैनिका नितराम् उत्साहशालिनः समपद्यन्त । पुरो गच्छन्त्यां तस्यां वीरास्ते पुरुषाः कथं न पुरस्सरेयुः ।

ఒక సైనికుడు మేము మీ తండ్రి గారిని గురించి దుఃఖించడం లేదు, అయితే అనాథ అయిన మీ పరిస్థితి గురించి విచారిస్తున్నాము. మీరు ఇప్పటి నుండి ఎక్కడ ఉండగలరు ? అని పలికాడు. పిమ్మట ఆమె, నేను వీరుడైన తండ్రి కుమార్తెను. ఒకవేళ మీకు మా తండ్రిపై అభిమానం ఉంటే సైనికులందరిని సమీకరించండి. మీ అనుగ్రహం ఉంటే, మీ సహాయంతో యుద్ధంలో విజయాన్ని పొందగలను. ప్రస్తుతం వెళ్ళండి. తిరిగి యుద్ధంలో కలుద్దాం.

ఐదు సంవత్సరాలు గడిచాయి. చింతాదేవి ప్రభుత్వాన్ని అంతట విస్తరించింది. మిక్కిలి ఉత్సాహశీలురాలైన చింతాదేవిని చూచి సైనికులు ఉత్సాహశీలురైనారు. యుద్ధ రంగంలో ఆమెను వీరులు అంతట అనుసరించారు.

When she was reminded of her lonely state, she said that she was the daughter of a warrior. She would follow her far her only. She asked them to gather soldiers. They could win if there was the grace of god.

Five years passed. Chinta Devi established her every-where. Soldiers were inspired by her presence in the battlefield. They followed her.

तेषु सैनिकेषु रत्नसिंहो नाम राजपुत्रयुवा आसीत् यस्मिन् विशेषतो स्निह्यति स्म चिन्ता | शान्तस्वभावः अविकत्थनश्च रत्नसिंहः कर्तव्यबुद्ध्यैव कर्माणि कुर्वन् आसीत् । तस्य पराक्रमेण सन्तुष्टा चिन्ता तं परिणीतवती । प्रायो विधिः न सहते प्रणयिनोः चिरं विलाससुखम् । अकस्मात् दुर्गम् उपासन्ना रिपुवरूथिनी इति वार्तां श्रुत्वा रत्नसिंहः स्वीचकार करे अरिभीकरं करवालम् । हयमारुढं रत्नसिंहं विलोक्य चिन्ता मनसा प्रार्थयामास विजयाय भगवतीं कुलदेवताम् ।

सहचरैः सैनिकैः सह रणाभिमुखं पदं निक्षिपन्नपि मनसा गृहाभिमुख एवासीत् रत्नसिंहः । अतः समासन्ने समरप्रदेशे अनुयायिवर्गं सहसा विहाय तेन अज्ञातः क्वापि निलिल्ये रत्नसिंहः । ततश्च नायकविहीनां शिथिलितोत्साहां च चिन्तादेव्याः चमूं सकलाम् अपि भृशम् अवासादयद् विपुलं रिपुबलम् ।

सन्ध्यासमये कश्चन सैनिकः अभ्येत्य निश्शस्त्रः तूष्णीम् अतिष्ठत् चिन्तायाः पुरतः । तस्य मुखात् सर्वसैन्यस्य क्षयं शत्रूणां दुर्गाक्रमणं च श्रुत्वा निष्कम्पेन स्वरेण आदिदेश चिन्ता – ‘सत्वरं सज्जीक्रियतां चिता’ ।

ఆ సైనికులలో రత్నసింహుడు అనే పేరుగల యువకుడైన రాజకుమారుడు ఉన్నాడు. శాంతస్వభావుడు, అహంకారంలేని రత్నసింహుడు కర్తవ్య బుద్ధితో తన పనుల్లో ఆసక్తిని ప్రదర్శించేవాడు. అతని పరాక్రమాన్ని చూచి చింతాదేవి సంతోషితురాలై అతడిని వివాహం చేసుకుంది. విధివిలాసం వల్ల వారి ప్రణయకాల సుఖం ఎక్కువకాలం జరుగలేదు. ఆకస్మికంగా శత్రుసైన్యం రాజ్యాన్ని ఆక్రమించిందనే వార్త విని రత్నసింహుడు ఖడ్గాన్ని ధరించాడు. గుర్రాన్ని ఎక్కి బయలుదేరుతున్న భర్తను చూచి ఆమె మనసులో విజయం కలగాలని ఆశించింది.

సహచర సైనికులతో రత్నసింహుడు యుద్ధానికి బయలుదేరాడు. అతని మనసు మాత్రం ఇంటియందే లగ్నమైంది. యుద్ధ రంగాన్ని వీడి వెంటనే రత్నసింహుడు ఎక్కడో దాక్కున్నాడు. దాంతో నాయకత్వ లేమితో వీరసింహుడి సైన్యమంతా చెల్లాచెదురైంది. పరాజయాన్ని పొందింది.

సంధ్యా సమయంలో ఒకానొక సైనికుడు ఆయుధాలు లేనివాడై చింతాదేవి ఎదుట నిలబడ్డాడు. అతడి ద్వారా సైన్యమంతా క్షీణించిందని, దుర్గాలను శత్రువులు ఆక్రమించారని విని గద్గదస్వరంతో “చితిని ఏర్పాటుచేయండి” అని ఆదేశించింది.

There was a young Rajput warrior Ratnasimha among the soldiers. He was composed and devoted to his work. Chinta married him. However, fate would not allow happy times to lovers. Suddenly their fort was attacked by the enemy. Ratnasimha took his sword and Chinta prayed for his victory.

Though Ratnasimha went to the battlefield, his mind was at home only. He left his followers and hid somewhere. The enemy easily defeated the army of Chinta that was without leader.

A soldier reported the matter to Chinta that evening. Chinta firmly order to prepare the funeral pyre.

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 6 भारतभूषा वीरयोषा

सायं दीपप्रज्वालनसमये चितापि प्रज्वालिता । साध्वी चिन्तादेवी सर्वालङ्कारमण्डिता परलोकयात्रां कर्तुं सज्जीबभूव । चितां परितो दिदृक्षूणां जनानां महान् समूहः समागतः । दुर्गं पर्यवृण्वन् शत्रवः । तदा अश्रूयत वाजिनः खुरपुट ध्वनिः । कोऽपि सैनिकवेषधारी युवा प्राविशत् तत्प्राङ्गणम् । जनाः साश्चर्यम् अपश्यन् । सोऽयं रत्नसिंहः ।

रत्नसिंहः चितासमीपम् आगत्य कम्पमानशरीरो अवदत् प्रिये अद्यापि प्राणिमि रत्नसिंहोऽहम् । किमिदम् असाम्प्रतम् आरब्धं त्वया । परं चिन्तादेवी न ददर्श चक्षुरुन्मील्य तम् । केवलं दक्षिणपाणिसंज्ञया पश्चाद्गन्तुम् असूचयत् तं रत्नसिंहम् ।

तस्याः मुखकमलम् अनलेन कवलितम् । तदानीमपि चिन्ता स्पष्टस्वरेण आह – ‘सर्वं जानामि । भवान् न मे रत्नसिंहः । मदीयो रत्नसिंहः सत्यं शूराग्रेसर आसीत् । एतस्य तुच्छदेहस्य रक्षणाय आत्मनः पवित्रक्षत्रियधर्मात् न कदापि प्रच्युतो भवति । यस्याहं चरणदासी स रत्नसिंहो विभ्राजते देवलोके । मा दूषय रत्नसिंहस्य पावनं नामधेयम् । स वीरो राजपुत्रः’ ।

चरमशब्दे समुच्चार्यमाण एव अग्निज्वालाः समाच्छादयन् चिन्तायाः शिरः । रत्नसिंहो विभ्रान्त इव ददर्श तं भीकरं दृश्यम् । अन्ततश्चैकं निश्वासं निस्सार्य आत्मनः अपराधस्य प्रायश्चित्तं विधातुं प्राविशत् सहसा चिताम् । अहो प्राचीनानाम् आर्यललनानाम् ओजस्विता ।

సాయంత్రం దీప ప్రజ్వాలన సమయంలో చితి కూడా ప్రజ్వరిల్లింది. పతివ్రత అయిన చింతాదేవి సర్వాలంకార సంశోభితురాలై పరలోక యాత్రను చేయడానికి సిద్ధు రాలైంది. చితి చుట్టూ ఎంతోమంది చూడటానికి వచ్చారు. శత్రువులు దుర్గాన్ని చుట్టు ముట్టారు. ఆ సమయంలో రత్నసింహుడు ఆ ప్రదేశానికి వచ్చాడు. ప్రజలు అతడిని ఆశ్చర్యంతో చూశారు.

రత్నసింహుడు చితిని సమీపించి వణకిపోతూ తన భార్యతో ఓయీ ! ఇప్పటికీ నీయందు ప్రేమ తగ్గలేదు ఎందుకు ఇలాంటి చేయకూడని పని చేస్తున్నావు ?” అని పలికాడు. ఈ మాటలు విని చింతాదేవి అతడిని చూడటానికి కూడా ఇష్టపడలేదు. చేతి సంజ్ఞతో దూరంగా తొలగిపొమ్మని సూచించింది. ఆమె ముఖం కమిలిపోయింది. ఆ సమయంలోను స్పష్టంగా “ఓయీ ! నాకు అంతా తెలుసు. నీవు నా రత్నసింహుడివి కాదు. నా రత్నసింహుడు శూరాగ్రేసరుడు. అతడు తన తుచ్ఛమైన శరీరాన్ని రక్షించు కోవడానికి క్షత్రియధర్మం నుండి మరలడు నా రత్నసింహుడు దేవలోకంలో ప్రకాశిస్తున్నాడు. నీవు పవిత్రమైన రత్నసింహుని పేరును ఉచ్చరించవద్దు. అతడు వీరుడైన రత్నసింహుడు.

చివరి మాటలు మాట్లాడుతుండగనే అగ్ని జ్వాలలు ఆమె శిరస్సును చుట్టు ముట్టాయి. రత్నసింహుడు భీకరమైన ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూశాడు. చివరిగా ఒక నిట్టూర్పు విడిచి తన తప్పునకు ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలనుకున్నాడు. వెంటనే అదే చితిలో ప్రవేశించాడు. తన తనువు చాలించాడు. ఆహా ! మన ప్రాచీన స్త్రీల తేజస్సు తెగువ ఎంత అద్భుతము !

The pyre was lit at the time of lighting the-evening lamps Chinta Devi adorned herself with ornaments in preparation for her final journey. Onlookers gathered around the pyre. Then they heard the sound of hooves. A person entered that place in the attire of a soldier. Lo, he was Ratnasimha.

He came to the pyre and said that he was alive. But Chinta did not look at him. She waved her right hand to indicate to him to step aside.

Her face was singed with heat. She said clearly that she knew everything. He was not her Ratnasimha. Her husband was a true warrior. He would never step away from his royal duty for the sake of worthless body. He was in heaven now. His name should not be sullied.

As she ended her speech, the fire engulfed her head. Ratnasimha saw that in awe. Later sighing deeply, he also entered the fire as if to atone his sin. Oh, the greatness of the women of ancient times!

TS Inter 2nd Year Hindi Grammar वाच्य

Telangana TSBIE TS Inter 2nd Year Hindi Study Material Grammar वाच्य Questions and Answers.

TS Inter 2nd Year Hindi Grammar वाच्य

वाच्य (Voice) की परिभाषा :
क्रिया के उस परिवर्तन को वाच्य कहते हैं, जिसके द्वारा इस बात का परिचय होता है कि वाक्या के अन्तर्गत कर्ता, कर्म या भाव में से किसकी प्रधानता है ।

वाच्य के प्रयोग :
एसा देखा जाता है कि वाक्य की क्रिया का लिंग, वचन एवं पुरुष कभी कर्ता के लिंग, वचन और पुरुष के अनुसार होता है, तो कभी कर्म के लिंग- वचन – पुरुष के अनुसार, लेकिन कभी-कभी वाक्य की क्रिया कर्ता तथा कर्म के अनुसार न होकर, एकवचन, पुंलिंग तथा अन्यपुरुष होती है ।

इस तरह के ‘प्रयोग’ तीन प्रकार के होते हैं –
(क) कर्तरि प्रयोग
(ख) कर्मणि प्रयोग
(ग) भावे प्रयोग

(क) कर्तरि प्रयोग :
जब वाक्य की क्रिया के लिंग, वचन और पुरुष कर्ता के लिंग, वचन और पुरुष के अनुसार हों तब कर्तरि प्रयोग होता है;
जैसे – मोहन अच्छी पुस्तकें पढता है ।

(ख) कर्मणि प्रयोग :
जब वाक्य की क्रिया के लिंग, वचन और पुरुष कर्म के लिंग वचन और पुरुष के अनुसार हों तब कर्मणि प्रयोग होता है;
जैसे- सीता ने पत्र लिखा ।

(ग) भावे प्रयोग
जब वाक्या की क्रिया के लिंग, वचन और पुरुष कर्ता अथवा कर्म के लिंग, वचन और पुरुष के अनुसार न होकर एकवचन, पुंलिंग तथा अन्य पुरुष हों तब भावे प्रयोग होता है;
जैसे- मुझसे चला नहीं जाता। सीता से रोया नहीं जाता ।

TS Inter 2nd Year Hindi Grammar वाच्य

इस प्रकार के प्रयोगों के अनुसार वाच्य के तीन भेद हैं- हिंदी में वाच्य के तीन भेद हैं-

  1. कर्तृवाच्य (Active voice)
  2. कर्म वाच्य (Passive voice)
  3. भाव वाच्य (Impersonal voice)

वाच्य के भेद :
1) कर्तृवाच्य : (Active voice)
कर्तृवाच्य प्रधान वाक्य में कर्ता की प्रधानता होती है ।
जैसे – राम पुस्तक पढ़ता है, मैंने पुस्तक पढ़ी ।

2) कर्मवाच्य : (Passive voice)
कर्मवाच्य प्रधान वाक्य में कर्म की प्रधानता होती है । इस वाक्य में क्रिया के लिंग, वचन कर्म के अनुसार होते हैं ।
जैसे – पुस्तक पढ़ी जाती है; आम खाया जाता है ।
यहाँ क्रियाएँ कर्ता के अनुसार रुपान्तररित न होकर कर्म के अनुसार परिवर्तित हुई हैं। जैसेः सीता से (के द्वारा) आम खाया जाता है ।

3) भाववाक्य : ( Impersonal voice)
क्रिया के उस रुपान्तर को भाववाच्य कहते हैं, जिससे वाक्य में क्रिया अथवा भाव की प्रधानता का बोध हो ।
जैसे – मोहन से टहला भी नहीं जाता। मुझसे उठा नहीं जाता । धूप में चला नहीं जाता ।

भाववाच्य में अकर्मक क्रिया का कर्म वाच्य रुप होता है और कर्म लुप्त होता है । भाववाच्य की क्रिया सदैव अन्य पुरुष, पुल्लिंग, एक वचन में आती है । भाववाच्य की क्रियाएँ अक्सर अशक्तता प्रकट करती हैं । क्रिया को सामान्य भूतकाल में बदलकर उसके साथ ‘जाता’ क्रिया रुप जोड़ने से अकर्मक क्रिया से भाववाच्य बन जाता है ।

TS Inter 2nd Year Hindi Grammar वाच्य

उदाहरण :
कर्तृवाच्य – कर्तृवाच्य
राम पुस्तक पढ़ता है । – राम से पुस्तक पढ़ी जाती है ।
सीता कहानी लिखती है । – सीता से कहानी लिखी जाती है।
वह खेलता है । – उससे खेल जाता है ।
वह रोटी खाता है । – उससे रोटी खायी जाती है ।
राजु ने गीत लिखा । – राजु से गीत लिखा गया ।
मोहन पाठ पढ़ता है । – मोहन से पाठ पढ़ा जाता हे ।
वह पत्र देता है । – उससे पत्र दिया जाता है ।
तुम फूल तोड़ोगे । – तुम्हारे द्वारा फूल तोड़ा जाएगा।
वह कविता सुनती है । – उससे कविता सुना जाता है ।
अखिला फल खाती है । – अखिला से फल खाया जाता है ।

कर्मवाच्य – भाव वाच्य
सीता नहीं बैठती है । – सीता से बैठा नहीं जाता ।
राजू नहीं चलता है । – राजू से चला नहीं जाता है ।
अखिला नहीं सोती है । – अखिला से सोया नहीं जाता है
वह नहीं हँसता है । – उससे हँसा नहीं जाता है ।
राम नहीं सोता है । – राम से सोया नहीं जाता है ।

निम्नलिखित वाक्यों के वाच्य बदलिए ।

प्रश्न – उत्तर :

प्रश्न 1.
राम पुस्तक पढ़ता है ।
उत्तर:
राम से पुस्तक पढ़ी जाती है ।

प्रश्न 2.
राजु ने गीत लिखा ।
उत्तर:
राजु से गीत लिखा गया ।

प्रश्न 3.
वह रोटी खाता है ।
उत्तर:
उससे रोटी खाया जाता है ।

प्रश्न 4.
अखिला से फल खाया जाता है।
उत्तर:
अखिला फल खाती है ।

TS Inter 2nd Year Hindi Grammar वाच्य

प्रश्न 5.
सीता नहीं बैठती ।
उत्तर:
सीता से बैठा नहीं जाता ।

प्रश्न 6.
वह नहीं हँसता
उत्तर:
उससे हँसा नहीं जाता है ।

प्रश्न 7.
राम नहीं सोता है ।
उत्तर:
राम से सोया नहीं जाता है ।

प्रश्न 8.
राजु से चला नहीं जाता है ।
उत्तर:
राजु नहीं चलता है ।

प्रश्न 9.
वह पत्र देता है ।
उत्तर:
उससे पत्र दिया जाता है ।

प्रश्न 10.
तुम फूल तोड़ोगे ।
उत्तर:
तुम्हारे द्वारा फूल तोड़ा जाएगा ।

TS Inter 2nd Year Hindi Grammar अपठित बोधक गद्यांश

Telangana TSBIE TS Inter 2nd Year Hindi Study Material Grammar अपठित बोधक गद्यांश Questions and Answers.

TS Inter 2nd Year Hindi Grammar अपठित बोधक गद्यांश

अपठित शब्द का अर्थ है जो इससे पहले नहीं पढ़ा गया है। इस तरह के गद्यांश पाठ्यपुस्तकेतर होते हैं। इसका उद्देश्य पठन क्षमता का विकास करना, अर्थग्रहण करना तथा लिखित अभिव्यक्ति पर अधिकार प्राप्त करना है । दैनंदिन जीवन में हमें कई विषयों को पढ़ना पड़ता है, जिनका समाधान हमें सोच – समझकर देना पड़ता है। अतः यहाँ पर पठन और ग्रहण क्षमता का विकास करने के उद्देश्य से कुछ बोधक गद्यांश दिए जा रहे हैं ।

1. नीचे दिया गया गद्यांश पढ़िए । प्रश्नों के उत्तर लिखिए ।

अपने पर्यावरण को बेहतर बनाने के लिए हमें सबसे पहले अपनी मुख्य जरूरत ‘जल’ को प्रदूषण से बचाना होगा । कारखानों का गंदा पानी, घरेलू, गंदा पानी, नालियों में प्रवाहित मल, सीवर लाइन का गंदा निष्कासित पानी समीपस्थ नदियों और समुद्र में गिरने से रोकना होगा । कारखानों के पानी में हानिकारक रासायनिक तत्व घुले रहते हैं जो नदियों के जल को विषाक्त कर देते हैं, परिणामस्वरुप जलचरों के जीवन को संकट का सामना करना पड़ता है।

दूसरी ओर हम देखते हैं कि उसी प्रदूषित पानी को सिंचाई के काम में लेते हैं जिसमें उपजाऊ भूमि भी विषैली हो जाती है । उसमें उगने वाली फसल व सब्जियां भी पौष्टिक तत्वों से रहित हो जाती हैं जिनके सेवन से अवशिष्ट जीवननाशी रसायन मानव शरीर में पहुंच कर खून को विषैला बना देते हैं । कहने का तात्पर्य यही है कि यदि हम अपने कल को स्वस्थ देखना चाहते हैं तो आवश्यक है कि बच्चों को पर्यावरण सुरक्षा का समुचित ज्ञान समय समय पर देते रहें । अच्छे व मंहगें ब्रांड के कपड़े पहनाने से कहीं पहत्वरूर्ण है उनका स्वास्थ्य, जो हमारा भविष्य व उनकी पूंजी है ।

प्रश्न – उत्तर :

प्रश्न 1.
पर्यावरण को बचाने के लिए सबसे पहले क्या करना चाहिए ?
उत्तर:
पर्यावरण को बेहतर बनाने के लिए हमें सबसे पहले अपनी मुख्य जरूरत ‘जल’ को प्रदूषण से बचाना होगा ।

प्रश्न 2.
नदियों और समुद्रों में क्या निष्कासित किया जा रहा है ?
उत्तर:
कारखानों का गंदा पानी, घरेलू गंदा पानी, नालियों में प्रवाहित मल; सीवर लाइन का गंदा निष्कासित किया जा रहा है ।

TS Inter 2nd Year Hindi Grammar अपठित बोधक गद्यांश

प्रश्न 3.
खून कैसे विषैला बनता है ?
उत्तर:
प्रदूषित पानी को सिंचाई के काम में उपयोगित करके उगनेवाली फसल व सब्जियाँ सेवन से खून विषैला बनता है ।

प्रश्न 4.
हमारे भविष्य की पूंजी क्या है ?
उत्तर:
हमारे भविष्य की पूंजी खास्थ्य है । मनुष्य खस्थ से रहना अधिक धन कमाने से बहतर है !

2. नीचे दिया गया गद्यांश पढ़िए प्रश्नों के उत्तर लिखिए ।

एच. आई. वी एक अतिसूक्ष्म विषाणु हैं जिसकी वजह से एड्स हो सकता है। एड्स स्वयं में कोई रोग नहीं है बल्कि एक संलक्षण है । यह मनुष्य की अन्य रोगों से लड़ने की नैसर्गिक प्रतिरोधक क्षमता को घटा देता हैं । प्रतिरोधक क्षमता के क्रमशः क्षय होने से कोई भी अनसरवादी संक्रमण, यानि आम सर्दी जुकाम से ले कर फुफ्फुस प्रदाह, टीबी, क्षय रोग, कर्क रोग जैसे रोग तक सहजता से हो जाते हैं और उनका इलाज करना कठिन हो जाता हैं और मरीज़ की मृत्यु भी हो सकती है। यही कारण है की एड्स परीक्षण महत्वपूर्ण है ।

सिर्फ एड्स परीक्षण से ही निश्चित रूप से संक्रमण का पता लगाया जा सकता है। एइस एक तरह का संक्रामक यानी की एक से दूसरे को और दुसरे से तीसरे को होने वाली एक गंभीर बीमारी है। एड्स का पूरा नाम ‘एक्काई इम्यूनो डेफिसिएंशी सिंड्रोम’ ( acquired immune deficiency syndrome) है और यह एक तरह के विषाणु जिसका नाम HIV (Human immunodeficiency virus) है, से फैलती है । अगर किसीको HIV है तो ये जरूरी नहीं की उसको एड्स भी है । HIV वायरस की वजह से एड्स होता है अगर समय रहते वायरस का इलाज़ कर दिया गया तो एड्स होने खतरा काम हो जाता है ।

प्रश्न – उत्तर :

प्रश्न 1.
एच. आई. वी. कैसी विषाणु है ?
उत्तर:
एच.आई.वी एक अतिसूक्ष्म विषाणु हैं ।

प्रश्न 2.
किसका परीक्षण महत्वपूर्ण है ?
उत्तर:
एड्स परीक्षण महत्वपूर्ण है ।

TS Inter 2nd Year Hindi Grammar अपठित बोधक गद्यांश

प्रश्न 3.
AIDS का पूर्ण रूप क्या है ?
उत्तर:
एंक्वायई इम्यूनो डेफिसिएंश सिंड्रोम
[Acquired immune deficiency syndrome)

प्रश्न 4.
एड्स का खतरा कैसे कम हो सकता है ?
उत्तर:
HIV वायरस का इलाज सही समय पर दीया गया तो खतरा कम हो सकता है ।

3. नीचे दिया गया गद्यांश पढ़िए। प्रश्नों के उत्तर लिखिए ।

राष्ट्रीय ध्वज तिरंगे में समान अनुपात में तीन क्षैतिज पट्टियां हैं : गहरा सरिया रंग सबसे ऊपर, सफेद बीच में और हरा रंग सबसे नीचे है । ध्वज की लंबाई-चौड़ाई-चौड़ाई का अनुपात 3 : 2 है। सफेद पट्टी के बीच में नीले रंग का चक्र है।

शीर्ष में गहरा केसरिया रंग देश की ताकत और को साहस दर्शाता है। बीच में स्थित सफेद पट्टी धर्म चक्र के साथ शांति और सत्य का संकेत है । हरा रंग देश के शुभ, विकास और उर्वरता को दर्शाता है ।

इसका प्रारुप सारनाथ में अशोक के सिंह स्तंभ पर बने चक्र से लिया गया है । इसका व्यास सफेद पट्टी की चौड़ाई के लगभग बराबर है और इसमें 24 तीलियां हैं । राष्ट्रीय ध्वज श्री पिंगली वेंकैया जी ने डिजाइन किया था । भारत की संविधान सभा ने राष्ट्रीय ध्वज का प्रारूप 22 जुलाई 1947 को अपनाया ।

प्रश्न – उत्तर :

प्रश्न 1.
भारत के झंडे में कितने रंग हैं ?
उत्तर:
भारत के झंडे में तीन रंग है ।

प्रश्न 2.
तिरंगे का चक्र किसके नाम पर रखा गया है ?
उत्तर:
अशोक के नाम पर

TS Inter 2nd Year Hindi Grammar अपठित बोधक गद्यांश

प्रश्न 3.
चक्र में कितनी तिलियाँ होती है ?
उत्तर:
24 तीलिया

प्रश्न 4.
सफेद पट्टी किसका संकेत है ?
उत्तर:
शांति और सत्य का संकेत है ।

4. नीचे दिया गया गद्यांश पढ़िए । प्रश्नों के उत्तर लिखिए ।

गोदावरी दक्षिण भारत की एक प्रमुख नदी है । यह नदी दूसरी प्रायद्वीपीय नदियों में से सबसे बड़ी नदी है। इसे दक्षिण गंगा भी कहा जाता है । इसकी उत्पत्ति पश्चिमी घाट में त्रयंबक पहाड़ी से हुई है । यह महाराष्ट्र में नासिक जिले से निकलती है। इसकी लम्बाई प्रायः 1465 किलोमीटर है । इस नदी का पाट बहुत बड़ा है। गोदावरी की उपनदियों में प्रमुख हैं प्राणहिता, इन्द्रावती, मंजिरा । यह महाराष्ट्र, तेलंगाना और आंध्र प्रदेश से बहते हुए राजहमहेन्द्री शहर के समीप बंगाल की खाड़ी मे जाकर मिलती है।

कुछ विद्वानों के अनुसार, इसका नामकरण तेलुगु भाषा के शब्द ‘गोद’ से हुआ है, जिसका अर्थ मर्यादा होता है। एक बार महर्षि गौतम ने घोर तप किया। इससे रुद्र प्रसन्न हो गए और उन्होंने एक बाल के प्रभाव से गंगा को प्रवाहित किया। गंगाजल के स्पर्श से एक मृत गाय पुनर्जीवित हो उठी। इसी कारण इसका नाम गोदावरी पड़ा । गौतम से संबंध जुड जाने के कारण इसे गौतमी भी कहा जाने लगा । इसमें नहाने से सारे पाप धुल जाते हैं। गोदावरी की सात धारा वसिष्टा, कौशिकी, वृद्ध गौतमी, भारद्वाजी, आत्रेयी और तुल्या अतीव प्रसिद्ध है। पुराणों में इनका वर्णन मिलता है ।

प्रश्न – उत्तर :

प्रश्न 1.
गोदावरी कहाँ की प्रमुख नदी है ?
उत्तर:
गोदावरी दक्षिण भारत की प्रमुख नदी है ।

प्रश्न 2.
इस नदी की लंबाई कितनी है ?
उत्तर:
इस नदी की लंबाई 1465 किलोमीटर है ।

TS Inter 2nd Year Hindi Grammar अपठित बोधक गद्यांश

प्रश्न 3.
गोदावरी शब्द का नाम करण किस शब्द से हुआ ?
उत्तर:
गोदावरी शब्द का नामकरण तेलुगु भाषा के शब्द ‘गोद’ से हुआ है।

प्रश्न 4.
गोदावरी का दूसरा नाम क्या है ?
उत्तर:
गोदावरी का दूसरा नाम गौतमी भी है ।

5. नीचे दिया गया गद्यांश पढ़िए । प्रश्नों के उत्तर लिखिए ।

मोहनदास करमचन्द गांधी (2 अक्तूबर 1869-30 जनवरी 1948) भारत एवं भारतीय स्वतंत्रता आंदोलन के एक प्रमुख राजनैतिक एवं आध्यात्मिक नेता थे । वे सत्याग्रह ( व्यापक सविनय अवज्ञा ) के माध्यम से अत्याचार के प्रतिकार के अग्रणी नेता थे, उनकी इस अवधारणा की नींव सम्पूर्ण अहिंसा के सिद्धान्त पर रखी गयी थी जिसने भारत को आजादी दिलाकर पूरी दुनिया में जनता के नागरिक अधिकारों एवं स्वतंत्रता के प्रति आन्दोलन के लिये प्रेरित किया । उन्हें दुनिया में आम जनता महात्मा गांधी के नाम से जानती है।

संस्कृत भाषा में महात्मा अथवा महान आत्मा एक सम्मान सूचक शब्द है । गांधी को महात्मा के नाम से सबसे पहले 1915 में राजवैद्य जीवराम कालिदास ने संबोधित किया था । उन्हें बापू (गुजराती भाषा में बापू यानी पिता) के नाम से भी याद कया जाता है। सुभाष चन्द्रबोस ने 6 जुलाई 1944 को रंगून रेडियो से गांधी जी के नाम जारी प्रसारण में उन्हें राष्ट्रपिता कहकर सम्बोधित करते हुए आज़ाद हिन्द फौज़ के सैनिकों के लिये उनका आशीर्वाद और शुभकामनाएँ माँगी थीं । प्रति वर्ष 2 अक्तूबर को उनका जन्म दिन भारत में गांधी जयंती के रूप में और पूरे विश्व में अन्तर्राष्ट्रीय अहिंसा दिवस के नाम से मनाया जाता है ।

प्रश्न – उत्तर :

प्रश्न 1.
हात्मा गांधी का जन्म कब हुआ ?
उत्तर:
2 अक्तूबर 1869 में गाँधीजी का जन्म हुआ

प्रश्न 2.
गांधी जी को महात्मा नाम से सबसे पहले किसने संबोधित किया ?
उत्तर:
“राजवैद्य जीवराम कालिदास’ ने संबोधित किया ।

TS Inter 2nd Year Hindi Grammar अपठित बोधक गद्यांश

प्रश्न 3.
रंगून रेडियो से किसने संबोधित किया ?
उत्तर:
“सुभाष चन्द्र बोस’ रंगून रेडियो से संबोधित किया ।

प्रश्न 4.
गांधी जयंती कब मनाते हैं ?
उत्तर:
“2 अक्तूबर” गाँधी जयंती मनाते हैं ।

6. नीचे दिया गया गद्यांश पढ़िए। प्रश्नों के उत्तर लिखिए ।

भारत (आधिकारिक नामः भारत गणराज्य) दक्षिण एशिया में स्थित भारतीय उपमहाद्वीप का सबसे बड़ा देश है । पूर्ण रूप से उत्तरी गोलार्ध में स्थित भारत, भैगोलिक दृष्टि से विश्व में सातवाँ सबसे बड़ा और जनसंख्जा के दृष्टिकोण से दूसरा सबसे बड़ा देश है। भारत के पश्चिम में पाकिस्तान, उत्तर – पूर्व में चीन, नेपाल और भूटान, पूर्व में बांग्लादेश और म्यान्मार स्थित हैं । हिन्द महासागर में इसके दक्षिण पश्चिम में मालदीव, दक्षिण में श्रीलंका और दक्षिण – पूर्व में इंडोनेशिया से भारत की सामुद्रिक सीमा लगती है । इसके उत्तर की भौतिक सीमा हिमालय पर्वत से और दक्षिण में हिन्द महासागर से लगी हुई है । पूर्व में बंगाल की खाड़ी है तथा पश्चिम में अरब सागर हैं ।

प्रश्न – उत्तर

प्रश्न 1.
भारत का आधिकारिक नाम क्या है ?
उत्तर:
भारत गणराज्य ।

प्रश्न 2.
भारत पूर्ण रूप से किस गोलार्ध में स्थित है ?
उत्तर:
उत्तरी गोलार्ध में स्थित है ।

TS Inter 2nd Year Hindi Grammar अपठित बोधक गद्यांश

प्रश्न 3.
उत्तर में भारत की सीमा क्या है ?
उत्तर:
उत्तर की भौतिक सीमा हिमालय पर्वत से है ।

प्रश्न 4.
अरब सागर कहाँ है ?
उत्तर:
पश्चिम में अरब सागर है ।

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 5 वृक्षरक्षिका पितामही

Telangana TSBIE TS Inter 2nd Year Sanskrit Study Material 5th Lesson वृक्षरक्षिका पितामही Textbook Questions and Answers.

TS Inter 2nd Year Sanskrit Study Material 5th Lesson वृक्षरक्षिका पितामही

निबन्धप्रश्नौ (Essay Questions) (వ్యాసరూప సమాధాన ప్రశ్నలు)

पश्न 1.
वृक्षरक्षणार्थं पितामहया उक्तान् उपायान् लिखत ।
(Write the ideas given by grandmother to save trees)
पश्न 2.
वृक्षणां रक्षणे कसरसिंहस्य श्रद्धां विरादयत ।
(Explain the devotion of Kesara Simha for the protection of trees.)
उत्तर:
‘వృక్షా రక్షికా పితామహీ’ అనే పాఠ్యభాగాన్ని శ్రీ పద్మశాస్త్రిగారు రచించారు. ఇందులో చెట్లను నాటడం, వాటిని సంరక్షించడం వంటి విషయాలను చక్కగా చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలను కవి చక్కగా పాఠంలో ఆవిష్కరించారు.

పూర్వం కాశ్మీర దేశంలో ఒక రైతు కుటుంబం ఉండేది. రైతు కుమారుడు కేసర సింహుడు. అతని తల్లిదండ్రులు, నాయనమ్మ పశుపోషణ, పండ్లను అమ్మడం వంటి పనులు చేస్తూ జీవితం గడుపుతున్నారు. కేసరసింహుని నాయనమ్మ చెట్లను నాటడంలోను, వాటిని పెంచడంలోను ఆసక్తి చూపేది. మంచుపడే కాలంలో మొక్కలను రక్షించడానికి వాటిపై గడ్డిని కప్పి ఉంచేది. కేసరసింహుడు తెలియక చెట్ల కొమ్మలు విరిస్తే ఆమె బాధపడేది. అతడిని కోపగించేది. ఆమె కేసరసింహునికి పక్షులు కొరికిన పండ్లను ‘పండ్లతో ఆహారంగా ఇచ్చేది.

మంచి పండ్లను ఇవ్వమని కేసరసింహుడు అడిగితే కడుపు నింపుకోవడం సాధ్యంకాదు. నీవు యువకుడివై ఆహారాన్ని ఉత్పత్తిచేసే స్థాయికి వచ్చినప్పుడు నేను పండ్లను విక్రయించను. నీవు పండ్లను తినాలంటే మొక్కలను పెంచు’ అని పలికింది. నాయనమ్మ మాటలు కేసరసింహుడిని ఆకట్టుకున్నాయి.

కేసరసింహుడు చెట్ల పెంపకంపై ఆసక్తిని చూపాడు. చెట్లను నాటడంలోను, వాటిని పెంచడంలోను నాయనమ్మకు సహకరించాడు. కొత్త మొక్కలను నాటాడు. తరువాత ఐదు సంవత్సరాలకు నాయనమ్మ మరణించింది. ఆ సమయంలో అతనికి పదహారేళ్ళు. నాయనమ్మ మరణం కేసరసింహునికి బాధ కలిగించింది.

బాగా తలచుకొని దుఃఖించాడు. ఒకరోజు అతనికి రాత్రి కలలో నాయనమ్మ కనిపించింది. అతడు ఆనందంతో ఆమెను కౌగిలించుకున్నాడు. ఇంటికి రమ్మని పిలిచాడు. నీవు నాటిన, పెంచిన చెట్లు నిన్ను ‘నాయనా ! గుర్తుకు తెస్తున్నాయని చెప్పాడు. అది విని నాయనమ్మ కేసరసింహునితో నేను మరణించలేదు.

నా దేహం కృశించిపోవడంతో మరొక శరీరంలో ప్రవేశించాను. నేను ఉన్న చోటు నుండి ప్రస్తుతం నేను రాలేను. నీవు మొక్కలను నాటు, వాటిని పెంచు. దానివల్ల నీవు నన్ను మరచిపోగలవు’ అని చెప్పింది. వెంటనే నాయనమ్మ అదృశ్యమైంది.

కేసరసింహుని నిద్ర చెదరిపోయింది. వెంటనే లేచి చెట్లకు పరిచర్యలు చేయటం మొదలు పెట్టాడు. మరుసటి రోజున మరల నాయనమ్మ కలలో కనిపించింది. ఆమెతోపాటుగా ఇద్దరు దేవకన్యలు కూడా ఉన్నారు. నాయనమ్మ అనేక విధములైన పండ్లతో ఉన్న వెండి పళ్ళెమును అతని ముందు ఉంచింది. కేసరసింహుడు ఒక పండును తీసుకొని తినటం మొదలుపెట్టాడు. ఆ పండు యొక్క రుచి ఇంతకు ముందు తాను ఎపుడూ చూడలేదు.

అపుడు అతనికి మెలకువ వచ్చింది. చాలాకాలం అయింది. కేసరసింహుడు పండ్లను అమ్ముతూ చాలా ధనం సంపాదించాడు. అతడు చాలా శ్రమ పడ్డాడు. చాలా రోజులు గడచినా అతనికి కలలో తన నాయనమ్మ కనబడలేదు. కానీ ఆ రోజు రాత్రి నాయనమ్మ కలలో కనిపించింది. ఆమె తెల్లని సింహాసనంపైన కూర్చుని తెల్లని వస్త్రాలతో దేవకన్యలా కనబడింది. కేసరసింహుడు ఆమెకు నమస్కరించాడు.

ఆమె చాలా ప్రసన్నంగా, ‘నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు చాలా చెట్లు నాటి చాలా మంచిపని చేశావు. ఇక నుండి గ్రామంలో అనారోగ్యం ఉండదు’. ఆ మాటలు విని కేసరసింహుడు ‘నాయనమ్మా, నేను వైద్య సంబంధ మొక్కలు నాటలేదు. అనారోగ్యం ఎలా లేకుండా ఉంటుంది ?’ అన్న మనుమడి మాటలకు ‘ఒరే మనుమడా, చెట్ల నుండి మన ఆరోగ్యానికి అవసరమైన స్వచ్ఛమైన గాలి వస్తుంది, అని చెప్పి చప్పట్లు కొట్టగానే, ఇద్దరు “దేవకన్యలు వచ్చారు.

వారు రాగానే ‘నా మనుమడికి పచ్చటి నగరాన్ని, తెల్ల పర్వతాన్ని చూపండి. అపుడు దేవకన్యలు చప్పట్లు కొట్టగానే తెల్లని గుఱ్ఱాలతో ఉన్న తెల్లని రథం కనబడింది. దేవకన్యలు కూడా ఆ రథాన్ని అనుసరిస్తున్నారు. మార్గంలో స్వచ్ఛమైన నదులు ప్రవహిస్తున్నాయి. మంచుతో కప్పబడిన కొండలు, మంచి పూలతో కూడిన చెట్లు మార్గంలో ఉన్నాయి. కేసరసింహుడు మిక్కిలి ఆనందించాడు. నాయనమ్మ కేసరసింహునితో, “నాయనా ! వృక్షాలకు ఈ లోకంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. చెట్లు మనకు మంచి మట్టిని, నీటిని, గాలిని అందిస్తాయి.

స్వేచ్ఛగా అడవులను పాడుచేస్తే భూగోళంపై ఉష్ణోగ్రత పెరుగుతుంది. హిమాలయ పర్వతాలు చివరకు కనుమరుగై పోతాయి. సముద్రాలు తమ పరిధిని దాటి ముందుకు వస్తాయి. దానివల్ల ఎన్నో ఉపద్రవాలు కలుగుతాయి. ఈ పరిణామాలను అధ్యయనం చేయాలి. అప్పుడే మానవ జీవన పరిస్థితులు మెరుగుపడతాయి.” అని పలికింది. అప్పటి నుండి కేసరసింహుడు మొక్కలను నాటడం లోను, వాటిని సంరక్షించడంలోను శ్రద్ధ చూపాడు.
वृक्षो रक्षति रक्षितः

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 5 वृक्षरक्षिका पितामही

Introduction: The lesson Vriksharakshika Pitamahi was written by Padma Sastri. It is taken from the author’s Sanskritakatha- satakam Part 1. This lesson narrates the importance of planting the trees.

Kesara Simha’s Grandmother : Kesara Simha lived with his parents in one of the valleys of Kasmir. His grandmother was interested in planting trees. She would cover the trees with grass during winter to protect them from snow. She advised Kesara Simha to plant trees if he wanted to eat fruits. By that, he would get merit. Mother Earth would be pleased. त्वं प्रुथिवि अनेन प्रसन्ना भवति| They would get flowers, fruits and wood. Influenced by the words of his grandmother, Kesara Simha also planted trees, and took care of them. Five years later grandmother died.

Kesara Simha’s Dreams: One day, Kesara’s grandmother appeared in his dream, and consoled him. She looked young. She advised him to plant trees everyday so that he could forget her. Kesara Simha woke up and started to take care of trees. His grandmother again appeared in his dream and offered him delicious fruits in a silver bowl.

Grandmother’s Advice : After many days grandmother appeared in Kesara Simha’s dream sitting on a throne like a celestial damsel. She was pleased as he planted many trees. She said that from that day onwards there would be no disease in the village. As trees would give pure air, there would be the benefit of health. The nymphs who appeared there took him in chariot to see the clear streams and trees full of fruits and flowers. His grandmother advised him that trees alone were the most important ones in this world.

अस्मिन संसारे वृक्षाणामेव प्राधानयम वर्तेते| They would give pure air, water and soil. If the trees were cut indiscriminately, earth would heat up, snow would melt, and oceans would flood the earth. People would suffer. She also advised that education was necessary to know the secrets. अतः पाठनमावश्यकं वर्तते |
Kesara Simha took a firm decision that he would protect the world by growing trees.

लघु समाधान प्रश्नाः  (స్వల్ప సమాధాన ప్రశ్నలు) (Short Answer Questions)

पश्न 1.
वृक्षाः अस्मभ्यं किं किं प्रयच्छन्ति ?
समादान:
वृक्षाः अस्मभ्यं स्वच्छां मृत्तिकां स्वच्छं जलं प्रयच्छन्ति ।

पश्न 2.
केसरिसिंहः कुत्र न्यवसत् ?
समादान:
केसरिसिंहः काश्मीरोपत्यकायां न्यवसत् ।

पश्न 3.
मार्गे नद्यः कथं प्रवहन्ति ?
समादान:
मार्गे स्वच्छाः नद्यः निर्झराः प्रावहन् ।

एकपद समाधान प्रश्नाः (ఏకపద సమాధాన ప్రశ్నలు)(One Word Questions) 

पश्न 1.
शीतर्तौ पितामही वृक्षाणाम् उपरि किम् आच्छादयति स्म ?
समादान:
शीतार्तौ पितामही वृक्षाणां उपरि घासं आच्छादयति स्म ।

पश्न 2.
केसरसिंहः श्रद्धया कस्मिन् संलग्नः ?
समादान:
केसरसिंहः श्रद्धया वृक्षारोपणे संलग्नः ।

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 5 वृक्षरक्षिका पितामही

पश्न 3.
केसरसिंहः कथं धनं आर्जितवान् ?
समादान:
केसरसिंहः फलानि विक्रीय धनं आर्जितवान् ।

कठिनशब्दार्थाः (కఠిన పదాలకు అర్ధాలు)

1. उपत्यका = निम्नभूभागः, అడుగు భూభాగము
2. आजीविका = जीवननिर्वाहाय साधनम्, वृत्तिः, వృద్ధి
3. घासम् = तृणम्, గడ్డి
4. उच्छिष्टफलानि = भुक्तावशिष्टानि फलानि, తినగా మిగిలిన పండ్లు
5. भृशम् = अत्यर्थम्, అధికము
6. जर्जरम् = जीर्णम्, కృశించిన
7. भैषजवृक्षाः = ओषधिगुणयुक्ताः वृक्षाः, ఔషధ చెట్లు
8. तालिकावादनम् = करताडनम्, చప్పట్లు

व्याकरणांशाः (వ్యాకరణం)

सन्धयः (సంధులు)

1. अतः + अस्य = अतोऽस्य – विसर्गसन्धिः
2. पुष्पभाक् + अपि = पुष्पभागपि – जश्त्वसन्धि:
3. तस्मात् + न = तस्मान्न – अनुनासिकसन्धिः
4. पुनः + आगता = पुनरागता – विसर्गसन्धिः
5. हिमवत् + श्वेतवस्त्रवृता = हिमवच्छ्वेतवस्त्रावृता
6. केसरसिंहः + तं = केसरसिंहस्तम् – विसर्गसन्धिः
7. श्वेतपर्वतं + च = श्वेतपर्वतञ्च – परसवर्णसन्धिः
8. पर्वताः + च = पर्वताश्च – श्चुत्वसन्धिः

समासाः సమాసాలు

1. पुण्यं भजतीति – पुण्यभाक् – उपपदतत्पुरुषसमासः
2. निद्रायाः भङ्गः – निद्राभङ्गः – षष्ठीतत्पुरुषसमासः
3. रजतस्य स्थाली – रजतस्थाली तस्या रजतस्थलाम् – षष्ठीतत्पुरुषसमासः
4. स्वादु च तत् फलञ्च स्वादुफलम्, अतिशयेन स्वादुफलं, सुस्वादुफलं – प्रादितत्पुरुषसमासः
5. श्वेतञ्च तत् वस्त्रञ्च श्वेतवस्त्रं, हिमवत् च तत् श्वेतवस्त्रं च हिमवच्छ्छ्रेत- वस्त्रं, तेन आवृता हिमवच्छ्रेतवस्त्रावृता – तृतीयातत्पुरुषसमासः
6. भैषजाश्च ते वृक्षाश्च – भैषजवृक्षाः – विशेषणपूर्वपदकर्मधारयसमासः
7. श्वेतश्च असौ अश्वश्च – श्वेताश्वः, तेन संयुतः – श्वेताश्वसंयुतः – तृतीयतत्पुरुषसमासः
8. पुष्पाणि च फलानि च पुष्पफलानि, तैः सङ्कुलाः पुष्पफलसङ्कुलाः – तृतीयातत्पुरुषसमासः

वृक्षरक्षिका पितामही Summary in Sanskrit

कविपरिचयः

वृक्षरक्षिका पितामही इति पाठ्यांशः पद्मशास्त्रिमहोदयेन रचिते संस्कृतकथा शतकम् इत्याख्ये प्रथमभागे अस्ति । विद्वानयं संस्कृतकथाशतकं भागद्वये रचितवान् । भागद्वये आहत्य शतं कथाः वर्तन्ते । पद्मशास्त्रिमहाभागः १९३५ तमे वर्षे भारतस्य उत्तरप्रदेशे जनिं प्राप्तवान् । राजस्थानराज्ये सर्वकारस्य शिक्षाविभागे प्रशासकपदं निरवहत् । राजस्थानसाहित्य अकाडमीतः सम्मानितोऽयं महाकविः लेनिनामृतं नाम महाकाव्यम् अरचयत् । अपि च सिनेमाशतकम्, विश्वकथाशतकम्, पद्मपञ्च तन्त्रम्, बंग्लादेशविजयः इत्यादीन् विंशत्यधिकान् ग्रन्थान् व्यरचयत् । प्रायः सर्वानपि ग्रन्थान् सरलसंस्कृतभाषया विरच्य आधुनिककाले संस्कृतं सर्वत्र परिव्यापयितुं प्रायतत ।

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 5 वृक्षरक्षिका पितामही

सारांश

काश्मीरदेशे कस्मिंश्चन ग्रामे केसरसिंहो नाम युवा वसति स्म । तस्य पितरौ पितामही च कृषिकर्मणा सह पशून् पालयित्वा वृक्षाणां फलानि विक्रीय जीवनं यापयन्ति स्म । केसरसिंहस्य पितामही तु वृक्षाणामारोपणे तेषां रक्षणे वर्धने च निमग्ना भवति स्म । अपि च एनं सर्वथा वृक्षाणां संवर्धनार्थं प्रेरयति स्म । यथा मया तव पालनं कृतं तथा त्वया जागरूकतया वृक्षाणां पालनं कर्तव्यम् इति वृक्षाः स्वयमातपे स्थित्वा बोधयति स्म । “वृक्षारोपणेन माता पृथिवी प्रसन्ना भवति, उपकरिष्यन्ति । लोकाय छायां दास्यन्ति । वृक्षाः अस्माकं स्वास्थ्यलाभाय बहुधा ते अस्मभ्यं स्वच्छां मृत्तिकां, स्वच्छं जलं, स्वच्छं वायुं च प्रयच्छन्ति । यदि वयं यथेच्छं वनानां कर्तनं कुर्मः तर्हि पृथिवी उष्णा भवति, परिसराः कलुषिताः समुद्रस्य उद्वलज्जलं पृथिव्यां प्रसरिष्यति, जनाः सङ्कटग्रस्ताः भवन्ति” इति अनुदिनं प्रबोधयति स्म । तया प्रभावितः केसरसिंहः स्वस्य अध्ययनेन सह वृक्षारोपणं तेषां संवर्धनेन लोकस्य संरक्षणं विधास्यामि इति दृढनिश्चयम् अकरोत् ।

वृक्षरक्षिका पितामही Summary in English

Introduction

Vriksharakshika Pitamahi is a story from Padma Sastri’s Sanskritakathasatakam Part One. The author wrote hundred stories in two parts. Sri Padma Sastri was born in 1935 in Uttara Pradesh. He wrote more than 20 books, which include Cin-ema Satakam, Viswakatha Satakam etc. He writes simple Sanskrit.

वृक्षरक्षिका पितामही Summary in Telugu

కవి పరిచయం

‘వృక్షరక్షికా పితామహి’ అనే పాఠ్యభాగాన్ని పద్మశాస్త్రిగారు రచించారు. ఈ పాఠ్యభాగం వారు రచించిన సంస్కృత కథా శతకంలోని ప్రథమ భాగంలో ఉంది. విద్వాంసుడైన ఇతడు సంస్కృత కథా శతకాన్ని రెండు భాగాలుగా రచించాడు. రెండు భాగాల్లో కలిపి వంద కథలు ఉన్నాయి. పద్మశాస్త్రిగారు. 1935వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో జన్మించారు. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రభుత్వ శిక్షా విభాగంలో అధికార పదవిలో ఉన్నారు.

రాజస్థాన్ సాహిత్య అకాడమీ నుండి సన్మానం పొందారు. ‘లేనినామృతం’ అనే కావ్యాన్ని రచించారు. మరియు సినేమా శతకం, విశ్వకథా శతకం, పద్మపంచతంత్రం, బంగ్లాదేశ విజయ: మొదలైన ఇరవైకి పైగా గ్రంథాలను రచించారు. అన్ని గ్రంథాలను సరళ సంస్కృత భాషలో రచించారు. ఆధునిక కాలంలో సంస్కృత భాష అంతట వ్యాప్తి చెందడానికి కృషి చేశాడు.

సారాంశము

కాశ్మీర దేశంలో ఒకానొక గ్రామంలో కేసరసింహుడు అనే పేరుగల యువకుడు ఉన్నాడు. అతని తల్లిదండ్రులు, నాయనమ్మ వ్యవసాయ పనులు చేస్తూ, పశువులను కాపలా కాస్తూ, చెట్ల పండ్లను అమ్ముతూ జీవితాన్ని గడుపుతున్నారు. కేసరసింహుని యొక్క నాయనమ్మ అయితే మొక్కలను నాటడం, వాటిని రక్షించడం, పెంచడం అనే పనుల్లో మునిగిపోయేది. అంతేగాదు చెట్లను పెంచడానికి ప్రేరేపిస్తుంది. తాను ఎలా చెట్లను కాపాడుతుందో అదేవిధంగా జాగ్రత్తగా చెట్లను రక్షించాలని బోధించేది. మొక్కలను నాటడంవల్ల భూమాత ప్రసన్నురాలౌతుంది. చెట్లు తాము ఎండలో ఉంటూ ఇతరులకు చల్లని నీడను ఇస్తుంటాయి. ఆ చెట్లు ఆరోగ్యపరంగా మనకు ఉపయోగపడుతున్నాయి.

అవి మనకు స్వచ్ఛమైన మట్టిని, స్వచ్ఛమైన నీటిని, వాయువును ఇస్తుంటాయి. ఒకవేళ మనం యధేచ్ఛగా చెట్లను నరికినట్లైతే భూగోళం వేడెక్కుతుంది. పరిసరాలు కలుషితంగా మారుతాయి. సముద్రంలో జలాలు ముందుకు వస్తాయి. జనాలు ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. ఇలాంటి విషయాలను మనకు చెట్లు ఉపదేశిస్తుంటాయి. ఈ విషయాలతో కేసరసింహుడు ప్రభావితుడు అయ్యాడు. మొక్కలను నాటాలని, వాటిని పోషించాలని, రక్షించాలని నిశ్చయించుకున్నారు.

కాశ్మీర దేశంలో ఒక రైతు కుటుంబం ఉండేది. వారంతా పశుపోషణ, పండ్లను అమ్మటం వంటి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రైతుకు కేసరసింహుడు అనే -కుమారుడు ఉన్నాడు. అతని నాయనమ్మ మొక్కలను నాటడం, వాటిని పోషించడం వంటి పనులు చేసేది. ఒకరోజు కేసరసింహునికి పక్షులు కొరికిన పండ్లను తినటానికి ఇచ్చింది. పెద్ద అయిన తరువాత పండ్లను అమ్మి డబ్బు సంపాదించే సమయానికి మంచి పండ్లు తిందువుగాని అని చెప్పింది.

కేసరసింహుడు కూడా నాయనమ్మ మాటలతో మార్పు చెందాడు. మొక్కలను నాటడం ఆరంభించాడు. ఐదు సంవత్సరాల తరువాత నాయనమ్మ చనిపోయింది. కేసరసింహుడు చాలా విచారించాడు. ఒకరోజు రాత్రి కలలో కేసరసింహునికి కలలో నాయనమ్మ కనిపించింది. కేసరసింహుడు ఆమెను కౌగిలించుకొని ఇంటికి రమ్మని కోరాడు. దానికి అంగీకరించక ఓదార్చింది. ఒకసారి కలలో నాయనమ్మ ముసలిదానిగా కాక యువతిలా కన్పించింది. నాయనమ్మ మాటలతో కేసరసింహుడు మొక్కలను నాటడం, పెంచే విషయంలో నిమగ్నుడైనాడు.

ఒకరోజు ఆమె అతనికి కలలో కనిపించింది. ఆమెతోపాటు ఇద్దరు దేవకన్యలు కూడా వచ్చారు. నాయనమ్మ అనేక పండ్లతో కూడిన ఒక వెండి పళ్ళాన్ని కేసరసింహుని ముందు ఉంచింది. ఆమె తెల్లని సింహాసనంపైన కూర్చొని తెల్లని వస్త్రాలతో దేవకన్యలా ఆమె అతడికి కన్పించింది. చెట్ల వల్ల అందరికి మంచి గాలి, మంచి మట్టి లభిస్తుంది. ఆ తరువాత ఆమె రథం ఎక్కి వెళ్ళింది. దేవకన్య ఆమెను అనుసరించారు.

మొక్కలను మనం నాటాలి. వాటిని మనం రక్షించాలి. అంతేగాని చెట్లను విచక్షణారహితంగా నరక కూడదు. దీనివల్ల భూమి మీద ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మానవులు ఎల్లప్పుడు పర్యావరణ పరిస్థితులపై అధ్యయనం చేయాలి. లేకపోతే మానవాళి మనుగడ కష్టమౌతుంది.

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 5 वृक्षरक्षिका पितामही

अनुवादः (అనువాదములు) (Translations)

कश्मीरस्योपत्यकायां कृषकस्य पुत्रः केसरसिंहो न्यवसत् । तस्य पितरौ पशून् पालयित्वा फलानि विक्रीय च कार्यमचालयताम् । केसरसिंहस्य पितामही सर्वदा कार्ये व्यापृता तिष्ठति । वृक्षारोपणमासीत् तस्या अभिरुचिः । शीतर्तौ सा वृक्षाणामुपरि घासमाच्छादयति येन हिमकणेभ्यो वृक्षाणां रक्षा भवति स्म । पशुभ्यो वृक्षान् रक्षितुमपि सा सर्वदा प्रयतते ।

यदा कदा केसरसिंहो वृक्षेभ्यो लघुशाखाः पृथक् करोति स्म । तद्वीक्ष्य पितामही दुःखिता सती तं निर्भर्त्सयति स्म । सा कथयति स्म – “यथा मया तव पालनं कृतं तथैव वृक्षाणामेतेषामपि । केसरसिंहः प्रत्युवाच – “त्वन्तु वृक्षाफलानां विक्रयं करोषि । अस्मत्कृते तु पक्षिणा – मुच्छिष्टफलान्यवशिष्यन्ते” । पितामही ब्रूते – “केवलं फलैः उदरं पूरयितुं न शक्यते, फलानि विक्रीयान्नमेतदर्थमेव क्रीयते चास्माभिः । त्वं युवा भूत्वा यदा अन्नोत्पादने समर्थो भविता तदा प्रभृति नाहं फलानां विक्रयं करिष्यामि ” ||

కాశ్మీర దేశంలో ఒక రైతు పుత్రుడు ఉన్నాడు. అతని పేరు కేసరసింహుడు. అతని తల్లిదండ్రులు పశువులను కాస్తూ, పండ్లను అమ్ముతూ ఉండేవారు. కేసరసింహుని యొక్క నాయనమ్మ ఎల్లప్పుడు పనిలో నిమగ్నురాలై ఉండేది. మొక్కలు నాటడంలో ఆమెకు అభిరుచి. చలికాలంలో ఆమె చెట్లపై పడే మంచు బిందువుల నుండి చెట్లను కాపాడటానికి వాటిపై గడ్డి కప్పేది. పశువులు మొక్కల్ని పాడుచేయకుండా ఆమె వాటిని కాపాడుతూ ఉండేది.

ఎప్పుడెప్పుడు కేసరసింహుడు చెట్ల కొమ్మలను విరిచినా ఆమె బాధపడేది. ఆ సమయంలో ఆమె అతడితో – “నాయనా ! నిన్ను నేను ఎలా పెంచానో అదేవిధంగా మొక్కలను పెంచాలి”. అని చెప్పింది. అది విని కేసరసింహుడు “నీవు చెట్లకు కాసిన పండ్లను అమ్ముతావు. నాకు మాత్రం పక్షులు తిన్నవి ఉంచుతావు’ అని పలికాడు. వెంటనే నాయనమ్మ – “నాయనా ! కేవలం పండ్లతో కడుపును నింపుకోవడం సాధ్యంకాదు. పండ్లను అమ్మి అన్నము మొదలైన ఆహార పదార్థాలను తయారుచేసుకోవడం సాధ్యం అవుతుంది. నీవు యువకుడవై ఆహారాన్ని ఉత్పత్తిచేసే స్థాయికి వచ్చినప్పుడు నేను పండ్లను విక్రయింపను” అని పలికింది.

Kesara Simha, a son of a farmer, lived in Kashmir valley. Rearing cattle, and selling fruits, his parents passed days. Kesara Simha’s grandmother was always engaged in work. She was interested in planting trees. During winter, she would cover the trees with grass to protect them from snow. She always tried to protect the trees from cattle also.

Sometimes Kesara Simha would cut the small branches of the trees. On seeing this, his grandmother would become sorrow-ful, and chide him. She said, “Just as I take care of you, so also of these trees”. Kesara Simha replied, ‘You sell the fruits of the trees. For us the fruits eaten by birds remain”. Grandmother said, You cannot fill your stomach with fruits only. Hence, we sell fruits and buy rice for that purpose. When you become young, and be able to grow rice, then I will stop selling the fruits”.

“यदि त्वं फलानि खादितुमिच्छसि चेत् तर्हि वृक्षारोपणं कुरु । अनेन त्वं पुण्यभागपि भविता माता पृथिवी अनेन प्रसन्ना भवति । इत्थं फलानि, पुष्पाणि, काष्ठान्यपि प्राप्यन्ते | वृक्षच्छायायां परिश्रान्तो जनः सुखं लभते” । केसरसिंहः पितामह्याः वचनं निशम्य नितरां प्रभावितोऽभवत् । स वृक्षाणां पर्यवेक्षणे तस्याः साहाय्यमप्यकरोत् नवीनान् वृक्षानप्यारोपयत् । पञ्चवर्षानन्तरं पितामही दिवङ्गता । तदा सा षोडशवर्षदेशीयश्चासीत् । पितामहीं स्मृत्वा स रोदिति स्म । एकदा स्वप्ने स पितामहीमपश्यत् । तामालिङ्ग्य स भृशं रुरोद । तस्य नेत्राभ्यामश्रूणि न्यपतन् ।

इत्थं प्ररुदन्तं केसरसिंहं विलोक्य पितामही प्राह – “पुत्र ! अलं रुदितेन । पश्य, नाहं मृता, मम शरीरं जर्जरमभूदतो मया नूतनं शरीरं धारितम्” | केसरसिंहेन दृष्टं यत्तस्य पितामही युवती दृश्यते सम्प्रति । स प्राह पितामही ! गृहं चल, त्वया विना शून्यमिव प्रतीयते मम गृहम् । तव कराभ्यामारोपिता वृक्षाः सर्वदा तव स्मृतिं कारयन्ति ।

ఒకవేళ నీవు పండ్లను తినాలని ఇష్టపడితే అప్పుడు ముందుగా చెట్లను నాటడం మొదలుపెట్టు. దీనివల్ల నీకు పుణ్యం కూడా కలుగుతుంది. దాంతో భూమాత కూడా ప్రసన్నురాలౌతుంది. ఈవిధంగా పండ్లు, పూలు, కట్టెలు పొందవచ్చు. అలసట పొందిన ప్రజలు చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటారు” అని పలికింది. కేసరసింహుడు నాయనమ్మ మాటలు విని మిక్కిలి ప్రభావితుడు. అయ్యాడు.

చెట్లను సంరక్షించే విషయంలో నాయనమ్మకు బాగా సహకరించాడు. కొత్త మొక్కలను కూడా నాటినాడు. ఐదు సంవత్సరాల తరువాత నాయనమ్మ మరణించింది. ఆ సమయంలో కేసరసింహుని వయసు పదహారు సంవత్సరాలు. నాయనమ్మను తలచుకొని అతడు దుఃఖించాడు. ఒకసారి నాయనమ్మ అతని కలలో కన్పించింది. ఆమెను కౌగిలించుకొని మిక్కిలిగా దుఃఖించాడు. ఆ సమయంలో అతని కన్నుల నుండి కన్నీళ్ళు వచ్చాయి.

ఈ విధంగా దుఃఖిస్తున్న కేసరసింహునితో నాయనమ్మ – “నాయనా ! ఎందుకు ఏడుస్తున్నావు ? నీవు ఏడవవద్దు. నేను మరణించలేదు. నా శరీరంలో బలం తగ్గినందున నేను మరొక శరీరంలో చేరాను” అని పలికింది. ఆ సమయంలో అతడి నాయనమ్మ వృద్ధురాలుగా కాకుండా యువతిగా కనిపించింది. పిమ్మట అతడు నాయనమ్మతో- “నాయనమ్మా ! నీవు ఇంటికి రా ! నీవు లేకపోతే ఇంటిలో వెలితిగా ఉంది నీ చేతులతో నాటిన మొక్కలు నిన్ను గుర్తుకు తెస్తున్నాయి.” అని పలికాడు.

“If you want to eat fruits, then plant trees. You will get merit also by that. Mother Earth will be pleased. By that, we can get fruits, flowers and wood too. People take rest under the shade of the trees.” Kesara Simha was very much influenced by those words of his grandmother. He helped her in taking care of the trees. He planted new trees also. Five years later grandmother died. Then he was sixteen years old. He mourned a lot thinking about his grandmother. One night, he saw her in his dream. He hugged her, and wept inconsolably. Tears dropped from his eyes.

Grandmother said to Kesara Simha who was weeping like that. “Son, don’t cry. See, I am not dead. As my body became old, I took a new one.” Kesara Simha observed that his grandmother looked young. He asked, “Grandmother, let us go home. -Without you, I feel vacuum in the house. The trees you planted with your hands bring back your memories”.

पितामही प्रोवाच – “सम्प्रति यत्राहं निवसामि तस्मान्नाहमागन्तुं शक्रोमि । त्वं प्रत्यहं नूतनान् वृक्षानारोपय, येन त्वं मां विस्मरिष्यसि । अयमेव संसारस्य क्रमः” । इत्युक्त्वा पितामही तिरोहिताऽभवत् । केसरसिंहस्य निद्राभङ्गो जातः । उत्थाय तेन वृक्षाणां परिचर्या प्रारब्धा । अन्यदा पितामही स्वप्रे पुनरागता । तया सह द्वे देवकन्ये चास्ताम् । पितामही रजतस्थाल्यां अनेकविधान्यद्भुतानि फलानि तत्समक्षमुपस्थापितवती । केसरसिंहः फलमेकमादाय खादितुं लग्नः । तेनाद्यावधि एवंविधं सुस्वादुफलं न भक्षितमासीत्कदाचिदपि । तदैव तस्य निद्रा भग्ना |

నాయనమ్మ అతడితో “నాయనా ! ప్రస్తుతం నేను ఉన్న ప్రదేశం నుండి రాలేను. నీవు ప్రతిరోజు కొత్త కొత్త మొక్కలను నాటుతూ ఉండుము. దానివల్ల నీవు నన్ను మరచిపోగలవు. ఇదే జీవన విధానం” అని పలికింది. ఈ విధంగా పలికి నాయనమ్మ తిరిగి వెళ్ళిపోయింది. కేసరసింహునికి నిద్రాభంగం అయింది. నిద్ర నుండి లేచి చెట్లకు పరిచర్యలు చేయడం మొదలుపెట్టాడు. మరుసటిరోజు మరల నాయనమ్మ కలలో కనిపించింది. ఆమెతోపాటుగా ఇద్దరు దేవకన్యలు కూడా వచ్చారు. నాయనమ్మ అనేక విధములైన పండ్లతో ఉన్న వెండి పళ్ళాన్ని అతని ముందు ఉంచింది. కేసరసింహుడు ఒక పండును తీసుకొని తినటం మొదలుపెట్టాడు. ఆ పండు యొక్క రుచి ఇంతకు ముందు తాను ఎప్పుడూ చూడలేదు. వెంటనే అతనికి నిద్రాభంగమై మేల్కొన్నాడు.

Grandmother said. “Now I cannot leave the place where I live. You plant new trees so that you forget me. This is the process of the world.” Having said so, she disappeared. Kesara Simha woke up. He started to take care of the trees after getting up. On another day, grandmother again appeared in his dream. There were two divine damsels with her. Grandmother placed a silver bowl with many wonderful fruits in front of him. Kesara Simha took one fruit and started to eat. He never tasted such a fruit till then. Then he woke up.

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 5 वृक्षरक्षिका पितामही

भूयान् समयो व्यतीतः । केसरसिंहः फलानि विक्रीय प्रभूतं धनमर्जितवान् । स भृशं श्रममप्यकरोत् । स व्यचारयत् बहूनि दिनानि व्यतीतानि स्वप्ने न दृष्टा पितामही । तस्यामेव रात्रौ पितामहीं दृष्टवानयम् । सा हिमशुभ्रवस्त्रावृता श्वेतसिंहासने समुपविष्टा देवकन्येव प्रतीयते स्म । केसरसिंहस्तां प्रणनाम | सा स्नेहेन प्रावोचत् – “अतीव प्रसन्नाहं सम्प्रति । वृक्षारोपणं कृत्वा त्वया सुकर्म कृतम् । अद्यारभ्य ग्रामेऽस्मिन् रोगा नागमिष्यन्ति । केसरसिंहः प्राह – “पितामहि ! न मया भैषजवृक्षाः समारोपिताः, कथं तर्हि रोगा न भविष्यन्ति” । पितामही प्रोवाच – पुत्र ! वृक्षेभ्यो वयं शुद्धं वायुं प्राप्स्यामः । येन स्वास्थ्यलाभो भवति । सहसा सा तालिकावादनमकरोत् । तदैव द्वे देवकन्ये समुपस्थिते । सा प्रोवाच – “दर्शय मत्पौत्रं हरितनगरं श्वेतपर्वतञ्च । देवकन्ये तालिकावादनमकुरुताम् । सहसा तत्र श्वेताश्वसंयुतः श्वेतरथः समुपस्थितः । देवकन्ये सहैव प्राचलताम् । मार्गे स्वच्छाः नद्यो निर्झराः प्रावहन् । सर्वत्र पुष्पफलसंकुला वृक्षा हिमाच्छादिताः पर्वताश्चासन् तत्र ।

చాలాకాలం గడిచింది. కేసరసింహుడు పండ్లను అమ్మి ఎంతో ధనాన్ని సంపా దించాడు. అతడు ఎంతో శ్రమపడ్డాడు. చాలా రోజులు గడిచినా అతనికి కలలో నాయనమ్మ కనిపించలేదు. కాని ఆరోజు రాత్రి నాయనమ్మ కలలో కనిపించింది. ఆమె తల్లిని సింహాసనంపైన కూర్చుని తెల్లని వస్త్రాలతో దేవకన్యలా ఆమె కనిపించింది. కేసరసింహుడు ఆమెకు నమస్కరించాడు. నాయనమ్మ చాలా ప్రసన్నంగా ‘నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు చాలా చెట్లు నాటి చాలా మంచిపని చేశావు. ఇక నుండి గ్రామంలో అనారోగ్యం ఉండదు” అని పలికారు. ఈ మాటలు విని కేసరసింహుడు “నాయనమ్మా ! నేను వైద్య సంబంధమైన మొక్కలు నాటలేదు.

అనారోగ్యం లేకుండా ఎలా ఉంటుంది ? అని పలికారు. అది విని నాయనమ్మ “ఓరీ ! చెట్ల నుండి మన ఆరోగ్యానికి అవసరమైన స్వచ్ఛమైన గాలి వస్తుంది”. అని చెప్పి చప్పట్లు కొట్టగానే ఇద్దరు దేవకన్యలు వచ్చారు. వారు రాగానే మనుమడికి పచ్చటి నగరాన్ని, తెల్ల పర్వతాన్ని చూపండి. అప్పుడు దేవకన్యలు చప్పట్లు కొట్టగానే తెల్లని గుర్రాలతో ఉన్న తెల్లని రథం కనబడింది. దేవకన్యలు కూడా ఆ రథాన్ని మంచుతో కప్పబడిన అనుసరిస్తున్నారు. మార్గంలో స్వచ్ఛమైన నదులు ప్రవహిస్తున్నాయి. పర్వతాలు, పుష్పాలతో కూడిన చెట్లు మార్గంలో ఉన్నాయి.

Much time passed. Kesara Simha earned a lot of money by selling fruits. He worked very hard. He spent many days. Grand-mother was not seen in dreams. However, on that day itself he saw her in his dream. She sat on a throne wearing snow white clothes, and looked like a celestial damsel. Kesara Simha bowed to her. She spoke affectionately, “I am very much pleased today. By planting trees you did a meritorious deed.

From today onwards there will not be any disease in this village”. Kesara Simha said, “Grandmother, I have not planted any medicinal plants. Then how is it possible that there will not be any diseases?” Grandmother replied, “Son, we get pure air from trees. By that, there will be the benefit of health”. She clapped her hands. At once two nymphs appeared. She said to them, “Show my grandson the green wood and white mountain”. The nymphs clapped their hands. Immediately there came a white chariot having white horses. He went along with the nymphs. On the way, clear streams and rivers flowed. Everywhere there were trees full of flowers and fruits. Snow covered mountains were also there.

केसरसिंहश्चातीव प्रसन्न आसीत् । पितामही पुनस्तमवदत् – “अस्मिन् संसारे वृक्षाणामेव प्राधान्यं वर्तते । वृक्षा एवास्मभ्यं स्वच्छां मृत्तिकां, स्वच्छं जलं वायुञ्च प्रयच्छन्ति । यदि वयं यथेच्छं वनानां कर्तनं करिष्यामस्तर्हि पृथिवी उष्णा भविष्यति, हिमानी द्रविता भविष्यति । समुद्रस्योद्वलज्ञ्जलं पृथिव्यां प्रसरिष्यति । संसारस्य जनाः संकटग्रस्ता भविष्यन्ति । अध्ययनबलेनैव त्वं सर्वं रहस्यं ज्ञास्यसि । अतः पठनमप्यावश्यकं वर्तते । सः पितामहीं प्रणनाम । पुनः श्रद्धया वृक्षारोपणे संलग्नः केसरसिंहः । दृढनिश्चयमकरोत्सः, यदहं वृक्षसंवर्धनेन संसारस्य संरक्षणं विधास्यामि ।

కేసరసింహుడు మిక్కిలి ప్రసన్నుడయ్యాడు. అతడి నాయనమ్మ మరల అతనితో ఈ సృష్టిలో వృక్షాలకు చాలా ప్రాధాన్యత ఉంది. చెట్లు మనకు మంచి మట్టిని ఇచ్చి మంచి గాలిని ఇస్తాయి. మనం స్వేచ్ఛగా అడవులను పాడుచేస్తే దానివల్ల భూమిపై ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. హిమాలయ పర్వతాలు కరుగుతాయి. సముద్రాలు తమ పరిధిని దాటి ముందుకు వచ్చి ఊళ్ళల్లోకి ప్రవహిస్తాయి.

ఈ పరిణామాలను అధ్యయనం చేస్తే నీకు రహస్యం మొత్తం తెలుస్తుంది. పరిస్థితులను అధ్యయనం చేయాలి. తరువాత అతడు నాయనమ్మకు నమస్కరించాడు. పిమ్మట కేసరసింహుడు చెట్లను నాటే విషయంలో మిక్కిలి శ్రద్ధ చూపాడు. అప్పటి నుండి అతడు చెట్లను నాటే విషయంలో, వాటిని పెంచే విషయంలో దృఢ నిశ్చయాన్ని తీసుకున్నాడు.

Kesara Simha was very much pleased. Grandmother said to him again, ‘Trees are the most important ih this world. Trees alone give us pure soil, water and air. If we cut woods indiscriminately, then the earth will heat up; snow will melt; the ocean will flood the earth; people in the world would be put to difficulty. You know all the secrets by the strength of study only. Hence, education is also necessary”. He bowed to grandmother. Kesara Simha was engaged in planting trees with devotion again. He made a firm decision that he would guard the world by planting trees.