TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 4th Lesson The Nobel Nature Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 4th Lesson The Nobel Nature

Annotations (Section A, Q.No. 2, Marks: 4)

Question 1.
It is not growing like a tree.
In bulk, doth make Man better be;
Answer:
Introduction:
These are the opening lines of the impressive poem, ‘The Noble Nature’ written by Ben Jonson. He is regarded as the second most popular of English dramatists, after Shakespeare.

Context & Explanation:
The poet employs examples from flora to drive home his point. He straight away introduces the main idea how to become a better man. But, mere bulk doesn’t make one great. Smartness, even in small measure, impresses and impacts everyone. Neither long life nor large size can help one attain nobility. Quality counts more than quantity. Motherwords, matter matters, not the magnitude!. To explain this, the poet compares man to both an Oak tree and a Lily.

Critical Comment:
The poem seeks to explain what makes Man noble in his life.

కవి పరిచయం :
ఈ వాక్యాలు బెన్ జాన్సన్ గారు రచించిన మనస్సుకి ఆకర్షవంతమైన పద్యం The Noble Nature’ లోని ప్రారంభ వాక్యాలు. షేక్స్పియర్ తర్వాత, రెండవ ప్రసిద్ధిగాంచిన ఆంగ్ల నాటకకర్తగా గుర్తింపు
పొందాడు.

సందర్భం :
మనిషి జీవితంలో గొప్పగా ఎలా అవుతాడో వివరించటానికి ప్రయత్నిస్తున్నాడు.

వివరణ :
తన అభిప్రాయాన్ని చెప్పటానికి పుష్పాలను ఉదాహరణగా వినియోగిస్తున్నాడు. ఉన్నతమైన వ్యక్తిగా ఎలా గుర్తింపు పొందుతాడో మనిషి వివరిస్తున్నాడు. అయితే కేవలం పెద్ద పరిమాణం ఒకరిని గొప్పవారుగా చేయదు. చక్కటి చురుకుదనం, చిన్నపాటిగా అయినా, అందర్నీ ఆకర్షిస్తుంది. సుదీర్ఘ జీవితం కానీ పెద్ద ఎదుగుదల కానీ, ఒక వ్యక్తి గొప్పగా ఎదగటానికి సహాయపడుతుంది. పరిమాణం కాదు మనిషికి గుణం ముఖ్యం. ఇంకా చెప్పాలంటే విషయం ముఖ్యం. పరిమాణం కాదు. ఈ విషయం వివరించటానికి, కవి మనిషిని సింధూర మ్రానుతో మరియు కలువపువ్వుతో పోల్చుతాడు.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

Question 2.
A lily of a day
Is fairer far in May.
Answer:
Introduction :
These beautiful lines are taken from the poem, ‘The Noble Nature’ written by Ben Jonson. He is regarded as the second most popular of English dramatists, after Shakespeare. As a poet, he proved his expertise with his lyrics.

Context & Explanation :
Leading a meaningful life makes it noble, Jonson asserts. He employs analogies from nature. The lily flowers in May, flourishes for a day and shines for a short while, Yet, it pleases many. Beauty-even in little measures fills hearts with thrills. It’s life is meaningful. Similarly, a person’s life is meaningful only if he does some acts of benefaction.

Critical Comment:
The poet highlighs the qualities that a man must possess to be considered as noble. To explain this, he compares man to both an oak tree and a lily.

కవి పరిచయం :
ఈ అందమైన వాక్యాలు బెన్ జాన్సన్ గారు రచించిన మనస్సుకి ఆకర్షవంతమైన పద్యం The Noble Nature’ అను పద్యం నుండి గ్రహించబడినవి. షేక్స్పియర్ తరువాత మరొక గొప్ప ఆంగ్ల నాటక కర్తగా పేరుగాంచాడు. కవిగా తన పద్యాల ద్వారా తన గొప్పతనాన్ని చాటుకున్నాడు.

సందర్భం :
గొప్ప వ్యక్తిగా చెప్పుకోవటాన్ని మనిషికి ఉండవలసిన లక్షణాలు గురించి వివరిస్తున్నాడు. ఈ విషయాన్ని విశదీకరించటానికి మనిషిని సింధూర మ్రానుతో మరియు చిన్న కలువపుష్పంతో పోల్చుతున్నాడు. వివరణ : అర్థవంతమైన జీవితాన్ని కొనసాగించడమే గొప్పతనం అని స్థిరంగా చెప్తున్నాడు.

ప్రకృతిలోని సాదృశ్యాలను ఉపయోగిస్తున్నాడు. కలువ పుష్పం ‘మే’ నెలలో పూస్తుంది. ఒక రోజే ఉంటుంది. క్షణకాలం వికసిస్తుంది. అయినప్పటికీ, చాలామందిని ఆనందింపజేస్తుంది. అందం క్షణికమైనదైనా, తాత్కాలికమైనదైనా మనస్సులను రంజింపజేస్తుంది. అలా దాని జీవితం అర్థవంతమైంది. అదేవిధంగా, మనిషి జీవితం కూడా సార్థకమౌతుంది, మనిషి కొంత మంచి చేసినప్పటికీ తన జీవితంలో. కావున ఎంతకాలం బ్రతికామన్నదికాదు. ఎలా బ్రతికామన్నది ముఖ్యం.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

Question 3.
It was the plant and flower of light.
Answer:
Introduction:
This line is taken from the poem, The Noble Nature penned by Ben Jonson. He is regarded as one of the major dramatists and poets of the Seventeenth Century.

Context & Explanation:
The poem says leading a meaningful life even for a short while is worthier than leading a long life with neither charm nor value. The core meaning of the poem centres round this single idea. The lily plant has a short life. It blooms in May and is very beautiful. Although the flower has the life span of a day and falls and dies by nightfall, it spreads beauty and delight in that short period. The poet feels, that a meaningful life like a lily flower though short is what makes a man noble. Even though a man’s life is short, it can be a perfect life.

Critical Comment:
The poet advises one to lead a meaningful life-of light-like that of a lily.

కవి పరిచయం :
ఈ వాక్యం బెన్ జాన్సన్ వ్రాసిన ‘The Noble Nature’ అను కావ్యం నుండి గ్రహించబడింది. 17వ శతాబ్దంలో ఒక ప్రధాన నాటకకర్తగా మరియు కవిగా పేరుగాంచాడు.

సందర్భం :
కలువ పుష్పంలాంటి కాంతివంతమైన, సార్థకమైన జీవితాన్ని గడపమని ప్రతిఒక్కరికి కవి సలహా ఇస్తున్నాడు.

వివరణ :
ఎలాంటి విలువ, గుర్తింపులేని సుదీర్ఘ జీవితంకంటే సార్ధకమైన జీవితం కొంతకాలం గడిపినా అది విలువైందని కవి చెప్తున్నాడు. ఈ ఆలోచనతోనే పద్యం అంతా నిండియుంది. కలువ పుష్పం చాలా తక్కువ కాలం జీవిస్తుంది. ‘మే’ నెలలో వికసిస్తుంది. ఇది చాలా అందమైంది. ఇది ఒక్కరోజులోనే వాడిపోయినా, క్షణంలోనే అందాన్ని మరియు కాంతిని వెదజల్లుతుంది. అలాంటి సార్థకమైన జీవితం క్షణికమైనా, మనిషికి గొప్పవాడుగా గుర్తింపు తెస్తుంది అంటాడు. అలా కలువ పువ్వులాంటి జీవితం క్షణికమైనా, అది పరిపూర్ణ జీవిత.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

Question 4.
And in short measures life may perfect be.
Answer:
Introduction:
This is the concluding line of the beautiful lyric, The Noble Nature written by Ben Jonson. He is very well known for his comedy of humours like Every Man in His Humour.

Context & Explanation:
The poet talks about what makes a man noble. He compares man to a sturdy oak and to a delicate lily in order to do this. He says that a person doesn’t become great or honourable by having long life or huge body. His greatest is analysed by his deeds. And to make man better or life perfect, the poet advises one to dead a meaningful life of light-like that of a lily. Thus, the focus of the poem is clearly on making man better. A person’s life is meaningful only if he does some acts of benefaction. Otherwise life is meaningless.

Critical Comment:
Leading a meaningful life makes it noble, Jonson asserts. He employs analogies from nature.

కవి పరిచయం :
ఇది బెన్ జాన్సన్ వ్రాసిన అందమైన గేయం The Noble Nature’ లోని ముగింపు వాక్యం. ఇతని Every Man in His Humour అను comedy of humours లో ప్రసిద్ధిగాంచాడు.

సందర్భం :
సార్థకమైన జీవితం వ్యక్తిని గొప్పవాడిని చేస్తుంది అంటున్నాడు. ప్రకృతిలోని సాదృశ్యాలను ఉపయోగించి తన భావాన్ని చెప్తున్నాడు. ఏది మనిషిని గొప్ప పరిపూర్ణున్ని చేస్తుందో కవి చెప్తున్నాడు. దృఢమైన పెద్ద సింధూర వృక్షంతోను మరియు మృదువైన కలువ పుష్పంతో మనిషిని పోల్చుతున్నాడు. సుదీర్ఘకాలం జీవించడం లేదా భారీ శరీర ఆకారం కలిగి ఉండడం వల్ల మనిషి గొప్పవాడు లేదా గౌరవనీయుడు కాలేడు అంటున్నాడు.

అతని కార్యాల వలన అతని గొప్పతనం విశ్లేషించబడుతుంది. ఒక మనిషి గొప్పవాడు లేదా గొప్ప పరిపూర్ణ జీవితం కొరకు కలువ పుష్పం లాంటి సార్థకమైన అందమైన జీవితంను కొనసాగించాలని కవి సలహా ఇస్తున్నాడు. అలా మనిషిని గొప్ప గౌరవవంతుడిని చేయటం మీదనే కావ్యం దృష్టంతా ఉంది. ఎంతోకొంత ఉపకారం చేస్తేనే మనిషి జీవితం సార్థకమౌతుంది. లేదంటే మనిషి జీవితానికి అర్థంలేదు.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

వివరణ :
అర్థవంతమైన జీవితమే ఆదర్శవంతమైందని నేచర్ ద్వారా జాన్సన్ వివరిస్తున్నాడు.

Paragraph Questions & Answers (Section – A, Q.No. 4, Marks: 4)

Question 1.
Discuss the aptness of the title “The Noble Nature” to the poem. *(Imp, Model Paper)
Answer:
The Noble Nature is one of the most popular lyrics of Ben Jonson. He is regarded as one of the major dramatists and poets of the Seventeenth Century. In this poem, he seeks to explain what makes man’s life noble. The core meaning of the poem centres around this single idea. In just ten lines of the poem, the poet says twice. Man better be; and life perfect be.
TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature 2
And to make Man better or life perfect, he advises one to lead a meaningful life of light-like that of a lily. Thus, the focus of the poem is clearly on making Man better. To explain this point, examples of the oak and the lily are used. Hence, the title, The Noble Nature, suits the poem well. The poem says leading meaningful life even for a short while is worthier than leading a long life with neither charm nor value.

బెన్ జాన్సన్ గారి ప్రసిద్ధిచెందిన గేయాలలో ‘The Noble Nature’ గేయం ఒకటి. ఇతడు 17వ శతాబ్దంలో ప్రసిద్ధిగాంచిన నాటకకర్త మరియు కవి. ప్రస్తుత పద్యంలో, మనిషి జీవితం గొప్పదిగా చేసేది ఏమిటో వివరించటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ఒక్క విషయం చుట్టూనే ప్రధాన అర్థం కేంద్రీకృతమైంది. పది లైన్లులో కవి రెండు సార్లు ‘Man better be; and life perfect be’ అని చెప్తున్నాడు. మనిషి గొప్పవాడు లేదా పరిపూర్ణ జీవితం కావాలంటే వ్యక్తి కలువ పుష్పం లాంటి వెలుగుతో, అందరితో సార్థకమైన జీవితాన్ని కొనసాగించాలని కవి సలహా ఇస్తున్నాడు.

అలా, మనిషిని గౌరవనీయుడిని చేయటంపైన ఈ పద్యం దృష్టి ఉంది. ఈ విషయాన్ని వివరించటానికి, పెద్ద సింధూర వృక్షం మరియు సుకుమారమైన కలువ పుష్పాలు ఉదాహరణకు ఉపయోగించాడు. కావున ‘The Nobel Nature’ అను పేరు ఈ పద్యానికి సరిగ్గా సరిపోతుంది. క్షణకాలమైనా, సార్థకమైన జీవితం గడపటం అనేది ఎలాంటి విలువ మరియు గుర్తింపు లేని సుదీర్ఘ జీవితం కంటే విలువైంది అని కవి చెప్తున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

Question 2.
Bulk does not make man better be. How does the Oak support this stand ?
Answer:
Ben Jonson’s poem, The Noble Nature is one of his most popular lyrics. This short poem discusses a noble thought in simple style. That profound message is expressed clearly with the help of example and images from nature. It highlights the point that equality counts more than quantity.

Growing physically like a bulky tree or living long like a sturdy Oak does not make a man noble being. The huge, strong a and aged Oak will soon become a lifelesss, ‘dry’ and withered piece of log. So too will be the fate of a man who is only blessed with long life and physical and material well being. Therefore, mere bulk doesn’t make Man better be. Matter matters, not the magnitude.

బెన్ జాన్సన్ ప్రసిద్ధిగాంచిన గేయాలలో ‘The Noble Nature’ కూడా ఒకటి ఈ చిన్న పద్యం గొప్ప ఆలోచనను చక్కటి శైలిలో వివరిస్తుంది. చక్కటి గూఢమైన సందేశాన్ని ప్రకృతిలోని చెట్లను, పుష్పములను ఉదాహరణలుగా చూపించి తెలియజేస్తుంది. పరిమాణం కాదు మనిషికి గుణం గొప్పదని తెలియజేస్తుంది. సింధూర వృక్షంలాగా పెద్ద మానులాగా పెరిగి 300 సం||లు నివసించితే మనిషి గొప్ప వ్యక్తి కాడు.

బలమైన, ఎత్తైన మరియు తరాల సింధూర మ్రాను ఎండిపోతుంది ఎలాంటి గుర్తింపు లేకుండా. అలానే, మనిషి కూడా కనుమరుగౌతాడు కేవలం సంపద, శరీర సౌష్టవం, సుదీర్ఘ జీవితం కలిగి ఉంటే. ఎలా బ్రతికామన్నది ముఖ్యం ఎంతకాలం కాదు. కావున, పరిమాణం మనిషిని గుణవంతుణ్ణి చేయదు. అతని వ్యక్తిత్వం అతన్ని గొప్పవాడ్ని చేస్తుంది.

Question 3.
Explain with example of the Lily that size matters not but beauty counts a lot.
Answer:
Ben Jonson, in the poem, The Noble Nature talks about what makes a man noble. He compares man to a sturdy Oak and to a delicate Lily in order to explain this point. The Lily plant has a short life. It blooms in May and is very beautiful.

Although, the flower has the span of a day and dies by nightfall it spreads beauty and delight in that short period the poet feels that a meaningful life like the Lily flower, though short, is what makes a man noble and even though a man’s life is short it can be perfect life. People will continue to talk good about him even after he is gone. This is what actually makes a man noble, thus, beauty counts a lot.
TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature 3
ఒక వ్యక్తిని ఏ విషయం గొప్పవాడిగా కీర్తింపజేస్తుంది ఈ పద్యంలో చెప్తున్నాడు. ఈ విషయాన్ని వివరించడానికి మనిషిని సింధూర మ్రానుతో మరియు సుకుమార కలువ పుష్పంతో పోల్చుతున్నాడు. కలువ జీవితం క్షణికమైంది. ఇది ‘మే’ నెలలో వికసించుతుంది. ఇది చాలా అందమైంది. ఒక్కరోజు మాత్రమే వికసించి అస్తమించినప్పటికీ, ఇది అందాన్ని మరియు ఆనందాన్ని అందిస్తుంది.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

క్షణకాలమైనప్పటికీ కలువ పువ్వు లాంటి సార్థకమైన జీవితం వ్యక్తిని గొప్పవాడిని చేస్తుంది. మనిషి జీవితం కొంతకాలమైన అలాంటి సార్థకమైన జీవితం అతడిని పరిపూర్ణుడిని చేస్తుంది. అతని మరణానంతరం సహితం జనం అతని మంచి గుణాన్ని గురించి చెప్పుకుంటారు. ఈలాంటి మంచి పనుల వలన, వ్యక్తిత్వం వలన మనిషి గొప్పవాడౌతాడు. కావున అందమైన పనులు చిన్నవైనా చాలా గొప్పవి.

The Nobel Nature Summary in English

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature 1

Ben Jonson is regarded as one of the major dramatists and poets of the Seventeenth Century. His poem The Noble Nature, one of his most popular lyrics. This poem is about the importance of noble nature in one’s life. The core meaning of the poem centres around this single idea. He compares man to a sturdy oak and to a delicate lily in order to explain this point.

Growing physically like a bulky tree or living long like a sturdy oak does not make a man noble being. The huge, strong and aged oak will soon become a lifeless, ‘dry’ and withered piece of log. So too will be the fate of a man who is only blessed with physical and material assets and long life. He will not remain for long in the minds of people around him.

However, the lily plant has a short life. It blooms in May and is very beautiful and perfect. It gives us light and happiness. It’s life is meaningful. Although it has the span of a day and withers by the night, it is appreciated for its beauty and delight in that short period.

Similarly if man does good during the short period he lives people will continue to talk good about him even after he is gone. This is what actually makes a man noble. The poet feels that a meaningful life like the lily flower, though short, is what makes a man noble. If means that a person’s life is meaningful only if he does some acts of benefaction. Otherwise his life is meaningless.

The Nobel Nature Summary in Telugu

17వ శతాబ్దపు నాటక కర్తలు మరియు కథలలో ఒక ప్రముఖుడిగా బెన్ జాన్సన్ పేరుగాంచాడు. ఇతని “The Noble Nature” అను గేయం ఇతని ప్రముఖ కావ్యాల్లో ఒకటి. వ్యక్తి జీవితంలోని గొప్పతనం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ఈ పద్యం తెలుపుతుంది. ఈ పద్యం యొక్క ప్రధాన అర్థం ఈ ఒక్క విషయంలో కేంద్రీకృతమైంది. ఈ విషయాన్ని ‘వివరించటానికి మనిషిని పెద్ద సింధూర వృక్షంతోను మరియు నాజూకైన కలువ పువ్వుతోను కవి పోల్చుతున్నాడు.

సింధూర మ్రాను లాగ ఎత్తుగా పెరగటం లేదా సుదీర్ఘకాలం జీవించటం వలన మనిషి గొప్ప గౌరవంతుడు కాడు. పెద్ద పరిమాణం, బలం మరియు ఎక్కువకాలం జీవించిన సింధూరమ్రాను చివరికి ఎండిపోయి, శుష్కించి పోతుంది. ఒక నరికివేసిన మొద్దులాగా అవుతుంది. అలాగే భౌతిక రూపం, సంపద, మరియు సుదీర్ఘ జీవనం కలిగి మనిషి పాత్ర కూడా అంతే. తన చుట్టూ ఉన్న జనం అతన్ని గుర్తుంచుకోరు.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

ఏదిఏమైనప్పటికీ, కలువపువ్వు క్షణకాలం బ్రతుకుతుంది. ఇది మే నెలలో వికసిస్తుంది. ఇది చాలా అందమైంది. మనకు కాంతిని మరియు ఆనందాన్నిస్తుంది. అలా దీని జీవితం సార్ధకమైంది. ఒక్క రోజు ఆయుష్షు కలిగినప్పటికీ దీని అందం మరియు ఆనందింపజేయటం వలన ఇది మెచ్చుకోబడుతుంది.

అదే విధంగా, మనిషి కూడా తన జీవితంలో మంచి పనులు చేస్తే, జనం అతని మంచి గురించి అతని మరణానంతరం సహితం మాట్లాడుకుంటారు. ఈ లక్షణమే మనిషిని గొప్పవాణ్ణిచేస్తుంది. కలువ పువ్వులాంటి సార్థకమైన జీవితం క్షణకాలమైనా సరే మనిషిని గొప్ప గౌరవనీయుణ్ణి చేస్తుంది. మనిషి జీవితం సార్థకమయ్యేది అతను ఏదైనా మంచి పనులు చేస్తేనే. లేదంటే మనిషి జీవితానికి అర్థంలేదు.

The Nobel Nature Summary in Hindi

सोलवीं सदी के विख्यात् नाटककार एंव कवि थे, बेन जानसन । प्रस्तुत पाठथांश ‘महोन्नत उदार स्वभाव’ ‘The Noble Nature’ लयेबरध गीत है, जिसमें अल्प शष्टों में अनल्प अर्थ निहित है । इसमें केवल 10 पंक्तियों में 72 शब्द रात्र हैं । लेकिन इसमें जो संदेश है । वह विश्वमानव की पुरोगति को दूसरी तरफ़ मोड़कर नए स्वर्ण लोक में ले जा सकाता है। सार्थकता, अच्छाई और खुशी को बढ़ानेवाला जीवन चाहे जितना अल्प, कालिक है, वह महोन्नत – उदात्त जीवन ही है । इसके लिए प्रथत्न करना चाहिए । नाम में महानता नहीं होती, काम में होती है । नाटककार बक बक नहीं कर रहे हैं, अपनी इस राम कहानी को संक्षेप में ‘बाँधना – मासा- ‘लाना’ कहकर समाप्त कर रहे हैं । वे पाठकों को वृक्ष – जगत् में ले जाकर अपना संदेश दे रहे हैं ।

जन सज्जन होने का मतलब पेड़ की तरह बढ़ना या मोटा होना नही है, बलूत (ओक) वृक्ष की तरह बढ़ता हुआ आसमान को छूना, तीन सौ साल जीना, सूखकर मुरझाना, मृतकाष्ठ (लॉग) झोना नही है ।

अच्छा जीवन माने लिली फूल की तरह मई में फूलकर चमकर, रात को मुरझाकर झड़ना है । फिरभी सभी जन लिली पौधे को फूल को प्रकाश और आनंद का प्रतीक मानते हैं। छोटे – छोटे परिमाणों में सौंदर्य देखते हैं । लघु विषयों में भी परिपक्व परिपूर्ष जीवन को और जीव को देखते हैं | सार्थकठा से रहना ही आदर्श है। अपरिमितता मे रहना आदर्श नही होता। आनंद देना ही महोन्नत उदार स्वभाव है ।

Meanings and Explanations

bulk (n) / balk / (బల్క) (monosyllabic) : size, quantity (usually large), mass, పరిమాణం, అధికభాగం , आकार
doth (v) / dp0 / (డోత్) (monosyllabic) : old form of ‘does’, ముగించుట , आदि की मादा
long (లాగ్) : measuring a great distance from end to end, పొడవైన , लंभा
oak (n) / Juk / (అఉక్) (monosyllabic) : a large tree with hard wood, పెద్ద సింధుర మ్రాను, शाहबलूत
log (n) / log / (లోగ్) (monosyllabic) : the trunk of a dead tree, మొద్దు నరికిన దుంగ , लड्डा

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

dry : not wet or moist, ఎండిన, తడిలేని , सूखना
bald (adj) / bo:ld / (బోల్డ్) (monosyllabic) : the trunk of a dead tree : without leaves, flowers etc : ఆకులు, పూలు లేని మోడు, पुष्य
sere (adj) / sla(r) / (సిఅ(ర్)) (monosyllabic) : without moisture, dry : ఎండిపోయిన, सूखना
proportions / pro’po:fnz / (ప్రపో(ర్)షన్) (trisyllabic) : quantities; measures : భాగాలు, పరిమాణాలు, परिमाण
measures (n) / mey (r) / (మెజ(ర్)) (disyllabic): sizes ; కొలతలు, పరిమాణాలు, नापना
short : not tall ; not long : పొట్టి, చిన్నది, छोटा
perfect : complete, faultless : పరిపూర్ణమైన, లోపంలేని, पूर्ण करना

Maths 1A Important Questions Chapter Wise with Solutions Pdf 2022 TS | TS Inter 1st Year Maths 1A Important Questions

TS Inter 1st Year Maths 1A Important Questions with Solutions Pdf 2022 | Maths 1A Important Questions 2022 TS

TS Inter First Year Maths 1A Important Questions | Maths 1A Important Questions Pdf 2022 TS

  1. Maths 1A Functions Important Questions
  2. Maths 1A Mathematical Induction Important Questions
  3. Maths 1A Matrices Important Questions
  4. Maths 1A Addition of Vectors Important Questions
  5. Maths 1A Products of Vectors Important Questions
  6. Maths 1A Trigonometric Ratios up to Transformations Important Questions
  7. Maths 1A Trigonometric Equations Important Questions
  8. Maths 1A Inverse Trigonometric Functions Important Questions
  9. Maths 1A Hyperbolic Functions Important Questions
  10. Maths 1A Properties of Triangles Important Questions

TS Inter 1st Year Maths 1B Blue Print Weightage

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 15th Lesson The Dinner Party Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 15th Lesson The Dinner Party

Paragraph Answer Questions (Section – A, Q.No. 5, Marks : 4)

Question 1.
Describe the role of the American naturalist in the short story, “The Dinner Party”.
Answer:
Mona Gardner’s short story “The Dinner Party” offers us an interesting reading. It highlights women’s nerve control. The American naturalist is a special guest at the dinner party. All others are government officials or military personnel. Others are involved in a discussion. He alone stays silent and observes others keenly. He notices strange changes in the features on the face of the hostess. He watches a servant placing a bowl of milk in the veranda. He understands there is a snake. He thinks fast. He plans a strategy. It works out. He manages to make all the guests stay cool and calm till the snake creeps out. When the host appreciates his nerve control, he proves that it is the hostess who has real nerve control.

మోనా గార్డ్నర్ చిన్న కథ ‘విందు’ ఆసక్తికర పఠనాన్ని అందిస్తుంది మనకు. అది స్త్రీ యొక్క భావోద్వేగ నిగ్రహశక్తిని నొక్కి చెబుతుంది. ఆ ‘విందు’లో అమెరికా జీవశాస్త్రవేత్త ఒక ప్రత్యేక అతిథి. మిగిలిన వారందరూ ప్రభుత్వ లేదా సైనిక అధికారులు. ఇతరులు ఒక చర్చలో లీనమయ్యారు. అతనొక్కడే నిశ్శబ్దంగా ఉండి ఇతరులను నిశితంగా పరిశీలిస్తారు. యజమానురాలి ముఖ కవళికలలో ఆశ్చర్యకర మార్పును వారొక్కరే గమనిస్తారు. వరండాలో పాలపాత్రను ఒక సేవకుడు ఉంచడం గమనిస్తారు. వారికి అక్కడ ఒక పాము ఉందని అర్థం అయింది. వేగంగా ఆలోచిస్తారు. ఒక ఎత్తుగడను సిద్ధం చేశారు. అది పని చేసింది. పాము బయటకు పాకిపోయేదాకా అందరినీ నిశ్శబ్దంగా, నిశ్చలంగా నిబ్బరంగా, ఉంచడంలో కృతకృత్యులయ్యారు వారు. యజమాని వారి మనోనిబ్బరాన్ని అభినందిస్తారు. కాదు, అసలు మనో నిబ్బరం యజమానురాలిది అని నిరూపించి చూపుతారు ఆయన.

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

Question 2.
Describe the scene of the dinner party..
Answer:
“The Dinner Party”, by Mona Gardner, is a gripping narration of an interesting incident. A colonial officer and his wife host a large dinner party. It is in their spacious dining hall. The hall has a bare marble floor. The rafters are open and glass doors are wide. Government, army and embassy officials with their wives are the guests.

A visiting American naturalist is the special invitee there. Twenty guests take part in that party. There is a spirited discussion about the nerve contral a woman has. A snake is there. The American naturalist takes control of the situation. He succeeds in making everyone stay calm till the snake crawls out.

“విందు”, మోనా గార్డనర్ రచన, ఒక ఆసక్తికర సంఘటనకు కట్టిపడవేసే కథనం. ఒక భారతీయ అధికారి, ఆయన భార్య, ఒక పెద్ద ‘విందు’ ను ఆతిథ్యంగా ఇస్తారు. అది వారి విశాల భోజనశాలలోనే. అక్కడి నేల వేరే ఆచ్ఛాదనలు ఏమీ లేని చలువ రాతి పరుపు. కప్పు వాసాలు కూడా కనిపించేలా ఉంటాయి. విశాలమైన అద్దం తలుపులు.

ప్రభుత్వ, సైనిక మరియు రాయబార కార్యాలయ అధికారులు, వారి భార్యలు అతిథులు. దేశ సందర్శనలో ఉన్న ఒక అమెరికన్ జీవశాస్త్రవేత్త ప్రత్యేక ఆహ్వానితులు. ఇరువయి మంది ఆ ‘విందు’లో భాగస్వాములవుతున్న అతిథులు. స్త్రీ యొక్క భావోద్వేగ నిబ్బర శక్తి గురించిన రసవత్తర చర్చ ఒకటి నడుస్తుంది అక్కడ. ఒక పాము ఉంది అక్కడ. ఆ అమెరికన్ జీవశాస్త్రవేత్త పరిస్థితిని తన అదుపులోకి తీసుకుంటారు. పాము బయటకు ప్రాకి పోయేదాకా ప్రతి ఒక్కరిని నిబ్బరంగా, ప్రశాంతంగా ఉంచటంలో వారు విజయులవుతారు.

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

Question 3.
“A spirited discussion springs up between a young girl and a colonel”. Discuss.
Answer:
“The Dinner Party”, by Mona Gardner, showcases the emotional strength of women. Deeds, not empty words, prove this point beyond anyone’s doubt. A colonial officer hosts the dinner party. The guests are just twenty. During the party, an animated discussion arises between a young girl and a colonel.

The girl says women have advanced a lot from their earlier era of screaming at the sight of a mouse. The colonel contradicts her stand. He asserts men have an extra ounce of nerve control in a crisis. And he adds that ounce counts a lot. But the girl is right. The story proves at the end how strong a woman is in crises!

“విందు”, మోనా గార్డ్నర్ రచన, స్త్రీ యొక్క మనో నిబ్బర శక్తిని చక్కగా చిత్రిస్తుంది. చేతలు-వట్టి మాటలు కాదు-ఈ విషయాన్ని ఎవ్వరికీ సందేహం లేకుండా నిరూపిస్తాయి. ఒక భారతీయ అధికారి ‘విందు’ ను ఏర్పాటు చేశారు. అతిథులు రెండు పదులు. విందు సమయంలో ఒక యువతికి, ఒక కనల్ (కల్నల్-కాదు) కు మధ్య అమిత ఉత్సాహభరిత చర్చ ప్రారంభమవుతుంది.

ఎలుకను చూస్తే కెవ్వుమని అరిచే గతకాలపు స్థితి నుండి స్త్రీ చాలా ఎత్తుకు ఎదిగింది అని ఆ యువతి వాదన. ఆ అభిప్రాయాన్ని ఖండిస్తారు కనల్గారు. క్లిష్ట సమయాలలో పురుషులు ఒక ఔన్స్ అధిక మనో నిబ్బరం కలిగి ఉంటారు అని ఆయన ఉవాచ. ఇంకా ఆయన అంటారు ఆ ఔన్స్ అధిక నిబ్బరం చాలా ప్రాధాన్యత కలది అని. కానీ ఆ అమ్మాయి అభిప్రాయమే సరిఅయినది. ఆ కథ చివరలో కూడా సంక్లిష్ట సమస్యల సమయంలో స్త్రీ ఎంత నిబ్బరంగా ఉంటుందో నిరూపించబడింది.

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

The Dinner Party Summary in English

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party 1
Mona Gardner is an American author. She had her story The Dinner Party published in The Saturday Review of Literature in 1941. Her story is a gripping narration with a stuning end. The story takes places in India during the British colonial time. In the story a colonel and a girl argue about how women act in a crisis.

In India, a colonial officer and his wife host a dinner party and invite army officers and government officials along with their wives and an American naturalist. A spirited discussion sparks up between a young girl and the colonel in which the girl believes that women have out grown the fright-from-seeing-a mouse era.

But the colonel denies that and says that men have more control than women in every situation. However, the hostess of the party proves him wrong there is a cobra in the room and the hostess stops it. The hostess decides to solve the problem and advises a plan to get rid of it. She gestures for a bowl of milk to the put outside the door.

An American naturalist at the party is watching the argument and observes the hostess. He understands that there is a cobra in the room, so to calm down everyone he plays a game of control where they cannot move or they would lose money. He told them that he would count three hundred that was five minutes and not one of them is to move a muscle.

Those who move will forfeit fifty rupees. When restarts counting down the last twenty seconds to finish the game. The cobra emerges from under the table and goes towards the bowl of milk outside. He locks it out of the room. The colonel appreciates the American who has just shown them an example of perfect control.

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

The American asks the hostess, Mrs. Wynnes, how she knew that the cobra was in the room and she replies; “Because it was crawling across her foot.” The colonel is proved wrong by Mrs. Wynnes’s action. The American naturalist was used to show gender does not support your self control.

The writer uses Mrs. Wynnes to prover her them that gender doesn’t support your self control. Throughout the story, Mrs. Wynnes displays perfect self control, proving that women can act bravely in a crisis. Ever though a snake crawled over her foot, she still kept calm. Thus, it justifies that gender does not support.

The Dinner Party Summary in Telugu

మోనా గార్డ్నర్ అనే ప్రఖ్యాత అమెరికన్ రచయిత్రి సృష్టి ఈ “విందు భోజనము” (The Dinner Party). అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతూ, ఎవ్వరి ఊహకు అందని మలుపుతో ముగిసే కథనం. చిన్న సంఘటన వర్ణన. కానీ విలువైన పాఠం ప్రతి ఒక్కరికి. ఎందరు, ఏ విధమైన తప్పుడు అభిప్రాయాలలో ఉంటూ, తామే సరియైన అభిప్రాయంలో ఉన్నట్లు భ్రమపడేవారికి కనువిప్పు ఈ కథనం.

ఆంగ్లేయుల పాలనలోని భారతంలో జరిగిన కథ. ఒక సైనికాధికారి, వారి భార్య పెద్ద విందు (భోజనం) ఏర్పాటు చేశారు. సైనిక, ప్రభుత్వ, రాయబార కార్యాలయ సిబ్బంది ప్రత్యేక ఆహ్వానితులు. అమెరికాకు చెందిన ఒక జీవశాస్త్రవేత్త, ప్రకృతి ప్రేమికుడు అతిథులలో విశిష్టమైనవారు. మొత్తం ఇరువయి మంది, ఆతిథ్యం ఇచ్చేవారి విశాలమైన భోజనశాలలోని బల్ల మందు సుఖాసీనులై ఉన్నారు. పెద్ద హాలు, చలువరాతి నేల, చుట్టూ ఉన్న వరండాలకు భోజనశాలకు మధ్య అద్దాల తలుపులు, చక్కని భోజన పదార్థాలు ఒకదాని తరువాత ఒకటి వడ్డించటానికి ఎదురుచూస్తూ వినయంగా నిలుచున్న సిబ్బంది.

తింటూ మాట్లాడటం పశ్చిమ సంస్కృతి ప్రత్యేకం (మన ప్రాచీన సాంప్రదాయం నిశ్శబ్దంగా భగవత్ ప్రసాద, పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని భక్తి, కృతజ్ఞతా భావాలతో స్వీకరించడం !) కదా ! ఒక యువతికి ఒక కనల్ (కల్నల్ అని కొందరు, కర్నల్ అని కొందరు అంటారు. ఈ colonel అనే సైనికాధికారిని సూచించే పదాన్ని) కు మధ్య ఒక రసవత్తర సంభాషణ కొనసాగుతుంది.

ఎలుక పిల్లను చూసి కెవ్వుమని అరిచి గెంతులు వేసే నాటి స్త్రీ నుండి, నేటి స్త్రీ ఎంతో ఎదిగింది అనేది ఆ యువతి వాదన. అలా కాదు, ఎంత చిన్న సమస్యను చూసినా కెవ్వుమని అరిచే స్థాయినుంచి ఒక్క అడుగు కూడా ముందుకు ఎదగలేదు స్త్రీ అని ఆ కనల్ (కల్నల్) నిశ్చితాభిప్రాయం. కష్టాలు ఎదురయినప్పుడు, పురుషులు చూపే నిబ్బరం స్త్రీ చూపలేదు అని ఆయన వాదన. అమెరికన్ జీవశాస్త్రవేత్త ఈ చర్చలో అస్సలు పాల్గొనలేదు.

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

నిజమైన శాస్త్రవేత్తలా అందరిని పరిశీలిస్తున్నారు. ఇంటి యజమానురాలు శ్రీమతి వైన్స్ ముఖంలో ఆకస్మిక మార్పులు గమనించాడు. కండరాలు బిగుసుకుంటున్నాయి. నిశ్శబ్దంగా, నెమ్మదిగా ఒక సేవక బాలుడి చెవిలో ఏదో చెప్పింది. ఆ బాలుడు ఒక గిన్నెలో పాలు పోసి భోజనశాల బయట వరండాలో పెట్టాడు. ఆ ప్రకృతి పరిశీలకుడికి విషయం అర్థమైంది. భారతీయులు పాలగిన్నె పెట్టారు అంటే అక్కడ ఉన్న పాముకు ఎర (ఆశ) వేయడం. వేగంగా ఆలోచించాడు.

నిశితంగా పరిశీలించాడు, పాము ఉనికికై. వాసాల మీద లేదు. గదిమూలల్లో లేదు. ఇక అది ఉండే ఏకైక స్థానం భోజన బల్ల కింద. అలజడి చేస్తే, ఆ పాము ఎవరినైనా కాటువేయగలదు. అందుకే మంచి ఉపాయం పన్నాడు. అందరిని ఆకట్టుకోగల కంఠస్వరంతో ఇలా అన్నాడు. “నిబ్బరం గురించి కదా చర్చ. ఇప్పుడు నేను 1 నుండి 300 వరకు లెక్కపెడతాను.

5 నిముషాలు పట్టవచ్చు. అంతసేపు ప్రతి ఒక్కరు శిలాప్రతిమ వలె నిశ్చలంగా ఉండాలి. కదిలిన వారు 50 రూపాయలు జరిమానా కట్టాలి’. లెక్కించటం మొదలు. నిజంగా 20 శిలా ప్రతిమలు వెలిశాయి అక్కడ. 286 అంటుండగా బల్ల కింద నుండి పెద్ద పాము గబ గబా పాలగిన్నె వైపు పాకింది. అంతే, వేగంగా ఆ శాస్త్రవేత్త పాము వెనకాలే భోజనశాల తలుపులు మూశాడు.

చూశారా, ఒక పురుషుడి నిబ్బరాన్ని, ఆ శాస్త్రవేత్త నిరూపించారు ఆచరణ ద్వారా అని ఆ ఇంటి యజమాని (పురుషుడు) అన్నారు. ‘ఆగండి’ అని ఆ శాస్త్రవేత్త, అమ్మా శ్రీమతి వైన్స్ గారూ, పాము ఇక్కడ ఉంది అని మీకు ఎలా తెలిసింది అని అడిగారు. బలవంతపు చిరునవ్వుతో, అది నా పాదాల మీదుగా పాకుతుంది కదా అంది ! అంతే అంతా నిశ్శబ్దం. పాఠకులతో సహా ! ఎవరిది అసలు నిబ్బరము ?

The Dinner Party Summary in Hindi

मोना गारडनर नामक प्रमुख अमरीकी लेखिका की रचना है, The Dinner Party’ ‘दावत’ | अति उत्सकता से जारी होता हुआ अप्रत्याशित मोड़ों से समाप्त होनेवाला कथन है । यह एक छोटी घटना पन आधारित रचना है । यह कथन उन लोगों की आँखें खुलवानेवाला है । जो लोग गलतफ़हमी में रहकर अपना विचार हो ठीक कहकर भ्रम में रहते हैं । अंग्रेजी शासनकाल में भारत में घटित कहानी है ।

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

एक सेनाधिकारी और उसकी पत्नी दावत आयोजित करते हैं । सेना, सरकार और राजदूत कार्योंलयों के कर्मचारी-वर्ग विशेष आमंत्रित हैं । अमरीकी जैव वैज्ञानिक और प्रकृति प्रेमी विशिष्ट अतिथि हैं । कुल बीस लोग विशाल डाइनिंग टेबुल के आगे सुखासीन रहे । बड़ा हॉल, संगमरपरी पहर का फर्श, शीशे के दरवाज़े, स्वादिष्ट भोजन-पदार्थ, एक-एक करके पदार्थ परोसनेवालों की सविनय तैयारी आदि सब कुछ सुव्यवस्थित है । भोजन करते हुए बातचीत करना पश्चिन की संस्कृति है ।

बातचीत मे अंग्रेजी शब्द ‘colonel’ का उच्चरण कुछ लोग कनल और कुछ लोग कर्नल करते हैं । इसके बीच सरस वाग्विवाद होता रहता है । एक युवती कहती है कि चूहे के बच्चे को देखकर भयभीत होनेवाली गतकाल की स्त्री आधुनिक काल में बहुत आगे बढ़ी है । सैन्याधिकारी दृष्टि है कि आदमी जो हिम्मत करता है, ऐसा, औरत नहीं करती है । अमरीकी जैव इस चर्चा में भाग नहीं लेता है। असली वैज्ञानिक की तरह सब का अवलोकन करता है।

घर की मालिकिन श्रीमती वाइन्स के मुख पर आकस्मिक परिवर्तन ध्यन से देखता है । उसकी मांस-पेशियाँ जकड़ रही है | वह बाल- सेवक के कान में आहिस्ते खामोशी से कुछ कहती है । वह बालक एक कटोरे में दूध रखकर भोजनशाला के बाहर बरामदे में रखता है । प्रकृति शोधकर्ता को मालूम हुआ कि उस दूध का कटोरा सांप के लिए अहेर है । वह छत की ओर, घर के कोनों में देखता लेकिन दिखाई नहीं देता है । उसका एक मात्र स्थान डाइंनिग टेबल के नीचे होगा । कुछ भी शोर मचाए तो सांप काटेगा ।

इसलिए प्रकृति प्रेमी एक अच्छा उपाय सोचता है । वह सबसे कहता है कि अब हिम्मत की चर्चा है न ! मैं अब 1 से 300 तक गिनता हूँ । पाँच मिनट लग सकता है । तब तक हरेक को शिला प्रतिमा की तरह निश्चल, न हिले- डुले रहना है । हिलनेवाले को 50 रु. जुर्माना देना पड़ता है। 28 गिनते समय बड़ा सांप मेज के नीचे | से जल्दी-जल्दी दूध के कटोरे की ओर रेंगता है। शीघ्र ही शोधकर्ता साँप के पीछे जाकर भोजनशाला के दरवाजे बंद करता है। क्या देखा है, वह आदमी की हिम्मत और सहनीयता को सिद्ध करता है ।

घर का मालिक (पुरुष) कहता है कि आचरण द्वारा सिद्ध हुआ । शोधकर्ता कहता है कि जरा रुकिए और आगे पूछता है कि श्रीमती वाइन्स जी, आपको कैसे मालूम हुआ कि साँप यहीं है । मुस्कराते हुई वह कहती है कि वह साँप मेरे पैरों ही रेंगा न ! सब खामोश पाठकों के साथ ! असल में किसकी है | हिम्मत और सहनीयता ?

Meanings and Explanations

colonial (n/adj) /kələʊniǝl/ (కలఉనిఅల్) (polysyllabic-4 syllables) = pertaining to a colony : పాలిత దేశానికి సంబంధించిన, औपनिवेशक

attaches (n-pl) /ǝtætseiz/ (అత్యచెఇజ్) (trisyllabic) = persons who work in embassies : రాయబార కార్యాలయంలో పనిచేయు అధికారులు, अधिकारी, अफसर

naturalist (n) /nætsurəlist/(న్యాచురలిస్ట్) (polysyllabic-4) = biologist : జీవశాస్త్రవేత్త, जीव विज्ञानी

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

spacious (adj) /sperfǝs/ (స్పెఇషస్) (disyllabic) = vast; huge, big : విశాల, विस्तृत

bare (adj) /beǝ(r)/ (బెఅ(ర్)) (monosyllabic) = uncovered; minimal : ఆచ్ఛాదన లేని; కనీస అవసరాల స్థాయిలో ఉన్న, अभाव में

rafters (n-pl) /ra:ftǝ(r)z/ (రాఫ్ ట(ర్)జ్) (disyllabic) = wooden, sloped beams that support the roof : వాసాలు; కప్పును నిలిపి ఉంచే దూలాలు

spirited (adj) /spiritid/ (స్ప్రిరిటిడ్) (trisyllabic) = enthusiastic : ఉత్సాహభరిత , उत्साही

spring up (phrase) = start with a bang : ఆడంబరంగా ప్రారంభమవు

outgrow (v) /outgrǝʊ/ (ఔట్ గ్రఉ) (disyllabic) = grow beyond: దాటి పెరుగు

jumping-on-a-chair-at-the-sight-of-a-mouse = 10 పదాలకు హైషన్ లతో బంధించి ఒక్క adjective గా సృష్టించి ఉపయోగించిన రచయిత్రి సృజనాత్మకత; ఎలుకను చూడగానే కుర్చీ మీదికి గెంతే

era (n) /ǝrǝ/ (ఇఅర) (disyllabic) = a particular period of time: కాలము ; యుగము

colonel (n) /kз:nǝl/ (కనల్) (disyllabic) = an army officer : ఒక సైనికాధికారి

scream (v) /skri:m/ (స్క్రీమ్) (monosyllabic) = cry out in a shrill voice : కీచుగొంతుకతో అరచు; ఆకస్మికంగా గావుకేకపెట్టు

bait (n) /beit/ (బెఇట్) (monosyllabic) = anything that allures : ఆకర్షించునది; ఎర, प्रलोभन

course (n) /ko: (r)s/ (కో(ర్)స్) (monosyllabic) = a stage of a meal : భోజన వడ్డనలో ఒక దశ; ఒక భాగము, पाठयम

impulse (n) /impals/ (ఇమ్ పల్ స్) (disyllabic) = sudden feeling, desire: ఆకస్మిక అనుభూతి; కోరిక, अतः प्रेरणा

commotion (n) /kǝmeusən/ (కమఉషన్) (trisyllabic) = disturbance; noise: అలజడి ; ఆందోళన ; శబ్దము, शोर

arresting (v + ing : adj) /ǝrestin/ (అరెస్ టింగ్) (trisyllabic) = captivating: ఆకట్టుకునేలా ఉన్న

sober (v) /sǝubə(r)/ (సఉబ(ర్) ) (disyllabic) = moderate one’s feelings : భావోద్వేగములను శాంతపరచు; తగ్గించు, अमत

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

forfeit (v) /fo:(r)frt/ (ఫో(ర్)పిట్) (disyllabic) = lose as fine : జరిమానాగా కోల్పోవు

emerge (v) /im3:(r)dy/ (ఇమ(ర్)జ్) (disyllabic) = come out : బయటకు వచ్చు

make for (phrase) = move towards : వైపుగా వెళ్ళు

ring out (phrase) = echo : ప్రతిధ్వనించు, घंटी बजाना

slam (v) /slæm/ (స్లామ్) (monosyllabic) = shut suddenly with force and noise : ఆకస్మికంగా, పెద్ద శబ్దం వచ్చేలా ధడేల్మని మూయు, धाम

faint (adj) /fernt/ (ఫెఇన్) (monosyllabic) = weak : బలహీన; నీరస, मूर्छत होना

crawl (adj) /kral/ (క్రొల్) (monosyllabic) = creep : ప్రాకు, रेंगना

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 9th Lesson మొగల్ ల యుగం Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 9th Lesson మొగల్ ల యుగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
షేర్షా పరిపాలనా విధానంపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
మొగల్ పాలనా వ్యవస్థకు రూపకల్పన చేసినవాడు అక్బర్. అక్బర్కు ప్రభుత్వ విధానాల్లో షేరా కొంతవరకు మార్గదర్శి. షేర్షా విధానాలను మెరుగుపరచి, కొత్త విధానాలను ప్రవేశపెట్టి, సమర్థవంతమైన పాలకునిగా అక్బర్ చక్రవర్తి మొగల్ చరిత్రలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు.

కేంద్ర ప్రభుత్వం:మొగల్ పరిపాలనా యంత్రాంగానికి చక్రవర్తి సర్వాధికారి. అధికారాలన్నీ అతడి చేతిలో కేంద్రీకృతమై ఉంటాయి. మొగల్ చక్రవర్తి ప్రాజ్ఞ నిరంకుశ ప్రభువు. “నా కింది ఉద్యోగులు నిర్వహించాల్సిన బాధ్యతలను నేను నిర్వహించనవసరం లేదు. పాలకుడు కింది ఉద్యోగుల తప్పులను దిద్దుకుంటూపోతూ నివారించుకుంటే సరిపోతుంది” అని అక్బర్ చెప్పుకున్నాడు. ప్రభుత్వంలో చక్రవర్తికి (పాదుషాకు) సలహాలిచ్చేందుకు నలుగురు మంత్రులున్నారు. వారు :

  1. వకీల్ లేక వకీల్-ఇ-ముత్లాక్ లేక ప్రధానమంత్రి:ఇతడు చక్రవర్తికి ముఖ్య సలహాదారు. అన్ని శాఖలను పర్యవేక్షిస్తాడు.
  2. దివాన్ లేక వజీర్ లేక ఆర్థికమంత్రి:ఇతడు సామ్రాజ్య ఆర్థిక వనరులను పర్యవేక్షించేవాడు. భూమిశిస్తు ఇతర పన్నుల వసూలు, సామ్రాజ్య ఖర్చులు ఇతని పర్యవేక్షణలో ఉండేవి.
  3. మీర్భక్షి:ఇతడు యుద్ధ మంత్రి. పెద్ద ఉద్యోగులకు జీతాలను కూడా బట్వాడా చేసేవాడు. మున్సబార్ల పేర్లు, వారి హోదాలు, వారి జీతాలు ఇతడు నమోదు చేసుకొనేవాడు. రాజప్రాసాద రక్షణ నిమిత్తం గస్తీ ఉద్యోగులను నియమించేవాడు. రాష్ట్రాలలో వార్తాహరులను, గూఢచారులను నియమించటం కూడా ఇతని విధి.
  4. సదర్-ఉస్-సదర్:మత విషయాలలో చక్రవర్తికి సలహాలివ్వడం, చక్రవర్తి దానధర్మాలను పర్యవేక్షించటం, ముఖ్య న్యాయాధీశునిగా వ్యవహరించటం ఇతడి విధులు.

రాష్ట్ర ప్రభుత్వం:పరిపాలనా సౌలభ్యం కొరకు మొగల్ సామ్రాజ్యం సుబాలుగా విభజింపబడింది. అక్బర్ కాలంలో దాదాపు 15 సుబాలుండేవి. ఒక రకంగా వీటిని రాష్ట్రాలుగా పరిగణించవచ్చు. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ, కేంద్ర పాలనావ్యవస్థకు ప్రతిరూపం లేక ప్రతీక అని చెప్పవచ్చు. సుబాను పాలించే అధికారి సుబేదార్. సుబాలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యతను సుబేదార్ నిర్వహిస్తాడు. దివాన్, భక్షి, సదర్, ఖాజీ అను అధికారులు కూడా రాష్ట్రపాలనా నిర్వహణలో బాధ్యత స్వీకరిస్తారు. వారి విధులు కేంద్ర ప్రభుత్వంలో అదే పేరుగల అధికారులు విధులను పోలి ఉంటాయి.

ప్రధాన నగరాలలో న్యాయ వ్యవహారాలను చూసేందుకు కొత్వాలు అనే ఉద్యోగి ఉండేవాడు. అతడు నగరాలలో శాంతి భద్రతలను కాపాడేవాడు. ప్రభుత్వ ఆజ్ఞలను అమలుపరిచేవాడు. విదేశీయుల కార్యకలాపాలను గమనించేవాడు. సర్కారు పాలన:”సుబాలు” సర్కారులుగా విభజింపబడ్డాయి. సర్కార్లను నేటి జిల్లాలతో పోల్చవచ్చు. సర్కార్లను పాలించడానికి ఈ క్రింది అధికార్లు ఉంటారు.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

ఎ) ఫౌజార్:ఇతడు సర్కారు అధిపతి, సైనికాధికారి, తిరుగుబాట్లను అణచివేసి రెవిన్యూ అధికారులకు సహాయం చేయడం ఇతని ముఖ్య విధులు.
బి) అమల్ గుజార్:ఇతడు రెవిన్యూ శాఖాధిపతి. భూమిశిస్తు వసూలు చేయడం, ఋణాలను మంజూరు చేయడం ఇతని ముఖ్య విధులు.
సి) ఖజానాదార్:ఇతడు కోశాధికారి. వసూలైన భూమిశిస్తును ఖజానాలో భద్రపరచి కేంద్రానికి జాగ్రత్తగా పంపడం ఇతని విధి.
డి) బిలక్సి:ఇతడు భూములకు, భూమిశిస్తులకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.

పరగణా పాలన ; సర్కార్లు పరగణాలుగా విభజింపబడ్డాయి. ఈ క్రింది అధికారులు పరగణాల యొక్క నిర్వహించేవారు.
ఎ) షికార్: ఇతడు పరగణా యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారి. ఇతడు కూడా సైనికాధికారియే: పరగణా యొక్క శాంతిభద్రతలను పర్యవేక్షిస్తాడు.
బి) అమీన్: ఇతడు రెవిన్యూ ఉద్యోగి. భూమిశిస్తు విషయాలను నిర్వహిస్తాడు.
సి) కానుంగో: పట్వారీలపై అధికారి. ఇతడు భూములకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.
డి) పోద్దార్: ఇతడు పరిగణా యొక్క కోశాధికారి.

గ్రామ పాలన:పరగణాలు గ్రామాలుగా విభజింపబడ్డాయి. గ్రామం పరిపాలనా వ్యవస్థలో తుది అంశము. ముఖద్దమ్, పట్వారీలు గ్రామాధికారులు. ముఖద్దమ్ శాంతిని పర్యవేక్షిస్తాడు. పట్వారీ భూమిశిస్తు వివరాలను తయారు చేస్తాడు. గ్రామాలలో పంచాయితీ విధానం అమలులో ఉండేది. పంచాయితీలు న్యాయనిర్వహణ బాధ్యతలను నిర్వహించేవి.

సైనికపాలన:మొగల్ చక్రవర్తులు సమర్థవంతమైన సైన్యమును పోషించిరి. వీరి సైనిక విధానమును ‘మున్సబ్రీ’ విధానమందురు. ‘మున్సబ్’ అంటే ‘హోదా’ లేదా ‘ఉద్యోగం’ అని అర్థం. ఒక విధముగా ఢిల్లీ సుల్తానుల జాగీర్దార్ విధానం వంటిది.

ఆర్థిక విధానం:మొగలుల ఆర్థిక విధానం సమర్థవంతమైనది. ఖరాజ్, ఖమ్స్, జకాత్, జిజియా అనే నాలుగు రకాల పన్నులు వసూలు చేసిరి.

భూమిశిస్తు విధానం:మొగలుల భూమిశిస్తు విధానానికి పూర్తి రూపాన్ని కల్గించినవారు అక్బర్ మరియు ఆయన రెవిన్యూ మంత్రి రాజాతోడరమల్. మొగలుల భూమిశిస్తు విధానంను ‘బందోబస్త్’ విధానమందురు. న్యాయపాలన:చక్రవర్తితో కూడిన న్యాయమండలి మొగల్ రాజ్యంలో అత్యున్నత న్యాయస్థానం. అతి ముఖ్యమైన వివాదాలను ఈ న్యాయస్థానమే పరిష్కరించేది. చక్రవర్తియే ఉన్నత న్యాయాధీశుడు. ఉద్యోగులలో ప్రధాన ఖాజీ ఉన్నత న్యాయాధికారి. అతడు దిగువ న్యాయస్థానాల యొక్క న్యాయాధిపతులను నియమించేవాడు. ఆ న్యాయస్థానాల నుండి వచ్చే అప్పీళ్లను కూడా ప్రధాన ఖాజీ విచారించేవాడు. చీఫ్ సదర్ మత వివాదాలను పరిష్కరించేవాడు. రాష్ట్రాలలో (సుబాలలో) సదర్ క్రిమినల్ కేసులను, దివాన్ రెవిన్యూ వివాదాలను, ఖాజీ సివిల్ కేసులను పరిష్కరించే వారు. సర్కార్లలో ఫౌజార్లు, ఖాజీలు, పరగణాలలో షికార్లు, అమీన్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేవారు. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయితీలు నేర విచారణ చేసేవి.

ముగింపు:మొగలుల పాలనా విధానము ఉదారమైనది, సమర్థవంతమైనది. ప్రజాక్షేమాన్ని కాంక్షించేది. మహమ్మదీయుల పరిపాలనా వ్యవస్థ మొదటిసారిగా మొగలుల కాలంలోనే ఔన్నత్యాన్ని పొందింది.

ప్రశ్న 2.
మొగల్ పరిపాలన ముఖ్య లక్షణాలు చర్చించండి.
జవాబు.
మొగల్ పాలనా వ్యవస్థకు రూపకల్పన చేసినవాడు అక్బర్. అక్బర్కు ప్రభుత్వ విధానాల్లో షేరా కొంతవరకు మార్గదర్శి. షేర్షా విధానాలను మెరుగుపరచి, కొత్త విధానాలను ప్రవేశపెట్టి సమర్థవంతమైన పాలకునిగా అక్బర్ చక్రవర్తి మొగల్ చరిత్రలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు.

కేంద్ర ప్రభుత్వం:మొగల్ పరిపాలనా యంత్రాంగానికి చక్రవర్తి సర్వాధికారి. అధికారాలన్నీ అతడి చేతిలో కేంద్రీకృతమై ఉంటాయి. మొగల్ చక్రవర్తి ప్రాజ్ఞ నిరంకుశ ప్రభువు. నా కింది ఉద్యోగులు నిర్వహించాల్సిన బాధ్యతలను నేను నిర్వహించనవసరం లేదు. పాలకుడు కింది ఉద్యోగుల తప్పులను దిద్దుకుంటూపోతూ తాను చేసే తప్పులను నివారించుకుంటే సరిపోతుంది” అని అక్బర్ చెప్పుకున్నాడు. ప్రభుత్వంలో చక్రవర్తికి (పాదుషాకు) సలహాలిచ్చేందుకు నలుగురు మంత్రులున్నారు. వారు:

  1. వకీల్ లేక వకీల్-ఇ-ముత్లాక్ లేక ప్రధానమంత్రి:ఇతడు చక్రవర్తికి ముఖ్య సలహాదారు. అన్ని శాఖలను పర్యవేక్షిస్తాడు.
  2. దివాన్ లేక వజీర్ లేక ఆర్థికమంత్రి:ఇతడు సామ్రాజ్య ఆర్థిక వనరులను పర్యవేక్షించేవాడు. భూమిశిస్తు ఇతర పన్నుల వసూలు, సామ్రాజ్య ఖర్చులు ఇతని పర్యవేక్షణలో ఉండేవి.
  3. మీర భక్షి:ఇతడు యుద్ధ మంత్రి. పెద్ద ఉద్యోగులకు జీతాలను కూడా బట్వాడా చేసేవాడు. మున్సబార్లా పేర్లు, వారి హోదాలు, వారి జీతాలు ఇతడు నమోదు చేసుకొనేవాడు. రాజప్రాసాద రక్షణ నిమిత్తం గస్తీ ఉద్యోగులను నియమించేవాడు. రాష్ట్రాలలో వార్తాహరులను, గూఢచారులను నియమించటం కూడా ఇతని
    విధి.
  4. సదర్-ఉన్-సదర్:మత విషయాలలో చక్రవర్తికి సలహాలివ్వడం చక్రవర్తి దానధర్మాలను పర్యవేక్షించటం, ముఖ్య న్యాయాధీశునిగా వ్యవహరించటం ఇతడి విధులు.

రాష్ట్ర ప్రభుత్వం:పరిపాలనా సౌలభ్యం కొరకు మొగల్ సామ్రాజ్యం సుబాలుగా విభజింపబడింది. అక్బర్ కాలంలో దాదాపు 15 సుబాలుండేవి. ఒక రకంగా వీటిని రాష్ట్రాలుగా పరిగణించవచ్చు. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ, కేంద్ర పాలనావ్యవస్థకు ప్రతిరూపం లేక ప్రతీక అని చెప్పవచ్చు. సుబాను పాలించే అధికారి సుబేదార్. సుబాలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యతను సుబేదార్ నిర్వహిస్తాడు. దివాన్, భక్షి, సదర్, ఖాజీ అను అధికారులు కూడా రాష్ట్రపాలనా నిర్వహణలో బాధ్యత స్వీకరిస్తారు. వారి విధులు కేంద్ర ప్రభుత్వంలో అదే పేరుగల అధికారులు విధులను పోలి ఉంటాయి.

ప్రధాన నగరాలలో న్యాయ వ్యవహారాలను చూసేందుకు కొత్వాలు అనే ఉద్యోగి ఉండేవాడు. అతడు నగరాలలో శాంతి భద్రతలను కాపాడేవాడు. ప్రభుత్వ ఆజ్ఞలను అమలు పరిచేవాడు. విదేశీయుల కార్యకలాపాలను గమనించేవాడు. సర్కారు పాలన:“సుబాలు” సర్కారులుగా విభజింపబడ్డాయి. సర్కార్లను నేటి జిల్లాలతో పోల్చవచ్చు. సర్కార్లను పాలించడానికి ఈ క్రింది అధికార్లు ఉంటారు.

ఎ) ఫౌజార్: ఇతడు సర్కారు అధిపతి, సైనికాధికారి, తిరుగుబాట్లను అణచివేసి రెవిన్యూ అధికారులకు సహాయం చేయడం ఇతని ముఖ్య విధులు.
బి) అమల్ గుజార్: ఇతడు రెవిన్యూ శాఖాధిపతి. భూమిశిస్తు వసూలు చేయడం, ఋణాలను మంజూరు చేయడం ఇతని ముఖ్య విధులు.
సి) ఖజానాదార్: ఇతడు కోశాధికారి. వసూలైన భూమిశిస్తును ఖజానాలో భద్రపరచి కేంద్రానికి జాగ్రత్తగా పంపడం ఇతని విధి.
డి) బిలక్సీ: ఇతడు భూములకు, భూమిశిస్తులకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

పరగణా పాలన: సర్కార్లు పరగణాలుగా విభజింపబడ్డాయి. ఈ క్రింది అధికారులు పరగణాల యొక్క పరిపాలనను నిర్వహించేవారు.
ఎ) షికార్:ఇతడు పరగణా యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారి. ఇతడు కూడా సైనికాధికారియే. పరగణా యొక్క శాంతిభద్రతలను పర్యవేక్షిస్తాడు.
బి) అమీన్:ఇతడు రెవిన్యూ ఉద్యోగి. భూమిశిస్తు విషయాలను నిర్వహిస్తాడు.
సి) కానుంగో:పట్వారీల-పై అధికారి. ఇతడు భూములకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.
డి) పోద్దార్:ఇతడు పరిగణా యొక్క కోశాధికారి.

గ్రామ పాలన:పరగణాలు గ్రామాలుగా విభజింపబడ్డాయి. గ్రామం పరిపాలనా వ్యవస్థలో తుది అంశము. ముఖద్దమ్, పట్వారీలు గ్రామాధికారులు. ముఖద్దమ్ శాంతిని పర్యవేక్షిస్తాడు. పట్వారీ భూమిశిస్తు వివరాలను తయారు చేస్తాడు. గ్రామాలలో పంచాయితీ విధానం అమలులో ఉండేది. పంచాయితీలు న్యాయనిర్వహణ బాధ్యతలను నిర్వహించేవి.

సైనిక పాలన:మొగల్ చక్రవర్తులు సమర్థవంతమైన సైన్యమును పోషించిరి. వీరి సైనిక విధానమును ‘మున్సబారీ’ విధానమందురు. ‘మున్సబ్’ అంటే ‘హోదా’ లేదా ‘ఉద్యోగం’ అని అర్థం. ఒక విధముగా ఢిల్లీ సుల్తానుల జాగీర్దార్ విధానం వంటిది.

ఆర్థిక విధానం:మొగలుల ఆర్థిక విధానం సమర్థవంతమైనది. ఖరాజ్, ఖమ్స్, జకాత్, జిజియా అనే నాలుగు రకాల పన్నులు వసూలు చేసిరి.

భూమిశిస్తు విధానం:మొగలుల భూమిశిస్తు విధానానికి పూర్తి రూపాన్ని కల్గించినవారు అక్బర్ మరియు ఆయన రెవిన్యూ మంత్రి రాజాతోడర్మల్. మొగలుల భూమిశిస్తు విధానంను ‘బందోబస్త్’ విధానమందురు.

న్యాయపాలన:చక్రవర్తితో కూడిన న్యాయమండలి మొగల్ రాజ్యంలో అత్యున్నత న్యాయస్థానం. అతి ముఖ్యమైన వివాదాలను ఈ న్యాయస్థానమే పరిష్కరించేది. చక్రవర్తియే ఉన్నత న్యాయాధీశుడు. ఉద్యోగులలో ప్రధాన ఖాజీ ఉన్నత న్యాయాధికారి. అతడు దిగువ న్యాయస్థానాల యొక్క న్యాయాధిపతులను నియమించేవాడు. ఆ న్యాయస్థానాల నుండి వచ్చే అప్పీళ్లను కూడా ప్రధాన ఖాజీ విచారించేవాడు. చీఫ్ సదర్ మత వివాదాలను పరిష్కరించేవాడు. రాష్ట్రాలలో (సుబాలలో) సదర్ క్రిమినల్ కేసులను, దివాన్ రెవిన్యూ వివాదాలను, ఖాజీ సివిల్ కేసులను పరిష్కరించేవారు. సర్కార్లలో ఫౌజ్దార్లు, ఖాజీలు, పరగణాలలో షికార్లు, అమీన్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేవారు. గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీలు నేర విచారణ చేసేవి.

ముగింపు:మొగలుల పాలనా విధానము ఉదారమైనది, సమర్థవంతమైనది. ప్రజాక్షేమాన్ని కాంక్షించేది. మహమ్మదీయుల పరిపాలనా వ్యవస్థ మొదటిసారిగా మొగలుల కాలంలోనే ఔన్నత్యాన్ని పొందింది.

ప్రశ్న 3.
మొగల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు ఎంతవరకు బాధ్యుడు ?
జవాబు.
ఔరంగజేబు (క్రీ.శ. 1658 – 1707):సమర్థులైన మొగల్ చక్రవర్తులలో ఔరంగజేబు ఒకడు. “అలంగీర్” (ప్రపంచ విజేత) అనే బిరుదు ధరించి సింహాసనానికి వచ్చాడు. ఇతడి మొదటి పది సంవత్సరాల పాలనలో అనేక విజయాలు సాధించాడు. చిన్న చిన్న తిరుగుబాట్లను అణచివేశాడు. కాని పాలన చివరి రోజుల్లో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. జాట్లు, సత్నామీలు, సిఖ్ు అతనికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు. ఇతడి సంకుచిత మత దురభిమానం మూలంగానే ఈ తిరుగుబాట్లు జరిగాయి.

దక్కన్ విధానం:మొగలుల దక్కన్ విధానం అక్బర్తో ప్రారంభమైంది. ఖాందేశ్, బెరార్లను ఆక్రమించాడు. జహాంగీర్ అహ్మద్ నగర్ మంత్రి మాలిక్ అంబర్కు వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. షాజహాన్ కాలంలో దక్కన్ గవర్నర్గా ఉన్న ఔరంగజేబు దక్కన్ రాజ్యాల పట్ల దుడుకైన విధానాన్ని అనుసరించాడు. కాని జౌరంగజేబు చక్రవర్తైన మొదటి అయిదు సంవత్సరాలు తన దృష్టిని పూర్తిగా పశ్చిమోత్తర సరిహద్దుపై కేంద్రీకరించాడు.

ఇదే సమయంలో మరాఠా నాయకుడు శివాజీ ఉత్తర, దక్షిణ కొంకణ్ణను జయించి స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. మరాఠాల విజృంభణను అరికట్టడానికి ఔరంగజేబు బీజాపూర్, గోల్కొండ రాజ్యాలపై దండయాత్ర చేశాడు. సికిందర్షాను ఓడించి బీజాపూర్ను ఆక్రమించాడు. కుతుబ్షాహి సుల్తానును 1687లో ఓడించి గోల్కొండను ఆక్రమించాడు. దక్కన్ రాజ్యాలను ఆక్రమించడం ఔరంగజేబు చేసిన రాజకీయ తప్పిదం. దీనివల్ల మొగలులకు, మరాఠాలకు మధ్య ఉన్న ఆటంకం తొలగిపోయింది. మహారాష్ట్రులు ప్రత్యక్షంగా తమ బలాన్ని మొగలులపై కేంద్రీకరించడానికి మార్గం ఏర్పడింది. ఇతడి దక్కన్ విధానం మొగల్ సామ్రాజ్యానికి అపార నష్టాన్ని కలిగించింది. జాదునాధ్ సర్కార్ “దక్కన్ పుండు (ulcer) ఔరంగజేబును నాశనం చేసింది” అన్నాడు.

మత విధానం:ఔరంగజేబుకు సనాతన సున్నీ మతంలో విశ్వాసం కలదు. మహసీబ్ అనే అధికారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి, ప్రజలు నైతిక పత్రాలను పాటించేటట్లు కృషి చేశాడు. మద్యపానాన్ని నిషేధించాడు. భంగ్, మత్తు పదార్థాలను నిషేధించాడు. ఆస్థానంలో సంగీతాన్ని నిషేధించాడు. “తులాదానం” (చక్రవర్తిని వెండి, బంగారంతో తూకం వేయడం ఝరోకా దర్శనం” (చక్రవర్తి ప్రజాదర్శనం) వంటి ఆచారాలను నిలిపేశాడు. దీపావళి, దసరా, నౌరోజ్ పండుగలను జరుపరాదన్నాడు. జ్యోతిష్యులను ఆస్థానం నుంచి బహిష్కరించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

ఔరంగజేబు మొదట కొత్త దేవాలయాల నిర్మాణాన్ని, పాత దేవాలయాల మరమ్మత్తును నిషేధించాడు. తరువాత సంవత్సరంలో హిందూ దేవాలయాలను కూల్చివేయాలని ఆదేశించాడు. మధుర, బెనారస్ లోని ‘దేవాలయాలు కూల్చివేయబడ్డాయి. ఔరంగజేబు 1679లో జిజియా పన్నును, తీర్థయాత్రికుల పన్నును తిరిగి విధించాడు. మహ్మదీయులలోని ఇతర శాఖల వారిపై కూడా మత వ్యతిరేకతను ప్రదర్శించాడు. మొహర్రం పండుగను నిషేధించాడు. షియా మతస్తులనే కారణంపై ఔరంగజేబు దక్కన్ రాజ్యాలపై దండయాత్ర చేశాడు. సిఖ్ తొమ్మిదవ మత గురువు గురు తేజ్బహదూర్ను చంపించాడు. దీనితో సిబ్లు సైన్యంగా ఏర్పడి మొగలాయిలతో నిరంతరం పోరాడారు.

ఔరంగజేబు మత విధానం వల్ల రాజపుత్రులు, మహారాష్ట్రులు, సిబ్లు మొగల్ సామ్రాజ్యానికి శతృవులుగా మారారు. మధుర జాట్లు, మేవార్ సత్నామీలు ఔరంగజేబు మత విధానం మూలంగా తిరుగుబాటు చేశారు. అందుకే మొసలి సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు అనుసరించిన మత విధానం కూడా ఒక కారణంగా పేర్కొంటారు. ఔరంగజేబు వ్యక్తిత్వం, శీలం:ఔరంగజేబు వ్యక్తిగత జీవితం చాలా ఆదర్శప్రాయమైంది. ఇతడు క్రమశిక్షణ, కష్టపడి పని చేసే స్వభావం కలవాడు. ఆహార పానీయాలు, వస్త్రధారణ విషయంలో చాలా నిరాడంబరంగా జీవించాడు. విలాసాలకు దూరంగా ఉండేవాడు. తన వ్యక్తిగత ఖర్చుల కోసం ఖురాన్కు నకళ్ళురాసి, వాటిని అమ్మించేవాడు. మద్యపానం సేవించేవాడుకాదు. అరబ్బీ, పార్శీ భాషల్లో మంచి ప్రావీణ్యత కలదు. గ్రంథపఠనం చేసేవాడు. దైవభీతి కలిగిన మహ్మదీయుడిగా ఔరంగజేబు ప్రతిరోజు అయిదు సార్లు నమాజ్ చేసేవాడు. రంజాన్ ఉపవాసాలకు తు.చ. తప్పకుండా పాటించేవాడు.

ఔరంగజేబు రాజకీయ విషయాల్లో కొన్ని తీవ్రమైన తప్పిదాలు చేశాడు. మరాఠాల ఉద్యమ స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వారు ఔరంగజేబుకు విరోధులైనారు. మరాఠాల సమస్యలను పరిష్కరించలేకపోయాడు. దక్కన్ సుల్తానుల పట్ల అతడి విధానం కూడా పెద్ద నష్టాన్ని కలిగించాయి.

ఔరంగజేబు మత విధానం కూడా ఒక అనాలోచితమైన చర్య. తన సున్నీ మతసూత్రాలను మహ్మదీయేతరులపైన బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించాడు. మహ్మదీయులు సైతం అతన్ని సమర్థించలేదు. పైగా వారు మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకులైనారు.

ప్రశ్న 4.
మొగల్ యుగం నాటి సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులపై వ్యాసం రాయండి.
జవాబు.
మొగల్ల కాలంనాటి సాంఘిక పరిస్థితులు:మొగల్ యుగం నాటి సమాజంలో హిందువులు, ఆఫ్ఘన్లు, ఇరానియన్లు, మంగోళులు, టర్క్లు, సిఖిు, క్రిస్టియన్లు మొదలైన వర్గాలవారు జీవించేవారు. పూర్వం కంటే మొగలుల నాటి సామాజిక వ్యవస్థ చాలా సరళంగా ఉంది. సమాజంలో మూడు ప్రధాన వర్గాలుండేవి. అవి రాజకుటుంబం, ప్రభువులు, మధ్యతరగతి వర్గం, సామాజిక వ్యవస్థలో చివరి వర్గం సామాన్యులు. జనాభాలో అధిక సంఖ్యాకులు వీరే. సామాన్యులు వ్యవసాయం, పరిశ్రమలు, ధనవంతుల ఇండ్లలో పని చేసేవారు. హిందువులు, మహ్మదీయులిద్దరికి జ్యోతిష్యం, శకునాలలో విశ్వాసం కలదు. బాల్యవివాహాలు, సతీసహగమనం, వరకట్నం, బహు భార్యత్వం మొదలైనవి ఆనాటి సామాజిక దురాచారాలు. నౌరోజ్, రంజాన్, షబ్బేబరాత్, దసరా, హోళి, దివాళి మొదలైనవి ఆనాటి ముఖ్యమైన పండుగలు. హిందూ-ముస్లిం పండుగలతోపాటు పాదుషా జన్మదినాన్ని కూడా జరుపుకొనేవారు. ప్రభువులు, రాజ కుటుంబీకుల సరదా కోసం ప్రత్యేక దుకాణ మేళాలను నిర్వహించేవారు. వీటిని నుమా-బజార్లు, ఖుషి బజార్లు అని
పిలిచేవారు.

మొగల్ల నాటి ఆర్థిక వ్యవస్థ:మొగలుల కాలంలో దేశం ఆర్థికంగా చాలా పరిపుష్టంగా ఉండేది. వ్యవసాయం, వాణిజ్యం, చేతివృత్తులు ఉన్నత స్థితిలో ఉండేవి. వ్యవసాయం, వాణిజ్యాభివృద్ధి కోసం మొగలులు అనేక చర్యలు తీసుకొన్నారు. ఆహారధాన్యాల పంటలను, వాణిజ్య పంటలను ప్రోత్సహించారు. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశు చెరకు పంటకు, బెంగాల్, గుజరాత్, దక్కన్లు పత్తిసాగుకు పేరుగాంచాయి. ఇండిగో, పప్పుధాన్యాలు, నల్లమందు మొదలైన వాటిని కూడా కొన్ని ప్రాంతాల్లో పండించేవారు. జౌళి, ఇనుము – ఉక్కు, తివాచీలు, గాజు, సుగంధ పరిమళాలు, కలంకారీ మొదలైన పరిశ్రమలు బెంగాల్, గుజరాత్, కాశ్మీర్, ఢాకా, మచిలీపట్నంలో విలసిల్లాయి. అంతర్గత వ్యాపారాన్ని స్థానిక వ్యాపారులే నిర్వహించేవారు. భూమార్గ వ్యాపారానికి ఎద్దులు, గాడిదలు, ఒంటెలు, ఎద్దుల బండ్లను ఉపయోగించేవారు. మసాలా దినుసులు, ప్రత్తి, వస్త్రాలు, మిరియాలు, వజ్రాలు మొదలైనవి ఆనాటి ముఖ్యమైన ఎగుమతులు. విదేశీ వ్యాపారం గోవా, హుగ్లీ, కలకత్తా, మచిలీపట్నం ద్వారా జరిగేది. గాజు సామగ్రి, చక్కెర, అశ్వాలు, బానిసలను పర్షియా మధ్య ఆసియా నుంచి దిగుమతి చేసుకొనేవారు.

మొగలుల నాటి సాంస్కృతికాభివృద్ధి:మొగల్ యుగంలో భారతదేశం సాంస్కృతికంగా అద్భుతమైన ప్రగతిని సాధించింది. కళలు, వాస్తు నిర్మాణం, చిత్రలేఖనం, సంగీతం, సాహిత్యం మొదలైన అన్ని రంగాలలో ప్రస్ఫుటమైంది. మొగలులు భారతదేశంలో టర్కీ-పర్షియన్ సంప్రదాయాలను ప్రవేశపెట్టగా, ఇందులో భారతీయ సంప్రదాయం కూడా మేళమించబడింది.

ప్రశ్న 5.
మొగలుల సాంస్కృతిక సేవను వివరించండి.
జవాబు.
మొగలుల నాటి సాంస్కృతికాభివృద్ధి:మొగల్ యుగంలో భారతదేశం సాంస్కృతికంగా అద్భుతమైన ప్రగతిని సాధించింది. కళలు, వాస్తు నిర్మాణం, చిత్రలేఖనం, సంగీతం, సాహిత్యం మొదలైన అన్ని రంగాలలో ప్రస్ఫుటమైంది. మొగలుల భారతదేశంలో టర్కీ-పర్షియన్ సంప్రదాయాలను ప్రవేశపెట్టగా, ఇందులో భారతీయ సంప్రదాయం కూడా మేళమించబడింది.

వాస్తుకళ:మొగలుల వాస్తు నిర్మాణాలలో విశాలమైన కోటలు, రాజభవనాలు, ప్రజలందరు ఉపయోగించుకొనే కట్టడాలు, మసీదులు, సమాధులు మొదలైనవెన్నో కలవు. ఎప్పుడూ నీరు అందుబాటులో ఉండే విధంగా ఉద్యానవనాలను ఏర్పాటు చేశారు. కాశ్మీర్ లోని నిషాత్బాగ్, లాహోర్ లోని షాలిమార్, పంజాబ్లో ని పింజోర్ ఉద్యానవనం మొదలైన మొగలుల ఉద్యానవనాలు నేటికి కూడా సజీవంగా ఉన్నాయి. షేర్షా బీహార్లోని ససారాం వద్ద తన కోసం నిర్మించుకొన్న సమాధి, ఢిల్లీలోని పురానా ఖిలాలోని మసీదు మధ్యయుగ వాస్తు కళారంగంలో అద్భుతాలుగా పరిగణించ బడ్డాయి.

అక్బర్ కాలం నుంచి పెద్ద ఎత్తున భవనాల నిర్మాణం ప్రారంభమైంది. అక్బర్ చాలా కోటలను నిర్మించాడు. అందులో ముఖ్యమైంది ఆగ్రా కోట. ఇది ఎర్రటి ఇసుక రాయితో నిర్మించబడింది. అక్బర్ లాహోర్, అలహాబాద్లో ఇతర కోటలను నిర్మించాడు. .ఢిల్లీలో షాజహాన్ నిర్మించిన ఎర్రకోట కోటల నిర్మాణ రీతిలో అత్యంత విశిష్టమైంది. ఇందులోని రంగమహల్, దివాన్-ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాస్లు కూడా ఇతని నిర్మాణాలే.

అక్బర్ కూడా ఫతేపూర్ సిక్రీ వద్ద రాజభవనం – కోటల సముదాయం నిర్మించాడు. ఇది ఆగ్రాకు 36 కి.మీ. దూరంలో కలదు. గుజరాత్, బెంగాలీ నిర్మాణ శైలి అందులో ప్రతిబింబిస్తుంది. గుజరాత్ నిర్మాణ శైలిని రాజపుత్ర రాణుల కోసం నిర్మించిన భవనాలలో వినియోగించాడు. కాని అన్నింటికంటే ముఖ్యమైన నిర్మాణం మాత్రం అక్కడి జమా మసీదు, ఫతేపూర్ సిక్రీకి ద్వారమైన బులంద్ దర్వాజా. దీని ఎత్తు 176 అడుగులు. అక్బర్ గుజరాత్ విజయానికి చిహ్నంగా దీనిని నిర్మించాడు. ఫతేపూర్ సిక్రీలోని ఇతర ముఖ్యమైన భవనాలలో జోధాభాయి రాజభవనం, అయిదు అంతస్థులతో ఉన్న పంచమహల్ కలవు.

అక్బర్ కాలంలో ఢిల్లీలో హుమాయూన్ సమాధి నిర్మించబడింది. దీని భారీ గుమ్మటం పాలరాతితో నిర్మించబడింది. అందుకే దీనిని తాజ్మహల్కు పూర్వపు రూపంగా భావిస్తారు. ఆగ్రా సమీపంలో సికింద్రా వద్ద అక్బర్ సమాధిని జహంగీర్ పూర్తి చేశాడు. భవన నిర్మాణ కళలో తాజ్మహల్ ఒక అద్భుతంగా నిలిచిపోయింది. మొగలులు అభివృద్ధి పరచిన అన్ని వాస్తు కళాశైలుల సమ్మేళనమే తాజ్మహల్. తాజ్మహల్ అందానికి కారణం దాని విశాలమైన పాలరాతి గోపురం, నాలుగు సన్నటి మినార్లు. అందమైన తోట మధ్యలో నిర్మితం కావడంతో ఆ కట్టడానికి ఎనలేని అందం తెచ్చిపెట్టింది.

షాజహాన్ పాలనలో మసీదుల నిర్మాణం కూడా ఉన్నత దశకు చేరుకొంది. ఆగ్రా కోటలో పాలరాతితో మోతి మసీదు నిర్మించబడింది. ఢిల్లీలో జామా మసీదు ఎర్రటి ఇసుక రాయితో నిర్మించబడింది.

చిత్రలేఖనం, సంగీతం: చిత్రకళారంగానికి మొగలులు చెప్పుకోదగిన కృషి చేశారు. మొగలుల చిత్రకళకు పునాదులు వేసినవాడు హుమాయూన్. అక్బర్ అనేక సాహిత్య, మత గ్రంథాలకు చిత్రీకరణలు వేయించాడు. అక్బర్ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన చిత్రకారులను ఆహ్వానించాడు.

జహాంగీర్ కాలంలో మొగల్ చిత్రలేఖనం ఉన్నత శిఖరాలకు చేరుకొంది. అబ్దుల్సమద్, బిషన్దాస్, మధు, అనంత్, మనోహర్, గోవర్థన్, ఉస్తాద్ మన్సూర్ లాంటి ఎంతోమంది చిత్రకారులను జహంగీర్ నియమించుకొన్నాడు. వేట, యుద్ధం, ఆస్థాన దృశ్యాలు, చిత్రలేఖనంతో పాటు వ్యక్తిగత చిత్రాల లేఖణన ప్రక్రియ (Portrait painting) జంతువుల చిత్రలేఖనం అభివృద్ధి చెందాయి. చిత్రాలు, దస్తూరి (Calligraphy) లతో కూడిన అనేక ఆల్బమ్లు మొగలుల కాలంలో రూపొందించబడ్డాయి. తరువాత కాలంనాటి చిత్రకళపై యూరప్ చిత్రలేఖనం ప్రభావం కన్పిస్తుంది. మొగలుల కాలంలో సంగీతం కూడా అభివృద్ధి చెందింది. అక్బర్ ఆస్థానంలో గ్వాలియర్కు చెందిన తాన్సేన్ అనే గొప్ప గాయకుడుండేవాడు. తాన్సేన్ గోరా, సనమ్ మొదలైన రాగాలకు స్వరాలెన్నింటినో కూర్పు చేశాడు. జహంగీర్, షాజహాన్లకు కూడా సంగీతంలో ప్రవేశం ఉండేది.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అక్బర్ రాజపుత్ర విధానాన్ని వివరించండి.
జవాబు.
రాజపుత్రులతో సంబంధాలు:అక్బర్ అనుసరించిన రాజపుత్ర విధానం ప్రసిద్ధమైంది. ఇతడు అంబర్రాజు రాజా భారామల్ కుమార్తెను వివాహమాడాడు. అక్బర్ అనేక రాజపుత్ర రాజ్యాలతో వివాహ సంబంధాలను ఏర్పాటు చేసుకొన్నాడు. ఇది మొగల్ చరిత్రలోనే ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పవచ్చు. రాజపుత్రులు మొగలాయిలకు సేనాధిపతులుగా, మంత్రులుగా సేవలందించారు. రాజా భగవాన్ దాస్, రాజామాన్ సింగ్, రాజాతోడరమల్లను అక్బర్ సేనాధిపతులుగా నియమించుకొన్నాడు. జైసల్మీర్, బికనేర్, రణతంభోర్ మొదలైన రాజపుత్ర రాజ్యాలు అక్బర్కు లొంగిపోయాయి. కాని మేవార్ను పాలిస్తున్న రాణా ఉదయ సింహుడు, అతని కుమారుడు రాణా ప్రతాప సింహుడు అక్బర్ను ఎదిరించారు. 1576లో జరిగిన హాల్దీఘాట్ యుద్ధంలో రాణాప్రతాపసింహుడిని అక్బర్ సైన్యాధిపతి రాజామాన్ సింగ్ ఓడించాడు. మేవార్ ఓటమి తరువాత అనేక రాజపుత్ర రాజ్యాలు అక్బర్ సార్వభౌమత్వాన్ని అంగీకరించాయి.

అక్బర్ రాజపుత్ర విధానం అతడి విశాలమైన పరమత సహనంతో ముడిపడి ఉంది. అతడు తీర్థయాత్రల పన్నును, జిజియా పన్నును రద్దుచేశాడు. అక్బర్ రాజపుత్ర విధానం మొగలాయిలకు, రాజపుత్రులకు పరస్పరం మేలు చేసింది. రాజపుత్రులు తమ శక్తి సామార్థ్యాలను దేశానికి వినియోగపరచే అవకాశం లభించింది. దీని మూలంగా రాజస్థాన్లో శాంతి చేకూరింది. రాజపుత్రులు మొగలుల సేవలో చేరి ఉన్నతోద్యోగాలు పొందారు.

ప్రశ్న 2.
నూర్జహాన్పై లఘు సమాధానం రాయండి.
జవాబు.
జహాంగీర్ 1611లో నూర్జహాన్ (ప్రపంచ వెలుగు) ను వివాహమాడాడు. ఈమె అసలు పేరు మెహర్ ఉన్నీసా. ఈమె తండ్రి ఇతిమాదుద్దేలా (ఫియాస్ బేగ్)ను ముఖ్య దివాన్ గా నియమించుకొన్నాడు. జహాంగీర్ నూర్జహాన్ వివాహం తరువాత ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ప్రయోజనం పొందారు. నూర్జహాన్ జ్యేష్ఠ సోదరుడు ఆసఫ్గన్ ఖాన్-ఎ-సమన్ (అంతఃపుర వ్యవహారాలు) గా నియమింపబడ్డాడు. ఆసఖాన్ కూతురు అర్జమందా బానూ బేగం (ముంతాజ్)ను జహాంగీర్ మూడవ కుమారుడు కుర్రం (షాజహాన్) వివాహమాడాడు. నూర్జహాన్ వీరందరితో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసిందని కొందరు ఆధునిక చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. నూర్జహాన్ వ్యతిరేకులు మరొక వర్గాన్ని ఏర్పాటు చేశారు. మొగలుల ఆస్థానంలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. జహాంగీర్ పూర్తిగా నూర్జహాన్ ప్రభావానికి లోనయ్యాడని భావించిన షాజహాన్ 1622లో తన తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. కాని ఈ వాదనను ఇతర చరిత్రకారులు అంగీకరించలేదు. ఎందుకంటే తన ఆరోగ్యం క్షీణించేవరకు అన్ని ముఖ్యమైన రాజకీయ నిర్ణయాలను తానే స్వయంగా తీసుకొన్నట్లు తన “స్వీయ చరిత్ర” లో జహంగీర్ పేర్కొన్నాడు.

నూర్జహాన్ షహ్రియార్ (జహాంగీర్ చిన్న కుమారుడు)ను చక్రవర్తిగా ప్రకటిస్తుందని భావించాడు. 1627లో జహాంగీర్ మరణించిన తరువాత షాజహాన్ సర్దారులు, సైన్యం మద్దతుతో తన వ్యతిరేకులందరినీ ఓడించి ఆగ్రా చేరుకొన్నాడు. నూర్జహాన్ అధికారాలు కోల్పోయి రాజకీయాల నుంచి నిష్క్రమించింది. షాజహాన్ నూర్జహాన్కు పింఛను ఏర్పాటు చేశాడు. జహాంగీర్ మరణించిన 18 సంవత్సరాల తరువాత నూర్జహాన్ లాహోర్లో మరణించింది.

ప్రశ్న 3.
మొగల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలను రాయండి.
జవాబు.
బాబర్ 1526లో మొగల్ అధికారాన్ని స్థాపించగా, అక్బర్ కాలం నాటికి అత్యున్నత స్థాయికి చేరుకొంది. ఔరంగజేబు విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. కాని జౌరంగజేబు మరణం తరువాత మొగల్ సామ్రాజ్యం త్వరితగతిన పతనమైంది. మొగల్ సామ్రాజ్య పతనానికి అనేక కారణాలున్నాయి.

(i) బలహీనమైన వారసులు:ఔరంగజేబు తరువాత వచ్చిన వారసులెవ్వరూ రాజ్యానికి సుస్థిరత కల్పించలేకపోయారు. వారిలో చాలామంది అసమర్థులు. మరికొందరు మంత్రుల చేతుల్లో కీలుబొమ్మలైనారు. 1707 నుంచి 1719 వరకు జరిగిన వారసత్వ యుద్ధాలు ఢిల్లీ నగరాన్ని రక్తసిక్తం చేశాయి. దీనివల్ల మొగల్ సామ్రాజ్యం బలహీనపడింది.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

(ii) ప్రభువుల పాత్ర:ప్రభువుల మధ్య పర్షియన్, తురానీ, హిందుస్తానీ అనే విభేదాలుండేవి. ప్రభువుల మధ్య అంతఃకలహాలు మొగల్ సామ్రాజ్య పతనానికి దారితీశాయి. ప్రభువులు విశేషాధికారాలు పొందారు. వీరిలో చాలా మంది స్వార్థపరులై రాజకీయ కుట్రలు చేసి స్వాతంత్య్రం ప్రకటించుకొన్నారు.

(iii) విదేశీ దండయాత్రలు:మధ్య ఆసియా దండయాత్రలు మొగల్ సామ్రాజ్యానికి పెద్ద బెడదగా మారాయి. 1738-39 లో సాదిర్షా దండయాత్ర చేసి ఢిల్లీ నగరాన్ని దోచుకొన్నాడు. అహ్మద్ అబ్దాలీ (1748-1767) భారతదేశంపై ఏడుసార్లు దండయాత్ర చేసి మొగల్ సంపదను దోచుకొన్నాడు.

(iv) ఔరంగజేబు మత విధానం మొగల్ సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణం – సిఖిు, మహారాష్ట్రులు విజృంభణ మొగల్ అధికారాన్ని ఆటంకపరచాయి.

(v) షాజహాన్ భవన నిర్మాణాల కోసం చాలా ఖర్చు చేశాడు. ఇది ఆర్థిక దివాలాకు దారితీసింది.

(vi) అధిక పన్నుల భారం, తప్పుడు ఆర్థిక విధానాలు, వ్యవసాయం, పరిశ్రమల్లో వెనకబాటుతనం, సైనిక బలహీనత, ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం మొదలైనవి మొగల్ సామ్రాజ్య పతనానికి దారి తీసింది.

ప్రశ్న 4.
మొగల్ వాస్తు, కళలపై సమాధానం రాయండి.
జవాబు.
మొగల్ పాలకులు యుద్ధ విజేతలే కాక కళా, సాంస్కృతిక రంగాల పోషకులుగా కూడా ప్రసిద్ధి చెందారు. ఔరంగజేబు మినహా మిగతావారందరూ పండితులు, చిత్రకారులు, శిల్పులను పోషించారు. అంతేకాక కొందరు రాజులు, కవులు, చిత్రకారులు. బాబర్, హుమాయూన్, జహంగీర్లు స్వయంగా రచయితలే కాక పండిత పోషకులు. అక్బర్ నిరక్షరాస్యుడైనప్పటికీ కళల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాడు.

బాబర్ కేవలం సమాధులు, చెరువులను నిర్మించాడు. అక్బర్ నిర్మాణాలలో పర్షియన్, హిందూ పద్ధతులు కనిపిస్తాయి. జామియా మసీద్, బీర్బల్ భవనం, ఆగ్రా కోట, జహంగీర్ భవనం, దివాన్-ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాస్, బులంద్ దర్వాజా మొదలైనవి అక్బర్ కాలంనాటి నిర్మాణాలు. జహంగీర్ శిల్పకళ కంటే చిత్రకళపై ప్రత్యేక ఆసక్తిని కనబరచాడు. అబ్దుల్ సమద్, దశావంత్, బసవన్, హసన్ మొగలుల కాలంనాటి ప్రఖ్యాత చిత్రకారులు. షాజహాన్ కాలంలో శిల్పకళ ఉన్నతస్థాయికి చేరి స్వర్ణయుగంగా పేరొందింది. షాజహానాబాద్, దివాన్-ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాస్, ఎర్రకోట, తాజ్మహల్, ముసల్మాన్ బురుజు, మోతీమసీదు షాజహాన్ కాలంనాటి నిర్మాణాలు. వీటివలన షాజహాన్ ‘ఇంజనీర్ రాజు’గా పిలవబడ్డాడు. ఔరంగజేబు శిల్పకళ, చిత్రకళను నిషేధించాడు.

ప్రశ్న 5.
మొగలుల కాలంలో సాహిత్యాభివృద్ధిని చర్చించండి.
జవాబు.
జహాంగీర్ ఆత్మకథ ‘తుజుక్-ఇ-జహాంగీరి’ రచనా శైలిలో ప్రముఖమైంది. ఘియాస్ బేగ్, నఖీబ్ ఖాన్, నయామతుల్లా లాంటి అనేక మంది పండితులను జహాంగీర్ ఆదరించాడు. అబ్దుల్ హామీద్ లాహోరి, ఇనాయత్ ఖాన్ వంటి రచయితలు, చరిత్రకారులను షాజహాన్ ఆదరించాడు. అబ్దుల్హామీద్ లాహోరి ‘పాదుషానామా’ను ఇనాయత్ ఖాన్ “షాజహాన్ నామా” ను రచించారు. షాజహాన్ కుమారుడు దారాషికో భగవద్గీత, ఉపనిషత్తులను పర్షియా భాషలోకి అనువదించాడు. ఔరంగజేబు కాలంలో కూడా చాలా చారిత్రక గ్రంథాలు రాయబడ్డాయి. పార్శీ భాషలోనున్న ప్రముఖ పదకోశాలన్నీ మొగలుల కాలంలో సంకలనం చేయబడ్డాయి.

మొగల్ యుగంలో బెంగాల్, ఒడియా, హిందీ, రాజస్థాని, గుజరాతి మొదలైన ప్రాంతీయ భాషలు అభివృద్ధి చెందాయి. భర్తి పూర్వక గ్రంథాలు ముఖ్యంగా రామాయణ, మహాభారతం లాంటి గ్రంథాలు ప్రాంతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి. అక్బర్ కాలం నుంచి హిందీ కవులు, పండితులు ఆదరణ పొందారు. వీరిలో తులసీదాసు చాలా గొప్పవాడు. ఇతడు రామాయణాన్ని హిందీ భాషలో ‘రామచరితమానస్’ పేరుతో రాశాడు.

ప్రశ్న 6.
మీకు ఇచ్చిన పటంలో అక్బర్, షేర్షా సామ్రాజ్యాలను సూచించి కింది ప్రదేశాలను గుర్తించండి.
జవాబు.
ఎ) ఢిల్లీ
బి) ఆగ్రా
సి) మేవార్
డి) గుజరాత్
ఇ) బెంగాల

ఎ) పానిపట్
బి) కనూజ్
సి) చిత్తోర్
డి) ఉజ్జయిని
ఇ) అమర్కోట

ఎ) చూనార్
బి) ససారాం
సి) గౌర్
డి) చందేరి
ఇ) ఆగ్రా
జవాబు.
TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం 1
TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం 2

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బాబర్ నామా ప్రాధాన్యత.
జవాబు.
మధ్యయుగ భారతదేశ చరిత్రలో గణనీయమైన వ్యక్తులలో బాబర్ ఒకడు. భారతదేశంలో మొగల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనుడు బాబరు. క్రీ.శ. 1526లో మొదటి పానిపట్టు యుద్ధంలో ఢిల్లీ సుల్తాన్ అగు ఇబ్రహీం లోడిని వధించి ఢిల్లీ, ఆగ్రాలు ఆక్రమించి మొగల్ సామ్రాజ్యస్థాపన చేసాడు.

బాబర్ టర్కీ భాషలో గొప్ప పండితుడు. టర్కీ భాషలో బాబర్ రాసుకున్న స్వీయచరిత్ర తుజ్-కె-ఇ-బాబరీ (తన ఆత్మకథ). మొగల్ యుగమున రాయబడిన తొలి చారిత్రక గ్రంథము. ఈ గ్రంథం బాబర్ తురుష్క భాషా ప్రావీణ్యాన్ని, నాటి సమకాలీన పరిస్థితులను, హుమాయూన్ తొలి జీవితాన్ని తెలుసుకోవడానికి దోహదపడుతుంది. మధ్యయుగ ఆత్మకథల్లో దీనికి గణనీయమైన ప్రాధాన్యం ఉంది.

ప్రశ్న 2.
మొగల్ చరిత్రలో నూర్జహాన్ స్థానం.
జవాబు.
మొగల్ చక్రవర్తి జహంగీర్ నూర్జహాన్ను వివాహం చేసుకోవడమనేది జహంగీర్ కాలంలో మరొక ప్రధాన ఘట్టం. నూర్జహాన్ అసలు పేరు మెహ్రున్నీసా. ఈమెను సలీం (జహంగీర్) ప్రేమించాడని, వీరి ప్రేమని ఇష్టపడని అక్బర్ ఈమెను షేర్ ఆఫ్ఘనికిచ్చి వివాహం చేసాడని, సలీం రాజైనాక షేర్ ఆఫ్గన్ను వధించి ఆమెను వివాహం చేసుకున్నాడని కొందరు చరిత్రకారుల కథనం. క్రీ.శ.1611లో వివాహానంతరం ప్రధాన పాత్రధారి అయి అధికారాన్నంతా హస్తగతం చేసుకుని సింహాసనం వెనకుండి పాలన చేసింది. నాణాలపై తన పేరు ముద్రింపజేసుకుంది. తన తల్లిదండ్రులను, బంధువులను దర్బారు ఉన్నత పదవుల్లో నియమించింది. ఇది ఖుర్రం తిరుగుబాటుకు, వారసత్వ యుద్ధానికి కారణమైంది.

ప్రశ్న 3.
తాజ్మహల్ కీర్తిని చర్చించండి.
జవాబు.
షాజహాన్ గొప్ప భవన నిర్మాత. షాజహాన్ ఎర్రకోట జామామసీద్, దివాన్-ఇ-ఆమ్, దివాన్ ఖాస్ కట్టించాడు.
షాజహాన్ నిర్మాణాలన్నింటిలోను తలమానికమైనది తాజ్మహల్. ఆగ్రాలో యమునానది ఒడ్డున తన పట్టమనిషి ముంతాజ్భగం సంస్మరణార్థం నిర్మించాడు. దీనిని ప్రపంచ అద్భుత కట్టడాలలో ఒకటిగా భావిస్తారు. దీని నిర్మాణానికి 22 సంవత్సరాలు పట్టింది. ఆ రోజుల్లోనే నాలుగున్నర మిలియన్ల పౌన్లు ఖర్చయింది. ఉస్తాద్ ఈసా దీని శిల్పి. అయితే తాజ్మహల్ను షాజహాన్ కట్టించలేదని, బాబర్ కాలం నాటికే అక్కడ ఉందని ఇది రాజపుత్రుల నిర్మాణమని ఇటీవల కొందరు చారిత్రక పరిశోధకులు ప్రకటించారు. తాజ్మహల్ శివాలయమని ప్రొ.పి.యన్.వోక్ కథనం. కాలగమనంలో నిజం నిగ్గుతేలుతుందని ఆశిద్దాం. ఏది ఏమైనా తాజ్మహల్ కట్టడం ఓ అద్భుతం.

ప్రశ్న 4.
రెండవ పానిపట్ యుద్ధం ప్రాధాన్యత.
జవాబు.
అక్బర్ (క్రీ.శ. 1556–1605):భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో అక్బర్ ఒకరు. ఇతని తండ్రి హుమాయూన్ మరణించిన తరువాత రాజ్యానికి వచ్చాడు. ఆఫ్ఘనుల సేనాధిపతి హేము ఢిల్లీని ఆక్రమించి ‘విక్రమాదిత్య’ అనే బిరుదు ధరించాడు. 1556లో జరిగిన రెండవ పానిపట్ యుద్ధంలో మొదట హేముకే విజయావకాశాలు దగ్గరయ్యాయి. కాని కంటికి బలమైన గాయం తగలడం వల్ల అతడు స్పృహ కోల్పోయాడు. నాయకత్వం కోల్పోయిన ఆఫ్ఘన్ సైన్యం చెల్లాచెదురైంది. మొగలాయిలు అఫ్ఘనులపై శాశ్వతంగా విజయం సాధించారు. భారతదేశంలో మొగల్ సామ్రాజ్యం సుస్థిరమైంది.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

ప్రశ్న 5.
ఇబాదత్ ఖానా గురించి రాయండి.
జవాబు.
తన కొత్త రాజధాని ఫతేపూర్ సిక్రిలో 1575లో ఇబాదత్ ఖానా (పూజామందిరం) అనే భవనాన్ని నిర్మించాడు. హిందూ, జైన, బౌద్ధ, పారశీక, క్రైస్తవ, ఇస్లాం మొదలైన అన్ని మతాల పండితులను ఆహ్వానించి మత చర్చలు జరిపాడు.

ప్రశ్న 6.
దీన్-ఇ-ఇలాహి ముఖ్య లక్షణాలు.
జవాబు.
అక్బర్ విభిన్న మతగురువులతో ఆయా మత సిద్ధాంతాల గురించి తరచూ చర్చలు జరిపేవాడు. వాటి ఫలితంగా అతనికి కలిగిన అవగాహనతో క్రీ.శ. 1581లో దీన్-ఇ-ఇలాహి అనే నూతన మతాన్ని స్థాపించాడు. ఈ మతం వారు చక్రవర్తి కోసం ధన, మాన, ప్రాణాలను అర్పించాలి, మాంసాహారాన్ని మానివేయాలి, ఒకరికొకరు ఎదురైనపుడు అల్లాహా అక్బర్ అని సంభోదించుకోవాలి. అయితే ఈ మతాన్ని స్వీకరించమని అక్బర్ ఎవరినీ బలవంతపెట్టలేదు. బీర్బల్, అబుల్ఫజర్ వంటి కొందరే చేరారు. అబుల్ఫజల్ దీన్-ఇ-ఇలాహిన గురించి పేర్కొంటూ ఇది అందరి దీవెనలను అందుకోవడానికి ఉద్దేశింపబడిన నూతన విశ్వాసమార్గమన్నాడు. ఇది అక్బర్తోనే అంతరించిపోయింది.

ప్రశ్న 7.
ఫతేపూర్ సిక్రీ.
జవాబు.
అక్బర్ కూడా ఫతేపూర్ సిక్రీ వద్ద రాజభవనం కోటల సముదాయం నిర్మించాడు. ఇది ఆగ్రాకు 36 కి.మీ. దూరంలో కలదు. గుజరాత్, బెంగాలీ నిర్మాణ శైలి అందులో ప్రతిబింబిస్తుంది. గుజరాత్ నిర్మాణ శైలిని రాజపుత్ర రాణుల కోసం నిర్మించిన భవనాలలో వినియోగించాడు. కాని అన్నింటికంటే ముఖ్యమైన నిర్మాణం మాత్రం అక్కడి జమా మసీదు, ఫతేపూర్ సిక్రీకి ద్వారమైన బులంద్ దర్వాజా. దీని ఎత్తు 176 అడుగులు. అక్బర్ గుజరాత్ విజయానికి చిహ్నంగా దీనిని నిర్మించాడు. ఫతేపూర్ సిక్రీలోని ఇతర ముఖ్యమైన భవనాలలో జోధాభాయి రాజభవనం, అయిదు అంతస్థులతో ఉన్న పంచమహల్ కలవు.

ప్రశ్న 8.
షాజహాన్ కాలంనాటి నిర్మాణాల గురించి రాయండి.
జవాబు.
షాజహాన్ తాజ్మహల్ నిర్మాణంలో ‘పీత్రదురా’ పద్ధతిని భారీ ఎత్తున ఉపయోగించాడు. భవన నిర్మాణ కళలో తాజ్మహల్ ఒక అద్భుతంగా నిలిచిపోయింది. మొగలులు అభివృద్ధిపరచిన అన్ని వాస్తు కళాశైలుల సమ్మేళనమే తాజ్మహల్. తాజ్మహల్ అందానికి కారణం దాని విశాలమైన పాలరాతి గోపురం, నాలుగు సన్నటి మినార్లు. అందమైన తోట మధ్యలో నిర్మితం కావడంతో ఆ కట్టడానికి ఎనలేని అందం తెచ్చిపెట్టింది.

TS Inter 1st Year History Study Material Chapter 9 మొగల్ ల యుగం

షాజహాన్ పాలనలో మసీదుల నిర్మాణం కూడా ఉన్నత దశకు చేరుకొంది. ఆగ్రా కోటలో పాలరాతితో మోతి మసీదు నిర్మించబడింది. ఢిల్లీలో జామా మసీదు ఎర్రటి ఇసుక రాయితో నిర్మించబడింది.

మొగల్ వాస్తుకళ 18, 19వ శతాబ్దం తొలి దశకాల వరకు నిరాఘాటంగా కొనసాగింది. మొగల్ నిర్మాణ శైలి ప్రాంతీయ, స్థానిక రాజ్యాల కట్టడాలపై సైతం ప్రభావం చూపింది. అమృత్సర్లోని సిఖి స్వర్ణదేవాలయం కూడా మొగల్ వాస్తు సంప్రదాయ శైలిలో నిర్మితమైంది.

TS Inter 1st Year Commerce Study Material Chapter 7 Commencement of Business

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 7th Lesson Commencement of Business Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material Chapter 7 Commencement of Business

Long Answer Questions

Question 1.
What are the important documents to be submitted to the Registrar of Companies for incorporation of a company?
Answer:
Documents to be prepared while formation of a company:
The important documents to be prepared by a company for its formation are discussed below:

  • Memorandum of Association.
  • Articles of Association.
  • Prospectus.
  • Other documents.

1) Memorandum of Association:
Meaning : The Memorandum of Association is the constitution of the company. It is the charter of the company. It provides the foundation on which the company structure is built. It acts as an indicator or guideline for those investors who are interested and are planning to invest in the company. A company cannot perform its operations beyond the scope of memorandum. It defines the scope of the company’s activities as well as its relation with the outside world.

Memorandum of Association is one of the documents which has to be filed with Registrar of companies at the time of incorporation of the company.

Definition:
As per Section 2(56) of the Companies Act, 2013, “Memorandum of Association is one of the documents which has to be filed with the Registrar of the Companies at the time of incorporation of the company”. The Memorandum of Association must be signed by at least seven members in case of a public limited company and two members in case of a private limited company It cannot be changed easily. So it should be prepared very carefully.

Clauses of Memorandum of Association:
The contents of the Memorandum of Association are known as clauses, which are explained in Section – B of the Act. They are as follows.

  • Name clause [Section 4(1) (a)]
  • Registered Office or Situation clause [Section 4(1) (b)]
  • Objects clause [Section 4(1) (c)]
  • Liability clause [Section 4(1) (d)]
  • Capital clause [Section 4(1) (e)]
  • Association clause or Subscription clause [Section 13(4) (c)]

2) Articles of Association:
Meaning: The rules and regulations framed for the internal management of the company, which are set out in a document is named as Articles of Association.

It also helps in achieving the objectives specified in Memorandum of Association. The Articles play a very important role in the affairs of the company. It is a supplementary document to the Memorandum of Association.

The Articles must be printed, divided into paragraphs, numbered consecutively, stamped adequately and signed by each subscriber to the Memorandum of Association. It is duly witnessed and filed along with the Memorandum of Association.

The private companies limited by shares, companies limited by guarantee and unlimited companies must have their Articles of Association. A public company limited by shares may or may not have its own Articles. As per section 26 of Companies Act, it can follow model set of Articles given in Table – A in Schedule -1 of the Act. The Articles of Association can be altered by passing a special resolution. Each subscriber to the memorandum must sign the articles in the presence of atleast one witness. A copy of every special resolution altering the articles should be filed with the Registrar within 30 days of its passing and attach to every copy of the articles issued thereafter.

3) Prospectus:
Meaning: Prospectus is an invitation to the public to subscribe to the shares and debentures of a public company. After incorporation of a company promoters may issue the prospectus for raising required finance.

A public company invites the people to offer to purchase the shares and debentures through an advertisement. Such an Advertisement or notice containing detailed information about the company is known as prospectus.

A private company cannot issue prospectus to secure its capital. A prospectus must contain the following requirements:

  • It must be an invitation offering to the public.
  • It must be issued on behalf of the company.
  • It must involve an invitation of subscription or purchase.
  • It must involve an invitation of shares or debentures.

Every prospectus contains an application form on which an intending investor can apply for the purchase of shares or debentures.

4) Other documents such as:

  • Consent of the first directors: Directors should give return consent in form no. 29 to the Registrar of Company.
  • The Power of Attorney: Promoters should execute a power of Attorney in favour of one of the promoters or an advocate who is to carry out the formalities required for registration.
  • Notice of Registered Office: When the location of the registered office is finalized, prior to incorporation, the notice of it is to be filed. If not, with in 30 days of its registration it is to be submitted.
  • Particulars of Directors: When a company by its articles appoints any person to act as Director, Manager, Secretary – their particulars have to be filed within 30 days along with the Memorandum of Association and Articles of Association of the company.

Question 2.
What is Memorandum of Association? Explain its clauses.
Answer:
The Memorandum of Association is the constitution of the company. It is the charter of the company. It provides the foundation on which the company structure is built. It acts as an indicator or guideline for those investors who are interested and are planning to invest in the company. A company cannot perform its operations beyond the scope of Memorandum. It defines the scope of company’s activities as well as it relation with the outside world. Memorandum of Association is one of the documents which has to be filed with Registrar of Companies at the time of incorporation of the company.

Clauses of Memorandum of Association:
The contents of Memorandum of Association are known as clauses, which are explained in Section – B of the Act. They are as follows:

TS Inter 1st Year Commerce Study Material Chapter 7 Commencement of Business

1) Name Clause [Section 4(1) (a)]: A company being a separate legal entity must have a name. A company may select any name which does not resemble the name of any other company. It should not contain the words like King, Queen and name of the Government bodies. The proposed name should not be objectionable under the provisions of “Emblems and Names Act, 1950”. The word “Limited” must be used at the end of the name of a public company and “Private Limited” is used by a private company.

2) Registered Office or Situation Clause [Section 4(1) (b)]: This clause states the place and address of the registered office of the company. If the place is not decided at the time of incorporation, it can be intimated to the Registrar within 30 days from the date of incorporation or commencement of business whichever is earlier.

3) Objects Clause [Section 4(1) (c)]: This clause defines the sphere of activities of the company. This clause may be considered as the core of Memorandum of Association because it sets out the objects for which a company is formed. This clause contains a) Main objects b)Other objects. This clause offers protection to the shareholders and creditors by ensuring that the funds are not going to be risked.

4) Liability Clause [Section 4(1) (d)]: This clause contains the nature of liability of its members. It states that the liability of the members is limited to the value of shares held by them. It means that the members are liable to pay only the unpaid balance of their shares and not further else.

5) Capital Clause [Section 4(1) e)]: This clause contains the capital structure of the company. The division of capital into equity shares, preference shares and the no. of shares in each category and their value should be given. It is also mentioned that the any type of shareholders have some special rights and privileges.

6) Association Clause or Subscription Clause [Section 13(4) (c)]: This clause contains the name of the signatories to the Memorandum of Association. The full addresses and occupations of subscribers of witnesses are also given. The subscribers declare that they agree to incorporate the company and agree to take the shares stated against their names.

Question 3.
What is Articles of Association? Explain its contents.
Answer:
Meaning: The rules and regulations framed for the internal management of the company, which are set out in a document is named as “Articles of Association”. It gives the help in achieving the objectives specified in Memorandum of Association. The Articles play a very important role in the affairs of the company. It is a supplementary document to the Memorandum of Association.

The Articles must be printed, divided into paragraphs, numbered consecutively, stamped adequately and signed by each subscriber to the Memorandum of Association. It is duly witnessed and filed along with the Memorandum of Association.

Definition:
According to Section 2(5) of the companies Act, 2013, “Articles of Association of a company as originally framed or as altered from time to time in pursuance of any previous Company law or of this act, including so far as they apply to the company, the regulations contained as the case may be in Table – A to Schedule -1 of this Act”.

The private companies limited by shares, companies limited by guarantee and unlimited companies must have their Articles of Association. A Public company limited by shares may or may not have its own Articles. As per Section 26 of Companies Act, it can follow model set of Articles given in Table – A in Schedule -1 of the Act. The Articles of Association can be altered by passing a special resolution. Each subscriber to the Memorandum must sign the articles in the presence of atleast one witness.

A copy of every special resolution altering the articles should be filed with the Registrar within 30 days of its passing and attach to every copy of the articles issued thereafter.

The Contents of Articles of Association:
The Articles of Association contains the following details:

  • Procedure of issuing share capital, the amount of share capital issued, types of shares, no. of shares, calls on shares, rights and privileges of different categories of shareholders must be mentioned in the Articles of Association.
  • Procedure for transfer and forfeiture of shares.
  • Procedure for issue of debentures and stocks.
  • Powers to alter as well as reduce share capital and its procedure for alteration.
  • The appointment of the directors, their powers, duties and remuneration.
  • The appointment of the managing director.
  • Provisions regarding conducting the General meetings, special meetings, voting, proxies, resolutions etc.
  • Provisions relating to dividends and reserves.
  • Rules for preliminary contracts.
  • Provisions regarding the use of Common Seal.
  • Preparation of Accounts and Audit and method of appropriation of profits.
  • Maintenance of Bank accounts.
  • Procedure for winding up the company.
  • Other rules and regulations of company.

Question 4.
What is prospectus? Explain the contents of prospectus.
Answer:
Meaning:
Prospectus is an invitation to the public to subscribe to the shares and debentures of a public company. After incorporation of a company promoters may issue the prospectus for raising required finance.

A public company invites the people to offer to purchase the shares and debentures through an advertisement. Such an advertisement or notice containing detailed information about the company is known as “Prospectus”.

TS Inter 1st Year Commerce Study Material Chapter 7 Commencement of Business

A private company cannot issue prospectus to secure its capital.

Definition: According to Sec 2(70) of Companies Act, 2013, prospectus can be defined as “any document described or issued as a prospectus and includes a red herring prospectus referred to in Section 32 or Self prospectus referred to in Section 31 or any notice, circular, advertisement or other document inviting offer from the public for the subscription or purchase of any securities of a body corporate”.

Prospectus must contain following requirements:

  • It must be an invitation offering to the public.
  • It must be issued on behalf of the company or in relation intended to a company.
  • It must involve an invitation of subscription or purchase.
  • It must involve an invitation of shares or debentures.

Every prospectus contains an application form on which an intending investor can apply for the purchase of shares or debentures.

Contents of Prospectus: Every prospectus should disclose the matter as specified in Part -1 of Schedule – II to the Companies Act. Some of the contents which every prospectus must include are:

  • Name and full address of the company.
  • The particulars of the signatories to the Memorandum of Association and the number of shares taken up by them.
  • Name, address and occupations of members of the Board of Directors.
  • The minimum subscription amount fixed by the promoters.
  • The details of property acquired if any.
  • The time of opening of the subscription list.
  • The capital structure of the company and particulars of issue.
  • The amount payable on application, allotment and calls.
  • Basis for the issue price.
  • The particulars of preferential treatment given to any person for subscribing shares or debentures.
  • The addresses of the underwriters if any.
  • Particular about reserves and surpluses.
  • The amount of preliminary expenses.
  • The name and addresss of Auditor.
  • Particulars regarding voting rights at the meetings of the company.
  • Management perception of risk factors.
  • ‘Disclosure of investors’ grievances and redressal system.

Question 5.
Discuss the differences between Memorandum of Association and Articles of Association.
Answer:
Memorandum of Association:
As per Section 2(56) of the Companies Act, 2013, “Memorandum of Association is one of the documents which has to be filed with the Registrar of the Companies at the time of incorporation of the company”. It cannot be changed easily. So it should be prepared very carefully.

Articles of Association:
The rules and regulations framed for the internal management of the company, which are set out in a document is named as “Articles of Association”.

Difference between Memorandum of Association and Articles of Association:

Aspects Memorandum of Association (MOA) Articles of Association (AOA)
1. Scope It is a constitution of the company. The company works in the frame The articles contain by e- laws for the day-to-day working of
work given in the memorandum. the company as set out in the MOA.
2. Need MOA must be prepared by all the companies and filed with the Registrar. Public companies may not have their own articles. They can adopt Table A of Schedule -1 as its articles.
3. Relationship It defines the relationship between the company and outside world. It defines the relation between the company and the members among themselves.
4. Alteration It cannot be changed easily. It can be altered easily by the special resolution of shareholders.
5. Provisions It is sub-ordinate only to the act. The company works within the legal provisions of MOA. It is the subordinate to the Memorandum and Companies Act and cannot contain anything contrary to both.
6. Legal Effects Any act of the company beyond the scope of memorandum will become void. Anything is done beyond the scope of the articles will not be void and it can be ratified by passing a special resolution.

TS Inter 1st Year Commerce Study Material Chapter 7 Commencement of Business

Short Answer Questions

Question 1.
What are the contents of prospectus?
Answer:
Every prospectus should disclose the matter as specified in Part -1 of Schedule – II to the Companies Act. Some of the contents which every prospectus must include are:

  • Name and full address of the company.
  • The particulars of the signatories to the Memorandum of Association and the number of shares taken up by them.
  • Name, address and occupations of members of the Board of Directors.
  • The minimum subscription amount fixed by the promoters.
  • The details of property acquired if any.
  • The time of opening of the subscription list.
  • The capital structure of the company and particulars of issue.
  • The amount payable on application, allotment and calls.
  • Basis for the issue price.
  • The particulars of preferential treatment given to any person for subscribing shares or debentures.
  • The addresses of the underwriters if any.
  • Particulars about reserves and surpluses.
  • The amount of preliminary expenses.
  • The name and addresss of Auditor.
  • Particulars regarding voting rights at the meetings of the company.
  • Management perception of risk factors.
  • Disclosure of investors’ grievances and redressal system.

Question 2.
Write down any five legal requirements for prospectus.
Answer:
In order to protect the interests of investors, the Companies Act lays down the following regulations relating to the issue of prospectus. They are:

  • Prospectus must be dated.
  • It must be signed by every person who is named as director.
  • It must be issued within 90 days of its registration either by newspaper advertisement or otherwise.
  • It must not be issued unless a copy thereof has been filed with the Registrar on or before the date of its publication.
  • A prospectus must be in writing. An oral invitation (through TV or firm) to subscribe for shares and debentures of a company or deposits in not a prospectus.
  • Any information given in the prospectus must be true.
  • If there are any misstatements or misrepresentation in prospectus, it gives rise to impose Civil or Criminal liability on a) The company, b) Promoters and Directors, c) Expert who drafted the Prospectus.
  • Civil Liability: The persons responsible for misstatements or untrue statements of prospectus are liable to pay compensation to the persons, who subscribed the shares and debentures relying on such false information in the prospectus.
  • Criminal Liability: The persons responsible for misstatements or untrue statements of prospectus are liable to pay a fine upto Rs. 50,000 or imprisonment upto 2 years or both.

TS Inter 1st Year Commerce Study Material Chapter 7 Commencement of Business

Very Short Answer Questions

Question 1.
What is Memorandum of Association?
Answer:
1) It is an important document with clauses explaining briefly the affairs of the company to the outside world. The Memorandum of Association (MoA) is the constitution of the company. It is the charter of the company.

2) MoA is one of the document which has to be filed with Registrar of Companies at the time of incorporation of the company. A company cannot perform its operations beyond the scope of Memorandum.

Question 2.
What is Articles of Association?
Answer:
1) The rules and regulations framed for the internal management of the company, which are set out in a document is named as Articles of Association. It helps in achieving the objectives specified in MoA.

2) The private companies must have their Articles of Association. A public company limited by shares may or may not have its own Articles. As per Sec. 26 of Companies Act, public company can follow model set of Articles given in Table – A in Schedule -1 of the Act.

Question 3.
What is Minimum subscription?
Answer:
1) The minimum amount of capital to be collected by the company before the allotment of shares is known as minimum subscription. A public company cannot commence business unless the minimum subscription has been subscribed.

2) It is fixed by taking into account the following requirements.

  • Amount required for the purchase of property.
  • Amount need for payment of preliminary expenses.
  • Amount required for working capital.
  • Amount need for any expenditure in the formation of the company.

Question 4.
What is a Statement in lieu of prospectus?
Answer:
If a public limited company could get the required capital by some private management, it may not issue prospectus. But in that case, it must file a “statement in lieu of prospectus” with the Registrar, at least three days before the first allotment of shares.

  • Statement in lieu of prospectus is a substitution of prospectus.
  • It must be duly signed by all the directors and it is drafted strictly in accordance with the particulars set out in Part -1 of Schedule – III of the Act.

TS Inter 1st Year Commerce Study Material Chapter 7 Commencement of Business

Question 5.
What is Certificate of Commencement of business?
Answer:
A private limited company can start its business immediately after incorporation. But a public company has to wait till it gets the certificate of commencement of business.

  • It is an important document to be received by a public company before its commencement of business.
  • In order to obtain this certificate, the company has to submit the following:
    • The prospectus or statement in lieu of prospectus.
    • The shares of allotted to the extent of minimum subscription.
    • The directors have paid application and allotment amount towards qualification shares.
    • A statutory declaration by the secretary or director stating that all the formalities are complied with.
  • The Registrar will then scrutinise all the documents and if satisfied issues “Certificate of commencement of business”.

TS Inter 1st Year History Study Material Chapter 6 రాజపుత్రుల యుగం

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 6th Lesson రాజపుత్రుల యుగం Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 6th Lesson రాజపుత్రుల యుగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజపుత్రుల పరిపాలనా ముఖ్య లక్షణాలను తెలపండి. –
జవాబు.
5 శతాబ్దాల రాజపుత్రుల పాలనలో భారతదేశం ఎన్నో రకాల అభివృద్ధిని సాధించింది. రాజపుత్రులు గుప్తుల, హర్షవర్ధునుని పాలనా వారసత్వాన్ని స్వీకరించారు. కొన్ని దురదృష్ట పరిస్థితుల వల్ల వారి కీర్తిప్రతిష్టలు క్షీణించాయి. మహ్మదీయుల దండయాత్రల వల్ల రాజపుత్రయుగం విషాదంతో ముగిసింది.

పరిపాలనా విధానం : రాజపుత్రులు చిన్న చిన్న రాజ్యాలను స్థాపించడంవల్ల, వీటిల్లో స్థానికమైన మార్పులతో, చాలావరకు పూర్వపాలనా విధానాన్ని అనుసరించారు. వారి శాసనాల్లో మంత్రి, మహామాత్య, ధర్మాధ్యక్ష, సంధివిగ్రహక, బాండాగారాధిపతి, దండాధ్యక్ష మొదలైన పేర్లతో ఉద్యోగులున్నట్లు తెలుస్తుంది. వీరిలో చాలామంది గుప్త, హర్షయుగా ల్లోని ఉద్యోగులే. పరిపాలనా సౌలభ్యం కోసం తమ రాజ్యాన్ని ‘భోగ’ (రాష్ట్రం) అనే పేరుతో విభజించారు. భోగను కొన్ని విషయాలుగా, విషయాలను మళ్ళీ గ్రామాలుగా విభజించారు. పరిపాలనకు గ్రామమే మౌళికమైన పునాది. సైన్యం : రాజపుత్రులు గొప్ప యోధులు. సమర్థవంతమైన సైన్యాన్ని పోషించారు. రాజపుత్ర సైనికులు సంప్రదాయసిద్ధమైన యుద్ధపద్ధతులను అవలంభించారు. కత్తులు, ఈటెలు, బాణాలు, విల్లంబులు మొదలైనవి ఉపయోగించారు. రాజపుత్రులు .యుద్ధప్రియులైనప్పటికి, వ్యూహరచనలో కాని, ఆయుధాల్లోకాని అవసరమైన మార్పులను తీసుకురాలేకపోవడం వల్ల మహ్మదీయుల దాడిలో సులభంగా ఓడిపోయారు. మహ్మదీయుల సైన్యాలు క్రమశిక్షణ కలిగి యుద్ధంలో ఆరితేరి ఉన్నాయి.

TS Inter 1st Year History Study Material Chapter 6 రాజపుత్రుల యుగం

మతం : గుప్తయుగంలో ప్రారంభమైన మత, సాంస్కృతిక ఉద్యమాలు రాజపుత్రయుగంలో పతాకస్థాయికి చేరుకొన్నాయి. వీరి పోషణలో హిందూ మతానికి నూతన చైతన్యం, బలం చేకూరాయి. ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, నింబార్కుడు, కుమారిలభట్టు చైతన్యుడు, రామానందుడు మొదలైన మతబోధకుల కార్యక్రమాలవల్ల హిందూ మతానికి నూతన ఉత్తేజం వచ్చింది. పురాణాలే వారికి ప్రామాణిక గ్రంథాలైనవి. పురాణాలు తీర్థయాత్రలు చేయడం, వ్రతాలు చేయడం, పురాణాలను పఠించడం వంటి వాటివల్ల కలిగే ప్రయోజనాలను నిర్దేశించాయి. రాజపుత్రులలో చాలామంది శైవులు. కాని విష్ణు, ఆదిత్య, గణపతి వంటి అనేకమంది దేవతలను పూజించారు. ఈ దేవతలకోసం అద్భుతమైన దేవాలయాలను నిర్మించారు. మఠాలు వెలసి ప్రజల్లో ఆధ్యాత్మిక ఐహికజ్ఞానాన్ని వ్యాప్తి చేశాయి. గుజరాత్లో సోలంకీలు జైనమతాన్ని పోషించారు. గుజరాత్లో వారు నిర్మించిన జైన దేవాలయాలు ఈ యుగంనాటి గొప్ప వాస్తునిర్మాణాలుగా పేర్కొనవచ్చు.

ఆర్థికవ్యవస్థ : ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయం. రాజపుత్రులు నీటిపారుదల సౌకర్యాలకోసం విశేషమైన కృషిచేశారు. అందుకోసం, తటాకాలు, కాలువలు, బావులను త్రవ్వించారు. పరమార రాజు ముంజరాజు’సుప్రసిద్ధమైన ముంజేశ్వర్ తటాకమును నిర్మించాడు. రాజపుత్రయుగంలో భూమిశిస్తు అధికంగా ఉండేది. 1/3 నుంచి 1/6 వరకు వసూలు చేసేవారు. వ్యవసాయంతోపాటు వడ్రంగి, నౌకానిర్మాణం, యుద్ధసామాగ్రి తయారి లాంటి పరిశ్రమలు కూడా ఉండేవి. దేశీయ, అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రోత్సహించారు. దేబల్, కాంబే, సొపార, క్విలాన్ పశ్చిమతీరంలోని ప్రధాన ఓడరేవులు. అరబ్ దేశాలతో రాజపుత్రులు వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నారు.

సమాజం : ఐదు శతాబ్దాల రాజపుత్రుల పాలనలో సామాజికవ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. రాజపుత్రయుగంలో వర్ణవ్యవస్థ కఠినమైంది. స్త్రీలకు సమాజంలో గౌరవం ఉండేది. ఎందరో స్త్రీలు విద్యావంతులై, సాహిత్య, మత చర్చల్లో, లలితకళల్లో, ప్రభుత్వ నిర్వహణలోనే గాక, ఆయుధాలను ఉపయోగించడంలో కూడా ఆరితేరాడు. సుగంధ, దిడ్డ అనే కాశ్మీర్కు చెందిన వితంతురాణులు సైతం విశాల రాజ్యాలను పాలించారు. మందనమిశ్ర భార్య గొప్ప పండితురాలు. మందన మిశ్ర, శంకరాచార్యుల మధ్య జరిగిన సంవాదంలో ఈమే న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. రాజశేఖరుడి భార్య అవంతిసుందరి అసాధారణమైన ప్రతిభ కలిగిన మహిళ.

మొత్తం మీద ఈ యుగంలో స్త్రీల పరిస్థితి దిగజారింది. వారిని మేధాపరంగా తక్కువగా చూసేవారు. స్త్రీలపై అనేక రకాల ఆంక్షలు విధించబడ్డాయి.

ప్రశ్న 2.
రాజపుత్ర యుగం నాటి సాంస్కృతిక పరిస్థితుల ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు.
సాహిత్యం : రాజపుత్రయుగం నాటి సాహిత్యం, కళలు గుప్తయుగం నుంచి ప్రేరణపొందాయి. రాజపుత్రరాజులు వివిధ రకాల విద్యల్లో పాండిత్యాన్ని సంపాదించారు. వీరు తమ ఆస్థానాల్లో సారస్వతాన్ని, కళలను ప్రోత్సహించారు. నలందా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ఖ్యాతిగాంచింది. దూరప్రాచ్యానికి చెందిన శైలేంద్రరాజులు కూడా దీని పోషణకు కృషిచేశారు. బెంగాల్ పాలరాజులు బీహార్లో విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని, ఉద్ధంతపురి, జగద్దల విద్యాకేంద్రాలను స్థాపించి, పోషించారు. పరమార రాజు భోజుడు తన రాజధాని ధారానగరంలో ఒక కళాశాలను స్థాపించాడు. కాశ్మీర్ కవి మంఖ తన శ్రీకంఠచరిత్ర అనే గ్రంథంలో రాజ్యంలో చాలా శాస్త్రపరిషత్తులు ఉండేవని తరువాత. అవి అంతరించిపోయాయని పేర్కొన్నాడు.

రాజపుత్ర రాజుల్లో కొందరు స్వయంగా కవులు, కవి పండిత పోషకులు. పరమార ముంజరాజు, కాశ్మీర్ లొహార రాజులు, అనిహిల్వాడ్ మహిపాలుడు, బెంగాల్ లక్ష్మణసేనుడు, ధారానగరానికి చెందిన భోజరాజు ఈ యుగంనాటి గొప్ప పండితులు. లక్ష్మణసేనుడి ఆస్థానంలో సంస్కృత సాహిత్యంలో “పంచరత్నాలు” అనబడే కవులుండేవారు.. భోజరాజును “కవుల్లో రాకుమారుడు” అంటారు. భోజరాజు కవితలమీద సరస్వతీ కంఠాభరణం, శృంగార ప్రకాశ, రాజనీతిపై యుక్తికల్పతరువు, యోగ సూత్రాలపై వ్యాఖ్యానాలు (రాజమార్తాండ) అనేవి రాసాడు.

వాస్తు శిల్పాలు : రాజపుత్రులు, వాస్తుశిల్పాలకు విశేషమైన కృషిచేశారు. కలంజర్, అజ్మీర్, గ్వాలియర్, చితోడ్, ఉదయ్ పూర్ మొదలైన చోట్ల గిరి దుర్గాలు, అందమైన రాజభవనాలు నిర్మించారు. వారి ఆలయాలు శిథిలాలు నేటికీ ఆ యుగం నాటి కళాత్మక ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యభారతదేశంలో మహ్మదీయుల దండయాత్రల మూలంగా చాలావరకు ఇవి పతనమైనాయి. ఢిల్లీలోని ‘కువత్-ఉల్-ఇస్లాం’ మసీదు నిర్మాణంకోసం 26 దేవాలయాలను కూల్చిన సామాగ్రిని ఉపయోగించారు. అజ్మీర్లోని అర్ఘాయి-దిన్-జోంప్రాలోని వేయిస్తంభాలు కనీసం 50 దేవాలయాలు శిథిలాలతో నిర్మించారు. రాజపుత్రయుగం నాటి దేవాలయాల్లో ఎక్కువగా మహ్మదీయ దాడుల్లో శిథిలం అయినప్పటికి ఇంకా నేటికి సజీవంగా ఉన్న నిర్మాణాలు వారి వాస్తుకళానైపుణ్యాన్ని, వాటిపట్ల వారి కళాభిమానాన్ని చాటుతున్నాయి.

పూరీ జగన్నాథాలయం, కోనార్క్ సూర్యదేవాలయం, ఒరిస్సా ఆలయ వాస్తురీతికి ఉదాహరణలు. కోనార్క్ దేవాలయంలోని శిల్పసంపద అద్భుతమైంది. శిల్పకళకు మరొక ముఖ్యకేంద్రం చందేలుల రాజధాని ఖజుర. రాజస్థాన్, గుజరాత్లోని దేవాలయాలు ఉత్తరభారతవాస్తువు ‘నగర’ శైలిలో నిర్మించారు. అబూ పర్వతంపై వస్తుపాల, తేజపాల అనే ఇద్దరు వర్తక సోదరులు, రెండు ‘అందమైన జైన దేవాలయాలను నిర్మించారు. ఇవి గుజరాత్ శైలికి ఉదాహరణలు. ముగింపు : ప్రతీహారులు, పరమారులు, చౌహారులు, గహద్వాలులు మొదలైన రాజపుత్రవంశాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలను పాలించారు. రాజపుత్రవంశాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలను పాలించారు. రాజపుత్ర రాజులు ఎంతోమంది కవులను పోషించారు. స్వయంగా వారు కూడా కవులు, నాటకాలు, వివిధ సాహిత్య గ్రంథాలను రాసారు. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో నగర శైలిలో దేవాలయాలు నిర్మించారు. వ్యాపారాభివృద్ధి కోసం ఓడరేవులు నిర్మించారు. విక్రమశిల, వల్లభి మొదలైన విశ్వవిద్యాలయాలు ఈ యుగంలోనే స్థాపించబడ్డాయి.

ప్రశ్న 3.
అరబ్బుల దండయాత్రకు గల కారణాలు, ఫలితాలను పేర్కొనండి.
జవాబు.
ఇస్లాం మత విజృంభణ అరేబియా, మధ్య ఆసియా చరిత్రలో ఒక విశిష్ట ఘట్టం. మహ్మద్ ప్రవక్త క్రీ.శ.570-632 ఇస్లాం మత స్థాపకుడు. క్రీ.శ.612లో మహ్మద్ గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందాడు. తాను పొందిన జ్ఞానాన్ని అరేబియాలో బోధించాడు. క్రీ.శ. 632లో తన 62వ ఏట మహ్మద్ ప్రవక్త మరణించాడు. ఏకేశ్వరోపాసన, నిర్గుణోపాసన, పూజారుల ప్రమేయం లేని నిరాడంబర ఆరాధన విధానం, సాంఘిక సమానత్వం మొదలైనవి మహ్మద్ బోధించిన ఇస్లాం మత ముఖ్య సూత్రాలు. ప్రవక్త మరణానంతరం ఉమయ్యద్ వంశ ఖలీఫాలు, ఇస్లాం మత వ్యాప్తికి కృషి చేశారు. వీరి తర్వాత ‘అబ్బాసిద్’ వంశం ఖలీఫా పదవిని పొందింది. ఇస్లాం మతస్థులు ఖలీఫాను తమ రాజకీయ, మతాధినేతగా గుర్తించి గౌరవించారు.

భారతదేశంపై దండెత్తిన మొదటి విదేశీయుల్లో అరబ్బులు మొదటివారు. ప్రాచీన కాలం నుంచే భారతదేశంలో వీరికి వర్తక సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలున్నాయి. ఇస్లాం అవతరణ, వ్యాప్తి అరబ్బుల దృక్పథంలో మార్పును తెచ్చింది. అరబ్లు మతం పేరున ఐక్యం అయ్యారు. వారు సిరియా, ఈజిప్ట్, ఉత్తర ఆఫ్రికా, స్పెయిన్ మొదలైన రాజ్యాలను ఆక్రమించి ఇస్లాం వ్యాప్తి చేసారు. ఇదే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్, సింద్లను ఆక్రమించాలని వ్యూహం పన్నారు.

ఇస్లాం మతాన్ని అరేబియా నుంచి తూర్పు దిశగా వ్యాప్తి చేయాలన్న అరబ్బుల లక్ష్యం వారిని కాబుల్ ఆక్రమణకు ప్రోత్సహించింది. కాబుల్ విజయం వారిని భారతదేశ సరిహద్దుకు సన్నిహితం చేసింది. వారు అనేకసార్లు భారతదేశ తీరంపై దాడులు చేసి, దోపిడీ చేశారు. క్రీ.శ. 711కంటే ముందు జరిగిన అరబ్బుల దాడులు కేవలం నాటి తీరప్రాంత సిరిసంపదలను కొల్లగొట్టాయి. కానీ భారత భూభాగాలు ఆక్రమించలేదు. ఖలీఫా వాలిద్ అరేబియాను పరిపాలిస్తున్న కాలంలో సింధ్ రాజ్యాన్ని ‘దాహిర్’ పరిపాలించేవాడు. సింధ్ రాజ్యానికి చెందిన కొందరు సముద్ర దొంగలు. ఖలీఫా వాలిద్ కోసం తీసుకొని వెళుతున్న ఓడలపై దాడిచేసి దోచుకున్నారు. ఈ సంఘటన సింధ్ రాజ్యంలోని దేవాల్ ఓడరేవులో చోటుచేసుకుంది. ఖలీఫా తన వైస్రాయిని సింధ్ ప్రాంత సముద్ర దొంగలను శిక్షించమని ఆదేశించారు. సింధ్ రాజ్య పాలకుడైన దాహిర్ న్ను జరిగిన సంఘటనపై సంజాయిషీ అడిగాడు. కానీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వనందున ఆగ్రహించి ఖలీఫా హజ్జాజ్ను సింధ్ రాష్ట్రంపై భారీ సైన్యంతో దండెత్తమని ఆదేశించాడు. సింధు జయించడానికి రెండుసార్లు బలమైన సైన్యాలను హజాజ్ పంపాడు. కానీ అరబ్బు సేనాధిపతులు ఓడిపోయారు. తుదకు తన అల్లుడైన మహ్మద్ బీన్ ఖాసిం అనేవానిని అపారసైన్యంతో పంపాడు.

TS Inter 1st Year History Study Material Chapter 6 రాజపుత్రుల యుగం

ఖాసిం 25,000 అరబ్బు సైన్యంతో దేబాల్ను ఆక్రమించి దారుణ రక్తపాతానికి తలపడ్డాడు. ఇస్లాం మతం స్వీకరించని వారిని కత్తికి బలి ఇచ్చాడు. నెరూన్, శ్వాన్, శాలమ్ ప్రాంతాలు తేలికగా ఆక్రమించుకున్నాడు. క్రీ.శ. 712లో ఖలీఫా సైన్యాలను, హజ్జాజ్ సేనాధిపతి మహ్మబ్బీన్ ఖాసిం నడిపాడు. అలోర్ వద్ద జరిగిన యుద్ధంలో సింధ్ రాజ్యపాలకుడు దాహిర్ ఓడి, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విజయం అరబ్బులకు నూతనోత్సాహాన్ని నిచ్చింది. ముల్తాన్పై దండెత్తి ఖాసిం దాన్ని వశపరచుకున్నాడు. ఆ తరువాత ‘కనౌజ్’పై దండెత్తడానికి పథకం రూపొందిస్తున్న సమయంలో తమ యజమాని, ఖలీఫా ఆదేశాలపై స్వదేశం తిరిగి వెళ్ళాడు. అక్కడకు చేరుకోకముందు పన్నిన కుట్రకు బలయ్యాడు.

అరబ్బుల దండయాత్ర విజయవంతం కావడానికి నాటి భారతదేశంలో లోపించిన రాజకీయ అనైక్యత దోహదపడింది. ఈ దండయాత్ర వలన భారతీయ రాజకీయ వ్యవస్థ, సాంఘిక పరిస్థితులు, ఆర్థిక స్థితి, మతాచారాలు తీవ్రంగా మార్పులకు గురయ్యాయి. సుప్రసిద్ధ చరిత్రకారుడు లేన్పల్ అరబ్బుల సింధు ఆక్రమణను సత్ఫలితాలు ఇవ్వని ఘన విజయంగా అభివర్ణించారు. భారతదేశంపై అరబ్బుల దండయాత్రలు విజయవంతమైనప్పటికీ అది శాశ్వతంగా వారి అధికారాన్ని నెలకొల్పలేకపోయింది. ఈ తరువాత కొన్ని సంవత్సరాల పాటు భారతీయులకు విదేశీ దాడుల బెడద తప్పింది. అరేబియా ఇతర ప్రాంతాలలో ఖలీఫా ఆధిపత్యం, హోదా క్రమంగా క్షీణించాయి. అరబ్బుల పతనంలో తురుష్కులు క్రియాశీల పాత్ర పోషించారు.

TS Inter 1st Year History Study Material Chapter 6 రాజపుత్రుల యుగం

ప్రశ్న 4.
మహమ్మద్ గజనీ దండయాత్రల స్వభావం, ఫలితాలను వివరించండి.
జవాబు.
మహ్మద్ ఘజనీ పూర్వీకులు ‘ఘజనీ’ రాజ్యం కేంద్రంగా స్వతంత్ర రాజ్యాన్ని నెలకొల్పారు. సబక్తజిన్ కుమారుడైన ఘజనీ మహ్మద్ క్రీ.శ. 998లో రాజ్యసింహాసనం అధిష్టించాడు. ఇతడు గొప్ప సేనాని. పరిపాలన తొలి దశలోనే అనేక యుద్ధాలు చేసాడు. ఘజనీ సైనిక విజయాలతో ప్రభావితుడైన ఖరీఫా అతడికి సుల్తాన్ హోదాతోపాటు ‘యామన్-ఉద్-దౌలా’ అనే బిరుదుతో సత్కరించాడు. ఆ తరువాత భారతదేశ సిరిసంపదలకు ఆకర్షితుడై, భారతదేశంలో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలన్న పట్టుదలతో తన దృష్టిని భారతదేశంవైపు మరల్చాడు. క్రీ.శ. 1000-1027 మధ్యకాలంలో ఘజనీ భారతదేశంపై దాదాపుగా ప్రతి ఏడాదీ దాడులు జరిపాడని చరిత్రకారుల అభిప్రాయం. తన జీవితకాలంలో సుమారుగా పదిహేడు పర్యాయాలు దాడులు జరిపాడు.

ఘజనీ దండయాత్రల కాలంలో భారతదేశ పరిస్థితులు : నాటికి దేశంలో రాజకీయ అనైక్యత నెలకొంది. అనేక చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలున్నాయి. సింధ్, ముల్తాన్లు అరబ్ అధికారంలో ఉన్నాయి. ఇతర రాజ్యాలలో స్వదేశీ హిందూ పాలకులు అధికారంలో ఉన్నారు. వీరి మధ్య తరచు యుద్ధాలు జరుగుతుండేవి. నాటికి దక్షిణ భారతదేశంలో కళ్యాణి చాళుక్యులు, తంజావూరు చోళులు పరిపాలించేవారు. స్వదేశీ పాలకుల్లో నెలకొన్న శతృత్వం, అనైక్యత, దూరదృష్టి లోపం విదేశీ దాడులు విజయవంతం కావడానికి దోహదం చేసాయి.

ఘజనీ దండయాత్రలు : ఘజనీ తొలి దండయాత్ర క్రీ.శ. 1002లో భటిండా రాజ్యంపై జరిగింది. యుద్ధంలో దాని పాలకుడైన జయపాలుడిని బంధించాడు. అవమానభారాన్ని తట్టుకోలేని జయపాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దండయాత్రతో అపార ధన, కనక రాశులను దోచుకున్నాడు.

క్రీ.శ. 1004లో రెండో దండయాత్ర బెహ్రా రాజ్యంపై జరిపాడు. దీని పాలకుడైన రాయ్ పరాజయం పొందాడు. క్రీ.శ. 1005లో ముల్తాన్ రాజ్యంపై దాడి చేశాడు. ఆ తరువాత దాడిలో ఆనందపాలుడ్ని అతడి మిశ్రులను ఓడించాడు.నాగర్ కోట్, నారాయణపూర్, కాశ్మీర్, స్థానేశ్వరం, మధుర మొదలైన ప్రాంతాలపై దాడులు జరిపాడు.

12వ ధండయాత్ర కనౌజ్ రాజ్యంపై చేశాడు. రాజ్యపాలుడు ఘజనీ సేనల చేతిలో పరాజయం పొందాడు. కనౌజ్జ్య సిరి సంపదలను ఘజనీ సేనలు దోచుకున్నాయి. తరువాత జరిగిన 14వ దాడి గ్వాలియర్పై, 15వ దండయాత్ర కళింజర్పై జరిగాయి.

క్రీ.శ. 1025 సంవత్సరంలో ఘజనీ మహ్మద్ గుజరాత్, కదియవార్ లోని సుప్రసిద్ధ శైవక్షేత్రమైన సోమనాథ్ ఆలయంపై దాడిచేశాడు. అక్కడి శివలింగాన్ని ధ్వంసం చేశాడు. ఆలయ ధనాన్ని, నగలు, ఆభరణాలు దోచుకున్నాడు. క్రీ.శ. 1027 సంవత్సరంలో చివరి దండయాత్ర జాట్లపై జరిగింది. సోమనాథ్ దండయాత్ర నుంచి అపార ధన, కనకరాశులతో తిరిగి వస్తున్న తన సేనలపై జాట్లు జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఘజనీ వారిపై దండెత్తాడు. నిరంతర యుద్ధాలతో, క్షీణించిన ఆరోగ్యంతో క్రీ.శ. 1029లో మరణించాడు.

ఘజనీ ఓటమి : ప్రఖ్యాత చరిత్రకారుడు కొమర్రాజు లక్ష్మణరావు ఘజనీ తన ఏడవ, ఎనిమిదవ, పదవదాడులలో ఓడిపోయాడని భావించారు. అల్బెరూనీ కితాబ్ ఉల్ హింద్ రచన ప్రకారం ఆనందపాలుడి చేతిలో ఘజనీ ఓడిపోయాడు. “నేను “నిన్ను పూర్తిగా పరాభవించాను, ఆ గౌరవం ఇంకెవరికీ దక్కకూడదని నా కోరిక” అని ఉత్తరం కూడా రాసాడని తెలుస్తుంది.

ఘజనీ దండయాత్రల ఫలితాలు : విగ్రహారాధకులను శిక్షించి, ఇస్లాం మతం వ్యాప్తి చేయాలని, భారతదేశంలోని సిరిసంపదలను కొల్లగొట్టాలని అనేకమార్లు జరిపిన దండయాత్రలలో మధుర, కథియావర్, కనౌజ్లలోని అనేక దేవాలయాలు విధ్వంసం అయ్యాయి. ఇస్లాం భారతదేశంలోని అంతర్ భూభాగాలకు విస్తరించింది. ఘజనీకి భారతదేశంపై అధికారాన్ని నెలకొల్పాలనే ఉద్దేశం, లక్ష్యం లేవని చరిత్రకారుల అభిప్రాయం. పంజాబ్ ఆక్రమణ తర్వాత దాన్ని మాత్రమే అతడు ఘజ్నవీడ్ రాజ్యంలో విలీనం చేసుకున్నాడు.

ఘజనీ మహ్మద్ గొప్ప యోధుడు. పట్టుదలకు మారుపేరు. చిన్న ఘజనీ రాజ్యాన్ని సువిశాల మహాసామ్రాజ్యంగా తీర్చిదిద్దాడు. ఇతడు సున్నీమతశాఖను నిష్టగా ఆచరించాడు. మత ఛాందసవాది. ఇతని వారసుల అసమర్థత వలన ఘజనీ వంశం నుంచి అధికారులు ఘోరీ సర్దారుల కైవసం చేసుకున్నారు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజపుత్రయుగం నాటి మహిళల స్థితిగతులను వివరించండి.
జవాబు.
ఐదు శతాబ్దాల రాజపుత్రుల పాలనలో సామాజికవ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. రాజపుత్రయుగంలో వర్ణవ్యవస్థ కఠినమైంది. స్త్రీలకు సమాజంలో గౌరవం ఉండేది. ఎందరో స్త్రీలు విద్యావంతులై, సాహిత్య, మత చర్చల్లో, లలితకళల్లో, ప్రభుత్వ నిర్వహణలోనే గాక, ఆయుధాలను ఉపయోగించడంలో కూడా ఆరితేరాడు. సుగంధ, దిడ్డ అనే కాశ్మీర్కు చెందిన వితంతురాణులు సైతం విశాల రాజ్యాలను పాలించారు. మందనమిశ్ర భార్య గొప్ప పండితురాలు. మందన మిశ్ర, శంకరాచార్యుల మధ్య జరిగిన సంవాదంలో ఈమే న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. రాజశేఖరుడి భార్య అవంతిసుందరి అసాధారణమైన ప్రతిభ కలిగిన మహిళ. మొత్తం మీద ఈ యుగంలో స్త్రీల పరిస్థితి దిగజారింది. వారిని మేధాపరంగా తక్కువగా చూసేవారు. స్త్రీలపై అనేక రకాల ఆంక్షలు విధించబడ్డాయి.

ప్రశ్న 2.
తరాయిన్ యుద్ధాల గురించి సంక్షిప్తంగా రాయండి.
జవాబు.
మధ్యయుగ భారతదేశ చరిత్రలో విశేష ప్రాముఖ్యతగల యుద్ధాలివి. క్రీ.శ. 1191, 1192లో జరిగాయి. ఘోరీ పంజాబ్ తర్వాత ఢిల్లీపై దృష్టి కేంద్రీకరించాడు. ఆ రోజుల్లో ఢిల్లీ, అజ్మీర్ ప్రాంతాలను చౌహాన్ వంశానికి చెందిన ‘పృథ్వీరాజ్ చౌహాన్’ పాలించేవాడు. పృథ్వీరాజ్ రాజపుత్రులలో అసమాన ప్రతిభ, ధైర్యసాహసాలు గల పాలకుడు. తన వైపు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గ్రహించి సోదర రాజపుత్రులతో కలిసి పోరాడాడు. క్రీ.శ.1191లో మొదటిసారి తరైన్ వద్ద జరిగిన యుద్ధంలో ఘోరీ సేనలను ఓడించాడు. పట్టుదలగా ఘోరీ ఏడాది తిరగకముందే క్రీ.శ. 1192లో రెండోసారి ఢిల్లీ పాలకుడైన పృథ్వీరాజ్పై దాడి చేస్తాడు. ఇరుపక్షాలు రెండోసారి తరైన్ వద్ద తలపడ్డాయి. ఘోరీని రాజపుత్రులు అత్యంత ధైర్యసాహసాలతో ఎదుర్కొన్నప్పటికీ ఓటమి పాలయ్యారు. పృథ్వీరాజ్ యుద్ధంలో వీరమరణం పొందాడు. ఈ విజయంతో ఘోరీ ఢిల్లీ, అజ్మీర్ లను వశపరుచుకున్నాడు. ఆ తరువాత ఘోరీ సరస్సుతీ, సమానా, కుహ్రాన్, హన్సీ ప్రాంతాలను ఆక్రమించాడు. భారతదేశంలో తాను ఆక్రమించిన ప్రాంతాలకు తనకు భానిస, విశ్వాసపాత్రుడైన కుతుబుద్దీన్ ఐబకన్ను రాజప్రతినిధిగా నియమించి తన స్వదేశం తిరిగి వెళ్ళాడు. క్రీ.శ.1194లో ఘోరీ మరోసారి రాజపుత్రుల శక్తిని సంపూర్ణంగా అంతమొందించాలని మరోసారి భారీ సైన్యంతో దండెత్తి వచ్చాడు. కనౌజ్ రాజ్యాన్ని పాలిస్తున్న జయచంద్రుడు ఘోరీని ఎదిరించి చందావర్ వద్ద జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ యుద్ధ సందర్భంలో బనారస్ సమీపంలోని అనేక దేవాలయాలను ధ్వంసం చేసాడు. ఆ మరుసటి ఏడాదీ క్రీ.శ.1195 లో బయానా, గ్వాలియర్లపై దండెత్తి వాటిని ఆక్రమించాడు.

మహ్మద్ ఘోరీ క్రీ.శ. 1205లో చివరిసారి భారతదేశంపై ఘక్కర్ల తిరుగుబాటును అణచివేయడానికై దండెత్తాడు. ఘోరీ సేనాధిపతులైన భక్తియార్ ఖిల్జీ, వైస్రాయి కుతుబుద్దీన్లు మీరట్, అలీఘర్, కాశ్మీర్ బులందర్, బెంగాల్, బీహార్ మొదలైన ప్రాంతాలను ఆక్రమించారు. ఘక్కర్ల తిరుగుబాటును అణచివేసి, విజయంతో వెనుతిరుగుతున్న మహ్మద్ ఘోరీ ఘక్కర్లో ఆకస్మిక దాడిలో చనిపోయాడు.

ప్రశ్న 3.
రాజపుత్రయుగం నాటి వాస్తుశిల్పాల గురించి తెలపండి.
జవాబు.
రాజపుత్రులు వాస్తుశిల్పాలకు విశేషమైన కృషిచేశారు. కలంజర్, అజ్మీర్, గ్వాలియర్, చితోడ్, ఉదయ్పూర్ మొదలైన చోట్ల గిరి దుర్గాలు, అందమైన రాజభవనాలు నిర్మించారు. వారి ఆలయాల శిథిలాలు నేటికీ ఆ యుగం నాటి కళాత్మక ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యభారతదేశంలో మహ్మదీయుల దండయాత్రల మూలంగా చాలావరకు ఇవి పతనమైనాయి. ఢిల్లీలోని ‘కువత్-ఉల్-ఇస్లాం’ మసీదు నిర్మాణం కోసం 26 దేవాలయాలను కూల్చిన సామాగ్రిని ఉపయోగించారు. అజ్మీర్ లోని అర్ఘాయి-దిన్-జోంప్రాలోని వేయిస్తంభాలు కనీసం 50 దేవాలయాల శిథిలాలతో నిర్మించారు. రాజపుత్రయుగం నాటి దేవాలయాల్లో ఎక్కువగా మహ్మదీయ దాడుల్లో శిథిలం అయినప్పటికి ఇంకా నేటికి సజీవంగా ఉన్న నిర్మాణాలు వారి వాస్తుకళానైపుణ్యాన్ని, వాటిపట్ల వారి కళాభిమానాన్ని చాటుతున్నాయి.

పూరీ జగన్నాథాలయం, కోనార్క్ సూర్యదేవాలయం, ఒరిస్సా ఆలయ వాస్తురీతికి ఉదాహరణలు. కోనార్క్ దేవాలయంలోని శిల్పసంపద అద్భుతమైంది. శిల్పకళకు మరొక ముఖ్యకేంద్రం చందేలుల రాజధాని ఖజుర. రాజస్థాన్, గుజరాత్లోని దేవాలయాలు ఉత్తరభారతవాస్తువు ‘నగర’ శైలిలో నిర్మించారు. అబూ పర్వతంపై వస్తుపాల, తేజపాల అనే ఇద్దరు వర్తక సోదరులు, రెండు అందమైన జైన దేవాలయాలను నిర్మించారు. ఇవి గుజరాత్ శైలికి ఉదాహరణలు.

TS Inter 1st Year History Study Material Chapter 6 రాజపుత్రుల యుగం

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పృధ్వీరాజ్ రాసో గురించి రాయండి.
జవాబు.
రాజపుత్రుల పుట్టుక గురించి మరొక ఆసక్తికరమైన విషయాన్ని “పృధ్వీరాజ్ రాసో” అనే హింది కావ్యంలో చాంద్ బర్దాయ్ అనే కవి తెలియజేసాడు. ఇతడి ప్రకారం అబూ పర్వతం మీద వశిష్ఠుడు చేసిన హోమాగ్ని నుంచి ఉద్భవించిన వీరుడి సంతతి వారైనందువల్ల వీరు అగ్నికుల క్షత్రియులయ్యారని పేర్కొన్నాడు. ఈ యజ్ఞగుండం నుంచి నలుగురు వీరులు ఉద్భవించారని వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రాజపుత్ర రాజ్యాన్ని స్థాపించారనే అభిప్రాయం కలదు. చౌహానులు, సోలంకీలు లేదా చాళుక్యులు, పరమారులు, ప్రతీహారులు ఈ వంశీయులని పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
రాజతరంగిణి ప్రాధాన్యత,
జవాబు.
ప్రాచీన భారతదేశంలోని ముఖ్యమైన చారిత్రక రచన కల్హణుడు రచించిన ‘రాజ తరంగిణి’. ఇది క్రీ.శ. 1148 సం||లో రచించబడినది. ఇది కాశ్మీర్ : రాజుల చరిత్ర. కాశ్మీర్ వారు చరిత్రపట్ల అత్యంత ఆసక్తిని కనబరిచారని కల్హణుడు తెలియజేసినాడు. చరిత్రపట్ల ఆసక్తిని కలిగిన కల్హణుడు లభించిన ఆధారాలను ఉపయోగించి గొప్పగా రచించాడు.

ప్రశ్న 3.
భోజరాజు రచనలు ఏవి ?
జవాబు.
భోజరాజును “కవుల్లో రాజకుమారుడు” అంటారు. భోజరాజు కవితల మీద ‘సరస్వతీ కంఠాభరణం’, ‘శృంగార ప్రకాశ’ రాజనీతిపై ‘యుక్తికల్ప తరువు’, యోగ సూత్రాలపై ‘రాజమార్తాండ’ వ్యాఖ్యానం రచించాడు.

ప్రశ్న 4.
అరబ్ దండయాత్రల ప్రభావం.
జవాబు.
ఇస్లాం మతాన్ని అరేబియా నుంచి తూర్పుదిశగా వ్యాప్తి చేయాలనేది అరబ్ల లక్ష్యం. దీనికై వారు అనేకసార్లు -దాడులు చేసారు. ఖలీఫా వాలిద్ అరేబియాను పాలిస్తున్న రోజులలో సింధ్ను ‘దాహిర్’ పరిపాలించేవాడు. సింధ్ రాజ్య సముద్ర దొంగలు. ఖలీఫా కోసం తీసుకెళుతున్న ఓడలను దోచుకున్నారు. దీనిపై దాహిర్ను వివరణ అడిగి సరైన సమాధానం లేదనే సాకుతో క్రీ.శ. 712లో మహ్మద్-బీన్-ఖాసిం నేతృత్వంలో దండెత్తాడు. ‘అలోర్’ వద్ద జరిగిన యుద్ధంలో దాహిర్ ఓడి ప్రాణాలు కోల్పోయాడు. భారతీయుల అనైక్యత అరబ్బుల దాడి విజయవంతం కావడానికి తోడ్పడింది. అయితే ఆచార్య లేనప్పూల్ అరబ్బుల సింధు ఆక్రమణను సత్ఫలితాలివ్వని ఘనవిజయంగా వర్ణించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 8th Lesson ఢిల్లీ సుల్తానుల యుగం Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 8th Lesson ఢిల్లీ సుల్తానుల యుగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బాల్బన్ గొప్పతనాన్ని వివరించండి.
జవాబు.
ఘియాసుద్దీన్ – బాల్బన్ (క్రీ.శ. 1266 – 1287) : బానిస వంశ పాలకులందరిలోకెల్లా గొప్ప సుల్తాన్ బాల్బన్. ఇతడు క్రీ.శ. 1205లో మధ్య ఆసియాలోని ఒక చిన్న ‘ఇల్బారీ’ తెగకు చెందిన ప్రభువుల కుటుంబంలో జన్మించాడు. .బాల్యంలో ఇతన్ని మంగోలులు దొంగిలించుకుపోయారు. చివరికి ఎన్నో కష్టాలుపడి భారతదేశానికి చేరుకుని, ఇలుట్మిష్ కొలువులో చేరాడు. జీవిత ఆరంభంలో ఢిల్లీలో నీరుమోసే కూలీగా పనిచేసాడు. క్రీ.శ. 1233 నాటికి ఇలుట్మిష్ కొలువులో ‘ఖాస్టార్’ పదవిని పొందాడు. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి క్రీ.శ. 1233 నాటికే ‘చిహల్గనీ’ ముఠాలో సభ్యుడైనాడు. క్రీ.శ. 1240-1242 నాటి మంగోల్ల దాడి నుంచి ఢిల్లీ రాజ్యాన్ని ప్రజలను రక్షించాడు. సుల్తానా నాసిరుద్దీన్ అభిమానం పొందాడు. సుల్తాన్ తన కూతురునిచ్చి వివాహం జరిపించాడు. క్రీ.శ. 1259, 1260 సంవత్సరాల్లో ఢిల్లీ సుల్తానేత్పై జరిగిన మంగోల్ దాడులను వీరోచితంగా ఎదుర్కొని తిప్పికొట్టాడు. ఇతని శక్తిసామర్థ్యాలు, సుల్తాన్తో ఉన్న సాన్నిహిత్యాన్ని జీర్ణించుకోలేని బాల్బన్ రాజ ధర్మ స్వరూపం – రాజకీయ భావాలు : బాల్బన్ సాధించిన గొప్ప విజయాల్లో పేర్కొనదగినది, ఢిల్లీ సుల్తాన్ హోదాను, స్థాయిని, గౌరవాన్ని ఇనుమడింపచేయుటం. బాబర్ దృష్టిలో సుల్తాన్ పదవి పవిత్రమైంది. రాజరికం దైవదత్తం. సుల్తాన్ భూమిపై భగవంతుని ప్రతినిధి. కాబట్టి అతడు సామాన్య మానవులకంటే ఉన్నతుడు. ప్రజలందరూ అతని మాటను శాసనంగా గౌరవించాలి. ఆచరణలో పెట్టాలి. రాజు ధర్మబద్ధంగా పరిపాలించాలి. సుల్తాన్ పదవి హుందా తనాన్ని పెంచడానికై అతడు పర్షియన్, అరబిక్ రాజరిక సాంప్రదాయాలను తన దర్బారులో ప్రవేశపెట్టాడు. సుల్తాన్ పాదాలకు కాని, సింహాసనాన్ని గాని మంత్రులు, సర్దారులు సాష్టాంగ నమస్కారం చేయాలి. దీన్ని సిబ్డి అని అంటారు. సుల్తాన్ కాలును లేదా సింహాసనాన్ని ముద్దుపెట్టుకోవాలి. దీనినే ‘పైబోస్’ అంటారు. ‘పర్షియనుల పండగ’ ‘నౌరోజ్’ను తన ఆస్థానంలో ప్రవేశపెట్టాడు. సర్దారుల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి గూఢాచారులను నియమించాడు. సుల్తాన్ తన సమానులతోనే తిరగాలి. నలుగురిలో నవ్వరాదు. మద్యం సేవించరాదు. దుఃఖాన్ని బహిరంగంగా వ్యక్తీకరించరాదు. తన నాణేలపై ఖలీపా పేరు ముద్రించాడు. చిహాలనీ – నిర్మూలన : బాల్బన్ ఢిల్లీ సింహాసనం అదిష్టించే నాటికే చిహల్గనీ ముఠా బలోపేతమైంది. గతంలో తాను స్వయంగా, ఆ ముఠా సభ్యుడైన బాల్బన్ దాన్ని విచ్ఛిన్నం చేయడానికి సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగించాడు. వీని సభ్యులకు గతంలో సుల్తానులు ఇచ్చిన జాగీర్లను రద్దుచేసాడు. ముఠా సభ్యుల్లో కొందరికి పదవులు ఇచ్చి విభజించారు. గూఢాచారి శాఖ నివేదిక ప్రకారం కొందరిని శిక్షించాడు. ఉదా : బెంగాల్ గవర్నరైన (మాలిక్ బక్)ను అవద్ గవర్నరైన హైబతాఖాన్ మొదలైనవారిని అంతమొందించాడు. సుల్తాన్ పదవికి చిహల్గనీ స్వార్థ రాజకీయాల నుంచి శాశ్వత విముక్తి కలిగించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

తుగ్రిలాఖాన్ తిరుగుబాటు : బెంగాల్ గవర్నర్ తుమ్రిలాన్ 1279లో బాల్బను వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. బాల్బన్ తిరుగుబాటును అణచివేసి శిరచ్ఛేధం చేయించాడు.

మంగోలుల దండయాత్ర – మహ్మద్ రాజకుమారుని మరణం : బాల్బన్ సుల్తాన్ గా ఉన్న కాలంలో మంగోలులు ‘ ఢిల్లీ, దాని పరిసరాలపై అనేకసార్లు దండయాత్రలు జరిపినారు. వీరి దాడులను రాజ్యాన్ని, ప్రజానీకాన్ని రక్షించడానికై తన కుమారుడైన ‘మహ్మదు’, బందువులైన షేరన్ను, బుగ్రాఖాణ్ను వ్యాయవ్య సరిహద్దు ప్రాంతాలైన ముల్తాన్, -నయానా, దీపాల్పూర్ రాష్ట్రాల వైస్రాయిలుగా నియమించాడు. ఈ ప్రాంతంలో అదనపు సేనలు నిలిపాడు. క్రీ.శ. 1270లో మంగోలులు ‘లాహోర్’ పై దాడి చేసారు. బాల్బన్ స్వయంగా లాహోర్ సందర్శించి సైన్యాన్ని అక్కడ అదనంగా నిలిపాడు. క్రీ.శ. 1286లో జరిగిన మంగోల్ల దాడిని ఎదుర్కొంటూ బాల్బన్ కొడుకైన మహ్మద్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనతో బాల్బన్ మానసికంగా, శారీరకంగా కృంగిపోయి 1287లో మరణించాడు. బాల్బన్ మరణాంతరం అతని మనవడు కైకుబాద్ ఢిల్లీ సుల్తాన్ అయినాడు. ఇతడి నాలుగు సంవత్సరాల అసమర్థ పాలనను అవకాశంగా తీసుకొని జలాలుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించి 1290లో ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు.

ప్రశ్న 2.
అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలనా, మార్కెటింగ్ సంస్కరణలను చర్చించండి.
జవాబు.
అల్లావుద్దీన్ ఖిల్జీ (1296-1316) : ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన వెంటనే అల్లావుద్దీన్ ఖిల్జీ తన మద్దతుదారులైన సర్దారులకు అమీర్లకు అనేక రూపాల్లో బహుమతులు ఇచ్చాడు. ఎవరైతే తన అధికారాన్ని ధిక్కరించారో, వారిని నిర్ధాక్షిణ్యంగా అణచివేశాడు. భారీ సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. వారి రిపోర్టుల ఆధారంగా తన వ్యతిరేకులను క్రూరంగా అంతమొందించాడు. బహిరంగంగా మద్యం అమ్మకాన్ని, సేవించడాన్ని నిషేధించాడు. పండుగలు, ఉత్సవాలు జరుపుకొనడానికై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేశాడు. రాష్ట్రపాలకుల కదలికలపై, గూఢాచారుల నివేదికల ఆధారంగా శిక్షలు విధించాడు.

దండయాత్రలు : అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప సైనిక విజేత. విశాల సామ్రాజ్య నిర్మాత. భారీ సైన్యాలను నియమించాడు. వారికి శిక్షణ ఇచ్చాడు. వారికి జీతభత్యాలు చెల్లించడానికి అవసరమైన ధనం ఖజానాలో లేనందువల్ల మిలిటరీ క్యాంటీన్లను పోలిన దుకాణాలను ఢిల్లీ, భటెండా మొదలైన చోట్ల ఏర్పాటు చేసాడు. మార్కెటింగ్ సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. మంగోల్దాడులను అరికట్టాడు. వేలకొద్ది మంగోల్లను నిర్ధాక్షిణ్యంగా అంతమొందించాడు. వాయవ్య భారతావని సరిహద్దు రక్షణకై అక్కడి కోటలను పటిష్టంచేసి, అదనపు సేవలను నిలిపాడు. గాజీమాలిక్ ఆ ప్రాంతం రక్షణాధికారిగా నియమించాడు. క్రీ.శ. 1296 1325 మధ్యకాలంలో ఉత్తర, మధ్య, దక్షిణ భారతదేశంలోని అనేక రాజ్యాలపై నిరంతర దండయాత్రలు చేసాడు. క్రీ.శ. 1297లో మొదట గుజరాత్పై దండెత్తినాడు. అల్లావుద్దీన్ సేనాధిపతులైన ఉల్లూఖాన్, నస్రతాన్, గుజరాత్లోజైన వాఘేలా వంశానికి చెందిన కర్ణదేవున్ని ఓడించారు. అపార – ధన, కనకరాశులు అల్లావుద్దీన్ సేనల వశమైనాయి.

మార్కెట్ సంస్కరణలు : అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప పరిపాలనవేత్త. సుల్తాన్ అధికారాలను ఎవరూ ప్రశ్నించే హక్కు లేకుండా నిరంకుశంగా పరిపాలన చేశాడు. తన ఆజ్ఞలను, ఆదేశాలను తప్పనిసరిగా ఆచరణలో పెట్టాడు. ధిక్కరించిన వారిని నిర్ధాక్షిణ్యంగా శిక్షించాడు. సమకాలీన చరిత్రకారులైన పెరిష్టా భారీ సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసాడనీ, అతని సైన్యం 4,75,000 అశ్వదళం ఉండేదని పేర్కొన్నాడు. ఏ రకమైన మోసాలకు అవకాశం లేకుండా గుర్రాలపై ‘డాగ్’ వేసే పద్ధతి ప్రవేశపెట్టాడు. ప్రతి సైనికుడికి సంబంధించిన వివరాలు ఉన్న ‘హుళియా’ (బయోడాటా) తయారు చేయించాడు. సైన్యానికి చక్కటి శిక్షణ ఇప్పించాడు. సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. సైనికులకు జీతాలు చెల్లించి, జాగీర్లు ఇచ్చే పద్ధతిని రద్దుచేశాడు. సైనికులకు అవసరమైన ధాన్యాన్ని, ఇతర నిత్యావసర సరుకులను, గుర్రాలను, దాసీలను, మేకలను, వస్త్రాలు, దుప్పట్లు విక్రయించే మండీలను ఏర్పాటు చేశాడు. సుల్తాన్ నిర్ధారించిన ధరలకే ఇక్కడ చౌకగా సైనికులకు అందుబాటులోకి తెచ్చాడు. ‘షహానా-ఇ-మండీ’ కార్యాలయాన్ని ఈ మార్కెటింగ్ సంస్కరణలను పర్యవేక్షించడానికై స్థాపించాడు. ఇది ఢిల్లీ ‘అలమ్ దర్వాజ’ సమీపంలో ఏర్పాటు చేశాడు. మార్కెటింగ్ సంస్కరణలను ధిక్కరించినా, ఆచరణలో పెట్టకపోయినా వర్తకులను శిక్షించడానికి, వారికి లైసెన్సులు జారీ చేయడానికి దివాన్-ఇ-రియాసత్ అనే కార్యాలయాన్ని స్థాపించి దీనికి ఉన్నతాధికారిగా ‘నాయబ్-ఇ-రియాసత్’ అనే ఉన్నతాధికారిని నియమించాడు. అన్ని రకాల వస్తువుల, సరుకుల ధరలు నిర్ణయించి బహిరంగంగా తెలియచేసారు. తక్కువ కొలతలు, తుకాలు వేసి విక్రయించిన వారిని శిక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. శిక్షలు చాలా కఠినంగా ఉండేట్లు ఏర్పాట్లు చేశాడు. బానిస, కూలీ పిల్లల ద్వారా వివిధ రకాల వస్తువులను ఖరీదు చేయించి, తక్కువ తూకం వేసిన వర్తకులను కఠినంగా శిక్షించాడు. ఈ మార్కెటింగ్ సంస్కరణలు యావత్ సామ్రాజ్యంలోని అన్ని వర్గాల ప్రజలకూ, అన్ని ప్రాంతాల్లో ఆచరణలో ఉన్నావన్న కొందరి చరిత్రకారుల వాదన సత్యంకాదు. అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలు అతని మరణంతోనే అంతరించాయి. అవి ప్రజల ఆమోదంతో కాక సైనిక బలం మీద ఆధారపడి కొనసాగించారు.

అల్లావుద్దీన్ భూమిశిస్తు సంస్కరణలు చేశాడు. గ్రామకరణాల, పట్వారీలవద్ద ఉన్న భూమి రికార్డుల ప్రకారం సర్వే చేయించి, భూమి రికార్డులు, పట్టాదార్ రికార్డులు తయారుచేయించాడు. పెద్ద పెద్ద భూస్వాములు కూడా సుల్తాన్ ఖజానాకు భూమిశిస్తు చెల్లించేటట్లు ఆదేశించాడు. అమలు చేయించాడు. అల్లావుద్దీన్ సైనిక విజయాలు, పరిపాలనా సంస్కరణలు అతనికి మధ్యయుగ చరిత్రలో విశేష స్థానాన్ని సంపాదించి పెట్టాయి.

ప్రశ్న 3.
మధ్యయుగం నాటి భక్తి ఉద్యమంపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
ప్రాచీన కాలం నుంచి మధ్యయుగం వరకు నడిచిన భక్తి ఉద్యమంలో క్రింది ప్రధాన లక్షణాలను గమనించవచ్చు.
1) ఈశ్వరుని ఏకత్వంపై గాఢానురక్తి ప్రధాన లక్షణం. ఇందులో ముక్తి సాధనకై భగవంతుడి కృపను పొందడమే భక్తుడి లక్ష్యంగా భావించబడింది.

2) పూజా పునస్కారాలు, కర్మకాండలను వ్యతిరేకించిన భక్తి ఉద్యమకారులు పవిత్రమైన మనస్సు, జీవనం, మానవత్వం, భక్తి వంటివి అనుసరించడం ద్వారా భగవంతుడి కృపను పొందవచ్చు అని బోధించారు.

3) భక్తి ఉద్యమకారులు ఏకేశ్వరోపాసనను బోధించారు. కొందరు సగుణోపాసనను, మరికొందరు నిర్గుణోపాసనను ప్రోత్సహించారు. వైష్ణవుల్లో సగుణోపాసన ప్రసిద్ధమైంది. వారు శ్రీమహావిష్ణువు అవతారాలైన రాముడు లేదా కృష్ణుడిని తమ దేవుడిగా భావించారు. కాగా నిర్గుణోపాసన విగ్రహారాధనను వ్యతిరేకించింది. దేవుడు సర్వాంతర్యామి, మానవుల హృదయాల్లోనే భగవంతుడు ఉన్నాడు అని వారు ప్రచారం చేశారు. సగుణోపాసన, నిర్గుణోపాసనలను రెండింటినీ చిన్న మార్పులతో శంకరాచార్యుడి అద్వైత సిద్ధాంతములో చెప్పబడ్డాయి.

4) ఉత్తర, దక్షిణ భారతదేశ భక్తి ఉద్యమకారులు జ్ఞానం పొందడం ‘భక్తి’లో భాగంగా చెప్పారు. నిజమైన జ్ఞానాన్ని పొందేందుకు గురువు అవసరమని వారు బోధించారు.

5) భక్తి ఉద్యమకారులందరూ కుల వ్యవస్థను వ్యతిరేకించారు. అందువల్ల తక్కువ కులాలవారికి వారు ఆశాజ్యోతి అయ్యారు. భక్తి ఉద్యమకారుల్లో అధికమంది తక్కువ వర్గాల నుంచి వచ్చిన వారు కావడం విశేషం. నామదేవుడు (1270–1350), దర్జీ కుటుంబం, తుకారామ్ (1601-1649) శూద్ర కుటుంబం, కబీర్ దాస్ ముస్లిం మతంలోని నేతకుటుంబం నుంచి వచ్చారు.

6) భక్తి ఉద్యమకారులు పూజారుల పెత్తనాన్ని, సంస్కృత భాషను వ్యతిరేకించారు. ప్రజల భాషలోనే తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. అందువల్ల బెంగాలీ, గుజరాతీ, మరాఠి, హిందీ వంటి ప్రాంతీయ భాషలకు స్వర్ణయుగం ప్రారంభమై అభివృద్ధి చెందాయి.

ఈ విధంగా భారతీయ సమాజంలోని అన్ని వర్గాలను భక్తి ఉద్యమం ఆకర్షించింది. హిందూ ప్రజల్లో నూతన నమ్మకాన్ని కలిగించేలా హిందూ మతాన్ని సంస్కరించి, హిందూ, ముస్లిం ప్రజల మధ్య సహృద్భావం సాధించడమే భక్తి ఉద్యమకారుల ప్రధాన లక్షణాలు.

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఇలుట్మిష్ సాధించిన విజయాలను వివరించండి.
జవాబు.
ఇలుట్మిష్ (క్రీ.శ. 1211 – 1236) : ఢిల్లీ సుల్తానుల్లో ఇల్ల్యుట్మిష్ పరిపాలించిన పదహేనేండ్ల కాలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇతడు సాధారణ బానిసస్థాయి నుంచి సుల్తాన్ స్థాయికి ఎదిగినాడు. శక్తిసామర్థ్యాలకు పట్టుదలకు, విశ్వాసానికి ప్రతీక ఇట్టుట మిష్, కుతుబుద్దీన్ ఐబక్ వద్ద బానిసగా పనిచేసాడు. సైన్యాలను నడపడంలో గొప్ప దిట్ట. తన తెలివితేటలచే సుల్తానును ఒప్పించి అతని కుమార్తెనే వివాహమాడాడు.

తన పరిపాలనా కాలంలో అంతరంగిక తిరుగుబాట్లను, విదేశీ దాడులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. క్రీ.శ. 1214లో గజనీ రాజ్యపాలకుడైన ‘తాజాఉద్దీనాల్డజ్’, ఢిల్లీపై దండెత్తి రాగా దాన్ని ఇలుట్మిష్ తిప్పికొట్టాడు. తన అధికారాన్ని అంగీకరించక, తిరుగుబాటు లేవదీసిన ముల్తాన్ గవర్నర్ ‘నాసిరుద్దీన్ కబాచాను’ క్రీ.శ. 1217లో అణచివేసాడు. ఇతడు బెంగాల్లో చెలరేగిన తిరుగుబాటును అణచివేసాడు. క్రీ.శ. 1227 నాటికి ఇలుట్మిష్ రాజ్య హద్దులు, అధికారం ఢిల్లీ, గ్వాలియర్, ముల్తాన్, ఉచ్, గుజరాత్, బెంగాల్, మాండా, మాళ్వాల వరకు విస్తరించింది. .ఢిల్లీ సుల్తాన్గా ఇల్గుట్మిష్ ‘ఖలీఫా’ను గౌరవించాడు. క్రీ.శ. 1229లో మొదటి ముస్లిం సుల్తాన్ అబ్లాసిద్ ఖలీఫా అల్ మస్తాన్ బిల్హ’ నుంచి అధికారికంగా ఢిల్లీ సుల్తాన్గా గుర్తింపు పొందాడు. ఇతడి మరో గొప్ప విజయం, ఢిల్లీపై జరిగిన చెంఘీజ్ ఖాన్ నేతృత్వంలో జరిగిన మంగోల్ దండయాత్రను తిప్పికొట్టుట.

ఇల్టుట్మిష్ గొప్ప రాజనీతిజ్ఞుడు, పరిపాలనవేత్త, భారతదేశంలో ముస్లిం పరిపాలనా వ్యవస్థకు రూపకల్పన చేసి ఆచరణలో పెట్టినది ఇతడే. భారీ సైన్యాన్ని పోషించాడు. ‘ఇక్తా’ దారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇతని కాలంలో ‘చిహల్గనీ’ ముఠా (40 మంది స్వార్థ సర్దారుల ముఠా) ఏర్పడింది.

ప్రశ్న 2.
రజియా సుల్తానా గురించి వివరించండి.
జవాబు.
ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన ఏకైక మహారాణి సుల్తానా రజియా. ఇట్టుట్మిష్ కొడుకులు సమర్థులు కానందువల్ల తన వారసురాలిగా తన కుమార్తె రజియాను సుల్తానుగా ప్రకటించాడు. కాని ఇలుట్మిష్ మరణానంతరం ఢిల్లీ సర్దారులు ఇలుట్మిష్ కొడుకుల్లో పెద్దవాడైన ఫిరోజ్ షాను ఢిల్లీ సుల్తాన్ ప్రకటించారు. అయితే అతడు వ్యసనపరుడు కావటంచేత అతడి తల్లి షా తుర్కాన్ పాలించసాగింది. కాని ఆమె అవినీతిపరురాలవటం చేత రజియా సైనికదళ సానుభూర్తి తో ఫిరోజ్న వధించి, ఢిల్లీ సింహాసనాన్ని (క్రీ.శ. 1236-1240) అధిష్టించింది. ఈమె గొప్ప ధైర్య సాహసాలున్న స్త్రీ, సైన్యాలను నడపటంలోను, ప్రభుత్వ నిర్వహణలోను కడు సమర్థురాలు. కాని ఒక స్త్రీ సుల్తాను కావటం తురుష్క సర్దారులు అవమానంగా భావించారు. ఇట్టుటిష్ కాలంలో బానిసలుగా చేరిన వీరు క్రమంగా అమీరులై తమ ప్రాబల్యమును పెంచుకొని ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమినే చిహల్గనీ అంటారు. ఈ కూటమి రజయాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నసాగింది. చిహల్గ్న నిరంకుశాధికారాలను నిర్మూలించి, సుల్తాన్ అధికారమును పెంపొందించటానికి రజియా కొన్ని చర్యలు చేపట్టింది. తురుష్కులు కాని వారికి అనేక ఉన్నతో ద్యోగములలో నియమించింది. రాష్ట్ర గవర్నర్లుగా కొత్త వారిని ఎంపిక చేసింది. మాలిక్ యాకూబ్ అనే అబిసీనియా బానిసను అత్యంత గౌరవప్రదమైన అశ్వదళాధిపతిగా నియమించి అతని పట్ల ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించింది. రజియా యాకూబైపై అభిమానము చూపటాన్ని సహించలేని ఢిల్లీ సర్దారులు రజియాను పదవీచ్యుతురాలిగా చేయుటకు భటిండా రాష్ట్ర పాలకుడైన కబీర్ ఖాన్తో చేతులు కలిపి రజియాపై కుట్రచేసి ఆమెను అంతము చేయదలచారు. ఈ విషయము తెలిసిన రజియా అపార సైనిక బలముతో బయలుదేరి మొదట లాహోర్ పాలకుడైన కబీర్ ఖాన్ తిరుగుబాటును అణచివేసింది. కాని అల్ తునియా చేతిలో ఓటమి పొంది బందీగా చిక్కుకుంది. ఢిల్లీ సర్దారులు యాకూబు ‘వధించారు. అంతట రజియా ఢిల్లీ నుంచి పారిపోయి. అల్లునియాను వివాహం చేసుకొని పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని ఢిల్లీపై దండెత్తింది. కాని మార్గమధ్యంలోనే రజియా, అల్ తునియాలు హత్యకు (క్రీ.శ 1240) గురయ్యారు.

ప్రశ్న 3.
అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలను చర్చించండి.
జవాబు.
ఢిల్లీ సుల్తానుల్లో అత్యంత ప్రతిభావంతుడైన పరిపాలనావేత్తగా అల్లావుద్దీన్ ఖిల్జీ కీర్తింపబడ్డాడు. ప్రపంచ విజేత కావాలని భారీ సైన్యాన్ని పోషించి వారికి జీతం చెల్లించలేక, ప్రతి సైనికుడికి నెల జీతం 234 టంకాలుగా నిర్ణయించాడు. ఈ జీతంతోనే సుఖప్రదమైన జీవితం గడపడానికి నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించి సరఫరా చేయించాడు. నిర్ధారిత సైనిక శిబిరాలున్న చోట నిర్ణీత ధరలకు సుల్తాన్ నుంచి లైసెన్స్ పొందిన వర్తకుల ద్వారా సరుకుల అమ్మకాలను ఏర్పాటు చేయించాడు. దీని వలన సైనికులు లాభపడ్డారు. అన్ని వర్గాల వారికి ఈ సౌకర్యం లేదు. మార్కెటింగ్ సంస్కరణలు పర్యవేక్షించడానికి ‘మాలిక్ యాకూబ్’ అనే అధికారిని నియమించాడు. మార్కెట్ సంస్కరణలు, ధరల నియంత్రణ చేసే శాఖకు దివాన్-ఇ-రియానత్, దానికి ఉప అధికారిగా ‘షహాన-ఇ-మండీ’ నియమించాడు. బి. సంస్కరణలు పకడ్బందీగా అమలు చేసి, తూనికలు, తూకలు, కొలతల్లో మోసానికి పాల్పడిన వర్తకులను కఠినంగా శిక్షించాడు.

ఈ సంస్కరణల ఫలితంగా సైనికులకు చెల్లించిన 234 టంకాల్లో అన్ని ఖర్చులు పోనూ కొంత ధనం మిగిలేదని సైనికులు సంతృప్తి చెందేవారని మొగల్ చక్రవర్తుల సైన్యం కంటే మెరుగ్గా అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం జీవించారని

ప్రశ్న 4.
మహ్మద్ – బీన్ – తుగ్లక్ కరెన్సీ నాణేలపై ఒక వివరణ రాయండి.
జవాబు.
మహ్మద్-బీన్-తుగ్లక్ ఢిల్లీ సింహాసనము అధిష్టించేనాటికి అతని సామ్రాజ్యంలో వెండి, బంగారు లోహాలతో చేసిన టంకా, జిటాల్ వంటి నాణాలు వాడుకలో ఉన్నాయి. కాని అదేకాలంలో బంగారం, వెండి లోహాల తీవ్ర కొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించడానికై సుల్తాన్ కొత్త పథకం రూపొందించాడు. కాని స్పష్టమైన మార్గ నిర్దేశనాలు లేనందువల్ల రాగి, ఇత్తడి నాణాలు ప్రతి కంసాలి ఇంట్లో ముద్రించబడ్డాయి. ద్రవ్యం విలువ గణనీయంగా పడిపోయింది. తప్పును గ్రహించిన సుల్తాన్ టోకెన్ కరెన్సీని రద్దు చేశాడు. అప్పటికే చాలా నకిలీ నాణాలు మార్కెట్లో చెలామణి అయ్యాయి. చివరకు ఈ పథకాన్ని సుల్తాన్ రద్దు చేశాడు.

ప్రశ్న 5.
సికందర్లోడి సాధించిన విజయాలు.
జవాబు.
1451-1481 మధ్యకాలంలో పాలించిన బహలూల్ క్రీ.శ. 1481లో మరణించాడు. ఇతని కుమారుడైన సికిందర్ డీ ఢిల్లీ సింహాసనం అధిష్టించాడు. ఇతడు క్రీ.శ. 1489-1517 వరకు పాలించాడు. ఇతడు సమర్థుడు. ఢిల్లీ సింహాసనంపై ’25 ఏండ్లకుపైగా తన ఆధిపత్యం కొనసాగించాడు. బీహార్ను జయించి తన ఆధిపత్యాన్ని నెలకొల్పాడు. అనేకమంది రాజపుత్ర యోధులను ఓడించాడు. పంజాబ్పై సుల్తాన్ అధికారాన్ని నెలకొల్పాడు. ఇతడు మంచి పరిపాలనావేత్త, రోడ్లు, రహదారులు వేయించాడు. నీటిపారుదల వసతులు కల్పించాడు. హిందువుల పట్ల ఇతడు క్రూరంగా వ్యవహరించి, అనేక దేవాలయాలను ధ్వంసం చేసాడు. క్రీ.శ. 1517లో ఇతడు మరణించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

ప్రశ్న 6.
ఫిరోజ్ తుగ్లక్ పరిపాలనా సంస్కరణలను చర్చించండి.
జవాబు.
మహమ్మద్ బీన్ తుగ్లక్ మరణానంతరం అతని పినతండ్రి కుమారుడు ఫిరోజా తుగ్లక్ ఢిల్లీ సింహాసనాన్ని (క్రీ.శ. 1351-1388) అధిష్టించాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహమ్మద్ బీన్ తుగ్లక్ వైఫల్యానికి దారితీసిన కారణాలను గుర్తించి వాటిని సరిదిద్దటానికి పూనుకున్నాడు.
1) యమునా నది నుంచి హిస్సార్ వరకు, సట్లేజ్ నుండి గాగ్రా వరకు, సిరూర్ పరిసర ప్రాంతాల నుంచి హన్సీ వరకు, గాగ్రా నుంచి ఫిరోజాబాద్ వరకు, యమునా నది నుంచి ఫిరోజాబాద్ వరకు మొత్తం ఐదు కాలువలను త్రవ్వించి నీటి వనరులను కల్పించి, బంజరు భూములను సాగులోనికి తీసుకువచ్చి వ్యవసాయమును అభివృద్ధి చేశాడు. దీనివల్ల నీటి పారుదల పన్ను రూపంలో చాలా ఆదాయం రావటమే కాక బంజరు భూముల సాగువల్ల భూమి శిస్తు కూడా గణనీయంగా పెరిగింది.

2) ఫతేబాద్, హిస్సార్, ఫిరోజాబాద్, జౌన్పూర్ మొదలగు నగరాలను నిర్మించాడు. ఢిల్లీ చుట్టూ 1200 ఉద్యానవనాలను వేయించాడు. మహమ్మదీయ పకీర్లకు, హిందూ సన్యాసులకు ఎంతో ధనాన్ని విరాళాలుగా ఇచ్చాడు. దివానీ ఖైరత్ అ ౫౦ ఒక భవనాన్ని నిర్మించి దానిలో పేద మహమ్మదీయ బాలికలకు వివాహాలు జరిపించేవాడు.

3) సిద్ధ ఏర్పాటు చేయక సామంతరాజులు సరఫరా చేసే సైన్యం మీదనే ఆధారపడ్డాడు.

4) బానిసల అవసరాల కోసం ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాడు. ఈ శాఖ కింద 1,80,000 మంది బానిసలుండే వారు. వీరి నిర్వహణ ఖజానాకు చాలా భారమైంది. పైగా బానిసలు రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకొని అనేక కుట్రలు చేసి సుల్తానత్ పతనానికి కారకులయ్యారు.

5) శిస్తును వసూలు చేసుకొనే అధికారాన్ని సర్దారులకిచ్చాడు. కఠిన శిక్షలను రద్దు చేశాడు.

6) రాజ్య పాలనలలో ఉలేమాలను జోక్యం చేసుకోనిచ్చాడు. మత మౌఢ్యంతో ఒరిస్సాలోని భువనేశ్వర ఆలయం, మాళ్వాలోని నాగర్ కోట ఆలయాల ధ్వంసం చేశాడు. ఇతడు షియాల పట్ల కఠినంగా ఉన్నాడు. ఇతని మతవిధానం వలన ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది.

ప్రశ్న 7.
బాల్బన్ రాజరిక ధర్మాన్ని వర్ణించండి.
జవాబు.
ఢిల్లీ సుల్తాన్ హోదాను, అధికారాన్ని, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి ఇనుమడింపచేయడానికి బాల్బన్ తన రాజకీయ అభిప్రాయాలను ఆచరణలో పెట్టి విజయం సాధించాడు. బాల్బన్ తన రాజకీయ అభిప్రాయాలను ఆచరణలో పెట్టి విజయం సాధించాడు బాల్బన్. ‘రాజరికం దైవదత్తం’ అని ప్రగాఢంగా విశ్వసించాడు. ‘నియాబత్-ఇ-ఖుదాయి’ (కింగ్ ఈజ్ ది వైస్ రిజెన్సీ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్) ‘రాజు భూమండలంపై భగవంతుని ప్రతినిధి, నీడ అని అతని భావం’, సుల్తాన్ హోదాకు గౌరవస్థానం కల్పించి, ప్రజల్లో, సర్దారుల్లో, ఉన్నతాధికారుల్లో అతనంటే ప్రత్యేక గౌరవభావన పెంపొందించి బాల్బన్ అనేక కొత్త ఆచారాలు, సంప్రదాయాలు, నియమ నిబంధనలు ప్రవేశపెట్టాడు. రాజరికం ‘నిరంకుశత్వానికి ప్రతిబింబం’ అని తన కుమారుడైన బుఖాన్కు బోధించాడు. తాను ‘జిల్లీ ఇల్హా’ (భగవంతుని నీడ) అని ప్రకటించాడు. సుల్తాన్ పట్ల గౌరవాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో పర్షియన్ సుల్తానుల దర్బారులో ఆచరణలో ఉన్న ‘జమిన్బోస్’, ‘ఫాయిబోస్’ సుల్తాన్కు సాష్టాంగ నమస్కారం చేయడం లేదా సుల్తాన్ పాదాలను గాని సింహాసనాన్ని గాని ముద్దుపెట్టుకోవడం వంటి పద్ధతులు ప్రవేశపెట్టాడు.

సుల్తాన్ అన్ని వేళలా రాజదర్పం ఉట్టిపడేలా రాజదుస్తుల్లో కనబడాలని కోరుకొన్నాడు. తాను సుల్తాన్ పదవిచేపట్టిన తరువాత తన హోదాకు తగిన అధికారులతోనే మాట్లాడేవాడు. బహిరంగంగా సమావేశాల్లో నవ్వేవాడు కాదు. దర్బారులో మద్యం సేవన, జూదం ఆడటం నిషేధించాడు. క్రమశిక్షణకు ప్రాధాన్యత కల్పించాడు. తాను ముద్రించిన నాణాలపై ఖలీఫా పేరును ముద్రించాడు. సుల్తాన్ పట్ల ప్రజలు, అధికారులు గౌరవంతో ప్రేమతో వ్యవహరించాలనీ, అదే విధంగా సుల్తాన్ ప్రజలను తన కన్నబిడ్డల్లా భావించి వారి సంక్షేమానికి సర్వవేళలా శ్రమించాలని పేర్కొన్నాడు. పటిష్టమైన క్రమశిక్షణ కలిగిన సైన్యం రాజ్య రక్షణకు అత్యావశ్యకమని గుర్తించి అనేక సైనిక సంస్కరణలు చేశాడు. ‘దివాన్-ఇ-ఆరీజ్’ (సైన్య వ్యవహారాలు) శాఖాధిపతులుగా తనకు విశ్వాసపాత్రుడైన ఇమాద్-ఉల్-ముల్క్న నియమించాడు. సైనికులకు జీతభత్యాల ఏర్పాటు చేశాడు. జాగీరులను రద్దుచేయించాడు. ప్రతి సైనికుడికి శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత దివాన్-ఇ-అరీజ్ శాఖకు, ఉన్నత సైనికాధికారులకు అప్పగించాడు. కోటలను నిర్మించారు. పాత కోటలకు మరమ్మత్తులు చేయించాడు.

ప్రశ్న 8.
సూఫీలపై ఒక వివరణ రాయండి.
జవాబు.
మధ్యయుగ భారతదేశంలో భక్తి ఉద్యమం లాగానే సూఫీ ఉద్యమం కూడా హిందూ ముస్లింలను ఒకే వేదికపైకి తేవటానికి ప్రయత్నించింది. ముస్లిం మత విశ్వాసానికి మరొక పేరే సూఫీమతం. అరేబీ ప్రారంభమై తరువాత భారతదేశానికి వ్యాప్తి చెందింది. సూఫీమతాన్ని భారతదేశానికి తెచ్చి దక్కుతుంది.

క్రీ.శ 19వ శతాబ్దంలో ‘సూఫీఇజం’ అనే ఆంగ్లపదం వాడుకలోని వచ్చింది. సూఫీ అనే పదం ‘తసావూఫ్’ అనే ఇస్లాం గ్రంథాల్లో ఉంది. ‘సఫా’ అనే పదం నుంచి సూఫీ ఆవిర్భవించిందని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. మరికొందరు ‘సుఫా” అనే పదం నుంచి ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ‘సుఫా’ అంటే మహ్మద్ మసీదు వెలుపల ఆయన శిష్యులు మత సమావేశాలను జరిపే ‘అరుగు’ అని అర్థం. బస్రాకు చెందిన జహీజ్ మొదటిసారిగా సూఫీ అనే పదాన్ని ఉపయోగించాడు. క్రీ.శ 10వ శతాబ్దం కంటే పూర్వం సూఫీ మతం అరేబియా, పర్షియా ప్రజల సాంఘిక, మత జీవనాన్ని ప్రభావితం చేసింది. భగవంతుడిని ప్రేమించడమే అతన్ని చేరే ప్రధాన మార్గమని సూఫీ బోధకుల దృఢ నమ్మకం. ఎక్కువ మంది సూఫీ బోధకులు సమాజానికి దూరంగా ఏకాంతంగా గడిపి మోక్ష సాధనకై ప్రయత్నించారు. ఉలేమాల ఆధిపత్యాన్ని వారి ఖురాన్ వర్గీకరణను సూఫీ బోధకులు వ్యతిరేకించారు. ఉలేమాలు ఖురాన్ వాస్తవ స్ఫూర్తి అయిన ప్రజాస్వామ్య సమానత్వ భావాలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు. సూఫీ బోధకులు హిందూ, జైన, బౌద్ధ, క్రైస్తవ, జొరాస్ట్రియన్ మతాల వల్ల ప్రభావితులయ్యాయి.

హిజ్రా యుగానికి చెందిన మొదటి రెండు శతాబ్దాల్లో సూఫీ బోధకులు పశ్చాత్తాపం, దేవుడిపై విశ్వాసం వంటి . ప్రాథమిక సూత్రాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వారు కఠిన నియమాలను పాటించారు. మంచి ప్రవర్తన, స్వయంకృషి, సమానత్వాన్ని బోధించారు. వారు గురువులను ‘పీర్’గా గౌరవంగా పిలిచేవారు. వారు బహుమతులను స్వీకరించక దయ, నిరాడంబరత, సహనం, దైవంపై అపార విశ్వాసం, మోక్షాలను విశ్వసించారు.

ప్రశ్న 9.
చిష్ఠీశాఖ – దాని ప్రాధాన్యతను వివరించండి.
జవాబు.
భారతదేశంలోని చిట్టీ, సూఫీ బోధకుల్లో ఖ్వాజా మొయినుద్దీన్ శిష్యులైన షేక్ హమీదుద్దీన్, షేక్ కుతుబుద్దీన్ భక్తియార్ కాకిలు ప్రధానమైనవారు. వారు సమానత్వాన్ని బోధిస్తూ సామాన్య జీవితాన్ని గడిపారు. శాకాహారులైన వారు స్థానిక హిందువులతో సన్నిహితంగా మెలిగారు. రాజపోషణ, దానాలు తీసుకోవడాన్ని వారు వ్యతిరేకించారు. గాత్ర, వాయిద్య సంగీతాలలో గొప్ప ఆధ్యాత్మికత ఉన్నట్లువారు పేర్కొన్నారు. భక్తియార్ కాకికి ఆధ్యాత్మిక సంగీతం అంటే ఇష్టం. సూఫీ బోధకులు, తమ ఆశ్రమాల్లో ఏర్పాటు చేసిన హిందూ, ముస్లిం సంగీత విభావరులు అశేష ప్రజానీకాన్ని ఆకట్టుకొన్నాయి.

షేక్ ఫరీద్ లేదా బబాఫరీద్ ఢిల్లీ సుల్తానుల కాలానికి చెందిన మరొక సూఫీ బోధకుడు. అతడు అతి సామాన్య జీవితాన్ని గడిపాడు. భక్తి బోధకుల సంగీతాన్ని ఇష్టపడేవాడు. ఆయన శిష్యుల్లో నిజాముద్దీన్ అలియా ముఖ్యుడు. ఢిల్లీలోని ఘజియాపూర్లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.

హజరత్ నిజాముద్దీన్ వినయశీలి. ఇతడు అత్యంత సామాన్య జీవితాన్ని గడిపాడు. పేదవారిని ప్రేమించాడు. ఢిల్లీ సుల్తానుల బహుమానాలను ఆయన తిరస్కరించాడు. నసీరుద్దీన్ చిరాగ్, షేక్ సలీం చిష్టిలు ఆయన ప్రధాన శిష్యులు. షేక్ సలీమ్ చిప్టీ అక్బర్ సమకాలీకుడు. ఇతని సిద్ధాంతాలు, జీవనవిధానం అక్బర్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అక్బర్ స్వయంగా ఫతేపూర్ సిక్రిని సందర్శించి చిష్టీ ఆశీస్సులను పొందాడు. తనకు కుమారుడు జన్మించాక అతనికి సలీమ్ అని అక్బర్ నామకరణం చేశాడు. చిష్టీ సమాధిపై అక్బర్ నిర్మించిన దర్గా ఉరుసు సందర్భంగా అన్ని ప్రాంతాల, అన్ని మతాల ప్రజలను విశేషంగా ఆకర్షిస్తూ ఉంది.

ప్రశ్న 10.
భక్తి ఉద్యమంలో రామానందుడు, కబీర్ ల పాత్రను పేర్కొనండి.
జవాబు.
రామానందుడు : భక్తి ఉద్యమ ప్రవక్తలలో మొదటివాడు రామానందుడు. తమ సొంత బ్రాహ్మణ కులానికి చెందినవారి ఆధిపత్యాన్ని తిరస్కరించాడు. గంగాతీర ప్రాంతంలో తన సిద్ధాంత ప్రచారానికి హిందీ భాషను ఉపయోగించారు. రామానుజాచార్యుల విశిష్టాద్వైత మతాన్ని స్వీకరించి మరింత ప్రచారం కల్పించాడు. సాంఘిక దురాచారాలను, కర్మకాండలను తిరస్కరించిన రామానందుడు సంస్కృతం, హిందీ భాషకు ప్రాధాన్యం ఇచ్చాడు. తన రచన ‘ఆనంద భాష్యం’లో శూద్రులు వేదాలను అధ్యయనం చేయడాన్ని గుర్తించలేదు. తక్కువకులం వారిని శిష్యులుగా స్వీకరించాడు. ఇతని శిష్యుల్లో ధర్మాజాట్, సేనానాయి బ్రాహ్మణుడు, రవిదాస్ చర్మకారుడు, కబీర్ మహ్మదీయుడు, మహిళలు కూడా తన శిష్యులయ్యారు. వారిలో పద్మావతి, సురస్త్రీలు.

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

కబీర్ (1440–1510) : కబీర్ మధ్యయుగంలోని ప్రముఖ సంఘ, మతసంస్కర్త. రామానందుడి శిష్యుల్లో కబీర్ విప్లవ భావాలు కలవాడు. తన గురువు సాంఘిక సిద్ధాంతానికి అచరణాత్మక రూపును ప్రసాదించాడు. కబీర్ కులవ్యవస్థను ఖండించాడు. ఇతడు విగ్రహారాధనను, కర్మకాండలను ఖండించాడు. తీర్థయాత్రలను చేయడాన్ని వ్యతిరేకించాడు. మహిళల పరదా పద్ధతిని తిరస్కరించాడు. కబీర్ సాధారణ జీవనాన్ని విశ్వసించాడు. కబీర్ స్వయంగా బట్టలు కుట్టి వాటిని మార్కెట్లో విక్రయించాడు. ఆయనకు ‘లోయ్’ అనే మహిళతో వివాహం అయ్యింది. ఆయన కుమారుడు కమల్. ఆలోచనా పరుడు, భక్తుడు, దేవుడు ఒక్కడే అని కబీర్ విశ్వాసం. రాముడు, రహీం ఒక్కరే అని ప్రచారం చేశాడు. హిందూ-ముస్లింల మధ్య మైత్రి సాధించడానికి కబీర్ తీవ్రంగా కృషి చేశాడు. “హిందూ, ముస్లింలు ఇద్దరూ సర్వోన్నతమైన భగవంతుడి బిడ్డలు అని స్పష్టంగా అనేకసార్లు గట్టిగా చెప్పిన మొట్టమొదటి సాంఘిక, మతసంస్కర్త కబీర్” అని కె.ఎస్. లాల్ అనే పండితుడు పేర్కొన్నాడు. కబీర్ శిష్యులను “కబీర్ పంథీస్” అని అంటారు. కబీర్ రచించిన దోహాలకు ‘బీజక్’ అని పేరు. వీరు ఇరువురు ఒకే మట్టితో చేసిన రెండు కుండల వంటి వారని కబీర్ పేర్కొన్నాడు. “పవిత్రమైన హృదయం లేకుండా విగ్రహాన్ని ఆరాధించడం వల్ల, గంగానదిలో స్నానమాచరించడం వల్ల ప్రయోజనం ఏముంది ? మక్కాకు యాత్ర చేయడం వల్ల ప్రయోజనం ఏముంది ?” అని కబీర్ ప్రశ్నించాడు.

ప్రశ్న 11.
భక్తి ఉద్యమ ప్రభావాన్ని చర్చించండి.
జవాబు.
ప్రాచీన కాలం నుంచి మధ్యయుగం వరకు నడిచిన భక్తి ఉద్యమంలో క్రింది ప్రధాన లక్షణాలను గమనించవచ్చు.
1) ఈశ్వరుని ఏకత్వంపై గాఢానురక్తి ప్రధాన లక్షణం. ఇందులో ముక్తి సాధనకై భగవంతుడి కృపను పొందడమే భక్తుడి లక్ష్యంగా భావించబడింది.

2) పూజా పునస్కారాలు, కర్మకాండలను వ్యతిరేకించిన భక్తి ఉద్యమకారులు పవిత్రమైన మనస్సు, జీవనం, మానవత్వం, భక్తి వంటివి అనుసరించడం ద్వారా భగవంతుడి కృపను పొందవచ్చు అని బోధించారు.

3) భక్తి ఉద్యమకారులు ఏకేశ్వరోపాసనను బోధించారు. కొందరు సగుణోపాసనను, మరికొందరు నిర్గుణోపాసనను ప్రోత్సహించారు. వైష్ణవుల్లో సగుణోపాసన ప్రసిద్ధమైంది. వారు శ్రీమహావిష్ణువు అవతారాలైన రాముడు లేదా కృష్ణుడిని తమ దేవుడిగా భావించారు. కాగా నిర్గుణోపాసన విగ్రహారాధనను వ్యతిరేకించింది. దేవుడు సర్వాంతర్యామి, మానవుల హృదయాల్లోనే భగవంతుడు ఉన్నాడు అని వారు ప్రచారం చేశారు. సగుణోపాసన, నిర్గుణోపాసనలను రెండింటినీ చిన్న మార్పులతో శంకరాచార్యుడి అద్వైత సిద్ధాంతములో చెప్పబడ్డాయి.

4) ఉత్తర, దక్షిణ భారతదేశ భక్తి ఉద్యమకారులు జ్ఞానం పొందడం ‘భక్తి’లో భాగంగా చెప్పారు. నిజమైన జ్ఞానాన్ని పొందేందుకు గురువు అవసరమని వారు బోధించారు.

5) భక్తి ఉద్యమకారులందరూ కుల వ్యవస్థను వ్యతిరేకించారు. అందువల్ల తక్కువ కులాలవారికి వారు ఆశాజ్యోతి అయ్యారు. భక్తి ఉద్యమకారుల్లో అధికమంది తక్కువ వర్గాల నుంచి వచ్చిన వారు కావడం విశేషం. నామదేవుడు (1270–1350), దర్జీ కుటుంబం, తుకారామ్ (1601-1649) శూద్ర కుటుంబం, కబీర్దాస్ ముస్లిం మతంలోని నేతకుటుంబం నుంచి వచ్చారు.

6) భక్తి ఉద్యమకారులు పూజారుల పెత్తనాన్ని, సంస్కృత భాషను వ్యతిరేకించారు. ప్రజల భాషలోనే తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. అందువల్ల బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, హిందీ వంటి, ప్రాంతీయ భాషలకు స్వర్ణయుగం ప్రారంభమై అభివృద్ధి చెందాయి.

ప్రశ్న 12.
అల్లావుద్దీన్ – ఖిల్జీ సామ్రాజ్యపటంలో ఈ కింది పట్టణాలను, ప్రదేశాలను గుర్తించండి.
(ఎ) లాహోర్
(బి) ముల్తాన్,
(సి) అజ్మీర్,
(డి) మధుర,
(ఇ) రణతంబోర్
(ఎఫ్) చితోడ్
జవాబు.
TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం 1

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

ప్రశ్న 13.
విజయనగర సామ్రాజ్య విస్తీర్ణాన్ని ఇచ్చిన పటంలో చూపి ఈ క్రింది నగరాలను గుర్తించండి.
(ఎ) హంపి
(బి) కంపిలి
(సి) పెనుగొండ
(డి) చంద్రగిరి
(ఇ) రాయచూర్
(ఎఫ్) ముద్గల్
(జి) ఉదయగిరి
జవాబు.
TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం 2

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కుతుబుద్దీన్ ఐబక్
జవాబు.
ఇతడు మహ్మద్ ఘోరీ వద్ద బానిస. విశ్వసనీయతకు, నిజాయితీకి, సమర్ధతకు మారుపేరు. ఇతడు మహ్మద్ ఘోరీ మరణానంతరం భారతదేశంలోని తన ఆధీనంలో ఉన్న ఘోరీ రాజ్యానికి సుల్తాన్ ప్రకటించుకున్నాడు. సుల్తాన్ అయిన తర్వాత అనేక తిరుగుబాట్లను సమర్థవంతంగా అణచివేశాడు. ఇతడు అనేకమంది కవి, పండితులను ఆదరించాడు. ఇతడికి ‘లాభక్ష్’ (లక్షల రూపాయలు ఇచ్చేవాడు) అని బిరుదు. భారతదేశంలో ఇస్లాం విజయానికి, ఇస్లాం మత వ్యాప్తికి చిహ్నంగా ఢిల్లీ నగరంలో కుతుబ్మనార్ నిర్మాణానికి పునాదులు వేశాడు. ప్రసిద్ధ చరిత్రకారుడు ఈశ్వరీప్రసాద్ భారతదేశంలోని ముస్లిం విజేతలలో ఇతడు అగ్రగణ్యుడని పేర్కొన్నాడు. క్రీ.శ. 1210 లాహోర్లో బౌగాన్(పోలో) ఆడుతూ గుర్రం పైనుండి పడి మరణించాడు.

ప్రశ్న 2.
జిల్లే-ఇలాహీ
జవాబు.
బాల్బన్ సాధించిన విజయాలలో పేర్కొనదగినది ఢిల్లీ సుల్తాన్ హోదాను, స్థాయిని, గౌరవాన్ని ఇనుమడింపచేయుట. బాల్బన్ దృష్టిలో సుల్తాన్ పదవి పవిత్రమైనది. రాజరికం దైవదత్తం. సుల్తాన్ భూమిపై భగవంతుని ప్రతినిధి అని జిల్లేఇలాహీ భావం. కాబట్టి అతను సామాన్య మానవుల కంటే ఉన్నతుడు. ప్రజలంతా అతని మాట శాసనంగా
గౌరవించాలి.

ప్రశ్న 3.
మహ్మద్ బీన్ తుగ్లక్ నాణేల సంస్కరణలు.
జవాబు.
మహ్మద్-బీన్-తుగ్లక్ ఢిల్లీ సింహాసనము అధిష్టించేనాటికి అతని సామ్రాజ్యంలో వెండి, బంగారు లోహాలతో చేసిన టంకా, జిటాల్ వంటి నాణాలు వాడుకలో ఉన్నాయి. కాని అదేకాలంలో బంగారం, వెండి లోహాల తీవ్ర కొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించడానికై సుల్తాన్ కొత్త పథకం రూపొందించాడు. కాని స్పష్టమైన మార్గ నిర్దేశనాలు లేనందువల్ల రాగి, ఇత్తడి నాణాలు ప్రతి కంసాలి ఇంట్లో ముద్రించబడ్డాయి. ద్రవ్యం విలువ గణనీయంగా పడిపోయింది. తప్పును గ్రహించిన సుల్తాన్ టోకన్ కరెన్సీని రద్దు చేశాడు. అప్పటికే చాలా నకిలీ నాణాలు మార్కెట్లో చెలామణి అయ్యాయి. చివరకు ఈ పథకాన్ని సుల్తాన్ రద్దు చేశాడు.

ప్రశ్న 4.
అలయ్ దర్వాజా
జవాబు.
ఇది సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీచే క్రీ.శ. 1311లో కట్టబడింది. ఢిల్లీలోని కవ్వతుల్ ఇస్లామ్. మసీదుకు దక్షిణ ద్వారం ఉంది. ఎర్రటి ఇసుకరాతితో కట్టిన కట్టడం. చతురస్రాకారంలో ఉండి పైన పెద్ద డోమ్ను నిర్మించారు. ఇండో- ఇస్లామిక్ వాస్తు శిల్పకళారీతి ఈ కట్టడంలో ప్రతిఫలిస్తుంది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో చేర్చింది.

ప్రశ్న 5.
అమీరుస్రో ప్రవేశపెట్టిన సంగీత వాయిద్యాలను, రాగాలను పేర్కొనండి.
జవాబు.
అమీరుస్రో అనేక కొత్త రాగాలను కనుకొన్నాడు. ‘ఘోరా’, ‘సనమ్’ అతడు కనుగొన్న మరిన్ని రాగాలు. ‘ఖవ్వాలి’ అనే సాంప్రదాయాన్ని ఇతడే ఆరంభించాడు. ‘సితార’ను ఇతడే రూపొందించాడు.

ప్రశ్న 6.
మన్ కుతూహల్ అంటే ఏమిటి ?
జవాబు.
రాజామాన్ సింగ్ (గ్వాలియర్) గొప్ప సంగీత ప్రియుడు. ‘మన కుతూహల్’ అనే సంగీత గ్రంథాన్ని రాయడానికి ప్రోత్సహించాడు.

ప్రశ్న 7.
అమీర్ ఖుస్రో.
జవాబు.
అమీర్ ఖుస్రూ ఢిల్లీ సుల్తానుల యుగానికి చెందిన గొప్ప పండితుడు, కవి. ఇతని కాలం క్రీ.శ. 1253 – 1325. ఇతడు అనేక చారిత్రక మస్నవీలను, దివాన్ లను రచించాడు. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశాలకు చెందిన ఆరుగురు ఢిల్లీ సుల్తానులతో కలిసి పనిచేసిన అరుదైన గౌరవం దక్కింది. ‘కోరాన్-ఉస్-సదైన్’, ‘మిఫ్లూ ఉల్పుతూ’, ‘నుహ్-సిఫిర్’, ‘ఆషికా’, ‘తారీఖ్-ఇ-అలాయి’, ‘తుగ్లక్ నామా’ఇతని ప్రసిద్ధ రచనలు.

ప్రశ్న 8.
కుతుబుద్దీన్ ఐబక్ కట్టడాలు.
జవాబు.
ఢిల్లీలోని కుతుబ్మనార్, అలైదర్వాజాలు ఆనాటి అద్భుత, భారీ కట్టడాలు. 71 అడుగుల ఎత్తైన కుతుబ్మినార్ నిర్మాణాన్ని సూఫీ సన్యాసి కుతుబుద్దీన్ – భక్తియార్ కాకి జ్ఞాపకార్ధం నిర్మించారు. ఈ భారీ కట్టడాన్ని ఐబక్ ప్రారంభించగా, ఇల్టుట్మిష్ పూర్తి చేసాడు.

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

ప్రశ్న 9.
అద్వైత సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు.
భక్తి ఉద్యమకారుల్లో జగద్గురు శంకరాచార్యులు శిఖరం వంటివాడు. ఇతడు క్రీ.శ. 788లో కేరళలోని ‘కలాడి’లో జన్మించాడు. ఇతని బోధనలే ‘అద్వైతసిద్ధాంతంగా’ ఖ్యాతి గడించాయి. బనారస్క చెందిన గోవిందయోగి బోధనలు, శంకరాచార్యులను విశేషంగా ప్రభావితం చేసాయి. సామాన్య ప్రజానీకానికి శంకరులవారి అద్వైతతత్త్వం అంత శీఘ్రంగా అర్థం కాలేదు. నిర్గున బ్రహ్మ, సగుణబ్రహ్మ భావనలు సామాన్య ప్రజానీకానికి అంత తేలిగ్గా అర్థం కావు. శంకరాచార్యులు మోక్షప్రాప్తికి జ్ఞాన మార్గాన్ని సూచించి, ఆచరించారు. ఇతని బోధనలను, అద్వైతాన్ని మరింతగా సులభతరం చేసి ఇతని వారసులు కృషిచేసారు.

ప్రశ్న 10.
రామానుజాచార్యుల బోధనలు.
జవాబు.
భక్తి ప్రబోధకుల్లో శంకరాచార్యుల తర్వాత, ఎక్కువ పేరుగాంచిన వారు రామానుజాచార్యులు. ఇతడు శ్రీ పెరంబుదూర్లో జన్మించాడు. ఇతడు బోధించిన తత్వాన్ని ‘విశిష్టాద్వైతం’ అంటారు. ఇతని ప్రకారం భగవంతుడు ‘సగుణబ్రహ్మ’. యావత్ ప్రపంచం అతని సృష్టి. జీవరాశులు అతని సృష్టి. ఇవి కల్పితం కావు. ఇతని ప్రకారం, దేవుడు. ఆత్మ, పదార్థం అన్ని శాశ్వతం. వాస్తవాలు భగవంతునికి పూర్తిగా సమర్పించుకోవడం (ప్రభత్తి మార్గం ద్వారా మానవులు మోక్షం పొందవచ్చనీ బోధించాడు. అట్టడుగు వర్గాలవారిని ఇతడు వైష్ణవంలోకి ఆహ్వానించాడు.

ప్రశ్న 11.
కబీర్ ‘ బోధనల ప్రభావం.
జవాబు.
మధ్యయుగ భక్తి ప్రబోధకులలో గొప్ప సంఘ, మత, సంస్కరణ భావాలు కలవాడు కబీర్. ఇతడి గురువు రామానందుడు. ఇతడు బనారస్లో ఒక్క బ్రాహ్మణ స్త్రీకి జన్మించాడని కొందరు పడింతులవాదం. ముస్లింనేత పనిచేసే ‘నీరు, నీమా’ అనే దంపతులు ఇతన్ని పెంచి పెద్ద చేసారు. బనారస్ లో ఉన్నప్పుడే హిందూమతం, హిందు ప్రాచీన గ్రంథాల గురించి, వాటి సారాంశాన్ని తెలుసుకున్నాడు. ఇదే కాలంలో ఇస్లాంలోని పవిత్ర సూత్రాలు గ్రహించాడు. ఈ రెండు వర్గాల మధ్య సఖ్యతకు కృషి చేసాడు. ఇతని దృష్టిలో భగవంతుడు ఒక్కడే, నిరాకారుడు, భక్తి ఒక విశ్వాసం, రాయిని, చెట్టును పూజించడం అవివేకం, ఉత్తమ గుణాల ప్రతిరూపమే దైవం. విగ్రహరాధనను, సాంప్రదాయాలను, ఆచారాలను, నమ్మకాలను ఖండించాడు. భగవంతుడు మంచి ఆలోచనలకు, పనులకు ప్రతిరూపం. ‘రాం – రహీం’ ఒక్కటేనని, హిందూ – ముస్లిం ఒకే తల్లి పిల్లలనీ, ఒకే మట్టితో చేసిన కుండలనీ పేర్కొన్నాడు. పవిత్ర హృదయం మంచి ఆలోచనలు, నిజాయితీ, మోక్షానికి మెట్లు అని పేర్కొన్నాడు. ఇతని శిష్యులనే ‘కబీర్ పంథీలు’ అంటారు.

ప్రశ్న 12.
గురునానక్ సూత్రాలు.
జవాబు.
గురునానక్ క్రీ.శ. 1469లో ‘తుల్వండీ’ గ్రామంలో జన్మించాడు. ఇతడు కబీర్ సమకాలికుడు. వీరి ఆలోచనా
`నాలు చాలా వరకు ఏకీభవిస్తాయి. గురునానక్ బోధనలు నమ్మిన శిష్యులే చివరికి ‘శిక్కు’ మతంగా మారారు.
ల ..శోర్, తుల్వండి ఇతని కేంద్రాలు. కులవ్యవస్థను, సామాజిక అసమానతలను ఖండించాడు. నిరాడంబరత, ఆత్మ పవిత్రత, నిజాయితీలో జీవించడం, నిస్వార్థ సేవ మొదలైనవి ఇతడు బోధించాడు. హిందూ – ముస్లిం ప్రజల మధ్య సఖ్యతకు కృషి చేసి, కబీర్ కార్యక్రమాలకు బలం చేకూర్చాడు.

ప్రశ్న 13.
మరాఠీ భక్తి బోధకుల సూత్రాలు.
జవాబు.
మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని నడిపిన తొలి మహానీయుడు సంత్ జ్ఞానేశ్వర్. ఇతని బోధనలను ‘మహారాష్ట్ర ధర్మం’ అంటారు. భగవద్గీతపై ఇతడు రాసిన భాష్యానికే ‘జ్ఞానేశ్వరీ’ అంటారు. నామదేవుడు మరో ప్రధాన భక్తి ప్రబోధకుడు.

ఇతడు మానవులందరూ ఒకటేనని కుల, మతాలు మానవ కల్పితాలనీ, సదాచారం, సచ్ఛీలం ద్వార మోక్షం పొందవచ్చని, బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఖండించాడు. మరాఠా వాసుల్లో సంఘ సంస్కరణ ద్వారా ఐక్యతా కల్గించాడు. భావాన్ని సంత్ ఏకనాథ్ కులవ్యవస్థను వ్యతిరేకించాడు. మానవులందరూ ఒక్కటేనని ప్రచారం చేసాడు. నిమ్న కులాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. అనేక భజనలు, సంకీర్తనలు రాశాడు. సంత్ తుకారం మరో ప్రసిద్ధ మరాఠి భక్తి సన్యాసి, ఇతడు శివాజీ సమకాలికుడు.

ప్రశ్న 14.
అష్టదిగ్గజాలు.
జవాబు.
శ్రీకృష్ణ దేవరాయలు గొప్ప పండితులు ‘ఆముక్తమాల్యద’ శ్రీకృష్ణదేవరాయల మహోన్నత రచన. దీన్ని పండితులు ఎంతో ప్రశంసించారు. ఇతని ఆస్థానంలో ‘అష్టదిగ్గజాలనీ’ పేరుగాంచిన ఎనిమిది మంది కవులున్నట్లు ప్రతీతి. అల్లసాని పెద్దన్న ఇతని ఆస్థానకవి.

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

ప్రశ్న 15.
వాస్తు – శిల్ప కళలకు విజయనగర రాజుల సేవ.
జవాబు.
హిందుమతం, హిందూధర్మ పరిరక్షణలో భాగంగా వీరు అనేక గొప్ప దేవాలయాలను పునరుద్ధరించారు. కొత్తవి నిర్మించారు. వీటికి భారీ ఎత్తున ధాన ధర్మాలు చేశారు. అనేక మఠాలను పరిరక్షించారు. కవులను, కళాకారులను ఆదుకొన్నారు. తమ ఆస్థానాల్లో సముచిత స్థానం ఇచ్చి గౌరవించారు. హంపి, తిరుపతి, పెనుగొండ, లేపాక్షి మొదలైనచోట్ల ఉన్న పాతదేవాలయాలకు మరమ్మతులు చేయించారు. కొత్తవి కట్టించారు. విజయనగర ఆలయాల ప్రధాన లక్షణ రంగ మంటపాలు, నునుపుగా చెక్కిన స్తంభాలు. హంపీలోని శ్రీవిరూపాక్ష ఆలయం, హజార రామాలయం, విఠలా స్వామి ఆలయం, శ్రీకృష్ణదేవరాయలు కొత్తగా కట్టించిన బాలకృష్ణ స్వామి (ఈ విగ్రహం ఒరిస్సా నుంచి కళింగ దండయాత్ర విజయవంతం అయిన సందర్భంగా తీసుకొచ్చాడు) ఆలయం ముఖ్యమైనవి. హంపి శిథిలాల్లో `నేటికీ గంభీరంగా నిలబడి ఉన్న ఉగ్రనరసింహస్వామి శిలా విగ్రహం ఆనాటి శిల్పుల పనితనానికి ప్రతీక.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Telangana TSBIE TS Inter 1st Year Chemistry Study Material 6th Lesson Thermodynamics Textbook Questions and Answers.

TS Inter 1st Year Chemistry Study Material 6th Lesson Thermodynamics

Very Short Answer Type Questions

Question 1.
What is the information given by the term thermodynamics?
Answer:
The branch of science which deals with the energy transformations such as chemical energy into mechanical energy or the transformation of energies electrical energy, radiant energy, chemical energy and nuclear energy into one another is called thermodynamics.

Question 2.
What is the relationship between the laws of thermodynamics and equilibrium state?
Answer:
Laws of thermodynamics apply only when a system is in equilibrium.

Question 3.
Define a system. Give an example.
Answer:
A small part of the universe that is chosen for thermodynamic study is called system. E.g : water in beaker

Question 4.
The wall is adiabatic and AU = Wad. What do you understand about the heat and work with respect to the system?
Answer:
In the adiabatic system, neither matter nor energy is exchanged with the surroundings. So the wall will not allow the transmission of heat into surroundings or from the surroundings.

Question 5.
The system loses ‘q’ amount of heat though no work is done on the system. What type of wall does the system have?
Answer:
The walls which allow the transmission of heat through them into or out of the system are called diathermal walls.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 6.
Work is done by the system and ‘q amount of heat is supplied to the system. What type of system would it be?
Answer:
When q amount of heat is supplied to the system work is done by the system on its surroundings. So it is closed system.

Question 7.
What is the work done in the free expansion of an ideal gas in reversible and irreversible processes?
Answer:
In both cases work done is zero because during free expansion of an ideal gas external pressure becomes zero.

Question 8.
From the equation ∆U = q – pex ∆V, if the volume is constant what is the value of ∆U?
Answer:
When volume is constant the amount of heat q supplied increases the internal energy of gas
∆U = q v ∵ ∆V = 0 pex ∆V = 0

Question 9.
In isothermal free expansion of an ideal gas find the value of q and ∆U.
Answer:
∆U = 0, q = 0, since W = 0 l Pext = 0

Question 10.
In isothermal irreversible change of ideal gas what is the value of q?
Answer:
For isothermal irreversible change
q = – W = pex (Vf – Vi)

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 11.
In isothermal reversible change of an ideal gas, what is the value of q?
Answer:
q = – W = 2.303 nRT log \(\frac{V_f}{V_i}\)

Questin 12.
For an adiabatic change in an ideal gas what is the relationship between its AU and W (adiabatic)?
Answer:
For adiabatic change, q = 0 ; AU = Wad

Question 13.
State the first law of the thermodynamics. [Mar. ’18 (TS) (AP ’16)]
Answer:
Energy can neither be created nor be destroyed.

Question 14.
What are the sign conventions of the work done on the system and work done by the system?
Answer:
When work is done on the system it is represented with + ve sign while work done by the system is given with – ve sign.
Work done by the system = – ve
Work done on the system = + ve.

Question 15.
Volume (V), Pressure (P) and Temperature (T) are state functions. Is the statement true?
Answer:
Yes, it is true. Volume (V), Pressure (P) and Temperature (T) are state functions and depend only on the initial and final states.

Question 16.
What are the heat (q) sign conventions when heat is transferred from the surroundings to the system and that transferred from system to the surrounding?
Answer:
When heat is transferred from surroundings to the system its internal energy increases. So it is represented with + ve sign.

When heat is transferred from system to surroundings the internal energy of the system decreases. So it is represented with – ve sign.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 17.
No heat is absorbed by the system from the surroundings, but work (w) is done on the system. What type of wall does the system have?
Answer:
Adiabatic wall

Question 18.
No work is done on the system, but heat (q) is taken out from the system by the surroundings. What type of wall does the system have?
Answer:
The walls which allow the transmission of heat through them into or out of the system are called diathermal walls. So the system has diathermal walls.

Question 19.
Work is done by the system and heat (q) is supplied to the system. What type of system would it be?
Answer:
∆U = q-W (or) ∆U = q – Pext ∆V, closed system.

Question 20.
q = w = – Pextf – υi) is for irreversible ……….. change.
Answer:
Isothermal.

Question 21.
q = – w = nRT In (vf- vt) is for isothermal change.
Answer:
Reversible.

Question 22.
What are the ‘∆H’ sign conventions for exothermic and endothermic reactions? [TS ’16]
Answer:
For exothermic reaction, ∆H = – ve
For endothermic reaction, ∆H = + ve

Question 23.
What are intensive and extensive properties? [AP Mar. ’19; (AP ’15)]
Answer:
Measurable properties of a system may be classified into two types
i) extensive properties
ii) intensive properties.

i) Extensive Properties :
The properties of a system which depend on the total amount of the material present in the system are called extensive properties.
Examples:
Mass (m), volume (V), internal energy (E), heat content (H), gibbs energy (G), entropy (s), heat (v) capacity, etc. are extensive properties.

ii) Intensive properties :
Properties of a system which are independent of the amount of the material in the system are called intensive properties.
Examples :
Density, molar properties such as molar volume, molar entropy, molar heat capacity, surface tension(S), viscosity, specific heat, refractive index, pressure, temperature, boiling point, freezing point and vapour pressure are intensive properties.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 24.
In the equation q = C.m – ∆T, if ∆T is change in temperature ‘m’ mass of the substance, and ‘q’ is heat required, what is ‘C’?
Answer:
C is the heat capacity.

Question 25.
Give the equation that gives the relation-ship between ∆U and ∆H.
Answer:
∆H = ∆U + ∆nRT
∆H = enthalpy change
∆U = change in internal energy
∆n = change in no.of moles
R = Universal gas constant
T = Temperature

Question 26.
What is the relationship between Cp and Cv?
Answer:
CP = CV + R or CP – CV = R
CP = Heat capacity at constant pressure
CV = Heat capacity at constant volume
R = Universal gas constant

Question 27.
1 g of graphite is burnt in a bomb calorimeter in excess of Oz at 298 K and 1 atm. pressure according to the equation.
C(graphite) + O2 (g) → CO2 (g)
During the reaction the temperature rises from 298 K to 299 K. Heat capacity of the bomb calorimeter is 20.7 kJK-1. What is the enthalpy change for the above reaction at 298 K and 1 atm?
Answer:
Heat absorbed by calorimeter = CV ∆T
= (20.7 kJ k-1) × 1 = 20.7 kJ
Heat evolved during combustion of 1 gm of graphite = – 20.7 kJ
cHθ = \(\frac{-20.7\times12}{1}\) = 248.4kJ

Question 28.
For the above reaction what is the inter-nal energy change, ∆U?
Answer:
∆H = ∆U + p∆V
Since the volume of the bomb calorimeter is constant ∆H = ∆U. i.e., 20.7 kJ.

Question 29.
What is ∆rH for
CH4(g) + 2O2(g) → CO2(g) + 2H2O(l)
in terms of molar enthalpies of the respective reactants and products?
Answer:
rH = ∑molar enthalpies of products – ∑molar enthalpies of reactants.
The molar enthalpies of the elements in the standard state are taken as zero.
∴ ∆rH = ∑molar enthalpy of CO2 and H2O – molar enthalpy of CH4.

Question 30.
Enthalpy decrease is not the criterion for spontaneity. Why?
Answer:
For the spontaneity of a reaction ∆G must be negative. Though the enthalpy increases if T∆S is more negative then ∆G becomes negative in the equation
∆G = ∆H – T∆S

So decrease in enthalpy is not a criterion for the spontaneity of the reaction.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 31.
Is increase of entropy the criterion for spontaneity? Why?
Answer:
No. For the spontaneity of the reaction, ∆G must be negative. Even though entropy does not increase if the ∆H is more negative than T∆S in the equation ∆G = ∆H – TAS, ∆G becomes negative and the reaction becomes spontaneous.

Question 32.
Explain the relationship between Gibbs energy change and equilibrium constant.
Answer:
Gibbs energy ∆rGθ is related to the equilibrium constant of the reaction as follows.
O = ∆rGθ + RT In K
or ∆rGθ = – RT /n K
or ∆rGθ = – 2.303 RT log K.

Question 33.
If we measure AHθ and ASθ it is possible to estimate AGθ. Is it true? Why?
Answer:
Gibbs Helmholtz equation is ∆Gθ = ∆Hθ – T∆Sθ Standard values of ∆Hθ, ∆Sθ and ∆Gθ are measured at standard temperature 298 K. So, if we measure ∆Hθ and ∆Sθ it is possible to estimate ∆Gθ according to the above relation.

Question 34.
Equilibrium constant ‘K’ is measured accurately in the laboratory at given temperature. Is it possible to calculate ∆Gθ at any other temperature? How?
Answer:
Gibbs energy for a reaction ∆Gθ is related to equilibrium constant of the reaction as follows.
O = ∆rGθ + RT ln K
or ∆rGθ = – RT ln K
or ∆rGθ = -2.303 RT log K.

If kx is measured, the value of ∆rGθ at any temperature can be calculated. By substituting the kx value at a different temperature Tx we can calculate ∆Gθ at that temperature
rGθ = – 2.303 RTx log Kx

Question 35.
Comment on the thermodynamic stability of NO(g) given that
\(\frac{1}{2}\)N2(g) + \(\frac{1}{2}\)O2(g) → NO(g); ∆rHθ = 90kJmol-1
NO(g) + \(\frac{1}{2}\)O2(g) → NO2(g); ∆rHθ = -74 kJmol-1
Answer:
Exothermic compounds are stable while endothermic compounds are unstable.
NO is endothermic compound so unstable.
NO2 is exothermic compound so stable.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 36.
Calculate the entropy change in surroundings when 1.00 mole of H2O(l) is formed under standard conditions
fHθ= -286 kJmol-1.
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 1

Question 37.
The equilibrium constant for a reaction is 10. What will be the value of ∆Hθ?
R = 8.314 JK-1mol-1, T = 300 K.
Answer:
∆Hθ =-2.303 RT log k
= – 2.303 × 8.314 Jk-1 × 300 k × log 10
= – 2.303 × 8.314 Jk-1 × 300 k × 1
= – 5.744 kJ

Question 38.
State the third law of thermodynamics. [AP Mar. ’19; (TS ’16)]
Answer:
At absolute zero the entropy of any pure crystalline sybstance approaches zero.

Short Answer Questions

Question 1.
What are open, closed and isolated systems? Give one example for each.
Answer:
Types of systems :
Basing on the fact that whether energy or matter or both are exchanging between the system and the surroundings the systems are classified into three types, a) open system b) closed system c) isolated system.

a) Open system :
A system which can exchange both matter and energy with its surroundings is called open system.
Ex : A liquid in an open vessel. It can absorb heat energy from the surroundings and can give heat energy to the surroundings during evaporation and condensation. Similarly water can go as vapour into the surroundings and vapour can condense as liquid into the beaker.

b) Closed system :
A system which can exchange energy but not matter with its surroundings is called closed system.
Ex: Water taken in a closed non porous vessel. This can take heat from the surroundings and is evaporated. The vapour can condense back into liquid releasing heat to the surroundings. But water cannot leave or enter the vessel because it is closed.

c) Isolated system:
A system in which neither matter nor energy is exchanged with surroundings.
Ex : Liquid taken in a closed thermos flask. Heat can neither enter nor leave the flask. Similarly liquid or its vapour cannot go into the surroundings.

Question 40.
Define the state function and state variables. Give examples.
Answer:
The thermodynamic properties whose values depend only on the initial and fihal state of the system and are independent of matter or the manner as to how the change is brought about are called state functions.

In thermodynamics, some common state functions are internal energy (U), enthalpy (H), entropy (S), Gibbs energy (G), pressure (P), temperature (T), volume (V) etc.

Variables such as P, V, T are called state variables. These are used to describe the system completely.

Question 2.
“Internal energy is a state function.” Explain.
Answer:
If some mechanical work of about 1 kJ is carried by rotating a set of small paddles and thereby churning water, heat is produced. Thus the temperature increases. The new state of system B may have temperature Tb‘. This state of system is brought from a state A at a temperature TA. If the internal energy of system in the state A is UA and in the state B is UB, the change in internal energy ∆U = UB – UA.

In another way the system in the state A can be brought to the state B by dipping a hot rod into water which supply same amount of energy 1 kJ. Then we find the change in temperature is same as in the first case say TB – TA.

This shows that a given amount of work done irrespective of path produced the same change of state.

The internal energy U is characteristic of the state of the system. The adiabatic work Wad required to bring about a change of state is equal to the difference between the value of U in one state and that in another state ∆U.
∆U = U2 – U1 = Wad

Therefore internal energy U of the system is a state function.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 3.
“Work is not a state function.” Explain.
Answer:
A change of state is brought about both by doing work and by transfer of heat. The change in internal energy for this case as
∆U = q + w

For a given change in state q and w vary depending on how the change is carried out. However q + w = ∆U depend only on the initial and final state. It will be independent of the way the change is carried out.

Thus work and heat depend on the path in which the state changes. So work is not state function but path function.

Question 4.
What is heat? Explain.
Answer:
Heat is a form of energy.

Consider two identical balls of iron, one at 50°C and the other at 100°C. Of these one is hotter than the other. The relation between heat and work is
W = J . Q.

where ‘J’ is a constant known as the mechanical equivalent of heat. W = Work done, Q = Heat liberated. The value of J is 4.8 × 107 ergs/calorie. In the C.G.S system mechanical work is measured in units of erg. Heat is measured in units of calorie. Thus 4.18 × 107 ergs of work must be done to produce one calorie of heat.

Question 5.
Derive the equation for ‘Wrev’ in isothermal reversible process.
Answer:
Work done during the expansion of a gas against external pressure can be expressed as
W = Pext(-∆V) = -Pext(Vf – Vi)
In isothermal reversible process the above equation can be written as
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 2

Since dP × dV is very small it can be neglected and we can write the equation as
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 3

Now the pressure of the gas Pin can be written as P.

This can be obtained from ideal gas equation.
P = \(\frac{nRT}{V}\)
Therefore at constant temperature (isothermal process)
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 4

Question 6.
Two litres of an ideal gas at a pressure of 10 atm expands isothermally into a vacuum until its total volume is 20 litres. How much heat is absorbed and how much work is done in the expansion?
Answer:
Pressure of the gas 10 atm.
q = – W = P∆V
Since the gas expands into vacuum the pressure, P = 0
∴ q = -W = 0(20-2) = 0
∴ Heat change and work done are zero.

Question 7.
If the ideal gas given in the problem 45 expands against constant external pressure of 1 atm what is the q value?
Answer:
q = – W = P∆V = 1 (20 – 2) = 18 L atm.

Question 8.
If the ideal gas given in the problem 45 expands to a final volume of 10 L con-ducted reversibly what is q value?
Answer:
V1 = 2 lit, V2 = 10 lit
In the reversible isothermal expansion,
q = – W
∴ q = – W = 2.303 log \(\frac{20}{2}\) = 2.303 × log 10
= 46.06 lit. atm.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 9.
Explain the state function ‘enthalpy, H’. What is the relationship between ∆U and ∆H?
Answer:
The heat absorbed at constant volume is equal to change in the internal energy ∆U = qv. But in the heat absorbed at constant pressure, a part of it increases the internal energy ∆U and the remaining part is used in the expansion work done by the system. If the initial state is represented with a subscript 1 and the final state with a subscript 2. Then the above equation can be written as
U2 – U1 = qp – p (V2 – V1)
or qp = (U2 + pV2) – (U1 + pV1)
The value of U + pV is called enthalpy and represented by H. So enthalpy,
H = U + pV
qp = H2 – H1 = ∆H

Though ‘q’ is path function, H is a state function because it depends on U, p and V, all of which are state functions.
Therefore ∆H is independent of path.
The relation between ∆U and ∆H is
∆H = ∆U + p∆V (∵ p∆V = W)

Question 10.
Show that ∆H = ∆U + ∆n(g), RT
Answer:
When the reaction takes place between solids or liquids pressure has no effect. With change in temperature since the volume change of solids or liquids is negligible with temperature is negligible. But in the reactions involving gaseous substances there is significant difference in ∆H and ∆U.

If VA is the total volume of the gaseous reactants VB is the total volume of the gaseous products, nA is the number of moles of gaseous reactants and nB is the number of moles of gaseous products, all at constant pressure and temperature, then using ideal gas law,
pVA = nART
and pVB = nBRT
Thus, pVB – pVA = nBRT – nART
or pVB – pVA = (nB – nA)RT
P(VB – VA = (nB – nA) RT
or p∆V = AngRT

Here, ∆ng is number of moles of gaseous products – number of moles of gas-eous reactants.
Substituting the value of p∆V in f
∆H = ∆U + p∆V
We get, ∆H = ∆U + ∆ngRT

Question 11.
If water vapour is assumed to be a perfect gas, molar enthalpy change for vapouration of 1 mole of water at 1 bar and 100°C is 41 kJ mol-1. Calculate the internal energy change when
a) 1 mol of water is vapourised at 1 bar and 100°C
b) 1 mol of water liquid is converted into ice.
Answer:
a) H2O(1) → H2O(g)
∆n = 1
∆H = ∆U + ∆ngRT
41 = ∆U + (1 × 8.314 × 10-3 × 373)
∆E = 41 – 3.1 = 37.9 kJ.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 5
∆n = 0
∆H = ∆U + ∆ngRT
∴ ∆H = AU (∵ ngRT = 0)
So, ∆U = 41

Question 12.
Explain extensive and intensive properties.
Answer:
Measurable properties of a system may be classified into two types
i) extensive properties
ii) intensive properties.

i) Extensive Properties :
The properties of a system which depend on the total amount of the material present in the system are called extensive properties.
Examples:
Mass (m), volume (V), internal energy (E), heat content (H), gibbs energy (G), entropy (s), heat (v) capacity, etc. are extensive properties.

ii) Intensive properties :
Properties of a system which are independent of the amount of the material in the system are called intensive properties.
Examples :
Density, molar properties such as molar volume, molar entropy, molar heat capacity, surface tension(S), viscosity, specific heat, refractive ipdepf, pressure, temperature, boiling point, freezing point and vapour pressure are intensive properties.

Question 13.
Define heat capacity. What are Cp and Cv? Show that Cp – Cv = R.
Answer:
Heat capacity of a substance is defined as the amount of heat required to raise its temperature through one degree.

The heat capacity at constant volume is represented by Cv. Cv gives the measure of the change of internal energy (E) of a system with temperature.

If heat is absorbed by the system at a constant pressure, heat capacity is represented by Cp. It is called heat capacity at constant pressure.

At constant pressure when heat is absorbed the volume of the gas increase. While the gas expands it does some work, for which extra heat amount is required. Hence Cp always greater than CV. The Cp is equal to change in internal energy and the work done. The work done is equal to PV where V is the change in volume.

Relation between CP and CV:
For an ideal gas H = E + PV

Differentiating with temperature
\(\frac{dH}{dT}=\frac{dE}{dT}+\frac{d(PV)}{dT}\)
For one mole of ideal gas PV = RT
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 6

Question 14.
Explain the determination of ∆U of a reaction calorimetrieally.
Answer:
The change in internal energy ∆U in a chemical reaction can be determined using bomb calorimeter. The bomb is a steel vessel. It is immersed in a water bath. The whole device is called calorimeter.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 7

A combustible substance is burnt in pure oxygen supplied in the steel bomb. The heat evolved during the reaction measured from the rise in the temperature. Since the bomb calorimeter is sealed, the energy changes taking place in it are considered as that taking place at constant volume. Temperature change of the calorimeter produced by the reaction is then converted to qv by using the known heat capacity of the calorimeter.
q = – C × \(\frac{M}{W}\) × ∆T
where C’ is the heat capacity of calorimeter
∆T is the change in temperature
W is the mass of substance
M is the molecular mass of substance taken.

Question 15.
Explain the determination of ∆H of a reaction calorimetrieally.
Answer:
The change of enthalpy ∆H of a reaction can be measured in a calorimeter as shown in the figure. However the calorimeter is kept open to the atmosphere.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 8

The calorimeter is immersed in an insulated water bath fitted with stirrer and thermometer. The temperature of the bath is recorded in the beginning and after the end of the reaction and change in temperature is recorded. Knowing the heat capacity of water bath and calorimeter and also the change in temperature, the heat absorbed or evolved in the reaction can be calculated. This gives the enthalpy change (∆H) of the reaction.

Question 16.
What is enthalpy of a reaction? Explain the standard enthalpy of a reaction.
Answer:
The enthalpy of a reaction is defined as the enthalpy change accompanying the chemical reaction when the molar quantities of reactants and products are the same as indicated in the chemical equation. It is also known as heat of reaction. It is represent id by ∆H.

The enthalpy change at the standard state conditions is called standard enthalpy of the reaction. It is denoted by ∆rHθ. The superscript (θ) represents standard state.

Standard state of a substance is its most stable state at one bar pressure and 298 k.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 17.
What is the standard enthalpy of formation? Explain it with example.
Answer:
Standard heat of formation of a compound is defined as the heat change accompanying the formation of one mole of a compound from its constituent elements, all the substances being in their standard states (1 bar pressure and 298 k).

Standard enthalpy of formation of the substance is also called its standard enthalpy and denoted by Hθ. Standard enthalpies of free elements are taken to be zero e.g.

C(graphite) + O2(g) → CO2(g); ∆Hθ = – 393,5 kJ

Question 18.
Define and explain enthalpy of phase transformation.
Answer:
The conversion of solid to liquid is called melting or fusion and the process of conversion of liquid into gas is called vapourisation. These processes are collectively called phase transformations or phase changes.

The enthalpy change accompanying the conversion of 1 mole of a solid substance into the liquid state at its melting point is called enthalpy of fusion.

The enthalpy change accompanying the conversion of one mole of a liquid into its vapours at the boiling is called enthalpy of vapourisation.

Question 19.
Define and explain the standard enthalpy of fusion (Molar enthalpy of fusion).
Answer:
The enthalpy change accompanying the conversion of 1 mole of a solid substance into the liquid at its melting point is called the standard enthalpy of fusion.

The standard enthalpy of fusion of a substance depends largely on the strength of intermolecular forces in the substance undergoing fusion. For example ionic solids have very strong interparticle forces. Such substances have high values of enthalpy of fusion. Molecular solids have weak interparticle forces. They have low enthalpy values of fusion.

Question 20.
Define and explain the standard enthalpy of vapourisation (Molar enthalpy of vapourisation).
Answer:
The enthalpy change accompanying the conversion of one mole of a liquid into its vapours at its boiling point is called standard molar enthalpy of vapourisation.

The values of enthalpy of vapourisation give some idea about the magnitude of interparticle forces in liquids. More the enthalpy of vapourisation stronger the inter particle forces.

Question 21.
Define and explain the standard enthalpy of sublimation.
Answer:
It is the enthalpy change accompanying the sublimation of one mole of a solid substance into gaseous state at a constant temperature below its melting point at the standard pressure.

Sublimation is direct conversion of a solid into vapour. The enthalpy of sublimation can be calculated with the help of Hess’s law.

The enthalpy of sublimation is the sum of enthalpy of fusion and enthalpy of vapourisation
subH = ∆fusH + ∆vapH

Question 22.
Define and explain the standard enthalpy of formation (∆fHθ).
Answer:
The enthalpy of formation is the heat change accompanying the formation of one mole of a compound from its constituent elements. It is generally denoted by ∆fH. For example the enthalpy of formation of carbondioxide can be represented as
C(graphite) + O2(g) → CO2(g) ; ∆H = – 396.5 kJ

When all the species of the chemical reaction are in their standard states, the enthalpy of formation is called standard heat of formation. It is denoted by ∆Hθ.

The standard heat of formation is defined as the heat change accompanying the formation of one mole of a compound from its constituent elements all the substances being in their standard states (1 bar pressure and 298 k).

Question 23.
State and explain the Hess’s law of constant heat summation. [Mar. ’18(AP&TS) AP ’17, ’16, ’15, ; TS ’16, ’15; Mar. ’13]
Answer:
Hess’s law :
Energy changes remains constant whether the reactions takes place in single step or in several steps. [TS Mar. ’19]

I. Formation of CO2 : CO2 can be formed either in one step or in two steps.
a) C(graphite) + O2 (g) → CO2 (g), ∆H = – 393.5 kJ
b) C(graphite) + \(\frac{1}{2}\)O2 (g) → CO (g), ∆H = -110.5 kJ
CO (g) + \(\frac{1}{2}\)O2(g) → CO2(g),
∆H = – 283.5 kJ ,
Total ∆H = – 393.52 kJ

Reaction ‘a’ is completed in single step and reaction ‘b’ is completed in two steps. But in both the cases energy changes remain constant, which proves Hess’s law.

II. Formation of NH4Cl (aq) :
a) NH3 (g) + H2O (l) → NH3 (aq), ∆H = – 35.1 kJ
HCl (g) + H2O (l) → HCl (aq), ∆H = – 72.9 kJ
NH3 (aq) + HCl (aq) → NH4Cl (aq), ∆H = -51.5 kJ
Total ∆H = – 159.5 kJ

b) NH3(g) + HCl (g) → NH4Cl (g), ∆H = -176.1 kJ
NH4Cl (S) + H2O (l) → NH4Cl (aq), ∆H = + 16.3 kJ .
Total ∆H = – 159.8 kJ

In both reactions (a) and (b), the heat of formation of NH4Cl (aq.) is the same, which proves Hess’s law.

Uses of Hess’s law: It is used to determine

  1. Heat of formation.
  2. Heat of reaction.
  3. Crystal lattice energy.
  4. Transition temperatures of allotropic forms.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 24.
Define and explain the enthalpy of combustion (∆cHθ).
Answer:
It is the enthalpy change accompanying the complete combustion of one mole of a substance in excess of oxygen or air.

For example, the enthalpy of combustion of carbon is represented as
C(s) + O2 (g) → CO2(g) ; ∆H = -393.5 kJ

Combustion reactions are always accompanied by the evolution of heat, therefore, the value of ∆cH is always negative.

Question 25.
Define and explain the enthalpy of atomisation (∆cHθ).
Answer:
It is the enthalpy change on breaking one mole of bonds completely to obtain neutral atoms in the gas phase.

In case of diatomic molecules, like H2, HCl etc., the enthalpy of atomisation is also the bond dissociation enthalpy. In the case of metals enthalpy of atomisation is the enthalpy of sublimation.

Question 26.
Define and explain the bond enthalpy (∆bondHθ).
Answer:
The bond dissociation enthalpy is the change in enthalpy when one mole of covalent bonds of a gaseous covalent compound is broken to form products in the gas phase.

In the case of diatomic molecules like H2, HCl etc., the enthalpy of atomisation is also the bond dissociation enthalpy. In the case of polyatomic molecules, bond dissociation enthalpy is different for different bonds within the same molecule.

Question 27.
What is the bond enthalpy of C-H bond of CH4?
Answer:
The overall thermochemical equation for its atomisation reaction is
CH4 (g) → C(g) – 4H(g) ; ∆aHθ = 1665 Id mol-1

In methane, all the four C-H bonds are similar in bond length and energy. However the energies required to break the individual C – H bonds in each successive step differ.
CH4(g) → CH3(g) +H(g); ∆bondHθ = +427 kJmol-1
CH3(g) → CH2(g) + H(g); ∆bondHθ = +439kJmol-1
CH2(g) → CH(g) + H(g); ∆bondHθ = +452kJmol-1
CH(g) → C(g) + H(g); ∆bondHθ = +347kJmol-1
Therefore,
CH4(g) → C(g) + 4H(g); ∆aHθ = 1665 kJmol-1

In such cases we use mean bond enthalpy of C-H bond.
So in CH4C-HHθ is 1665 kJmol-1/4
= 416 kJ mol-1

Question 28.
Define heat of solution (∆solHθ) and heat of dilution.
Answer:
Enthalpy of solution of a substance is the enthalpy change when one mole of it dissolves in a specified amount of solvent.

Enthalpy change associated with the addition of a specified amount of solute for the specified amount of solvent at a constant temperature and pressure is known as the enthalpy of dilution.

Question 29.
Define ionisation enthalpy and electron affinity.
Answer:
Ionisation enthalpy is the energy required to remove an electron from an isolated gaseous atom in its ground state.
X(g) → X+4(g) + e

The ionisation enthalpy is expressed in units kJ mol-1.

The enthalpy change accompanying the process of conversion of a neutral gaseous atom into negative ion by adding an electron is called electron gain enthalpy.
X(g) + e → X(g)

The electron gain enthalpy is also known as electron affinity of the atom under consideration.

Question 30.
Explain the spontaneity of a process.
Answer:
The process which takes place on its accord without the aid of an external agency is called spontaneous process.
Ex : (1) Heat flows from hot end to cold end (2) Water flows from higher level to lower level.

Spontaneous process is an irreversible process and may only be reversed by some external agency. In general for a spontaneous reaction ∆H is +ve. But for a spontaneous reaction ∆G must be -ve. All natural processes are spontaneous.

Question 31.
Is decrease in enthalpy a criterion for spontaneity? Explain.
Answer:
For the spontaneity of a reaction AG must be negative. Though the enthalpy increases if T∆S is more negative then AG becomes negative in the equation
∆G = ∆H – T∆S

So decrease in enthalpy is not a crite-rion for the spontaneity of the reaction.

Question 32.
What is entropy? Explain with examples.
Answer:
Entropy :
Entropy means transformation. It is denoted by ‘S’.

Entropy is a measure of disorder or randomness in a system.

The greater the disorder in a system the higher is the entropy. Entropy is a state function. Entropy change (∆S) between any two states is therefore given by the equation.
∆S = \(\frac{q_{rev}}{T}\)

qrev is the heat absorbed by the system isothermally and reversibly at T during the state change.

A substance in solid state have lowest entropy because the particles are orderly arranged. The gaseous state of the same substance have highest entropy because the particles are moving most disorderly. The liquid state of the same substance have entropy in between the values for solid and the gaseous state.

For a spontaneous process in an isolated system the change in entropy (∆S) is positive.

Question 33.
Is increase in entropy a criterion for spontaneity? Explain.
Answer:
No. For the spontaneity of the reaction ∆G must be negative. Even though entropy does not increase if the ∆H is more negative than T∆S in the equation ∆G = ∆H – T∆S, AG becomes negative and the reaction be-comes spontaneous.

Question 34.
Can ∆U and AS discriminate between irreversible and reversible processes? Explain.
Answer:
AU does not discriminate between irreversible and reversible process. For isothermal process involving ideal gas T is constant. Hence ∆U = 0 for both reversible and irreversible process.

∆S discriminates the irreversible and reversible process.

In an isothermal reversible process if the amount of heat Q is absorbed from the surroundings at a temperature T, the increase in the entropy of the system will be
sys = + \(\frac{Q}{T}\)

On the other hand surroundings lose the same amount of heat at the same temperature. The decrease in entropy of the surroundings will
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 9

In the irreversible process the system is at higher temperature T1 and its surroundings at lower temperature T2. ‘Q’ amount of heat goes irreversibly from system to surroundings
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 10

Hence entropy increases in an irreversible process.

Question 35.
In which of the following processes entropy increases?
a) A liquid evaporates to vapour.
b) Temperature of a crystalline solid lowered from 115 K to 0 K.
c) CaCO3(s) → CaO(s) + CO2(g)
d) Cl3(g) → 2Cl(g)
Answer:
a) A liquid evaporates vapour:
During the vapourisation, the liquid absorbs heat at constant temperature. In this process the liquid state converts into gaseous state. In the liquid state the particles are close to one another and somewhat the order of the particles is more. In gaseous state the order of the particles is less and disorder increases due to the random motion of gaseous particles. So entropy increases during the vapourisation of a liquid.

b) Temperature of a crystalline solid lowered from 115K to OK:
Ina crystalline solid the particles are arranged in an orderly maimer. Due to decrease in temperature there will be no change in the order but due to decrease in vibrational energies the entropy decreases.

c) CaCO3(s) → CaO(s) + CO2(g):
Here one of the product is gas in which randomness increases than in the solid reactant. So entropy increases.

d) Cl2(g) → 2Cl(g):
Here both are gases but one Cl2 molecule converts into 2 Cl atoms due to which randomness increases. So entropy increases.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 36.
For the oxidation of iron
4Fe(s) + 3O2(g) → 2Fe(2)O3(s),
the entropy change is – 549.45 JK-1 mol-1 at 298 K. Though it has negative entropy change the reaction is spontaneous. Why? (∆rHθ = – 1648 × 10³ J ml-1)
Answer:
∆G = ∆H – T∆S
= 1648 × 10³ J mol-1 – 298 (-549.45)
= 1648 × 10³ + 163 × 10³ = – 1485 × 10³
∆G is negative.
Since ∆G is negative, though entropy change is negative the reaction takes place spontaneously.

Question 37.
Which formulae in the following are correct?
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 11
Answer:
a) Correct.
b) Correct.
c) Correct.
d) Correct.
e) Correct.

Question 38.
Calculate ∆rHθ for conversion of oxygen to ozone \(\frac{3}{2}\)O2(g) → O3(g) at 298 K. Kp for the reaction is 2.43 × 10-29
Answer:
rGθ = -2.303 RT log Kp
Kp = 2.43 × 10-29
rGθ = – 2.303 × 8.314 × 298 (log 2.43 × 10-24)
rGθ = 163 kJ

Question 39.
State the second law of thermodynamics and explain it.
Answer:
Second law of thermodynamics may be stated as
Heat cannot flow from a colder body to a hotter body on its own.
(or)

Heat cannot be converted into work completely without causing some permanent changes in the system involved or in the surroundings.
(or)
All spontaneous processes are thermodynamically irreversible and entropy of the system increases in all spontaneous processes.
(or)
It is impossible to construct a machine which is working in cycles that can transform heat from lower temperature to higher temperature without the help of an external agency.

Second law of thermodynamics is useful in predicting

  1. Whether a process occurs in a specified direction or not on its own without the intervention of any external agency i.e., whether a process is spontaneous or not in the specified direction.
  2. If a transformation or a process occurs, what fraction of one form of energy is converted into another form of energy in this transformation or process.
  3. A machine which transfers heat from lower temperature to higher temperature on its own is called perpetual motion machine of second
    kind. Second law of thermodynamics predicts that perpetual motion machine is not possible.

Question 40.
State the third law of thermodynamics. What do you understand by it?
Answer:
Third law of Thermodynamics :
The entropy of a pure and perfectly crystalline substance is zero at the absolute zero temperature (- 273°C).
Slim T → 0 = o

Third law of thermodynamics is also known as Nernst heat theorem.

Third law of thermodynamics imposes a limitation on the value of entropy
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 12

Third law of thermodynamics is useful for calculating the entropy (S) of a substance at any temperature if temperature dependence Cp is known in evaluating the absolute value of entropy.

Basing on the third law of thermodynamics, standard molar entropy of a substance can be calculated at any specified temperature. Cp cannot be measured at absolute zero (-273°C) or around absolute zero. The heat capacity at constant volume (Cv) is measured at various temperatures upto as low temperatures as possible. Cv value at absolute zero is obtained by using extrapolating technique and the Debye equation.
Cv = aT³ (α is constant for a substance)

Near to absolute zero Cp – Cv is negligible. So Cp = Cv. Hence absolute entropy S° can be calculated using Cv value.

Question 41.
Explain “Entropy” concept.
Answer:
Entropy :
Entropy means transformation. It is denoted by ‘S’.

Entropy is a measure of disorder or randomness in a system.

The greater the disorder in a system the higher is the entropy. Entropy is a state function. Entropy change (∆S) between any two states is therefore given by the equation.
∆S = \(\frac{q_{rev}}{T}\)

qrev is the heat absorbed by the system isothermally and reversibly at T during the state change.

A substance in solid state have lowest entropy because the particles are orderly arranged. The gaseous state of the same substance have highest entropy because the particles are moving most disorderly. The liquid state of the same substance have entropy in between the values for solid and the gaseous state.

For a spontaneous process in an isolated system the change in entropy (∆S) is positive.

Question 42.
Explain spontaneity of a process in terms of Gibbs energy.
Answer:
Gibbs Energy :
Gibbs energy is a thermodynamic function. This is the difference in the enthalpy (H) and the product of entropy and absolute temperature (T) of the system.
G = H – TS
Gibbs energy is the amount of energy available from a system which can be put to useful work at constant temperature and pressure.

The change in Gibbs energy for the system ∆Gsystem at constant temperature is
∆Gsystem = ∆Hsystem – T∆ssystem
If ∆Gsystem is negative (< 0) the process is spontaneous.
If ∆ Gsystem is positive (> 0) the pro-cess is non-spontaneous.
If ∆ Gsystem is zero the system has attained equilibrium.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 43.
The sign and magnitude of Gibbs energy change of a chemical process tells about its spontaneity and useful work that could be extracted from it. Explain.
Answer:
The process which takes place on its own accord without the aid of an external agency is called spontaneous process. To sum up, the criteria for spontaneity of a process in terms of AG can be given as
i) If ∆G is -ve the prodess is spontaneous
ii) If ∆G is zero, the process does not occur (or) the system is in equilibrium
iii) If ∆G is +ve, the process does not occur in the forward direction The spontaneity of a reaction and the algebraic signs of ∆H, ∆S, ∆G and the magnitude of T are related to each other as given in the below table.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 13

For a spontaneous process in an isolated system the change in entropy should be positive. But many reactions with ∆S is negative are known to occur spontaneously. These reactions takes place on account of coupling of these reactions with reactions of large negative ∆G values.

Question 44.
In a process, 701 J of heat is absorbed by a system and 394 J of work is done by the system. What is the change in internal energy for the process?
Answer:
dq = dU – dW
701 = dU -(- 394 J)
dU = 701 – 394 = 307 J
So the change in internal energy for the process = 307 J.

Question 45.
The reaction of cyan amide (s), with dioxygen, was carried out in a bomb calorimeter and ∆U was found to be – 742.7 kJ mol-1 at 298 K. Calculate the enthalpy change for the reaction at 298 K.
NH2CN(g) + \(\frac{3}{2}\)O2(g) → N2(g) + CO2(g) + H2O(l)
Answer:
Number of gaseous molecules of reactants
= 1 + 1.5 = 2.5
Number of gaseous molecules of products
= 1 + 1 +0 = 2
∆n = 2-2.5 = -0.5
∆H = ∆U + ∆nRT
= – 742.7 + (- 0.5 × 8.314 × 10-3 × 298)
= – 743.9 kJ

Question 46.
Calculate the number of kJ of heat necessary to rise the temperature of 60.0 g of aluminium from 35°C to 55°C. Molar heat capacity of aluminium is 24 J mol-1 K-1.
Answer:
q = msdT
q = heat liberated
m = mass of aluminium
s = molar heat capacity of aluminium
dT = change in temperature
q = \(\frac{60}{27}\) × 24 × 20 = 1.09 kJ.

Question 47.
Calculate the enthalpy change on freezing of 1.0 mol of water at 10,0°C to ice at – 10.0°C.
fusH = 6 03 kJ-1 at 0°C.
Cp[H2 O(l)] = 75.3 J mol-1K-1
Cp[H2O(s)] = 36.8 J mol-1K-1
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 14
In the first step heat evolved ∆H = nCpdT = – 75.3 × 10 = – 753 J
In the second step heat evolved ∆H = – 6.0312 J
In the third step heat evolved ∆H = nCpdT = + 36.8 × 10 = + 368 J
∴ ∆H = – 6.03 + (- 0.753) + (+ 0.368) = – 6.415 kJ

Question 48.
Enthalpy of combustion of carbon to CO2 at 298 K. Calculate the enthalpy change is – 393.5 kJ mol-1. Calculate the heat released upon formation of 35.2 g of CO2
Answer:
Moles of CO2 = \(\frac{35.2}{44}\) = 0.8
Heat of formation of CO2 = (- 393.5) (0.8)
= – 315 kJ

Question 49.
Enthalpies of formation of CO(g), CO2(g), N2O(g) and N2O4(g) are -110, – 393.81 and 9.7 kJ mol-1 respectively. Find the value of DrH for the reaction :
N2O4(g) + 3CO(g) → N2O(g) + 3CO2(g)
Answer:
N2O4(g) + 3CO(g) → N2O(g) + 3CO2(g)
∆H = (3HCO2 + HN2O – (HN2O4 + 3HCO)
= [3 × (-389) + 8l]-[9.7 + 3(-110)]
= -778kJ

Question 50.
Given N2(g) + 3H2(g) → 2NH3(g);
rHθ = – 92.4 kJ mol-1
What is the standard enthalpy of formation of NH3 gas?
Answer:
The heat of reaction ∆rHθ is – 92.4 kJ mol-1

This is the heat of formation of 2 moles of ammonia.

The enthalpy of formation of 1 mol of NH3 = \(\frac{-94.4}{2}\) =-462kJ
∴ Standard enthalpy of formation of ammonia = – 46.2 kJ

Question 51.
Calculate the standard enthalpy of formation of CH3OH(I) from the following data:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 15
Answer:
The given data
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 16
Multiply the equation with 2 and then add the three reactions after reversing the equation,
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 17

Question 52.
Calculate the enthalpy change for the process
CCl4(g) → C(g) + 4 Cl(g)
and calculate bond enthalpy of C – Cl in CCl4(g).
vapHθ (CCl4) = 30.5 kJ mol-1
fHθ (CCl4) = – 135.5 kJ mol-1
0Hθ (C) = 715.0 kJ mol-1, where
aHθ is enthalpy of atomisation
aHθ(Cl2) = 242 kJ mol-1.
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics 18

Question 53.
For an isolated system, ∆U = 0 what will be ∆S?
Answer:
Entropy increases (i.e.,) ∆S > 0

Question 54.
For the reaction at 298 K,
2A + B → C
∆H = 400 kJ mol-1 and ∆S = 0.2 kJ K-1mol-1. At what temperature will the reaction become spontaneous considering ∆H and ∆S to be constant over the temperature range?
Answer:
At equilibrium ∆G = 0
Tequl = \(\frac{\Delta \mathrm{H}}{\Delta \mathrm{S}}=\frac{400}{0.2}\) = 2000k
The reaction is spontaneous over 2000 °k.

Question 55.
For the reaction,
2Cl(g) → Cl2(g), what are the signs of ∆H and ∆S?
Answer:
In the bond formation energy is released.
∴ ∆H = – ve
In this reaction two chlorine atoms combine to form one Cl2 molecule. Entropy decreases
∴ ∆S = – ve

Question 56.
For the reaction
2A(g) + B(g) → 2D(g)
∆Uθ = -10.5 kJ and ∆Sθ = -44.1 JK-1.
Calculate ∆Gθ for the reaction, and predict whether the reaction can occur spontaneously or not.
Answer:
∆H = ∆U + ∆ngRT
∆H = – 10.5 + (- 1) × 8.314 × 10-3 × 298
= -12.97 kJ

∆G = ∆H – T∆S
= -12.97-298 (-44.1 × 10-3) = 0.164 kJ

Question 57.
The equilibrium constant for a reaction is 10. What will be the value of ∆G?
R = 8.314 JK-1mol-1, T = 300 K.
Answer:
∆Gθ = -2.303 RT log Kp
= – 2.303 × 8.314 × 300 × 1
= – 5.744 kJ mol

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 58.
State the first law of thermodynamics. Explain its mathematical notation.
Answer:
Energy can neither be created nor be destroyed but energy in a process may be converted from one form to another form. First law of thermodynamics is also known as law of conservation of energy.

Mathematically first law of thermodynamics can be represented as
Q = ∆E + W

where
Q = Amount of heat absorbed by the system
∆E = Increase in internal energy of the system
W = Work done on a system
For infinitesimally small changes
q = dE + W

According to first law of thermodynamics, a part of the amount of heat (Q) absorbed by the system is used for increasing the internal energy (∆E) of the system and the remaining part is used for doing work (w).

Heat absorbed by the system is given + sign, heat given out by the system is given – sign.
Work done by a system is given – sign and work done on a system is given + sign.

Question 59.
State the second law of thermodynamics in any two ways.
Answer:
Second law of thermodynamics may be stated as
Heat cannot flow from a colder body to a hotter body on its own.
(or)

Heat cannot be converted into work completely without causing some permanent changes in the system involved or in the surroundings.
(or)
All spontaneous processes are thermodynamically irreversible and entropy of the system increases in all spontaneous processes.
(or)
It is impossible to construct a machine which is working in cycles that can transform heat from lower temperature to higher temperature without the help of an external agency.

Second law of thermodynamics is useful in predicting

  1. Whether a process occurs in a specified direction or not on its own without the intervention of any external agency i.e., whether a process is spontaneous or not in the specified direction.
  2. If a transformation or a process occurs, what fraction of one form of energy is converted into another form of energy in this transformation or process.
  3. A machine which transfers heat from lower temperature to higher temperature on its own is called perpetual motion machine of second
    kind. Second law of thermodynamics predicts that perpetual motion machine is not possible.

Question 60.
Explain Gibbs energy.
Answer:
Gibbs Energy :
Gibbs energy is a thermodynamic function. This is the difference in the enthalpy (H) and the product of entropy and absolute temperature (T) of the system.
G = H – TS
Gibbs energy is the amount of energy available from a system which can be put to useful work at constant temperature and pressure.

The change in Gibbs energy for the system ∆Gsystem at constant temperature is
∆Gsystem = ∆Hsystem – T∆ssystem
If ∆Gsystem is negative (< 0) the process is spontaneous.
If ∆ Gsystem is positive (> 0) the pro-cess is non-spontaneous.
If ∆ Gsystem is zero the system has attained equilibrium.

Question 61.
Explain the spontaneity of a reaction in terms of Gibbs energy.
Answer:
The process which takes place on its own accord without the aid of an external agency is called spontaneous process. To sum up, the criteria for spontaneity of a process in terms of AG can be given as
i) If ∆G is -ve the prodess is spontaneous
ii) If ∆G is zero, the process does not occur (or) the system is in equilibrium
iii) If ∆G is +ve, the process does not occur in the forward direction The spontaneity of a reaction and the algebraic signs of ∆H, ∆S, ∆G and the magnitude of T are related to each other as given in the below table.

For a spontaneous process in an isolated system the change in entropy should be positive. But many reactions with ∆S is negative are known to occur spontaneously. These reactions takes place on account of coupling of these reactions with reactions of large negative ∆G values.

Long Answer Questions

Question 1.
State and explain Hess’s law of constant heat summation. Give example. [AP ’17]
Answer:
Hess’s law :
Energy changes remains constant whether the reactions takes place in single step or in several steps. [TS Mar. ’19]

I. Formation of CO2 : CO2 can be formed either in one step or in two steps.
a) C(graphite) + O2 (g) → CO2 (g), ∆H = – 393.5 kJ
b) C(graphite) + \(\frac{1}{2}\)O2 (g) → CO (g), ∆H = -110.5 kJ
CO (g) + \(\frac{1}{2}\)O2(g) → CO2(g),
∆H = – 283.5 kJ ,
Total ∆H = – 393.52 kJ

Reaction ‘a’ is completed in single step and reaction ‘b’ is completed in two steps. But in both the cases energy changes remain constant, which proves Hess’s law.

II. Formation of NH4Cl (aq) :
a) NH3 (g) + H2O (l) → NH3 (aq), ∆H = – 35.1 kJ
HCl (g) + H2O (l) → HCl (aq), ∆H = – 72.9 kJ
NH3 (aq) + HCl (aq) → NH4Cl (aq), ∆H = -51.5 kJ
Total ∆H = – 159.5 kJ

b) NH3(g) + HCl (g) → NH4Cl (g), ∆H = -176.1 kJ
NH4Cl (S) + H2O (l) → NH4Cl (aq), ∆H = + 16.3 kJ .
Total ∆H = – 159.8 kJ

In both reactions (a) and (b), the heat of formation of NH4Cl (aq.) is the same, which proves Hess’s law.

Uses of Hess’s law: It is used to determine

  1. Heat of formation.
  2. Heat of reaction.
  3. Crystal lattice energy.
  4. Transition temperatures of allotropic forms.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 2.
Explain the experiment to determine the internal energy change of a chemical reaction.
Answer:
The change in internal energy ∆U in a chemical reaction can be determined using bomb calorimeter. The bomb is a steel vessel. It is immersed in a water bath. The whole device is called calorimeter.
Bomb Calorimeter

A combustible substance is burnt in pure oxygen supplied in the steel bomb. The heat evolved during the reaction measured from the rise in the temperature. Since the bomb calorimeter is sealed, the energy changes taking place in it are considered as that taking place at constant volume. Temperature change of the calorimeter produced by the reaction is then converted to qv by using the known heat capacity of the calorimeter.
q = – C × \(\frac{M}{W}\) × ∆T
where C’ is the heat capacity of calorimeter
∆T is the change in temperature
W is the mass of substance
M is the molecular mass of substance taken.

Question 3.
Explain the experiment to determine the enthalpy change of a chemical reaction.
Answer:
The change of enthalpy ∆H of a reaction can be measured in a calorimeter as shown in the figure. However the calorimeter is kept open to the atmosphere.
Calorimeter for measuring heat changes at constant pressure (atmospheric pressure)

The calorimeter is immersed in an insulated water bath fitted with stirrer and thermometer. The temperature of the bath is recorded in the beginning and after the end of the reaction and change in temperature is recorded. Knowing the heat capacity of water bath and calorimeter and also the change in temperature, the heat absorbed or evolved in the reaction can be calculated. This gives the enthalpy change (∆H) of the reaction.

Question 4.
Explain the spontaneity of a reaction in terms of enthalpy change, entropy change and Gibbs energy change.
Answer:
The process which takes place on its own accord without the aid of an external agency is called spontaneous process. To sum up, the criteria for spontaneity of a process in terms of AG can be given as
i) If ∆G is -ve the prodess is spontaneous
ii) If ∆G is zero, the process does not occur (or) the system is in equilibrium
iii) If ∆G is +ve, the process does not occur in the forward direction The spontaneity of a reaction and the algebraic signs of ∆H, ∆S, ∆G and the magnitude of T are related to each other as given in the below table.

For a spontaneous process in an isolated system the change in entropy should be positive. But many reactions with ∆S is negative are known to occur spontaneously. These reactions takes place on account of coupling of these reactions with reactions of large negative ∆G values.

Additional Questions & Answers

Question 1.
Express the change in internal energy of a system when
i) No heat is absorbed by the system from the surroundings, but work (w) is done on the system. What type of wall does the system have?
ii) No work is done on the system, but q amount of heat is taken out from the system and given to the surroundings. What type of wall does the system have?
iii) w amount of work is done by the system and q amount of heat is supplied to the system. What type of system would it be?
Answer:
i) ∆U = wad’ wall is adiabatic

ii) ∆U = – q, thermally conducting walls

iii) ∆U = q – w, closed system.

Question 2.
Two litres of an ideal gas at a pressure of 10 atm expands isothermally into a vacuum until its total volume is 10 litres. How much heat is absorbed and how much work is done in the expansion?
Answer:
We have q = -w = pex (10 – 2) = 0(8) = 0 No work is done; no heat is absorbed.

Question 3.
Consider the same expansion, but this time against a constant external pressure of 1 atm.
Answer:
We have q = – w = pex (8) = 8 iitre-atm

TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 Thermodynamics

Question 4.
Consider the same expansion, to a final volume of 10 litres conducted reversibly.
Answer:
We have q = – w = 2.303 × 20 log \(\frac{10}{2}\) = 32.2 litre-atm.

TS Inter 1st Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 8th Lesson ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం Textbook Questions and Answers.

TS Inter 1st Year Economics Study Material 8th Lesson ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి.
జవాబు.
ఆడమ్స్మిత్, రికార్డో, జె.బి.సే, జె.యస్. మిల్ మొదలగు వారిని సాంప్రదాయ ఆర్థికవేత్తలంటారు. వీరు ప్రతిపాదించిన ఉత్పత్తి, ఉద్యోగితా సిద్ధాంతాన్నే సంప్రదాయ సిద్ధాంతం అని అంటారు. ఈ సిద్ధాంతం ప్రధానంగా జె.బి. సే మార్కెట్ సూత్రంపై ఆధారపడింది. జె.బి. సే అభిప్రాయంలో “సప్లై తనకు తానే డిమాండ్ సృష్టించుకుంటుంది”. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ కొరతగాని లేదా నిరుద్యోగితగాని ఏర్పడవు.

పరిపూర్ణ పోటీ పరిస్థితులలో దీర్ఘ కాలంలో ఒక పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితా స్థాయి వద్ద స్థిర సమతౌల్యంలో ఉంటుందని సాంప్రదాయ ఆర్థికవేత్తలు భావించారు. సంపూర్ణ ఉద్యోగిత ఒక సాధారణ లక్షణం అని, నిరుద్యోగిత ఒక అసాధారణ పరిస్థితి అని భావించారు.

ప్రభుత్వ జోక్యం లేకపోతే మార్కెట్ శక్తుల స్వేచ్ఛా ప్రవర్తన ద్వారా ఆర్థిక వ్యవస్థలో స్వయం చాలకంగా సర్దుబాటు జరుగుతుంది. ఈ అభిప్రాయాలను స్థూలంగా సంప్రదాయ ఉత్పత్తి, ఉద్యోగితా సిద్ధాంతం అంటారు.

సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ఈ క్రింది అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

  1. సే మార్కెట్ సూత్రం – ధరల సరళత్వం.
  2. . పొదుపు, పెట్టుబడుల సమానత్వం.
  3. వేతనాల సరళత్వం.

1. సే మార్కెట్ సూత్రం – ధరల సరళత్వం :
‘సే’ విశ్లేషణ ప్రకారం, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో “సప్లై తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది” అంటే మార్కెట్లో ఎంత ఉత్పత్తి చేస్తే అంతకు డిమాండ్ ఏర్పడుతుంది. అందువల్ల అధికోత్పత్తి సమస్య ఉండదని ‘సే’ అభిప్రాయం.

స్వల్పకాలంలో ఉత్పత్తిదార్లు డిమాండ్కు సంబంధించిన అంచనాలలో వచ్చే తప్పిదాల వల్ల అధికోత్పత్తి, అల్పోత్పత్తి సమస్యలు రావచ్చు. కాని దీర్ఘకాలంలో ఈ పొరపాట్లను ధరలో సరళత్వం ద్వారా సర్దుబాటు చేయడం వల్ల సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైల మధ్య సమతౌల్యం సాధించవచ్చు.

2. పొదుపు, పెట్టుబడుల సమానత్వం:
దీర్ఘకాలంలో ‘సే’ ప్రకారం సమిష్టి పొదుపు, పెట్టుబడి సమానంగా ఉంటాయి. ఈ సమానత్వం ఉన్నంత వరకు ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత ఉండదు. ‘సే’ అభిప్రాయంలో పొదుపు, పెట్టుబడుల మధ్య అసమతౌల్యం ఏర్పడినట్లయితే వడ్డీరేటులో మార్పు చేయడం ద్వారా వాటి మధ్య సమానత్వం చేకూరి సమతౌల్య స్థితిలో సంపూర్ణ ఉద్యోగిత సాధించవచ్చు. దీనిని ఇచ్చిన రేఖా పటం ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 8th Lesson ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం 1

ఆ ప్రక్క రేఖాపటంలో ‘X’ అక్షం మీద పొదుపు, పెట్టుబడి, S “Y” అక్షంపై వడ్డీ రేటు సూచించబడింది. ‘E’ బిందువు వద్ద పొదుపు, పెట్టుబడులు సమానం. పొదుపు ఎక్కువగా ఉంటే వడ్డీరేటు తగ్గుతుంది. పొదుపు తక్కువగా ఉంటే వడ్డీరేటు పెరుగుతుంది.

3. వేతనాల సరళత్వం :
పిగూ అభిప్రాయం ప్రకారం శ్రామిక సప్లై, డిమాండ్ నిజవేతనాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగ సమస్య ఏర్పడినప్పుడు ద్రవ్య వేతనాలను తగ్గించడం ద్వారా సంపూర్ణ ఉద్యోగితను సాధించవచ్చని పిగూ వివరించారు. పిగూ సూచించిన విధానాన్నే “వేతన కోత విధానం” అంటారు.

సంప్రదాయక ఆర్థికవేత్తల ప్రకారం సంపూర్ణోద్యోగిత అనేది, ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలంలో తప్పనిసరిగా చేరుకొనే వాస్తవిక పరిస్థితి. స్వల్పకాలంలో నిరుద్యోగ సమస్య తలెత్తితే, అది కూడా తాత్కాలికమైంది. ఇలాంటి సంపూర్ణ ఉద్యోగిత ఆర్థిక వ్యవస్థలో ఐచ్ఛిక, సంఘృష్ట నిరుద్యోగిత ఉండే అవకాశం ఉంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రమేయాలు : సాంప్రదాయ సిద్ధాంతం ఈ క్రింది ప్రమేయాలపై ఆధారపడి ఉంది.

  1. సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది.
  2. ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యం ఉండదు.
  3. ఆర్థిక వ్యవస్థలో పరిపూర్ణ పోటీ మార్కెట్ కలిగి ఉంటుంది.
  4. శ్రామికులు ఒకే రకమయిన సామర్థ్యం కలిగి ఉండాలి.
  5. వేతనాలు, ధరలు స్థిరంగా ఉండక మారుతూ ఉంటాయి.
  6. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం తటస్థంగా ఉంటుంది.
  7. ఆర్థిక వ్యవస్థలో పొదుపు, పెట్టుబడి వడ్డీరేటుపై ఆధారపడి ఉంటాయి.

సంప్రదాయ సిద్ధాంతం – విమర్శ:
1930 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ‘ఆర్థిక మాంద్యాన్ని’ ఎదుర్కోవడంలో సంప్రదాయ సిద్ధాంతాలు విఫలమవడంతో, జె.యమ్. కీన్స్ సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతాన్ని కింది విధంగా విమర్శించడం జరిగింది.

1. సహజంగా ఉండేది అల్ప ఉద్యోగిత సమతౌల్యం అని, సంప్రదాయ ఆర్థికవేత్తలు వివరించిన సంపూర్ణ ఉద్యోగిత సత్య దూరమని కీన్స్ విమర్శించాడు.

2. వేతనాలను తగ్గించడం ద్వారా ఉద్యోగితను పెంచవచ్చునన్న పిగూ వాదనను కీన్స్ తీవ్రంగా విమర్శించాడు. పటిష్టమైన కార్మిక సంఘాల ప్రతిఘటనను విస్మరించడాన్ని తీవ్రంగా ఖండించాడు. శ్రామికుల సప్లయ్ నిజ వేతనాలపై కాకుండా ద్రవ్య వేతనాలపై ఆధారపడుతుందని కీన్స్ పేర్కొన్నాడు.

కీన్స్ అభిప్రాయంలో వేతనాల స్థాయి తగ్గిస్తే కార్మిక సంఘాలు అంగీకరించవు. అంతేకాకుండా వేతనాలు తగ్గిస్తే ఉద్యోగిత పెరగడానికి బదులు ఉత్పత్తి, ఉద్యోగితలు తగ్గుతాయి.

3. కీన్స్ అభిప్రాయంలో పొదుపు పరిమాణం ఆదాయంపై ఆధారపడుతుందే కాని, వడ్డీ రేట్లలోని మార్పులచే ప్రభావితం కాదు. అందువల్ల వడ్డీ రేటులో మార్పుల ద్వారా పొదుపు పెట్టుబడుల మధ్య సమానత్వాన్ని సాధించలేం.

4. డిమాండ్, సప్లయ్ల మధ్య సమతౌల్యం స్వయంచాలకంగా ఏర్పడదు. 1930లో ఏర్పడిన గొప్ప ఆర్థిక మాంద్యం దీనికి ఉదాహరణ. ఆర్థిక మాంద్య నివారణలో స్వయంచాలక సర్దుబాటు పని చేయలేదు. మార్కెట్ శక్తులు విఫలమైనందున ప్రభుత్వ జోక్యం ద్వారా సమగ్ర డిమాండ్ను పెంచాలని కీన్స్ సూచించాడు.

5. దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగిత సమతౌల్యం ఉంటుందనే సంప్రదాయ ఆర్థికవేత్తల వాదనను కీన్స్ ఖండించాడు. “దీర్ఘ కాలంలో మనమందరం మరణిస్తాం” (in the long run we all are dead) అని కీన్స్ పేర్కొన్నాడు. నిరుద్యోగిత స్వల కాలానికి సంబంధించినదని కీన్స్ తన ఆదాయ సిద్ధాంతంలో తెలియజేశాడు.

6. ఆర్థిక వ్యవహారాల్లో ద్రవ్యం తటస్థంగా ఉండదు. ద్రవ్యం వినిమయ మాధ్యమంగా మరియు విలువ నిధిగా తన విధిని నిర్వర్తిస్తుందని కీన్స్ తెలిపాడు. వినియోగం, పెట్టుబడి మరియు ఉత్పత్తి వంటి వాటిని ద్రవ్యం ప్రభావితం చేస్తుందని పేర్కొన్నాడు.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 2.
కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు.
కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతానికి డిమాండ్ ఒక ముఖ్య భావన. సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లయ్ సమానంగా ఉండే స్థితిలో సార్థక డిమాండ్ నిర్ణయమౌతుంది. వివిధ ఉద్యోగితా స్థాయిలలో సమిష్టి డిమాండ్ వివిధ రకాలుగా ఉంటుంది.

ఏ, ఉద్యోగితా స్థాయిలో సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైతో సమానమౌతుందో అది ఆర్థిక వ్యవస్థ సమతౌల్యాన్ని సూచిస్తుంది. కాని అది స్వల్పకాలిక సమతౌల్యం. అది సార్థక డిమాండ్ని సూచిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్కు అనుగుణంగా మారుతుంది.

సమిష్టి సప్లై ధర :
సమిష్టి సప్లై ధరను వివిధ ఉత్పత్తి రాశులను అమ్మటం వల్ల వ్యవస్థాపకుడు పొంది తీరవలసిన కనిష్ట ఆదాయంగా కీన్స్ వర్ణించాడు. సమిష్టి సప్లై పట్టిక వ్యవస్థాపకులు వివిధ ఉత్పత్తి రాశుల వద్ద పొందిన ఆదాయాన్ని కాకుండా పొంది తీరవలసిన వ్యయ, ఆదాయపు అంచనాలను మాత్రమే తెలియజేయును.

సమిష్టి డిమాండ్ ధర :
సమిష్టి డిమాండ్ వివిధ ఉత్పత్తి స్థాయిల వద్ద వ్యయసంస్థలు వ్యయ సేవలపై ఖర్చు పెట్టడానికి సిద్దపడే మొత్తాలను చూపుతుంది. వివిధ ఉత్పత్తి రాశులపై వ్యయ సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాలను చూపే పట్టిక సమిష్టి డిమాండ్ పట్టిక. అనగా నిర్దిష్ట పరిమాణంలో వస్తువును ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మడం ద్వారా భవిష్యత్తులో పొందగలిగే రాబడిని సమిష్టి డిమాండ్ ధర అంటారు.

సార్థక డిమాండ్:
సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై రేఖలు ఒకదానినొకటి ఖండించుకున్న బిందువు సార్థక డిమాండ్ను సూచిస్తుంది. ఈ బిందువు వద్ద సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధరకు సమానమవటం వల్ల ఆ డిమాండ్ సార్థక డిమాండ్ అవుతుంది. ఆ స్థాయిలో జాతీయాదాయపు ఉద్యోగితాస్థాయిలు సమతౌల్య స్థితికి చేరుకుంటాయి. ఈ సార్థక డిమాండ్ వ్యవస్థలో ఉద్యోగితా స్థాయిని నిర్ణయిస్తుందని కీన్స్ పేర్కొన్నాడు.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

సార్థక డిమాండ్ను ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.

ఉద్యోగితా పరిమాణ స్థాయి (లక్షల్లో) సమిష్టి డిమాండ్ ధర (కోట్లలో) సమిష్టి సప్లై ధర (కోట్లలో)
10 600 500
11 625 550
12 650 600
13 675 650
14 700 700
15 725 750
16 750 800

 

TS Inter 1st Year Economics Study Material 8th Lesson ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం 2

పై పట్టికలో 14 లక్షల మందిని నియమించి ఉత్పత్తి చేస్తున్న స్థాయి వద్ద సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధర, శ్రీ 700 కోట్లు వద్ద రెండు సమానమై సమతౌల్యం ఏర్పడింది. అంతకంటే తక్కువ ఉద్యోగితా స్థాయి వద్ద సమిష్టి సప్లై ధర కంటే సమిష్టి డిమాండ్ ధర అధికం. అదే విధంగా అధిక ఉద్యోగితాస్థాయి వద్ద సమిష్టి డిమాండ్ ధర కంటే సమిష్టి సప్లై ధర అధికంగా ఉంటుంది. దీనిని ఇచ్చిన రేఖాపటం ద్వారా వివరించవచ్చు.

పై రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద AS మరియు AD రేఖలు సమానమై సార్థక డిమాండున్ను తెలియజేయును.

ఈ బిందువు వద్ద 14 లక్షల సమతౌల్య ఉద్యోగితా పరిమాణం తెలుపుచున్నది. అందువల్ల 14 లక్షల మంది శ్రామికుల నియామకం వద్ద ఆర్థిక వ్యవస్థ సమతౌల్య స్థితిని చేరుకుంది. ఆర్థిక వ్యవస్థలో 16 లక్షల మందిని నియమించినట్లయితే సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్ కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించవచ్చు. ఈ స్థితిని కీన్స్ “అల్ప ఉద్యోగితా సమతౌల్య స్థితి” గా పేర్కొనెను.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 3.
ప్రభుత్వ విత్త భావనను చర్చించండి. ప్రభుత్వ రాబడి ఆధారాలను విపులీకరించండి.
జవాబు.
ప్రభుత్వ ఆదాయ వ్యయాలను వివరించేది ప్రభుత్వ విత్తశాస్త్రం. ఇక్కడ ‘ప్రభుత్వం’ అనే పదం కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు వర్తిస్తుంది. సాంప్రదాయపరంగా వాడుతున్న ‘ప్రభుత్వ విత్తశాస్త్రం’ అనే అంశాన్ని ఆర్థికవేత్తలు వివిధ రకాలుగా నిర్వచించారు.

ఆచార్య డాల్టన్ అభిప్రాయం ప్రకారం, “ప్రభుత్వాల ఆదాయ, వ్యయాలను గురించి వీటి మధ్య సర్దుబాట్లకు సంబంధించిన విషయాలను అధ్యయనం చేసేదే ప్రభుత్వ విత్తశాస్త్రం.”

ఆధునిక ప్రభుత్వాలు ఆర్థిక, సాంఘిక అవస్థాపనా పరికల్పనలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు కోట్ల కొద్ది రూపాయలను రోడ్ల నిర్మాణం, రైల్వే మార్గాల పొడిగింపులు, రవాణా, తంతి తపాలా సౌకర్యాలలో పెంపు, విద్యా, ఆరోగ్యం, విద్యుచ్ఛక్తి, నీటి పారుదల సౌకర్యాలపై వెచ్చిస్తున్నాయి.

పేద, బడుగు వర్గాల కోసం అనేక కొత్త కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ వ్యయాలను అవి వసూలు చేసే వివిధ పన్నులు, ఇతర మార్గాల ద్వారా పొందుతాయి. సరిపడా ఆదాయ వనరులు లభించనప్పుడు, ప్రభుత్వాలు రుణాలను స్వదేశంలోను, విదేశీ మార్గాల ద్వారా పొందుతాయి. కొన్ని సందర్భాల్లో లోటు బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా కూడా వనరులు సమకూర్చుకొంటాయి.

ప్రభుత్వ ఆదాయం / రాబడి :
ఆధునిక ప్రభుత్వాలు అనేక విధులను నిర్వహించడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడంవల్ల ప్రభుత్వ వ్యయం క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సేకరిస్తుంది.

పన్నులు, ఫీజులు, ప్రత్యేక విధింపులు, గ్రాంట్లు, వాణిజ్య ఆదాయాలు, రుణ సేకరణ, కరెన్సీ నోట్ల ముద్రణ మొదలైన మార్గాలద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. వాటిని ప్రధానంగా

  1. పన్నుల ద్వారా రాబడి అని
  2. పన్నేతర రాబడి అని రెండుగా వర్గీకరించవచ్చు. వాటిలో పన్నులు ముఖ్యమైనవి.

1. పన్నుల ద్వారా రాబడి :
వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వానికి నిర్బంధంగా చెల్లించేవి ‘పన్నులు’. వాటిని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తాయి. ఈ పన్నులు రెండు రకాలు. అవి :

  • ప్రత్యక్ష పన్నులు
  • పరోక్ష పన్నులు.

TS Inter 1st Year Economics Study Material 8th Lesson ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం 3

2. పన్నేతర రాబడులు :
ప్రభుత్వానికి పన్నులు కాకుండా ఇతర మార్గాల ద్వారా లభించే ఆదాయాలను ‘పన్నేతర రాబడులు’ అంటారు. పన్నేతర రాబడుల ఆధారాలను కింది విధంగా పేర్కొనవచ్చు.

ఎ) పాలనా రాబడులు :
కొన్ని సేవలను అందించడం ద్వారా ఇలాంటి రాబడి ప్రభుత్వానికి లభిస్తుంది. ఉదా : లైసెన్స్ ఫీజు, ట్యూషన్ ఫీజు, జరిమానాలు, పెనాల్టీలు.

బి) వాణిజ్య రాబడులు :
ప్రభుత్వ సంస్థల్లో ఉత్పత్తి అయిన వస్తుసేవలను విక్రయించగా వచ్చిన ఆదాయాలను ‘వాణిజ్య రాబడులు’ అంటారు.
ఉదా : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, BSNL, రైల్వేలు, స్టేట్ రోడ్డు రవాణా, ఎయిర్ ఇండియా, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్.

సి) రుణాలు :
పైన తెలిపిన వివిధ మార్గాల ద్వారా సేకరించిన రాబడి సరిపోయినంతగా లేనప్పుడు, ప్రభుత్వం స్వదేశీ, విదేశీ రుణాలను, అంతర్గత, బహిర్గత రుణాలను సేకరిస్తుంది.

డి) గ్రాంట్లు :
ఒక ప్రభుత్వం మరొక ప్రభుత్వానికి చేసే ద్రవ్య సహాయాన్నే ‘గ్రాంట్లు’ అంటారు.
ఉదా : కేంద్రం రాష్ట్రానికి, రాష్ట్రాలు స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చే గ్రాంట్లు. కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి గ్రాంట్లు పొందవచ్చు. వీటిని తిరిగి చెల్లించనవసరం లేదు.

గ్రాంట్లు రెండు రకాలు.

  1. సాధారణ గ్రాంట్లు : ఎలాంటి ప్రత్యేక ఉద్దేశానికి. (purpose) కాకుండా సాధారణ ఆర్థిక వనరుల కొరత ఏర్పడినప్పుడు ఇచ్చే గ్రాంట్లు.
  2. ప్రత్యేక గ్రాంట్లు : ఒక ప్రత్యేక ఉద్దేశానికి నిర్దేశించి ఇచ్చే గ్రాంట్లు. ఉదా : విద్య, ఆరోగ్యం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం ఇచ్చే గ్రాంట్లు.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 4.
ప్రభుత్వ రుణ భావనను వివరించండి. వివిధ రుణ విమోచన పద్దతులను విపులీకరించండి. జవాబు. ప్రభుత్వం చేసిన రుణాన్ని తిరిగి చెల్లించటాన్ని రుణవిమోచన / విముక్తి అంటారు.
పద్ధతులు :
1. మిగులు బడ్జెట్ :
ప్రభుత్వాలు ఆదాయ వనరులు ప్రభుత్వ వ్యయం కంటే ఎక్కువ ఉండేటట్లు చేసుకోగలిగితే, పెరిగిన ఆదాయ వనరుల / మిగులు నుంచి రుణాలను తిరిగి చెల్లించడం జరుగును.

2. రుణ పరివర్తనం :
పాత రుణాన్ని చెల్లించటానికి మరలా కొత్త రుణం చేయటం రుణవిమోచన జరగదు – కానీ ఈ పద్ధతి ద్వారా రుణ విమోచన జరుగదు.

3. రుణ విమోచన నిధి :
ప్రభుత్వం అనుసరించే వివిధ పద్ధతులలో ఇది మంచి పద్ధతి అని చెప్పబడింది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం తన రెవిన్యూ బడ్జెట్ నుంచి కొంత మొత్తాన్ని ఈ నిధికి బదిలీ చేస్తుంది. ఈ నిధిలో జమచేసిన మొత్తంపై వచ్చే వడ్డీని కూడా రుణాలు తిరిగి చెల్లించడానికి ఉపయోగించడం జరుగుతుంది.

4. రుణ నిరాకరణ :
వడ్డీనికాని, అసలు కాని లేదా రెండూ కలిపి చెల్లించడానికి నిరాకరించడం. ఏ ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని అనుసరించదు. ప్రభుత్వ పరపతి దెబ్బతినే ప్రమాదం ఉండటం వల్ల, సాధారణంగా ఈ పద్ధతిని అనుసరించదు.

5. మూలధనంపై పన్ను :
ఈ పద్ధతిలో ప్రజల వద్ద ఉన్న మూలధనంపై ఒకసారి పన్ను విధిస్తారు. అందువల్ల ఇది ఉత్తమమైనదిగా డాల్టన్ భావించాడు.

6. మిగులు వ్యాపార చెల్లింపుల శేషం :
మిగులు వ్యాపార చెల్లింపుల శేషం ఏర్పడగలిగితే వాటిలో కొంతవరకు విదేశీ రుణాల నుంచి విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది.

ప్రశ్న 5.
భారతదేశంలో కేంద్ర – రాష్ట్ర ఆర్థిక సంబంధాలను విశ్లేషించండి.
జవాబు.
కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆర్థిక సంబంధాలు భారత రాజ్యాంగంలో పేర్కొనబడ్డాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ రాజ్యాంగంలో వివరణాత్మకంగా రూపొందించబడింది. పన్నులను ఏ విధంగా విధించాలి, పన్నుల రాబడిని కేంద్ర రాష్ట్రాల మధ్య ఏ విధంగా పంపిణీ చేయాలనే విషయం రాజ్యాంగంలో తెలపబడింది.

అంటే పన్నును విధించిన ప్రభుత్వమే పన్ను రాబడిని పొందాలనే నియమం లేదు. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం కొన్ని విధాలైన పన్నులను విధించి, వాటి రాబడిని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేస్తుంది.

రాజ్యాంగం ప్రకారం పన్ను విధింపుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక అధికారాలను కలిగి ఉన్నాయి. కేంద్ర జాబితా (union list) లోని అంశాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పన్నులను విధించగా, రాష్ట్ర జాబితా (state list)లోని అంశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను విధిస్తాయి.

1. పన్ను విధింపుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అధికారాలు :
కింద పేర్కొన్న అంశాలపై పన్ను విధింపుపై కేంద్ర ప్రభుత్వానికి అధికారాలుంటాయి. అవి :

  • కస్టమ్స్ పన్ను
  • కార్పొరేషన్ పన్ను
  • మూలధన సంపాదన
  • ఆదాయ పన్ను
  • రైల్వే ఛార్జీలు మొదలైనవి.

2. పన్ను విధింపుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు :
కింద పేర్కొన్న అంశాలపై పన్ను విధింపుపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలుంటాయి. అవి :

  • భూమి శిస్తు
  • స్టాంప్ డ్యూటీ
  • ఎస్టేట్ డ్యూటీ
  • వ్యవసాయ ఆదాయం
  • ఎంట్రీ పన్ను
  • అమ్మకపు పన్ను
  • వాహనాలు మరియు విలాసాలపై పన్ను మొదలైనవి.

కేంద్ర, రాష్ట్ర జాబితాలలో పేర్కొనని ఇతర అంశాలపై పన్నును విధించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంది. పైన పేర్కొన్న కేంద్ర, రాష్ట్ర జాబితాల్లోని అంశాలే కాకుండా కింద తెలిపిన మూడు అంశాలపై పన్ను విధింపు అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది.

a) పన్నులను కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. కాని వాటి రాబడిని రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసుకొంటాయి.
ఉదా : బిల్లుల మారకంపై స్టాంపు డ్యూటీ, ఔషధాల తయారీపై ఎక్సైజ్ పన్ను.
b) కేంద్ర ప్రభుత్వం పన్నులను విధించి రాబడిని వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు పంచుతుంది. వ్యవసాయ భూమిని మినహాయించి ఎస్టేట్ డ్యూటీ, రైల్వే చార్జీలపై పన్ను, వార్తాపత్రికల అమ్మకాలు, అడ్వర్టైజ్మెంటు పై పన్నులు ఈ కోవకు సంబంధించినవి.
c) కేంద్ర ప్రభుత్వం పన్నులను విధించి, వసూలు చేసిన రాబడిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకొనేవి. ఆర్టికల్ 270 ప్రకారం వ్యవసాయేతర ఆదాయంపై పన్ను, ఎక్సైజ్ పన్నులు ఈ కోవలోకి వస్తాయి.

3. ఇతర అధికారాలు :

  1. 73, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలకు వనరుల కల్పన కోసం సమీకృత నిధి (consolidated fund)ని ఏర్పాటు చేయాలి.
  2. 360వ ఆర్టికల్ ప్రకారం, ఆర్థిక అత్యయిక పరిస్థితి ఉంటే రాష్ట్రపతి వివిధ రాష్ట్రాలకు ఆర్థిక సంబంధిత నిర్దేశాలివ్వవచ్చు.

ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు a) కేంద్ర రుణాలు, b) గ్రాంట్స్ కూడా సమకూరుస్తాయి. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వానికి అవసరానికి మించిన ద్రవ్యం అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే వివిధ రాష్ట్రాల కలయికలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్రను పోషిస్తుంది. కాబట్టి సహజంగా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో రాబడి మార్గాలుంటాయి.

అంతేకాక రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి భద్రతలు, సంక్షేమ పథకాల అమలు, విద్య, వైద్య సౌకర్యాలపై వ్యయాలు మొదలగు వ్యయాల దృష్ట్యా వాటి రాబడులను వ్యయాలు మించుతాయి. అందుకే ఇవి కేంద్రంపై ఆధారపడతాయి.

ఇలాంటి పరిస్థితి నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 275 ప్రకారం గ్రాంట్లను ఇస్తుంది. గిరిజనుల సంక్షేమ, ప్రకృతి వైపరీత్యాలైన వరదలు, క్షామం లాంటి వాటికి గ్రాంటులు ఉపకరిస్తాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 6.
ఫెడరల్ విత్తంపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండే ఆర్థిక సంబంధాలను తెలిపేదే ఫెడరల్ విత్తం. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ వివరాలు ఉంటాయి.

1. ఫెడరల్ విత్త వ్యవస్థ లక్షణాలు : (Characteristics of Federal Finance)
ఫెడరల్ విత్త వ్యవస్థకు సంబంధించిన ప్రధాన లక్షణాలు కింది విధంగా ఉంటాయి :

  1. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ రాజ్యాంగంలో స్పష్టంగా తెలుపబడుతుంది. వీటి అధికారాలు, చట్ట సంబంధమైన ప్రాంతం (jurisdiction) రాజ్యాంగంలో పేర్కొనబడుతుంది.
  2. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్లను ఇస్తుంది.
  3. ఈ వ్యవస్థలో ప్రభుత్వాలకు స్వయంగా ప్రతిపత్తి ఉన్నా అవి కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషీలో పనిచేయాలి.
  4. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాదాలేర్పడితే వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో ఏర్పాటు చేయబడతాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి ప్రాంతాల (భౌగోళిక వైశాల్యం) దృష్ట్యా స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. అయితే వీటి విధులు, అధికారాలు రాజ్యాంగంలో పొందుపరచబడతాయి. వాటి ఆధికారాలు, విధులననుసరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ మార్గాలు ద్వారా ఆర్థిక వనరులకు సమీకరించుకొంటాయి. ఫెడరల్ వ్యవస్థ విజయవంతమవడానికి రెండు ముఖ్య నిబంధనలు పాటించాలి.

  1. ప్రతి ప్రభుత్వం స్వతంత్రంగా రాబడి వనరులు కలిగి ఉండటం
  2. ప్రతి ప్రభుత్వం దాని అవసరాలను తీర్చుకోవడానికి సరిపోయినంత రాబడిని కలిగి ఉండటం.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 7.
బడ్జెట్ భావనను, భాగాలను, రకాలను విశదీకరించండి.
జవాబు.
ప్రభుత్వ ఆదాయ – వ్యయాల పట్టికనే ‘బడ్జెట్’గా పేర్కొనవచ్చు. దీన్ని ప్రభుత్వం రాబోయే ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ – మార్చి) రాబడి అంచనాలు మరియు చేపట్టబోయే వివిధ ఆర్థిక, సంక్షేమ కార్యక్రమాలపై వెచ్చించబోయే వ్యయాల వివరాలతో శాసనసభ ఆమోదానికి ఆర్థిక మంత్రి ద్వారా సమర్పిస్తుంది.

శాసనసభ ఆమోద ముద్ర లేకుండా సాధారణంగా ప్రభుత్వం వివిధ పథకాలపై వ్యయం చేయడానికి అవకాశం లేదు. పన్నుల ప్రతిపాదనలు, వివిధ కార్యక్రమాల అమలు ప్రభుత్వం తలపెట్టిన వ్యయాల కేటాయింపు, సంక్షేమ పథకాల వ్యయ కేటాయింపుల కోసం ప్రభుత్వం బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలి.

కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలు ‘పూర్తి’ బడ్జెట్ను సమర్పించే వీలు లేనప్పుడు ‘ఓట్ ఆన్ అకౌంట్’ బడ్జెట్ను తాత్కాలికంగా కొన్ని నెలల కోసం సమర్పిస్తాయి.
ఉద్దేశాలు : పన్ను ప్రతిపాదనలు, వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు వనరుల కేటాయింపు గురించి చట్టసభ ఆమోదం పొందుట బడ్జెట్ ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం తన విధానాలను, కార్యక్రమాలను వివరించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది.

బడ్జెట్ అంచనాలు :
బడ్జెట్లో ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనాలు ఉంటాయి. అట్లాగే బడ్జెట్లో గత సంవత్సరంలో వివిధ అంశాలపై జరిగిన వాస్తవిక వ్యయ వివరాలు (actual expenditure) ప్రస్తుత సంవత్సరపు అంచనాలతోబాటు సవరించబడిన అంచనాలు ఉంటాయి.

బడ్జెట్ నిర్మాణం దానిలోని అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి వీలుగా పట్టిక (ఈ సమాధానం చివర పొందుపరచబడింది) లో కేంద్ర ప్రభుత్వ 2017-18 వార్షిక బడ్జెట్ చూపబడింది.

బడ్జెట్ లోని అంశాలు (Components of the Budget) :
బడ్జెట్లో రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి లభించబోయే ఆదాయ అంచనా వివరాలతోపాటు చేయదలచిన వ్యయ వివరాలు పొందుపరచడం జరుగుతుంది. భారత ప్రభుత్వ బడ్జెట్లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి.

1. బడ్జెట్ రాబడులు :
ఇందులో (a) రెవిన్యూ రాబడులు రాబడులు – రుణాల వసూళ్ళు, ఇతర రాబడులు, రుణాలు, అప్పులు ఉంటాయి.

2. బడ్జెట్ వ్యయాలు :
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ బడ్జెట్ వ్యయాన్ని రెండు రకాలుగా విభజించడం జరిగింది. అవి : ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం. కాని కేంద్ర ప్రభుత్వం 2017 18 యూనియన్ బడ్జెట్ ద్వారా ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం భావనలను తొలగించి, వాటిస్థానంలో రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయంను ప్రవేశపెట్టింది.

పైన పేర్కొన్న రాబడుల, వ్యయాల సమగ్ర అవగాహన కోసం భారతదేశంలో ఆచరణలో ఉన్న బడ్జెట్ నిర్మాణం, బడ్జెట్ లోని అంశాలు పట్టిక (ఈ సమాధానం చివర పొందుపరచబడింది. )లో చూడండి.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

బడ్జెట్ రకాలు (Types of Budget) :
రాబడి, వ్యయాల మధ్య తేడాను అనుసరించి బడ్జెట్ మూడు రకాలని చెప్పవచ్చు.

1. మిగులు బడ్జెట్ (Surplus Budget) :
మొత్తం వ్యయాల (E) కంటే మొత్తం రాబడులు (R) ఎక్కువగా ఉన్నట్లయితే ‘మిగులు బడ్జెట్ ‘గా పేర్కొంటారు. (R > E).

2. లోటు బడ్జెట్ (Deficit Budget) :
మొత్తం రాబడుల కంటే మొత్తం వ్యయాలు ఎక్కువగా ఉన్నట్లయితే ‘లోటు బడ్జెట్’గా పేర్కొంటారు. (R < E).

3. సంతులిత బడ్జెట్ (Balanced Budget) :
మొత్తం రాబడులు, మొత్తం వ్యయాలు సమానంగా ఉంటాయి. (R = E).

బడ్జెట్ ద్రవ్యలోటు (Budget Deficit) :
సాధారణంగా బడ్జెట్లో మొత్తం రాబడులను మొత్తం వ్యయాలు అధిగమిస్తే ‘బడ్జెట్ లోటు’ ఏర్పడిందని అంటారు. సాంకేతికంగా బడ్జెట్ లోటును నాలుగు రకాలుగా పేర్కొనవచ్చు.

1. రెవెన్యూ లోటు :
రెవెన్యూ ఖాతాలో రెవెన్యూ రాబడిని రెవెన్యూ వ్యయం అధిగమించడాన్ని రెవెన్యూ లోటు (revenue deficit) అంటారు.
రెవెన్యూ లోటు = రెవెన్యూ రాబడులు – రెవెన్యూ వ్యయాలు.

2. బడ్జెట్ లోటు :
మొత్తం రాబడుల కంటే మొత్తం వ్యయాలు ఎక్కువ ఉన్నట్లయితే బడ్జెట్ లోటు (budget deficit) ఏర్పడుతుంది. ”
బడ్జెట్ లోటు = మొత్తం రాబడులు మొత్తం వ్యయాలు.

3. కోశపరమైన లోటు :
మొత్తం రాబడి మరియు మొత్తం వ్యయాల తేడాకు మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు కలిపినట్లయితే కోశపరమైన లోటు (fiscal deficit) తెలుస్తుంది.
కోశపరమైన లోటు = (మొత్తం రాబడులు మొత్తం వ్యయాలు) + మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు లేదా, కోశపరమైన లోటు = బడ్జెట్ లోటు + మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు.

4. ప్రాథమిక లోటు :
ఇందుకోసం కోశపరమైన లోటు నుంచి వడ్డీ చెల్లింపులు తీసేయాలి. -ప్రాథమిక లోటు = కోశపరమైన లోటు – వడ్డీ చెల్లిపులు.

వివిధ రకాలైన ఆర్థికాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వ్యయాలు క్రమంగా పెరుగుతున్నందున ఆధునిక ప్రభుత్వాలు లోటు బడ్జెట్లను ప్రతిపాదిస్తున్నాయి. అయితే ఎక్కువ మోతాదులో లోటు ముఖ్యంగా తీవ్ర కోశ లోటు ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల పరిస్థితులను ఏర్పరుస్తుంది.

భారత ప్రభుత్వ 2017 – 18 బడ్జెట్ ప్రతిపాదనల వివరాలు పట్టిక – 8.4లో పొందుపరచబడినవి.

అందులోని లెక్కల వివరాల ప్రకారం : (అన్ని విలువలు రూపాయలు కోట్లలో)
1. రెవెన్యూ లోటు = రెవెన్యూ రాబడి – రెవెన్యూ వ్యయం
రూ. 321163 = రూ.1515771 – రూ.1836934
2. బడ్జెట్ లోటు = మొత్తం రాబడులు – మొత్తం వ్యయాలు
(శూన్యం) = రూ. 2146735 – రూ.2146735
3. కోశపరమైన లోటు = బడ్జెట్ లోటు + మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు.
రూ.546532 = 0 + రూ.546532
4. ప్రాథమిక లోటు కోశపరమైన లోటు – వడ్డీ చెల్లింపులు
రూ.23,454 = రూ.546532 – రూ.523078.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
‘సప్లయి తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది’ అను జె.బి. సే వ్యాఖ్యను వివరించండి.
జవాబు.
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ‘సే’ మార్కెట్ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. మార్కెట్ సూత్రాన్ని జె.బి. సే ప్రతిపాదించాడు. అతని అభిప్రాయం ప్రకారం, “సప్లయి తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది”.

S = D లేదా సప్లై ఎప్పుడు డిమాండ్కు సమానంగా ఉంటుందని ఈ సూత్రాన్ని సాధారణంగా వివరిస్తారు.

ఆర్థికవ్యవస్థలో ఎప్పుడు అదనపు ఉత్పత్తి ఏర్పడినా, ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలు భాటకం, వేతనం, వడ్డీ లాభం ప్రకారం రూపంలో ఆదాయాలను ఆర్జిస్తాయి. ఆ విధంగా పెరిగిన ఆదాయం మొత్తం అదుపులో ఉంచడానికి అదనపు ఉత్పత్తి కారకాల విలువకు సమానంగా ఉంటుంది.

ఆ ఆదాయం అదనపు ఉత్పత్తి అమ్మకానికి అవసరమైన అదనపు డిమాండ్ను సృష్టిస్తుంది. మొత్తం ఆదాయం వస్తువుల కొనుగోలు మీద వ్యయం చేయబడుతుందని భావించడమైంది. అలాంటి వ్యయం కొంతవరకు వినియోగ వస్తువుల మీద కొంతవరకు మూలధన వస్తువుల మీద వ్యయం చేయబడుతుంది.

ముఖ్యాంశాలు : ‘సే’ మార్కెట్ సూత్రంలోని ముఖ్యాంశాలను క్రింది విధంగా చెప్పవచ్చు.

  1. సాధారణ అత్యుత్పత్తి, సాధారణ నిరుద్యోగం ఉండవు.
  2. ప్రభుత్వ జోక్యం అవసరం లేదు.
  3. ఆదాయం మొత్తం ఖర్చు చేయబడుతుంది. ఒకవేళ కొంత పొదుపు చేసినప్పటికీ ఆ పొదుపు మూలధన వస్తువులపై వ్యయం చేయటం జరుగుతుంది. అంటే పొదుపు, పెట్టుబడి సమానం.
  4. ఆర్థిక వ్యవస్థలో ఉపయోగంలో లేని వనరులు ఉన్నంతవరకు ఉత్పత్తి, ఉద్యోగితలను పెంచటం సాధ్యం అవుతుంది.
  5. వస్తువులు, వస్తువులతో వినిమయం చేయటం జరుగుతుంది. ఆ విధమైన వస్తు వినిమయానికి ద్రవ్యం ఉపయోగపడుతుంది.
  6. శ్రామిక మార్కెట్లో సరళ వేతన రేటువల్ల సమతౌల్యం ఏర్పడుతుంది.
  7. సరళ వడ్డీరేటు ద్వారా పొదుపు, పెట్టుబడి సమతౌల్యం చేరుకుంటాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 2.
సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంత ప్రమేయాలను, ప్రధాన అంశాలను పేర్కొనండి.
జవాబు.
సాంప్రదాయ అర్థశాస్త్రం అనే పదాన్ని మొదట కార్ల్ మార్క్స్ ఉపయోగించారు. ఆడమస్మిత్, డేవిడ్ రికార్డో, రాబర్ట్ మాల్టస్, జె.ఎస్. మిల్ మొదలైనవారి సిద్ధాంతాలను సాంప్రదాయ అర్థశాస్త్రంగా పేర్కొన్నారు.

ప్రమేయాలు :

  1. స్వేచ్ఛాపూరిత పెట్టుబడి ద్వారా ఆర్థిక కార్యకలాపాలలో మార్కెట్ శక్తులకు పూర్తి స్వేచ్ఛ.
  2. పరిపూర్ణ పోటీ పరిస్థితులు.
  3. ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యం ఉండదు.
  4. దీర్ఘకాలిక విశ్లేషణ.
  5. సంపూర్ణ ఉద్యోగిత.
  6. పొదుపులన్నీ నేరుగా పెట్టుబడిగా మారడం S = I, వడ్డీరేటు ద్వారా.
  7. వడ్డీ సరళత్వం.
  8. వేతనాల సరళత్వం.
  9. అపరిమిత మార్కెట్ల పరిధి.
  10. ద్రవ్యం వినిమయ మాధ్యమం అనే విధిని మాత్రమే నిర్వర్తిస్తుంది. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో ద్రవ్యం తటస్థంగా వ్యవహరిస్తుంది.

11. స్వయంచాలక సర్దుబాటు :
ఆర్థిక వ్యవస్థలో ఉండే స్వయంచాలక సర్దుబాటు మూలంగా మొత్తం సప్లై, మొత్తం డిమాండ్ సమానమౌతాయి.

క్రింద పేర్నొన్న మూడు ముఖ్యమైన భావనల సహాయంతో సంప్రదాయ ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతాన్ని వివరించవచ్చు.

  • వస్తువు మార్కెట్ సమతౌల్యం.
  • ద్రవ్య మార్కెట్ సమతౌల్యం.
  • శ్రామికుల మార్కెట్ సమతౌల్యం.

పైన పేర్కొన్న వాటిలో మొదటి రెండు భావనలను జె.బి. సే ప్రతిపాదించగా మూడవ బావనను ఎ.సి.పిగూ అభివృద్ధి చేశాడు.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 3.
సమిష్టి సప్లయ్ ధర, సమిష్టి డిమాండ్ ధర భావనలను విభేదించండి.
జవాబు.
ఆర్థిక వ్యవస్థలో మొత్తం వస్తురాశికి ఉండే డిమాండ్ను సమిష్టి డిమాండ్ తెలియజేస్తుంది. వివిధ ఉత్పత్తులు రాశుల వద్ద సమాజంలో ప్రజలు ఎంత మొత్తంలో వ్యయం చేయటానికి సిద్ధపడతారో దానిని సమిష్టి డిమాండ్ పట్టిక తెలియజేస్తుంది. వస్తు సేవలపై సమాజం ఖర్చు చేసిన ఆదాయం ఉత్పాదక సంస్థలకు ఆదాయం అవుతుంది.

నిర్ణీత సంఖ్యలో శ్రామికులను నియమించి నిర్ణీత స్థాయిలో ఉత్పత్తి కొనసాగించి మార్కెట్లో విక్రయించగా వాస్తవంగా తమకు ఆదాయం వస్తుందని ఉద్యమదారులు ఆశించే ఆదాయాన్ని సమిష్టి డిమాండ్ ధర అంటారు. వివిధ ఉద్యోగితా స్థాయిలకు ఆ స్థాయిల వద్ద ఉత్పాదక సంస్థలు వాస్తవంగా పొందగలమని ఆశించే ఆదాయ ప్రవాహానికి మధ్య ఉండే సంబంధాన్ని సమిష్టి డిమాండ్ ధర పట్టిక తెలియజేస్తుంది.

సమిష్టి డిమాండ్ పట్టిక:

ఉద్యోగితా స్థాయి (వేలల్లో) సమిష్టి డిమాండ్ ధర (లక్షల రూపాయిలలో)
20 200
30 250
40 300
50 350
60 400

పై పట్టికననుసరించి సమిష్టి డిమాండ్కు, ఉద్యోగితా స్థాయికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుందని తెలుసుకోవచ్చును. ఉద్యోగితా స్థాయి పెరిగినప్పటికి సమిష్టి డిమాండ్ కూడా పెరుగుతుంది.

ఆర్థిక వ్యవస్థలోని మొత్తం వస్తురాశి సప్లైని తెలియజేస్తుంది. సమిష్టి సప్లై పట్టిక వివిధ రకాల ధరల వద్ద ఎంత వస్తురాశి ఉత్పత్తి అవుతుందో తెలియజేస్తుంది. ఉత్పత్తి పెరిగిన కొద్దీ ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి వ్యయానికి సమానమైన ధరను ఉత్పాదక సంస్థలు పొంది తీరవలెను.

వివిధ ఉత్పత్తి రాశులకు ఉత్పాదక సంస్థలు పొంది తీరవలసిన కనీస ఆదాయాన్ని సమిష్టి సప్లై ధర అంటారు. వివిధ ఉద్యోగితా స్థాయిలకు ఆ ఉద్యోగితా స్థాయిల వద్ద ఉద్యమదారులు పొందాలని ఆశించే కనీస ఆదాయాలకు ఉన్న సంబంధాన్ని సమిష్టి సప్లై ధర పట్టిక తెలియజేస్తుంది. సమిష్టి సప్లై పట్టికని ఈ క్రింద పరిశీలింపవచ్చును.

సమిష్టి సప్లై పట్టిక:

ఉద్యోగితా స్థాయి (వేలల్లో) సమిష్టి డిమాండ్ ధర (లక్షల రూపాయిలలో)
20 200
30 250
40 300
50 350
60 400

పై పట్టికననుసరించి సమిష్టి సప్లై ధరకు, ఉద్యోగితా స్థాయికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని తెలుస్తుంది. ఉద్యోగితా స్థాయి సమిష్టి సప్లై కూడా పెరుగుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 4.
సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతంపై విమర్శలను వివరించండి.
జవాబు.
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం జె.బి. సే మార్కెట్ సూత్రంపై ఆధారపడింది. జె.బి. సే అనే ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “సప్లై దానికి తగిన డిమాండ్ను తానే సృష్టించుకొంటుంది”. ఉత్పత్తి విలువకు సరిపడ ఆదాయం ఏర్పడును. కనుక ఉత్పత్తి అంతటికీ డిమాండ్ ఏర్పడుతుంది. అందువల్ల అత్యుత్పత్తి ఏర్పడక సప్లై అంతటికీ డిమాండ్ ఏర్పడుతుంది.

సాంప్రదాయ సిద్ధాంతం ప్రకారం సప్లై పెరిగినంతమేరకు డిమాండ్ కూడా పెరుగుతుంది. అందువల్ల మార్కెట్ విస్తరణకు పరిమితి ఉండదు. ఈ సిద్ధాంతం ప్రకారం సార్వత్రిక అత్యుత్పత్తి ఉండదు. కనుక సార్వత్రిక నిరుద్యోగిత కూడా ఉండదు. వేతనాల రేటులో మార్పులు సప్లై, డిమాండ్లను సమానం చేస్తుంది. సాంప్రదాయ సిద్ధాంతం ప్రకారం వేతనాల తగ్గింపు వల్ల ఉద్యోగితాస్థాయి పెరుగుతుంది.

విమర్శలు : కీన్స్ అను ఆర్థిక శాస్త్రవేత్త సాంప్రదాయ సిద్ధాంతాన్ని ఈ క్రింది విధంగా విమర్శించాడు.

1. సప్లై దానికి తగిన డిమాండ్ను సృష్టించదు :
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ప్రకారము పొదుపు, పెట్టుబడి సమానంగా ఉండుట వలన సప్లయ్ దానికి తగిన డిమాండ్ను సృష్టించును, కాని వాస్తవానికి పొదుపు, పెట్టుబడులు సమానంగా ఉండవు. అందువలన సప్లై దానికి తగిన డిమాండ్ను సృష్టించదు.

2. వేతనాల తగ్గుదల ఉండదు :
సాంప్రదాయ ఉత్పత్తి ఉద్యోగితా సిద్ధాంతం ప్రకారం సప్లై కన్నా డిమాండ్ తక్కువైనపుడు వేతనాలు, ధరలు తగ్గును. కానీ వాస్తవానికి కార్మిక సంఘాలు వేతనాల తగ్గుదలను ప్రతిఘటిస్తాయి.

3. పరిపూర్ణ పోటీ ప్రమేయం వాస్తవం కాదు :
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతంలో పరిపూర్ణ పోటీ మార్కెట్ ఉండుననే ప్రమేయం తీసుకొనడమైనది. కాని వాస్తవానికి పరిపూర్ణ పోటీ ఎక్కడా ఉండదు.

4. స్వల్ప కాలానికి అన్వయించబడదు:
దీర్ఘకాలంలో సాంప్రదాయక ఆర్థికవేత్తలు చెప్పిన ప్రకారము సప్లై, డిమాండ్లు సమానము కావచ్చు. కాని స్వల్పకాలంలో సప్లై, డిమాండ్లు సమానము కావు. అందువలన సాంప్రదాయ ఉద్యోగితా సిద్దాంతము స్వల్పకాలానికి అన్వయించబడదు.

5. ఉత్పత్తి, వినియోగం సమానంగా ఉండవు :
సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ప్రకారం ఉత్పత్తి, ఆదాయం, వినియోగం సమానంగా ఉంటాయి. కాని ధనవంతుల విషయంలో వినియోగం కంటే ఆదాయం ఎక్కువగా ఉండును. పేదవారి విషయంలో ఆదాయం తక్కువగా ఉండును. అందువలన ఉత్పత్తి, వినియోగము సమానంగా ఉండవు.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 5.
‘సార్థక డిమాండ్’ భావనను వివరించండి.
జవాబు.
కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతానికి డిమాండ్ భావన ఆయువు పట్టు. సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై సమానంగా ఉండే స్థితిలో సార్థక డిమాండ్ నిర్ణయమౌతుంది. వివిధ ఉద్యోగితా స్థాయిలలో సమిష్టి డిమాండ్ వివిధ రకాలుగా ఉంటుంది.

ఏ ఉద్యోగితా స్థాయిలో సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లైతో సమానమౌతుందో అది ఆర్థిక వ్యవస్థ సమతౌల్యాన్ని సూచిస్తుంది. కానీ అది స్వల్పకాల సమతౌల్యం. అది సార్థక డిమాండ్ని సూచిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో సమిష్టి సప్లై సమిష్టి డిమాండ్కు అనుగుణంగా మారుతుంది.

సార్థక డిమాండ్ :
సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై రేఖలు ఒకదానికొకటి ఖండించుకున్న బిందువు సార్థక డిమాండ్ను సూచిస్తుంది. ఈ బిందువు వద్ద సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధరకు సమానమవటం వల్ల ఆ డిమాండ్ సార్థక డిమాండ్ అవుతుంది.

సమతౌల్య స్థాయి వద్ద ఉత్పత్తైన వస్తురాశిని కొనడానికైన మొత్తం వ్యయం సార్థకమైన డిమాండ్ అవుతుంది. సార్థకమైన డిమాండ్ ఉత్పత్తైన వస్తురాశి విలువకు సమానం. వస్తురాశి విలువ జాతీయాదాయానికి సమానం. ఆదాయం మొత్తం వ్యయానికి సమానమౌతుంది. దీనిని ఈ క్రింది విధంగా చెప్పవచ్చు.

సార్థకమైన డిమాండ్ = జాతీయ ఆదాయం వినియోగ వ్యయం + పెట్టుబడి వ్యయం.
ఈ విధంగా సార్థకమైన డిమాండ్ వినియోగ వ్యయం, పెట్టుబడికి సమానం. ఆదాయము మొత్తం వ్యయానికి సమానం.
Y = C + I
విదేశీ వ్యాపారం ఉన్న ఆర్థిక వ్యవస్థలో నికర ఎగుమతులు (X – M)కు సమిష్టి డిమాండ్లో చేరి ఉంటుంది.
Y = C + I + G + (X – M)
Y = జాతీయోత్పత్తి
C = వినియోగ వ్యయం
I = పెట్టుబడి
G = ప్రభుత్వ వ్యయం
X = ఎగుమతి విలువ
M = దిగుమతి విలువ
సార్థక డిమాండు ఈ క్రింది పట్టిక పటముల సహాయంతో వివరించవచ్చు.

సార్థక డిమాండ్ పట్టిక:

ఉద్యోగితా స్థాయి (వేలల్లో) సమిష్టి డిమాండ్ ధర (లక్షల రూపాయిలలో) సమిష్టి సప్లై ధర (లక్షలలో)
20 200 175
30 250 225
40 300 300
50 350 325
60 400 425

 

TS Inter 1st Year Economics Study Material 8th Lesson ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం 4

పై పటములో X అక్షంపై ఉద్యోగిత, Y అక్షంపై సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధర చూపాం. AS సమిష్టి సప్లై రేఖ, AD సమిష్టి డిమాండ్ రేఖ. ఇది ‘E’ బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. కనుక ‘E’ బిందువు సార్థక డిమాండున్ను తెలియజేయును.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 6.
ప్రభుత్వ రాబడి మార్గాలేవి ?
జవాబు.
ఆధునిక ప్రభుత్వాలు అనేక విధులను నిర్వహించడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రభుత్వ వ్యయం క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సేకరిస్తుంది.

పన్నులు, ఫీజులు, ప్రత్యేక విధింపులు, గ్రాంట్లు, వాణిజ్య ఆదాయాలు, రుణ సేకరణ, కరెన్సీనోట్ల ముద్రణ మొదలైన మార్గాల ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. వాటిలో పన్నులు ప్రధానమైనవి.

1. పన్నులు : వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వానికి నిర్బంధంగా చెల్లించేవి ‘పన్నులు’ ఇవి రెండు రకాలు.

  • ప్రత్యక్ష పన్నులు : వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేటు పన్ను.
  • పరోక్ష పన్నులు : వస్తువు, సేవలపై విధించే పన్నులు, ఎక్సైజ్ డ్యూటీ.

ప్రశ్న 7.
ప్రభుత్వ వ్యయంలోని వివిధ అంశాలను పేర్కొనండి.
జవాబు.
ప్రభుత్వ విత్తంలోని ముఖ్యమైన భాగాలలో ప్రభుత్వ వ్యయం ఒకటి. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు నిరంతరం పెరుగుతూ ఉండటంతో అన్ని దేశాలలోను ప్రభుత్వ వ్యయం పెరిగింది. ప్రభుత్వ వ్యయ పరిమాణం ఆయా ప్రభుత్వాల రాజకీయ ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ క్రింది అంశాలపై ఖర్చు చేస్తుంది.

1. దేశ రక్షణ :
అంతర్గత, బహిర్గత ఒడిదుడుకుల నుండి దేశాన్ని రక్షించుకోవడానికి జాతీయాదాయంలో కొంత భాగాన్ని దేశ రక్షణకై ఖర్చు చేయవలసి ఉంటుంది.

2. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ :
ప్రజా శ్రేయస్సు పెంపొందే విషయంలో ప్రభుత్వ రంగంలో కొన్ని వస్తూత్పత్తి సంస్థలను ప్రారంభించి నిర్వహించాల్సి వస్తోంది. ప్రభుత్వం విస్తరించిన కొద్దీ వ్యయం పెరుగుతుంది.

3. ప్రజాస్వామ్య సంస్థలు :
పార్లమెంటు, అసెంబ్లీ మొదలైన ప్రజాస్వామ్య సంస్థల పట్ల ప్రభుత్వానికి నిర్వహణ వ్యయం పెరుగుతుంది. భూములు, భవనాలు కొనుగోలు చేస్తుంది.

4. పాలనా వ్యయం :
ప్రభుత్వ కార్యకలాపాలు పెరుగుతున్నప్పుడు వాటిని నిర్వహించవలసిన సిబ్బందిని పెంచాల్సి ఉంటుంది.

5. వృద్ధాప్యపు భృతి, నిరుద్యోగ భృతి :
వృద్ధాప్యపు భృతి, నిరుద్యోగ భృతి వృద్ధాప్యపు భృతి, నిరుద్యోగ భృతి మొదలైన బదిలీ చెల్లింపులను సాంఘిక భద్రతల కల్పన దృష్ట్యా చెల్లించవలసి ఉంటుంది.

6. వడ్డీ చెల్లింపులు :
ప్రభుత్వ స్వదేశీ, విదేశీ ఋణాలపై వడ్డీలు చెల్లించాలి.

7. ప్రజోపయోగ కార్యక్రమాలు :
ప్రజోపయోగ కార్యకలాపాల కోసం ఆధునిక ప్రభుత్వాలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి. త్రాగు నీరు, రవాణా మొదలైన వాటిపై ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.

8. అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి :
ఆర్థికాభివృద్ధిని సాధించటానికి అవసరమైన అవస్థాపనా సౌకర్యాలను ప్రభుత్వం అభివృద్ధి పరచవలసి ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 8.
ప్రభుత్వ ఋణ విమోచన పద్ధతులను పేర్కొనండి.
జవాబు.
ప్రభుత్వం చేసిన రుణాన్ని తిరిగి చెల్లించటాన్ని రుణ విమోచన / విముక్తి అంటారు. ప్రభుత్వాలు రుణ విమోచన కోసం కింది పద్ధతులను అనుసరిస్తారు. అవి :

i) మిగులు బడ్జెట్ (Surplus Budget) :
ప్రభుత్వాలు ప్రభుత్వ వ్యయం కంటే ఆదాయ వనరులు ఎక్కువగా వుండేటట్లు చేసుకొనగలిగితే, పెరిగిన ఆదాయ వనరుల / మిగులు నుంచి రుణాలను తిరిగి చెల్లించడం.

ii) రీఫండింగ్ (Refunding) :
ప్రభుత్వం కొత్తగా బాండులను, సెక్యూరిటీలను జారీచేయడం ద్వారా పరిపక్వమైన రుణాన్ని వాయిదా వేయవచ్చు.

iii) వార్షిక పద్ధతి (Annuities) :
ఈ పద్ధతి ప్రకారం ప్రభుత్వం తాను తీసుకొన్న రుణాన్ని సంవత్సరవారీగా అంటే సంవత్సరానికొకసారి చెల్లిస్తుంది. తీసుకొన్న రుణం మొత్తం చెల్లుబాటు అయ్యేంతవరకు ఇది కొనసాగుతుంది.

iv) రుణ విమోచన నిధి (Sinking Fund) :
ప్రభుత్వం అనుసరించే వివిధ పద్ధతులలో ఇది మంచి పద్ధతి ‘అని చెప్పబడింది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం తన రెవెన్యూ బడ్జెట్ నుంచి కొంత మొత్తాన్ని ఈ నిధికి బదిలీ చేస్తుంది. ఈ నిధిలో జమచేసిన మొత్తంపై వచ్చే వడ్డీని కూడా రుణాలు తిరిగి చెల్లించడానికి ఉపయోగించడం జరుగుతుంది.

v) రుణ పరివర్తనం (Conversion) :
పాత రుణాన్ని చెల్లించడానికి మరలా కొత్త రుణం చేయడం – కానీ ఈ పద్ధతి ద్వారా రుణ విమోచన జరగదు. అయితే ప్రస్తుతం పొందిన రుణంపై చెల్లించే వడ్డీ రేటు కంటే గతంలో పొందిన రుణంపై చెల్లించే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే ఈ రుణం లాభదాయకం.

vi) అదనపు పన్నులు (Additional Taxation) :
కొన్ని సందర్భాల్లో రుణ విమోచన కోసం ప్రభుత్వాలు అదనపు పన్నులను విధించి రాబడితో రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. ఈ విధానంలో కొత్త పన్నులు విధించబడతాయి.

vii) మూలధనంపై పన్ను (Capital Levy) :
ఈ పద్ధతిలో ప్రజల వద్ద ఉన్న మూలధన ఆస్తులపై లేదా ఎస్టేట్ల పై ఒకేసారి పన్ను విధిస్తారు. అందువల్ల ఇది ఉత్తమమైందిగా డాల్టన్ భావించాడు.

viii) మిగులు వర్తక శేషం (Surplus Balance of Trade) :
ఎగుమతుల విలువ, దిగుమతుల విలువ కంటే ఎక్కువగా ఉండి మిగులు వర్తక శేషం ఏర్పడగలిగితే, వాటిలో కొంత వరకు విదేశీ రుణాల నుంచి విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 9.
ఫెడరల్ విత్త లక్షణాలేవి ?
జవాబు.
కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండే ఆర్థిక సంబంధాలను తెలిపేదే ఫెడరల్ విత్తం. ఫెడరల్ విత్త వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల మధ్య ఆర్థిక పంపిణీ వివరాలు ఉంటాయి.

ఫెడరల్ విత్త వ్యవస్థ లక్షణాలు (Characteristics of Federal Finance)
ఫెడరల్ విత్త వ్యవస్థకు సంబంధించిన ప్రధాన లక్షణాలు కింది విధంగా ఉంటాయి :

  1. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ రాజ్యాంగంలో స్పష్టంగా తెలుపబడుతుంది. వీటి అధికారాలు, చట్ట సంబంధమైన ప్రాంతం (jurisdiction) రాజ్యాంగంలో పేర్కొనబడుతుంది.
  2. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్లను ఇస్తుంది.
  3. ఈ వ్యవస్థలో ప్రభుత్వాలకు స్వయంగా ప్రతిపత్తి ఉన్నా అవి కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో పనిచేయాలి.
  4. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాదాలేర్పడితే వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో ఏర్పాటు చేయబడతాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ప్రాంతాల (భౌగోళిక వైశాల్యం) దృష్ట్యా స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. అయితే వీటి విధులు, అధికారాలు రాజ్యాంగంలో పొందపరచబడతాయి. వాటి అధికారాలు విధులనుసరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ మార్గాల ద్వారా ఆర్థిక వనరులను సమీకరించుకొంటాయి.

ఫెడరల్ వ్యవస్థ విజయవంతమవడానికి రెండు ముఖ్య నిబంధనలు పాటించాలి. అవి :

  1. ప్రతి ప్రభుత్వం స్వతంత్రంగా రాబడి వనరులను కలిగి ఉండటం
  2. ప్రతి ప్రభుత్వం దాని అవసరాలను తీర్చుకోవడానికి సరిపోయినంత రాబడిని కలిగి ఉండటం.

ప్రశ్న 10.
ఆర్థిక (విత్త) సంఘం దాని విధులపైన ఒక వ్యాఖ్య వ్రాయండి.
జవాబు.
మన దేశంలో 1951లో ఆర్థిక సంఘం లేదా విత్త సంఘం ఆవిర్భవించింది. రాజ్యాంగంలోని 280వ ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి దీన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీని ఇది చేపడుతుంది.

ఆర్థిక సంఘ సభ్యుల నియామకానికి సంబంధించిన అర్హతలు, పదవీకాలం లాంటి నియమ నిబంధనలు ఆర్థిక సంఘపు 1951 చట్టంలో రూపొందించబడ్డాయి. ఈ చట్టం ప్రకారం ప్రతీ 5 సంవత్సరాలకొకసారి ఈ సంఘ సభ్యులను నియమిస్తారు.

మొదటి ఆర్థిక సంఘం 1952లో తన నివేదికను సమర్పించింది. వివిధ రకాల పన్నుల నుంచి వచ్చే ఆదాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కేటాయింపు విషయంలో రాష్ట్రపతికి ఆర్థిక సంఘం సలహాలనిస్తుంది.

ఆర్థిక సంఘం పనిచేయడం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు భారత ఆర్థిక వ్యవస్థలో చెప్పుకోదగిన స్థూల ఆర్థిక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు 14 ఆర్థిక సంఘాలు వాటి నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాయి.

ఆర్థిక (విత్త) సంఘం విధులు :
ఆర్థిక సంఘం ప్రధాన విధులు కింద పేర్కొన్న విధంగా ఉంటాయి.

  1. పన్నుల ద్వారా సమీకరించిన రాబడిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయడం.
  2. వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేయవలసిన గ్రాంట్ల రూపంలో సహాయానికి సంబంధించిన సిఫారసులు చేయడం.
  3. 73, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం గ్రామ పంచాయితీలకు, మున్సిపాలిటీలకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ‘సమీకృత నిధి’ (consolidated fund) నుంచి పంపిణీ చేసే వనరుల పెంపుదలకు సంబంధించిన అంశాల్లో రాష్ట్రపతికి సలహాలనివ్వడం.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 11.
బడ్జెట్ లోటులను వివరించండి.
జవాబు.
సాధారణంగా మొత్తం రాబడులను మొత్తం వ్యయాలు అధిగమిస్తే ‘బడ్జెట్ లోటు’ ఏర్పడిందని అంటారు. సాంకేతికంగా బడ్జెట్ లోటును నాలుగు రకాలుగా పేర్కొనవచ్చు.

1. బడ్జెట్ రెవెన్యూ లోటు (ద్రవ్య) :
రెవెన్యూ ఖాతాలో రెవెన్యూ రాబడిని రెవెన్యూ వ్యయం అధిగమించడాన్ని బడ్జెట్ రెవెన్యూ లోటు (revenue deficit) అంటారు.
రెవెన్యూ లోటు = రెవెన్యూ రాబడులు – రెవెన్యూ వ్యయాలు.

2. బడ్జెట్ లోటు (ద్రవ్య) :
మొత్తం రాబడుల కంటే మొత్తం వ్యయాలు ఎక్కువ ఉన్నట్లయితే ‘బడ్జెట్ లోటు’ (budget deficit) ఏర్పడుతుంది.
బడ్జెట్ లోటు = మొత్తం రాబడులు – మొత్తం వ్యయాలు.

3. కోశపరమైన లోటు :
మొత్తం రాబడి మరియు మొత్తం వ్యయాల తేడాకు మార్కెట్ రుణాలు మరియు అప్పులు కలిపినట్లయితే కోశపరమైన లోటు (fiscal deficit) తెలుస్తుంది.
కోశపరమైన లోటు = ద్రవ్యలోటు + మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు.
లేదా కోశపరమైన లోటు = (మొత్తం రాబడులు మొత్తం వ్యయాలు) + మార్కెట్ రుణాలు, అప్పులు.

4. ప్రాథమిక లోటు :
ఇందుకోసం కోశపరమైన లోటు నుంచి వడ్డీ చెల్లింపులు తీసేయాలి.
ప్రాథమిక లోటు = కోశపరమైన లోటు – వడ్డీ చెల్లింపులు.

వివిధ రకాలైన ఆర్థిక మరియు సంక్షేమ కార్యక్రమాలపై వ్యయాలు క్రమంగా పెరుగుతున్నందున ఆధునిక ప్రభుత్వాలు అదనపు వనరుల సమీకరణ కోసం లోటు బడ్జెట్లను ప్రతిపాదిస్తున్నాయి. అయితే ఎక్కువ మోతాదులో లోటు బడ్జెట్ ప్రతిపాదనలు తీవ్ర కోశ లోటుకు దారితీసి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
సంప్రదాయక అర్థశాస్త్రం భావనను నీవేవిధంగా వివరిస్తావు ?
జవాబు.
18వ శతాబ్దం చివరి అర్థభాగం నుంచి 20వ శతాబ్దపు ఆరంభం వరకు అభివృద్ధి చేయబడిన ఆర్థిక సిద్ధాంతాలు సంప్రదాయ అర్థశాస్త్ర విశ్లేషణలో ప్రస్ఫుటిస్తాయి. సంప్రదాయవాదులు “స్వేచ్ఛా వ్యాపార” (laissez-faire) భావనను సమర్థించారు.

వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రైవేట్ ఆస్తి, ప్రైవేట్ వ్యాపార స్వేచ్ఛలాంటి వాటిని స్వేచ్ఛా వ్యాపార విధానం బలపరుస్తుంది.
ఉదా : సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై మొదలగునవి. దీనిని అభివృద్ధిపరిచినది J.M. కీన్స్.

ప్రశ్న 2.
ద్రవ్య మార్కెట్ సమతౌల్యం అంటే ఏమిటి ?
జవాబు.

TS Inter 1st Year Economics Study Material 8th Lesson ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం 5

ద్రవ్య, శ్రామిక మార్కెట్ల సమతౌల్యానికి వస్తు మార్కెట్ సమతౌల్యం దారితీస్తుంది. వస్తు మార్కెట్లో ఉత్పత్తి కారకాలు సంపాదించినదంతా ఖర్చు చేయబడుతుందని ప్రమేయం చేయబడింది. అయితే సంపాదించిన మొత్తం ఖర్చు చేయకుండా కొంత పొదుపు (S) చేయవచ్చు.

ఒకవేళ పొదుపు చేసినా దాన్ని వారు మూలధన వస్తువులపై ఖర్చు చేస్తారనేది సంప్రదాయవాదుల వాదన. మూలధన వస్తువులపై వ్యయమే పెట్టుబడి (I), వీరి ప్రకారం పొదుపును, పెట్టుబడికి సమానం (S = I) చేసే ముఖ్య కారకం సరళత్వ వడ్డీ రేటు (i). ఈ పరిస్థితిని పటం ద్వారా వివరించబడింది.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 3.
సే మార్కెట్ సూత్రం అంటే ఏమిటి ?
జవాబు.
సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం ప్రధానంగా జె.బి. సే మార్కెట్ సూత్రంపై ఆధారపడింది. జె.బి. అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం సప్లై తనకు తగిన డిమాండ్ను తానే సృష్టించుకొంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం ఉత్పత్తికి సమానంగా ప్రజలకు ఆదాయం వస్తుంది.

దీనికి సమానంగా ప్రజలకు కొనుగోలు శక్తి ఏర్పడుతుంది. దీని వలన వస్తువులకు సరిపడా డిమాండ్ ఏర్పడుతుంది. ఈ విధంగా ఎవరి ప్రమేయం లేకుండా సప్లయ్ మేరకు డిమాండ్ దానంతట అదే ఏర్పడుతుంది. దీనినే ‘సే’ మార్కెట్ సూత్రం అంటారు.

ప్రశ్న 4.
సంపూర్ణోద్యోగితను నీవేవిధంగా గ్రహిస్తావు ?
జవాబు.
ఇవ్వబడిన వేతనం దగ్గర పనిచేసే శక్తి, ఆసక్తి ఉన్న శ్రామికులందరికి ఉపాధి అవకాశాలు కల్పించగలిగే స్థితిని సంపూర్ణ ఉద్యోగిత అని అంటారు. సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతంలో సంపూర్ణ ఉద్యోగితా భావం ప్రాముఖ్యాన్ని వహించింది.

సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత సమతౌల్యం ఏర్పడుతుంది. కీన్స్ అభిప్రాయం ప్రకారం సమిష్టి డిమాండ్ను పెంచుట ద్వారా సంపూర్ణ ఉద్యోగితా సమతౌల్యం ఏర్పడును.

ప్రశ్న 5.
సమిష్టి డిమాండ్ ఫలం అంటే ఏమిటి ?
జవాబు.
సమిష్టి డిమాండ్ రాగల ఆదాయాన్ని ఊహించి తెలుపుతుంది. వినియోగ వస్తువులు, పెట్టుబడి వస్తువులపై చేసిన మొత్తం వ్యయం సమిష్టి డిమాండ్. ఉత్పత్తి విలువ ప్రజల ఆదాయానికి సమానం. ఉత్పత్తి పెరిగితే ఆదాయం కూడా పెరుగుతుంది. కనుక వస్తువుల డిమాండ్ కూడా పెరుగుతుంది.

వివిధ ఉద్యోగితా స్థాయిల వద్ద చేసిన ఉత్పత్తిని అమ్మినందువల్ల ఉత్పత్తిదారులు రాగలదని ఊహించే ఆదాయాన్ని సమిష్టి డిమాండ్ అని అంటారు. ఆర్థిక వ్యవస్థలో వివిధ ఉద్యోగితా స్థాయిల వద్ద ఏర్పడే సమిష్టి డిమాండ్ ధరను చూపించే పట్టికను సమిష్టి డిమాండ్ ఫలం అంటారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 6.
ఉద్యోగితస్థాయి, సమిష్టి సప్లయ్ ధరకు ఏ విధమైన సంబంధం గలదు ?
జవాబు.
ఆర్థిక వ్యవస్థలో ఒక ఉద్యోగితా స్థాయి వద్ద ఉత్పత్తిదారులు అందరూ చేసిన అన్నీ వస్తువుల ఉత్పత్తిని సమిష్టి సప్లయ్ తెలుపుతుంది. ఉద్యోగితా స్థాయిపైన సమిష్టి సప్లయ్ స్థాయి ఆధారపడుతుంది. ఉద్యమదారులు భూమి, మూలధనం, శ్రమ ఉత్పత్తి కారకాలను ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేస్తారు.

మార్కెట్లో కొనసాగుతున్న ధరల ప్రకారం ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలు చెల్లింపబడతాయి. ఉత్పత్తి కారకాలపై చేసిన వ్యయమే (సాధారణ లాభంతో కలుపుకొని) ఉత్పత్తి వ్యయం.

ఉత్పత్తిదారులు అదే స్థాయిలో వస్తూత్పత్తి చేయాలంటే వస్తూత్పత్తికయ్యే వ్యయం కంటే వస్తువుల అమ్మకం ద్వారా వారు పొందే రాబడి ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువగా ఉండరాదు. ఆర్థిక వ్యవస్థలోని ఉద్యమదారులు మొత్తం ఉత్పత్తికి ధరగా తప్పక పొందాల్సిన ఈ కనిష్ట మొత్తాన్ని సమిష్టి సరఫరా ధర అంటాం.

ప్రశ్న 7.
సార్థక డిమాండ్ అంటే ఏమిటి ?
జవాబు.
సమిష్టి సప్లయికి సమానంగా ఉన్న సమిష్టి డిమాండే సార్థక డిమాండ్. అంటే సమతౌల్యంలోని సమిష్టి డిమాండు.

ప్రశ్న 8.
వేతన – కోత విధానాన్ని నీవెట్లు గ్రహించితివి ?
జవాబు.
సాంప్రదాయవాదుల ప్రకారం స్వల్పకాలంలో నిరుద్యోగిత ఉండవచ్చు. వీరి ప్రకారం, ప్రభుత్వ జోక్యం లేదా ఉద్యోగ సంఘాల చర్యల ఫలితంగా వేతనాలు పెరగడం వలన నిరుద్యోగిత ఏర్పడుతుంది. అంతేకాని డిమాండు తగినంత లేకపోవడం వలనకాదు.

A.C. పిగూ ప్రకారం, ఈ విధమైన నిరుద్యోగిత నివారించి సంపూర్ణ ఉద్యోగితను సాధించాలంటే తన కోత చేయాలని సూచించాడు. వేతన నిధి స్థిరంగా ఉండి వేతనరేటును తగ్గిస్తే, ఉద్యోగిత పెరుగుతుందని నా పేర్కొన్నాడు.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 9.
ప్రభుత్వంను నిర్వచించండి.
జవాబు.
ఇది ప్రభుత్వాలు అంటే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల ఆదాయం, వ్యయాల గురించి వివరిస్తుంది.

ప్రశ్న 10.
పన్ను రాబడి, పన్నేతర రాబడిని విభేదించండి.
జవాబు.
పన్ను రాబడి :
ప్రభుత్వం ప్రజల నుండి పన్నుల రూపంలో పొందిన రాబడి పన్ను రాబడి. రాజ్యాంగంలో కేటాయించబడిన ప్రకారంగా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను వసూలు చేస్తాయి. స్థూలంగా పన్నులను రెండు రకాలుగా విభజించవచ్చును. అవి :

  1. ప్రత్యక్ష పన్నులు
  2.  పరోక్ష పన్నులు.

పన్నేతర రాబడి :
ప్రభుత్వానికి పన్నులు కాకుండా ఇతర మార్గాల ద్వారా లభించే ఆదాయాలను ‘పన్నేతర రాబడులు’ అంటారు.

ప్రశ్న 11.
ప్రభుత్వ వ్యయం అంటే ఏమిటి ?
జవాబు.
ప్రభుత్వ వ్యయ స్వభావం, ఆయా ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది. ఆధునిక ప్రభుత్వాలు రక్షణ, శాంతిభద్రతలపై మాత్రమే కాకుండా అవస్థాపన సౌకర్యాల కల్పన, ప్రజా సంక్షేమం మరియు ప్రజా సేవా కార్యకలాపాల పైన చేసే వ్యయాన్ని ప్రభుత్వ వ్యయం అంటారు.

ప్రభుత్వ కార్యకలాపాలు అధిక రెట్లు పెరగటం వలన, ప్రభుత్వ వ్యయం కూడా అధిక మొత్తంలో పెరుగుతుంది. ప్రభుత్వ వ్యయ పరిమాణం ఆయా ప్రభుత్వాల రాజకీయ, ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 12.
ప్రభుత్వ రుణం అంటే ఏమిటి ?
జవాబు.
వివిధ రకాల కార్యకలాపాలపై పెరుగుతున్న ప్రభుత్వ వ్యయం రాబడిని మించి ఉంటే రుణాల ప్రభుత్వం సమకూర్చుకుంటుంది. ఇందుకోసం ప్రభుత్వాలు స్వదేశంతోబాటు విదేశాల నుంచి కూడా రుణాలను వివిధ మార్గాలలో సేకరిస్తాయి. దీనివల్ల ప్రభత్వ రుణం ఏర్పడుతుంది.

ప్రశ్న 13.
రుణ విమోచన పద్ధతులేవి?
జవాబు.
ప్రభుత్వ రుణభారం నుండి విముక్తి అవ్వడం.

ప్రశ్న 14.
మూలధన లెవి అంటే ఏమిటి ?
జవాబు.
మూలధన ఆస్తులు మరియు ఎస్టేటులపై ఒకేసారి విధించే పన్నును మూలధన లేవి అంటారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 15.
ఫెడరల్ విత్తం అంటే ఏమిటి ?
జవాబు.
కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండే ఆర్థిక సంబంధాలను తెలిపేదే ఫెడరల్ విత్తం. ఫెడరల్ విత్తవ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ వివరాలు ఉంటాయి.
ఫెడరల్ విత్తం లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి.

  1. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్లను ఇస్తుంది.
  2. ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి ఉన్నా అవి కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషీలో పనిచేయాలి.
  3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాదాలేర్పడితే రాజ్యాంగ పరిధిలో పరిష్కరించుకో”.

ప్రశ్న 16.
ఆర్థిక సంఘం విధులను పేర్కొనండి.
జవాబు.
ఆర్థిక సంఘం ప్రధాన విధులు క్రింద పేర్కొన్న విధంగా ఉన్నాయి.

  1. పన్నుల ద్వారా సమీకరించిన నికర రాబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నులలో వాటి సంబంధిత తోడ్పాటులను బట్టి పంపిణీ చేయడం.
  2. వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేయవలసిన గ్రాంట్ల రూపంలో సహాయానికి, గ్రాంట్ల పరిమాణానికి సంబంధించిన సిఫారసులు చేయడం.
  3. గ్రామ పంచాయితీలకు, మున్సిపాలిటీలకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ‘సమీకృత నిధి’ (consolidated fund) నుంచి పంపిణీ చేసే వనరుల పెంపుదలకు సంబంధించిన అంశాల్లో రాష్ట్రపతికి సలహాలనివ్వడం.

ప్రశ్న 17.
బడ్జెట్ అంటే ఏమిటి ?
జవాబు.
ఒక ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు) ప్రభుత్వానికి చెందిన అంచనావేసిన రాబడి, వ్యయాల పట్టిక.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 18.
బడ్జెట్ లోని అంశాలు ఏవి ?
జవాబు.
బడ్జెట్లో రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి లభించబోయే ఆదాయ అంచనా వివరాలతోపాటు చేయదలచిన వ్యయ వివరాలు పొందుపరచడం జరుగుతుంది. భారత ప్రభుత్వ బడ్జెట్లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి.

1. బడ్జెట్ రాబడులు : ఇందులో

  • రెవెన్యూ రాబడులు పన్నులు, పన్నేతర రాబడులు
  • మూలధన రాబడులు రుణాల వసూళ్ళు, ఇతర రాబడులు, రుణాలు, అప్పులు, ఉంటాయి.

2. బడ్జెట్ వ్యయాలు :
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో బడ్జెట్ వ్యయాన్ని రెండు రకాలుగా విభజించడం జరిగింది. అవి : ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం. కాని కేంద్ర ప్రభుత్వం 2017-18 యూనియన్ బడ్జెట్ ద్వారా ప్రణాళికా, ప్రణాళికేతర వ్యయం భావనలను తొలగించి, వాటిస్థానంలో రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయంను ప్రవేశపెట్టింది.

ప్రశ్న 19.
రెవెన్యూ అకౌంట్, మూలధన అకౌంట్ను విభేదించండి.
జవాబు.
బడ్జెట్లో రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి లభించబోయే ఆదాయ అంచనా వివరాలతోపాటు గత ఆర్థిక సంవత్సరం వ్యయ వివరాలు పొందుపరచడం జరుగుతుంది. భారత ప్రభుత్వ బడ్జెట్ లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి.

1. బడ్జెట్ రాబడులు : ఇందులో
a) రెవిన్యూ రాబడులు – పన్నులు, పన్నేతర రాబడులు.
b) మూలధన రాబడులు – రుణాల వసూళ్ళు, ఇతర రాబడులు ఉంటాయి.

2. బడ్జెట్ వ్యయాలు : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో వ్యయాన్ని రెండు రకాలుగా విభజించడం జరిగింది.
1. ప్రణాళికా వ్యయం
2. ప్రణాళికేతర వ్యయం.

ప్రణాళిక వ్యయంలో

  • రెవెన్యూ ఖాతాలో ప్రణాళికా వ్యయం,
  • మూలధన ఖాతాలో ప్రణాళికా వ్యయంగా

ప్రణాళికేతర వ్యయంలో

  • రెవెన్యూ ఖాతాలో ప్రణాళికేతర వ్యయం
  • మూలధన ఖాతాలో ప్రణాళికేతర వ్యయంగా విభజింపబడి వ్యయం చేయబడతాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 20.
ప్రాథమిక లోటు అంటే ఏమిటి ?
జవాబు.
ఇందుకోసం కోశపరమైన లోటు నుంచి వడ్డీ చెల్లింపులు తీసేయాలి.
ప్రాథమిక లోటు = కోశపరమైన లోటు – వడ్డీ చెల్లింపులు.

వివిధ రకాలైన ఆర్థిక మరియు సంక్షేమ కార్యక్రమాలపై వ్యయాలు క్రమంగా పెరుగుతున్నందున ఆధునిక ప్రభుత్వాలు అదనపు వనరుల సమీకరణ కోసం లోటు బడ్జెట్లను ప్రతిపాదిస్తున్నాయి. అయితే ఎక్కువ మొతాదులో లోటు బడ్జెట్ ప్రతిపాదనలు తీవ్ర కోశ లోటుకు దారితీసి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.

ప్రశ్న 21.
లోటు బడ్జెట్ వాంఛనీయమా ?
జవాబు.
మొత్తం రాబడుల కంటే మొత్తం వ్యయాలు ఎక్కువగా ఉన్నట్లయితే ‘లోటు బడ్జెట్’గా పేర్కొంటారు (R < E).

ప్రశ్న 22.
కేంద్ర ప్రభుత్వానికున్న ప్రత్యేక అధికారాలెట్టివి ?
జవాబు.
కింద పేర్కొన్న అంశాలపై పన్ను విధింపుపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలుంటాయి.

  1. కస్టమ్స్ డ్యూటీ
  2. కార్పొరేషన్ పన్ను
  3. మూలధన సంపాదనలు
  4. ఆదాయ పన్నుపై సర్చార్జీ
  5. రైల్వే ఛార్జీలు మొదలైనవి.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 23.
కోశలోటు అంటే ఏమిటి ?
జవాబు.
మొత్తం రాబడి మరియు మొత్తం వ్యయాల తేడాకు మార్కెట్ రుణాలు మరియు అప్పులు కలిపినట్లయితే కోశపరమైన లోటు (fiscal deficit) తెలుస్తుంది.
కోశపరమైన లోటు = ద్రవ్యలోటు + మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు.
లేదా కోశపరమైన లోటు = (మొత్తం రాబడులు మొత్తం వ్యయాలు) + మార్కెట్ రుణాలు, అప్పులు.

ప్రశ్న 24.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రాధాన్యత ఎట్టిది ?
జవాబు.
కొన్ని సందర్భాలలో ప్రభుత్వం “పూర్తి’ బడ్జెట్ను సమర్పించే వీలులేనప్పుడు “ఓట్ ఆన్ అకౌంట్” బడ్జెట్ను తాత్కాలికంగా కొన్ని నెలల కోసం సమర్పిస్తుంది. పూర్తిస్థాయి బడ్జెట్కు అనుమతి పెండింగ్లో ఉన్నా ప్రభుత్వం వ్యయం చేయుటకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది.

ప్రశ్న 25.
14వ ఆర్థిక సంఘం గురించి వ్రాయండి.
జవాబు.
ప్రథమ ఆర్థిక సంఘం నివేదికను 1952 సంవత్సరంలో సమర్పించింది. ఆర్థిక సంఘం రాష్ట్రపతికి ఆదాయపన్ను రాబడిలో కేంద్రానికి ఎంత శాతం ఉండాలి మరియు రాష్ట్రాల మధ్య ఆదాయపన్ను రాబడి పంపిణీకి ఏ సూత్రాలు అమలుపరచాలో సలహాలిస్తుంది.

ప్రథమ ఆర్థిక సంఘం సమయం నుంచే భారత ఆర్థిక వ్యవస్థలో గట్టి మార్పులు సంభవించిన ఫలితంగా స్థూల ఆర్థిక పరిస్థితిలో (scenario) మార్పులు ఏర్పడ్డాయి.

కాబట్టి ఆర్థిక సంఘం సిఫారసులలో గొప్ప మార్పులు ఏర్పడ్డాయి. అందుచేత పద్నాలుగవ ఆర్థిక సంఘం (2015-20) సూచనలను పరిశీలించడం ఆవశ్యకం. ఈ కమిటీ ప్రత్యేకంగా దేశంలో స్థిరమైన, సుస్థిరమైన కోశ పర్యావరణాన్ని కొనసాగించడానికి తగిన చర్యలను సూచించింది. 14వ ఆర్థిక సంఘం జనవరి 2, 2013 నాడు వై.వి. రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైంది. ఇది నివేదికను 15 డిసెంబరు 2014న సమర్పించింది.

TS Board Inter First Year Economics Study Material Chapter 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం

ప్రశ్న 26.
15వ ఆర్థిక సంఘం గురించి వ్రాయండి.
జవాబు.
భారత ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘంను నవంబర్ 27, 2017న ఎన్.కె.సింగ్ అధ్యక్షతన నియమించింది. ఈ సంఘ సిఫారసులు 5 సంవత్సరాల (2020-25) కాలానికి వర్తిస్తాయి. నివేదికను అక్టోబర్ 30, 2019 నాటికి సమర్పించవలసిందిగా కమీషన్ను ఆజ్ఞాపించడమైనది.

వివిధ రాష్ట్రాల వ్యయ అవసరాల లెక్కింపునకు 2011 జనాభా గణాంకాలను ఆధారంగా పరిగణించమని సంఘానికి సూచనను ఇచ్చారు. ఈ సంఘం, జి.ఎస్.టి. (GST) అనంతర కాలంలో సిఫారసులను ప్రతిపాదించే ప్రథమ కమీషన్ గా గుర్తించబడుతుంది.

ప్రశ్న 27.
GST గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు. వస్తువులు, సేవలపై పన్ను (Good and Services Tax – GST) :
ఇది ఒక పరోక్ష పన్ను, భారతదేశంలో అనేక పరోక్ష పన్నుల స్థానంలో ఇది ప్రవేశపెట్టబడినది. పార్లమెంట్లో మార్చి 29, 2017 నాడు వస్తువులు మరియు సేవల పన్ను చట్టం ఏర్పాటుచేయబడినది. ఈ చట్టం జూలై 1, 2017 నుంచి అమలులోకి వచ్చింది. GST ఒక సమగ్రమైన, బహుళదశల (Multistage), గమ్యస్థాన ఆధారిత పన్ను, ఏర్పడే ప్రతి విలవపై ఈ పన్ను విధించబడుతుంది.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 2nd Poem మిత్రధర్మం Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 2nd Poem మిత్రధర్మం

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు సమాధానములు

ప్రశ్న 1.
శ్రీకృష్ణుడు కుచేలుడిని ఎలా గౌరవించాడో వివరించండి.
జవాబు:
కుచేలుడును, శ్రీకృష్ణుడును బాల్య స్నేహితులు. నిరంతర దరిద్ర పీడితుడైన కుచేలుడు భార్య ఆప్తమైన ఉపదేశముచే శ్రీకృష్ణుని దర్శించుటకై ద్వారకానగరమునకు బయలుదేరెను. కక్ష్యాంతరములు దాటి మణిమయ సౌధములో – అంతఃపురములో హంసతూలికా తల్పముపై కూర్చుండి ప్రియురాలితో కలసి వినోద క్రీడలలో మునిగియున్న శ్రీకృష్ణుని గాంచి బ్రహ్మాయనందమును పొందెను.

శ్యామల కోమలాకారుడును, ఇంద్రాది దేవతలచే స్తుతింపబడు వాడును, కౌస్తుభముడిన అలంకారముగా ధరించినవాడును, సమస్తలోకములచే ఆరాధింపబడు వాడును, పాల సముద్రము నందు విహరించువాడును ఐన శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని చూచెను. అట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు నిరంతర దారిద్య్రము చేత పీడింపబడువాడు, బక్క చిక్కిన శరీరముతో, చినిగిపోయిన వస్త్రములతో పరిహాసమునకు స్థానమైన ఆ పేద విప్రుని గాంచి గబగబ తన పాన్పు మీది నుండి క్రిందికి దిగి, ఆదరముతో ఎదురుగా వచ్చి బాల్యమిత్రుడైన ఆ కుచేలుని కౌగిలించుకొనెను. తీసుకొని వచ్చి, తన పట్టు పాన్పుపై కూర్చుండబెట్టెను. ప్రేమతో బంగారు కలశము నందలి నీటితో వాని కాళ్ళు కడిగెను. కాళ్ళు కడిగిన ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకొనెను.

తరువాత కుచేలుని శరీరమునకు మంచి గంధము నలదెను. ప్రయాణ ప్రయాస పోవుటకై వింజామరలతో వీచెను. సువాసనా భరితమైన ధూపముల నొసగెను. మణిమయం దీపములతో ఆరతి పట్టెను. సిగలో పూలమాలలు అలంకరించెను. కర్పూర తాంబూలము నొసంగెను. గోవును దానముగా సమర్పించెను. ఈ విధముగా శ్రీకృష్ణుడు చేసిన సేవలను గాంచి, కుచేలుని శరీరము పులకించిపోయెను.

గగుర్పాటుతో ఆయన వెంట్రుకలు నిక్కపొడుచుకొనెను. ఆయన కన్నుల నుండి ఆనంద బాష్పములను స్రవించెను. అంతేకాదు
– శ్రీకృష్ణుని భార్యామణియగు రుక్మిణీ దేవి స్వయముగా చామరములు వీచుచుండెను. ఈ విధముగా రుక్మిణీ కృష్ణులు చేయు సపర్యలను అందుకొనుచున్న ఆ కుచేలుని భాగ్యమునకు ఆశ్చర్యపోయి అంతఃపుర కాంతలు ఇట్లు ప్రశంసించిరి.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

ఈ బ్రాహ్మణుడు పూర్వ జన్మమునందు ఎటువంటి తపస్సు చేసెనో గదా ! యోగులచే ఉపాసింపబడు జగత్ప్రభువు, లక్ష్మీదేవి ప్రియుడైన శ్రీకృష్ణుని తల్పముపై కూర్చుండినాడు ఎటువంటి మునీశ్వరులైనను ఈ మహనీయమూర్తికి సాటియగునా ?

“తన భార్యమణియైన రుక్మిణీదేవి ఏమనుకొనునోయని కూడ భావింపక, యదువంశేఖరుడైన శ్రీకృష్ణుడు ఎదురుగా వెళ్ళి, ఆలింగనము కావించుకొని, వివిధములైన సేవలచే ఆయనను సంతృప్తుని కావించినాడు. ఈ బ్రాహ్మణోత్తముడెంత అదృష్టశాలియో గదా !” ఆ అంతఃపురకాంతలు కుచేలుని భాగ్యమున కచ్చెరువందినారు.

ఇట్లు కుచేలుడు కృష్ణుని దర్శించి, ఆయన అనుగ్రహమునకు పాత్రుడై, సాక్షాత్తు భగవంతుని చేతనే సేవలు చేయించుకొనినాడు. మధురమైన స్నేహమునకు కుచేలోపాఖ్యానము ఉజ్జ్వలమైన ఉదాహరణము.

ప్రశ్న 2.
‘మిత్రధర్మం’ పాఠ్యభాగ సారాంశం వివరించండి.
జవాబు:
కుచేలుడు శ్రీకృష్ణుని బాల్యమిత్రులు – వారిరువురు సాందీపుని సన్నిధిలో విద్యాభ్యాసం చేశారు. తరువాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరాధిపతియైనాడు. కుచేలుడు దుర్భరమైన దారిద్య్ర బాధ అనుభవించాడు. కుచేలుని భార్య మహాపతివ్రత, అభిమనవతి. ఆ ఇల్లాలు దారిద్య్ర బాధతో పిల్లలు మలమలమాడిపోబడం చూచి – భర్తను, శ్రీకృష్ణుని ఆయన అనుగ్రహంతో తమను కాపాడుమని ప్రార్థించు సన్నివేశంతో కథ ప్రారంభమగుచున్నది.

భర్తకు కర్తవ్యోపదేశము చేసిన అర్ధాంగిగా కుచేలుని భార్య ఎంతటి దుర్భరమైన దారిద్ర్యము అనుభవించినను నోరు తెరచి సహాయమును అర్థింపని అభిమనధనుడుగా కుచేలుడు – అవధులు ఆదరాభిమానాలతో బాల్య మిత్రునికి సర్వ సంపదలను అనుగ్రహించిన ఆర్తజన రక్షకుడిగా శ్రీకృష్ణుడు మనకు ఈ పాఠ్యభాగములో సాక్షాత్కరిస్తారు. కుచేల శ్రీకృష్ణుల మధురమైన స్నేహానికి, శ్రీకృష్ణుని భక్తజన వాత్సల్యమునకు కుచేలోపాఖ్యానం నిదర్శనంగా నిలుస్తుంది.

మహాపతివ్రతయు, క్రుంగికృశించి పోయినది. యునైన కుచేలుని భార్య దుర్భరమైన దరిద్రపీడచే అలమటించుచు, పిల్లలు ఆకులు, గిన్నెలు పట్టుకొని. తల్లి వద్దకు వచ్చి పట్టెడన్నము పెట్టుమని యడిగిరి. వారి మాటలు వినినంతనే పట్టరాని దుఃఖముతో భర్త కడకరిగి “ప్రాణేశ్వరా ! ఇంటిలో దారిద్ర్యము తాండ వించుచున్నది. దానిని తొలగించుటకు మార్గమును ఆలోచింపరైతిరి.

మీ బాల్య మిత్రుడైన శ్రీకృష్ణుని దర్శించి, దారిద్య్రమనెడి అంధకారము నుండి మమ్ము కాపాడుము. ఆర్తజన శరణ్యుడు, దయా సాగరుడైన శ్రీకృష్ణుడు మిమ్ములను చూచినంతనే, అపారమైన సంపదలను అనుగ్రహించును. కలలోనైన తనను తలవని నీచుని పైతము, కష్ట సమయములో ఆదుకొను జగత్ప్రభువు, ఎల్లవేళల ఆయనను భక్తితో సేవించు మీకు విశేష సంపదల ననుగ్రహింపడా ?” అని పలికెను.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

భార్య మాటలను విని, ఆమె ధర్మయుతమైన వాక్యములకు సంతసించి, శ్రీకృష్ణుని దర్శనము ఇహపరసాధనముగా భావించెను. “ నీవు చెప్పినట్లుగా శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుటశుభకరమే- ఆ చక్రపాణికిచ్చుటకేమైన కానుకగలదా ? – యని అడుగగా ఆ ఇల్లాలు కుచేలుని ఉత్తరీయపు కొంగునకు కొన్ని అటుకులు ముడి వేసెను. గోవింద సందర్శనమునకై వెడలుచున్న ఆనందముతో కుచేలుడు ద్వారకా పట్టణమునకై బయలుదేరెను.

“ద్వారకా నగరమునకు నేనెట్లు వెళ్ళగలను ? అచ్చట అంతఃపురములో నుండు శ్రీకృష్ణుని ఎట్లు దర్శింపగలను ? ద్వారపాలకులు ఈ బీద బ్రాహ్మణుని చూచి, నీ వెక్కడ నుండి వచ్చుచుంటివి ? ఎందులకు వచ్చితివని అడిగినచో – వారికి బహుమానమిచ్చుటకు -” అనుకొనుచు కుచేలుడు కూడ కాసు డబ్బు లేదు. ఆయన దయ నా భాగ్యము ద్వారకా నగరమును ప్రవేశించి, కక్ష్యాంతములు దాటి, అంతఃపుర మందిరములో హంసతూలికా తల్పముపై ప్రియురాలితో వినోద క్రీడలలో మునిగి తేలుచున్న శ్రీకృష్ణుని బ్రహ్మానందమును అనుభవించెను.

అల్లంత దూరముననే కుచేలుని గాంచి, శ్రీకృష్ణుడు గబగబ పాన్పు దిగి, మిత్రునకు ఎదురుగా వచ్చి, ప్రేమతో ఆలింగనము కావించుకొని, పట్టు పాన్పుపై కూర్చుండబెట్టెను. బంగారు కలశము నందలి నీటితో కుచేలుని కాళ్ళు కడిగి, ఆ నీటిని తలపై చల్లుకొనెను. మంచి గంధమును శరీరమునకు అలదెను.

వింజామరలతో గాలి విసరి మార్గాయాసమును పోగెట్టేను. కర్పూర తాంబూలము నొసంగెను. ఆదరముతో గోవును దానము చేసెను. మణిమయ దీపములతో ఆరతి పట్టెను, సాక్షాత్తు రుక్మిణీదేవి కుచేలునికి వింజామరలు వీచెను. ఇట్లు శ్రీకృష్ణునిచే సేవులు చేయించుకొనుచున్న కుచేలుని గాంచి కాంతలు ఆశ్చర్యపడుచు, కుచేలుని అదృష్టమును అనేక విధములుగా ప్రశంసించిరి.

శ్రీమహావిష్ణువు అవతారమగు శ్రీకృష్ణుని చేతను, లక్ష్మీదేవి స్వరూపిణియగు రుక్మిణి చేతను సేవలు పొందిన మహనీయ మూర్తిగా కుచేలుడు ఈ పాఠ్యభాగమందు గోచరించును శ్రీకృష్ణ, కుచేలుల నిర్మలమైన స్నేహమును ఈ పాఠ్యభాగము నిరూపించును.

కృష్ణుడు ప్రేమతో కుచేలుని చేతిని తన చేతిలోకి తీసుకుని తాము గురుకులంలో చదివిన రోజులలోని సంఘటనలు గుర్తుచేసాడు. కుచేలుని భార్యా పిల్లల కుశలమడిగాడు. ధర్మనిష్ఠతో, కర్తవ్య నిష్ఠతో జీవించే ఉత్తములను భక్తితో గురువును సేవించే వారిని ప్రేమిస్తాను. మనం గురు నివాసంలో ఉంటు ఒక రోజు కట్టెల కోసం అడవికి వెళ్ళాం గుర్తుంది కదా ! దారి తెన్నూ కనపడకుండా పడిన ఆ కష్ట సమయంలో ఒకరికొకరు ఆసరాగా ఆ అడవిలో చలికి వణుకుతూ గడిపాము. ఇంతలో తెల్లవారడంతోనే మనకోసం గురువుగారు వెతుకుతూ వచ్చి మనలను దీవించారు.

కృష్ణుని మాటలకు పొంగిపోయిన కుచేలుడు శ్రీకృష్ణుని గొప్పతనాన్ని శ్లాఘించాడు. నా కోసం ఏమి తెచ్చావు అని అడుగగా సిగ్గుతో తలదించుకుని కూర్చున్న కుచేలుని ఉత్తరీయం ముడిలో ఉన్న అటుకులను ప్రేమతో తిని అతనికి సకల సంపదలను అనుగ్రహించాడు. తిరిగి ఇంటికి వెళ్ళిన సుధామునికి (కుచేలుడు) ఇదంతా కృష్ణలీల అని గ్రహించి ఆనందించాడు. స్నేహంలో ఆస్తుల తారతమ్యం, ధనిక బీద తేడాలుండకూడదని శ్రీకృష్ణభగవానుడు ఈ విధంగా లోకానికి చాటి చెప్పాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

II. సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
పోతన గురించి తెలుపండి.
జవాబు:
భక్తకవిగా ప్రసిద్ధి చెందిన బమ్మెర పోతన 15వ శతాబ్దపు కవి. కేసన, లక్కమాంబ తల్లిదండ్రులు. వ్యాస భాగవతాన్ని రసరమ్యంగా తెలుగువారికి అందించాడు. పోతనకు సహజపండితుడు అనే బిరుదు ఉంది. పోతన వీరభద్ర విజయం, భోగినీ దండకం కూడా రచించాడు.

ప్రశ్న 2.
కుచేలుడి దారిద్ర్యాన్ని వర్ణించండి.
జవాబు:
కుచేలుడు అతని భార్యాపిల్లలు ఆకలి బాధతో కృశించిపోయారు. కుచేలుడు పేదరికంలో చిక్కి శల్యమైన శరీర అవయవములు కలిగి ఉన్నాడు. చినిగిన బట్టలు ధరించాడు. మనసులో శ్రీకృష్ణుడు సహాయం చేస్తాడనే గొప్ప ఆశతో ఉండి, చూడగానే నవ్వు పుట్టించే వాడుగా ఉన్నాడు. చినిగిన వస్త్రాన్ని ధరించి తన మిత్రుడైన శ్రీకృష్ణుని చూసి తొట్రుపాటుతో దూరంగా నిలబడ్డాడు అని కుచేలుని దారిద్ర్య స్థితిని వర్ణించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

ప్రశ్న 3.
శ్రీకృష్ణుడిని దర్శించేందుకు కుచేలుడు భార్యకు చెప్పిన కారణమేమిటి ? –
జవాబు:
శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుట మిక్కిలి శుభదాయకమే. కాని ఆయనకు తీసుకొని వెళ్లుటకై మన దగ్గర ఏదైన కానుక ఉన్నదా ?” అని కుచేలుడు భార్యనడిగెను.అప్పుడు కుచేలుని భార్య ‘సరే’ యని కొన్ని అటుకులను భర్త యొక్క చినిగిన వస్త్రము చివర ముడివేసి ప్రయాణమునకు సిద్ధము చేసినది – శ్రీకృష్ణ సందర్శనోత్సాహంతో కుచేలుడు ద్వారకకు బయలుదేరెను. నేనెట్లు ద్వారకా నగరమును చేరగలను ?

దివ్వ దీప్తితో ప్రకాశించు అంతఃపురము నేనెట్టు ప్రవేశింపగలను ? సర్వేశ్వరుడైన ఆ కృష్ణుని ఎట్లు దర్శింపగలను ? నీవెవ్వడవు ? ఎక్కడినుండి, ఎందులకు వచ్చితివి ? అని ప్రశ్నించి ద్వారపాలకులు అడ్డు పెట్టినచో – వారికేమైన బహుమానమిచ్చి వెళ్ళవచ్చునన్నచో, నేను డబ్బు లేనివాడును. అయినను ఆయన దయ – నా భాగ్యము. ఆలోచింపగా మరేమి యున్నది ? ఐనను బాలమిత్రుడైన ఆ కృష్ణుడు నన్నేల అశ్రద్ధ చేయును ?” అని తలచుచు కుచేలుడు ద్వారకా నగరములో ప్రవేశించెను.

ప్రశ్న 4.
శ్రీకృష్ణుడు, కుచేలుడిని ఏవిధంగా ఆదరించాడు ?
జవాబు:
శ్రీకృష్ణుడు మిక్కిలి ఆదరముతో ఎదురుగా వెళ్లి కుచేలుని ప్రేమతో కౌగిలించు కొనాడు. బంధుత్వము, మిత్రత్వము వెల్లడియగునట్లుగా తీసుకొని వచ్చి, ప్రేమాదరములతో తన పాన్పుపై కూర్చుండబెట్టినాడు. కుచేలుని తన పాన్పుపై కూర్చుండబెట్టినాడు. ప్రేమతో బంగారు చెంబులోని నీటితో ఆయన పాదములు కడిగినాడు.

ఆ కాళ్లు కడిగిన నీటిని భక్తితో తన శిరస్సు మీద చల్లుకొనినాడు. కస్తూరి పచ్చకర్పూరము కలిపిన మంచి గందమును కుచేలుని శరీరమునకు పూసెను. అగరుధూపము వేసి, అలసట పోవునట్లుగా మిత్రునకు విసనకర్రతో విసరెను. మణిమయ దీపాలతో హారతి పట్టెను. మంచి సువాసనలు గల పూలదండలు కుచేలుని జుట్టుముడిలో అలంకరించెను. కర్పూర తాంబూలము నొసంగెను. గోదానమిచ్చెను.

ఇట్లు కృష్ణుడు తనకు సాదరముగా స్వాగతము పలుకగా, కుచేలుని శరీరమున గగుర్పాటుతో వెంట్రుకలు నిక్కబొడుచుకొనెను. ఆయన కన్నుల నుండి ఆనంద బాష్పములు స్రవించెను. ఆ సమయమున సాక్షాత్తు శ్రీకృష్ణుని సతీమణియైన రుక్మిణీదేవి అప్పుడు పుట్టిన చేతుల గాజులు ఘుల్లుఘల్లు మనుచుండగా వింజామరలు విసరెను. చల్లని గాలులు మార్గాయాసముచేత పుట్టిన కుచేలుని శరీరము నందలి చెమట బిందువులను పోగొట్టెను. ఈ ఘట్టమును చూచి, అంతఃపుర కాంతామణులు ఆశ్చర్యపోయి, తమలో తామిట్లనుకొనసాగిరి.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సంస్కృత భాగవతాన్ని ఎవరు రచించారు ?
జవాబు:
వేదవ్యాసుడు.

ప్రశ్న 2.
భక్తితో సమర్పిస్తే శ్రీకృష్ణుడు ఏం స్వీకరిస్తాడు ?
జవాబు:
ప్రీతితో దాన్ని మధురాన్నంగా భావించి ఆరగిస్తాను అన్నాడు.

ప్రశ్న 3.
కుచేలుడికి మరోపేరు ఏమిటి ?
జవాబు:
సుధాముడు.

ప్రశ్న 4.
శ్రీకృష్ణ – కుచేలులు ఎవరి వద్ద విద్యాభ్యాసం చేసారు ?
జవాబు:
సాందీపని

ప్రశ్న 5.
కుచేలుడు శ్రీకృష్ణుని ఇచ్చేందుకు ఏమి తీసుకొని వెళ్ళాడు ?
జవాబు:
అటుకులు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

ప్రశ్న 6.
శ్రీకృష్ణుడు కుచేలుడికి ఏమి ప్రసాదించాడు.
జవాబు:
ఇంద్రాది దేవతలకు సాధ్యంకాని అనేక సంపదలిచ్చాడు.

ప్రశ్న 7.
కుచేలుడు ఇంటికి వెళ్ళగానే భార్య ఎలా కనిపించింది ?
జవాబు:
మానవ రూపం దాల్చిన లక్ష్మీదేవి వలె కనిపించింది.

ప్రశ్న 8.
‘మిత్ర ధర్మం’ పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి తీసుకోబడింది ?
జవాబు:
శ్రీమదాంధ్ర మహాభాగవతం దశమ స్కంధం నుండి గ్రహించబడింది.

IV. సందర్భ సహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
గోవింద దర్శనోత్సాహియగుచు.
జవాబు:
కవి పరిచయం :
భక్త కవి పోతన రచించిన ఆంధ్రమహాభాగవతం నుండి గ్రహింపబడిన మిత్రధర్మం అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. పోతనకు “సహజపాండిత్యుడని” బిరుదు.

సందర్భము :
తన భార్య పలికిన ధర్మ వాక్యములకు సంతరించి కుచేలుడు శ్రీకృష్ణుని దర్శనము ఇహపర సాధనమని భావించి, శ్రీకృష్ణ దర్శనార్థమై కుచేలుడు బయలుదేరు సందర్భములోనిదీ వాక్యము.

వివరణ :
“నీవు చెప్పినట్లుగా శ్రీకృష్ణుని పాదపద్మములను దర్శించుట శుభకర మైనది-వానికి సమర్పించుటకు కానుక ఏమైనా కలదా ?” – యని కుచేలుడు అడుగగా సరేని కొన్ని అటుకులను కుచేలుని చినిగిపోయిన వస్త్రము కొంగున ముడివేసెను. అంత కుచేలుడు గోవిందుని సందర్శన ఉత్సాహముతో ద్వారకకకు బయలుదేరు సన్నివేశమును పోతన మహాకవి వర్ణించు సందర్భములోనిదీ పద్యపాదము.

విశేషము :
భగవంతుని దర్శించుటకై వెళ్ళు సందర్భము నందు భక్తుని భావోద్వేగమును ఈ పద్యపాదము సూచించును. ఇది “తేటగీతి” పద్యపాదము.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

ప్రశ్న 2.
సంభ్రమ విలోలుండై దిగెం దల్పమున్
జవాబు:
కవి పరిచయం :
భక్త కవి పోతన రచించిన ఆంధ్రమహాభాగవతం నుండి గ్రహింపబడిన మిత్రధర్మం అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడింది.

సందర్భము :
తన భార్య కోరికపై కుచేలుడు శ్రీకృష్ణ సందర్శనార్థమై ద్వారకా నగరము చేరుకొని-అంతఃపుర మందిరములో హంసతూలికా తల్పముపై ప్రియురాలితో వినోదములలో మునిగియున్న శ్రీకృష్ణుని గాంచెను. వచ్చిన తన బాల్యమిత్రుడైన కుచేలుని చూచి, శ్రీకృష్ణుడు హంసతూలికా తల్పము నుండి దిగి, ప్రేమతో ఎదురేగి స్వాగతము పల్కు సందర్భములోనిదీ పద్యపాదము.

వివరణ :
ఎడతెగని దారిద్య్రముచేత పీడింపబడువాడును, చిక్కిపోయిన అవయవ ములు కలవాడును, చినిగిపోయిన వస్త్రములను ధరించినవాడును, హాస్యమునకు నిలయమైన వాడునగు ఆ పేద విప్రుని గాంచి, శ్రీకృష్ణుడు గబగబ తన పాన్పుపై నుంది క్రిందికి దిగెనని పోతన వర్ణించినాడు.

ప్రశ్న 3.
చరితములని కొన్ని నుడివి చతురత మఱియున్.
జవాబు:
కవి పరిచయం :
భక్త కవి పోతన రచించిన ఆంధ్రమహాభాగవతం నుండి గ్రహింపబడిన మిత్రధర్మం అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడింది.

సందర్భము :
తనను దర్శించడానికి వచ్చిన కుచేలుని చూసి అతిధి సత్కారాలు చేసి కుచేలునితో చిన్ననాటి సంఘటనలు గుర్తుచేసుకున్న సందర్భంలోనిది.

వివరణ :
కుచేలుని అదృష్టానికి అంతఃపుర కాంతలు ఆశ్చర్యపోతున్న సమయంలో కృష్ణుడు ప్రేమతో కుచేలుని చేతిని తన చేతిలోకి తీసుకుని ఇద్దరూ కలిసి గురుకులవాసం చేసిన రోజులలోని విశేషాలను కొన్నింటిని శ్రీకృష్ణుడు గుర్తుచేసుకున్నాడు అని భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

ప్రశ్న 4.
రుచిరాన్నముగనే యేను భుజింతున్.
జవాబు:
కవి పరిచయం :
భక్త కవి పోతన రచించిన ఆంధ్రమహాభాగవతం నుండి గ్రహింపబడిన మిత్రధర్మం అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడింది.

సందర్భము :
నాకోసం ఏమి తెచ్చివు అని కుచేలుని కృష్ణుడు అడుగుతూ ప్రేమ, భక్తి యొక్క గొప్పదనాన్ని చెబుతున్న సందర్భంలోనిది.

భావం :
పత్రమైనా, పుష్పమైనా, జలమైనా, ఫలమైనా సరే నిశ్చల భక్తితో నాకు సమర్పిస్తే దాన్ని మధురాన్నంగా భావించి ఆరగిస్తాను అని శ్రీకృష్ణుడు కుచేలునితో అన్నాడు.

V. సంధులు

1. పేదరికమిట్లు : పేదరికము + ఇట్లు = ఉకార సంధి
సూత్రం : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు

2 జీవితాశ : జీవిత + ఆశ = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

3. పదాఙ్ఞాతంబు : పద + అఙ్ఞాతంబు = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

4. దారిద్ర్యాంధకార : దారిద్య్ర + అంధకార = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం. : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

5. వాలుఁగన్నులు : వాలున్ + కన్నులు = సరళాదేశ సంధి
సూత్రం : ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములుగు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

6. సేసెనొకొ : సేసెను + ఒకొ = ఉత్వ సంధి
సూత్రం : ఉ

7. దర్శనోత్సాహి దర్శన + ఉత్సాహి = గుణ సంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ వర్ణములు పరమైనచో క్రమముగా ఏ, ఓ, అర్ – లు ఏకాదేశమగును

8. అప్పద్మనేత్రం : ఆ + పద్మనేత్రు = త్రిక సంధి
సూత్రం :

  1. ఆ, ఈ, ఏ – అను సర్వనామములు త్రికమనబడును.
  2. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
  3. ద్విరుక్తంబగు హల్లు స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమగును.

9. దివ్యాంబర : దివ్య + అంబర = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.

VI. సమాసాలు

1. శిథిలవస్త్రంబు : శిధిలమైన వస్త్రము – విశేష పూర్వపద కర్మధారయ సమాసము
2. చక్రపాణి : చక్రము పాణియందుకలవాడు – బహువ్రీహి కర్మధారయ సమాసము
3. గరుగృహం : గురువుయొక్క గృహం – షష్ఠీతత్పురుష సమాసము
4. దయాపయోనిధి : దయా పయోధి – షష్ఠీ తత్పురుష సమాసము
5. దయార్ద్ర దృష్టి : దయార్ద్రమైన దృష్టి – విశేష పూర్వపద కర్మధారయ సమాసము
6. మురసంహరుడు : ముర అనే రాక్షసుని సంహరించినవాడు – బహువ్రీహి సమాసము
7. రాజీవనేత్రుడు : రాజీవము వంటి నేత్రములు కలవాడు – బహువ్రీహి సమాసము
8. కరకంకణ రవంబు : కరకంకణముల యొక్క రవంబులు – షష్ఠీ తత్పురుష సమాసము
9. ద్వారకానగరంబు : ద్వారక అను పేరుగల నగరము – సంభావన పూర్వపద కర్మధారయ సమాసము

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

అర్థ తాత్పర్యములు

“పరీక్షిన్మహారాజా ! శ్రీకృష్ణుని బాల్య సఖుడు కుచేలుడు. ఆ బ్రాహ్మణోత్తముడు అభిమానధనుడు – విజ్ఞాని. రాగద్వేషాలు లేనివాడు. పరమ శాంతమూర్తి. ధర్మ తత్పరుడు జితేంద్రియుడు. తన గృహములో దారిద్ర్యము తాండవించుచున్నను ఎవ్వరిని దీనము యాచించి యెరుగడు. తనకు ప్రాప్తించిన కాసును కూడ పదివేలుగా భావించి ఏదో ఒక విధముగా భార్యాపుత్రులను పోషించుచుండెను.

1వ పద్యం :

తే. బాలసఖుండైనయప్పద్మపత్ర నేత్రుం
గాన నేఁగి దారిద్య్రంధకార మగ్ను
లైన మనుమునుద్ధరింపుమున; హరికృపా క
“టాక్ష రవిదీప్తి వదసి మహాత్మ ! నీవు,

అర్థాలు :
మహా + ఆత్మ = మహానుభావా !
నీవు = నీవు (కుచేలుడు)
బాలసఖుడైన = చిననాటి స్నేహితుడైనట్టి
ఆ + పద్మపుత్ర నేత్రున్ = తామరరేకుల వంటి కన్నులు గల ఆ శ్రీకృష్ణుని
కానన్ = చూచుటకు
ఏగి = వెళ్ళి
దరిద్ర + అంధకార = బీదఱికమనెడి చీకటిలో
మగ్నులయిన =
మమున్ = మమ్ములను
హరి కృపాకటాక్ష = శ్రీకృష్ణుని దయతో కూడిన కడకంటి చూపు అనెడి
రవిదీప్తిన్ = సూర్యకాంతిని
పడసి = పొంది
ఉద్దరింపుము = రక్షింపుము, ఆపద నుండి తొలగింపుము

భావం:
“మహాత్మా ! నీ చిననాటి స్నేహితుడైన, వాడును, తామరరేకుల వంటి కన్నులు కలవాడును అగు శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి, ఆ హరి యొక్క కడకంటి చూపు అనెడి సూర్యకాంతి చేత దారిద్ర్యమనెడి చీకటిలో మునిగియున్న మమ్ములను కాపాడుము” భార్య తన భర్తను కోరెనని భావము.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

2వ పద్యం :

చ. వరదుఁడు సాధుభక్తజన వత్సలుఁ దార్తశరణ్యం ఉందిరా
వరుఁడు దయాపయోనిధి భగవంతుఁడు కృష్ణుఁడు దాం గుతస్థలీ
పురమున యాదవ ప్రకరముల్ భజియింపఁగ నున్నవాఁదు; నీ
వరిగిన నిన్నుఁ జూచి విభుఁడప్పుడు యిచ్చు ననూస సంపదల్.

అర్థాలు :
విభుడు = విశ్వ ప్రభువైన ఆ కృష్ణుడు
వరదుడు = వరములనిచ్చువాడు
సాధు భక్తజనవత్సలుడు = సత్పురుషులను భక్తుల యందు దయ గలవాడు
ఆర్త శరణ్యుడు = దీనులను రక్షించువాడు
దయాపయోధి = దయకు సముద్రుని వంటివాడు
భగవంతుడు = సకల సంపదలు కలవాడునగు
కృష్ణుడు = శ్రీకృష్ణ పరమాత్ముడు
తాన్ = తాను
కుశస్థలీ పురమునన్ = ద్వారకా నగరమందు
యాదవ ప్రకరముల్ = యాదవుల సమూహములు
భుజియింపగన్ = సేవింపగా
ఉన్నవాడు = నివసించుచున్నాడు
నీవు + అరిగినన్ = నీవు వెళ్ళినచో
నినున్ + చూచి = నిన్ను గాంచి
అప్పుడ = అప్పుడే – అనగా వెంటనే
అనూన సంపదల్ = అపారమైన సంపదలను
ఇచ్చు = ప్రసాదించును

భావం :
“వరములను ప్రసాదించువాడును, భక్తుల యందు దయగలవాడును, దీన జనులను రక్షించువాడును, దయకు సముద్రుని వంటివాడును, సకల సంపదలు కలవాడును అగు శ్రీకృష్ణ పరమాత్మడు యాదవుల సేవలందుకొనుచు ద్వారకాపురములో నున్నాడు. నీవు వెళ్ళినచో నిన్ను చూచి, మరుక్షణమే ఆ విశ్వవిభుడు అపారమైన సంపదలనిచ్చును”. అని కుచేలుని భార్య తన భర్తతో పలికెను. భక్తుల పట్ల శ్రీకృష్ణ పరమాత్మునికి గల కృపా విశేషమును పోతన ఈ పద్యములో వర్ణించినాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

3వ పద్యం :

మ. కలలోనం దను మున్నెఱుంగని మహాకష్టాత్ముడై నట్టి దు
ర్బలుఁ దావత్సమయంబునన్ నిజపదాఙ్ఞాతంబు లుల్లంబులో
దలఁప న్నంతన మెచ్చి యార్తిహరుఁడై తన్నెన నిచ్చున్, సుని
శ్చలభక్తిని భజియించు వారి కిడఁడే సంపద్విశేషోన్నతుల్ (శ్రీకృష్ణుడు – కర్త)

అర్థాలు :
తను = తనను (శ్రీకృష్ణుని)
కలనైనన్ = స్వప్నము నందైనను
మున్ను = పూర్వమ
ఎరుంగని = తెలియని, స్మరింపని
మహా కష్టాత్ముడు + ఐనట్టి = మిక్కిలి చెడ్డ మనస్సు కలవాడగు
దుర్భలుడు = హీనుడు
ఆపత్ + సమయమ్మునన్ = కష్ట కాలమునందు
నిజ = తనయొక్క
పద + అఙ్ఞాతంబములు = పద్మముల వంటి పాదములను
ఉల్లంబులోన్ = మనస్సులో
తలపన్ = స్మరింపగా
అంతనే = వెంటనే
మెచ్చి= మెచ్చుకొని
ఆర్తిహరుడై = బాధను పోగొట్టినవాడై
తన్నైనన్ + ఇచ్చును = తన్ను తానే సమర్పించుకొనును
సునిశ్చల భక్తిన్ = ఏ మాత్రము చలిపంని భక్తితో
భజియించు వారికిన్ = సేవించువారికి
సంపత్ + విశేష + ఉన్నతుల్ = అపారమైన సంపదలను
ఇడడే = ఈయడా!

భావం :
ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కలలో కూడ తన్ను స్మరింపని నీచాత్ముడు కష్ట సమయంలో తన పాద పద్మములను మనస్సులో తలచినంత మాత్రముననే మెచ్చుకొని వాని ఆపదను బట్టి తన్ను తాను సమర్పించుకొనును. అట్టి కరుణామయుడు తనను నిశ్చలమైన భక్తితో సేవించు వారికి అపారమైన సంపదలను ఈయడా ? (ఇచ్చునని భావము) – అని కుచేలుని భార్య తన భర్తతో పలికెను.

ఈ పద్యమునుందు భగవంతుని భక్తజన వాత్సల్యమును పోతన మహాకవి వర్ణించినాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

3వ పద్యం :

క. అని చెప్పిన న మ్మానిని
సునయోక్తుల కలరి భూమిసురుఁ దా కృష్ణుం
గున నేయుట యిహపద సా
“ధన మగు నని మదిఁ దలంచి తన పతితోడన్

అర్ధాలు :
అని పలికినన్ = అని పలుకగా
ఆ + మానిని = ఆ అభిమానవతి యొక్క
సునయ + ఉక్తులకున్ = మంచి మాటలకు
అలరి = సంతసించి
భూమిసురుడు = ఆ బ్రాహ్మణుడగు కుచేలుడు
ఆ కృష్ణున్ + కనన్ + ఏగుట = ఆ కృష్ణుని చూచుటకై వెళ్లుట
ఇహ పర = ఇహలోక, పరలోక సుఖములకు
సాధనము + అగును + అని = ఉపకరణమగునని
మదిన్ = మనసునందు
తలంచి = భావించి
తన సతితోడన్ = తన భార్యతో (తరువాత పద్యముతో అన్వయము)

భావం :
భార్య మాటలకు కుచేలుడు సంతోషించాడు. శ్రీకృష్ణుని చూచుట ఇహలోక, పరలోక సుఖములకు సాధనమగునని భావించి, తన భార్యతో ఇట్లు పలికినాడని (తరువాతి పద్యముతో అన్వయము)

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

5వ పద్యం :

చు. నీవు సెప్పిన యట్ల రాజీవనేత్రు
పాదపద్మంబు లాశ్రయింపంగం జనుట.
పరమశోభన మా చక్రపాణి కిపుడు
గానమైన గొంపోవఁ గలదె మనకు ?

అర్థాలు :
నీవు చెప్పిన + అట్ల = నీవు పలికిన విధముగనే
రాజీవనేత్రం = పద్మముల వంటి కన్నులు గలగిన శ్రీకృష్ణుని యొక్క
‘పాద పద్మమలు = పద్మముల వంటి పాదములు
ఆశ్రయింపగన్ = చేరుటకు
చనుట = వెళ్లుట
పరమ శోభనము = మిక్కిలి శుభము
ఇపుడు = ఈ సమయమున
ఆ చక్రపాణి = చక్రము పాణియందు కలిగిన ఆ శ్రీకృష్ణునకు
కానుక + ఏమైన = ఏదైన కానుక
కొంపోవన్ = తీసుకొని వెళ్లుటకు
మనకున్ = మనకడ
కలదె = ఉన్నదా !

భావం :
“నీవన్నట్లు శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుట మిక్కిలి శుభదాయకమే. కాని ఆయనకు తీసుకొని వెళ్లుటకై మన దగ్గర ఏదైన కానుక ఉన్నదా ?” అని కుచేలుడు భార్యనడిగెను.

6వ పద్యం :

తే. అనిననయ్యింతి యౌఁగాక యనుచు విభుని,
శిథిల వస్త్రంబు కొంగునఁ బృథుక తండు
లముల నొకకొన్ని ముడిచి నెయ్యమున ననుపఁ
జనియె గోవింద దర్శనోత్సాహి యగుచు.

అర్థాలు :
అనినన = అని పలుకగా
ఆ + ఇంతి = ఆ స్త్రీ (కుచేలుని భార్య)
ఔన్ + కాక = సరే
అనుచు = అనుచు
విభుని = భర్త యొక్క
శిథిల = చినిగిన
వస్త్రంబు + కొంగునన్ = వస్త్రము యొక్క కొంగున
పృథుకతండులములన్ = అటుకులను
ఒకకొన్ని = కొన్నింటిని
ముడిచి = కట్టి
నెయ్యమునన్ = ప్రేమతో
అనుపన్ = పంపగా
గోవింద = శ్రీకృష్ణుని యొక్క
దర్శన = చూచుటయందు
ఉత్సాహి + అగుచు = ఉల్లాసము కలవాడై
చనియెన్ = వెళ్ళెను

భావం :
అప్పుడు కుచేలుని భార్య ‘సరే’ యని కొన్ని అటుకులను భర్త యొక్క చినిగిన వస్త్రము చివర ముడివేసి ప్రయాణమునకు సిద్ధము చేసినది – శ్రీకృష్ణ సందర్శనోత్సాహంతో కుచేలుడు ద్వారకకు బయలుదేరెను.

అర్థాలు :
చనుచు = వెళ్ళుచు
తనమనంబునన్ = తన మనస్సులో ఇట్లు భావించెనని

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

7వ పద్యం :

వ. అట్లు సనుచుం దన మనంబున.

8వ పద్యం :

సీ. ద్వారకానగరంబు నే రీతిఁ జొత్తును ?
భాసురాంతఃపురవాసి యైన
య పుండరీకాక్షు నఖిలేశు నెబ్భంగిఁ
దర్శింపఁ గలనా ? తద్వారపాలు
రెక్కడి విప్రుఁడ ? విందేల వచ్చెద ?
పని యడ్డ పెట్టిరే నపుడు వారి
కే మైనం బంచాన మిచ్చి చొచ్చెద నన్ను
సూహింప సర్దశూన్యుండ నేను ;
తే. నయిన నా భాగ్య; మతని దయార్ద్రదృష్టి
గాక తలపోయంగా నొండు గలదె ? యాతం.
డేల నన్ను ముపేక్షించు 2 వేటమాట ?
లనుచు నా ద్వారకాపుర మతండు సొచ్చి.

అర్థాలు :
ద్వారకానగరంబున్ = ద్వారకా పట్టణమును
ఏ రీతిన్ = ఏవిధముగ
చొత్తును = ప్రవేశింతును ?
భాసుర = దివ్వ దీప్తితో ప్రకాశించు
అంతఃపురవాసి + ఐన = అంతఃపురములో నుండునట్టి
ఆ + పుండరీక + అక్షున్ = పద్మముల వంటి కన్నులు కలిగిన వాడగు ఆ కృష్ణుని
అఖిల + ఈశున్ = సర్వేశ్వరుని
ఏ + భంగిన్ = ఏ రీతి
దర్శింపగలను = చూడగలను ?
తత్ + ద్వార పాలకులు = ఆయన యొక్క అంతఃపుర ద్వార పాలకులు
ఎక్కడి విప్రుండవు = ఎక్కడి నుండి వచ్చిన బ్రాహ్మణుడవు
ఇందున్ + ఏల + వచ్చెదవు = అవి = ఇక్కడికెందులకు వచ్చితివని
అడ్డు పెట్టిరేని = నన్ను నిరోధించినచో
పరిదానము + ఇచ్చి = బహుమానమిచ్చి
చొచ్చెదన్ + అన్న = ప్రవేశించెదమన్నచో
ఊహింపన్ = ఆలోచింపగా
అర్థ శూన్యుండను = డబ్బు లేని వాడను
నా భాగ్యము = నా అదృష్టము
అతని = ఆ కృష్ణుని యొక్క
దయా దృష్టి = దయతో తడిసిన చూపు (కటాక్ష వీక్షణము)
కాక = అంతేగాని
ఒండగలదె = ఇతర మేమున్నది ?
అతడు = ఆ కృష్ణుడు
నన్నున్ + ఏల + ఉపేక్షించును = నన్నెందులకు అశ్రద్ధ చేయును ?
ఏటి మాటలు = ఇన్ని మాటలెందులకు ?
చొచ్చి = ప్రవేశించి

భావం :
నేనెట్లు ద్వారకా నగరమును చేరగలను ? దివ్వ దీప్తితో ప్రకాశించు అంతః పురము నేనెట్టు ప్రవేశింపగలను ? సర్వేశ్వరుడైన ఆ కృష్ణుని ఎట్లు దర్శింపగలను ? నీవెవ్వ డవు ? ఎక్కడినుండి, ఎందులకు వచ్చితివి ? అని ప్రశ్నించి ద్వారపాలకులు అడ్డు పెట్టిన చో-వారికేమైన బహుమానమిచ్చి వెళ్ళవచ్చునన్నచో, నేను డబ్బు లేనివాడను. అయిననుఆయన దయ-నాభాగ్యము. ఆలోచింపగా మరేమి యున్నది ? ఐనను బాల్యమిత్రుడైన ఆ కృష్ణుడు నన్నేల అశ్రద్ధ చేయును ?” అని తలచుచు కుచేలుడు ద్వారకా నగరములో ప్రవేశించెను.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

9వ పద్యం :

ఎ. ఇట్లు ప్రవేశించి రాజమార్గంబునం జని చని కక్ష్యాంతరంబులు గడచి చనిముందట.

అర్థాలు :
కక్ష్యాంతరంబులు = లోగిళ్ళ వాకిళ్ళు
కడచి = దాటి
చని = వెళ్లి
ముందటన్ = ఎదుట

భావం :
ఇట్లు కుచేలుడు ద్వారకలో ప్రవేశించి, కొన్ని లోగిళ్ళ వాకిళ్ళు దాటి, ముందుకు వెళ్ళి – (తరువాతి పద్యముతో అన్వయము)

10వ పద్యం :

మ. కని దాయం జనునంతఁ గృష్ణుండు దళత్కకంజాక్షుఁ డ ప్పేద వి
పుని నశ్రాంత దరిద్రపీడితుఁ గృశీభూతాంగు జీర్ణాంబరున్
ఘనతృష్ణాతురచిత్తు హాస్యనిలయున్ ఖందోత్తరీయం గుణే
లుని నల్లంతనే చూచి సంభ్రమ విలోలుండై దిగెం డల్పమున్

అరాలు :
కని = కుచేలుడు కృష్ణుని చూచి
డాయన్ + చనునంతన్ = సమీపించగానే
దళత్ + కంజ + అక్షుడు = విరిదామరల వంటి కన్నులు కలవారునగు కృష్ణుడు
ఆ + పేద విప్రునిన్ = ఆ బీద బ్రాహ్మణుని
అశ్రాంత = ఎడతెగని
దరిద్ర పీడితున్ = పేదరికము చేత బాధపడు వాడను
కృశీభూత + అంగున్ = చిక్కి శల్యమైన శరీర అవయవములు కలవాడును
జీర్ణ + అంబరున్ = చినిగిన బట్టలు కలవాడను
ఘన + ఆతుర + చిత్తున్ = గొప్ప ఆశతో కూడిన మనస్సు కలవాడును (ఆశాపూరిత చిత్తుడును)
హాస్య నిలయమున్ = పరిహాసమునకు స్ధానమైన వాడును
ఖండ + ఉత్తరీయున్ = ముక్కలైన ఉత్తరీయము కలవాడును (అయిన)
కుచేలునిన్ = తన మిత్రుడైన కుచేలుని
అల్లంతన చూచి = కొంచెము దూరము నందు చూచి
సంభ్రమ విలోలుండై = తొట్రుపాటు కలవాడై
తల్పమున్ = హంస తూలికా తల్పమును (శయ్యను)
దిగెన్ = దిగెను

భావం :
కుచేలుడు శ్రీకృష్ణుని సమీపించాడు శ్రీకృష్ణుడు నిరంతరము బీదఱికము చేత బాధపడు పేద బ్రాహ్మణుడును, చిక్కి శల్యమైన శరీరము కలవాడును, చినిగిన వస్త్రములను ధరించినవాడును, ఆశాపూరిత చిత్తుడును, హాస్యమునకు స్థానమైన వాడును, అయిన బాల్యమిత్రుడైన కుచేలుని అల్లంత దూరములో చూచి, గబగబ తన పాన్పుపై నుండి క్రిందికి దిగెను.

మహాకవి పోతన ఈ పద్యమునుందు కుచేలుని స్వరూపమును, స్వభావమును అద్భుతముగా వర్ణించినాడు. మాసినట్టిగాని, చినిగి నట్టిగాని వస్త్రములు కట్టువాడు కుచేలుడు. (చేలమనగా వస్త్రము).

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

11వ పద్యం :

మ. కరమర్థి నెదురుగాఁ జని
పరిరంభణ మాచరించి, బంధు స్నేహ
స్ఫురణం దోచ్చి, సమా
ధడమునఁ గేర్చుందఁ బెట్టెఁదన్ తల్పమునన్,

అర్థాలు :
కరమున్ + అర్ధిన్ = మిక్కిలి ఆసక్తితో
ఎదురుగా + చని = ఎదురుగావెళ్ళి
పరిరంభణము + ఆచరించి = ప్రేమతో కౌగిలించుకొని
బంధు స్నేహ స్ఫురణన్ = చుట్టరికము,మైత్రీభావములు వెల్లడి యగునట్లు
తోడైచ్చి = తీసుకొని వచ్చి
సమాదరమునన్ = మిక్కిలి ఆదరముతో
తన తల్పమునన్ = తన పాన్పుపై
కూర్చుండన్ + పెట్టెన్ = కూర్చుండబెట్టెను

భావం :
శ్రీకృష్ణుడు మిక్కిలి ఆదరముతో ఎదురుగా వెళ్లి కుచేలుని ప్రేమతో కౌగిలించు కొనినాడు. బంధుత్వము, మిత్రత్వము వెల్లడియగునట్లుగా తీసుకొని వచ్చి, ప్రేమాధారములతో తన పాన్పుపై కూర్చుండబెట్టినాడు.

12వ పద్యం :

తే. అట్లు గూర్చుండఁబెట్టి నెయ్యమునఁ గనక
కలశ సలిలంబుచేఁ గాళ్ళు గడిగి భకిం
దుజ్జలంబులు దనడు మస్తమునఁ దాల్చి,
లలిత మృగమద ఘనసార మిళిత మైన

అర్థాలు :
నెయ్యమునన్ = స్నేహముతో
కనక కలశ సలిలంబుచే = బంగారు చెంబు నందలి నీటితో
కాళ్లు కడిగి = కుచేలుని పాదములు కడిగి
తత్ + జలంబున్ = ఆ నీటిని
తనదు మస్తకమునన్ = తన శిరస్సుపై
తాల్చి = ధరించి
లలిత = మనోహరమైన
మృగమద = కస్తూరి
ఘనసార = పచ్చ కర్పూరములతో
మిళితము = అయిన = కలిపినట్టి

భావం :
కుచేలుని తన పాన్పుపై కూర్చుండబెట్టినాడు. ప్రేమతో బంగారు చెంబులోని నీటితో ఆయన పాదములు కడిగినాడు. ఆ కాళ్లు కడిగిన నీటిని భక్తితో తన శిరస్సు మీద చల్లుకొనినాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

13వ పద్యం :

తే. మలయజము మేన తొబ్బిల్ల నలంది యంత,
శ్రమము వాయంగఁ దాళవృంతమున విసరి
బంధురామోదకలిత ధూపంబు లొసఁగి,
మించు మణిదీపముల నివాళించు మఱియు.

అర్థాలు :
మలయజము = మంచి గంధము
మేనన్ = శరీరమున
జొబ్బిల్లన్ + అలది = దట్టముగా పూసి
అంతన్ = పిమ్మట
శ్రమము + పాయంగన్ = అలసట పోవునట్లుగా
తాళ వృంతమునన్ = విసనకర్రతో
బంధుర = అధికమైన
ఆమోద = సువాసనతో
కలిత = కూడిన
ధూపంబులు + ఒసగి = సుగంధపు పొగవేసి
మించు = అతిశయించిన
మణి దీపములన్ = మణిమయ దీపములతో
నివాళించి = ఆరతి యిచ్చి
మఱియు = మఱియు (తరువాతి పద్యముతో అన్వయము)

భావం :
కస్తూరి పచ్చకర్పూరము కలిపిన మంచి గంధమును కుచేలుని శరీరమునకు పూసెను. అగరుధూపము వేసి, అలసట పోవునట్లుగా మిత్రునకు విసనకర్రతో విసరెను. మణిమయ దీపాలతో హారతి పట్టెను.

14వ పద్యం :

వ. సురభికుసుమ మాలికలు సిగ్గముడం దుఱిమి, కర్పూరమిళిత తాంబూలంబు విడి.
ధేనువు నొసంగి, సాదరంబుగా స్వాగతం బడిగిన నప్పుడవ్వివుండు మేనం
బులకాంకురంబు లంకురింప నానందబాష్ప జలబిందు సందోహుందయ్యెం, నట్టియెడు
బద్మలోచనుందు మన్నించు సంగనామణి యగు రుక్మిణి కరకంకణ రవంబు లొలయం
జామరలు వీవం దజ్ఞాత వాతంబున ఘర్మ సలిలంబు నివారించుచుండఁ జూచి
శుద్ధాంత కాంతా నివహంబులు దమ మనంబుల సద్భుతం బండి యిట్లనిరి.

అర్థాలు :
సురభి = సువాసనగల
కుసుమ మాలికలు = పూల దండలు
సిగమున్ = జుట్టు ముడిలో
తుఱిమి = ముడిచి
కర్పూర మిళిత = పచ్చ కర్పూరము కలిపిన
తాంబూలంబులు + ఇడి = తాంబూలములు ఇచ్చి
ధేనువున్ + ఒసంగి = గోదానము చేసి
సాదరంబు గాన్ = ఆదరముతో
స్వాగతంబు + అడిగినన్ = దయ చేయుడని కోరగా
ఆ + విప్రుండు = ఆ కుచేలుడు
మేనన్ = శరీరమున
పులక + అంకురంబులు = గగుర్పాటులు
అంకురింపన్ = కలుగగా
ఆనంద బాష్ప జల బిందు సందోహుండు + అయ్యెన్ = ఆనందముతో కూడిన కన్నీటి బిందువులు కలవాడయ్యెను
అట్టి + ఎడన్ = ఆ సమయము నందు
పద్మలోచనుండు = పద్మముల వంటి కన్నులు కలబాడగు శ్రీకృష్ణుడు
మన్నించ = గౌరవించు
అంగనామణి + అగు = స్త్రీ రత్నము
రుక్మిణీ = రుక్మిణీ దేవి యొక్క
కరకంకణంబులు = చేతి గాజులు
మెఱయన్ = ప్రకాశించుచుండ,
చామరలు వీనన్ = వీననలు విసరగా
తత్ + జాత వాతంబు = పుట్టిన గాలుల చేత
ఘర్మ సలిలంబు = చెమట పట్టిన
నివారింపుచుండన్ = పోగొట్టగా
శుద్ధాంత కాంతా జనంబులు = అంతఃపురము నందలి స్త్రీలు
మనంబునన్ = మనస్సు నందు
అద్భుతంబు + అంది = ఆశ్చర్యపడి
ఇట్లు + అరి = ఇట్లు పలికిరి

భావం :
మంచి సువాసనలు గల పూలదండలు కుచేలుని జుట్టుముడిలో అలంకరించెను. కర్పూర తాంబూలము నొసంగెను. గోదానమిచ్చెను. ఇట్లు కృష్ణుడు తనకు సాదరముగా స్వాగతము పలుకగా, కుచేలుని శరీరమున గగుర్పాటుతో వెంట్రుకలు నిక్కబొడుచుకొనెను. ఆయన కన్నుల నుండి ఆనంద బాష్పములు స్రవించెను.

ఆ సమయమున సాక్షాత్తు శ్రీకృష్ణుని సతీమణియైన రుక్మిణీదేవి చేతుల గాజులు ముల్లుఘల్లు మనుచుండగా వింజామరలు విసరెను – అప్పుడు పుట్టిన చల్లని గాలులు మార్గాయాసముచేత పుట్టిన కుచేలుని శరీరము నందలి చెమట బిందువులను పోగొట్టెను. ఈ ఘట్టమును చూచి, అంతఃపుర కాంతామణులు ఆశ్చర్యపోయి, తమలో తామిట్లను కొనసాగిరి.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

15వ పద్యం :

వ. ఏమి తపంబు సేసినాకా ! యీ ధరణీదివిజోత్తముందు తొల్
బామున ! యోగివిస్పర మపాస్యకుఁడై తనరారు నీ జిగ
త్స్వామి రమాధినాథ నిజతల్పమునన్ వసియించి యున్నవాఁ;
డీ మహనీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్ ?

అర్థాలు :
ఈ ధరణీ దివిజ + ఉత్తముండు = ఈ జగత్ స్వామిన్
తొల్ బామునన్ = పూర్వ జన్మమునందు
ఏమి తపంబు = ఎంత గొప్ప తపస్సును
చేసెనొకొ = చేసి యుండెనో కదా !
యోగి = యోగుల చేత
విస్ఫురత్ + ఉపాస్యకుడై = చక్కగా ఉపాసింపబడువాడునై
తనరారు = ఒప్పునట్టి
ఈ బ్రాహ్మణ శ్రేష్ఠుడు = ఈ లోకేశుని
రమా + అధినాథున్ =లక్ష్మీదేవి భర్తయగు విష్ణుమూర్తి యొక్క
నిజ తల్పమునన్ = సొంత పడకమీద
వసియించి + ఉన్నవాడు = కూర్చుండియున్నాడు
మునిపుంగవులు = ముని శ్రేష్టులు
ఎంతవారలున్ = ఎంత గొప్పవారయినను
ఈ మహనీయ మూర్తికిన్ = గొప్ప తేజస్సు గల ఈ బ్రాహ్మణునికి
ఎనయే = సాటియగునా ! (కారని భావము)

భావం :
ఈ బ్రాహ్మణోత్తమునకు పూర్వ జన్మమునందు ఎట్టి గొప్ప తపస్సు చేసినాడో కదా ! మహర్షుల చేత ఉపాసింపబడునట్టి ఈ జగత్ప్రభువు, లక్ష్మీదేవి భర్తయగు శ్రీకృష్ణుని పాన్పుపై కూర్చుండినాడు. మునీశ్వరులు ఎంత గొప్పవారైనను అఖండ తేజస్సుతో ఒప్పునట్టి ఈ కుచేలునితో సాటిరారు గదా !” అని అంతఃపుర కాంతామణులు ఆశ్చర్యపోయిరని భావము. శ్రీకృష్ణుని అపారమైన ప్రేమకు పాత్రుడైన కుచేలుని అదృష్టమును పోతన ఈ పద్యము వర్ణించినాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

16వ పద్యం :

అర్థం :
అదియునుగాక = అంతేగాక

17వ పద్యం :

చ. తన మృదుతల్పమందు పనితామణి యైన రమాలలాను సాం
దును నెదఁగాఁ దలంపక యడుప్రవరుం డెదురేఁగి మోచముం
దనుకంగఁ గౌఁగిలించి యుచితక్రియలం బరితుష్టుఁ జేయుచున
వినయమునన్ భజించె; ధరణీసురుఁ దెంతటి భాగ్యవంతుదో ?

అర్థాలు :
యదువరుండు = యదు వంశంలో శ్రేష్ఠుడు
తన మృదు తల్పమందున్ = తన యొక్క మెత్తని పాన్పునందు
వనితామణి + ఐన = స్త్రీ రత్నమగు
రమాలలాసు = లక్ష్మీదేవి యొక్క
పొందును = సామీప్యమును
ఎవగాన్ + తలంపక = అడ్డుగా భావింపక
ఎదురేగి = ఎదురుగా వెళ్ళి
మోదమున్ + తనుకగన్ = సంతోషముప్పొంగగా
కౌగిలించి = కౌగిలించుకొని
ఉచితక్రియలన్ = సముచితమైన పనుల చేత
పరితుష్టన్ + చేయుచున్ = సంతృప్తుని కావించుచు
వినయమునన్ = వినమ్రతతో
భజించెన్ = సేవించెను
ధరణీసురుడు = బ్రాహ్మణుడైన ఈ కుచేలుడు
ఎంతటి భాగ్యవంతుడో = ఎంత గొప్ప అదృష్టవంతుడో కదా !

భావం :
“ఆహా !. యాదవవంశ శ్రేష్ఠుడగు శ్రీకృష్ణుడు తన సతీమణియగు సాక్షాత్తు లక్ష్మీదేవియైన రుక్మిణి ఏమనుకుంటుందో అని కూడ భావింపక, తాను ఎదురుగా వెళ్ళి సంతోషముతో మిత్రుడైన కుచేలుని కౌటిలించుకున్నాడు. సముచితమైన సేవలతో ఆయనను సంతృప్తిని కావించాడు. ఈ బ్రాహ్మణుడెంతగి అదృష్టవంతుడో కదా !” అని అంతఃపుర కాంతలు ఆశ్చర్యముతో భావించిరి.

ఈ పద్యము నందు శ్రీకృష్ణుని అపారమై, అనుగ్రహమునకు పాత్రుడైన బాల్యమిత్రుడైన కుచేలుని అదృష్టమును పోతన మహాకవి అద్భుతముగా అభివర్ణించినాడు.

సూచన : గుర్తు గలవి పాఠ్య గ్రంథములోని “అధ్యయన వేదిక” లో యిచ్చినవిగా గుర్తింపగలరు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

18వ పద్యం :

మ అను వ య్యవసరంబుగ

అర్థాలు :
అయ్యవసరంబుగ = ఆ సమయంలో
అను = అనుకుంటుండగా

19వ పద్యం :

క. మురసంహరుడు కుచేలుని
కరము గరంబునం దెమల్ని కథంకన్ మన ‘మా
గురుగృహమున వర్తించిన.
చరితములని కొన్ని మడిని చతురత మరియున్,

అర్ధాలు :
మురసంహరుడు = ముర అనే రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణుడు.
కుచేలుని = సుదాముని
కరము = చేతిని
కరంబున = తన చేతిలో
తెమల్చి = ఒడిసి పట్టుకొని
కడకన్ = పూని
మనమా = మనము
ఆ = ఆ యొక్క
గురుగృహమున = గురువుగారి ఇంటిలో
వర్తించిన. = నడచిన (ప్రవర్తించిన
చింతములని = గడచిన సంఘటనలని
కొన్ని = కొన్నింటిని
నుడివి = చెప్పి
చతురత = నేర్పరితనంతో
మఱియున్ = ఇంకను

భావం :
అంతఃపుర కాంతలు అలా అనుకున్న సమయంలో కృష్ణుడు ప్రేమతో కుచేలుని చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. తాము గురుకుల వనం చేసిన దినాలలో జరిగిన విశేషాలను కొన్నింటిని ప్రస్తావించి ఇలా అన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

20వ పద్యం :

సీ బ్రాహ్మణోత్తమ! వేదపారనబడ
క్షత గల చారువంశంబు వలనం
బరిణయం బైనట్టి భార్య సుశీలప
ర్తనములఁ దగ భవత్సదృశ యగునె ?
తలఁప గృహ క్షేత్రధనదారపుత్రాడు.
లందు నీ చిత్తంబు సెందకుంట
తోఁచుచున్నది; యేను దుది లోకసంగ్రహా
ర్థంబు కర్మాచరణంబు సేయు

తే. గతి, మనంబులఁ గామమోహితులు గాక
యర్థిపై యుక్త కర్మంబు లాచరించి
ప్రకృతి సంబందములు వాసి భవ్యనిష్ఠ
దవిలి యుందురు కొంద ఱుత్తములు భువిని.

అర్థాలు :
బ్రాహ్మణ + ఉత్తమ = బ్రాహ్మణులలో ఉత్తముడా
వేద = వేదములను
పాఠన = చదువుచుండుటచే
లబ్ది = లభించిన
దక్షత = సామర్థ్యము
కల = కలిగినట్టి
చారువంశంబున్ = చక్కని వంశస్థురాలు
వలన = తోట
పరిణయంబైనట్టి = వివాహము అయినట్టి
భార్య = భార్య
సుశీల = మంచి స్వభావం చేత
వర్తనములన్ = నడవడిక చేత
తగన్ = చక్కగా
భవత్యదృశ = నీకు సరిపడునామె
అగునె = అయి ఉన్నదా ?
తలపన్ = విచారించినచో (ఆలోచిస్తే)
గృహ = ಇಲ್ಲು
క్షేత్ర = పొలములు
ధన = సంపదలు
దార = భార్య
పుత్ర = పిల్లలు
ఆదులు = మొదలైనవి
అందున్ = ఎడల
నీ = నీ యొక్క
చిత్తంబు = మనస్సు
సెందకుంట = తగుల్కొనకుండుట
తోచుచున్నది = తోచుచున్నది (కనబడుతున్నది)
ఏనుతుదిన్ = నేను చివరకు
లోక = లోకాచరమును
సంగ్రహార్థంబు = స్వీకరించుటకు
కర్మాచరణంబు = కర్మములు ఆచరించుట
సేయు = చేసెడి
గతి = విధముగా
మనంబునన్ = మనస్సు
కావు = కోరికలందు
మోహితులు = భ్రమ చెందినవారు.
కాకన్ = కాకుండగా
అర్థమై = ప్రీతితో
యుక్త కర్మలు = తగినట్టి కర్మలు
ఆచరించి = చేసి
ప్రకృతి సంబంధములు = మాయా సంబంధములు
వసి = దూరమై
భవ్యనిష్ఠన్ = గొప్ప నియములతో
తనివి = పూని
ఉందురు = ఉంటారు
కొందరు+ఉత్తములు = కొందరు గొప్పవారు
భువిన్ = = భూలోకమందు

భావం :
భూగురోత్తమా! వేదాధ్యయనంలో దక్షులైన వారి యింట పుట్టిన నభార్య సద్గుణాలతో నీకు తగినట్లు ప్రవర్తిస్తున్నదా? ఇంతకూ నీ మనస్సు గృహక్షేత్రాల మీద పతనము మీద లగ్నమై ఉన్నట్లు కనిపించడం లేదు. లోక కళ్యాణం కోసం నేను కర్మాచరణలో ప్రవర్తించినట్లు కొందరు ఉత్తములు కామ మోహాలకు వశం కాకుండా తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అలాంటివారు ప్రకృతి సంబంధాలకు అతీతంగా ఉంటూ కర్తవ్యనిష్ఠతో, జీవిస్తారు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

21వ పద్యం :

వ ఆదియునుగాక సకల భూతాత్మకుండవైన యేసు దపో వ్రత యజ్ఞ దాన శము దమాదులచేత
సంతసింపను, గురుజనంబులం బరమభక్తి సేవించు వారలం బరిణమించునని
మఱియు మనము గురుమందిరమున నున్న యెడ నొక్క నాఁడు గుపల్నీ నియుక్తులమై
బంధనార్థం బడవికిం జనిన నయ్యవసరంబును

అర్థాలు :
ఆదియునుంగాన్ = అంతేకాకుండా
సకల = సర్వ
భూతాత్మకుండనైన = ప్రాణులందు ఉండేవాడైన
ఏను = నేను
తపః = తపస్సులచే
వ్రత = వ్రత ములచే
యజ్ఞ = యజ్ఞములచే
దాన = దానములచే
శవు = బహిరింద్రియనిగ్రహములచేత
దమదులచేత = అంతరింద్రియ నిగ్రహములు
సంతసింపను = సంతషింపను
గురు = గురువులైన
జనంబులన్ = వారిని
పరిణమించున్ = హర్షింతును
అని =అని
చెప్పి = చెప్పి
మరియు = ఇంకను
మనము = మనము
గురుమందిరమున = గురువు యొక్క గృహంలో
ఉన్న = ఉన్నట్టి
ఎడన్ = సమయంలో
ఒక్క = ఒకానొక
నడు = దినమున
గురు = గురువు యొక్క
పత్నీనియుక్తులమై = భార్యచేత పంపబడినవారమై
ఇంధన = కట్టెల
అర్థంబు = కొరకు
అడవికిన్ = అడవికి
చవినన్ = వెళ్ళగా
ఆ+అనవసరంబునన్ = ఆ సమయంనందు

భావం :
అంతేగాక సకల భూతాలలో ఆత్మగా ఉన్న నేన తపోదాన యజ్ఞాదులవల్ల సంతోషించవు. భక్తితో గురువును సేవించే వారిని ప్రేమిస్తాను. ఈ విధంగా పలికె కృష్ణుడు కుచేలునితో ఇలా అన్నాడు. మనం గురుగృహంలో ఉన్న దినాలలో ఒకనాడు గురుపత్ని ఆజ్ఞానుసారం కట్టెలు తేవడానికి అడవికి వెళ్ళాము గుర్తుంది కదూ!’

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

22వ పద్యం :

తే. బయలు గొందియుఁ బెను మిఱ్ఱుపల్లములును,
రహిత సహితస్థలంబు తీర్చఱుపరాక
యున్న యచ్చటి మనము నొండొరుల చేతు
లూతఁగాఁ గొని నదచుచు నుండునంత.

అర్ధాలు:
బయలు = బహిప్రదేశము
గొందియున్ = సందు
పెను = పెద్ద
మిఱ్ఱు = ఎత్తున్న ప్రదేశము
పల్లములును = కిందున్న ప్రదేశము
రహిత = లేనివి
సహిత = ఉన్నవి ఐన
స్థలంబుల = ప్రదేశములు
ఏర్పఅయి పరాక = తేడా తెలియకుండ
యున్న = ఉన్న
ఆ+తఱిన్ = ఆ సమయంలో
మనము = మనము
ఒండొరులు = పరస్పరము
చేతులను = చేతులున్
ఊతగాన్ = ఆసరాగా
కొని = తీసుకొని
నడుచుచున్ = నడుస్తూ
ఉండున్ = ఉండగా
అంతట = అంతటి

భావం :
తోవలు, డొంకలూ, ఎత్తు పల్లాలు కనపడకుండా వాన నీరు ఉన్నసమయంలో మనం ఒకరి చేతిని ఇంకొక ఆసరాగా తీసుకొని ఆ అడవిలో నడిచాము.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

23వ పద్యం :

క. బిసబిన నెప్పుడు నుడుగక,
విసరెడ్డి వలిచేత వడఁకు విడువక మనముం
బస చెడి మార్గముఁ గానక,
మసలితి మంతటను సంశుమంతుఁడు పొడిచెస్.

అరాలు :
బిసబిస = బిసబిస అను
ఎప్పడున్ = ఎప్పుడు
ఉడుగక = ఆగకుండ
విసరెడి = వస్తున్నట్టు
వలి = చల్లనిగాలి
చేత = వలన
వడకు = వణుకు
విడువక = వదలకుండ
మనమున్ = మనము
వలిచేడి = శక్తిపోయి
మార్గమున్ = దారి
కానక = కనబడక
మసలితిమి = అక్కడే తిరిగాము
అంతటను = పిమ్మట
అంశుమంతుడు = సూర్యుడు (కిరణములుగలవాడు)
పొడిచెన్ = ఉదయించెన్

భావం :
బిసబిసమని తీవ్రంగా వీచే చలిగాలులకు మన శరీరాలు కనిపించాయి. మనం శక్తి కోల్పోయి దిక్కూ తెన్నూ తెలియన్ వనమంతా తిరిగాము. ఎట్టకేలకు సూర్యోదయమైంది.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

24వ పద్యం :

క. తెలతెలవాజెడి వేళం
గలగల మని పంకం బక్షిగణ మెలెడున
మిలమిలని ప్రొద్దుపొడుపున,
దళ ధళ మను మెఱుగు దిగ్వికాసము నిండెన్.

అరాలు :
తెల = తెల్లగా
తెలవాఱెడి = ఉదయించెడి
వేళన్ = సమయంలో
కలకలమని = కలకల అని
పక్షి = పక్షుల
గణము = సమూహములు
ಎಲ್ಲ = అన్ని
ఎడలన్ = చోట్ల
పలికెన్ = కూసేను
మిలమిల = మిలమిల మెరుస్తూ అని వేళ
ప్రొద్దుపొడుపునన్ = సూర్యోదయవేళ
ధళధళయను = తళతళలాడునట్టు
మెఱుగు = వెలుగులు
దిక్ = దిక్కులు
విలూను =సమూహములు
నిండెన్ = నిండిపోయెను

భావం :
తెల్లవారింది. పక్షుల కలకలారావాలు అతిశయించాయి. మిలమిల మెరిసే సూర్యోదయ కాంతుల తళతళ వెలుగులు నలు దిక్కులా నిండిపోయింది.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

25వ పద్యం :

క. అప్పుడు సాందీపని మన,
చొ ప్పరయుచు వచ్చి వాససాంకునను వలిం
……………………….
బుసృతిం బలికె నకట ! యో ! పటులారా !

అర్థాలు :
అప్పుడు = ఆ సమయంలో
సాందీపని = గురువు సాందీపనుడు
మన = మన యొక్క
చొప్పు = జాడ
అరయుచు = వెతుకుతు
వచ్చి = వచ్చి
వాన = వర్షముకు తడిసి
సోకునన్ = తగులుటచే
వలిన్ = చలికి
తెప్పఱిలుటన్ = తెరుకొనుచుండుట
కని = చూసి
భేదురున్ = దుఃఖము
ఉప్పతిలన్ = పొంగిపొర్లగా
అకట = అయ్యో
ఓ = ఓయి
వటులార = పిల్లలూ
పలికెన్ = అనెను

భావం :
అప్పుడు మన గురువుగారైన సాందీపని మనలను వెదుక్కుంటూ వచ్చారు. వానలో తడిసి చలికి గజగజమని వణుకుతున్న మనలని చూచి బాధతో అయ్యో ఓ పిల్లలూ అనెను.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

26వ పద్యం :

చ. కటకట ! యిట్లు మా కొడకుఁగాఁ జనుదెంచి మహానిని సము
త్కటపరిపీడ నొందితిరి; గావున శిష్యులు ! మీ ఋణంబు నం
గట కిది కారణంబు సమకూరెడిన బో యిట మీద మీకు ఎ
స్ఫుట ధన బంధు దార బహుపుత్ర విభూతి జయాయురున్నతులె.

అర్ధాలు :
కటకట = అయ్యో
ఇట్ల = ఇలా
మా కొఱకున్ = మా కోసము
కాన్ = అయి
చనుదెంచి = వచ్చి
మహా + అటవిన్ = గొప్ప అడవిలో
సమ+ఉత్కలు = మిక్కిలి ఎక్కువైన
పరిపీడన్ = మిక్కిలి ఎక్కువైన
ఒందితిరి = పొందారు
కావునన్ = లావుంది కాబట్టి
శిష్యులు = శిష్యులుగా
మీ = మీ యొక్క
ఋణంబున్ = ఋణమును (చేసిన మేలుకు తీర్చని ప్రతిఫలం)
ఈగుట = తీర్చుకొనుటకు
ఇది = దని
కారణంబు = నిమిత్తమున్
సమకూరెడిచో = తప్పక కలుగునుగాక
ఇటు = ఇక
మీదన్ = మీదట
మీకున్ = మీకు
విస్ఫుట = విస్తారమైన
ధన = సంపదలు
బంధు = బంధువులు
దార = భార్య
బహు = పెక్కుమంది
పుత్ర = కొడుకులు అనే
విభోంది = వైభవములు
జయ = జయములు
ఆయుస్  = జీవితకాలము
ఉన్నాతల్ = గౌరవములు

భావం :
అయ్యో ఇలా మాకోసం వచ్చి ఘోర అడవిలో చాలా బాధలు పడ్డారు. శిష్యులుగా మీరు మీ ఋణం తీర్చుకున్నారు. మీకు విస్తారమైన సంపదలు, బంధువులు, భార్యలు, అనేక మంది కుమారులు, దీర్ఘాయువు, ఉన్నతులు, విజయశ్రీలు చేకూరగలవు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

27వ పద్యం :

క. కని గౌరవించి యాయన
మనలం దోడ్కొనుచు నాత్యమందిరమునకుం
జనుదెంచుట లెల్లను నీ
“మనమునఁ దలఁతే యటంచు మఱియుం బలికెన్,

అర్ధాలు :
కని = చూసి
గౌరవించి = గారాబములు చూపి
ఆయన = ఆ సాందీపని గురువు
మనలన్ = మనలను
తోడ్కొనుచున్ = కూడా తీసుకొని వెళుతూ
ఆత్మ = తన
మందిరమునమున్ = ఇంటికి
చనదెంచుట = వచ్చుట
ఎల్లను = అంత
నీ = నీ యొక్క
మనమునన్ = మనసునందు
తలతే = గుర్తు చేసుకుంటావా
అటంచు = అది అంటూ
మఱియున్ = ఇంకను
పలికెన్ = చెప్పెను

భావం :
అలా దీవించిన సాందీపని వాత్సల్యంలో మనలను తన మందిరానికి తీసుకుని వెళ్ళాడు. ఇవన్నీ నీకు గుర్తున్నాయా? ఎప్పుడైనా అనుకుంటూ ఉంటావా ? అని కృష్ణుడు కుచేలునితో ఇంకా ఇలా అన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

28వ పద్యం :

వ. ‘అనఘ ! మన సుద్యయనంబు సేయుచు నన్యోన్య స్నేహ వాత్సల్యంబులం
జేయు కృత్యంబులు ముఱవవు గదా !” యని యని యెల్లం దలంచి యాడు.
మాధవు మధురాలాపంబులు ఏవి యతనిం గనుంగొని కుచేలుం డిట్లననియె:

అర్ధాలు :
అనఘ = పుణ్యుడా
మనము = మనము
అధ్యయనంబు = చదువుకొనుట
చేయుచున్ = చేస్తూ
అన్యోన్య = పరప్సర
స్నేహ = చెలిమితో
వాత్సల్యంబులన్ = ప్రీతికత
చేయి = చేయునట్టి
కృత్యంబులున్ = పనులు
మఱువవుకదా = మరవలేదుకదా
అవి = అవి
అది = వాటిని
ఎల్లన్ = అన్నింటినీ
తలచి = జ్ఞాపకం చేసుకొని
ఆడు = పలికెడు
మాధవు = కృష్ణుని
మధుర = తీయని
ఆలాపంబులు = మాటలు
విని = విని
అతనికి = అతనిది
కనుంగొని = చూసి
కుచేలుండు = కుచేలుడు
ఇట్ల = ఈ విధంగా
అనియె = పలికాడు

భావం :
పుణ్యాత్మా! మనం చదువుకున్న దినాలలో అన్యోన్య స్నేహ వాత్సల్యాలతో చేసిన పనులన్నీ నీవు మరువవు కదా! ఈ విధంగా కృష్ణుడు తాము చిన్ననాటి ముచ్చటలను పేర్కొని పలికిన మధుర వచనాలను విని కుచేలుడు ఉప్పొంగిపోయాడు. అతడు కృష్ణునితో ఇలా అన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

29వ పద్యం :

గురుమతిఁ దలఁపఁగల ద్రిజగ
దురంద వనం దగిన నీమ గురుఁ దనఁగా నౌ
దొరుఁ దెవ్వ ? ఉంతయును నీ
కరయంగ విదంబనంబ యగుఁ గాదె హరీ !”

అర్ధాలు :
గురు = గొప్ప
మతిన్ = ಬುದ್ಧಿ
తలపగన్ = విచారించగా
త్రిజగత్ = ముల్లోకములను
అనన్ = చెప్పు
తగిన = తగినట్టి
నీకు = నీకు
గురుడు = గురువు
అనగన = అనుటకు
ఒండొరుండ = ఇంకొకడు
ఎవ్వడు = ఎవరు
ఇంతయున్ = ఇదంతా
నీకు = నీవు
అరయంగన్ = తరచిచూసినచో
విడంబునంబు = లోకమర్యాదకై
అగున్గాదె = అవునుకదా
హరీ = కృష్ణా

భావం :
గొప్పబుద్ధిలో ఆలోచించిచూస్తే నీవు ముల్లోకాలకు గురుడవు. నీకు గురుడయీ మరొక్కటున్నదా? ఇదంతా నీవు లోక మర్యాదకై ఆడిన లీలే కాని మరేమీ కాదు కృష్ణా!

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

30వ పద్యం :

వ. అని సాభిప్రాయంబుగాఁ బలికిన పలుకులు విని సమస్త భావాభిజుండైన పుండరీకాక్షుండు
మందస్మిత వదనారవిందుండగుచు నతనిం జూచి ‘నీ విచ్చటికి వచ్చునప్పుడు
నాయందుల భక్తింజేసి నాకు సుపాయంబుగ నేమి పదార్థంబు దెచ్చితి ? వప్పదార్థంబు
లేశమాత్రంబైనఁ బదివేలుగా సంగీకరించు, నట్లు గాక నీచవర్తనుండై మద్భక్తిం
దగులని దుష్టాత్ముందు హేమాచల తుల్యంబైన పదార్థంబు నొసంగిన నది నా మనంబునకు
సమ్మతంబు గాదు; కావున,

అర్థాలు :
అది = అని
సాభిప్రాయంబుగాన్ = సాభిప్రాయముగా
పలికిన = చెప్పిన
పలుకులు = మాటలు
విని = విని
సమస్త = ఎల్లవారి
భావ = అభిప్రాయములు
అభిజ్ఞుడు = తెలిసినవాడు
ఐన = అయిన
పుండరీకాక్షుడు = కృష్ణుడు
మందస్మిత = చిరునవ్వుగల
వదన = మోము అనె
అరవిందుడు = పద్మములు కలవాడు
అగుచున్ = అవుతూ
అతనినే =అతనిని (కుచేలుడు)
చూచి = చూసి
నీవిచ్చటికి = నీవు ఇక్కడికి
మార్చునప్పుడు = వచ్చేటపుడు
నాయందుల = నాఎడల
భక్తింజేసి = ప్రేమతో (భక్తితో)
నాకున్ = నాకు
ఉపాయనంబు = కానుక
కన్ = అగునట్లు
ఏమి = ఏ
పదార్ధంబున్ = పదార్ధమును
తెచ్చితి = తీసుకొచ్చావు
అదార్థంబు = ఆ పదార్ధాన్ని
లేశమాత్రంబు = రవ్వంత
ఐనను = అయినను
పదివేలు = పదివేలు
కాన్ = అయినట్లుగా
అంగీకరింతున్ = గ్రహించెదను
అట్లుగాక = అలాకాకుండా
నీచవర్తనుండై = అల్పబుద్ధికల నడవడిక కలవాడు
మత్ = నాయొక్క
భక్తిన్ = భక్తియందు
తగులని = ఆసక్తిలేని
దుష్టాత్ముండు = దుష్టుడు
హేమ + అచల = బంగారపు కొండ
తుల్యంబు = అంత
ఐనన్ = అయినట్లు
పదార్థంబునన్ = పదార్థమును
ఒసంగినన్ = ఇచ్చినవు
అది = అది
నమనంబునకు = నామనస్సునకు
సమ్మతంబుగాదు = అంగీకారముకాదు
కావునన్ = కాబట్టి

భావం :
కుచేలుడు సాభిప్రాయంగా పలికిన మాటల్లోని ఆంతర్యాన్ని కృష్ణుడు గ్రహించాడు. శ్రీకృష్ణుడు మందస్మిత వదనార విందుడై కుచేలునితో నీవిక్కడికి వస్తూ భక్తితో నాకేమి బహుమానం తెచ్చావు? ఆ పదార్థం లేశమైనా పదివేలుగా స్వీకరిస్తాను. నాపై భక్తిలేని నచుడు పర్వతమంత బంగారం ఇచ్చినా అది నాకంగీకారం కాదు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

31వ పద్యం :

క. దళ……………………….
ఫలమైనను సలిలమైనం బాయని భక్తం
గొలిచిన జనులర్పించిన,
నెలమిన్ రుచివాన్నముగణ యేసు ………………

అర్థాలు :
దళము = అకులరెమ్మ
పుష్పము = పువ్వు
ఐనను = అయినను
ఫలము = పండు
సలిలము = నీళ్ళు
ఐనను = అయినను
పాయని = పాడవని
భక్తిన్ = భక్తితో
కొలిచినన్ = సేవించినచో
జనులు = మానవులు
సమర్పించిన = ఇచ్చినచో
ఎలమిన్ = ప్రీతితో
రుచిర = పరిశుద్ధమైన
అన్నము = అన్నము
కనె = అయినట్లే
ఏను = నేను
భుజింతున్ = ఆరగించెదను

భావం :
పత్రమైనా, పుష్పమైనా, జలమైనా, ఫలమైనా సరే నిశ్చల భక్తితో నాకు సమర్పిస్తే దాన్ని మధురాన్నంగా భావించి ఆరగిస్తాను అని కృష్ణుడన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

32వ పద్యం :

క. అని పద్మోదరుఁ వాడిన,
వినియోక్తుల కాత్మ నలరి విప్రందు దాఁ దె
చ్చిన యదుకులు దగ్గ నర్పిం
పను నేరక మోము వాంచి పలుకక యున్నస్.

అర్థాలు :
అని = అని
పద్మ+ఉదరుడు = కృష్ణుడు
ఆడిన = = పలికిన
వినయోక్తులకు = వినయపు మాటలకు
ఆత్మన్ = మనసులో
అలరి = సంతోషించు
విప్రుడు = బ్రాహ్మణుడు
తాన్ = తాను
తెచ్చిన = తీసుకొచ్చినట్లు
అటుకులన్ = అటుకులను
తగన్ = తగినట్లు
సమర్పింపన్ రక = ఇవ్వలేక
మోము = ముఖమును
వాంచి = వంచి
పలుకకన్ = ఏమీ మాట్లాడకుండా
ఉన్నానన్ = ఉండగా

భావం :
కృష్ణుని వినయపూరిత మాటలకు కుచేలుడు మనసులో సంతోషించాడు. తాను తెచ్చిన అటుకులను ఇవ్వలేక తలదించుకుని మౌనంగా ఉన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

33వ పద్యం :

వ. అవ్విప్రుండు సనుదెంచిన కార్యంబు కృష్ణుఁడు దన దివ్యచిత్తంబున నెఱింగి ‘యితండు
పూర్వభవంబున నైశ్వర్యముండై నన్ను సేవింపండైన నిక్కుచేలుండు నిజకాంతా
ముఖోల్లాసంబు కొఱకు నా యొద్దకుఁ జనుదెంచినవాఁ డితనికి నిద్రాదులకుం
బడయరాని బహువిధంబులైన సంపద్విశేషంబు లీ క్షణంబ యెడఁ గూర్పవలయు’
నని తలంచి యతండు జీర్ణ వస్త్రంబు కొంగున ముడిచి తెచ్చిన యదుకుల ముడియం
గని ‘యిది యేమి’ యని యొయ్యన నమ్ముడియఁ దన కరకమలంబుల విడిచి
యయ్యడుకులు కొన్ని పుచ్చుకొని ‘యివియ సకల లోకంబులను సన్నును ఇరితృపిం
బొందిందఁజాలు’ నని యప్పుడు.

అర్ధాలు :
ఆ + విప్రుడు = ఆ బ్రాహ్మణుడు
చనుదెంచిన = వచ్చిన
కార్యంబున్ = పనిని
కృష్ణుండు = కృష్ణుడు
తన = తన
దివ్య = దివ్యమైన
చిత్తంబునన్ = మనసులో
ఎఱింగి = తెలుసుకొని
పూర్వ = ముందటి
భావంబునన్ = జన్మమునందు
ఐశ్వర్య కాముడై = సంపదకోరినవాడు అయ్యి
నన్నున్ = నన్ను
సేవింపండు = సేవించినవాడుకాదు
ఐన = అయినట్టి
ఈ కుచేలుండు = కుచేలుడు
నిజ = తన
కాంత = భార్య యొక్క
ముఖ = ముఖమున
ఉల్లాసంబు = సంతోషం
కొఱకున్ = కోసం
నాయొద్దకు = నాదగ్గరకు
చనుదెంచినవాడు = వచ్చాడు
ఇతనికిన్ = ఇతనికి
ఇంద్రాదులకుం = ఇంద్రుడు మున్నగువారికి
పడయరాని = పొందలేని
బహువిధములైన = పెక్కువిధములు అయిన
సంపద = సంపదలు
శ్రీవిశేషంబులున్ = అధికములు కలుగుట
ఈక్షణంబు = ఈక్షణంలోనే
ఒడిగూర్చవలయం = కలుగజేయవలెను
అని = అని
తలంచి = భావించి
అతడు = ఆ కృష్ణుడు
జీర్ణవస్త్రరంబు = చినిగిపోయిన బట్ట యొక్క
కొంగున్ = మూలన
ముడిచి = ముడివేసి
తెచ్చిన = తీసుకొచ్చినట్టు
అటుకులున్ = అటుకులను
ముడియన్ = మూటను
కని = చూసి
ఇదియేని = ఇది ఏమిటి ?
అని = అని
ఒయ్యనన్ = మెల్లిగా
ఆముడియన్ = ఆ ముడిన
తన = తన యొక్క
కర = చేతులు అనే
కమలంబులన్ = కమలములతో
విడిచి = విప్పి
ఆ అటుకులున్ = ఆ అటుకులు
కొన్ని = కొన్నింటిని
పుచ్చుకుని = తీసుకుని
ఇదియ = ఇవే
సకల = ఎల్ల
లోకంబులను = లోకములను
నన్నున్ = నన్ను
పరితృప్తిం = సంతృప్తి
పొందింపన్ = పొందించుటకు
చాలున్ = సరిపడును
అని = అని
అప్పుడు = అప్పుడు

భావం :
కుచేలుడు వచ్చిన కారణాన్ని కృష్ణుడు గ్రహించాడు. పూర్వ జన్మలో ఇతడైశ్వర్యాన్ని కోరి నన్ను సేవింపలేదు. ఇప్పుడు తన భార్య సంతోషం కోసం నా వద్దకు వచ్చాడు. కావున ఇంద్రాదులకు సైతం లభించని బహువిధాలైన సంపదల్ని ఈ క్షణమే అతనికి ఇవ్వాలని భగవంతుడు (శ్రీకృష్ణుడు) నిశ్చయించుకున్నాడు.

కుచేలుడు చినిగిన ఉత్తరీయలో ముడివేసి తెచ్చిన అటుకుల ముడిని చూచి కృష్ణుడు ఇదేమిటి? అని అడుగుతూ ముడిని విప్పి అటుకులు గుప్పెడు తీసుకున్నాడు. నాకూ సమస్త లోకాలకూ సంతృప్తినివ్వడానికి ఇవి చాలునంటూ కృష్ణుడు ఆ అటుకుల్ని ఆరగించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

34వ పద్యం :

క. మురహరుఁడు పిడికెర వడుకులు,
గర మొప్పఁగ నారగించి కౌతూహలియై
మఱియుడు విడికెడు గౌనం ద
త్కర మప్పుడు పళ్లెం గమల కరకమలములని,

అర్థాలు :
మురహరుడు = శ్రీకృష్ణుడు
పిడికెడు = గుప్పెడు
అటుకులు = అటుకులు
కరమొప్పగన్ = మిక్కిలి యుక్తంగా
ఆరగించి = తిని
కౌతూహలియై = కుతూహలము కలవాడై
మఱియును = మరికొంచెం
పిడికెడు = గుప్పెడు
కోనన్ = తీసుకొనగా
తత్ = అతని
కరముని = చేతిని
అప్పుడు = అప్పుడు
పట్టెన్ = పట్టుకొనెను
కమల = రుక్మిణీదేవి
కర = చేతులు అనే
కమలములన్ = పద్మములతో

భావం :
శ్రీకృష్ణుడు పిడికెడు అటుకుల్ని తిన్న తర్వాత మళ్ళీ ఇంకొక్క పిడికెడు తీసుకున్నాడు. అప్పుడు రుక్మిణీదేవి భర్త చేతిని తన చేతులతో వారిస్తూ ఇలా అన్నది.

35వ పద్యం :

క. సాంసారంగ నతనికి బహు,
సంపద అందింప నివియ చాలును నింక
క్షింపఁగ వలవదు త్రిజగ
తృపత్కర ! దేవ దేవ ! సర్వాత్మ ! హరి !

అర్ధాలు :
సొంపారన్ = సమృద్ధిగా కలవు
ఇతనికిన్ = ఇతనికి
బహు = పెక్కు
సంపదలన్ = సంపదలను
అందింపన్ = ఇచ్చుటకు
ఇవియున్ = ఇవే
చాలునున్ = సంపదను
ఇక = మరికొంచము
భక్షింపగన్ = తినుట
వలవదు = వద్దు
త్రిజగత్సపత్కర = ముల్లోకాలను సంపదనిచ్చేవాడు
వేదదేవ = కృష్ణ
సర్వాత్మ = జగత్తంతా నిండినవాడు
హరీ = కృష్ణా

భావం:
స్వామీ ఇతనికి సకల సంపదలను అందించడానికి ఇందాక మీరు తిన్న అటుకులే చాలు. ఇక భక్షించకండి అని భర్తను వారించింది.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

36వ పద్యం :

సి. పరికింపఁ గృపణస్వభావుండ నై నట్టి
యే నేడు ? నిఖిలావనీశ్వరి యగు
నిందిరాదేవికి నెనయంగ నిత్య ని
డై యొప్పు నవ్వాసుదేవుల
డేడ ? సన్నధ్ధమైఁ దోడఁబుట్టిన వాని
కైవడిఁ గౌఁగిటఁ గదియఁ జేర్చి
దైవంబుగా నన్ను భావించి నిజతల్ప
మున నుంచి సత్రియల్ పూని నడపి

తే. చారు నిజవధూ కరసరోజాత కలిత,
చామరానిలమున గతశ్రమునిఁజేసి
శ్రీకుచాలిస్త చందనాంచితకరాబ్జ,
తలములను సద్గు లొతై వత్సలత మెఱసి.

అరాలు :
పరికింపన్ = తరచి చూసినచో
కృపణ = లోభపూరితమైన
స్వభావుండ = లక్షణములు కలవాడను
ఐన = అయినట్టి
యేనే = నేను ఎక్కడ
నిఖిల = సమస్తమైన
అవనీ = లోకములకు
ఈశ్వరి = సర్వనియామకురాలు
అగు = ఐన
ఇందిందేనికి = లక్ష్మీదేవికి
ఎనయంగన్ = పొందికగా
నిత్యనివాసుడు = శాశ్వతనివాసస్థానమైనవాడు
ఐ = అయ్యి
ఒప్పు = ఉండెడి
ఆవాసుడేవుడు = కృష్ణుడు
ఏడన్ = ఎక్కడ
అర్థమైన్ = ప్రీతితో
తోడబుట్టిన = సహోదరుడైన
వారి = అతని
కైవడిన్ = వలె
కౌగిటన్ = కౌగిట్లో
కదియున్ = దగ్గరకు
చేర్చి = తీసుకుని
దైవంబు = దేవుని
కాన్ = ఐనట్లు
నన్నున్ = నన్ను
భావించి = అనుకుని
నిజతల్పమున = తన పాన్పుపైకి
ఉంచి = కూర్చోబెట్టి
సత్రియల్ = మర్యాదలు
పూని = పట్టుగా
నడపి = జరిపించి
చారు = మనోజ్ఞమైన
నిజవధూ = తన భార్య యొక్క
కరసరోజాత = చేయి అనే పద్మమువంటి
కలిత = ఉన్నట్టి
చామర = విసనకర్ర
అనిలమనన్ = గాలివలన
గతశ్రమునిఁజేసి = తొలగిన శ్రమకలవాడుచేసి
శ్రీకుచాలిస్త = రుక్మిణీదేవి స్తనముపై పూయబడిన
చందన = మంచిగంధముల చేత
అంచిత = అలంకరించబడిన
కర = చేతులను
బ్దములను = కమలయుచేత
అడ్డలు = కాళ్ళు
ఒత్తెన్ = పిసికెన్
వత్సలతన్ =ప్రేమతో

భావం:
కుచేలుడు ఇలా భావించాడు. గర్భదరిద్రుడనైన నేనెక్కడ ? లక్ష్మీ నివాస స్థానమైన వాసుదేవుడెక్కడ ? అచ్చుతుడు అనురాగంతో తన తోడబుట్టిన వానిగా తలంచి కౌగిట చేర్చాడు. దైవసమానంగా భావించి తన పాన్పుమీద కూర్చుండబెట్టు కున్నాడు. నన్ను గొప్పగా సత్కరించాడు. ఆయన పట్టపుదేవి నాకు వింజామర వీచి నా శ్రమను పోగొట్టింది. శ్రీకృష్ణుడే సాక్షాత్తు లక్ష్మీదేవిని లాలించే తన చేతులతో ఆప్యాయంగా నా పాదాలొత్తాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

37వ పద్యం :

వ. అని తన మనంబున విత్కరించుచు నిజపురంబునకుఁ జని చని ముందట.
సీ. న చంద్ర ప్రభా భాసమాన స్వర్ణ
చంద్రకాంతోపల సౌధములును
గలకంఠ శుక నీలకంఠ సముత్కంఠ
మానిత కూజితోద్యానములును
పుల్లసితాంభోజ హల్లక కహ్లార
కైరవోల్లసిత కాసారములను
మణిమయం కనక కంకణ ముఖాభరణ వి
భ్రాజిత దాసదాసీజనములుఁ

అర్థాలు :
అని = అని
తన = తనయొక్క
మనంబున = మనస్సులో
వితర్కించుచు = ఆలోచిస్తూ
నిజ = తన
పురంబునకు = ఊరికి
చని చని = వెళ్ళిపోయి
ముందటన్ = ఎదుట

భావం :
అని ఈ రీతిగా ఆలోచిస్తూ కుచేలుడు తన నగరాన్ని చేరుకున్నాడు.

38వ పద్యం :

తే. గలిగి చెలువొందు సదనంబుఁ గాంచి విస్మ
యమును బొందుచు నెట్టి పుణ్యాత్ముఁ డుందు
నిలయ మొక్కొ ! యపూర్వమై నెగడె మహిత
వైభవోన్నత లక్ష్మీనివాస మగుచు
వ. ఇట్లు సనుదేర నతని భర్యయైన సతీలలామంబు తన మనంబున నానంద రసమన్న యగుచు

అర్థాలు :
భాను = సూర్యుని వంటి
చంద్ర = చంద్రుని వంటి
ప్రభా = కాంతులచే
భాసమాన = ప్రవేశించుచున్న
స్వర్ణ = బంగార
చంద్రకాంత = చలువరాళ్ళు
ఉపల = మొర్ర రాతి
సౌధములను = మేడలు
కలకంఠ = పావురములు
శుక = చిలుకలు
నీలకంఠ = నెమళ్ళు
సమ + ఉత్కంఠ = మిక్కిలి తహతహతో
మానిత = గౌరవింపబడిన
కుజత = కూతలు గల
ఉద్యానవనములు = తోటలు
ఫుల్ల = వికసించిన
సీత = తెల్లని
అంభోజ = తామరల చేత
హల్లన్ = ఎర్రకలువలు చేత
కహ్లార = కలువపూల చేత
కైరవ = తెల్లకలువల చేత
ఉల్లసిత = ప్రవేశించునట్టి
కాసారము = చెరువులును
మణిమయ = రత్నాలు పొదిగిన
కనక = బంగారం
కంకణ = చేతిగాజులు
ముఖాభరణ = మున్నగు ఆభరణాలచే
విభ్రాజిత = మిక్కిలి మెరుస్తున్న
దాస = సేవకులు
దాసీ = సేవకురాళ్ళు
కలిగి = ఉండి
చెలువొందు = అందగించుచున్న
సదనంబున్ = భవనమును
కాంచి = చూసి
విస్మయమును = ఆశ్చర్యమును
పొందుచున్ = పొందుతూ
ఎట్టి = ఎంతటి గొప్ప
పుణ్యాత్ముడు = పుణ్యపురుషుడు
ఉండు = ఉండెడి
నిలయమొక్క = నివాసమో కదా
అపూర్వము = అద్భుతమైనది
ఐ = అయ్యి
నెగడెన్ = అతిశయించింది
మహిత = గప్ప
వైభవ = వైభవములు
ఉన్నత = మేలైన
లక్ష్మీ = సంపదను
నివాసము = నిలయము
అగచున్ = అయినది

భావం :
కుచేలుడు తనయొక్క సూర్యచంద్రుల కాంతితో ప్రవేశించే పాలరాతి కట్టడాలు, శుక; పిక వలయాంత నిండిన చక్కని ఉద్యానవనాలు, వికసించిన పలువన్నెల తామరలతో కలువలతో కనుల పండువు చేస్తున్న సరోవరాలు, మణికంకణాలు బహువిధాలైన భూషణలు ధరించిన దాసదాస జనమా కలిగి వెలుగొందే మహోన్నత మందిరానన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఇది ఏ పుణ్యాత్ముని భవనమో ! సిరిసంపదలకు నిలయమై అపూర్వమై ప్రకావిస్తున్నదని కుచేలుడు భావించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

39వ పద్యం :

సీ. తన విధురాకు ముందటఁ గని మనమన
హర్షించి వైభవం బలర మనుజ
కామినీరూపంబు గైకొన్న యిందిరాస
పనిత చందంబునఁ దనరుచున్న
కలకంఠి తన వాలుఁగన్నులు క్రేవల
నానందబాష్పంబు లంకురింప
నతని పాదంబుల కాత్మలో మ్రొక్క భా
నవంబున నాలింగనంబు సేసె

అర్థాలు :
ఇట్లు = ఈ విధముగా
చనుదేర = రాగా
అతని = కుచేలుని యొక్క
భార్య = ఇల్లాలు
ఐన = అయినటువంటి
సతీలలామంబు = స్త్రీలలో ఉత్తమురాలు
తన = తనయొక్క
మనంబునన్ = మనస్సునందు
ఆనందరస = ఆనందరసమున
మగ్న = మునిగినామె
అగుచున్ = అవుతూ

భావం :
అలా వచ్చిన కుచేలుని చూసి అతని భార్య ఆనందంతో తేలియాడింది.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

40వ పద్యం :

తే. నా ధరాదేవుఁ డతుల దివ్యాంబరాభ
రణ విభూషితులై రతిరాజు సాయ
కముల గరి నొప్పు పరిచారికలు భజింప,
లలిత సౌభాగ్య యగు నిజ లలనఁ జూచి.

అర్థాలు :
తన = తనయొక్క
విభురాక = బర్త వచ్చుటకు
ముందటన్ = ఎదురుగా
కని = చూసి
మనముననె = మనస్సునందు
హర్చించు = ఆనందించి
వైభవంబులు = వైభవములు
అలరన్ = వికసించగా
మనుజ = మానవ
కామినీ = స్త్రీ
రూపంబున్ = రూపమును
కైకన్నా = వహించినట్టి
ఇందిరా = లక్ష్మి
వనిత = దేవి
చందంబునన్ = వలె
తనరుచున్న = ఒప్పుచున్న
కలకంఠి = స్త్రీ
తన = తనయొక్క
వాలుగన్నులక్రేవల = కంటికొనల చివరన
ఆనంద = సంతోషము వలన
భాష్పంబులున్ = కన్నీరు
అంకురింపన్ = ఊరుతుండగ
అతనిన్ = అతని
పాదంబులకున్ = కాళ్ళకు
ఆత్మలోన్ = మనస్సులోనే
మ్రొక్కి = నమస్కరించి
భావంబునన్ = మనస్సునందు
ఆలింగనంబు = కౌగిలించుకొనుట
చేసెన్ = చేసెను
ఆ ధరాధేవుడు = ఆ బ్రాహ్మణుడు
అతుల = సాటిలేని
దివ్య = దివ్యమైన
అంబర = బట్టలు
ఆభరణ = అలంకారములతో
విభూషితలై = అలంకరింపబడిన వారై
రతిరాజు = మన్మధుని
సాయకము = బాణముల
గతిన్ = వలె
ఒప్పు = చక్కగా ఉన్న
పరిచారకులు = సేవకురాండ్రు
భజింపన్ = సేవిస్తుండగా
లలిత = మనోజ్ఞమైన
సౌభాగ్య = సౌభాగ్యవతి
అగు = అయిన
నిజ = తన
లలనన్ = భార్యను
చూచి = చూసి

భావం :
ఆ ఇల్లాలు తన భర్త వస్తున్నాడని తెలుసుకొని ఎంతో ఆనందంతో ఎదురు వచ్చింది. మానవరూపం ధరించిన మహాలక్ష్మిలాగా ఉన్న ఆమో కనుకొలకుల్లో ఆనందభాష్పాలు రాలుతుండగా భర్త పాదాలకు నమస్కరించి మనస్సులో కౌగిలించుకొంది. దివ్యాంబరాలు, ఆభరణాలు ధరించి మన్మధుని బాణలలాగా ఉన్న పరిచారికల సేవలందుకొంటూ ఐశ్యర్యంతో తులదూగే తన భార్యను కుచేలుడు చూచాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

41వ పద్యం :

ఆ. ఎన్నం క్రొత్తులైన యిట్టి సంపదలు నా
కబ్బుటెల్ల హరిదయావలోక
నమునఁ జేసి కాదె ! నళినాక్షుసన్నిధి
కర్ది నగుచు నేను నరుగుటయును.

అర్థాలు :
ఎన్నన్ = ఎంచిచూసినచో
క్రొత్తలు = నేతనములు
ఐన = అయిన
సంపదలు = కలుములు
నాకున్ = నాకు
అబ్బుట = కలుగుట
ఎల్లన్ = అంతా
హరి = శ్రీకృష్ణుని
దయా = కృపతో కూడిన
అవలోకమునన్ = చూపు
చేసి = వలన
కాదె = కదా
నళినాక్షు = కృష్ణుని
సన్నిధికిన్ = వద్దకు
అర్దిన్ = కోరువాడ
అగుచున్ = అగుచూ
నేను = నేను
అదుగుటయున్ = వెళ్ళుట

భావం :
ఆలోచించి చూస్తే ఈ నూతన సమస్త సంపదలూ శ్రీహరి కృపాకటాక్షం వలనే నాకు ప్రాప్తించాయి. సంపద కోరుతూ కృష్ణుని వద్దకు నేనే వెళ్ళుట.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

42వ పద్యం :

క. నను నా వృత్తాంతంబును
ధనమనమనఁ గనియు నేమి దడవక ననుఁ బొ
కమ్మని యీ సంపద లెల్లను,,
నొనరఁగ వొడఁగూర్చి నన్ను నొడయినఁ జేసెన్.

అర్థం :
ననున్ = నన్ను
నా = నా యొక్క
వృత్తాంతంబును = విషయము
తన = తనయొక్క
మనమునన్ = మనస్సునందు
కనియున్ = తెలుసుకొనినావు
ననున్ = నన్ను
పొమ్ము = వెళ్ళు
అని = అని
ఈ = ఈ
సంపదలు = సంపదలు
ఎల్లనున్ = సమస్తమును
ఒనరన్ = చక్కగా
ఒడగూర్చి = కలుగజేసి
నన్నున్ = నన్ను
ఒడయునిన్ = ప్రభువునకు
చేసెను = చేసెను

భావం:
ధనం కోసం నేను శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాను. ఆ మహానుభావుడు నా సంగతి తెలిసి కూడా నన్నేమీ అడగలేదు. నాకు వీడ్కోలిచ్చి పంపి తరువాత ఈ సకల సంపదలూ అనుగ్రహించాడు, నన్ను ప్రభువును చేసాడు.

మిత్రధర్మం Summary in Telugu

కవి పరిచయం

  1. మిత్ర ధర్మం ‘ఆంధ్రమహాభాగవతం’ లోనిది.
  2. భాగవత భాగములకు స్కంధములని పేరు.
  3. భాగవతములో పండ్రెండు (12) స్కంధములు కలవు.
  4. మధురస్నేహము దశమ స్కంధము నుండి గ్రహించబడినది.
  5. సంస్కృతములో వేదవ్యాసుడు భాగవతమును రచించెను.
  6. “మిత్ర ధర్మం” అను పాఠ్యభాగమును రచించినది మహాకవి పోతన.
  7. పోతన ఇంటి పేరు, ఊరు పేరును “బమ్మెర” యే.
  8. బమ్మెర గ్రామము వరంగల్ జిల్లాలో ఉన్నది.
  9. పోతన తల్లి లక్కమాంబ – తండ్రి కేసన.
  10. పోతన బిరుదు “సహజపాండిత్యుడు”.
  11. పోతన కృతులు : భోగినీ దండకము, వీరభద్ర విజయము నారాయణ శతకం, ఆంధ్రమహాభాగవతం.
  12. పోతన కీర్తి సౌధానికి మూలస్తంభం భాగవతం.
  13. నవ విధ భక్తులలో కుచేలుని భక్తి “సఖ్య భక్తి”.
  14. పోతన కవితా లక్షణములు : నిశ్చలమైన భక్తి – అద్భుత కథా కథన శిల్పం – లోకోత్తరమైన భావుకత – సజీవ పాత్ర చిత్రణ.
  15. పోతన కాలం : 15వ శతాబ్దము.
  16. మాధుర్యాన్నీ, ప్రేమతత్త్వాన్నీ స్నేహం పటిష్ఠం చేస్తుందని నిరూపించేది ఈ పాఠ్యభాగం.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

పాఠ్యభాగ సందర్భం

పరీక్షిత్తు శుకమహర్షిని – “మునీంద్రా ! శ్రీకృష్ణుని అనంత గుణసంపదలను గురించి ఎన్ని మారులు విన్నా తనివి తీరదు. ఆ హరిని పూజించే చేతులే చేతులు. ఆయనకు నమస్కరించే శిరస్సే శిరస్సు. ఆ పరమాత్ముని చూచే కన్నులే కన్నులు. ఆ స్వామిని పొగడే నోరే నోరు, ఆయన కథలను వినే చెవులే చెవులు. ఆ పరమాత్ముని తెలుసుకునే మార్గమును వివరింపు” మని కోరాడు. అప్పుడు అభిమన్యుని కుమారుడైన ఆ పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి కుచేలుడు దారిద్య్ర బాధను అనుభవిస్తూ, తన బాల సఖుడైన శ్రీకృష్ణుని దర్శించి, ఆయన అనుగ్రహంతో ఎలా అపారమైన సంపదలు పొందాడో వర్ణించే సందర్భములోనిదీ పాఠ్యాంశం.

పాఠ్యభాగ సారాంశం

కుచేలుడు శ్రీకృష్ణుని బాల్యమిత్రులు – వారిరువురు సాందీపుని సన్నిధిలో విద్యాభ్యాసం చేశారు. తరువాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరాధిపతియైనాడు. కుచేలుడు దుర్భరమైన దారిద్య్ర బాధ అనుభవించాడు. కుచేలుని భార్య మహాపతివ్రత, అభిమనవతి. ఆ ఇల్లాలు దారిద్య్ర బాధతో పిల్లలు మలమలమాడిపోబడం చూచి భర్తను, శ్రీకృష్ణుని దర్శించి ఆయన అనుగ్రహంతో తమను కాపాడుమని ప్రార్థించు సన్నివేశంతో కథ ప్రారంభమగుచున్నది.

భర్తకు కర్తవ్యోపదేశము చేసిన అర్ధాంగిగా కుచేలుని భార్య – ఎంతటి దుర్భరమైన దారిద్ర్యము అనుభవించినను నోరు తెరచి సహాయమును అర్థింపని అభిమనధనుడుగా కుచేలుడు – అవధులు ఆదరాభిమానాలతో బాల్య మిత్రునికి సర్వ సంపదలను అనుగ్రహించిన ఆర్తజన రక్షకుడుగా శ్రీకృష్ణుడు మనకు ఈ పాఠ్యభాగములో సాక్షాత్కరిస్తారు. కుచేల శ్రీకృష్ణుల మధురమైన స్నేహానికి, శ్రీకృష్ణుని భక్తజన వాత్సల్యమునకు కుచేలోపాఖ్యానం నిదర్శనంగా నిలుస్తుంది.

మహాపతివ్రతయు, అభిమనవతియునైన కుచేలుని భార్య దుర్భరమైన దరిద్రపీడచే క్రుంగికృశించి పోయినది. ఆకలిమంటచే అలమటించుచు, పిల్లలు ఆకులు, గిన్నెలు పట్టుకొని తల్లి వద్దకు వచ్చి పట్టెడన్నము పెట్టుమని యడిగిరి. వారి మాటలు వినినంతనే పట్టరాని దుఃఖముతో భర్త కడకరిగి “ప్రాణనాథా ! ఇంటిలో దారిద్ర్యము తాండ వించుచున్నది. దానిని తొలగించుటకు మార్గమును ఆలోచింపరైతిరి.

TS Inter 1st Year Telugu Study Material Poem 2 మిత్రధర్మం

మీ బాల్య మిత్రుడైన శ్రీకృష్ణుని దర్శించి, దారిద్య్రమనెడి అంధకారము నుండి మమ్ము కాపాడుము. ఆర్తజన శరణ్యుడు, దయాసాగరుడైన శ్రీకృష్ణుడు మిమ్ములను చూచినంతనే, అపారమైన సంపదలను అనుగ్రహించును. కలలోనైన తనను తలవని నీచుని పైతము, కష్ట సమయములో ఆదుకొను జగత్ప్రభువు, ఎల్లవేళల ఆయనను భక్తితో సేవించు మీకు విశేష సంపదల ననుగ్రహింపడా ?” అని పలికెను.

భార్య మాటలను విని, ఆమె ధర్మయుతమైన వాక్యములకు సంతసించి, శ్రీకృష్ణుని దర్శనము ఇహపరసాధనముగా భావించెను. “ నీవు చెప్పినట్లుగా శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుటశుభకరమే ఆచక్రపాణికిచ్చుటకేమైన కానుకగలదా ? యని అడుగగా – ఆ ఇల్లాలు కుచేలుని ఉత్తరీయపు కొగునకు కొన్ని అటుకులు ముడివేసెను. గోవింద సందర్శనమునకై వెడలుచున్న ఆనందముతో కుచేలుడు ద్వారకా పట్టణమునకై బయలుదేరెను.

“ద్వారకా నగరమునకు నేనెట్లు వెళ్ళగలను ? అచ్చట అంతఃపురములో నుండు శ్రీకృష్ణుని ఎట్లు దర్శింపగలను ? ద్వారపాలకులు ఈ బీద బ్రాహ్మణుని చూచి, నీ వెక్కడ నుండి వచ్చుచుంటివి ? ఎందులకు వచ్చితివని అడిగినచో – వారికి బహుమానమిచ్చుటకు కూడ కాసు డబ్బు లేదు. ఆయన దయ నా భాగ్యము -” అనుకొనుచు కుచేలుడు ద్వారకా నగరమును ప్రవేశించి, కక్ష్యంతరములు దాటి, అంతఃపుర మందిరములో హంసతూలికా తల్పముపై ప్రియురాలితో వినోద క్రీడలలో మునిగి తేలుచున్న గాంచి – శ్రీకృష్ణుని బ్రహ్మానందమును అనుభవించెను.

అల్లంత దూరముననే కుచేలుని గాంచి, శ్రీకృష్ణుడు గబగబ పాన్పు దిగి, మిత్రునకు ఎదురుగా వచ్చి, ప్రేమతో ఆలింగనము కావించుకొని, పట్టు పాన్పుపై కూర్చుండబెట్టెను. బంగారు కలశము నందలి నీటితో కుచేలుని కాళ్ళు కడిగి, ఆ నీటిని తలపై చల్లుకొనెను. మంచి గంధమును శరీరమునకు అలదెను.

వింజామరలతో గాలి విసరి మార్గాయాసమును పోగెట్టెను. కర్పూర తాంబూలము నొసంగెను. ఆదరముతో గోవును దానము చేసెను. మణిమయ దీపములతో ఆరతి పట్టెను, సాక్షాత్తు రుక్మిణీదేవి కుచేలునికి వింజామరలు వీచెను. ఇట్లు శ్రీకృష్ణునిచే సేవులు చేయించుకొనుచున్న కుచేలుని గాంచి – అంతఃపురకాంతలు ఆశ్చర్యపడుచు, కుచేలుని అదృష్టమును అనేక విధములుగా ప్రశంసించిరి.

శ్రీమహావిష్ణువు అవతారమగు శ్రీకృష్ణుని చేతను, లక్ష్మీదేవి స్వరూపిణియగు రుక్మిణి చేతను సేవలు పొందిన మహనీయ మూర్తిగా కుచేలుడు ఈ పాఠ్యభాగమందు గోచరించును శ్రీకృష్ణ, కుచేలుల నిర్మలమైన స్నేహమును ఈ పాఠ్యభాగము నిరూపించును.

TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 11th Lesson యూరోపియన్ల రాక Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 11th Lesson యూరోపియన్ల రాక

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న1.
బేగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికార స్థాపనను వర్ణించండి.
జవాబు.
కో కర్ణాటక యుద్ధం సందర్భంగా క్లైవ్ తీసుకున్న నిర్ణయాలు యుద్ధ నిర్వహణలో చూపిన చురకుతనం, ఇంగ్లీష్ విజయానికి కారణమైంది. కర్ణాటక రాజ్య రాజధానియైన ఆర్కాట్ను ఆక్రమించాడు. ఈ విజయం రెండో కర్ణాటక యుద్ధ గమనాన్ని మార్చింది. ఫ్రెంచి వారి పరాజయానికి నాంది పలికింది. ఫ్రెంచివారి భవిష్యత్కు, డూప్లేకు ఈ యుద్ధం తీరని నష్టం కలిగించింది. బెంగాల్లో ఆంగ్లేయుల భవిష్యత్ వ్యూహాలకు ఈ విజయం మార్గం సుగమం చేసింది.

ఫ్లాసీ యుద్ధం (క్రీ.శ. 1757, 23 జూన్) : భారతదేశంలో ఆంగ్లేయుల లేదా తూర్పు ఇండియా కంపెనీ వారి అధికార విస్తరణకు కర్ణాటక విజయాలు ఎంత దోహదం చేసాయో, భవిష్యత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ విజయాలకు, పేరు ప్రతిష్ఠలు ఇనుమడింపచేయడానికి బెంగాల్లో రాబర్ట్ క్లైవ్ సేనాధిపత్యంలో చేసిన ప్లాసీయుద్ధం (క్రీ.శ. 1757) అంత కంటే ఎక్కువ పేరు తెచ్చిపెట్టిందని చరిత్రకారుల వాదన. ప్లాసీ యుద్ధం బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్గాలా (అలీవర్దీఖాన్ మనవడు), బ్రిటిష్ సైన్యాలకు జరిగింది. ఈ యుద్ధానికి ముఖ్య కారణాలు (1) బెంగాల్ సహజ వనరులను స్వాధీనం చేసుకోవాలన్న బ్రిటిష్ వారి కోరిక, (2) ఫ్రెంచి వారితో బెంగాల్ నవాబ్లకు గల సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడం, (3) బెంగాల్లో ఫ్రెంచి ప్రాబల్యాన్ని అంతం చేయడం, (4) సిరాజ్ ఉదౌలా స్థానంలో బెంగాల్ నవాబుగా తమకు అనుకూలమైన వ్యక్తిని నవాబుగా చేయాలన్న ఆంగ్లేయుల కోరిక.

సిరాజ్ ఉదౌలా సేనాధిపతియైన మీర్ జాఫర్, అమీర్ చంద్ అనే వ్యాపారి మొదలైన సిరాజ్ ద్రోహులను తమ వైపు త్రిప్పుకున్న రాబర్ట్క్లెవ్ యుద్ధానికి సిద్ధమైనాడు. పైన పేర్కొన్న వారితోపాటు మాణిక్ చంద్ (బ్యాంకరు) జగత్ సేవ్, రాయుర్లబ్లు సిరాజ్న మోసగించి, రాబర్ట్ క్లైవ్ పక్షం చేరారు. చివరికి సిరాజ్ ఉదౌలా సేనాని మీర్ కాసీం కూడా క్లైవ్ పక్షం చేరాడు. ఇరుపక్షాల సేనలకు, జూన్ 23, 1757న, ప్లాసీ వద్ద నామమాత్రం యుద్ధం జరిగింది. నమ్మకద్రోహం చేసిన మీరాఫర్ క్లైవు విజయం చేకూర్చారు. సిరాజ్ ఉద్దెల ఓడింపబడి వధింపబడ్డాడు. మీర్జాఫర్ బెంగాల్ నవాబు అయ్యాడు. ఫ్రెంచి వారి స్థావరమైన చంద్రనగర్ను బ్రిటిష్వారు ఆక్రమించడంతో బెంగాల్లో ఫ్రెంచివారి ప్రాభల్యం అంతరించింది. బెంగాల్లో కంపెనీకి స్వేచ్ఛ రాజ్యాధికారాన్ని సంపాదించింది. కలకత్తా సమీపంలోని 24 పరగణాల జమీందారీని పొందింది.

బక్సార్ యుద్ధం (22 అక్టోబర్ 1764) : మీర్ జాఫర్ నేతృత్వంలోని, బెంగాల్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దోపిడి చేయడం వల్ల బెంగాల్ ప్రజలు అన్ని రకాలు నష్టపోయారు. మద్రాస్, బొంబాయిలలోని ఈస్ట్ ఇండియా కంపెనీ ఖర్చులు కూడా బెంగాల్పై రుద్దారు. మీరజాఫర్కు బెంగాల్ నవాబగిరి ముల్లకంచెగా మారింది. క్లైవ్ అ భారతదేశంలో బెంగాల్ కొత్త గవర్నర్గా నియమించబడిన వాని ్సత్తార్ మీర్జాఫర్ను నవాబ్ పదవి నుంచి తొలగించి, అతని అల్లుడైన మీర్ ఖాసింను చేశాడు. దీనికి బదులుగా కొత్త బెంగాల్ నవాబ్ ఆంగ్లేయులకు బర్ద్వాన్, మిడాపూర్, చిట్టగాంగ్ జిల్లాలను అప్పగించాడు. కంపెనీ అధికారులకు మీరఖాసిం 29 లక్షలు చెల్లించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక

మీరాసిం కొంతకాలం తరువాత బెంగాల్ రాష్ట్ర ప్రజల హితాన్ని కోరి చేపట్టిన వివిధ సంస్కరణలు బ్రిటీష్ వారికి నచ్చలేదు. దీనితో ఆగ్రహించిన కంపెనీ అధికారులు అతడిని పదవి నుంచి తొలగించారు. మళ్ళీ మీర్జాఫర్ను బెంగాల్ నవాబ్ చేశారు.

చివరికి పదవికోల్పోయిన మీర్ ఖాసిం, మొగల్ చక్రవర్తి షాఆలం, అవద్ నవాబ్ షుజా ఉద్దేలా మొదలైనవారి సహకారం, సేనలతో బక్సార్ వద్ద క్రీ.శ. 1764 అక్టోబర్ 22న, బ్రిటీష్ సేనలతో యుద్ధం చేశాడు. బ్రిటీష్ సేనాధిపతి మేజర్ మన్రో చేతిలో పరాజయం పొందాడు. చివరికి యుద్ధంలో మొగల్ చక్రవర్తి షా ఆలం, అవద్ నవాబ్లు ఓడిపోయారు. క్రీ.శ. 1765లో కుదిరిన అలహాబాద్ సంధి ప్రకారం అలహాబాద్ సంధి (1765) బెంగాల్లో ద్వంద్వపాలనకు శ్రీకారం చుట్టారు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలో దివానీ అధికారాన్ని అనగా భూమిశిస్తు వసూలు అధికారం బ్రిటీష్ వారు పొందారు. సివిల్ అధికారులు నవాబ్కు ఇచ్చారు. కారా, అలహాబాద్ జిల్లాలను అయోధ్య నుండి వేరు చేసి మొగల్ చక్రవర్తికి ఇవ్వడం జరిగింది. సాలుకు 26 లక్షల రూపాయలు కంపెనీ, చక్రవర్తికి ఇవ్వడానికి అంగీకరించింది. ఈ విధంగా క్రీ.శ. 1757, 1764లలో జరిగిన ఫ్లాసీ, బక్సార్ యుద్ధాల్లో బెంగాల్ నవాబ్ పరాజయం, భవిష్యత్లో బ్రిటీష్ అధికార విస్తరణకు బీజాలు వేసింది. స్వదేశీ ప్రజల కష్టాలు రెట్టింపైనాయి. ఈ యుద్ధం భారతీయ పాలకుల సైనిక బలహీనతను తెలియజేసింది. ఈ యుద్ధంలో మొగల్ చక్రవర్తి కూడా ఓడిపోయాడు. కంపెనీ దివానీ అధికారాన్ని పొందడంతో ఇండియాలో ఇంగ్లీష్ వారి అధికారం స్పష్టంగా స్థాపించడం
జరిగింది.

ప్రశ్న 2.
ఈస్ట్ ఇండియా కంపెనీ భూమిశిస్తు విధానాలను వివరించండి.
జవాబు.
1785కు పూర్వం బెంగాల్లో ప్రతి ఏటా భూమి శిస్తు వసూలు చేసే అధికారాన్ని వేలం పాట ద్వారా అత్యధిక రేటు చెల్లించడానికి సిద్ధమైన వారికి ఇచ్చేవారు. వీరినే జమీందార్లు అనేవారు. దీనివల్ల కంపెనీకి అనేక నష్టాలుండేవి. ఈ సమస్య పరిష్కారానికి ‘వారన్ హేస్టింగ్స్’ గవర్నర్ జనరల్ గా ఉన్న కాలంలో ‘ఐదు సంవత్సరాల ఒడంబడిక’ పద్ధతిని ప్రవేశపెట్టాడు. కాని ఇంగ్లాండ్లోని గృహ ప్రభుత్వం ‘వార్షిక రెవిన్యూ ఒడంబడిక పద్దతినే సమర్థించింది. క్రీ.శ. 1786వ సంవత్సరంలో బ్రిటీష్ గవర్నర్ జనరల్గా భారతదేశం వచ్చిన లార్డ్ కారన్ వాలీస్ బెంగాల్లో అమలులో ఉన్న భూమిశిస్తు విధానాన్ని సరిదిద్దడానికి కొత్త విధానాన్ని రూపొందించాడు.

క్రీ.శ. 1768లో ‘కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్’ కారన్ వాలీస్ ను, పదిఏండ్ల భూమిశిస్తు ఒడంబడిక చేసుకోవల్సిందిగా సూచించింది. దీన్నే తరువాత కాలంలో ‘శాశ్వత భూమిశిస్తు’ విధానంగా వర్ణించారు. సరానార్ సహకారంతో క్రీ.శ. 1786-1789 మధ్యకాలంలో కారన్ వాలీస్ బెంగాల్లో భూమి సర్వే, రికార్డుల పరిశీలన, అంతవరకు అమలులో ఉన్న పద్దతులు మొదలైనవి అధ్యయనం చేశాడు. 1793లో శాశ్వత భూమిశిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిలో కారన్ వాలీస్ గతంలో కేవలం భూమిశిస్తు వసూలు అధికారాలు పొందిన జమీందార్లను, సమాజంలో అత్యంత ప్రభావవంతులైన వారిగా మార్చాడు. వారిని బ్రిటిష్ సామ్రాజ్యవాద పరిరక్షణకు, వలసవాడ పరిరక్షణకు భారతదేశంలో సరైన ఏజెంటులుగా మార్చాడు. ప్రతి జమీందారు ప్రభుత్వానికి నిర్ధారించిన భూమిశిస్తు మొత్తాన్ని పదేండ్లకాలానికి ముందుగానే నిర్ణయించిన కాలానికే చెల్లించేట్లు అంగీకరింపచేశాడు. దీనివల్ల భూమిపై జమిందార్కు గతంలో కంటే తక్కువ యాజమాన్యపు హక్కు చేకూరింది. అన్ని రకాలుగా కంపెనీ ఆధిపత్యం నెలకొల్పబడింది. రైతాంగం జమీందార్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి వచ్చింది. వారి కష్టనష్టాలు నేరుగా ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశాలు అంతరించాయి. బ్రిటీష్వారికి వినయంగా, విధేయులుగా ఉన్నంతకాలం ఈ జమీందార్లు తమ ప్రాంతాల్లో అధికారం చెలాయించారు. క్రమంగా ఈ జమీందార్లు వంశపారంపర్యపు హక్కులు పొందారు. కంపెనీకి ఈ కొత్త భూమి శిస్తు విధానం వల్ల అన్ని రకాల లాభాలు సమకూరాయి. భారతదేశంలో బ్రిటీష్ అధికార రక్షకులుగా ఈ జమిందార్లు ఎదిగారు. 1857 తిరుగుబాటుకాలంలో వారు చేసిన సహాయాన్ని బ్రిటీష్ అధికారులు స్వయంగా ప్రశంసించారు.

కారన్ వాలీస్ ప్రవేశపెట్టిన శాశ్వత భూమిశిస్తు విధానం రైతాంగం పాలిట శాపంగా మారింది. వారిపై పన్ను భారం పెరిగింది. భూమిపై ఎలాంటి హక్కు లేకుండాపోయింది. కరువు కాటకాలు, అతివృష్టి, అనావృష్టి కాలాల్లో కూడా రైతాంగం తమ గోడును ప్రభుత్వానికి విన్నవించుకునే అవకాశం లేకుండా పోయింది. వ్యవసాయం భారంగా, లాభహీనంగా మారింది. రైతులు, రైతుకూలీలు నష్టపోయారు.

రైత్వారీ విధానం : ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో ప్రవేశపెట్టిన భూమిశిస్తు (రెండో) విధానం రైత్వారీ పద్ధతి. దీన్ని సరాథామస్మన్రో, మద్రాస్ ప్రసిడెన్సీలో ప్రవేశపెట్టాడు. దీనికి ఆనాటి బ్రిటీష్ గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ అంగీకరించాడు. రైతుతో ప్రత్యక్ష ఒడంబడిక చేసుకోవాలన్నది రైత్వారీ పద్ధతి అతి ముఖ్య లక్ష్యం. క్రీ.శ. 1792లో ముందుగా ఈ పద్ధతిని బారాముల్లా (సేలం)లో ప్రవేశపెట్టారు. దీనికి కెప్టెన్ రీడ్ మూలసూత్రధారి. కెప్టెన్ రీడ్ అనుచరుల్లో ఒకడైన థామస మన్రో 1800 సంవత్సరంలో సీడెడ్ జిల్లాల (దత్తమండలాల) కలెక్టర్గా నియమించబడ్డాడు. అక్కడ దీన్ని మన్రో విజయవంతంగా అమలుచేశాడు. రైత్వారీ పద్దతిని మన్రో రైతు సంక్షేమ దృష్టితో అమలు చేశాడు. దీని వల్ల రైతులే భూమికి యజమానులయ్యారు. పండించిన పంటలో 1/3 వంతు ప్రభుత్వం శిస్తు రేటుగా నిర్ణయించింది. రైతులందరికీ ‘పట్టాలు’ ఇప్పించాడు. దీనివల్ల వారికి రక్షణ చేకూరింది. ఆ తరువాత కాలంలో దక్షిణ భారతదేశంలోని తంజావూర్, ఆర్కాట్, కోయంబత్తూర్, మలబార్ మొదలైన ప్రాంతాల్లో ఈ రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. క్రీ.శ. 1818 నాటి మూడో మరాఠా ఆంగ్లో యుద్ధం తరువాత బొంబాయి ప్రసిడెన్సీలోని అత్యధిక ప్రాంతాలపై కంపెనీ ఆధిపత్యం నెలకొల్పబడింది. ఇక్కడ కూడా ‘రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇక్కడ పండిన పంటలో 55% ప్రభుత్వ వాటాగా (శిస్తు రేటుగా) నిర్ణయించారు.

వాస్తవానికి ఈ రైత్వారీ భూమిశిస్తు పద్ధతి జమీందారీ వ్యవస్థ కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చింది. ప్రతిరైతు, గ్రామాలు లాభపడ్డాయి. సామాజిక చైతన్యానికి రైత్వారీ పద్ధతి పునాదులు వేసింది. సమాజంలో అంతవరకు కొనసాగిన భూమి ఆధారిత యాజమాన్యపు హక్కు, సామాజిక హోదా తగ్గింది. కాని గవర్నమెంట్ ఏజెంట్లు రైతాంగాన్ని మళ్ళీ పీడించారు. ఫలితంగా ఆర్థికంగా రైతులు పూర్తిస్థాయిలో పేదరిక చక్రం నుంచి విముక్తి పొందలేరు. సీడెడ్ జిల్లాలో మన్రో ప్రయత్నం గొప్ప విజయాలు సాధించినప్పటికీ మిగతా ప్రాంతాల్లో మధ్యవర్తుల, ఏజెంట్లు స్వార్థం, లంచగొండతనం వల్ల విఫలమైంది.

ప్రశ్న 3.
కర్ణాటక యుద్ధాలకు దారితీసిన కారణాలు, ఫలితాలను చర్చించండి.
జవాబు.
ఆధునిక యుగంలో యూరోపియన్లు వ్యాపారార్థం భారతదేశానికి వచ్చారు. కాల – క్రమంలో వ్యాపార ఆధిపత్యానికై ఇంగ్లీషు, ఫ్రెంచి వారి మధ్య మూడు యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల వల్ల భారతదేశంలో ఫ్రెంచి వారి శక్తి పూర్తిగా దిగజారిపోయింది. నాటి నుండి ఆంగ్లేయుల విజృంభణకు ఎదురులేకపోయింది.

మొదటి కర్ణాటక యుద్ధం (1744 – 48) : 1742లో ‘డూప్లే’ ఫ్రెంచ్ గవర్నర్ గా నియమించబడ్డాడు. భారతదేశంలో ఆంగ్లేయులు ఫ్రెంచి వారి స్థావరమైన పుదుచ్చేరిని ఆక్రమించాలనే ఆలోచనలో ఉన్నారు. దీనితో ఫ్రెంచి వారు కర్ణాటక నవాబు అన్వరుద్దీన్ సహాయం కోరాడు. దీనితో ఆంగ్లేయులు యుద్ధవిరమణ చేశారు. ఇట్టి పరిస్థితుల్లో ఫ్రెంచి సైన్యం లాబొర్డినాయి నాయకత్వంలో భారతదేశం వచ్చింది. ఆ ధైర్యంతో 1746లో ఫ్రెంచివారు ఆంగ్లేయులు సెయింట్ జార్జ్ కోటను స్వాధీనపరచుకున్నారు. ఈలోగా ఆంగ్లేయులు అన్వరుద్దీన్ చేరారు. దాంతో నవాబు ఫ్రెంచి వారిని వైదొలగమని హెచ్చరించాడు. ‘శింధోమ్’ వద్ద నవాబు సైన్యం ఫ్రెంచి సైన్యానికి జరిగిన యుద్ధంలో అన్వరుద్దీన్ ఓటమి పాలయ్యాడు. ఈలోగా యూరప్లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగిసింది. దానితో భారతదేశంలో కూడా యుద్ధం ముగిసింది. సంధి షరతుల ప్రకారం మద్రాస్ను ఆంగ్లేయులకు అప్పగించారు. రెండవ కర్ణాటక యుద్ధం (1749 – 1754) : 1748లో హైదరాబాద్ నిజాం ఉలుల్క్ మరణించటంతో, సింహాసనం కోసం కుమారుడు నాజర్ంగ్, మనుమడు ముజఫర్లాంగ్ల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. అలాగే కర్ణాటక సింహాసనం కోసం చందాసాహెబ్కు అన్వరుద్దీన్ కు మధ్య యుద్ధం ప్రారంభమైంది. చందాసాహెబ్, ముజఫర్లాంగ్లు ఫ్రెంచి గవర్నర్ డూప్లే సాయాన్ని కోరారు. వీరికి సహాయం చేసి దక్కన్లో తమ ప్రాభవాన్ని పెంచుకుందామని డూప్లే భావించాడు. 1749లో ఆయూర్ వద్ద జరిగిన యుద్ధంలో అన్వరుద్దీన్ ను వధించారు. నాజర్డింగ్ ఆంగ్లేయుల సాయంతో ముజఫర్ జంగ్ను ఓడించాడు, కానీ ఫ్రెంచి వారి చేతిలో హత్యకు గురయ్యాడు. ఫ్రెంచివారు ముజఫర్ంగ్ను నవాబును చేసారు. ‘బుస్సీ’ హైదరాబాద్లో రక్షణగా ఉన్నాడు. 1751లో జరిగిన యుద్ధంలో ఫ్రెంచివారు ఓడారు. తరువాత 1752లో రాబర్ట్ క్లైవ్ కర్ణాటకలో చందాసాహెబ్ను ఓడించి వధించాడు. ఈ స్థితిలో డూప్లే స్థానంలో గాడెహ్యును నియమించారు. దీంతో కర్ణాటకలో ఆంగ్లేయుల ప్రాబల్యం పెరిగింది. మూడవ కర్ణాటక యుద్ధం (1756 61) : ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది. ఫ్రెంచి గవర్నర్గా కౌంట్జిలాలి నియమితుడయ్యాడు. ఇతడు కడలూర్ ఆంగ్లేయుల కోటను ఆక్రమించి మద్రాసు ఆక్రమించడానికి విఫలయత్నం చేశాడు. ఆంగ్లేయులకు సర్ ఐర్ర కూట్ నాయకత్వం వహించాడు. బుస్సీని సాయం రమ్మని ఆజ్ఞాపించాడు. దాంతో ఆంగ్లేయులు నైజాంతో ఒప్పందం చేసుకున్నారు. 1760లో ‘వందవాసి’ వద్ద జరిగిన యుద్ధంలో ఫ్రెంచి సైన్యాన్ని ఓడించి పుదుచ్చేరిని ఆక్రమించి ‘డిలాలి’నిబందీగా ఇంగ్లాండ్ పంపాడు. 1763లో సప్తవర్ష సంగ్రామం ముగియడంతో మూడవ కర్ణాటక యుద్ధం ముగిసింది.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న1.
మైసూర్ యుద్ధాలపై ఒక లఘు వ్యాసం రాయండి.
జవాబు.
ఆంగ్లేయులు మైసూర్ రాజ్యంలో క్రీ.శ. 1766 నుంచి 1799 మధ్య నాలుగు యుద్ధాల్లో ఎదుర్కొన్నారు. మొదటి మైసూర్ యుద్ధం క్రీ.శ. 1766 – 1769 మధ్యకాలంలో హైదర్అలీ సేనలకు, ఈస్ట్ ఇండియా సేనలకు జరిగింది. హైదర్ కంపెనీ సేనలను వారి మిత్ర రాజ్యాల సేనలు ఓడించాడు. మద్రాస్ సంధి షరతులను కంపెనీ అంగీకరించింది. రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం (క్రీ.శ. 1780 – 1784) : రెండోసారి 1780వ సంవత్సరంలో మద్రాస్ సంధి షరతులను బ్రిటిష్వారు ఉల్లంఘించినందువల్ల, మైసూర్ పాలకుడైన హైదర్అ లీ యుద్ధానికి సిద్ధమైనాడు. ఇదే కాలంలో మరాఠా సేనలతో హైదర్ నిమగ్నమై ఉండగా,, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలాంటి సహాయం అందించలేదు. మద్రాస్ సంధి షరతులను ఉల్లంఘించింది. అందువల్ల, హైదరాలీ, తన కుమారుడై టిప్పుతో కలిసి రెండోసారి యుద్ధానికి సిద్ధమైనాడు. యుద్ధం కొనసాగుతున్న కాలంలోనే హైదరాలీ కాన్సర్ వ్యాధితో మరణించాడు. టిప్పు సుల్తాన్ బాధ్యతలు స్వీకరించాడు. చివరికి మంగళూరు సంధితో టిప్పు యుద్ధాన్ని విరవించాడు. ఇరువర్గాలవారు మరాఠాలతో, నిజాంతో స్నేహం చేయమనీ, శ్రీరంగపట్టనాన్ని టిప్పుకు ఇవ్వడానికి అంగీకరించాయి. మూడో మైసూర్ యుద్ధం : మూడోసారి బ్రిటీష్ సేనలు క్రీ.శ. 1790వ సంవత్సరంలో మైసూర్ రాజ్యంపై 1789లో యుద్ధం ప్రకటించాయి. లార్డ్ కారన్ వాలీస్ బ్రిటీష్ సేనలకు నాయకత్వం వహించాడు. టిప్పుసేనలు పరాజయం పొందాయి. శ్రీరంగపట్టణం ఆంగ్లేయుల వశమైంది. క్రీ.శ. 1792లో టిప్పు శ్రీరంగపట్టణం సంధి షరతులను అంగీకరించాడు. ఈ సంధి షరతుల ప్రకారం మైసూర్ రాజ్యం విస్తీర్ణంలో అర్థభాగం కోల్పోయింది. టిప్పుసుల్తాన్ 3.30 కోట్లు యుద్ధ నష్ట పరిహారం చెల్లించాలి. అతని ఇద్దరి కుమారులను జామీనుగా కంపెనీ బందీలుగా ఉంచింది.

నాల్గో మైసూర్ యుద్ధం (క్రీ.శ 1798 – 1799) : ఆంగ్లేయులకు టిప్పు సుల్తాన్లకు మధ్య శ్రీరంగపట్టణం సంధి శాశ్వత శాంతిని ప్రసాదించలేదు. 1798 – 1799లో చివరిసారిగా టిప్పుసుల్తాన్ సైన్యం, ఆంగ్ల సేనలతో తలపడింది. దీన్నే నాల్గో మైసూర్ యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో టిప్పు ప్రాణాలు కోల్పోయాడు. పూర్వపు ఒడియార్ వంశానికి చెందిన ఒక మైనర్ బాలున్ని కంపెనీ మైసూర్ పాలకునిగా నియమించింది. మైసూర్ రాజ్యం సైన్యసహాకార ఒప్పందంలో చేరింది.

ప్రశ్న 2.
ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటి న్యాయవ్యవస్థను వివరించండి.
జవాబు.
బ్రిటీష్ వారు, తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో నూతన న్యాయవ్యవస్థను ఏర్పాటు చేశారు. రాబర్ట్ క్లెవ్, వారన్ హేస్టింగ్స్, కారన్ వాలీస్ సివిల్, క్రిమినల్ కేసుల పరిష్కారానికి అనేక స్థాయిల్లో కోర్టులను ఏర్పాటు చేశారు. 1772 – 73 నాటి రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్లో సుప్రీంకోర్టు నెలకొల్పబడింది. 1781 నాటికి సుప్రీంకోర్టు అధికారులు, పనితీరు మొదలైన అంశాలు నిర్ధారించారు. వారన్ హేస్టింగ్స్ కాలంలో జిల్లాస్థాయిలో దివాన్ – ఇ – అదాలత్, ఫౌజ్ దారీ ఇ – అదాలత్ను ఏర్పాటు చేశారు. దివాన్ అదాలత్ సివిల్ కేసులను, కలెక్టర్ నేతృత్వంలో విచారించేది. ఫౌజ్రీ ఇ – అదాలత్ భారతీయ సంతతి అధికారుల ఆధ్వర్యంలో ముస్తీలు, ఖాజీల సలహాలతో పనిచేసేది.

లార్డ్ కారన్ వాలీస్ కాలంలో సివిల్, క్రిమినల్ కోర్టుల విషయంలో గ్రేడింగ్లను ఏర్పాటు చేశారు. మున్సిఫ్ కోర్టులు ఏర్పాటు చేశారు. భారతీయ న్యాయనిపుణులను మున్సిఫ్ కోర్టు అధికారులుగా నియమించారు. కారన్ వాలీస్ బెంగాల్, బీహార్లలో సర్క్యూట్ కోర్టులు ఏర్పాటు చేశాడు. ఇతడు కార్యనిర్వాహక శాఖ అధికారాలను, న్యాయశాఖ అధికారాలను విభజించాడు. క్రిమినల్ కేసులు నవాబ్ బాధ్యత. గవర్నర్ జనరల్ క్రిమినల్ కేసుల తీర్పుల విషయంలో అత్యున్నత న్యాయాధికారి. ‘కారన్ వాలీస్ న్యాయస్మృతి’గా పేరుగాంచిన కోడ్ (సివిల్, క్రిమినల్ సూత్రాలు) ఇతని కాలంలోనే భారతీయ (హిందూ – ఇస్లామిక్) న్యాయసూత్రాలను అమలు చేసే విధానాన్ని న్యాయాధికారులకు వివరించే ప్రయత్నం జరిగింది. న్యాయశాఖలో చాలా వరకు విచక్షణ లేకుండా చేశాడు కారన్వాలీస్.

లార్డ్వెల్లస్లీ కాలంలో సదర్ – నిజామత్ అదాలత్లో రెగ్యులర్ జడ్జీలను నియమించే సంప్రదాయాన్ని ప్రారంభించాడు. విలియం బెంటింక్ కాలంలో బెంగాల్లో లార్డ్కరన్ వాలీస్ నెలకొల్పిన నాలుగు సర్క్యూట్ కోర్టులను రద్దు చేశాడు. అతడు బెంగాల్ను 20 డివిజన్లుగా విభజించాడు. ప్రతి విడిజన్కు ఒక న్యాయాధికారిని నియమించాడు. వీరందరిపై అధికారి కమీషనర్. ప్రజాసంక్షేమానికి వారి రక్షణకు అన్ని చర్యలు తీసుకున్నారు. జమిందార్ల, భూస్వాముల రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అలహాబాద్ సంధి షరతులు.
జవాబు.
క్రీ.శ. 1765లో కుదిరిన అలహాబాద్ సంధి ప్రకారం అలహాబాద్ సంధి (1765) బెంగాల్లో ద్వంద్వపాలనకు శ్రీకారం చుట్టారు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలో దివానీ అధికారాన్ని అనగా భూమిశిస్తు వసూలు అధికారం బ్రిటీష్ వారు పొందారు. సివిల్ అధికారాలు నవాబ్కు ఇచ్చారు. కారా, అలహాబాద్ జిల్లాలను అయోధ్య నుండి వేరు చేసి మొగల్ చక్రవర్తికి ఇవ్వడం జరిగింది. సాలుకు 26 లక్షల రూపాయలు కంపెనీ, చక్రవర్తికి ఇవ్వడానికి అంగీకరించింది.

TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక

ప్రశ్న 2.
శ్రీ రంగపట్టణం సంధి షరతులు.
జవాబు.
మూడోసారి బ్రిటీష్ సేనలు క్రీ.శ. 1790వ సంవత్సరంలో మైసూర్ రాజ్యంపై 1789లో యుద్ధం ప్రకటించాయి.
లార్డ్ కారన్ వాలీస్ బ్రిటీష్ సేనలకు నాయకత్వం వహించాడు. టిప్పుసేనలు పరాజయం పొందాయి. శ్రీరంగపట్టణం ఆంగ్లేయుల వశమైంది. క్రీ.శ. 1792లో టిప్పు శ్రీరంగపట్టణం సంధి షరతులను అంగీకరించాడు. ఈ సంధి షరతుల ప్రకారం మైసూర్ రాజ్యం విస్తీర్ణంలో అర్ధభాగం కోల్పోయింది. టిప్పుసుల్తాన్ 3.30 కోట్లు యుద్ధ నష్ట పరిహారం చెల్లించాలి. అతని ఇద్దరి కుమారులను జామీనుగా కంపెనీ బందీలుగా ఉంచింది.

ప్రశ్న 3.
డూప్లే విజయాలు.
జవాబు.
క్రీ.శ. 1697లో జన్మించిన జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లే సమర్థుడైన పాలనావేత్త. తండ్రి ప్రభావంతో ఉన్నత విద్యనభ్యసించి ప్రభుత్వ కొలువులో చేరి ఫ్రెంచి ప్రభుత్వం తరపున పాండిచ్ఛేరికి చేరాడు. తన శక్తి సామర్థ్యాలు, తెలివి తేటలతో చంద్రనగర్లో ఫ్రెంచి గవర్నర్గా నియమించబడ్డాడు.

డ్యూమస్ తరువాత డూప్లే ఫ్రెంచి గవర్నర్గా బాధ్యతలు స్వీకరించాడు. ఆంగ్లేయులకు, ఫ్రెంచివారి సైన్యాలకు మధ్య జరిగిన మొదటి, రెండో కర్ణాటక, యుద్ధాల్లో డూప్లే తన దౌత్యనీతిని ప్రదర్శించాడు. ఆంగ్లేయులకు, ఫ్రెంచివారి సైన్యాలకు మధ్య జరిగిన మొదటి, రెండో కర్ణాటక, యుద్ధాల్లో డూప్లే తన దౌత్యనీతిని ప్రదర్శించాడు. ఈ రకంగా 16, 17వ శతాబ్దం నాటికి భారతదేశంలో ఐరోపా వర్తక సంఘాలు స్థిరపడ్డాయి.

క్రీ.శ. 1741 నాటికి గవర్నర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించాడు. రెండో కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచి సేనల పరాజయం ఇతని పతనానికి దారి తీసింది.

ప్రశ్న 4.
రాబర్ట్ క్లైవ్ సేవలు.
జవాబు.
భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనుడు రాబర్టెవ్. క్లైవ్ చిన్న గుమస్తాగా జీవితం ప్రారంభించి స్వయంకృషి వల్ల గవర్నర్ పదవికి ఎదిగాడు. ఈస్టిండియా కంపెనీ సామ్రాజ్య స్థాపకుడిగా ఆధునిక భారతదేశ చరిత్రలో రాబర్ట్ క్లైవ్ ప్రముఖ స్థానం.

ప్రశ్న 5.
కర్ణాటక యుద్ధాల్లో ఫ్రెంచి వారి ఓటమికి కారణాలు.
జవాబు.

  1. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రైవేట్ కంపెనీ, ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వంపై ఆధారపడిన కంపెనీ.
  2. ఆంగ్లేయులు మాతృదేశం నుంచి శీఘ్రగతిలో అన్ని రకాల సహాయం పొందారు. ఫ్రాన్స్ పాలకులు ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇలాంటి సహకారం అందించలేదు.
  3. ఆంగ్లేయుల వద్ద సమర్థవంతమైన సేనాధిపతులు ఐర్ కూట్, రాబర్కైవ్, లారెన్స్లు ఉండేవారు, డూప్లే, బుస్సీలు వీరికి ఏ విధంగా పోలికలేదు.
  4. ఆంగ్లేయులకు మూడు కేంద్రాలు (మద్రాస్, కలకత్తా, బొంబాయి) ఉండగా, ఫ్రెంచి వారికి కేవలం ఒక పాండిచ్చేరి మాత్రమే ఉంది. మూడో కర్ణాటక యుద్ధం భారతదేశంలో ఫ్రెంచి వారి రాజకీయ సామ్రాజ్యవాదానికి తెరదించింది.

TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక

ప్రశ్న 6.
చీకటిగది ఉదంతం.
జవాబు.
కలకత్తాలోని ఫోర్ట్ విలియంలోని ఒక చిన్న జైలు గది. జూన్ 20, 1756న సిరాజ్ ఉద్ దౌలా అనుచరులు బ్రిటీష్ సైనికులు, ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులను దాదాపు 146 మందిని చిన్న గదిలో కుక్కారు. వీరిలో దాదాపు 123 మంది ఊపిరి ఆడక మరణించారు. దీనినే చీకటి గది ఉదంతం అంటారు.