Maths 1B Important Questions Chapter Wise with Solutions Pdf 2022 TS | TS Inter 1st Year Maths 1B Important Questions

TS Inter 1st Year Maths 1B Important Questions with Solutions Pdf 2022 | Maths 1B Important Questions 2022 TS

TS Inter First Year Maths 1B Important Questions | Maths 1B Important Questions Pdf 2022 TS

  1. Maths 1B Locus Important Questions
  2. Maths 1B Transformation of Axes Important Questions
  3. Maths 1B Straight Lines Important Questions
  4. Maths 1B Pair of Straight Lines Important Questions
  5. Maths 1B Three-Dimensional Coordinates Important Questions
  6. Maths 1B Direction Cosines and Direction Ratios Important Questions
  7. Maths 1B The Plane Important Questions
  8. Maths 1B Limits and Continuity Important Questions
  9. Maths 1B Differentiation Important Questions
  10. Maths 1B Applications of Derivatives Important Questions

TS Inter 1st Year Maths 1B Blue Print Weightage

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 4th Lesson The Nobel Nature Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 4th Lesson The Nobel Nature

Annotations (Section A, Q.No. 2, Marks: 4)

Question 1.
It is not growing like a tree.
In bulk, doth make Man better be;
Answer:
Introduction:
These are the opening lines of the impressive poem, ‘The Noble Nature’ written by Ben Jonson. He is regarded as the second most popular of English dramatists, after Shakespeare.

Context & Explanation:
The poet employs examples from flora to drive home his point. He straight away introduces the main idea how to become a better man. But, mere bulk doesn’t make one great. Smartness, even in small measure, impresses and impacts everyone. Neither long life nor large size can help one attain nobility. Quality counts more than quantity. Motherwords, matter matters, not the magnitude!. To explain this, the poet compares man to both an Oak tree and a Lily.

Critical Comment:
The poem seeks to explain what makes Man noble in his life.

కవి పరిచయం :
ఈ వాక్యాలు బెన్ జాన్సన్ గారు రచించిన మనస్సుకి ఆకర్షవంతమైన పద్యం The Noble Nature’ లోని ప్రారంభ వాక్యాలు. షేక్స్పియర్ తర్వాత, రెండవ ప్రసిద్ధిగాంచిన ఆంగ్ల నాటకకర్తగా గుర్తింపు
పొందాడు.

సందర్భం :
మనిషి జీవితంలో గొప్పగా ఎలా అవుతాడో వివరించటానికి ప్రయత్నిస్తున్నాడు.

వివరణ :
తన అభిప్రాయాన్ని చెప్పటానికి పుష్పాలను ఉదాహరణగా వినియోగిస్తున్నాడు. ఉన్నతమైన వ్యక్తిగా ఎలా గుర్తింపు పొందుతాడో మనిషి వివరిస్తున్నాడు. అయితే కేవలం పెద్ద పరిమాణం ఒకరిని గొప్పవారుగా చేయదు. చక్కటి చురుకుదనం, చిన్నపాటిగా అయినా, అందర్నీ ఆకర్షిస్తుంది. సుదీర్ఘ జీవితం కానీ పెద్ద ఎదుగుదల కానీ, ఒక వ్యక్తి గొప్పగా ఎదగటానికి సహాయపడుతుంది. పరిమాణం కాదు మనిషికి గుణం ముఖ్యం. ఇంకా చెప్పాలంటే విషయం ముఖ్యం. పరిమాణం కాదు. ఈ విషయం వివరించటానికి, కవి మనిషిని సింధూర మ్రానుతో మరియు కలువపువ్వుతో పోల్చుతాడు.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

Question 2.
A lily of a day
Is fairer far in May.
Answer:
Introduction :
These beautiful lines are taken from the poem, ‘The Noble Nature’ written by Ben Jonson. He is regarded as the second most popular of English dramatists, after Shakespeare. As a poet, he proved his expertise with his lyrics.

Context & Explanation :
Leading a meaningful life makes it noble, Jonson asserts. He employs analogies from nature. The lily flowers in May, flourishes for a day and shines for a short while, Yet, it pleases many. Beauty-even in little measures fills hearts with thrills. It’s life is meaningful. Similarly, a person’s life is meaningful only if he does some acts of benefaction.

Critical Comment:
The poet highlighs the qualities that a man must possess to be considered as noble. To explain this, he compares man to both an oak tree and a lily.

కవి పరిచయం :
ఈ అందమైన వాక్యాలు బెన్ జాన్సన్ గారు రచించిన మనస్సుకి ఆకర్షవంతమైన పద్యం The Noble Nature’ అను పద్యం నుండి గ్రహించబడినవి. షేక్స్పియర్ తరువాత మరొక గొప్ప ఆంగ్ల నాటక కర్తగా పేరుగాంచాడు. కవిగా తన పద్యాల ద్వారా తన గొప్పతనాన్ని చాటుకున్నాడు.

సందర్భం :
గొప్ప వ్యక్తిగా చెప్పుకోవటాన్ని మనిషికి ఉండవలసిన లక్షణాలు గురించి వివరిస్తున్నాడు. ఈ విషయాన్ని విశదీకరించటానికి మనిషిని సింధూర మ్రానుతో మరియు చిన్న కలువపుష్పంతో పోల్చుతున్నాడు. వివరణ : అర్థవంతమైన జీవితాన్ని కొనసాగించడమే గొప్పతనం అని స్థిరంగా చెప్తున్నాడు.

ప్రకృతిలోని సాదృశ్యాలను ఉపయోగిస్తున్నాడు. కలువ పుష్పం ‘మే’ నెలలో పూస్తుంది. ఒక రోజే ఉంటుంది. క్షణకాలం వికసిస్తుంది. అయినప్పటికీ, చాలామందిని ఆనందింపజేస్తుంది. అందం క్షణికమైనదైనా, తాత్కాలికమైనదైనా మనస్సులను రంజింపజేస్తుంది. అలా దాని జీవితం అర్థవంతమైంది. అదేవిధంగా, మనిషి జీవితం కూడా సార్థకమౌతుంది, మనిషి కొంత మంచి చేసినప్పటికీ తన జీవితంలో. కావున ఎంతకాలం బ్రతికామన్నదికాదు. ఎలా బ్రతికామన్నది ముఖ్యం.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

Question 3.
It was the plant and flower of light.
Answer:
Introduction:
This line is taken from the poem, The Noble Nature penned by Ben Jonson. He is regarded as one of the major dramatists and poets of the Seventeenth Century.

Context & Explanation:
The poem says leading a meaningful life even for a short while is worthier than leading a long life with neither charm nor value. The core meaning of the poem centres round this single idea. The lily plant has a short life. It blooms in May and is very beautiful. Although the flower has the life span of a day and falls and dies by nightfall, it spreads beauty and delight in that short period. The poet feels, that a meaningful life like a lily flower though short is what makes a man noble. Even though a man’s life is short, it can be a perfect life.

Critical Comment:
The poet advises one to lead a meaningful life-of light-like that of a lily.

కవి పరిచయం :
ఈ వాక్యం బెన్ జాన్సన్ వ్రాసిన ‘The Noble Nature’ అను కావ్యం నుండి గ్రహించబడింది. 17వ శతాబ్దంలో ఒక ప్రధాన నాటకకర్తగా మరియు కవిగా పేరుగాంచాడు.

సందర్భం :
కలువ పుష్పంలాంటి కాంతివంతమైన, సార్థకమైన జీవితాన్ని గడపమని ప్రతిఒక్కరికి కవి సలహా ఇస్తున్నాడు.

వివరణ :
ఎలాంటి విలువ, గుర్తింపులేని సుదీర్ఘ జీవితంకంటే సార్ధకమైన జీవితం కొంతకాలం గడిపినా అది విలువైందని కవి చెప్తున్నాడు. ఈ ఆలోచనతోనే పద్యం అంతా నిండియుంది. కలువ పుష్పం చాలా తక్కువ కాలం జీవిస్తుంది. ‘మే’ నెలలో వికసిస్తుంది. ఇది చాలా అందమైంది. ఇది ఒక్కరోజులోనే వాడిపోయినా, క్షణంలోనే అందాన్ని మరియు కాంతిని వెదజల్లుతుంది. అలాంటి సార్థకమైన జీవితం క్షణికమైనా, మనిషికి గొప్పవాడుగా గుర్తింపు తెస్తుంది అంటాడు. అలా కలువ పువ్వులాంటి జీవితం క్షణికమైనా, అది పరిపూర్ణ జీవిత.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

Question 4.
And in short measures life may perfect be.
Answer:
Introduction:
This is the concluding line of the beautiful lyric, The Noble Nature written by Ben Jonson. He is very well known for his comedy of humours like Every Man in His Humour.

Context & Explanation:
The poet talks about what makes a man noble. He compares man to a sturdy oak and to a delicate lily in order to do this. He says that a person doesn’t become great or honourable by having long life or huge body. His greatest is analysed by his deeds. And to make man better or life perfect, the poet advises one to dead a meaningful life of light-like that of a lily. Thus, the focus of the poem is clearly on making man better. A person’s life is meaningful only if he does some acts of benefaction. Otherwise life is meaningless.

Critical Comment:
Leading a meaningful life makes it noble, Jonson asserts. He employs analogies from nature.

కవి పరిచయం :
ఇది బెన్ జాన్సన్ వ్రాసిన అందమైన గేయం The Noble Nature’ లోని ముగింపు వాక్యం. ఇతని Every Man in His Humour అను comedy of humours లో ప్రసిద్ధిగాంచాడు.

సందర్భం :
సార్థకమైన జీవితం వ్యక్తిని గొప్పవాడిని చేస్తుంది అంటున్నాడు. ప్రకృతిలోని సాదృశ్యాలను ఉపయోగించి తన భావాన్ని చెప్తున్నాడు. ఏది మనిషిని గొప్ప పరిపూర్ణున్ని చేస్తుందో కవి చెప్తున్నాడు. దృఢమైన పెద్ద సింధూర వృక్షంతోను మరియు మృదువైన కలువ పుష్పంతో మనిషిని పోల్చుతున్నాడు. సుదీర్ఘకాలం జీవించడం లేదా భారీ శరీర ఆకారం కలిగి ఉండడం వల్ల మనిషి గొప్పవాడు లేదా గౌరవనీయుడు కాలేడు అంటున్నాడు.

అతని కార్యాల వలన అతని గొప్పతనం విశ్లేషించబడుతుంది. ఒక మనిషి గొప్పవాడు లేదా గొప్ప పరిపూర్ణ జీవితం కొరకు కలువ పుష్పం లాంటి సార్థకమైన అందమైన జీవితంను కొనసాగించాలని కవి సలహా ఇస్తున్నాడు. అలా మనిషిని గొప్ప గౌరవవంతుడిని చేయటం మీదనే కావ్యం దృష్టంతా ఉంది. ఎంతోకొంత ఉపకారం చేస్తేనే మనిషి జీవితం సార్థకమౌతుంది. లేదంటే మనిషి జీవితానికి అర్థంలేదు.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

వివరణ :
అర్థవంతమైన జీవితమే ఆదర్శవంతమైందని నేచర్ ద్వారా జాన్సన్ వివరిస్తున్నాడు.

Paragraph Questions & Answers (Section – A, Q.No. 4, Marks: 4)

Question 1.
Discuss the aptness of the title “The Noble Nature” to the poem. *(Imp, Model Paper)
Answer:
The Noble Nature is one of the most popular lyrics of Ben Jonson. He is regarded as one of the major dramatists and poets of the Seventeenth Century. In this poem, he seeks to explain what makes man’s life noble. The core meaning of the poem centres around this single idea. In just ten lines of the poem, the poet says twice. Man better be; and life perfect be.
TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature 2
And to make Man better or life perfect, he advises one to lead a meaningful life of light-like that of a lily. Thus, the focus of the poem is clearly on making Man better. To explain this point, examples of the oak and the lily are used. Hence, the title, The Noble Nature, suits the poem well. The poem says leading meaningful life even for a short while is worthier than leading a long life with neither charm nor value.

బెన్ జాన్సన్ గారి ప్రసిద్ధిచెందిన గేయాలలో ‘The Noble Nature’ గేయం ఒకటి. ఇతడు 17వ శతాబ్దంలో ప్రసిద్ధిగాంచిన నాటకకర్త మరియు కవి. ప్రస్తుత పద్యంలో, మనిషి జీవితం గొప్పదిగా చేసేది ఏమిటో వివరించటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ఒక్క విషయం చుట్టూనే ప్రధాన అర్థం కేంద్రీకృతమైంది. పది లైన్లులో కవి రెండు సార్లు ‘Man better be; and life perfect be’ అని చెప్తున్నాడు. మనిషి గొప్పవాడు లేదా పరిపూర్ణ జీవితం కావాలంటే వ్యక్తి కలువ పుష్పం లాంటి వెలుగుతో, అందరితో సార్థకమైన జీవితాన్ని కొనసాగించాలని కవి సలహా ఇస్తున్నాడు.

అలా, మనిషిని గౌరవనీయుడిని చేయటంపైన ఈ పద్యం దృష్టి ఉంది. ఈ విషయాన్ని వివరించటానికి, పెద్ద సింధూర వృక్షం మరియు సుకుమారమైన కలువ పుష్పాలు ఉదాహరణకు ఉపయోగించాడు. కావున ‘The Nobel Nature’ అను పేరు ఈ పద్యానికి సరిగ్గా సరిపోతుంది. క్షణకాలమైనా, సార్థకమైన జీవితం గడపటం అనేది ఎలాంటి విలువ మరియు గుర్తింపు లేని సుదీర్ఘ జీవితం కంటే విలువైంది అని కవి చెప్తున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

Question 2.
Bulk does not make man better be. How does the Oak support this stand ?
Answer:
Ben Jonson’s poem, The Noble Nature is one of his most popular lyrics. This short poem discusses a noble thought in simple style. That profound message is expressed clearly with the help of example and images from nature. It highlights the point that equality counts more than quantity.

Growing physically like a bulky tree or living long like a sturdy Oak does not make a man noble being. The huge, strong a and aged Oak will soon become a lifelesss, ‘dry’ and withered piece of log. So too will be the fate of a man who is only blessed with long life and physical and material well being. Therefore, mere bulk doesn’t make Man better be. Matter matters, not the magnitude.

బెన్ జాన్సన్ ప్రసిద్ధిగాంచిన గేయాలలో ‘The Noble Nature’ కూడా ఒకటి ఈ చిన్న పద్యం గొప్ప ఆలోచనను చక్కటి శైలిలో వివరిస్తుంది. చక్కటి గూఢమైన సందేశాన్ని ప్రకృతిలోని చెట్లను, పుష్పములను ఉదాహరణలుగా చూపించి తెలియజేస్తుంది. పరిమాణం కాదు మనిషికి గుణం గొప్పదని తెలియజేస్తుంది. సింధూర వృక్షంలాగా పెద్ద మానులాగా పెరిగి 300 సం||లు నివసించితే మనిషి గొప్ప వ్యక్తి కాడు.

బలమైన, ఎత్తైన మరియు తరాల సింధూర మ్రాను ఎండిపోతుంది ఎలాంటి గుర్తింపు లేకుండా. అలానే, మనిషి కూడా కనుమరుగౌతాడు కేవలం సంపద, శరీర సౌష్టవం, సుదీర్ఘ జీవితం కలిగి ఉంటే. ఎలా బ్రతికామన్నది ముఖ్యం ఎంతకాలం కాదు. కావున, పరిమాణం మనిషిని గుణవంతుణ్ణి చేయదు. అతని వ్యక్తిత్వం అతన్ని గొప్పవాడ్ని చేస్తుంది.

Question 3.
Explain with example of the Lily that size matters not but beauty counts a lot.
Answer:
Ben Jonson, in the poem, The Noble Nature talks about what makes a man noble. He compares man to a sturdy Oak and to a delicate Lily in order to explain this point. The Lily plant has a short life. It blooms in May and is very beautiful.

Although, the flower has the span of a day and dies by nightfall it spreads beauty and delight in that short period the poet feels that a meaningful life like the Lily flower, though short, is what makes a man noble and even though a man’s life is short it can be perfect life. People will continue to talk good about him even after he is gone. This is what actually makes a man noble, thus, beauty counts a lot.
TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature 3
ఒక వ్యక్తిని ఏ విషయం గొప్పవాడిగా కీర్తింపజేస్తుంది ఈ పద్యంలో చెప్తున్నాడు. ఈ విషయాన్ని వివరించడానికి మనిషిని సింధూర మ్రానుతో మరియు సుకుమార కలువ పుష్పంతో పోల్చుతున్నాడు. కలువ జీవితం క్షణికమైంది. ఇది ‘మే’ నెలలో వికసించుతుంది. ఇది చాలా అందమైంది. ఒక్కరోజు మాత్రమే వికసించి అస్తమించినప్పటికీ, ఇది అందాన్ని మరియు ఆనందాన్ని అందిస్తుంది.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

క్షణకాలమైనప్పటికీ కలువ పువ్వు లాంటి సార్థకమైన జీవితం వ్యక్తిని గొప్పవాడిని చేస్తుంది. మనిషి జీవితం కొంతకాలమైన అలాంటి సార్థకమైన జీవితం అతడిని పరిపూర్ణుడిని చేస్తుంది. అతని మరణానంతరం సహితం జనం అతని మంచి గుణాన్ని గురించి చెప్పుకుంటారు. ఈలాంటి మంచి పనుల వలన, వ్యక్తిత్వం వలన మనిషి గొప్పవాడౌతాడు. కావున అందమైన పనులు చిన్నవైనా చాలా గొప్పవి.

The Nobel Nature Summary in English

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature 1

Ben Jonson is regarded as one of the major dramatists and poets of the Seventeenth Century. His poem The Noble Nature, one of his most popular lyrics. This poem is about the importance of noble nature in one’s life. The core meaning of the poem centres around this single idea. He compares man to a sturdy oak and to a delicate lily in order to explain this point.

Growing physically like a bulky tree or living long like a sturdy oak does not make a man noble being. The huge, strong and aged oak will soon become a lifeless, ‘dry’ and withered piece of log. So too will be the fate of a man who is only blessed with physical and material assets and long life. He will not remain for long in the minds of people around him.

However, the lily plant has a short life. It blooms in May and is very beautiful and perfect. It gives us light and happiness. It’s life is meaningful. Although it has the span of a day and withers by the night, it is appreciated for its beauty and delight in that short period.

Similarly if man does good during the short period he lives people will continue to talk good about him even after he is gone. This is what actually makes a man noble. The poet feels that a meaningful life like the lily flower, though short, is what makes a man noble. If means that a person’s life is meaningful only if he does some acts of benefaction. Otherwise his life is meaningless.

The Nobel Nature Summary in Telugu

17వ శతాబ్దపు నాటక కర్తలు మరియు కథలలో ఒక ప్రముఖుడిగా బెన్ జాన్సన్ పేరుగాంచాడు. ఇతని “The Noble Nature” అను గేయం ఇతని ప్రముఖ కావ్యాల్లో ఒకటి. వ్యక్తి జీవితంలోని గొప్పతనం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ఈ పద్యం తెలుపుతుంది. ఈ పద్యం యొక్క ప్రధాన అర్థం ఈ ఒక్క విషయంలో కేంద్రీకృతమైంది. ఈ విషయాన్ని ‘వివరించటానికి మనిషిని పెద్ద సింధూర వృక్షంతోను మరియు నాజూకైన కలువ పువ్వుతోను కవి పోల్చుతున్నాడు.

సింధూర మ్రాను లాగ ఎత్తుగా పెరగటం లేదా సుదీర్ఘకాలం జీవించటం వలన మనిషి గొప్ప గౌరవంతుడు కాడు. పెద్ద పరిమాణం, బలం మరియు ఎక్కువకాలం జీవించిన సింధూరమ్రాను చివరికి ఎండిపోయి, శుష్కించి పోతుంది. ఒక నరికివేసిన మొద్దులాగా అవుతుంది. అలాగే భౌతిక రూపం, సంపద, మరియు సుదీర్ఘ జీవనం కలిగి మనిషి పాత్ర కూడా అంతే. తన చుట్టూ ఉన్న జనం అతన్ని గుర్తుంచుకోరు.

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

ఏదిఏమైనప్పటికీ, కలువపువ్వు క్షణకాలం బ్రతుకుతుంది. ఇది మే నెలలో వికసిస్తుంది. ఇది చాలా అందమైంది. మనకు కాంతిని మరియు ఆనందాన్నిస్తుంది. అలా దీని జీవితం సార్ధకమైంది. ఒక్క రోజు ఆయుష్షు కలిగినప్పటికీ దీని అందం మరియు ఆనందింపజేయటం వలన ఇది మెచ్చుకోబడుతుంది.

అదే విధంగా, మనిషి కూడా తన జీవితంలో మంచి పనులు చేస్తే, జనం అతని మంచి గురించి అతని మరణానంతరం సహితం మాట్లాడుకుంటారు. ఈ లక్షణమే మనిషిని గొప్పవాణ్ణిచేస్తుంది. కలువ పువ్వులాంటి సార్థకమైన జీవితం క్షణకాలమైనా సరే మనిషిని గొప్ప గౌరవనీయుణ్ణి చేస్తుంది. మనిషి జీవితం సార్థకమయ్యేది అతను ఏదైనా మంచి పనులు చేస్తేనే. లేదంటే మనిషి జీవితానికి అర్థంలేదు.

The Nobel Nature Summary in Hindi

सोलवीं सदी के विख्यात् नाटककार एंव कवि थे, बेन जानसन । प्रस्तुत पाठथांश ‘महोन्नत उदार स्वभाव’ ‘The Noble Nature’ लयेबरध गीत है, जिसमें अल्प शष्टों में अनल्प अर्थ निहित है । इसमें केवल 10 पंक्तियों में 72 शब्द रात्र हैं । लेकिन इसमें जो संदेश है । वह विश्वमानव की पुरोगति को दूसरी तरफ़ मोड़कर नए स्वर्ण लोक में ले जा सकाता है। सार्थकता, अच्छाई और खुशी को बढ़ानेवाला जीवन चाहे जितना अल्प, कालिक है, वह महोन्नत – उदात्त जीवन ही है । इसके लिए प्रथत्न करना चाहिए । नाम में महानता नहीं होती, काम में होती है । नाटककार बक बक नहीं कर रहे हैं, अपनी इस राम कहानी को संक्षेप में ‘बाँधना – मासा- ‘लाना’ कहकर समाप्त कर रहे हैं । वे पाठकों को वृक्ष – जगत् में ले जाकर अपना संदेश दे रहे हैं ।

जन सज्जन होने का मतलब पेड़ की तरह बढ़ना या मोटा होना नही है, बलूत (ओक) वृक्ष की तरह बढ़ता हुआ आसमान को छूना, तीन सौ साल जीना, सूखकर मुरझाना, मृतकाष्ठ (लॉग) झोना नही है ।

अच्छा जीवन माने लिली फूल की तरह मई में फूलकर चमकर, रात को मुरझाकर झड़ना है । फिरभी सभी जन लिली पौधे को फूल को प्रकाश और आनंद का प्रतीक मानते हैं। छोटे – छोटे परिमाणों में सौंदर्य देखते हैं । लघु विषयों में भी परिपक्व परिपूर्ष जीवन को और जीव को देखते हैं | सार्थकठा से रहना ही आदर्श है। अपरिमितता मे रहना आदर्श नही होता। आनंद देना ही महोन्नत उदार स्वभाव है ।

Meanings and Explanations

bulk (n) / balk / (బల్క) (monosyllabic) : size, quantity (usually large), mass, పరిమాణం, అధికభాగం , आकार
doth (v) / dp0 / (డోత్) (monosyllabic) : old form of ‘does’, ముగించుట , आदि की मादा
long (లాగ్) : measuring a great distance from end to end, పొడవైన , लंभा
oak (n) / Juk / (అఉక్) (monosyllabic) : a large tree with hard wood, పెద్ద సింధుర మ్రాను, शाहबलूत
log (n) / log / (లోగ్) (monosyllabic) : the trunk of a dead tree, మొద్దు నరికిన దుంగ , लड्डा

TS Inter 1st Year English Study Material Chapter 4 The Nobel Nature

dry : not wet or moist, ఎండిన, తడిలేని , सूखना
bald (adj) / bo:ld / (బోల్డ్) (monosyllabic) : the trunk of a dead tree : without leaves, flowers etc : ఆకులు, పూలు లేని మోడు, पुष्य
sere (adj) / sla(r) / (సిఅ(ర్)) (monosyllabic) : without moisture, dry : ఎండిపోయిన, सूखना
proportions / pro’po:fnz / (ప్రపో(ర్)షన్) (trisyllabic) : quantities; measures : భాగాలు, పరిమాణాలు, परिमाण
measures (n) / mey (r) / (మెజ(ర్)) (disyllabic): sizes ; కొలతలు, పరిమాణాలు, नापना
short : not tall ; not long : పొట్టి, చిన్నది, छोटा
perfect : complete, faultless : పరిపూర్ణమైన, లోపంలేని, पूर्ण करना

Maths 1A Important Questions Chapter Wise with Solutions Pdf 2022 TS | TS Inter 1st Year Maths 1A Important Questions

TS Inter 1st Year Maths 1A Important Questions with Solutions Pdf 2022 | Maths 1A Important Questions 2022 TS

TS Inter First Year Maths 1A Important Questions | Maths 1A Important Questions Pdf 2022 TS

  1. Maths 1A Functions Important Questions
  2. Maths 1A Mathematical Induction Important Questions
  3. Maths 1A Matrices Important Questions
  4. Maths 1A Addition of Vectors Important Questions
  5. Maths 1A Products of Vectors Important Questions
  6. Maths 1A Trigonometric Ratios up to Transformations Important Questions
  7. Maths 1A Trigonometric Equations Important Questions
  8. Maths 1A Inverse Trigonometric Functions Important Questions
  9. Maths 1A Hyperbolic Functions Important Questions
  10. Maths 1A Properties of Triangles Important Questions

TS Inter 1st Year Maths 1B Blue Print Weightage

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 5th Lesson గుప్తుల యుగం Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 5th Lesson గుప్తుల యుగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సముద్రగుప్తుని సైనిక విజయాలను తెలపండి.
జవాబు.
గుప్త చక్రవర్తులలో సముద్రగుప్తుడు అగ్రగణ్యుడు. సముద్రగుప్తుని విజయాలను, వ్యక్తిత్వాన్ని అతడు జారీచేసిన శాసనాల ఆధారంగా తెలుసుకోవచ్చు. సముద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుడు, కుమారదేవీలకు జన్మించాడు. సైనిక విజయాలు: సముద్రగుప్తుడు గొప్ప విజేత. విదేశీదాస్యం నుంచి భారతదేశానికి విముక్తిని కలిగించి భారతదేశమంతటిని ఒకే పాలన క్రిందకు తీసుకురావాలని ఇతడు ఆశించాడు. ఇతని ఆస్థాన పండితుడు, సేనాపతి అయిన హరిసేనుడు అలహాబాద్లో అశోక స్తంభం మీద వ్రాయించిన “అలహాబాద్ ప్రశస్థి” .ద్వారా ఇతని సైనిక విజయాలను తెలుసుకోవచ్చు. దీని ప్రకారం సముద్రగుప్తుని విజయాలను మూడు భాగాలుగా విభజించవచ్చు.
అవి:

  1. మొదటి ఆర్యావర్త విజయాలు
  2. దక్షిణభారత విజయాలు
  3. రెండో ఆర్యావర్త విజయాలు.

1) మొదటి ఆర్యావర్త విజయాలు: సింహాసనాన్ని అధిష్టించిన వెంటనే సముద్రగుప్తుడు తన అధికారాన్ని ధిక్కరించిన ఉత్తర భారతంలోని రాజులను జయించి పాటలీపుత్రంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ యుద్ధాల్లో సముద్రగుప్తుడు ఓడించిన రాజులు: అహిచ్ఛత్రాన్ని పాలిస్తున్న అచ్యుతుడు, గ్వాలియర్ సమీపంలో పద్మావతీపురాన్ని పాలిస్తున్న నాగసేనుడు, మధురాపురాధీశుడైన గణపతి నాగుడు, ఇంకా చంద్రవర్మ, రుద్రదేవ వంటి మొత్తం ‘ మంది రాజులను అణచి సముద్రగుప్తుడు తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇతని పరాక్రమాన్ని గుర్తించి సP రాజ్యాలైన సమతట, కామరూప, నేపాల్, దావక, కర్రిపుర మొదలైన రాజ్యపాలకులు సముద్రగుప్తుడితో మైత్రి చేసుకున్నారు. మాళవ, యౌధేయ, అభీర వంటి గణరాజ్యాలు ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించాయి. ఈ విజయాల ఫలితంగా ఇతని సామ్రాజ్యం హిమాలయాల నుంచి ‘భిల్సా’ వరకు, పంజాబ్ నుంచి బెంగాల్ వరకు విస్తరించింది.

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

2) దక్షిణ భారత విజయాలు: మొదటి ఆర్యావర్త యుద్ధాల తరువాత సముద్రగుప్తుడు దక్షిణభారతంపై దండెత్తాడు. ఈ దండయాత్రలో సముద్రగుప్తుడు 12 మంది రాజ్యపాలకులను ఓడించి వారి రాజ్యాలను తిరిగి వారికే అప్పగించాడు. ఆ పాలకులు: 1) కోసల పాలకుడైన మహేంద్రరాజు 2) మహాకాంతార పాలకుడైన వ్యాఘ్రరాజు 3) ఏరండపల్లి దమనుడు 4) పిష్టపుర రాజు మహేంద్రుడు 5) కొత్తూరును పాలించే స్వామిదత్తుడు 6) దేవరాష్ట్ర పాలకుడైన కుబేరుడు 7) వేంగి పాలకుడైన హస్తివర్మ 8) పాలక్క రాజైన ఉగ్రసేనుడు 9) కేరళ రాజ్యాన్ని పాలించే మంత్రరాజు 10) కుశస్థలపురం పాలకుడు ధనంజయుడు 11) అవముక్త పాలకుడు నీలరాజు 12) కంచిని పాలించిన విష్ణుగోపుడు.
సముద్రగుప్తుని ఈ దండయాత్ర మార్గాన్ని గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

3) రెండో ఆర్యావర్త విజయాలు: సముద్రగుప్తుడు దక్షిణ భారత విజయాల్లో మునిగివున్న సమయంలో ఉత్తరభారతంలోని రాజులు వాకాటక రాజు రుద్రసేనుని నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. సముద్రగుప్తుడు వారిని “కౌశాంబి” యుద్ధంలో ఓడించి, అశ్వమేధయాగాన్ని చేసి సామ్రాట్టుగా ప్రకటించుకున్నాడు. ఈ విజయాలను గుర్తించి మధ్యభారతంలోని అనేక అటవీ రాజ్యాల అధిపతులు ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించారు.

ఇట్టి విజయ పరంపరల వలన చరిత్రకారులు సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని కీర్తించారు.
ఇతర దేశాలతో సంబంధాలు: విజేతగా సముద్రగుప్తుడి కీర్తి, ప్రతిష్టలు విదేశాలకు కూడా వ్యాపించాయి. అనేకమంది విదేశీరాజులు ఇతనితో దౌత్య సంబంధాలనేర్పరుచుకొన్నారు. సింహళరాజైన మేఘవర్ణుడు క్రీ.శ. 851లో ఇతని ఆస్థానానికి రాయబారులను, కానుకలను పంపడమే కాకుండా తన దేశం నుంచి భారతదేశం వచ్చే బౌద్ధ యాత్రికుల కోసం బుద్ధగయ సమీపంలో ఒక విహారాన్ని నిర్మింపజేశాడు.

ప్రశ్న 2.
గుప్తుల పరిపాలనా ముఖ్యాంశాలను వెలికితీయండి.
జవాబు.
భారతదేశ చరిత్రలో గుప్తుల యుగం స్వర్ణయుగంగా భావించబడింది. గుప్తుల పాలనలో ప్రధానాంశాలు.

కేంద్రపాలన:
చక్రవర్తి: కేంద్రపాలనలో చక్రవర్తి అత్యున్నత అధికారి. రాజును దైవాంశ సంభూతుడిగా భావించేవారు. ‘అలహాబాద్ ప్రశస్తి’ సముద్రగుప్తుడిని దేవుడిగా వర్ణించింది. చక్రవర్తికి అపరిమిత అధికారాలున్నాయి. గవర్నర్లు, ఇతర పౌర అధికారులను అతనే నియమిస్తాడు. వారందరూ చక్రవర్తికి జవాబుదారీగా ఉండేవారు.

మంత్రులు: పాలనా వ్యవహారాలలో మంత్రుల కూటమి చక్రవర్తికి సహాయపడుతుంది. వీరిని ‘మంత్రులు’ లేదా ‘సచివులు’ అంటారు. మంత్రులు వారికి కేటాయించిన శాఖల బాధ్యతలు నిర్వర్తించేవారు.

ఇతర అధికారులు: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పరగణాలకు, జిల్లాలకు ప్రత్యేక దూతల ద్వారా తెలిపే అధికారి సర్వాధ్యక్షుడు. సైన్యంపై అధికారాలను కలిగిన మంత్రి ‘మహాసేనాపతి’. మహాదండనాయకుడు, ప్రధాన న్యాయమూర్తి, విదేశీ వ్యవహారాలు, ‘మహాసంధి విగ్రహకుడు’ నిర్వహిస్తాడు. భాండాగారాధికృత అనే అధికారి ప్రభుత్వ ఖజానాధికారి. వీరేగాక ప్రతీహారులు, రాజసన్యాసులు, కుమారామాత్యుడు, ఇలా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించేవారు. రాష్ట్రపాలన: పరిపాలనా సౌలభ్యం కోసం గుప్తులు తమ విశాలమైన రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్ర విభాగాలను ‘దేశ’ లేదా ‘భుక్తి’ అంటారు. ‘భుక్తి’ పాలకుడిని ఉపరికుడు అంటారు. యువరాజుకాని, రాజకుటుంబీకులు కాని ఉపరికులుగా నియమింపబడతారు. రాష్ట్రాలను మరల జిల్లాలుగా విభజించారు. వాటిని ‘? చూలు’ అంటారు. ‘విషయ’ పాలనాధికారిని ‘విషయపతి’ అంటారు. డా॥ ఎ.యస్. ఆల్టేకర్ చెప్పినట్లు ప్రభ వికేంద్రీకరించబడింది. చాలావరకు జిల్లా పాలనకు విధులు బదిలీ చేయబడ్డాయి.

పాలనాపరంగా ప్రాంతీయ పాలన: గుప్తుల కాలంలో ప్రాంతీయ పాలన రెండు రకాలుగా అభివృద్ధి చెందింది. 1. మునిసిపల్ లేదా నగర పాలన 2. గ్రామీణ పాలన. నేటి ప్రధాన నగరాలైన పాటలీపుత్ర, తక్షశిల, మండసార్, ఉజ్జయినిలలో నగర పాలన ఉండేది. నగరపాలనను విషయపతి నిర్వహిస్తాడు. ఆరోగ్యం, పరిశుభ్రత, ప్రాథమిక విద్య మొదలైనవి ‘పరిషత్’ కున్న ప్రధాన విధులు.

గ్రామం పరిపాలనలో అతి చిన్న విభాగం. గ్రామ పాలనను నిర్వహించడానికి ‘గ్రామికుడు’లేదా గ్రామాధ్యక్షుడు నియమించబడ్డాడు. గ్రామ రక్షణ, శాంతిభద్రతలు ఇతడి ప్రధాన విధులు. గ్రామాధ్యక్షుడికి సహాయంగా ‘పంచ మండలం’ అనే సభ ఉంటుంది. గ్రామ పెద్దలతో ఈ సంఘం ఏర్పడుతుంది.

న్యాయపాలన: చక్రవర్తి అత్యున్నత న్యాయాధికారి. గ్రామస్థాయి నుంచి ఉన్నత న్యాయస్థానాల వరకు ఉండేవి. ` ప్రధాన న్యాయమూర్తిని మహాదండనాయకుడు అంటారు. ఫాహియాన్ రచనలలో న్యాయవ్యవస్థ వివరాలు ఉన్నాయి. నాడు చట్టాలు సరళంగా ఉండేవి. శిక్షలు కూడా సాధారణంగా ఉండేవి.

సైనికపాలన: గుప్త పాలకులకు బలమైన సైన్యం ఉండేది. గజబలం, అశ్వికబలం, కాల్బలం ఉండేవి. రథాలు కూడా ఉండేవి. ఎడారి ప్రాంతాల్లో ఒంటెలు కూడా వాడారు. సైన్యంలో ప్రధాన అధికారి ‘మహాసేనాధిపతి’, ‘రణభాండాగారాధికరణ’ సైనికులకు అవసరమయ్యే ఏర్పాట్లు చేసేవారు. అలహాబాద్ స్తంభ శాసనంలో వారు వాడిన ఆయుధాల వివరాలు తెలియజేయబడ్డాయి.

ప్రశ్న 3.
గుప్తులు సాహిత్యం, మతాభివృద్ధికి చేసిన సేవను వివరించండి.
జవాబు.
ప్రాచీన భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగమంటారు. ఈ కాలాన్ని గ్రీస్ చరిత్రలోని పెరిక్లిస్ యుగంతోను, రోమన్ చరిత్రలోని అగస్టస్ యుగంతోను పోలుస్తారు. ఈ యుగంలో భారతదేశం అన్ని రంగాల్లోను అభివృద్ధిని సాధించింది.

రాజకీయ ఐక్యత: గుప్తపాలకులు ఉత్తర భారతదేశాన్ని అనైక్యత నుండి కాపాడి, దేశ సమైక్యతను సాధించారు. మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు మొదలగు పాలకులు తమ దిగ్విజయ యాత్రల ద్వారా దేశ రాజకీయ ఏకీకరణను సాధించారు.

విజ్ఞులైన చక్రవర్తులు: గుప్త చక్రవర్తులు సమర్థులు, పండితులు, శూరులు. వీరిలో సముద్రగుప్తుడు అగ్రగణ్యుడు. ఇతడు అజేయుడైన వీరుడే కాక మంచి కవి కూడా. గుప్త చక్రవర్తులందరూ మత సహనమును పాటించారు. వీరి వ్యక్తిగత ప్రతిభాసంపత్తి గుప్తయుగము స్వర్ణయుగము కావటానికి దోహదపడింది.

ఆర్థికాభివృద్ధి: గుప్తుల సమర్థవంతమైన పాలన వలన రాజ్యంలో సుఖశాంతులు ఏర్పడి ఆర్థికాభివృద్ధి జరిగింది. ప్రజలు సంపన్నులై, సంతోషంగా జీవించేవారని ఫాహియాన్ పేర్కొన్నాడు. శిక్షలు స్వల్పంగా ఉండేవి. బాటసారులకు దొంగల భయం లేకుండా ఉండేది. స్వదేశీ, విదేశీ వాణిజ్యం పురోగమించుటచే దేశసంపద పెరిగింది. పరిశ్రమలు వర్ధిల్లాయి. వ్యవసాయమునకు మంచి ప్రోత్సాహం లభించింది.

మతసామరస్యము:
ఎ) గుప్త చక్రవర్తులు హిందువులవటంతో అశ్వమేథము మొదలగు వైదిక కర్మలను ఆచరించారు. త్రిమూర్తులకు ప్రాధాన్యతనిచ్చారు. గుప్తుల ఇష్టదైవం విష్ణువు కనుక విష్ణుపురాణం, విష్ణుస్మృతి, భాగవతం మున్నగు గ్రంథములు ఆదరింపబడ్డాయి. శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి మున్నగు దేవతలను కూడా వీరు పూజించారు. ఈ కాలంలో సగుణోపాసనకు ప్రాముఖ్యం పెరిగింది.

బి) తాము వైదిక మతమును అవలంబించినప్పటికి గుప్త చక్రవర్తులు జైన, బౌద్ధమతముల యెడల అపారమైన సహనాన్ని పాటించారు. ప్రసిద్ధ బౌద్ధపండితుడైన వసుబంధుని సముద్రగుప్తుడు ఆదరించాడు. సింహళ ప్రభువు మేఘవర్ణుడు భారతదేశములో బౌద్ధవిహారము నిర్మించుటకు ఇతడు అనుమతించాడు. కుమారగుప్తుడు నలందా బౌద్ధ విశ్వవిద్యాలయమును స్థాపించాడు. నాటి బౌద్ధ, జైన ప్రతిమలు అసంఖ్యాకముగా లభించుటయే గుప్తుల మత సహనమునకు తార్కాణం. కాలక్రమేణా బౌద్ధమతం క్షీణించింది. మహాయాన బౌద్ధమతము హిందూమత శాఖవలె తోచుటయే ఇందుకు కారణం. జైనమతం మాత్రమే కొన్ని ప్రాంతాలలో కొనసాగింది. గుప్తులు ఉన్నత ఉద్యోగాలలో మత ప్రమేయం లేకుండా బౌద్ధులను, జైనులను నియమించారు.

సారస్వతాభివృద్ధి: గుప్తుల కాలంలో సంస్కృత భాష పూర్తి వికాసాన్ని పొందింది. సముద్రగుప్తుడు స్వయంగా కవి. “కవిరాజు” అను బిరుదాంకితుడు. సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు అలహాదాబ్ ప్రశస్థి శాసనాన్ని వ్రాశాడు. రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో ‘నవరత్నాలు’ అనే కవులుండేవారు. వారు

  1. కాళిదాసు
  2. అమరసింహుడు
  3. శంకు
  4. ధన్వంతరి
  5. క్షపణికుడు
  6. బేతాళభట్టు
  7. ఘటకర్షకుడు
  8. వరరుచి
  9. వరాహమిహిరుడు.

కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతల’మనే కావ్యం అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. ‘మృచ్ఛకటికం’ నాటకాన్ని రచించిన శూద్రకుడు ఈ కాలంవాడే. నాడు వసుబంధు, దిజ్ఞాగుడు, బుద్ధపాలితుడు, భావవివేకుడు వంటి. బౌద్ధ రచయితలు నిరుపమానమైన రచనలు చేశారు. ఈ రచనల ద్వారా ఆనాటి రాజాస్థాన జీవితం, ప్రభువర్గాల జీవన విధానం గురించి తెలుస్తుంది.

విజ్ఞాన శాస్త్రాభివృద్ధి: విజ్ఞానశాస్త్రంలో కూడా గుప్తుల కాలం అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఆర్యభట్టు ‘సూర్యసిద్ధాంత’మనే గ్రంథాన్ని, వరాహ మిహిరుడు ‘బృహత్సంహిత’ అనే గ్రంథాన్ని రచించారు. బ్రహ్మ గుప్తుడు గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టి తన పుస్తకం ద్వారా దానిని లోకానికి వెల్లడి చేశాడు. వైద్యశాస్త్రాభివృద్ధికి విశేషంగా కృషిచేసిన శుశ్రుతుడు, వాగ్భటుడు, ధన్వంతరి మొదలైనవారు గుప్తుల కాలంవారే.

కళాభివృద్ధి: గుప్తుల కాలంలో కళలు కూడా పరాకాష్టనందుకొన్నాయి. ఈ కాలంలో జరిగిన నిర్మాణాలన్నీ మతం వలన ప్రేరేపితమైనవే. ఉదాహరణకు దేవఘర్లోని దశావతార దేవాలయం, తిగావా, భూమారా ఆలయాలు, సాంచి, సారనాథ్ లోని బౌద్ధాలయాలు ఈ కాలంలో వాస్తుకళ సాధించిన ప్రగతికి నిదర్శనాలు. గుప్తుల కాలంలో శిల్పకళ కూడా పరిపక్వతను పొందింది. అజంతా గుహల్లోని కొన్ని కుడ్యచిత్రాలు ఈ కాలానికి చెందినవే. లోహాలతో విగ్రహాలను, ఉక్కుతో స్తంభాలను పోతపోయడంలోను, రకరకాల అందమైన నాణాల తయారీలో కూడా గుప్తయుగం తన ప్రత్యేకతను నిలబెట్టుకొంది.

ముగింపు: గుప్తుల యుగం భారతదేశ చరిత్రలో ఒక విశిష్టయుగం. ఈ విశిష్టత ప్రధానంగా సాహిత్యం, విజ్ఞానశాస్త్రాలు కళారంగాలలో కనిపిస్తుంది.

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

ప్రశ్న 4.
హర్షవర్ధనుని అంచనా వేయండి.
జవాబు.
గుప్త సామ్రాజ్య పతనానంతరం ఉత్తర భారతదేశం అనేక చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. పాటిలో ఒకటి స్థానేశ్వర రాజ్యం. స్థానేశ్వరాన్ని పాలించిన పుష్యభూతి వంశస్థులలో హర్షుడు ప్రముఖుడు. ఇతను క్రీ.శ. 606 – 647 వరకు రాజ్యపాలన చేస్తాడు. తన దండయాత్రలతో ఉత్తర భారత రాజకీయ ఏకీకరణ సాధించాడు.

చారిత్రక ఆధారాలు: బాణుడి హర్షచరిత్ర, హుయాన్ త్సాంగ్ రచించిన సీ- యు- కి హర్షుని శాసనాలు ముఖ్య ఆధారాలు. హర్షుడు రచించిన నాటకాల ద్వారా నాటి సాంఘిక పరిస్థితిని అంచనా వేయవచ్చు.

తొలి విజయాలు: తండ్రీ, సోదరుల మరణానంతరం క్రీ.శ. 606లో హర్షుడు తన పదహారవ ఏట రాజ్య సింహాసనాన్ని రాజపుత్ర’ అనే బిరుదుతో అధిష్టించాడు. సింహాసనానికి వచ్చిన వెంటనే హర్షుడు కామరూప దేశాధిపతి భాస్కరవర్మతో మైత్రిని పొంది, తరువాత మాళవ, గౌడాధీశులను శిక్షించాడు. ఆత్మహత్య చేసుకోబోతున్న సోదరి రాజ్యశ్రీని కాపాడుకున్నాడు. కనోజ్ మంత్రివర్గ విన్నపం మేరకు స్థానేశ్వర, కనోజ్ రాజ్యాలను కలిపి ‘కనోజ్ రాజధానిగా పాలించాడు. “శీలాదిత్య” అనే బిరుదు ధరించాడు. క్రీ.శ. 606 నుండి 647 వరకు పరిపాలించాడు.

జైత్రయాత్రలు: హర్షుడు విశాల సైన్యాన్ని సమకూర్చుకుని ఆరు సంవత్సరాల పాటు చేసిన దిగ్విజయ యాత్రలలో మాళవరాజ్యం, వల్లభి, వంగ, మగధ, గంజామ్ ప్రాంతాలను జయించాడు.

ఓటమి: హర్షుని జీవితంలో చూసిన ఏకైక ఓటమి రెండవ పులకేశి చేతిలో ఓటమి ఉత్తరాపథాన్ని జయించిన హర్షవర్ధనుడు దక్షిణాపథాన్ని జయించాలనుకున్నాడు. కానీ పశ్చిమ చాళుక్యరాజైన రెండవ పులకేశి, హర్షుని నర్మదానదీ తీరంలో ఓడించి వెనుకకు మళ్ళించాడు. నర్మద రెండు రాజ్యాలకు సరిహద్దు అయిందని రెండవ పులకేశి ఐహోల్ శాసనం వలన తెలుస్తుంది. ఈ విధంగా హర్షవర్ధనుడు ఆర్యవర్తానికి చక్రవర్తిగా ఉన్నాడనీ ‘సకలోత్తరపధేశ్వరుని’గా ఐహోల్ శాసనం పేర్కొనటం వలన తెలుస్తుంది.
పాలన: హర్షుడు సమర్థుడైన పాలకుడు. ప్రజా సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాడు. హర్షుడు విరామమెరుగక రాజ్యభారాన్ని నిర్వహించేవాడని హుయాన్ త్సాంగ్ వ్రాశాడు. పండిన పంటలో 6వ వంతును మాత్రమే పన్నుగా వసూలు చేసాడు. హర్షుని శిక్షాస్మృతి కఠినంగా ఉండేది. నేరాలు అధికంగా ఉండేవని తెలుస్తుంది.

మహామోక్ష పరిషత్: దానధర్మాలలో అశోకునికి సాటిరాగల చక్రవర్తి. ప్రయాగలో మహామోక్ష పరిషత్ ఐదేండ్లకొకసారి జరిపి తన ఖజానాలోని సర్వాన్ని దానం చేసేవాడని, తాను ఆరవ మహామోక్ష పరిషత్కు హాజరయ్యానని హుయాన్త్సాంగ్ రాసుకున్నాడు. ఇందు మొదటిరోజు బుద్ధుని, రెండవరోజు సూర్యుని, మూడవరోజు శివుని పూజించి ఐదు లక్షల జనులకు దానధర్మాలు చేసాడు.

సారస్వత పోషణ: హర్షుడు నలంద విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలను దానం చేసాడు. స్వయంగా కవి. రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక అనే నాటకాలు రచించాడు. బాణుడు, భర్తృహరి, మయూమడు, మతంగ దివాకరుడు ఇతని ఆస్థాన కవులు, ఉత్తర భారతదేశాన్ని పాలించిన ఆఖరు చక్రవర్తి హర్షుడు. ఇతడు బ: ముఖ ప్రజ్ఞాశాలి.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చంద్రగుప్తు విక్రమాదిత్యుని విజయాలపై ఒక లఘు వ్యాసం రాయండి.
జవాబు.
విక్రమాదిత్యునిగా పేరుగాంచిన రెండవ చంద్రగుప్తుడు దాదాపు 35 సంవత్సరాలు పరిపాలించాడు. శకులపై ఇతడు సాధించిన విజయం, ధృవాదేవి గౌరవాన్ని కాపాడటం అనేవి ఇతనికి వీరోచిత, ప్రసిద్ధఖ్యాతిని అందించాయి. విశాఖదత్తుడు రాసిన “దేవీచంద్రగుప్తుం” అనే నాటకంపై విషయాన్ని వివరించింది. ఇతడు శకులను ఓడించి పశ్చిమ భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇతడు నాగవంశ కుటుంబానికి చెందిన కుబేరనాగను వివాహం చేసుకోగా ప్రభావతి గుప్తు అనే కూతురు పుట్టింది. ఈమెను వాకాటక రెండవ రుద్రసేనునికిచ్చి వివాహం చేయగా ఆ రాజ్యం కూడా గుప్త సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. రెండవ చంద్రగుప్తుని పాలన కళా వైభవానికి, సాహిత్య పోషణకు ప్రసిద్ది చెందింది. చాలా ప్రసిద్ధి చెందిన కవి, నాటక రచయిత కాళిదాసు ఇతని ఆస్థానంలోనివాడే. ఈ కాలంలోనే ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు.

ప్రశ్న 2.
గుప్త సామ్రాజ్యం పతనానికి గల కారణాలను పరీక్షించండి.
జవాబు.
పురుగుప్తుని కుమారుడైన బుధగుప్తుడు క్రీ.శ. 477లో సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు క్రీ.శ. 500 సంవత్సరంలో చనిపోయి ఉండవచ్చు. జయనాధుడు, మహారాజ లక్ష్మణుడు తదితర సామంతరాజులు చక్రవర్తి సార్వభౌమాధికారాన్ని అంగీకరించలేదు. దక్షిణ ప్రాంతంలోని గుప్త సామ్రాజ్యాన్ని నరేంద్రసేనుని నాయకత్వంలోని వాకాటకులు ఆక్రమించారు. ఆ కాలంలో హూణుల దాడులు కూడా గుప్తు సామ్రాజ్య పతనానికి ఒక కారణం. ఈ కారణాలన్నింటివల్ల అతి పెద్దదైన గుప్త సామ్రాజ్యం చిన్న చిన్న ముక్కలుగా, స్వతంత్ర ఉపరాజ్యాలుగా చీలిపోయింది. బుధగుప్తుని మరణానంతరం ‘ గుప్తవంశం పతనమైనందున అతని తరువాత వచ్చినటువంటి రాజుల పేర్లు నిర్దిష్టంగా తెలియరాలేదు. ఆ తరువాత తోరమానుని నాయకత్వంలో హూణులు పంజాబు, పశ్చిమ భారతదేశంలోని పెద్ద భూభాగాన్ని ఎరాన్ వరకు జయించారు. గుప్త పాలకులలో చివరివారు నరసింహగుప్తుడు, కుమారగుప్తుడు, విష్ణుగుప్తుడు. అయితే, ఆనాడు రాజ్యంలో వీరి అధికారం నామమాత్రంగానే ఉండేది.

ప్రశ్న 3.
గుప్తుల కాలంనాటి శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధిని విశ్లేషించండి.
జవాబు.
గుప్తుల కాలంలో భారతీయులు గణిత, ఖగోళ శాస్త్రాలలో అద్భుత ప్రగతిని సాధించారు. ప్రపంచం ఆశ్చర్యపోయే ఆవిష్కరణలు వచ్చాయి. ఈ యుగానికి చెందిన వారే ‘సున్నా’, ‘దశాంశ’ పద్ధతులకు రూపకల్పన చేశారు. ఆర్యభట్టు, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు నాటి ప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞులు, గణితశాస్త్ర పండితులు.

ఆర్యభట్టు: క్రీ.శ. 5 – 6 శతాబ్దాల మధ్య కాలంలో ఆర్యభట్టు ‘సూర్య సిద్ధాంతం’ సూర్య, చంద్ర గ్రహణాలు వివరిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని మొదట కనుగొన్న మేధావి అతడే. “ఆర్యభట్టీయం” అనే గ్రంథాన్ని రచించాడు. అందులో గణితశాస్త్ర అంశాలున్నాయి.

వరాహమిహిరుడు: ఇతడు బృహత్సంహిత గ్రంథం రాశాడు. అది ఖగోళశాస్త్ర గ్రంథం. భౌతిక భూగోళశాస్త్రం, వృక్షశాస్త్రం, సహజ చరిత్ర అండలో కలదు. పంచ సిద్ధాంతక బృహతాతక మొదలైన గ్రంథాలు రచించాడు. బ్రహ్మగుప్తుడు: క్రీ.శ. 6,7 శతాబ్దాలలోనే న్యూటన్ చెప్పిన అంశాలను చాలా ముందు కాలంలోనే తెలిపిన గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు. ప్రకృతి సూత్రం ప్రకారం అన్ని వస్తువులు భూమిపైన పడాల్సిందే. బ్రహ్మస్ఫుట, సిద్ధాంత, ఖండఖండ్యక `అనే గ్రంథాలు రాశాడు.

ఇతర విజ్ఞాన శాస్త్రాలు: వరాహమిహిరుడు, పాదరసం, ఇనుము ఉపయోగించటం, వైద్యం కోసం లోహసంబంధ తయారీలు రసాయనశాస్త్ర వృద్ధిని సూచిస్తున్నాయి. ‘నవనీతకం’ అనే వైద్య గ్రంథంలో మందుల వివరాలు, వాటి తయారీ వివరించబడింది. పశువైద్యశాస్త్రానికి చెందిన ‘హస్తాయుర్వేద’ గ్రంథాన్ని రచించింది ‘పాలకాప్య’. చరకుడు, సుశ్రుతుడు ఈ కాలానికి చెందిన ప్రసిద్ధ వైద్యులు. ధన్వంతరి కూడా ఈ కాలానికి చెందినవాడే.

ప్రశ్న 4.
గుప్తులు కళలు, శిల్పకళా వైభవానికి చేసిన సేవకై ఒక వివరణ ఇవ్వండి.
జవాబు.
నిర్మాణాలు: భారతీయ నిర్మాణాలలో గుప్తుల కాలానికి ప్రత్యేక స్థానం ఉంది. నగర, ద్రావిడ పద్ధతుల్లో గుప్తుల కళ భారతీయ నిర్మాణ చరిత్ర వైభవానికి ప్రతీకగా నిలిచింది.
గుప్తుల కళ: గుప్తుల కాలం శిల్ప కళారంగం స్వర్ణయుగంగా ప్రసిద్ధిచెందింది. భవనాలు, దేవాలయాలు, స్తంభాలు, స్తూపాలు అనేకం నిర్మించారు. వీరు నిర్మించిన అద్భుతమైన దేవాలయాల్లో హూణులు, ముస్లిం దాడుల తరువాత మిగిలినవి:

  1. ఝాన్సీ జిల్లాలోని దేవఘడ్ వద్దగల దశావతార దేవాలయం.
  2. మధ్యప్రదేశ్లోని భూమారా వద్దగల శివాలయం.

పెర్సీ బ్రౌన్ అభిప్రాయంలో భిట్టర్గావ్ దేవాలయ శిల్ప నిర్మాణం సుదీర్ఘ సంప్రదాయానికి ప్రతీకగా ఉంది. ఇంకా కొన్ని స్తూపాలు, గుహలు, విహారాలు కూడా నిర్మించబడ్డాయి. సారనాథ్ స్తూపం, అజంతా, ఉదయగిరి గుహలు ఆనాటి గొప్ప నిర్మాణాలు. అందమైన బుద్ధుని విగ్రహాలు రాతితో, లోహంతో, బంకమట్టితో చేయడంతోపాటు వివిధ పౌరాణిక బొమ్మలు రాతిపై అందంగా చెక్కారు.

శిల్ప నిర్మాణం:
a. రాతి శిల్పం: సారనాథ్ బుద్ధ విగ్రహం, ఉదయగిరి వద్దగల గుహ ప్రవేశ ద్వారం వద్దగల వరాహ ప్రతిమ చక్కటి ఉదాహరణలు. గ్వాలియర్ వద్ద ఒక నృత్యకారిణితో మహిళా సంగీత విద్వాంసుల చిత్రాలు అద్భుతమైనవి.
b. లోహ నిర్మాణం: 18 అడుగుల ఎత్తైన బుద్ధుని రాగి విగ్రహం, క్రీ.శ. 6వ శతాబ్దంలో బీహారులో నలంద వద్ద నిర్మించారు. సుల్తాన్ గంజ్లోని బుద్ధ విగ్రహం 72 అడుగుల ఎత్తు ఉంది. ఢిల్లీలో మెహరోలి వద్ద ఉన్న ఇనుప స్తంభం గుప్తుల సాంకేతిక పరిజ్ఞానానికి మచ్చుతునక.
కనిష్కుడు గొప్ప భవన నిర్మాత. కనిష్కపురం, పురుషపురం అనే రెండు నగరాలను నిర్మించాడు.

ప్రశ్న 5.
హర్షవర్థనుని పరిపాలనా విధానం గురించి రాయండి.
జవాబు.
పరిపాలన సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని భుక్తులుగాను, భుక్తులను విషయాలుగాను, విషయాలను గ్రామాలుగాను విభజించారు. పాలనా విధానంలోను, విద్యా, సాంస్కృతిక రంగాల్లోను హర్షుడు గుప్తయుగం సంప్రదాయాలనే అనుసరించాడు. రాజుకు సలహాలిచ్చి సహాయం చేయడానికి మంత్రిపరిషత్ ఉండేది. ప్రభుత్వ విధానంలో మంత్రి పరిషత్కు గౌరవప్రదమైన స్థానం ఉంది. వారసత్వాన్ని నిర్ణయించడానికి కూడా మంత్రిపరిషత్తుకు అధికారం ఉంది. హర్షచరిత్ర నుంచి, శాసనాల నుంచి అనేకమంది ఉద్యోగుల పేర్లు తెలుస్తున్నాయి. వారిలో మహాసంధి – విగ్రహాధికృత (యుద్ధ వ్యవహారాలు), రాజస్థానీయ (విదేశీ వ్యవహారాలు), మహాబలాధికృత (సేనాపతి), ఆయుక్తక, భోగక (పన్నుల వసూలు), భాండాగారాధికృత (కోశాధికారి) మొదలైనవారు ముఖ్యులు. వీరికి జీతాలకు బదులు భూములను ఇచ్చేవారు. సైనికోద్యోగులకు మాత్రం జీతాలిచ్చేవారు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హరిసేనుని సేవ గురించి రాయండి.
జవాబు.
గుప్తుల చరిత్ర తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలలో ఒకటైన అలహాబాద్ స్తంభ శాసనం సముద్రగుప్తుని సర్వ సైన్యాధికారియైన హరిసేనుడు రచించాడు. ఇది సముద్రగుప్తుని సైనిక దండయాత్రలని, అతని విజయాలని, ఉత్తర, దక్షిణ భారతదేశ రాజకీయ భౌగోళికతను తెలుపుతుంది. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ శాసనం సంస్కృత భాషలో రచింపబడింది. హరిసేనుడు కవిగా కూడా గుర్తింపు పొందాడు.

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

ప్రశ్న 2.
రామగుప్తునిపై ఒక లఘుటీక రాయండి.
జవాబు.
విశాఖదత్తుని దేవీచంద్రగుప్తుం అనే గ్రంథం సముద్రగుప్తుని మరణానంతర సంఘటనల్లో భాగంగా, శకరాజు దాడులకు భయపడిన రామగుప్తుడు తన పట్టపురాణియైన ధృవాదేవిని అప్పగించాలని భావించడంతో, సహించలేని సోదరుడు రెండవ చంద్రగుప్తుడు శకులను పారద్రోలి, అసమర్థుడైన రామగుప్తుని సంహరించి, రాణిని కాపాడుతాడు.

ప్రశ్న 3.
విజ్ఞాన శాస్త్రాభివృద్ధికి ఆర్యభట్టు చేసిన సేవను పరీక్షించండి.
జవాబు.
విజ్ఞాన శాస్త్రాలు కూడా గుప్తుల కాలంలో ఎంతగానో అభివృద్ధి చెందాయి. ప్రసిద్ధిగాంచిన భారత ఖగోళ శాస్త్రవేత్తలైన ఆర్యభట్టు తన “ఆర్యభట్టీయం” అనే గ్రంథంలో గ్రీకులతో మనకు గల సంబంధాల వల్ల ఖగోళశాస్త్ర రంగంలో మనం సాధించిన అభివృద్ధిని గురించి వివరించాడు. ఇతడు ఖగోళ శాస్త్రాన్ని ఉన్నత స్థాయిలోనికి తీసుకొని వచ్చినవాడుగా గణతికెక్కాడు. ఇతడు గ్రహణాలను శాస్త్రీయ పద్ధతిలో వివరించాడు. భూమి తన అక్షంపై తిరగడం వల్ల భూమి నీడ చంద్రునిపై పడుతూందని, తత్ఫలితంగా గ్రహణం ఏర్పడుతుందని ఆర్యభట్టు అభిప్రాయపడ్డాడు. ఇతని సిద్ధాంతాలు శాస్త్రీయంగా ఉండి, మతాన్ని, సంప్రదాయాలను కలిపి ఆచరించే వారిని వ్యతిరేకించాయి. ఇంకా, ఇతడు గణితంలో దశాంశస్థాన విలువల పద్ధతిని కూడా ఆనాడే ఉపయోగించాడు.

ప్రశ్న 4.
ఫాహియాన్ గురించి రాయండి.
జవాబు.
చైనా యాత్రికుడైన ఫాహియాన్ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో, క్రీ.శ. 405 సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు. ఇతడు బౌద్ధ సన్యాసి, బుద్ధుని జన్మభూమి అయిన భారతదేశాన్ని సందర్శించాలనే ఉత్సాహం కలిగినవాడు. రెండవ చంద్రగుప్తుని పాలనా కాలంనాటి రాజకీయ, సామాజిక, మత, ఆర్థిక పరిస్థితులను తన ‘ఫో-కు-వోకి’ అనే గ్రంథంలో వివరించాడు. గుప్తుల కాలంనాటి చరిత్రకు ఇది ప్రధాన ఆధార గ్రంథం.

ప్రశ్న 5.
అలహాబాద్ స్థంభ శాసన ముఖ్యాంశాలను తెల్పండి.
జవాబు.
అలహాబాద్ ప్రశస్థిని సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు సంస్కృతభాషలో వ్రాయించాడు. ఇది ఒక శాసనం రూపంలో ఉంది. దీనిలో సముద్రగుప్తుని దిగ్విజయాలు వివరించబడ్డాయి. దీనిని కావ్యశైలిలో రచించారు. ఇది అలహాబాద్ లోని అశోక స్తంభంపై వ్రాయబడి ఉంది.

ప్రశ్న 6.
హూణుల దండ్రయాతను వర్ణించండి.
జవాబు.
హూణులు చైనా పరిసర ప్రాంతాలకు చెందిన అనాగరిక మోటుజాతి ప్రజలు. వీరిలో నల్లహూణులు, తెల్లహూణులు అను రెండు శాఖలవారున్నారు. తెల్లహూణులు భారతదేశముపై దాడిచేసి గుప్తుల సామ్రాజ్యంలో శాంతిభద్రతలకు అంతరాయం కలిగించారు. వీరిలో తోరమాణుడు, మిహిరకులుడు ముఖ్యులు. వీరి దండయాత్రల వలన గుప్త సామ్రాజ్యం బలహీనపడింది. గణతంత్ర రాజ్యాలు అంతరించాయి. బౌద్ధమతం నాశనమైంది. కాలక్రమంలో హూణులు క్షత్రియులుగా గుర్తింపు పొందారు.

ప్రశ్న 7.
హర్షుని మహామోక్ష పరిషత్ను వర్ణించండి.
జవాబు.
హర్షుడు ప్రయాగ వద్ద ప్రతి 5 సంవత్సరములకొకసారి సర్వస్వదాన కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. దీనినే మహామోక్ష పరిషత్ అంటారు. ఇటువంటి పరిషత్లను హర్షుడు ఆరింటిని జరిపాడు. క్రీ.శ. 643లో జరిగిన 6వ పరిషత్కు -హుయాన్ త్సాంగ్ హాజరయ్యాడు. ఈ పరిషత్తులో హర్షుడు తన సర్వస్వాన్ని బ్రాహ్మణులకు, అనాథలకు పంచి, కట్టుగుడ్డలతో రాజధానికి తిరిగి వచ్చేవాడు.

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

ప్రశ్న 8.
హుయానా త్సాంగ్ రచనలపై ఒక వివరణ ఇవ్వండి.
జవాబు.
హర్షుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ (క్రీ.శ. 630 – 644). ఇతడు దేశంలోని అనేక ప్రాంతాల్లో, బౌద్ధమత పవిత్ర స్థలాల్లో నలందా విశ్వ విద్యాలయంలో గడిపి అనేక బౌద్ధ గ్రంథాలను అధ్యయనం చేశాడు. హర్షునికి సన్నిహితుడైనాడు. హర్షుడు కనోజ్, ప్రయాగలో జరిపిన మోక్ష పరిషత్లలో పాల్గొన్నాడు. భారతదేశంలో అనేక బౌద్ధ గ్రంథాలను, బుద్ధుని ధాతువులను సేకరించాడు. తన పర్యటన అనుభవాలను సి-యు-కి అను గ్రంథంగా రచించాడు. ఈ గ్రంథం హర్షుని రాజ్యంలోని రాజకీయ, సాంఘిక, మత పరిస్థితులను వివరిస్తుంది.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 1st Poem The Dinner Party Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 1st Poem విద్యాలక్ష్యం

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
ద్రోణార్జునుల గురుశిష్య సంబంధాన్ని చర్చించండి?
జవాబు:
భరద్వాజ మహర్షి పుత్రుడైన ద్రోణాచార్యుడు గొప్ప అస్త్ర విద్యా నిపుణుడు. కౌరవులకు, పాండవులకు విలువద్య నేర్పడానికి భీష్ముడు ద్రోణాచార్యుడిని రాజగురువు గా నియమించాడు. దివ్యాస్త్రాలతో సహా అన్నిరకాల అస్త్ర, శస్త్ర యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు ద్రోణుడు. అర్జునుడు అతని ప్రియ విద్యార్ధి. ద్రోణుడికి అర్జునుని కన్నా ప్రియమైనవారు ఎవరన్నా ఉంటే అది అతని కుమారుడు అశ్వత్థామ మాత్రమే.

మహాభారత ఇతిహాసంలో ఉత్తమ గురువుగా ద్రోణాచార్యుడు, మరియు ఉత్తమ విద్యార్ధిగా అర్జునుడు గురుశిష్య బంధానికి తార్కాణంగా నిలిచి పోయారు. రాజకుమారులందరికీ గురువుగా ఉన్న ద్రోణుడు అర్జునుడు ఒక అసాధారణ విద్యార్ధి అని గమనించాడు. విద్యార్ధులందరికీ పెట్టిన తొలి పరీక్షలోనే అర్జునుడిలోని అపారమైన సంకల్పం మరియు ఏకాగ్రతను గమనించాడు ద్రోణుడు. ఒక రోజు గొప్ప యోధుడవుతాడని గ్రహించాడు. ద్రోణాచార్యుడు పెట్టిన అన్ని పరీక్షలలోను అర్జునుడు అందరినీ మించిపోయాడు.

అర్జునుడు అపారమైన “గురుభక్తితో ద్రోణుడిని సేవించాడు. భీష్మునిచే ఆచార్యునిగా నియమింపబడగానే రాకుమారులందరినీ చూసి నా దగ్గర అస్త్ర విద్యలు నేర్చి నా కోరికమీలో ఎవ్వడు తీర్చగలడు? అని అడుగగా కౌరవులందరూ పెడమొగం పెట్టగా, అర్జునుడు నేను తీరుస్తానని ముందుకు వచ్చాడు. అలా ముందుకు వచ్చిన అర్జునుని అపారప్రేమతో కౌగలించుకున్నాడు. అలాగే ద్రోణుని సరస్సులో మొసలి పట్టుకున్న సమయంలో అర్జునుడే ద్రోణుని మొసలి నుంచి విడిపించి తన ప్రతిభను చాటుకున్నాడు.

చీకటిలో బాణాలు వేయడం అభ్యసిస్తున్నా అర్జునుని చూసి, అస్త్రవిద్యలోని అతని పట్టుదలకి శ్రద్ధకు సంతోషించి నీకంటే విలువిద్యలో అధికులు లేనట్లుగా నేర్పిస్తానన్నాడు ద్రోణుడు అన్నట్లుగానే సకల విద్యాయుద్ధకౌశలాన్ని, అస్త్ర, శస్త్రాలను, దివ్యాస్త్రాలను యుద్ధవ్యూహాలను సంపూర్ణంగా బోధించి ఒకనాటి పరశురాముడు కూడా విలువిద్యలో ఇంతటి వాడు కాడు అనేట్లుగా, అర్జునుని తీర్చిదిద్దాడు.

అర్జునునికన్నా విద్యపట్ల శ్రద్ధ, ఆసక్తి, గురుభక్తి, వినయ కారణంగా ద్రోణుడి ప్రియ శిష్యుడయ్యాడు. బ్రహ్మాస్త్రాన్ని అర్జునునికి ఇచ్చి సాధారణ యోధులకి వ్యతిరేకంగా వాడవద్దని, చెప్పాడు. విలువిద్య కళను నేర్చుకోవటంతో ఉన్న అంకిత భావం అచంచల ఏకాగ్రత కారణంగా గురువు హృదయంలో స్థానం సంపాదించాడు. ద్రోణుడు కూడా తనకున్న విద్యాజ్ఞానాన్నంతటినీ శిష్యులకు ధారపోసాడు. గురుద్రోణాచార్య, శిష్యుడు అర్జునుడు పంచుకున్న బంధం భారత ఇతిహాసంలో ప్రత్యేకంగా నిలిచి పోయింది.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

ప్రశ్న 2.
‘విద్యాలక్ష్యం’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి?
జవాబు:
ద్రోణుడు అగ్నివేశుడనే మహాముని వద్ద ధనుర్విద్యా పాఠంగతుడయ్యాడు. అనేక దివ్యాస్త్రాలు పొందాడు. తండ్రి ఆజ్ఞతో కృపాచార్యుని చెల్లెలైన కృపిని వివాహమాడాడు. అశ్వత్థామ అనే కుమారుడిని పొందాడు. ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్ళి వినయంతో తన్న తాను పరిచయం చేసుకుని ధనాన్ని ఆశించి మీ వద్దకు వచ్చాను అని అనగా పరశురాముడు తన వద్దనున్న ధనాన్నంతటినీ వేదజ్ఞానంగల బ్రాహ్మణులకు ఇచ్చివేసానని, తన దగ్గర శరీరం, శస్త్రాస్త్రాలు మాత్రమే ఉన్నాయి అన్నాడు. అప్పుడు ద్రోణుడు ధనాలలో మిక్కిలి శ్రేష్ఠమైనవి శస్త్రాస్త్రములు కాబట్టి వాటిని ప్రసాదించ మనగా పరశురాముడు అనేక దివ్యాస్త్రాలను బోధించాడు.

ఆ విధంగా పరశురాముని వద్ద నుండి యుద్ధవిద్యలు అభ్యసించి ధనాన్ని కోరి తన చిన్ననాటి మిత్రుడయిన ద్రుపదుని వద్దకు వెళ్ళగా ద్రుపదుడు ధన, అధికార గర్వంతో పేదవాడైన ద్రోణుని తీవ్రంగా అవమానపరచాడు. అవమాన భారంతో, కలత చెందిన మనసు కలవాడై, తన భార్య, కుమారుడు, అగ్రిహోత్రం, శిష్యసమేతంగా హస్తినాపురానికి బయలుదేరాడు. ఆ పట్టణం బయట కౌరవ, పాండవులు చెండాట ఆడుతుండగా వాళ్ళాడుతున్న బంగారు బంతి బావిలో పడింది.

ఆకాశంలోని నక్షత్రంలా మెరుస్తున్న ఆ బంతిని బయటకు తీయలేక రాకురులం అలా చూస్తూ ఉన్నారు. ఇంతలో అటువచ్చిన ద్రోణుడు ఆ బంతిని తన బాణము లతో తాడులాగా చేసి బంతిని బయటకు లాగి ఇచ్చాడు. అది చూసిన రాజకుమారు లందరూ ఆశ్చర్యపడి ద్రోణుడిని తీసుకుని వెళ్ళి భీష్మునికి జరిగినదంతా చెప్పారు. భీష్ముడు ద్రోణుడి వివరములడుగగా ద్రోణుడు తన వివరాలన్నీ తెలిపి ద్రుపదుని వలన కలిగిన అవమానం, కుమారుని ఆకలి బాధలు అన్నీ తెలిపాడు.

అది విన్న భీష్ముడు వెదకబోయిన తీగ కాళ్ళకు చుట్టుకున్నట్లు సంతోషించి ద్రోణుని గౌరవించి, ధనదానాలిచ్చి సంతోషపరచాడు. అంతేకాక తన మనమళ్ళ నందరినీ ద్రోణునికి చూపించి, వీరికి గురుత్వం వహించి వీరులుగా తీర్చిదిద్దుమని కోరాడు ద్రోణుడు వారందరినీ శిష్యులుగా స్వీకరించాడు.

అర్జునుడు శస్త్రాస్త్ర విద్యలలో అధికుడై వినయంతో ఎప్పుడూ గురుపూజ చేస్తూ ద్రోణుణ్ణి సంతోషపరచాడు. అస్త్రవిద్యలో అర్జునునికి గల పట్టుదలకి సంతోషించి అతనికంటే విలువిద్యలే అధికులు లేరు అన్నట్లుగా విద్య నేర్పిస్తానని వాగ్దానం చేసాడు. ద్రోణుడు కూడా అర్జునునికి అన్ని రకాల యుద్ధవ్యూహాలు, అస్త్ర, శస్త్రాలు సర్వము బోధించాడు. ఒకనాటి పరశురాముడు కూడా ఇంటివాడు కాదు అన్నట్లుగా అర్జునునికి విద్య నేర్పించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

ద్రోణుని వలన శస్త్రాస్త్ర విద్యాబోధనను పొందటంలో రాజకుమారులు అంతా సమానమే అయినా అర్జునుడు విశేషంగా సాధన చేసి సర్వశ్రేష్ఠుడయ్యాడు. రాజకుమారుల నైపుణ్యం తెలుసుకోవటం కోసం చెట్టు చివరన పక్షిబొమ్మను ఉంచి విద్యార్ధుల ఏకాగ్రతను ద్రోణుడు పరీక్షించగా అందరూ విఫలమవ్వగా అర్జునుడు తన ఏకాగ్రతతో లక్ష్యాన్ని భేదించాడు.

తరువాత మరొకసారి ద్రోణుడు సరస్సులో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ద్రోణుని కాలును పట్టుకోగా తాను సమర్థుడై ఉండి కూడా శిష్యుల నైపుణ్యం పరీక్షించదలచి రాకుమారులను కాపాడమని కోరాడు. వారంతా విడిపించలేక దిక్కుతోచని స్థితిలో ఉండగా మహాపరాక్రమంతో ఐదు బాణాలతో ఆ మొసలిని సంహరించి గురువును కాపాడుకున్నాడు. అర్జునుడు. సంతోషించిన ద్రోణుడు అర్జునునికి అనేక దివ్యాస్త్రాలు ప్రసాదించాడు అని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడు.

II. సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
నన్నయభట్టు గురించి తెలపండి?
జవాబు:
నన్నయ 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థానకవి. ఉభయభాషా కావ్యరచనా శోభితుడు. ఆదికవి, శబ్ధశాసనుడు అనే బిరుదులు కలిగినవాడు. రాజరాజు కోరికపై వ్యాస భారతాన్ని తెలుగులోకి అనువదించాడు. రెండున్నర పర్వముల వరకే నన్నయ్య భారతరచన సాగింది. ఆంధ్రశబ్ధ చింతామణి, ఇంద్రవిజయం, లక్షణసార వంటి ఇతర గ్రంథాలు రచించాడు.

ప్రశ్న 2.
ద్రుపదుడి చేతిలో ద్రోణుడు ఏ విధంగా భంగపడ్డాడు?
జవాబు:
ఆ విధంగా పరశురాముని వద్ద నుండి దివ్యాస్త్రాలను మంత్ర, ప్రయోగ రహస్యాలతో సహాపొంది, విలువిద్యను అభ్యసించి, ధనాన్ని కోరి తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుని వద్దకు వెళ్ళి, నేను నీ బాల్యమిత్రుడిని, నీతో కలిసి చదువుకున్న వాడిని, తెలుసుకదా అని స్నేహపూర్వకంగా మాట్లాడగా, ద్రుపదుడా మాటలను సహించలేక కోపంతో ఇలా అన్నాడు.

ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

ప్రశ్న 3.
ఎవరెవరి మధ్య సఖ్యత కుదరదని ద్రుపదుడు చెప్పాడు?
జవాబు:
ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు. సమానమైన స్వభావం, విద్య కలవాళ్ళకు, సమానమైన సంపద కలవాళ్ళకు, సమానమైన మంచి నడవికలవాళ్ళకు స్నేహం, వివాహం ఏర్పడతాయి. కాని సమానులు కానివాళ్ళకు అవి ఏర్పడతాయా? (ఏర్పడవని భావం)

ప్రశ్న 4.
కల్పిత పక్షిని ఛేదించే సమయంలో కురుకుమారుల ప్రతిభను తెలుండి?
జవాబు:
ఆ కురుకుమారుల విలువిద్యా నైపుణ్యాన్ని తెలిసికొనగోరి ఒకనాడు ద్రోణుడు భాసమనే పక్షిని రూపొందించి, ఒక చెట్టు కొమ్మ చివరన కట్టి దానిని అందరికీ చూపి నేను చెప్పినప్పుడు, మీమీ ధనువులు ఎక్కుపెట్టి, ఆ పక్షితలను తెగ కొట్టండి. నేను ఒక్కొక్కరినే ఆజ్ఞాపిస్తాను అని, ముందుగా ధర్మరాజును పిలిచి ఈ చెట్టు కొమ్మ కొసన ఉండే పక్షిని చక్కగా చూచి, నేను చెప్పినప్పుడు బాణంతో కొట్టుము అనగా అతడు సర్ అని గురువు మాట ప్రకారం సిద్ధంగా ఉండగా, ద్రోణుడు ఇట్లా అన్నాడు.

ఓ ధర్మరాజా! చెట్టుకొమ్మ చివర ఉన్న పక్షితలను స్పష్టంగా చూచావా అని అడుగగా, చక్కగా చూచానని అతడు చెప్పగా, మరల ద్రోణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. జనులచేత పొగడబడే ఓ ధర్మరాజా! ఆ మానును, నన్ను, నీ తమ్ముళ్ళను చూశావా? అని ద్రోణుడు అడుగగానే పుణ్యాత్మ! చెట్టు మీదనున్న ఆ పక్షితో పాటు అన్నిటినీ చూచానని ధర్మరాజు అన్నాడు.

అనగా విని ద్రోణుడు ధర్మరాజును మందలించి నీ దృష్టి చెదిరింది, నీవుదానిని కొట్టలేవు. పక్కకు తప్పుకొమ్ము అన్నాడు. అదే విధంగా దుర్యోధనుడు మొదలైన కౌరవులను, భీమునకుల, సహదేవులను వివిధ దేశాల నుండి వచ్చిన రాకుమారులను వరుసగా అడుగగా వాళ్ళంతా ధర్మరాజు ఇచ్చిన సమాధానమే ఇచ్చారు. ద్రోణుడు అందరినీ మందలించి తరువాత అర్జునుని పిలిచి వాళ్ళను అడిగినట్లే అడుగగా అతడిట్లా అన్నాడు. పక్షితలను చక్కగా చూచాను. ఇంకేదీ నాకు కనిపించడం లేదు అని అర్జునుని అనగా ద్రోణుడు గురిచూసి కొట్టుము అని సూక్ష్మదృష్టిగల అర్జునుని ఆజ్ఞాపించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

గురువు చెప్పిన తర్వాత అర్జునుడు బాణాన్ని వదిలాడు. ఆ పక్షితల తత్క్షణమే తెగి చెట్టుకొమ్మ నుండి నేలమీద పడింది.

III. ఏక పద/వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
నన్నయ్యకు భారత రచనలో ఎవరు సహాయపడ్డారు.
జవాబు:
నారాయణభట్టు

ప్రశ్న 2.
నన్నయ ఎవరి ఆస్థానకవి?
జవాబు:
రాజరాజ నరేంద్రుడు

ప్రశ్న 3.
ద్రోణుడి మిత్రుడి పేరేమిటి?
జవాబు:
ద్రుపదుడు

ప్రశ్న 4.
అశ్వత్థామ ఎవరి కుమారుడు?
జవాబు:
ద్రోణుడు-

ప్రశ్న 5.
ద్రోణాచార్యుడికి ఎవరెవరు అస్త్రశస్త్రాలు ప్రసాదించారు?
జవాబు:
అగ్నివేశుడు, పరశురాముడు

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

ప్రశ్న 6.
‘పక్షికున్ను’ లక్ష్యంగా ఎవరు బాణం వేశారు.
జవాబు:
అర్జునుడు

ప్రశ్న 7.
పరశురాముడు తన ధనాన్ని ఎవరికి ఇచ్చాడు?
జవాబు:
విప్రులకు దానం చేసాడు.

ప్రశ్న 8.
ద్రోణుడిని ధనుర్విద్యాచార్యుడిగా ఎవరు నియమించారు?
జవాబు:
భీష్ముడు

IV. సందర్భసహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
సఖ్యము దానొడఁ గూడ నేర్చునే !
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం నన్నయభట్టుచే రచింపబడిన శ్రీమదాంధ్ర మహాభారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.

సందర్భం :
స్నేహపూర్వకంగా తనతో మాట్లాడిన ద్రోణుడిని అవమానిస్తూ ద్రుపదుడు పలికి సందర్భంలోనిది.

భావం :
ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

ప్రశ్న 2.
అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం నన్నయభట్టు చే రచింపబడిన శ్రీమదాంధ్ర మహా భారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.

భావం :
జనులచేత ప్రశంసించబడే ఓ పరశురామా! ధనాలలో మిక్కిలి శ్రేష్ఠమైనవి. శస్త్రాస్త్రములు. కాబట్టి సంతోషంతో వాటిని తీసుకుని కృతార్థుడనవుతాను. శస్త్రాస్త్ర సమూహాన్ని నాకు ఇవ్వవలసింది అని ద్రోణుడన్నాడు.

ప్రశ్న 3.
నారాజ్యభోగంబులు నీవు ననుభవింపనర్హుండ
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం నన్నయభట్టు చే రచింపబడిన శ్రీమదాంధ్ర మహా భారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.

సందర్భం :
ఎక్కడ నుంచి వస్తున్నారు అని భీష్ముడు అడిగినప్పుడు ద్రోణుడు తన వఋత్తాంతాన్ని తెలియచేసిన సందర్భంలోనిది

భావం :
నా పేరు ద్రోణుడు, భరద్వాజుని కుమారుడను. అగ్నివేశ్యుడనే గొప్ప మునిశ్రేష్ఠుని దగ్గర బ్రహ్మచర్య దశలో వేదాద్యయనం చేసి, ధనుర్వేదం నేర్చుకుంటున్న కాలంలో, పాంచాలరాజైన పృషతుని కుమారుడు ద్రుపదుడనేవాడు నాకు ప్రియమిత్రుడై అన్ని విద్యలూ గురువు దగ్గర నేర్చి, నేను పాంచాల దేశానికి రాజైనప్పుడు నీవు నా దగ్గరికి రావాలి సుమా! నా రాజ్యభోగాలు నీవు కూడా అనుభవించడానికి అర్హుడవని నన్ను ప్రార్థించి వెళ్ళాడు. పృషతుని తర్వాత ద్రుపదుడు ఆ దేశానికి రాజయ్యాడు నేను తండ్రి ఆజ్ఞచేత కృషిని వివాహమాడి, తేజశ్శాలి అయిన బాలుడు అశ్వత్థామను కొడుకుగా పొంది, ధనం లేమి చేత సంసారాన్ని భరించలేని వాడై ఉండి కూడా,

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

ప్రశ్న 4.
దారిద్య్రంబున కంటెఁగష్టంబొందెద్దియులేదు.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం నన్నయభట్టు చే రచింపబడిన శ్రీమదాంధ్ర మహా భారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.

సందర్భం :
తనకుమారుని ఆకలి బాధను ద్రోణుడు భీష్మునికి చెప్పిన సందర్భంలోనిది.

భావం :
ధనవంతుల బిడ్డలు ప్రతిదినం సంతోషంతో పాలు తాగుతుండగా నా కుమారుడు వీడు బాల్యంలో నాకు కూడా పాలు పోయడని ఏడ్చాడు. దానిని చూచి దారిద్య్రం కంటే కష్టం మరొకటి లేదని భావించి ఈ దారిద్ర్యాన్ని నా బాల్యమిత్రుడైన పాంచాలరాజు ద్రుపదుని దగ్గరకు పోయి తొలగించుకుంటాను. అతడు తన దేశానికి రాజు కావటానికి వెళ్తూ నన్ను ఆహ్వానించి వెళ్ళాడు.

V. సంధులు

1. వేదాధ్యయనంబు = వేద + అధ్యయనంబు = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం:

2. నిఖిలోర్వి = నిఖిల + ఉర్వి = గుణసంధి
సూత్రం:

3. విద్యోపదేశం = విద్య + ఉపదేశ = గుణసంధి
సూత్రం:

4. నాటనేసి = నాటన్ + ఏసి = ద్రుతప్రకృతిక సంధి
సూత్రం: ఇకాదులకు దక్క ద్రుత ప్రకృతికంబులకు సంధిలేదు

5. పాలికిఁబోవ = పాలికిన్ + పోవన్ = సరళాదేశ సంధి
సూత్రం : ద్రుతము మీది పరుషములకు సరళములాదేశమును ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషం విభాషనగు

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

6. తెగనేసిన = తెగన్ = ఏసిన = ద్రుఁత ప్రకృతిక సంధి
సూత్రం : ఇకాదులకు దక్క ద్రుత ప్రకృతిందికంబులకు సంధిలేదు

7. అవ్విహగము = ఆ+ విహగము = త్రిక సంధి
సూత్రం:

8. మహోగ్ర = మహా+ఉగ్ర = గుణసంధి

9. శాఖాగ్ర = శాఖ + అగ్ర = సవర్ణదీర్ఘసంధి

VI. సమాసాలు

1. అస్త్రశస్త్రాలు – అస్త్రములు మరియు శస్త్రములు = ద్వంద్వసమాసం
2. దివ్యబాణం – దివ్యమైన బాణం – విశేషణపూర్వపదకర్మధారయం
3. గుణసంపద – గుణములనెడి సంపద – రూపక సమాసం
4. విపులతేజుడు – విపులమైన తేజం కలవాడు – బహువ్రీహిసమాసం
5. గురువచనం – గురువు యొక్క వచనం – షష్ఠీ తత్పురుష సమాసం
6. తపోవృత్తి – తపస్సు అనెడి వృత్తి – రూపక సమాసం
7. పుత్రలాభం – – పుత్రుని వలన లాభం – పంచమీ తత్పురుష సమాసం
8. ధనుర్విద్యాకౌశలం – ధనుర్విద్యయందుకౌశలం-సప్తమీ తత్పురుష సమాసం
9. ధనపతి – ధనమునకు మతి – షష్ఠీతత్పురుష సమాసం
10. ఇష్టసఖుడు – ఇష్టమైన సఖుడు – విశేషణ పూర్వపద కర్మధాయసమాసం

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

ప్రతిపదార్థ, తాత్పర్యములు.

1వ పద్యం :

ద్రోణుండును, నగ్నివేశ్యుంటను మహామునివలన్న
నాగ్నేయాస్త్రంచారిగానే కనిప్యబాంబులు వల్లా, భరదాంతో వియోగంబునం
బుత్రలాభారంబు కృష్ణుని చెలియలిం గృమమేదాని వివాహంభయి
దావియందశ తాఘయను కొడుతుంటదని.

అర్ధాలు :
పారగుండు + ఐ = విలువిద్య అంతాన్ని ముట్టినవాడై (విద్యను సంపూర్ణంగా నేర్చుకొనుట)
తద + ప్రసాదంబున = అగ్నివేశ్యుని దయచేత
ఆగ్నేయ + అస్త్రంబు = ఆగ్నేయాస్త్రము (దివ్యాస్త్రములలో ఒకటి)
ఆదిగా = మొదటగా
దివ్యబాణంబులు = దేవతా సంబంధమైన అస్త్రములు
పడసి = పొందు
భరద్వాజనియోగంబునన్ = భరధ్వాజుని ఆజ్ఞచే
పుత్రలాభార్థంబు = కుమారుని పొందుటకు
కృపుని చెలియలి = కృపాచార్యుని చెల్లెలైన
కృపి అనుదానిన్ = కృపి అనుపేరుగల స్త్రీతో
వివాహంబు + అయి = పెండ్లికాగా
దానియందు = ఆమెయందు
అశ్వత్థామ = అశ్వత్థామ
అనుకొడుకును = అనబడే కుమారుడిని
పడసి = పొందెను

భావము :
ద్రోణుడు అగ్నివేశ్యుడనే మహాముని వద్ద ధనుర్విద్యాపారంగతుడై, అతని అనుగ్రహం చేత ఆగ్నేయాస్త్రం మొదటగా, అనేక దివ్యాస్త్రాలు పొంది, భరద్వాజుని ఆజ్ఞచేత పుత్రులను పొందటానికి కృపుని చెల్లెలైన ‘కృపి’ని వివాహమాడాడు. ఆమె వలన అశ్వత్థామ అనే కొడుకును కన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

2వ పద్యం :

అరిగి మహేంద్రాచలనం సద్వినయముపస్
బీరమ తపోవృత్తి నున్న భారవు లోకా
త్తరు భూరి కర్మ నిర్మల
చరకుని ద్రోణుండు గాంచి

ప్రతిపదార్థం :
అరిగి = వెళ్ళి
మహేంద్ర + అచలమున్ = మహేంద్ర పర్వతం వద్ద
పరమ = గొప్ప
తపోవృత్తి = తపస్సు అనే పనిలో
ఉన్న = నిమగ్నుడైన
భూరి = గొప్ప
కర్మ = పనులలే
నిర్మల చరితుడు = పరిశుద్ధుడైన చరిత్రగల
భార్గవు = భృగువంశపువాడైన పరశురాముడిని
ద్రోణుండు = ద్రోణుడు
కాంచి = చూచి
సత్ + వినయంబున = మంచి వినయంతో

భావం :
మహేంద్ర పర్వతం వద్దకు వెళ్ళి ఘోర తపస్సు చేస్తున్నవాడు, లోకంలో శ్రేష్ఠుడూ, గొప్పపనులు చేయడంతో పరిశుద్ధుడైన నడవడిక గలవాడు భృగువంశ పరశురాముని ద్రోణుని చూచి మంచి వినయంతో

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

3వ పద్యం :

వ. ‘ఏను భారద్వాజుండ, ద్రోణుండనువాఁడ సర్ధార్థి నై నీ కడకు వచ్చితి ననినఁ బరశు
రాముం డిట్లనియె.

ప్రతిపదార్థం :
ఏను = నేను
భరధ్వాజుండు = భరద్వాజుని కుమారుడును
ద్రోణుండు + అనువాడన్ = ్రోణుడు అనేవాడిని
అర్థ + అర్థిని + ఐ = ధనాన్ని కోరినవాడై
నీ కడకు = నీ దగ్గరకు
వచ్చితి = వచ్చాను.
అనినం = అనగా
పరశురాముడు = పరశురాముడు
ఇట్లనియె = ఈ విధంగా బదులు పలికాడు

భావం:
నేను భరధ్వాజుని కుమారుడనైన ద్రోణుడిని. ధనాన్ని ఆశించి మీ దగ్గరకు వచ్చాను అని అనగా పరశురాముడు ఈ విధంగా బదులు పలికాడు.

4వ పద్యం :

చ. కల ధన మెల్ల ముందఱ జగన్నుత! విప్రుల కిచ్చి, వారిమే
ఖలనిఖిలోర్వి యంతయును గశ్యపుఁ డన్ముని కిచ్చితిన్, శరం
బులును శరీరశస్త్రములుఁ బొల్పుగ నున్నవి; వీనిలోన నీ
వలసిన వస్తువుల్ గొను ధ్రువంబుగ నిచ్చెద నీకు నావుడున్.

ప్రతిపదార్థం :
జగత్ + నుత = లోకంచే కీర్తించబడేవాడా !
కలధనము + ఎల్లన్ = ఉన్న ధనాన్నంతటినీ
ముందర = ముందుగానే
విప్రులకిచ్చి = వేదజ్ఞానం గల బ్రహ్మణులకిచ్చి
వార్థి = సముద్రం అనే
మేఖల = ఒడ్డాణం గల
విభాల + ఉర్వి = సమస్త భూమండలాన్ని
కశ్యపుడు = కశ్యపుడు
అన్ + మునికిన్ = అనే మునికి
ఇచ్చితిన్ = ఇచ్చాను.
శరంబులు = బాణాలు
శరీరం = శరీరం
శస్త్రములు = దివ్యాస్త్రములు
పొట్టిగన్ =ఒప్పగా (చాలా)
ఉన్నని = ఉన్నా
వినిలోన = వీటిలో
నీవలసిన = నీకు కావలసిన
వస్తువుల్ = శస్త్రాస్త్రములు
కొను = తీసుకో
నీకున్ = నీకు
ధ్రువంబుగ = తప్పకుండా
ఇచ్చెదన్ = ఇస్తాను
నావుడును = అని పరశురాముడు అనగా

భావం :
లోకం చేత పొగడ్తలందుకున్న ఓ ద్రోణా! నీకు ఉన్నా ధనం అంతా ముందే వేదజ్ఞానం గల బ్రాహ్మణులకు ఇచ్చివేసాను. సముద్రం ఒడ్డాణంగా చుట్టిన భూమినందటినీ కశ్యపమహర్షికి ఇచ్చివేశాను. ఇక శస్త్రాస్త్రాలు, శరీరం మిగిలి ఉన్నాయి. వీటిలో నీకు కావలసింది తీసుకోవలసింది, నీకు తప్పక ఇస్తాను అని పరశురాముడు అనగా,

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

5వ పద్యం :

ధనములలో సత్యుత్తమ
ధనములు శస్త్రాస్త్రములు, ముదంబున వీనిం
గౌని కృతకృత్యుఁడ నగుదును
జవనుత! నా కొసఁగు మప్రశస్త్రచయంబుల్,

ప్రతిపదార్థం :
జననుత = జనుల చేత స్తుతింపబడేవాడా! ఓ పరశురామా!
ధనములలో = సంపదలలో
అత్యుత్తమ = మిక్కిలి శ్రేష్ఠమైన
ధనము = ధనాలు
శస్త్ర + అస్త్రములు = శస్త్రాలు, ఆయుధాలు
ముదంబున = సంతోషంతో
వీనిన్ = వీటిని
కొని = తీసుకొని
కృతకృత్యుఁడను = వచ్చినపని పూర్తిచేసుకున్నవాడిని
అగుదును = అవుతాను
నాకున్ = నాకు
అస్త్ర, శస్త్రచయంబుల్ = అస్త్ర, శాస్త్ర సమూహాల
ఒసగుము = ఇవ్వవలసింది

తాత్పర్యం :
జనులచేత ప్రశంసించబడే ఓ పరశురామా! ధనాలలో మిక్కిలి శ్రేష్ఠమైనవి శస్త్రాస్త్రములు. కాబట్టి సంతోషంతో వాటిని తీసుకుని కృతార్థుడనవుతాను. శస్త్రాస్త్ర సమూహాన్ని నాకు ఇవ్వవలసింది అని ద్రోణుడన్నాడు.

6వ పద్యం :

అని పరశురాముచేత దివ్యాస్త్రంబులు ప్రయోగ రహస్య మంత్రంబులతోడంబడపి,
ధనుర్విద్యాయునభ్యసించి, ధనార్ధియయి తనబాలసఖుండైన ద్రుపదు పాలికింజని ‘యేసు
ద్రోణుంద, నీ బాలసబుండి, సహాధ్యాయుంద నన్నెఱుంగుదే యని ప్రణయపూర్వకంబుగా
బలికిన విని యప్పలుకులు విన సహింపక ద్రుపడుండలిగి యిట్లనియె.

ప్రతిపదార్థం :
అని = ఆ విధంగా
పరశురాముచేత = పరశురాముని వలన
దివ్య + అస్త్రంబులు = దేవతా సంబంధ అస్త్రాలు
ప్రయోగ = ప్రయోగించడం
రహస్య = దాని యొక్క రహస్యం (మర్మం)
మంత్రంబులతోడన్ = దివ్యమంత్రాలతో సహా
ధనుర్విద్యయు = విలువిద్యనుకూడా
అభ్యసించి = నేర్చుకుని
ధనార్థియయి = ధనాన్ని కోరినవాడై
తన = తన
బాలసుడైన = బాల్యస్నేహితుడైన
ద్రుపదు = ద్రుపదుము
పాలకిన్ + చని = దగ్గరకు వెళ్ళి
యోను = నేను
ద్రోణుండు = ద్రోణుడవు
నీ బాలసఖుండు = నీ బాల్య స్నేహితుడుని
సహ + అధ్యాయుడన్ = నీతో కలిసి చదివిన వాడిని
నన్ను + ఎఱుంగదే = నన్ను గుర్తుపట్టావు కదా!
అని = అని పలికి
ప్రణయపూర్వకంగా = స్నేహభావం ఉట్టి పడగా
పలికినన్ = మాట్లాడగా
ఆ పలుకులు = ఆ మాటలు
వినసహింపక = వినటానికి ఇష్టపడక
ద్రుపదుడు = ద్రుపద మహారాజు
అలిగి = కోపంతో
ఇట్లనియె = ఇలా అన్నాడు.

భావం :
ఆ విధంగా పరశురాముని వద్ద నుండి దివ్యాస్త్రాలను మంత్ర, ప్రయోగ రహస్యాలతో సహాపొంది, విలువిద్యను అభ్యసించి, ధనాన్ని కోరి తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుని వద్దకు వెళ్ళి, నేను నీ బాల్యమిత్రుడిని, నీతో కలిసి చదువుకున్న వాడిని, తెలుసుకదా అని స్నేహపూర్వకంగా మాట్లాడగా, ద్రుపదుడా మాటలను సహించలేక కోపంతో ఇలా అన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

7వ పద్యం :

చ. ధనపతితో దరిద్రునకుఁ, దత్త్వవిదుండగు వానితోడ మూ
ర్జునకుఁ బ్రశాంతుతోడఁ గడుఁ గ్రూరునకున్, రణశూరుతోడ భీ
రునకు, వరూథితోడ నవరూఢికి, సజ్జనుతోడఁ గష్టదు
ర్ధనునకు నెవ్విధంబునను సఖ్యము దా నొడఁ గూడ నేర్చునే

ప్రతిపదార్థం :
ధనపతితో = ధనానికి ప్రభువైనవానితో (ధనవంతునితో)
దరిద్రునకు = పేదవానికి
తత్త్వవిదుండు = తత్వపడతడు
అగువనితోడ = అయినవాడితో
మూర్ఖునకుఁ = తెలివితక్కువ వాడికి
ప్రశాంతుతోడున్ = మిక్కిలి శాంతం కలిగినవానితో
కడున్ + క్రూరునకున్ = మిక్కిలి క్రూరుడైనవానికి
రణశూరుతోడన్ = యుద్ధంతో పరాక్రమవంతుడైన వానితో
భీరునకు = పిరికివానికి
వరూధితోడన్ = కవచం కలిగినవానితో
అవరూధికిన్ = కవచం లేనివానికి
సజ్జనుతోడన్ = సన్మార్గునితో
కష్టదుర్జవునకు = పాపి అయిన దుర్మార్గునితో
సఖ్యము = స్నేహం
ఏ + విధంబునన్ = ఏ విధంబుగా
ఒడగూడన్ + నేర్చున్ = కలుగుతుంది ? (కలుగదు అని భావం)

విశేషం :
నన్నయ నానారుచిరార్థ సూక్తినిధికి ఈ పద్యం ఒక తార్కాణం

భావం :
ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

8వ పద్యం :

సమశీలశ్రుతయుతులకు
సమధనవంతులకు సమసుచారిత్రులకుం
దమలో సఖ్యమును వివా
హము నగుఁ గా, కగునె రెండు నసమానులకున్?

అర్ధాలు :
సమ = సమానమైన
శీలం = స్వభావం
శ్రుత = విద్య
యుతులకు = కూడినవారికి
సమధనవంతులకు = సమానమైన ధనవంతులకు
సమచారిత్రులకున్ =సమానమైన మంచి నడవడిక కలిగిన వారికి
తమలో = వారికి వారిలో
సఖ్యము = స్నేహము
వివాహము = వివాహ బంధం
అగ్రిన కాక = ఏర్పడతాయిగాని
రెండు = స్నేహం, వివాహం అనే రెండు
అసమానులకున్ = సమానులు లేని వాళ్ళకి
అగునె = ఔతాయా? (లేవు అని భావం)

భావం :
సమానమైన స్వభావం, విద్య కలవాళ్ళకు, సమానమైన సంపద కలవాళ్ళకు, సమానమైన మంచి నడవికలవాళ్ళకు స్నేహం, వివాహం ఏర్పడతాయి. కాని సమానులు కానివాళ్ళకు అవి ఏర్పడతాయా? (ఏర్పడవని భావం)

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

9వ పద్యం :

‘ మణి యట్లుంగాక రాజులకుఁ గార్యవశంబునంజేసి మిత్రామిత్ర సంబంధంబులు
సంభవించుం గావున మా యట్టి రాజులకు మీ యట్టి పేద పాబువారలతోఁ గార్య
కారణం బైన సఖ్యం బెన్నందును గానేర’ దని ద్రుపదుండైశ్వర్యగర్వంబున మెచ్చక పలికిన
విని, ద్రోణుం ధవమానజనిత మన్యుమూర్ణమాన మానసుండయి యెద్దియుం జేయునది
నేరక పుత్రకళత్రాగ్నిహోత్ర శిష్యగణంబులతో హస్తిపురంబునకు వచ్చే నంత నప్పుర
బహిరంగణంబున దృతరాష్ట్ర పాండునందనులందఱుఁ గందుక క్రీడాపరులయి వేడుకతో
శ్రీ నాడుచున్నంత కాంచనకందుకం బొక్కనూతం బడిన

ప్రతిపదార్థం :
మఱి = ఇంకా
అట్లు కాక = ఆ విధంగా కాకుండా
రాజులకు = రాజులకు
కార్యవశంబునంజేసి = అవసరం చేత
మిత్ర + అమిత్ర = స్నేహం, వైరం
సంబంధంబులు = సంబంధాలు
సంభవించు = కలుగుతాయి
కావున = కాబట్టి
మీయట్టి = మీవంట
పేదపావిఱురలతో = పేదబ్రాహ్మణులతో
కార్యకారణంబు + ఐన = ప్రయోజనకరమైన (ఉపయోగకరమైన)
సఖ్యంబు = మైత్రి
ఎన్నండును = ఎన్నటికీ
కానేరదు = కలుగదు
అని = ఆ విధంగా
ద్రుపదుడు = ద్రుపద మహారాజు
ఐశ్వర్యగర్వంబునన్ = సంపద వలన కలిగిన పొగరులో
మెచ్చక = నిర్లక్ష్యంగా
పలికినవిని = మాట్లాడగా విని
ద్రోణుండు = ద్రోణుడు
అవమానజనిత = అవమానం వలన పుట్టిన
మన్యుఘార్ణమాన = కోపంతో తిరుగుడు బడుతున్న
మానసండయి = మనసు కలవాడై
ఎద్దియున్ = ఏమి
చేయునది నేరక = చేయాలో తెలియక
పుత్ర = కుమారుడు
కళత్ర = భార్య
అగ్నిహోత్ర = నిత్యాగ్నిహోత్రంతో
శిష్యగణంబులతో = శిష్యసమూహంతో
హస్తిపురంబునకున్ = హస్తినాపురానికి
వచ్చె = వచ్చెను
అంతన్ = అప్పుడు
ఆ + పుర = ఆ నగరం
బహిరంగణంబున్ = వెలుపల
ధృతరాష్ట్ర, పాండునందనులు = కౌరవులు, పాండవులు
అందఱన్ = అంతా
కందుక క్రీడాపరులు+అయి = చెండాట ఆడటంలో ఆసక్తి కలవారై
వేడుకతోనే = సంతోషంతో
ఆడుచు+ఉన్నంత = ఆడుతుండగా
కందుకంబు = ఆ బంగారు బంతి
నూతన్ = పడగా

భావం :
అంతేకాదు, రాజులకు అవసరాన్ని బట్టి మిత్రత్వ శత్రుత్వాలు ఏర్పడతాయి. అందుచేత మా వంటి రాజులకు, మీ వంటి పేద బ్రాహ్మణులతో ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి స్నేహం ఎప్పుడూ ఏర్పడదు అని ద్రుపదరాజు ఐశ్వర్యగర్వంతో తిరస్కరించి మాట్లాడగా ద్రోణుడు అవమానం వలన కలిగిన కోపంతో కలత చెందిన మనసుకలవాడై ఏమీ చేయటానికి తోచక, భార్యా, కొడుకు, అగ్నిహోత్రంతో, శిష్య సమూహాలతో హస్తినాపురానికి వచ్చాడు. అప్పుడు ఆ పట్టణం బయట ధృతరాష్ట్రుని కుమారులు పాండురాజు కుమారులు చెండాట ఆడుతుండగా విళ్ళాడుతున్న బంగారు బంతి బావిలో పడింది. అప్పుడు

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

10వ పద్యం :

నీరిలోనఁ దోఁచు తారక ప్రతిబింబ
మొక్కొ యనఁగ వెలుఁగుచున్నదాని
రాచకొడుకులెల్లఁ జూచుచునుండిరి
దానిఁ బుచ్చుకొను విధంబు లేక.

ప్రతిపదార్థం :
నీరిలోన = నీటిలో
తోఁచు= కనిపిస్తున్న
తారక = నక్షత్రం
ప్రతిబింబము+ఒక్కొ = ప్రతిబింబమా?
అనఁగ = అనేట్లుగా
వెలుగుచున్నా = ప్రకాశిస్తున్నా
దానిన్ = ఆ బంతిని
రాచకొడుకులెల్లఁ = రాకుమారులంతా
పుచ్చుకొను = తీసే
విధంబు = విధానం
లేక = తెలియక
చూచుమనుండిరి = చూస్తూ ఉన్నారు.

భావం :
నీటిలో ప్రతిసలిస్తున్న నక్షత్రమా అన్నట్లుగా వెలుగుతున్నా ఆ బంగారు బంతిని తీసుకునే మార్గం లేక రాకుమారులంతా ఊరకే చూస్తున్నారు.

విశేషం :
ఉత్ప్రేక్షాలంకారము

11వ పద్యం :

అట్టి యవసరంబున

ప్రతిపదార్థం :
అట్టయవసరంబున = ఆ సమయంలో

“దీని బాణపరంపరం జేసి పుచ్చి యిచ్చెదం జూడుఁ డీ విద్య యొరు లెవ్వరు నేర’ రని
ద్రోణుం డొక్కబాణంబభిమంత్రించి దృష్టి ముష్టి సౌష్ఠవంబు లొప్ప నక్కందుకంబు
నాటనేసి దాని పుంఖంబు మఱియొక బాణంబున నేసి తత్పుంఖంబొండొకబాణంబున
నేసి వరుసన బాణరజ్జువు గావించి దానిందిగిచికొని యిచ్చిన జూచి రాజకుమారులెల్ల
విస్మయంబంది ద్రోణుందోడ్కొనిచని భీష్మునకంతయు నెఱింగించిన నాతండును.

ప్రతిపదార్ధం :
దీనిన్ = ఈ బంతిని
బాణ = బాణముల
పరంపరం + చేసి = వరసతో
పుచ్చి = తీసుకొని
ఇచ్చెదన్ = మీకు ఇస్తాను.
చూడుఁడు = చూస్తూ ఉండండి
ఈ విద్య = ఈ విలువిద్యను
ఒరులు + ఎవ్వరున్ = ఇతరులెవ్వరూ
నేరరు = నేర్వలేదు
అని = ఆ విధంగా
ద్రోణుండు = ద్రోణుడు
ఒక్క బాణంబు = ఒక్క బాణాన్ని
అభిమాత్రించి = మంత్రంతో పిలిచి
దృష్టి = చూపు
ముష్టి = పిడికిలి
సౌష్టవంబులు = చక్కదనాలు
ఒప్పన్ = ఒప్పునట్లుగా
ఆ + కందకంబు = ఆ బంతిని
నాసిన్ + ఏట = గుచ్చుకునేట్లుగా కొట్టి
దాని = ఆ బాణం యొక్క
ప్రంఖలంబు = క్రింది చివర
మరియొక బాణంబున్ = ఇంకొక బాణంతో
ఏసి = కొట్టి
తద్ + పుంఖంబు = దాని యొక్క చివరి అంచును
బండు + ఒక = యేరొక
బాణంబునన్ = బాణ చేత
ఏసి = కొట్టి
వరుసన = వరుసగా
బాణ రజ్జువు = బాణాలు తాడును
కావించి = వచ్చునట్లుచేసి
దానిన్ = ఆ బంతిని
ఇచ్చినన్ = ఈయగా
చూచి = చూసిన
రాజకుమారులు + ఎల్లన్ = రాజకుమారులందరూ
విస్మయంబు+అంతి = ఆశ్చర్యపడి
ద్రోణుని = ద్రోణుణ్ణి
తోడ్కొని = తీసుకొని
చని = వెళ్ళి
భీష్మునకున్ = భీష్మునకు
అంతయున్ = విషయమంతా
ఎఱించినన్ = తెలుపగా
అతండున్ = అతను కూడా

భావం :
ఈ బంతిని బాణపరంపరతో తీసి ఇస్తాను చూడండి. ఈ విద్య ఇతరులెవ్వరికీ రాదు అని ద్రోణుడు ఒక బాణాన్ని అభిమంత్రించి చూపును పిడికిలిని చక్కగా నిలిపి, ఆ బంతిని నాటుకునే విధంగా ఆ బాణాన్ని కొట్టి ఆ బాణం చివరకి మరో బాణాన్ని దాని చివరకు ఇంకో బాణాన్ని కొట్టి, వరుసగా బాణాల తాడు చేసి బంతిని లాగి వారికి ఇచ్చాడు. అది చూసి రాకుమారులందరూ ఆశ్చర్యపడి ద్రోణుడుని తీసుకుని వెళ్ళి, భీష్మునికి జరిగినదంతా తెలిపారు. ఆయనకూడా,

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

12వ పద్యం :

ఈ. ఎండుంది వచ్చి అందుల
కేందుండఁగ నీకు నిష్ట మేఱిఁగింపుము న
‘ద్వందిత యనియదగిన నా
నందుఁడు ద్రోణజుండు భీష్మునకు నిట్లనియెన్

ప్రతిపదార్థం :
ఎందు + ఉండి = ఎక్కడ నుండి
ఇందులకున్ = ఇక్కడికి
వచ్చితివి = వచ్చాను?
నీకున్ = నీకు
ఎందు+ఉండఁగన్ = ఎక్కడ ఉండటానికి
ఇష్టమ = అభిలాష
ఎఱిఁగింపుము = తెలియజేయుము
సద్ + వందిత = సజ్జనులచే కీర్తింపబడేవాడా
అని = ఆ విధంగా
అదిగినన్ = అడుగగా
స + ఆనందుడు = ఆనందంతో
ఇట్ల + అని = ఇలా అన్నాడు.

భావం :
సజ్జనులచే కీర్తిపండే ఓ ద్రోణాచార్య నీవు ఎక్కడ నుండి ఇక్కడకు వచ్చావు? ఎక్కడ ఉండటం నీకిష్టం ? చెప్పుము అని అడుగగానే ద్రోణుడు సంతోషించి భీష్మునితో ఈ విధంగా అన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

13వ పద్యం :

వ. ఏను ద్రోణుండనువాఁడ, భరద్వాజపుత్రుండ సగ్నివేశ్యుందను మహామునివరుగొద్ద
బ్రహ్మచర్యాశ్రమంబున వేదాద్యయనంబు సేసి ధనుర్వేదంబభ్యసించుచున్న రెండు
పాంచాలపతియైన పృషతుపుత్రుండు ద్రుపదుందనువాఁడు నా క్లిష్టనుండయి
యెల్లవిద్యలు గలచి యెము పొందాల విషయంబునకు రాజయనన్యాకు

యొద్దకు వచ్చునది; నా రాజ్యభోగంబులు నీవు ననుభవింప నర్హుండవని నన్నుఁ
బ్రార్థించి చని, సృషతు పరోక్షంబునఁ దద్దేశంబునకు రాజయియున్న, నేను గురుని
యుక్తుండనై గౌతమిం బాణి గ్రహణంబు సేసి యిక్కుమారు నశ్వత్థామ నధిక
తేజస్వినాత్మజులబడసి, ధనంబు లేమిం గుటుంబ భరణంబునంద సమర్థుందనయి.
యుండియు

ప్రతిపదార్థం :
ఏను = నేను
ద్రోణుండు + అనువాఁడన్ = ద్రోణుడు అనువాడిని
భరద్వాజ పుత్రుండన్ = భరద్వాజుని కుమారుడను
అగ్నివేశ్యుండు = అగ్నివేశ్యుడనే
మహామునినరున్ + ఒద్ద = గొప్ప మునిశ్రేష్ఠుని వద్ద
బ్రహ్మచర్య + ఆశ్రమంబున్ = బ్రహ్మచర్చాశ్రమంలో (విద్యార్థిగా)
వేద + అధ్యయనంబు = వేదాలు చదవటం
చేసి = చేసాను
ధనుర్వేదంబు = విలువిద్యను
అభ్యసించుచున్ = నేర్చుకుంటూ
ఉన్ననాడు = ఉన్నప్పుడు
పాంబాపతి + ఐన = పాంచాల రాజైన
పృషమ పుత్రుండు = పృషతుడనే వాని కుమారుడు
ద్రుపదుండు + అనువాడు = ద్రుపదుడనేవాడు
నాకు = నాకు
ఇష్టసఖండ + ఐ = ప్రియ స్నేహితుడై
ఎల్ల విద్యలు = అన్ని విద్యలు
కఱచి = నేర్చుకుని
ఏను = నేను
పాంచాల విషయమునకు = పాంచాల రాజ్యమునకు
రాజు + అయినాఁడు = రాజైనప్పుడు
నా ఒద్దకున్ = నా దగ్గరికి
వచ్చునది = రమ్ము
నారాజ్యభోగంబులు = నా యొక్క రాజ్య భోగాలు
నీవున్ = నీవుకూడా
అనుభవింపన్ = అనుభవించడానికి
అర్హుండవు = తగినవాడివి
చని = వెళ్ళి
పృషతు పరోక్షంబునన్ = పృషతుని తర్వాత
తద్ + దేశంబునకున్ = ఆ దేశానికి
రాజు + అయి ఉన్నాన్ = ప్రభువై ఉండగా
నేను = నేను
గురు నియుక్తుండను + ఐ = తండ్రి ఆజ్ఞచే
గౌతమిన్ = కృపిని
పాణిగ్రహణంబు + చేసి = వివాహమాడి
ఈ + కుమారున్ = అశ్వత్థామను
అధిక తేజస్విని = మిక్కిలి తేజశ్శాలిని
అత్మజక్ =కుమారునిగా
పడసి = పొంది
ధనంబులేమిన్ = ధనం లేకపోవడంతో
కుటుంబభరణంబు+అందు = కుటుంబ భారాన్ని మోయడంతో
అసమర్థుండనయి = అసమర్ధడనయ్యాను
ఉండియు = అలా ఉండి కూడా

భావం :
నా పేరు ద్రోణుడు, భరద్వాజుని కుమారుడను. అగ్నివేశ్యుడనే గొప్ప మునిశ్రేష్ఠుని దగ్గర బ్రహ్మచర్య దశలో వేదాద్యయనం చేసి, ధనుర్వేదం నేర్చుకుంటున్న కాలంలో, పాంచాలరాజైన పృషతుని కుమారుడు ద్రుపదుడనేవాడు నాకు ప్రియమిత్రుడై అన్ని విద్యలూ గురువు దగ్గర నేర్చి, నేను పాంచాల దేశానికి రాజైనప్పుడు నీవు నా దగ్గరికి రావాలి సుమా!

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

14వ పద్యం :

నా రాజ్యభోగాలు నీవు కూడా అనుభవించడానికి అర్హుడవని నన్ను ప్రార్థించి వెళ్ళాడు. పృషతుని తర్వాత ద్రుపదుడు ఆ దేశానికి రాజయ్యాడు నేను తండ్రి ఆజ్ఞచేత కృషిని వివాహమాడి, తేజశ్శాలి అయిన బాలుడు అశ్వత్థామను కొడుకుగా పొంది, ధనం లేమి చేత సంసారాన్ని భరించలేని వాడై ఉండి కూడా,

పురుషావిశేశావివేక
పరిచయులగు ధరణీపతులు పాలికిం
ఖరులందు దుష్ప్రతిగ్రహ
భర మదలో రోసి ధర్మపధమున నున్నన్

ప్రతిపదార్థం :
పురుష = పురుషుని యొక్క
వివేక యాలు+అగు = గొప్పతనాన్ని గుర్తించిన ఆలోచనబందు పరిచయం లేని
ధరణిపతుల పాలికిన్ = రాజుల దగ్గరికి
పోవన్ = వెళ్ళటం
పరులందు = ఇతరుల దగ్గర
దుష్ప్రతిగ్రహభారము = చెడుదానాలను తీసుకునే కష్టాన్ని
ఎదలో = మనసులో
రోసి = అసహ్యించుకుని
ధర్మపథమునన్ = ధర్మమార్గంలో
ఉన్నన్ = ఉండగా

భావం :
“వ్యక్తుల యోగ్యత గుర్తించలేని రాజులు దగ్గరికి వెళ్ళటానికి, ఇతరుల నుండి చెడుదానాలు తీసుకొనడానికి ఇష్టపడక, ధర్మమార్గంలో జీవితం గడుపుతుండగా,

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

15వ పద్యం :

క. ధనపతుల బాలురు ముదం
బున నిత్యముఁ బాలు ద్రావంబ యిన సస్మ
తనయుందు వీఁదు బాల్యం
బుననేర్పెను బాలు నాకుఁ బోయుండనుచున్,

ప్రతిపదార్థం :
ధనపతులు = ధనవంతుల
బాలరు = పిల్లలు
వలుదంబునన్ = సంతోషంతో
నిత్యమున్ = ప్రతిదినం
పాలుత్రావన్పోయినన్ = పాలుత్రాగుచుండగా
అస్మద్ + తనయుండు = నా కుమారుడు
వీఁదు = ఈ బాలుడు
బాల్యంబునన్ = బాల్యంలో
నాకున్ = నాకూ
పాలు = పాలు
పోయుండని = తాగటానికి ఇవ్వమని
అనుచున్ = అంటూ
ఏడెన్ = రోధించాడు

భావం :
ధనవంతుల బిడ్డలు ప్రతిదినం సంతోషంతో పాలు తాగుతుండగా నా కుమారుడు వీడు బాల్యంలో నాకు కూడా పాలు పోయడని ఏడ్చాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

16వ పద్యం :

ధు ; దానించి దారిద్య్ర లయిన కంటెఁ గష్టం బొందెద్దియు లేదు. దీని నా బాలసుఖంచ
ధ ; పొందాలు పాలికిం బోయి పాలికొండ్రు నాతందు తన దేశంబున కలిసికుండు గా
బోవుచుండి సన్ను రాం బనిచిపోయే!”

ప్రతిపదార్థం :
దానిన్ + చూచి = ఆ సన్నివేశాన్ని చూచి
దారిద్ర్యంబునకంటెన్ =దరిద్రం కంటే
కష్టంబు = కష్టము
ఒండు+ ఎద్దియున్ = మరొకటి ఏదీలేదు.
దీనిన్ = ఈ పేదరికాన్ని
నాబాలసఖుండు = నా చిన్ననాటి స్నేహితుడు
అగు = అయినట్టి
పాంచాల పాలకిన్ = పాంచాలదేశపురాజైన ద్రుపదుని దగ్గరికి
పోయి = వెళ్ళి
పాచికొందున్ = పొగొట్టుకుంటాను
అతండు = ఆ ద్రుపదుడు
తన దేశంబునకు = తన రాజ్యమునకు
అభిషిక్తుండు+కాన్ = రాజు కావడానికి
పోవుచుండి = పోతూ ఉండి
నన్నున్ = నన్ను
రాన్+పనిచి = రమ్మని చెప్పి
పోయేన్ = వెళ్ళిపోయాడు

భావం :
దానిని చూచి దారిద్ర్యం కంటే కష్టం మరొకటి లేదని భావించి ఈ దారిద్ర్యాన్ని నా బాల్యమిత్రుడైన పాంచాలరాజు ద్రుపదుని దగ్గరకు పోయి తొలగించుకుంటాను. అతడు తన దేశానికి రాజు కావటానికి వెళ్తూ నన్ను ఆహ్వానించి వెళ్ళాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

17వ పద్యం :

మ. కో. వేఁడు టెంతయుఁ గష్టమైనను వేఱులేని సుహృజ్జనున్
వేఁడికో లుచితంబ కావున వేడ్కతోఁ జని సోమకున్
వేఁడినన్ ధనమోపఁడేనియు వీని మాత్రకు నాలుగేన్
పాఁడి కుట్టుల నీఁదే వీనికిఁ బాలు ద్రావుచునుండఁగన్.

ప్రతిపదార్థం :
ఎంతయున్ = మిక్కిలి
కష్టము + ఐనన్ = కష్టమైన పని అయినప్పటికి
వేఱులేని = బేధంలేని
సుహృత్+జనున్ = మిత్రుడిని
వేడికోలు = వేడుకోవటం
ఉచితంబు + అ = సరైనదే
కావునన్ = కావున
వేడ్కతోన్ = సంతోషంతో
చని = వెళ్ళి
సోమకున్ = ద్రుపదుడిని
వేఁడినన్ = ప్రార్దింపగా
ధనము+ఓపడు+ఏనియున్ =ధనం ఇవ్వకపోయినప్పటికీ
వీని మాత్రమే = వీడికి (అశ్వత్థామ) సరిపోయేంతగా
నాలుగు + ఏన్ = నాలుగైనా
పాఁడి కుఱ్ఱులన్ = పాడి ఆవులను
వీనికిన్ = ఈ అశ్వత్థామకు
పాలు త్రావుచున్ = పాలు తాగడానికి
ఉండగన్ = ఉండటానికి
ఈడే = ఇవ్వడా !

భావం :
యాచించటం ఎంతో కష్టమైన పని అయినప్పటికీ భేదం లేని మిత్రుడిని యాచించటం ఉచితమే. అందుచేత సంతోషంగా వెళ్ళి ద్రుపదుడిని అడిగినట్లయితే ధనం ఇవ్వలేకపోయినా, అశ్వత్థామ పాలు తాగడానికి సరిపోయేటట్లుగా నాలుగుపాడి ఆవులనైనా ఇవ్వడా?

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

18వ పద్యం :

వ. అని నిశ్చయించి ధ్రుపడునొద్దకుంబోయి నన్నెఱింగించిన, నాతండు ధన రాజ్యమదంబున
నన్నును దన్నును నెఱుంగక ‘యేసు రాజను నీవు పేద పాలుండవు; నాకును
నీకును నెక్కడి సఖ్యం బని పలికిన వానిచేత నవమానితుండనయి వచ్చితి’ నని
ద్రోణుండు దనవృత్తాంతంబంతయుఁ జెప్పిన.

ప్రతిపదార్థం :
అని = ఆ ప్రకారం
నిశ్చయించి = నిర్ణయించుకుని
ద్రుపదు + ఒద్దుకున్ = ద్రుపదుని దగ్గరికి
పోయి = వెళ్ళి
నన్నున్ + ఎఁరింగించినన్ = నన్ను నేను పరిచయం చేసుకొనగా
అతండు = ఆ ద్రుపదుడు
తన రాజ్య మదంబునన్ = తన రాజ్యం వలన కలిగిన పొగరుతో
నన్నువు = నన్ను
తన్నును = తనను
ఎఱుంగక = తెలియక
ఏను = నేను
రాజును = రాజువు
నీవు = నీవు
వేదపాండవు = పేదబ్రాహ్మణుడు
నాకున్నీకున్ = నాకు, నీకూ
ఎక్కడి = ఎక్కడ
సఖ్యంబు = స్నేహం
అని పలికినన్ = అనగా
వాని చెతన్ = ఆ ద్రుపదునితో
అవమానితుండున+ అయి = అవమానింపబడిన వాడినై
వచ్చితిని = వచ్చావు
తోన + వృత్తాంతము + అంతయు = తన వృత్తాంతం అంతా చెప్పగా

తాత్పర్యం :
అని నిర్ణయించుకొని ద్రుపదుని దగ్గరకు వెళ్ళి నన్ను నేను పరిచయం చేసికొనగా, అతడు రాజ్యమదం చేత నన్ను తననూ ఎరుగకుండా నేను రాజును, నీవు బీద బ్రాహ్మణుడివి, నాకూ నీకూ స్నేహం ఎక్కడిది? అని పలికాడు. ఆ విధంగా అతని చేత అవమానం పొంది వచ్చానని ద్రోణుడు తన వృత్తాంతం అంతా తెలిపాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

19వ పద్యం :

సిని రోయా తింగ గాళం
……………………………
……………………………
……………… దనిపెస్

ప్రతిపదార్థం :
విని = ద్రోణుడి వృత్తాంతాన్ని విన్న భీష్ముడు
రోయు తీఁగ = వెదుకుతున్న తీగ
తాన్ = తానే
కాళ్ళన్ పెనఁగన్ = కాళ్ళకు చుట్టుకొన్నాడు
అనుచున్ = అంటూ
పొంగి = సంతోషించి
ఘనభుజున్ = గొప్పభుజాలు కలిగినవాడు అయిన
ద్రోణున్ = ద్రోణుణ్ణి
అభీష్టపూజ = ఇష్టమైన గౌరవాలు
ధనదాన విద్యాములన్ = ధన దానాలిచ్చుట ద్వార
ముదంబున = సంతోషంతో
తనిపెన్ = తృప్తి పరచాడు.

భావం :
అది విన్న భీష్ముడు వెదకబోయిన తీగ కాళ్ళకు చుట్టుకున్నట్లు సంతోషించి, ద్రోణునికి ఇష్టమైన పూజలు చేసి, ధనదానాలిచ్చి ద్రోణుని సంతృప్తి పరచాడు.

20వ పద్యం :

మనుమలనెల్లఁ జూపి మతిమంతుఁడు శాంతనవుండు ‘వీరింజే’
కొని గురువృత్తిమైఁ గఱపు ఘోరకరాసిన విద్యలెల్లఁ బెం
పున జమదగ్నిసూనుఁడును బోలందు నిన్నని విందు విల్లునే
ర్పున నయనైపుణంబునను భూరిపరాక్రమ గర్వసంపదన్

ప్రతిపదార్థం
ముతిమంతుడు = గొప్ప బుద్ధిగలవాడు
శాంతనవుండు = భీష్ముడు
మనుములను = మనుమలను
ఎల్ల + చూపి = అందరినీ చూపించి
వీరిని = వీరందరినీ
చేకొని = గ్రహించి
ఘోర + శర + ఆసన = భయంకర ధనుర్విద్య
విద్యలు + ఎల్లన్ = అన్నింటినీ
పెంపున = అతిశయంగా (బాగా
గురువృత్తిమైన్ = గురుత్వం చేత
కఱపు = నేర్పుము
నిన్నున్ = నీకు
విల్లునేర్చునన్ = విలువిద్యలో
నయనైపుణ్యంబునన్ = నీతి నేర్పులో
భూరి పరాక్రమ = గొప్పబలంకలిగిన
గర్వసంపదన్ = గర్వయనే కలిమిలో
జమదగ్నిసూనఁడును = జమదగ్ని కుమారుడైన పరశురాముడుకూడా
పోలడు = సరిపోలడు
అని విందున్ = అని విన్నాను

భావం :
మతిమంతుడైన భీష్ముడు తన మనమళ్ళనందరినీ ద్రోణునికి చూపించి, వీరికి గురుత్వం వహించి గొప్పగా విలువిద్యలన్నింటినీ నేర్పుము. విలువిద్యలో నీతిలో, పరాక్రమం లో పరశురాముడు కూడా నిన్ను పోలడని విన్నాను.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

21వ పద్యం :

అని కుమారుల నెల్లంజూపి ద్రోణునకు శిష్యులంగా సమర్పించిన

ప్రతిపదార్థం :
అని = ఆ విధంగా పలికి
కుమారులను + ఎల్లన్ = కుమారులందరినీ చూసి
ద్రోణునకు = ద్రోణునికి
శిష్యులన్ +కాన్ = శిష్యులయ్యేట్లుగా
సమర్పించినన్ = అప్పగించగా

భావం :
ఆ విధంగా పలికి కుమారులందరినీ చూపి, వాళ్ళను ద్రోణునికి శిష్యులుగా సమర్పించాడు.

22వ పద్యం :

క. నరుఁడస్త్ర శస్త్ర విద్యా
పరిణతి నధికుఁడయి వినయవరుఁడయి శశ్వ
ద్గురుపూజాయత్నంబునం
బరఁగుచు సంప్రీతుఁ జేసె భారద్వాజున్.

ప్రతిపదార్థం :
నరుడు = అర్జునుడు
అణ, శస్త్ర, విద్యాపరితిన్ = అస్త్రశస్త్ర విద్యాదులలో పక్వతలో
అధికుడు + అయి = గొప్పవాడై
వినయపరుడు + అయి = అణుకువ ప్రధానంగా కలవాడై
శశ్వత్ + గురుపుజాయాత్మంబునన్ = నిరంతరం గురువును పూజించే ప్రయత్నంతో
పరఁగుచున్ = ప్రవర్తిస్తూ
భారద్వాజున్ = భరద్వాజుని కుమారుడైన ద్రోణుణ్ణి
సంప్రీతు = సంతోషించిన వాడిగా
చేసెన్ = చేసెన్

భావం :
అర్జునుడు శస్త్రాస్త్ర విద్యానైపుణ్యంలో అధికుడై వినయంతో ఎప్పుడూ గురుపూజ చేస్తూ ద్రోణుణ్ణి సంతోషపరిచాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

23వ పద్యం :

సీ. ఆతని యస్త్రవిద్యాభియోగమునకుఁ
బ్రియశిష్యవృత్తికిఁ బెద్ద మెచ్చి
‘యన్న! ధనుర్ధరు లన్యులు నీకంటె
నధికులు గాకుండునట్లు గాఁగఁ
గఱపుడు విలువిద్య ఘనముగా’ నని పల్కి
ద్వంద్వ సంకీర్ణ యుద్ధముల తెఱఁగు
రథ మహీ వాజి వారణములపై నుండి
దృఢచిత్ర సౌష్ఠవస్థితుల నేయ

తే. బహువిధ వ్యూహ లేదనోపాయములను
“సంప్రయోగ రహస్యాతిశయము గాఁగం
గలప నర్జునుఁ దొంటి భార్గవుఁడు వింట
నిష్టం చేయని పొగడంగ నెల్ల జనులు.

అర్థాలు :
అతని = ఆ అర్జునుని
అస్త్రవిద్య + అభియోగమునకున్ = అస్త్ర విద్యలందలి ఆసక్తికి
ప్రియ శిష్యవృత్తికిన్ = ప్రియమైన శిష్యుడి నడవడికకి
పెద్ద మెచ్చి = మిక్కిలి సంతోషించి
అన్న = అన్న అని ప్రేమపుర్వకంగా పిలిచి
అన్యులు = ఇతరులైన
ధనుర్థరులు = విలువిద్యను చేపట్టినవాళ్ళు
నీకంటెన్ = నీకన్నా
అధికులు = గొప్పవారు
కాకుండునట్లు = అవ్వకుండా
ఘనముగాన్ = గొప్పగా
విలువిద్యకఱపుదున్ = ధనుర్విద్యనేర్పుతాను
అని = అని పలికి
ద్వంద్వ = ఇద్దరి మధ్య యుద్ధం
సంకీర్ణ యుద్ధము = అనేకులతో చేయుయుద్ధం
తెఱగు = పద్ధతులు
రథ = రథం మీద
మహి = నేలమీద
వాజి = గుర్రం మీద
వారణముల పైన్ = ఏనుగుమీద ఉండే
ధృఢ, చిత్ర = గట్టిగా, చిత్రంగా
సౌస్టివ = చక్కగా ఉన్న
స్థితులన్ = స్థితులలో
ఏయన్ = బాణములు వేయుట
బహువిధ = అనేకమైన
వ్యూహ = వ్యూహములను
భేదన + ఉపాయములను = అనేక విధాలైన వ్యూహాలను భేధించే ఉపాయాలను
సంప్రయోగ = ప్రయోగవిధాన
రహస్య + అతిశయము = రహస్య అతిశయంతో
కాఁగన్ = కూడినట్లుగా
తొంటి = ఒకనాటి
భార్గవుడు = పరశురాముడు
మిటన్ = విలువిద్యలో
అని = అని
పొగడంగ = ఇటువంటివాడా
కఱపెన్ = నేర్పాడ

భావం :
అస్త్రవిద్యలో అర్జునునికి గల పట్టుదలకు, అతని గురుభక్తికి ద్రోణుడు ఎంతో సంతోషించాడు. అన్నా! నీకంటే వేరెవ్వరూ అధికులు కానట్లుగా విలువిద్య నేర్పిస్తానన్నాడు. ద్వంద్వయుద్ధ, సంకులయుద్ధ పద్ధతులను, రథం మీద నేలమీద, గుర్రాల మీద, ఏనుగులమీద ఉండి దృఢం చిత్రం, సౌష్ఠవం అయిన స్థితులలో బాణాలు వేయటాన్ని, బహువిధాలైన వ్యూహాలను ఛేదించే ఉపాయాలను, బాణ ప్రయోగ రహస్యాలను ఇది వరకటి ఆ పరశురాముడు కూడా విలువిద్యలో ఇంతటివాడుకాడని ప్రజలు అర్జునుని పొగిడేటట్లుగా అతనికి నేర్పాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

24వ పద్యం :

మ.కో. భూపనందము లివ్విధంబున భూరి శస్త్రమహాస్త్రవి
ద్యోపదేశపరిగ్రహస్థితి నున్న సందఱయందు వి
ద్యోపదేశము దుల్యమైనను నుత్తమోత్తముఁ డయ్యె వి
పరిశ్రమకౌశలంబున దండితారి నరుండిలన్.

అర్థాలు :
భూపనందనులు = రాకుమారులు
ఈ + విధంబునన్ = ఈ విధంగా
భూరి = గొప్ప
శస్త్ర = శస్త్రాలు
మహా+అస్త్ర = మహాస్త్రాలు
విద్య + ఉపదేశ = విద్యయొక్క బోధన
పరిగ్రహస్థితి = గ్రహించటం అనే స్థితిలో
ఉన్నాన్ = ఉండగా
అందున్ = అందరిలో
విద్య + ఉపదేశము = విద్యాబోధన
తుల్యము = సమానం
అయినను = అయినప్పటికినీ
దండిత + అ = శిక్షించబడిన శత్రువులు కలవాడు
నరుండు = అర్జునుడు
విద్యాపరిశ్రమ = విద్యాభ్యాసపు నేర్పు చేత
ఇలన్ = భూమిలో
ఉత్తమ + ఉత్తములు = శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు అయ్యెను

భావము :
రాజకుమారులు ద్రోణుని వలన గొప్ప వస్త్రాస్త్ర విద్యాబోధనను పొందటంలో అంతా సమానమే అయినా, అర్జునుడు విశేషంగా సాధన చేసి సర్వశ్రేష్ఠుడయ్యాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

25వ పద్యం :

వ. అక్కుమారులు ధనుర్విద్యాకౌశలంబెఱుంగ వేఁడి యొక్కనాఁడు ద్రోణుండు
కృత్రిమంబయిన భాసంబను పక్షి నొక్క వృక్షశాఖాగ్రంబున లక్ష్యంబుగా రచియించి,
దాని నందఱకుఁ జూపి ‘మీమీ ధనువులు బాణంబులు సంధించి నా పంచిన
యప్పుడ యిప్పక్షి తలఁ దెగ నేయుం; డే నొకళ్ళి ? కళ్ళన పంచెద’ నని ముందఱ
ధర్మనందనుఁ బిలిచి ‘యీ వృక్షశాఖాగ్రంబున నున్న పక్షి నిమ్ముగా నీక్షించి
మద్వచనానంతరంబున శరమోక్షణంబు సేయు’ మనిన నతండును వల్లె యని
గురువచనంబు సేసియున్న నయ్యుధిష్ఠిరునకు ద్రోణుండిట్లనియె.

ప్రతిపదార్థం :
ఆ+ కుమారులు = ఆ కురు కుమారుల యొక్క
ధనుర్విద్యా కౌశలంబు = విలువద్యలో నేర్పు
ఎఱుంగన్ = తెలిసికొనాలని
వేఁడి = కోరి
ఒక్కనాడు = ఒక్కరోజు
ద్రోణుండు = ద్రోణాచార్యుడు
కృత్రివుంబు+అయిన = కల్పించబడిన
భాసంబు = గద్ద
అనుపక్షిన్ = అనే పక్షిని
ఒక్క. = ఒక
వృక్షశాఖ = చెట్టుకొమ్మ
అగ్రంబున = చివరన
లక్ష్యంబుగాన్ = గురిగా
రచియించి = కూర్చి
దానివి = దాన్ని
అందఱకున్ = అందరికీ చూపి
సంధించి = ఎక్కుపెట్టి
నాపంచిన అప్పుడు+అ = నేను ఆజ్ఞాపించిన సమయంలో
ఈ పక్షి తలన్ = ఈ పక్షి తలను
తెగెన్ = తెగేటట్టుగా
ఏయుండు = కొట్టండి
ఏన్ = నేను .
ఒకళ్లు + ఒకళ్ళన = ఒక్కొక్కరిని
పంచెదన్ = ఆజ్ఞాపిస్తాను
అని = ఆ ప్రకారంగా
ముందఱ = మొదటి
ధర్మనందనుని పిలిచి = ధర్మరాజును పిలిచి
యీవృక్షశాఖా గ్రంబున = ఈ చెట్టుకొమ్మకొనలో
ఉన్న = ఉండిన
పక్షిని = పక్షిని
ఇమ్ముగాన్ = తగిన విధంగా
ఈక్షించి = చూచి
మద్ + వచన = నామాట
అనంతర = తర్వాత
శరమోక్షణంబు = బాణాన్ని వదులుము
అనినన్ = అనగా
అతండును = ఆ ధర్మరాజును
వల్లె అని = సరే అని
గురువచనంబు = గురువుగారి వనిను
చేసి = సిద్ధము గావించి
ఉన్నాన్ = ఉండగా
ఆ+యుధిష్ఠిరునకున్ = ఆ ధర్మరాజుతో
ద్రోణుండు = ద్రోణాచార్యుడు
ఇట్లు + అనియన్ = ఇట్లున్నాడు.

భావం :
ఆ కురుకుమారులు విలువిద్యా నైపుణ్యాన్ని తెలిసికొనగోరి ఒకనాడు ద్రోణుడు భాసమనే పక్షిని రూపొందించి, ఒక చెట్టు కొమ్మ చివరన కట్టి దానిని అందరికీ చూపి నేను చెప్పినప్పుడు, మీమీ ధనువులు ఎక్కుపెట్టి, ఆ పక్షితలను తెగకొట్టండి. నేను ఒక్కొక్కరినే ఆజ్ఞాపిస్తాను అని, ముందుగా ధర్మరాజును పిలిచి ఈ చెట్టు కొమ్మ కొసన ఉండే పక్షిని చక్కగా చూచి, నేను చెప్పినప్పుడు బాణంతో కొట్టుము అనగా అతడు సర్ అని గురువు మాట ప్రకారం సిద్ధంగా ఉండగా, ద్రోణుడు ఇట్లా అన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

26వ పద్యం :

శే. వృక్షశాఖాగ్రమున నున్న పక్షిశిరము
బెల్లముగఁ జూచితే మహీవల్లభుండ!”
యనిన నిమ్ముగఁ జూచితి ననిన, వెండి
యును గురుఁడు ధర్మజున కిట్టు అనియెఁ బ్రీతి.

ప్రతిపదార్థం :
మహీవల్లభుండు = ఓ రాజా
వృక్షశాఖాగ్రమునన్ = చెట్టుకొమ్మ చివరన
పక్షి శిరము = పక్షి తల
తెల్లముగన్ = స్పష్టంగా
చూచితే = చూచావా
అనినన్ = అనగా
ఇమ్ముగాన్ = చక్కగా
వెండియును = మఱియును
గురుఁడు = ద్రోణుడు
ప్రీతిన్ = ప్రీతిలో
ఇట్టలు = ఇలా
అనియున్ = అన్నాడు.

తాత్పర్యం
ఓ ధర్మరాజా! చెట్టుకొమ్మ చివర ఉన్న పక్షితలను స్పష్టంగా చూచావా అని అడుగగా, చక్కగా చూచానని అతడు చెప్పగా, మరల ద్రోణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు.

27వ పద్యం :

క. ‘జననుత! యా మ్రానిని న
న్నును మణి- నీ భ్రాతృవరులనుం జూచితే నీ?”
వనవుడుఁ జూచితి నన్నిటి
ననఘా! వృక్షమున సున్న యవ్విహగముతోన్.

ప్రతిపదార్థం :
జననుత = జనులచేత పొగడబడేవాడా ఓ ధర్మరాజా!
ఆ మ్రునిని = ఆ చెట్టును
పద్యభాగం 141-420
నన్నున్ = నన్ను
ముఱి = ఇంకా
నీ భ్రాతృనమున్ = నీ తమ్ములను
చూచితె = చూసావా
అనవుడు = అని అనగా
అనఘా = పాపంలేని వాడా! ఓ ద్రోణాచార్య !
వృక్షముననున్న = చెట్టుపైనున్నా
ఆ+విహంగములోన్ = ఆపక్షితో సహ
అన్నిటి = అన్నిటినీ
చూచితి = చూసాను

భావం :
జనులచేత పొగడబడే ఓ ధర్మరాజా! ఆ మానును, నన్ను, నీ తమ్ముళ్ళను చూశావా? అని ద్రోణుడు అడుగగానే పుణాత్మ! చెట్టు మీదనున్న ఆ పక్షితో పాటు అన్నిటినీ చూచానని ధర్మరాజు అన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

28వ పద్యం :

వ. అనిన విని ద్రోణుండు ధర్మజుం బదరి ‘నీ దృష్టి చెదరె; నీవు దీని నేయనోపవు
పాయు’ మని యివ్విధంబున దుర్యోధనాదులైన ధార్తరాష్ట్రులను భీమసేన నకుల
సహదేవులను నానాదేశాగతులైన రాజపుత్రులను గ్రమంబున నడిగిన వారలు
ధర్మనం దను చెప్పినట్ల చెప్పిన, నందఱనిందించి, పురందరనందనుంబిలిచి
వారినడిగిన యట్ల యడిగిన నాచార్యునకు నర్జునుండిట్లనియె.

ప్రతిపదార్థం :
అనినన్ = అనగా
విని = విని
పదరి = మందలించి
నీ దృష్టి = నీ చూపు
చెదరెన్ = చెదరింది
దీనిన్ = ఈ పక్షిని
ఏయన్ ఓపవు = కొట్టలేవు
పాయుము = తప్పుకో
ఈ + విధంబునన్ = ఈ రీతిగా
దుర్యోధనాదులు = దుర్యోధనుడు మొదలైనవారు
దార్తరాష్ట్రులను = ధృతరాష్ట్ర పుత్రులను
నానాదేశగతులైన = వివిధ దేశాల నుండి వచ్చిన రాకుమారులను
క్రమంబంనన్ = వరుసగా
అడిగినన్ = అడుగగా
వారలు = వాళ్ళు
ధర్మనందను చెప్పినట్లే = ధర్మరాజు చెప్పినట్లే
చెప్పినన్ = చెప్పగా
అందఱన్ = అందరినీ
నిందించి = మందలించి
పురందర నందనున్ = దేవేంద్రుని కుమారుడైన అర్జునుని
పిలిచి = చెంతకు పిలిచి
వారిన్ = వాళ్ళను
అడిగిన అట్లు = అడిగిన విధంగానే
అడిగినన్ = అడుగగా
ఆచార్యనకున్ = ద్రోణునకు
అర్జునుడు = అర్జునుడు
ఇట్లు + అనియె = ఇలా అన్నాడు.

భావం :
అనగా విని ద్రోణుడు ధర్మరాజును మందలించి నీ దృష్టి చెదిరింది, నీవుదానిని కొట్టలేవు. పక్కకు తప్పుకొమ్ము అన్నాడు. అదే విధంగా దుర్యోధనుడు మొదలైన కౌరవులను, భీమునకుల, సహదేవులను వివిధ దేశాల నుండి వచ్చిన రాకుమారులను వరుసగా అడుగగా వాళ్ళంతా ధర్మరాజు ఇచ్చిన సమాధానమే ఇచ్చారు. ద్రోణుడు అందరినీ మందలించి తరువాత అర్జునుని పిలిచి వాళ్ళను అడిగినట్లే అడుగగా అతడిట్లా అన్నాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

29వ పద్యం :

క. “పక్షిశిరంబు దిరంబుగ
నిక్షించితి; నొండు గాన నెద్దియు” ననినస్
లక్షించి యేయు మని సూ
కేక్షలు ద్రోణుండు పనిచె నింద్రతనూజున్.

ప్రతిపదార్థం :
పక్షిశిరంబు = పక్షివలన
తిరంబుగన్ = చక్కగా
ఈక్షించితిన్ = చూచాను
ఒండు = ఇతరం
ఎద్దియున్ = ఏదీ కూడా
కానన్ = చూడటం లేదు
అనినన్ = అని తెల్పగా
లక్షించి = గురి పెట్టి
ఏయుము = కొట్టుము
అని = ఆ ప్రకారం
ద్రోణుండు = ద్రోణుడు
సూక్ష్మ + ఈక్షణున్ = సునిశిత దృష్టిగల
ఇంద్రతనూజున్ = అర్జునుని
పనిచెన్ = ఆజ్ఞాపించెను

భావం :
పక్షితలను చక్కగా చూచాను. ఇంకేదీ నాకు కనిపించడం లేదు అని అర్జుడు అనగా ద్రోణుడు గురిచూసి కొట్టుము అని సూక్ష్మదృష్టిగల అర్జునుని ఆజ్ఞాపించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

30వ పద్యం :

క. గురువచనానంతరమున
నరుఁ డప్పుడు శరవిమోక్షణము సేయుఁడుఁ జె
చ్చెరం బక్షిశిరము దెగి త
రుహశాఖనుండి ధారుణిఁ బడియెన్.

ప్రతిపదార్థం :
గురువచన + అనందరములన్. = గురువు మాట తర్వాత
నరుఁడు = అర్జునుడు
శరమోక్షణము = బాణాన్ని విడవటం
చేయుఁడున్ = చేయగా
చెరన్ + చెరన్ = తత్క్షణమే
పక్షి శిరము = పక్షితల
తద్ + ధరుణీరూహశాఖ నుండి = ఆ చెట్టుకొమ్మ నుండి
ధారుణిన్ = భూమిమీద
పడియెన్ = పడింది

భావం :
గురువు చెప్పిన తర్వాత అర్జునుడు బాణాన్ని వదిలాడు. ఆ పక్షితల తత్క్షణమే తెగి చెట్టుకొమ్మ నుండి నేలమీద పడింది.

31వ పద్యం :

ప. ఇట్లశ్రమంబునఁ గృత్రిమ పక్షితలఁ దెగనేసిన యర్జును నచలిత దృష్టికి
లక్ష్యవేధిత్వంబునకు మెచ్చి ద్రోణుందాతనికి ధనుర్వేద రహస్యంబు లుపదేశించె;
నంత.

ప్రతిపదార్థం :
ఆశ్రమంబునన్ = సులువుగా
కృత్రిమ పక్షితలన్ = కల్పింపబడిన పక్షియొక్క తలను
తెగన్ ఏసిన = తెగునట్లు కొట్టిన
అర్జున = అర్జునుని యొక్క
అచలిత దృష్టికి = చెదిరిపోయిన దృష్టికి
లక్ష్యవేధిత్వంబునకున్ = గురిని కొట్టగలిగినందుకు
మెచ్చి = పొగిడి
ద్రోణుండు = ద్రోణాచార్యుడు
అతనికి = అర్జునునికి
ధనుర్వేద రహస్యంబులు = విలువిద్యలోని రహస్యాలు
ఉపదేశించెన్ = ఉపదేశించాడు.
అంతన్ = తర్వాత

భావం :
ఈ విధంగా సులువుగా ఆ కల్పిత పక్షి తలను తెగగొట్టిన అర్జునుని నిశ్చిలదృష్టికీ, గురిని కొట్టే సామర్ధ్యానికీ ద్రోణుడు మెచ్చి, అతనికి విలువిద్యా రహస్యాలు ఉపదేశించాడు. తరువాత

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

32వ పద్యం :

క. మానుగ రాజకుమారులు
తో నొక్కట నొక్కనాఁడు ద్రోణుఁడు గంగా
స్నానార్థం మరిగి యందు మ
హా నియమస్థుఁడయి నీళ్ళనాడుచునున్నన్.

ప్రతిపదార్థం :
మానుగన్ = ఒప్పుగ
రాజకుమారులతోన్ = కురు రాకుమారులన
ఒక్కటన్ = ఒక్కటిగా
గంగాస్నాన+అర్థము = గంగానదిలో స్నానం చేయుటకు
అరిగి = వెళ్ళి
అందున్ = ఆ నదిలో
మహానియస్థుఁడు+అయి = గొప్ప నియమంగలిగినవాడై
నీళ్ళన్ ఆడుచున్ = నీళ్ళలో స్నానం చేస్తూ
ఉన్నాన్ = ఉండగా

భావం :
ఒకనాడు రాకుమారులందరితో కలిసి ద్రోణుడు గంగాస్నానం చేయటానికై వెళ్లి, ఎంతోనిష్ఠతో నీటిలో స్నానం చేస్తుండగా

33వ పద్యం :

క. వెఱచఱవ నీరిలో నా
క్కె నొక మొసలి చూడ్కికి నగోచర మై
పఱతెంచి కుంభసంభవు
చిఱుతొడ వడిఁ బట్టిఁ కొనియె శిష్యులు బెదరన్.

ప్రతిపదార్థం :
వెఱచఱవ = భయపడేటట్లుగా
నీరిలోన = నీరిలో
ఒక్కెఱగాన్ = భయంకరంగా
చూడ్కికిన్ = చూడటానికి
అగోచరము +ఐ = కనిపించనిదై
పఱతెంచి = వచ్చి
కుంభసంభవుడు = ద్రోణుడు
చిఱుతొడ = ద్రోణుని పిక్కను
శిష్యులుబెదరన్ = శిష్యులంతా బెదురునట్లు
వడిన్ = వేగంగా
పట్టుకొనియొక = పట్టుకొన్నది

భావం :
చూసేవారు భయపడేటట్లుగా నీటిలో భయంకరంగా ఒక మొసలి కంటికి కనపడకుండా వచ్చి శిష్యులంతా బెదిరేటట్లుగా ద్రోణుని పిక్కను వెంటనే పట్టుకుంది.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

34వ పద్యం :

క. దాని విడిపింప ద్రోణుఁడు
దానపుడు సమర్థుఁడయ్యుఁ దడయక పనిచెన్
“దీని విడిపింపు” డని నృప
సూనులు శరసజ్యచాపశోభితకరులన్.

ప్రతిపదార్థం :
దానిన్ = ఆ మొసలిని
విడిపింపన్ = విడిపించటానికి
ద్రోణుకడు = ద్రోణాచార్యుడు
తాన్ = తాను
అపుడు = ఆ సమయంలో
సమర్థుఁడయ్యున్ = సమర్ధుడై ఉండికూడా
తడయక = ఆలస్యం చేయకుండా
దీనిన్ = ఈ మొసలిని
శర = బాణములు
సజ్య = అథ్లె త్రాళ్లుచే
చాప = కూడిన ధనస్సులలో
శోభితకరుల = ప్రకాశిస్తున్నా చేతులు కలవారిని
నృపసూనులన్ = రాజకుమారులను
పనిచెన్ = ఆజ్ఞాపించాడు.

భావం :
ఆ మొసలిని విడిపించటానికి ద్రోణుడపుడు తాను సమర్థుడై కూడా ఆలస్యం లేకుండా దీన్ని విడిపించండని ధనుర్భాణా చేత ధరించి ఉన్న రాకుమారులను ఆజ్ఞాపించాడు

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

35వ పద్యం :

తా. దానిష్ నేరక యందటున్ వివశులై తా రున్న, నన్నిరిలోం
గానంగాని శరీరముంగల మహోగ్ర గ్రాహమున్ గోత్ర బి.
సహనం నేను ధరంబులన్ విపుల రిజుండేసి శక్తిన్ మహా
సేన ప్రభ్యుఁడు ద్రోణుణంఘ విడిపించిన విక్రమం చొప్పఁగన్.

ప్రతిపదార్థం :
దానిన్ = ఆ మొసలిని విడిపించటం
నేరక = చేతకాక
అందయిన్ = అందరూ
వివశులు + ఐ = మైమరచిన వాళ్ళయి
తారు = తాము
ఉన్నాన్ = ఉండగా
ఆ + వీరిలోన్ = ఆ నీటిలో
కానన్ + కాని = చూడటానికి సాధ్యపడని
శరీరమున్ + కల = దేహం ఉండే
మహా + ఉగ్ర+గ్రాహమున్ = మిక్కిలి భయంకరమైన మొసలిని
విపులతేజుండు = ఎంతో పరాక్రమం కలవాడు.
శక్తి = బలంలో
మహాసేన ప్రఖ్యుడు = కుమారస్వామితో సమానుడు
గోత్రభిత్+సూనుండు = కొండలను చీల్చిన ఇంద్రుని కుమారుడు
ఏను = ఐదు
విక్రమంబు = పరాక్రమం
ఒప్పఁగన్ = ప్రకాశించేటట్లు
ద్రోణు జంఘన్ = ద్రోణాచార్యుని యొక్క పిక్కను విడిపించెను

భావం :
ఆ రాజకుమారులంతా మొసలిని విడిపించటం చేతకాక దిక్కు తెలియని స్థితిలో ఉండగా, మహాపరాక్రమశాలి శక్తిలో కుమారస్వామి, వంటివాడు పర్వతాలు రెక్కలు నరికిన దేవేంద్రుని పుత్రుడు అయిన అర్జునుడు, నీటిలో కనిపించకుండా ఉన్న ఆ భయంకరమైన మొసలిని అయిదు బాణాలతో కొట్టి ద్రోణాచార్యుని విడిపించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

36వ పద్యం :

…………………………………..
జూచి, ద్రోణుందర్లును ధనుః కౌశలంబునకుఁ దనయందని స్వేగ మారడు గుచ్చి,
దీనిచే ద్రుపమందు బంధుసహితంబు పడతుందగునని తన దిములు
సంతోషించి, దానికి అనేక దివ్యబాణంబు లిచ్చేను) ఎరుకు కొంద కనాంటి పరాక్రమ
గుణకంపదలు వైశంపాయనుందు జనను జయనమం జెప్ప

ప్రతిపదార్థం :
అ + మహా + ఉగ్ర = ఆ గొప్ప భయంకరమైన
గ్రాహంబు = మొసలి
పార్థ బాణ పంచక = అర్జునుని ఐదు బాణాలతో
విభిన్న దేహంబయి = చీల్చబడిన శరీరం కలదై
పంచత్వంబున = మరణాన్ని
పొందినన్ = పొందగా
చూచి = కనుగొని
ధనుస్+కౌశలంబునకున్ = విలువిద్యా నైపుణ్యానికి
తనయందు = తనపై గల
అతిస్నేహంబునకున్ = మిక్కిలి ప్రీతికి
మెచ్చి = పొగిడి
వీనిచే = వీనివల్ల
బంధుసహితంబు = బంధువులతో సహా
పరాజితుండు = ఓడగొట్టబడినవాడు
అగున్ = కాగలడు
మనంబున = మనసులో
వానికిన్ = అర్జునునకు
దివ్యబాణంబులు = దేవతాసంబంధమైన బాణాలు
ఇచ్చేన్ = ఇచ్చాడు.
కొండుకనాటి = అర్జునుని యొక్క చిన్ననాటి
పరాక్రమ గుణసంపదలు = పరాక్రమ గుణాల యొక్క గొప్పలు
వైశంపాయనకలు = వైశంపాయన మహర్షి
జనమేజయునకు = అర్జునుని మనమడికి చెప్పెను

భావం :
అతి భయంకరమైన మొసలి అర్జునుని అయిదు బాణాల చేత శరీరం చలీ మరణించింది. అది చూసి ద్రోణుడు అర్జునుని విలువిద్యా నైపుణ్యానికి, తనపట్ల గల ప్రేమకు మెచ్చి అతనిచేత ద్రుపదుడు బంధువులతో సహా ఓడిపోగలడని సంతోషించి అనేక దివ్యబాణాలు అతనికిచ్చాడు, అని అర్జునుని చిన్ననాటి పరాక్రమ గుణ విశేషాలు వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడు.

విద్యాలక్ష్యం Summary in Telugu

కవి పరిచయం

నన్నయ 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజనరేంద్రుని ఆస్థానకవి. ఉభయభాషా కావ్యరచనాభి శోభితుడు, లోకజ్ఞుడు, ఉచితజ్ఞుడు, రసజ్ఞుడు అయిన నన్నయ సాగించిన భారతానువాదం అనన్య సామాన్యం. వేదవ్యాస విరచితమై పంచమ వేదంగా చెప్పుకొనే సంస్కృత మహాభారతాన్ని రాజరాజు కోరిక మేరకు తెలుగులోకి అను వాదం చేసాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

నన్నయ ‘శ్రీవాణీ గిరిజాశ్చిరాయ’ అంటూ సంస్కృత శ్లోకంతో మహా భారతాన్ని మొదలుపెట్టి ఆనాటి ప్రాచీన విద్వాంసుల మెప్పు పొందాడు. బహుభాషా విజ్ఞుడు, ఉద్దండపండితుడు అయిన నన్నయ మహాభారతంలో ఆది, సభా, అరణ్యపర్వంలోని నాల్గవ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు రచించాడు. వాటితోపాటు ఆంధ్ర శబ్దచింతామణి, చాముండికా విలాసం, ఇంద్ర విజయం, లక్షణసారం అనే గ్రంథాలు రచించాడు.

మిత్రుడైన నారాయణభట్టు సహాయంతో నన్నయ భారతానువాదానికి ఉపక్రమించాడు. మహాభారతాన్ని చంపూ పద్ధతిలో అనువదించిన నన్నయ భారత రచన ఒక స్వతంత్ర రచనలాగా సాగింది. నన్నయ తదనంతర కవులెందరికో మార్గదర్శకుడై “ఆదికవి” అనిపించుకున్నాడు.

రచనా విధానం

నన్నయ కథా నిర్వహణలో, భాషలో, శైలిలో, దృక్పథంలో మూలంలోకన్నా స్వతంత్రంగా వ్యవహరించాడు. మార్గ పద్ధతిలో సాగిన నన్నయ రచనలో అక్షర రమ్యత, నానారుచిరార్థ సూక్తి నిధిత్వము, ప్రసన్న కథా కలితార్థయుక్తి అనే లక్షణాలు కనిపిస్తాయి. నన్నయ వచనం కూడా పద్యంలా సొగసుతో ప్రౌఢ సమాసాలతో రసభరితంగా సాగింది.

నన్నయభట్టు తెలుగులో భాషాసంస్కరణల్ని ప్రవేశపెట్టి ‘శబ్దశాసనుడు’గా పేరు గాంచాడు. వ్యాసభారతంలోని ధర్మాన్ని నన్నయ కావ్యశైలిలోకి మార్చి తెలుగు సాహిత్యంలో కావ్య రచనకు మార్గం సుగమం చేశాడు. ఆధ్యాత్మిక ధర్మప్రబోధం, లోకజ్ఞత, రాజనీతి, లౌకిక నీతులు, శాస్త్ర వైదుష్యం నన్నయ రచనలో గాఢంగా కనిపిస్తాయి.

ప్రస్తుత పాఠ్యభాగం ‘విద్యాలక్ష్యం’ నన్నయ భట్టు విరచితమైన ‘శ్రీమదాంధ్ర మహాభారతం’ లోని ఆదిపర్వం, పంచమ ఆశ్వాసం నుంచి గ్రహించబడింది.

పాఠ్యాంశ సందర్భం

భరద్వాజ మహర్షి పుత్రుడైన ద్రోణాచార్యుడు గొప్ప అస్త్రవిద్యా నిపుణుడు. కౌరవ పాండవులకు విలువిద్యను నేర్పడానికి భీష్ముడు ద్రోణాచార్యుడిని నియమించాడు. కురు పాండవులు ద్రోణాచార్యుని వద్ద గురుకులంలో విద్యను అభ్యసిస్తున్నారు. ద్రోణాచార్యుడు తన అస్త్రవిద్యా నైపుణ్యాలను వేటినీ దాచుకోకుండా తన శిష్యులకు నేర్పించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 1 విద్యాలక్ష్యం

అందులో తన ప్రియశిష్యుడైన అర్జునుడికి అనేక ధనుర్విద్యా రహస్యాలను బోధించాడు. గురుకులంలో శిక్షితులందరినీ పరీక్షించడానికి, వాళ్ళ నైపుణ్యం తెలుసుకొనేందుకు ఒక పరీక్షను ఏర్పాటు చేసాడు. గురువు పెట్టే పరీక్షలను అర్థం చేసుకుని లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విద్యార్థికి ఉండవలసిన లక్షణాలను తెలుపుతుంది ఈ పాఠ్యాంశం.

TS Inter 1st Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ Textbook Questions and Answers.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
చరానుపాతాల సూత్రాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి.
జవాబు.
చరానుపాత సూత్రం స్వల్పకాలానికి చెందినది. ఈ సూత్రాన్ని రికార్డో, మాల్టస్, మార్షల్ వంటి సంప్రదాయ ఆర్థికవేత్తలు విశేష ప్రాముఖ్యమిచ్చారు. సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఈ సూత్రాన్ని వ్యవసాయ రంగానికే పరిమితం చేశారు. స్టిగ్లర్ అనే ఆర్థికవేత్త ఒక ఉత్పాదకాన్ని సమాన పరిమాణంలో పెంచుతూ మిగతా కారకాలను స్థిరంగా ఉంచితే ఒక స్థాయి తరువాత ఉపాంత ఉత్పాదకత క్షీణిస్తుంది.

ఈ సిద్ధాంతం కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి, ఒక ఉత్పత్తి సాధనం పరిమాణంలో మార్పులు చేస్తూ ఉన్నప్పుడు ఏ అనుపాతంలో మారుతుందో తెలియజేయును.

చరానుపాత సూత్రం ప్రకారం మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తులు ప్రారంభంలో పెరిగి ఆ తరువాత అవి వివిధ ఉత్పత్తి స్థాయిల వద్ద గరిష్ట స్థాయికి చేరతాయి. మొదటగా ఉపాంత ఉత్పత్తి తరువాత సగటు ఉత్పత్తి, ఆ తరువాత మొత్తం ఉత్పత్తి క్షీణిస్తాయి.

ప్రమేయాలు :

  1. ఈ సూత్రం స్వల్పకాలానికి వర్తిస్తుంది.
  2. సాంకేతిక విజ్ఞానంలో మార్పు ఉండదు.
  3. ఉత్పత్తి కారకాల సమ్మేళనం మార్చడం సాధ్యమవుతుంది.
  4. శ్రమ మాత్రమే చర ఉత్పత్తి కారకం, మిగతా ఉత్పత్తి కారకాలన్నీ స్థిరం.
  5. ఉత్పత్తిని భౌతిక యూనిట్ల రూపంలో కొలవవచ్చు.
  6. శ్రమ సజాతీయంగా ఉంటుంది.

క్షీణ ప్రతిఫల సూత్రాన్ని ఈ క్రింది ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. భూమిని స్థిరంగా ఉంచి మరొక సాధనం (శ్రమ)ను పెంచుకుంటూ పోతే, ఉత్పత్తిలో వచ్చే మార్పును మూడు దశలుగా వర్గీకరించవచ్చు. ఈ మూడు దశలలో మొత్తం ఉత్పత్తి, ఉపాంత, సగటు ఉత్పత్తుల మార్పులను పరిశీలించవచ్చు. దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 1

పై పట్టికలో మొత్తం ఉత్పత్తి ప్రారంభంలో పెరుగు తున్న రేటులో, తరువాత తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. 7వ శ్రామికుని ఉపయోగించినప్పుడు మొత్తం ఉత్పత్తి గరిష్టమై తరువాత క్షీణిస్తుంది. సగటు ఉత్పత్తి 3వ శ్రామికుడు వరకు పెరిగి 4వ శ్రామికుని దగ్గర గరిష్ట స్థాయికి చేరి తరువాత క్షీణిస్తుంది.

7వ శ్రామికుని దగ్గర మొత్తం ఉత్పత్తి గరిష్టమైనప్పుడు ఉపాంత ఉత్పత్తి శూన్య మైంది. 8వ శ్రామికుని వద్ద మొత్తం ఉత్పత్తి క్షీణించగా ఉపాంత ఉత్పత్తి ఋణాత్మకమైంది. దీనిని ఈ ప్రక్క రేఖా పటం ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 2

రేఖాపటంలో TP రేఖ A బిందువు వరకు వేగంగా పెరుగుతూ C బిందువు వద్ద గరిష్టమై తరువాత క్షీణిస్తుంది. ‘E’ బిందువు వద్ద AP, MP రేఖలు ఖండించుకోవడం జరిగింది. మొత్తం ఉత్పత్తి C వద్ద గరిష్టంకాగా AP క్షీణించగా, MP శూన్యమైనది. TP క్షీణించగా, MP ఋణాత్మకమైంది. చరానుపాత సూత్రంలోని ఉత్పత్తి దశలను మూడు దశలుగా విభజించవచ్చు.

  1. పెరుగుతున్న ప్రతిఫలాలు
  2. క్షీణ ప్రతిఫలాలు
  3. రుణాత్మక ప్రతిఫలాలు

1. పెరుగుతున్న ప్రతిఫలాలు :
ఈ దశలో మొత్తం ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తి కంటే అధికంగాను, ఉపాంత ఉత్పత్తి సగటు కంటే ఎక్కువగాను ఉండును.

2. క్షీణ ప్రతిఫలాలు :
ఈ దశలో మొత్తం ఉత్పత్తి తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. సగటు, ఉపాంత ఉత్పత్తులు క్షీణిస్తాయి.

3. రుణాత్మక ప్రతిఫలాలు :
ఈ దశలో మొత్తం, సగటు ఉత్పత్తులు క్షీణించగా ఉపాంత ఉత్పత్తి ఋణాత్మకం అవుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 2.
తరహాననుసరించిన ప్రతిఫలాల సూత్రాన్ని వివరించండి.
జవాబు.
దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి సాధనాలను ఒక అనుపాతంలో మార్చినప్పుడు ఉత్పత్తి ఏ అనుపాతంలో మార్పు చెందుతుందో తెలియజేసే దానిని తరహాననుసరించి ప్రతిఫలాలు అంటారు. మొత్తం ఉత్పత్తి కారకాలను మారిస్తే ఉత్పత్తిలో మూడు దశలు కనిపిస్తాయి.

  1. తరహాననుసరించి పెరుగుతున్న ప్రతిఫలాలు,
  2. తరహాననుసరించి స్థిర ప్రతిఫలాలు,
  3. తరహాననుసరించి క్షీణ ప్రతిఫలాలు.

ప్రమేయాలు :

  1. ఉత్పత్తి కారకాలన్నీ చరం.
  2. సాంకేతిక పరిజ్ఞానం స్థిరం.
  3. ఉత్పత్తిని భౌతికరూపంలో కొలవవచ్చు.
  4. సంపూర్ణ పోటీ ఉంటుంది.
  5. శ్రామికులకు లభించే పనిముట్లు, సాధనాలు ఇవ్వబడ్డాయి.

పై ప్రమేయాలకు లోబడి అన్ని ఉత్పత్తి కారకాలను ఒకే నిష్పత్తిలో పెంచినప్పుడు ఉత్పత్తి తరహా విస్తరిస్తుంది.
దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 3

పట్టికలో 1, 2వ శ్రామికులను వాడినప్పుడు మొత్తం ప్రతిఫలాలు రెండు రెట్లకంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది పెరుగుతున్న ప్రతిఫలాలను తెలుపును. అంటే ఉత్పత్తిలో పెరుగుదల కన్నా ఉత్పాదకతలో పెరుగుదల ఎక్కువ. 3, 4 శ్రామికులను వినియోగిస్తే ఉపాంత ఉత్పత్తి 11 యూనిట్లుగా ఉంది.

దీనిని స్థిర ప్రతిఫలాల దశ అంటారు. అంటే ఉత్పత్తిలో పెరుగుదల, ఉత్పాదకత పెరుగుదల రెండు సమానం. ఇక 5, 6 శ్రామికులను వాడినప్పుడు మొత్తం ప్రతిఫలాలు తగ్గగా ఉపాంత ప్రతిఫలాలు క్షీణించాయి. దీనిని క్షీణ ప్రతిఫలాల దశ అంటారు. అనగా ఉత్పత్తిలో పెరుగుదల రేటు ఉత్పాదకత పెరుగుదల రేటు కన్నా తక్కువ.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 4

పై రేఖాపటంలో AD రేఖ తరహాననుసరించిన ప్రతిఫలాలు A నుండి B వరకు పెరుగుతున్న ప్రతిఫలాలు, B నుంచి C కి స్థిర ప్రతిఫలాలు, C నుంచి D కి క్షీణ ప్రతిఫలాలు ఉన్నాయి.

ఉత్పత్తిదారుడు వివిధ ప్రతిఫలాలు పొందడానికి కారణాలు :

  1. శ్రమ విభజన, ప్రత్యేకీకరణ వల్ల పెరుగుతున్న ప్రతిఫలాలు ఏర్పడతాయి..
  2. సంస్థ విస్తరించడం వల్ల ఉత్పత్తి కారకాల అసమర్థత; అజమాయిషీ లోపం వల్ల క్షీణ ప్రతిఫలాలు ఏర్పడతాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 3.
అంతర్గత ఆదాలను, బహిర్గత ఆదాలను విశదీకరించండి.
జవాబు.
పరిశ్రమ విస్తరణ వల్ల పరిశ్రమలో ఉత్పత్తి పరిమాణం పెరిగి ఈ ఆదాలు సంస్థలకు లభిస్తాయి. పరిశ్రమలో ఉత్పత్తి తరహా పెరిగినప్పుడు ఏర్పడే ఆదాలను బహిర్గత ఆదాలంటారు.

అంతర్గత ఆదాలు :
1. సాంకేతిక ఆదాలు :
మూలధన పరికరాలు ఇవ్వబడినవిగా భావిస్తే స్వల్ప కాలంలో సాంకేతిక ఆదాలను పొందవచ్చు. సంస్థ ఎక్కువ సామర్థ్యం కలిగిన మంచి, పెద్ద యంత్రాలను, అధునాతన ఉత్పత్తి పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ఉత్పత్తి బాగా పెరుగుతుంది.

2. మార్కెటింగ్ ఆదాలు :
పెద్ద సంస్థలు అధిక మొత్తంలో ముడిపదార్థాలు కొనడం వల్ల తమకు అనుకూల షరతుల ప్రకారం నాణ్యతగల ముడిసరుకులను సమయానికి పొందడం, తక్కువ రవాణా ఖర్చులు లాంటి ప్రయోజనాలు ఏర్పడతాయి.

3. నిర్వహణ ఆదాలు :
పెద్ద సంస్థలు ప్రత్యేక నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమించుకుంటున్నందువల్ల విధి సంబంధిత ప్రత్యేకీకరణ పెరిగి సంస్థలో ఉత్పాదక సామర్థ్యం పెరిగి, ఉత్పత్తి పెరిగి సగటు యాజమాన్యపు వ్యయం తగ్గుతుంది.

4. విత్తపరమైన ఆదాలు :
పెద్ద సంస్థకు ఉన్న మంచి పేరు, అధిక ఆస్తులవల్ల రుణాలను, సులభంగా తక్కువ వడ్డీ రేటుకు సకాలంలో పొందుతుంది. సంస్థ మూలధనాన్ని మార్కెట్లో షేర్లు, డిబెంచర్లు అమ్మడం వల్ల కూడా సేకరిస్తుంది.

5. నష్టాన్ని భరించే ఆదాలు:
పెద్ద సంస్థలు చిన్న సంస్థల కంటే సులభంగా నష్టాన్ని విస్తరించుకోగలవు. ఒకరకం వస్తూత్పత్తిలో వచ్చిన నష్టాన్ని ఇతర రకాల వస్తూత్పత్తిలో వచ్చే లాభాలతో భర్తీ చేసుకోవచ్చు. మార్కెట్లను విస్తరించుకోవడం వల్ల ఒక మార్కెట్లో ఉన్న తక్కువ డిమాండ్ను ఇతర మార్కెట్లో ఉన్న అధిక డిమాండ్తో భర్తీ చేసుకోవచ్చు.

6. పరిశోధన ఆదాలు :
చిన్న సంస్థ కంటే పెద్ద సంస్థకు అధిక వనరులుంటాయి. అందువల్ల స్వంతంగా పరిశోధన ప్రయోగశాలను కలిగి శిక్షణ పొందిన పరిశోధకులను నియమించుకుంటుంది. వారు కనుగొనే కొత్త విషయాలు సంస్థ ఆస్తి. సంస్థ వీటిని ఉపయోగించుకొని వ్యయాన్ని తగ్గించుకొని ఉత్పత్తిని పెంచుకుంటుంది.

7. సంక్షేమ ఆదాలు :
సంస్థలు శ్రామికులకు సంక్షేమ సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. పెద్ద సంస్థలు పనిచేయడానికి మంచి పరిస్థితులను, సంస్థ లోపల, బయట కల్పిస్తాయి. సంక్షేమ సౌకర్యాలకయ్యే వ్యయం ఎక్కువగా ఉన్నా దానివల్ల శ్రామికుల సామర్థ్యం పెరిగి, మొత్తం ఉత్పత్తి పెరగడానికి, ఉత్పత్తి వ్యయం తగ్గడానికి అవకాశం ఉంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

బహిర్గత ఆదాలు :
పరిశ్రమను ఒక ప్రాంతంలో స్థాపించినప్పుడు నవకల్పనలను ప్రవేశపెట్టడం వల్ల, ప్రత్యేకీకరణను ప్రవేశపెట్టడం వల్ల ఏర్పడే ఆదాలే బహిర్గత ఆదాలు. వీటిని పరిశ్రమలోని సంస్థలన్నీ అనుభవిస్తాయి..

1. కేంద్రీకరణ ఆదాలు :
ఒక పరిశ్రమ ఒక ప్రాంతంలో కేంద్రీకరణ జరిగితే కొన్ని సౌకర్యాలు ఏర్పడతాయి. వీటిని సంస్థలన్నీ అనుభవిస్తాయి.

నైపుణ్యం కలిగిన శ్రామికులు లభించటం, రవాణా, సమాచార సౌకర్యాలు ఏర్పరచడం, మెరుగుపరచటం, బ్యాంకులు, విత్త సంస్థలు, బీమా సంస్థలు తమ శాఖలను ఏర్పాటు చేసి సకాలంలో ఋణాలను తక్కువ వడ్డీ రేటుకు అందించడం, బీమా సౌకర్యాన్ని ఏర్పరచడం, సంస్థలకు విద్యుచ్ఛక్తిని సరిపడే పరిమాణంలో తక్కువ రేట్లకు సరఫరా చేయడం, ఇతర అవస్థాపనా సౌకర్యాలు ఏర్పరచడం, అనుషంగిక పరిశ్రమలు ఏర్పడి, కేంద్రీకృతమై పరిశ్రమకు కావలసిన వస్తువులను సరఫరా చేస్తాయి.

2. సమాచార ఆదాలు :
ఒక సంస్థ కంటే పరిశ్రమలో ఎక్కువ వనరులు ఉన్నందువల్ల పరిశోధనా ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తుంది. పరిశ్రమకు చెందిన సమాచార కేంద్రం తమ ప్రచురణ ద్వారా ముడి సరుకుల లభ్యత, ఆధునిక యంత్రాలు, ఎగుమతి అవకాశాలు మొదలైన ఇతర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సంస్థలకు అందిస్తుంది.

3. ప్రత్యేకీకరణ ఆదాలు :
పరిశ్రమ పరిమాణం పెరిగితే సంస్థలు వివిధ ప్రక్రియలలో ప్రత్యేకీకరణను సాధిస్తాయి. ఫలితంగా పరిశ్రమ మొత్తానికి లాభం చేకూరుతుంది. ఉత్పత్తి పెరిగి, ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి.

4. సంక్షేమ ఆదాలు :
సంస్థ కంటే పరిశ్రమే శ్రామికులకు, సంక్షేమ సౌకర్యాలు కల్పించడంలో ముందు ఉంటుంది. ఫలితంగా శ్రామికుల సామర్థ్యం పెరిగి, పరిశ్రమలో ఉత్పత్తి పరిమాణాన్ని, నాణ్యతను పెంచవచ్చు. వీటివల్ల సంస్థ ఉత్పాదక సామర్థ్యం పెరిగి సగటు ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది.

ప్రశ్న 4.
సంస్థలోని స్వల్ప కాలిక వ్యయాలను తగిన పటాల సహాయంతో సోదాహరణంగా వివరించండి.
జవాబు.
ఒక ఉత్పత్తిదారుడు ఉత్పత్తికి సంబంధించిన నిర్ణయాలు రెండు కాలాల ఆధారంగా చేస్తాడు.
అవి : 1. స్వల్పకాలం
2. దీర్ఘకాలం.

స్వల్పకాలంలో కొన్ని ఉత్పత్తి కారకాలు అనగా శ్రామికులు,ముడి పదార్థాలను మార్చవచ్చు. అందువల్ల ఉత్పత్తిదారునికి స్వల్పకాలంలో స్థిర వ్యయాలు, చర వ్యయాలు ఉంటాయి.
1. స్థిర వ్యయాలు :
ఉత్పత్తిదారుడు భవనాలు, యంత్రాలు, శాశ్వత కార్మికుల జీతాలు, బీమా మొదలైన వాటిపై చేసే వ్యయాలను స్థిర వ్యయాలు అంటారు. వస్తూత్పత్తిని పెంచినా, తగ్గించినా ఈ వ్యయాలు మారవు. వీటిని అనుబంధ వ్యయాలని, వ్యవస్థాపరమైన వ్యయాలని అంటారు.

2. చర వ్యయాలు :
శ్రామికులు, ముడి పదార్థాలు మొదలైన వాటిపై చేసే వ్యయాలను చర వ్యయాలు అంటారు. ఈ వ్యయాలు ఉత్పత్తితో పాటు మారతాయి. దీనిలో ముడి పదార్థాలకు చెల్లించే ధర, శ్రామికుల వేతనాలు, రవాణా మొదలైన చెల్లింపులు ఉంటాయి. వీటిని ప్రత్యక్ష వ్యయాలని లేదా ప్రధాన వ్యయాలని అంటారు.

మొత్తం వ్యయం :
స్వల్పకాలంలో స్థిర మరియు చర వ్యయాలను కలుపగా మొత్తం వ్యయం వస్తుంది. మొత్తం వ్యయం = స్థిర వ్యయం + చర వ్యయం
TC = FC + VC
వాటిని ఈ క్రింది పట్టిక ద్వారా చూపవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 5

పై పట్టికలో ఉత్పత్తిని క్రమంగా పెంచుతూ పోయినపుడు స్థిర వ్యయాలు మారకుండా ఉన్నాయి. చర వ్యయాలు | ఉత్పత్తితో పాటు మారుతున్నాయి. స్థిర, చర వ్యయాలను కలుపగా మొత్తం వ్యయం వస్తుంది. దీనిని క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 6

ప్రక్క రేఖాపటంలో ‘X’ అక్షంపై ఉత్పత్తి యూనిట్లని, Y’ అక్షంపై వ్యయాన్ని తీసుకోవడం జరిగింది. వివిధ వ్యయ రేఖల ఆకారం ఉత్పత్తికీ, వివిధ వ్యయాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేయును. స్థిర వ్యయరేఖ (TFC). ‘X’ అక్షానికి సమాంతరంగా ఉంది.

స్వల్పకాలంలో ఉత్పత్తి పెరగటం వల్ల స్థిర వ్యయంలో ఎలాంటి మార్పు ఉండదు. చర వ్యయరేఖ మూలబిందువు దగ్గర మొదలవుతుంది. దీనికి కారణం ఉత్పత్తి శూన్యమయితే చర వ్యయం కూడా శూన్య మౌతుంది. ఉత్పత్తి పెరిగేకొద్ది చర వ్యయం కూడా పెరుగుతుంది.

సగటు వ్యయం :
మొత్తం వ్యయాన్ని మొత్తం ఉత్పత్తితో భాగిస్తే వచ్చేది సగటు వ్యయం. AC TC/Q ఉపాంత వ్యయం : ఉత్పత్తి ప్రక్రియలో అదనంగా ఒక యూనిట్ని పెంచినప్పుడు ఆ అదనపు యూనిట్ వల్ల మొత్తం వ్యయంలో వచ్చే మార్పు.
MC = ∆TC/∆Q

ఈ క్రింది రేఖాపటం ద్వారా MC మరియు AC సంబంధాన్ని తెలియజేయవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 7

పై రేఖాపటంలో ‘X’ అక్షంపైన ఉత్పత్తిని, Y అక్షంపైన వ్యయాన్ని చూపినాము. SAC స్వల్పకాలిక వ్యయరేఖ, యూనిట్లు SMC స్వల్పకాలిక ఉపాంత వ్యయరేఖ. ఉత్పత్తి పెరుగుతుంటే మొదట సగటు వ్యయం తగ్గుతుంది. సగటు వ్యయం తగ్గు తున్నంత వరకు ఉపాంత వ్యయం, సగటు వ్యయంకన్నా తక్కువగా ఉంటుంది.

ఉత్పత్తిని కొనసాగిస్తే సగటు వ్యయం కనిష్ట స్థాయికి వస్తుంది. ఉపాంత వ్యయం, సగటు వ్యయంతో సమానమౌతుంది. SAC మరియు SMC ఖండించుకున్న ‘A’ బిందువు వద్ద ఉత్పత్తి వ్యయం కనిష్టంగా ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 5.
రాబడి విశ్లేషణపై ఒక వ్యాసాన్ని రాయండి.
జవాబు.
రాబడి అంటే ఒక సంస్థ వివిధ ధరలకు వస్తువును అమ్మగా పొందిన ఆదాయం. అమ్మకం చేసిన వస్తువు పరిమాణాన్ని దాని ధరతో హెచ్చించడం ద్వారా మొత్తం రాబడిని లెక్కించవచ్చు. అంటే TR = P.Q. రాబడికి సంబంధించి మూడు భావనలున్నాయి. అవి :

  • మొత్తం రాబడి
  • సగటు రాబడి
  • ఉపాంత రాబడి.

(i) మొత్తం రాబడి (Total Revenue – TR) :
సంస్థ మార్కెట్లో ఉన్న ధరకు అమ్మిన వస్తు రాశి వల్ల పొందే ఆదాయాన్ని మొత్తం రాబడి అంటారు.
మొత్తం రాబడి = వస్తువు ధర × ఉత్పత్తి (అమ్మిన వస్తువుల పరిమాణం).
Total Revenue (TR) = Price (P) × Quantity sold (Q)
TR = P.Q.
వినియోగదారులు వస్తువుపై చేసిన మొత్తం వ్యయం సంస్థకు మొత్తం రాబడి అవుతుంది.

(ii) సగటు రాబడి (Average Revenue – AR) :
సగటున ఒక యూనిట్ వస్తువుకు లభించే రాబడిని. సగటు రాబడి అంటారు. అమ్మిన వస్తువు యూనిట్లతో రాబడిని భాగిస్తే సగటు రాబడి తెలుస్తుంది. అసలు ధరే సగటు రాబడి.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 8

అంటే సగటు రాబడి ధరకు సమానంగా ఉంటుంది. ‘డిమాండ్ లేదా ధర రేఖను సగటు రాబడి రేఖ అంటారు.

(iii) ఉపాంత రాబడి (Marginal Revenue – MR) :
మరొక యూనిట్ వస్తువును అదనంగా అమ్మడం వల్ల మొత్తం రాబడిలో వచ్చే పెరుగుదలను అంటే అదనపు రాబడిని ఉపాంత రాబడి అంటారు.
MRn = TRn – TRn-1 లేదా MR = \(\frac{\mathrm{dTR}}{\mathrm{dQ}}\), d అనేది మార్పు.

సంపూర్ణ పోటీలో AR, MR రేఖలు (AR and MR Curves under Perfect Competition) :
సంపూర్ణ పోటీ మార్కెట్లో కొనుగోలుదార్ల సంఖ్య, అమ్మకందార్ల సంఖ్య చాలా అధికం. ఏ ఒక్కరూ వస్తువు ధరను నిర్ణయించలేరు. సజాతీయ వస్తువులుంటాయి. వస్తువు ధర దాని సప్లయ్, డిమాండ్లను బట్టి నిర్ణయించబడుతుంది.

పరిశ్రమలో ఒకే ధర ఉంటుంది. సంస్థలన్నీ ఈ ధరను అంగీకరించి ఎంత పరిమాణంలోనైనా వస్తువులను అమ్ముకోవచ్చు. కాబట్టి సంస్థ ఉత్పత్తికుండే డిమాండ్ రేఖ సంపూర్ణ వ్యాకోచాన్ని కలిగి ఉంటుంది. సంస్థ ఉత్పత్తికున్న డిమాండ్ రేఖే దాని సగటు రాబడి రేఖ. ఈ సగటు రాబడి రేఖ OX – అక్షానికి సమాంతరంగా ఉంటుంది.

సంపూర్ణ పోటీలో ధర స్థిరం. అందువల్ల సగటు రాబడి (AR) ఉపాంత రాబడి (MR) కి సమానంగా ఉండటమే కాకుండా వస్తువు ధర కూడా సమానంగా ఉంటాయి. అంటే P = AR = MR. ఉపాంత రాబడి రేఖ కూడా OX అక్షానికి సమాంతరంగా ఉండటమే కాకుండా సగటు రాబడి రేఖతో కలిసిపోతుంది. అందువల్ల AR రేఖ MR రేఖగా ఉంటుంది. పట్టిక, పటంల ద్వారా AR, MRల మధ్య ఉన్న సంబంధం తెలుపుతుంది.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 9

సంపూర్ణ పోటీ మార్కెట్ అయినందువల్ల వస్తువు ధర స్థిరంగా ఉంటుంది. ₹ 10 ధర ఉన్నప్పుడు సంస్థ ఎంత పరిమాణాన్ని అయినా అమ్ముకోవచ్చు. మొత్తం రాబడి స్థిరమైన రేటులో పెరుగుతుంది. ధర మారనందువల్ల సగటు రాబడి, ఉపాంత రాబడులు కూడా 3 10గా ఉన్నాయి.

అంటే P = AR = MR. ధర, సగటు రాబడి, ఉపాంత రాబడులు సమానంగా ఉండటంతోపాటుగా స్థిరంగా ఉన్నాయి. ఈ కారణంగా P, AR, MR రేఖ పటంలో చూపిన విధంగా OX అక్షానికి సమాంతరంగా ఉంటుంది.

ఏకస్వామ్యంలో AR, MR రేఖలు (AR and MR Curves under Monopoly): ఏకస్వామ్యంలో ఒకే అమ్మకందారు డుంటాడు. సమీప ప్రత్యామ్నాయాలు ఉండవు. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం చాలా అల్పంగా ఉంటుంది. ధరను లేదా వస్తురాశిని ఏదో ఒక్కదానిని ఏకస్వామ్యదారుడు నిర్ణయిస్తే మరొకటి మార్కెట్లో ఉండే డిమాండ్ను బట్టి నిర్ణయించబడుతుంది. అంతేగాని రెండింటిని ఒకేసారి నిర్ణయించలేడు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 10

ఏకస్వామ్యదారుడు అమ్మకాలను పెంచుకోవడానికి ధరను తగ్గిస్తాడు. ధరే సగటు రాబడి కాబట్టి, సగటు రాబడి కూడా క్రమేణ క్షీణిస్తుంది. అందువల్ల డిమాండ్ రేఖ అంటే సగటు రాబడి రేఖ ఎడమ నుంచి కుడి వైపుకు కిందికి వాలుతుంది. ఉపాంత రాబడి కూడా తగ్గుతుంది.

సగటు రాబడి కంటే ఉపాంత రాబడి తక్కువగా ఉంటుంది. అందువల్ల సగటు రాబడి రేఖకు ఉపాంత రాబడి రేఖ కింద ఉంటుంది. సగటు రాబడిలోని తగ్గుదల రేటుకంటే ఉపాంత రాబడిలోని తగ్గుదల రేటు ఎక్కువగా ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 11

పట్టికలో ధర లేదా సగటు రాబడి ప్రతిసారి గౌ 1 చొప్పున తగ్గుతుంటే ఉపాంత రాబడి ప్రతిసారి 32 చొప్పున తగ్గుతుంది. ధర, సగటు రాబడులు సమానంగా ఉన్నాయి. ఇవి ఉపాంత రాబడి కంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే P = AR > MR.

ధర తగ్గినప్పుడు అమ్మకాలు పెరిగి మొత్తం రాబడి పెరుగుతున్నట్లుగా పట్టికలో చూడవచ్చు. సగటు రాబడి, ఉపాంత రాబడి రేఖలను పటంలో పరిశీలించవచ్చు. OX – అక్షంపైన వస్తువు పరిమాణాన్ని, OY అక్షంపైన రాబడులను కొలుస్తున్నాం.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 12

పటంలో AR – సగటు రాబడి రేఖ, MR – ఉపాంత రాబడి రేఖ రెండూ సరళ రేఖలుగా ఉండి ఎడమ నుంచి కుడికి కిందకు వాలుతున్నాయి. AR రేఖకు MR రేఖ కింద ఉంటుంది. ఏకస్వామ్య పోటీలో AR, MR రేఖలు మిగతా మార్కెట్లలో కంటే అధిక వ్యాకోచంగా ఉంటాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భూమి, శ్రమ అనే ఉత్పత్తి కారకాల ప్రధాన లక్షణాలను విశదీకరించండి.
జవాబు.
భూమి : భూమి అంటే కేవలం నేల లేదా ఉపరితలం మాత్రమే కాకుండా అడవులు, నీరు, వాతావరణం, ఖనిజాలు, ఇంధనం, మొదలైన ప్రకృతి వనరులన్నీ భూమిలో భాగమే.

భూమి లక్షణాలు : ఒక ఉత్పత్తి కారకంగా భూమికి ఉండే లక్షణాలు కింద పేర్కొన్న విధంగా ఉంటాయి :

  1. భూమి ప్రకృతి వల్ల లభించిన ఉచిత కానుక.
  2. భూమి సప్లయ్ పరిమితం. ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుంటే భూమి సప్లయ్ స్థిరం. అంటే భూమి సప్లయ్ సంపూర్ణ అవ్యాకోచంగా ఉంటుంది.
  3. భూమికి గమనశీలత లేదు. భూమిని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించలేం.
  4. భూమిని ఇతర కారకాలతో కలిపి ఉపయోగిస్తూ పోతే క్షీణ ప్రతిఫలాలు ఏర్పడతాయి.
  5. భూమి సారంలో తేడాలుంటాయి.
  6. భూమి తనంతట తానుగా దేనినీ ఉత్పత్తి చేయదు. మానవ ప్రయత్నం తోడైతేనే ఉత్పత్తి జరుగుతుంది.

శ్రమ (Labour – L) :
అర్థశాస్త్రంలో శ్రమ అంటే ఆదాయాన్ని సంపాందించడానికి వస్తుసేవల ఉత్పత్తిలో అందించే భౌతిక, మానసిక కారకం. శ్రమ చురుకైన ఉత్పత్తి కారకం. శ్రమతో కలిసినప్పుడే భూమి, మూలధనం ఉపయోగంలోకి వస్తాయి.

శ్రమ లక్షణాలు : శ్రమకు కింది లక్షణాలుంటాయి.

  1. శ్రమను శ్రామికుడి నుంచి విడదీయలేం. శ్రామికుడు శ్రమనే అమ్ముతాడు తప్ప తానుగా అమ్ముడుపోడు.
  2. శ్రమ నశ్వరం (perishable), అంటే శ్రామికుడు ఒక రోజు పనిచేయకపోతే ఆ రోజు శ్రమ వృథా అయినట్లు. శ్రమను నిల్వచేయలేం. శ్రమకు రిజర్వు ధర (reserve price) లేదు.
  3. శ్రమకు ప్రారంభంలో బేరమాడే శక్తి తక్కువగా ఉంటుంది.
  4. శ్రామికుల సామర్థ్యం వేరు వేరుగా ఉంటుంది. శ్రమను (a) నైపుణ్యంలేని శ్రమ, (b) పాక్షిక నైపుణ్యం ఉన్న శ్రమ, (c) నైపుణ్యం ఉన్న శ్రమ అని విభజిస్తారు.
  5. శ్రమ సప్లయ్ రేఖ ప్రారంభంలో ఎడమ నుంచి కుడికి పైకి వాలి అత్యధిక వేతనాల వద్ద వెనుకకు వాలుతుంది (backward bending).

ప్రశ్న 2.
శ్రమ విభజన వల్ల ఉండే లాభాలు, నష్టాలు ఏమిటి ?
జవాబు.
శ్రమ విభజన (Division of Labour) :
ఆధునిక పారిశ్రామిక వ్యవస్థలో శ్రమ విభజన ముఖ్యమైంది. ఒక వస్తూత్పత్తి ప్రక్రియను వివిధ భాగాలుగా విభజించి వీటిని శ్రామికులకు కేటాయించడాన్నే శ్రమ విభజన అంటారు. ఏ శ్రామికుడు ఒక వస్తువును పూర్తిగా తయారు చేయడు. ప్రతి శ్రామికుడు వస్తువులోని ఒక భాగాన్ని మాత్రమే తయారు చేస్తాడు.

ఈ శ్రమ విభజనను ఆడమ్స్మత్ గుర్తించి వివరించాడు. అధిక సామర్థ్యపు స్థాయి మరియు ప్రత్యేక నైపుణ్యం వల్ల శ్రమ విభజన తలసరి శ్రామిక ఉత్పత్తిలో పెరుగుదలకు దారి తీస్తుంది.

శ్రమ విభజన వల్ల లాభాలు :

  1. ఒక పనిని నిర్విరామంగా శ్రామికుడు చేస్తున్నందువల్ల అతని నైపుణ్యం, సామర్థ్యం పెరిగి ఉత్పత్తి పెరుగుతుంది.
  2. నవకల్పనలకు, ఆవిష్కరణలకు (discovery) దోహదపడుతుంది.
  3. కాలం ఆదా అవుతుంది.
  4. యాంత్రికీకరణకు అవకాశం ఏర్పడుతుంది.
  5. వివిధ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
  6. శ్రామికుల నైపుణ్యం ఆధారంగా తగిన పని లభిస్తుంది.
  7. పెద్ద తరహాలో ఉత్పత్తికి వీలు కలుగుతుంది.

శ్రమ విభజన వల్ల నష్టాలు :

  1. ఒకే రకం పని వల్ల శ్రామికులు ఆసక్తిని కోల్పోతారు.
  2. మానవాభివృద్ధికి నిరోధకం.
  3. నైపుణ్యాన్ని కోల్పోతాడు.
  4. నిరుద్యోగత ఏర్పడవచ్చు.
  5. శ్రామికుల గమనశీలతకు అవరోధం ఏర్పడుతుంది.
  6. TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 3.
క్షీణ ప్రతిఫలాలను వివరించండి.
జవాబు.
పెరుగుతున్న ప్రతిఫలాల దశ అనంతరం క్షీణ ప్రతిఫలాల దశ ఏర్పడుతుంది. దీనినే క్షీణ ప్రతిఫలాల సూత్రమని అంటాం. క్షీణ ప్రతిఫలాల దశ సగటు ఉత్పత్తి గరిష్ఠమైనప్పుడు ప్రారంభమై ఉపాంత ఉత్పత్తి శూన్యం. మొత్తం ఉత్పత్తి గరిష్ఠమయ్యేంత వరకు ఉంటుంది. పట్టిక ప్రకారం శ్రామికుల సంఖ్య 4 నుంచి 7 వరకున్నప్పుడు క్షీణ ప్రతిఫలాల దశ ఏర్పడుతుంది.

OX – అక్షంపై Q నుంచి Q1 వరకు ఉన్న దశే క్షీణ ప్రతిఫలాల దశ. ఈ దశలో మొత్తం ఉత్పత్తి తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. సగటు, ఉపాంత ఉత్పత్తులు క్షీణిస్తుంటాయి. ఈ దశలో సగటు ఉత్పత్తి కంటే మొత్తం ఉత్పత్తి అధికంగాను, ఉపాంత ఉత్పత్తికంటే సగటు ఉత్పత్తి అధికంగాను ఉంటాయి. TP > AP > MP. క్షీణ ప్రతిఫలాల దశలోనే ఉత్పత్తి లాభదాయకంగా ఉంటుంది.

ప్రశ్న 4.
తరహాననుసరించి ప్రతిఫలాల భావనను వివరించండి.
జవాబు.
తరహాననుసరించి ప్రతిఫలాల సూత్రం దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలానికి సంబంధించింది. ఉత్పత్తి తరహాలో వచ్చే మార్పు వల్ల మొత్తం ఉత్పత్తిలో వచ్చే మార్పును ఇది తెలుపుతుంది. దీర్ఘకాలంలోని (చర) ఉత్పత్తి కారకాలన్నిటినీ ఒకే అనుపాతంలో పెంచినప్పుడు ఉత్పత్తి కారకాల తరహాలో వచ్చే అనుపాతపు మార్పును ఈ ప్రతిఫలాల సూత్రం వివరిస్తుంది. ఉత్పత్తి కారకాల అనుపాతపు మార్పు వల్ల ఉత్పత్తిలో వచ్చే మార్పు మూడు రకాలుగా ఉండే అవకాశం ఉంది. అవి :

  • పెరుగుతున్న ప్రతిఫలాలు
  • స్థిర ప్రతిఫలాలు
  • తగ్గుతున్న ప్రతిఫలాలు.

ప్రమేయాలు : ఈ సూత్రం కింది ప్రమేయాలపై ఆధారపడి ఉంది :

  1. ఉత్పత్తి కారకాలన్నీ చరం అయితే ఉద్యమిత్వం మాత్రం స్థిరం.
  2. సాంకేతిక ప్రగతి స్థిరం.
  3. మార్కెట్లో సంపూర్ణ పోటీ ఉంటుంది.
  4. ఉత్పత్తిని భౌతిక రూపంలో కొలుస్తాం.
  5. శ్రామికునికి లభించే పనిముట్లు, సాధనాలు ఇవ్వడమైంది.

తరహాననుసరించి ప్రతిఫలాల సూత్రం :
పై ప్రమేయాలకు లోబడి అన్ని ఉత్పత్తి కారకాలను ఒకే నిష్పత్తిలో పెంచినప్పుడు ఉత్పత్తి తరహా విస్తరిస్తుంది. పైన వివరించిన విధంగా ఉత్పత్తిపై ఉండే ప్రభావాన్ని మూడు దశలుగా చూడవచ్చు. మొదటి దశ పెరుగుతున్న ప్రతిఫలాలు లేదా క్షీణ వ్యయాలు.

ఈ దశలో ఉత్పాదకాల పెరుగుదల రేటు కంటే ఉత్పత్తిలోని’ పెరుగుదల రేటు ఎక్కువ. రెండవ దశ స్థిర ప్రతిఫలాలు లేదా స్థిర వ్యయాలు. ఈ దశలో ఉత్పత్తిలోని పెరుగుదల రేటు, ఉత్పత్తి కారకాలలోని పెరుగుదల రేటు సమానంగా ఉంటాయి. మూడవ దశ క్షీణ ప్రతిఫలాలు లేదా పెరుగుతున్న వ్యయాలు. ఈ దశలో ఉత్పత్తి కారకాలలోని పెరుగుదల రేటు కంటే ఉత్పత్తిలోని పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 5.
మూలధనంను గురించి ఒక వ్యాఖ్యను వ్రాయండి.
జవాబు.
సాధారణంగా మూలధనం అంటే ద్రవ్యం అనే భావిస్తాం. యంత్ర పరికరాలు, ముడి పదార్థాలు, భవనాలు మొదలైన వాటి పై వెచ్చించే ద్రవ్యాన్ని మూలధనం అంటారు. ప్రస్తుత సంపదలోని కొంత భాగాన్ని భవిష్యత్తులో సంపదను సృష్టించుకోవడానికి ఉపయోగిస్తే అదే మూలధనం.

మూలధనాన్ని (నిల్వ భావన) ఉపయోగించి ఆదాయాన్ని (ప్రవాహం భావన) పొందుతారు. మూలధనాన్ని మానవ నిర్మిత ఉత్పత్తి కారకమని కూడా అంటారు. మూలధనం సప్లయ్లో మార్పులుంటాయి. దీనికి గమనశీలత ఉంటుంది.

మూలధన వర్గీకరణ :
మూలధనాన్ని ఈ కింద పేర్కొన్న రకాలుగా విభజించవచ్చు.

(i) నిజ మూలధనం – మానవ మూలధనం :
భవనాలు, యంత్రాలు, ఫ్యాక్టరీలు మొదలైన భౌతికమైన వాటిని నిజ లేదా వాస్తవిక మూలధనం. (real capital) అంటారు. మానవుల నైపుణ్యం, వారి సామర్థ్యం మొదలైన వాటిని మానవ మూలధనంగా (human capital) పిలుస్తారు.

(ii) వైయక్తిక, సామాజిక మూలధనం :
వైయక్తిక మూలధనం ఒక వ్యక్తికి లేదా సంస్థకు చెందింది. సామాజిక మూలధనం మొత్తం సమాజానికి చెందుతుంది. ఉదా : రోడ్లు, వంతెనలు మొదలైనవి.

(iii) స్థిర మూలధనం, చర మూలధనం :
మన్నిక కలిగి ఉత్పత్తిలో ఎక్కువ కాలం ఉపయోగపడే యంత్రాలు, భవనాలలాంటివి స్థిర మూలధనం (fixed capital). ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన శ్రామికుల రోజువారీ వేతనాలు, ముడి పదార్థాలు, విద్యుచ్ఛక్తి చార్జీలు చర మూలధనం (variable capital).

(iv) స్పర్శనీయ మూలధనం, అస్పర్శనీయ మూలధనం (Tangible Capital and Intangible Capital) :
భౌతిక రూపంలో ఉండే మూలధనం స్పర్శనీయం. గుడ్విల్, పేటెంట్ రైట్స్ లాంటి వాటిని అస్పర్శనీయ మూలధనంగా పరిగణిస్తారు.

మూలధన ప్రాధాన్యత :
మూలధన ప్రాధాన్యత గురించి క్లుప్తంగా తెలుసుకొందాం.

  1. మూలధనం లేకుండా ఉత్పత్తి జరగదు. ఆర్థికాభివృద్ధిలో దీని పాత్ర ముఖ్యం.
  2. మూలధనం శ్రామికులకు అవసరమైన యంత్రాలు, పనిముట్లు, అందించి వారి సామర్థ్యాన్ని, ఉత్పాదక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. ఇది మొత్తం ఉత్పత్తిని పెంచుతుంది.
  3. మూలధన సంచయనం వల్ల సాంకేతిక ప్రగతి ఏర్పడుతుంది.
  4. ఉద్యోగ అవకాశాలను పెంచడానికి దోహదపడుతుంది.

ప్రశ్న 6.
అంతర్గత ఆదాలు అంటే ఏమిటి ?
జవాబు.
పరిశ్రమ విస్తరణ వల్ల పరిశ్రమలో ఉత్పత్తి పరిమాణం పెరిగి ఈ ఆదాలు సంస్థలకు లభిస్తాయి. పరిశ్రమలో ఉత్పత్తి తరహా పెరిగినప్పుడు ఏర్పడే ఆదాలను బహిర్గత ఆదాలంటారు.

1. సాంకేతిక ఆదాలు :
మూలధన పరికరాలు ఇవ్వబడినవిగా భావిస్తే స్వల్ప కాలంలో సాంకేతిక ఆదాలను పొందవచ్చు. సంస్థ ఎక్కువ సామర్థ్యం కలిగిన మంచి, పెద్ద యంత్రాలను, అధునాతన ఉత్పత్తి పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ఉత్పత్తి బాగా పెరుగుతుంది.

2. మార్కెటింగ్ ఆదాలు :
పెద్ద సంస్థలు అధిక మొత్తంలో ముడిపదార్థాలు కొనడం వల్ల తమకు అనుకూల షరతుల ప్రకారం నాణ్యతగల ముడిసరుకులను సమయానికి పొందడం, తక్కువ రవాణా ఖర్చులు లాంటి ప్రయోజనాలు ఏర్పడతాయి.

3. నిర్వహణ ఆదాలు :
పెద్ద సంస్థలు ప్రత్యేక నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమించుకుంటున్నందువల్ల విధి సంబంధిత ప్రత్యేకీకరణ పెరిగి సంస్థలో ఉత్పాదక సామర్థ్యం పెరిగి, ఉత్పత్తి పెరిగి సగటు యాజమాన్యపు వ్యయం తగ్గుతుంది.

4. విత్తపరమైన ఆదాలు :
పెద్ద సంస్థకు ఉన్న మంచి పేరు, అధిక ఆస్తులవల్ల రుణాలను, సులభంగా తక్కువ వడ్డీ రేటుకు సకాలంలో పొందుతుంది. సంస్థ మూలధనాన్ని మార్కెట్లో షేర్లు, డిబెంచర్లు అమ్మడం వల్ల కూడా సేకరిస్తుంది.

5. నష్టాన్ని భరించే ఆదాలు :
పెద్ద సంస్థలు చిన్న సంస్థల కంటే సులభంగా నష్టాన్ని విస్తరించుకోగలవు. ‘ఒకరకం’ వస్తూత్పత్తిలో వచ్చిన నష్టాన్ని ఇతర రకాల వస్తూత్పత్తిలో వచ్చే లాభాలతో భర్తీ చేసుకోవచ్చు. మార్కెట్లను విస్తరించుకోవడం వల్ల ఒక మార్కెట్లో ఉన్న తక్కువ డిమాండ్ను ఇతర మార్కెట్లో ఉన్న అధిక డిమాండ్తో భర్తీ చేసుకోవచ్చు.

6. పరిశోధన ఆదాలు :
చిన్న సంస్థ కంటే పెద్ద సంస్థకు అధిక వనరులుంటాయి. అందువల్ల స్వంతంగా పరిశోధన ప్రయోగశాలను కలిగి శిక్షణ పొందిన పరిశోధకులను నియమించుకుంటుంది. వారు కనుగొనే కొత్త విషయాలు సంస్థ ఆస్తి. సంస్థ వీటిని ఉపయోగించుకొని వ్యయాన్ని తగ్గించుకొని ఉత్పత్తిని పెంచుకుంటుంది.

7. సంక్షేమ ఆదాలు :
సంస్థలు శ్రామికులకు సంక్షేమ సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. పెద్ద సంస్థలు పనిచేయడానికి మంచి పరిస్థితులను, సంస్థ లోపల, బయట కల్పిస్తాయి. సంక్షేమ సౌకర్యాలకయ్యే వ్యయం ఎక్కువగా ఉన్నా దానివల్ల శ్రామికుల సామర్థ్యం పెరిగి, మొత్తం ఉత్పత్తి పెరగడానికి, ఉత్పత్తి వ్యయం తగ్గడానికి అవకాశం ఉంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 7.
సప్లయ్ అంటే ఏమిటి ? సప్లయ్ నిర్ణాయకాలను వివరించండి.
జవాబు.
మార్కెట్లో అమ్మకందారుడు ఒక నిర్ణీత సమయంలో, ఒక నిర్ణీత ధరకు ఎంత పరిమాణం వస్తువులను అమ్మడానికి సిద్ధపడతాడో దానిని వస్తువు సప్లయ్ గా నిర్వచించవచ్చు. మొత్తం వస్తూత్పత్తిని స్టాక్ గాను, అమ్మడానికి ఇష్టపడే మొత్తాన్ని సప్లయను చూడాలి.

నిశితంగా పరిశీలిస్తే సప్లయ్క, నిలువ (stock) కు తేడా ఉంటుంది. ఉత్పత్తి చేయబడిన మొత్తాన్ని మార్కెట్కు తరలించడాన్ని నిలువ తెలుపగా వివిధ ధరల వద్ద అమ్మకందారుడు అమ్మజూపే వస్తువు పరిమాణాన్ని సప్లయ్ తెలుపుతుంది.

సప్లయ్ని నిర్ణయించే అంశాలు (Determinants of Supply) :
ఒక వస్తువు సప్లయికి దాని సప్లయ్ నిర్ణయకాలకు మధ్యగల భౌతిక సంబంధాన్ని సప్లయ్ ఫలం తెలుపుతుంది. అయితే సప్లయ్ని నిర్ణయించే అంశాలను ఇప్పుడు తెలుసుకొందాం.

(i) వస్తు ధర :
ఉత్పత్తిదారుడు వస్తువు సప్లయ్న నిర్ణయించడంలో ఆ వస్తువు ధరే ప్రధాన పాత్రను పోషిస్తుంది. వస్తువు ధర వల్ల సంస్థ లాభం నిర్ణయమవుతుంది. వస్తువు ధర పెరిగితే వస్తువుల పరిమాణాన్ని ఎక్కువగా సప్లయ్ చేస్తాడు. వస్తువు ధర తగ్గితే వస్తువు సప్లయ్ తగ్గుతుంది.

(ii) ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు :
ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు ఎక్కువగా ఉంటే వాటిని ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారుడు ప్రయత్నం చేయవచ్చు. లేదా అధిక ధర ఉన్న ప్రత్యామ్నాయ వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. అందువల్ల ఉత్పత్తిదారుడు తాను ఉత్పత్తి చేస్తున్న వస్తువు సప్లయ్ పెంచవచ్చు.

అలాగే పూరక వస్తువుల ధరలు, వాటికి ఉండే డిమాండ్ ఆధారంగా కూడా ఉత్పత్తిదారుడు తాను చేసే వస్తువు సప్లయ్న నిర్ణయించుకుంటాడు.

(iii) ఉత్పత్తి కారకాల ధరలు :
ఉత్పత్తి కారకాల ధరలు ఎక్కువగా ఉంటే ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. అదే కారకాల ధరలు తక్కువగా ఉంటే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. అందువల్ల కారకాల ధరలు ఎక్కువగా ఉంటే వస్తువు సప్లయ్ తక్కువగాను, కారకాల ధరలు తక్కువగా ఉంటే వస్తువు సప్లయ్ ఎక్కువగాను ఉంటుంది.

(iv) సాంకేతిక పరిజ్ఞానపు స్థాయి:
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదల వల్ల ఉత్పత్తి పద్ధతుల్లో మార్పులు వస్తే, వస్తువు సప్లయ్లో మార్పులుంటాయి. నవ్యకల్పనలు (discoveries), నవకల్పనల (innovations) వల్ల కారకాలను పొదుపు చేయడంతో పాటుగా వ్యయాన్ని, సమయాన్ని తగ్గించుకోవచ్చు. అందుకే సాంకేతిక పరిజ్ఞానంలోని మార్పులవల్ల వస్తువు సప్లయ్ పెరుగుతుంది.

(v) ప్రభుత్వ విధానాలు :
ప్రభుత్వం అధిక పన్నులను వస్తువులపై విధిస్తే వస్తు సప్లయ్ తక్కువగా ఉంటుంది. తక్కువగా పన్నులు విధిస్తే వస్తువు సప్లయ్ ఎక్కువగా ఉంటుంది. వస్తూత్పత్తి రాయితీలను ఇస్తే వస్తువుల సప్లయ్ ఎక్కువగా ఉంటుంది.

(vi) ఇతర అంశాలు :
సంస్థ లక్ష్యం రవాణా, కమ్యూనికేషన్, సహజ వనరుల లభ్యత మొదలైనటువంటి అంశాలు కూడా వస్తువు సప్లయ్ ప్రభావితం చేస్తాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 8.
సప్లయ్ లోని మార్పులను గురించి చర్చించండి.
జవాబు.
మార్కెట్లో అమ్మకందారుడు ఒక నిర్ణీత సమయంలో, ఒక నిర్ణీత ధరకు ఎంత పరిమాణం వస్తువులను అమ్మడానికి సిద్ధపడతాడో దానిని వస్తువు సప్లయ్ గా నిర్వచించవచ్చు. మొత్తం వస్తూత్పత్తిని స్టాక్ గాను, అమ్మడానికి ఇష్టపడే మొత్తాన్ని సప్లయ్గాను చూడాలి.

నిశితంగా పరిశీలిస్తే సప్లయ్క, నిలువ Stock కు తేడా ఉంటుంది. ఉత్పత్తి చేయబడిన మొత్తాన్ని మార్కెట్కు తరలించడాన్ని నిలువ తెలుపగా వివిధ ధరల వద్ద అమ్మకందారుడు అమ్మజూపే వస్తువు పరిమాణాన్ని సప్లయ్ తెలుపుతుంది.

సప్లయ్ పెరుగుదల, తగ్గుదల :
వస్తువు ధర కాకుండా, ఇతర చలాంకాలలో మార్పు వస్తే సప్లయ్లో వచ్చే మార్పులను పెరుగుదల లేదా తగ్గుదల అంటారు. అంటే సప్లయ్ రేఖ పూర్తిగా బదిలీ అవుతుంది. దీనిని పటంలో చూడవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 13

OX – అక్షంపై వస్తువు సప్లయ్ పరిమాణం, OY – అక్షంపై వస్తువు ధరను కొలుస్తున్నాం. ప్రారంభంలో ‘SS’ సప్లయ్ రేఖ ఉంటే OP ధరకు 0Q వస్తు పరిమాణాన్ని అమ్మకందారుడు సప్లయ్ చేస్తాడు. ఇతర పరిస్థితులలో (వస్తువు ధర మినహా) మార్పు వచ్చి ఈ సప్లయ్ పెరిగితే సప్లయ్ రేఖ కిందకు లేదా కుడికి S1S1 గా బగిలీ అవుతుంది. అప్పుడు పూర్వపు OP ధరకే అధిక సప్లయ్ని అంటే OQ ని సప్లయ్ చేయడం లేదా పూర్వపు సప్లయ్ OQ1 ని తక్కువ ధరకు OP, కి అమ్మకం చేయడం జరుగుతుంది.

ఇతర పరిస్థితులు మారి సప్లయ్ తగ్గితే సప్లయ్ రేఖ పైకి లేదా ఎడమ వైపుకు S2S2 గా బదిలీ అవుతుంది. అప్పుడు పూర్వపు ధర OP దగ్గర OQ2 సప్లయ్ చేయడం లేదా, పూర్వపు సప్లయ్ OQ2 ని OP2 ధరకు అమ్మకం చేయడం జరుగుతుంది. అంటే సప్లయ్ పెరిగితే పూర్వపు ధరకు అధిక సప్లయ్ లేదా పూర్వపు సప్లయ్ను తక్కువ ధరకు చేస్తారు. అదే సప్లయ్ తగ్గితే పూర్వపు తక్కువ సప్లయ్ లేదా పూర్వపు సప్లయ్ను అధిక ధరకు చేస్తారు.

ప్రశ్న 9.
వ్యయాల రకాలను చర్చించండి.
జవాబు.
ఉత్పత్తి పరిమాణం, ఉత్పత్తి తరహా, ఉత్పత్తి కారకాల ధరలు మొదలైనటువంటి ఆర్థిక చలాంకాలలో వచ్చే మార్పువల్ల ఉత్పత్తి వ్యయంలో మార్పులు చోటు చేసుకొంటాయి. ఈ విధంగా ఉత్పత్తి వ్యయాలు ద్రవ్యపరమైన అంశాలను తెలుపగా, ఉత్పత్తి ఫలం భౌతిక పరమైన అంశాలను తెలుపుతుంది.

ఒక సంస్థలో వస్తువు సప్లయ్ వ్యయాలపై ఆధారపడుతుంది. ఒక వస్తువుకున్న డిమాండ్, దాని సప్లయ్లు కలిపి దాని ధరను నిర్ణయిస్తాయి. ధరల ప్రక్రియను, సప్లయ్ వెనక ఉన్న శక్తులను తెలుసుకోవడానికి వ్యయాల స్వభావాన్ని తెలుసుకోవాలి. వస్తూత్పత్తికయ్యే ఖర్చే ఉత్పత్తి వ్యయం.

వ్యయాలలోని రకాలు :
1. ద్రవ్య వ్యయాలు (Money Costs) :
ఉత్పత్తిదారుడు వివిధ ఉత్పాదకాలకు చెల్లించే ద్రవ్య రూపంలోని ప్రతిఫలాలైన భవనాలకున్న అద్దె, వేతనాలు, మూలధనానికి చెల్లించే వడ్డీ, ముడి సరుకులు, యంత్రాలు పరికరాలపై అయ్యే వ్యయాలు, యంత్రాలు, భవనాలు, ఇతర మూలధన వస్తువులపై జరిగే తరుగుదల వ్యయం, విద్యుచ్ఛక్తి, ప్రకటనలు, రవాణా, బీమా ప్రీమియం, పన్నుల కోసం చేసే చెల్లింపులు మొదలైన వాటిని ద్రవ్య వ్యయాలు అంటారు. అంటే వస్తూత్పత్తి కోసం ఒక సంస్థ చేసే ద్రవ్య ఖర్చులను ద్రవ్య వ్యయాలు అంటారు.

ఈ ద్రవ్య వ్యయాలను ప్రకటిత వ్యయాలు (explicit costs), అప్రకటిత వ్యయాలు (implicit costs) అని విభజిస్తారు. వివిధ ఉత్పత్తి కారకాలకు ఉత్పత్తి దారుడు’ చెల్లించే ద్రవ్య వ్యయాలను ప్రకటిత వ్యయాలంటారు. ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి దారుడు తన సొంత వనరులను లేదా సేవలను ఉపయోగిస్తే వాటి విలువను అప్రకటిత వ్యయాలు అంటారు.

2. వాస్తవ వ్యయాలు (Real Costs) :
ఆల్ ఫ్రెడ్ మార్షల్ ప్రకారం వస్తువును తయారుచేయడానికి ఉత్పత్తి కారకాల యజమానులు చేసిన త్యాగాలను ఉత్పత్తికయ్యే వాస్తవిక వ్యయాలంటారు. భూస్వామి భూమి ఇచ్చినప్పుడు తాను కోల్పోయిన పంటే అతని త్యాగం.

శ్రామికుడు పని చేసే శ్రమలో ఇమిడి ఉన్న శారీరక శ్రమ, బాధ, అతడు కోల్పోయే విశ్రాంతి అతని త్యాగం. పెట్టుబడిదారులు తాము పొదుపు చేసి పెట్టుబడి పెట్టాలంటే వినియోగాన్ని కోల్పోతారు. అది వారి త్యాగం.

వ్యవస్థాపకులు వ్యాపారాన్ని నిర్వహించేటప్పుడు అనిశ్చితను, నష్ట భయాన్ని భరించడం, విశ్రాంతిని కోల్పోవడం జరుగుతుంది. అది వారి త్యాగం. వీటినన్నిటిని వాస్తవిక వ్యయాలంటారు. ద్రవ్య వ్యయాలు, వాస్తవిక వ్యయాలు ఒకదానితో ఒకటి సమానం కావు.

3. అవకాశ వ్యయాలు (Opportunity Costs) :
ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగి, కొరతగా ఉన్న వనరులను ఒకే సమయంలో అనేక రకాల వస్తూత్పత్తికి ఉపయోగించలేరు. ఒక రకం వస్తూత్పత్తికి సాధనాలను వినియోగించాలంటే వాటిని ఇతర ఉపయోగాల నుంచి ఉపసంహరించవలసి ఉంటుంది. ఒక వస్తూత్పత్తికి బదులుగా మరొక వస్తూత్పత్తిని చేయడానికి కారకాన్ని వాడితే కోల్పోయిన ప్రత్యామ్నాయ ఉత్పత్తి విలువే అవకాశ వ్యయం.

Y వస్తువులకు బదులుగా X వస్తువును తయారు చేయడానికి వనరులను వాడితే ఒక యూనిట్ X వస్తూత్పత్తికి త్యాగం చేయాల్సిన Y వస్తూత్పత్తి పరిమాణమే ప్రత్యామ్నాయ లేదా అవకాశ వ్యయం. ఒక ఉత్పత్తి కారకం అవకాశ వ్యయం ప్రస్తుత ఉపయోగంలో కాకుండా దాని తరువాత అత్యుత్తమ ఉపయోగంలో వాడితే ఆర్జించగలిగే మొత్తానికి సమానం. భూమిని గోధుమ పంట పండించడానికి విడితే అదే భూమిలో పండించగలిగి ఉండే వేరొక పంట విలువే అవకాశ వ్యయం.

4. స్థిర వ్యయాలు (Supplementary Costs) :
ఉత్పత్తిలోని మార్పులతోపాటు మారకుండా స్థిరంగా ఉండే వ్యయాలను మొత్తం. స్థిర వ్యయాలంటారు. స్థిర కారకాలకు చెల్లించే భాటకం, వడ్డీ, తరుగుదల వ్యయం, శాశ్వత సిబ్బందికి చెల్లించే వేతనాలు మొదలైన రూపంలో ఉంటాయి. సంస్థ ఉత్పత్తిని ఆపినా స్థిర వ్యయాలను భరించవలసి ఉంటుంది. మార్షల్ స్థిర వ్యయాలను అనుబంధ వ్యయాలని (supplementary costs) లేదా వ్యవస్థాపరమైన వ్యయాలని (overhead costs) అన్నాడు.

5. చర వ్యయాలు (Direct Costs) :
అధిక మొత్తంలో ఉత్పత్తికి ఎక్కువ మొత్తంలో చర ఉత్పత్తి కారకాలైన శ్రమ, ముడి సరుకులు, విద్యుచ్ఛక్తి, ఇంధనం మొదలైనవి కావాలి. అందువల్ల ఈ ఉత్పత్తి వ్యయాలను చర వ్యయాలు అంటారు. ఉ పెంచినప్పుడు ఇవి పెరుగుతాయి. అలాగే ఉత్పత్తిని తగ్గించినప్పుడు చర వ్యయాలు కూడా క్షీణిస్తాయి.

ఉత్పత్తి ఏ వాతే చర వ్యయాలు కూడా ఉండవు. చర వ్యయాలనే ప్రత్యక్ష వ్యయాలు (direct costs) అంటారు. వీటిని మార్షల్ ప్రధాన వ్యయాలు (prime costs) అన్నాడు.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 10.
మొత్తం వ్యయం, మొత్తం చర వ్యయం, మొత్తం స్థిర వ్యయాల సంబంధాన్ని వివరించండి.
జవాబు.
ఉత్పత్తి పరిమాణం, ఉత్పత్తి తరహా, ఉత్పత్తి కారకాల ధరలు మొదలైనటువంటి ఆర్థిక చలాంకాలలో వచ్చే మార్పువల్ల ఉత్పత్తి వ్యయంలో మార్పులు చోటు చేసుకొంటాయి. ఈ విధంగా ఉత్పత్తి వ్యయాలు ద్రవ్యపరమైన అంశాలను తెలుపగా, ఉత్పత్తి ఫలం భౌతిక పరమైన అంశాలను తెలుపుతుంది. ఒక సంస్థలో వస్తువు సప్లయ్ వ్యయాలపై ఆధారపడుతుంది. ఒక వస్తువుకున్న డిమాండ్, దాని సప్లయ్లు కలిపి దాని ధరను నిర్ణయిస్తాయి.

ధరల ప్రక్రియను, సప్లయ్ వెనుక ఉన్న శక్తులను తెలుసుకోవడానికి వ్యయాల స్వభావాన్ని తెలుసుకోవాలి. వస్తూత్పత్తికయ్యే ఖర్చే ఉత్పత్తి వ్యయం.
స్వల్ప కాలంలో ఒక సంస్థ చేసే వ్యయాలు రెండు రకాలుగా ఉంటాయి. వీటిని స్థిర వ్యయాలు, చర వ్యయాలుగా వర్గీకరించవచ్చు.

స్థిర వ్యయాలు, చర వ్యయాలు :
అధిక మొత్తంలో ఉత్పత్తికి ఎక్కువ మొత్తంలో చర ఉత్పత్తి కారకాలైన శ్రమ, ముడి సరుకులు, విద్యుచ్ఛక్తి, ఇంధనం మొదలైనవి కావాలి. అందువల్ల ఈ ఉత్పత్తి వ్యయాలను చర వ్యయాలు అంటారు. ఉత్పత్తి పెంచినప్పుడు ఇవి పెరుగుతాయి.

అలాగే ఉత్పత్తిని తగ్గించినప్పుడు చర వ్యయాలు కూడా క్షీణిస్తాయి. ఉత్పత్తి ఏమీ ఉండకపోతే చర వ్యయాలు కూడా ఉండవు. చర వ్యయాలనే ప్రత్యక్ష వ్యయాలు (direct costs) అంటారు. వీటిని మార్షల్ ప్రధాన వ్యయాలు (prime costs) అన్నాడు.

ఉత్పత్తిలోని మార్పులతోపాటు మారకుండా స్థిరంగా ఉండే వ్యయాలను మొత్తం స్థిర వ్యయాలంటారు. స్థిర కారకాలకు చెల్లించే భాటకం, వడ్డీ, తరుగుదల వ్యయం, శాశ్వత సిబ్బందికి చెల్లించే వేతనాలు మొదలైన రూపంలో ఉంటాయి. సంస్థ ఉత్పత్తిని ఆపినా స్థిర వ్యయాలను భరించవలసి ఉంటుంది. మార్షల్ స్థిర వ్యయాలను అనుబంధ వ్యయాలని (supplementary costs) లేదా వ్యవస్థాపరమైన వ్యయాలని (overhead costs) అన్నాడు.

మొత్తం ఉత్పత్తి (TP)మొత్తం స్థిర వ్యయం (TFC)మొత్తం చర వ్యయం (TVC)మొత్తం వ్యయం (TC)
03000300
1300300600
2300400700
3300450750
4300500800
5300600900
63007201020
73008901090
830011001400
930013501650
1030020002300

పైన తెలిపిన విధంగా, స్వల్ప కాలంలో ఉత్పత్తిదారుడు చర ఉత్పత్తి కారకాలను మార్చడం ద్వారా మాత్రమే వస్పూత్పత్తిని పెంచగలడు. స్థిర కారకాలైనటువంటి భవనాలు, మూలధనం, శాశ్వత ఉద్యోగులు వంటి వాటిని మార్చుటకు వీలుకాదు.

అందువల్ల స్వల్ప కాలంలో స్థిర, చర వ్యయాలు ఉంటాయి. ఇవి మొత్తం వ్యయం (TC), మొత్తం చర వ్యయం (TVC), మొత్తం స్థిర వ్యయం (TFC), మొత్తం చర, స్థిర వ్యయాలకు మొత్తం వ్యయం సమానం కాబట్టి (TC = TFC + TVC).

పట్టికలో మొత్తం స్థిర వ్యయం, మొత్తం చర వ్యయం, మొత్తం వ్యయాల మధ్య ఉన్న సంబంధాన్ని వివరించడం జరిగింది. ఉత్పత్తి పరిమాణం శూన్యమైనా, పెరిగినా, తగ్గినా, ఎంత ఉన్నా మొత్తం స్థిర వ్యయం ? 300 లుగా ఉంది. ఉత్పత్తి శూన్యమైతే మొత్తం చర వ్యయం శూన్యం.

ఉత్పత్తి పెరుగుతుంటే చర వ్యయం ప్రారంభంలో తరహాననుసరించిన ఆదాల వల్ల తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. ఆ తరువాత నష్టదాయకాల కారణంగా మొత్తం చర వ్యయం స్థిర రేటులో పెరిగి చివరగా అది పెరుగుతున్న రేటులో పెరుగుతుంది.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 14

పై పటంలో మొత్తం స్థిర వ్యయం, మొత్తం చర వ్యయం, మొత్తం వ్యయాలకు ఉన్న సంబంధం వివరించబడింది. TFC క్షితిజ రేఖ (horizontal) మొత్తం స్థిర వ్యయాన్ని, TVC రేఖ మొత్తం చర వ్యయాన్ని, TC రేఖ మొత్తం వ్యయాన్ని చూపిస్తున్నాయి. ఉత్పత్తి ఎంత ఉన్నా మొత్తం స్థిర వ్యయం మారదు. అందువల్ల TFC రేఖ OX – అక్షానికి సమాంతరంగా ఉంది. TVC రేఖ మూల బిందువు ‘0’ దగ్గర ప్రారంభమౌతుంది. ఎందుకంటే ఉత్పత్తి శూన్యమైతే TVC కూడా శూన్యం. తరువాత ఉత్పత్తి పెరుగుతుంటే TVC కూడా పెరుగుతుంది.

స్థిర కారకాలతో పోల్చినప్పుడు తక్కువ పరిమాణంలో చర ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొన్నంత కాలం మొత్తం చర వ్యయం తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. కారణం తరహా ఆదాలు ఉండటమే. ఒక స్థాయి దాటిన తరువాత స్థిర కారకాలతో పోల్చినప్పుడు చర కారకాలను అధికంగా వాడటం జరుగుతుంది.

అప్పుడు TVC నష్టదాయకాల కారణంగా పెరుగుతున్న రేటులో పెరుగుతుంది. ఉత్పత్తి పెరుగుతుంటే మొత్తం వ్యయం నిర్విరామంగా పెరుగుతుంది. మొత్తం వ్యయ రేఖ OY – అక్షంపై మూల బిందువుకు పైన TFC రేఖ ప్రారంభమైన బిందువు దగ్గర ప్రారంభమై ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది.

ఉత్పత్తి శూన్యమైనా TFC ఉంటుంది. ఈ కారణంగా TFC = TC అవుతుంది. అందువల్ల TC రేఖ TFC రేఖ ప్రారంభమైన బిందువు దగ్గరే ప్రారంభమౌతుంది. TFC రేఖ క్షితిజ సరళ రేఖ. అందుకే TC రేఖ TVC రేఖలాగానే ఉండి TVC రేఖకు పైన సమాంతరంగా ఉంటుంది. TC రేఖకు TFC రేఖకు మధ్య ఉన్న తేడానే TVC కాబట్టి TVC = TC – TFC.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 11.
సగటు వ్యయం, ఉపాంత వ్యయ సంబంధాన్ని తెలపండి.
జవాబు.
వస్తువు ఉత్పత్తికై ప్రక్రియలో చేసే వ్యయాన్ని ఉత్పత్తి వ్యయం అంటారు. ఉత్పత్తి మొత్తం మీద జరిగే వ్యయం మొత్తం వ్యయము. ఉత్పత్తి పెరిగితే మొత్తం వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి తగ్గితే మొత్తం వ్యయం తగ్గుతుంది.
సగటు వ్యయము :
మొత్తం వ్యయాన్ని మొత్తం వస్తురాశితో భాగిస్తే సగటు వ్యయం వస్తుంది. ఇది వస్తువు ఒక యూనిట్కి అయ్యే వ్యయాన్ని తెలియజేస్తుంది.
సగటు వ్యయము = మొత్తం వ్యయం / వస్తురాశి

ఉపాంత వ్యయము :
మొత్తం వ్యయము (TC) నుండి ఉపాంత వ్యయం (MC) లభిస్తుంది. మొత్తం వ్యయంలో తేడాను, వస్తు పరిమాణంలో వచ్చే తేడాతో భాగిస్తే ఉపాంత వ్యయం వస్తుంది.
ఉపాంత వ్యయం = మొత్తం వ్యయంలో మార్పు / వస్తు పరిమాణంలో మార్పు

ఈ క్రింది రేఖాపటం ద్వారా సగటు, ఉపాంత వ్యయాల సంబంధాన్ని పరిశీలించవచ్చు.
రేఖాపటములో X – అక్షముపై ఉత్పత్తి యూనిట్లని, Y- అక్షముపై వ్యయాన్ని చూపాము. AC సగటు వ్యయరేఖ, MC ఉపాంత వ్యయరేఖ.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 15

SAC స్వల్పకాలిక వ్యయరేఖ, SMC స్వల్పకాలిక ఉపాంత రేఖ. ఉత్పత్తి పెరుగుతుంటే మొదట సగటు వ్యయం తగ్గుతుంది. సగటు వ్యయం తగ్గుతున్నంత వరకు ఉపాంత వ్యయం, సగటు వ్యయం కన్నా తక్కువగా ఉంటుంది.

ఉత్పత్తిని కొనసాగిస్తే సగటు వ్యయం కనిష్ట స్థాయికి వస్తుంది. ఉపాంత వ్యయం, సగటు వ్యయంతో సమానమౌతుంది. SAC మరియు SMC ఖండించుకున్న ‘A’ బిందువు వద్ద ఉత్పత్తి వ్యయం కనిష్టంగా ఉంటుంది.

  1. సగటు వ్యయం తగ్గుతూ ఉంటే ఉపాంత వ్యయం, సగటు వ్యయం కంటే ఎక్కువ తగ్గుతుంది. అందువల్ల సగటు వ్యయరేఖకు క్రిందివైపు ఉపాంత వ్యయరేఖ ఉంది.
  2. సగటు వ్యయం కనిష్టంగా ఉన్నప్పుడు ఉపాంత వ్యయం సగటు వ్యయానికి సమానమైంది. కనుక సగటు వ్యయరేఖ కనిష్ట బిందువు వద్ద ఉపాంత వ్యయరేఖ క్రింద నుండి ‘N’ బిందువు వద్ద ఖండించింది.
  3. సగటు వ్యయం పెరుగుతూ ఉంటే ఉపాంత వ్యయం, సగటు వ్యయం కంటే ఎక్కువగా పెరుగుతోంది. అందువల్ల ఉపాంత వ్యయరేఖ సగటు వ్యయరేఖకు పైన ఉంది. ఈ విషయాలను పట్టిక, పటములో పరిశీలించవచ్చును. చరానుపాత సూత్రాల ప్రభావం, తరహాననుసరించి ప్రతిఫలాల ప్రభావము వలననే వ్యయరేఖలు ‘U’ ఆకారంలో ఉన్నాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 12.
సంపూర్ణ పోటీ, ఏకస్వామ్యంలలో సగటు, ఉపాంత రాబడుల స్వభావాన్ని పటాల సహాయంతో వివరించండి.
జవాబు.
పరిపూర్ణ పోటీ మార్కెట్లో అనేకమంది అమ్మకందార్లు, కొనుగోలుదార్లు ఉంటారు. ఈ మార్కెట్లో వస్తువులు సజాతీయాలు. రవాణా ఛార్జీలు, అమ్మకపు వ్యయాలు ఉండవు. కాబట్టి మార్కెట్ అంతటా ఒకే ధర ఉంటుంది. ఈ మార్కెట్లో రాబడుల యొక్క స్వభావాన్ని ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 16

పై పట్టికలో ఉత్పత్తి పరిమాణం ఎంత ఉన్నా ఒకే ధరకు కౌ 10 అమ్మటం జరిగింది. ఉత్పత్తి ధరతో గుణించగా మొత్తం రాబడి వస్తుంది. మొత్తం రాబడి ఒకే మొత్తంలో పెరుగుతూ ఉంది. పట్టికలో సగటు, ఉపాంత రాబడి ఒకే సంఖ్యను కలిగి ఉన్నాయి. ఈ మార్కెట్లో వస్తువు ధర, సగటు, ఉపాంత రాబడులు ఒకటిగానే ఉన్నాయి. దీనిని ఈ క్రింది రేఖాపటాల ద్వారా చెప్పవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 17

పటంలో (A), (B) లో X- అక్షంపైన వస్తు పరిమాణాన్ని, Y- అక్షంపైన ధరను, రాబడులను కొలుస్తున్నాం. పటం (A) లో DD -డిమాండ్ రేఖ, SS – సప్లయ్ రేఖ రెండు E దగ్గర ఖండించి కున్నప్పుడు పరిశ్రమలో సమలతౌల్యం ఏర్పడి OP ధర నిర్ణయించడింది. ఈ OP ధరకే సంస్థ వస్తువులను అమ్ముతుంది. అందుకే పటం (B) లో OP ధర | ఉన్నప్పుడు AR రేఖ MR రేఖ కలిసిపోయి X – అక్షానికి సమాంతరంగా రేఖ ఉంది.

ఏకస్వామ్యంలో AR, MR రేఖలు (AR and MR Curves under Monopoly) :
ఏకస్వామ్యంలో ఒకే అమ్మకందారుడుంటాడు. సమీప ప్రత్యామ్నాయాలు ఉండవు. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం చాలా అల్పంగా ఉంటుంది. ధరను లేదా వస్తురాశిని ఏదో ఒక్కదానిని ఏకస్వామ్యదారుడు నిర్ణయిస్తే మరొకటి మార్కెట్లో ఉండే డిమాండ్ను బట్టి నిర్ణయించబడుతుంది. అంతేగాని రెండింటిని ఒకేసారి నిర్ణయించలేడు.

ఏకస్వామ్యదారుడు అమ్మకాలను పెంచుకోవడానికి ధరను తగ్గిస్తాడు. ధరే సగటు రాబడి కాబట్టి, సగటు రాబడి కూడా క్రమేణ క్షీణిస్తుంది. అందువల్ల డిమాండ్ రేఖ అంటే సగటు రాబడి రేఖ ఎడమ నుంచి కుడి వైపుకు కిందికి వాలుతుంది. ఉపాంత రాబడి కూడా తగ్గుతుంది. సగటు రాబడి కంటే ఉపాంత రాబడి తక్కువగా ఉంటుంది. అందువల్ల సగటు రాబడి రేఖకు ఉపాంత రాబడి రేఖ కింద ఉంటుంది. సగటు రాబడిలో తగ్గుదల రేటుకంటే ఉపాంత రాబడిలోని తగ్గుదల రేటు ఎక్కువగా ఉంటుంది.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 18

పట్టికలో ధర లేదా సగటు రాబడి ప్రతిసారి ₹ 1 చొప్పున తగ్గుతుంటే ఉపాంత రాబడి ప్రతిసారి ₹ 2 చొప్పున తగ్గుతుంది. ధర, సగటు రాబడులు సమానంగా ఉన్నాయి. ఇవి ఉపాంత రాబడి కంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే P = AR > MR. ధర తగ్గినప్పుడు అమ్మకాలు పెరిగి మొత్తం రాబడి పెరుగుతున్నట్లుగా పట్టికలో చూడవచ్చు. సగటు రాబడి, ఉపాంత రాబడి రేఖలను పటంలో పరిశీలించవచ్చు.

OX – అక్షంపైన వస్తువు పరిమాణాన్ని, OY అక్షంపైన రాబడులను P కొలుస్తున్నాం.

పటంలో AR – సగటు రాబడి రేఖ, MR – ఉపాంత రాబడి రేఖ రెండూ సరళ రేఖలుగా ఉండి ఎడమ నుంచి కుడికి కిందకు వాలుతున్నాయి. AR రేఖకు MR రేఖ కింద ఉంటుంది. ఏకస్వామ్య పోటీలో AR, MR రేఖలు మిగతా మార్కెట్లలో కంటే అధిక వ్యాకోచంగా ఉంటాయి.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 19

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భూమి లక్షణాలను వివరించండి.
జవాబు.
అర్థశాస్త్రంలో భూమి అనగా భూమి ఉపరితలంతో పాటు అడవులు, నీరు, వాతావరణం, ఖనిజాలు, ఇంధనం మొదలగునవి. భూమికి క్రింది లక్షణాలు ఉన్నాయి :

  1. భూమి ప్రకృతి ప్రసాదితం.
  2. భూమి సప్లయ్ పూర్తి అవ్యాకోచం.
  3. భూమికి సప్లయ్ ధర లేదు.
  4. భూమికి గమనశీలత లేదు.
  5. భూమి సారాలలో తేడాలు ఉంటాయి.

ప్రశ్న 2.
శ్రమ విభజన అంటే ఏమిటి ?
జవాబు.
ఒక వస్తువు ఉత్పత్తి ప్రక్రియ వివిధ భాగాలుగా విభజించి వీటిని వివిధ నైపుణ్యం గల శ్రామికులకు కేటాయించడాన్ని శ్రమ విభజన అని అంటారు. ఏ శ్రామికుడు ఒక వస్తువును పూర్తిగా తయారుచేయడు. ప్రతి శ్రామికుడు వస్తువులోని ఒక భాగాన్ని మాత్రమే తయారు చేస్తాడు. ఈ భావనను ఆడమ్ స్మిత్ వివరించినాడు. అధిక సామర్థ్యం, ప్రత్యేక నైపుణ్యం వలన శ్రమ విభజన ఉత్పత్తిలో పెరుగుదలకు దారి తీస్తుంది.

ప్రశ్న 3.
ఉత్పత్తి ఫలం నిర్వచించండి.
జవాబు.
ఉత్పాదకాలకు, ఉత్పత్తికి మధ్య ఉండే భౌతిక సంబంధాన్ని తెలుపుతుంది. ఉత్పత్తి కారకాల రేటుకు, ఉత్పత్తి రేటుకు మధ్య ఉండే సంబంధాన్ని ఉత్పత్తి ఫలంగా స్టిగ్లర్ వర్ణించాడు. దీనిని ఈ క్రింది సమీకరణం ద్వారా తెలియజేయవచ్చు :
Q = f (N, L, C, O, T)
ఇక్కడ Q = ఉత్పత్తి; N, L, C, O, T వరుసగా భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక ప్రగతి.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 4.
సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి భావనలను వివరించండి.
జవాబు.
ఉపాంత ఉత్పత్తి (Marginal Product – MP) : చర సాధనాన్ని L అదనంగా ఉపయోగించినందువల్ల మొత్తం ఉత్పత్తిలో వచ్చిన అదనపు పెరుగుదలను ఉపాంత ఉత్పత్తి అంటారు. అంటే
MPn = TPn – TPn-1 లేదా MP = \(\frac{\mathrm{dTP}}{\mathrm{dL}}\)
ఇక్కడ, MPn = nవ కారక ఉపాంత ఉత్పత్తి
TPn = ప్రస్తుత మొత్తం ఉత్పత్తి
TPn – 1 = పూర్వపు మొత్తం ఉత్పత్తి
dTP = మొత్తం ఉత్పత్తిలో మార్పు
dL = చర కారకం ఉపయోగంలో మార్పు
సగటు ఉత్పత్తి (Average Product – AP) :
మొత్తం ఉత్పత్తిని చర ఉత్పత్తి కారకాల సంఖ్యచే భాగించగా ‘సగటు ఉత్పత్తి’ లభిస్తుంది. అంటే
AP = \(\frac{\mathrm{TP}}{\mathrm{L}}\)
= మొత్తం ఉత్పత్తి / శ్రామికుల సంఖ్య

ప్రశ్న 5.
ఉత్పత్తి కారకాలు వర్గీకరణను వివరించండి.
జవాబు.
ఆధునిక ఆర్థిక వ్యవస్థలో వస్తూత్పత్తి ప్రక్రియ చాలా క్లిష్టతరంగా మారింది. ఒక వస్తువు అనేక దశలు దాటి అంతిమ రూపంలో వినియోగదారునికి చేరుతుంది. వస్తుసేవల ఉత్పత్తికి ఉత్పత్తి కారకాలు కావాలి. ఈ ఉత్పత్తి కారకాలు సహజ కారకాలు కావచ్చు లేదా మానవ నిర్మిత కారకాలైనా కావచ్చు.

ఉత్పత్తి కారకాలు నాలుగు రకాలు అవి : భూమి (land), శ్రమ (labour), మూలధనం (capital), వ్యవస్థాపన (organization). ఒక దేశంలో జరిగే మొత్తం ఉత్పత్తి అనేది ఉత్పత్తి కారకాల పరిమాణం, వాటి నాణ్యతపై ఆధారపడుతుంది.

ప్రశ్న 6.
సాంకేతిక ఆదాలు వివరించండి.
జవాబు.
శ్రమ విభజన వలన ఉత్పత్తి పెరిగినపుడు ఉత్పత్తికి అయ్యే సగటు శ్రమ వ్యయం తగ్గుతుంది. సామర్థ్యం పెరుగుతుంది. పెద్ద సంస్థ ఎక్కువ సామర్థ్యం గల మంచి, పెద్ద యంత్రాలను, అధునాతన ఉత్పత్తి పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన ఉత్పత్తి బాగా పెరుగుతుంది.

సాంకేతిక ఆదాలను, కెర్న్ క్రాస్ మేలు రకం పద్ధతులు, విస్తారం, అనుసంధాన ప్రక్రియ, ఉప ఉత్పత్తులు, ప్రత్యేకీకరణ అని విభజించారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 7.
మూలధన ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు.
మూలధన ప్రాధాన్యత గురించి క్లుప్తంగా తెలుసుకొందాం :

  1. మూలధనం లేకుండా ఉత్పత్తి జరగదు. ఆర్థికాభివృద్ధిలో దీని పాత్ర ముఖ్యం.
  2. మూలధనం శ్రామికులకు అవసరమైన యంత్రాలు, పనిముట్లు అందించి వారి సామర్థ్యాన్ని, ఉత్పాదక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. ఇది మొత్తం ఉత్పత్తిని పెంచుతుంది.
  3. మూలధన సంచయనం వల్ల సాంకేతిక ప్రగతి ఏర్పడుతుంది.
  4.  ఉద్యోగ అవకాశాలను పెంచడానికి దోహదపడుతుంది.

ప్రశ్న 8.
బహిర్గత ఆదాలు వివరించండి.
జవాబు.
ఒక పరిశ్రమలోని సంస్థల సంఖ్య లేదా ఆ పరిశ్రమ పరిమాణం పెరిగినపుడు వచ్చే ఆదాలను బహిర్గత ఆదాలు అంటారు. పరిశ్రమను ఒక ప్రాంతంలో స్థాపించినపుడు నవ కల్పనలు ప్రవేశపెట్టడం వలన, ప్రత్యేకీకరణను ప్రవేశ పెట్టడం వలన ఏర్పడే ఆదాలను బహిర్గత ఆదాలు అంటారు. అవి :

  1. (a) కేంద్రీకరణ ఆదాలు
  2. సమాచార ఆదాలు
  3. ప్రత్యేకీకరణ ఆదాలు
  4. శ్రేయస్సు సంబంధించి ఆదాలు

ప్రశ్న 9.
మూలధన సంచయనం అంటే ఏమిటి ?
జవాబు.
మూలధన సంచయనం (Capital Formation) : దేశంలో వాస్తవిక మూలధనం పెరిగితే, అంటే వస్తువులను ఇంకా ఉత్పత్తి చేయడానికి వాడే మూలధన వస్తువులైన యంత్రాలు, యంత్ర పరికరాలు, రవాణా పనిముట్లు, శక్తి వనరులు వంటివి పెరిగితే మూలధన సంచయనం జరిగినట్లు. మూలధన సంచయనం జరగాలంటే పొదుపు చేయాలి. ఈ పొదుపును పెట్టుబడిగా మార్చాలి.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 10.
సప్లయ్ ఫలంను నిర్వచించండి.
జవాబు.
ఒక వస్తువు ధరకు, సప్లయ్కు, సప్లయ్న నిర్ణయించే అంశాలకు మధ్య గల సంబంధాన్ని సప్లయ్ ఫలం తెలియచేస్తుంది. దీనిని క్రింది విధంగా వివరించవచ్చు: ..
Sx = f (Px, Py, Pf, T, Gp, Gf)
Sx = X వస్తువు సప్లయ్
f = ప్రమేయ సంబంధం
Px = X వస్తువు ధర
Py = ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు
T = సాంకేతిక స్థాయి
Gf = సంస్థ లక్ష్యాలు
Gp = ప్రభుత్వ విధానాలు

ప్రశ్న 11.
సప్లయ్ సూత్రం నిర్వచించండి.
జవాబు.
ఇది వస్తువు ధరకు, వస్తు సప్లయ్కి గల సంబంధాన్ని తెలియజేయును. ఇతర అంశాలు మారకుండా ఉంటే వస్తు ధర పెరిగితే వస్తు సప్లయ్ పెరుగును. ధర తగ్గితే వస్తు సప్లయ్ తగ్గుతుందని సప్లయ్ సూత్రం తెలియజేయును. అనగా సప్లయ్కి, ధరకు మధ్య అనులోమ సంబంధం ఉంటుంది.

ప్రశ్న 12.
సప్లయ్ పట్టిక, సప్లయ్ రేఖలను వివరించండి.
జవాబు.
ఒక మార్కెట్లో అమ్మకందారుడు, ఒక నిర్ణీత సమయంలో, ఒక నిర్ణీత ధరకు ఎంత పరిమాణం వస్తువులను అమ్మడానికి సిద్ధంగా ఉంటాడో దానిని ఆ వస్తువు సప్లయ్ అంటారు. దీనిని ఒక పట్టిక రూపంలో చెబితే అది సప్లయ్ పట్టిక అవుతుంది. సప్లయ్ పట్టిక ఆధారంగా సప్లయ్ రేఖను గీయవచ్చు.

పట్టిక ప్రకారం ధర పెరిగితే సప్లయ్ పెరుగుతుంది. ధర తగ్గితే సప్లయ్ తగ్గుతుంది. సప్లయ్ రేఖ పటం ప్రకారం, ఎడమ నుండి కుడికి పైకి వాలుతూ, ధనాత్మక సంబంధాన్ని చూపుతుంది.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 20

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 13.
ద్రవ్య వ్యయాలు అంటే ఏమిటి ?
జవాబు.
ఉత్పత్తిదారుడు వివిధ ఉత్పాదకాలకు చెల్లించే ద్రవ్య రూపంలోని ప్రతిఫలాలైన భవనాలకున్న అద్దె, వేతనాలు, మూలధనానికి చెల్లించే వడ్డీ, ముడి సరుకులు, యంత్రాలు, పరికరాలపై అయ్యే వ్యయాలు, యంత్రాలు, భవనాలు, ఇతర మూలధన వస్తువులపై జరిగే తరుగుదల వ్యయం, విద్యుచ్ఛక్తి, ప్రకటనలు, రవాణా, బీమా ప్రీమియం, పన్నుల కోసం చేసే చెల్లింపులు మొదలైన వాటిని ద్రవ్య వ్యయాలు అంటారు.

అంటే వస్తూత్పత్తి కోసం ఒక సంస్థ చేసే ద్రవ్య ఖర్చులను ద్రవ్య వ్యయాలను ప్రకటిత వ్యయాలు (explicit costs), అప్రకటిత వ్యయాలు (implicit costs) అని విభజిస్తారు. వివిధ ఉత్పత్తి కారకాలకు ఉత్పత్తి దారుడు చెల్లించే ద్రవ్య వ్యయాలను ప్రకటిత వ్యయాలంటారు. ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి దారుడు తన సొంత వనరులను లేదా సేవలను ఉపయోగిస్తే వాటి విలువను అప్రకటిత వ్యయాలు అంటారు.

ప్రశ్న 14.
అవకాశ వ్యయం అంటే ఏమిటి ?
జవాబు.
ఒక ఉత్పాదకాన్ని ఒక ప్రయోజనానికి బదులుగా మరొక ప్రయోజనానికి వాడితే కోల్పోయిన ఉత్పత్తిని అవకాశవ్యయం అంటారు.

ప్రశ్న 15.
మొత్తం స్థిర వ్యయరేఖను విశదీకరించండి.
జవాబు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 21

ఉత్పత్తితో పాటు మారకుండా స్థిరంగా ఉండే వ్యయాలను మొత్తం స్థిర వ్యయాలు అంటారు. సంస్థ ఉత్పత్తిని ఆపినా స్థిర వ్యయాలు భరించవలసి ఉంటుంది. మొత్తం స్థిర వ్యయరేఖ X – అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఉత్పత్తి ఎంత ఉన్నా స్థిర వ్యయం మారదు. పటంలో వ్యయాన్ని Y- అక్షంపైనా, ఉత్పత్తిని X – అక్షంపైనా చూపినాము.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 16.
సగటు ఉపాంత వ్యయాల మధ్య సంబంధంను వివరించండి.
జవాబు.

TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ 22

సగటు ఉపాంత వ్యయ రేఖలు రెండూ ‘U’ ఆకారంలో ఉంటాయి. ఉత్పత్తి స్థాయి పెరుగుతున్నపుడు ప్రారంభంలో సగటు వ్యయం, ఉపాంత వ్యయం రెండూ తగ్గుతూ ఉంటాయి. సగటు వ్యయరేఖ కనిష్ట బిందువు వద్ద ఉపాంత వ్యయరేఖ ఖండిస్తుంది. ఉత్పత్తిలో పెరుగుదల ఒక దశ దాటిన తరువాత సగటు, ఉపాంత వ్యయాలు రెండూ కూడా పెరుగుతాయి. దీనిని ఇచ్చిన రేఖా పటంలో చూపవచ్చు.

ప్రశ్న 17.
సంపూర్ణ పోటీలో AR, MR రేఖల స్వభావాన్ని వివరించండి.
జవాబు.
ఒక సంస్థ వివిధ ధరల వద్ద వస్తువులను అమ్మగా పొందిన ఆదాయంను రాబడి అంటారు. అనగా TR = Price × Quantity sold. సంపూర్ణ పోటిలో అమ్మకందార్లు, కొనుగోలుదారులు అధిక సంఖ్యలో ఉంటారు. వస్తువులు సజాతీయంగా ఉంటాయి. పరిశ్రమలో ఒకే ధర ఉంటుంది.

ఈ ధర వద్ద సంస్థలన్ని ఎంత పరిమాణ్ణానైనా అమ్ముతాయి. సంస్థ డిమాండు రేఖయే, ధర రేఖ లేదా సగటు రాబడి రేఖ. లేదా ఉపాంత రాబడి రేఖ. ఈ రేఖ (P = AR = MR) X – అక్షానికి సమాంతరంగా ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 4 ఉత్పత్తి విశ్లేషణ

ప్రశ్న 18.
ఏకస్వామ్యంలో AR, MR రేఖల స్వభావాన్ని వివరించండి.
జవాబు.
ఏకస్వామ్యంలో ఒకే ఒక అమ్మకందారుడు ఉంటాడు. సమీప ప్రత్యామ్నాయాలు ఉండవు. ఏకస్వామ్యదారుడు అమ్మకాలను పెంచుకోవటానికి ధరను తగ్గిస్తాడు. ‘ధరే సగటు రాబడి, కాబట్టి సగటు రాబడి రేఖ క్రమేణా క్షీణిస్తుంది.

అందువలన ధర రేఖ లేదా డిమాండు రేఖ లేదా సగటు రాబడి (AR) రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఉపాంత రాబడి (MR) కూడా తగ్గుతుంది. AR కంటే MR తక్కువగా ఉంటుంది. అందువలన సగటు రాబడి రేఖకు దిగువన ఉపాంత రాబడి రేఖ ఉంటుంది. AR లోని తగ్గుదల కంటే MR లోని తగ్గుదల ఎక్కువ.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Telangana TSBIE TS Inter 1st Year Chemistry Study Material 5th Lesson Stoichiometry Textbook Questions and Answers.

TS Inter 1st Year Chemistry Study Material 5th Lesson Stoichiometry

Very Short Answer Type Questions

Question 1.
How many number of moles of glucose are present in 540 gms of glucose? [IPE ’14]
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 1

Question 2.
Calculate the weight of 0.1 mole of sodium carbonate. [AP ’16]
Answer:
No. of moles of sodium carbonate
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 2

Question 3.
How many molecules of glucose are present in 5.23 g of glucose (Molecular weight of glucose 180 u).
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 3
No. of molecules = No. of moles × Avogadro’s number
= \(\frac{5.23}{180}\) × 6.02 × 1023 = 1.75 × 1022 molecules

Question 4.
Calculate the number of molecules present in 1.12 × 10-7 c.c. of a gas at STP (c.c. – cubic centimeters = cm³).
Answer:
22400 cm³ contain 6.02 × 1023 molecules
1.12 × 10-7 cm³ contain ?
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 4
3 × 1012 molecules.

Question 5.
The empirical formula of a compound is CH2O. Its molecular weight is 90. Calculate the molecular formula of the compound. [AP ’16, Mar. ’13]
Answer:
Molecular formula = empirical formula × n
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 5
Empirical formula weight of CH2O
= 12 + 2 + 16 = 30
n = \(\frac{90}{30}\) =3
Molecular formula = (CH2O)3 = C3H6O3

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 6.
Balance the following equation by the oxidation number method.
Cr(s) + Pb(NO3)2(aq) → Cr(NO3)3(aq) + Pb(S)
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 6

Question 7.
What volume of H2 at STP is required to reduce 0.795 g of CuO to give Cu and H2O.
Answer:
H2 reduces CuO according to the reaction
CuO + H2 → Cu + H2O
Moles of CuO = \(\frac{0.795}{79.5}\) = 0.01
Since 1 mol. of CuO can be reduced by 1 mol. of H2
0.01 mol of CuO is reduced by 0.01 mol. of H2
Volume of H2 = 0.01 × 22.4 = 0.2242 lits.

Question 8.
Calculate the volume of 02 at STP required to completely burn 100 ml. of acetylene.
Answer:
C2H2 + \(\frac{5}{2}\) O2 → 2 CO2 +H2O
To burn 22400 ml. of C2H2 the volume of O2 required is 22400 × \(\frac{5}{2}\)
For burning 100 ml. of C2H2 the volume of O2 requires
100 × 22400 × \(\frac{5}{2}\) × \(\frac{1}{22400}\) = 250 ml.

Question 9.
Now a days it is thought that oxidation is simply decrease in electron density and reduction is increase in electron density. How would you justify this?
Answer:
Oxidation involves loss of electrons whereas reduction involves gain of electrons. Thus oxidation is decrease in electron density whereas reduction is increase in electron density.

Question 10.
What is a redox concept? Give an example.
Answer:
Oxidation is the increase in oxidation number of the given species while the reduction is decrease in the oxidation number of the given species in a reaction. A chemical reaction in which both oxidation and reduction takes place simultaneously is called redox reaction.
e.g.: Na + \(\frac{1}{2}\)Cl2 → NaCl

In the above reaction oxidation number of sodium increases from 0 to +1 while the oxidation number of chlorine decreases from 0 to -1. So sodium is oxidised and chlorine is reduced.

Question 11.
Calculate the mass percent of the different elements present in sodium sulphate (Na2SO4).
Answer:
Molecular weight of Na2SO4 = 142
142 gm of Na2SO4 contain 46 gms of sodium
∴ 100 gm of Na2SO4 contain \(\frac{100\times46}{142}\) = 32.38%
142 gm of Na2SO4 contain 32 gm of sulphur
∴ 100 gm of Na2SO4 contain \(\frac{100\times32}{142}\) = 22.54%
142 gm of Na2SO4 contain 64 gm of oxygen
∴ 100 gm of Na2SO4 contain \(\frac{100\times64}{142}\) = 45.08%

Question 12.
What do you mean by significant figures?
Answer:
Significant figures are meaningful digits which are known with certainity.
Eg: If we write 11.2 ml., the 11 is certain and 2 is uncertain and the uncertainity may be ±1 in the last digit. So the significant figure is 2.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 13.
If the speed of light is 3.0 × 108 ms-1. Calculate the distance covered hy light in 2.00 ns.
Answer:
Distance = speed × time
= 3 × 108 × 2 × 10-9 = 0.6 meter
So the distance covered by light in 2 ns = 0.6 meter.

Short Answer Questions

Question 1.
The approximate production of sodium carbonate per month is 424 × 106 g. While that of methyl alcohol is 320 × 106 gm. Which is produced more in terms of moles?
Answer:
Moles of sodium carbonate produced per month = \(\frac{424\times10^6}{106}\) = 4 × 106
Moles of methyl alcohol produced per month = \(\frac{320\times10^6}{32}\) = 107
So methyl.alcohol produced in terms of moles is more.

Question 2.
How much minimum volume of CO at STP is needed to react completely with 0.112 L of O2 at 1.5 atm. pressure and 127°C to give CO2.
Answer:
Reaction between CO and O2
2 CO + O2 → 2CO2
Moles of O2 = \(\frac{PV}{RT}=\frac{1.5\times0.112}{0.0821\times400}\) = 5.11 × 10-3
According to the reaction for every one mole O2 two moles of CO reacts.
∴ The minimum volume of CO required at
STP = 5.11 × 10-3 × 2 = 10.22 × 10-3
⇒ 10.22 × 10-3 × 22400 = 229.32 ml.

Question 3.
Chemical analysis of a carbon compound gave following percentage composition by weight of the element present, carbon =10.06%, hydrogen = 0.84%, chlorine = 89.10%. Calculate the empirical formula of the compound.
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 7
∴ Empirical formula of the compound = CHCl3

Question 4.
A carbon compound on analysis gave the following percentage composition, carbon 14.5%, hydrogen 1.8%, chlorine 64.46%, oxygen 19.24%. Calculate the empirical formula of the compound.
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 8
∴ Empirical formula of the compound = C2H3Cl3O2

Question 5.
Calculate the empirical formula of a compound having percentage composition:
Potassium (IQ = 26.57; Chromium (Cr) = 35.36, Oxygen (O) = 38.07.
(Given the Atomic weights of K, Cr and O are 39, 52 and 16 respectively)
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 9
∴ Empirical formula of the compound = K2Cr2O7

Question 6.
A carbon compound contains 12.8 % Carbon, 2.1 % Hydrogen, 85.1 % Bromine. The molecular weight of the compound is 187.9. Calculate the molecular formula. [AP Mar. ’17]
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 10
Empirical formula of the compound = C1H2Br1
Empirical formula weight = 1 × C + 2 × H + 1 × Br = 1 × 12 + 2 × 1 + 1 × 80 = 94
Molecular weight = 187.9
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 11
Molecular formula = Empirical formula × n = C1H2Br1 × 2 = C1H4Br2.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 7.
0.188 g of an organic compound having an empirical formula CH2Br displaced 24.2 cc of air at 14°C and 752 mm pressure. Calculate the molecular formula of the compound. (Aqueous tension at 14°C is 12 mm)
Answer:
Pressure of dry gas = Pressure of gas – aqueous tension = 752-12 = 740 mm
According to ideal gas equation PV = \(\frac{W}{M}\) RJ.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 12
Substiuting these values in ideas gas equation
Molecular weight
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 13
Empirical formula of the compound = CH2Br
Empirical formula wt. of the compound = 12 + 2 + 80 = 94
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 14

Question 8.
Calculate the amount of 90% H2S04 required for the preparation of 420 kg HCl.
2 NaCl + H2SO4 → Na2SO4 + 2HCl
Answer:
No. of moles of HCl to be prepared = \(\frac{420\times10^3}{36.5}\) = 11.5 × 10³

According to the reaction for every two moles of HCl one mole of H2SO4 is required. Therefore the no. of moles of H2SO4 required is

\(\frac{11.5}{2}\) × 10³ = 5.75 × 10³
Wt. of H2SO4 = 5.75 × 10³ × 98 = 563.5 kg
Since the given H2SO4 contain only 90%.
The weight to be taken is \(\frac{563.5\times100}{90}\) = 627 kg.

Question 9.
An astronaut receives the energy required in his body by the combustion of 34g of sucrose per hour. How much oxygen he has to carry along with him for his energy requirement in a day?
Answer:
Wt. of sucrose required per day = 34 × 24
= 816 gm
Moles of sucrose = \(\frac{W}{M.Wt.}=\frac{816}{342}\) = = 2.385
Sucrose react with oxygen as follows.
C12H22O11 + 12O2 → 12 CO2 + 11 H2O
According to the above reaction
1 mole sucrose requires – 12 moles of O2
2.385 moles requires = \(\frac{2.385\times12}{1}\) = 28.63
Wt. of oxygen = No. of moles × Mol. Wt.
= 28.63 × 32 = 916.2 gm.

Question 10.
What volume of CO2 is obtained at STP by heating 4 g of CaCO3?
Answer:
Calcium carbonate decomposes on heating.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 15

According the reaction
1 mole of CaCO3 on heating gives 1 mole of CO2
Mol. wt. of CaCO3 = 100
∴ 100 gm of CaCO3 on heating gives 22.4 lit.
4 gm of CaCO3 on heating gives ?
\(\frac{4\times22.4}{100}\) = 0.896 lit.

Question 11.
When 50 gm of a sample of sulphur was burnt in air 4% of the sample was left over. Calculate the volume of air required at STP containing 21% oxygen by volume.
Answer:
Amount of Sulphur taken = 50 gm
Wt. of sulphur left = 4% = 2 gm
Wt. of sulphur reacted = 50 – 2 = 48 gm
Sulphur burns in air according to the reaction
S + O2 → SO2
Moles of Sulphur = \(\frac{48}{32}\) = 1.5
Moles of Oxygen required = 1.5
Volume of oxygen at STP = 22.4 × 1.5 = 33.6 lit.
Volume of air = \(\frac{33.6\times100}{21}\) =160 lit.
(∴ air is 21% O2)

Question 12.
Calculate the volume of oxygen gas required at STP conditions for the complete combustion of 10 cc of methane gas at 20°C and 770 mm pressure.
Answer:
Methane burns according to the reaction
CH4 + 2O2 → CO2 + 2H2O
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 16
Moles of O2 = 4 × 10-4 × 2 = 8 × 10-4
Vol. of O2 at STP = 8 × 10-4 × 22400
= 18.88 cc.

Question 13.
Calculate the volume of H2 liberated at 27°C and 760 mm of Hg pressure by action by 0.6g magnesium with excess of dil HCl.
Answer:
Magnesium reacts with dilute hydrochloric acid as
Mg + 2 HCl → MgCl2 + H2
No. of moles of Mg = \(\frac{0.6}{24}\) = 0.025
No. of moles of H2 = 0.025
(∴ 1 mole Mg liberates)
Ideal gas equation PV = nRT
P = 760 mm = 1 atm T = 27 + 273 = 300 K
V = ? n = 0.025
R = 0.0821
Substituting these values in ideal gas equation.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 17

Question 14.
Explain the role of redox reactions in titrimetre processes and galvanic cells.
Answer:
Role of redox reactions in titrimetric quantitative analysis:
Titrimetric analysis involves two substances. They are (1) a solution of known concentration or a standard solution and (2) a solution of unknown concentration. The first solution is also known as Titrant. The second solution is also known as Titrand. The process of adding a standard solution to the titrand till the reaction is just complete is called titration. The point at which the titrand just completely reacts with the standard solution is called “equivalence point” or “end point.”

In redox reactions the completion of the titration is detected by a suitable method like (a) observing a physical change.
Ex : The light pink colour of KMnO4 titrations.

(b) by using a reagent known as indicator which gives a clear visual change in its colour.
Ex (1) In Cr2O7-2 (dichromate) titrations, diphenyl amine is used as a reagent and at the end point it produces intense blue colour due to its oxidation by Cr2O7-2.
Ex (2) In the titration of Cu+2 with F (Iodometry)
2Cu+2(aq) + 4I(aq) → Cu2I2(S) + I2(aq)

The I2 formed in the redox reaction gives a deep blue colour with starch solution, added to the flask.

In this way redox reactions are taken as the basis for titrimetric analysis with MnO4, Cr2O-27 etc. as oxidising agents and S2O-23 etc. as reducing agents.

Role of Redox reactions in galvanic cells :
When a zinc rod is kept in copper sulphate solution then the following redox reaction takes place.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 18

In this redox reaction the transfer of electrons from Zn(s) to Cu+2(aq) takes place directly. The same transfer of electrons can also be done indirectly in a galvanic cell (Daniel cell).

Cells in which chemical energy is converted into electrical energy are called galvanic cells. Daniel cell is a best example for a galvanic cell. The Daniel cell consists of two beakers containing zinc rod dipped in ZnSO4(aq) solution in one beaker and a copper rod dipped in CuSO4(aq) solution in a second beaker. The two beakers are connected by an inverted U – tube, known as salt bridge. The two rods are connected by means of wires to the terminals of an ammeter. Redox reaction takes place in each of the beakers. Each beaker contains both oxidised and reduced forms of the respective species. The two types of species present together in each beaker is called a redox couple. Each beaker contains a redox couple. The oxidised and reduced forms are separated by a vertical line or a slash.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 19

In the above arrangement the two redox couples are represented by Zn+2/Zn and Cu+2/Cu. As the metal is in two different oxidation states at the interface (say Zn/ Zn+2), some potential is developed, which is called electrode potential’. These electrode potentials are very useful in metallurgy, electroplating etc.

In this way redox reactions play an important role in galvanic cells.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 15.
Define and explain molar mass.
Answer:
Molar mass :
The mass of one mole of any substance in grams is called its molar mass.
Ex : Molar mass of sulphuric acid = 98 g.
Molar mass of hydrogen
= one gram for a gm atomic mass.
= two grams for a gm molecular mass.

Thus molar masses are atomic weights, molecular weights, formula weights etc. expressed in grams.

Gram atomic weight is atomic weight expressed in grams. Gram molecular weight is molecular weight expressed in grams.

Gram atom :
One gram atomic weight of a substance is known as gram atom.

Gram molecule:
One gram molecular weightj of a substance is known as gram molecule.

Mole :
It is the mass of a substance which contains Avogadro number of structural units.

1 mole = 1 gram molecule
= 1 gram molecular weight
= Mass of 6.023 × 1023 molecules in grams.
1 mole = 1 gram atom
= 1 gram atomic weight
= Mass of 6.023 × 1023 atoms in grams.

Question 16.
What are disproportionate reactions? Give example. [TS ’16, ’15; Mar. ’10]
Answer:
Chemical reactions in which the same element undergoes both oxidation and reduction simultaneously are known as disproportionation reactions.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 20

Question 17.
What is comproportionation reactions? Give example.
Answer:
The reverse of disproportionation is comproportionation. In these reactions, two species with the same element in two different oxidation states form a simple product in which the element is in an intermediate oxidation state.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 21

Question 18.
Determine the empirical formula of an oxide of iron which has 69.9% iron and 30.1% dioxygen by mass.
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 22
The ratio of Fe and 0 atoms = 0.67 : 1
Multiply with 3 to make integer = 2:3
Empirical formula of oxide of iron = Fe2O3

Question 19.
Calculate the mass of sodium acetate (CH3COONa) required to make 500 ml. of 0.375 molar aqueous solution. Molar mass of sodium acetate is 82.0245 g mol-1.
Answer:
Molar mass of CH3COO Na – 82.0245 g mol-1
1 mol = 82.02459
0.375 mol = ?
0.375 × 82.0245 gm
1000 ml. contain 0.375 × 82.0245 g
500 ml. contain ?
= \(\frac{500}{1000}\) × 0.375 × 82.0245
= 15.375 gm.
∴ The mass of CH3COONa present in 500 ml
= 15.375 gm.

Question 20.
What is the concentration of sugar (C12H22O11) in mol L-1 if 20 g are dissolved in enough water to make a final volume upto 2L?
Answer:
Molarity = mole per litre
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 23

Question 21.
How many significant figures are present in the following?
i) 0.0025, ii) 208, iii) 5005, iv) 126,000 v) 500.0, vi) 2.0034
Answer:
(i) 0.0025
No. of significant figures = 2

(ii) 208
No. of significant figures = 3

(iii) 5005
No. of significant figures = 4

(iv) 1,26,000
No. of significant figures = 6

(v) 500.0
No. of significant figures = 4

(vi) 2.0034
No. of significant figures = 5

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 22.
Round up the following upto three significant figures:
i) 34.216, ii) 10.4107, iii) 0.04597, iv) 2808
Answer:
(i) 34.216 = 34.2
(ii) 10.4107 = 10.4
(iii) 0.04597 = 0.046
(iv) 2808 = 2.81 × 10³

Question 23.
Calculate the molarity of a solution of ethanol in water in which the mole fraction of ethanol is 0.040 (assume the density of water to be one). Use the data given in the following table to calculate the molar mass of naturally occuriiig argon isotopes:

IsotopeIsotopic molar massAbundance
36Ar35.96755 g mol-10.337%
38Ar37.96272 g mol-10.063%
40Ar39.9624 g mol-199.600 %

Answer:
(a) Mole fraction of ethanol = 0.04
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 24
Moles of ethanol n1 = 0.04
No. of moles of water = 1 – 0.04 = 0.996
Wt. of water = 0.996 × 18 gm
Vol. of water = 0.996 × 18 ml.
Molarity of ethanol
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 25

Question 24.
A welding fuel gas contains carbon and hydrogen only. Burning a small sample of it in oxygen gives 3.38 g carbon dioxide, 0.690 g of water and no other products. A volume of 10.0 L (measured at STP) of this welding gas is found to weigh 11.6 g Calculate 0) empirical formula, (ii) molar mass of the gas, and (iii) molecular formula.
Answer:
No. of moles of CO2 = \(\frac{3.38}{44}\) = 0.07682
No. of moles of H2O = \(\frac{0.69}{18}\) = 0.03833
Ratio of the moles of CO2 = H2O
= 0.07682 : 0.03833 = 2 : 1
∴ The ratio of carbon and hydrogen atoms is 1 : 1 (because 1 CO2 = H2O)
Empirical formula = CH
10.0 L at STP weigh 11.6 g
22.4 L at STP weigh ?
\(\frac{22.4\times11.6}{10}\) = 26
∴ Molecular wt. of compound = 26
Empirical formula weight = 13
= \(\frac{26}{13}\) =2
Molecular formula = (EF) × 2 = C2H2

Question 25.
Calcium Carbonate reacts with aqueous HCl to give CaCl2 and CO2 according to the reaction,
CaCO3(s) + 2 HCl(aq) → CaCl2(aq) + CO2 (g) + H2O
What mass of CaCOs is required to react completely with 25 ml of 0.75 M HCl?
Answer:
CaCO3 (s) + 2 HCl (aq) → CaCl2 (aq) + CO2 (g) + H2O (I)
Moles of HCl = \(\frac{25\times0.75}{1000}\) = 0.01875
With 2 mol. of HC/ the mole of CaCO3 react is 1 mol. with 0.01875 mol. of HCl the mole of CaCO3 that react is
\(\frac{0.01875\times1}{2}\) = 0.009375
Wt. of CaCO3 = 0.009375 × 100 = 0.9375 gm.

Question 26.
Chlorine is prepared in the laboratory by treating manganese dioxide (MnO2) with aqueous hydrochloric acid according to the reaction
HCl (aq) + MnO2(s) → 2H2O (l) + MnCl2 (aq) + Cl2(g)
How many grams of HCl react with 5.0 g of manganese dioxide?
Answer:
Moles of MnO2 = \(\frac{5}{87}\) = 0.0574
The reaction between MnO2 and HCl given is
4 HCl (aq) + MnO2(s) → 2H2O(l) + MnCl2(aq) + Cl2(g)

As per the above reaction for 1 mol. of MnO2 1 mol. of Cl2 is produced by the reaction with 4 mol. of HCl.

∴ 1 mol. of MnO2 react with 4 × 36.5 gmm HCl.
0.0574 mol. of MnO2 react with? HCl
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 26

Question 27.
To 50 ml. of 0.1 N Na2CO3 solution 150 ml. of H2O is added. Then calculate the normality of resultant solution.
Answer:
V1 = 50 V2 = 50 + 150 = 200
N1 = 0.1 N2 = ?
V1N1 = V2N2
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 27

Question 28.
Calculate the volume of 0.1 NH2SO4 required to neutralise 200 ml. of 0.2 N NaOH solution.
It is an acid base neutralisation reaction. Hence, at the neutralisation point. Number of equivalents of acid = Number of equivalents of base.
Answer:
Vol. of H2SO4 V1 = ?
Volume of NaOH V2 = 200 ml.
Normality of H2SO4 N1 = 0.1
Normality of NaOH N2 = 0.2 N
V1N1 = V2N2
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 28

Question 29.
Calculate normality of H2SO4 solutions if 50 ml of it completely neutralise 250 ml. of 0.1 N Ba(OH)2 solutions.
Answer:
Vol. of H2SO4, V1 = 50 ml.
Volume of Ba(OH)2, V2 = 250 ml.
Normality of H2SO4, N1 = ?
Normality of Ba(OH)2, N2 = 0.1
V1N1 = V2N2
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 29

Question 30.
Calculate the volume of 0.1M KMnO4 required to react with 100 ml. of 0.1 M H2C2O4. 2H2O solution in the presence of H2SO4.
Answer:
Potassium permanganate react with oxalic acid according to the reaction
2 KMnO4 + 5H2C2O4 + 3H2SO4 → K2SO4 + 2 MnSO4 + 8 H2O + 10 CO2
Vol. of KMnO4, V1 = ?
Volume of H2C2O4, V2 = 100 ml.
Molarity of KMnO4 = 0.1 M
Molarity of H2C2O4, M2 = 0.1
No. of moles of KMnO4 n1 = 2
No. of moles of H2C2O4, n2 = 5
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 30

Question 31.
Assign oxidation number to the underlined elements in each of the following species.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 31
Answer:
a) +5
b) +6
c) +5
d)+6
e) -1
f) +3
g) +6
h) +6

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 32.
What are the oxidation number to the underlined elements in each of the following and how do you rationalise your results?
a) KI3
b) H2S4O6
c) Fe3O4
Answer:
a) KI3 → K+ + I3

I3 ion is formed by combining I-1 with I2.

The average oxidation number is \(\frac{1}{3}\) but I is in -1 oxidation state while I2 is zero oxidation state.

b) H2S4O6 has the following structure
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 32

The oxidation states of S2 and S3 are zero but the oxidation states of S1 and S4 are +5.
The average oxidation state is \(\frac{10}{4}\) = 2.5

c) Fe3O4 contain FeO and Fe2O3
In FeO oxidation state of Fe in FeO = +2
In Fe2O3 oxidation state of Fe in Fe2O3 = +3
So average oxidation of Fe
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 33

Question 33.
Justify that the following reactions are redox reactions.
a) CuO(s) + H2(g) → Cu(s) + H2O (g)
b) Fe2O3(s) + 3CO(g) → 2Fe(s) + 3CO2(g)
c) 4BCl3(g) + 3UA1H4(S) → 2B2H6 (g) + 3 LiCl (s) + 3 AIC13(S)
d) 2K(s) + F2(g) → 2K+F(s)
e) 4NH3(g) + 5O2(g) → 4NO(g) + 6H2O(g)
Answer:
a) CuO(s) + H2(g) → Cu(s) + H2O (g)
In this reaction the oxidation number of Cu decreased from +2 to 0 and the oxidation state of H2 is increased to +1.
So it is a redox reaction.

b) Fe2O3(s) + 3CO(g) → 2Fe(s) + 3CO2(g)
In this reaction the oxidation number of Fe ion Fe2O3 is decreased to zero in Fe from +3 and the oxidation number of carbon in CO is increased from +2 to +4 ion CO2. So it is a redox reaction.

c) 4BCl3(g) + 3ULiAlH4(S) → 2B2H6(g) + 3 LiCl(s) + 3 AlCl3(S)
In LiAlH4, hydrogen is present as H ion with more negative charge on H. But ion B2 H6 ; also the H atom will have some negative charge as the electronegativity of H is 2.1 ; while that of boron is 2.0.

According to the modern concept decrease in electron density is reduction nnd increase in electron density is oxidation.

Here the electron density decreases at hydrogen and increases at boron because (he bond with more electronegative atom i (B – Cl) changes to less electronegative ; atom (B – H). So it is also redox reaction.

d) 2K(s) + F2(g) → 2K+F(s)
In the formation of K+F, K loses electron (oxidation) and F gains electron (reduction) so it is redox reaction.

e) 4NH3(g) + 5O2(g) → 4NO(g) + 6H2O(g)
The oxidation of N increases from -3 to +2 in the conversation of NH3 to NO. It is oxidation.

The oxidation number of 02 changes from zero to -2.

It is reduction. So it is redox reaction.

Question 34.
Fluorine reacts with ice and results in the change.
H2O (S) + F2(g) → HF(g) + HOF(g)
Justify that this reaction is a redox reaction.
Answer:
The electron density at O – atom decreases when the O – H bond changes to O – F since electronegativity of F is more than H. The decrease in electron density is reduction.

The electron density in F2 is zero, but in HOF the electron density in F increases. The increase in electron density is reduction. So the above reaction is redox reaction.

Question 35.
Calculate the oxidation number of sulphur, chromium and nitrogen ion H2SO5, Cr2O2-7 and NO3. Suggest structure of those compounds.
Answer:
H2SO5
Oxidation number of H = +1
Oxidation number of O = -2
Oxidation number of S = x
(2 × 1) + x + 3(-2) + 2(—1) = 0
2 + x – 6 – 2 = 0
x – 6 = 0
x = + 6

i) The oxidation number of sulphur is exceeding its group number which cannot exist. So it should contain peroxy bond.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 34

ii) Cr2C2-7
Oxidation state of chromium = x
Oxidation state of oxygen = – 2
(2x) + (-2 × 7) = -2
2x = + 12
∴ x = \(\frac{+12}{2}\) = +6
The oxidation state Cr = +6
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 35

(iii) NO3
Oxidation state of N = x
Oxidation state of 0 = -2
x + (-2 × 3) = -1
x = +5
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 36

Question 36.
Write the formulae for the following compounds.
a) Mercury (II) chloride
b) Nickel (II) sulphate
c) Tin (IV) oxide
d) Thallium (I) sulphate
e) Iron (III) sulphate
f) Chromium (III) oxide.
Answer:
a) HgCl2
b) NiSO4
c) Sn2O4
d)Tl2SO4
e) Fe2(SO4)3
f) Cr2O3

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 37.
Suggest a list of the substances where carbon exhibit oxidation states from – 4 to 4 and nitrogen from -3 to +5.
Answer:
List of carbon compounds that exhibit oxidation states from -4 to +4
The underlined carbon in the following compounds have the oxidation*state mentioned.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 37

Question 38.
While sulphur dioxide and hydrogen peroxide can act as oxidising as well as reducing |gents in their reactions, ozone and nitric acid act only as oxidants. Why?
Answer:
In sulphur dioxide sulphur is in +4 oxidation state. It can increase its oxidation number upto +6 while acting as reducing agent and can decrease its oxidation number upto either 0 or -2 while acting as oxidising agent.

Similarly in hydrogen peroxide oxidation number of oxygen is -1. It can increase its oxidation number upto zero and can decrease its oxidation number to -2.

Therefore SO2 and H2O2 can act as oxidising and reducing agents in their reactions.

In ozone the oxidation number of oxygen is zero. It can only decrease its oxidation number but cannot increase its oxidation number. This is because it is only the most electronegative atom next to fluorine.

In nitric acid oxidation state of nitrogen is +5. It cannot increase its oxidation state because it is the maximum oxidation state of nitrate. It can only decrease its oxidation number.

Because of these reasons ozone and nitric acid can act only as oxidising agents.

Question 39.
Consider the reactions
a) 6CO2(g) + 6H2O (I) → C6H12O6(aq) + 6O2(g)
b) O3(g) + H2O2 (I) → H2O (I) + 2O2 (g)
Why it is more appropriate to write these reactions as
a) 6CO2(g) + 12H2O (I) → C6H12O6 + 6H2O(I) + 6O2(g)
b) O3(g) + H2OZ (I) → H2O (I) + O2 (g) + O2(g)
Also suggest a technique to investigate the path of the above (a) and (b) redox reactions.
Answer:
Plants absorb carbon dioxide from air, water from soil and convert them into carbohydrates in the presence of sunlight and Chlorophyll. This process is known as photosynthesis.

During photosynthesis plants liberate oxygen. The oxygen will be liberated from water but not from carbon dioxide. The following reaction cannot explain the liberation of oxygen from water because in this reaction from 6H2O molecules only 3O2 can be liberated.
6CO2(g) + 6H2O → C6H12O2(aq) + 6O2(g)

But the following reaction can explain the liberation 6O2 molecules from water.
6CO2(g) + 12H2O (I) → C6H12O6 (aq) + 6H2O(l) + 6O2 (g)

The path of the reaction can be traced by taking labile 0 in H2O. The liberated oxygen contain the total labile 18O which indicates the oxygen is liberated from water.
6CO2(g) + 12H218O(l) → C6H12O6 (aq) + 6H2O(l) + 6 18O2 (g)

b) The reaction between O3 and H2O2 can be written as follows :
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 38
So it is appropriate to the equation as above instead of
O3 + H2O2 → H2O + 2O2

In the reaction O3 + H2O2 → H2O + O2 + O2

One of the O2 liberated from O3 and the another from H2O2. This can be traced by using 18O isotope in H2O2.

Question 40.
The compound AgF2 is unstable compound. However, if formed, the compound acts as a very strong oxidising agent. Why?
Answer:
AgF2 is unstable. So it dissociate into AgF and F. The fluorine liberated is a strong oxidising agent. So AgF2 is strong oxidising agent. The Ag present in AgF2 is in +2 oxidation state. This unstable Ag2+ will be reduced to stable Ag+ during this reaction.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 41.
Whenever a reaction between an oxidising agent and a reducing agent is carried out, a compound of lower oxidation state is formed if the reducing agent is in excess and a compound of higher oxidation state is formed if the oxidising agent is in excess. Justify this statement giving three illustrations.
Answer:
1) In the reaction between HgCl2 and SnCl2, HgCl2 act as oxidising agent and SnCl2 act as reducing agent. If SnCl2 is excess the product Hg is in its lower oxidation state. But if HgCl2 is excess the product , is Hg2Cl2

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 39

2) In the reaction between phosphorous and chlorine phosphorous is reducing agent and chlorine is oxidising agent. If chlorine is in small amount the product is PC/3 but in the presence of excess chlorine PCl5 is the product.
P4 + 6Cl2 → 4 PCl3
P4 + 10Cl2 → 4 PCl4

3) When chlorine is passed into excess of liquid sulphate the product is sulphur monochloride S2Cl2. But if excess chlorine is passed until it is saturated, the product is SCl2.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 40

Question 42.
How do you count the following observations?
a) Though alkaline potassium permanganate and acidic potassium permanganate both are used as oxidants, yet in the manufacture of benzoic acid from toluene we use alcoholic potassium permanganate as an oxidant. Why? Write balanced redox equation for the reaction.
b) When concentrated sulphuric acid is added to inorganic mixture containing chloride, we get colourless pungent smelling gas HCl, but if the mixture contains bromide then we get red vapour of bromine. Why?
Answer:
a) Acidified permanganate oxidises organic compounds to carbon dioxide and water. But alkaline permanganate oxidises the organic compounds to aldehydes and acids.

So for the manufacture of benzoic acid from toluene alkaline permanganate is used instead of acidified permanganate.
2KMnO4 + H2O → 2MnO2 + 2KOH + 3(O)
C6H5CH3 + 3(O) → C6H5COOH + H2O

2KMnO4 + C6H5CH3 → C6H5COOH + 2MnO2 + 2KOH

b) Less volatile acids substitute more volatile acids from the salts. Concentrated sulphuric acid is less volatile and can substitute more volatile HCl and HBr from chlorides and bromides. But HBr is a reducing agent while HCl cannot act as reducing agent. So sulphuric acid can oxidise the colourless HBr to red vapour of bromine.
2 NaCl + H2SO4 → Na2SO4 + 2 HCl
2 KBr + H2SO4 → K2SO4 + 2 HBr
2 HBr + H2SO4 → 2H2O + SO2 + Br2

Question 43.
Identify the substance oxidised, reduced, oxidising agent and reducing agent for each of the following reactions:
a) 2 AgBr (s) + C6H6O2(aq) → 2Ag(s) + 2HBr (aq) + C6H4O2(aq)
b) HCHO (l) + 2 [Ag (NH3)2)+ (aq) + 3OH(aq) → 2 Ag(s) + HCOO (aq) + 4NH3 (aq) + 2H2O(l)
c) HCHO (l) + 2Cu2+ (aq) + 50H (aq) → Cu2O (s) + HCOO(aq) + 3H2O (l)
d) N2H4 (l) + 2H2O2 (l) → N2(g) + 4H2O (l)
e) Pb(s) + PbO2(s) + 2H2SO4(aq) → PbSO4(s) + 2H2O(l)
Answer:
A substance which undergoes oxidation acts as a good reducing agent while the one which undergoes reduction acts as a good oxidising agent.

a) Oxidising agent is AgBr and reducing agent is C6H6O2.
b) Oxidising agent is ammonical silver nitrate (Tollen’s reagent) while reducing agent is HCHO.
c) Cu2+ undergoes reduction. So it is oxidising agent HCHO undergoes oxidation. So it is reducing agent.
d) Nitrogen in N2H4 undergoes oxidation. So it is reducing agent.
H2O2 undergoes reduction. So it is oxidising agent.
e) Pb undergoes oxidation. So it is reducing agent. PbO2 undergoes reduction. So it is oxidising agent.

Question 44.
Consider the reactions
Why does the same reductant, thiosulphate react differently with iodine and bromine?
Answer:
Iodine is a weak oxidising agent while bromine is stronger oxidising reaction. So the oxidation of S2O2-3 with iodine will take place until the oxidation state of sulphur +2 in S2O2-3 changes to 2.5 in S4O2-6 only. But bromine being stronger oxidising agent can oxidise the sulphur ion S2O2-8 to its highest oxidation state +6 in S02-4.

Question 45.
Justify giving reactions that among halo-gens, fluorine is the best oxidant and among hydrohalic compounds, hydroiodic acid is the best reductant.
Answer:
Among halogens oxidation power decreases from fluorine to iodine due to decrease in electronegativities and electron gain enthalpies. This can be explained as follows.

Fluorine can displace Cl2, Br2 and I2 from the corresponding halides.
2KCl + F2 → 2KF + Cl2
2KBr + F2 → 2KF + Br2
2KI + F2 → 2KF + I2

Chlorine can displace Br2 and I2 from bromides and iodides respectively but cannot displace fluorine from fluorides
2KBr + Cl2 → 2KCl + Br2
2KI + Cl2 → 2KCl + I2

Bromine can displace I2 from iodide but cannot displace F2 from fluorides or C/2 from chlorides.
2KI + Br2 → 2KBr + I2

Iodine cannot displace any other halogen from their halides.

In the hydrogen halides the reduction power increases from HF to HI. This is because of the decrease in thermal stability of hydrogen halides with increase in bond length. Further the tendency to hold the electron decreases from HF to HI. So HF cannot be oxidised but HI can be easily oxidised. Hence HI is the best reductant.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 46.
Why does the following reaction occur?
XeO4-6 (aq) + 2 F (aq) + 6H+ (aq) → XeO3(g) + F2(g) + 3H20 (l)
What conclusion about the compound Na4XeO6 (of which XeO4-6 is a part) can be drawn from the reaction.
Answer:
The perxenate ion XeO4-6 ion is very strong oxidising agent than fluorine. So it can oxidise F ion to fluorine in acid medium. Hence the reaction occurs.
XeO4-6 (aq) + 2F (aq) + 6H+ (aq) → XeO3(g) + F2 (g) + 3H2O(l)

Question 47.
Consider the reactions:
a) H3PO2 (aq) + 4AgNO3 (aq) + 2H2O (l) → H3PO4 (aq) + 4Ag(s) + 4HNO3 (aq)
b) H3PO2 (aq) + 2CuSO4 (aq) + 2H2O (l) → H3PO4 (aq) + 2Cu(s) + H2SO4(aq)
c) C6H5CHO(l) + 2[Ag(NH3)2]+ (aq) + 3OH(aq) → C6H5COO(aq) + 2Ag(s) + 4NH3(aq) + 2H2O (l)
d) C6H5CHO (l) + 2 Cu2+ (aq) + 5OH (aq) → no change is observed.
What inference do you draw about the behaviour of Ag+ and Cu2+ from these reactions ?
Answer:
Ag+ and Cu2+ both can oxidise H3PO2 in acid medium but Ag+ oxidises H3PO2 to H3PO3. While Cu2+ is oxidising H3PO2 to H3PO4. Cu2+ is oxidising phosphorous H3PO2 from +1 to +5 oxidation state but Ag+ is oxidising +1 to +3. This indicates that Cu2+ is acting as strong oxidising agent than Ag+ in acid medium.

In alkaline medium Ag+ is oxidising benzaldehyde to benzoate but Cu2+ has no action. This indicates that in alkaline medium Ag+ is stronger oxidising agent than Cu2+.

Question 48.
Balance the following redox reactions by ion – electron method. [AP ’15; IPE ’14]
a) MnO4 + I (aq) → MnO2(s) + I2(s) (In basic medium)
b) MnO4 + SO2 (g) → Mn2+ (aq) + HSO4 (aq) (in acidic solution)
c) H2O2 (aq) + Fe3+ (aq) → Fe3+ (aq) + H2O (l) (in acidic solution)
d) Cr2O2-7 + SO2 (g) → Cr3+ (aq) + SO42- (aq) (in acidic solution) [Mar. ’18 AP]
Answer:
a) MnO4 + I (aq) → MnO2(s) + I2(s) (In basic medium)
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 81 TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 82
b) MnO4 + SO2 (g) → Mn2+ (aq) + HSO4 (aq) (in acidic solution)
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 83
c) H2O2 (aq) + Fe3+ (aq) → Fe3+ (aq) + H2O (l) (in acidic solution)
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 84
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 85
d) Cr2O2-7 + SO2 (g) → Cr3+ (aq) + SO42- (aq) (in acidic solution) [Mar. ’18 AP]
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 86

Question 49.
Balance the following equations in basic medium by ion-electron method and oxidation number methods and identify the oxidising agent and the reducing agent.
a) P4(s) + OH (aq) → PH3(g) + H2PO2 (aq)
b) N2H4(l) + ClO3 (aq) → NO (g) + Cl(g)
c) Cl2O7(g) H2O2(aq) → ClO2(aq) + O2(g) + H+
Answer:
a) P4(s) + OH (aq) → PH3(g) + H2PO2 (aq)
Ion electron method:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 41 TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 42
Note : Here P4 acts both as oxidant and reductant.

Oxidation number method:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 43
In order to balance the change in oxidation number H2PO2 is to be multiplied by 3
P4 + OH → PH³ + 3H2PO2

Since the reaction is taking place in basic medium, H2O is to be added on the side which has lesser H atoms and OH” are to be added on the side which has lesser O atoms.
P4 + 3H2O + 3OH → PH3 + 3H2PO2

b) N2H4(l) + ClO3 (aq) → NO (g) + Cl(g)
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 44

Step – III: Equalise the increase and decrease in ON by multiplying N204 with 3 and C103 with 4.
3N2O4 + 4 ClO3 → 6NO + 4 Cl

Step – IV: Balance the atoms except H and O. Here they are balanced.
Step – V : Balance O atoms by adding OH ions and H atoms by adding H20 on the sides deficient of O and H atoms respectively
3N2O4 + 4 ClO3 → 6NO + 4 Cl + 12OH

c) Cl2O7(g) H2O2(aq) → ClO2(aq) + O2(g) + H+
Ion electron method:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 45
Oxidation number methed:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 46

Step – II : Equalise the increases / decrease in ON by multipling H2O2 with 4 since in each chlorine of Cl2O7 decrease in ON is 4. For 2 Cl atoms it is 8. In H2O2 increase in ON for each 0 is 1 and for two 0 atoms it is 2.
Cl2O7 + 4H2O2 → 2ClO2 + 4H2O + 2O2

Step-III : Balance the O atoms by adding OH and H atoms by adding H20 to the sides deficient of O and H atoms respectively.
Cl2O7 + 4H2O2 + 2OH → 2ClO12 + 4H2O + 2O2

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 50.
What sorts of informations can you draw from the following reaction?
(CN)2(g) + 2OH (aq) → CN (aq) + CNO (aq) + H2O (l)
Answer:
In the above reaction the cyanogen gas undergoes disproportionation in basic medium. Here the oxidation state of CN radical decreases to -1 in CN- and increases to +1 in CNO” in basic medium.

Question 51.
The Mn3+ ion is unstable solution and undergoes disproportionation to give Mn2+, MnO2 and H+ ion. Write balanced ionic equation for the reaction.
Answer:
Mn3+ + 2H2O → MnO2 + Mn2+ + 4H+

Question 52.
Consider the elements Cs, Ne, I and F.
a) Identify the element that exhibits only negative oxidation state.
b) Identify the element that exhibits only positive oxidation state.
c) Identify the element that exhibit both positive and negative oxidation states
d) Identify the element which neither exhibit the negative nor does the positive oxidation state.
Answer:
a) ‘F’ exhibit only negative oxidation state because it is the most electronegative atom.

b) Cs’ exhibit only positive oxidation state because it is the most electropositive element.

c) I can exhibit both positive and negative oxidation states. Ex : In ICl3 the oxidation state of I is +3 and in Nal oxidation state of I is -1.

d) Ne being inert gas do not participate in reactions. So it will not exhibit neither the negative nor the positive oxidation states.

Question 53.
Chlorine is used to purify drinking water. Excess of Chlorine is harmful. The excess of Chlorine is removed by treating with sulphur dioxide. Present a balanced equation for this redox change taking place in water.
Answer:
SO2 + Cl2 + 2H2O → H2SO4 + 2HCl

Question 54.
Refer to the periodic table given in your book and now answer the following questions.
a) Select the possible non metals that can show disproportionation reaction
b) Select the metals that can show disproportionation
Answer:
a) Phosphorous, sulphur, chlorine, bromine, iodine
b) Copper, silver, gold

Question 55.
In Ostwal’s process for the manufacture of nitric acid the first step involves the oxidation of ammonia gas by oxygen gas to give nitric oxide gas and steam. What is the maximum weight of nitric oxide that can be obtained starting only with 10.00 g of ammonia and 20.00 g of oxygen.
Answer:
The oxidation of ammonia to NO in Ostwalds process can take place as follows.
4NH3 + 5O2 → 4NO + 6H2O + energy

68 gm of ammonia react with 160 gm of Oxygen. In this reaction oxygen is limiting reagent. Since to react with 10 g of ammonia the required amount of oxygen is \(\frac{10\times160}{68}\) = 23.53 gm of oxygen is required

But there is only 20.00 g of oxygen.
160 gm of O2 can react with 68 gm of NH3
∴ 20 gm of O., can react with \(\frac{20\times68}{160}\)
= 8.5 gm NH3
For 68 gm of NH3 the wt. of NO formed is 120
For 8.5 gm of NH3 the wt. of NO formed is 15 gm.

Question 56.
i) Arrange the following metals in the order in which they displace each other from the solution of their salts. Al, Cu, Fe, Mg and Zn
ii) Calculate the molarity of sodium carbonate in a solution prepared by dissolving 5.3 g in enough water to form 250 ml of the solution. [Mar. ’13]
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 47

Long Answer Questions

Question 1.
Write the balanced ionic equation which represents the oxidation of iodide (I) ion by per manganate ion in basic medium to give iodine (I) and manganese dioxide (MnO1). [IPE ’14 AP Mar. ’19]
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 48

Question 2.
Write the balanced ionic equation for the oxidation of sulphite ions to sulphate ions in acid medium by permanganate ion.
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 49
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 50

Question 3.
Oxalic acid is oxidised by permanganate ion in acid medium of Mn2+ balance the reaction by ion-electron method. (Board Paper)
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 51

Question 4.
Phosphorus when heated with NaOH solution gives Phosphine (PH3) and H2PO2 Give balanced equation.
Answer:
a) P4(s) + OH (aq) → PH3(g) + H2PO2 (aq)
Ion electron method:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 41 TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 42
Note : Here P4 acts both as oxidant and reductant.

Oxidation number method:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 43
In order to balance the change in oxidation number H2PO2 is to be multiplied by 3
P4 + OH → PH³ + 3H2PO2

Since the reaction is taking place in basic medium, H2O is to be added on the side which has lesser H atoms and OH” are to be added on the side which has lesser O atoms.
P4 + 3H2O + 3OH → PH3 + 3H2PO2

b) N2H4(l) + ClO3 (aq) → NO (g) + Cl(g)
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 44

Step – III: Equalise the increase and decrease in ON by multiplying N204 with 3 and C103 with 4.
3N2O4 + 4 ClO3 → 6NO + 4 Cl

Step – IV: Balance the atoms except H and O. Here they are balanced.
Step – V : Balance O atoms by adding OH ions and H atoms by adding H20 on the sides deficient of O and H atoms respectively
3N2O4 + 4 ClO3 → 6NO + 4 Cl + 12OH

c) Cl2O7(g) H2O2(aq) → ClO2(aq) + O2(g) + H+
Ion electron method:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 45
Oxidation number methed:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 46

Step – II : Equalise the increases / decrease in ON by multipling H2O2 with 4 since in each chlorine of Cl2O7 decrease in ON is 4. For 2 Cl atoms it is 8. In H2O2 increase in ON for each 0 is 1 and for two 0 atoms it is 2.
Cl2O7 + 4H2O2 → 2ClO2 + 4H2O + 2O2

Step-III : Balance the O atoms by adding OH and H atoms by adding H20 to the sides deficient of O and H atoms respectively.
Cl2O7 + 4H2O2 + 2OH → 2ClO12 + 4H2O + 2O2

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 5.
Balance the following equation.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 52
Answer:

Question 6.
Balance the following equation by the oxidation number method.
MnO2-4 + Cl2 → MnO2-4 + Cl
Answer:
Step -1: The skeleton reaction
MnO2-4 + Cl2 → MnO2-4 + Cl
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 54

Step – III: Equalise the increase / decrease in ON. Here they are equal.

Step – IV : Balance the other atoms except HandO
2MnO2-4 + Cl2 → 2MnO4 + 2Cl

Step – V : Balance H atoms and 0 atoms. Here they are balanced.
The balanced equation is
2MnO22-4 + Cl2 → 2MnO4 + 2Cl

Question 7.
Explain the different types of redox reac-tions.
Answer:
A chemical reaction in which both oxidation and reduction reactions are involved is called an oxidation – reduction reaction or simply a redox reaction.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 55

In this reaction Zn loses two electrons to form Zn+2 and undergoes oxidation. Cu+2 gains two electrons to form Cu and thus undergoes reduction.

Most of the chemical reactions are redox reactions. There are mainly four types of redox reactions. They are
(a) Chemical combination reactions
(b) Chemical decomposition reactions
(c) Chemical displacement reactions and
(d) Chemical disproportionation reactions

a) Chemical combination reactions:
Ex : Burning of coal in air.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 56

In this reaction the oxidation numbers of carbon and oxygen are zero. In C02, the oxidation number of C is + 4 and that of oxygen is – 2. As the oxidation number of carbon increases from 0 to +4, we say that carbon undergoes oxidation. Similarly the oxidation number of oxygen decreases from 0 to – 2. Hence the oxygen undergoes reduction. Since this reaction involves both oxidation and reduction, we can infer that the above chemical combination reaction is a redox reaction.

b) Chemical decomposition reactions:
Ex. : Thermal decomposition of mercuric oxide.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 57

In HgO, the oxidation number of Hg is +2 and that of oxygen is – 2. The oxidation numbers of free metallic mercury and elemental oxygen are zero. In this reaction Hg undergoes reduction from + 2 to 0 and oxygen undergoes oxidation from – 2 to 0. The decomposition of HgO involves both oxidation and reduction. Hence, we can infer that the above decomposition reaction is a redox reaction.

c) Chemical displacement reactions:
Ex. Zinc displaces copper from aqueous copper sulphate solution.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 58

In this reaction, the oxidation numbers of elemental zinc and elemental copper are each zero, and the oxidation numbers of Cu and Zn in their aq. solutions are each +2. In this reaction the conversion of Zn into ZnSO4 is oxidation and the conversion of CuSO4 into Cu is reduction. Hence, we can infer that the above displacement reaction is a redox reaction.

d) Chemical disproportionation reactions:
Ex.: Chlorine is passed into cold and dilute solution of NaOH.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 59

In this reaction the oxidation number of elemental chlorine is zero. The oxidation number of Cl in NaOCl is (+1) and in NaCl is (-1). In this reaction the same element chlorine has undergone both oxidation and reduction. Hence this is a redpx reaction.

Question 8.
State the law of definite proportions. Sug-gest one problem to understand the law by working out that problem.
Answer:
Law of definite proportions :
“A given chemical substance always contains the same elements combined in a fixed proportion by weight.”

Explanation :
SO2 can be obtained by the following two methods.
i) When mercuric sulphide is heated in air, it gives mercury and sulphur dioxide.
HgS + O2 → Hg + SO2

ii) When lead sulphide is heated strongly in air, it gives lead oxide and sulphur dioxide.
2PbS + 3O2 → 2PbO + 2SO2

Samples of SO2 obtained by the above two methods were analysed. In each of them, 100 g of SO2 was found to contain 50 g of sulphur and 50 g of oxygen.

The above observations prove that the weight composition of sulphur dioxide is always constant.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 9.
How are the end points of titrations detected in the following reactions?
a) MnO-24 oxidises Fe2+
b) Cr2O2-7 oxidises Fe2+
c) Cu+2 oxidises I
Answer:
a) In the oxidation of Fe2+ with MnO4, the permanganate itself act as self indicator. MnO4 has purple colour. The visible end point in this case is achieved after the last amount reductant (Fe2+) is oxidised and the first stable tinge of pink colour appears.

b) In the oxidation of Fe2+ with Cr2O2-2 an indicator such as diphenyl amine is used. Just after the equivalence point the excess Cr2O2-2 oxidises the diphenyl amine to intence blue colour by which the end point can be detected.

c) In the oxidation of I with Cu2+ the iodine formed will give intense blue colour with starch. This colour will be discharged with excess of hypo added after the equivalence point.

Question 10.
Calculate the amount of Carbondioxide that could be produced when
i) 1 mole of carbon is burnt in air
ii) 1 mole of carbon is burnt in 16g of dioxygen
iii) 2 moles of carbon are burnt in 16 g of dioxygen.
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 60

For burning 12g (1 mole) of carbon 32 gm of dioxygen is required. Since 16 g of dioxygen is present only 6 gm (half mole) of carbon burn producing half mole of CO2.

Thus 22 g of CO2 is formed.

(iii) Here also 22 g of CO2 is formed since there is only 16 g of oxygen.

Question 11.
Dinitrogen and dihydrogen react with each other to produce ammonia according to the following chemical equation.
N2(g) + H2(g) → 2NH3(g)
i) Calculate the mass of ammonia produced if 2.00 × 10³g dinitrogen reacts with 1.00 × 10³ g of dihydrogen.
ii) Will any of the two reactants remain unreacted?
iii) If yes, which one and what would be its mass?
Answer:
i) The balanced equation for the reaction between dihydrogen and dinitrogen is
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 61

When 28 g of N2 react with 6 g of H2 produce 34 g of NH3
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 62
1 mole of N2 can react with 3 moles of H2
71.4 moles of N, can react = \(\frac{71.4\times3}{1}\)
= 214.2 moles of H2

Here 1 mole of N2 can produce 34 g of NH3
71.4 mole of N2 can produce
71.4 × 34 = 2427.6 gm.

iii) Here No. of moles of H2 are more than required
The no. of moles of H2 unreacted = 500 – 214.2 = 285.8
The amount of hydrogen left = 285.8 × 2 = 571.6 gms

Question 12.
Assign oxidation number to the underlined elements in each of the following species.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 63
Answer:
a) +5
b) +6
c) +5
d) +6
e) -1
f) -5
g) +6
h) +6

Question 13.
What are the oxidation numbers of the underlined elements in each of the follow-ing and how do you rationalise your resuits?
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 64
Answer:
a) H2S4O6 : H2S4O6 has the following structure

The oxidation states of S2 and S3 are zero but the oxidation states of S1 and S4 are +5.

The average oxidation state is \(\frac{10}{4}\) = 2.5

b) Fe3O4 : Fe3O4 contain FeO and Fe2O3
In FeO oxidation state of Fe in FeO = +2
In Fe2O3 oxidation state of Fe in Fe2O3 = +3
So average oxidation of Fe = \(\frac{(+2)+2 \times(+3)}{3}=\frac{8}{3}=2.67\)

c) CH3CH2-OH
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 66

When atoms of the same element combine their oxidation states are taken as zero. The carbon in CH3 group is in -3 oxidation state.

The carbon in CH2OH group is in zero oxidation state.

d) CH3COOH
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 67

The carbon in CH3 is in -3 oxidation state while the carbon in COOH group is in +3 oxidation state.

Additional Questions & Answers

Question 1.
Calculate molecular mass of glucose (C6H12O6) molecule.
Answer:
Molecular mass of glucose (C6H12O6)
= 6(12.011 u) + 12.(1.008 u) + 6(16.00 u)
= (72.066 u) + (12.096 u) + (96.00 u)
= 180.162 u

Question 2.
A compound contains 4.07 % hydrogen, 24.27 % carbon and 71.65 % chlorine. Its molar mass is 98.96 g. What are its empirical and molecular formulas?
Answer:
Step 1 : Conversion of mass per cent to grams:
Since we are having mass per cent, it is convenient to use 100 g of the compound as the starting material. Thus, in the 100 g sample of the above compound, 4.07g hydrogen is present, 24.27g carbon is present and 71.65 g chlorine is present.

Step 2 : Convert into number moles of each element:
Divide the masses obtained above by respective atomic masses of various elements.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 68

Step 3 : Divide the mole value obtained above by the smallest number:
Since 2.021 is smallest value, division by it gives a ratio of 2:1:1 for H:C:Cl. In case the ratios are not whole numbers, then they may be con-verted into whole number by multiplying by the suitable coefficient.

Step 4:
These numbers indicate the rela+ tive number of atoms of the elements. Write empirical formula by mentioning the numbers after writing the symbols of respective elements :
CH2Cl is, thus, empirical formula of the above compound.

Step 5: Writing molecular formul:
(a) Determine empirical formula mass. Add the atomic masses of various atoms present in the empirical formula.
For CH2Cl, empirical formula mass is 12.1 + 2 x 1.008 + 35.453 = 49.48 g

(b) Divide molar mass by empirical formula mass
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 69

(c) Multiply empirical formula by n obtained above to get the molecular formula Empirical formula = CH2Cl,
n = 2. Hence molecular formula is C2H4Cl2.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 3.
Calculate the amount of water (g) produced by the combustion of 16 g of methane.
Answer:
The balanced equation for combustion of methane is :
CH4(g) + 2O2(g) → CO2 (g) + 2H2O (g)
(i) 16 g of CH4 corresponds to one mole.
(ii) From the above equation, 1 mol of CH4 (g) gives 2 mol of H2O (g).
2 mol of water (H2O) = 2 × (2 + 16)
= 2 × 18 = 36 g
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 70

Question 4.
How many moles of methane are required to produce 22 g CO2 (g) after combustion?
Answer:
According to the chemical equation,
CH4 (g) + 2O2 (g) → CO2 (g) + 2H2O (g)
44g CO2 (g) is obtained from 16 g CH4 (g).
[∵ 1 mol CO2(g) is obtained from 1 mol of CH4(g)].
mole of CO2 (g)
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 71
Hence, 0.5 mol CO2 (g) would be obtained from 0.5 mol CH4 (g) or 0.5 mol of CH4 (g) would be required to produce 22 g CO2(g).

Question 5.
50.0 kg of N2 (g) and 10.0 kg of H2 (g) are mixed to produce NH2 (g). Calculate the NH2 (g) formed. Identify the limiting reagent in the production of NH3 in this situation.
Answer:
A balanced equation for the above reaction is written as follows :
Calculation of moles:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 72
According to the above equation, 1 mol N2 (g) requires 3 mol H2 (g), for the reaction. Hence, for 17.86 × 10² mol of N2, the moles of H2 (g) required would be
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 73

But we have only 4.96 × 10³ mol H2. Hence, dihydrogen is the limiting reagent in this case. So NH2(g) would be formed only from that amount of available dihydrogen i.e., 4.96 × 10³ mol
Since 3 mol H2(g) gives 2 mol NH3(g)
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 74
3.30 × 10³ mol NH3 (g) is obtained.

If they are to be converted to grams, it is done as follows:
1 mol NH3 (g) = 17.0 g NH3(g)
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 75
= 3.30 × 10³ × 17 g NH3 (g)
= 56.1 × 10³ g NH3
= 56.1 kg NH3

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 6.
A solution is prepared by adding 2 g of a substance A to 18 g of water. Calculate the mass per cent of the solute. [TS Mar. ’19]
Answer:
Mass per cent of
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 76

Question 7.
Calculate the molarity of NaOH in the solution prepared by dissolving its 4 g in enough water to form 250 mL of the solution. [Mar. ’18 (AP)]
Answer:
Since molarity (M)
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 77
Note that molarity of a solution depends upon temperature because volume of a solution is temperature dependent.

Question 8.
The density of 3 M solution of NaCl is 1.25 g mL-1. Calculate molality of the solution.
Answer:
M = 3 mol L-1
Mass of NaCl
in 1 L solution = 3 × 58.5 = 175.5 g
Mass of 1L solution = 1000 × 1.25 = 1250 g
(since density = 1.25 g mL-1)
Mass of water in solution = 1250 – 175.5
= 1074.5 g= 1.0745 kg.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 78

Often in a chemistry laboratory, a solution of a desired concentration is prepared by diluting a solution of known higher concentration. The solution of higher concentration is also known as stock solution. Note that molality of a solution does not change with temperature since mass remains unaffected with temperature.

Question 9.
Calculate the normality of oxalic acid so-lutions containing 6.3g of H2C2O4.2H2O in 500 ml of solutions.
Answer:
Weight of solute = 6.3 g
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 79

TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry

Question 10.
Calculate the mass of Na2CO3 required to prepare 250 ml of 0.5 N solution.
Answer:
Normality of required solution = 0.5 N
Volume of required solution = 250 ml
TS Inter 1st Year Chemistry Study Material Chapter 5 Stoichiometry 80

TS Inter 1st Year History Study Material Chapter 4 మౌర్య సామ్రాజ్యం – అవతరణ

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 4th Lesson మౌర్య సామ్రాజ్యం – అవతరణ Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 4th Lesson మౌర్య సామ్రాజ్యం – అవతరణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అలెగ్జాండర్ దండయాత్ర’ కారణాలు, క్రమం, ఫలితాలను వివరించండి.
జవాబు.
క్రీ.పూ. 4వ శతాబ్దిలో ప్రపంచాధిపత్యం కోసం పర్షియన్ల, గ్రీకుల మధ్య పోరాటం మొదలైంది. అలెగ్జాండర్ గ్రీకు రాజ్యాలలోని మాసిడోనియా పాలకుడు. తమ గ్రీకు సంస్కృతిని ప్రపంచమంతా వ్యాప్తి చేయాలని, ప్రపంచ పర్షియన్ల విజేత కావాలని తన దండయాత్రను ప్రారంభించాడు. ఇదే సమయంలో పర్షియన్ల సామ్రాజ్యం క్షీణదశ ప్రారంభమైంది. ఈ సదవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నాడు అలెగ్జాండర్. ఇతడు ఈ ఈజిప్టు, సిరియా ప్రాంతాలను జయించిన తరువాత పర్షియా రాజ్యంపై దండెత్తి పర్షియన్ చక్రవర్తియైన మూడవ డేరియస్ను అరబ్ యుద్ధంలో ఓడించి, వాటిని తన రాజ్యాంలో కలుపుకొన్నాడు. ఆ తరువాత క్రీ.పూ. 327వ సంవత్సరంలో అప్పటి వరకు పర్షియన్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటున్న భారతదేశ వాయువ్య ప్రాంతాల ఆక్రమణకు అలెగ్జాండర్ తన సైన్యంతో బయలుదేరాడు.

దండయాత్ర క్రమం:భారతదేశ వాయువ్య ప్రాంతంలో నెలకొన్న అప్పటి పరిస్థితులు అలెగ్జాండర్ దండయాత్రకు అనుకూలంగా మారాయి. ఈ ప్రాంతంలో నెలకొన్న చిన్న చిన్న రాజ్యాలు తమ మధ్య పోట్లాటలతో సరిహద్దు రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ప్రాంతంలో అప్పట్లో కొన్ని రాచరిక రాజ్యాలు మరికొన్ని ఆటవిక రిపబ్లిక్స్ నెలకొని ఉన్నాయి. వాటిలో తక్షశిల రాజు, అంబి – దాని సరిహద్దుల్లో ఉన్న రాజ్యాధిపతి పురుషోత్తముడు మధ్య పరస్పర శత్రుత్వం నెలకొని ఉంది. అందువల్ల అంబిరాజు తన రాయబారిని విలువైన వస్తువులతో ‘బోకారాలో ఉన్న అలెగ్జాండర్ దగ్గరకు పంపిస్తూ, అతన్ని భారతదేశంపై దండయాత్ర చేయాలని ఆహ్వానించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 4 మౌర్య సామ్రాజ్యం – అవతరణ

అలెగ్జాండర్ గాంధార రాష్ట్రం గుండా సింధూ నదిని, పంజాబును దాటుతూ బియాస్ నది వరకు చేరుకున్నాడు. తక్షశిల రాజు అంబి అలెగ్జాండర్కు లొంగిపోయాడు. అబిసార రాజ్య రాజు కూడా అతనికి సహకరించాడు. కాని పురుషోత్తముడు, పౌరవ రాజ్యాధిపతి తన స్వతంత్ర్యాన్ని రక్షించుకోవడానికి అలెగ్జాండర్తో యుద్ధానికి తలపడ్డాడు. ఈ యుద్ధం.క్రీ.పూ. 326లో జీలం నది ఒడ్డున ఇరువురి మధ్య జరిగింది. దీనిలో పురుషోత్తముడు ఓడినప్పటికి, అతని ధైర్య సాహసాలు, శక్తి సామర్థ్యాలకు ముగ్ధుడైన అలెగ్జాండర్ అతని రాజ్యాన్ని తిరిగి అతనికి ఇచ్చివేశాడు. ఆ తరువాత అతని సైన్యం సహకరించకపోవుటచే వెనుకకు మరిలాడు. కాని ఈ ప్రాంతంలోని ఆటవిక రాజ్యాలతో యుద్ధం చేసే సమయంలో గాయపడి, తద్వారా మార్గ మధ్యలోనే బాబిలోనియాలో మరణించాడు.

దండయాత్ర ఫలితాలు:ఈ దండయాత్ర ఫలితంగా భారతదేశ, ఐరోపా రాజ్యాల మధ్య సంబంధాలు పెంపొందసాగాయి. అలెగ్జాండర్ వెళ్ళిపోయిన తరువాత ఈ ప్రాంత ప్రజలలో గ్రీకు వ్యతిరేక భావం నెలకొంది. ఈ ప్రాంత విభజనలో గ్రీకు గవర్నర్ల మధ్య తగాదాలు మొదలైనాయి. ఈ పరిస్థితులలో క్రీ.పూ. 321లో చంద్రగుప్తుడు అనే మౌర్య వంశ రాజు పంజాబు, సింధూ రాష్ట్రాలను ఆక్రమించి గ్రీకు పాలనను అంతమొందించాడు. అలెగ్జాండర్ దండయాత్ర వల్ల భారతదేశ వాయువ్య ప్రాంతాలలో ఉన్న చిన్న, చిన్న రాజ్యాలు కలపబడి, రాజకీయ ఐక్యత సాధనలో మౌర్య చంద్రగుప్తునికి మార్గం సుగమనం చేసింది.

గ్రీకు దండయాత్ర వల్ల భారతదేశానికి, గ్రీసు దేశానికి మధ్య రాకపోక సౌకర్యాలు పెంపొందించాయి. గ్రీకు పాలనలో ఏర్పడిన బాక్టీరియా, ఇతర రాష్ట్రాలు గ్రీకు సంస్కృతిని వ్యాప్తి జేయుటకు ఉపకరించాయి. ఈ దండయాత్ర. వల్ల ఈ రెండు రాజ్యాల మధ్య నాలుగు రవాణా మార్గాలు వృద్ధి చెంది, వర్తక వాణిజ్యానికి తోడ్పడింది. గ్రీకు పద్ధతిలో నాణేల ముద్రణ, గ్రీకుల ఖగోళ శాస్త్రం, గ్రీకుల శిల్పకళ పద్ధతులు భారతదేశంలోకి వచ్చి చేరాయి. ప్రత్యేకంగా గ్రీకుల రచనలు ఆ కాలం నాటి భారతదేశ చరిత్ర రచనకు ఉపకరిస్తుంది. అలెగ్జాండర్ దండయాత్ర వల్ల భారతదేశ చరిత్ర కాలమాన పట్టికను స్థిరీకరించడానికి ఉపకరిస్తుంది. గ్రీకులు కూడా భారతదేశీయుల నుంచి వారి విజ్ఞానశాస్త్రం, కళలు, తత్త్వశాస్త్రం, గణితం, వైద్యశాస్త్రాల గొప్పదనాన్ని తెలుసుకున్నారు.

ప్రశ్న 2.
అశోకుని గొప్పతనాన్ని వివరించండి.
జవాబు.
భారతదేశంలోని చక్రవర్తులలోనే కాక మొత్తం ప్రపంచంలోని చక్రవర్తులలో కూడా ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నవాడు అశోకుడు.
తొలి జీవితం:అశోకుడు బిందుసారుని కుమారుడు. తండ్రి మరణానంతరం క్రీ.పూ. 273లో మౌర్య సింహాసనాన్ని అధిష్టించాడు. తనకున్న 99 మంది సోదరులతో సింహాసనం కోసం కలహం రాగా వారిని వధించి రాజయ్యాడని బౌద్ధ సాహిత్యం పేర్కొన్నప్పటికి, ఒక శిలాశాసనంలో తన సోదరులు, బంధువుల సంక్షేమానికి తీసుకున్న చర్యలను పేర్కొనడంతో ఆ కథను నిజంకాదని విశ్వసించవచ్చు.

అశోకుని చరిత్రకు ఆధారాలు:దేశం నలుమూలలా వేయించిన శిలాశాసనాలు, బౌద్ధమత గ్రంథాలైన ‘మహావంశ’, ‘దివ్యావదాన’ అనే గ్రంథాలలో విస్తారంగా సమాచారం లభిస్తోంది. అశోకుడు తనను తాను ‘దేవానాంప్రియ’, ‘ప్రియదర్శి’ అని చాటుకున్నాడు.

కళింగ యుద్ధం:అశోకుడు క్రీ.పూ. 261లో, సామ్రాజ్య విస్తరణ కాంక్షతో కళింగపై దండెత్తాడు. ఆ యుద్ధంలో లక్ష మందికి పైగా చనిపోయినట్లు, లక్షన్నర మంది ఖైదీలుగా పట్టుబడ్డట్లు తన 13వ శిలాశాసనంలో పేర్కొన్నాడు. కానీ ఈ యుద్ధం అశోకుని యుద్ధ విముఖతను పెంచింది. ఇకముందు యుద్ధాలు చేయనని, ధర్మప్రచారం, ప్రజాసంక్షేమం కోసం పాటుపడాలని నిశ్చయించుకొన్నాడు.

బౌద్ధమత వ్యాప్తి:ఉపగుప్తుడనే బౌద్ధాచార్యుని వద్ద బౌద్ధమత దీక్షను తీసుకున్నాడు. తరువాత దేశ, విదేశాలలో బౌద్ధధర్మ ప్రచారం కోసం సంఘాలు ఏర్పాటు చేశాడు. బౌద్ధ ధర్మసూత్రాలు శాసనాల రూపంలో ప్రచారం చేశాడు. జంతుబలులు, వేట, మాంసాహార వంటకాలు నిషేధించాడు. పాటలీపుత్రంలో 3వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడు. తన జీవితాన్ని బౌద్ధధర్మ ప్రచారం కోసం అంకితం చేశాడు.

అశోకుని ధర్మం:అశోకుని ఆలోచనలు, ఆశయాలు ఆయన ప్రవచించిన ధర్మంలో కనిపిస్తాయి. ఈ ధర్మ సూత్రాలలో ప్రధానమైనవి:జీవహింస చేయరాదు. ఇతరుల విశ్వాసాలు, భావాలపట్ల సహనాన్ని చూపాలి. సర్వప్రాణుల పట్ల కరుణ, జాలి చూపాలి. బానిసలు, సేవకుల పట్ల దయగా ఉండాలి. ఇట్టి చర్యలతో నైతిక విలువలు పెంచుకోవాలి.

పాలనా విధానం:పరిపాలనలో వికేంద్రీకరణ ప్రవేశపెట్టాడు. న్యాయ విచారణలో ఆలస్యాన్ని తొలగించాడు. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో జయించి యుద్ధరంగాన్ని వదిలివేసిన ఏకైక చక్రవర్తిగా అశోకుడు మానవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.

ప్రశ్న 3.
మౌర్యుల కాలం నాటి సామాజిక, ఆర్థిక, సంస్కృతిక పరిస్థితుల గురించి రాయండి.
జవాబు.
మౌర్యుల కాలము నాటి సాంఘిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకొనుటకు మెగస్తనీసు ఇండికా, కౌటిల్యుని అర్థశాస్త్రము, గ్రీకు బౌద్ధ రచనలు, అశోకుని శాసనములు ము॥నవి ముఖ్య ఆధారములు.

సాంఘిక పరిస్థితులు :
1. వర్ణవ్యవస్థ:మౌర్య యుగమునాటి సమాజమున వర్ణవ్యవస్థ బాగుగ పాతుకొనియున్నది. మెగస్తనీసు చెప్పిన ఏడు కులములను బట్టి బ్రాహ్మణులు, వ్యవసాయదారులు, పశుపాలకులు, సైనికులు మొ||గు వారి వృత్తులే కులములుగా .. రూపొందినట్లు తెలియుచున్నది. కాని అర్ధశాస్త్రము నాడు నాలుగు ప్రధాన వర్ణముల కలవని, వర్ణవ్యవస్థ తొలిరోజులలో క్లిష్టతరముగా నున్నదని చెప్పవచ్చును. అగ్రవర్ణములవారు ఆశ్రమధర్మమును పాటించెడివారు. ఉదా|| క్షత్రియుడైన చంద్రగుప్త మౌర్యుడు – రాజత్యాగము చేయుట, వానప్రస్థాశ్రమమునకు నిదర్శనము. సంఘములో బ్రాహ్మణులకు అధిక గౌరవము కలదు. వారు ప్రభుత్వమునకు ఎట్టి పన్ను చెల్లించనవసరము లేదు. అశోకుని బౌద్ధమతాదరణ వలన బ్రాహ్మణుల స్థితిగతులు తారుమారై, వారు పుష్యమిత్ర శుంగుని నాయకత్వములో తిరుగుబాటు చేయుటకు సంసిద్ధులైనారని కొందరి చరిత్రకారుల అభిప్రాయము.

2. బానిసత్వము:భారతదేశమున బానిసలే లేరని మెగస్తనీసు వ్రాసినను, బానిసత్వమున్నట్లు రూఢిగా తెలియుచున్నది. బానిసలు దయతో చూడబడెడివారు.

3. స్త్రీలు:స్త్రీకి సంఘమున తగు స్వాతంత్ర్యము కలదు. కొందరు స్త్రీలు వేదాంతము నభ్యసించిరి. పరదా పద్ధతిలేదు. వితంతు వివాహములు నిషేధింపబడలేదు. విడాకులిచ్చు ఆచారము కలదు. సతీసహగమనమున్నట్లు గ్రీకు రచనల వలన తెలియుచున్నది. బహుభార్యత్వము, కన్యాశుల్కము, కన్యావిక్రయమునాడున్నట్లు మెగస్తనీసు రచనల వలన తెలియుచున్నది. స్త్రీలలో అనేక మూఢవిశ్వాసమున్నట్లు అశోకుని శాసనములు పేర్కొని, వానిని ఖండించెను. వీటన్నింటికంటే ఈ యుగమునకు ముఖ్య విశేషము ప్రభుత్వము గణికావృత్తిని (వేశ్యవృత్తి) గుర్తించుట. ఈ శాఖకు గణితాధ్యక్షుడను ఉద్యోగికూడా గలడు. మౌర్య చక్రవర్తులు అందమైన వేశ్యలను పోషించి, వారినే గూఢచారిణులుగా నియమించెడివారు.

4. నైతిక ప్రవర్తనము:భారతీయులు నీతి, నిజాయితీకి పేరు మోసినవారని మెగస్తనీసు కొనియాడెను. డబ్బులిచ్చి పుచ్చుకొనుటలో ఎట్టి పత్రములు ఉపయోగించెడివారు కాదు. ఆడినమాటను తప్పరు. యజ్ఞయాగాది క్రతువులందు తప్ప తాగరు. వీరు పొదుపుగా, నిరాడంబరముగా ఉన్నప్పటికి ఉల్లాసవంతమైన జీవితమును గడిపెడివారు. చదరంగము, పాచికలాటలాడుట వారి వినోదములు. సమాజ ఉత్సవములందు ముష్టియుద్ధములు, కత్తి యుద్ధములు, రథ పందెములు జరుగుచుండెడివి.

ఆర్థిక పరిస్థితులు :
1. వ్యవసాయము:అనేక రకముల పట్టణములు వెలసినను, గ్రామమే ఆర్థికవ్యవస్థకు కీలకము. ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయము. వ్యవసాయాభివృద్ధికి మౌర్యులు కడు శ్రద్ధ వహించిరి. ఉదా॥ మౌర్య చంద్రగుప్తుని కాలమున కథియవాడ్లోని గిర్నార్ వద్ద సుదర్శన తటాకము త్రవ్వబడినది. రైతులు కష్టజీవులు, పొదుపరులు, తెలివిగలవారు, నీతివర్తనులు, రైతుల సంక్షేమమును పెంపొందించుటకు మౌర్యులు ప్రత్యేక ఉద్యోగులను . నియమించెడివారు. ఉదా॥ కోశాధ్యక్షులు, అటవి శాఖాధ్యక్షులు మున్నగు ఉద్యోగులను నియమించెడివారు.

2. పరిశ్రమలు:వ్యవసాయముగాక గనుల త్రవ్వకము, నేత, వ్యవసాయ సాధనముల ఉత్పత్తి, నౌకానిర్మాణము, మత్తుపానీయములు, యుద్ధ పరికరములు తయారీ మున్నగు పరిశ్రమలు కూడా ఆర్థికాభివృద్ధి దోహదము చేసెను. ఇట్లు తయారైన వస్తువులను తనిఖీచేయుటకే పాటలీపుత్ర నగరపాలనలో ఒక సంఘము ఏర్పాటు చేయబడెను.

3. వాణిజ్యము:మౌర్యయుగమున దేశీయ, విదేశీయ వాణిజ్యము ముమ్మరముగా సాగెను. రహదారులు, నదులు, కాలువలు, నాటి రవాణామార్గములు. దేశములోని ప్రముఖ పట్టణముల నుంచి పాటలీపుత్రమునకు రహదారులు కలవు. ఉత్తర దక్షిణ హిందూదేశముల మధ్య వాణిజ్యములు బాగుగా సాగెను. ఉత్తరదేశము నుండి ఉన్ని బట్టలు, కంబళ్ళు, గుఱ్ఱములు, దక్షిణ దేశవాసులు దిగుమతి చేసికొని; వాటికి బదులు వజ్రములు, ముత్యములు, నూలుబట్టలు ఉత్తరదేశీయులకు ఎగుమతి చేసెడివారని అర్థశాస్త్రము వలన తెలియుచున్నది. భారతదేశమునకు ఈజిప్టు, సిరియా బాక్ట్రియా మున్నగు విదేశములతో రాజ్యసంబంధములు కలవు. విదేశముల నుండి మత్తు పానీయము, అత్తిపండ్లను దిగుమతి చేసుకొనెడివారు. విదేశీ వాణిజ్యము జరుపు కొనుటకు ప్రభుత్వము అనుమతి పత్రములను మంజూరు చేసెడిది. వర్తకులు శ్రేణులుగా ఏర్పడి వాణిజ్యము సాగించెడివారు. ఈ శ్రేణులే బ్యాంకులుగా వ్యవహరించి, నిధులను సమకూర్చి దానిపై 15% వడ్డీ ఇచ్చెడివి. ఈ యుగమున అసంఖ్యాకమైన బంగారు, వెండి, రాగి చిల్లు నాణెములు వాడుకలో నున్నవి.

సాంస్కృతిక పరిస్థితులు :
మౌర్యుల కాలంలో విజ్ఞాన సాంస్కృతికాభివృద్ధి జరగడానికి రాజకీయ సమైక్యత, ఆర్థిక సమృద్ధి, విదేశీ దాడుల భయం లేకపోవడం మొ॥ కారణాలు దోహదంచేశాయి.
సాహిత్యం:విద్యాసారస్వతాలు చక్కని ఆదరణను పొందాయి. రాజకీయ, ఆర్థిక విషయాలలో ప్రామాణిక గ్రంథముగా భావించబడే ‘అర్థశాస్త్రం’ ఈ కాలంలో చంద్ర గుప్తుని ప్రధాన సలహాదారుడైన కౌటిల్యుని చేత వ్రాయబడింది. పలు విజ్ఞాన శాఖలు అధ్యయనం చేయబడి గొప్పగా అభివృద్ధి చెందినట్లు, ఆ గ్రంథ విజ్ఞాన సర్వస్వ పరిధి సూచిస్తుంది. నాడు ప్రసిద్ధ విద్యాకేంద్రంగా విలసిల్లిన తక్షశిలలో విశ్వవిద్యాలయ ముండేది. అందున్న అధ్యయన విషయాలలో ఇతిహాసాలు, రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, తత్త్వశాస్త్రం మున్నగునవి విశేషాదరణ పొందినవి. బౌద్ధమతతత్త్వశాస్త్రం కూడా విశేష జనాదరణ, విస్తరణ పొందింది. అశోకుని పాలనా కాలంలో జరిగిన మూడవ బౌద్ధ సంగీత పాటలీపుత్రంలో మొగాలిపుత్తతిస్స అధ్యక్షతన జరిగింది. ఇందు అతడు ఆనాటి నాస్తిక సిద్ధాంతాలను ఖండిస్తూ ‘కథావత్తు’ అనే ప్రామాణిక గ్రంథమును సంకలనం చేశాడు. ‘అభిదమ్మ పీఠిక’ కూడా ఈ సభయందే ఆవిష్కరింపబడి, ఆనాటి న్యాయ గ్రంథాలకు జోడింపబడింది. జైన వాజ్ఞ్మయం కూడా పరిష్కరింపబడి, విస్తరించింది. భద్రబాహు ‘కల్పసూత్రమ’నే గ్రంథాన్ని రాసింది ఈ కాలంలోనే. ప్రాకృతం రాజభాషగా మారింది. అశోకుని శిలాశాసనాలను బట్టి, అందలి లిపి పరిణామమును బట్టి బ్రహ్మ లిపి రచనా కౌశలాని ఉన్నతస్థాయికి చెందిన అభివృద్ధి సాధించినట్లు తెలియుచున్నది.

TS Inter 1st Year History Study Material Chapter 4 మౌర్య సామ్రాజ్యం – అవతరణ

ప్రశ్న 4.
మౌర్యుల పరిపాలన ముఖ్య లక్షణాలను గురించి రాయండి.
జవాబు.
మౌర్య సామ్రాజ్య పరిపాలనకు సంబంధించిన విషయాలకు కౌటిల్యుని అర్థశాస్త్రమే ప్రాతిపదిక. భారతదేశంలో తొలిసారిగా సశాస్త్రీయ పద్ధతిలో పరిపాలనా విధానం ఏర్పాటు చేసింది మౌర్యులే. అర్థశాస్త్రం, మెగస్తనీస్ ఇండికా గ్రంథాలు వీరి పాలనకు ప్రధానాధారాలు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు మౌర్య చంద్రగుప్తుడు మంచి పరిపాలనా దక్షుడు. పాలనా విషయాలలో కౌటిల్యుని సహాయం పొందాడు. ఇతని వారసులు కూడా దీన్ని ఏ మార్పు లేకుండా
అనుసరించారు.

కేంద్ర ప్రభుత్వ పాలన :

రాజు:రాజ్యంలో రాజు అత్యున్నత అధికారి. అతడికి అపరిమిత అధికారాలు కలవు. అతడే ఉన్నత కార్యనిర్వహణాధికారి, సర్వసైన్యాధికారి, న్యాయాధికారి. రాజ్య వ్యవహారాలలో మంత్రి పరిషత్ సలహాలు తీసుకునేవాడు. ప్రజాసంక్షేమం కోసం పగలు, రాత్రి కృషి చేసేవారు. “ప్రజల సుఖమే తన సుఖంగా, వారి కష్టాలే తన కష్టాలుగా చక్రవర్తి భావించాలి”. అని కౌటిల్యుడు చెప్పడాన్ని బట్టి చక్రవర్తి నియంతగా ఉండకపోవచ్చని భావించవచ్చు. అశోకుడి శిలాశాసనంలో ‘ప్రజలందరు నా బిడ్డలు’ అనేది ఈ విషయాన్నే చాటుతోంది.

మంత్రి పరిషత్:మంత్రి పరిషత్ రాజు శకటంలో ఒక చక్రంలాంటిది. వీరిని రాజే నియమిస్తాడు. పరిషత్లో ప్రధాన మంత్రి, ఇతర శాఖామంత్రులు, పురోహితుడు, సేనాపతి, యువరాజు ముఖ్యులు. ప్రజాసంక్షేమం దృష్ట్యా మంత్రి పరిషత్ సలహాలు చక్రవర్తి పాటించేవాడు.

రాష్ట్ర ప్రభుత్వ పాలన:చంద్రగుప్తుని రాజ్యం విశాలమైనందున పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. అవి 1) ప్రాచ్య 2) ఉత్తరాపథం 3) అవంతీ పథం, 4) దక్షిణాపథం ఈ రాష్ట్రాల పాలనకు గవర్నర్లుగా యువరాజులు కాని రాజబంధువులు గాని ఉండేవారు.

స్థానిక పాలన:స్థానిక పాలన మున్సిపల్ తరహా పాలన (నగర పాలన), గ్రామ పాలన అని రెండు రకాలుగా ఉండేది.

మున్సిపల్ పాలన:మౌర్యుల పాలనలో నగర పాలన ప్రాధాన్యం కలిగిన అంశం. నగర పాలనాధికారిని నాగరికుడు లేదా నగరాధ్యక్షుడు అంటారు. ఇండికా, అర్థశాస్త్రాలు నగర పాలనను విస్తారంగా తెలిపాయి. నగర పాలనను 30 మంది సభ్యులు కల సభ నిర్వహిస్తుంది. వీరు ఐదుగురు సభ్యుల కూటమిగా 6 శాఖలుగా ఏర్పడి 1) పరిశ్రమలు 2) విదేశీ వ్యవహారాలు 3) జనాభా వివరాలు 4) తూనికలు, కొలమానాలు 5) వస్తు విక్రయం 6) పన్నుల వసూలు అనే శాఖలుగా విధులు నిర్వహించేవారు.

గ్రామీణ పాలన:మౌర్యుల పాలన చిన్న విభాగం గ్రామం. గ్రామ అధికారిని గ్రామణి అనేవారు. పది గ్రామాలకు పెద్దగోపుడు ఉండేవాడు.

న్యాయపాలన:చక్రవర్తి ఉన్నత న్యాయాధికారి అయితే ఆస్తి తగాదాలు తదితర సివిల్ కేసుల పరిష్కారానికి ‘ధర్మస్తేయ’ అనే న్యాయస్థానం ఉండేది. అపరాధ విచారణ కోసం ‘కంటన శోధన’ అనే క్రిమినల్ న్యాయస్థానం ఉండేది. కఠినమైన శిక్షాస్మృతి అమలుతో నేరాల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అశోకుడు తన పాలనా కాలంలో ఈ కాఠిన్యాన్ని కొంత తగ్గించాడు.

గూఢచారి వ్యవస్థ:మౌర్యుల పాలనలో అత్యంత ప్రాధాన్యం కలిగిన విభాగం గూఢచారి వ్యవస్థ. ఇది నేటి ఆధునిక కాలానికి ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యంత సమర్థవంతంగా తీర్చిదిద్దబడింది. వీరు రాజ్యంలోని సమాచారం, అధికారుల ప్రవర్తనలను పరిశీలించి రహస్య నివేదికలు పంపేవారు. ‘సంతక్’, ‘సంచారం’ అనే రెండు రకాల గూఢచారులు మారువేషాలలో సంచరిస్తూ రాజుకు కన్ను, చెవులా ఉంటూ సమర్థవంతంగా పనిచేసేవారు.

సైనిక వ్యవస్థ:మౌర్య సామ్రాజ్యం విశాలమైన సైన్యం కలిగి ఉండేది. మౌర్య సైన్యంలో ఆరు లక్షల కాల్బలం, 30 వేల అశ్విక దళం, 9 వేల గజబలం, 8 వేల రథాలు ఉండేవి. సైన్యానికి అనుబంధంగా నౌకాబలం కూడా ఉండేది. సైనిక పర్యవేక్షణ 30 మంది సభ్యులు గల సైనికశాఖకు అప్పగించారు. సర్వసైన్యాధ్యక్షుడు చక్రవర్తి. క్రమం తప్పకుండా జీతాలు ఇవ్వడంతో సైనికులు హాయిగా బ్రతికేవారు.

కఠిన శిక్షలు, ఉద్యోగుల పీడనలు వంటి కొన్ని లోపాలున్నప్పటికీ, సమర్థవంతమైన నగర పాలన, స్థానిక పాలన వీరి సుగుణాలు. మౌర్యుల పాలన ఉత్తమం, ఆదర్శం. మౌర్యుల పాలన మొగలుల పాలన కంటే ఆదర్శవంతమైనదని వి.ఎ.స్మిత్ పండితుడు వ్యాఖ్యానించడం నూటికి నూరుపాళ్ళు వాస్తవమే.

ప్రశ్న 5.
కనిష్కునిపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
కనిష్కుడు:చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ‘వీమ కడఫాసిన్’ తరువాత రాజ్యానికి వచ్చినవాడని, క్రీ.శ. 78 నుంచి 102 వరకు పాలిస్తూ, నూతన శకం ప్రారంభికుడు కనిష్కుడని తెలుస్తుంది. ఇతడు కుషాను రాజులందరిలో గొప్పవాడని, గొప్ప యోధుడని తెలుస్తుంది. ఇతడు ఫామీర్ ప్రాంతంపై దండయాత్ర చేసి ‘కాసగర్’ ‘కోట’ లను ఆక్రమించి, కుషానుల గొప్పతనాన్ని చాటినాడు. ఇతడు చైనా సామ్రాజ్య చక్రవర్తితో గుర్తింపు పొందాడు. ఇతడి సామ్రాజ్యం బోకార నుంచి సింధూ వరకు, పర్షియా నుంచి బీహారు వరకు విస్తరించింది. భారతదేశాన్ని తన దక్షిణ సరిహద్దుగా చేసుకొని కనిష్కుడు కాశ్మీరు తన సామ్రాజ్యంలో కలుపుకొన్నాడు. ఇతడు కనిష్కపురం అనే పట్టణాన్ని నిర్మించాడు. కల్హనుని ప్రకారం ఇతడు మగధ వరకు దండయాత్ర చేసి అక్కడి నుంచి అశ్వఘోషుడు అనే బౌద్ధమత పండితుని తీసికొచ్చుకొన్నాడని చెప్పబడుతుంది. ఇతడు పాలించిన భూభాగం ఎక్కువ భాగం భారతదేశం అవతల ఉంది, అయినప్పటికి ఇతనిని భారతదేశ రాజుగా పరిగణిస్తున్నారు. ఇతని రాజధాని గాంధారలో ఉన్న పురుషపురం లేదా పెషావర్గా ఉండేది.

బౌద్ధమత సేవలు:కనిష్కుడు గొప్ప సామ్రాజ్య నిర్మాతయే గాక, సామాజిక సేవకుడు, అతడు బౌద్ధమతానికి చేసిన సేవ అశోకుడు ఆ మతానికి చేసిన సేవలను గుర్తింపచేస్తుంది. ఇతని ఆధ్వర్యంలో నాల్గవ బౌద్ధ సంగీతి లేదా సమావేశం, కాశ్మీర్లో ఉన్న కుందలవన విహారంలో జరిగింది. బౌద్ధమత సంఘంలో ఉన్న భేదాలను లేదా విభేదాలను తొలగించడానికి కనిష్కుడు తన ఆస్థానంలో ఉన్న గొప్ప బౌద్ధమత తాత్వికుడైన పార్శ్వనాథుని సలహాతో వీరిని సమావేశ పరిచాడు.

చైనా యాత్రికుడు హువానువాంగ్ ప్రకారం దాదాపు అయిదువందల మంది బౌద్ధ సన్యాసులు ఈ సమావేశానికి హాజరైనారు. ఇది వసుమిత్ర అధ్యక్షతన, అశ్వఘోషుని ఉపాధ్యక్షతన జరిగింది. ఇక్కడ మహాయాన బౌద్ధమతాన్ని తమ మతంగా ప్రకటించుకుంటూ ఇక్కడ హాజరైన ప్రతినిధులు తమ చర్చల ద్వారా ఆయా శాఖలలో ఉన్న ధర్మ సూత్రాలను క్రోడీకరించి, వాటిని రాగి పలకలపై చెక్కించి, ప్రత్యేకంగా నిర్మించిన స్థూపంలో భద్రపరిచారు. ఈ కామెంట్రీలను సంస్కృత భాషల్లో రాశారు. కనిష్కుడు బౌద్ధమతాన్ని పోషించినప్పటికి ఇతర మతాలను కూడా ఆదరించాడు.

సాహిత్యం:కనిష్కుని ఆస్థానంలో పార్శ్వనాథుడు, వసుమిత్రుడు అనే గొప్ప బౌద్ధమత తాత్వికులుండేవారు. వీరి ఆధ్వర్యంలో నాల్గవ బౌద్ధ సంగీతి సమావేశపరచడమే గాక, తద్వారా బౌద్ధమత ‘మహావిభాష’ అనే సంపూర్ణ జ్ఞాన గ్రంథాన్ని ఈ సమావేశంలో తయారుచేశారు. దీన్నే ‘త్రిపీటకాలకు వ్యాఖ్యలంటారు. ఇతని ఆస్థానంలో ‘బుద్ధచరిత’ గ్రంథ రచయిత అశ్వఘోషుడు, మహాయాన మత ప్రచారకుడు తాత్వికుడైన ఆచార్య నాగార్జునుడుండేవారు. సెక్యులర్ సైన్స్ గ్రంథకర్తలైన చరకుడు ‘చరక సంహితము’, మాతంగుని రాజనీతి తత్త్వం ముఖ్యమైనవి. చరకుని చరక సంహితంలో వివిధ రకాల వ్యాధులు వాటి కారణాలు గుర్తించడం, రక్త ప్రసరణ పరీక్షలు, మానవ శరీర నిర్మాణం, మెదడు పనితీరును మొదలైన వాటి గురించి వివరిస్తుంది. ఇంతటి విలువ గల విషయాల గురించి తెలిపే చరకశాస్త్రం పర్షియన్ మొదలైన ఎన్నో భాషల్లో తర్జుమా చేయబడింది.

వాస్తుకళలు:వాస్తు కట్టడాలు, కళలు, శిల్పాలు నిర్మాణాలు అశోకుని వలె కనిష్కుడు కూడా పోషించి వాటి వృద్ధికి తోడ్పడ్డాడు. కనిష్కుడు నిర్మించిన పదమూడు అంతస్తుల అతి ఎత్తైన కనిష్కపురంలోని ‘టవర్’, బౌద్ధ సన్యాసులకు నిర్మించిన విహారాలు, స్థూపాలు (గుడులు), పురుషపురంలోని గాంధార కళాకృతితో నిర్మించిన బుద్ధుని శిల్పాలు, గాంధార, మధుర ప్రాంతంలో నిర్మించిన బుద్దుని విగ్రహ శిల్పాలు మొదలైనవి అతని వాస్తు కళాపోషణకు నిదర్శనాలు. ఇతని పురుషపురంలో 400 అడుగుల ఎత్తైన గోపురం, దానిపై బుద్ధ విగ్రహ నిర్మాణాలు ముఖ్యమైనవి.

ఇతని కాలంలో గాంధార శిల్పకళ అభివృద్ధి చెంది ఉన్నత స్థితికి చేరింది. మధుర గాంధార కళకు ప్రసిద్ధి చెందింది. కనిష్కుడు విదేశీయుడైన, భారతదేశ రాజుగా ప్రసిద్ధిగాంచాడు. ఇతడు 41 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఇతని తరువాత హావిశ్కుడు వసిస్కిడు అను బలహీన వారసుల పాలనతో కనిష్క సామ్రాజ్యం పతనం ప్రారంభమైంది.

TS Inter 1st Year History Study Material Chapter 4 మౌర్య సామ్రాజ్యం – అవతరణ

ప్రశ్న 6.
సంగమ కాలం గురించి రాయండి.
జవాబు.
సంగమము అంటే కవుల లేదా పండితుల సమావేశం. ఇక్కడి నుంచే ప్రాచీన తమిళ గ్రంథాలు క్రోడీకరించి వెలుగులోకి వచ్చాయి. తమిళుల చరిత్ర ఈ సంగమ యుగం నుండే ప్రారంభమైనదని చెప్పబడుతుంది. ఈ సంగమ యుగం లేదా ఆ ప్రాంత కవుల సమ్మేళనం, అందులోంచి ఉద్భవించిన రచనలు క్రీ.శ. రెండు, మూడు శతాబ్దాల మధ్య కాలంలో జరిగింది. ఈ కాలంలో ఉద్భవించిన రచనల ద్వారా మనకు చేర, చోళ పాండ్యరాజుల గురించి తెలుస్తుంది. కాని పల్లవుల గురించి ఈ సాహిత్యంలో అంటే సంగమ సాహిత్యంలో పేర్కొనబడలేదు. క్రీ.శ. 7వ శతాబ్దిలోనే తమిళనాడు ప్రాంతంలో పల్లవులు ఆధిపత్యంలోకి వచ్చారు. అందువల్ల శైవ, వైష్ణవ మత ప్రచారం కూడా క్రీ.శ. 7వ, 8వ శతాబ్దిలోనే నాయనార్లు, ఆళ్వారులు అనే భక్తి సెయింట్స్లో జైన, బౌద్ధమతాలకు వ్యతిరేకంగా ఉద్భవించింది.

సంగమ సాహిత్యమే కాకుండా దానికంటే ముందు వచన రూపంలో వచ్చిన గ్రంథాల్లో కూడా తమిళుల ఆధిపత్యం కనిపిస్తుంది. సంగమ సాహిత్య పద్యాలు ప్రజల వాడుక పద్యాలకు దగ్గరగా ఉండేవి. ఇవి అన్ని కూడా తమ రాజులను పొగడుతూ రాసినట్లు గోచరిస్తాయి. సంగమ కాలం నాటి ప్రముఖ రచయితలు.

రాజకీయ చరిత్ర:చోళరాజ్యం ఆర్కాట్ నుంచి తిరుచునాపల్లి వరకు, కావేరి డెల్టా దాని పరిసర ప్రాంతాలకు విస్తరించింది. చోళరాజ్య రాజధాని ‘ఉరయూర్’ చేర రాజ్యం ఉత్తరాన కొచ్చిన్ నుంచి దక్షిణాన తిరువళ్ళూరు వరకు విస్తరించింది. దీని రాజధాని ‘పంజి’. పాండ్యరాజ్యం పుడుక్కోట నుంచి కన్యాకుమారి వరకు విస్తరించింది. మధురై పాండ్య రాజుల రాజధాని.

చేర రాజ్యం: చేర రాజుల్లో మొదటి వాడు ఉదయంజెరల్ (క్రీ.శ. 130). అతడు గొప్ప యుద్ధవీరుడు. భారీ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇతని కుమారుడు నెడుంజరల్ అడన్ మలభారు తీరంలోని శత్రువుల పైన నౌకా యుద్ధంలో గొప్ప విజయాన్ని సాధించి అనేకమంది యవన వ్యాపారులను బంధించాడు. ‘ఆధిరాజ’ అనే బిరుదుతో పాటు హిమాలయాలను సరిహద్దుగా కలిగినవాడు అనే అర్థం వచ్చే ‘ఇమయవరంబన్’ అనే బిరుదాన్ని స్వీకరించాడు.

చోళ సామ్రాజ్యం:చోళ సామ్రాజ్యం స్థాపన కరికాల చోళునితో క్రీ.శ. 190లో ప్రారంభమైంది. కరికాల అంటే శత్రువుల ఏనుగులకు కాలయముడు లాంటివాడు అని అర్థం. రెండవ దాని ప్రకారం కాలిన కాలుగలవాడు లేదా నల్లని కాలువాడు అంటే అతని చిన్నతనంలో మంటల్లో కాలుకాలినవాడని మరొక అర్థం. శత్రువుల చేతుల్లో నిర్బంధింపబడి, తప్పించుకొని చేర రాజులతో యుద్ధం చేసి తన తాతల సామ్రాజ్యాన్ని తిరిగి సాధించుకొన్నాడు. ‘పరనార్’ అనే సమకాలీన కవి ప్రకారం కరికాళుడు గొప్ప యుద్ధవీరుడు, అతడు చేర, పాండ్యుల రెండు సైన్యాలను ఓడించి, గొప్ప విజయాన్ని సాధించాడు. ఇతడు 12,000 మందిని యుద్ధ ఖైదీలుగా చేసి కావేరినదిపై ఆనకట్టను కట్టడానికి ఉపయోగించి, వ్యవసాయానికి నీటిపారుదల వసతులు కల్పించాడు. ఇతడు కావేరి పట్టణం (పూహర్) అనే నూతన రాజధాని నిర్మించాడు. వర్తక వాణిజ్యాలను ప్రోత్సహించాడు. ఇతని ‘పెన్నార్’ నీటిపారుదల కాలువ నిర్మాణం వల్ల తంజావూరు పట్టణం, దాని దక్షిణ ప్రాంతమంతా నీటి లభ్యత చేకూరింది. ఇతడు వైదిక మతాన్ని ప్రోత్సహించి యజ్ఞయాగాలను నిర్వహించాడు.

పాండ్యులు:పాండ్య రాజులలో అతి గొప్పవాడు నెడుంజలియన్. ఇతడు చిన్నతనంలోనే రాజ్యానికి రావడంతో చోళ, చేర రాజులు ఇతని రాజ్యంపై దండెత్తగా, తెలైయలంగనమ్ అనే యుద్ధంలో వారిపై విజయం సాధించాడు. ఇతని గొప్పతనాన్ని మనగుడి మరుదన్, నక్కిరార్ అనే కవులు కొనియాడారు.

మతం:ఆ కాలం నాటి ప్రజలు వైదిక మతాన్ని ఆదరించారు. వివిధ రకాల దేవతలను పూజించారు. వాటిలో ప్రకృతి ఆరాధన, శివ, విష్ణు, ఇతర దేవతలను పూజించేవారు. యజ్ఞ యాగాలను చేసేవారు. సన్యాసులకు సంఘంలో మంచి స్థానముండేది. ప్రజలు భక్తి భావంతో పాటు, పునర్జన్మ, కర్మసిద్ధాంతాలను, జ్యోతిష్యశాస్త్రం మొదలైనవి నమ్మేవారు. ఈ కాలంలో బౌద్ధమతం, జైనమతం కూడా వైదిక మతంతో పాటు సమాన గౌరవాన్ని పొందేది. తిరువల్లూవర్ అనే వాడు జైనకవి, అతడు ‘తిరుక్కురల్’ గ్రంథ రచయిత. సంగం సాహిత్యానికి ఆణిముత్యం లాంటి ‘సిలాప్పడికరం’ ‘మణిమేకలై’ అనేవి బౌద్ధుల గ్రంథాలు.

సాహిత్యాభివృద్ధి:సంగమ యుగంలో ఆర్యుల, ద్రావిడుల సంస్కృతి మిళితమైన సంగమ సాహిత్యాభివృద్ధి జరిగి,. బంగారు యుగంగా పేరొందింది. ‘తిరువల్లువార్’ అనేవాడు ‘తిరుక్కురల్’ అనే కావ్యాన్ని రాశాడు. ఇది ఆ కాలం నాటి ప్రజల జీవన విధానాన్ని, వారి నైతిక విలువల గురించి వివరించే అతి ముఖ్యమైన గ్రంథం. ఆ రోజుల్లో అగస్త్యుని శిష్యుడు తోలకప్పియార్ అనేవాడు అతి ముఖ్యమైన ‘తొలకప్పియం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మగధ రాజ్య విజృంభణకు గల కారణాలు పరిశీలించండి.
జవాబు.
క్రీ.పూ. 6వ శతాబ్దంలో షోడశ మహా జనపదాలనబడే 16 రాజ్యాలు ఏర్పడ్డాయి. వాటిలో మగధ రాజ్యం ఒకటి. మగధ రాజ్యం క్రమంగా శక్తివంతంగా మారి విజృంభించింది.
మగధ సామ్రాజ్య ఆవిర్భావానికి కారణాలు:క్రీ.పూ. 6వ శతాబ్దంలో గంగా, యమున మైదాన ప్రాంతంలో 16, జనపదాలు వెలిశాయి. ఈ మహాజనపదాల మధ్య ఆధిపత్యం కోసం నిరంతరం సంఘర్షణలు జరుగుతుండేవి. సార్వభౌమాధికారాన్ని పొందాలనే తలంపుతో ప్రతి జనపదం కూడా. సమర్థవంతమైన సైనిక వ్యవస్థను పోషించింది. ఈ రాజకీయ, సైనిక ప్రయోజనాల వెనుక ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతం వాయువ్య దిశ నుంచి వచ్చే విదేశీ దాడుల ప్రమాదానికి దూరంగా ఉంది. గంగానది, దాని ఉపనదులతో ఈ ప్రాంతం ఐశ్వర్యవంతమైంది. రాజకీయాధిక్యత కోసం కాశీ, కోసల, మగధ, వజ్జి రాజ్యాలు పోటీపడ్డాయి. వాటిలో మగధ విజృంభించి ఇతర రాజ్యాలపై ఆధిపత్యాన్ని నెలకొల్పి భారతదేశ చరిత్రలో ప్రప్రథమ రాజ్యంగా వెలిసింది.

మగధ రాజ్య విజృంభణకు అనేక పరిస్థితులు దోహదపడ్డాయి..

  1. మగధలో ప్రకృతిసిద్ధమైన అనేక వనరులున్నాయి. ‘గంగానది, దాని ఉపనదులైన శోణ్, గండక్, గోగ్రా నదులు మగధకు సహజ రక్షణను, రాకపోకల సౌకర్యాలను సమకూర్చాయి.
  2. ఈ ప్రాంతంలో ఇనుప ఖనిజగనులు అందుబాటులో ఉన్నందువల్ల మగధ ఆయుధ నిర్మాణంలో ముందంజ
    వేసింది.
  3. మధ్యగంగా మైదాన ప్రాంత మధ్యభాగంలో ఉన్నందువల్ల ఆ రాజ్యం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందింది.
  4. ఈ ప్రాంతంలో ఏనుగులు అధిక సంఖ్యలో ఉండేవి. మగధ పెద్ద ఎత్తున ఏనుగులను సమీకరించి యుద్ధ వ్యూహంలో ముందున్నది.
  5. మగధకు రాజధాని నగరాలైన గిరివ్రజం, పాటలీపుత్రం రాజ్యానికి ప్రకృతిసిద్ధమైన రక్షణను కల్పించాయి.
  6. ఈ ప్రాంతం తరచుగా విదేశీ దండయాత్రలకు గురయ్యే వాయువ్య ప్రాంతానికి దూరంగా ఉన్నందువల్ల దండయాత్రల బెడద లేదు.
  7. పైగా కొత్తగా ఆర్య సంస్కృతి ప్రభావం కిందికి వచ్చిన మగధ ప్రజల్లో ఇతరుల కంటే సామ్రాజ్య విస్తరణ కాంక్ష అధికంగా ఉండేది. ఈ విధమైన కారణాలు ఉన్నందువల్లనే మగధ ఒక సామ్రాజ్యంగా రూపొందింది.
  8. మగధను పాలించిన రాజవంశాలు మగధ రాజ్య విజృంభణకు దోహదపడ్డాయి.

ప్రశ్న 2.
మౌర్య చంద్రగుప్తుడు.
జవాబు.
మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. ఇతడు చాణిక్యుని నేతృత్వంలో సకల విద్యాపారంగతుడై ఉత్తమ సైనికుడిగా రూపుదిద్దుకున్నాడు. చంద్రగుప్త మౌర్యుడు రెండు ఘనకార్యాలు సాధించాడు. మొదటిది వాయువ్య భారతదేశాన్ని గ్రీకుల నుంచి స్వాధీనం చేసుకోవటం కాగా, నందరాజులను ఓడించి మగధను ఆక్రమించటం రెండవది. అలెగ్జాండర్ భారతదేశమును వదిలివెళ్ళిన పిమ్మట చాణక్య, చంద్రగుప్త మౌర్యుడు మొదటగా పంజాబ్ ప్రాంతంలో ధైర్యసాహసాలకు పేరుబడ్డ జాతులవారిని చేరదీసి ఒక శక్తివంతమైన సైన్యమును సమకూర్చుకున్నారు. ఈ సైన్యం సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు ప్రథమంగా గ్రీకులను పారద్రోలి పంజాబును విదేశీపాలన నుండి విముక్తి చేశాడు. ఆ తరువాత నందరాజు నిరంకుశత్వాన్ని నిర్మూలించి మగధ సింహాసనాన్ని అధిష్టించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. జైన, బౌద్ధ ఐతిహ్యాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు రెండుసార్లు మగధపై దండయాత్ర జరిపాడని, రెండవ దండయాత్రలో విజయం సాధించి సామ్రాజ్య స్థాపనగావించాడని తెలుస్తున్నది. క్రీ.పూ. 305లో భారతదేశముపై దండెత్తి వచ్చిన గ్రీకు సేనాని సెల్యూకస్ నికటార్ను ఓడించి అతని వద్ద నుండి కాబూల్, కాందహార్, హీరట్, బెలూచిస్థాన్లను వశపరచుకొన్నాడు. చంద్రగుప్త మౌర్యుడు 6 లక్షల సైన్యంతో భారతదేశమంతటిని జయించాడని ప్లూటార్క్ అనే గ్రీకు చరిత్రకారుడు పేర్కొన్నాడు. ఈ దండయాత్రల వలన చంద్రగుప్త మౌర్యుని మౌర్య సామ్రాజ్యం పశ్చిమాన పర్షియా నుండి తూర్పున బీహార్ వరకు, దక్షిణాన తిరునల్వేలి జిల్లా వరకు విస్తరించింది. భారతదేశంలోని అధిక భాగాలను ఒకే సామ్రాజ్య పరిధిలోనికి తీసుకొనివచ్చిన ఘనత చంద్రగుప్తు మౌర్యునికే దక్కుతుంది. అందువలన భారతదేశ చరిత్రలో చంద్రగుప్తమౌర్యుని జాతీయ పాలకుడుగా భావిస్తారు.

ప్రశ్న 3.
అశోక ధమ్మము.
జవాబు.
అశోకుని కాలంలో వివిధ మతశాఖలు సామాజిక ఉద్రిక్తతను సృష్టించాయి. నగరాల్లో వ్యాపారవర్గాలు బలపడటం వల్ల నూతన సామాజిక స్థితి ఏర్పడింది. సామ్రాజ్య సువిశాలత్వం కూడా కొన్ని సమస్యలను సృష్టించింది. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొని, దేశ సమైక్యతను సాధించటానికి ఒక క్రొత్త విధానం కావలసి వచ్చింది. అందువలననే అశోకుడు తన ధర్మాన్ని ప్రతిపాదించాడు.

అశోకుని ఆదర్శాలు, ఆలోచనలు అతనిలో కనిపిస్తాయి. బౌద్ధధర్మం, అశోకుని ధర్మం ఒకటి కాదు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే ప్రాకృత భాషలో అశోకుడు తన ధర్మాన్ని శిలాశాసనాల్లో పొందుపరిచాడు. అన్ని మతాల మహోన్నత ఆదర్శాలకు ఈ ధర్మం అద్దం పడుతుంది. అశోకుని ధర్మం ముఖ్యంగా మానవుల ప్రవర్తన, నీతికి సంబంధించిన నియమావళికి వర్తిస్తుంది. ఈ ధర్మసూత్రాల్లో ప్రధానమైనవి :

  1. జీవహింస చేయరాదు.
  2. ఇతరుల విశ్వాసాలు, భావాలపట్ల సహనాన్ని చూపాలి.
  3. సర్వప్రాణుల పట్ల కరుణ, జాలి చూపాలి.
  4. బానిసలు, సేవకుల పట్ల దయతో మెలగాలి.
  5. గృహస్థులను, బ్రాహ్మణులను, సన్యాసులను దయతో సత్కరించాలి. వారికి ధన సహాయాన్ని చేయాలి.
  6. మాటలను అదుపులో పెట్టుకొని ఇతరుల మతాన్ని గౌరవించటం ద్వారా తన మతాన్ని, మత పలుకుబడిని పెంచుకోవాలి.

ఈ సార్వజనీనమైన సూత్రాలను ఆచరించినట్లయితే మానవుడు సత్ప్రవర్తన, నైతికతలను సాధించి మోక్షాన్ని పొందుతాడు. అశోకుడు కర్మకాండను, మూఢాచారాలను ఖండించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 4 మౌర్య సామ్రాజ్యం – అవతరణ

ప్రశ్న 4.
మౌర్య సామ్రాజ్య పతనానికి గల కారణాలను రాయండి.
జవాబు.
మౌర్య,సామ్రాజ్య పతనం నుంచి గుప్త సామ్రాజ్యం స్థాపన వరకు అంటే క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ. 350 వరకు దాదాపు శతాబ్దాల కాలం ఏ రాజవంశంలోనూ కూడా ఉత్తర భారతదేశాన్నంతటినీ ఏకం చేసిన సామ్రాజ్యం మరొకటి లేదు.

మౌర్యుల పాలన తరువాత భారతదేశం రాజకీయంగా ముక్కలు ముక్కలుగా విభజింపబడి గంగానదికి దక్షిణంగా రాజ్యాలు ఆవిర్భవించాయి. అవి మగధ, కాశి, కౌశంబి, మధురలు. దీనికి తూర్పున విదేహా (ఉత్తర బీహార్ నుంచి కోసల (అవద్) వరకు, పశ్చిమాన పాంచాల, మధ్య భారతంలో భరహాత్, విధీష, ఉజ్జయిని రాజ్యాలు వెలిశాయి.
మౌర్యరాజ్యం కూలిపోయి పుష్యమిత్ర శుంగునితో శుంగరాజ్యం ఏర్పడే సమయంలో దక్షిణాపథంలో ఆంధ్రరాజ్యం లేదా శాతవాహనులు ఆవిర్భవించారు. ఇంకా దక్షిణంగా చోళ, చేర, పాండ్య రాజ్యాలు ఆవిర్భవించాయి. ఇదే . సమయంలో భారతదేశ వాయువ్య ప్రాంతం విదేశీయుల దండయాత్రలకు బలి అయింది. అలా భారతదేశంపై దండయాత్ర చేసిన వారిలో వరుసగా ఇండో – బాక్టీయనులు, శకులు, పార్థియనులు, కుషానులు వచ్చి వారి రాజ్యాలు స్థాపించారు.

ప్రశ్న 5.
మౌర్యుల కట్టడాలు.
జవాబు.
మౌర్యుల కళలు :
1) స్తంభాలు, శిల్ప నిర్మాణాలు: మౌర్యుల కళకు చాలా అందమైన నిర్మాణాత్మక నిదర్శనాలుగా అశోకుడు నిర్మించిన స్తంభాలు ఉన్నాయి. అశోకుని శాసనాలతో కూడిన స్తంభాలు, స్థూపాలు నగరాల్లో, కూడళ్లలో ప్రతిష్టించాడు. స్తంభాలను రెండు రకాలైన రాతితో నిర్మించారు. అవి :

  • మధుర ప్రాంతానికి చెందిన ఎరుపు, తెలుపు మచ్చలలో ఉన్న ఇసుక రాయితో కొన్ని నిర్మించబడ్డాయి.
  • బాగా పొడిచేసిన ఇసుకరాయి, బనారస్ సమీపంలోని చూనార్ వద్ద లభ్యం అవుతుంది. ఎక్కడైతే స్తంభాలు నిర్మిస్తారో అక్కడికి మధుర, చూనార్ నుంచి రాతిని రవాణాచేసి, అక్కడ శిల్పకారులు, తక్షశిల నుంచి వచ్చిన వారు తమ నైపుణ్యంతో చెక్కారు.

2) స్తూపాలు:స్తూపం అనేది ఇటుక లేదా రాయితో నిర్మించిన అర్థగోళాకార నిర్మాణం. క్రింద గుండ్రని ఆధారపీఠం ఉంటుంది. చుట్టూ గొడుగు ఆకారం సార్వభౌమాధికారానికి గుర్తుగా ఉంటుంది. అశోకుడు భారతదేశంలోను, ఆఫ్ఘనిస్థాన్లలో ఎనభై నాలుగువేల స్థూపాలు నిర్మించాడు. క్రీ.శ. 7వ శతాబ్దంలో హుయన్ త్సాంగ్ తన భారత పర్యటనలో వీటిని చాలావరకు చూశాడు. వీటిలో మంచి ఉదాహరణగా చెప్పదగింది భోపాల్ సమీపంలోని సాంచి స్తూపం.

3) గుహలు:మౌర్యుల కట్టడాల్లో ముఖ్యమైనవి గుహలు. గట్టిరాళ్ళు, చీలిన రాళ్ళతో చెక్కబడినవి. గుహల లోపలి గోడలు బాగా నునుపుగా, అద్దంలాగా ఉంటాయి. ఈ అద్భుత కట్టడాలు సన్యాసుల నివాసగృహాలు, అసెంబ్లీ గదుల వలె ఉపయోగపడ్డాయి.

ప్రశ్న 6.
గాంధార శిల్పకళ.
జవాబు.
A. గాంధార శిల్పం
1) కాలం, ప్రదేశం, పోషకులు:క్రీ.పూ. 1వ శతాబ్దం మధ్యకాలం నుండి క్రీ.శ. 5వ శతాబ్దం చివరి వరకు గాంధార ప్రాంతంలో ఉన్న అద్భుత శిల్పాలను గాంధార శిల్పాలు అంటారు. భారతీయ గ్రీకు శిల్పకళా సమ్మిళిత నిర్మాణంగా చెబుతారు. బాక్ట్రియా గ్రీకు రాజులు, వాయువ్య భారతం నుంచి ఆవిర్భవించాయి. శకులు, కుషాణులు
వీటి పోషకులు.

2) గాంధార శిల్ప లక్షణాలు:గ్రీకు, రోమన్ సంప్రదాయాల్లో బుద్ధుని విగ్రహాలు నిర్మించబడ్డాయి. మానవ శరీరాన్ని చాలా సహజంగా శిల్పులు చెక్కారు. కండరాలు, మీసాలు, ఉంగరాల జుత్తు మొదలైనవి చక్కగా ఉంటాయి.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అజాత శత్రువు.
జవాబు.
ఇతడు బింబిసారుని కుమారుడు. రాజ్య కాంక్షతో తన తండ్రిని చంపి సింహాసనాన్ని అధిష్టించాడని బౌద్ధ గ్రంథాల వల్ల తెలుస్తుంది. ఇతని 32 సంవత్సరాల పరిపాలనా కాలంలో తన తండ్రి రాజ్య పాలనా విధానాలను కొనసాగించడంతో పాటు, తన శక్తి సామర్థ్యాలతో మగధ రాజ్య ప్రతిష్టను పెంపొందించాడు. ఇతడు కోసల, కాశీ రాజ్యాలను జయించి మగధ సామ్రాజ్యంలో కలిపాడు. ఇతడు వజ్జి సమాఖ్య గణతంత్ర రాజ్యంపై 16 సంవత్సరాలు పోరాటం చేసి తన రాజ్యంలో కలుపుకొన్నాడు. ఈ పోరాట కాలంలోనే పాటలీ గ్రామంలో జలదుర్గ అనే కోటను నిర్మించాడు.

ప్రశ్న 2.
శిశునాగుడు.
జవాబు.
పర్యంక వంశ రాజుల పాలనతో విసిగిపోయిన ప్రజలు శిశునాగుని రాజుగా చేసుకున్నారు. ఈ రాజవంశీయులు మగధ రాజ్యాన్ని దాదాపు 50 సంవత్సరాలు పాలించారు. శిశునాగుడు ఈ వంశస్థాపకుడు. ఇతడు రాజధాన్ని పాటలీపుత్రం నుంచి రాజగృహకు మార్చాడు. ఇతడు అవంతి, వత్స రాజ్యాలను మగధ సామ్రాజ్యంలో కలుపుకొన్నాడు.శిశునాగుని తరువాత అతని కుమారుడు కాలాశోకుడు సింహాసనాన్ని అధిష్టించాడు.

ప్రశ్న 3.
ఇండికా
జవాబు.
చంద్రగుప్తు మౌర్యుని ఆస్థానంలో గ్రీకు రాజైన సెల్యూకస్ రాయబారి మెగస్తనీస్ భారతదేశంలో ఉన్నంతకాలం తాను చూచిన, విన్న విషయాలను ఇండికా అను పేరుతో గ్రంథస్తం చేశాడు. అయితే ఇండికాలోని కొన్ని భాగాలు మాత్రమే నేడు లభ్యమౌతున్నాయి. ఈ గ్రంథం వల్ల నాటి పాలనా విధానం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తున్నాయి. భారతదేశంలో బానిస వ్యవస్థ లేదని, భారతీయులలో 7 కులాలవారున్నారని మెగస్తనీస్ ఈ గ్రంథంలో పేర్కొన్నాడు. పాటలీపుత్ర నగరపాలన గురించి, సైనిక మండలుల గురించి మెగస్తనీస్ సవివరంగా వివరించాడు. అతడు విదేశీయుడు. ఇతనికి భారతీయ సంస్కృతీ పరిజ్ఞానం పూజ్యం కాబట్టి ఇతని రచనను స్వవిమర్శతో స్వీకరించవలసి ఉంటుంది.

ప్రశ్న 4.
కౌటిల్యుడు.
జవాబు.
అర్థశాస్త్ర రచయిత కౌటిల్యుడు. ఇతడే చాణక్యుడు. కుటిల నీతితో కౌటిల్యుడయ్యాడంటారు. ఇతడు చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి. మౌర్యుల చరిత్ర తెలుసుకొనుటలో అర్థశాస్త్రము ప్రధానమైనది. అర్థశాస్త్రమనగా ఆర్థికశాస్త్రం కాదు. ఇది రాజనీతి శాస్త్రము. ఇందు చక్రవర్తి విధులు, సైనిక విధానము, దండనీతి మొదలగు అంశములు పేర్కొనబడెను. అయితే రాజనీతితో పాటు ఆర్థిక విషయములు కూడా పేర్కొన్నాడు. నాటికి, నేటికీ పరిపాలకుడికి ఉండవలసిన లక్షణాలు, పరిపాలనలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఎన్నింటినో పేర్కొన్నాడు కౌటిల్యుడు.

ప్రశ్న 5.
కళింగ యుద్ధం.
జవాబు.
క్రీ.పూ. 261లో అశోకుడు పెద్ద సైన్యంతో కళింగ దేశంపై దండెత్తాడు, దాని అధికారాన్ని అణచి వేయాలనుకున్నాడు. దాంతో ఈ రాజ్యాల మధ్య యుద్ధం జరిగింది. ప్రాణనష్టం తీవ్రమైన రీతిలో జరిగింది. చివరకు అశోకుడు కళింగను ఆక్రమించాడు. ఈ యుద్ధం గురించి ఒరిస్సాలోని అతని 13వ రాతి శాసనంలో వివరంగా వివరించి ఉంది. ఈ సంఘటనతో చలించిపోయిన అశోకుడు బౌద్ధమతం స్వీకరించి, బౌద్ధ ధర్మం ప్రచారం మొదలుపెట్టాడు.

ప్రశ్న 6.
మూడవ బౌద్ధ
సంగీతి.
జవాబు.
అశోకుని ఆధ్వర్యంలో పాటలీపుత్రంలో మూడవ బౌద్ధ సంగీతి (సమావేశం) జరిగింది. దీనిలో ఏర్పడిన చీలికలు నివారించుటకై జరిపించాడు. దీనికి మొగళిపుత్త తిస్స అధ్యక్షత వహించాడు. ఈ సమావేశం నుంచి అనుకున్న ఫలితాలు రాకపోయినప్పటికి అశోకుడు బౌద్ధధర్మాన్ని దేశ, విదేశాలలో పలు విధాలుగా ప్రచారం చేయించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 4 మౌర్య సామ్రాజ్యం – అవతరణ

ప్రశ్న 7.
బృహద్రదుడు.
జవాబు.
చివరి మౌర్య రాజు బృహద్రధుడు. ఇతని అసమర్థ పాలన వలన చివరి బృహద్రధుని అతని సైన్యాధిపతియైన పుష్యమిత్ర శుంగుడు ఓడించి పాటలీపుత్ర సింహాసనాన్ని అధిష్టించాడు.

ప్రశ్న 8.
సాంచీ స్థూపం.
జవాబు.
అశోకుడు 84,000 స్థూపాలు నిర్మించాడు. వాటిలో సాంచీ, సారనాథ్, భరహాత్ స్థూపాలు ప్రఖ్యాతి గాంచినవి. వీటిలో సాంచి స్థూపం ప్రముఖమైనది. ఇది మధ్యప్రదేశ్లోని భోపాల్కు సమీపంలో ఉంది. ఈ మహాస్థూపం పరిధి (చుట్టుకొలత) 36.00 మీటర్లు, ఎత్తు 23.25 మీటర్లు. దీనికి చుట్టూ దీర్ఘ చతురస్రాకారపు 3.30 మీటర్ల ఎత్తు ఉన్న రాయితో దీర్ఘ చతురస్రాకారంలో నిర్మించిన గోడ ఉంది.

ప్రశ్న 9.
పుష్యమిత్ర శుంగుడు
జవాబు.
పుష్యమిత్ర శుంగుడు చివరి మౌర్యరాజు బృహద్రధుని సేనాని. ప్రజలలో అతనిపై వ్యతిరేకత, రాజు బలహీనతను ఆసరా చేసుకొని అతనిని చంపి రాజయ్యాడు. ఇతని సామ్రాజ్యం పాటలీపుత్రం నుంచి దక్షిణాన నర్మదానది వరకు విస్తరించింది. ఇతను హిందూమతాన్ని ఆదరించాడు. ఇతను రెండుసార్లు అశ్వమేధయాగం చేసినట్లు తెలుస్తున్నది.

ప్రశ్న 10.
నాలుగవ బౌద్ధ సంగీతి.
జవాబు.
నాల్గవ బౌద్ధ సంగీతి లేదా సమావేశం, కాశ్మీర్లో ఉన్న కుందలవన విహారంలో జరిగింది. బౌద్ధమత సంఘంలో ఉన్న భేదాలను లేదా విభేదాలను తొలగించడానికి కనిష్కుడు తన ఆస్థానంలో ఉన్న గొప్ప బౌద్ధమత తాత్వికుడైన పార్శ్వనాథుని సలహాతో వీరిని సమావేశ పరిచాడు. చైనా యాత్రికుడు హువానువాంగ్ ప్రకారం దాదాపు అయిదువందల మంది బౌద్ధ సన్యాసులు ఈ సమావేశానికి హాజరైనారు. ఇది వసుమిత్ర అధ్యక్షతన, అశ్వఘోషుని అధ్యక్షతన జరిగింది.

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 15th Lesson The Dinner Party Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 15th Lesson The Dinner Party

Paragraph Answer Questions (Section – A, Q.No. 5, Marks : 4)

Question 1.
Describe the role of the American naturalist in the short story, “The Dinner Party”.
Answer:
Mona Gardner’s short story “The Dinner Party” offers us an interesting reading. It highlights women’s nerve control. The American naturalist is a special guest at the dinner party. All others are government officials or military personnel. Others are involved in a discussion. He alone stays silent and observes others keenly. He notices strange changes in the features on the face of the hostess. He watches a servant placing a bowl of milk in the veranda. He understands there is a snake. He thinks fast. He plans a strategy. It works out. He manages to make all the guests stay cool and calm till the snake creeps out. When the host appreciates his nerve control, he proves that it is the hostess who has real nerve control.

మోనా గార్డ్నర్ చిన్న కథ ‘విందు’ ఆసక్తికర పఠనాన్ని అందిస్తుంది మనకు. అది స్త్రీ యొక్క భావోద్వేగ నిగ్రహశక్తిని నొక్కి చెబుతుంది. ఆ ‘విందు’లో అమెరికా జీవశాస్త్రవేత్త ఒక ప్రత్యేక అతిథి. మిగిలిన వారందరూ ప్రభుత్వ లేదా సైనిక అధికారులు. ఇతరులు ఒక చర్చలో లీనమయ్యారు. అతనొక్కడే నిశ్శబ్దంగా ఉండి ఇతరులను నిశితంగా పరిశీలిస్తారు. యజమానురాలి ముఖ కవళికలలో ఆశ్చర్యకర మార్పును వారొక్కరే గమనిస్తారు. వరండాలో పాలపాత్రను ఒక సేవకుడు ఉంచడం గమనిస్తారు. వారికి అక్కడ ఒక పాము ఉందని అర్థం అయింది. వేగంగా ఆలోచిస్తారు. ఒక ఎత్తుగడను సిద్ధం చేశారు. అది పని చేసింది. పాము బయటకు పాకిపోయేదాకా అందరినీ నిశ్శబ్దంగా, నిశ్చలంగా నిబ్బరంగా, ఉంచడంలో కృతకృత్యులయ్యారు వారు. యజమాని వారి మనోనిబ్బరాన్ని అభినందిస్తారు. కాదు, అసలు మనో నిబ్బరం యజమానురాలిది అని నిరూపించి చూపుతారు ఆయన.

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

Question 2.
Describe the scene of the dinner party..
Answer:
“The Dinner Party”, by Mona Gardner, is a gripping narration of an interesting incident. A colonial officer and his wife host a large dinner party. It is in their spacious dining hall. The hall has a bare marble floor. The rafters are open and glass doors are wide. Government, army and embassy officials with their wives are the guests.

A visiting American naturalist is the special invitee there. Twenty guests take part in that party. There is a spirited discussion about the nerve contral a woman has. A snake is there. The American naturalist takes control of the situation. He succeeds in making everyone stay calm till the snake crawls out.

“విందు”, మోనా గార్డనర్ రచన, ఒక ఆసక్తికర సంఘటనకు కట్టిపడవేసే కథనం. ఒక భారతీయ అధికారి, ఆయన భార్య, ఒక పెద్ద ‘విందు’ ను ఆతిథ్యంగా ఇస్తారు. అది వారి విశాల భోజనశాలలోనే. అక్కడి నేల వేరే ఆచ్ఛాదనలు ఏమీ లేని చలువ రాతి పరుపు. కప్పు వాసాలు కూడా కనిపించేలా ఉంటాయి. విశాలమైన అద్దం తలుపులు.

ప్రభుత్వ, సైనిక మరియు రాయబార కార్యాలయ అధికారులు, వారి భార్యలు అతిథులు. దేశ సందర్శనలో ఉన్న ఒక అమెరికన్ జీవశాస్త్రవేత్త ప్రత్యేక ఆహ్వానితులు. ఇరువయి మంది ఆ ‘విందు’లో భాగస్వాములవుతున్న అతిథులు. స్త్రీ యొక్క భావోద్వేగ నిబ్బర శక్తి గురించిన రసవత్తర చర్చ ఒకటి నడుస్తుంది అక్కడ. ఒక పాము ఉంది అక్కడ. ఆ అమెరికన్ జీవశాస్త్రవేత్త పరిస్థితిని తన అదుపులోకి తీసుకుంటారు. పాము బయటకు ప్రాకి పోయేదాకా ప్రతి ఒక్కరిని నిబ్బరంగా, ప్రశాంతంగా ఉంచటంలో వారు విజయులవుతారు.

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

Question 3.
“A spirited discussion springs up between a young girl and a colonel”. Discuss.
Answer:
“The Dinner Party”, by Mona Gardner, showcases the emotional strength of women. Deeds, not empty words, prove this point beyond anyone’s doubt. A colonial officer hosts the dinner party. The guests are just twenty. During the party, an animated discussion arises between a young girl and a colonel.

The girl says women have advanced a lot from their earlier era of screaming at the sight of a mouse. The colonel contradicts her stand. He asserts men have an extra ounce of nerve control in a crisis. And he adds that ounce counts a lot. But the girl is right. The story proves at the end how strong a woman is in crises!

“విందు”, మోనా గార్డ్నర్ రచన, స్త్రీ యొక్క మనో నిబ్బర శక్తిని చక్కగా చిత్రిస్తుంది. చేతలు-వట్టి మాటలు కాదు-ఈ విషయాన్ని ఎవ్వరికీ సందేహం లేకుండా నిరూపిస్తాయి. ఒక భారతీయ అధికారి ‘విందు’ ను ఏర్పాటు చేశారు. అతిథులు రెండు పదులు. విందు సమయంలో ఒక యువతికి, ఒక కనల్ (కల్నల్-కాదు) కు మధ్య అమిత ఉత్సాహభరిత చర్చ ప్రారంభమవుతుంది.

ఎలుకను చూస్తే కెవ్వుమని అరిచే గతకాలపు స్థితి నుండి స్త్రీ చాలా ఎత్తుకు ఎదిగింది అని ఆ యువతి వాదన. ఆ అభిప్రాయాన్ని ఖండిస్తారు కనల్గారు. క్లిష్ట సమయాలలో పురుషులు ఒక ఔన్స్ అధిక మనో నిబ్బరం కలిగి ఉంటారు అని ఆయన ఉవాచ. ఇంకా ఆయన అంటారు ఆ ఔన్స్ అధిక నిబ్బరం చాలా ప్రాధాన్యత కలది అని. కానీ ఆ అమ్మాయి అభిప్రాయమే సరిఅయినది. ఆ కథ చివరలో కూడా సంక్లిష్ట సమస్యల సమయంలో స్త్రీ ఎంత నిబ్బరంగా ఉంటుందో నిరూపించబడింది.

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

The Dinner Party Summary in English

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party 1
Mona Gardner is an American author. She had her story The Dinner Party published in The Saturday Review of Literature in 1941. Her story is a gripping narration with a stuning end. The story takes places in India during the British colonial time. In the story a colonel and a girl argue about how women act in a crisis.

In India, a colonial officer and his wife host a dinner party and invite army officers and government officials along with their wives and an American naturalist. A spirited discussion sparks up between a young girl and the colonel in which the girl believes that women have out grown the fright-from-seeing-a mouse era.

But the colonel denies that and says that men have more control than women in every situation. However, the hostess of the party proves him wrong there is a cobra in the room and the hostess stops it. The hostess decides to solve the problem and advises a plan to get rid of it. She gestures for a bowl of milk to the put outside the door.

An American naturalist at the party is watching the argument and observes the hostess. He understands that there is a cobra in the room, so to calm down everyone he plays a game of control where they cannot move or they would lose money. He told them that he would count three hundred that was five minutes and not one of them is to move a muscle.

Those who move will forfeit fifty rupees. When restarts counting down the last twenty seconds to finish the game. The cobra emerges from under the table and goes towards the bowl of milk outside. He locks it out of the room. The colonel appreciates the American who has just shown them an example of perfect control.

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

The American asks the hostess, Mrs. Wynnes, how she knew that the cobra was in the room and she replies; “Because it was crawling across her foot.” The colonel is proved wrong by Mrs. Wynnes’s action. The American naturalist was used to show gender does not support your self control.

The writer uses Mrs. Wynnes to prover her them that gender doesn’t support your self control. Throughout the story, Mrs. Wynnes displays perfect self control, proving that women can act bravely in a crisis. Ever though a snake crawled over her foot, she still kept calm. Thus, it justifies that gender does not support.

The Dinner Party Summary in Telugu

మోనా గార్డ్నర్ అనే ప్రఖ్యాత అమెరికన్ రచయిత్రి సృష్టి ఈ “విందు భోజనము” (The Dinner Party). అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతూ, ఎవ్వరి ఊహకు అందని మలుపుతో ముగిసే కథనం. చిన్న సంఘటన వర్ణన. కానీ విలువైన పాఠం ప్రతి ఒక్కరికి. ఎందరు, ఏ విధమైన తప్పుడు అభిప్రాయాలలో ఉంటూ, తామే సరియైన అభిప్రాయంలో ఉన్నట్లు భ్రమపడేవారికి కనువిప్పు ఈ కథనం.

ఆంగ్లేయుల పాలనలోని భారతంలో జరిగిన కథ. ఒక సైనికాధికారి, వారి భార్య పెద్ద విందు (భోజనం) ఏర్పాటు చేశారు. సైనిక, ప్రభుత్వ, రాయబార కార్యాలయ సిబ్బంది ప్రత్యేక ఆహ్వానితులు. అమెరికాకు చెందిన ఒక జీవశాస్త్రవేత్త, ప్రకృతి ప్రేమికుడు అతిథులలో విశిష్టమైనవారు. మొత్తం ఇరువయి మంది, ఆతిథ్యం ఇచ్చేవారి విశాలమైన భోజనశాలలోని బల్ల మందు సుఖాసీనులై ఉన్నారు. పెద్ద హాలు, చలువరాతి నేల, చుట్టూ ఉన్న వరండాలకు భోజనశాలకు మధ్య అద్దాల తలుపులు, చక్కని భోజన పదార్థాలు ఒకదాని తరువాత ఒకటి వడ్డించటానికి ఎదురుచూస్తూ వినయంగా నిలుచున్న సిబ్బంది.

తింటూ మాట్లాడటం పశ్చిమ సంస్కృతి ప్రత్యేకం (మన ప్రాచీన సాంప్రదాయం నిశ్శబ్దంగా భగవత్ ప్రసాద, పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని భక్తి, కృతజ్ఞతా భావాలతో స్వీకరించడం !) కదా ! ఒక యువతికి ఒక కనల్ (కల్నల్ అని కొందరు, కర్నల్ అని కొందరు అంటారు. ఈ colonel అనే సైనికాధికారిని సూచించే పదాన్ని) కు మధ్య ఒక రసవత్తర సంభాషణ కొనసాగుతుంది.

ఎలుక పిల్లను చూసి కెవ్వుమని అరిచి గెంతులు వేసే నాటి స్త్రీ నుండి, నేటి స్త్రీ ఎంతో ఎదిగింది అనేది ఆ యువతి వాదన. అలా కాదు, ఎంత చిన్న సమస్యను చూసినా కెవ్వుమని అరిచే స్థాయినుంచి ఒక్క అడుగు కూడా ముందుకు ఎదగలేదు స్త్రీ అని ఆ కనల్ (కల్నల్) నిశ్చితాభిప్రాయం. కష్టాలు ఎదురయినప్పుడు, పురుషులు చూపే నిబ్బరం స్త్రీ చూపలేదు అని ఆయన వాదన. అమెరికన్ జీవశాస్త్రవేత్త ఈ చర్చలో అస్సలు పాల్గొనలేదు.

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

నిజమైన శాస్త్రవేత్తలా అందరిని పరిశీలిస్తున్నారు. ఇంటి యజమానురాలు శ్రీమతి వైన్స్ ముఖంలో ఆకస్మిక మార్పులు గమనించాడు. కండరాలు బిగుసుకుంటున్నాయి. నిశ్శబ్దంగా, నెమ్మదిగా ఒక సేవక బాలుడి చెవిలో ఏదో చెప్పింది. ఆ బాలుడు ఒక గిన్నెలో పాలు పోసి భోజనశాల బయట వరండాలో పెట్టాడు. ఆ ప్రకృతి పరిశీలకుడికి విషయం అర్థమైంది. భారతీయులు పాలగిన్నె పెట్టారు అంటే అక్కడ ఉన్న పాముకు ఎర (ఆశ) వేయడం. వేగంగా ఆలోచించాడు.

నిశితంగా పరిశీలించాడు, పాము ఉనికికై. వాసాల మీద లేదు. గదిమూలల్లో లేదు. ఇక అది ఉండే ఏకైక స్థానం భోజన బల్ల కింద. అలజడి చేస్తే, ఆ పాము ఎవరినైనా కాటువేయగలదు. అందుకే మంచి ఉపాయం పన్నాడు. అందరిని ఆకట్టుకోగల కంఠస్వరంతో ఇలా అన్నాడు. “నిబ్బరం గురించి కదా చర్చ. ఇప్పుడు నేను 1 నుండి 300 వరకు లెక్కపెడతాను.

5 నిముషాలు పట్టవచ్చు. అంతసేపు ప్రతి ఒక్కరు శిలాప్రతిమ వలె నిశ్చలంగా ఉండాలి. కదిలిన వారు 50 రూపాయలు జరిమానా కట్టాలి’. లెక్కించటం మొదలు. నిజంగా 20 శిలా ప్రతిమలు వెలిశాయి అక్కడ. 286 అంటుండగా బల్ల కింద నుండి పెద్ద పాము గబ గబా పాలగిన్నె వైపు పాకింది. అంతే, వేగంగా ఆ శాస్త్రవేత్త పాము వెనకాలే భోజనశాల తలుపులు మూశాడు.

చూశారా, ఒక పురుషుడి నిబ్బరాన్ని, ఆ శాస్త్రవేత్త నిరూపించారు ఆచరణ ద్వారా అని ఆ ఇంటి యజమాని (పురుషుడు) అన్నారు. ‘ఆగండి’ అని ఆ శాస్త్రవేత్త, అమ్మా శ్రీమతి వైన్స్ గారూ, పాము ఇక్కడ ఉంది అని మీకు ఎలా తెలిసింది అని అడిగారు. బలవంతపు చిరునవ్వుతో, అది నా పాదాల మీదుగా పాకుతుంది కదా అంది ! అంతే అంతా నిశ్శబ్దం. పాఠకులతో సహా ! ఎవరిది అసలు నిబ్బరము ?

The Dinner Party Summary in Hindi

मोना गारडनर नामक प्रमुख अमरीकी लेखिका की रचना है, The Dinner Party’ ‘दावत’ | अति उत्सकता से जारी होता हुआ अप्रत्याशित मोड़ों से समाप्त होनेवाला कथन है । यह एक छोटी घटना पन आधारित रचना है । यह कथन उन लोगों की आँखें खुलवानेवाला है । जो लोग गलतफ़हमी में रहकर अपना विचार हो ठीक कहकर भ्रम में रहते हैं । अंग्रेजी शासनकाल में भारत में घटित कहानी है ।

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

एक सेनाधिकारी और उसकी पत्नी दावत आयोजित करते हैं । सेना, सरकार और राजदूत कार्योंलयों के कर्मचारी-वर्ग विशेष आमंत्रित हैं । अमरीकी जैव वैज्ञानिक और प्रकृति प्रेमी विशिष्ट अतिथि हैं । कुल बीस लोग विशाल डाइनिंग टेबुल के आगे सुखासीन रहे । बड़ा हॉल, संगमरपरी पहर का फर्श, शीशे के दरवाज़े, स्वादिष्ट भोजन-पदार्थ, एक-एक करके पदार्थ परोसनेवालों की सविनय तैयारी आदि सब कुछ सुव्यवस्थित है । भोजन करते हुए बातचीत करना पश्चिन की संस्कृति है ।

बातचीत मे अंग्रेजी शब्द ‘colonel’ का उच्चरण कुछ लोग कनल और कुछ लोग कर्नल करते हैं । इसके बीच सरस वाग्विवाद होता रहता है । एक युवती कहती है कि चूहे के बच्चे को देखकर भयभीत होनेवाली गतकाल की स्त्री आधुनिक काल में बहुत आगे बढ़ी है । सैन्याधिकारी दृष्टि है कि आदमी जो हिम्मत करता है, ऐसा, औरत नहीं करती है । अमरीकी जैव इस चर्चा में भाग नहीं लेता है। असली वैज्ञानिक की तरह सब का अवलोकन करता है।

घर की मालिकिन श्रीमती वाइन्स के मुख पर आकस्मिक परिवर्तन ध्यन से देखता है । उसकी मांस-पेशियाँ जकड़ रही है | वह बाल- सेवक के कान में आहिस्ते खामोशी से कुछ कहती है । वह बालक एक कटोरे में दूध रखकर भोजनशाला के बाहर बरामदे में रखता है । प्रकृति शोधकर्ता को मालूम हुआ कि उस दूध का कटोरा सांप के लिए अहेर है । वह छत की ओर, घर के कोनों में देखता लेकिन दिखाई नहीं देता है । उसका एक मात्र स्थान डाइंनिग टेबल के नीचे होगा । कुछ भी शोर मचाए तो सांप काटेगा ।

इसलिए प्रकृति प्रेमी एक अच्छा उपाय सोचता है । वह सबसे कहता है कि अब हिम्मत की चर्चा है न ! मैं अब 1 से 300 तक गिनता हूँ । पाँच मिनट लग सकता है । तब तक हरेक को शिला प्रतिमा की तरह निश्चल, न हिले- डुले रहना है । हिलनेवाले को 50 रु. जुर्माना देना पड़ता है। 28 गिनते समय बड़ा सांप मेज के नीचे | से जल्दी-जल्दी दूध के कटोरे की ओर रेंगता है। शीघ्र ही शोधकर्ता साँप के पीछे जाकर भोजनशाला के दरवाजे बंद करता है। क्या देखा है, वह आदमी की हिम्मत और सहनीयता को सिद्ध करता है ।

घर का मालिक (पुरुष) कहता है कि आचरण द्वारा सिद्ध हुआ । शोधकर्ता कहता है कि जरा रुकिए और आगे पूछता है कि श्रीमती वाइन्स जी, आपको कैसे मालूम हुआ कि साँप यहीं है । मुस्कराते हुई वह कहती है कि वह साँप मेरे पैरों ही रेंगा न ! सब खामोश पाठकों के साथ ! असल में किसकी है | हिम्मत और सहनीयता ?

Meanings and Explanations

colonial (n/adj) /kələʊniǝl/ (కలఉనిఅల్) (polysyllabic-4 syllables) = pertaining to a colony : పాలిత దేశానికి సంబంధించిన, औपनिवेशक

attaches (n-pl) /ǝtætseiz/ (అత్యచెఇజ్) (trisyllabic) = persons who work in embassies : రాయబార కార్యాలయంలో పనిచేయు అధికారులు, अधिकारी, अफसर

naturalist (n) /nætsurəlist/(న్యాచురలిస్ట్) (polysyllabic-4) = biologist : జీవశాస్త్రవేత్త, जीव विज्ञानी

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

spacious (adj) /sperfǝs/ (స్పెఇషస్) (disyllabic) = vast; huge, big : విశాల, विस्तृत

bare (adj) /beǝ(r)/ (బెఅ(ర్)) (monosyllabic) = uncovered; minimal : ఆచ్ఛాదన లేని; కనీస అవసరాల స్థాయిలో ఉన్న, अभाव में

rafters (n-pl) /ra:ftǝ(r)z/ (రాఫ్ ట(ర్)జ్) (disyllabic) = wooden, sloped beams that support the roof : వాసాలు; కప్పును నిలిపి ఉంచే దూలాలు

spirited (adj) /spiritid/ (స్ప్రిరిటిడ్) (trisyllabic) = enthusiastic : ఉత్సాహభరిత , उत्साही

spring up (phrase) = start with a bang : ఆడంబరంగా ప్రారంభమవు

outgrow (v) /outgrǝʊ/ (ఔట్ గ్రఉ) (disyllabic) = grow beyond: దాటి పెరుగు

jumping-on-a-chair-at-the-sight-of-a-mouse = 10 పదాలకు హైషన్ లతో బంధించి ఒక్క adjective గా సృష్టించి ఉపయోగించిన రచయిత్రి సృజనాత్మకత; ఎలుకను చూడగానే కుర్చీ మీదికి గెంతే

era (n) /ǝrǝ/ (ఇఅర) (disyllabic) = a particular period of time: కాలము ; యుగము

colonel (n) /kз:nǝl/ (కనల్) (disyllabic) = an army officer : ఒక సైనికాధికారి

scream (v) /skri:m/ (స్క్రీమ్) (monosyllabic) = cry out in a shrill voice : కీచుగొంతుకతో అరచు; ఆకస్మికంగా గావుకేకపెట్టు

bait (n) /beit/ (బెఇట్) (monosyllabic) = anything that allures : ఆకర్షించునది; ఎర, प्रलोभन

course (n) /ko: (r)s/ (కో(ర్)స్) (monosyllabic) = a stage of a meal : భోజన వడ్డనలో ఒక దశ; ఒక భాగము, पाठयम

impulse (n) /impals/ (ఇమ్ పల్ స్) (disyllabic) = sudden feeling, desire: ఆకస్మిక అనుభూతి; కోరిక, अतः प्रेरणा

commotion (n) /kǝmeusən/ (కమఉషన్) (trisyllabic) = disturbance; noise: అలజడి ; ఆందోళన ; శబ్దము, शोर

arresting (v + ing : adj) /ǝrestin/ (అరెస్ టింగ్) (trisyllabic) = captivating: ఆకట్టుకునేలా ఉన్న

sober (v) /sǝubə(r)/ (సఉబ(ర్) ) (disyllabic) = moderate one’s feelings : భావోద్వేగములను శాంతపరచు; తగ్గించు, अमत

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

forfeit (v) /fo:(r)frt/ (ఫో(ర్)పిట్) (disyllabic) = lose as fine : జరిమానాగా కోల్పోవు

emerge (v) /im3:(r)dy/ (ఇమ(ర్)జ్) (disyllabic) = come out : బయటకు వచ్చు

make for (phrase) = move towards : వైపుగా వెళ్ళు

ring out (phrase) = echo : ప్రతిధ్వనించు, घंटी बजाना

slam (v) /slæm/ (స్లామ్) (monosyllabic) = shut suddenly with force and noise : ఆకస్మికంగా, పెద్ద శబ్దం వచ్చేలా ధడేల్మని మూయు, धाम

faint (adj) /fernt/ (ఫెఇన్) (monosyllabic) = weak : బలహీన; నీరస, मूर्छत होना

crawl (adj) /kral/ (క్రొల్) (monosyllabic) = creep : ప్రాకు, रेंगना

TS Inter 1st Year History Study Material Chapter 3 ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 3rd Lesson ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 3rd Lesson ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జైన, బౌద్ధ మతాల ఆవిర్భావానికి దోహదం చేసిన పరిస్థితులను చర్చించండి.
జవాబు.
1) మత పరిస్థితులు: పవిత్రమైన, సామాన్య మతారాధనకు బదులుగా, సంక్లిష్టత మరియు బలులతో కూడుకొన్న వైదీక సంప్రదాయాలను సాధారణ ప్రజానీకం ఆమోదించలేదు. పైగా ఇవి ఖర్చుతో కూడుకొన్నవి. మూఢ విశ్వాసాలు మరియు మంత్రాలు ప్రజలను అయోమయానికి గురిచేశాయి. ఉపనిషత్లు లాంటివి జ్ఞానమార్గాన్ని. బోధించినా, అవి పూర్తి వేదాంత ధోరణిలో ఉండి, అవి అంత సులభంగా అందరికీ అర్థం కాలేదు. సులభంగా, సంగ్రహంగా అర్థమయి అందరికీ మోక్షాన్ని ప్రసాదించే వాటి కోసం ప్రజలు ఎదురు చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో బుద్ధుడు మరియు మహావీరుని బోధనలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాయి.

2) సామాజిక పరిస్థితులు: సమాజం నాలుగు కులాలతో విభాజితమైంది. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు నిబిడీకృతమై ఉన్నారు. చండాలురు, లేదా అంటరానివారిని గురించి, కొన్ని ప్రస్తావనలున్నాయి. సమాజంలో బ్రాహ్మణులు తమ ఆధిక్యతను నెలకొల్పుకున్నారు. వైదిక మతం, కర్మకాండలకు వారు ప్రముఖ కర్తలుగా పరిగణించుకొన్నారు. యాగాలు, కర్మకాండలను నిర్వహించడంతో పాటు, వీరు పాలకులకు ‘పురోహితులు’ లేదా మత సలహాదార్లుగా కూడా పనిచేశారు. నూతన వ్యవసాయిక ఆర్థిక వ్యవస్థ ఫలితంగా ఉద్భవించిన నూతన సామాజిక వర్గాల వల్ల సాంప్రదాయిక సామాజిక విభాగాలు, ఉద్దేశించిన రీతిలో పనిచేయలేదు. మొట్టమొదటగా, పట్టణ ప్రాంతంలో వృద్ధి చెందుతున్న వర్తక వర్గాలు, వారి కోరికలను సాంప్రదాయిక వ్యవస్థలో కోల్పోవల్సి వచ్చింది. పల్లెల్లోనూ, అదే విధంగా పట్టణాల్లోనూ, వైశ్యులు మారుతున్న ఆర్థిక లక్షణాల వల్ల అధికంగా లాభం పొందినప్పటికీ, వీరికి మూడో వర్ణస్థానం కేటాయించడం జరిగింది. పర్యవసానంగా, క్షత్రియులు బ్రాహ్మణుల ఆధిక్యతను ప్రతిఘటించారు. వైశ్యులు తమ సామాజిక హోదా, ఔన్నత్యం కోసం ఆరాటపడసాగారు. స్త్రీలు: స్త్రీ స్థానానికి సంబంధించినంతవరకు, వైదిక యుగంలో ఉన్నత స్థానాన్ని ఆమె అధిష్టించినట్లు కనిపించదు. వారు సర్వదా తమ పురుషులపై ఆధారపడేవారు. అయితే, వారు కుటుంబంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందారు.

3) ఆర్థిక పరిస్థితులు: వ్యవసాయం: వ్యవసాయం ప్రజల, ముఖ్యవృత్తి. అందువల్ల, నాటి భారతీయులు అధిక సంఖ్యలో గ్రామాల్లో నివసించేవారు. స్థానిక సమాజం, సాగునీటి కాలువలను, తూములను ఏర్పాటు చేసేది. కర్షకులు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, పందులు, కుక్కలు, ఇత్యాది జంతువులపై ఆధారపడేవారు. వరి ముఖ్య ఆహార పంట. వివిధ రకాలైన ధాన్యాలు, చెరకు, పండ్లు, కూరగాయలు, పూలను పండించేవారు.

TS Inter 1st Year History Study Material Chapter 3 ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు

గ్రామాల్లో భూమిని కలిగి ఉండడమనే విషయం, సంపద గణనలో ముఖ్యమైన పరిమాణంగా మారింది. బౌద్ధ సాహిత్యంలో అధిక భూభాగానికి యాజమాన్యం వహించిన సమూహాలను, ‘గ్రహపతు’ అని పిలిచేవారు. వీరే ప్రధానంగా కర్షక యాజమాన్యులు. ధనిక గహపతుల అభివృద్ధి, అంతకు పూర్వం నెలకొన్న రక్త సంబంధం, సమానత్వమనే తెగ ఆదర్శాలను విచ్ఛిన్నం చేసింది. అందువల్ల, అనేక ఆర్థిక అసమానతలు తలెత్తాయి.

సుమారు క్రీ.పూ. ఆరో శతాబ్ది మధ్య భాగంలో మగధ రాజ్యం, దాని పరిసర ప్రాంతంలోని ప్రజల ఆర్థిక జీవనం, అంతకు పూర్వం కన్నా, విస్తృతంగా ఇనుమును వాడటం వల్ల, మార్పుకు లోనైంది. ఇనుప పరికరాలను వ్యవసాయంలో ఉపయోగించడం వల్ల, రైతులు అదనపు ఫలసాయాన్ని, మిగులును పొందగలిగారు.

పన్నులు: నాటి ప్రభుత్వానికి ముఖ్య ఆదాయం భూమిశిస్తు నుంచి లభించేది. ‘భాగ’ లేదా రాజు వాటా అనేది, పండించిన పంటలో 1/6వ వంతు ఉండేది. ‘బలి’ అనే పన్ను ద్వారా కూడా, కొంత ఆదాయాన్ని సమీకరించేవారు. తెగ ప్రజల ప్రాణం, ఆస్తిని కాపాడే బాధ్యతను నెరవేర్చడం కోసం, రాజు లేదా ‘రాజన్’ ఆ తెగ సభ్యుల నుంచి విధిగా వసూలు చేసే పన్నే ‘బలి’.

చేతివృత్తులు: చేతివృత్తులు, కళల్లో పనివారి సామర్థ్యం, ప్రత్యేకత కనిపిస్తాయి. రాగి, ఇనుము, రాయి, మట్టితో పనిముట్లు, పాత్రలు తయారయ్యేవి. వివిధ రకాల బట్టలను, నూలు, నార, ఉన్ని, పట్టు, జనుముతో తయారు చేసేవారు. వెదురుపనివారు, కుమ్మరి, రథకారులు, వడ్రంగి, దంతపు పనివారు, మాలాకారులు ఆదిగా గల చేతి వృత్తులవారున్నారు. వీరి ఉనికి, వస్తూత్పత్తిలో పెరుగుతున్న ప్రత్యేకతను మనకు తెలియజేస్తుంది.

వ్యాపారం: మలివేదకాలంలో లోహనాణేల ఉపయోగం, వర్తకానికి ప్రోత్సాహాన్నిచ్చింది. వ్యవసాయోత్పత్తుల పెరుగుదల వర్తక వాణిజ్యాభివృద్ధికి దారితీసింది. దేశీయ, విదేశీయ వ్యాపారం అభివృద్ధి చెందింది. విదేశాలతో వర్తకం, పట్టు, మస్లిన్, కవచాలు, కంబళ్ళు, అలంకార వస్తువులు, పరిమళ ద్రవ్యాలు, దంతం, బంగారం, వెండి ఆభరణాలు, ఇత్యాది వస్తువుల్లో జరిగేది. వర్తకం నగరీకరణను వేగవంతం చేసింది. అనేక పట్టణాలు, నగరాలు వెలిశాయి. వర్తకులు శివారు పన్నును, ఇతర పన్నులను చెల్లించేవారు.

శ్రేణులు: కళాకారులు, చేతివృత్తుల వారు, తరచుగా శ్రేణులుగా ఏర్పడేవారు. తరువాతి కాలపు బౌద్ధ గ్రంథాలు 18 శ్రేణుల ఉనికిని ప్రస్తావించాయి. ప్రతి పట్టణంలో ఒక శ్రేణి ఒక భాగంలో ఏర్పాటు కావడం వల్ల పరిశ్రమల, వృత్తుల స్థానికీకరణకు దారితీసింది. శ్రేణి అధిపతి (జ్యేష్టక Jeshtaka) దాని అధ్యక్షత వహించేవాడు. కొన్ని సమయాల్లో సెట్టిలు’ (Settis) అధ్యక్షత వహించేవారు. ఈ విధంగా పట్టణాల్లో చేతివృత్తులవారు, సెట్టిలు ముఖ్యమైన సామాజిక వర్గాలుగా ఏర్పడటం కనిపిస్తూంది.

నగరాల అభివృద్ధి: వర్తక వ్యాపారాభివృద్ధి, వృత్తిపనివారు, వర్తక, శ్రామిక ప్రజానీకంతో, కేంద్రీకృత నగరాభివృద్ధిలో ఫలించింది. వైశ్యులు సంపదను సమీకరించుకొని, ఉన్నత సామాజిక హోదాను పొందారు. వారు విదేశీ వ్యాపారంలో చక్కని సౌకర్యాలను, ముఖ్యంగా వైదిక మతం అనుమతించని సముద్ర ప్రయాణానికి భిన్నమైన సామాజిక, మతపరమైన అనుమతిని వారు ఆశించారు.

కొత్తగా పరిణతి చెందిన ప్రజల సామాజిక, ఆర్థిక జీవిత లక్షణాలు, వైదిక కర్మకాండల్లో, జంతుబలుల్లో సరిగా ఇమడలేకపోయాయి. అందువల్ల, ఈ పరిణామాలు, సామాజిక, ఆర్థిక మార్పుల ఆవశ్యకతను కల్పించాయి. నగరాల్లో నూతన ధనికులుగా ఏర్పడ్డ వైశ్యులు, పాలనాధికారాన్ని, నూతన వ్యవసాయిక మిగులు నుంచి లాభాన్ని పొందుతున్న క్షత్రియులు, శూద్రులు ఈ మార్పుల పట్ల అధిక ఆసక్తిని చూపారు. పర్యవసానంగా, క్రీ.పూ. ఆరో శతాబ్దిలో ఉద్భవించిన పలు మత బోధకులు, వైదిక మత సూత్రాలకు వ్యతిరేకంగా ప్రబోధిస్తూ, నూతన సామాజిక, ఆర్థిక, మత “పరిస్థితులను ప్రతిబింబించే మతాల ఆవిర్భావానికి కారణభూతులైనారు.

ప్రశ్న 2.
జైనమత సిద్ధాంతాలు వివరించి, భారతీయ సంస్కృతికి వారి సేవలను వివరించండి.
జవాబు.
జైనమతం, బౌద్ధమతం కంటే ప్రాచీనమైనది. జైనమత ప్రబోధకులను తీర్థంకరులు అంటారు. వారు 24 మంది. వారిలో మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ వాడైన మహావీరుడు ఆఖరి తీర్థంకరుడు. మహావీరుడు జైనమత స్థాపకుడు కాదని, ఆ మతాన్ని సంస్కరించి చక్కని రూపాన్ని అందించినవాడని జైనుల విశ్వాసం.

వర్ధమాన మహావీరుడు: వర్ధమాన మహావీరుడు జైనమత 24వ తీర్థంకరుడు. మహావీరుని అసలు పేరు వర్ధమానుడు. అతడు క్రీ.పూ. 540వ సంవత్సరంలో వైశాలి సమీపంలోని కుంద గ్రామంలో జ్ఞాత్రిక క్షత్రియ వంశంలో సిద్ధార్థుడు, త్రిశలకు జన్మించాడు. ఇతని భార్య యశోద, కుమార్తె ప్రియదర్శిని. వర్ధమానుడు 30 ఏళ్ళు నిండకముందే జీవిత సుఖాలను వదిలి, ఇంటి నుంచి నిష్క్రమించి, సత్యాన్వేషణ కోసం బయలుదేరాడు. 12 సంవత్సరాల కఠిన తపస్సు చేసి జ్ఞానోదయాన్ని పొందాడు. పరిపూర్ణ జ్ఞానము పొందిన పిమ్మట ‘జినుడు’ అని, ధైర్యసాహసములతో తపస్సు సాగించుటచేత “మహావీరుడని”, మహాజ్ఞాని అయినందువల్ల “కేవలుడు” అని సమస్త భవబంధములను తెంచుకొనుటచే ‘నిగ్రంథుడ’ ని పిలువబడ్డాడు. మహావీరుడని “జినుడు” (జయించినవాడు) అను బిరుదు నుంచి ఈ మతానికి జైనమతమనే పేరు వచ్చింది. మానవుల మోక్షసాధన కోసం మహావీరుడు పంచవ్రతాలను, త్రిరత్నాలను, సల్లేఖన వ్రతమును బోధించాడు. వీటిని ఆచరించుట ద్వారా మానవులు మోక్షము లేదా కైవల్యావస్థను పొందగలరని బోధించాడు. తన సందేశాన్ని నిర్విరామంగా ప్రచారం చేస్తూ మహావీరుడు తన 72వ ఏట పావా అనే నగరములో హస్తిపాలుడనే రాజు గృహములో క్రీ.పూ. 468లో మరణించాడు.

మహావీరుని బోధనలు:
1) పంచవ్రతాలు: జైనమత 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు నాలుగు సూత్రములను బోధించాడు. అవి: ఎ) జీవహింస చేయరాదు. బి) అసత్యమాడరాదు. సి) దొంగతనము చేయరాదు. డి) ఆస్తిపాస్తులు ఉండరాదు. ఈ నాలుగు సూత్రాలకు లేక వ్రతాలకు 24వ తీర్థంకరుడైన మహావీరుడు బ్రహ్మచర్యము అనే ఐదవ సూత్రాన్ని జోడించాడు. ఈ ఐదు సూత్రాలను పంచవ్రతాలు లేక పంచకళ్యాణాలు అంటారు.

2) త్రిరత్నాలు: పంచవ్రతాలతోపాటు త్రిరత్నాలను కూడా మోక్ష సాధన కోసం పాటించాలని మహావీరుడు ప్రబోధించాడు. అవి: ఎ) సమ్యక్ దర్శనం లేక సరియైన విశ్వాసం. బి) సమ్యక్ జ్ఞానం లేక సరియైన జ్ఞానం. సి) సమ్యక్ చరిత్ర లేక సరియైన క్రియ. తీర్థంకరుల బోధనలకై శ్రద్ధను కలిగివుండటమే సమ్యక్ దర్శనము. వాటిలో సత్యాన్ని గ్రహించటమే సమ్యక్ జ్ఞానము. వాటిని పాటించడమే సమ్యక్ చరిత్ర. ఈ మూడింటిని త్రిరత్నాలు అంటారు. వీటిని అనుసరించుట ద్వారా దుఃఖలేశం లేని మోక్షం లేదా కైవల్యావస్థను మానవుడు పొందగలుగుతాడు.

3) సల్లేఖనా వ్రతం: పార్శ్వనాథుడు చేతన, అచేతన వస్తువులన్నింటిలో జీవముందని బోధించాడు. ఆత్మ శరీరమంతటా వ్యాపించి ఉంటుందని తపస్సు మాత్రమే కర్మ బంధాన్ని తొలగిస్తుందని చెప్పాడు. ప్రాపంచిక బంధాల నుంచి, కర్మ నుంచి విముక్తిని సాధించటమే మోక్షమని ఆయన ప్రవచించాడు. కర్మచేయటం ద్వారా కర్మఫలాన్ని అనుభవించటం కోసం పునర్జన్మను ఎత్తవలసి వస్తుందని, కనుక కర్మను నాశనం చేయటం ద్వారానే మోక్షప్రాప్తిని పొందగలమని ఆయన బోధించాడు. కనుక ఉపవాసములచేత శరీరమును శుష్కింపచేసుకొని ప్రాణత్యాగము . చేయటం ద్వారా కర్మను అణచివేయవచ్చునని ఆయన బోధించాడు. ఈ ప్రక్రియనే “సల్లేఖనా వ్రతము” అంటారు.

4) కైవల్యం: జైనమతం యొక్క అంతిమ లక్ష్యం కైవల్యం లేక మోక్షము. పంచవ్రతాలను, త్రిరత్నాలను, సల్లేఖనా వ్రతమును ఆచరించుట ద్వారా మోక్షాన్ని సాధించవచ్చునని ఆయన ప్రవచించాడు. దుఃఖరహితము, అనంత సౌఖ్యప్రదము అయినదే మోక్షము. దీనినే కైవల్యావస్థ అంటారు. కైవల్యావస్థ పొందుట ద్వారా మానవుడు కర్మ, పునర్జన్మ వలయము నుండి శాశ్వత విముక్తిని పొందగలుగుతాడు.

5) ఇతర సూత్రాలు: జైనమతం కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. దేవుడున్నాడా లేడా అనే విషయానికి ఈ మతంలో ప్రాముఖ్యత లేదు. మోక్షాన్ని పొందటం, ఆత్మశుద్ధి, భవబంధ విముక్తి అనే వైదిక మత సూత్రాలపై ఆధారపడివుంది. వర్థమాన మహావీరుడు వర్ణవ్యవస్థను ఖండించలేదు. నాటి సామాజిక అసమానతలకు ఆలవాలమైన వర్ణవ్యవస్థను వ్యతిరేకించకుండా పూర్వజన్మ సుకృతాన్నిబట్టి మానవుడు అగ్ర లేక అధమ వర్ణాల్లో జన్మిస్తాడని అభిప్రాయపడ్డాడు. జైనమతం జంతు బలులను, బ్రాహ్మణ ఆధిక్యతను, వేదాల ఆధిక్యతను నిరసించినది.

జైనమత వ్యాప్తి: జైనమత ప్రచారం కోసం మహావీరుడు జైన సంఘాన్ని స్థాపించాడు. స్త్రీ, పురుషులిద్దరు ఈ సంఘంలో సభ్యులు కావచ్చు. ఈ సంఘాలలో జైన భిక్షువులే కాక, తమ మత సూత్రాల ప్రకారం జీవితం గడుపుతూ విరాళాలు, కానుకల ద్వారా ఆ సంస్థలను పోషించే ఉపాసకులు కూడా ఉండేవారు. మహావీరుడు సంవత్సరంలో 8 నెలలు పర్యటన చేస్తూ తన బోధనలను ప్రచారం చేసేవాడు. జైనమతానికి రాజాదరణ కూడా లభించింది. మగధ పాలకులైన హర్యంక, నందవంశ రాజులు, చంద్రగుప్త మౌర్యుడు, కడపటి మౌర్యరాజైన సంప్రతి జైనమతాన్ని పోషించారు. భారతదేశంలో జైనమతం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో బాగా ప్రచారంలో వుంది.

TS Inter 1st Year History Study Material Chapter 3 ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు

ప్రశ్న 3.
బౌద్ధమత సూత్రాలు, భారతీయ సంస్కృతికి వారి సేవలను చర్చించండి.
జవాబు.
క్రీ.పూ. భారతదేశంలో జనించిన అనేక మతాలలో బౌద్ధమతం ఒకటి. దీని స్థాపకుడు గౌతమబుద్ధుడు.

గౌతమబుద్ధుని జీవితం: గౌతమబుద్ధుని అసలు పేరు సిద్దార్థుడు. ఇతడు క్రీ.పూ. 563వ సం॥లో ‘శాక్య’ వంశమునకు చెందిన శుద్ధోధనుడు, మాయాదేవీలకు లుంబినీవనమున జన్మించాడు. చిన్నతనమునే తల్లిని కోల్పోయి సవతి తల్లి ప్రజాపతి గౌతమిచే పెంచబడి ‘గౌతముడు’ అని పిలువబడ్డాడు. ఇతనికి ‘యశోధర’ అను రాకుమార్తెతో
వివాహం జరిగింది. వారి కుమారుడు ‘రాహులుడు’.

మహా పరిత్యాగము: సిద్ధార్థుడు తన 29వ ఏట ఒక ముదుసలిని, రోగిని, శవాన్ని, సన్యాసిని చూచి వైరాగ్యానికి లోనై సకల సంపదలను, భోగభాగ్యాలను, భార్యాబిడ్డలను వదిలి ఇల్లు విడిచి వెళ్ళాడు. ఈ సంఘటనతో అతని మనస్సు వికలమైంది. ప్రపంచమంతా దుఃఖమయమని, జీవితము అశాశ్వతమని గ్రహించి బవబంధములను తెంచుకొని. అడవులకు వెళ్ళి సన్యసించాడు. ఈ సంఘటననే ‘మహా పరిత్యాగము’ లేక ‘మహాభినిష్క్రమణము’ అంటారు.

జ్ఞానోదయమును పొందుట సన్యసించిన పిమ్మట సిద్ధార్థుడు సత్యాన్వేషణకై గయను చేరి అచ్చట ఒక అశ్వత్థ వృక్షము క్రింద 40 రోజులు ధ్యానము చేసి జ్ఞానమును పొందాడు. ఈ సంఘటనకే సంబోధి అని పేరు. అప్పటి – నుండి సిద్ధార్థుడు బుద్ధుడు అని పిలువబడినాడు. బుద్ధుడు అనగా జ్ఞానము పొందినవాడు అని అర్థము. బుద్ధుని శాక్యముని అని, తథాగతుడు అని పిలుస్తారు. నాటి నుండి అశ్వత్థ వృక్షము బోధి వృక్షముగాను, గయ బుద్ధగయగాను ప్రసిద్ధి చెందాయి.

ధర్మచక్ర పరివర్తనము: బుద్ధుడు గయ నుండి సారనాథ్ చేరి సమీపమున గల జింకల తోటలో తన పూర్వ సహవాసులైన బ్రాహ్మణులకు మొదటిసారిగా తాను ఆర్జించిన జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఈ సంఘటననే ధర్మచక్ర పరివర్తనము అంటారు. అప్పటి నుండి అనేక సంవత్సరములు బుద్ధుడు తన బోధనలను ప్రచారం చేశాడు. తన శిష్యులలో ప్రముఖులైన వారిని సంఘంలో ఏర్పరచాడు.
నిర్వాణం: విస్తృతంగా బౌద్ధమతాన్ని ఉత్తరాపథమంతటా ప్రచారం చేసి బుద్ధుడు తన 80వ ఏట మల్ల రాజధానియైన కుశి నగరమున క్రీ.పూ. 483లో నిర్వాణం పొందాడు.

బుద్ధుని బోధనలు: బుద్ధుని బోధనల ప్రకారం మానవ జీవితం కార్యకారణ సంబంధంతో ముడిపడి ఉన్నది. మానవుడు చేసిన కర్మఫలము వలననే ఈ శరీరము మరల మరల జన్మనెత్తవలసి వస్తున్నది. కర్మ ఆచరణకు కోర్కెలే మూలము. అజ్ఞానము వలన కోర్కెలు జనించుచున్నాయి. కోర్కెల వలన మానవుడు కర్మలు ఆచరిస్తాడు. ఈ కర్మ ఫలితమే పునర్జన్మ. పునర్జన్మలేని సుఖమైన, ప్రశాంతమైన జీవనమే నిర్వాణము అని బుద్ధుడు బోధించాడు. నిర్వాణ సాధనకు మానవుడు ఆర్య సత్యములను గ్రహించి అష్టాంగ మార్గమును, దశసూత్ర నీతిని పాటించవలెను.

ఆర్య సత్యములు: గౌతమ బుద్ధుడు తన దివ్య పరిజ్ఞానము వలన నాలుగు ప్రధానమైన సత్యములను గ్రహించాడు. వీటినే ఆర్య సత్యములు అంటారు. అవి:

  1. ప్రపంచమంతా దుఃఖమయము.
  2. దుఃఖమునకు కారణము కోర్కెలు.
  3. దుఃఖమును అంతము చేయుటకు కోర్కెలను నిరోధించవలెను.
  4. కోర్కెలను నిరోధించుటకు అష్టాంగమార్గమును అవలంబించవలెను.

అష్టాంగ మార్గము: నిర్వాణమును పొందుటకు మానవుడు తన నిత్య జీవితంలో ఈ అష్టాంగ మార్గమును అనుసరించిన చాలని బుద్ధుడు బోధించాడు. అవి:

  1. సరియైన విశ్వాసము
  2. సరియైన జ్ఞానము.
  3. సరియైన వాక్కు
  4. సరియైన క్రియ
  5. సరియైన జీవనము
  6. సరియైన ప్రయత్నం
  7. సరియైన ఆలోచన
  8. సరియైన ధ్యానము.

అష్టాంగ మార్గము ద్వారా ప్రతి వ్యక్తి శీలసంపదను పెంపొందించుకొని జ్ఞాని కాగలడు. ఈ మార్గము అందరికీ అందుబాటులో ఉండుటచే దీనిని మధ్యేమార్గం అని అంటారు.
ఈ దశసూత్ర నీతి: ఆర్యసత్యములు, అష్టాంగ మార్గములతోపాటు బుద్ధుడు పది అంశములు గల దశసూత్ర నీతిని ప్రబోధించాడు. ఈ సూత్రాలు:

  1. జీవహింస చేయరాదు.
  2. అసత్యమాడరాదు.
  3. దొంగతనము చేయరాదు.
  4. ఆస్తిపాస్తులు సమకూర్చుకొనరాదు.
  5. బ్రహ్మచర్యను పాటించవలెను.
  6. మత్తు పదార్ధములు సేవించరాదు.
  7. పరుష వాక్యములు వాడరాదు.
  8. ఇతరుల ఆస్తులను కోరరాదు.
  9. అవినీతి పనులు చేయరాదు.
  10. విలాసాలను విడనాడాలి.

నిర్వాణము: ఆర్యసత్యములను గ్రహించి, అష్టాంగ మార్గమును, దశసూత్ర నీతిని ఆదరించటం వలన మానవుడు మోక్షమును పొందుటకు అర్హుడవుతాడు. మోక్షమనగా పునర్జన్మలేని జన్మరాహిత్యము. దీనినే బుద్ధుడు నిర్వాణంగా పేర్కొన్నాడు. నిర్వాణ సాధనే ప్రతి వ్యక్తి ధ్యేయం కావలెను అని బుద్ధుడు బోధించాడు.

బౌద్ధమతతత్వం: బుద్ధుడు భగవంతుని ఉనికిని గురించి, ఆత్మను గురించి మౌనం వహించాడు. హిందూ మతమందలి కర్మ, పునర్జన్మ, మోక్ష సిద్ధాంతాలను అంగీకరించాడు. మహావీరుని వలె బుద్ధుడు కూడా యజ్ఞ యాగాదులను, జంతుబలులను, బ్రాహ్మణుల ఆధికత్యను ఖండించాడు. వేదములను ప్రామాణిక గ్రంథములుగా బుద్ధుడు అంగీకరించాడు.

ముగింపు: ప్రపంచమునకు శాంతి సందేశమునందించుటకు అవతరించిన మహాపురుషులలో సుప్రసిద్ధుడు గౌతమ బుద్ధుడు. కామ,క్రోధములతో, హింసాత్మక చర్యలతో కొట్టుమిట్టాడుతున్న మానవకోటిని ధర్మం, అహింస, కరుణ, మానవత అనే మహోన్నత ఆశయాలతో తీర్చిదిద్దుటకు అవతరించిన పుణ్య పురుషుడు. అందువల్లనే ఆసియా జ్యోతియని, ప్రపంచ జ్యోతియని శ్లాఘించబడ్డాడు.

TS Inter 1st Year History Study Material Chapter 3 ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జైన ఫిలాసఫీ
జవాబు.
జైనులు వేదాల యొక్క అమోఘత్వాన్ని లేదా అధికారాన్ని ఖండించారు. ఎటువంటి కర్మ కాండలకు ప్రాముఖ్యతను ఇవ్వలేదు. వీటికి తోడు, చేతన, అచేతన వస్తువులన్నింటిలో జీవముందని వారు భావించారు. ఆత్మ, శరీరమంతటా వ్యాపించి ఉంటుందనీ, తపస్సు మాత్రమే కర్మబంధాన్ని తొలగిస్తుందని చెప్పారు. తపస్సుతో సంచిత కర్మ నాశనమౌతుంది. జైనమతంలో అహింసా దీక్షను చాలా కఠినంగా పాటించాల్సి వచ్చింది. తెలిసి చేసినా, తెలియక చేసినా హింస క్షమార్హం కాదంటారు. జైనులు సృష్టికర్త భావనను, దేవుడు ఉనికిని తోసిపుచ్చారు. వ్యక్తులు సంచిత కర్మను తొలగించుకొనేందుకు, మోక్షాన్ని పొందేందుకు త్రిరత్నాలను ఆదరించాలి. సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర అనేవి త్రిరత్నాలు. తీర్థంకరుల బోధనల్లోని శ్రద్ధే సమ్యక్ దర్శనం. వాటిలోని సత్యాన్ని గ్రహించటమే, సమ్యక్ జ్ఞానం. వాటిని పాటించడమే సమ్యక్ చరిత్ర.

జైన మతం కొంతవరకు హిందూ మతానికి సన్నిహితంగా ఉంది. ఈ మతంలో దేవుడున్నాడా లేడా అనే విషయానికి ప్రాముఖ్యత లేదు. మోక్షాన్ని పొందటం, ఆత్మశుద్ధి, భవబంధ విముక్తి అనే వైదిక మత సూత్రాలపై, జైన మతం ఆధారపడింది. అయితే, ఈ మతంలో గమనించదగ్గ విషయం మహావీరుడు వర్ణ వ్యవస్థను ఖండించకపోవటం, నాటి సామాజిక అసమానతలకు ఆలవాలమైన దీన్ని వ్యతిరేకించకుండా, పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, మానవుడు అగ్ర, అధమ వర్గాల్లో జన్మిస్తాడని అభిప్రాయపడ్డాడు.

ప్రశ్న 2.
బుద్ధుని బోధనలు.
జవాబు.
బుద్ధుడు స్థాపించిన మతం ఆధ్మాత్మిక సాధనకు సంపూర్ణమైనది. బౌద్ధమతం ప్రకారం ఈ ప్రపంచం కార్యకారణ సంబంధమైనది. అనగా ప్రతి సంఘటన ఏదో ఒక కారణము వలన జరుగుచున్నది. ఇట్టి కార్యకార్య సంబంధమైన ప్రపంచమే సత్యమని భావించినపుడు మానవునికి జీవితముపై కల్గు ‘తృష్ణ’ (కోరిక) పునర్జన్మకు కారణమవుతున్నది. అసలు మానవజన్మే ‘దుఃఖ భరితముగాను మౌలికంగా కోర్కెలే (అజ్ఞానం) దుఃఖానికి కారణమవుతున్నాయి. కాబట్టి దుఃఖమును అంతము చేయవలెనన్న ఈ ప్రపంచం అశాశ్వతమని గ్రహించాలి. ఈ ప్రపంచం అశాశ్వతమని తెలుసుకొనేందుకు బుద్ధుడు నాలుగు ఆర్య సత్యాలను ప్రబోధించాడు. అవి:

  1. ప్రపంచం దుఃఖమయం (దుఃఖ)
  2. దుఃఖానికి తృష్ణ (కోరిక) కారణం (సముదాయ)
  3. కోరికను నిరోధిస్తే, దుఃఖం నశిస్తుంది (నిరోధ)
  4. దానికి మార్గం ఉంది. (అష్టాంగ మార్గం)

అజ్ఞానం దుఃఖానికి కారణమని బుద్ధుడు ప్రబోధించాడు. అజ్ఞాన నిర్మూలనకు ఎనిమిది నీతి సూత్రాలను ప్రతిపాదించాడు. వీటికే ‘అష్టాంగమార్గ’ మని పేరు. అవి:

  1. సరైన వాక్కు
  2. సరైన క్రియ
  3. సరైన జీవనం
  4. సరైన శ్రమ
  5. సరైన ఆలోచన
  6. సరైన ధ్యానం
  7. సరైన నిశ్చయం
  8. సరైన దృష్టి

అష్టాంగ మార్గాన్ని అనుసరిస్తే, అవిద్య (అంటే పునర్జన్మకు కారణం) నశిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తికి నిర్మాణం సిద్ధిస్తుంది. నిర్యాణం అంటే అనంతం, అమృతం అయిన మానసిక ప్రశాంత స్థితి.

ప్రశ్న 3.
బౌద్ధ సంగీతులు.
జవాబు.
బుద్ధుని బోధనలు సంకలనం చేయుటకు మొత్తం నాలుగు సమావేశాలు (సంగీతి) జరిగాయి.
మొదటి బౌద్ధ సంగీతి రాజగృహ ప్రాంతంలో ‘మహాకశ్యపుడి ‘ అధ్యక్షతన క్రీ.పూ. 483లో జరిగింది. ఇందులో బుద్ధుని బోధనలను గ్రంథస్థం చేసి స్థిరీకరించారు. ఆనంద, ఉపాలి చేత సుత్త, వినయ పీటికలు సంకలనం చేయబడ్డాయి. రెండవ బౌద్ధ సంగీతి వైశాలీ నగరంలో ‘సబకమి’ అధ్యక్షతన క్రీ.పూ. 383న జరిగింది. సంప్రదాయ, సంప్రదాయేతర సన్యాసుల మధ్య విభేదాలను పరిష్కరించడం ప్రధానోద్దేశ్యం. ఈ సంగీతిలో బౌద్ధులు ధీరవాదులు, స్థవిరవాదులుగా విడిపోయారు.

మూడవ బౌద్ధ సంగీతి పాటలీపుత్ర నగరంలో మొగ్గలిపుత్రతిస్స అధ్యక్షతన క్రీ.పూ. 250లో జరిగింది. ఈ సంగీతిలో అభిదమ్మ పీటిక సంకలనం చేయబడింది. నాలుగవ బౌద్ధ సంగీతి కాశ్మీర్లో, వసుమిత్రుడి అధ్యక్షతన క్రీ.శ. 100వ సంవత్సరంలో జరిగింది. ఈ సంగీతిలో బౌద్ధులు మహాయాన, హీనయాన వాదులుగా విడిపోయారు.

ప్రశ్న 4.
జైన బౌద్ధ మతాల మధ్య భేదాలు.
జవాబు.
జైనమతం

  1. మోక్షాన్ని చేరుకోవడంలో జైన మతం ఆచరణ సాధ్యం కాని విధంగా కఠినంగా చెప్పింది.
  2. జైన మతం సాధారణ వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చింది.
  3. జైనమతం భారతదేశంలోనే ప్రచారం చేసుకొంది.
  4. జైన మతం, వైదిక మతంలో భౌతిక తాత్విక వాదానికి ప్రాధాన్యత ఇచ్చింది.

బౌద్ధమతం

  1. బౌద్ధమతం ఆచరణ యోగ్యంగా చెప్పింది.
  2. బౌద్ధమతం సంఘానికి, సన్యాసులకు ప్రాధాన్యత. ఇచ్చింది.
  3. బౌద్ధమతం విదేశాలకు వెళ్ళి భారతదేశంలో మాయమైంది.
  4. బౌద్ధమతం అటువంటి చర్యలను నిరసించింది.

TS Inter 1st Year History Study Material Chapter 3 ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు

ప్రశ్న 5.
అజీవకులు.
జవాబు.
మక్కలి గోసలి దీని ప్రచారకుడు. ఇతడు నగ్నంగా తిరుగుతూ, తాగుతూ ఉండేవాడు. ఇతని విపరీత ధోరణి వల్ల ప్రజలు ఎక్కువగా చేరలేదు. ‘ఏదీ మానవుడి చేతిలో లేదు జరగాల్సింది జరిగి తీరుతుంది’ అని ఈ శాఖ వారి నమ్మకం. ఇతడు ఆత్మ ముందే నిర్ణయించబడి పునర్జన్మలలో చేరుతూ ఉంటుంది అని పేర్కొన్నాడు. వీరు ఒక సన్యాస వర్గంగా ఏర్పడి తమ మత ప్రచారం చేశారు. మక్కలి గోసలి గురువు పురాణ కశ్యపుడు. గోసలి పుట్టుకతో బానిస తరువాత కాలంలో బోధకుడయ్యాడు. ఇతడు హిందూ మతానికి చెందిన దేన్నీ చివరకు కర్మ సిద్ధాంతాన్ని కూడా ఒప్పుకోలేదు. అజితకేశకంబలి, పకుద కాత్యాయన ఈ మతశాఖలోని ఇతర బోధకులు.

ప్రశ్న 6.
చార్వాకులు.
జవాబు.
దేవతల గురువైన బృహస్పతి ఈ మతశాఖ స్థాపకుడుగా చెప్తారు. పాళి, సంస్కృత భాషల్లో ‘లోక’ అంటే ప్రపంచం, -ప్రజలు. లోకాయతులు భౌతిక వాదులు. తీవ్ర నాస్తికులు. వీరు ‘ఆత్మ’ సిద్ధాంతాన్ని ‘ఖండించారు. ప్రపంచంలోని ప్రతిదాని మీద వీరికి నమ్మకం ఉంటుంది. వీరి శాఖలో ప్రధాన ప్రచారకుడు చార్వాకుడు. అందువల్ల ఈ శాఖకు చార్వాక శాఖ అనే పేరు వచ్చింది. లోకాయతులు చెప్పిన వాస్తవిక భౌతికవాదమే చివరకు సామాన్య విజ్ఞానశాస్త్ర ఆవిర్భావానికి దారితీసింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
తీర్థంకరులు.
జవాబు.
జైనమత ప్రబోధకులను తీర్థంకరులంటారు. వీరు మొత్తం 24 మంది. మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు.

ప్రశ్న 2.
త్రిరత్నాలు.
జవాబు.
‘సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర’ అనేవి త్రిరత్నాలు. తీర్థంకరుల బోధనలోని శ్రద్ధే సమ్యక్ దర్శనం. వాటిలోని సత్యాన్ని గ్రహించడమే సమ్యక్ జ్ఞానం’. వాటిని పాటించటమే సమ్యక్ చరిత్ర.

ప్రశ్న 3.
సల్లేఖన వ్రతం.
జవాబు.
జైన మత ఆచారాలలో సల్లేఖన ఒకటి. కైవల్యాన్ని పొందటానికి స్వచ్ఛందంగా ఘన, ద్రవ పదార్థాలను క్రమేపి తగ్గించుకుంటూ చివరకు ఏమీ తీసుకోకుండా శరీరాన్ని త్యజించడం సల్లేఖన వ్రతం. ఈ విధంగా చేస్తూ శారీరక, మానసిక క్రియల నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందవచ్చు అనేది వారి విశ్వాసం. మౌర్య చంద్రగుప్తుడు సల్లేఖన వ్రతం ఆదరించాడు.

ప్రశ్న 4.
సంబోధి.
జవాబు.
సన్యాసిగా మారిన తరువాత సిద్ధార్థుడు బ్రాహ్మణ గురువైన రుద్రాలి రామపుత్ర వద్ద సకల శాస్త్రాలు, వేదాంతం నేర్చుకొన్నాడు. అయితే ఇవి అతని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయాయి. తరువాత రాజగృహకు చేరుకొని కఠిన తపస్సు ఆచరించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ విధంగా ఆరు సంవత్సరాల పాటు సంచార జీవితం గడుపుతూ, చివరకు గయ వద్ద అశ్వత్థ వృక్షఛాయలో 40 రోజులు ధ్యానం చేశాక, అతనికి జ్ఞానోదయమైంది. దీన్నే సంబోధి అంటారు. గౌతముడు బుద్ధుడయ్యాడు.

ప్రశ్న 5.
ఆర్య సత్యాలు.
జవాబు.

  1. ప్రపంచం దుఃఖమయం (దుఃఖ)
  2. దుఃఖానికి తృష్ణ (కోరిక) కారణం (సముదాయ)
  3. కోరికను నిరోధిస్తే, దుఃఖం నశిస్తుంది (నిరోధ)
  4. దానికి మార్గం ఉంది (అష్టాంగ మార్గ).

TS Inter 1st Year History Study Material Chapter 3 ప్రాచీన భారతదేశంలో సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు

ప్రశ్న 6.
అష్టాంగ మార్గం.
జవాబు.
నిర్వాణము పొందడానికి మానవుడు తన నిత్య జీవితంలో ఈ అష్టాంగ మార్గాన్ని అనుసరించాలని బుద్ధుడు బోధించాడు.
అవి:

  1. సరైన విశ్వాసము
  2. సరైన జ్ఞానము
  3. సరైన వాక్కు
  4. సరైన క్రియ
  5. సరైన జీవనము
  6. సరైన ప్రయత్నం
  7. సరైన ఆలోచన
  8. సరైన ధ్యానం

అష్టాంగ మార్గం ద్వారా ప్రతి వ్యక్తి శీల సంపదను పెంపొందించుకొని జ్ఞాని కాగలడు. ఈ మార్గం అందరికీ అందుబాటులో ఉండుటచే దీనిని మధ్యేమార్గం అని అంటారు.

ప్రశ్న 7.
త్రిపీటకాలు.
జవాబు.
బుద్ధుని కాలం నుంచి రూపుదిద్దుకొన్న అసలు బౌద్ధసాహిత్యము – త్రిపీటకాలు, ఇవి పాళీ భాషలో రచించబడినది. సుత్త పీటకం – దీంట్లో బుద్ధుని బోధనలు ఉంటాయి. (ఆనందుడు రచించాడు)
వినయ పీటకం – దీంట్లో సంఘ నిర్మాణము, నియమ నిబంధనలు ఉంటాయి. (ఉపాలి రచించాడు) అభిదమ్మ పీటకం – దీంట్లో అధి భౌతికత, మనోవిజ్ఞాన శాస్త్రం (మొగలి పుత్త తిస్స).

TS Inter 1st Year Commerce Study Material Chapter 6 Formation of a Company

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 6th Lesson Formation of a Company Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material Chapter 6 Formation of a Company

Long Answer Questions

Question 1.
Explain the various steps involved in the formation of a company.
Answer:
A Joint Stock Company requires a number of legal formalities to be compiled with before it is brought into existence. The important steps in the formation of a company are given below:

TS Inter 1st Year Commerce Study Material Chapter 6 Formation of a Company

1) Promotion: Promotion is the first stage in the formation of a company: It involves identification of a business opportunity and taking necessary steps to form a company, so that the practical shape can be given in exploiting the provided business opportunity. Promotion is considered as putting an idea into practice.

2) Incorporation or Registration of a company: Incorporated company is legally registered as per the the Indian Companies Act, 2013 or any latest amendments. Only after registration of the company and after getting certificate of incorporation, a company comes into existence. An Incorporated company gets Corporate Identify Number (CIN) from the registrar.

3) Capital Subscription: A public company is allowed to raise their funds from the public by issuing shares and debentures. But before that, it has to issue a prospectus for the public to subscribe to the capital of the company and undergo various other formalities.

4) Commencement of Business: It refers to a document required under the Company Act before a business can initiate its operations and public company can commence business only after obtaining a “Certificate of Commencement of Business”.

Question 2.
Explain the steps involved in incorporation or registration of a company?
Answer:
Introduction: A company being an artificial person comes into existence only after its registration with the Registrar of Companies. It is the legal process through which an exterprise obtains recognition as a separate legal entity. A Joint Stock Company, whether private limited or public limited must file all the necessary documents with the Registrar to obtain the Incorporation Certificate. With this Certificate, the company gets a status of legal entity.

Steps involved in Incorporation: Before getting a company registered, the following number of steps have to be taken up:
1) Application for Approval of name: For registration of a company, an application is to be submitted to the Registrar of Companies of the state and obtain the approval of name. A company may adopt any name which is not prohibited under the Emblems and Names Act, 1950. The Registrar is expected to approve the name within 14 days of the receipt of application. The proposed name must be registered within three months of the approved date.

2) Preparation of Memorandum of Association: It is the constitution of company which describes its objects, scope and the relationship with outside the world. This document must be carefully drafted, stamped and signed by seven members in case of a public company and two members in case of a private company. As per the new amendment of the act one member is enough to sign on Memorandum of Association in case of private company.

TS Inter 1st Year Commerce Study Material Chapter 6 Formation of a Company

3) Preparation of Articles of Association: It is the document which contains rules and regulations relating to the internal management and also the capital structure of the business. A public limited company may not require to file its own Articles of Association, it may adopt model clauses prescribed in Table-A, Schedule-1 of the Act. A private company is required to submit its Articles and duly signed by the signatories.

4) Preparation of other documents: At the time of incorporation of a company the following documents are to be prepared and submitted to the Registrar of Companies.

  • Consent of the first directors: Directors should give return consent in form no. 29 to the Registrar of Company.
  • The Power of Attorney: Promoters should execute a Power of Attorney in favour of one of the promoters or an advocate who is to carry out the formalities required for registration.
  • Notice of Registered Office: When the location of the registered office is finalized, prior to incorporation, the notice of it is to be filled. If not, with in 30 days of its registration it is to be submitted.
  • Particulars of Directors: When a company by its Articles appoints any person to act as Director, Manager, Secretary – their particulars have to be filled within 30days along with the Memorandum of Association and Articles of Association of the company.

5. Statutory Declaration: A declaration that all the requirements under the companies Act have been complied within Form no. 1 is to be filled with the Registrar.

6. Payment of Registration fee: In addition to filing with the documents, the prescribed fees has to be paid towards registration of company.

7. Incorporation Certificate: If the Registrar is satisfied with all the statutory requirements stated above are complied with under the Act, issues a certificate called “Certificate of Incorporation”. With the receipt of this certificate, the company gets its recognition as a corporate body.

A private company can start its business as soon as it gets the incorporation certificate. But a public company should wait till it gets certificate of commencement of business to start the business.

Question 3.
What is Promotion? Explain the stages of Promotion.
Answer:
Meaning of Promotion: Promotion is the first stage in the formation of a company. It involves identification of a business opportunity or idea, analysis of its prospects, gathering the relevant information and taking steps to implement it. Promotion is considered as putting an idea into practice.

Definition: According to L.H. Haney – “Promotion is the process of organizing and planning the finance of a business enterprise under the corporate form.”

Stages of Promotion: There are 4 stages in promotion of a company.
They are 1) Discovery of an idea 2) Detailed investigation 3) Assembling the requirements 4) Financing proposition

TS Inter 1st Year Commerce Study Material Chapter 6 Formation of a Company 1

1) Discovery of an Idea: The success of business depends on the selection of a business line. The promoter has to form an idea about the type of business, and its prospects. The promoter should analyse the strengths and weaknesses of the proposed idea, and develop the idea with the help of technical experts.

2) Detailed Investigation: At this stage various factors relating to the proposed business are to be studied from the practical point of view. The promoter shall estimate the total demand for the product, and then thinks of arranging finance. He also puts into consideration about the availability of labor machinery, raw material and cost structure of the product.

3) Assembling the Requirements: After making sure that the propostion is practical and profitable, the promoter proceeds to assemble the requirements like appointing directors, selecting the place for company, contacts the suppliers of raw materials, purchasing of machinery etc.

4) Financing Proposition: The promoter decides about the capital structure of the company. In this process, he determines how much share capital will be issued, type of shares and debentures to be issued, and the nature of loans, to be borrowed from financial institutions for a longer period.

TS Inter 1st Year Commerce Study Material Chapter 6 Formation of a Company

Short Answer Questions

Question 1.
What are the functions of a promoter?
Answer:
Promoter: A promoter is a person who does the necessary preliminary work incidentally to the formation of a company. The first person who control a company’s affairs are its promoters. Promoter may be an individual, a firm, an association of persons, or a company. The promoter take lead for bringing men, money, material and machinery together for establishing an enterprise. When these things have been done, they hand over the control of the company to its directors, who are often the promoters themselves, under a different name.

Promoter performs the following functions:
Functions of a Promoter:

  • A promoter conceives an idea for the setting up of a business.
  • He / She makes preliminary investigation and ensures the future prospects of business.
  • He / She brings together various individuals who agree to associate with him / her and share the business responsibilities.
  • He / She prepares various documents and gets the company incorporated.
  • Promoter raises the required finances and gets the company going.
  • He gets into agreement to acquire and pertain assets for the company.

Question 2.
What are the types of promoters?
Answer:
A promoter is a person who does the necessary preliminary work incidentally to the formation of a company. The first person who control a company’s affairs are its promoters. Promoter may be an individual, a firm, an association of persons, or a company. The promoter take lead for bringing men, money, material and machinery together for establishing an enterprise. When these things have been done, they hand over the control of the company to its directors, who are often the promoters themselves, under a different name.

Types of Promoters:

  • Professional Promoter: They are the promoters, specialized in promotion. It is their whole time occupation.
  • Accidental Promoters: They are the promoters who are not specialists in company formation, but promote their own firms as entrepreneurs are known as accidental promoters.
  • Financial Promoters: These are the promoters who float new enterprises during favorable conditions in the securities market.
  • Technical Promoters: The promoters who promote new enterprises on the basis of their specialized knowledge and training in technical fields are called as technical promoters.
  • Institutional Promoters: These are the promoters who provide technical, managerial, and financial assistance for the promotion of a company.
  • Entrepreneur Promoters: These promoters are both promoters and entrepreneurs. They conceive the idea of a new business unit, do the ground work to establish it and may subsequently become a part of the management.

Very Short Answer Questions

Question 1.
What do you mean by promotion?
Answer:
1) The act of putting the ideas from paper to practice is called “Promotion”. Promotion is the first stage in the formation of a company which involves identification of business opportunity or idea, analysis of its prospects, gathering the relevant information and taking steps to implement.

2) According to L.H. Haney “Promotion is the process of organizing and planning the finance of business enterprise under the corporate form”.

Question 2.
Who is Promoter?
Answer:

  • A person who does the necessary preliminary work incidentally to the formation of a company is called “Promoter”.
  • Promoter may be an individual, a firm, an association of persons or a company.
  • The promoter take lead of bringing men, money, material and machinery together for establishing an enterprise.

Question 3.
Who is Professional Promoter?
Answer:

  • The promoters who are specialized in promotion of a company are called “Professional Promoters”.
  • They are specialised in promotion. It is their whole time occupation.

Question 4.
Who is an Entrepreneur Promoter?
Answer:

  • These are the promoters who establish the business and become a part of management in future.
  • These promoters are both promoters and entrepreneurs. They conceive the idea of new business unit, do the groundwork to establish it and may subsequently a part of the management.

TS Inter 1st Year Commerce Study Material Chapter 6 Formation of a Company

Question 5.
What is Capital Subscription?
Answer:

  • The minimum capital that a company should subscribe for its commencement of business is called “Capital Subscription”. It is called a “Minimum Subscription”.
  • A public company cannot commence business unless the minimum subscription as stated in the prospectus is subscribed.
  • If a company does not receive 90% of the issue amount from the public as a subscription within 120 days, it has to be refunded the amount to the applicants within 10 days as per SEBI guidelines.