TS Inter 1st Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 12th Lesson ప్రభుత్వం – రకాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 12th Lesson ప్రభుత్వం – రకాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఏకకేంద్ర ప్రభుత్వం అంటే ఏమిటి ? వాటి లక్షణాలను తెలపండి.`
జవాబు.
‘యూనిటరి’ (Unitary) అనే పదం ‘యూని’ (Uni), ‘టరి’ (Tary) అను రెండు ఆంగ్ల పదాల కలయిక. యూని అనగా ‘ఒక్కటి’, టరీ అనగా ‘పాలన’ అని అర్థం. అందువల్ల యూనిటరీ గవర్నమెంట్ను ‘ఏకకేంద్ర ప్రభుత్వం’గా వ్యవహరిస్తారు. ఏకకేంద్ర ప్రభుత్వంలో పాలనాధికారాలన్నీ సమీకృతంగా ఒకే ఒక ప్రభుత్వం చేతిలో ఉంటాయి. రాజ్యాంగం సర్వాధికారాలన్నీ కేంద్రప్రభుత్వం చేతిలో ఉంచుతుంది.

కేంద్రప్రభుత్వం ఒక్కటే అధికారాలన్నింటిని అనుభవిస్తుంది. అయితే, కేంద్రప్రభుత్వం ప్రత్యేక రాజకీయ ఉపశాఖలను (Political subdivisions) ఏర్పరచి వాటికి కొన్ని అధికారాలను నిర్వహించే అవకాశాన్ని కల్పించవచ్చు. వివిధ రాష్ట్రాల పాలనాధికారాలను ఆయా ప్రాంతీయ మండళ్ళు (Provincial Units) ద్వారా చక్కబెట్టవచ్చు. ఈ ప్రాంతీయ మండళ్ళు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సహాయక కేంద్రాలుగా పనిచేస్తాయి. ఏకకేంద్ర ప్రభుత్వానికి చక్కటి ఉదాహరణ బ్రిటన్.

ఏకకేంద్ర ప్రభుత్వ నిర్వచనాలు (Definitions of Unitary Government) :
1. ఏ.వి. డైసీ :
“అత్యున్నత శాసనాధికారాన్ని ఒకే ఒక కేంద్రప్రభుత్వం సంపూర్ణంగా నిర్వహించేదే ఏకకేంద్ర ప్రభుత్వం”.

2. హైర్మన్ ఫైనర్ :
“కేంద్ర స్థాయిలో అన్ని రకాల అధికారాలు, ఆధిపత్యం ఇమిడీకృతమై, తన ఇష్టానుసారంగా లేదా దాని అనుబంధశాఖల ద్వారా భౌగోళిక ప్రాంతానికంతటికి న్యాయపరంగా సర్వశక్తి గల అధికారం గల ప్రభుత్వమే ఏకకేంద్ర ప్రభుత్వం”.

3. ప్రొఫెసర్. జె.డబ్ల్యు. గార్నర్ :
“ప్రభుత్వానికి గల సర్వాధికారాలు రాజ్యాంగపరంగా ఒకే ఒక కేంద్ర వ్యవస్థ లేదా వ్యవస్థలకు చెంది ఉండి, వాటి నుంచి స్థానిక ప్రభుత్వాలు తమ అధికారాలను పొందినట్లయితే. అటువంటి ప్రభుత్వమే. ‘ఏకకేంద్ర ప్రభుత్వం’ అంటారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ఏకకేంద్ర ప్రభుత్వం లక్షణాలు (Features of Unitary Government) :
ఏకకేంద్ర ప్రభుత్వం ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటుంది.

1. ఏకకేంద్ర వ్యవస్థలో ఒకే ప్రభుత్వముంటుంది (Single Government) :
దీనినే కేంద్ర ప్రభుత్వమని వ్యవహరిస్తారు. కేంద్ర ప్రభుత్వం రాజ్య పరిధిలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారాలను నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అత్యున్నతమైన శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయపరమైన అధికారాలను కలిగి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ అధికారం దేశంలోని ప్రజలందరికీ వర్తిస్తుంది.

2. ప్రాంతీయ ప్రభుత్వాలు (Provincial Government) :
ఏకకేంద్ర ప్రభుత్వ విధానంలో ప్రాంతీయ ప్రభుత్వాల ఏర్పాటు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఒకవేళ ప్రాంతీయ ప్రభుత్వాలు ఉన్నట్లయితే, వాటి అధికారాలు మరియు ఉనికి కేంద్ర ప్రభుత్వం మీదనే ఆధారపడి ఉంటాయి. పాలనా సౌలభ్యం కొరకు వీటిని ఏర్పాటు చేయటం జరుగుతుంది. వీటికి స్వయం నిర్ణయాధికారం ఉండదు. అవి కేంద్ర ప్రభుత్వం నుండి తమకు అవసరమైన అధికారాలను పొందుతాయి.

3. సరళ రాజ్యాంగం (Flexible Constitution) :
ఏకకేంద్ర ప్రభుత్వం సాధారణంగా సరళ రాజ్యాంగాన్ని కలిగి ఉంటుంది. దీనితో పాటు లిఖిత రాజ్యాంగాన్ని కలిగి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరుధ్యాలు ఏర్పడే అవకాశం ఎంత మాత్రం ఉండదు. ఈ కారణం వల్ల, వివిధ రాజ్యాంగ వ్యవస్థలు శక్తివంతంగా పనిచేస్తాయి.

4. ఏక పౌరసత్వం (Single Citizenship) :
ఏకకేంద్ర ప్రభుత్వం పౌరులందరికీ ఒకే పౌరసత్వాన్ని కల్పిస్తుంది. ఏకకేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రాంతంలో జన్మించినా ప్రత్యేక గుర్తింపునిచ్చే పౌరసత్వం కలిగి ఉంటారు. అంతిమంగా ఏకపౌరసత్వం జాతీయ ఏకత, సమైక్యత, సౌభ్రాతృత్వాన్ని ప్రజలలో పెంపొందిస్తుంది.

5. ఏక శాసన సభ (Unicameralism) :
ఏకకేంద్ర ప్రభుత్వం ఒకే శాసన సభను కలిగి ఉంటుంది. ఆ శాసన సభకు అన్ని రకాల శాసనాధికారాలుంటాయి. ప్రాంతీయపరమైన శాసనసభలు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నట్లయితే అవి కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తమ విధులను నిర్వహిస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 2.
సమాఖ్య ప్రభుత్వం అంటే ఏమిటి ? వాటి లక్షణాలను పరిశీలించండి.
జవాబు.
‘ఫెడరేషన్’ (Federation) అనే ఆంగ్ల పదం ఫోడస్ (Foedus) అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. ‘ఫోడస్’ అనగా ఒడంబడిక లేదా అంగీకారం అని అర్థం. ఆధునిక రాజకీయ వ్యవస్థలో ‘సమాఖ్య విధానం’ ఒక రాజకీయ ఆలోచనా ప్రక్రియగా మారింది. ఈ విధానం అత్యంత బహుళ ప్రాచుర్యం పొందింది. అమెరికా (1789), స్విట్జర్లాండ్ (1848), ఆస్ట్రేలియా (1901), కెనడా (1931) వంటి దేశాలు సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థకు మంచి ఉదాహరణలు.

నిర్వచనాలు :
1. ఎ.వి. డైసీ : “జాతీయ సమైక్యత, ప్రాంతీయ విభాగాల హక్కులను సమన్వయపరిచే రాజకీయ సాధనమే సమాఖ్య ప్రభుత్వం”.
2. జె.డబ్ల్యు. గార్నర్ : “సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి గల మొత్తం అధికారాలను కేంద్రం- రాష్ట్రాల మధ్య జాతీయ రాజ్యాంగం ద్వారా పంపిణీ చేసేది”.

సమాఖ్య ప్రభుత్వ లక్షణాలు (Features of Federal Government) : సమాఖ్య ప్రభుత్వం అనేక లక్షణాలను కలిగి ఉంది. వాటిని ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు.

1. లిఖిత రాజ్యాంగం (Written Constitution) :
సాధారణంగా సమాఖ్య వ్యవస్థ ఉనికిలో ఉన్న దేశాల్లో లిఖిత రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం దేశం మొత్తానికి అత్యున్నత శాసనంగా పరిగణించబడుతుంది. ఆ రాజ్యాంగమే అధికారాలను నిర్వచించి, నిర్ణయించి కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది. ఆ విధంగా సమాఖ్య వ్యవస్థ అవసరమైన, ఆచరణయోగ్యమైన ప్రభుత్వ విధానంగా ఉంటుంది.

2. ద్వంద్వ పౌరసత్వం (Duel Citizenship):
సమాఖ్య రాజ్య వ్యవస్థలో పౌరులకు ద్వంద్వ (రెండు) పౌరసత్వం ఉంటుంది. (ఒకటి జాతీయస్థాయి, రెండు సంబంధిత రాష్ట్రస్థాయి) అందువల్ల పౌరులు కేంద్రం, రాష్ట్రాల పౌరసత్వాన్ని పొందుతారు. తత్ఫలితంగా, పౌరులు జాతీయ, ప్రాంతీయ ప్రభుత్వాల ఎన్నిక ప్రక్రియలో ప్రాతినిధ్యం వహిస్తారు.

3. అధికార విభజన (Division of Powers) :
సమాఖ్య విధానంలో ప్రభుత్వ అధికారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజింపబడతాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలను కాపాడే అంశాలపై నియంత్రణ కలిగి ఉంటుంది. ఉదాహరణకు రక్షణ, విదేశీ వ్యవహారాలు, సుంకాలు, ఎగుమతులు-దిగుమతులు వంటి జాతీయ ప్రాముఖ్యత గల అంశాలను నియంత్రిస్తుంది. అదేవిధంగా, వ్యవసాయం, విద్య, వైద్యం, నీటి పారుదల విషయాలను ప్రాంతీయ ప్రభుత్వాలకు అప్పగించటం జరుగుతుంది.

4. ద్విసభా విధానం (Bicameralism) :
ద్విసభా విధానమనేది సమాఖ్య వ్యవస్థకు మరో ముఖ్య లక్షణం. సమాఖ్య రాజ్యంలో రెండు సభలు ఉంటాయి. ఎగువ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షిస్తుంది. ఎగువ సభలో రాష్ట్రాల జనాభాననుసరించి ప్రాతినిధ్యం కల్పించటం జరుగుతుంది. దిగువసభ ప్రజలకు ప్రత్యక్ష ప్రాతినిధ్యం వహిస్తుంది.

5. దృఢ రాజ్యాంగం (Rigid Constitution) :
సాధారణంగా, సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగం దృఢ లక్షణాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల రాజ్యాంగ సవరణ అంత సులభం కాదు. కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. ఈ కారణం వల్ల, అటు కేంద్ర ప్రభుత్వం గానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు గానీ రాజ్యాంగ సూత్రాలను ఏకపక్షంగా సవరించలేవు.

6. స్వతంత్ర న్యాయశాఖ (Independent Judiciary):
సమాఖ్యప్రభుత్వ విధానంలో అతి ముఖ్యమైన లక్షణమేమిటంటే స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయశాఖ. ఎందుకంటే, కేంద్రం, రాష్ట్రాల మధ్యగల వివాదాలను ఒక్క న్యాయశాఖ మాత్రమే తీర్చగలదు. అందువల్ల న్యాయమూర్తులు రాజ్యాంగపరంగా సంక్రమించిన స్వతంత్ర హోదాను సంతృప్తిగా అనుభవిస్తారు.

సాధారణంగా న్యాయమూర్తుల నియామకం ఒకసారి జరిగిన తరువాత వారిని తొలగించడం అంత సులభం కాదు. వారు పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తారు. అంతేకాదు శాసననిర్మాణ, కార్యనిర్వాహక శాఖలు అమలుపరిచే అధికారాలు దుర్వినియోగం జరుగుతున్నట్లు భావించినట్లయితే, ఆ అధికారాలను నియంత్రించేది న్యాయశాఖ మాత్రమే.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 3.
అధ్యక్ష తరహా అంటే ఏమిటి ? వాటి లక్షణాలను చర్చించండి.
జవాబు.
బాగెహట్ అభిప్రాయం ప్రకారం అధ్యక్ష తరహా ప్రభుత్వంలో శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ రెండు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. పార్లమెంటు ప్రభుత్వంలో రెండు శాఖలు విలీనమయి పనిచేస్తుంటాయి. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహించదు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహిస్తుంది.

అధ్యక్ష తరహా ప్రభుత్వ లక్షణాలు :
ఎ. అధ్యక్షుడు రాజ్యానికి, ప్రభుత్వాధినేత :
అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యక్షుడు ఇటు రాజ్యాధినేతగాను ప్రభుత్వాధినేతగాను కొనసాగుతారు. వాస్తవంగా కార్యనిర్వాహక అధికారాలను చేలాయిస్తాడు. అతడు ప్రభుత్వ నిర్ణయాలను, పథకాలను తన సెక్రటరీల ద్వారా అమలుచేస్తాడు.

బి. కార్యనిర్వాహకశాఖ నుండి శాసనశాఖ వేరుచేయబడి ఉంటుంది :
ఈ తరహా ప్రభుత్వంలో శాసనశాఖ, కార్యనిర్వాహకశాఖ రెండు వేరుగాను, స్వతంత్రంగాను వ్యవహరిస్తూ ఒక శాఖ విషయంలో మరోశాఖ జోక్యం చేసుకోకపోవడం మరో’ లక్షణం.

సి. రాజ్యాధినేత, ప్రభుత్వాధినేత ఎన్నిక :
అధ్యక్ష తరహా కార్యనిర్వాహక వర్గం వారసత్వం ద్వారా గాని నామినేట్ చేయడం ద్వారా గాని ఏర్పడదు. ప్రజల నుంచి నేరుగా ఎన్నిక కావడం మూలంగానే ఏర్పడుతుంది.

డి. అధ్యక్షుడి అభిశంసన :
రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు తప్పుచేసినా, చట్టాలను ఉల్లంఘించినా పదవి ప్రమాణ స్వీకారం చేసిన శాసనశాఖ ద్వారానే అభిశంసించబడి దానిచే తొలగించబడతాడు.

ఇ. నిరోధ సమతౌల్యాలు :
అధ్యక్ష తరహా ప్రభుత్వానికి మరో ముఖ్యలక్షణం నిరోధ సమతౌల్య సూత్రం ఆధారంగా వ్యవహరించటం. ఈ తరహా ప్రభుత్వంలో ప్రభుత్వాంగాలు స్వతంత్రంగా వ్యవహరిస్తూనే పరస్పరం నిరోధ సమతౌల్యతతో వ్యవహరిస్తాయి. శాసనశాఖ అధ్యక్షుడి నిర్ణయాలకు ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా శాసనశాఖ తీసుకునే నిర్ణయాలకు అధ్యక్షుడు ఆమోదం తెలియజేయాల్సి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం న్యాయశాఖ సమీక్ష చేస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 4.
పార్లమెంటరీ ప్రభుత్వం అంటే ఏమిటి ?
జవాబు.
పరిచయం :
ఏ ప్రభుత్వ వ్యవస్థలో కార్యనిర్వాహక వర్గం శాసనసభ నుండి ఎన్నుకోబడి శాసనసభ యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నంతకాలం అధికారంలో కొనసాగుతుందో ఆ ప్రభుత్వ వ్యవస్థనే ‘పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ’ అని అంటారు. ఈ పార్లమెంటరీ ప్రభుత్వానికి పుట్టినిల్లుగా ‘బ్రిటన్ ‘ను పేర్కొనవచ్చు.

నిర్వచనం :
ప్రొఫెసర్ గార్నర్ పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఈ విధంగా నిర్వచించారు. “పార్లమెంటరీ ప్రభుత్వమంటే నిజమైన కార్యవర్గం, మంత్రిమండలి లేదా మంత్రివర్గం

  1. తక్షణం, చట్టబద్దంగా తన రాజకీయ విధానాలు, చర్యలకు శాసనసభకు
  2. అంతిమంగా నియోజకులకు బాధ్యత వహించే వ్యవస్థతో కూడినది”.

పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలు : పార్లమెంటరీ ప్రభుత్వం ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంది. అవి :

1. నామమాత్రమైన, వాస్తవ కార్యనిర్వాహక అధిపతులు :
పార్లమెంటరీ ప్రభుత్వంలో రెండు రకాల కార్యనిర్వాహక అధిపతులు ఉంటారు. వీరిలో నామమాత్రపు వాస్తవ కార్యనిర్వాహక అధిపతులు ఉంటారు. నామమాత్రపు కార్యనిర్వాహక అధిపతికి చక్కటి ఉదాహరణ ‘బ్రిటీష్ రాణి’, జపాన్ చక్రవర్తి, భారత రాష్ట్రపతి. వాస్తవానికి ఈ దేశాలలో కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి చేతిలో ఉంటాయి.

అందువల్ల ఈ తరహా ప్రభుత్వంలో నామమాత్రపు కార్యనిర్వాహక శాఖ పేరుకు మాత్రమే ఉనికిలో ఉంటుంది. దీనికి భిన్నంగా ఈ విధానంలో ఒక వ్యక్తి గాని, కొద్దిమంది వ్యక్తుల బృందం గానీ నిజమైన కార్యనిర్వాహకవర్గంగా ఉంటుంది. కార్యవర్గం ఆచరణలో అన్ని కార్యనిర్వాహక అధికారాలను చలాయిస్తుంది.

2. సమిష్టి బాధ్యత :
సమిష్టి బాధ్యత అనేది పార్లమెంటరీ ప్రభుత్వ మౌళిక లక్షణం. మంత్రులందరూ శాసననిర్మాణ శాఖలోని దిగువ సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తారు. ప్రధానమంత్రి నాయకత్వాన మంత్రులు అందరూ సమిష్టిగా విధాన నిర్ణయాలను తీసుకొంటారు. శాసనశాఖలోని దిగువసభ విశ్వాసాన్ని కోల్పోయినపుడు మంత్రిమండలి తన బాధ్యతల నుంచి విరమించుకొంటుంది.

కేబినెట్ సమావేశంలో ఏ మంత్రి అయినా తన అసమ్మతిని తెలియజేయవచ్చు. కాని అంతిమంగా కేబినేట్ నిర్ణయాన్ని మాత్రం అంగీకరించాల్సిందే. సదరు మంత్రి వ్యక్తిగతంగా, సమిష్టిగా తన శాఖకు సంబంధించి తీసుకొనే అన్ని నిర్ణయాలకు బాధ్యత వహించవలసి ఉంటుంది.

3. రాజకీయ సజాతీయత :
పార్లమెంటరీ ప్రభుత్వపు సర్వశ్రేష్ఠ ముఖ్య లక్షణం రాజకీయ సజాతీయత. పార్లమెంటరీ ప్రభుత్వంలో మంత్రులందరూ సాధారణంగా ఒకే పార్టీకి చెందినవారై ఉంటారు. కొన్ని సందర్భాలలో ఎప్పుడైతే ఒక రాజకీయపార్టీకి మెజారిటీ లేక ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సంపూర్ణ మెజారిటీ సీట్లు దిగువ సభలో లేనట్లయితే, అటువంటి సందర్భాలలో ఇతర పార్టీల మద్దతును కూడగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారు.

ఉదా : ఐక్య ప్రగతి కూటమి (UPA – United Progressive Alliance) లేదా జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA – National Democratic Alliance) వంటివి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పర్చాయి. ఇటువంటి సందర్భాలలో సంకీర్ణ ప్రభుత్వాలు కనీస ఉమ్మడి కార్యక్రమానికి కట్టుబడి పనిచేస్తాయి.

4. శాసననిర్మాణ, కార్యనిర్వాహక శాఖల మధ్య సమన్వయం :
పార్లమెంటరీ ప్రభుత్వం కార్యనిర్వాహక, శాసననిర్మాణ మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తుంది. ఎందుకంటే ఆ రెండు శాఖలకు చెందిన సభ్యులు ఒకేసారి శాసనసభలో సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. ప్రథమంగా శాసన సభ్యులందరూ ఏదో ఒక సభలో సభ్యులుగా ఉంటారు.

అటు తరువాత కేబినేట్లో మంత్రిగా కొనసాగుతారు. శాసనసభ ఆమోదించిన సంక్షేమ పథకాలను, విధానాలను అమలుచేస్తుంటారు. అదే విధంగా, అనేక విషయాలకు సంబంధించి వారు శాసన సభ్యులకు సలహాలు ఇస్తుంటారు. ఈ కారణాల రీత్యా రెండు శాఖల మధ్య సమన్వయం ఏర్పడుతుంది.

5. పార్టీ క్రమశిక్షణ :
నిజమైన పార్లమెంటరీ ప్రభుత్వంలో పార్టీ క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ ప్రభుత్వ విధానంలో ప్రతి రాజకీయపార్టీ తమ సభ్యులందరి మీద తీవ్రమైన క్రమశిక్షణ చర్యలను చేపడుతుంది.

ముఖ్యంగా పార్టీ సిద్ధాంతానికి, సూత్రాలు, నియమ నిబంధనలకు కట్టుబడి నడుచుకోవాలని ఒత్తిడి చేస్తుంది. ఇటువంటి విధానం వల్ల సభ్యులందరూ వినయవిధేయతలతో పార్టీకి, ప్రభుత్వానికి అనుగుణంగా నీతి నిజాయితీలతో, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా పనిచేసేటట్లు సభ్యులకు శిక్షణ ఇస్తుంటారు. ఈ చర్యల వల్ల రాజకీయ పటిష్టత ఏర్పడి రాజ్యం కొనసాగుతుంది.

6. ప్రధానమంత్రి నాయకత్వం :
పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ‘ప్రధాన మంత్రిత్వ ప్రభుత్వ’మని కూడా వర్ణిస్తారు. ఈ తరహా ప్రభుత్వంలో ప్రధానమంత్రి వాస్తవ కార్యనిర్వాహక అధికారిగా వ్యవహరిస్తాడు. ఇతడు దిగువసభలో మెజారిటీ పార్టీ నాయకుడుగా లేదా సంకీర్ణ మంత్రిమండలి అధిపతిగా చాలామణి అవుతుంటాడు.

ప్రధానమంత్రి కేంద్ర కేబినెట్, కేంద్ర మంత్రిమండలికి మూలవిరాట్గా నిలబడతాడు. మంత్రిమండలి నిర్మాణం, ఉనికి, కొనసాగింపుకు ప్రధానమంత్రి కేంద్ర బిందువుగా ఉంటాడు. కేంద్ర మంత్రిమండలికి అధ్యక్షత వహించటమే కాకుండా, ఎజెండాను కూడా నిర్ణయిస్తాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఏకకేంద్ర ప్రభుత్వం గుణదోషాలపై ఒక వ్యాఖ్య రాయండి.
జవాబు.
అర్థము :
ఏకకేంద్ర ప్రభుత్వమంటే ఒకే ఒక్క ప్రభుత్వమని అర్థము. అధికారాలన్నీ ఒకే ప్రభుత్వం కలిగి ఉంటుంది. ఏకకేంద్ర ప్రభుత్వాన్ని ఆంగ్లంలో ‘Unitary Government’ అంటారు. ‘Uni’ అంటే ఒకటి, ‘tary’ అంటే అధికారం అని అర్థం. అంటే ఒకే ఒక్క అధికార కేంద్రమున్న ప్రభుత్వమని అర్థము.

నిర్వచనాలు :
డైసీ : “అత్యున్నత శాసనాధికారాన్ని ఒకే ఒక్క కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తే” దానిని ఏకకేంద్ర ప్రభుత్వం అంటారు.
విల్లోబి : ఏకకేంద్ర ప్రభుత్వ విధానంలో సర్వాధికారాలు కేంద్ర ప్రభుత్వానికే చెంది ఉంటాయి. తరువాత కేంద్ర ప్రభుత్వమే అధికారాలను తన ఇష్టం వచ్చినట్లు ప్రాంతీయ ప్రభుత్వాలను ఇస్తుంది” ఉదా : బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్ దేశాలు.

ప్రయోజనాలు (లేదా) సుగుణాలు :

i) శక్తివంతమైన ప్రభుత్వం (Powerful Government) :
ఏకకేంద్ర ప్రభుత్వం శాసన మరియు పాలనాపరమైన అంశాలను ఒకేతాటిపై నడిపిస్తుంది. ఒకే ఒక కేంద్రప్రభుత్వ ఆధీనంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయపరమైన శాఖలుండటం వల్ల ప్రభుత్వ యంత్రాంగం శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ కారణంచేత, ఏకకేంద్ర ప్రభుత్వం సమగ్రమైన సుస్థిర పాలనను అందిస్తుంది.

ii) సమర్థవంతమైన పాలన (Efficient Rule) :
ఏకకేంద్ర పాలనా వ్యవస్థలో ప్రాంతీయ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సూచనలను, సలహాలను పాటించాల్సి ఉంటుంది. అన్ని రకాల పాలనా పరమైన అంశాలను అత్యంత శక్తివంతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఒకే ప్రభుత్వంలో అన్ని అధికారాలుండటం వల్ల యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుంది.

iii) తక్కువ వ్యయం, తక్కువ సమయం (Less expensive and Time saving:
కేంద్ర వ్యవస్థ ప్రభుత్వ యంత్రాంగంలో ప్రాంతీయ ప్రభుత్వాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. తత్ఫలితంగా, ఏకకేంద్ర ప్రభుత్వ నిర్మాణం, నిర్వహణకు తక్కువ ఆర్థిక వనరులు సరిపోతాయి. అంతేకాదు, సంస్థల నిర్మాణంలో నకిలీ ఏర్పాటు ఉండదు.

అదేవిధంగా కాలయాపన లేకుండా నిర్ణయాలు త్వరితగతిన తీసుకోవడానికి అవకాశమెక్కువ. దీనివల్ల ప్రజాధనం, సమయం ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో వృధాకావు.

iv) పాలనాపరమైన ఏకత (Administrative uniformity) :
ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో ప్రత్యక్షపాలన ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తాన్ని తన నియంత్రణలో ఉంచుకొంటుంది. ఈ కారణం వల్ల, ఒకే తరహా శాసనాలు, చట్టాలు, నియమ, నిబంధనలు దేశవ్యాప్తంగా వర్తిస్తాయి. దీని వల్ల శాసనాల రూపకల్పన, పాలనా ప్రక్రియలలో సారూప్యత ఏర్పడుతుంది.

v) సత్వర నిర్ణయాలకు అవకాశం (Quick decisions possible) :
ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో ఒకే ఒక ప్రభుత్వ యంత్రాంగం ఉండటం వల్ల అది సమయానుకూలంగా సత్వర నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా, ఏకకేంద్ర ప్రభుత్వం ఊహించని, ఆకస్మిక పరిణామాలు ఏర్పడినప్పుడు, అత్యవసర సమయాల్లో సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

vi) ఒకే పౌరసత్వం (Single Citizenship) :
ఏకకేంద్ర వ్యవస్థలో పౌరులందరికీ ఒకే పౌరసత్వం ఉంటుంది. దీనివల్ల దేశంలోని ప్రజలందరినీ ఎటువంటి వివక్ష ఏ రూపంలోను చూపకుండా అందరినీ సమానమైన పౌరులుగా గుర్తించటం జరుగుతుంది. ఒకే పౌరసత్వం వల్ల అంతిమంగా ప్రజలలో జాతీయ ఐక్యత, సమైక్యత, సమగ్రత, సౌభ్రాతృత్వ భావాలు పెంపొందించుట జరుగుతుంది.

vii) చిన్న దేశాలకు ప్రయోజనకారి (Useful for small countries) :
ఏకకేంద్ర ప్రభుత్వం చిన్న దేశాలకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. ఎందుకంటే, తక్కువ జనాభా పరిమితమైన భౌగోళిక ప్రాంతం ఉండటం వల్ల అదేవిధంగా జాతి, భాష, సంస్కృతి, ప్రాంతీయపరంగా సజాతీయతను రూపొందించే అవకాశం ఉంటుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

లోపాలు (లేదా) దోషాలు :

i) నియంతృత్వానికి అవకాశం (Scope for Despotism) :
ఏకకేంద్ర వ్యవస్థలో అన్ని రకాల అధికారాలు ఒకే ఒక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వల్ల అధికారంలో ఉన్న వ్యక్తులు తమ ఇష్టానుసారంగా నియంతృత్వ ధోరణిలో నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. తత్ఫలితంగా, వ్యక్తుల స్వేచ్ఛకు, హక్కులకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. అంతిమంగా, ఈ పరిణామాలు నియంతృత్వ ధోరణులు ప్రబలడానికి అవకాశాలను కల్పిస్తాయి.

ii) కేంద్ర ప్రభుత్వంపై అధిక భారం (More burden on Central Government) :
ఈ తరహా ప్రభుత్వ వ్యవస్థలో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన జరగదు. కేంద్ర ప్రభుత్వం మాత్రమే అన్ని రకాల విధులను నిర్వహిస్తుంది. తత్ఫలితంగా, కేంద్ర ప్రభుత్వంపై భారం పెరిగి నిర్ణయాలు తీసుకోవటంలో నిర్లక్ష్యం, ఆలస్యం కావటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

iii) అసమర్థత పెరుగుతుంది (Growth of Inefficiency) :
ఈ తరహా ప్రభుత్వ వ్యవస్థలో ప్రాంతీయ ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తిగానీ, స్వయం నిర్ణయాధికారం గానీ ఉండదు. ప్రాంతీయ ప్రభుత్వాలు అన్నీ కేంద్రం. ప్రభుత్వం మీదనే ఆధారపడవలసి ఉంటుంది. అందువల్ల స్థానిక పాలన వ్యవహారాలలో ప్రజలు రాజకీయంగా చొరవ చూపించటం కుదరదు. ఈ కారణం వల్ల పాలనాపరంగా అసమర్థత పెరగడానికి అవకాశం ఉంది.

iv) పెద్ద రాజ్యాలకు అనువైంది కాదు (Not suitable for large Countries) :
విభిన్న జాతులు, పలు మతాలు, అనేక భాషలు, బహుళ భౌగోళిక పరిస్థితులు, వివిధ సంస్కృతులు నెలకొని ఉన్న దేశాలకు ఏక కేంద్ర ప్రభుత్వ విధానం అనువైంది కాదు. అంతేకాదు, అధిక జనాభా, విస్తారమైన ప్రదేశం గల దేశాలకు ఈ తరహా ప్రభుత్వ వ్యవస్థ ఎంతమాత్రం ఉపయోగపడదు. పెద్ద దేశాల్లో భిన్నత్వంలో ఏకత్వం సాధించటం అంత సులువైన పనికాదు.

v) బాధ్యతారాహిత్యం (Irresponsibility) :
ఏకకేంద్ర వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం దేనికి బాధ్యత వహించదు. అంతేకాదు ప్రాంతీయ ప్రభుత్వాలు ఏ విషయంలోనైనా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేవు. అందువల్ల, కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 2.
పార్లమెంటరీ ప్రభుత్వ గుణదోషాలను పేర్కొనండి.
జవాబు.
శాసన, కార్యనిర్వాహకశాఖల మధ్య సమన్వయం:
శాసన, కార్యనిర్వాహకశాఖల మధ్య సహకారం, సమన్వయం ఉంటాయి. మంత్రిమండలి (కార్యనిర్వాహకశాఖ) శాసనసభలో (పార్లమెంటు) అంతర్భాగమే. ఆ రెండూ మెజారిటీ పార్టీ అధీనంలోనే ఉంటాయి. కాబట్టి శాసనసభ్యుల అభిప్రాయం ప్రకారం మంత్రులు చట్టాలను రూపొందిస్తారు.

అలాగే మంత్రులు ప్రవేశపెట్టే బిల్లుల్ని శాసనసభ్యులు ఆమోదిస్తారు. కాబట్టి ఈ రెండు శాఖలమధ్య వివాదాలకు, సంఘర్షణలకు సాధారణంగా అవకాశం ఉండదు.

ప్రభుత్వ నియంతృత్వానికి అవకాశం తక్కువ :
మంత్రిమండలి ప్రత్యక్షంగా పార్లమెంటుకు, పరోక్షంగా ప్రజలకు బాధ్యత వహిస్తుంది. ప్రశ్నలు, తీర్మానాలు ప్రవేశపెట్టడం ద్వారా పార్లమెంటు మంత్రి వర్గాన్ని అదుపులో ఉంచుతుంది. అవసరమైతే అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించి మంత్రి మండలిని పదవినుంచి తొలగిస్తుంది. అందువల్ల ఈ విధానంలో ప్రభుత్వనియంతృత్వంగా, బాధ్యతారహితంగా పరిపాలించే అవకాశం చాలా తక్కువ.

అధికార వికేంద్రీకరణకు అవకాశం :
పార్లమెంటరీ విధానం అధికార వికేంద్రీకరణను ప్రోత్సహిస్తుంది. ఈ విధానంలో కార్యనిర్వహణాధికారం ఏ ఒక్కరి చేతిలోనూ కేంద్రీకృతం కాదు. మంత్రుల మధ్య అధికారాలు పంపిణీ అవుతాయి.

ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు సులభం:
రాజకీయ విప్లవాలకు అవకాశం ఉండదు. ప్రభుత్వంలో ఎటువంటి మార్పులనైనా సులభంగా ప్రవేశపెట్టవచ్చు. మంత్రివర్గాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించిన తరువాత ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉంటాయి. ఒకవేళ ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని స్థాపించడంలో విఫలమైతే, మధ్యంతర ఎన్నికల్ని నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది.

విస్తృత ప్రాతినిధ్యం :
దేశంలోని విభిన్న వర్గాలవారికి, ప్రాంతాలవారికి సముచితమైన ప్రాతినిధ్యం మంత్రివర్గ నిర్మాణంలో ఉంటుంది. ప్రభుత్వ నిర్వహణలో అన్ని వర్గాలవారికి, ప్రాంతాలవారికి, భాషలవారికి ప్రాతినిధ్యం కల్పించడంవల్ల ప్రజలలో జాతీయదృక్పథం, జాతీయ సమైక్యతాభావాలు పెంపొందుతాయి.

రాజకీయ చైతన్యం :
పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజాబాహుళ్యంలో రాజకీయ చైతన్యం పెంపొందుతుంది. ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాలపై శాసనసభలో జరిగే చర్చలు ప్రభుత్వం పని తీరుపై సామన్య ప్రజల్లో రాజకీయ అవగాహనను పెంచుతాయి. ప్రతిపక్ష పార్టీల విమర్శలను, అధికార పార్టీ లోపాలను ప్రజలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇలా ప్రజల్లో రాజకీయ పరిజ్ఞానం పెరుగుతుంది.

పార్లమెంటరీ ప్రభుత్వం- లోపాలు:

అధికార పృథక్కరణ సిద్ధాంతానికి వ్యతిరేకం :
ఇది పృథక్కరణ సిద్ధాంతానికి వ్యతిరేకం. మంత్రులు శాసన, కార్య నిర్వాహక శాఖల్లో సభ్యత్వాన్ని కలిగి, ఆ రెండింటిపై అజమాయిషీ చేస్తారు. ఆ రెండు శాఖల మధ్య పూర్తి అవగాహన, సహకారం ఉంటాయి. మంత్రిమండలి పార్లమెంటులో అంతర్భాగంగా పని చేయడంవల్ల అధికార విభజన సిద్ధాంతానికి భంగం కలుగుతుంది.

అస్థిర ప్రభుత్వం :
ప్రభుత్వం పూర్తి పదవీకాలం ఉంటుందన్న నమ్మకం లేదు. ముఖ్యంగా బహుపార్టీ వ్యవస్థ అమలులో ఉన్న దేశాలలో ఈ పరిస్థితి నెలకొని ఉంటుంది. దీనికి కారణం మంత్రి వర్గాలు శాసన సభ్యుల మద్ధతుపై ఆధారపడి ఉండటమే. అంతేగాక అధికార పార్టీలోని విభేదాలు కూడా మంత్రివర్గం కాలపరిమితిని నిర్ణయిస్తాయి. ప్రభుత్వం పార్లమెంటు విశ్వాసమున్నంతవరకే పదవిలో ఉంటుంది. అందువల్ల ప్రభుత్వానికి స్థిరత్వం ఉండదు.

మంత్రి మండలి నియంతృత్వం:
మంత్రిమండలి నియంతృత్వానికి దారితీస్తుంది. పార్లమెంటులో మెజారిటీ ఉన్న మంత్రి మండలి సర్వాధికారాలను చెలాయిస్తుంది. పార్లమెంటరీ ప్రభుత్వం అమల్లో ఉన్న దేశాల్లో మంత్రివర్గ నియంతృత్వం పెరుగుతుందన్న అభిప్రాయాన్ని స్త్రీవార్ట్, రామ్ సేమ్యుర్ మొదలైన ప్రముఖులు వ్యక్తం చేశారు.

మంత్రి మండలి నిర్మాణం కష్టం :
మంత్రి వర్గ నిర్మాణం అంత సులభం కాదు. ప్రధానమంత్రి మంత్రులను ఎంపిక చేసేటప్పుడు అనేక అంశాలను అంటే కుల, మత, భాష, ప్రాంతీయ అంశాలను, పాలనా దక్షత, పార్టీ విధేయతలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాలవారిని సంతృప్తిపరచవలసి ఉంటుంది.. తన పార్టీలో అసంతృప్తి వర్గాన్ని కూడా సంతృప్తిపరచాలి. అందువల్ల మంత్రివర్గ నిర్మాణం చాలా క్లిష్టం.

అత్యవసర పరిస్థితులకు తగింది కాదు :
కార్యనిర్వహణాధికారాలు మంత్రుల మధ్య విభజితమై ఉండటంవల్ల ‘ నిర్ణయాలు ఆలస్యంగా జరుగుతాయి. మంత్రుల మధ్య భేదాభిప్రాయాలవల్ల కూడా ఏకగ్రీవంగా నిర్ణయాలు జరగవు. అత్యవసర పరిస్థితుల్లో సంభవించే ప్రమాదాలను అధిగమించే శక్తి సామర్థ్యాలు దీనికి ఉండవు.

పార్టీ ప్రయోజనాలకు ఆధిక్యత :
పార్లమెంటరీ ప్రభుత్వం ప్రధానంగా పార్టీ ప్రభుత్వం. అది అన్న వేళలా పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాధికారాన్ని నిర్వహిస్తుంది. దేశ సమస్యల్ని పార్టీపరంగా ఆలోచించి, వాటి ‘పరిష్కార మార్గాలను రూపొందిస్తుంది. పార్లమెంటులో తన మెజారిటీని నిలుపుకోడానికి ఎప్పుడూ కృషి చేస్తుంది. అవసరమైతే పార్టీ ఫిరాయింపులను కూడా ప్రోత్సహిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 3.
సమాఖ్య ప్రభుత్వ గుణదోషాలను చర్చించండి.
జవాబు.
సమాఖ్య ప్రభుత్వ ప్రయోజనాలు :

ఎ. భిన్నత్వంలో ఏకత్వం :
సమాఖ్య ప్రభుత్వంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే అవకాశం ఉంది. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, విభిన్న భాషలు కలిగి ఉన్న సమాజానికి సమాఖ్య వ్యవస్థ ఎంతో మేలు.

బి. నియంతృత్వానికి వ్యతిరేకం :
సమాఖ్య వ్యవస్థలో నియంతృత్వం ఏర్పడకుండా నిరోధించే అవకాశం ఉంటుంది. కేంద్ర – రాష్ట్రాల మధ్య రాజ్యాంగ పరంగా అధికార విభజన ఉండటంవల్ల నింకుశత్వాన్ని నిరోధించవచ్చు.

సి. కేంద్రంపై భారం తక్కువ :
రాజ్యాంగబద్ధంగా కేంద్రం – రాష్ట్రాల ధ్య అధికారాల విభజన జరగడంవల్ల అవి వాటి వాటి విధులను సమర్థవంతంగా నిర్వహిస్తాయి. అందువల్ల కేంద్రం పై భారం తగ్గుతుంది.

డి. నూతన ప్రయోగాలకు అవకాశం :
సమాఖ్య విధానంలో నూతన విధానాలను, సంక్షేమ పథకాలను ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధికై నూతన ప్రయోగాలను చేయడానికి అవకాశం ఉంటుంది.

ఇ. పెద్ద రాజ్యాలకు అనువైనది:
పెద్దవైన, విశాలమైన దేశాలకు సమాఖ్య విధానం అనువైనది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉంటుంది. కాబట్టి సమాఖ్య విధానం అనువైనది.

ఎఫ్. పరిపాలనలో సామర్థ్యం :
సమాఖ్య ప్రభుత్వంలో రాష్ట్రాలకు సంబంధించిన చాలా విషయాలు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందుతాయి. దీనితో కేంద్ర ప్రభుత్వానికి పనిభారం తగ్గి జాతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలపై దృష్టి కేంద్రీకరించి సమర్థవంతమైనపాలన అందించటానికి అవకాశం ఉంటుంది.

సమాఖ్య ప్రభుత్వ లోపాలు :
ఎ. బలహీనమైన కేంద్ర ప్రభుత్వం :
కేంద్రరాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉండటం మూలంగా కేంద్ర ప్రభుత్వం బలహీనపడే అవకాశం ఉంటుంది. ప్రాంతీయ ప్రభుత్వాలు తమ ప్రాంతాల అభివృద్ధి కారణాలతో కేంద్రంపై ఒత్తిడి పెంచుతాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయంలో సవాళ్ళను ఎదుర్కొంటుంది.

బి. ఏకరూపత లోపం :
సమాఖ్య వ్యవస్థలో ప్రాంతీయ అంశాలపై శాసనాలను, చట్టాలను చేసే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. అందువల్ల ఆయా ప్రభుత్వాలు స్థానిక అవసరాలకు అనుగుణంగా శాసనాలు రూపొందించటంవల్ల వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల విషయంలోను అదే విధంగా కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వ అధికారాల విషయంలోను ఏకరూపత లోపిస్తుంది.

సి. వైరుధ్యాలు, వివాదాలు :
సమాఖ్య వ్యవస్థలో కేంద్ర – రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉన్నప్పటికీ ఉమ్మడి జాబితా విషయంలో రెండింటికి శాసనం చేసే అధికారం ఉంటుంది. అయినప్పటికీ తమ తమ బాధ్యతలు విస్మరించటంవల్ల వివాదాలు, వైరుధ్యాలు తలెత్తుతాయి.

డి. ఖర్చుతో కూడిన యంత్రాంగం :
సమాఖ్య విధానంలో రెండు రకాల ప్రభుత్వాలుంటాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం, రెండవది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాల పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేయటం ఖర్చుతో కూడుకున్నది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 4.
ఏకకేంద్ర ప్రభుత్వం మరియు సమాఖ్య ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాన్ని తెలపండి.
జవాబు.

ఏకకేంద్ర ప్రభుత్వంసమాఖ్య ప్రభుత్వం
1. లిఖిత లేదా అలిఖిత రాజ్యాంగం.1. లిఖిత రాజ్యాంగం తప్పనిసరి.
2. అదృఢ రాజ్యాంగం.2. దృఢ రాజ్యాంగం.
3. ఏకకేంద్ర ప్రభుత్వ విధానంతో ప్రభుత్వాలు ప్రాంతీయ స్థాయిలో3. రెండు రకాల ప్రభుత్వాలు కేంద్ర స్థాయిలో
4. కేంద్రీకృత అధికారాలు.4. అధికారాల వికేంద్రీకరణ కేంద్రం రాష్ట్రాల మధ్య అధికారాల విభజన.
5. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వ ఉండకపోవచ్చు.5. ప్రజాస్వామ్య ప్రభుత్వం నిర్ణయీకరణలో భాగస్వామ్యం ఉంటుంది.
6. చట్టాలన్నీ సారుప్యత కలిగి ఉంటాయి.6. కేంద్రం చట్టాలు, రాష్ట్రం చట్టాలుంటాయి.
7. స్వతంత్ర న్యాయవ్యవస్థ అవసరం లేదు.7. స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉంటుంది.
8. నిరంకుశం ఏర్పడవచ్చు.8. రాజ్యాంగం ప్రకారం ఏర్పడినవి. కాబట్టి నియం తృత్వానికి తావులేదు.
9. ప్రభుత్వ విధానం సరళం, సాధారణంగా ఉంటుంది.9. ప్రభుత్వ విధానం కఠినతరం, సంక్లిష్టంగా ఉంటుంది.
10. చిన్నరాజ్యాలకు అనువైనది.10. పెద్దరాజ్యాలకు అనువైనది.
11. ద్విసభ విధానం (బ్రిటన్) లేదా ఏకసభ విధానం (చైనా) ఉండవచ్చు.11. ద్విసభా విధానం ఉంటుంది.
12. రాజ్యాంగం అత్యున్నతమైనది (జపాన్), లేదా రాజ్యాంగం మామూలుగా ఉండవచ్చు (బ్రిటన్).12. రాజ్యాంగం ఆధిక్యతను కలిగి ఉంటుంది.
13. రాజకీయ ఏకీకరణకు లేదా రాజకీయ స్థిరత్వానికి అవకాశం ఉంటుంది.13.రాజకీయ ఏకీకరణకు, స్థిరత్వానికి తక్కువ అవకాశం.
14. ప్రాంతీయ ప్రభుత్వ అధికారాలను కేంద్రం మార్చే అవకాశం ఉంది.14. ప్రాంతీయ ప్రభుత్వాల అధికారాలను మార్చే వీలు కేంద్రానికి ఉండదు.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 5.
అధ్యక్ష తరహా ప్రభుత్వంపై ఒక వ్యాఖ్య రాయండి.
జవాబు.
అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహకవర్గం తన చర్యలకు శాసనశాఖకు ఎటువంటి బాధ్యత వహించదు. దీనిని ఏకసభ్య కార్యనిర్వాహక ప్రభుత్వం అని కూడా పిలుస్తారు. దీనిని నిర్ణీత కాల పరిమితి గల ప్రభుత్వమనీ, బాధ్యతారహిత ప్రభుత్వమని కూడా సంభోదిస్తారు.

ఈ ప్రభుత్వ విధానంలో అధ్యక్షుడు ఒక్కడే అన్ని రకాల కార్యనిర్వాహక అధికారాలను అనుభవిస్తాడు. అధ్యక్షుడు ప్రజలచేత ప్రత్యక్షంగా ఎన్నికల గణం ద్వారా ఎన్నికవుతాడు.

అధ్యక్షుడుగాని, ఇతర సభ్యులుగాని వారివారి విధుల నిర్వహణలో ఇతరులెవ్వరికీ బాధ్యత వహించదు. ఈ తరహా ప్రభుత్వం మాంటెస్క్యూ ప్రతిపాదించిన ‘అధికారాల వేర్పాటువాద సిద్ధాంతం ఆధారంగా ఆచరణలోకి వచ్చింది. ఈ తరహా ప్రభుత్వాలు అమెరికా, అర్జెంటీనా, బొలీవియా, చిలీ, జైర్, కాంగో, మెక్సికో, పెరు, పెరుగ్వే, ఉగాండా మొదలగు దేశాలలో కొనసాగుతున్నాయి.

ప్రశ్న 6.
అధ్యక్ష తరహా మరియు పార్లమెంటరీ తరహా ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాలను పరిశీలించండి.
జవాబు.

పార్లమెంటరీ తరహా ప్రభుత్వం

అధ్యక్ష తరహా పార్లమెంటరీ

1. రెండు రకాల కార్యనిర్వాహక వర్గం,

1. వాస్తవాధికారి, 2. నామమాత్రపు అధికారి.

1. వాస్తవాధికారి, నామమాత్రపు అధికారి అనే తేడా ఉండదు. ఒక్కడే వాస్తవాధికారి.
2. రాజ్యాధినేత నామమాత్రం, ప్రభుత్వాధినేత వాస్తవాధికారి.2. రాజ్యాధినేతనే వాస్తవాధికారిగా వ్యవహరిస్తాడు.
3. కార్యనిర్వాహక శాఖకు శాసనశాఖకు సమన్వయం ఉంటుంది.3. కార్యనిర్వాహక వర్గానికి శాసనశాఖకు పరస్పర సహకారం కాని సమన్వయం గాని ఉండదు. రెండూ స్వతంత్రంగా వ్యవహరిస్తాయి.
4. కార్యనిర్వాహక శాఖ పదవీ కాలం అనిశ్చితం.4. కార్యనిర్వాహక వర్గానికి కచ్చితమైన కాలపరిమితి ఉంటుంది.
5. మంత్రిమండలిని పూర్తిగా ప్రధానమంత్రి సలహామేరకు రాజ్యాధిపతి నియమిస్తాడు.5. క్యాబినెట్ను అధ్యక్షుడు నియమిస్తాడు.
6. మంత్రులందరూ శాసనశాఖలో సభ్యులుగా ఉంటారు.6. మంత్రులు లేదా క్యాబినెట్ లేదా సెక్రటరీలు శాసన శాఖలో సభ్యులుగా ఉండరు.
7. మంత్రులందరూ రాజ్యాధిపతికి జవాబుదారిగాను, శాసనసభకు సమిష్టి బాధ్యత వహిస్తారు.7. సెక్రటరీలు శాసనశాఖకు జవాబుదారీగా ఉండరు. కేవలం అధ్యక్షుడికి మాత్రమే జవాబుదారిగా ఉంటారు.
8. పాలనలో అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది.8. అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం ఉండదు.
9. కార్యనిర్వాహక శాఖ యొక్క ప్రతిచర్య శాసనశాఖచే పరిశీలించబడుతుంది.9. శాసనశాఖ, కార్యనిర్వాహకశాఖ రెండు స్వతంత్రమైనవి, పరస్పరం నిరోధ సమతౌల్యతతో వ్యవహరిస్తాయి.
10. మారుతున్న పరిస్థితులకనుగుణంగా నిర్ణయాలకు వెసులుబాటు ఉంటుంది.10. షరిస్థితులకనుగుణంగా మారదు. వెసులుబాటు కూడా ఉండదు.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 7.
అధ్యక్ష తరహా ప్రభుత్వ గుణదోషాలను పేర్కొనండి.
జవాబు.
పరిచయం :
అధ్యక్షపాలనను బాధ్యతాయుతముకాని ప్రభుత్వమని కూడా అంటారు. ఈ విధానంలో ఆ దేశాధ్యక్షుడు రాజ్యానికి, ప్రభుత్వానికి కూడా అధినేత. ఆయనకు నిజమైన అధికారాలు ఉంటాయి. ఇది ఏకపాలక వర్గ విధానము. అధ్యక్షుడు నియమించుకునే మంత్రులకు శాసనశాఖతో సంబంధం ఉండదు.

మంత్రులు ఆయనకు విధేయులై పనిచేసే తాబేదారులు, వారికి శాసనసభ సభ్యత్వం ఉండదు. అధ్యక్షుడు ప్రజలచేత లేదా ఎన్నికలగణాల చేత ఎన్నుకోబడతాడు. అధ్యక్షునకు ఒక నిర్ణీత పదవీకాలం ఉంటుంది. ఆయనను తొలగించడం తేలికకాదు. అధ్యక్షపాలనా విధానానికి అమెరికా మంచి ఉదాహరణ (U.S.A.).

నిర్వచనం :
ప్రొఫెసర్ గార్నర్ : “అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ కాలపరిమితి, రాజకీయ విధానాలకు సంబంధించి రాజ్యాంగబద్ధమైన స్వతంత్రతను కలిగి ఉంటుంది”.

ప్రయోజనాలు :
1. నియంతృత్వానికి తక్కువ అవకాశం :
అధ్యక్ష ప్రభుత్వం అధికార వేర్పాటువాద సిద్ధాంత ప్రాతిపదికన ఏర్పడినందున ప్రభుత్వంలోని అన్ని అంగాలు స్వతంత్రమైనవిగా ఉంటాయి. అధికారాలన్నీ వివిధ శాఖల మధ్య, ఆయా అంగాల మధ్య విభజించబడి ఉండటం వలన ఈ ప్రభుత్వంలో నియంతృత్వానికి తావులేదు.

2. సుస్థిర ప్రభుత్వం :
ఈ ప్రభుత్వ విధానంలో ముఖ్య కార్యనిర్వహణాధిపతి (అధ్యక్షుడు) ఒక నిర్దిష్ట కాలపరిమితికి ఎన్నికవుతాడు. అతడి కాలపరిమితి శాసనసభ విశ్వాసం మీద ఆధారపడి ఉండదు. కాబట్టి పూర్తి కాలపరిమితి వరకు అధ్యక్ష హోదాలో అతడు కొనసాగుతాడు. అందువల్ల ఈ విధానంలో ప్రభుత్వం సుస్థిరంగా ఉండగలదని విశ్వసించవచ్చు.

3. చర్యలలో జాప్యం ఉండదు :
అధ్యక్ష ప్రభుత్వ విధానంలో కార్యనిర్వహణాధికారాలన్నీ ఒకే వ్యక్తి చేతిలో ఉండటం వల్ల అతడు సత్వర నిర్ణయాలు తీసుకొనే అవకాశాలుంటాయి. అందువల్ల ప్రజల సమస్యలను తీర్చే సందర్భంలో కార్యదర్శులను (మంత్రులు) సంప్రదించాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవచ్చును.

4. పాలనా సామర్థ్యం పెరుగుతుంది :
ఈ ప్రభుత్వ విధానంలో పాలనా సామర్థ్యం పెరుగుతుంది. సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు వారి వారి అనుభవం, సామర్థ్యాలతో పాలనారంగం భాగస్వామ్యం కలిగి ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది.

5. బాధ్యతాయుతమైన ప్రభుత్వం :
అధ్యక్ష తరహా ప్రభుత్వం సూత్ర ప్రాయంగా బాధ్యతారహిత ప్రభుత్వమైనప్పటికీ వాస్తవానికి ఇది ఎంతో బాధ్యతాయుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే, ప్రభుత్వ విధానాలను రూపొందించే సందర్భంలో అధ్యక్షుడు దూరదృష్టితో ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను, ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొంటాడు. అధ్యక్షుడు తన అధికారాలను ఉపయోగించే సమయంలో స్వార్థపర వ్యక్తుల పట్ల, స్వప్రయోజనాలను కోరుకునే వ్యాపార వర్గాల పట్ల అప్రమత్తంగా ఉంటాడు.

6. అత్యవసర సమయాలకు తగిన ప్రభుత్వం :
అధ్యక్షతరహా ప్రభుత్వం అత్యవసర పరిస్థితులను, సంఘటనలను పరిష్కరించటంలో ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. అనూహ్య పరిణామాలు సంభవించినపుడు అధ్యక్షుడు సత్వర నిర్ణయాలు తీసుకొంటాడు. అత్యవసర సమయాలలో శాసనసభ లేదా మంత్రివర్గం ఆమోదానికై ఎదురుచూడకుండా తానే స్వయంగా తగిన నిర్ణయాలు తీసుకొంటాడు. దేశ సంక్షేమం దృష్ట్యా పాలనా చర్యలు వీలైనంత సున్నితంగా ఉండే విధంగా చూస్తాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

లోపాలు :

1. శాసన – కార్యనిర్వాహక శాఖల మధ్య వైరుధ్యాలు :
అధ్యక్ష ప్రభుత్వం అధికార వేర్పాటువాద సిద్ధాంతం ఆధారంగా ఏర్పడినప్పటికీ వివిధ ప్రభుత్వ అంగాల మధ్య వైరుధ్యాలు జనిస్తూనే ఉన్నాయి. ఈ విధంగా జరగడానికి ప్రభుత్వం విధుల పరంగా విడివిడిగా ఉండటమే కారణమని చెప్పవచ్చు. పెండింగ్ బిల్లులను అమోదించటంలో, ప్రభుత్వ విధి విధానాలను అమలు పర్చటంలో అధ్యక్షుడికి, శాసనసభ్యులకు మధ్య అవగాహన లోపం ఉండటం కూడా రెండు శాఖల మధ్య వివాదాలకు దారితీస్తుంది.

2. బాధ్యతారహితం :
అధ్యక్ష ప్రభుత్వ ఆచరణలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది. అధ్యక్షుడు గానీ, శాసనసభ్యులు గానీ, ప్రభుత్వ అంగాలకు పూర్తి బాధ్యత వహించరు. ప్రత్యక్ష ఎన్నికలు, నిర్ణీత కాలపరిమితి, అధికారాల విభజన మొదలైన అంశాలు శాసనాల రూపకల్పనలోను, వాటి అమలులోను బాధ్యతారహితంగా వ్యవహరించే పరిస్థితులను కల్పిస్తాయి.

3. సంపూర్ణ ప్రాతినిధ్యాన్ని కల్పించటంలో విఫలం :
అధ్యక్ష ప్రభుత్వం సమాజంలోని భిన్న సమూహాలకు సరియైన ప్రాతినిధ్యాన్ని కల్పించలేదు. ఎన్నికలకు ముందు ఒక ప్రత్యేక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అధ్యక్షుడుగా ఎన్నికై పక్షపాతరహితంగా వ్యవహరిస్తాడని నమ్మలేము. అన్ని సందర్భాలలో, సమయాలలో ఖచ్చితంగా ప్రజాసేవకు అంకితమై నీతి నిజాయితీలతో వ్యవహరిస్తాడని చెప్పలేము.

4. ప్రజాభిప్రాయానికి స్థానం లేదు :
ఈ ప్రభుత్వ విధానంలో ప్రజాభిప్రాయానికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం జరుగుతుంది. ఎన్నికల అనంతరం అధ్యక్షుడితో పాటు శాసనసభ్యులు సైతం అనేక విషయాలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయరు. ప్రజామోదం గాని, ప్రజల విశ్వాసం గాని, ప్రజా మద్దతు గాని వారి చర్యలకు అవసరం లేదనే విధంగా ప్రవర్తిస్తారు.

5. శాసనసభకు అప్రధాన హోదా :
అధ్యక్ష ప్రభుత్వ విధానం, శాసనసభకు ద్వితీయ ప్రాధాన్యతనిస్తుంది. కార్యనిర్వాహకశాఖ అధిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ ప్రభుత్వంలో అధ్యక్షుడిని అత్యంత శక్తివంతమైన, మిక్కిలి పలుకుబడి కలిగిన వ్యక్తిగా గుర్తిస్తారు.

దేశానికి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలలో అతి ముఖ్యమైన ప్రచారకర్తగా భావిస్తారు. అధ్యక్షుడు శాసనసభ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం లేనందున సభా సమావేశాలు పేలవంగా అప్రాధ్యానతను సంతరించుకుంటాయి.

6. సంప్రదాయ రాజ్యాంగం :
సాధారణంగా అధ్యక్ష ప్రభుత్వ రాజ్యాంగం సంప్రదాయకమైనదై ఉంటుంది. ఈ ప్రభుత్వంలో స్వభావరీత్యా దృఢ రాజ్యాంగాన్ని సవరించటం అంత సులభం కాదు. మారిన ప్రజావసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించడం వీలుపడదు. ఈ కారణంవల్ల అనేకమంది రాజనీతిశాస్త్ర విమర్శకులు ఈ తరహా రాజ్యాంగాన్ని ప్రగతికి, అభివృద్ధికి వ్యతిరేకమైనదానిగా భావిస్తారు.

ప్రశ్న 8.
ఆధునిక ప్రభుత్వ వర్గీకరణపై ఒక వ్యాఖ్య రాయండి.
జవాబు.
ప్రభుత్వం ఉపయోగించే అధికారాలను బట్టి ప్రభుత్వాల వర్గీకరణను, సిసిరో, పొలిబియస్, మాకియవెల్లి, జీన్ బోడిన్, మాంటెస్క్యూ మొదలైన వారు వర్గీకరించారు. ఆధునిక కాలంలోనివారు – బ్లంట్ల, బర్జర్,, మెరియట్, సి.ఎఫ్. స్ట్రాంగ్ స్టీఫెన్ లీకాక్ మొదలయినవారు. వీరిలో స్టీఫెన్ లీకాక్ వర్గీకరణ, నేటి ఆధునిక ఉదారవాద ప్రభుత్వాలకు దగ్గరగా ఉందని చెప్పవచ్చు.

స్టీఫెన్ లీకాన్ ప్రభుత్వాలను ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరించారు. అవి : నిరంకుశం, ప్రజాస్వామ్యం. అదే విధంగా ప్రజాస్వామ్యం మరో రెండు రకాలు. ఒకటి పరిమిత రాజరికం, రెండు రిపబ్లిక్. అధికారాల విభజనను బట్టి పై రెండు రకాల ప్రభుత్వాలను ఏకకేంద్ర, సమాఖ్య ప్రభుత్వాలుగా విభజించవచ్చు. పై రెండు రకాల ప్రభుత్వాలను వాటి ఉన్నతాధికారి ఎన్నికను బట్టి పార్లమెంటరీ తరహా, అధ్యక్ష తరహా ప్రభుత్వాలుగా విభజించవచ్చు.

ఆధునిక కాలంలోని ప్రభుత్వాలు వాటి అధికారాలను చెలాయించే స్వభావాన్ని బట్టి వివిధ రాజనీతి శాస్త్రజ్ఞులు విస్తృతంగా చర్చించి రెండు రకాలుగా పేర్కొన్నారు. 1. నిరంకుశ ప్రభుత్వం, 2. ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పరిమిత రాజరిక ప్రభుత్వం, గణతంత్ర ప్రభుత్వాలుగా పేర్కొన్నారు. ఇక వాటి నైసర్గిక అధికారాలను బట్టి ఏకకేంద్ర, సమాఖ్య ప్రభుత్వాలుగాను, అధ్యక్ష తరహా, పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలుగా వర్గీకరించడమైంది.

TS Inter 1st Year Political Science Study Material 12th Lesson ప్రభుత్వం – రకాలు 1

నియంతృత్వ ప్రభుత్వం :
ఏ ప్రభుత్వమైతే ఏక వ్యక్తి పాలనలో ఉండి అపరిమితమైన అధికారాన్ని చెలాయిస్తుందో అదే నిరంకుశ ప్రభుత్వం లేదా నియంతృత్వ ప్రభుత్వం. నియంతృత్వ పాలన ప్రజల అభిప్రాయం గాని, వారి సంక్షేమం గాని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా పాలిస్తుంది.

ప్రజాస్వామ్య ప్రభుత్వం :
ప్రజాస్వామ్య ప్రభుత్వం నిర్ణయీకరణలో ప్రజల భాగస్వామ్యం, వారి అభిప్రాయానికి గుర్తింపు, ప్రజల మధ్య సమానత్వం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
అరిస్టాటిల్ ప్రభుత్వాల వర్గీకరణ.
జవాబు.
అరిస్టాటిల్ ప్రభుత్వాలను రెండు అంశాల ప్రాతిపదికగా వర్గీకరించారు. అవి

  1. రాజ్యాధికారంలో ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి
  2. రాజ్య అంతిమ లక్ష్యాన్ని బట్టి

మరో విధంగా చెప్పాలంటే ప్రభుత్వాలను మంచి ప్రభుత్వాలు, చెడు ప్రభుత్వాలుగా వర్గీకరించటం జరిగింది. రాజరికం, కులీన పాలన, మధ్యతరగతి పాలన అనేవి అరిస్టాటిల్ దృష్టిలో మంచి ప్రభుత్వాలు. నిరంకుశత్వం, అల్పజనపాలన, ప్రజాస్వామ్యం అనేవి చెడు ప్రభుత్వాలు అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
ఏకకేంద్ర ప్రభుత్వం.
జవాబు.
“ఏ వ్యవస్థలో రాజ్యము యొక్క సర్వాధికారాలను ఒకే కేంద్రీయ అధికార వ్యవస్థ వాడుకగా వినియోగిస్తుందో, ఆ అధికార వ్యవస్థనే ఏకకేంద్ర ప్రభుత్వం” అని ఎ.వి.డైసీ పేర్కొన్నాడు. ఈ విధానంలో, కేంద్ర ప్రభుత్వం ఒక్కటే ఉంటుంది. అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో కేంద్రీకరించబడి ఉంటాయి. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం తన అవసరం మేరకు ఏర్పాటు చేసుకొనే వీలుంది.

ప్రశ్న 3.
సమాఖ్య ప్రభుత్వం.
జవాబు.
“జాతీయ సమైక్యత, ప్రాంతీయ విభాగాల హక్కులను సమన్వయపరచే రాజకీయ సాధనమే సమాఖ్య ప్రభుత్వం” అని ఎ.వి.డైసీ పేర్కొన్నాడు. సమాఖ్య ప్రభుత్వానికి ప్రధానంగా మూడు లక్షణాలుంటాయని ఎ.వి.డైసీ పేర్కొన్నాడు. అవి :

  1. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్పష్టమైన, నిర్దిష్టమైన అధికారాల పంపిణీ.
  2. లిఖిత, దృఢ, ఉన్నత రాజ్యాంగం
  3. స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన న్యాయవ్యవస్థ.

TS Board Inter First Year Political Science Study Material Chapter 12 ప్రభుత్వం – రకాలు

ప్రశ్న 4.
అధ్యక్ష తరహా ప్రభుత్వం.
జవాబు.
అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహకవర్గం తన చర్యలకు శాసననిర్మాణ శాఖకు ఎటువంటి బాధ్యత వహించదు. దీనిని ‘ఏకసభ్య కార్యనిర్వాహక ప్రభుత్వం’ అని, ‘నిర్ణీత కాలపరిమితిగల ప్రభుత్వమని’, ‘బాధ్యతారహిత ప్రభుత్వమని’ సంబోధిస్తారు.

ప్రశ్న 5.
పార్లమెంటరీ తరహా ప్రభుత్వం.
జవాబు.
పార్లమెంటరీ ప్రభుత్వమంటే నిజమైన కార్యనిర్వాహకవర్గం, మంత్రిమండలి లేదా మంత్రివర్గం 1) తక్షణం, చట్టబద్ధంగా తన రాజకీయ విధానాలు, చర్యలకు శాసనసభకు 2) అంతిమంగా నియోజకులకు బాధ్యత వహించే ” వ్యవస్థతో కూడుకొన్నది” అని ప్రొఫెసర్ గార్నర్ నిర్వచించటం జరిగింది.

ప్రశ్న 6.
అలిఖిత రాజ్యాంగం.
జవాబు.
లిఖితరూపంలో లేని రాజ్యాంగాన్ని అలిఖిత రాజ్యాంగం అంటారు. రాజ్యాంగ సూత్రాలన్నీ ఒకే అధికార పత్రంలో రాసి ఉండవు. రాజ్య మౌలిక సూత్రాలు ఆచార సంప్రదాయాల రూపంలోనూ, శాసనసభలు ప్రజావసరాల మేరకు ఎప్పటికప్పుడు రూపొందించే చట్టాల రూపంలోనూ ఉంటాయి. అలిఖిత రాజ్యాంగం ఒక్కసారి కాకుండా కాలక్రమేణా రూపొందడం వలన దీనిని పరిణామాత్మక రాజ్యాంగం అని కూడా అంటారు. బ్రిటీష్ రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగానికి చక్కని ఉదాహరణ.

ప్రశ్న 7.
పార్లమెంటరీ కార్యనిర్వాహకవర్గం.
జవాబు.
ఈ విధానంలో కార్యనిర్వాహకవర్గం శాసనసభలో సభ్యత్వాన్ని పొంది ఉండడమే కాక, భారతదేశంలోవలె పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది.

ప్రశ్న 8.
అధికారాల విభజన.
జవాబు.
ఫ్రెంచి రచయిత అయిన మాంటెస్క్యూ తాను రచించిన ‘ద స్పిరిట్ ఆఫ్ లాస్’ అనే గ్రంథంలో అధికార వేర్పాటువాద సిద్ధాంతాన్ని పేర్కొనటం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రభుత్వము యొక్క సర్వాధికారాలను మూడు ప్రభుత్వాంగాలైన శాసననిర్మాణశాఖ, కార్యనిర్వాహకశాఖ మరియు న్యాయశాఖల మధ్య విభజించాలి.

ప్రతి ప్రభుత్వాంగం తన పరిధిలోని అధికారాలపై తిరుగులేని పెత్తనాన్ని కలిగి ఉంటూ, మరొక అంగానికి చెందిన అధికారాల విషయంలో జోక్యం చేసుకోరాదు అని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది.

ప్రశ్న 9.
నిరోధ సమతౌల్యత.
జవాబు.
అధ్యక్ష తరహా ప్రభుత్వానికి మరో ముఖ్యలక్షణం నిరోధ సమతౌల్య సూత్రం ఆధారంగా వ్యవహరించడం. ఈ తరహా ప్రభుత్వంలో ప్రభుత్వాంగాలు స్వతంత్రంగా వ్యవహరిస్తూనే పరస్పరం నిరోధ సమతౌల్యతతో వ్యవహరిస్తాయి. శాసనశాఖ అధ్యక్షుడి నిర్ణయాలకు ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా శాసనశాఖ తీసుకునే నిర్ణయాలకు అధ్యక్షుడు ఆమోదం తెలియజేయాల్సి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం న్యాయశాఖ సమీక్ష చేస్తుంది.

ప్రశ్న 10.
సమిష్టి బాధ్యత.
జవాబు.
పార్లమెంటరీ విధానంలో అత్యంత ముఖ్య లక్షణం సమిష్టి బాధ్యత. పార్లమెంట్ విశ్వాసం ఉన్నంత వరకు మంత్రులు ఆయాశాఖలపై పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు. ఆ శాఖల నిర్వహణలో ప్రతిచర్యలపై క్యాబినెట్ ఉమ్మడి బాధ్యత వహిస్తుంది. కాబట్టి ప్రతి మంత్రి తీసుకొనే నిర్ణయాలు యావత్తు క్యాబినెట్కు వర్తిస్తాయి. కాబట్టి అతి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొంటారు.

ప్రశ్న 11.
అవిశ్వాస తీర్మానం.
జవాబు.
మంత్రి మండలి పైన, స్పీకర్ లేక డిప్యూటి స్పీకర్పై పార్లమెంటుకు విశ్వాసం లేదని తెలియజేయటానికి ఈ తీర్మానం ఉపయోగపడుతుంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందితే మంత్రిమండలి లేక స్పీకర్ లేక డిప్యూటి స్పీకర్ రాజీనామా చేయవలసి ఉంటుంది.

ప్రశ్న 12.
ప్రధానమంత్రి.
జవాబు.
పార్లమెంటరీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి వాస్తవాధికారిగా కొనసాగుతారు. మంత్రులను ఎంపిక చేసుకోవటం, వారికి శాఖలను కేటాయించటం, మార్పులు చేర్పులు చేయటంతోపాటు ప్రభుత్వాన్ని రద్దు చేయమని కోరే అధికారం ప్రధానమంత్రికి ఉండటం మూలంగా ప్రధానమంత్రి పదవికి ఎంతో విశిష్టత ఉంది.

ప్రశ్న 13.
రాష్ట్రపతి.
జవాబు.
పార్లమెంటరీ ప్రభుత్వ సంప్రదాయాలను అనుసరించి రాజ్యాంగవేత్తలు రాష్ట్రపతి పదవి, అధికారాలు. హోదా లాంఛనప్రాయంగా, నామమాత్ర రాజ్యాధిపతిగా ఉండేటట్లు రూపొందించారు. రాజ్యాంగరీత్యా రాష్ట్రపతికి కార్యనిర్వహణ అధికారాలు అన్నీ ఉంటాయి. కానీ వాస్తవంతో ఆయన తన అధికారాలను ప్రధానమంత్రి అధ్యక్షతన పనిచేసే మంత్రి మండలి సలహా ప్రకారం చెలాయిస్తారు.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements: Group 13

Telangana TSBIE TS Inter 1st Year Chemistry Study Material 10th Lesson p-Block Elements: Group 13 Textbook Questions and Answers.

TS Inter 1st Year Chemistry Study Material 10th Lesson p-Block Elements: Group 13

Very Short Answer Type Questions

Question 1.
Discuss the pattern of variation in the oxidation states of Boron to Thallium.
Answer:
The elements of boron family exhibit two oxidation states +1 and +3. From boron to thallium the stability of +1 oxidation state increases while the stability of +3 oxidation state decreases. This is due to inert pair effect.

Question 2.
How do you explain higher stability of Tl Cl3?
Answer:
Chlorine is good oxidising agent and Cl ion is weak reducing agent. So chlorine can oxidise thallium to higher oxidation state i.e., to +3 and form TlCl3. As Cl ion cannot reduce Tl3+, TlCl3 is stable.

Question 3.
Why does BF3 behave as a Lewis acid?
Answer:
BF3 is an electron deficient compound as there is no octet around boron. So it can accept a pair of electrons to get octet. Thus it behaves as a Lewis acid.
H3N → BF3

Question 4.
Is boric acid a protic acid? Explain.
Answer:
Boric acid is not protic acid but it is a Lewis acid. It accepts electrons from OH” ion of water and releases proton.
B(OH)3 + H2O → [B(OH)4] + H+

Question 5.
What happens when boric acid is heated?
Answer:
On heating orthoboric acid above 370K forms metaboric acid HB02 which on further heating yields boric oxide B2O3
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 1

TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements: Group 13

Question 6.
Describe the shapes of BF3 and BH4. Assign the hybridization of boron in these species.
Answer:

  1. Shape of BF3 molecule is Trigonal planar. Hybridization of ‘B’ in BF3 is sp².
  2. Shape of BH4 molecule is Tetrahedral, Hybridizaion of ‘B’ in BH4 is sp³.

Question 7.
Explain why atomic radius of Ga is less than that of Al.
Answer:
Gallium comes immediately after the first transition series in which 3d orbital is filled with electrons. Due to the poor shielding effect of these d electrons, effective nuclear charge of gallium increases. Consequently, the atomic radius of gallium is less than that of aluminium.

Question 8.
Explain inert pair effect.
Answer:
The pair of electrons in s orbital of valence shell are reluctant to participate in bond formation. That pair of (ns²) electrons is called inert pair. Due to this inert pair the stability of +1 oxidation state among boron family elements increases. This is known as inert pair effect.

Question 9.
Write balanced equations for
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 2
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 3

Question 10.
Why is boric acid polymeric?
Answer:
Boric acid has layer structure, in which the BO3 units are joined by hydrogen bonds. Hence, boric acid is polymeric.

Question 11.
What is the hybridization of B in diborane and borazine?
Answer:
In diborane boron is involved in sp3 hybridisation while in borazine it is in sp2 hybridisation.

Question 12.
Write the electronic configuration of group -13 elements.
Answer:
Electronic configurations:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 4

Question 13.
Give the formula of borazine. What is its common name?
Answer:
The formula of borazine is B3N3H6. It is commonly known as inorganic benzene.

Question 14.
Give the formulae of
a) Borax
b) Colemanite
Answer:
a) Formula of Borax = Na2B4O7.10H2O.
b) Formula of Colemanite = Ca2 B6 O11. 5H2O

TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements: Group 13

Question 15.
Give two uses of aluminium.
Answer:

  1. Aluminium is used in making electrical cables.
  2. It is used in making trays, picture frames etc.
  3. Alloys of ‘Al’ are used in making parts of aircrafts, automobiles etc.
  4. ‘Al’ powder is used in Aluminothermite

Question 16.
What happens when
a) Li AlH4 and BCl3 mixture in dry ether is warmed and
b) orax is heated with H2SO4?
Answer:
a) Diborane is formed.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 6

b) Boric acid is formed.
Na2B4O7 + H2SO4 + 5H2O → 4H3BO3 + Na2SO4

Question 17.
Sketch the structure of Orthoboric acid.
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 7

Structure of boric acid :
The dotted lines represent hydrogen bonds

Question 18.
Write the structure of AlCl3 as a dimer.
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 8

Question 19.
Metal borides (having B) are used as protective shield – why?
Answer:
10B isotope has high ability to absorb neutrons. So metal borides are used in nuclear industry as protective shields and control rods.

Short Answer Questions

Question 1.
Write reactions to justify amphoteric nature of aluminium.
Answer:
Aluminium dissolves in both acids and alkalies. Aluminium dissolves in dilute HCl and liberates dihydrogen.
2Al + 6HCl → 2 AlCl3 + 3H2.

Aluminium also dissolves in aqueous alkali and liberates dihydrogen.
2 Al + 2NaOH + 6H2O → 2 Na+ [Al(OH)4] + 3H2
These reactions indicate the amphoteric nature of aluminium.

Question 2.
What are electron deficient compounds? Is BCl3an electron deficient species? Explain.
Answer:
The compounds in which the central atom is having less than octet electrons are called electron deficient compounds.

BCl3 is an electron deficient compound since it is not having octet around boron.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 9

BCl3 molecule accepts an electron pair to achieve stable electronic configuration and thus behave as Lewis acid.

Eg : BCl3 molecule easily accepts alone pair of electrons from ammonia to form BCl3. NH3.

Question 3.
Suggest reasons why the B-F bond lengths in BF3 (130 pm) and BF4 (143 pm) differ.
Answer:
In BF3 there is back bonding. Boron accepts a pair of electrons from fluorine to complete octet. BF3 exists in the following resonance structures due to back bonding. Due to the resonance hybridisation each B-F bond gets some double bond character. So the B-F length will be less than the sum of the covalent radii of boron and fluorine.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 11

In BF4 there is no back bonding. So there is no double bond character. This is because in BF4 boron already had octet. Hence the B – F bond length in BF4 is greater than in BF3.

Question 4.
B – Cl bond has a bond moment. Explain why BCl3 molecule has zero dipole moment.
Answer:
Dipolemoment of a molecule is vector sum of the dipole moments of all the bonds in the molecule. Although B – Cl bonds have bond moments, since the three bonds are oriented at an angle 120° to one another, the three bond moments give a net sum of zero as the resultant of any two is equal and opposite to the third.

So the dipole moment of BF3 is zero.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements: Group 13

Question 5.
Explain the structure of boric acid.
Answer:
In boric acid boron is in sp² hybridisation forming planar borate units. Between the planar borate units the hydrogen atoms of the one OH group of boric acid form hydrogen bond with oxygen atom of another OH group of another boric acid unit. Thus several boric acid molecules associate through hydrogen bonds forming a layered lattice structure.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 13

Structure of boric acid :
The dotted lines represent hydrogen bonds.

Question 6.
What happens when
a) Borax is heated strongly?
b) Boric acid is added to water?
c) Aluminium is heated with dilute NaOH?
d) BF3 is treated with ammonia?
e) Hydrated alumina is treated with aq.NaOH solution?
Answer:
a) Borax on heating strongly decomposes into NaBO2 and B2O3 forming a transparent glassy bead.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 14

b) When boric acid is added to water it accepts a pair of electrons from OH ion and releases proton, thus forming acidic solution.
B(OH)3 + H2O → [B (OH)4] + H+

c) When aluminium is heated with dilute NaOH, aluminium dissolves forming tetrahydroxo aluminate (III) and liberates hydrogen gas.
2Al + 2 NaOH + 6H2O → 2 Na+ [Al (OH)4] + 3H2

d) BF3 combines with ammonia by accepting a lone pair of electrons from ammonia.
H3N: → BF3

e) Hydrated alumina when heated with NaOH, dissolves in NaOH forming tetrahydroxo aluminate (III).
Al (OH)3 + NaOH → Na [Al(OH)4]

Question 7.
Give reasons
a) Cone. HNO3 can be transported in aluminium container.
b) A mixture of dil. NaOH and aluminium pieces is used to open drain.
c) Aluminium alloys are used to make aircraft body.
d) Aluminium utensils should not be kept in water overnight.
e) Aluminium wire is used to make transmission cables.
Answer:
a) Cone. HNO3 can be transported in aluminium container:
Concentrated nitric acid renders the aluminium passive by forming a protective oxide layer on the surface. So aluminium do not react with concentrated nitric acid. Thus the aluminium containers can be used to carry concentrated nitric acid.

b) A mixture of dil. NaOH and aluminium pieces is used to open drain:
When aluminium pieces react with dilute NaOH, dihydrogen gas will be evolved, with high pressure, which can open the drain.

c) Aluminium alloys are used to make aircraft body:
Because of light weight and hardness aluminium alloys are used to make aircraft body.

d) Aluminium utensils should not be kept in water overnight :
Aluminium does not react with pure water but when salts are present in water they remove the oxide layer on the surface making aluminium reactive. Then aluminium reacts with water slowly. So aluminium vessels should not be kept in water overnight.

e) Aluminium wire is used to make transmission cables:
Aluminium is a good conductor of electricity. So it is used in transmission cables. ‘

Question 8.
Explain why the electronegativity of Ga, In and Tl will not vary very much.
Answer:
Due to the poor screening effect of d electrons in Ga and In and due to poor screening effect of d – and f-electrons in Thallium the atomic sizes of Gallium, Indium and Thallium do not vary very much. Further the effective nuclear charge increases. So the electronegativities of Ga, In and T1 will not vary very much.

Question 9.
Explain borax bead test with a suitable example.
Answer:
Borax Bead Test:
This test is useful for the identification of coloured metal radicals in qualitative analysis. On heating, borax swells into a white, opaque mass of anhydrous sodium tetraborate. When it is fused, borax glass is obtained. This contains sodium metaborate and B2O3. The boric anhydride combines with metal oxides to form metal metaborates as coloured beads. The reactions are as follows.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 15

Question 10.
Explain the structure of diborane. (AP Mar. 17; AP & TS 16, ’15; IPE ’13, ’11, ’09) AP Mar. ’19; Mar. 18 (TS)]
Answer:
Structure of diborane:
Electron diffraction studies have shown that diborane contains two coplanar BH2 groups. Its structure can be represented as
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 16

The four H atoms present in the BH2 groups are known as terminal hydrogen atoms. The remaining two H atoms are called Bridge hydrogens. The two bridge hydrogens lie in a plane perpendicular to the plane of the two BH2 groups. Out of the two bridge hydrogens, one H atom lies above the plane and the other H atom lies below the plane.

Orbital structure of Diborane :
In Diborane each boron atom undergoes sp³ hybridisation resulting in four equivalent sp³ hybrid orbitals. Three of these orbitals have one electron each and the fourth hybrid orbital is vacant. In the formation of B – H – B bridge, sp³ hybrid orbital with one electron from one boron atom, Is orbital of one bridge hydrogen and the vacant sp³ hybrid orbital of the second boron atom overlap as shown below.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 17

The two B – H – B bridges present in Diborane are abnormal bonds. They are considered as three centered two electron bonds. This type of bond is called banana bond or tau bond. In this type of bond a pair of electrons holds three atoms. In Diborane there are two such bridges. This Diborane structure can also be represented as shown here.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 18

Question 11.
Explain the reactions of aluminium with acids.
Answer:
Aluminium reacts with dilute or cone. HCl liberating H2.
2 Al + 6HCl → 2 AlCl3 + 3H2

With dil. H2SO4 it reacts slowly in cold condition but reacts fast in hot condition.
2 Al + 3H2SO4 → Al2 (SO4)3 + 3H2

With cone. H2SO4 it liberates SO2.
2 Al + 6H2SO4 → Al2(SO4)3 + 6H2O + 3SO2

With very dil. HNO3 it gives NH4NO3.
8Al + 30 HNO3 → 8A/(NO3)3 + 3 NH4 NO3 + 9H2O

Concentrated nitric acid renders the aluminium passive.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements: Group 13

Question 12.
Write a short note on the anomalous behaviour of boron in the group – 13.
Answer:

  1. Boron is a non-metal. ‘Al’ is amphoteric. Ga, In and Tl are metals.
  2. Boron always forms covalent compounds, while the others form ionic compounds.
  3. B2O3 is an acidic oxide. The trioxides of others are either amphoteric or basic in nature.
  4. B(OH)3 is an acid while the hydroxides of other elements are either amphoteric or basic.
  5. Simple borates and silicates can polymerise readily forming polyacids while others do not form such polymers.

Question 13.
Aluminium reacts with dil. HNO3 but not with cone. HNO3 – explain.
Answer:
Cone, nitric acid oxidises the aluminium to aluminium oxide. This forms as a layer on the surface of the metal which prevents the further reaction. This oxide layer acts as a protective layer. Thus aluminium becomes passive with cone. HNO3 and does not react with cone. HNO3.

In dilute HNO3 oxide layer on the surface will be dissolved, then the hydrogen liberated from nitric acid reduces it to ammonium nitrate.

Question 14.
Give two methods of preparation of diborane.
Answer:
1) Diborane can be prepared by treating boron trifluoride with LiAlH4 in diethyl ether.
4 BF3 + 3 LiAlH4 → 2 B2H6 + 3 LiF + 3 AlF3

2) In the laboratory it is conveniently prepared by the oxidation of sodium boro-hydride with iodine.
2 Na BH4 + I2 → B2H6 + 2NaI + H2

3) On large scale it is prepared by reaction of BF3 with sodium hydride.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 19

Question 15.
How does diborane react with
a) H2O b) CO c) N(CH3)3?
Answer:
a) Diborane hydrolyses in water liberating hydrogen gas with the formation of boric acid.
B2H6 (g) + 6H2O → 2 B(OH)3 (aq) + 6H2(g)

b) Diborane forms an addition product with CO. In this reaction diborane undergoes symmetric cleavage.
B2H6 + 2 CO → 2 BH3. CO

c) While reacting with N(CH3)3 also diborane undergoes symmetric cleavage forming the addition compound.
B2H6 + 2 N (CH3)3 → 2 BH3 . N (CH3)3

Question 16.
Al2O3 is amphoteric – explain with suitable reactions.
Answer:
Al2O3 reacts with both acids and bases. While reacting with acids it behaves like base. In the reaction with bases it behaves like acid. So it is amphoteric.

Reaction with acid:
Al2O3 + 6HCl → 2 AlCl3 + 3H2O

Reaction with base:
Al2O3 + 2NaOH → 2Na AlO2 + H2O

Question 36.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 20
Identify A and B.
Hint: A = H3BO3; B = (C2H5)3 BO3.
Answer:
When borax is heated with cone. H2S04 boric acid is formed.
Na2B4O7 + H2SO4 → Na2SO4 + H2B4O7
H2 B4O7 + 5H2O → 4 H3BO3
Na2 B4O7 + H2SO4 + 5H2O → Na2SO4 + 4H3BO3

The boric acid forms triethyl borate when heated with cone. H2SO4 and ethyl alcohol. This burns with green edged flame.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 21

Long Answer Questions

Question 1.
How are borax and boric acid prepared? Explain the action of heat on them.
Answer:
1) Borax occurs naturally as tincol, associated with impurities in sediments of lakes. Borax is highly soluble in hot water but crystallises in cold water. So the tincol is dissolved in hot water and filtered to remove insoluble impurities. Then the filtrate is cooled to get the pure borax.

Borax on heating decomposes into sodium metaborate and boron trioxide which form a transparent glassy bead.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 22

2) When borax is heated with cone. H2SO4, boric acid is formed.
Na2B4O7 + H2SO4 + 5H2O → Na2SO4 + 4 H3 BO3.

Boric acid on heating first gives meta-boric acid at low temperature but at red heat condition forms boron trioxide.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 23

Question 2.
How is diborane prepared? Explain its structure.
Answer:
Preparation of Diborane :
1) Boron trifluoride on reduction with LiH at 450K gives Diborane.
2BF3 + 6 LiH → B2H6 + 6LiF

2)vOn passing silent electric discharge through a mixture of boron trichloride and hydrogen, diborane is formed.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 24

Molecules in which the central atom gets less than octet configuration are called electron-deficient molecules.
Ex : (1) Diborane B2H6
(TrBoron trifluoride BF3.

Structure of diborane:
Electron diffraction studies have shown that diborane contains two coplanar BH2 groups. Its structure can be represented as
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 16

The four H atoms present in the BH2 groups are known as terminal hydrogen atoms. The remaining two H atoms are called Bridge hydrogens. The two bridge hydrogens lie in a plane perpendicular to the plane of the two BH2 groups. Out of the two bridge hydrogens, one H atom lies above the plane and the other H atom lies below the plane.

Orbital structure of Diborane :
In Diborane each boron atom undergoes sp³ hybridisation resulting in four equivalent sp³ hybrid orbitals. Three of these orbitals have one electron each and the fourth hybrid orbital is vacant. In the formation of B – H – B bridge, sp³ hybrid orbital with one electron from one boron atom, Is orbital of one bridge hydrogen and the vacant sp³ hybrid orbital of the second boron atom overlap as shown below.

The two B – H – B bridges present in Diborane are abnormal bonds. They are considered as three centered two electron bonds. This type of bond is called banana bond or tau bond. In this type of bond a pair of electrons holds three atoms. In Diborane there are two such bridges. This Diborane structure can also be represented as shown here.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements: Group 13

Question 3.
Write any two methods of preparation of diborane. How does it react with
i) Carbon monoxide and ii) Ammonia?
Answer:
i) Preparation of diborane :
1) Diborane can be prepared by treating BF3 with Li A/ H4 in diethyl ether.
4 BF3 + 3 Li AlH4 → 2 B2H6 + 3 LiF + 3 AlF3

2) In the laboratory it is conveniently prepared by the oxidation of sodium borohydride with iodine.
2 Na BH4 + I2 → B2H6 + 2 Nal + H2

3) On a large scale it is prepared by the reaction of BF3 with sodium hydride.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 25

ii) a) Diborane forms an additional product with CO with symmetric cleavage.
B2H6 + 2CO → 2BH3.CO

b) With ammonia it forms an addition product with asymmetric cleavage which on heating forms borazine which is known as inorganic benzene.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 p-Block Elements Group 13 26

TS Inter 1st Year Commerce Study Material Chapter 7 వ్యాపార ప్రారంభం

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 7th Lesson వ్యాపార ప్రారంభం Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material 7th Lesson వ్యాపార ప్రారంభం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కంపెనీ రిజిస్ట్రార్కి సమర్పించవలసిన ముఖ్యమైన పత్రాలు ఏవి ?
జవాబు.
వాటా మూలధనం ఉన్న ఏ పబ్లిక్ కంపెనీ అయినా రిజిస్ట్రార్ నుండి వ్యాపార ప్రారంభ ధ్రువపత్రం పొందిన తర్వాతనే వ్యాపారం ప్రారంభించాలి. ఈ పత్రం లేకుండా పబ్లిక్ కంపెనీ వ్యాపారం ప్రారంభించరాదు మరియు అప్పులు సేకరించరాదు.

ఒక పబ్లిక్ కంపెనీ వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని పొందడానికి ఈ క్రింద తెలియచేసిన పత్రాలను రిజిస్ట్రార్కు దాఖలు చేయాలి.

  • పరిచయపత్రం లేదా ప్రత్యామ్నాయ పరిచయ పత్రం.
  • డైరెక్టర్లు వారు తీసుకోవాల్సిన అర్హత వాటాలను తీసుకున్నట్లు, వాటి మొత్తాన్ని చెల్లించినట్లు తెలియచేసే ధృవీకరణ ప.
  • కనీసపు చందా వసూలైనట్లు, దాని మేరకు వాటాలను కేటాయించినట్లుగా ధృవీకరించే పత్రం.
  • వ్యాపార ప్రారంభానికి కావలసిన అన్ని లాంఛనాలను పాటించడమైందని కంపెనీ డైరెక్టర్లు లేదా సెక్రటరీ (కార్యదర్శి) చేత ఇవ్వబడిన ప్రకటన.

పై పత్రాలను కంపెనీ రిజిస్ట్రారు పరిశీలించి, సంతృప్తిచెందినట్లయితే, అప్పుడు వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని జారీ చేస్తాడు. ఈ వ్యాపార ప్రారంభ ధృవపత్రం పొందడంతో కంపెనీ స్థాపన పూర్తి అయినట్లు పరిగణించి, కంపెనీ తన వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

కంపెనీ స్థాపనకు తయారుచేయవలసిన ముఖ్యపత్రాలు: కంపెనీ స్థాపనకు అవసరమైన క్రింది ముఖ్యపత్రాల అవసరం.

  1. సంస్థాపన పత్రం.
  2. నియమావళి.
  3. పరిచయ పత్రం.

TS Inter 1st Year Commerce Study Material Chapter 7 వ్యాపార ప్రారంభం

ప్రశ్న 2.
సంస్థాపన పత్రం అంటే ఏమిటి ? వాటిలోని క్లాజులను వివరించండి.
జవాబు.
సంస్థాపన పత్రం అర్థం: సంస్థాపన పత్రం కంపెనీకి రాజ్యాంగం లాంటిది. కంపెనీ ధ్యేయాలను, పరిధిని, బయటి వారితో ఉన్న సంబంధాలను ఇది నిర్వచిస్తుంది. ఇది కంపెనీ నిర్మాణానికి పునాది లాంటిది. వాటాదారులు, ఋణదాతలు, ఇతర వ్యక్తులు కంపెనీతో నిర్వహించే వ్యవహారాలకు సంస్థాపన పత్రం హద్దులను నిర్ణయిస్తుంది. ఈ పత్రంలోని అంశాలకు విరుద్ధంగా (భిన్నంగా) జరిపే కార్యకలాపాలు న్యాయాతీతమవుతాయి. కంపెనీ నమోదు సమయంలో రిజిస్ట్రార్కు అందచేయవలసిన ముఖ్యపత్రాలలో సంస్థాపన పత్రం ప్రధానమైంది.

నిర్వచనం: కంపెనీల చట్టం, 2013, సెక్షన్ 2(56) ప్రకారం కంపెనీ నమోదు సమయంలో అతి ముఖ్యమైన పత్రం రిజిస్ట్రార్కి సమర్పించవలసిన అతి ముఖ్యమైన పత్రం. సంస్థాపన పత్రంపై పబ్లిక్ కంపెనీ అయితే ఏడుగురు సభ్యులు, ప్రైవేటు కంపెనీ అయితే ఇద్దరు సభ్యులు తప్పనిసరిగా సంతకాలు చేయాలి. ఇది చాలా ముఖ్యమైన పత్రం. ఈ పత్రాన్నీ మార్చటం అంత తేలిక కాదు. అందువల్ల చాలా జాగ్రత్తగా దూరదృష్టితో ఆలోచించి తయారు చేయాలి.

సంస్థాపన పత్రం క్లాజులు: సంస్థాపన పత్రములో పొందుపరిచే ముఖ్య అంశాలను క్లాజులు అంటారు. కంపెనీల చట్టం, సెక్షన్ – బి ప్రకారం సంస్థాపన పత్రంలోని క్లాజులను క్రింది విధంగా వివరించడమైంది. 1. నామధేయపు క్లాజు (సెక్షన్ 4(1)(a)]: కంపెనీకి చట్టపరమైన అస్తిత్వం ఉంది. అందువల్ల దానికి ఒక ప్రత్యేకమైన పేరు అవసరం. ఈ క్లాజులో కంపెనీ పేరును సూచిస్తారు. అయితే కంపెనీకి నిర్ణయించిన పేరు, ఉనికిలో ఉన్న కంపెనీ పేర్లను పోలి ఉండరాదు. రాజు, రాణి, ప్రభుత్వ సంస్థల పేర్లను అనుకరించేదిగా ఉండరాదు. ప్రతిపాదించిన పేరు, చిహ్నాలు పేర్లు చట్టం 1950లో సూచించిన నియమాలకు విరుద్ధంగా ఉండకూడదు. పబ్లిక్ కంపెనీ అయితే “లిమిటెడ్” అని ప్రైవేటు కంపెనీ అయితే “ప్రైవేటు లిమిటెడ్” అని పేరు చివర రాయాలి.

2. కార్యాలయపు క్లాజు (సెక్షన్ 4(1)(b)]: కంపెనీ రిజిస్ట్రార్ ఆఫీసు (కార్యాలయం) ఉన్న ప్రదేశం, చిరునామాలను ఈ క్లాజులో వెల్లడించాలి. కంపెనీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి కార్యాలయ చిరునామా చాలా అవసరం. ఒకవేళ నమోదు తేదీనాటికి రిజిస్టర్ కార్యాలయం స్థాపించే ప్రదేశం నిర్ధారణ కాకపోతే, కంపెనీ నమోదైన లేదా ప్రారంభించిన 30 రోజులలోపు, ఆ కార్యాలయపు చిరునామాను కంపెనీ రిజిష్ట్రారికి తెలియపరచాలి.

3. ధ్యేయాల క్లాజు (సెక్షన్ 4(1)(c)]: ఈ క్లాజు కంపెనీ కార్యకలాపాల పరిధిని. నిర్వచిస్తుంది. కంపెనీ అధికారాలను నిర్ణయిస్తుంది. కంపెనీ స్థాపించిన ధ్యేయం, వ్యాపార స్వభావం ఈ క్లాజులో స్పష్టీకరిస్తారు. అందువల్ల ఇది చాలా ముఖ్యమైన క్లాజు. ఈ క్లాజులో కంపెనీ ఎ) ప్రధాన ధ్యేయాలు బి) అనుబంధ ధ్యేయాలు ఉంటాయి. వాటాదారులు, ఋణదాతలు ఇచ్చిన సొమ్ము ఏ ఉద్దేశం కోసం వినియోగించడం జరిగిందో తెలియజేస్తూ ఈ క్లాజు వారికి రక్షణ కల్పిస్తుంది.

4. ఋణబాధ్యత క్లాజు (సెక్షన్ 4(1)(d)]: ఈ క్లాజు వాటాదారుల ఋణ బాధ్యత స్వభావాన్ని తెలియజేస్తుంది. వాటాదారుల ఋణ బాధ్యత వారు చెల్లించిన వాటాల మొత్తానికే పరిమితమని స్పష్టీకరిస్తుంది. అంటే కంపెనీ సభ్యులు వారు తీసుకొన్న వాటాలకు మించి ఋణ బాధ్యత కలిగి ఉండరు. ఒకవేళ వాటా మొత్తంలో కొంత భాగం చెల్లించినట్లయితే వారి ఋణ బాధ్యత ఆ చెల్లించని మొత్తానికి మాత్రమే పరిమితమవుతుంది.

5. మూలధనం క్లాజు [సెక్షన్ 4(1)(e)]: ఈ క్లాజు మూలధన స్వరూపాన్ని వివరిస్తుంది. ఆధిక్యపు మూలధనం ఎంతో ఈ క్లాజు తెలియజేస్తుంది. మూలధనం ఎన్ని రకాల వాటాలుగా విభజించడం జరిగింది, ఒక్కొక్కరకంలో వాటాల సంఖ్య, వాటి విలువ, వాటాదారుల హక్కులను వివరిస్తుంది. మూలధనాన్ని ఆధిక్యపు వాటాలు, ఈక్విటీవాటాలుగా విభజించినప్పుడు ఒక్కొక్క రకం మూలధనం ఎంతమేరకు ఉందో విశదీకరిస్తుంది.

6. వ్యవస్థాపన, చందాల క్లాజు [సెక్షన్ 13 (4) (c)]: ఈ క్లాజులో సంస్థాపన పత్రంపై సంతకం చేసినవారి పేర్లు చిరునామాలు, వృత్తి, మొదలైనవి పేర్కొంటారు. వారి సంతకాలను సాక్షులు ధృవీకరించాలి. వారంతా కలిసి కంపెనీని స్థాపించడానికి సమిష్టిగా పూనుకున్నామని, నిర్దిష్ట వాటాలు తీసుకోవడానికి అంగీకరించామని, కలిసికట్టుగా వ్యాపారాన్ని చేస్తామని ప్రకటించాలి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 7 వ్యాపార ప్రారంభం

ప్రశ్న 3.
నియమావళి అంటే ఏమిటి ? నియమావళిలోని అంశాలను వివరించండి.
జవాబు.
కంపెనీ నమోదు చేసేటప్పుడు రిజిస్ట్రారు వద్ద దాఖలు చేయవలసిన పత్రాలలో రెండవది నియమావళి. కంపెనీ ఆంతరంగిక వ్యవహారములు సమర్థవంతముగా నిర్వహించుటకు కొన్ని నియమాలు, నిబంధనలు అవసరము. ఆ నియమ నిబంధనలు గల పత్రమే నియమావళి. కంపెనీ నియమావళి ఆంతరంగిక వ్యవహారములకు చుక్కాని వంటిది. నిర్వహణాధికారులకు ఈ నియమావళి మార్గదర్శకముగా ఉంటుంది. కంపెనీకి వాటాదారులకు మధ్య గల సంబంధాన్ని ఇది స్పష్టపరుస్తుంది. ఇది డైరెక్టర్లు, నిర్వహణాధికారులు, వాటాదారులు, ఋణపత్రదారుల అధికారాలను విధులను, బాధ్యతలను స్పష్టముగా నిర్వచిస్తుంది.

కంపెనీ నియమావళిని వివిధ పేరాలుగా విభజించి, వరుసగా సంఖ్యలు వేసి, ముద్రించవలెను. సంస్థాపనా పత్రము మీద సంతకాలు చేసినవారు నియమావళి మీద సాక్షి సమక్షములో సంతకాలు చేయవలెను. ప్రైవేటు కంపెనీలు, వాటాపరిమిత కంపెనీలు, పూచీ పరిమిత కంపెనీలు, అపరిమిత కంపెనీలు నియమావళిని తప్పని సరిగా తయారు చేసుకొనవలెను. పబ్లిక్ కంపెనీ తన సొంత నియమావళిని తయారుచేసుకోవచ్చు. నియమావళిలో ఉండే అంశాలు:

  1. వాటా మూలధనము దాని రకాలు, వాటాల సంఖ్య, వాటాల విలువ, వాటాదారుల హక్కులు, వాటా పిలుపులు.
  2. వాటాల బదిలీ, వాటాల జప్తు, తిరిగి జారీచేసే విధానము.
  3. డిబెంచర్లు, స్టాకు జారీ విధానం.
  4. వాటా మూలధనము మార్చుట, మూలధన తగ్గింపు..
  5. డైరెక్టర్ల నియామకము, వారి అధికారాలు, బాధ్యతలు, పారితోషికము.
  6. మేనేజింగ్ డైరెక్టర్ నియామకము.
  7. కంపెనీ సమావేశాలు – తీర్మానాలు.
  8. డివిడెండ్లు, రిజర్వులు ఏర్పాటు.
  9. ప్రాథమిక ఒప్పందాలు కుదుర్చుకునే నిబంధనలు.
  10. కంపెనీ అధికార ముద్ర, ఉపయోగించే విధానం.
  11. కంపెనీ లెక్కలు, వాటి తనిఖీ.
  12. సభ్యుల ఓటింగ్ పద్ధతి (ఆడిట్).
  13. సమావేశానికి కోరం నిర్ణయించుట.
  14. బ్యాంకు ఖాతాల నిర్వహణ.
  15. కనీసపు చందా.
  16. సాధారణ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు నిర్వహించే పద్ధతి, ఎన్నికలు, తీర్మానాలు.
  17. కంపెనీని రద్దు చేసే విధానము.
  18. కంపెనీ యొక్క ఇతర నియమ నిబంధనలు.

ఒక ప్రత్యేక తీర్మానం ద్వారా కంపెనీ తన నియమావళిని మార్చుకోవచ్చు. మార్చిన వివరాలను మరియు తీర్మాన కాపీలను చట్టబద్ధంగా 30 రోజులలోగా రిజిస్ట్రార్కు అందజేయాలి.

ప్రశ్న 4.
పరిచయ పత్రం అంటే ఏమిటి ? దానిలోని అంశాలను వివరించండి.
జవాబు.
పరిచయ పత్రం: ఒక పబ్లిక్ కంపెనీ మూలధనంను సమకూర్చుకొనుటకు తమ వాటాలలో, డిబెంచర్లలో పెట్టుబడి పెట్టమని ప్రజలను ఆహ్వానిస్తూ జారీ చేసే పత్రాన్ని పరిచయ పత్రం అంటారు. పరిచయ పత్రం ప్రజలకు కొత్త కంపెనీ స్థాపన గురించి తెలియచేస్తుంది.

పబ్లిక్ కంపెనీ వాటాలు ఋణ పత్రాలను (డిబెంచర్లు) కొనమని ప్రజలను ఆహ్వానిస్తూ ఒక ప్రకటన చేస్తుంది. కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలతో ఉన్న ఆ ప్రకటన లేదా ఆహ్వానాన్ని పరిచయపత్రం అంటారు. నిర్వచనం: కంపెనీల చట్టం, 2013, సెక్షన్ 2(70) ప్రకారం పరిచయం చేసుకోవడానికి కంపెనీ చేత జారీ చేయబడిన ఒక పత్రాన్ని పరిచయ పత్రం అంటారు.

పరిచయ పత్రం క్రింది సమాచారంను కల్గి ఉండవలెను:

  1. ఇది ప్రజలకు ఒక ఆహ్వాన పత్రంగా ఉండాలి.
  2. ఇది కంపెనీ తరపున గాని లేదా కంపెనీకి సంబంధించినదై ఉండాలి.
  3. ఇది చందాలు సేకరించడానికి గాని, కొనుగోలుకు సంబంధించి ఆహ్వానం అయి ఉండాలి.
  4. ఇది వాటాలు లేక డిబెంచర్లను కొనుగోలు చేయుటకు ప్రజలను ఆహ్వానిస్తూ ఉండాలి.

పరిచయ పత్రంలో పేర్కొన్న విధంగా దరఖాస్తు ద్వారా, పెట్టుబడిదారుడు కంపెనీ వాటాలను, డిబెంచర్లను కొనుగోలు చేస్తాడు. పరిచయ పత్రం జారీ చేసిన 120 రోజుల లోపు కావలసిన కనీస మూలధనాన్ని సేకరించలేకపోతే, అంతవరకు సేకరించిన మొత్తాన్ని నిర్ణీత గడువు లోపల పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించాలి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 7 వ్యాపార ప్రారంభం

పరిచయ పత్రంలో ఉండే అంశాలు: ముఖ్యమైన కొన్ని అంశాలను ఈ క్రింద ఇవ్వడమైంది. అవి:

  1. కంపెనీ పేరు, పూర్తి చిరునామా.
  2. సంస్థాపన పత్రం మీద సంతకం చేసినవారి పేర్లు, వృత్తి నియమాలు వారు తీసుకున్న వాటాల సంఖ్య. 3. బోర్డు ఆఫ్ డైరెక్టర్లు – వారి పేర్లు, చిరునామా, వృత్తి వివరాలు.
  3. వ్యవస్థాపకులు నిర్ణయించిన కనీసపు చందా మొత్తం.
  4. ఏదైనా ఆస్తి కొనుగోలు చేస్తే దాని వివరాలు.
  5. చందాల జాబితా తెరిచి ఉంచే కాలం, దరఖాస్తు స్వీకరించే గడువు తేదీ.
  6. మూలధన వివరాలు – జారీ చేసిన మూలధనం వాటాల వివరాలు.
  7. వాటాల దరఖాస్తు, కేటాయింపు, పిలుపులపై చెల్లించవలసిన మొత్తం వాటి వివరాలు.
  8. జారీ చేస్తున్న వాటాలకు ధర నిర్ణయించడానికి గల మూలాధారాలు.
  9. వాటాలు, డిబెంచెర్లు పెట్టుబడిదారులకు సంబంధించిన ప్రత్యేక హక్కులు, వాటి వివరాలు.
  10. చందా పూచీదార్ల పేర్లు, కమీషన్, ఇతర వివరాలు.
  11. రిజర్వులు మరియు మిగుళ్ళ వివరాలు.
  12. ప్రాథమిక ఖర్చుల వివరాలు.
  13. లెక్కల తనిఖీదారుల (ఆడిటర్స్) పేర్లు, చిరునామాలు.
  14. కంపెనీ వాటాదారుల ఓటింగ్ హక్కులు, సమావేశాల వివరాలు.
  15. నష్ట భయం గురించి నిర్వాహకుల అభిప్రాయాలు (పరిజ్ఞానం).
  16. వాటాదారుల సమస్యలు పరిష్కరించబడే విధానం.

ప్రశ్న 5.
సంస్థాపన పత్రం మరియు నియమావళి మధ్య వ్యత్యాసాలను చర్చించండి.
జవాబు.
సంస్థాపన పత్రానికి – కంపెనీ నియమావళికి మధ్య ఉన్న తేడాలు లేదా వ్యత్యాసాలు:
TS Inter 1st Year Commerce Study Material Chapter 7 వ్యాపార ప్రారంభం 1
TS Inter 1st Year Commerce Study Material Chapter 7 వ్యాపార ప్రారంభం 2

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరిచయ పత్రంలోని ఏవేని 5 అంశాలను తెలపండి.
జవాబు.
పరిచయ పత్రం: ఒక పబ్లిక్ కంపెనీ మూలధనంను సమకూర్చుకొనుటకు తమ వాటాలలో, డిబెంచర్లలో పెట్టుబడి పెట్టమని ప్రజలను ఆహ్వానిస్తూ జారీ చేసే పత్రాన్ని పరిచయ పత్రం అంటారు. పరిచయ పత్రం ప్రజలకు కొత్త కంపెనీ స్థాపన గురించి తెలియచేస్తుంది.

పబ్లిక్ కంపెనీ వాటాలు ఋణ పత్రాలను (డిబెంచర్లు) కొనమని ప్రజలను ఆహ్వానిస్తూ ఒక ప్రకటన చేస్తుంది. కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలతో ఉన్న ఆ ప్రకటన లేదా ఆహ్వానాన్ని పరిచయపత్రం అంటారు. నిర్వచనం: కంపెనీల చట్టం, 2013, సెక్షన్ 2(70) ప్రకారం పరిచయం చేసుకోవడానికి కంపెనీ చేత జారీ చేయబడిన ఒక పత్రాన్ని పరిచయ పత్రం అంటారు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 7 వ్యాపార ప్రారంభం

పరిచయ పత్రంలో ఉండే అంశాలు: ముఖ్యమైన కొన్ని అంశాలను ఈ క్రింద ఇవ్వడమైంది. అవి:

  1. కంపెనీ పేరు, పూర్తి చిరునామా.
  2. సంస్థాపన పత్రం మీద సంతకం చేసినవారి పేర్లు, వృత్తి నియమాలు వారు తీసుకున్న వాటాల సంఖ్య.
  3. బోర్డు ఆఫ్ డైరెక్టర్లు వారి పేర్లు, చిరునామా, వృత్తి వివరాలు.
  4. వ్యవస్థాపకులు నిర్ణయించిన కనీసపు చందా మొత్తం.
  5. ఏదైనా ఆస్తి కొనుగోలు చేస్తే దాని వివరాలు.
  6. చందాల జాబితా తెరిచి ఉంచే కాలం, దరఖాస్తు స్వీకరించే గడువు తేదీ.
  7. మూలధన వివరాలు జారీ చేసిన మూలధనం వాటాల వివరాలు.
  8. వాటాల దరఖాస్తు, కేటాయింపు, పిలుపులపై చెల్లించవలసిన మొత్తం వాటి వివరాలు.

ప్రశ్న 2.
పరిచయ పత్రానికి సంబంధించిన చట్టపరమైన ఆవశ్యకాలను తెలపండి.
జవాబు.
పరిచయ పత్రం – చట్టపరమైన ఆవశ్యకాలు: పెట్టుబడిదారుల పరిరక్షణకు కంపెనీల చట్టం పరిచయపత్రం జారీ చేయడంలో కొన్ని నియమ నిబంధనలను తెలిపింది. వాటిలో ముఖ్యమైనవి.

ఎ) పరిచయ పత్రం జారీ చేసిన తేదీని ముద్రించాలి.

బి) డైరెక్టర్లుగా నియమింపబడిన, సంతకాలు చేసినవారి పేర్లు, వివరాలు పేర్కొనాలి.

సి) కంపెనీ నమోదు అయిన 90 రోజులలోపు వార్తా పత్రిక ప్రకటన ద్వారా పరిచయ పత్రాన్ని జారీ చేయాలి.

డి) కంపెనీ రిజిస్ట్రార్ వద్ద పరిచయ పత్రం ప్రతిని దాఖలు పరచకుండా, ప్రకటించకూడదు.

ఇ) పరిచయ పత్రం రాతపూర్వకంగానే ఉండాలి. నోటిమాట ద్వారా ఏవిధమైన ఆహ్వానం చెల్లదు. దూరదర్శన్, సినిమా ద్వారా ప్రకటించిన పరిచయ పత్రం ఆమోదయోగ్యం కాదు.
ఎఫ్) పరిచయ పత్రంలో ఇచ్చే సమాచారం పూర్తిగా వాస్తవమై ఉండాలి. యదార్థ విషయాలను దాచిపెట్టడం చేయకూడదు.

జి) కంపెనీకి సంబంధించిన సరైన సమాచారాన్ని మాత్రమే పేర్కొనాలి. అసత్య ప్రకటనలు, పెట్టుబడిదారులను మోసగించే విధంగా తప్పుడు సమాచారం ఇవ్వరాదు.

హెచ్) ఒకవేళ అసత్య ప్రకటనలు చేసినట్లయితే దానికి బాధ్యులైన వ్యక్తులు, సివిల్, క్రిమినల్ చర్యలకు గురవుతారు. ఐ) సివిల్ బాధ్యత ప్రకారం పరిచయ పత్రంలో ఏవైనా అసత్య ప్రకటనలు ఉంటే వాటిని నమ్మి ఎవరైనా వాటాలు, డిబెంచెర్లు కొని నష్టపోతే దానికి బాధ్యులైనవారు, నష్టపోయినవారికి నష్టపరిహారం చెల్లించాలి.

ఐ) క్రిమినల్ బాధ్యత ప్రకారం పరిచయ పత్రంలో అసత్య ప్రకటనలుంటే దానితో సంబంధం ఉన్నవారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా 50,000/- ల వరకు జరిమానా లేదా రెండింటిని విధించవచ్చు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సంస్థాపన పత్రం అంటే ఏమిటి ?
జవాబు.

  1. భారత కంపెనీల చట్టము క్రింద నమోదయిన అన్ని కంపెనీలకు అత్యావశ్యకమైన పత్రము సంస్థాపనా పత్రము. సంస్థాపనా పత్రము అనే పునాది మీదనే కంపెనీ అనే భవనము నిర్మాణము అవుతుంది. ఈ పత్రము కంపెనీ అధికారానికి గల ఎల్లలను, వ్యవహారాలకు హద్దులను ఏర్పాటు చేస్తుంది.
  2. కంపెనీ ధ్యేయాలను, అధికారాలను, కార్యకలాపాలను వాటాదారులు, ఋణదాతలు, కంపెనీతో ప్రత్యక్షముగా సంబంధమున్న ప్రతివారికి ఖచ్చితముగా తెలియపరచడమే ఈ పత్రము యొక్క ముఖ్య ఉద్దేశ్యము. కనుక దీనిని కంపెనీ రాజ్యాంగమంటారు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 7 వ్యాపార ప్రారంభం

ప్రశ్న 2.
నియమావళి అంటే ఏమిటి ?
జవాబు.

  1. కంపెనీ అంతర్గత పరిపాలనకు అవసరమయ్యే సూత్రాలు, నిబంధనలు తెలియచేసే పత్రమే నియమావళి. కంపెనీ దైనందిన వ్యవహారాలను నిర్వహించడానికి రూపొందించిన నియమ నిబంధనలను నియమావళి అంటారు.
  2. కంపెనీల చట్టం, 2013, సెక్షన్ 2(5) ప్రకారం “కంపెనీ యొక్క నియమావళి మరియు నియమావళిలోని మార్పులు కంపెనీల చట్టంలోని టేబుల్ – ఎ, షెడ్యూల్ – ఐ నిబంధనలకు లోబడి ఉండాలి.
  3. కంపెనీ నియమావళిని వివిధ పేరాలుగా విభజించి, వరుస సంఖ్యలు వేసి, ముద్రించి తగిన స్టాంపులను అతికించాలి. సంస్థాపన పత్రంపై సంతకం చేసినవారందరూ నియమావళిపై కూడా సంతకాలు చేసి సాక్షులతో ఈ పత్రాన్ని ధృవీకరించాలి. ఈ పత్రాన్ని సంస్థాపన పత్రంతోపాటు కంపెనీ రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.

ప్రశ్న 3.
కనీసపు చందా అంటే ఏమిటి ?
జవాబు.

  1. పబ్లిక్ కంపెనీ స్థాపనకు కావలసిన కనీసపు మూలధనాన్ని కనీసపు చందా అంటారు.
  2. 90% జారీ చేయబడిన మూలధనాన్ని కనీసపు చందాగా వ్యవహరిస్తారు. కనీసపు చందాను పరిచయ పత్రాన్ని జారీ చేసిన 120 రోజుల లోపు సేకరించాలి. ఈ మొత్తాన్ని సేకరించకుండా పబ్లిక్ కంపెనీ వాటాలను కేటాయించరాదు.
  3. కనీసపు చందా మొత్తాన్ని క్రింది అంశాల ఆధారముగా నిర్ణయిస్తారు.
    • కంపెనీ స్థిరాస్థుల కొనుగోలుకు,
    • ప్రాథమిక ఖర్చులు చెల్లించడానికి
    • నిర్వహణకు అవసరమైన మూలధన సేకరణకు
    • కంపెనీ స్థాపనకు, నిర్వహణకు అవసరమయ్యే ఇతర వ్యయాలకు.

ప్రశ్న 4.
ప్రత్యామ్నాయ పరిచయ పత్రం అంటే ఏమిటి ?
జవాబు.
1) ప్రత్యామ్నాయ పరిచయపత్ర నివేదిక పరిచయపత్రానికి బదులుగా జారీచేసే పత్రం. పబ్లిక్ కంపెనీ తనంత తానుగా మూలధనాన్ని సేకరించుకోగలిగితే పరిచయపత్రాన్ని జారీచేయనక్కరలేదు. దానికి ప్రత్యామ్నాయంగా ఈ నివేదికను తయారుచేసి, వాటాల కేటాయింపుకు కనీసం మూడు రోజులు ముందుగా కంపెనీ రిజిస్ట్రార్కు దాఖలు చేయాలి.

2) కంపెనీల చట్టంలోని పార్టు 1, షెడ్యూల్ 3లో సూచించిన విధంగా ఈ ప్రత్యామ్నాయ పరిచయపత్రాన్ని రూపొందించాలి, పరిచయపత్రంలోని అంశాలే దాదాపు దీనిలోనూ ఉంటాయి. ఈ నివేదికపై డైరెక్టర్లందరు సంతకం చేయాలి.

ప్రశ్న 5.
వ్యాపార ప్రారంభ ధ్రువపత్రం అంటే ఏమిటి ?
జవాబు.

  1. పబ్లిక్ కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించుటకు రిజిస్ట్రార్ కార్యాలయం నుండి పొందే అనుమతి పత్రంను వ్యాపార ప్రారంభ ధ్రువపత్రం అంటారు.
  2. ఈ పత్రం లేకుండా పబ్లిక్ కంపెనీ తన వ్యాపారాన్ని ప్రారంభించకూడదు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 7 వ్యాపార ప్రారంభం

అదనపు ప్రశ్న

ప్రశ్న 1.
పరిచయ పత్రంలోని అసత్య ప్రకటనలకు విధించే క్రిమినల్ బాధ్యత.
జవాబు.
పరిచయ పత్రములో అసత్య ప్రకటనలు ఉండి, వాటిని నమ్మి ఎవరైనా వాటాలను గాని, డిబెంచర్లను గాని కొని నష్టపోయామని నిరూపించినట్లయితే, పరిచయ పత్రము జారీతో సంబంధమున్న ప్రతి వ్యక్తికి 750,000 జరిమానా లేదా రెండు సంవత్సరాల జైలుశిక్ష లేదా రెండింటిని విధించవచ్చును.

TS Inter 1st Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 7th Lesson పౌరసత్వం Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 7th Lesson పౌరసత్వం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
పౌరసత్వాన్ని నిర్వచించి, పౌరసత్వాన్ని సంపాదించే విధానాలను తెలపండి.
జవాబు.
పరిచయం : పౌరసత్వం అనేది ప్రజాస్వామ్య రాజ్యాలలో నివసించే వ్యక్తుల ప్రత్యేక హక్కు వ్యక్తులు తమ దేశంలో పౌరసత్వాన్ని కలిగి ఉండటాన్ని ప్రతిష్టాత్మకంగానూ, గర్వదాయకంగానూ భావిస్తారు. వాస్తవానికి రాజ్యంలోని పౌరులను వివిధ తరహాల వ్యక్తుల నుంచి విడదీసేందుకు పౌరసత్వం దోహదపడుతుంది. రాజ్యంలో సుఖ సంతోషాలు, సహృద్భావాలతో జీవనం కొనసాగించేందుకు పౌరసత్వం సాధనంగా ఉంటుందని ప్రజలు భావిస్తారు.

ఒక్కమాటలో .చెప్పాలంటే పౌరసత్వం ప్రజలలో దేశభక్తి, త్యాగనిరతి, విశాల దృక్పథం వంటి భావాలను పెంపొందిస్తుంది. పౌరసత్వం అనేది సాంప్రదాయాలు లేదా చట్టాల ద్వారా గుర్తించబడే వ్యక్తుల హోదాను సూచిస్తుంది. పౌరసత్వం గల వ్యక్తులనే పౌరులుగా వ్యవహరిస్తారు. అటువంటి పౌరులు రాజకీయ వ్యవస్థ అయిన రాజ్యం వ్యవహారాలలో పాల్గొంటారు. సాల్మండ్ ప్రకారం పౌరులు రాజ్య సభ్యులుగా ఉంటూ రాజ్యంలో వైయక్తిక, శాశ్వతమైన సంబంధాలను కలిగి ఉంటారు.

వారు అనేక హక్కులు, సౌకర్యాలను అనుభవిస్తారు. అటువంటి వాటిలో ఓటుహక్కు, ఆస్తిహక్కు, నివాసం వంటి హక్కులు ఉన్నాయి. అంతేకాకుండా పన్నులను చెల్లించడం, సైనికపరమైన సేవలను అందించడం వంటి కొన్ని బాధ్యతలు కూడా ప్రతి పౌరుడికి ఉంటాయి.

నిర్వచనాలు :

  1. అరిస్టాటిల్ : “రాజ్య వ్యవహారాలలో ప్రత్యక్షంగా, చురుకైన పాత్ర కలిగిన వ్యక్తియే పౌరుడు”.
  2.  ప్రొఫెసర్ లాస్కీ : “ప్రజాహితానికి వ్యక్తులు అందించే నిర్ణాయక సేవయే పౌరసత్వం”.
  3. టి.హెచ్. మార్షల్ : “రాజకీయ సమాజంలో సంపూర్ణ సభ్యులుగా ఉండేవారికి కల్పించే హోదాయే పౌరసత్వం. అటువంటి హోదాగల వ్యక్తులు హక్కులు, బాధ్యతల విషయంలో సమాన హోదాను కలిగి ఉంటారు”.

పౌరసత్వ ఆర్జన పద్ధతులు (Methods of acquiring Citizenship) :
పౌరసత్వం రెండు పద్ధతుల ద్వారా సంక్రమిస్తుంది. అవి : A) సహజమైనది B) సహజీకృతమైనది. ఆ రెండు పద్దతులను కింద అధ్యయనం చేయడమైంది.

A) సహజ పౌరసత్వం :
అధికారులకు ఏ విధమైన విజ్ఞప్తి చేయకుండా లేదా ప్రత్యేక దరఖాస్తును పంపించకుండా వ్యక్తులకు సంక్రమించే పౌరసత్వాన్ని సహజ పౌరసత్వం అంటారు. సహజ పౌరసత్వంలో మూడు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి :

  1. భూమి లేదా జన్మస్థలం (జస్ సోలి),
  2. బంధుత్వం లేదా రక్తసంబంధం (జస్ సాంగ్వినస్),
  3. మిశ్రమ అంశం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

పైన పేర్కొన్న వాటిని కింది విధంగా వివరించవచ్చు.

1. జస్ సోలి – భూమి లేదా జన్మస్థలం (Jus soli’ – Land or Place of Birth) :
‘జస్ సోలి’ అంటే భూమి లేదా జన్మస్థలం సూత్రం ఆధారంగా పౌరసత్వ సంక్రమణగా భావించవచ్చు. ఈ పద్ధతి ప్రకారం తల్లిదండ్రులను బట్టి కాకుండా పుట్టిన ప్రదేశం ప్రాతిపదికపై పౌరసత్వం నిర్ణయించడమవుతుంది. జన్మించిన ప్రదేశమే పౌరసత్వాన్ని నిర్ణయించడంలో కీలకపాత్రను పోషిస్తుంది.

అయితే ఆధునిక కాలంలో ఈ రకమైన పద్దతి అంతగా ప్రాచుర్యం పొందలేదు. భూమితో సంబంధం గల మధ్యయుగంలో ఈ రకమైన పౌరసత్వం ఎంతో ప్రసిద్ధిగాంచింది. వర్తమాన కాలంలో ఈ పద్ధతి అర్జంటీనాలో మాత్రమే పాటించబడుతున్నది.

2. జస్ సాంగ్వినీస్ – బంధుత్వం లేదా రక్తసంబంధం (Jus Sanguinis – Kinship or Blood Relation- ship) :
‘జస్ సాంగ్వినీస్’ అనేది బంధుత్వం లేదా రక్తసంబంధం ద్వారా పౌరసత్వం సంక్రమిస్తుందనే అంశాన్ని సూచిస్తుంది. ఈ పద్ధతి ప్రకారం ఒక శిశువు తాను జన్మించిన ప్రదేశంతో సంబంధం లేకుండానే తన తల్లిదండ్రుల పౌరసత్వాన్ని పొందుతుంది.

ఇక్కడ బంధుత్వం లేదా రక్తసంబంధం ఒక్కటే పౌరసత్వ ఆర్జనను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన శిశువు జన్మస్థలంతో నిమిత్తం లేకుండా భారత పౌరుడిగానే పరిగణించడమవుతుంది.

ఈ రకమైన పౌరసత్వం అనేది ప్రాచీనకాలంలో ఎంతగానో ప్రాచుర్యం పొందింది. ఇప్పటికీ ఈ పద్ధతిని ప్రపంచంలోని అనేక రాజ్యాలు అనుసరిస్తున్నాయి. ఈ రకమైన పౌరసత్వ సంక్రమణం అనేది సహజమైనదిగానూ, హేతుబద్ధమైనదిగానూ భావించబడింది. మొత్తం మీద జర్మనీ, నార్వే, ఇటలీ, స్వీడన్ వంటి అనేక రాజ్యాలలో ఈ రకమైన పౌరసత్వ పద్ధతి అమలులో ఉంది.

3. మిశ్రమ సూత్రం (Mixed Principle) :
ఈ సూత్రాన్ని అనుసరించి రక్తసంబంధంతో పాటు జన్మస్థల సంబంధమైన సూత్రం ప్రకారం పౌరసత్వాన్ని ప్రసాదించడమైంది. అనేక రాజ్యాలు ఈ సూత్రాన్ని అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు రక్తసంబంధంతో పాటుగా జన్మస్థల సంబంధమైన అంశం ద్వారా పౌరసత్వాన్ని ప్రసాదిస్తున్నాయి. అయితే ఈ సందర్భంలో పౌరసత్వాన్ని ప్రసాదించడంలో పైన పేర్కొన్న రెండు సూత్రాలను పాటించడంతో ఒకే సమయంలో రెండు దేశాల పౌరసత్వం లభించే అవకాశం ఉంది.

ఉదాహరణకు బ్రిటీష్ తల్లిదండ్రులకు శిశువు అమెరికాలో జన్మిస్తే జన్మస్థల సంబంధమైన పద్ధతి ప్రకారం అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అదే శిశువు రక్తసంబంధమైన పద్ధతిని అనుసరించి బ్రిటీష్ పౌరసత్వం పొందుతుంది. అటువంటి సందర్భంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అప్పుడు ఆ శిశువుకు యుక్తవయస్సు వచ్చిన తరువాత తన ఇష్టం వచ్చిన రాజ్య పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ ఉంటుంది.

B. సహజీకృత పౌరసత్వం (Naturalised Citizenship) :
సహజ పౌరసత్వం లేని వ్యక్తి సహజీకృత పద్ధతి ద్వారా రాజ్య పౌరసత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా విదేశీయులు కొన్ని షరతులకు లోబడి రాజ్య పౌరసత్వాన్ని పొందవచ్చు. అటువంటి షరతులు అన్ని రాజ్యాలలో ఒకే విధంగా ఉండవు. వాటిలో కొన్నింటిని కింద పేర్కొనడమైంది.

1. నివాసం (Residence) :
విదేశీయుడు తాను నివసిస్తున్న రాజ్యంలో పౌరసత్వాన్ని పొందేందుకు నిర్ణీత కాలం పాటు నివసించాలి. అతడు ఆ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో తప్పనిసరిగా నివసించాల్సి ఉంటుంది. ఆ పరిమితి అన్ని రాజ్యాలలో ఒకే రకంగా లేదు. ఉదాహరణకు ఆ కాలపరిమితి బ్రిటన్, అమెరికాలలో 5 సంవత్సరాలు కాగా, ఫ్రాన్సులో 10 సంవత్సరాలుగా నిర్ణయించడమైంది.

2. ఎంపిక (Choice) :
విదేశీ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు యుక్తవయస్సు వచ్చిన తరువాత తమ ఇష్టం వచ్చిన రాజ్య పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొని పొందవచ్చు.

3. దరఖాస్తు (Application) :
విదేశీయుడు తాను కోరుకున్న రాజ్యంలో పౌరసత్వం పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రాజ్యానికి చెందిన ప్రభుత్వం విధించే షరతులను సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తు యోగ్యతను రాజ్యం పరిశీలించి ఆమోదించినట్లయితే అతనికి పౌరసత్వం లభిస్తుంది.

నిర్దిష్ట కాలం పాటు నివాసం, సత్ప్రవర్తన, ఆర్థిక సామర్థ్యం, రాజ్యంలోని ఏదైనా ఒక జాతీయ భాషను అవగాహన చేసుకోవడం వంటి షరతులను ఆయా విదేశీయులు ఆమోదించాల్సి ఉంటుంది. పై వాటితో పాటుగా తాము పౌరసత్వం పొందగోరే రాజ్యానికి విధేయతను కలిగి ఉంటామనే లిఖితపూర్వక ప్రమాణం చేయడం ద్వారా విదేశీయులు పౌరసత్వాన్ని పొందగలుగుతారు.

4) స్థిరాస్తులు (Fixed Assets) :
భూమి, ఇళ్ళు వంటి స్థిరాస్తులను సంపాదించుకోవడం ద్వారా రాజ్య పౌరసత్వాన్ని విదేశీయులు పొందగలుగుతారు.

5) సేవలు (Services) (ప్రభుత్వ లేదా ప్రైవేటు):
ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలలో సేవలను అందించడం ద్వారా విదేశీయుడు పౌరసత్వాన్ని పొందవచ్చు. అధికారిక సంస్థలలో పనిచేసినప్పుడే ఈ నియమం వర్తిస్తుంది. విదేశీ పౌరుడు ప్రతిభావంతమైన సేవలను అందించడం ద్వారా తాను కోరుకున్న దేశం పౌరసత్వాన్ని పొందవచ్చు.

6) వివాహం (Marriage) :
వివాహం వల్ల పౌరసత్వం లభించవచ్చు.. కొన్ని దేశాలలో అన్య దేశీయుని వివాహమాడిన స్త్రీ తన భర్త రాజ్యంలో పౌరసత్వం పొందవచ్చు. మరికొన్ని దేశాలలో పౌరులు విదేశ వనిత లేదా విదేశీ పురుషుడిని గానీ వివాహం చేసుకొంటే, వారి భర్త లేదా భార్యకు చెందిన రాజ్య పౌరసత్వం లభిస్తుంది.

ఉదాహరణకు ఒక బ్రిటీష్ దేశస్థురాలు భారతీయుడిని వివాహమాడితే ఆమెకు భారతదేశ పౌరసత్వమివ్వడం జరుగుతుంది. విదేశస్థుడిని వివాహం చేసుకొన్నప్పటికీ జపాన్ దేశస్థురాలు తన స్వదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా జపాన్ దేశస్థురాలిని వివాహమాడిన విదేశీయునికి కూడా జపాన్ పౌరసత్వం ఇవ్వబడుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

ప్రశ్న 2.
ఉత్తమ పౌరుల లక్షణాలను వివరించండి.
జవాబు.
పౌరుడు : “రాజ్య వ్యవహారాలలో ప్రత్యక్షంగా, చురుకైన పాత్ర కలిగిన వ్యక్తియే పౌరుడు” – అరిస్టాటిల్.

మంచి పౌరుడి లక్షణాలు (Qualities of a Good Citizen) :
అరిస్టాటిల్ ఉద్దేశ్యంలో మంచి పౌరులు మంచి రాజ్యాన్ని నిర్మించగలుగుతారు. వారు ఆదర్శ గుణాలను కలిగి ఉండటమే అందుకు కారణం. ఈ సందర్భంలో లార్డ్ బ్రైస్ మంచి పౌరుడి లక్షణాలలో మూడింటిని పేర్కొన్నాడు. అవి : i) అంతరాత్మ ప్రకారం వ్యవహరించడం. ii) తెలివితేటలను కలిగి ఉండటం iii) ఆత్మ నిగ్రహాన్ని పాటించడం. మొత్తం మీద మంచి పౌరుడు కింది లక్షణాలను కలిగి ఉంటాడని చెప్పవచ్చు.

1. మంచి ప్రవర్తన (Good Character) :
మంచి పౌరుడు మంచి ప్రవర్తనను కలిగి ఉండాలి. అతడు ధైర్యం, న్యాయబుద్ధి, సహాయధోరణి, ఉదార స్వభావం, సానుభూతి, సత్యభాషణ, నిజాయితీ వంటి గుణాలను త్రికరణ శుద్ధిగా కలిగి ఉండాలి.

2. సంపూర్ణ ఆరోగ్యం (Sound Health) :
మంచి పౌరుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, శక్తిని కలిగి ఉండాలి. ఆరోగ్యవంతులైన పౌరులే ఆరోగ్యకరమైన జాతిని నిర్మిస్తారు. ఎందుకంటే మంచి ఆలోచనలు గల వ్యక్తులే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అటువంటి పౌరులు అనేక రంగాలలో రాజ్య ప్రగతికి దోహదపడతారు.

3. తెలివితేటలు, విద్య (Intelligence and Education) :
తెలివితేటలు, విద్య అనేవి పౌరుడికి గల మరొక లక్షణంగా పరిగణించవచ్చు. ప్రతి పౌరుడు తన హక్కులు, బాధ్యతల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. వివిధ సంఘటనల పరిశీలనలో ఎటువంటి ఆవేశాలకు లోనుకారాదు.

ఈ సందర్భంలో సరైన విద్యను అభ్యసించిన వారు సమాజంలో తగిన పాత్రను పోషించగలుగుతారు. తెలివితేటలు గల పౌరులు రాజ్యం ఎదుర్కొనే సమస్యలను సరైన రీతిలో అవగాహన చేసుకుంటారు.

4. ఆత్మ నిగ్రహం (Self Control) :
ఆత్మ నిగ్రహం అనేది మంచి పౌరుడి లక్షణాలలో ఒకటిగా భావించవచ్చు. మంచి పౌరుడు రాగ ద్వేషాలకు గురయ్యే స్వభావాన్ని కలిగి ఉండరాదు. ప్రజా వ్యవహారాలలో అతడు ఆత్మ నిగ్రహాన్ని ప్రదర్శించాలి. ఆత్మ నిగ్రహం, ఆత్మ విశ్వాసం అనేవి అతడిని క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని గడిపేందుకు దోహదపడతాయి. అట్లాగే మంచి పౌరుడనే వ్యక్తి అమానవీయ కార్యక్రమాలలో పాల్గొనరాదు.

5. ప్రజాస్ఫూర్తి (Public Spirit) :
మంచి పౌరుడు విశాలమైన, ఉదారమైన దృక్పథాలను కలిగి ఉండాలి. ప్రజా వ్యవహారాలలో అతడు క్రియాశీలక పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉండాలి. తన హక్కులు, బాధ్యతల వినియోగంలో తెలివితేటలతో వ్యవహరించాలి. అట్లాగే సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలి. ప్రజా సేవాభావాన్ని కలిగి ఉంటూ సమాజ సమిష్టి సంక్షేమానికి తన సేవలను అందించేందుకు సదా సంసిద్ధుడై ఉండాలి.

6. స్వార్థ పరిత్యాగం (Self-Sacrifice) :
మంచి పౌరుడు స్వార్థాన్ని పరిత్యజించాల్సి ఉంటుంది. అతడు తన స్వార్థ ప్రయోజనాలను సమాజ ప్రయోజనాల కోసం విస్మరించాలి. సేవాతత్పరతతో పాటుగా సమాజం, ప్రభుత్వం, రాజ్యం పట్ల అంకిత భావాలను కలిగి ఉండాలి.

7. నిజాయితీతో ఓటుహక్కు వినియోగం (Honest exercise of franchise) :
ఓటుహక్కును నిజాయితీతో వినియోగించడం అనేది మంచి పౌరుడి మరొక లక్షణంగా పేర్కొనవచ్చు. స్వార్థబుద్ధి, వర్గం, కులం, మతం వంటి అంశాలు ఈ సందర్భంలో మంచి పౌరసత్వానికి ప్రతిబంధకాలుగా ఉంటాయి.

8. బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించడం (Sincere Performance of Obligations) :
మంచి పౌరుడు తన బాధ్యతలను చిత్తశుద్ధితో, విశ్వాసపాత్రుడిగా నిర్వహిస్తాడు. ఈ విషయంలో అతడు సంబంధిత అధికారులకు తగిన సహకారాన్ని అందిస్తాడు. అట్లాగే వివిధ ప్రభుత్వ సంస్థలకు చెల్లించాల్సిన పన్నులను సకాలంలో సరియైన రీతిలో చెల్లిస్తాడు.

9. క్రమానుగత విధేయతలు (Right Ordering of Loyalties) :
మంచి పౌరుడు తన కుటుంబం, వర్గం, కులం, కార్మిక సంఘం, ప్రాంతం, జాతి పట్ల క్రమానుగత విధేయతలను చూపుతాడు. వివిధ సంస్థల పట్ల క్రమానుగత విధేయతలను చూపుతూ, వాటి మధ్య ఘర్షణలు తలెత్తకుండా చూస్తాడు.

విశాల ప్రయోజనాల కోసం స్వప్రయోజనాలను త్యాగం చేస్తాడు. తాను నివసించే కుటుంబం, ప్రాంతాల మధ్య ఘర్షణలు తలెత్తినచో, కుటుంబ ప్రయోజనాలను త్యాగం చేయాల్సి ఉంటుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

ప్రశ్న 3.
వివిధ రకాల పౌరసత్వాలను విశ్లేషించండి.
జవాబు.
పౌరసత్వాన్ని మూడు రకాలుగా పేర్కొనవచ్చు. అవి :

  • ఏక పౌరసత్వం,
  • ద్వంద్వ పౌరసత్వం,
  • విశ్వ పౌరసత్వం.

i) ఏక పౌరసత్వం (Single Citizenship) :
ఏక పౌరసత్వం అంటే రాజ్యంలో పౌరులు ఒకే రకమైన పౌరసత్వాన్ని కలిగి ఉండడంగా పేర్కొనవచ్చు. అట్లాగే ఒకే రకమైన హక్కులు, సౌకర్యాలు, రక్షణలు పౌరులకు ఏక పౌరసత్వ పద్ధతిలో ఉంటాయి. ఈ రకమైన పౌరసత్వం ఆధునిక ప్రపంచంలోని అనేక రాజ్యాలలో వాడుకలో ఉంది. ఉదాహరణకు భారత రాజ్యాంగం భారత పౌరుల జన్మస్థలం, నివాసం వంటి అంశాలతో సంబంధం లేకుండా ఏక పౌరసత్వాన్ని ప్రసాదించింది.

ii) ద్వంద్వ పౌరసత్వం (Double Citizenship) :
పౌరులకు రెండు రాజ్యాలలో పౌరసత్వం ఉండడాన్ని ద్వంద్వ పౌరసత్వంగా వ్యవహరిస్తారు. ఈ రకమైన పౌరసత్వం అనేక అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలలో వాడుకలో ఉంది. ఉదాహరణకు అమెరికన్ పౌరులకు విదేశాలలో జన్మించిన పిల్లలకు రెండు రాజ్యాల్లోనూ పౌరసత్వం పొందే అవకాశం ఉంది. ఆ రెండింటిలో ఒకటి మాతృదేశ పౌరసత్వం కాగా రెండోది తాము జన్మించిన రాజ్య పౌరసత్వానికి సంబంధించినవై ఉంటాయి.

అయితే ద్వంద్వ పౌరసత్వం గల వ్యక్తులకు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండవు. వారు రెండు రాజ్యాల చట్టాలకు విధేయులై ఉంటారు. ద్వంద్వ పౌరసత్వం అనేది యుక్తవయస్సు వచ్చే వరకు పిల్లలకు ఉంటుంది. ఆ తరువాత వారు రెండు రాజ్యాలలోని ఏదో ఒకదానిలో పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొంటారు.

iii) విశ్వ పౌరసత్వం (Universal Citizenship) :
అంతర్జాతీయ, జాతీయ రాజకీయాలలో ఇటీవలి కాలంలో ఆవిష్కృతమైన భావనయే విశ్వ పౌరసత్వం. 1980, 1990 దశకాలలో సంభవించిన నాటకీయ పరిణామాలు విశ్వవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక, కమ్యూనికేషన్లు వంటి రంగాలలో ఏర్పడిన పురోగతి మానవ జీవనాన్ని అద్భుతమైన రీతిలో మార్చివేసింది.

సామాన్యులలో అతి సామాన్యులు సైతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వివిధ సాధనాలను వినియోగించుకొని సౌకర్యవంతమైన, సౌఖ్యప్రదమైన, ఆర్థిక ప్రయోజనాలను పొందగలిగారు. అట్లాగే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వల్ల కలిగే ఫలితాలు వారికి వరప్రదాయినిగా పరిగణించబడినాయి.

అభివృద్ధి చెందిన దేశాలతో పాటుగా తృతీయ ప్రపంచ దేశాలలోని ప్రభుత్వాలు రక్షణ రంగం నుంచి సామాన్య ప్రజల సంక్షేమం దిశగా తమ ప్రాధాన్యతలను నిర్ణయించుకొన్నాయి. వివిధ రంగాలకు చెందిన మేధావులు విదేశాలకు వెళ్ళి, అశేష ప్రయోజనాలను పొందే విషయంలో ఆసక్తిని ప్రదర్శించసాగారు.

ఈ ప్రక్రియలో భాగంగా వారు స్వదేశంతో పాటుగా, తాము పనిచేసే విదేశాలలో సైతం పౌరసత్వాన్ని పొందేందుకు ప్రయత్నించారు. ఇటువంటి సందర్భాలలో కొన్ని రాజ్యాలు ఇతర పౌరులకు తమ రాజ్య పౌరసత్వాన్ని ప్రసాదించే దిశగా అడుగులు వేశాయి. ఈ భావనే విశ్వ పౌరసత్వానికి ప్రాతిపదిక అయింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
దేశీయీకరణ పౌరసత్వాన్ని ఎలా పొందుతారు ?
జవాబు.
సహజీకృత పౌరసత్వం (Naturalised Citizenship) :
సహజ పౌరసత్వం లేని వ్యక్తి సహజీకృత పద్ధతి ద్వారా రాజ్య పౌరసత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా విదేశీయులు కొన్ని షరతులకు లోబడి రాజ్య పౌరసత్వాన్ని పొందవచ్చు. అటువంటి షరతులు అన్ని రాజ్యాలలో ఒకే విధంగా ఉండవు. వాటిలో కొన్నింటిని కింద పేర్కొవడమైంది.

1. నివాసం (Residence) :
విదేశీయుడు తాను నివసిస్తున్న రాజ్యంలో పౌరసత్వాన్ని పొందేందుకు నిర్ణీత కాలం పాటు నివసించాలి. అతడు ఆ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో తప్పనిసరిగా నివసించాల్సి ఉంటుంది. ఆ పరిమితి అన్ని రాజ్యాలలో ఒకే రకంగా లేదు. ఉదాహరణకు ఆ కాలపరిమితి బ్రిటన్, అమెరికాలలో 5 సంవత్సరాలు కాగా, ఫ్రాన్స్లో 10 సంవత్సరాలుగా నిర్ణయించడమైంది.

2. ఎంపిక (Choice) :
విదేశీ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు యుక్తవయస్సు వచ్చిన తరువాత “తమ ఇష్టం వచ్చిన రాజ్య పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొని పొందవచ్చు.

3. దరఖాస్తు (Application) :
విదేశీయుడు తాను కోరుకున్న రాజ్యంలో పౌరసత్వం పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రాజ్యానికి చెందిన ప్రభుత్వం విధించే షరతులను సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తు యోగ్యతను రాజ్యం పరిశీలించి ఆమోదించినట్లయితే అతనికి పౌరసత్వం లభిస్తుంది.

నిర్దిష్ట కాలం పాటు నివాసం, సత్ప్రవర్తన, ఆర్థిక సామర్థ్యం, రాజ్యంలోని ఏదైనా ఒక జాతీయ భాషను అవగాహన చేసుకోవడం వంటి షరతులను ఆయా విదేశీయులు ఆమోదించాల్సి ఉంటుంది. పై వాటితో పాటుగా తాము పౌరసత్వం పొందగోరే రాజ్యానికి విధేయతను కలిగి ఉంటామనే లిఖితపూర్వక ప్రమాణం చేయడం ద్వారా విదేశీయులు పౌరసత్వాన్ని పొందగలుగుతారు.

4. స్థిరాస్తులు (Fixed Assets) :
భూమి, ఇళ్ళు వంటి స్థిరాస్తులను సంపాదించుకోవడం ద్వారా రాజ్య పౌరసత్వాన్ని విదేశీయులు పొందగలుగుతారు.

5. సేవలు (Services) (ప్రభుత్వ లేదా ప్రైవేటు) :
ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలలో సేవలను అందించడం ద్వారా విదేశీయుడు పౌరసత్వాన్ని పొందవచ్చు. అధికారిక సంస్థలలో పనిచేసినప్పుడే ఈ నియమం వర్తిస్తుంది. విదేశీ పౌరుడు ప్రతిభావంతమైన సేవలను అందించడం ద్వారా తాను కోరుకున్న దేశం పౌరసత్వాన్ని పొందవచ్చు.

6. వివాహం (Marriage) :
వివాహం వల్ల పౌరసత్వం లభించవచ్చు. కొన్ని దేశాలలో అన్య దేశీయుని వివాహమాడిన స్త్రీ తన భర్త రాజ్యంలో పౌరసత్వం పొందవచ్చు. మరికొన్ని దేశాలలో పౌరులు విదేశ వనిత లేదా విదేశీ పురుషుడిని కానీ వివాహం చేసుకొంటే, వారికి భర్త లేదా భార్యకు చెందిన రాజ్య పౌరసత్వం లభిస్తుంది.

ఉదాహరణకు ఒక బ్రిటీష్ దేశస్థురాలు భారతీయుడిని వివాహమాడితే ఆమెకు భారతదేశ పౌరసత్వమివ్వడం జరుగుతుంది. విదేశస్తుడిని వివాహం చేసుకొన్నప్పటికీ జపాన్ దేశస్థురాలు తన స్వదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా జపాన్ దేశస్తురాలిని వివాహమాడిన విదేశీయునికి కూడా జపాన్ పౌరసత్వం ఇవ్వబడుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

ప్రశ్న 2.
పౌరసత్వాన్ని ఎలా కోల్పోతారు ?
జవాబు.
స్వచ్ఛందంగా, తన ప్రమేయం లేకుండా అనే రెండు విధానాల్లో ఒక వ్యక్తి తన పౌరసత్వాన్ని కోల్పోతాడు. పౌరసత్వాన్ని నిలబెట్టుకోవడానికి చేయవలసిన చర్యలు తీసుకోలేనప్పుడు లేదా స్వచ్ఛంద దేశమే పౌరసత్వాన్ని తొలగించినపుడు ఒక వ్యక్తి తన పౌరసత్వాన్ని కోల్పోతాడు. దీనికి విరుద్ధమైనది పౌరుడే తన పౌరసత్వాన్ని త్యజించడం లేదా పరిత్యాగం చేయడం అన్నది పౌరుడే తన పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా కోల్పోవడం అనవచ్చు.

అన్ని సందర్భాల్లో ఈ రెండు విధానాల మధ్య బేధాన్ని (పౌరసత్వం కోల్పోయే విధానాల మధ్య) చూడటం సాధ్యం కాదు. ఉదా : ఇతర దేశాల సైనిక దళాలలో స్వచ్ఛందంగా సేవలు అందించడం లేదా ఇతర దేశాల పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా అంగీకరించడం మొదలైనవి స్వచ్ఛందంగా పౌరసత్వాన్ని కోల్పోవడం లేదా. తన ప్రమేయం లేకుండా కోల్పోవడంగా భావించవచ్చు.

తన ప్రమేయం లేకుండా పౌరసత్వాన్ని కోల్పోవడం అన్నది వెంటనే అమలులోకి వచ్చే అంశంగా భావించాల్సిన అవసరం లేదు. ఏ పరిస్థితుల్లో పౌరుడు పౌరసత్వాన్ని కోల్పోతాడో, ఆ పరిస్థితులు ఏర్పడినప్పటికి సంబంధిత దేశం అధికారులు పౌరసత్వం కోల్పోయినట్లుగా ప్రకటించనంతవరకు అతను ఆ దేశ పౌరుడుగానే భావిస్తారు.

క్రింది పరిస్థితులలో పౌరుడు తన పౌరసత్వాన్ని కోల్పోతాడు.
ఎ. పరిత్యాగం :
స్వంత పౌరసత్వాన్ని పరిత్యాగించి మరోదేశ పౌరసత్వాన్ని అంగీకరించడం ద్వారా ఒక వ్యక్తి తన పౌరసత్వాన్ని పరిత్యాగించవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

బి. ఇతర దేశ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా అంగీకరించడం.

సి. వివాహం :
మహిళ మరో దేశ పౌరున్ని వివాహం చేసుకున్నప్పుడు తన దేశ పౌరసత్వాన్ని కోల్పోతుంది. బ్రిటన్ మహిళలు మరోదేశ పౌరున్ని వివాహం చేసుకున్నప్పటికి బ్రిటన్ పౌరసత్వం కోల్పోకుండా ఉండేలా డిమాండ్ ఉంది. మైనర్ తల్లిదండ్రులు తమ పౌరసత్వాన్ని కోల్పోయినప్పుడు ఇతర దేశాల పౌరులు దత్తత తీసుకున్నప్పుడు, మాతృత్వం లేదా పితృత్వానికి సంబంధించి పిల్లలకు సంబంధించిన న్యాయ సంబంధాలలో మార్పు వచ్చినపుడు.

డి. ఇతర దేశాల సైనిక సేవలు, ఇతర దేశాల బిరుదులను అంగీకరించడం, ఇతర దేశాలకు సైనిక, ఇతర నిషేధిత సేవలందించినపుడు, ఇతర దేశాల బిరుదులను అంగీకరించినప్పుడు తమ పౌరులు పౌరసత్వాన్ని కొన్ని దేశాలు రద్దు చేస్తాయి.

ఇ. దీర్ఘకాలం దేశంలో నివసించక పోవడం :
దీర్ఘకాలం లేదా శాశ్వతంగా ఇతర దేశాలలో నివసించడం వల్ల కూడా కొన్ని దేశాలలో పౌరసత్వం కోల్పోవడం. ఉదా : ఫ్రాన్స్ మరియు జర్మనీకి చెందిన పౌరులు 10 సంవత్సరాలు అంతకంటే అధికంగా తమ దేశంలో నివసించకపోతే తమ పౌరసత్వాన్ని కోల్పోతాడు.

ఎఫ్. దేశద్రోహం లేదా తీవ్రనేరాలు:
రాజద్రోహం, దేశద్రోహం సంఘటనలలో పొల్గొన్నవారు తమ పౌరసత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది. తప్పుడు సమాచారం ఆధారంగా పౌరసత్వాన్ని పొందడం, తప్పుడు పద్ధతుల ద్వారా దేశీయీకరణ పొందడం.
ఉదా : మోసపూరిత వివాహ పద్ధతుల ద్వారా పౌరసత్వాన్ని పొందడం. ఇతర దేశాల పౌరసత్వాన్ని పొందే సమయంలో తమదేశ పౌరసత్వాన్ని వదులుకోకపోవడం.

దేశంలోని నిబంధనలు పాటించకపోవడం
ఉదా : జపాన్ పౌరులకు గల అదనపు పౌరసత్వాన్ని వారికి 22 సంవత్సరాల వయస్సు వచ్చేలోపు వదలుకోకపోతే వారు తమ పౌరసత్వాన్ని కోల్పోతారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

ప్రశ్న 3.
దేశీయీకరణ పౌరసత్వానికి సంబంధించిన మూడు పద్ధతులను తెలపండి.
జవాబు.
1. నివాసం (Residence):
విదేశీయుడు తాను నివసిస్తున్న రాజ్యంలో పౌరసత్వాన్ని పొందేందుకు నిర్ణీత కాలం పాటు నివసించాలి. అతడు ఆ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో తప్పనిసరిగా నివసించాల్సి ఉంటుంది. ఆ పరిమితి అన్ని రాజ్యాలలో ఒకే రకంగా లేదు. ఉదాహరణకు ఆ కాలపరిమితి బ్రిటన్, అమెరికాలలో 5 సంవత్సరాలు కాగా, ఫ్రాన్స్లో 10 సంవత్సరాలుగా నిర్ణయించడమైంది.

2. ఎంపిక (Choice) :
విదేశీ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు యుక్తవయస్సు వచ్చిన తరువాత తమకు ఇష్టం వచ్చిన రాజ్య పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొని పొందవచ్చు.

3. దరఖాస్తు (Application) :
విదేశీయుడు తాను కోరుకున్న రాజ్యంలో పౌరసత్వం పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రాజ్యానికి చెందిన ప్రభుత్వం విధించే షరతులను సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తు యోగ్యతను రాజ్యం పరిశీలించి ఆమోదించినట్లయితే అతనికి పౌరసత్వం లభిస్తుంది.

నిర్దిష్ట కాలం పాటు నివాసం, సత్ప్రవర్తన, ఆర్థిక సామర్థ్యం, రాజ్యంలోని ఏదైనా ఒక జాతీయ భాషను అవగాహన చేసుకోవడం వంటి షరతులను ఆయా విదేశీయులు ఆమోదించాల్సి ఉంటుంది. పై వాటితో పాటుగా తాము పౌరసత్వం పొందగోరే రాజ్యానికి విధేయతను కలిగి ఉంటామనే లిఖితపూర్వక ప్రమాణం చేయడం ద్వారా విదేశీయులు పౌరసత్వాన్ని పొందగలుగుతారు.

ప్రశ్న 4.
ప్రపంచ లేదా విశ్వజనీన పౌరసత్వం.
జవాబు.
విశ్వ పౌరసత్వం (Universal Citizenship) :
అంతర్జాతీయ, జాతీయ రాజకీయాలలో ఇటీవలి కాలంలో ఆవిష్కృతమైన భావనయే విశ్వ పౌరసత్వం. 1980, 1990 దశకాలలో సంభవించిన నాటకీయ పరిణామాలు విశ్వవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక, కమ్యూనికేషన్లు వంటి రంగాలలో ఏర్పడిన పురోగతి మానవ జీవనాన్ని అద్భుతమైన రీతిలో మార్చివేసింది.

సామాన్యులలో అతి సామాన్యులు సైతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వివిధ సాధనాలను వినియోగించుకొని సౌకర్యవంతమైన, సౌఖ్యప్రదమైన, ఆర్థిక ప్రయోజనాలను పొందగలిగారు. అట్లాగే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వల్ల కలిగే ఫలితాలు వారికి వరప్రదాయినిగా పరిగణించబడినాయి.

అభివృద్ధి చెందిన దేశాలతో పాటుగా తృతీయ ప్రపంచ దేశాలలోని ప్రభుత్వాలు రక్షణ రంగం నుంచి సామాన్య ప్రజల సంక్షేమం దిశగా తమ ప్రాధాన్యతలను నిర్ణయించుకొన్నాయి. వివిధ రంగాలకు చెందిన మేధావులు విదేశాలకు వెళ్ళి, అశేష ప్రయోజనాలను పొందే విషయంలో ఆసక్తిని ప్రదర్శించసాగారు.

ఈ ప్రక్రియలో భాగంగా వారు స్వదేశంతో పాటుగా, తాము పనిచేసే విదేశాలలో సైతం పౌరసత్వాన్ని పొందేందుకు ప్రయత్నించారు. ఇటువంటి సందర్భాలలో కొన్ని రాజ్యాలు ఇతర పౌరులకు తమ రాజ్య పౌరసత్వాన్ని ప్రసాదించే దిశగా అడుగులు వేశాయి. ఈ భావనే విశ్వ పౌరసత్వానికి ప్రాతిపదిక అయింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
పౌరసత్వాన్ని నిర్వచించండి.
జవాబు.

  1. అరిస్టాటిల్ : “రాజ్య వ్యవహారాలలో ప్రత్యక్షంగా, చురుకైన పాత్ర కలిగిన వ్యక్తియే పౌరుడు”.
  2. ప్రొఫెసర్ లాస్కీ : “ప్రజాహితానికి వ్యక్తులు అందించే నిర్ణాయక సేవయే పౌరసత్వం”.
  3. టి.హెచ్. మార్షల్ : “రాజకీయ సమాజంలో సంపూర్ణ సభ్యులుగా ఉండేవారికి కల్పించే హోదాయే పౌరసత్వం. అటువంటి హోదాగల వ్యక్తులు హక్కులు, బాధ్యతల విషయంలో సమాన హోదాను కలిగి ఉంటారు”.

ప్రశ్న 2.
(జస్ సాంగ్వినీస్) తల్లిదండ్రుల ఆధారంగా పౌరసత్వం.
జవాబు.
‘జస్ సాంగ్వినీస్’ అంటే ‘బంధుత్వం’ లేదా ‘రక్తసంబంధం’ అని అర్థం. బంధుత్వం లేదా రక్తసంబంధం ద్వారా పౌరసత్వం సంక్రమిస్తుందని జస్ సాంగ్వినీస్ భావం. ఈ పద్దతి ప్రకారం ఒక శిశువు తాను జన్మించిన ప్రదేశంతో సంబంధం లేకుండానే తన తల్లిదండ్రుల పౌరసత్వాన్ని పొందుతుంది.

ప్రశ్న 3.
ప్రదేశ ఆధార ఫౌరసత్వం.
జవాబు.
జస్ సోలి అంటే భూమి లేదా జన్మస్థలం అని అర్థం. భూమి లేదా పుట్టిన ప్రదేశం ప్రాతిపదికగా పౌరసత్వం సంక్రమించే పద్ధతినే జస్ సోలి అని అంటారు. ఈ పద్ధతి ప్రకారం శిశువుకు తన తల్లిదండ్రులను బట్టి కాకుండా, పుట్టిన ప్రదేశం ప్రాతిపదికగా పౌరసత్వం లభిస్తుంది. ప్రస్తుతం ఈ పద్ధతి అర్జంటీనాలో అమలులో ఉన్నది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

ప్రశ్న 4.
పౌరసత్వం కోల్పోయే పరిస్థితులను తెలపండి.
జవాబు.
క్రింది పరిస్థితులలో పౌరుడు తన పౌరసత్వాన్ని కోల్పోతాడు.

  1. పరిత్యాగం
  2. ఇతరదేశ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా అంగీకరించడం
  3. వివాహం
  4. దీర్ఘకాలం దేశంలో నివసించకపోవడం
  5. దేశద్రోహం లేదా తీవ్రనేరాలు
  6. సైన్యం నుంచి పారిపోవడం
  7. విదేశాలలో ఉద్యోగం
  8. విదేశీ బిరుదుల స్వీకారం.

ప్రశ్న 5.
ద్వంద్వ పౌరసత్వం అంటే ఏమిటి ?
జవాబు.
ద్వంద్వ పౌరసత్వం (Double Citizenship) :
పౌరులకు రెండు రాజ్యాలలో పౌరసత్వం ఉండడాన్ని ద్వంద్వ పౌరసత్వంగా వ్యవహరిస్తారు. ఈ రకమైన పౌరసత్వం అనేక అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలలో వాడుకలో ఉంది. ఉదాహరణకు అమెరికన్ పౌరులకు విదేశాలలో జన్మించిన పిల్లలకు రెండు రాజ్యాల్లోనూ పౌరసత్వం పొందే అవకాశం ఉంది. ఆ రెండింటిలో ఒకటి మాతృదేశ పౌరసత్వం కాగా రెండోది తాము జన్మించిన రాజ్య పౌరసత్వానికి సంబంధించినవై ఉంటాయి.

అయితే ద్వంద్వ పౌరసత్వం గల వ్యక్తులకు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండవు. వారు రెండు రాజ్యాల చట్టాలకు విధేయులై ఉంటారు. ద్వంద్వ పౌరసత్వం అనేది యుక్తవయస్సు వచ్చే వరకు పిల్లలకు ఉంటుంది. ఆ తరువాత వారు రెండు రాజ్యాలలోని ఏదో ఒకదానిలో పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొంటారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

ప్రశ్న 6.
ఉత్తమ పౌరుని రెండు లక్షణాలను తెలపండి.
జవాబు.
1. మంచి ప్రవర్తన (Good Character) :
మంచి పౌరుడు మంచి ప్రవర్తనను కలిగి ఉండాలి. అతడు. ధైర్యం, న్యాయ సహాయధోరణి, ఉదార స్వభావం, సానుభూతి, సత్యభాషణ, నిజాయితీ వంటి గుణాలను త్రికరణ శుద్ధిగా కలిగి ఉండాలి.

2. సంపూర్ణ ఆరోగ్యం (Sound Health) :
మంచి పౌరుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, శక్తిని కలిగి ఉండాలి. ఆరోగ్యవంతులైన పౌరులే ఆరోగ్యకరమైన జాతిని నిర్మిస్తారు. ఎందుకంటే మంచి ఆలోచనలు గల వ్యక్తులే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అటువంటి పౌరులు అనేక రంగాలలో రాజ్య ప్రగతికి దోహదపడతారు.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 12 Environmental Chemistry

Telangana TSBIE TS Inter 1st Year Chemistry Study Material 12th Lesson Environmental Chemistry Textbook Questions and Answers.

TS Inter 1st Year Chemistry Study Material 12th Lesson Environmental Chemistry

Very Short Answer Type Questions

Question 1.
Define the terms atmosphere, biosphere.
Answer:
Atmosphere:
The blanket of gases that surrounds the earth is called Atmosphere. It contains large proportions of N2 and O2 and in small proportions CO2, water vapour etc. It absorbs the harmful radiation coming from the Sun and plays an important role in maintaining the heat balance on earth.

Biosphere:
All living organisms, trees, plants, animals and human beings constitute Bio-sphere. This biosphere is interrelated to other segments of environment. Biosphere is dependent on atmosphere and hydrosphere.

Question 2.
Explain the terms Lithosphere, Hydro-sphere.
Answer:
Lithosphere :
One-fifth of the total earth surface is in the form of land. Inner layers of earth contain minerals. Deeper inner layers of earth contain natural gas and oil. All these things including hills and mountains come under this segment.

Hydrosphere:
All the natural water resources together constitute the Hydrosphere. It includes oceans, seas, rivers, lakes, streams, reservoirs, polar ice caps and ground water etc.

Question 3.
Define the term Soil Pollution.
Answer:
Lithosphere is the outer mantle of the solid earth consisting of minerals and the soil. The study of the pollution in this segment is called soil pollution.

Question 4.
What is Chemical Oxygen Demand (COD)? [AP, TS ’16, 15; IPE 14]
Answer:
The amount of oxygen required to oxidise organic substances present in polluted water is called a chemical oxygen demand. It is a parameter for measuring the water pollution. It is determined by oxidising the organic matter with acidified (50% H-jSO^ potassium dichromate solution.

Question 5.
What is Biochemical Oxygen Demand (BOD)? [AP ’16, ’15; IPE ’14 Mar. ’19, ’18 (TS)]
Answer:
The amount of oxygen used by the microorganisms present in water during five days at 20°C is called Biochemical oxygen demand (BOD). The BOD of pure water is about 1 ppm. If it is greater than 17 ppm it is highly polluted water.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 12 Environmental Chemistry

Question 6.
What are Troposphere and Stratosphere?
Answer:
Troposphere :
Troposphere is the area of atmosphere from 0-11 km. It is the nearest region to the earth surface. It contains 70% of the atmospheric mass. It mainly contains N2, O2.

Stratosphere :
Stratosphere is the area of atmosphere between 10 and 50 km above the troposphere. It contains ozone layer. This ozone layer absorbs ultraviolet radiations from the sun and protect the life on earth.

Question 7.
Name the major particulate pollutants present in Troposphere.
Answer:
Particulate pollutants present in troposphere are dust, mist, fumes, smoke, smog etc.

Question 8.
List out four gaseous pollutants present in the polluted air.
Answer:

  1. Oxides of Sulphur SO2 and SO3
  2. Oxides of Nitrogen NO2
  3. Oxides of Carbon CO and CO2
  4. Hydrocarbons.

Question 9.
Greenhouse effect is caused by and [Mar. 18 (TS); (IPE 14)]
Answer:
Greenhouse effect is caused by carbondi- oxide, methane, ozone, chlorofluorocarbon compounds and water vapour gases.

Question 10.
Which oxides cause acid rain? And what is its pH value?
Answer:
SO2 and NO2 cause acid rain.
2SO2 + 2H2O + O2 → 2H2SO4
4NO2 + 2H2O + O2 → 4HNO3
The pH of acid rain is about 5.6

TS Inter 1st Year Chemistry Study Material Chapter 12 Environmental Chemistry

Question 11.
Name two adverse effects caused by acid rains. [AP ’16, ’15; TS 15]
Answer:

  1. Acid rain is harmful to agriculture, since it removes nutrients required for their growth.
  2. Aquatic animals and plants die in where the acid rain falls.
  3. Acid rain damages the buildings.
  4. Metal pipes which carry water corrodes in acid rain.

Question 12.
What are smoke and mist?
Answer:
Smoke consists of solid or mixture of solid and liquid particles formed during combustion of organic matter. Eg. Cigarette smoke.

Mist is formed by the particles of spray liquids and by condensation of vapours in air. Eg. Sulphuric acid, herbicides, insecticides, etc. which miss their targets and go into air forming mist.

Question 13.
What is classical smog? And what is its chemical character (Oxidising, reducing)?
Answer:
Smog is formed from smoke and fog. Classical smog occurs in cool humid climate. It is a mixture of smoke, fog and sulphur dioxide. Chemically it is a reducing mixture in nature.

Question 14.
Name the common components of photochemical smog. [AP Mar. ’19]
Answer:
Photochemical smog occurs in warm, dry and sunny climate. The main components of photochemical smog are ozone, nitric oxide, acrolein formaldehyde and peroxy acetyl nitrate. It is oxidising in nature.

Question 15.
What is PAN? What effect is caused by it?
Answer:
PAN is peroxy acetyl nitrate. It is powerful irritant and causes corrosion of metals, stones, building materials, rubber and painted surfaces.

Question 16.
How is ozone formed in the Stratosphere?
Oxygen in the stratosphere converts into ozone by absorbing energy from the UV radiations of sunlight.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 12 Environmental Chemistry 1

Question 17.
Give the chemical equations involved in the ozone depletion by CF2Cl2.
Answer:
TS Inter 1st Year Chemistry Study Material Chapter 12 Environmental Chemistry 2

Question 18.
What is Ozone hole? Where was it first observed?
Answer:
The holes formed in the ozone layer due to its depletion by polluted gases are called ozone holes. For the first time the formation of ozone hole was reported in 1980 at Antarctica of South Pole.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 12 Environmental Chemistry

Question 19.
What is the value of dissolved oxygen in pure cooled, water?
Answer:
The value of dissolved oxygen in pure cooled, water is 4 – 6 mg L-1

Question 20.
Give the possible BOD values of clean water and the polluted water.
Answer:
For pure water BOD is 1 ppm. If the BOD value of water is greater than 17 ppm, it is said to be polluted water. Municipal sewage has BOD values from 100 – 4000 ppm.

Question 21.
Name three industrial chemicals that pollute water.
Answer:
1. Pathogens:
These are bacteria and other organisms that cause diseases.

2. Organic wastes:
Such as leaves, grass, trash, excessive phytoplanktons etc.

3. Chemical pollutants :
These include water soluble inorganic chemicals and organic chemicals.

Question 22.
What agrochemicals are responsible for water pollution?
Answer:
Agrochemicals such as fertilisers containing phosphates, insecticides, pesticides, weedicides, fungicides are responsible for water pollution.

Short Answer Questions

Question 1.
What are different segments of the earth’s environment?
Answer:
Environment is divided into four segments. They are

  1. Atmosphere
  2. Hydrosphere
  3. Lithosphere and
  4. Biosphere.

1) Atmosphere :
The blanket of gases that surrounds the earth is called Atmosphere. It contains large proportions of N2 and O2 and in small proportions CO2, water vapour etc. It absorbs the harmful radiations coming from the Sun and plays an important role in maintaining the heat balance on earth.

2) Hydrosphere:
All the natural water resources together constitute the Hydrosphere. It includes oceans, seas, rivers, lakes, streams, reservoirs, polar ice caps and ground water etc.

Four-fifths of the earth’s surface is occupied by water. Out of this 97 % is present in the form of sea water and the remaining 3 % is in the form of ice in polar ice caps and only very small percentage of water is available for drinking, agriculture and other human purposes.

3) Lithosphere :
One-fifth of the total earth surface is in the form of land. Inner layers of earth contain minerals. Deeper inner layers of earth contain natural gas and oil. All these things including hills and mountains come under this segment.

4) Biosphere:
All living organisms, trees, plants, animals, and human beings constitute Bio-sphere. This biosphere is interrelated to other segments of environment. Biosphere is dependent on atmosphere and hydro-sphere. Polluted atmosphere stops the plants’ growth and can create health problems among animals and human beings.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 12 Environmental Chemistry

Question 2.
Define the terms Sink, COD, BOD, TLV and receptor. [AP Mar. ’17, ’13; TS ’16, ’15 Mar. ’18 (AP)]
Answer:
Sink :
The medium which reacts with pollutants is called sink.
Ex : Sea water is a big sink for CO2.

COD :
The amount of oxygen required to oxidise organic substances present in polluted water is called Chemical Oxygen Demand. It is an important parameter for determining the quality of water.

BOD :
The amount of oxygen used by the suitable microorganisms present in water during five days at 20°C is called Biochemical Oxygen Demand (BOD).

TLV :
The minimum level of the toxic sub-stances or pollutants present in the atmosphere which affects a person adversely when he is exposed to this for 7 – 8 hrs. in a day is called Threshold Limit Value (TLV).

Receptor :
The medium which is affected by a pollutant is called receptor. [Mar. ’18 (AP)]
Ex : Eyes of drivers of two wheelers (or) four wheelers when they are stopped at signal centres.

Question 3.
Name the gaseous pollutants present in the air and explain their formation.
Answer:
Substances which mix with air and affect the human beings, animals, plants and global temperature are called air pollutants.

Examples:

  1. Oxides of Carbon : CO and CO2
  2. Oxides of Nitrogen : N2O and NO
  3. Oxides of Sulphur : SO2
  4. Ozone
  5. CFCs : Chlorofluorocarbons
  6. Methane and Butane
  7. Smog
  8. Metals : Lead, Mercury.

Air pollution:
In cities 80% of air pollution is due to exhausts of automobiles. At peak times in cities the level of CO will be upto 50 -100 ppm. If it is inhaled, it causes adverse effects.

During the combustion of fossil fuels NO, N2O, NO2 etc. are also released. When the level of these oxides is greater than 10 ppm, the plants cannot perform photosynthesis.

SO2 is released into the atmosphere during the burning of sulphur and roasting of sulphide ores. SO2 causes respiratory diseases in human beings. It bleaches the green colour of the leaf apexes in plants to yellow colour and thus prevent photosynthesis process.

Chlorofluorocarbons when percolate into stratosphere cause depletion of ozone layer.

Harmful pesticides and biocides mix up with the air at their manufacturing units and pollute the air. They cause major health hazards.

Question 4.
What is greenhouse effect? and how is it caused? [AP Mar. ’17; May ’13; TS ’15]
Answer:
Greenhouse effect or Global warming :
Gases like CO2, CFCs, O3, NO and water vapour absorb I.R. radiations coming to the earth and reflect them back to the earth’s surface. Due to this, the surface of the earth gets heated. This is called greenhouse effect or global warming. The gases which are responsible for this effect are called greenhouse gases.

Effect of global warming :

  1. For a 1°C rise in temperature, the ice caps of polar regions melt and level of the sea water increases. Thereby many coastal countries get submerged.
  2. Due to global warming, the rate of evaporation of water from the seas, rivers, ponds will increase. This leads to unwarranted rains, cyclones and hurricanes.
  3. Due to global warming, shortage of water supply for agriculture occurs.
    Global warming can be prevented by growing trees, forests, stopping production of CFCs etc.

Question 5.
Explain, with Chemical equations involved, the formation of acid rain. [TS Mar. ’19]
Answer:
Oxides of nitrogen and sulphur released from automobiles and industries enter into atmosphere and dissolves in water to form the acids HNO3 and H2SO4. These acids dissolve in rain water and come down to earth as acid rain.
2SO2 + 2H2O + O2 → 2H2SO4
4NO2 + 2H2O + O2 → 4HNO3

TS Inter 1st Year Chemistry Study Material Chapter 12 Environmental Chemistry

Question 6.
Explain in detail the adverse effects caused by the acid rain. [Mar. ’18 (AP)]
Answer:

  1. Acid rain is harmful for agriculture. It washes away the nutrients required for the growth of plants. So crops cannot grow in the areas where the acid rain falls.
  2. Aquatic animals and plants cannot live in acid water. So they die in the lakes, ponds, rivers where acid rain falls.
  3. The metal pipes which carry water corrodes in the acid water where the acid rain falls.
  4. Acid rain damages buildings and other structures made with stone or metal. Eg. Tajmahal in India has been affected by acid rain.

Question 7.
How is Photochemical Smog formed? What are its ill effects?
Answer:
When fossil fuels are burnt, a variety of pollutants are emitted into the earth’s troposphere. The hydrocarbons and nitric oxide after accumulated to sufficiently high levels, a chain reaction occurs from their interaction with sunlight. NO is converted into nitrogen dioxide (NO2). This NO2 again breaks up into NO and Oxygen by absorbing energy from sunlight.
NO2 → NO + O

Oxygen atoms are very active and combine with the O2 in air to produce ozone (O3).
O + O2 → O3

The O3 thus formed react with NO forming NO2.
The O3 and NO2 are strong oxidising agents and can react with hydrocarbons present in air forming toxic chemicals such as formaldehyde, acrolein and peroxyacetyl nitrate (PAN). These all contribute to photochemical smog.

Question 8.
How is Ozone layer depleted in the atmosphere and what are the harmful effects caused by Ozone layer depletion?
Answer:
Ozone layer is depleted by the pollutant gases such as chlorofluorocarbons, NO2 and HOCl.

The chlorofluorocarbons break down in the presence of sunlight and deplete the ozone layer as follows.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 12 Environmental Chemistry 3

The chlorine radicals are continuously regenerated and cause the breakdown of ozone. One CFC molecule destroys one lakh O3 molecules.

In winter season the \(\mathrm{Cl} \dot{\mathrm{O}}\) reacts with NO2 forming chlorine nitrate. This hydrolyses giving hypochlorous acid and HCl. In summer season these break up providing \(\dot{\mathrm{C}l}\) radicals which can deplete the ozone layer.

Effects caused by ozone layer depletion:
Due to depletion of ozone layer the UV light coming from the sun directly reaches the earth and effects the life on the earth.

The UV radiations cause ageing of skin, cataract, sunburns, skin cancer, killing of phytoplanktons, damage the fish production etc.

It increases the evaporation of surface water and decrease the moisture content of the soil.

Question 9.
List out the industrial wastes that cause water pollution and what are the international standards fixed for drinking water?
Answer:
Process Wastes:
These are from inorganic process wastes and organic process wastes. Inorganic process wastes are present in the effluents from chemical industries, electro-plating industries, metallurgical and petroleum industries etc. These are mainly toxic but do not generally produce biological problems. Organic process wastes are from food processing industries, dairies, distillaries, paper, textile mills etc. It is very difficult to dispose organic process wastes.

Chemical Wastes:
Industries that manufacture acids, bases, detergents, explosives, dyes, insecticides, fungicides, fertilisers, silicones, plastics, resins, etc. which are generally used as raw materials for further manufacturing processes, contain chemical wastes. These wastes are produced during sedimentation, flocculation, washing, filtering, evaporation, distillation, electrolysis, absorption, crystallisation, burning, centrifusing etc. Chemical wastes are generally acidic, basic or toxic materials , coloured and inflammable. Chemical wastes require biological oxidation treatment methods like thickening filters, activated sludge or logooning.

The international standards fixed for drinking water.
Fluoride concentration – 1 ppm
Lead – 50 ppb
Sulphate – < 500 ppm
Nitrate – 50 ppm

TS Inter 1st Year Chemistry Study Material Chapter 12 Environmental Chemistry

Question 10.
Explain in detail the strategies adopted in Green Chemistry to avoid environmental pollution.
Answer:
The ways of using the knowledge and the principles of chemistry and other sciences to develop methods to reduce the pollution of the environment as far as possible are known as green chemistry.

The over exploitation of the soil using fertilisers and pesticides polluted the soil, water and air. But farming, irrigation etc. cannot be stopped. Then, methods to reduce the environmental pollution must be developed.

Generally in a reaction some by-products are formed. In many processes these by-products become the pollutants. Green chemistry works for not producing wasteful by-products in these processes.

Normal Process :
TS Inter 1st Year Chemistry Study Material Chapter 12 Environmental Chemistry 4

According to green chemistry the process shall be
TS Inter 1st Year Chemistry Study Material Chapter 12 Environmental Chemistry 5

As the reaction (2) gives no by-product it is called an environmental-friendly reaction. Even if a by-product is formed, it must be made a useful product instead of polluting the environment. Green chemistry suggests that instead of using conventional fuels and energy systems, non-conven- tional fuels and non-conventional systems must be put into practice. Because of this, pollution would be reduced.

Green chemistry is a cost effective approach that involves minimum chemical usage, minimum energy consumption and minimum waste (pollutant) generation.

Ex: In the dry cleaning of clothes, tetra-chloroethane was used earlier. This compound contaminates the ground water. Therefore, this compound is replaced by liquified CO2 along with a suitable detergent. This would not pollute ground water much. Nowadays, H2O2 is used for bleaching clothes in laundries. This gives better results and decreases the consumption of water.

Long Answer Questions

Question 1.
What is environmental pollution? How many types of pollution are encountered?
Answer:
Due to increase in the population and industrialisation, the natural resources have diminished. To prepare many natural things artificially, many industries were started. For improving the yields many technologies were introduced. Along with this development, many waste products were released into environment. Thus environment got polluted. This is known as environmental pollution. Some reasons for environmental pollution are:

  1. Increase in population and decrease in natural resources.
  2. Industrialisation
  3. Urbanisation
  4. Deforestation

The different types of pollutions are

  1. Air pollution
  2. Water pollution
  3. Soil pollution
  4. Sound pollution
  5. Thermal pollution
  6. Radiological pollution

Question 2.
Explain the following in detail.
a) Global Warming;
b) Ozone depletion;
c) Acid Rain; d) Eutrophication
Answer:
a) Global Warming:
Greenhouse effect or Global warming :
Gases like CO2, CFCs, O3, NO and water vapour absorb I.R. radiations coming to the earth and reflect them back to the earth’s surface. Due to this, the surface of the earth gets heated. This is called greenhouse effect or global warming. The gases which are responsible for this effect are called greenhouse gases.

Effect of global warming :

  1. For a 1°C rise in temperature, the ice caps of polar regions melt and level of the sea water increases. Thereby many coastal countries get submerged.
  2. Due to global warming, the rate of evaporation of water from the seas, rivers, ponds will increase. This leads to unwarranted rains, cyclones and hurricanes.
  3. Due to global warming, shortage of water supply for agriculture occurs.
    Global warming can be prevented by growing trees, forests, stopping production of CFCs etc.

b) Ozone Depletion:
Ozone layer is depleted by the pollutant gases such as chlorofluorocarbons, NO2 and HOCl.

The chlorofluorocarbons break down in the presence of sunlight and deplete the ozone layer as follows.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 12 Environmental Chemistry 3

The chlorine radicals are continuously regenerated and cause the breakdown of ozone. One CFC molecule destroys one lakh O3 molecules.

In winter season the \(\mathrm{Cl} \dot{\mathrm{O}}\) reacts with NO2 forming chlorine nitrate. This hydrolyses giving hypochlorous acid and HCl. In summer season these break up providing \(\dot{\mathrm{C}l}\) radicals which can deplete the ozone layer.

Effects caused by ozone layer depletion:
Due to depletion of ozone layer the UV light coming from the sun directly reaches the earth and effects the life on the earth.

The UV radiations cause ageing of skin, cataract, sunburns, skin cancer, killing of phytoplanktons, damage the fish production etc.

It increases the evaporation of surface water and decrease the moisture content of the soil.

c) Acid Rain :
Oxides of nitrogen and sulphur released from automobiles and industries enter into atmosphere and dissolves in water to form the acids HNO3 and H2SO4. These acids dissolve in rain water and come down to earth as acid rain.
2SO2 + 2H2O + O2 → 2H2SO4
4NO2 + 2H2O + O2 → 4HNO3

  1. Acid rain is harmful for agriculture. It washes away the nutrients required for the growth of plants. So crops cannot grow in the areas where the acid rain falls.
  2. Aquatic animals and plants cannot live in acid water. So they die in the lakes, ponds, rivers where acid rain falls.
  3. The metal pipes which carry water corrodes in the acid water where the acid rain falls.
  4. Acid rain damages buildings and other structures made with stone or metal. Eg. Tajmahal in India has been affected by acid rain.

d) Eutrophication :
When organic waste from agriculture and industry are released into lakes or ponds, the lakes are over bounded with over nutrients and large amount of phosphates. These can support the growth of algae. Such lakes are called Eutrophic lakes and the process is called eutrophication.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 12 Environmental Chemistry

Question 3.
Green Chemistry is to avoid environmental pollution. Explain.
Answer:
The ways of using the knowledge and the principles of chemistry and other sciences to develop methods to reduce the pollution of the environment as far as possible are known as green chemistry.

The over exploitation of the soil using fertilisers and pesticides polluted the soil, water and air. But farming, irrigation etc. cannot be stopped. Then, methods to reduce the environmental pollution must be developed.

Generally in a reaction some by-products are formed. In many processes these by-products become the pollutants. Green chemistry works for not producing wasteful by-products in these processes.

Normal Process :
TS Inter 1st Year Chemistry Study Material Chapter 12 Environmental Chemistry 4

According to green chemistry the process shall be
TS Inter 1st Year Chemistry Study Material Chapter 12 Environmental Chemistry 5

As reaction (2) gives no by-product it is called an environmental-friendly reaction. Even if a by-product is formed, it must be made a useful product instead of polluting the environment. Green chemistry suggests that instead of using conventional fuels and energy systems, non-conven- tional fuels and non-conventional systems must be put into practice. Because of this, pollution would be reduced. Green chemistry is a cost-effective approach that involves minimum chemical usage, minimum energy consumption, and minimum waste (pollutant) generation.

Ex: In the dry cleaning of clothes, tetra-chloroethane was used earlier. This compound contaminates the groundwater. Therefore, this compound is replaced by liquified CO2 along with a suitable detergent. This would not pollute groundwater much. Nowadays, H2O2 is used for bleaching clothes in laundries. This gives better results and decreases the consumption of water.

TS Inter 1st Year Commerce Study Material Chapter 6 కంపెనీ స్థాపన

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 6th Lesson కంపెనీ స్థాపన Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material 6th Lesson కంపెనీ స్థాపన

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కంపెనీ వ్యాపార ప్రారంభ దశలను వివరించండి.
జవాబు.
కంపెనీ స్థాపనలో నాలుగు దశలుంటాయి. అవి.

  1. వ్యవస్థాపన
  2. నమోదు లేదా రిజిస్ట్రేషన్
  3. మూలధన – సమీకరణ
  4. వ్యాపార ప్రారంభము.

1) వ్యవస్థాపన: కంపెనీ ఏర్పాటుకు ముందు జరిగే కార్యక్రమాన్ని వ్యవస్థాపన అంటారు. అనగా వ్యాపార ఉద్దేశ్యాన్ని ఏర్పరచుకొని, అవకాశాలను కనుగొని లాభార్జన కోసము ఉత్పత్తి సాధనాలను సమీకరించుకొని సమర్ధవంతముగా నిర్వహించే ప్రక్రియను వ్యవస్థాపన అంటారు. వ్యవస్థాపనలో నాలుగు గశలుంటాయి.

  1. వ్యాపార అవకాశాలను కనుగొనుట
  2. సమగ్రమైన పరిశోధన,
  3. వనరుల సమీకరణ,
  4. ఆర్థిక ప్రతిపాదన.

2) కంపెనీ నమోదు లేదా రిజిస్ట్రేషన్: ఏ కంపెనీ అయినా చట్టబద్ధ.. బాగా గుర్తింపు పొందవలెనంటే నమోదు అవసరము. నమోదు కొరకు కొన్ని ముఖ్యమైన పత్రాలను రిజిస్ట్రారు వద్ద దాఖలుచేసి రిజిస్ట్రేషన్ చేయాలి. కంపెనీ నమోదుకొరకు దాఖలు చేయవలసిన ముఖ్య పత్రాలు.

  1. పేరు అనుమతి కోసము దరఖాస్తు
  2. సంస్థాపనా పత్రము
  3. నియమావళి
  4. క్రింది అదనపు పత్రాలను కూడా రిజిస్ట్రారు వద్ద దాఖలు చేయాలి.
    i) మొదటి డైరెక్టర్ల సమ్మతి పత్రము
    ii) పవర్ ఆఫ్ అటార్నీ
    iii) కంపెనీ రిజిష్టర్డ్ కార్యాలయం తెలిపే నోటీసు
    iv) డైరెక్టర్లు, మేనేజరు, సెక్రటరీ వివరాలు
  5. శాసనాత్మక ప్రకటన
  6. నమోదు రుసుం చెల్లింపు
  7. నమోదు పత్రము

పై పత్రాలను రిజిస్ట్రారు పరిశీలించి సంతృప్తి చెందిన మీదట కంపెనీ నమోదు పత్రాన్ని జారీ చేస్తాడు. నమోదు పత్రము పొందిన వెంటనే ప్రైవేటు కంపెనీ వ్యాపారమును ప్రారంభించవచ్చును. కాని పబ్లిక్ కంపెనీ వ్యాపారమును ప్రారంభించుటకు వ్యాపార ప్రారంభ ధ్రువ పత్రాన్ని పొందవలెను.

TS Inter 1st Year Commerce Study Material Chapter 6 కంపెనీ స్థాపన

3) మూలధన సేకరణ: కంపెనీ వాటాలను జారీచేసి మూలధనాన్ని సేకరిస్తుంది. కంపెనీ నమోదుకు ప్రాథమిక ఖర్చులు, ఆస్తుల కొనుగోలు మొదలైన వాటికి అవసరమయ్యే మొత్తాన్ని కనీసపు చందా అంటారు. కంపెనీ పరిచయ పత్రములో పేర్కొన్న కనీసపు చందా మొత్తాన్ని సేకరించకుండా వ్యాపారమును ప్రారంభించలేదు. కంపెనీ జారీ చేసిన మూలధనములో మొత్తాన్ని, 90% పరిచయ పత్రాన్ని జారీ చేసిన 120 రోజులలోపు సేకరించాలి. అలా సేకరించకపోతే సెబీ సూచనల మేరకు 10 రోజులలోపు దరఖాస్తు దారులకు తిరిగి చెల్లించవలెను.

4) వ్యాపార ప్రారంభము: పబ్లిక్ కంపెనీ వ్యాపార ప్రారంభ ధ్రువపత్రాన్ని పొందుటకు ఈ క్రింది పత్రాలను రిజిస్ట్రారుకు సమర్పించాలి.

  1. పరిచయ పత్రము లేదా ప్రత్యామ్నాయ పరిచయ పత్రము.
  2. డైరెక్టర్ల అర్హత వాటాలు తీసుకొని చెల్లించినట్లు ధృవీకరణ పత్రము.
  3. కనీసపు చందా వసూలైనట్లు, దాని మేరకు వాటాలను కేటాయించినట్లుగా ధృవీకరణ పత్రము.
  4. వ్యాపార ప్రారంభానికి అవసరమైన లాంఛనాలు పాటించినట్లుగా కంపెనీ డైరెక్టరు లేదా సెక్రటరీ ప్రకటన.

పై పత్రాలను రిజిస్ట్రారు పరిశీలించి, సంతృప్తి చెందినట్లయితే వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని జారీ చేస్తాడు. ఈ పత్రము పొందడముతో కంపెనీ స్థాపన పూర్తి అవుతుంది.

ప్రశ్న 2.
కంపెనీ నమోదులోని దశలను వివరించండి.
జవాబు.
కంపెనీ ఒక కల్పిత వ్యక్తి నమో కంపెనీగాని, పబ్లిక్ కంపెనీగా చేసి, రిజిస్ట్రేషన్ చేయవలెను. ద్వారా దీనికి అస్తిత్వము వస్తుంది. నమోదు అనేది చట్టపరమైన చర్య. ప్రైవేటు కంపెనీ రిజిస్ట్రారు కార్యాలయములో అవసరమైన ముఖ్యమైన పత్రాలు దాఖలు కంపెనీ నమోదు విధానము: కంపెనీ నమోదు కోసము దిగువ ముఖ్య పత్రాలను తయారు చేసి జతపరచాలి.

1) పేరు అనుమతి కోసం దరఖాస్తు: కంపెనీ నమోదుకోసం మొదట పేరు అనుమతి కోరుతూ ఆ రాష్ట్ర కంపెనీల రిజిస్ట్రారుకు దరఖాస్తు చేయాలి. పేర్ల చట్టం 1950 పరిధిలోపు ఏ పేరైనా కంపెనీ పెట్టుకోవచ్చు. కంపెనీ రిజిస్ట్రారు దరఖాస్తు అందిన 14 రోజులలోపు అనుమతిని ఇస్తారు. ఆ తేదీనుంచి 3 నెలల లోపు ఆ పేరును రిజిస్ట్రేషన్ చేయాలి.

2) సంస్థాపనా పత్రము: ఈ పత్రము కంపెనీకి రాజ్యాంగము వంటిది. ఇందులో కంపెనీ ధ్యేయాలు, అధికారాలు, బయటవారితో ఉన్న సంబంధాలను నిర్వచిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన పత్రము దీనిని జాగ్రత్తగా తయారు చేసి తగిన స్టాంపులు అతికించాలి. పబ్లిక్ కంపెనీ అయితే ఏడుగురు, ప్రైవేటు కంపెనీ అయితే ఇద్దరు కొత్త చట్ట సవరణ ప్రకారం ఒకరు ఈ పత్రముపై సంతకాలు చేయాలి.

3) కంపెనీ నియమావళి: ఈ పత్రము కంపెనీ అంతర్గత పరిపాలనకు సంబంధించి నియమ నిబంధనలు ఉంటాయి. సంస్థాపనా పత్రము మీద సంతకాలు చేసినవారు దీని మీద సంతకాలు చేయవలెను. ప్రైవేటు కంపెనీ నియమావళిని తప్పని సరిగా రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి. పబ్లిక్ కంపెనీ నియమావళిని తయారుచేయకపోతే కంపెనీ చట్టంలోని షెడ్యూల్ -1, టేబుల్ A ని అనుసరించవచ్చును.

TS Inter 1st Year Commerce Study Material Chapter 6 కంపెనీ స్థాపన

4) అదనపు పత్రాలు: కంపెనీ నమోదుకు మరికొన్ని అదనపు పత్రాలు తయారు చేసి రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.
అవి:
ఎ) డైరెక్టర్ల సమ్మతి పత్రము: డైరెక్టర్లుగా వ్యవహరించడానికి వారి సమ్మతిని తెలియజేస్తూ ఫారం నెం.29 పత్రాన్ని రిజిస్ట్రారుకు దాఖలు చేయవలెను.

బి) పవర్ ఆఫ్ అటార్నీ: కంపెనీ నమోదుకు కావలసిన లాంఛనాలు పూర్తి చేసినట్లు ధృవీకరించడానికి, అవసరమయితే తగిన మార్పులు చేయడానికి ఒక న్యాయవాదిని వ్యవస్థాపకులు నియమించాలి. అతనిని అటార్నీ అంటారు. అతని నియామకపు పత్రాన్ని కూడా రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.

సి) కంపెనీ రిజిష్టర్డ్ కార్యాలయము: కంపెనీ రిజిష్టర్డ్ కార్యాలయము ఎక్కడ ఏర్పాటు చేయవలెనో ముందు నిర్ణయము అయితే, నమోదైన 30 రోజులలోపు రిజిష్టర్డ్ కార్యాలయ వివరాలను రిజిస్ట్రారుకు తెలియజేయాలి.

డి) డైరెక్టర్ల వివరాలు: కంపెనీ డైరెక్టర్లు, మేనేజరు లేదా సెక్రటరీ మొదలైన వారి వివరాలను ఫారంలో పొందుపరిచి నమోదుకు 30 రోజులలోపు రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.

5) శాసనాత్మక ప్రకటన: కంపెనీల చట్టం ప్రకారము నమోదుకు సంబంధించి అన్ని లాంఛనాలు సక్రమముగా నిర్వర్తించినట్లు కంపెనీ న్యాయవాది గాని, ఛార్టర్డ్ అకౌంటెంట్ లేదా సెక్రటరీగాని చట్టపూర్వకమైన ప్రకటన
చేయించాలి.

6) నమోదు రుసుం చెల్లింపు: కంపెనీ నమోదుకు చట్టప్రకారము నిర్దేశించిన రుసుము చెల్లించి రశీదును పొందాలి.

7) నమోదు పత్రం: పైన తెలిపిన పత్రాలన్నింటిని రిజిస్ట్రారు పరిశీలించి సంతృప్తి చెందితే నమోదు పత్రాన్ని జారీ చేస్తాడు. ఈ పత్రాన్ని పొందిన వెంటనే ప్రైవేటు కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు కాని పబ్లిక్ కంపెనీ వ్యాపార ప్రారంభ ధృవపత్రము పొందనిదే వ్యాపారాన్ని ప్రారంభించరాదు.

ప్రశ్న 3.
వ్యవస్థాపన అంటే ఏమిటి ? వ్యవస్థాపనని నిర్వచించి దానిలోని దశలను వివరించండి.
జవాబు.
కంపెనీ తనంతట తాను ఉద్భవించదు. ఇది మానవ కృషి ఫలితముగా ఏర్పడుతుంది. ఎవరో ఒకరు పూనుకొని నిధులను, ఆస్తులను, నిర్వహణా సామర్థ్యమును సమీకరించాలి. కంపెనీ ఏర్పాటుకు ముందు జరిగే కార్యక్రమాన్ని అంతటిని వ్యవస్థాపన అంటారు. అంటే వ్యాపార ఉద్దేశాన్ని ఏర్పరచుకొని, అవకాశాన్ని కనుక్కొని, లాభార్జనకై ఉత్పత్తి సాధనాలు సమీకరించి సమర్థవంతముగా నిర్వహించే ప్రక్రియను వ్యవస్థాపన అంటారు. వ్యవస్థాపనను గెస్టిన్ బర్గ్ ఇట్లా నిర్వచించినాడు. “వ్యాపార అవకాశాలు కనుక్కోవడం, ఆ తరువాత లాభార్జనకై నిధులను, ఆస్తులను, నిర్వహణా సామర్ధ్యమును వ్యాపార సంస్థలో వెచ్చించడము”. కంపెనీ వ్యవస్థాపన వ్యయ ప్రయాసలతో కూడినది. వ్యవస్థాపనలోని దశలు:

1) వ్యాపార భావావతరణ: వ్యాపార విజయము సరైన వ్యాపార ఎన్నికపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా కొత్త వ్యాపార అవకాశాలు తటస్థించినపుడు ఆ అవకాశాలను ఎంతవరకు అమలుపరచవచ్చును ? లాభదాయకమా ? కాదా? అనే అంశములు నిశితముగా పరిశీలించి, ఆచరణ యోగ్యము, లాభదాయకమని భావిస్తే వ్యాపార సంస్థ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటాడు. నిర్ణయించిన వ్యాపారంలో ఉండే సమస్యలు, లాభాలను సాంకేతిక నిపుణుల సహాయంతో విశ్లేషించి, లాభసాటి వ్యాపారాన్ని ఎంపిక చేసుకోవాలి. ‘

2) సమగ్ర పరిశోధన: ప్రారంభించవలసిన వ్యాపారాన్ని గురించి సమగ్రమైన పరిశోధన జరపాలి. పెట్టుబడిదారులు మనస్తత్వము, మార్కెట్ పరిస్థితులు, కంపెనీకి అవసరమయ్యే ఆర్థిక వనరులు, శ్రామికులు, ముడిపదార్థాలు, యంత్రాల లభ్యత వస్తువుకు ఉండే డిమాండ్ మొదలైన అంశాలను గురించి సమగ్ర పరిశోధన చేయాలి.

3) వనరుల సమీకరణ: వ్యవస్థాపకుడు తాను ఎంపిక చేసిన వ్యాపారము లాభసాటిగా, ఆమోద యోగ్యముగా ఉందని నిర్థారణ చేసుకున్న తరువాత వ్యాపార సంస్థకు అవసరమయ్యే ముడిపదార్థాలు, ఆస్తులు, యంత్రాలు, నిర్వాహకుల, సాంకేతిక నిపుణుల సేవలు మొదలైనవి సమకూరే లాగా ఒప్పందాలు చేసుకుంటాడు.-

4) ఆర్థిక ప్రతిపాదన: వ్యవస్థాపకుడు కంపెనీకి ఉండవలసిన మూలధన స్వరూపాన్ని నిర్ణయిస్తాడు.
ఏ రకమైన వాటాలు, డిబెంచర్లు జారీ చేయాలి ? ఎంత మొత్తము జారీచేయాలో నిర్ణయిస్తాడు. వివిధ ఆర్థిక సంస్థల నుంచి సేకరించవలసిన దీర్ఘకాలిక ఋణాలను కూడా నిర్ధారణ చేస్తాడు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యవస్థాపకుడి విధులు ఏమిటి ?
జవాబు.
వ్యవస్థాపకుని విధులు:

  1. వ్యవస్థాపకుడు వ్యాపార అవకాశాలను శోధిస్తాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి వ్యాపారము ప్రారంభించవలెననే విషయములపై పరిశోధనలను జరిపి ఒక నిర్ణయానికి వస్తాడు.
  2. వ్యాపార ఉద్దేశ్యము ఏర్పడగానే ఆ ఉద్దేశాన్ని ఆచరణలో పెట్టడానికి సవిస్తరమైన శోధనలు చేస్తాడు. ఉత్పత్తి వస్తువుల డిమాండు, ముడిపదార్థాల లభ్యత, రవాణా సౌకర్యాలు, అవసరమైన మూలధనము, లాభాలు మొదలైన అంశాల గురించి పరిశీలన చేసి, ఇవి అనుకూలముగా ఉంటే స్థాపనకు ముందంజ వేస్తాడు.
  3. ఫ్యాక్టరీ నిర్మాణానికి స్థలాన్ని సేకరించాలి. భవన నిర్మాణాలు, యంత్రాలు, యంత్ర పరికరాలు సేకరించాలి. నిర్వహణా సామర్థ్యాన్ని సమీకరించుకోవాలి.
  4. వ్యాపార బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి, అవసరమైన వ్యక్తులను (డైరెక్టర్లు, మేనేజర్లు) నియమిస్తాడు.
  5. కంపెనీ బ్యాంకర్లను, ఆడిటర్లను, సొలిసిటర్లను ఎన్నుకోవాలి.
  6. కంపెనీ నమోదుకు కావలసిన ముఖ్య పత్రాలను తయారు చేయాలి.
  7. కంపెనీకి కావలసిన ఆస్తుల కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవాలి.
  8. కంపెనీని నిర్వహించడానికి కావలసిన మూలధనాన్ని సేకరించాలి.
  9. పరిచయ పత్రాన్ని జారీచేసి, వ్యాపార ప్రారంభ ధ్రువపత్రాన్ని పొందవలెను.

TS Inter 1st Year Commerce Study Material Chapter 6 కంపెనీ స్థాపన

ప్రశ్న 2.
వ్యవస్థాపకుల రకాలను తెలపండి.
జవాబు.
వ్యవస్థాపకుల రకాలు:
1. వృత్తిరీత్యా వ్యవస్థాపకులు: ఈ రకమైన వ్యవస్థాపకులు కంపెనీ స్థాపనకు ప్రత్యేక ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. వ్యవస్థాపన తమ పూర్తికాల వృత్తిగా నిర్వహిస్తారు.

2. యాదృచ్ఛిక వ్యవస్థాపకులు: కంపెనీ వ్యవస్థాపనలో ప్రత్యేక నైపుణ్యత లేకపోయినా, తమ సొంత సంస్థను ఏర్పాటు చేసుకోగల వ్యవస్థాపకులను యాదృచ్ఛిక వ్యవస్థాపకులు అంటారు.

3. ఆర్థిక వ్యవస్థాపకులు: సెక్యూరిటీల మార్కెట్లో అనుకూల పరిస్థితుల ఆధారంగా సంస్థలను స్థాపించే వ్యవస్థాపకు లను ఆర్థిక వ్యవస్థాపకులు అంటారు.

4. సాంకేతిక వ్యవస్థాపకులు: ఈ తరహా వ్యవస్థాపకులు తమకున్న ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ ద్వారా కొత్త కంపెనీలను స్థాపిస్తారు.

5. సంస్థాగత వ్యవస్థాపకులు: కంపెనీ స్థాపనకు కావలసిన సాంకేతిక, నిర్వహణ, ఆర్థిక సహాయాలను అందించడానికి ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేసే వారిని సంస్థాగత వ్యవస్థాపకులు అంటారు.

6. ఔత్సాహిక వ్యవస్థాపకులు: ఈ వ్యవస్థాపకులు కంపెనీ స్థాపన మరియు వ్యవస్థాపన కార్యకలాపాలను పూర్తి చేసి, ఆ తర్వాత కాలంలో కంపెనీ నిర్వహణ బాధ్యతలను కూడా చేపడతారు. వీరు వ్యాపార భావావతరణ నుండి వ్యాపార కార్యకలాపాల ప్రారంభం వరకు అన్ని రకాల వ్యవహారాలను చూసుకుంటారు. కాబట్టి వీరిని ఔత్సాహిక వ్యవస్థాపకులు అంటారు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యవస్థాపన అంటే ఏమిటి ?
జవాబు.

  1. కంపెనీ స్థాపనలో వ్యవస్థాపన మొదటి దశ. వ్యవస్థాపన దశలో వ్యాపార అవకాశాలను గుర్తించడం, వాటి స్వరూప స్వభావాలను విశ్లేషణ చేయడం జరుగుతుంది. వ్యవస్థాపనకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, వ్యాపార భావనకు రూపకల్పన చేస్తారు.
  2. వ్యవస్థాపన అంటే ఆవిష్కరించిన ఆలోచనను అమలుచేయడం లేదా సాధన చేయడం.
  3. “ఒక వ్యాపారసంస్థ విత్తం గురించి ఆలోచించి, వ్యవస్థీకరించి కంపెనీగా నిలబెట్టడమే వ్యవస్థాపన” అని హేనీ నిర్వచించారు.

ప్రశ్న 2.
వ్యవస్థాపకుడు ఎవరు ?
జవాబు.

  1. వ్యవస్థాపకుడు అనే వ్యక్తి కంపెనీ స్థాపనకు అవసరమైన ప్రాథమిక చర్యలను పూర్తి చేస్తాడు. కంపెనీ కార్యకలాపాలను మొట్టమొదటిగా నియంత్రించే వ్యక్తి వ్యవస్థాపకుడు.
  2. కంపెనీ స్థాపనకు పూనుకునే వ్యక్తిని వ్యవస్థాపకుడు అంటారు. వ్యవస్థాపకుడు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం “లేదా ఒక సంస్థ కావచ్చు.
  3. వ్యవస్థాపకుడు, ఒక సంస్థ స్థాపనకు కావలసిన డబ్బు, ముడిపదార్థాలు, శ్రామికులు, యంత్రాలను సమీకరించి దాని నిర్మాణానికి మార్గదర్శకుడవుతాడు.

ప్రశ్న 3.
వృత్తిరీత్యా వ్యవస్థాపకుడు అంటే ఏమిటి ?
జవాబు.
కంపెనీ వ్యవస్థాపనలో నైపుణ్యత కలిగిన వ్యవస్థాపకులను వృత్తిరీత్యా వ్యవస్థాపకులు అని అంటారు. కంపెనీల వ్యవస్థాపనయే వీరి వృత్తి.

ప్రశ్న 4.
ఔత్సాహిక వ్యవస్థాపకుడు అంటే ఏమిటి ?
జవాబు.

  1. ఈ వ్యవస్థాపకులు కంపెనీ స్థాపన మరియు వ్యవస్థాపన కార్యకలాపాలను పూర్తి చేసి, ఆ తర్వాత కాలంలో కంపెనీ నిర్వహణ బాధ్యతలను కూడా చేపడతారు.
  2. వీరు వ్యాపార భావావతరణ నుండి వ్యాపార కార్యకలాపాల ప్రారంభం వరకు అన్ని రకాల వ్యవహారాలను చూసుకుంటారు. కాబట్టి వీరిని ఔత్సాహిక వ్యవస్థాపకులు అంటారు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 6 కంపెనీ స్థాపన

ప్రశ్న 5.
మూలధన సమీకరణ అంటే ఏమిటి ?
జవాబు.
1. పబ్లిక్ కంపెనీ పరిచయ పత్రంలో పేర్కొన్న కనీసపు చందాను సేకరించకుండా వ్యాపారాన్ని ప్రారంభించలేదు. కంపెనీ నమోదుకు ప్రాథమిక ఖర్చులు, ఆస్తుల కొనుగోలు మొదలైనవాటికి అవసరమయ్యే కనీస మొత్తాన్ని “కనీసపు చందా” అంటారు.

2. పరిచయ పత్రంలో సూచించిన విధంగా ఒక పబ్లిక్ కంపెనీ కనీసపు చందా తప్పకుండా సేకరించాలి. కంపెనీ జారీ చేసిన మూలధనంలో 90% మొత్తాన్ని 120 రోజులలోపు సేకరించాలి. అలా సేకరించని పక్షంలో దరఖాస్తు దారులకు వారి సొమ్మును, సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబి) సూచనల మేరకు 10 రోజుల
లోపల తిరిగి చెల్లించాలి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 5th Lesson జాయింట్ స్టాక్ కంపెనీ Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material 5th Lesson జాయింట్ స్టాక్ కంపెనీ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాయింట్ స్టాక్ కంపెనీ నిర్వచించండి. జాయింట్ స్టాక్ కంపెనీ లక్షణాలను వివరించండి.
జవాబు.
జాయింట్ స్టాక్ కంపెనీ – అర్థం: కంపెనీ లేదా జాయింట్ స్టాక్ కంపెనీ అంటే భారీతరహా వాణిజ్య లేదా వ్యాపార కార్యకలాపాలను చేపట్టి, నిర్దిష్ట ధ్యేయాలను సాధించడానికి, కొంతమంది వ్యక్తులచే స్వచ్ఛందంగా ఏర్పడిన సంస్థ. ఇది న్యాయశాస్త్రం ద్వారా సృష్టించబడి, న్యాయస్థానం ద్వారానే రద్దు చేయబడుతుంది. కంపెనీకి ఉన్న ఈ ప్రత్యేక లక్షణం వల్ల కంపెనీ వేరు కంపెనీలోని సభ్యులు వేరు సభ్యుల జీవితాలతో కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదు, ఈ సభ్యులు సమిష్టి ప్రయోజనం కోసం తమవంతు ధనాన్ని మూలధనంగా సమకూర్చుతారు. ఈ మూలధనం చిన్న చిన్న భాగాలుగా (యూనిట్లు) విభజింపబడి ఉంటుంది. ఈ చిన్న చిన్న భాగాలను లేదా యూనిట్లను ‘వాటాలు’ అంటారు. కంపెనీ సభ్యులు ఈ వాటాలను కొనడం ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల వీరిని ‘వాటాదారులు’ అంటారు. కంపెనీ మూలధనాన్ని ‘వాటా మూలధనం’ అంటారు.,

నిర్వచనాలు:
1) ఎల్. హెచ్. హేని ప్రకారం
“బదిలీ చేయుచున్న వారితో ప్రారంభించబడిన మూలధనం కలిగి, లాభార్జన ధ్యేయంగా ఏర్పడ్డ వ్యక్తుల స్వచ్ఛంద సంస్థయే కంపెనీ. ఇందులో సభ్యులైన వారు దానికి యజమానులు అవుతారు”.

2) లార్డ్ జస్టిస్ లిండ్ ప్రకారం – “సమిష్టి ప్రయోజనం కోసం ధనాన్ని లేదా ధనంతో సమానమైన దానిని సమకూర్చే అనేకమంది వ్యక్తుల కలయిక కంపెనీ”.

3) కంపెనీల చట్టం, 2013 ప్రకారం – “ఏదైనా ఒక సంస్థ కంపెనీ చట్టం 2013 లేదా అంతకు పూర్వం ఇతర ఏ కంపెనీ చట్టం క్రింద నమోదు చేయబడిన దానిని కంపెనీ అని అంటారు”.

TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ

జాయింట్ స్టాక్ కంపెనీ – లక్షణాలు:
కంపెనీ యొక్క విలక్షణమైన లక్షణాలను క్రింది విధంగా గుర్తించవచ్చు.
1) చట్టం సృష్టించిన కల్పిత వ్యక్తి: కంపెనీ అనేది చట్టం ద్వారా సృష్టించబడిన కృత్రిమ వ్యక్తి. న్యాయశాస్త్రమే ప్రాణంగా మనుగడను కొనసాగిస్తుంది. ఇది ఒక అదృశ్యమైన, కంటికి కనిపించని శరీరం, ఆత్మ లేని వ్యక్తి.

2) ప్రత్యేక న్యాయసత్వం: కంపెనీ చట్టం ద్వారా సృష్టించబడిన కల్పిత వ్యక్తి. కంపెనీ నమోదు చేయగానే దానికి ప్రత్యేక మైన వ్యక్తిత్వం లభిస్తుంది. అంటే కంపెనీ వేరు, కంపెనీలోని సభ్యులు వేరు. కంపెనీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఒప్పందాన్ని కుదుర్చుకొనవచ్చు. సాధారణ వ్యక్తులలాగా ఆస్తులను కొనడం, అమ్మడం చేయవచ్చు. ఉద్యోగస్తులను -నియంత్రించవచ్చు. స్వతంత్రంగా న్యాయసమ్మతమైన వ్యాపారాన్ని కొనసాగించవచ్చు.

3) స్థాపన: జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపనకు ముందు పలు ముఖ్యమైన పత్రాలను తయారు చేయడంతో పాటు అనేక చట్టపరమైన నిబంధనలను, షరతులను పూర్తి చేయవలసి ఉంటుంది. భారత కంపెనీల చట్టం, 2013 కింద తప్పనిసరిగా నమోదు చేయించినప్పుడు మాత్రమే కంపెనీ మనుగడలోకి వస్తుంది.

4) అధికార ముద్ర: కంపెనీకి భౌతికమైన ఆకారం లేదు. అందువల్ల సహజమైన వ్యక్తిలాగా డైరెక్టర్ల బోర్డు ద్వారా వ్యవహరిస్తుంది. కంపెనీ ఒప్పందాలను కుదుర్చుకొన్నప్పుడు లావాదేవీలు జరిగినప్పుడు సంతకాలు చేయడానికి బదులు, తన అధికారముద్రను ఉపయోగిస్తుంది. ఈ అధికార ముద్ర కంపెనీ సంతకంలాగా చలామణి అవుతుంది.. కంపెనీ సంతకానికి బదులు కంపెనీ అధికారముద్రను ముద్రించి, ఇద్దరు డైరెక్టర్లు సాక్షి సంతకాలు చేసినప్పుడు మాత్రమే ఆ పత్రాలలో ఉన్న విషయాల వల్ల కంపెనీకి బాధ్యత ఏర్పడుతుంది. ఈ అధికార ముద్రను తగు జాగ్రత్త మధ్య కంపెనీ కార్యదర్శి వద్ద భద్రపరచవలసి ఉంటుంది.

5) పారంపర్యాధికారం: కంపెనీ వ్యాపార సంస్థకు శాశ్వతమైన మనుగడ ఉంది. అందువల్ల కంపెనీ చిరకాలం
కొనసాగుతుంది. కంపెనీ సభ్యులలో ఎవరైనా మరణించినా, వారి వాటాలను అమ్మివేసినా, ఎవరికైనా మతి భ్రమించినా, ఎవరైనా దివాలా తీసినా, కంపెనీ మాత్రం నిరాటంకంగా కొనసాగే అధికారాన్ని కలిగి ఉంటుంది. కంపెనీ చట్టం ద్వారా సృష్టించబడినందువల్ల దానిని మూసివేయడం చట్టం ద్వారానే సాధ్యమవుతుంది.

6) సభ్యుల రుణబాధ్యత పరిమితం: కంపెనీ వేరు, కంపెనీ సభ్యులు వేరు. అందువల్ల కంపెనీ తాను చేసిన అప్పులకు తానే బాధ్యత వహిస్తుంది. ఈ సందర్భంగా వాటాదారుల రుణబాధ్యత వారు తీసుకున్న వాటా విలువలకు పరిమితమై ఉంటుంది. ఉదాహరణకు శ్రీను అనే వాటాదారుడు 10లు విలువలు కలిగిన వాటాను కొని వాటాకు ఔ 8లు చెల్లిస్తే అతని రుణబాధ్యత వాటాకు 2లకు పరిమితమై ఉంటుంది. దీనికి మించి అతడు కంపెనీకి సంబంధించిన ఎలాంటి రుణాల లేదా నష్టాల చెల్లింపుకు బాధ్యతను కలిగి ఉండదు.

7) వాటాల బదిలీ: పబ్లిక్ కంపెనీలో వాటాదారులు తమ వాటాలను యధేచ్చగా ఇతరులకు తమకు ఇష్టం వచ్చినప్పుడు బదిలీ చేసుకొనవచ్చు. ఈ మేరకు ఇతర వాటాదారుల అంగీకారం అవసరం లేదు. ప్రైవేట్ కంపెనీల విషయంలో వాటాల బదిలీకి సంబంధించి కొన్ని నిబంధనలను విధించడమైంది.

8) సభ్యత్వం: జాయింట్ స్టాక్ కంపెనీ వ్యవస్థలో ప్రధానంగా ప్రైవేట్ కంపెనీలు, పబ్లిక్ కంపెనీలుగా పేర్కొనవచ్చు. ప్రైవేట్ కంపెనీల విషయంలో కనిష్ఠ సభ్యుల సంఖ్య 2, గరిష్ఠ సభ్యుల సంఖ్య 50 గాను పబ్లిక్ కంపెనీల విషయంలో కనిష్ఠ సభ్యుల సంఖ్య 7, గరిష్ఠ సభ్యుల సంఖ్య అపరిమితంగాను ఉంటుంది.

9) ప్రజాస్వామ్య నిర్వహణ: వివిధ వర్గాలకు, ప్రాంతాలకు చెందిన ప్రజలు ఒక కంపెనీకి మూలధనాన్ని సమకూర్చుతారు. అందువల్ల వీరందరూ కంపెనీ రోజు వారి నిర్వహణలో పాల్గొనలేరు. అందువల్ల కంపెనీ పరిపాలన, నిర్వహణను చూడడానికి వాటాదారులు, డైరెక్టర్లను తమ ప్రతినిధులుగా ఎన్నుకొంటారు. ఆ విధంగా కంపెనీ నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలపై ఆధారపడి ఉంది.

10) మహిళ డైరెక్టర్: కంపెనీ చట్టం, 2013 ప్రకారం కొన్ని నిర్దిష్ట పబ్లిక్ కంపెనీలలో కనీసం ఒక మహిళ డైరెక్టర్గా వ్యవహరించాలి.

ప్రశ్న 2.
కంపెనీల వర్గీకరణను వివరించండి.
జవాబు.
జాయింట్ స్టాక్ కంపెనీలు వివిధ అంశాల ప్రాతిపదికపై వర్గీకరించడమైంది.
1. వ్యవస్థాపన ఆధారంగా (నమోదు ఆధారంగా):
ఎ) చార్టెర్డ్ కంపెనీలు: రాజు ఆజ్ఞతో గాని లేదా రాజశాసనం ద్వారా గాని కంపెనీల ఆవిర్భావం జరిగినప్పుడు వాటిని చార్టెర్డ్ కంపెనీలు అంటారు. భారతదేశంలో ప్రస్తుతం ఈ కంపెనీలు ఉనికిలో లేవు. ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (1894), ఈస్ట్ ఇండియా కంపెనీ (1600) మొదలైనవి.

బి) శాసనాత్మక కంపెనీలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేత ప్రత్యేక చట్టం ద్వారా నమోదు చేయబడిన కంపెనీలను  శాసనాత్మక కంపెనీలని అంటారు. సాధారణంగా శాసనాత్మక కంపెనీలు ప్రజా శ్రేయస్సు కోసమే ఏర్పాటు చేయబడతాయి. ఉదాహరణకు రైల్వే, కరెంటు ఉత్పత్తి, నీటి పనులు, భారత రిజర్వు బ్యాంకు మొదలగునవి.

సి) రిజిస్టర్డ్ కంపెనీలు: కంపెనీల చట్టం, 2013 కింద నమోదైన కంపెనీలను రిజిస్టర్డ్ కంపెనీలు అని అంటారు. కంపెనీల చట్టానికి లోబడి నమోదు పత్రం రిజిస్ట్రార్ వద్ద నుండి పొందిన తర్వాత కంపెనీ అస్తిత్వంలోకి వస్తుంది.

2. ప్రజాశక్తి ఆధారంగా:
ఎ) ప్రైవేట్ కంపెనీ: కంపెనీల చట్టం, 2013 సెక్షన్ 2(68) కింద నమోదైన ప్రైవేట్ కంపెనీ, కంపెనీల నియమావళి ప్రకారం వాటాల బదిలీ మరియు ప్రజల నుండి చందా పొందడానికి నిషేధించబడ్డాయి”.
ప్రైవేట్ కంపెనీ లక్షణాలను క్రింది విధంగా గమనించవచ్చు:

  1. కనీసపు చెల్లించిన మూలధనం 1,00,000 రూపాయలు.
  2. కనీస సభ్యుల సంఖ్య 2.
  3. గరిష్ట సభ్యుల సంఖ్య 50.
  4. ప్రజలకు పరిచయపత్రం ద్వారా వాటాలను జారీ చేయరాదు.
  5. వాటాలను బదిలీ చేయరాదు.

పైన పేర్కొన్న నిబంధనలన్నింటిని ప్రైవేట్ కంపెనీలు తప్పక పాటించవలసి ఉంటుంది. అంతేకాక కంపెనీ పేరు చివర “ప్రైవేట్ లిమిటెడ్” అని తప్పక పేర్కొనవలసి ఉంటుంది.

కంపెనీల చట్టం, 2013 ప్రకారం ప్రయివేట్ కంపెనీలను రెండు రకాలుగా పేర్కొనవచ్చు.
i) చిన్న కంపెనీ: కంపెనీల చట్టం, 2013 సెక్షన్-2(85) ప్రకారం, “పబ్లిక్ కంపెనీ కానీ కంపెనీలను చిన్న కంపెనీలుగా పేర్కొనవచ్చు. చిన్న కంపెనీకి క్రింది లక్షణాలు ఉండును.

  1. కంపెనీ వాటా మూలధనం కౌ 50 లక్షలకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తంలో అయితే (సూచించిన యెడల) 5 కోట్లు మించరాదు.
  2. కంపెనీ టర్నోవర్ 7 2 కోట్లకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తం అయితే (సూచించిన యెడల) 50 కోట్లు, 20 కోట్లకు మించరాదు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ

ii) ఏక వ్యక్తి కంపెనీ: కంపెనీల చట్టం, 2013 ప్రకారం, “ఒకే ఒక వ్యక్తి సభ్యుడిగా కంపెనీలో ఉన్నప్పుడు ఆ కంపెనీని ఏక వ్యక్తి కంపెనీగా వ్యవహరిస్తారు. వాస్తవానికి ఈ కంపెనీలలో మొత్తం వాటా మూలధనం ఒక్కరే సమకూరుస్తారు. ఇతని వద్దే మొత్తం వాటాలు ఉంటాయి. నామమాత్రంగా ఒక్కరు లేక ఇద్దరు వ్యక్తులు కుటుంబం నుంచి లేక స్నేహితుల నుంచి కాని సభ్యులుగా వ్యవహరిస్తారు. నామమాత్రపు సభ్యుడు పరిమిత రుణబాధ్యతతో ప్రధాన వాటాదారుడికి వారసత్వంగా వ్యవహరిస్తాడు.
బి) పబ్లిక్ కంపెనీ: భారీ మొత్తంలో మూలధనాన్ని వెచ్చించి పెద్దతరహా వ్యాపార కార్యకలాపాలను చేపట్టదలచిన వ్యాపార సంస్థలకు ఈ పబ్లిక్ కంపెనీ ఎంతో అనుకూలమైంది. కంపెనీల (సవరణ) చట్టం, 2000 ప్రకారం పబ్లిక్ కంపెనీకి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి.

  1. కనీసపు చెల్లించిన మూలధనం 35,00,000.
  2. కనీస సభ్యుల సంఖ్య 7.
  3. గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితం.

ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ తన పేరు చివర పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని గాని లేదా క్లుప్తంగా లిమిటెడ్ అనే పదాన్ని గాని ఉపయోగించాలి. ఉదాహరణ స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదలైనవి.

3) యాజమాన్యం ఆధారంగా:
ఎ) ప్రభుత్వ కంపెనీలు: కంపెనీ యొక్క మొత్తం చెల్లించిన వాటా మూలధనంలో 51% వాటాలను కేంద్ర ప్రభుత్వం కాని, రాష్ట్ర ప్రభుత్వం కాని, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు కాని, లేక రాష్ట్ర ప్రభుత్వాలు కాని సమకూర్చినట్లయితే అట్టి కంపెనీని ప్రభుత్వ కంపెనీ అంటారు. ఉదాహరణకు స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.

బి) ప్రభుత్వేతర కంపెనీలు ప్రభుత్వ కంపెనీల లక్షణాలను కల్గిలేని కంపెనీలన్నీ ప్రభుత్వేతర కంపెనీలుగా గుర్తింపబడతాయి.

4) రుణబాధ్యత ఆధారంగా:
ఎ) వాటా పరిమిత కంపెనీలు: ఏ కంపెనీలో అయితే వాటాదారుల రుణబాధ్యత, వారు తీసుకున్న వాటాల ముఖ విలువలకు పరిమితమై ఉంటుందో ఆ కంపెనీని వాటా పరిమిత కంపెనీ అంటారు.
బి) పూచీ పరిమిత కంపెనీలు: కంపెనీ పరిసమాప్త సమయంలో సభ్యులు సంస్థాపన పత్రంలో సూచించిన విధంగా తమ రుణబాధ్యతను కొంత మొత్తానికే పరిమితమై ఆస్తులను సమకూరుస్తారు. అట్టి పూచీ ఇచ్చిన మొత్తాన్ని పరిసమాప్త దశలో మాత్రమే చెల్లిస్తారు.
సి) అపరిమిత కంపెనీలు: కంపెనీ పరిసమాప్త సమయంలో అపరిమిత కంపెనీ సభ్యులు రుణాలు చెల్లించడానికి తమ సొంత ఆస్తులను కూడా జత చేయవలసి వస్తుంది. ఈ రకమైన కంపెనీలలో కోర్టు అనుమతి లేకుండానే ఒక ప్రత్యేక తీర్మానం ద్వారా సులభంగా మూలధన మార్పులు చేసుకోవచ్చు.

5) అధికారం ఆధారంగా:
ఎ) హోల్డింగ్ కంపెనీలు: ఒక కంపెనీ వేరొక కంపెనీలో సగానికంటే ఎక్కువ వాటా మూలధనంను కల్గి ఉండి, ఆ కంపెనీ యొక్క నిర్వహణను నియంత్రించే విధంగా ఉన్నప్పుడు దానిని ‘హోల్డింగ్ కంపెనీ’ అంటారు. ఉదాహరణకు కంపెనీ A కంపెనీ B చెల్లించిన మూలధనంలో 51% మూలధనాన్ని కలిగి ఉన్నట్లయితే A కంపెనీని ‘హోల్డింగ్ కంపెనీ’ అని అంటారు.

బి) అనుబంధ కంపెనీ: ఒక కంపెనీ వేరొక కంపెనీ నిర్వాహణ, నియంత్రణలో ఉన్నప్పుడు ఆ కంపెనీని అనుబంధ కంపెనీ అంటారు. ఉదాహరణకు A అనే కంపెనీ B కంపెనీ వాటా మూలధనంలో 51% కన్నా ఎక్కువ లేదా 51% వాటా కలిగి ఉన్నప్పుడు B కంపెనీ A కంపెనీకి అనుబంధ కంపెనీ అగును.

6. జాతీయత ఆధారంగా:

  • స్వదేశీ కంపెనీ: ఒక కంపెనీ మన దేశంలోని కంపెనీల చట్టం ప్రకారం నమోదై వ్యాపార కార్యకలాపాలను జరిపినప్పుడు దానిని స్వదేశీ కంపెనీ అని అంటారు.
  • విదేశీ కంపెనీ: విదేశాలలో నమోదై, భారతదేశంలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించినప్పుడు దానిని విదేశీ కంపెనీ అంటారు.

7. ప్రాంతం ఆధారంగా:

  • జాతీయ కంపెనీ: కంపెనీ తమ వ్యాపార కార్యకలాపాలను ఒక దేశపు ఎల్లలను దాటకుండా చేపట్టినప్పుడు
    దానిని జాతీయ కంపెనీ అంటారు.
  • బహుళ జాతి కంపెనీ: నమోదైన దేశంలో కాక దేశపు సరిహద్దులు దాటి ఇతర దేశాలలో కూడా వ్యాపార కార్యకలాపాలను నిర్వర్తించే కంపెనీని బహుళజాతి కంపెనీ అంటారు.

8. వ్యాపారాన్ని ప్రారంభించడం ఆధారంగా:
ఎ) డార్మెంట్ కంపెనీ (నిద్రాణమైన కంపెనీ): ఒక కంపెనీ రెండు సంవత్సరాల కాలవ్యవధిలో ఏలాంటి అకౌంటింగ్ లావాదేవీలను చేయనపుడు దానిని డార్మెంట్ లేదా నిద్రాణమైన కంపెనీ అంటారు. ఒక కంపెనీ, తమ కంపెనీని డార్మెంట్ లేదా నిద్రాణమైన కంపెనీగా గుర్తించమని కంపెనీల రిజిస్ట్రారుకు దరఖాస్తు చేసుకోవచ్చును. బి) డీఫంక్ట్ కంపెనీ: కంపెనీ నమోదు చేసుకున్న సంవత్సరం లోపు వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడంలో విఫలమై ఎలాంటి ఆస్తులు, అప్పులు లేకుండా ఉన్నప్పుడు దానిని డీఫంక్ట్ కంపెనీగా పిలుస్తారు. ఇలాంటి కంపెనీ బహిరంగంగా లేదా ప్రయివేట్ వ్యాపార కార్యకలాపాలను భవిష్యత్తులో కొనసాగించకుండా నిషేదించబడును. 3. ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ మధ్యగల వ్యత్యాసాలను తెలపండి.
జవాబు.
ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ మధ్య గల వ్యత్యాసాలు
TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ 1
TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ 2
TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ 3

ప్రశ్న 4.
జాయింట్ స్టాక్ కంపెనీ ప్రయోజనాలను సవివరంగా వివరించండి.
జవాబు.
కంపెనీ వ్యవస్థ వలన ఈ క్రింది ప్రయోజనాలు ఉంటాయి.
1. పరిమిత ఋణబాధ్యత: వాటాదారుల ఋణబాధ్యత వారి వాటా విలువకు పరిమితము అవుతుంది. కంపెనీ అప్పులు తీర్చడానికి సొంత ఆస్తులు తనవసరము లేదు. వాటా సొమ్ము మాత్రమే కోల్పోతారు. నష్టభయం తక్కువ. అందువలన కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ముందుకు వస్తారు.

2. భారీ ఆర్థిక వనరులు: ప్రజల నుంచి విస్తారముగా నిధులు సేకరించడానికి కంపెనీ వ్యవస్థ అనువైనది. కంపెనీ వాటాలను చిన్నచిన్న మొత్తాలుగా విభజించి అమ్మడం వలన స్వల్ప ఆదాయముగల ప్రజలు కూడా వాటాలను సులభముగా కొనగలరు.. అందువలన భారీ మూలధనాన్ని తేలికగా సేకరించవచ్చు.

3. శాశ్వత మనుగడ: కంపెనీల చట్టం ప్రకారము, కంపెనీకి ప్రత్యేక న్యాయసత్వము ఉన్నది. అందువలన కంపెనీ నిరాటంకముగా కొనసాగుతుంది. వాటాదారుల మరణము, దివాలా తీయడం వలన కంపెనీ మనుగడకు ఎటువంటి అంతరాయం కలగదు. అది నిరాటంకముగా కొనసాగుతుంది.

4. పెద్దతరహా కార్యకలాపాల ఆదాలు: అధిక నిధుల వలన కంపెనీలు ఉత్పత్తిని భారీగా చేపడతాయి. అందువలన కొనుగోళ్ళు, మార్కెటింగ్, సిబ్బంది వినియోగం, రవాణా తదితర వ్యవహారాలలో అనేక ఆదాలు లభిస్తాయి. ఖర్చులు తగ్గి, లాభాలు పెరుగుతాయి.

5. ద్రవ్వత్వ లక్షణం: పబ్లిక్ కంపెనీ వాటాలను ఇతరులు అనుమతి లేకుండా సులభముగా బదిలీ చేయవచ్చును. కంపెనీ వాటాలను స్టాక్ ఎక్స్చేంజిలో అమ్ముతారు. బదిలీ సౌకర్యము ద్వారా వీటిని తేలికగా నగదులోనికి మార్చుకొనవచ్చు. కాబట్టి వాటాలకు ద్రవ్యత్వ లక్షణం ఉండటంవలన కంపెనీకి స్థిరత్వము కల్పిస్తుంది.

6. సమర్థవంతమైన నిర్వహణ: కంపెనీకి అపారమైన నిధులు ఉండటం వలన నిర్వహణ నిపుణులను, వ్యయగణకులను, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, సాంకేతిక నిపుణులను నియమిస్తే వారు నిర్వహణను సమర్థవంతముగా చేపడతారు.

7. పరిశోధన మరియు అభివృద్ధి: ఒక కంపెనీ ఉత్పత్తి ప్రక్రియను మెరుగుపరచడానికి, నూతన వస్తువుల రూపకల్పనకు, కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టవలసి ఉంటుంది. ఈ విస్తరణ కంపెనీలలోనే సాధ్యము.

8. పన్ను ఆదాలు: కంపెనీలు ఆదాయపు పన్ను ఎక్కువ కట్టవలసి వచ్చినప్పటికి, ఎన్నో పన్ను మినహాయింపులు ఇవ్వడం వలన వీటికి పన్ను చెల్లించే బాధ్యత మొత్తంమీద తగ్గుతుంది.

9. ఉద్యోగ అవకాశాలు: ఒక కంపెనీ పెద్ద మొత్తంలో ఉద్యోగాలను సృష్టిస్తుంది. అందువల్ల ఒక వ్యక్తి మరియు దేశం మొత్తం జీవన ప్రమాణం మెరుగుపడుతుంది.

10. సమతుల్య ప్రాంతీయాభివృద్ధి అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో కంపెనీల యొక్క విస్తరణ మరియు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, రాయితీల వల్ల ఒక ఔత్సాహిక వ్యవస్థాపకుడు వెనుకబడిన ప్రాంతాలలో మరియు అభివృద్ధి చెందవలసిన ప్రాంతాలలో కంపెనీని స్థాపించడానికి సిద్ధమవుతాడు. ఇలాంటి కంపెనీలు అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందని ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని తగిస్తుంది.

TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ

ప్రశ్న 5.
జాయింట్ స్టాక్ కంపెనీ నష్టాలను విశ్లేషించండి.
జవాబు.
1) ఆంక్షలు, నిబంధనలు ఎక్కువ: కంపెనీని ప్రారంభించినప్పటి నుంచి, ముగించేవరకు (రద్దు చేయడం) కంపెనీ మీద ప్రభుత్వం ప్రతి దశలోను, ఎన్నో ఆంక్షలను, నిబంధనలను విధించింది. అంతేకాకుండా కంపెనీ పాటించవలసిన లాంఛనాలు ఎక్కువే. తయారుచేసి సమర్పించవలసిన పత్రాల సంఖ్య కూడా ఎక్కువ. వీటన్నిటిని పూర్తి చేయడం వ్యయప్రయాసలతో కూడుకొంది. వ్యాపారాన్ని తొందరగా ప్రారంభించడానికి ఈ ఆంక్షలు, లాంఛనాలు ప్రతి బంధకాలవుతాయి.

2) ఆసక్తి లోపించడం: వాటాదారులు కంపెనీకి యజమానులు. వీరు దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటారు. అందువల్ల కంపెనీ నిర్వహణలో పాల్గొనలేరు. దీనికోసం వీరు డైరెక్టర్లను తమ ప్రతినిధులుగా ఎన్నుకొంటారు. ఆ విధంగా నిర్వహణ, యాజమాన్యం రెండూ వేర్వేరుగా ఉండటం వల్ల శ్రమకు, ఫలితానికి అంతరం ఏర్పడి వ్యక్తిగత శ్రద్ధ, ఆసక్తి సన్నగిల్లుతుంది. వాటాదారులకు ఖాతాదారులతో, ఉద్యోగులతో ప్రత్యక్ష సంబంధం లేకపోవడం కూడా మరొక లోపంగా చెప్పవచ్చు. అందువల్ల ఆశించిన ప్రగతిని సాధించకపోవచ్చు.

3) నిర్ణయాలలో జాప్యం: కంపెనీ వ్యవస్థలో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగే అవకాశం ఎంతో ఉంది. వాటాదార్లు తమ అధికారాన్ని డైరెక్టర్లకు అప్పగిస్తే, డైరెక్టర్ల బోర్డు దానిని తమ ముఖ్య కార్యదర్శికి, అతడు ఈ అధికారాన్ని కింది స్థాయి ఉద్యోగులకు బదిలీ చేయడం ద్వారా నిర్ణయాలను వెంటవెంటనే తీసుకోవడానికి వీలుండదు. వివిధ కారణాల వల్ల కంపెనీ వ్యవస్థలో నిర్ణయాలను వెంటవెంటనే తీసుకోవడం సాధ్యం కాదు.

4) కొద్దిమంది ద్వారా పరిపాలన సిద్ధాంతరీత్యా కంపెనీ నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలను అనుసరించి ఉంటుంది. కాని ఆచరణలో ఇది అల్ప సంఖ్యాకుల నిర్వహణ. ఓటింగ్ హక్కులు, నిర్వహణాధికారులు చేజిక్కించుకున్న కొంతమంది డైరెక్టర్లు లోపలి వృత్తముగా ఏర్పడి సర్వాధికారాలు చెలాయిస్తారు.

5) అవినీతికరమైన నిర్వహణ: కంపెనీ నిర్వహణ నిజాయితీ లేని స్వార్థపరుల చేతిలో ఉంటే కంపెనీ ఆస్తులు దుర్వినియోగమవుతాయి. కొన్ని నకిలీ కంపెనీలు పెట్టుబడిదారులు కష్టార్జితాన్ని దోచుకోవడం కోసమే ఏర్పడవచ్చు. మరికొంతమంది నీతి, నిజాయితీ లేని వ్యక్తులు కంపెనీ వార్షిక ఖాతాలను కృత్రిమ లాభాలను లేదా నష్టాలను చూపడం కోసం తప్పుడు సమాచారాన్ని చూపిస్తారు.

6) అనుచితమైన స్పెక్యులేషన్: పబ్లిక్ కంపెనీల వాటాలను స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో చేర్చి సులభముగా కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. వాటా ధరలు కంపెనీ ఆర్థిక పరిస్థితి, డివిడెండ్ల చెల్లింపు, కంపెనీ పేరు ప్రతిష్ట, కంపెనీ అభివృద్ధికి అవకాశాలు మొదలైనవాటి మీద ఆధారపడతాయి. కంపెనీ డైరెక్టర్లు కంపెనీ లెక్కలను తారుమారుచేసి, వాటా విలువను తమకు అనుకూలముగా మార్చుకొని స్పెక్యులేషన్ ద్వారా డైరెక్టర్లు లాభపడతారు.

7) మితిమీరిన ప్రభుత్వ నియంత్రణ: కంపెనీ నిర్వహణలో అనేక నిబంధనలు పాటించాలి. వార్షిక నివేదికలు, తనఖీ చేసిన లెక్కలను విధిగా రిజిస్ట్రారుకు సమర్పించాలి. డైరెక్టర్ల నియామకానికి ప్రభుత్వ అనుమతి పొందాలి. కంపెనీ ధ్యేయాలు మార్పు చేయడానికి అనేక చట్టబద్ధమైన లాంఛనాలు పాటించాలి.

8) వ్యాపార రహస్యాల వెల్లడి: వ్యాపార నిర్వహణ వాటాదారులు, డైరెక్టర్లు, ఉద్యోగుల చేతులలో ఉంటుంది. కాబట్టి కంపెనీ రహస్యాలను కాపాడటానికి వీలులేదు.

9) ఆసక్తుల సంఘర్షణ: ఈ తరహా వ్యాపారములో ఆసక్తులకు సంబంధించి నిరంతరము సంఘర్షణ జరుగుతుంది. సాధారణముగా వాటాదారులు, డైరెక్టర్ల మధ్య లేదా వాటాదారులు, ఋణదాతల మధ్య లేదా మేనేజ్మెంట్, సిబ్బందికి మధ్య ఎప్పుడూ కలహాలు కొనసాగుతూనే ఉంటాయి.

10) గుత్తాధిపత్యము: కంపెనీలు గుత్తాధిపత్య ధోరణులను ప్రోత్సహిస్తుంది. వీరు వినియోగదారులను, శ్రామికులను దోచుకోవడం జరుగును.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క ఏవైనా ఐదు (5) ప్రయోజనాలను వివరించండి.
జవాబు.
కంపెనీ వ్యవస్థ వలన ఈ క్రింది ప్రయోజనాలు ఉంటాయి.
1. పరిమిత ఋణబాధ్యత: వాటాదారుల ఋణబాధ్యత వారి వాటా విలువకు పరిమితము అవుతుంది. కంపెనీ అప్పులు తీర్చడానికి సొంత ఆస్తులు తేనవసరము లేదు. వాటా సొమ్ము మాత్రమే కోల్పోతారు. నష్టభయం తక్కువ. అందువలన కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ముందుకు వస్తారు.

2. భారీ ఆర్థిక వనరులు: ప్రజల నుంచి విస్తారముగా నిధులు సేకరించడానికి కంపెనీ వ్యవస్థ అనువైనది. కంపెనీ వాటాలను చిన్నచిన్న మొత్తాలుగా విభజించి అమ్మడం వలన స్వల్ప ఆదాయముగల ప్రజలు కూడా వాటాలను సులభముగా కొనగలరు. అందువలన భారీ మూలధనాన్ని తేలికగా సేకరించవచ్చు.

3. శాశ్వత మనుగడ: కంపెనీల చట్టం ప్రకారము, కంపెనీకి ప్రత్యేక న్యాయసత్వము ఉన్నది. అందువలన కంపెనీ నిరాటంకముగా కొనసాగుతుంది. వాటాదారుల మరణము, దివాలా తీయడం వలన కంపెనీ మనుగడకు ఎటువంటి అంతరాయం కలగదు. అది నిరాటంకముగా కొనసాగుతుంది.

4. పెద్దతరహా కార్యకలాపాల ఆదాలు: అధిక నిధుల వలన కంపెనీలు ఉత్పత్తిని భారీగా చేపడతాయి. అందువలన కొనుగోళ్ళు, మార్కెటింగ్, సిబ్బంది వినియోగం, రవాణా తదితర వ్యవహారాలలో అనేక ఆదాలు లభిస్తాయి. ఖర్చులు తగ్గి, లాభాలు పెరుగుతాయి.

5. ద్రవ్యత్వ లక్షణం: పబ్లిక్ కంపెనీ వాటాలను ఇతరుల అనుమతి లేకుండా సులభముగా బదిలీ చేయవచ్చును. -కంపెనీ వాటాలను స్టాక్ ఎక్స్చేంజిలో అమ్ముతారు. బదిలీ సౌకర్యము ద్వారా వీటిని తేలికగా నగదులోనికి మార్చుకొనవచ్చు. కాబట్టి వాటాలకు ద్రవ్యత్వ లక్షణం ఉండటంవలన కంపెనీకి స్థిరత్వము కల్పిస్తుంది.

6. సమర్థవంతమైన నిర్వహణ కంపెనీకి అపారమైన నిధులు ఉండటం వలన నిర్వహణ నిపుణులను, వ్యయగణకులను, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, సాంకేతిక నిపుణులను నియమిస్తే వారు నిర్వహణను సమర్థవంతముగా చేపడతారు.

ప్రశ్న 2.
జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క ఏవైనా ఐదు (5) పరిమితులను వివరించండి.
జవాబు.
1) ఆంక్షలు, నిబంధనలు ఎక్కువ: కంపెనీని ప్రారంభించినప్పటి నుంచి, ముగించేవరకు (రద్దు చేయడం) కంపెనీ మీద ప్రభుత్వం ప్రతి దశలోను, ఎన్నో ఆంక్షలను, నిబంధనలను విధించింది. అంతేకాకుండా కంపెనీ పాటించవలసిన లాంఛనాలు ఎక్కువే. తయారుచేసి సమర్పించవలసిన పత్రాల సంఖ్య కూడా ఎక్కువ. వీటన్నిటిని పూర్తి చేయడం వ్యయప్రయాసలతో కూడుకొంది. వ్యాపారాన్ని తొందరగా ప్రారంభించడానికి ఈ ఆంక్షలు, లాంఛనాలు ప్రతి బంధకాలవుతాయి.

2) ఆసక్తి లోపించడం: వాటాదారులు కంపెనీకి యజమానులు. వీరు దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటారు. అందువల్ల కంపెనీ నిర్వహణలో పాల్గొనలేరు. దీనికోసం వీరు డైరెక్టర్లను తమ ప్రతినిధులుగా ఎన్నుకొంటారు. ఆ విధంగా నిర్వహణ, యాజమాన్యం రెండూ వేర్వేరుగా ఉండటం వల్ల శ్రమకు, ఫలితానికి అంతరం ఏర్పడి వ్యక్తిగత శ్రద్ధ, ఆసక్తి సన్నగిల్లుతుంది. వాటాదారులకు ఖాతాదారులతో, ఉద్యోగులతో ప్రత్యక్ష సంబంధం లేకపోవడం కూడా మరొక లోపంగా చెప్పవచ్చు. అందువల్ల ఆశించిన ప్రగతిని సాధించకపోవచ్చు.

3) నిర్ణయాలలో జాప్యం: కంపెనీ వ్యవస్థలో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగే అవకాశం ఎంతో ఉంది. వాటాదార్లు తమ అధికారాన్ని డైరెక్టర్లకు అప్పగిస్తే, డైరెక్టర్ల బోర్డు దానిని తమ ముఖ్య కార్యదర్శికి, అతడు ఈ అధికారాన్ని కింది స్థాయి ఉద్యోగులకు బదిలీ చేయడం ద్వారా నిర్ణయాలను వెంటవెంటనే తీసుకోవడానికి వీలుండదు. వివిధ కారణాల వల్ల కంపెనీ వ్యవస్థలో నిర్ణయాలను వెంటవెంటనే తీసుకోవడం సాధ్యం కాదు.

4) కొద్దిమంది ద్వారా పరిపాలన: సిద్ధాంతరీత్యా కంపెనీ నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలను అనుసరించి ఉంటుంది. కాని ఆచరణలో ఇది అల్ప సంఖ్యాకుల నిర్వహణ. ఓటింగ్ హక్కులు, నిర్వహణాధికారులు చేజిక్కించుకున్న కొంతమంది డైరెక్టర్లు లోపలి వృత్తముగా ఏర్పడి సర్వాధికారాలు చెలాయిస్తారు.

5) అవినీతికరమైన నిర్వహణ: కంపెనీ నిర్వహణ నిజాయితీ లేని స్వార్థపరుల చేతిలో ఉంటే కంపెనీ ఆస్తులు దుర్వినియోగమవుతాయి. కొన్ని నకిలీ కంపెనీలు పెట్టుబడిదారుల కష్టార్జితాన్ని దోచుకోవడం కోసమే ఏర్పడవచ్చు. మరికొంతమంది నీతి, నిజాయితీ లేని వ్యక్తులు కంపెనీ వార్షిక ఖాతాలను కృత్రిమ లాభాలను లేదా నష్టాలను చూపడం కోసం తప్పుడు సమాచారాన్ని చూపిస్తారు.

6) వాటాలలో అనుచిత స్పెక్యులేషన్: పబ్లిక్ కంపెనీల వాటాలను స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో చేర్చి సులభముగా కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. వాటా ధరలు కంపెనీ ఆర్థిక పరిస్థితి, డివిడెండ్ల చెల్లింపు, కంపెనీ పేరు ప్రతిష్ట, కంపెనీ అభివృద్ధికి అవకాశాలు మొదలైనవాటి మీద ఆధారపడతాయి. కంపెనీ డైరెక్టర్లు కంపెనీ లెక్కలను తారుమారుచేసి, వాటా విలువను తమకు అనుకూలముగా మార్చుకొని స్పెక్యులేషన్ ద్వారా డైరెక్టర్లు లాభపడతారు.

ప్రశ్న 3.
ప్రైవేట్ కంపెనీ లక్షణాలను తెలపండి.
జవాబు.
జాయింట్ స్టాక్ కంపెనీ లక్షణాలు:
కంపెనీ యొక్క విలక్షణమైన లక్షణాలను క్రింది విధంగా గుర్తించవచ్చు.
1) చట్టం సృష్టించిన కల్పిత వ్యక్తి: కంపెనీ అనేది చట్టం ద్వారా సృష్టించబడిన కృత్రిమ వ్యక్తి. న్యాయశాస్త్రమే – ప్రాణంగా మనుగడను కొనసాగిస్తుంది. ఇది ఒక అదృశ్యమైన, కంటికి కనిపించని శరీరం, ఆత్మ లేని వ్యక్తి.

2) ప్రత్యేక న్యాయసత్వం: కంపెనీ చట్టం ద్వారా సృష్టించబడిన కల్పిత వ్యక్తి. కంపెనీ నమోదు చేయగానే దానికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం లభిస్తుంది. అంటే కంపెనీ వేరు, కంపెనీలోని సభ్యులు వేరు. కంపెనీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఒప్పందాన్ని కుదుర్చుకొనవచ్చు. సాధారణ వ్యక్తులలాగా ఆస్తులను కొనడం, అమ్మడం చేయవచ్చు. ఉద్యోగస్తులను నియంత్రించవచ్చు. స్వతంత్రంగా న్యాయసమ్మతమైన వ్యాపారాన్ని కొనసాగించవచ్చు.

3) స్థాసన: జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపనకు ముందు పలు ముఖ్యమైన పత్రాలను తయారు చేయడంతో పాటు అనేక చట్టపరమైన నిబంధనలను, షరతులను పూర్తి చేయవలసి ఉంటుంది. భారత కంపెనీల చట్టం, 2013 కింద తప్పనిసరిగా నమోదు చేయించినప్పుడు మాత్రమే కంపెనీ మనుగడలోకి వస్తుంది.

4) అధికార ముద్ర: కంపెనీకి భౌతికమైన ఆకారం లేదు. అందువల్ల సహజమైన వ్యక్తిలాగా డైరెక్టర్ల బోర్డు ద్వారా వ్యవహరిస్తుంది. కంపెనీ ఒప్పందాలను కుదుర్చుకొన్నప్పుడు లావాదేవాలు జరిగినప్పుడు సంతకాలు చేయడానికి బదులు, తన అధికారముద్రను ఉపయోగిస్తుంది. ఈ అధికార ముద్ర కంపెనీ సంతకంలాగా చలామణి అవుతుంది. కంపెనీ సంతకానికి బదులు కంపెనీ అధికారముద్రను ముద్రించి, ఇద్దరు డైరెక్టర్లు సాక్షి సంతకాలు చేసినప్పుడు మాత్రమే ఆ పత్రాలలో ఉన్న విషయాల వల్ల కంపెనీకి బాధ్యత ఏర్పడుతుంది. ఈ అధికార ముద్రను తగు జాగ్రత్త మధ్య కంపెనీ కార్యదర్శి వద్ద భద్రపరచవలసి ఉంటుంది.

5) పారంపర్యాధికారం: కంపెనీ వ్యాపార సంస్థకు శాశ్వతమైన మనుగడ ఉంది. అందువల్ల కంపెనీ చిరకాలం కొన సాగుతుంది. కంపెనీ సభ్యులలో ఎవరైనా మరణించినా, వారి వాటాలను అమ్మివేసినా, ఎవరికైనా మతిభ్రమించినా, ఎవరైనా దివాలా తీసినా, కంపెనీ మాత్రం నిరాటంకంగా కొనసాగే అధికారాన్ని కలిగి ఉంటుంది. కంపెనీ చట్టం ద్వారా సృష్టించబడినందువల్ల దానిని మూసివేయడం చట్టం ద్వారానే సాధ్యమవుతుంది.

6) సభ్యుల రుణబాధ్యత పరిమితం: కంపెనీ వేరు, కంపెనీ సభ్యులు వేరు. అందువల్ల కంపెనీ తాను చేసిన అప్పులకు తానే బాధ్యత వహిస్తుంది. ఈ సందర్భంగా వాటాదారులు రుణబాధ్యత వారు తీసుకున్న వాటా విలువలకు పరిమితమైన ఉంటుంది. ఉదాహరణకు శ్రీను అనే వాటాదారుడు కౌ 10లు విలువలు కలిగిన వాటాను కొని వాటాకు ? 8లు చెల్లిస్తే అతని రుణబాధ్యత వాటాకు గౌ2లకు పరిమితమై ఉంటుంది. దీనికి మించి అతడు కంపెనీకి సంబంధించిన ఎలాంటి రుణాల లేదా నష్టాల చెల్లింపుకు బాధ్యతను కలిగి ఉండదు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కంపెనీ చట్టం, 2013 ప్రకారం కంపెనీని నిర్వచించండి.
జవాబు.
1) కంపెనీల చట్టం, 2013 ప్రకారం – “ఏదైనా ఒక సంస్థ కంపెనీ చట్టం 2013 లేదా అంతకు పూర్వం ఇతర ఏ కంపెనీ చట్టం క్రింద నమోదు చేయబడిన దానిని కంపెనీ అని అంటారు”.
2) లార్డ్ జస్టిస్ లిండ్ ప్రకారం – “సమిష్టి ప్రయోజనం కోసం ధనాన్ని లేదా ధనంతో సమానమైన దానిని సమకూర్చే అనేకమంది వ్యక్తుల కలయిక కంపెనీ”.

ప్రశ్న 2.
శాశ్వత మనుగడ అంటే ఏమిటి ?
జవాబు.

  1. కంపెనీల చట్టం ప్రకారం కంపెనీకి ప్రత్యేక న్యాయసత్వం ఉంటుంది. అందువల్ల కంపెనీ నిరాటంకంగా కొనసాగుతోంది. దీనినే శాశ్వత మనుగడ అంటారు.
  2. కంపెనీ సభ్యుల జీవితాలకు, కంపెనీ జీవితానికి సంబంధం లేదు. వాటాదారుని మరణంగాని, దివాలాగాని, మతిస్థిమితాన్ని కోల్పోవడం గానీ కంపెనీ భవిష్యత్తును మార్చలేవు. అందువల్ల సుదీర్ఘమైన, నిరాటంకమైన వ్యాపారానికి అవకాశం ఉంటుంది.

ప్రశ్న 3.
చిన్న కంపెనీ అంటే ఏమిటి ?
జవాబు.
కంపెనీల చట్టం, 2013 సెక్షన్ – 2(85) ప్రకారం, “పబ్లిక్ కంపెనీ కానీ కంపెనీలను చిన్న కంపెనీలుగా పేర్కొనవచ్చు. చిన్న కంపెనీకి క్రింది లక్షణాలు ఉండును.

  1. కంపెనీ వాటా మూలధనం ? 50 లక్షలకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తంలో అయితే (సూచించిన యెడల) 5 కోట్లు మించరాదు.
  2. కంపెనీ టర్నోవర్ 7 2 కోట్లకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తం అయితే (సూచించిన యెడల) 50 కోట్లు, 20 కోట్లకు మించరాదు.

ప్రశ్న 4.
ఏక వ్యక్తి కంపెనీ అంటే ఏమిటి ?
1. కంపెనీల చట్టం, 2013 ప్రకారం, “ఒకే ఒక వ్యక్తి సభ్యుడిగా కంపెనీలో ఉన్నప్పుడు ఆ కంపెనీని ఏక వ్యక్తి కంపెనీగా వ్యవహరిస్తారు. వాస్తవానికి ఈ కంపెనీలలో మొత్తం వాటా మూలధనం ఒక్కరే సమకూరుస్తారు. ఇతని వద్దే మొత్తం వాటాలు ఉంటాయి.

2. నామమాత్రంగా ఒక్కరు లేక ఇద్దరు వ్యక్తులు కుటుంబం నుంచి లేక స్నేహితుల నుంచి కాని సభ్యులుగా వ్యవహరిస్తారు. నామమాత్రపు సభ్యుడు పరిమిత రుణబాధ్యతతో ప్రధాన వాటాదారుడికి వారసత్వంగా వ్యవహరిస్తాడు.

ప్రశ్న 5.
ప్రభుత్వ కంపెనీ అంటే ఏమిటి ?
జవాబు.
కంపెనీ యొక్క మొత్తం చెల్లించిన వాటా మూలధనంలో 51% వాటాలను కేంద్ర ప్రభుత్వం కాని, రాష్ట్ర ప్రభుత్వం కాని, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు కాని, లేక రాష్ట్ర ప్రభుత్వాలు కాని సమకూర్చినట్లయితే అట్టి కంపెనీని ప్రభుత్వ కంపెనీ అంటారు. ఉదాహరణకు స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మొదలైనవి.

ప్రశ్న 6.
హోల్డింగ్ కంపెనీ అంటే ఏమిటీ ?
జవాబు.

  1. ఒక కంపెనీ వేరొక కంపెనీలో సగానికంటే ఎక్కువ వాటా మూలధనంను కల్గి ఉండి, ఆ కంపెనీ యొక్క నిర్వహణను నియంత్రించే విధంగా ఉన్నప్పుడు దానిని ‘హోల్డింగ్ కంపెనీ’ అంటారు.
  2. ఉదాహరణకు కంపెనీ A కంపెనీ B చెల్లించిన మూలధనంలో 51% మూలధనాన్ని కలిగి ఉన్నట్లయితే A కంపెనీని ‘హోల్డింగ్ కంపెనీ’ అని అంటారు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ

ప్రశ్న 7.
డార్మెంట్ కంపెనీ అంటే ఏమిటి ?
జవాబు.

  1. ఒక కంపెనీ రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఏలాంటి అకౌంటింగ్ లావాదేవీలను చేయనపుడు దానిని డార్మెంట్ లేదా నిద్రాణమైన కంపెనీ అంటారు.
  2. ఒక కంపెనీ, తమ కంపెనీని డార్మెంట్ లేదా నిద్రాణమైన కంపెనీగా గుర్తించమని కంపెనీల రిజిస్ట్రారుకు దరఖాస్తు చేసుకోవచ్చును

అదనపు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఏవైనా ఓ కంపెనీలను వివరించండి.
జవాబు.
1) చార్టెర్డ్ కంపెనీలు: రాజు ఆజ్ఞతో గాని లేదా రాజశాసనం ద్వారా గాని కంపెనీల ఆవిర్భావం జరిగినప్పుడు వాటిని చార్టెర్డ్ కంపెనీలు అంటారు. భారతదేశంలో ప్రస్తుతం ఈ కంపెనీలు ఉనికిలో లేవు. ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (1894), ఈస్ట్ ఇండియా కంపెనీ (1600) మొదలైనవి.

2) శాసనాత్మక కంపెనీలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేత ప్రత్యేక చట్టం ద్వారా నమోదు చేయబడిన కంపెనీలను శాసనాత్మక కంపెనీలని అంటారు. సాధారణంగా శాసనాత్మక కంపెనీలు ప్రజా శ్రేయస్సు కోసమే ఏర్పాటు చేయబడతాయి. ఉదాహరణకు రైల్వే, కరెంటు ఉత్పత్తి, నీటి పనులు, భారత రిజర్వు బ్యాంకు మొదలగునవి.

3) రిజిస్టర్డ్ కంపెనీలు: కంపెనీల చట్టం, 2013 కింద నమోదైన కంపెనీలను రిజిస్టర్డ్ కంపెనీలు అని అంటారు. కంపెనీల చట్టానికి లోబడి నమోదు పత్రం రిజిస్ట్రార్ వద్ద నుండి పొందిన తర్వాత కంపెనీ అస్తిత్వంలోకి వస్తుంది.

4) ప్రైవేట్ కంపెనీ: కంపెనీల చట్టం, 2013 సెక్షన్ 2(68) కింద నమోదైన ప్రైవేట్ కంపెనీ, కంపెనీల నియమావళి ప్రకారం వాటాల బదిలీ మరియు ప్రజల నుండి చందా పొందడానికి నిషేదించబడ్డాయి”.

ప్రైవేట్ కంపెనీ లక్షణాలను క్రింది విధంగా గమనించవచ్చు:

  1. కనీసపు చెల్లించిన మూలధనం 1,00,000 రూపాయలు.
  2. కనీస సభ్యుల సంఖ్య 2.
  3. గరిష్ట సభ్యుల సంఖ్య 50.
  4. ప్రజలకు పరిచయపత్రం ద్వారా వాటాలను జారీ చేయరాదు.
  5. వాటాలను బదిలీ చేయరాదు.

పైన పేర్కొన్న నిబంధనలన్నింటిని ప్రైవేట్ కంపెనీలు తప్పక పాటించవలసి ఉంటుంది. అంతేకాక కంపెనీ పేరు చివర “ప్రైవేట్ లిమిటెడ్” అని తప్పక పేర్కొనవలసి ఉంటుంది.

ఎ) చిన్న కంపెనీ: కంపెనీల చట్టం, 2013 సెక్షన్ – 2(85) ప్రకారం, “పబ్లిక్ కంపెనీ కానీ కంపెనీలను చిన్న కంపెనీలుగా పేర్కొనవచ్చు. చిన్న కంపెనీకి క్రింది లక్షణాలు ఉండును.

  1. కంపెనీ వాటా మూలధనం 50 లక్షలకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తంలో అయితే (సూచించిన యెడల) 5 కోట్లు మించరాదు.
  2. కంపెనీ టర్నోవర్ 7 2 కోట్లకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తం అయితే (సూచించిన యెడల) 50 కోట్లు, 20 కోట్లకు మించరాదు.

బి) ఏక వ్యక్తి కంపెనీ:

1. కంపెనీల చట్టం, 2013 ప్రకారం, “ఒకే ఒక వ్యక్తి సభ్యుడిగా కంపెనీలో ఉన్నప్పుడు ఆ కంపెనీని ఏక వ్యక్తి కంపెనీగా వ్యవహరిస్తారు. వాస్తవానికి ఈ కంపెనీలలో మొత్తం వాటా మూలధనం ఒక్కరే సమకూరుస్తారు. ఇతని వద్దే మొత్తం వాటాలు ఉంటాయి.

2. నామమాత్రంగా ఒక్కరు లేక ఇద్దరు వ్యక్తులు కుటుంబం నుంచి లేక స్నేహితుల నుంచి కాని సభ్య నామమాత్రపు సభ్యుడు పరిమిత రుణబాధ్యతతో ప్రధాన వాటాదారుడికి వారసత్వంగా గా వ్యవహరిస్తారు.

5) పబ్లిక్ కంపెనీ: భారీ మొత్తంలో మూలధనాన్ని వెచ్చించి పెద్దతరహా వ్యాపార కార్యకల వ్యాపార సంస్థలకు ఈ పబ్లిక్ కంపెనీ ఎంతో అనుకూలమైంది. కంపెనీల (సవరణ) చట్టం, 2000 ప్రకారం పబ్లిక్ కంపెనీకి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి.

  1. కనీసపు చెల్లించిన మూలధనం 5,00,000.
  2. కనీస సభ్యుల సంఖ్య 7.
  3. గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితం.

ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ తన పేరు చివర పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని గాని లేదా క్లుప్తంగా లిమిటెడ్ అనే పదాన్ని గాని ఉపయోగించాలి. ఉదాహరణ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదలైనవి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ

ప్రశ్న 2.
పబ్లిక్ కంపెనీ.
జవాబు.
భారీ మొత్తంలో మూలధనాన్ని వెచ్చించి పెద్దతరహా వ్యాపార కార్యకలాపాలను చేపట్టదలచిన వ్యాపార సంస్థలకు ఈ పబ్లిక్ కంపెనీ ఎంతో అనుకూలమైంది. కంపెనీల (సవరణ) చట్టం, 2000 ప్రకారం పబ్లిక్ కంపెనీకి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి.

  1. కనీసపు చెల్లించిన మూలధనం 35,00,000.
  2. కనీస సభ్యుల సంఖ్య 7.
  3. గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితం.

ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ తన పేరు చివర పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని గాని లేదా క్లుప్తంగా లిమిటెడ్ అనే పదాన్ని గాని ఉపయోగించాలి. ఉదాహరణ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదలైనవి.

TS Inter 1st Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 1st Lesson రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 1st Lesson రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజనీతిశాస్త్రాన్ని నిర్వచించి దాని పరిధిని వివరించండి.
జవాబు.
పరిచయం : సాంఘిక శాస్త్రాలలో రాజనీతి శాస్త్రము ప్రధానమైనది. ప్రాచీన గ్రీకునగర రాజ్యాలైన ఏథెన్స్, స్పార్టా, గ్రీస్, రోమ్లలో క్రీ.పూ. 4వ శాతబ్దంలో ప్రారంభమైంది. ప్రముఖ గ్రీకు రాజనీతి వేత్తలైన సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ రాజనీతిని తత్వశాస్త్రము నుండి వేరు చేసి ప్రత్యేక అధ్యయన శాస్త్రముగా అభివృద్ధిచేసిరి.

అరిస్టాటిల్ రాజనీతి శాస్త్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. అందువలన ఇతను రాజనీతిశాస్త్ర పితామహుడుగా కీర్తింపబడినాడు. అరిస్టాటిల్ తన ప్రఖ్యాత గ్రంథమైన ‘పాలిటిక్స్’ లో రాజ్యము, ప్రభుత్వము గురించి అధ్యయనము చేసే శాస్త్రము రాజనీతి శాస్త్రమని పేర్కొనినాడు.

పదపరిణామము :
రాజకీయాలు (Politics) అనే పదం గ్రీకు పదమైన పోలిస్ (Polis) అనే పదం నుంచి గ్రహించబడింది. పోలిస్ అంటే నగర రాజ్యం (City – State) అని అర్థం. పాలిటి (Polity) అనే పదం గ్రీకు పదమైన పొలిటియా (Poletieia) అనే గ్రీకు పదం నుంచి గ్రహించబడింది. ‘పాలిటి’ అంటే ప్రభుత్వం – లేదా రాజ్యాంగం అని అర్థం.

రాజనీతిశాస్త్రం – నిర్వచనాలు :
జె.డబ్ల్యు. గార్నర్: “రాజనీతిశాస్త్రానికి ఆది అంతాలు రాజ్యమే” అని నిర్వచించారు.
ఆర్.జి. గెటిల్ : “గతకాలపు రాజ్యం యొక్క చారిత్రక వివరణ, వర్తమాన రాజ్యపు విశ్లేషణాత్మక వర్ణన భవిష్యత్లో రాజ్యం ఎలా ఉంటుందనే రాజకీయ చింతన చేసేదే రాజనీతిశాస్త్రం”.
రాబర్ట్ థాల్ : “అధికారాన్ని, శక్తిని, వాటి ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం” నిర్వచించాడు.
డేవిడ్ ఈస్టన్ : “అధికారంతో కూడిన వివిధ చర్యల, పద్ధతుల ద్వారా సమాజానికి మార్గ నిర్దేశం చేసే నియంత్రణా విధానాలను తెలియజేసేదే రాజనీతిశాస్త్రం”గా నిర్వచించినాడు.

రాజనీతిశాస్త్రం-పరిధి :
రాజనీతిశాస్త్రం సైద్ధాంతిక, అనుభవపూర్వక అంశాలకు చెందిన మానవుల రాజకీయ జీవితాన్ని వర్ణించే పరిధిని కలిగి ఉంటుందని చెప్పవచ్చు. రాజకీయ సంస్థల విధుల నిర్వహణకు, రాజకీయ ప్రక్రియలకు సంబంధించి రాజకీయ సమాజాలలో ఏమి జరుగుతుందో ఈ శాస్త్రం వివరిస్తుంది. ఈ కారణంవల్ల రాజనీతిశాస్త్ర పరిధి సమగ్రమైనదిగాను, ఇతర సాంఘికశాస్త్రాలతో అంతర్విభాగీయ సంబంధాలను కలిగి ఉండే శాస్త్రంగాను వివరించబడింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

రాజనీతిశాస్త్ర పరిధిని అంశాల వారీగా కింది విధంగా చెప్పవచ్చు.

i) వ్యక్తికి సమాజం, రాజ్యం, ప్రభుత్వానికి గల సంబంధం :
రాజనీతిశాస్త్రం ప్రాథమికంగా వ్యక్తికి, సమాజం, రాజ్యం ప్రభుత్వం వంటి వ్యవస్థలకు గల సంబంధాన్ని వివరిస్తుంది. ఈ సందర్భంగా అరిస్టాటిల్ మాటలు ఉటంకించడం సముచితం. ఆయన “మానవుడు సంఘజీవి అదే విధంగా రాజకీయ జీవి కూడా” అని అభివర్ణించాడు.

ii) రాజ్యాన్ని అధ్యయనం చేసే శాస్త్రం :
రాజనీతిశాస్త్రం రాజ్యం పుట్టుక, పరిణామక్రమం, దాని ఆవశ్యకత, పౌరుడికి రాజ్యానికి గల సంబంధాలను గురించి వివరిస్తుంది. అదే విధంగా రాజ్య అవతరణకు సంబంధించిన పలు సిద్ధాంతాలను కూడా తెలియజేస్తుంది. వీటితోపాటు రాజ్య స్వభావం దాని విధుల నిర్వహణను సైతం వివరిస్తుంది.

iii) ప్రభుత్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం :
రాజనీతిశాస్త్ర పరిధిలో ప్రభుత్వానికి సంబంధించిన అధ్యయనం కూడా ఉంటుంది. ఈ శాస్త్రం రాజ్యానికి ప్రభుత్వానికి గల సంబంధం, రాజ్యం యొక్క ఆశయాలను, లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం ఏ విధంగా తోడ్పడుతుందో వివరిస్తుంది. అదే విధంగా పలు రకాల ప్రభుత్వ నిర్మాణ రూపాలను వాటి ప్రయోజనాలను, లోపాలను గురించి కూడా వివరిస్తుంది.

iv) సంఘాలను, సంస్థలను అధ్యయనం చేసే శాస్త్రం :
వ్యక్తుల రాజకీయ జీవితాన్ని రాజకీయ సమాజంలోని పలు సంఘాలు, సంస్థలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో రాజనీతిశాస్త్రం అధ్యయనం చేస్తుంది. రాజ్యానికి, పలు సంఘాలకు, సంస్థలకు గల సంబంధాన్ని వివరిస్తుంది.

ఆయా సంస్థల నిర్మాణం, స్వభావాలు, విధులు, అవి చేపట్టే చర్యలను సైతం రాజనీతిశాస్త్రం తెలియజేస్తుంది. అదే విధంగా రాజకీయ ప్రక్రియలో వివిధ స్వచ్ఛంద సంస్థల పాత్రను కూడా రాజనీతిశాస్త్రం వివరిస్తుంది.

v) హక్కులు, విధుల అధ్యయం :
రాజకీయ సమాజంలోని పౌరుల హక్కులను, విధులను గురించి తెలియజేస్తుంది. ఇటీవలి కాలంలో మానవ హక్కులు, పౌరహక్కులకు సంబంధించిన అనేక అంశాలను రాజనీతిశాస్త్రం సమగ్రంగా విశ్లేషించడం జరుగుతోంది.

vi) జాతీయ – అంతర్జాతీయ పరమైన సమస్యల అధ్యయనం :
రాజనీతిశాస్త్ర పరిధి జాతీయ, అంతర్జాతీయ సమస్యలను వివరించేదిగా ఉంది. జాతీయరాజ్యాలు, భౌగోళిక సమైక్యత, సార్వభౌమాధికారం మొదలైన అంశాలు ఈ శాస్త్ర పరిధిలోకి వస్తాయి. అంతేకాదు ఆయుధీకరణ, నిరాయుధీకరణ, సమతౌల్య ప్రాబల్యం, మిలిటరీ – రక్షణ వ్యవహారాలను సైతం రాజనీతిశాస్త్రం వివరిస్తుంది.

vii) తులనాత్మక రాజకీయాలను అధ్యయనం చేసే శాస్త్రం :
రాజనీతిశాస్త్రం, ప్రపంచంలోని పలు రకాల ప్రభుత్వాలను వాటి నిర్మాణాలను అవి నిర్వహించే విధులను తులనాత్మకంగా వివరిస్తుంది. ప్రపంచంలోని సమకాలీన రాజకీయ వ్యవస్థలను తులనాత్మకంగా విశ్లేషిస్తుంది.

viii) ఆధునిక రాజనీతి విశ్లేషణ అధ్యయనం :
20వ శతాబ్దపు రాజనీతిశాస్త్రం అధికార నిర్మాణం, దాని పంపిణీకి సంబంధించి వివరించే శాస్త్రంగా పరిగణించబడింది. అదే విధంగా ఆధునిక రాజకీయ వ్యవస్థల విశ్లేషణ కోసం ఆయా వ్యవస్థల్లోని రాజకీయ సామాజికీకరణ, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయాభివృద్ధి, రాజకీయ సంస్కృతి, రాజకీయ ప్రసరణ వంటి నూతన భావాలను రాజనీతిశాస్త్రం వివరిస్తుంది.

ix) ప్రభుత్వ విధానాల అధ్యయనం :
ఆధునిక రాజనీతిశాస్త్రవేత్తలైన డేవిడ్ ఈస్టర్, గాబ్రియల్, ఎ. ఆల్మండ్ చార్లెస్ మెరియమ్ వంటి వారు ఆధునిక రాజనీతిశాస్త్రం విధానాల అధ్యయనం శాస్త్రంగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. వారి అభిప్రాయంలో రాజ్యం రూపొందించే సంక్షేమ పథకాలు, చేపట్టే అభివృద్ధి చర్యలను అధ్యయనం చేయడమే. ప్రాథమిక విధిగా రాజనీతిశాస్త్రజ్ఞులు భావించాలన్నారు.

ప్రభుత్వం పథకాలను రూపొందించే సందర్భంగా రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు ప్రసార – ప్రచార మాధ్యమాలు ఎటువంటి ప్రభావిత పాత్రలను పోషిస్తున్నాయో రాజనీతిశాస్త్రం వివరిస్తుంది. ఈ నేపథ్యంలో జాతీయాభివృద్ధి కోసం ప్రవేశపెట్టే విధానాలను, ఉదాహరణకు, జాతీయ వ్యవసాయ విధానం పారిశ్రామిక విధానం, పర్యావరణ విధానం, రిజర్వేషన్ విధానం, విద్యావిధానం వంటి జాతీయ ప్రతిష్ఠను నిలబెట్టే విధానాలను కూడా రాజనీతిశాస్త్రం అధ్యయనం చేస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 2.
రాజనీతిశాస్త్ర ప్రాముఖ్యతను గురించి తెలియజేయండి.
జవాబు.
రాజనీతిశాస్త్రం రాజకీయ వ్యవస్థల్లో చోటుచేసుకుంటున్న మార్పులను అధ్యయనం చేయడమేకాకుండా రాజకీయపరమైన సమస్యల పరిష్కారానికి కూడా తగిన సలహాలు, సూచనలు అందిస్తుంది. అంతేకాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, బాధ్యతాయుత ప్రభుత్వంగా వ్యవహరించడం, ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యతనివ్వడం వంటి విషయాలను పేర్కొనడం ద్వారా రాజనీతిశాస్త్ర ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది.

1. రాజనీతిశాస్త్రం సిద్ధాంతాలను – భావనలను వివరిస్తుంది.
రాజనీతిశాస్త్రం వ్యక్తికి – రాజ్యానికి, సమాజానికి మధ్యగల సంబంధాన్ని వివరిస్తుంది. వ్యక్తుల స్వేచ్ఛా – సమానత్వాల ప్రాముఖ్యతను తెలియజేయడమే కాకుండా అనేక సిద్ధాంతాలను రాజనైతిక భావాలను వివరించడం ద్వారా సమాజాన్ని ప్రగతిశీల సమాజంగా మారుస్తుంది.

2. రాజనీతిశాస్త్రం ప్రభుత్వ రూపాలను, ప్రభుత్వ అంగాలను గురించి వివరిస్తుంది.
రాజనీతి శాస్త్రం ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తుంది. ఉదాహరణకు రాజరికం, కులీనపాలన, ప్రజాస్వామ్యం, నియంతృత్వం, ఇతర ప్రభుత్వ రూపాలను గురించి అవగాహనకు ఈ శాస్త్రం కల్పిస్తుంది. అదే విధంగా ఆధునిక ప్రభుత్వాలు కలిగి ఉండే శాసన నిర్మాణ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖల రూపంలో గల అంగాలను, వాటి ప్రాధాన్యతలను, వాటి మధ్యగల సంబంధాలను – భేదాలను తెలియజేయడం ద్వారా శాస్త్ర ప్రాధాన్యత పెరిగింది.

3. రాజనీతిశాస్త్రం హక్కులను – విధులను గురించి వివరిస్తుంది.
రాజకీయ సమాజంలో పౌరులు ఉత్తమ జీవనాన్ని పొందడానికి కావలసిన హక్కులను వారు నిర్వహించాల్సిన విధులను రాజనీతిశాస్త్రం వివరిస్తుంది. అదే విధంగా రాజ్యం పౌరులకు ఎటువంటి హక్కులను కల్పించాలి. ప్రజాభిమతానికి ఏ విధమైన ప్రాధాన్యతలనివ్వాలి అనే విషయం పౌరులకు స్పష్టంగా తెలుస్తుంది.

4. రాజనీతిశాస్త్రం రాజనీతి తత్వవేత్తల భావాలకు సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తుంది.
ఆయా కాలాల్లో, పలు సందర్భాల్లో తత్వవేత్తల భావాలు ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో రాజనీతిశాస్త్రం వివరిస్తుంది. రూసో, వాల్టేరు వంటి వారి తాత్విక భావాలు ఫ్రెంచి విప్లవం సంభవించడానికి ఏ విధంగా దోహదపడ్డాయో ఈ శాస్త్రం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం.

అదే విధంగా కారల్ మార్క్స్ భావాలు రష్యాలో లెనిన్ నాయకత్వంలో విప్లవం సంభవించడానికి మావో నాయకత్వంలో చైనాలో విప్లవం రావడానికి ఏ విధంగా దోహదపడ్డాయో కూడా రాజనీతిశాస్త్రాన్ని అధ్యయనం చేయడంవల్ల మనం తెలుసుకోవచ్చు.

అంతేకాదు మన భారతదేశంలో ‘ప్రజలను శాంతియుతంగా స్వాతంత్ర్యోద్యమంలో భాగస్వాములను చేయడంలో మహాత్మాగాంధీ సిద్ధాంత సూత్రాలు ఏ విధంగా ప్రభావిత పరిచాయో మన గమనంలోనే ఉన్నాయి. ఈ విధంగా రాజనీతిశాస్త్రం రాజనీతి తత్వవేత్తల గురించి సంపూర్ణమైన అవగాహన కల్పిస్తుంది.

5. రాజనీతిశాస్త్రం అంతర్జాతీయ సంబంధాలను తెలియజేస్తుంది.
అంతర్జాతీయంగా సార్వభౌమాధికార రాజ్యాలు ప్రపంచ రాజకీయ వ్యవస్థలో ఎటువంటి భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాయో రాజనీతిశాస్త్రం వివరిస్తుంది. ప్రపంచ రాజ్యాల మధ్య పలురకాల సంబంధాలను గురించి ఈ శాస్త్రం తెలియజేస్తుంది. ఆధునిక కాలంలో పారిశ్రామిక విప్లవం సంభవించడంతో ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి దోహదపడిన అంశాలను రాజనీతిశాస్త్రం విశ్లేషిస్తుంది.

శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, రోడ్డు రవాణా సౌకర్యాల ఏర్పాటు, ప్రాంతీయ కూటముల ఏర్పాటువల్ల సరిహద్దు రాజ్యాల మధ్య సంబంధాలు మెరుగుపడి అంతర్జాతీయంగా పలు రాజ్యాలు ప్రాధాన్యతను పొందాయి. రాజనీతిశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఇటువంటి అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు.

6. రాజనీతిశాస్త్రం ప్రపంచ సంస్థలను గురించి వివరిస్తుంది.
రాజనీతిశాస్త్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత కలిగి ఉన్న సంస్థలకు సంబంధించి అవగాహనను కల్పిస్తుంది. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న దాని అనుబంధ సంస్థలు, అవి నిర్వహించే కార్యకలాపాలను గురించి అవగాహన రాజనీతిశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా కలుగుతుంది.

7. రాజనీతిశాస్త్ర అధ్యయన పద్ధతులు.
రాజనీతిశాస్త్రాన్ని అవగాహన చేసుకోవడానికి పలురకాల పద్ధతులున్నాయి. వీటిని ఇతర సాంఘిక శాస్త్రాలలో సైతం పాటించడం జరుగుతుంది. ఈ అధ్యయన పద్ధతులు ముఖ్యంగా చారిత్రక పద్ధతి, పరిశీలనా పద్ధతి, తులనాత్మక పద్ధతి, అనుభవవాద పద్ధతి, తాత్విక పద్ధతి, శాస్త్రీయ పద్ధతి. ఈ పద్ధతులన్నింటిని అవగాహన చేసుకోవడం ద్వారా రాజనీతిశాస్త్ర విశ్లేషణను సంపూర్ణంగా మనం తెలుసుకోవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 3.
రాజనీతిశాస్త్రానికి చరిత్ర, అర్థశాస్త్రానికి గల సంబంధాలను తెలపండి.
జవాబు.
రాజనీతిశాస్త్రం – చరిత్ర :
చరిత్ర గతాన్ని వివరిస్తుంది. మానవుడు, సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందాయో తెలుసుకోవాలంటే చరిత్ర అధ్యయనం అవసరం. చరిత్ర మానవ అనుభవాల నిధి. మానవగాథ సాంఘికశాస్త్రాలకు ప్రయోగశాలవంటిది. మానవజాతికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మత, సాహిత్యరంగాల గురించి చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు.

తొలిమానవుడి నుంచి నేటి వరకూ ఏర్పడ్డ విభిన్న సంస్థల వర్ణనే చరిత్ర. గతకాలంలోని రాజ్యాభివృద్ధిని, నాగరికతను, సంస్కృతిని, మతసిద్ధాంతాలను, ఆర్థిక విషయాలను చరిత్ర నేటి సమాజానికి అందించింది. చారిత్రక సంఘటనలు, ఉద్యమాలు, వాటి కారణాలు, వాటి మధ్యగల అంతర్ సంబంధాలు లిఖితపత్రమే చరిత్ర.

చరిత్ర రాజకీయాల అధ్యయనానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. గతంలో రాజకీయభావాలు, సంస్థలు ఏ విధంగా రూపొందాయో, రాజ్యం ఎట్లా ఆవిర్భవించి అభివృద్ధి చెందిందో తెలుసుకోవడానికీ, సిద్ధాంతీకరించడానికీ చరిత్ర అవసరమైన మౌలిక సమాచారాన్ని సమకూరుస్తుంది. రాజనీతిశాస్త్రానికీ చరిత్రకూ ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రముఖ రాజనీతి శాస్త్రజ్ఞుడు ‘జె.ఆర్.సీలీ’ వివరిస్తూ “రాజనీతిశాస్త్రంలేని చరిత్ర ఫలరహితం, చరిత్రలేని రాజనీతిశాస్త్రం మూలరహితం” అన్నాడు.

రాజకీయ వ్యవస్థలు ప్రాచీనకాలం నుంచి నేటివరకు వివిధ దశలుగా అభివృద్ధి చెందుతున్నాయి. చరిత్ర వివిధ వ్యవస్థల క్రమపరిణామాలను విశదీకరిస్తుంది. రాజనీతిశాస్త్రానికి చరిత్ర పునాది వంటిది. గత రాజకీయ చరిత్రను వర్తమానంతో పోలిస్తే భవిష్యత్తులో పటిష్టవంతమైన ఆదర్శ రాజకీయ వ్యవస్థలు స్థాపించడానికి సాధ్యమవుతుంది. భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిమీగ్ ద్విజాతి సిద్ధాంతం, ఫ్రెంచి విప్లవం, రష్యావిప్లవం మొదలైన వాటిని అర్థం చేసుకోవడానికీ, వాటి ప్రభావాన్ని అంచనా వేయడానికీ రాజకీయ పరిజ్ఞానం చాలా అవసరం.

ప్రాచీన యూరప్ చరిత్ర పరిజ్ఞానం ఉన్నప్పుడే ప్లేటో, అరిస్టాటిల్ వంటి తత్త్వవేత్తల భావాలను అధ్యయనం చేయడం సాధ్యమవుతుంది. చారిత్రక సమాచారం ఆధారంగానే మాకియవెల్లి, మాంటెస్క్యూ, లార్డ్ బ్రైస్ వంటి రాజనీతి శాస్త్రజ్ఞులు విభిన్న రాజకీయ సిద్దాంతాలను ప్రతిపాదించారు.

‘రాబ్సన్’ అభిప్రాయపడ్డట్లు ఒక విద్యార్థి తన దేశ రాజ్యాంగాన్ని, విదేశాంగ విధానాన్ని అధ్యయనం చేయాలంటే తన జాతి చారిత్రక క్రమం తెలుసుకోవలసి ఉంటుంది. రాజనీతిశాస్త్ర అభివృద్ధికి చరిత్ర ఎంత అవసరమో రాజనీతిశాస్త్ర పరిజ్ఞానం కూడా చరిత్ర అభివృద్ధికి అంతే అవసరం. చరిత్ర, రాజనీతి శాస్త్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించినప్పుడే నాగరిక సమాజాభివృద్ధికి అవి తోడ్పడతాయి.

చరిత్ర నిర్ధిష్టమైన ఇతివృత్తాలను గురించి చర్చిస్తే, రాజనీతిశాస్త్రం రాజ్యాధికారం, ప్రభుత్వ విధానాలు, రాజ్యాంగాల వర్గీకరణ, వివిధ రాజకీయ పార్టీలు మొదలైనవాటిని గురించి చర్చిస్తుంది. రాజనీతిశాస్త్ర అధ్యయనం, భూత, వర్తమాన పరిణామాలను విశ్లేషించడమే కాకుండా భవిష్యత్తు గురించి ఊహాగానం చేస్తుంది.

రాజనీతిశాస్త్రం – అర్థశాస్త్రం :
అర్థశాస్త్రం సంపద, ఉత్పత్తి పంపిణీ, వస్తు వినిమయం గురించి అధ్యయనం చేస్తుంది. సంపదను ఎట్లా సమకూర్చుకోవాలో అర్థశాస్త్రం చర్చిస్తుంది. సంపద, ఉత్పత్తి, పంపిణీ విషయాలకు సంబంధించిన సామాజిక అధ్యయనమే అర్థశాస్త్రం. సామాజిక వ్యవస్థలు, రాజనీతి సిద్ధాంతాలు మానవజీవితాన్ని క్రమబద్ధం చేయడానికి తోడ్పడుతుంది. మానవుడు ఆదర్శ పౌరుడుగా నియమనిబంధనలతో బతకడానికి స్పష్టమైన రాజకీయ వ్యవస్థ చాలా అవసరం. కాబట్టి అది మానవశ్రేయస్సును అనేక విధాలుగా అభివృద్ధిపర్చడానికి అర్థశాస్త్రం ఉపకరిస్తుంది.

అపరిమితమైన కోరికలను పరిమిత వనరులతో తీర్చుకునే మార్గాలను సమన్వయం చేయడానికి అర్థశాస్త్రం ప్రయత్నిస్తుంది. ఆర్థికావసరాలు తీరని సమాజంలో అశాంతి, అసంతృప్తి ఏర్పడతాయి. ప్రాథమిక అవసరాలైన తిండి, బట్ట, గృహవసతి, విద్య, వైద్యం మొదలైనవి లోపిస్తే మానవజీవితం దుఃఖమయమవుతుంది. కనీసావసరాలు తీరనప్పుడు వ్యక్తి తన మనుగడకోసమే తన శక్తియుక్తులన్నింటిని వినియోగించవలసి వస్తుంది. ‘దారిద్ర్యం విలయతాండవం చేసే సమాజంలో అవినీతి, సంఘవ్యతిరేకశక్తులు భయంకరంగా విజృంభిస్తాయి.

ఆకలితో, అజ్ఞానంతో, అనారోగ్యంతో బాధపడే పౌరుడు తన రాజకీయ లక్ష్యాలను, విలువలను గుర్తించే పరిస్థితిలో ఉండడు. ఆకలి తీర్చుకోవడానికి అతడు అనేక నేరాలకు పాల్పడవచ్చు. సంఘవిద్రోహ చర్యల ద్వారా ప్రగతి సాధించాలనే భావనతో ఉంటాడు. తన హక్కులను, విధులను సరిగ్గా వినియోగించలేడు. బాధ్యతలను నిర్వర్తించలేడు. కనీసావసరాలు తీరని పౌరుడు ఓటుహక్కు విలువను తెలుసుకోలేడు. ఆర్థిక అసమానతలు సామాజిక విప్లవాలకు దారితీస్తాయని ‘అరిస్టాటిల్’ హెచ్చరించాడు.

అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం వేరైనప్పటికీ ప్రజాసంక్షేమమే ఈ రెండు శాస్త్రాల ప్రధాన లక్ష్యం. ఆధునిక రాజ్యాలు నిర్వర్తించే విధుల్లో ఉత్పత్తి విధానం, వినియోగం మారకద్రవ్య సద్వినియోగం, ధరల పెరుగుదలను అరికట్టడం, జాతిసంపదను పెంచడం, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడటం ముఖ్యమైనవి. వీటిమీద ఆర్థిక విధానాల ప్రభావం బాగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు రాజకీయ వ్యవస్థల ద్వారానే పరిష్కరించడానికి వీలవుతుంది. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక విధులను నిర్వర్తిస్తుంది.

ఉత్పత్తి – అభివృద్ధి భావనలను వాస్తవికం చేసేందుకు రాజ్యం పన్నులు, మార్కెటింగ్, ఆహారోత్పత్తి, పంపిణీ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు, దిగుమతులు మొదలైన విధులను నిర్వర్తించక తప్పదు. ఆర్థిక ఉత్పత్తి శక్తులే సమాజాలలో మ్కార్సిజం వ్యాప్తికి దోహదం చేశాయి. ఆర్థికపరమైన అంశాలే రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణమయ్యాయి. నాజీయిజం, ‘ఫాసం సిద్ధాంతాలకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

బ్రిటిష్ ప్రభుత్వం మనదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో జాప్యం చేయడానికి ఆర్థిక కారణాలే ప్రధానమైనవని చాలా మంది భావిస్తారు. ఆధునిక కాలంలో విస్తరిస్తున్న కొత్త కొత్త రాజకీయ సిద్ధాంతాలకూ ఉద్యమాలకూ ఆర్థిక సమస్యలే మూలం. ఆర్థికస్థితిగతులు రాజకీయ నిర్ణయాలను, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజనీతిశాస్త్రానికి – సమాజశాస్త్రానికి గల సంబంధాలను వివరించండి.
జవాబు.
సమాజశాస్త్రం సాంఘికశాస్త్రాలన్నింటికీ మూలం. సాంఘికవ్యవస్థల పరిణామాలను సమాజశాస్త్రం అధ్యయనం చేస్తుంది. సమాజశాస్త్రం సామాజిక, నైతిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలన్నింటి గురించి చర్చిస్తుంది. మానవ సంబంధాలు, సాంఘిక పరిస్థితులు, వివిధ వ్యవస్థల ఆవిర్భావం – పరిణామం వికాసం వాటి రూపాలు, చట్టాలు, ఆచార వ్యవహారాలు, జీవనోపాధి, నాగరికత, సంస్కృతి మొదలైన వాటి ప్రభావాల గురించి సమాజశాస్త్రం ప్రస్తావిస్తుంది.

అందువల్ల సమాజశాస్త్ర పరిధి చాలా విస్తృతమైంది. ఇతర సాంఘిక శాస్త్రాలన్నీ దీనిలో నుంచి ప్రత్యేకశాస్త్రాలుగా రూపాంతరం చెందాయి. రాజనీతిశాస్త్రం వీటిలో ఒక భాగం మాత్రమే. ఈ రెండు శాస్త్రాల మధ్య పరస్పర సంబంధం ఉండటమేగాక అవి పరస్పరం ఆధారపడి ఉంటాయి.

రాజనీతిశాస్త్రవేత్తకు సామాజిక శాస్త్రంతో పరిచయం చాలా అవసరం. ఎందుకంటే రాజ్యస్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే దాని సామాజిక మూలాలను అధ్యయనం చేయాలి. గ్రీకు తత్త్వవేత్తలు సాంఘిక విధానాన్నే రాజకీయ విధానంగా భావించారు. వారి దృష్టిలో రాజ్యానికీ సంఘానికీ తేడాలేదు.

గ్రీకుల అభిప్రాయంలో రాజ్యం రాజకీయ వ్యవస్థీకాక ఒక ఉన్నతమైన సాంఘిక వ్యవస్థ కూడా. సమాజ జీవనాన్ని క్రమబద్ధం చేయడంలో సమాజంలోని ఆచారాలు కట్టుబాట్లు తోడ్పడతాయి. రాజనీతిశాస్త్రజ్ఞులు వ్యక్తి సమూహ ప్రవర్తనలను నిర్ణయించడంలో సామాజికీకరణ విధానానికి ప్రాధాన్యత ఇస్తారు.

ఇటీవలి కాలంలో రాజకీయ సమాజశాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందింది. దీంతో రాజకీయ జీవనం మీద సామాజిక సంస్థల ప్రభావం ఏ మేరకు ఉందో తెలుసుకోవచ్చు. రాజకీయ పార్టీలు, ముఠాలు, ప్రజాభిప్రాయం మొదలైనవి చాలావరకు సామాజిక ప్రభావాలకు లోనవుతున్నాయి.

ఒక దేశంలోని రాజకీయ పరిణామాలను అర్థం చేసుకోవాలంటే, దాని సామాజిక స్థితిగతుల పట్ల అవగాహన ఉండాలి. భారతదేశ రాజకీయాలను చేసుకోవాలంటే కులం, మతం, ప్రాంతం, భాష మొదలైన సామాజిక ప్రక్రియలను తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

రాజనీతిశాస్త్రం క్రమబద్ధమైన వ్యక్తుల సముదాయాలకు పరిమితంకాగా సమాజశాస్త్రం క్రమబద్ధం కాని మానవ సముదాయాలను గురించి కూడా వివరిస్తుంది. రాజనీతిశాస్త్రం భూత, వర్తమాన, భవిష్యత్, రాజకీయ వ్యవస్థల గురించి చర్చిస్తే సమాజశాస్త్రం భూత, వర్తమాన కాలాల్లో ఉన్న సంస్థల పుట్టుక, వికాసం గురించి చర్చిస్తుంది.

ప్రశ్న 2.
రాజనీతిశాస్త్రానికి – అర్థశాస్త్రానికి గల సంబంధాలను చర్చించండి.
జవాబు.
అర్థశాస్త్రం సంపద, ఉత్పత్తి, పంపిణీ, వస్తు వినిమయం గురించి అధ్యయనం చేస్తుంది. సంపదను ఎట్లా సమకూర్చుకోవాలో అర్థశాస్త్రం చర్చిస్తుంది. సంపద, ఉత్పత్తి, పంపిణీ విషయాలకు సంబంధించిన సామాజిక అధ్యయనమే అర్థశాస్త్రం.

సామాజిక వ్యవస్థలు, రాజనీతి సిద్ధాంతాలు మానవజీవితాన్ని క్రమబద్ధం చేయడానికి తోడ్పడుతుంది. మానవుడు ఆదర్శపౌరుడుగా నియమనిబంధనలతో బతకడానికి స్పష్టమైన రాజకీయ వ్యవస్థ చాలా అవసరం. కాబట్టి అది మానవశ్రేయస్సును అనేక విధాలుగా అభివృద్ధిపర్చడానికి అర్థశాస్త్రం ఉపకరిస్తుంది.

అపరిమితమైన కోరికలను పరిమిత వనరులతో తీర్చుకునే మార్గాలను సమన్వయం చేయడానికి అర్థశాస్త్రం ప్రయత్నిస్తుంది. ఆర్థికావసరాలు తీరని సమాజంలో అశాంతి, అసంతృప్తి ఏర్పడతాయి.- ప్రాథమిక అవసరాలైన తిండి, బట్ట, గృహవసతి, విద్య, వైద్యం మొదలైనవి లోపిస్తే మానవజీవితం దుఃఖమయమవుతుంది. కనీసావసరాలు తీరనప్పుడు వ్యక్తి తన మనుగడకోసమే తన శక్తియుక్తులన్నింటిని వినియోగించవలసి వస్తుంది. దారిద్య్రం’ విలయతాండవం చేసే సమాజంలో అవినీతి, సంఘవ్యతిరేకశక్తులు భయంకరంగా విజృంభిస్తాయి.

ఆకలితో, అజ్ఞానంతో, అనారోగ్యంతో బాధపడే పౌరుడు తన రాజకీయ లక్ష్యాలను, విలువలను గుర్తించే పరిస్థితిలో ఉండడు. ఆకలి తీర్చుకోవడానికి అతడు అనేక నేరాలకు పాల్పడవచ్చు. సంఘవిద్రోహ చర్యల ద్వారా ప్రగతి సాధించాలనే భావనతో ఉంటాడు.

తన హక్కులను, విధులను సరిగ్గా వినియోగించలేడు. బాధ్యతలను నిర్వర్తించలేడు. కనీసావసరాలు తీరని పౌరుడు ఓటుహక్కు విలువను తెలుసుకోలేడు. ఆర్థిక అసమానతలు సామాజిక విప్లవాలకు దారితీస్తాయని ‘అరిస్టాటిల్’ హెచ్చరించాడు.

అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం వేరైనప్పటికీ ప్రజాసంక్షేమమే ఈ రెండు శాస్త్రాల ప్రధాన లక్ష్యం. ఆధునిక రాజ్యాలు నిర్వర్తించే విధుల్లో ఉత్పత్తి విధానం, వినియోగం మారకద్రవ్య సద్వినియోగం, ధరల పెరుగుదలను అరికట్టడం, జాతి సంపదను పెంచడం, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడటం ముఖ్యమైనవి. వీటిమీద ఆర్థిక విధానాల ప్రభావం బాగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు రాజకీయ వ్యవస్థల ద్వారానే పరిష్కరించడానికి వీలవుతుంది.

ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక విధులను నిర్వర్తిస్తుంది. ఉత్పత్తి అభివృద్ధి భావనలను వాస్తవికం చేసేందుకు రాజ్యం పన్నులు, మార్కెటింగ్, ఆహారోత్పత్తి, పంపిణీ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు, దిగుమతులు మొదలైన విధులను నిర్వర్తించక తప్పదు.

ఆర్థిక ఉత్పత్తి శక్తులే సమాజాలలో మార్క్సిజం వ్యాప్తికి దోహడం చేశాయి. ఆర్థికపరమైన అంశాలే రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణమయ్యాయి. నాజీయిజం, ఫాసిజం సిద్ధాంతాలకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

బ్రిటిష్ ప్రభుత్వం మనదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో జాప్యం చేయడానికి ఆర్థిక కారణాలే ప్రధానమైనవని చాలా మంది భావిస్తారు. ఆధునిక కాలంలో విస్తరిస్తున్న కొత్త కొత్త రాజకీయ సిద్ధాంతాలకూ ఉద్యమాలకూ ఆర్థిక సమస్యలే మూలం. ఆర్థికస్థితిగతులు రాజకీయ నిర్ణయాలను, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 3.
రాజనీతిశాస్త్ర స్వభావం ఏమిటి ?
జవాబు.
రాజకీయాలు (Politics) అనే పదం గ్రీకు పదమైన పోలిస్ (Polis) అనే పదం నుంచి గ్రహించబడింది. ‘పోలిస్’ అంటే నగర – రాజ్యం (City State) అని అర్ధం. ‘పాలిటి (Polity) అనే పదం గ్రీకు పదమైన ‘పొలిటియా’ (Poletieia) అనే గ్రీకు పదం నుంచి గ్రహించబడింది. ‘పాలిటి’ అంటే ‘ప్రభుత్వం – లేదా రాజ్యాంగం’ అని అర్థం.

ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాలు అంటే రాజ్యం, ప్రభుత్వం, రాజ్యానికి సంబంధించిన సంస్థలకు వివరణగా భావించాలి. ప్రాచీనగ్రీకులు రాజకీయాలను రాజ్యానికి సంబంధించిన సైద్ధాంతిక, పాలనా నిర్వహణకు చెందిన అంశంగా పరిగణించారు.

రాజకీయాలకు – రాజనీతి శాస్త్రానికి సంబంధించిన నిర్వచనాల విషయంలో రాజనీతిశాస్త్రజ్ఞుల మధ్య ఏకాభిప్రాయం లేదు. రాజనీతిశాస్త్రాన్ని సంప్రదాయిక వాదులు, ఆధునిక శాస్త్రవేత్తలు వేరువేరుగా నిర్వచించారు. సంప్రదాయిక రాజనీతిశాస్త్రవేత్తల అభిప్రాయంలో రాజ్యం, ప్రభుత్వం, రాజనీతిశాస్త్ర అధ్యయనానికి కేంద్ర బిందువుగా ఉంటాయి. రాజ్యం లేకుండా ప్రభుత్వం – ప్రభుత్వం లేకుండా రాజ్యం మనుగడకు కొనసాగించలేవని వారు అభిప్రాయపడ్డారు. ఈ కారణం వల్ల రాజ్యం – ప్రభుత్వం రాజనీతిశాస్త్ర అధ్యయనానికి కేంద్ర బిందువులుగా సంప్రదాయ రాజనీతిశాస్త్రవేత్తలు అభివర్ణించారు.

రెండవ ప్రపంచ యుద్ధానంతరం పశ్చిమదేశాలకు చెందిన రాజనీతి శాస్త్రవేత్తలు వివిధ నూతన సిద్ధాంతాలను, అధ్యయన దృక్పథాలను, పద్ధతులను, నమూనాలను రాజనీతిశాస్త్రంలో పొందుపరచి దాన్ని పునఃనిర్వచించి రాజనీతిశాస్త్ర పరిధిని విస్తృత పరిచారు.

1930వ దశకంలో హెరాల్డ్ లాస్వెల్ (Harold Lasswell) అనే రాజనీతి పండితుడు రాజనీతిశాస్త్రాన్ని, ‘రాజకీయ అధికారాన్ని’ (Political Power) అధ్యయనం చేసే శాస్త్రంగాను, అధికారాన్ని ఎవరు, ఎప్పుడు, ఎలా (Who, When and How) చేజిక్కించుకుంటారనే విషయాన్ని ముఖ్య అధ్యయన అంశంగా రాజనీతిశాస్త్రజ్ఞులు ఎంచుకోవాలని నొక్కి వక్కాణించారు. అటు పిమ్మట రెండు దశాబ్దాల తరవాత 1950వ దశకంలో మరికొంతమంది రాజనీతి పండితులు రాజనీతి శాస్త్రాన్ని విధాన నిర్ణయ శాస్త్రంగా పరిగణించాలన్నారు. ఎందుకంటే ?

ఎవరు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నారనే విషయం కంటే ప్రజల సమస్త జీవన రీతులను మెరుగుపర్చటానికి రాజ్యం ఎటువంటి విధానాలను (Policies) రూపొందించి అమలుపరుస్తుందనే అంశం రాజనీతిశాస్త్ర అధ్యయనంగా ఉండాలని వీరు భావించారు. అందువల్ల రాజనీతిశాస్త్రం విధాన నిర్ణయ శాస్త్రంగా స్థిరీకరించబడిన మానవ సమూహాల రాజకీయ చర్యలను, కార్యకలాపాలను విశ్లేషించేదిగా పరిణతి చెందింది.

ఈ క్రమంలో రాజ్యం తీసుకునే విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం కలిగి ఉండే రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు, కార్మిక – కర్షక సంఘాలు, ఇతర సంస్థలు, పాలనా యంత్రాంగాలు వాటి పాత్రలను వివరించేదిగా రాజనీతిశాస్త్రం అభివృద్ధి చెందింది.

రాజనీతిశాస్త్రాన్ని విశాల దృక్పథంలో చూసినట్లయితే మనకు రెండు అధ్యయన కోణాలు కనబడతాయి. అవి : ఒకటి సంప్రదాయిక కోణాలు, రెండు ఆధునిక కోణాలు. సంప్రదాయిక కోణంలో రాజనీతిశాస్త్రాన్ని చూసినట్లయితే అది సంప్రదాయాలను, విలువలను, అధ్యయనం చేయడానికి, అదే విధంగా, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి భావాలను, కొన్ని సంప్రదాయిక సిద్ధాంతాలను వివరించడానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది.

ఆధునిక కోణంలో చూసినట్లయితే, భౌతిక పరిస్థితులకు, వాస్తవిక అంశాలకు, వ్యక్తుల రాజకీయ ప్రవర్తనలకు, రాజ్యం – ప్రభుత్వం రూపొందించే విధానాలకు సమాజంలో సంభవించే సాంఘిక ఉద్యమాలను అధ్యయనం చేయడానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది.

ప్రశ్న 4.
రాజనీతిశాస్త్ర పరిణామ క్రమాన్ని వివరించండి.
జవాబు.
రాజకీయాలను గురించి అధ్యయనం ప్రాచీన గ్రీకు సమాజాలలో ప్రారంభమైంది. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వంటి గ్రీకు తాత్వికులు వారి కాలం నాటి సమాజాలలోని రాజకీయాలను గురించి చింతన చేశారు. అయితే, అరిస్టాటిల్ నాటి ప్రభుత్వాలను, రాజకీయ వ్యాసంగాలను హేతుబద్ధంగా తులనాత్మక పద్ధతిలో వివరించినందువల్ల తాను రాజనీతిశాస్త్ర పితామహుడుగా ఆరాధించబడ్డాడు. అరిస్టాటిల్, రాజనీతిశాస్త్రాన్ని “మాస్టరైసైన్స్”గా అభివర్ణించాడు.

అంటే మానవులకు చెందిన సాంఘిక, రాజకీయ సంస్థలను వివరించే శాస్త్రంగా పేర్కొన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాలను గ్రీకులు ఒక సమగ్రమైన భావనగా చూశారు. కాలక్రమంలో రాజకీయాల పట్ల గ్రీకుల భావన అనేక మార్పులకు చేర్పులకు గురై ప్రాధాన్యతను కోల్పోయింది. ఆధునిక కాలంలో రాజకీయాలు అనే భావన విస్తృతార్థాన్ని సంతరించుకుంది.

వాస్తవానికి, సామాజిక పరిణామక్రమంలో వివిధ దశల వారీగా ఉత్పత్తివిధానంలో చోటు చేసుకున్న మార్పులు (వేటాడే దశ, ఆహార సేకరణ దశ, వ్యవసాయ ఉత్పత్తిదశ, పారిశ్రామిక ఉత్పత్తి దశ) రాజకీయాలను విస్తృత పర్చాయి. వ్యక్తుల చర్యలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలకు చెందినవిగా వివరించబడ్డాయి.

ఈ నేపథ్యంలో రాజనీతిశాస్త్రం వ్యక్తుల రాజకీయ చర్యలకు సంబంధించిన ‘రాజ్యం – ప్రభుత్వం’ లాంటి సంస్థలను వివరించే శాస్త్రంగా వృద్ధి చెందింది. ఈ విధంగా, రాజ్యపరిణామక్రమం, దాని విధులు, ప్రభుత్వం దాని నిర్మాణం – విధులు వంటివి రాజనీతిశాస్త్ర అధ్యయన అంశాలుగా పరిగణించబడ్డాయి.

సామాన్యశాస్త్రాల్లో జీవరాశుల ప్రవర్తనలను అధ్యయనం చేసే తరహాలో సామాజికశాస్త్రాల్లో సైతం వ్యక్తుల ప్రవర్తనలను అధ్యయనం చేయవలసిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రవర్తనావాద ఉద్యమం ప్రారంభమైంది. 1920వ దశకంలో గుర్తించబడిన అధ్యయన అంశం రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రవర్తనావాద ఉద్యమంగా ఒక ఉప్పెనలా సాంఘికశాస్త్రాల అధ్యయనాన్ని అతలాకుతలం చేసింది. 1950వ దశకం నాటికి చార్లెస్ మెరియం, డేవిడ్ ఈస్టన్, గాబ్రియల్ ఆల్మండ్ వంటి రాజనీతిశాస్త్రవేత్తలు ప్రవర్తనావాద ఉద్యమానికి నాయకత్వం వహించారు.

ఈ ఉద్యమం, వ్యక్తుల రాజకీయ ప్రవర్తనల అధ్యయనానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఒక రాజకీయ వ్యవస్థలోని పౌరులు ఆ రాజకీయ వ్యవస్థపై ఎటువంటి రాజకీయ పరమైన వైఖరులను కలిగి ఉన్నారో శాస్త్రీయంగా విశ్లేషించాల్సిన ఆవశ్యకతను ప్రవర్తనావాదం నొక్కి చెప్పింది. వ్యవస్థీకృతమైన రాజకీయ సమాజంలో రాజ్యం రూపొందించే విధానాలను, వాటి అమలును, వాటి పట్ల పౌరుల రాజకీయ స్పందనలను వివరించేదిగా రాజనీతిశాస్త్రం పరిణామం చెందింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజనీతిశాస్త్ర నిర్వచనం.
జవాబు.

  1. జె.డబ్ల్యు. గార్నర్ : “రాజనీతిశాస్త్రనికి ఆది అంతాలు రాజ్యమే”.
  2. పాల్ జానెట్ : “రాజ్య మూలాధారాలను, ప్రభుత్వ సూత్రాలను తెలియజేసే సాంఘికశాస్త్రమే రాజనీతిశాస్త్రం”.
  3. రాబర్ట్ థాల్ : “అధికారాన్ని, శక్తిని, వాటి ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం”.

ప్రశ్న 2.
రాజనీతిశాస్త్ర ప్రాముఖ్యతను నాలుగు మాటల్లో తెలపండి.
జవాబు.
రాజనీతిశాస్త్రం రాజకీయ వ్యవస్థల్లో చోటుచేసుకుంటున్న మార్పులను అధ్యయనం చేయడమే కాకుండా రాజకీయపరమైన సమస్యల పరిష్కారానికి కూడా తగిన సలహాలు, సూచనలు అందిస్తుంది అంతేకాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, బాధ్యతాయుత ప్రభుత్వంగా వ్యవహరించడం, ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యతనివ్వడం వంటి విషయాలను పేర్కొంటుంది.

ప్రశ్న 3.
సమాజశాస్త్రం అంటే ఏమిటి ?
జవాబు.
సమాజశాస్త్రం సాంఘికశాస్త్రాలన్నింటికీ మూలం. సాంఘిక వ్యవస్థల పరిణామాలను సమాజశాస్త్రం అధ్యయనం చేస్తుంది. సమాజశాస్త్రం సామాజిక, నైతిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలన్నింటి గురించి చర్చిస్తుంది.

మానవ సంబంధాలు, సాంఘిక పరిస్థితులు, వివిధ వ్యవస్థల ఆవిర్భావం వాటి రూపాలు, చట్టాలు, ఆచార వ్యవహారాలు, జీవనోపాధి, నాగరికత, సంస్కృతి మొదలైన వాటి ప్రభావాల గురించి సమాజశాస్త్రం ప్రస్తావిస్తుంది. అందువల్ల సమాజశాస్త్రం పరిధి చాలా విస్తృతమైనది. ఇతర సాంఘిక శాస్త్రాలన్నీ దీనిలో నుంచి ప్రత్యేకశాస్త్రాలుగా
రూపాంతరం చెందాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 4.
అర్థశాస్త్రానికి – రాజనీతిశాస్త్రానికి గల భేదం.
జవాబు.

అర్థశాస్త్రం సంపద, ఉత్పత్తి, పంపిణీ, వస్తు వినిమయం గురించి అధ్యయనం చేస్తుంది. సంపదను ఎట్లా సమకూర్చుకోవాలో అర్థశాస్త్రం చర్చిస్తుంది. సంపద, ఉత్పత్తి, పంపిణీ విషయాలకు సంబంధించిన సామాజిక అధ్యయనమే అర్థశాస్త్రం.

సామాజిక వ్యవస్థలు, రాజనీతి సిద్ధాంతాలు మానవజీవితాన్ని క్రమబద్ధం చేయడానికి తోడ్పడుతుంది. మానవుడు ఆదర్శపౌరుడుగా నియమనిబంధనలతో బతకడానికి స్పష్టమైన రాజకీయ వ్యవస్థ చాలా అవసరం. కాబట్టి అది మానవశ్రేయస్సును అనేక విధాలుగా అభివృద్ధిపర్చడానికి అర్థశాస్త్రం ఉపకరిస్తుంది.

అపరిమితమైన కోరికలను పరిమిత వనరులతో తీర్చుకునే మార్గాలను సమన్వయం చేయడానికి అర్థశాస్త్రం ప్రయత్నిస్తుంది. ఆర్థికావసరాలు తీరని సమాజంలో అశాంతి, అసంతృప్తి ఏర్పడతాయి.- ప్రాథమిక అవసరాలైన తిండి, బట్ట, గృహవసతి, విద్య, వైద్యం మొదలైనవి లోపిస్తే మానవజీవితం దుఃఖమయమవుతుంది. కనీసావసరాలు తీరనప్పుడు వ్యక్తి తన మనుగడకోసమే తన శక్తియుక్తులన్నింటిని వినియోగించవలసి వస్తుంది. దారిద్య్రం’ విలయతాండవం చేసే సమాజంలో అవినీతి, సంఘవ్యతిరేకశక్తులు భయంకరంగా విజృంభిస్తాయి.

ఆకలితో, అజ్ఞానంతో, అనారోగ్యంతో బాధపడే పౌరుడు తన రాజకీయ లక్ష్యాలను, విలువలను గుర్తించే పరిస్థితిలో ఉండడు. ఆకలి తీర్చుకోవడానికి అతడు అనేక నేరాలకు పాల్పడవచ్చు. సంఘవిద్రోహ చర్యల ద్వారా ప్రగతి సాధించాలనే భావనతో ఉంటాడు.

తన హక్కులను, విధులను సరిగ్గా వినియోగించలేడు. బాధ్యతలను నిర్వర్తించలేడు. కనీసావసరాలు తీరని పౌరుడు ఓటుహక్కు విలువను తెలుసుకోలేడు. ఆర్థిక అసమానతలు సామాజిక విప్లవాలకు దారితీస్తాయని ‘అరిస్టాటిల్’ హెచ్చరించాడు.

అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం వేరైనప్పటికీ ప్రజాసంక్షేమమే ఈ రెండు శాస్త్రాల ప్రధాన లక్ష్యం. ఆధునిక రాజ్యాలు నిర్వర్తించే విధుల్లో ఉత్పత్తి విధానం, వినియోగం మారకద్రవ్య సద్వినియోగం, ధరల పెరుగుదలను అరికట్టడం, జాతి సంపదను పెంచడం, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడటం ముఖ్యమైనవి. వీటిమీద ఆర్థిక విధానాల ప్రభావం బాగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు రాజకీయ వ్యవస్థల ద్వారానే పరిష్కరించడానికి వీలవుతుంది.

ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక విధులను నిర్వర్తిస్తుంది. ఉత్పత్తి అభివృద్ధి భావనలను వాస్తవికం చేసేందుకు రాజ్యం పన్నులు, మార్కెటింగ్, ఆహారోత్పత్తి, పంపిణీ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు, దిగుమతులు మొదలైన విధులను నిర్వర్తించక తప్పదు.

ఆర్థిక ఉత్పత్తి శక్తులే సమాజాలలో మార్క్సిజం వ్యాప్తికి దోహడం చేశాయి. ఆర్థికపరమైన అంశాలే రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణమయ్యాయి. నాజీయిజం, ఫాసిజం సిద్ధాంతాలకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

బ్రిటిష్ ప్రభుత్వం మనదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో జాప్యం చేయడానికి ఆర్థిక కారణాలే ప్రధానమైనవని చాలా మంది భావిస్తారు. ఆధునిక కాలంలో విస్తరిస్తున్న కొత్త కొత్త రాజకీయ సిద్ధాంతాలకూ ఉద్యమాలకూ ఆర్థిక సమస్యలే మూలం. ఆర్థికస్థితిగతులు రాజకీయ నిర్ణయాలను, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 5.
ప్రవర్తనావాదం.
జవాబు.
సామాన్యశాస్త్రల్లో జీవరాశుల ప్రవర్తనలను అధ్యయనం చేసే తరహాలో సామాజికశాస్త్రాల్లో సైతం వ్యక్తుల ప్రవర్తనలను అధ్యయనం చేయవలసిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రవర్తనావాద ఉద్యమం ప్రారంభమైంది. చార్లెస్ మెరియం, డేవిడ్ ఈస్టర్, గాబ్రియల్ ఆల్మండ్ వంటి రాజనీతిశాస్త్రవేత్తలు ప్రవర్తనావాద ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఒక రాజకీయ వ్యవస్థలోని పౌరులు ఆ రాజకీయ వ్యవస్థపై ఎటువంటి రాజకీయపరమైన వైఖరులను కలిగి ఉన్నారో శాస్త్రీయంగా విశ్లేషించాల్సిన ఆవశ్యకతను ప్రవర్తనావాదం నొక్కి చెప్పింది.

ప్రశ్న 6.
ఉత్తర – ప్రవర్తనావాదం.
జవాబు.
రాజనీతిశాస్త్ర అధ్యయన ధృక్పథంలో ప్రవర్తనావాదాన్ని విమర్శిస్తూ ఆవిష్కరించడిన మరో కోణమే ఉత్తర ప్రవర్తనావాదం. ప్రవర్తనావాదం పూర్తి శాస్త్రీయతకు పీటవేయగా, ఉత్తర ప్రవర్తనావాదం విలువలకు – శాస్త్రీయతకు రెండింటికి సమాన ప్రాధాన్యతనిస్తూ రాజకీయ వ్యాసంగాలను విశ్లేషించాలని భావించింది.

ప్రశ్న 7.
మాస్టర్ సైన్స్.
జవాబు.
రాజకీయాలను గురించి అధ్యయనం ప్రాచీన గ్రీకు సమాజాలలో ప్రారంభమైంది. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వంటి గ్రీకు తాత్వికులు వారి కాలం నాటి సమాజాలలోని రాజకీయాలను గురించి చింతన చేశారు.

అయితే, అరిస్టాటిల్ నాటి ప్రభుత్వాలను, రాజకీయ వ్యాసంగాలను హేతుబద్ధంగా తులనాత్మక పద్ధతిలో వివరించినందువల్ల తాను రాజనీతి శాస్త్ర పితామహుడుగా ఆరాధించబడ్డాడు. అరిస్టాటిల్, రాజనీతిశాస్త్రాన్ని “మాస్టర్ సైన్స్”గా అభివర్ణించాడు. అంటే మానవులకు చెందిన సాంఘిక, రాజకీయ సంస్థలను వివరించే శాస్త్రంగా పేర్కొన్నాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 8.
అరిస్టాటిల్.
జవాబు.
అరిస్టాటిల్ ప్రముఖ గ్రీకు రాజనీతి తత్వవేత్త. ప్లేటో శిష్యుడు. అరిస్టాటిల్ ప్రాచీన గ్రీకు కాలం నాటి ప్రభుత్వాలను, రాజకీయ వ్యాసంగాలను హేతుబద్ధంగా తులనాత్మక పద్ధతిలో వివరించినందువల్ల తాను రాజనీతిశాస్త్ర పితామహుడుగా ఆరాధించబడ్డాడు. అరిస్టాటిల్ రాజనీతిశాస్త్రాన్ని “మాస్టరైసైన్స్”గా అభివర్ణించాడు. అరిస్టాటిల్ తన ప్రఖ్యాత గ్రంధమైన “పాలిటిక్స్”లో రాజ్యము, ప్రభుత్వము గురించి అధ్యయనము చేసే శాస్త్రము రాజనీతిశాస్త్రమని పేర్కొన్నాడు.

TS Inter 1st Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 6th Lesson హక్కులు – విధులు Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 6th Lesson హక్కులు – విధులు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
హక్కులను నిర్వచించి పౌర, రాజకీయ హక్కులను వర్ణించండి.
జవాబు.
పరిచయం : రాజనీతిశాస్త్ర అధ్యయనంలో హక్కుల భావనకు చాలా ప్రాముఖ్యత ఉంది. సామాజిక జీవనానికి హక్కులనేవి అత్యంత ఆవశ్యకమైనవి. సామాజిక సంక్షేమ సాధనగా హక్కులు పరిగణించబడినాయి. హక్కులను వినియోగించుకోవటం ద్వారానే రాజ్యంలోని పౌర వ్యక్తిత్వం వికసిస్తుంది.

సమాజంలోనూ, రాజ్యంలోనూ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి హక్కులు అవసరమవుతాయి. రాజ్యం పౌరులకు ప్రసాధించే హక్కుల ద్వారానే దాని ఔన్నత్యం గుర్తించబడుతుందని హెచ్.జె. లాస్కి పేర్కొన్నాడు. సాధారణంగా ప్రతి రాజ్యం తన పౌరులకు వివిధ రంగాలలో అనేక హక్కులను ప్రసాదిస్తుంది.

హక్కులనేవి రాజ్యం, సమాజం చేత గుర్తించబడే కనీస పరిస్థితులు, అవకాశాలుగా పరిగణించవచ్చు. వాటిని రాజ్యంలోని వివిధ చట్టాలు పరిరక్షిస్తాయి. ఆధునిక రాజ్యాలు తమ రాజ్యాంగం, చట్టాల ద్వారా పౌరుల వికాసానికి అనేక ఏర్పాట్లుగావించాయి. ఇక హక్కులు, బాధ్యతలు అనేవి వ్యక్తుల సంపూర్ణ వికాసానికి అత్యంత ఆవశ్యకమైనవి.

అర్థం :
“హక్కు” అంటే “కలిగి ఉండటము” అని అర్థం. సమాజ సంక్షేమం కోసం, ప్రగతి కోసం వ్యక్తులందరూ పాటించవలసిన బాధ్యతల రూపమే హక్కులు. హక్కులు మానవునకు స్వేచ్ఛను ఇచ్చి, వికాసానికి తోడ్పడతాయి. హక్కుల నిర్వచనాలు : రాజనీతి శాస్త్రవేత్తలు హక్కు అనే పదాన్ని అనేక విధాలుగా నిర్వచించారు. వాటిలో కొన్నింటిని కింద వివరించడమైనది.

  1. ఎర్నెస్ట్ బార్కర్ : “వ్యక్తి మూర్తిమత్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన బాహ్యపరమైన పరిస్థితులే ” హక్కులు”.
  2. బొసాంకే : “సమాజం చేత గుర్తించబడి, రాజ్యం చేత అమలులో ఉంచబడే అధికారాలే హక్కులు”.
  3. టి.హెచ్. గ్రీన్ : “ఉమ్మడి శ్రేయస్సుకు దోహదపడే వాటిని కోరేందుకు, గుర్తించేందుకు ఉండే అధికారాలే హక్కులు.” .
  4. హెచ్.జె. లాస్కి : “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా, అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు.”

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

పౌరహక్కులు :
నాగరిక జీవనాన్ని గడపటానికి అవసరమయ్యే హక్కులనే పౌరహక్కులు అంటారు. అన్ని రాజ్యాలు తమ ప్రజలకు ఈ హక్కులను ఇస్తున్నాయి. ఈ హక్కులపై అనేక మినహాయింపులు ఉంటాయి. ముఖ్యమైన పౌర హక్కులు ఏమనగా :

1. జీవించే హక్కు (Right to Life) :
జీవించే హక్కు అనేది పౌరహక్కులలో అత్యంత ముఖ్యమైనదని టి. హెచ్. గ్రీన్ భావించాడు. ఈ హక్కు వ్యక్తుల జీవనానికి భద్రతను కల్పిస్తుంది. ఈ హక్కు లేనట్లయితే వ్యక్తులు తమ జీవనాన్ని గడిపేందుకు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ప్రతి వ్యక్తికీ ఈ హక్కు ఎంతో విలువైనదే కాకుండా, సమాజం, రాజ్యం మొత్తానికి కూడా ఎంత విలువైనదనే ప్రమేయంపై ఈ హక్కు ఆధారపడి ఉంది. అందువల్ల ఈ హక్కు ద్వారా రాజ్యం వ్యక్తుల జీవనానికి ఎంతగానో రక్షణను కల్పిస్తుంది.

అయితే ఈ హక్కును అనుభవించే విషయంలో వ్యక్తులపై రాజ్యం కొన్ని సహేతుకమైన ఆంక్షలను విధించవచ్చు. ఈ సందర్భంలో రాజ్యం ఏ వ్యక్తినైనా జాతి ప్రయోజనం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని ఆజ్ఞాపించవచ్చు. ఈ హక్కులలో ఆత్మరక్షణ హక్కు కూడా ఇమిడి ఉంది.

2. స్వేచ్ఛా హక్కు (Right to Liberty) :
స్వేచ్ఛా హక్కు వ్యక్తులకు అనేక రంగాలలో స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ హక్కు వారి జీవనాన్ని అర్థవంతం చేస్తుంది. వ్యక్తులు అనేక రంగాలలో వారి వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకొనేందుకు. వీలు కల్పిస్తుంది. సంచరించే హక్కు, వాక్ స్వాతంత్ర్యపు హక్కు, భావవ్యక్తీకరణ హక్కు, ఆలోచనా హక్కు, నివసించే హక్కు మొదలైనవి ఇందులో ఉన్నాయి.

3. సమానత్వ హక్కు (Right to Equality) :
సమానత్వ హక్కు అంటే చట్టం దృష్టిలో అందరూ సమానులే. అని అర్థంగా చెప్పవచ్చు. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, పుట్టుక, మతం, ప్రాంతం, సంపద, విద్యలాంటి పలురకాల విచక్షణలను ఈ హక్కు నిషేధిస్తుంది. అందరినీ ఒకే రకంగా ఆదరిస్తుంది. రాజ్యంలో చట్టాలను ఒకే విధంగా వర్తించుటకు ఈ హక్కు ఉద్దేశించింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో వ్యక్తులందరికీ సమానమైన అవకాశాలను ఈ హక్కు కల్పిస్తుంది.

4. ఆస్తి హక్కు (Right to Property) :
ఈ హక్కు ప్రకారం ప్రతి వ్యక్తి ఆస్తిని సంపాదించేందుకు, అనుభవించేందుకు, దానధర్మాలకు వినియోగించుకొనేందుకు లేదా వారసత్వంగా పొందేందుకు వీలుంటుంది. ప్రతి వ్యక్తి ఉన్నత ప్రమాణాలతో జీవనాన్ని కొనసాగించేందుకు ఈ హక్కు అవసరమవుతుంది. అలాగే వ్యక్తి మూర్తిమత్వ వికాసానికి ఇది ఎంతో కీలకమైనది.

5. కుటుంబ హక్కు (Right to Family) :
కుటుంబం అనేది ఒక ప్రాథమిక, సామాజిక వ్యవస్థ. కుటుంబ హక్కు సమాజంలో వ్యక్తులకు కుటుంబపరమైన సంబంధాలను ఏర్పరచుకొనేందుకు వీలు కల్పిస్తుంది. పర్యవసానంగా ఈ హక్కు ద్వారా వ్యక్తులు తమకు నచ్చినవారిని వివాహం చేసుకొనే స్వేచ్ఛను కలిగి ఉంటారు. అలాగే సంతానాన్ని పొందేందుకు, పిల్లలను పోషించేందుకు వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.

అయితే జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ హక్కుపై రాజ్యం కొన్ని నిర్దిష్టమైన ఆంక్షలను విధించవచ్చు. ఉదాహరణకి ఇటీవలి కాలం వరకు చైనా ప్రభుత్వం అక్కడి పౌరుల కుటుంబసభ్యుల సంఖ్యపై కఠిన ఆంక్షలను విధించింది. ఇప్పుడిప్పుడే ఈ రాజ్యం పైన పేర్కొన్న విషయంలో కొన్ని సవరణలు చేస్తున్నది.

6. మత హక్కు (Right to Religion) :
ఈ హక్కు ప్రకారం వ్యక్తులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించేందుకు, ప్రచారం చేసేందుకు, ప్రభోదించేందుకు స్వేచ్ఛను కలిగి ఉంటారు. వారు ఈ విషయంలో సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా లౌకికరాజ్యాలు తమ పౌరులకు విశేషమైన మత స్వాతంత్ర్యాలను ప్రసాదించాయి.

7. ఒప్పందం హక్కు (Right to Contract) :
ఒప్పందం హక్కు ప్రకారం వ్యక్తులు తమ జీవనం, ఆస్తి, ఉపాధి వంటి విషయాలలో చట్టబద్ధమైన ఏర్పాట్లను చేసుకొనేందుకు లేదా ఒప్పందాలను కుదుర్చుకొనేందుకు స్వాతంత్య్రాన్ని కలిగి ఉంటారు. ఈ విషయంలో ఈ హక్కు ప్రకారం సంబంధిత వ్యక్తులు స్పష్టమైన నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. రాజ్యం వ్యక్తుల శ్రేయస్సును పెంపొందించే ఒప్పందాలను మాత్రమే ఈ సందర్భంలో గుర్తిస్తుంది.

8. విద్యా హక్కు (Right to Education) :
ఆధునిక కాలంలో విద్యా హక్కు అనేది ప్రతి వ్యక్తికి అత్యంత ఆవశ్యకమైనదిగా పరిగణించబడింది. విద్యలేనివారు, అమాయకులు ప్రభుత్వ వ్యవహారాలలో చురుకుగా పాల్గొనలేరు. అలాగే నిరక్షరాస్యులు తమ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోలేరు.

అందుచేత విద్య, అక్షరాస్యత అనేవి సమాజంలో వివిధ సామాజిక సమస్యలను అవగాహన చేసుకొనేందుకు, ప్రభుత్వ విధానాలను తెలుసుకొనేందుకు దోహదపడతాయి. ప్రజాస్వామ్య రాజ్యాలలో ఈ హక్కు ప్రతి పౌరుడికి కనీసస్థాయి విద్యను అందించేందుకు హామీ ఇస్తుంది.

9. సంస్థలు, సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు (Right to form Associations and Unions) :
ఈ హక్కు ప్రకారం వ్యక్తులు తమకు ఇష్టమైన సంస్థలు, సంఘాలను నెలకొల్పుకొని, కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను నెరవేర్చుకొనేందుకు వీలుంటుంది.

వ్యక్తులు ఈ హక్కును వినియోగించుకోవటం ద్వారా తమ అభీష్టం ప్రకారం వివిధ సంస్థలు, సంఘాలలో సభ్యులుగా చేరేందుకు, కొనసాగేందుకు మరియు సభ్యత్వాలను ఉపసంహరించుకొనేందుకు పూర్తి స్వేచ్ఛను ఉంటారు. అయితే ఒకవేళ వ్యక్తులు జాతి శ్రేయస్సును విస్మరించి సంస్థలను స్థాపించి నిర్వహించినచో, రాజ్యం వారి చర్యలపై కొన్ని ఆంక్షలను విధించవచ్చు.

10. రాజ్యాంగ పరిహారపు హక్కు (Right to Constitutional Remedies) :
వ్యక్తి హక్కుల పరిరక్షణకు ఈ హక్కు అత్యంత ఆవశ్యకమైనది. ఈ హక్కు లేనిచో పౌరహక్కులనేవి అర్థరహితమవుతాయి. ఈ హక్కు ప్రకారం ఇతరుల జోక్యం లేదా దాడి ఫలితంగా నష్టం పొందిన వ్యక్తి తన స్వాతంత్ర్యాన్ని కోల్పోయినచో, తగిన ఉపశమనాన్ని, న్యాయాన్ని న్యాయస్థానాల ద్వారా పొందుతాడు.

ఈ సందర్భంలో ఉన్నత న్యాయస్థానాలు, అనేక ఆజ్ఞలను (writs) జారీ చేస్తాయి. అటువంటి వాటిలో హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కో వారంటో, సెర్షియోరరి లాంటివి ఉన్నాయి.

రాజకీయ హక్కులు : ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనటానికి అవకాశం కల్పించబడింది. ఈ అవకాశాలనే రాజకీయ హక్కులు అందురు. రాజకీయ హక్కులు ముఖ్యంగా 5 అవి :

1. ఓటు హక్కు (Right to Vote) :
ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో పౌరులు అనుభవించే అతి ముఖ్యమైన రాజకీయ హక్కు ఓటు హక్కు. వయోజన పౌరులు ఈ హక్కును వివిధ శాసన నిర్మాణ సంస్థలలో తమ ప్రతినిధులను ఎన్నుకొనేందుకు శక్తివంతమైన ఆయుధంగా వినియోగిస్తారు.

ఈ హక్కు వారిని నిజమైన సార్వభౌములుగా రూపొందిస్తుంది. వయోజన పౌరులందరూ వర్ణం, పుట్టుక, భాష, తెగ, మతం, ప్రాంతం వంటి తారతమ్యాలు లేకుండా ఈ హక్కును కలిగి ఉంటారు. అయితే విదేశీయులు, మైనర్లకు ఈ హక్కు వర్తించదు.

2. ఎన్నికలలో అభ్యర్థిగా పోటీచేసే హక్కు (Right to Contest in Elections) :
రాజ్యంలో పౌరులు వివిధ శాసన నిర్మాణ సంస్థలకు అభ్యర్థులుగా పోటీచేసేందుకు ఈ హక్కు అధికారమిస్తుంది. రాజకీయ సామర్థ్యం ఆసక్తి, శక్తివంతమైన నాయకత్వం వంటి లక్షణాలు గల పౌరులు రాజ్యానికి సంబంధించిన రాజకీయ యంత్రాంగ నిర్వహణలలో చురుకుగా పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. దాంతో ఈ హక్కు పౌరులలో విశేషమైన రాజకీయ పరిజ్ఞానాన్ని, ఆసక్తిని పెంపొందిస్తుంది. ఈ హక్కు ప్రజాస్వామ్య రాజ్యానికి ప్రధాన ప్రాతిపదికగా ఉంటుంది.

3. ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు (Right to Hold Public Offices) :
పౌరులు వివిధ రకాల ప్రభుత్వ పదవులను చేపట్టి, నిర్వహించేందుకు ఈ హక్కు అనేక అవకాశాలను కల్పిస్తుంది ఈ హక్కు ప్రకారం ఏ ఒక్క పౌరుడు ఇతరులతో పోల్చినచో ఎటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలను కానీ, మినహాయింపులు కానీ పొందేందుకు వీలులేదు. ప్రభుత్వాధికారాన్ని ఎంతో హుందాగా నిర్వహించేందుకు ఈ హక్కు పౌరులకు సహాయకారిగా ఉంటుంది.

4. విజ్ఞాపన హక్కు (Right to Petition) :
పౌరులు తమ అవసరాలు లేదా సమస్యలను ప్రభుత్వ దృష్టికి విజ్ఞప్తుల ద్వారా తెచ్చేందుకు ఈ హక్కు దోహదపడుతుంది. ఆధునిక రాజ్యంలో ఈ హక్కు ఎంతో ప్రాధాన్యత గల రాజకీయ హక్కుగా పరిగణించబడింది.

ఈ హక్కు ద్వారా పౌరులు ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, తగిన పరిష్కారాలను పొందుతారు. అలాగే ప్రభుత్వాధికారులు ప్రజా సమస్యలను తెలుసుకొని, వాటిని సకాలంలో పరిష్కరించేటట్లు ఈ హక్కు సహాయపడుతుంది.

5. విమర్శించే హక్కు (Right to Criticism) :
ఈ హక్కు ప్రభుత్వానికి సంబంధించిన అనేక విధానాలు, కార్యక్రమాలను విమర్శించేందుకు పౌరులకు అవకాశం ఇస్తుంది. అలాగే వివిధ స్థాయిలలో నాయకులు, పరిపాలన సిబ్బంది పాల్పడే అవకతవకలను బహిర్గతం చేసేందుకు ఇది తోడ్పడుతుంది.

అంతేకాకుండా కాలానుగుణంగా ప్రభుత్వం అనుసరించే విధానాలపై, పౌరులు సహేతుకమైన, నిర్మాణాత్మకమైన విమర్శలను చేసేందుకు అవకాశమిస్తుంది. ఈ హక్కు అంతిమంగా పరిపాలనాధికారులు, విధాన రూపకర్తలు తమ విద్యుక్త ధర్మాలను ఎంతో అప్రమత్తంగా, జాగ్రత్తగా నిర్వహించేటట్లు చూస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 2.
హక్కుల పరిరక్షణ అంశాలను గుర్తించండి.
జవాబు.
పరిచయం :
రాజనీతిశాస్త్ర అధ్యయనంలో హక్కుల భావనకు చాలా ప్రాముఖ్యత ఉంది. సామాజిక జీవనానికి హక్కులనేవి అత్యంత ఆవశ్యకమైనవి. సామాజిక సంక్షేమ సాధనగా హక్కులు పరిగణించబడినాయి. హక్కులను వినియోగించుకోవటం ద్వారానే రాజ్యంలోని పౌర వ్యక్తిత్వం వికసిస్తుంది.

సమాజంలోనూ, రాజ్యంలోనూ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి హక్కులు అవసరమవుతాయి. రాజ్యం పౌరులకు ప్రసాదించే హక్కుల ద్వారానే దాని ఔన్నత్యం గుర్తించబడుతుందని హెచ్.జె. లాస్కీ పేర్కొన్నాడు. సాధారణంగా ప్రతి రాజ్యం తన పౌరులకు వివిధ రంగాలలో అనేక హక్కులను ప్రసాదిస్తుంది.

హక్కులనేవి రాజ్యం, సమాజంచేత గుర్తించబడే కనీస పరిస్థితులు, అవకాశాలుగా పరిగణించవచ్చు. వాటిని రాజ్యంలోని వివిధ చట్టాలు పరిరక్షిస్తాయి. ఆధునిక రాజ్యాలు తమ రాజ్యాంగం, చట్టాల ద్వారా పౌరుల వికాసానికి అనేక ఏర్పాట్లుగావించాయి. ఇక హక్కులు, బాధ్యతలు అనేవి వ్యక్తుల సంపూర్ణ వికాసానికి అత్యంత ఆవశ్యకమైనవి.

అర్థం : “హక్కు” అంటే “కలిగి ఉండటము” అని అర్థం. సమాజ సంక్షేమం కోసం, ప్రగతి కోసం వ్యక్తులందరూ పాటించవలసిన బాధ్యతల రూపమే హక్కులు. హక్కులు మానవునకు స్వేచ్ఛను ఇచ్చి, వికాసానికి తోడ్పడతాయి.

హక్కుల నిర్వచనాలు :
రాజనీతి శాస్త్రవేత్తలు హక్కు అనే పదాన్ని అనేక విధాలుగా నిర్వచించారు. వాటిలో కొన్నింటిని కింద వివరించడమైనది.

  1. ఎర్నెస్ట్ బార్కర్ : “వ్యక్తి మూర్తిమత్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన బాహ్యపరమైన పరిస్థితులే ” హక్కులు”.
  2. బొసాంకే : “సమాజం చేత గుర్తించబడి, రాజ్యంచేత అమలులో ఉంచబడే అధికారాలే హక్కులు”.
  3. టి.హెచ్. గ్రీన్: “ఉమ్మడి శ్రేయస్సుకు దోహదపడే వాటిని కోరేందుకు, గుర్తించేందుకు ఉండే అధికారాలే హక్కులు.” .
  4. హెచ్.జె. లాస్కి : “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు.”

హక్కుల పరిరక్షణలు (Safeguards of Rights) :
హక్కులను రాజ్యం ప్రతిరక్షించినప్పుడే వ్యక్తులు వాటిని అనుభవించగలుగుతారు. ఈ సందర్భంలో కింది అంశాలు హక్కుల పరిరక్షణకు దోహదపడతాయి.

1. ప్రజాస్వామ్య పాలన (Democratic Rule) :
ప్రజాస్వామ్య పాలన ప్రజల హక్కులను పరిరక్షించుటలో ఎంతగానో కృషిచేస్తుంది. ఒక్క ప్రజాస్వామ్య రాజ్యాలలోనే తమ హక్కులను స్వేచ్ఛగా సంపూర్ణంగా అనుభవిస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ వారి హక్కులకు రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన నియమనిబంధనల ద్వారా రక్షణలు కల్పిస్తుంది.

2. లిఖిత, దృఢ రాజ్యాంగం (Written and Rigid Constitution) :
లిఖిత రాజ్యాంగం ప్రభుత్వ అధికారాలు, కర్తవ్యాలను స్పష్టంగా నిర్వచిస్తుంది. అలాగే ఇది ప్రభుత్వాధికారానికి గల వివిధ పరిమితులను వివరిస్తుంది. అంతేకాకుండా ప్రజల హక్కులకు హామీ ఇస్తుంది. ఈ రాజ్యాంగాన్ని చిన్న కారణాలతో పాలకులు, శాసనసభ్యులు సవరించేందుకు అనుమతించదు.

3. ప్రాథమిక హక్కులను పొందుపరచుట (Incorporation of Fundamental Rights) :
ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా వ్యక్తుల హక్కులను ప్రభుత్వం అతిక్రమించకుండా చూడవచ్చు. ఇటువంటి ఏర్పాటు వ్యక్తుల హక్కులను ఎంతగానో కాపాడుతుంది.

4. అధికారాల వేర్పాటు (Separation of Powers) :
హక్కుల పరిరక్షణకు అధికారాల వేర్పాటు ఎంతో అవసరం. అధికారాలన్నీ ప్రభుత్వంలోని మూడు శాఖల మధ్య ఏర్పాటు చేసినప్పుడే వ్యక్తి స్వేచ్ఛ కాపాడబడుతుంది. అప్పుడు మాత్రమే ఒక శాఖ నియంతృత్వాన్ని వేరొక శాఖ నివారించగలుగుతుంది.

5. అధికారాల వికేంద్రీకరణ (Decentralisation of Powers) :
ప్రభుత్వాధికారాలు వికేంద్రీకృతం అయినప్పుడే వ్యక్తులు హక్కులను అనుభవిస్తారు. అందుకోసం అధికారాలన్నీ జాతీయ, ప్రాంతీయ, స్థానిక స్థాయిలలో వికేంద్రీకరణం కావాలి. అటువంటి ఏర్పాటు ప్రాదేశిక లేదా కర్తవ్యాల ప్రాతిపదికపై జరుగుతుంది.

6. సమన్యాయపాలన (Rule of Law) :
చట్టం ముందు అందరూ సమానులే అనే అర్థాన్ని సమన్యాయపాలన సూచిస్తుంది. అంతేకాకుండా పౌరులందరికీ చట్టాలు సమానంగా వర్తిస్తాయని దీని అర్థం. చట్టం పౌరుల మధ్య ప్రాంతం, కులం, మతం, వర్ణం, తెగ వంటి తారతమ్యాలను చూపదు. అప్పుడు మాత్రమే వ్యక్తులందరూ హక్కులను అనుభవిస్తారు.

7. స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయశాఖ (Independent and Impartial Judiciary) :
వ్యక్తుల పరిరక్షణకు తోడ్పడే మరో ముఖ్య అంశమే స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయశాఖ. ఉన్నత న్యాయస్థానాలలోని న్యాయమూర్తులు నిష్పక్షపాతంతో, స్వతంత్ర వైఖరితో తీర్పులను అందించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియలో భాగంగా వారు వ్యక్తుల హక్కులను తక్షణమే పరిరక్షించేందుకై కొన్ని రిట్లను (Writs) మంజూరు చేస్తారు.

8. స్వతంత్ర పత్రికలు (Independent Press) :
వ్యక్తుల హక్కుల పరిరక్షణకు దోహదపడే మరొక అంశమే స్వతంత్ర పత్రికలు. స్వతంత్ర దృక్పథం గల పత్రికలు వార్తలు, అభిప్రాయాలను నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు తెలియజేస్తాయి. ఈ విషయంలో రాజ్యం పత్రికలపై ఎటువంటి ఆంక్షలను విధించేందుకు లేదా పత్రికలను అడ్డుకునేందుకు ప్రయత్నించరాదు. అప్పుడు మాత్రమే వ్యక్తులు తమ హక్కులను సంపూర్ణంగా అనుభవిస్తారు.

9. సాంఘిక, ఆర్థిక సమానత్వాలు (Social and Economic Equalities) :
సాంఘిక, ఆర్థిక సమానత్వాలు అనేవి వ్యక్తులకు హక్కులను అనుభవించేందుకు ఎంతగానో అవసరమవుతాయి. రాజ్యంలో సాంఘిక, ఆర్థిక సమానత్వాలు నెలకొన్నప్పుడే వ్యక్తులు తమ హక్కులను సక్రమంగా, సంవర్థక రీతిలో అనుభవిస్తారు. కులతత్త్వం, మతతత్త్వం, భాషాతత్త్వం వంటి సాంఘిక అనర్థాలు, ఆర్థిక అసమానతలు, దోపిడీని పెంచినప్పుడు సాంఘిక, ఆర్థిక సమానత్వాలను సాధించలేము.

10. నిరంతర అప్రమత్తత (Eternal Vigilance) :
వ్యక్తుల హక్కులను పరిరక్షించటంలో నిరంతర అప్రమత్తత అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. వ్యక్తులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలపట్ల అప్రమత్తతతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వం కనక నియంతృత్వ ధోరణులను అనుసరిస్తే, వాటిని ప్రజాస్వామ్య, రాజ్యాంగ పద్ధతుల ద్వారా వ్యతిరేకించాలి.

వారు ఎట్టి పరిస్థితులలోనూ అధికారం కోసం ఆరాటపడే స్వార్థపరులైన నాయకులను ప్రోత్సహించరాదు. అంతేకాకుండా న్యాయసమీక్ష (Judicial Review), పునరాయనం (Recall), దృఢమైన ప్రతిపక్షం లాంటి ఇతర అంశాలు కూడా వ్యక్తుల హక్కులను పరిరక్షించేందుకు దోహదపడతాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 3.
మానవ హక్కులపై ఒక వ్యాసాన్ని రాయండి.
జవాబు.
భావం : మానవుల ప్రాథమిక జీవనానికి అత్యంత ఆవశ్యకమైనవే మానవ హక్కులు. మానవులందరూ ఈ ” హక్కులను కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గ తారతమ్యాలు లేకుండా అనుభవిస్తారు. ప్రజాస్వామ్య రాజ్యాలలోని రాజ్యాంగ, సాధారణ చట్టాలు ఇటువంటి హక్కులను గుర్తిస్తాయి. అలాగే ఈ హక్కులను ప్రజలకు అందించేందుకై ప్రజాస్వామ్య రాజ్యాలలోని వివిధ ప్రభుత్వాలు అనేక చర్యలను తీసుకొంటాయి.

మానవ హక్కుల ఆవిర్భావం :
ఒకానొక సమయంలో ప్రాచీన, మధ్యయుగ సమాజాలలో ఎవరో కొన్ని వర్గాలు మాత్రమే మానవ హక్కులను అనుభవించేవారు. దాంతో మెజార్టీ ప్రజలు ఆ హక్కులను నోచుకోలేకపోయారు. వారు హక్కుల సాధనకై అవిశ్రాంతంగా ప్రయత్నించారు.

మానవ హక్కుల సాధనకై ప్రయత్నాలు జరిపిన వారిలో గ్రీకు పాలకులను మొదటిసారిగా పేర్కొనవచ్చు. గ్రీకు పాలకులు మానవ వ్యక్తిత్వ వికాసానికి ఆరోగ్యం, దేహదారుఢ్యం తప్పనిసరిగా ఉండాలని గుర్తించారు. అలాగే జాతి అభివృద్ధిలో మానవ హక్కులు అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తాయనే విషయాన్ని పేర్కొన్నారు. అయితే దురదృష్టం కొద్దీ కొందరు పాలకులు అణచివేత, స్వార్థబుద్ధి కారణంగా ప్రజలలో మతతత్త్వం బాగా వ్యాప్తి చెందింది. ఈ పరిస్థితులలో మానవ హక్కులు కనుమరుగయ్యాయి.

మానవ హక్కుల సాధనలో ఇంగ్లాండులోని మాగ్నా కార్టా (Magna Carta) అనేది మానవ హక్కుల సాధనలో చేసిన మొదటి ప్రయత్నంగా చరిత్రకారులు భావించారు. మాగ్నా కార్టా ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను వీలు కల్పించింది. చరిత్రకారులు దానిని బ్రిటీషు రాజ్యంగపు ‘బైబిల్’గా వర్ణించారు.

మానవ హక్కుల ఆశయాలు :

  1. ప్రజలందరికీ ఎటువంటి వివక్షత లేని స్వాతంత్ర్యాన్ని అందించటం.
  2. పేదరికం నుండి విముక్తి.
  3. వ్యక్తులలో నిబిడీకృతమై ఉన్న సామర్థ్యాలను వినియోగించుకొనే స్వేచ్ఛ.
  4. భయం నుండి విముక్తి.
  5. రక్షణ పొందే స్వేచ్ఛ.
  6. అన్యాయానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ.
  7. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వాతంత్య్రం.
  8. సంస్థలను ఏర్పరచుకొనే స్వేచ్ఛ.
  9. గౌరవప్రదంగా వ్యక్తి తన కార్యకలాపాలు నిర్వర్తించుకొనే స్వేచ్ఛ.
  10. దౌర్జన్యాన్ని నిరోధించి వ్యతిరేకించే స్వేచ్ఛ.

ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1995 – 2005 దశకాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దిగా ప్రకటించింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా నివసించే ప్రజలందరికీ మానవ హక్కులను ప్రసాదించే ఉద్దేశంతో ఈ కాలంలో అనేక చర్యలను గైకొన్నది.

మానవ హక్కుల వర్గీకరణ :
మానవ హక్కులను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి (1) పౌర, రాజకీయ హక్కులు (ii) సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులు. సమాజంలో పౌరహక్కులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, వ్యక్తుల భద్రత హక్కు, బానిసత్వం లేదా వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందే హక్కు వంటి అనేక హక్కులు పౌరహక్కులలో పేర్కొనడమైంది.

చట్టం నుంచి సమానంగా రక్షణ పొందేహక్కు, బలవంతంగా నిర్భందించడం నుంచి రక్షణ పొందే హక్కు, నిష్పాక్షికంగా విచారణ పొందే హక్కు ఆస్తి హక్కు, వివాహపు హక్కు వంటి ఇతర హక్కులు కూడా పౌరహక్కులలో ఇమిడి ఉన్నాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
హక్కుల లక్షణాలేవి ?
జవాబు.
హక్కులు-నిర్వచనం :
“హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు” అని హెచ్.జె. లాస్కి పేర్కొన్నారు.

హక్కుల లక్షణాలు (Features of Rights) : హక్కులు కింద పేర్కొన్న లక్షణాలను కలిగి ఉంటాయి.

1. సమాజంలోనే సాధ్యం (Possible only in Society) :
హక్కులు సమాజంలోనే ఉద్భవిస్తాయి. అవి మానవుల సామాజిక జీవనానికి ప్రతీకగా ఉంటాయి. సమాజం వెలుపల అవి ఉండవు.

2. సామాజిక స్వభావం (Social Nature) :
హక్కులను వ్యక్తుల కోర్కెలుగా భావించవచ్చు. అటువంటి కోర్కెలు సమాజంలోనే నెరవేరుతాయి. రాజ్యం వాటిని గుర్తించి పెంపొందించేందుకు దోహదపడుతుంది. కాబట్టి హక్కులనేవి సామాజిక స్వభావమైనవని చెప్పవచ్చు.

3. ప్రకృతిసిద్ధమైనవి (Natural) :
హక్కులనేవి మానవుల సామాజిక ప్రవృత్తికి నిదర్శనంగా ఉంటాయి. ఈ విషయాన్ని సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు ప్రకటించారు. వారి భావాలను ఆధునిక కాలంలో కొంతమేరకు ఆమోదించడమైనది.

4. రాజ్యంచే అమలై రక్షించబడటం (Enforced and Protected by state) :
హక్కులనేవి రాజ్యంచేత అమలుచేయబడి రక్షించబడతాయి. రాజ్యంలోని వివిధ ఉన్నత న్యాయసంస్థలు వాటికి సంరక్షకులుగా వ్యవహరిస్తాయి. వేరొక రకంగా చెప్పాలంటే ఉన్నత న్యాయస్థానాలు హక్కులను కాపాడతాయి. మరొక విషయం ఏమిటంటే హక్కులను ఒక్క ప్రజాస్వామ్య రాజ్యాలలోని పౌరులు మాత్రమే అనుభవిస్తారు.

5. నిరపేక్షమైనవి కావు (Not Absolute):
హక్కులు నిరపేక్షమైనవి కావు. వాటి వినియోగంపై ‘రాజ్యం, సమాజం కొన్ని ఆంక్షలను విధిస్తుంది. అటువంటి ఆంక్షలు సమాజంలో శాంతి భద్రతల నిర్వహణకు ఉద్దేశించినవి. ‘అంతేకాకుండా హక్కులనేవి సామాజిక శ్రేయస్సు, భద్రతలను పెంపొందించేందుకు దోహదపడతాయని చెప్పవచ్చు.

6. సంబంధిత బాధ్యతలు (Corresponding Responsibilities) :
హక్కులు, బాధ్యతలు ఒకదానికొకటి పరస్పర ఆధారాలుగా ఉంటాయి. ప్రతి హక్కు ఒక బాధ్యతను కలిగి ఉంటుంది. అందుచేత సమాజంలో నివసించే ప్రతి వ్యక్తి తనకు గల హక్కులనే తోటివారు కూడా కలిగి ఉంటారని గ్రహించాలి.

అట్లాగే తోటివారు కూడా వారి హక్కులను వినియోగించుకోవటంలో ప్రతి వ్యక్తికి తగిన సహకారాన్ని అందించాలి. హక్కులు లేని బాధ్యతలు లేదా బాధ్యతలు ‘లేని హక్కులు అనేవి నాగరిక సమాజంలో ఉండవు. హక్కులు, బాధ్యతలు రెండూ వ్యక్తుల ప్రశాంత సామాజిక జీవనానికి ఎంతగానో ఆవశ్యకమైనవి.

7. విశ్వవ్యాప్తమైనవి (Universal) :
హక్కులనేవి విశ్వవ్యాప్తమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి అందరికి వర్తిస్తాయి. వీటిని ప్రజలందరు ఎటువంటి తారతమ్యాలు లేకుండా అనుభవిస్తారు.

8. మార్పులకు అవకాశం (Scope for changes) :
హక్కులనేవి కాలానుగుణంగా ప్రజల అవసరాలను బట్టి మారుతుంటాయి. అట్లాగే దేశ కాలపరిస్థితులలో వచ్చే మార్పులనుబట్టి అభివృద్ధి చెందుతాయి. గతంలో లేని కొన్ని హక్కులు వర్తమాన కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులు వ్యక్తుల హక్కులపై విశేషమైన ప్రభావాన్ని చూపుతాయి.

9. రాజ్యం కంటే ముందుగా ఉండటం (Precede the State) :
చరిత్ర ఫలితాలే హక్కులు. హక్కులు కాలక్రమేణా ఒక క్రమానుగత రీతిలో ఆవిర్భవించాయని విశ్వసించారు. రాజ్యం ఆవిర్భావానికి ముందే హక్కులు ఉన్నాయి. అయితే ఆ తరువాత వాటిని రాజ్యం గుర్తించింది.

10. ఉమ్మడి శ్రేయస్సు (Common Good) :
హక్కులనేవి ఎల్లప్పుడూ ఉమ్మడి శ్రేయస్సును పెంపొందించేందుకై ఏర్పడి వికసించాయి. సమాజం, రాజ్యం చేత గుర్తింపు పొంది, ఉమ్మడి శ్రేయస్సును పెంపొందించే హక్కులను మాత్రమే వ్యక్తులు అనుభవిస్తారు. వ్యక్తులు సుఖ సౌభాగ్యవంతమైన జీవనాన్ని గడిపేందుకు హక్కులు అవసరమవుతాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 2.
రాజకీయ హక్కులను వివరించండి.
జవాబు.
ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనటానికి అవకాశం కల్పించబడింది. ఈ అవకాశాలనే రాజకీయ హక్కులు అందురు. రాజకీయ హక్కులు ముఖ్యంగా 5 అవి :

1. ఓటు హక్కు (Right to Vote) :
ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో పౌరులు అనుభవించే అతి ముఖ్యమైన రాజకీయ హక్కు ఓటు హక్కు వయోజన పౌరులు ఈ హక్కును వివిధ శాసన నిర్మాణ సంస్థలలో తమ ప్రతినిధులను ఎన్నుకొనేందుకు శక్తివంతమైన ఆయుధంగా వినియోగిస్తారు.

ఈ హక్కు వారిని నిజమైన సార్వభౌములుగా రూపొందిస్తుంది. వయోజన పౌరులందరూ వర్ణం, పుట్టుక, భాష, తెగ, మతం, ప్రాంతం వంటి తారతమ్యాలు లేకుండా ఈ హక్కును కలిగి ఉంటారు. అయితే విదేశీయులు, మైనర్లకు ఈ హక్కు వర్తించదు.

2. ఎన్నికలలో అభ్యర్థిగా పోటీచేసే హక్కు (Right to Contest in Elections) :
రాజ్యంలో పౌరులు వివిధ శాసన నిర్మాణ సంస్థలకు అభ్యర్థులుగా పోటీచేసేందుకు ఈ హక్కు అధికారమిస్తుంది. రాజకీయ సామర్థ్యం ఆసక్తి, శక్తివంతమైన నాయకత్వం వంటి లక్షణాలు గల పౌరులు రాజ్యానికి సంబంధించిన రాజకీయ యంత్రాంగ నిర్వహణలలో చురుకుగా పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. దాంతో ఈ హక్కు పౌరులలో విశేషమైన రాజకీయ పరిజ్ఞానాన్ని, ఆసక్తిని పెంపొందిస్తుంది. ఈ హక్కు ప్రజాస్వామ్య రాజ్యానికి ప్రధాన ప్రాతిపదికగా ఉంటుంది.

3. ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు (Right to Hold Public Offices) :
పౌరులు వివిధ రకాల ప్రభుత్వ పదవులను చేపట్టి, నిర్వహించేందుకు ఈ హక్కు అనేక అవకాశాలను కల్పిస్తుంది. ఈ హక్కు ప్రకారం ఏ ఒక్క పౌరుడు ఇతరులతో పోల్చినచో ఎటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలను కానీ, మినహాయింపులు కానీ పొందేందుకు వీలులేదు. ప్రభుత్వాధికారాన్ని ఎంతో హుందాగా నిర్వహించేందుకు ఈ హక్కు పౌరులకు సహాయకారిగా ఉంటుంది.

4. విజ్ఞాపన హక్కు (Right to Petition) :
పౌరులు తమ అవసరాలు లేదా సమస్యలను ప్రభుత్వ దృష్టికి విజ్ఞప్తుల ద్వారా తెచ్చేందుకు ఈ హక్కు దోహదపడుతుంది. ఆధునిక రాజ్యంలో ఈ హక్కు ఎంతో ప్రాధాన్యత గల రాజకీయ హక్కుగా పరిగణించబడింది.

ఈ హక్కు ద్వారా పౌరులు ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, తగిన పరిష్కారాలను పొందుతారు. అలాగే ప్రభుత్వాధికారులు ప్రజా సమస్యలను తెలుసుకొని, వాటిని సకాలంలో పరిష్కరించేటట్లు ఈ హక్కు సహాయపడుతుంది.

5. విమర్శించే హక్కు (Right to Criticism) :
ఈ హక్కు ప్రభుత్వానికి సంబంధించిన అనేక విధానాలు, కార్యక్రమాలను విమర్శించేందుకు పౌరులకు అవకాశం ఇస్తుంది. అలాగే వివిధ్య స్థాయిలలో నాయకులు, పరిపాలన సిబ్బంది పాల్పడే అవకతవకలను బహిర్గతం చేసేందుకు ఇది తోడ్పడుతుంది.

అంతేకాకుండా కాలానుగుణంగా ప్రభుత్వం అనుసరించే విధానాలపై పౌరులు సహేతుకమైన, నిర్మాణాత్మకమైన విమర్శలను చేసేందుకు అవకాశమిస్తుంది. ఈ హక్కు అంతిమంగా పరిపాలనాధికారులు, విధాన రూపకర్తలు తమ విద్యుక్త ధర్మాలను ఎంతో అప్రమత్తంగా, జాగ్రత్తగా నిర్వహించేటట్లు చూస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 3.
ముఖ్యమైన కొన్ని పౌర, రాజకీయ హక్కులను వివరించండి.
జవాబు.
1. పౌర హక్కులు :
సామాజిక జీవనాన్ని సంతోషం, హుందాతనంతో గడిపేందుకు వ్యక్తులకు అవసరమైన కనీస పరిస్థితులను కల్పించేందుకు పౌర హక్కులను కల్పించడం జరిగింది. ఈ హక్కులు నాగరిక సమాజానికి అత్యంత ఆవశ్యకమైనవి. పౌరహక్కులు ప్రజాస్వామ్యం కల్పించిన ఒక బహుమతిగా భావించాలి. ఈ హక్కులను పౌరులందరికీ కల్పించడంతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పౌరులకు నాగరికమైన సామాజిక జీవనం కొనసాగించడానికి పౌర హక్కులు అవకాశాలను కల్పించాయి.

సమాజంలోని మానవులకు ఈ పౌర హక్కులు కల్పించడంతో మౌలికమైన అవసరాలు తీర్చినట్లవుతుంది. జీవించే హక్కు, స్వాతంత్ర్యపు హక్కు, మతహక్కు, ఆస్తిహక్కు, విద్యాహక్కు, సమానత్వపు హక్కు, కుటుంబ హక్కు వంటివి పౌరహక్కులలో కొన్నింటికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

2. రాజకీయ హక్కులు :
ప్రజాస్వామ్యంలో రాజకీయ హక్కులను మౌలిక అవసరంగా పరిగణించవచ్చు. వాస్తవానికి ఈ హక్కుల సద్వినియోగం తీరుపైనే ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరు, విజయం ఆధారపడి ఉంటుంది. రాజకీయ సమాజం ఏర్పాటులో ఈ హక్కులు కీలకపాత్ర పోషిస్తాయి.

ఎందుకంటే ఈ హక్కులు ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనేందుకు అనేక అవకాశాలను కల్పిస్తాయి. ఒక్క ప్రజాస్వామ్య రాజ్యంలో మాత్రమే ఈ హక్కులను పౌరులు సంపూర్ణంగా అనుభవిస్తారు. ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, విజ్ఞాపన. హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మొదలైనవి రాజకీయ హక్కులకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 4.
మానవ హక్కుల వర్గీకరణ, లక్ష్యాలను రాయండి.
జవాబు.
మానవ హక్కుల ఆశయాలు (Objectives of Human Rights): మానవ హక్కుల ఆశయాలను కింది విధంగా పేర్కొనవచ్చు.

  1. ప్రజలందరికీ ఎటువంటి వివక్షత లేని స్వాతంత్ర్యాన్ని అందించటం.
  2. పేదరికం నుండి విముక్తి.
  3. వ్యక్తులలో నిబిడీకృతమై ఉన్న సామర్థ్యాలను వినియోగించుకొనే స్వేచ
  4. భయం నుండి విముక్తి.
  5. రక్షణను పొందే స్వేచ్ఛ.
  6. అన్యాయానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ.
  7. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వాతంత్య్రం.
  8. సంస్థలను ఏర్పరచుకొనే స్వేచ్ఛ.
  9. గౌరవప్రదంగా వ్యక్తి తన కార్యకలాపాలు నిర్వర్తించుకొనే స్వేచ్ఛ.
  10. దౌర్జన్యాన్ని నిరోధించి వ్యతిరేకించే స్వేచ్ఛ.

ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1995-2005 దశకాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దిగా ప్రకటించింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా నివసించే ప్రజలందరికీ మానవ హక్కులను ప్రసాదించే ఉద్దేశంతో ఈ కాలంలో అనేక చర్యలను గైకొన్నది.

మానవ హక్కుల వర్గీకరణ :
మానవ హక్కులను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :

  1. పౌర, రాజకీయ హక్కులు
  2. సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులు.

1.A. పౌరహక్కులు : సమాజంలో పౌరహక్కులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. పౌరహక్కులకు ఉదాహరణలు.

  1. జీవించే హక్కు
  2. స్వేచ్ఛ హక్కు
  3. వ్యక్తుల భద్రత హక్కు.
  4. వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందే హక్కు
  5. చట్టం నుంచి సమానంగా రక్షణ పొందే హక్కు
  6. బలవంతంగా నిర్భందించడం నుంచి రక్షణ పొందే హక్కు
  7. నిష్పాక్షికంగా విచారణ పొందే హక్కు
  8. ఆస్తి హక్కు
  9. వివాహపు హక్కు
  10.  వాక్ స్వాతంత్య్రపు హక్కు.
  11. భావ ప్రకటన హక్కు
  12. సంస్థలను, సంఘాలను స్థాపించుకునే హక్కు
  13. సభలు, సమావేశాలు నిర్వహించుకునే హక్కు
  14. స్వేచ్ఛగా సంచరించే హక్కు.

1.B. రాజకీయ హక్కులు :

  1. ఓటు హక్కు
  2. ఎన్నికలలో పోటీచేసే హక్కు
  3.  అధికారం పొందే హక్కు
  4. విమర్శించే హక్కు
  5. విజ్ఞాపన హక్కు

2.A. సాంఘిక హక్కులు:

  1.  విద్యా హక్కు
  2. ఆరోగ్య హక్కు
  3. వినోదపు హక్కు మొదలైనవి

2.B. ఆర్థిక హక్కులు :

  1. పని హక్కు
  2. సమానమైన పనికి సమానమైన వేతనం పొందే హక్కు
  3. కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు
  4. సంతృప్తికరమైన జీవనస్థాయిని కలిగి ఉండే హక్కు

2.C. సాంస్కృతిక హక్కులు:

  1. నాగరికత
  2. కళలు
  3. సంస్కృతిని గౌరవించడం వంటి అంశాలు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 5.
వివిధ రకాలైన విధులను చర్చించండి.
జవాబు.
బాధ్యతలు :
సమాజంలో నివశించే వ్యక్తులు ఇతర వ్యక్తుల పట్ల నిర్వర్తించే అంశాలనే బాధ్యతలు అంటారు. బాధ్యతలు అనేవి ‘ఇతరుల పట్ల ఒక వ్యక్తి కలిగి ఉండే కర్తవ్యం, విధి అని అర్థం.

బాధ్యతల రకాలు (Types of Responsibilities) :
బాధ్యతలు స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి : (i) నైతిక బాధ్యతలు (ii) చట్టబద్ధమైన బాధ్యతలు. ఈ రెండింటిని కింది విధంగా వివరించవచ్చు.

(i) నైతిక బాధ్యతలు (Moral Responsibilities) :
నైతిక బాధ్యతలు అనేవి నైతిక అంశాల ప్రాతిపదికపై వ్యక్తులు నిర్వహించాల్సిన కర్తవ్యాలను సూచిస్తాయి. వీటకి రాజ్యంచేత రూపొందించబడే చట్టాలు మద్దతు ఇవ్వవు, బలపరచవు. ఇవి ప్రజల నైతిక విశ్వాశాలపై ఆధారపడి రూపొందుతాయి.

సమాజంలోని కొన్ని ఆచార సాంప్రదాయాలు వాడుకల ఆధారంగా ఇవి ఏర్పడతాయి. వీటి ఉల్లంఘన ఎటువంటి శిక్షకు దారితీయదు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, అస్వస్థులకు సహాయపడటంలాంటివి నైతిక బాధ్యతలకు కొన్ని ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

(ii) చట్టబద్ధమైన బాధ్యతలు (Legal Responsibilities) :
చట్టబద్ధమైన బాధ్యతలనేవి న్యాయస్థానాలు, చట్టాల మద్దతుతో అమలులోకి వస్తాయి. వీటికి శాసనాత్మక ప్రాముఖ్యత ఉంటుంది. ఇవి ఎంతో స్పష్టమైనవి, ఖచ్చితమైనవి. ఇవి నిర్బంధమైన, శిక్షాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి.

కాబట్టి వీటిని ఉల్లంఘించినవారు శిక్షకు పాత్రులవుతారు. రాజ్య చట్టాలకు విధేయత చూపటం, పన్నులు చెల్లించటం, శాంతి భద్రతల నిర్వహణలలో అధికారులకు సహాయం అందించటంలాంటివి చట్టబద్దమైన బాధ్యతలలో ముఖ్యమైనవి.

చట్టబద్ధమైన బాధ్యతలు మరలా రెండు రకాలుగా వర్గీకరించబడినాయి. అవి:

  1. సంవర్థక బాధ్యతలు
  2. సంరక్షక బాధ్యతలు.

1. సంవర్థక బాధ్యతలు (Positive Responsibilities) :
సంవర్థక బాధ్యతలనేవి సమాజ ప్రగతి, సంక్షేమాల సాధన, పటిష్టతలకై ఉద్దేశించబడినవి. రాజ్య చట్టాల పట్ల విధేయత, దేశ రక్షణ, పన్నుల చెల్లింపులాంటివి ఈ రకమైన బాధ్యతలకు ఉదాహరణలు చెప్పవచ్చు. ఇటువంటి బాధ్యతలు రాజ్య ఆశయాలను నెరవేర్చడంలో ప్రభుత్వానికి ప్రజలు సహకారాన్ని అందించేందుకు ఉద్దేశించినాయి.

2. సంరక్షక బాధ్యతలు (Negative Responsibilities) :
చట్టం నిషేధించిన కార్యక్రమాలను చేపట్టకుండా వ్యక్తులు దూరంగా ఉండేందుకు పేర్కొన్నవే సంరక్షక బాధ్యతలు. ఈ రకమైన బాధ్యతలు ప్రజలను కొన్ని నిర్ధిష్టమైన కార్యక్రమాలలో పాల్గొనకుండా ఉంచుతాయి. రాజ్యం తరపున ప్రభుత్వం ఈ సందర్భంలో కొన్ని నియమ నిబంధనలను రూపొందించి అమలుచేస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 6.
పౌర, రాజకీయ హక్కుల మధ్య తేడాలను వ్రాయండి.
జవాబు.
1. పౌర హక్కులు :
సామాజిక జీవనాన్ని సంతోషం, హుందాతనంతో గడిపేందుకు వ్యక్తులకు అవసరమైన కనీస పరిస్థితులను కల్పించేందుకు పౌర హక్కులను కల్పించడం జరిగింది. ఈ హక్కులు నాగరిక సమాజానికి అత్యంత ఆవశ్యకమైనవి. పౌరహక్కులు ప్రజాస్వామ్యం కల్పించిన ఒక బహుమతిగా భావించాలి. ఈ హక్కులను పౌరులందరికీ కల్పించడంతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పౌరులకు నాగరికమైన సామాజిక జీవనం కొనసాగించడానికి పౌర హక్కులు అవకాశాలను కల్పించాయి.

సమాజంలోని మానవులకు ఈ పౌర హక్కులు కల్పించడంతో మౌలికమైన అవసరాలు తీర్చినట్లవుతుంది. జీవించే హక్కు, స్వాతంత్ర్యపు హక్కు, మతహక్కు, ఆస్తిహక్కు, విద్యాహక్కు, సమానత్వపు హక్కు, కుటుంబ హక్కు వంటివి పౌరహక్కులలో కొన్నింటికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

2. రాజకీయ హక్కులు :
ప్రజాస్వామ్యంలో రాజకీయ హక్కులను మౌలిక అవసరంగా పరిగణించవచ్చు. వాస్తవానికి ఈ హక్కుల సద్వినియోగం తీరుపైనే ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరు, విజయం ఆధారపడి ఉంటుంది. రాజకీయ సమాజం ఏర్పాటులో ఈ హక్కులు కీలకపాత్ర పోషిస్తాయి.

ఎందుకంటే ఈ హక్కులు ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనేందుకు అనేక అవకాశాలను కల్పిస్తాయి. ఒక్క ప్రజాస్వామ్య రాజ్యంలో మాత్రమే ఈ హక్కులను పౌరులు సంపూర్ణంగా అనుభవిస్తారు. ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, విజ్ఞాపన. హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మొదలైనవి రాజకీయ హక్కులకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.

ప్రశ్న 7.
హక్కులు, విధుల మధ్య సంబంధాన్ని తెల్పండి.
జవాబు.

హక్కులువిధులు
నిర్వచనంరాజ్యం ప్రజలకందించిన అధికారాలు, హక్కులు.ఓ వ్యక్తి అనుభవించే హక్కు ఇతరుల పట్ల అతను నిర్వహించవలసిన విధి అవుతుంది.
చట్టంసాధారణంగా న్యాయస్థానాల ద్వారా హక్కులకు రక్షణ కలిగేలా రాజ్యం చూస్తుంది లేదా సవాలు చేయవచ్చు.పౌర విధులను న్యాయస్థానాల ద్వారా సవాలు చేసే వీలు కాదు.
ఆధారంగావ్యక్తి అనుభవించే అధికారాలు హక్కులు.వ్యక్తిగతంగా విధులు నిర్వర్తించడం, జవాబుదారీతనం ఆధారంగా విధులు ఉంటాయి.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
హక్కులను నిర్వచించండి.
జవాబు.

  1. “వ్యక్తి మూర్తిమత్వ, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన బాహ్యపరమైన పరిస్థితులే హక్కులు” అని బార్కర్ పేర్కొన్నాడు.
  2. “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా… ఏ ఒక్కరూ సాధారణంగా, అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు” అని హెచ్.జె. లాస్కి పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
హక్కులను ‘వర్గీకరించండి.
జవాబు.
హక్కులను విస్తృత ప్రాతిపదికపై మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :

  1. సహజ హక్కులు
  2. నైతిక హక్కులు
  3. చట్టబద్ధమైన హక్కులు.

చట్టబద్ధమైన హక్కులు మరలా మూడు రకాలుగా వర్గీకరింపబడినాయి. అవి :

  1.  పౌర హక్కులు
  2. రాజకీయ హక్కులు
  3. ఆర్థిక హక్కులు.

ప్రశ్న 3.
పౌర హక్కులేవి ?
జవాబు.
నాగరిక జీవనాన్ని గడపటానికి అవసరమయ్యే హక్కులనే పౌరహక్కులు అంటారు. అన్ని రాజ్యాలు తమ ప్రజలకు ఈ హక్కులను ఇస్తున్నాయి. ఈ హక్కులపై అనేక మినహాయింపులు ఉంటాయి. ముఖ్యమైన పౌరహక్కులు ఏమనగా :

  1. జీవించే హక్కు
  2. స్వేచ్ఛ హక్కు
  3. సమానత్వపు హక్కు
  4. ఆస్తి హక్కు
  5. కుటుంబపు హక్కు
  6. విద్యా హక్కు మొదలైనవి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 4.
సహజ హక్కులు.
జవాబు.
మానవులు జన్మతః అనుభవించే హక్కులే సహజ హక్కులుగా పరిగణించడమైనది. నాగరిక సమాజ ఆవిర్భావానికి ముందే ఈ హక్కులను మానవులు అనుభవించారు. సమాజం, రాజ్యం వీటిని గుర్తించి, గౌరవించాయి. సహజ హక్కులు సిద్ధాంత ప్రతిపాదకుడైన జాన్ లాక్ హక్కులనేవి సమాజం, రాజకీయ వ్యవస్థలు ఏర్పడక ముందే ఉన్నాయన్నాడు.

జీవించే హక్కు, స్వాతంత్ర్యాన్ని అనుభవించే హక్కు, ఆస్తి హక్కు వంటివి ప్రధానమైన సహజ హక్కులకు ఉదాహరణలుగా పేర్కొన్నాడు. మానవులకు గల ఈ హక్కులను రాజ్యం తిరస్కరించరాదన్నాడు.

ప్రశ్న 5.
నైతిక హక్కులు.
జవాబు.
నైతిక హక్కులు సమాజంలోని నైతిక సూత్రాలు ఆధారంగా రూపొందాయి. సమాజంలో నివసించే వ్యక్తులకు నైతికపరమైన అవగాహనను కలిగించేందుకు ఈ రకమైన హక్కులను ఇవ్వటమైనది. సమాజంలోని నైతిక సూత్రాలే ఇటువంటి హక్కులకు ప్రాతిపదికగా ఉన్నాయి.

ప్రజల ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుకలు కూడా వీటికి ఆధారంగా ఉంటాయి. ఇవి ప్రజల అంతరాత్మకు సంబంధించినవి. పౌర సమాజంలోని వ్యక్తులు వీటిని అనుభవిస్తారు. వీటికి చట్టపరమైన మద్దతు లేనప్పటికి సమాజం వీటిని బలపరుస్తుంది. అందుచేత వీటి ఉల్లంఘన ఏ రకమైన శిక్షకు దారితీయదు.

ప్రశ్న 6.
రాజకీయ హక్కులేవి ?
జవాబు.
రాజ్యము, ప్రభుత్వము యొక్క కార్యకలాపాలలో పాల్గొనేందుకై ప్రజలకు పూర్తి అవకాశాలను కల్పించే హక్కులనే రాజకీయ హక్కులని అంటారు. ఉదాహరణకు ఓటు హక్కు, ఎన్నికలలో అభ్యర్థిగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, విజ్ఞాపన హక్కు, విమర్శించే హక్కు మొదలగునవి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 7.
మానవ హక్కుల లక్ష్యాలను తెల్పండి.
జవాబు.
మానవ హక్కులు కింది ఆశయాలను కలిగి ఉంటాయి.

  1. ప్రజలందరికీ ఎటువంటి వివక్షత లేని స్వాతంత్ర్యాన్ని అందించటం.
  2. పేదరికం నుండి విముక్తి.
  3. వ్యక్తులలో నిబిడీకృతమై ఉన్న సామర్థ్యాలను వినియోగించుకొనే స్వేచ్ఛ.
  4. భయం నుండి విముక్తి.

ప్రశ్న 8.
మానవ హక్కులు ఎన్ని రకాలు, అవి ఏవి ?
జవాబు.
మానవ హక్కులను స్థూలంగా రెండు రకములుగా వర్గీకరించవచ్చు. అవి 1) పౌర, రాజకీయ హక్కులు 2) సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులు.

ప్రశ్న 9.
మానవ హక్కుల ప్రాముఖ్యత.
జవాబు.
మానవుల ప్రాథమిక జీవనానికి అత్యంత ఆవశ్యకమైనవే మానవ హక్కులు. మానవులందరూ ఈ హక్కులను కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ తారతమ్యం లేకుండా అనుభవిస్తారు. మానవ హక్కుల సాధనలో ఇంగ్లాండులోని ‘మాగ్నా కార్టా’ అనేది మొదటి ప్రయత్నంగా చెప్పవచ్చు. ఐక్యరాజ్యసమితి కృషి వలన మానవ హక్కులను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ప్రజలు అనుభవిస్తున్నారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 10.
విధులు వర్గీకరణ.
జవాబు.
బాధ్యతలను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి

  • నైతిక బాధ్యతలు
  • చట్టబద్ధమైన బాధ్యతలు.

చట్టబద్ధమైన బాధ్యతలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి

  • సంవర్థక బాధ్యతలు
  • సంరక్షక బాధ్యతలు.

ప్రశ్న 11.
నైతిక బాధ్యతలు.
జవాబు.
నైతిక బాధ్యతలు నైతిక అంశాల ప్రాతిపదికపై వ్యక్తులు నిర్వహించాల్సిన కర్తవ్యాలను సూచిస్తాయి. వీటికి చట్టపరమైన ఆంక్షలు ఉండవు. ఇవి ప్రజల నైతిక విశ్వాసాలపై ఆధారపడి రూపొందుతాయి. సమాజంలోని ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుక పద్ధతుల ఆధారంగా ఇవి ఏర్పడతాయి. వీటికి ఉదాహరణ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, అస్వస్థులకు సహాయపడటం మొదలైనవి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 12.
కొన్ని ముఖ్య ఆర్థిక హక్కులను పేర్కొనండి.
జవాబు.
ఆర్థిక హక్కులు :
వ్యక్తులు తమ జీవనభృతికి సహేతుకమైన, చట్టబద్ధమైన మార్గాలద్వారా సంపాదించుకొనేందుకు ఈ హక్కులు అవకాశం కల్పిస్తాయి. అట్లాగే ఇవి వ్యక్తుల దైనందిన అవసరాలకు తోడ్పడుతాయి. హక్కులు వ్యక్తులకు ఆర్థిక భద్రత కల్పిస్తాయి. వర్ధమాన శతాబ్దంలోని (21వ శతాబ్దం) ప్రపంచ దేశాలన్నింటిలో ఈ హక్కులకు ప్రాచుర్యం లభించింది.

కనీస వేతనాన్ని పొందే హక్కు, పనిహక్కు, విశ్రాంతిని పొందే హక్కు, పనిచేసే ప్రదేశాలలో కనీస సదుపాయాలను పొందే హక్కు, కార్మిక సంఘాలను ఏర్పరచుకొనే హక్కు, వృద్ధాప్యం మరియు అంగవైకల్యం నుంచి ఉపశమనం పొందే హక్కు మొదలైనవి ఆర్థిక హక్కులకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

TS Inter 1st Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 5th Lesson రాజనీతి భావజాలాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 5th Lesson రాజనీతి భావజాలాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
వ్యక్తి శ్రేయోవాదం అంటే ఏమిటి ? వివరించండి.
జవాబు.
అర్థం :
వ్యక్తి శ్రేయోవాదం ప్రకారం రాజ్యం వ్యక్తుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి వారి అభీష్టానికే వదిలేయాలంటుంది. ఈ సిద్ధాంతాన్ని జోక్యరహిత సిద్ధాంతం (Laissez Fair theory) అని కూడా అంటారు. Laissez Fair అనేది ఫ్రెంచ్ పదం.

దాని అర్థం ‘ఓంటరిగా వదిలేయ్’ (Leave alone), అంటే సాంఘిక జీవనంలో వ్యక్తే కేంద్ర బిందువు. ఈ సిద్ధాంతాన్ననుసరించి వ్యక్తికి వీలైనంత ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి. రాజ్యం వీలైనంత తక్కువ జోక్యం’ కలిగి ఉండాలి. అంటే రాజ్యం వ్యక్తులను సమర్థించాలేగాని నియంత్రించకూడదు.

వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయంలో “రాజ్యం ఆవశ్యకమైన దయ్యం” లాంటిది. రాజ్యం ఎందుకు అవసరమంటే వ్యక్తులను హింస నుంచి, మోసాల నుంచి కాపాడటానికి అవసరమని వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయం. ఇది ఎందుకు దయ్యం లాంటిదంటే వ్యక్తుల స్వాతంత్ర్యాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి, అందువల్ల వ్యక్తుల వ్యక్తిగత విషయంలో ఎంత తక్కువగా జోక్యం చేసుకుంటే అంతమంచిది.

రాజ్యం కింద తెలిపిన పరిమిత విధులను నిర్వహిస్తుంది.

  1. వ్యక్తులకు రక్షణ కల్పించటం విదేశీ దురాక్రమణల నుంచి కాపాడడం.
  2. ఒక వ్యక్తికి మరో వ్యక్తి నుంచి రక్షణ కల్పించడం.
  3. వ్యక్తుల ఆస్తులకు దోపిడి దొంగల నుంచి, విధ్వంసాల నుంచి రక్షణ కల్పించడం.
  4. తప్పుడు ఒప్పందాల నుంచి ఒప్పంద ఉల్లంఘనల నుంచి వ్యక్తులను కాపాడడం.

సిద్ధాంతం పుట్టుక – అభివృద్ధి:
18వ శతాబ్దం నాటికి యూరప్ లో నిరపేక్ష నియంతృత్వ, రాజరిక ప్రభుత్వాలు ఆచరణలో ఉండేవి. యూరప్కు చెందిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు రాజనీతి పండితులైన జాన్లాక్, రూసో వంటి వారు వ్యక్తి స్వేచ్ఛలకు సంబంధించి వివరణలిచ్చారు. ఆ తరువాత 19వ శతాబ్దంలో వ్యక్తి శ్రేయోవాదానికి ఒక సంపూర్ణ రూపం వచ్చింది.

ఈ సిద్ధాంతం ఫ్రాన్స్లో బాగా వేళ్ళూనుకొని అటు పిమ్మట యూరప్ అంతటా విస్తరించింది. దీనిని ఆడమ్ స్మిత్, ఇతర సంప్రదాయ ఆర్థికవేత్తలు అభివృద్ధి చేశారు. అయితే జె.ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్లు దీనిని ఒక విధానంగాను రాజకీయ సిద్ధాంతంగానూ తీర్చిదిద్దారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

వ్యక్తిశ్రేయోవాదాన్ని పలు రకాలుగా వివరించవచ్చు.

నైతిక వాదన :
జె.ఎస్.మిల్ అభిప్రాయం ప్రకారం వ్యక్తుల విషయంలో రాజ్యం జోక్యం వారి అభీష్టాలను, అభివృద్ధిని నిరోధిస్తుంది. వ్యక్తులు స్వతహాగా నిర్వహించే బాధ్యతలను రాజ్యం తన భుజస్కందాల మీద వేసుకోవడం వల్ల వ్యక్తులు తమ బాధ్యతలను మరచిపోవడమే కాకుండా తమకు తామే కాకుండా పోతారు. దాని పర్యవసానంగా వ్యక్తులు నిస్సారంగా, నిస్సత్తువగా తయారౌతారు.

ఆర్థికవాదన :
వ్యక్తి శ్రేయోవాదానికి మద్దతుగా ఆడమస్మిత్ వాదనను లేవనెత్తాడు. ఆయన అభిప్రాయంలో ప్రతి వ్యక్తి తన అభీష్టం మేరకు శక్తివంచన లేకుండా తన అభివృద్ధికై పాటుపడతాడు. ఒకరకంగా ఆడమస్మిత్ వ్యక్తుల స్వప్రయోజనాలను గురించి ప్రజ్ఞావంతమైన వివరణ ఇచ్చాడని చెప్పవచ్చు.

వ్యక్తుల వ్యాపార, వాణిజ్య పరిశ్రమలకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలలో రాజ్యం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోరాదని స్మిత్ గట్టిగా వాదించాడు. వ్యక్తులకు స్వేచ్ఛ ఇవ్వటంవల్ల స్వచ్ఛందంగా తమ స్వంత శక్తి సామర్థ్యాలను వినియోగించి అభివృద్ధి చెందుతారు.

కాబట్టి “జోక్యరహిత” (లేజాఫెయిర్) విధానంలో వ్యక్తుల అవసరంకంటే సమాజ అవసరమే ఎక్కువగా ఉందని వీరి వాదన. ఈ సిద్ధాంతం 18వ శతాబ్దపు చివరిభాగం 19వ శతాబ్దపు మొదటి దశలో ఇంగ్లాండులో పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడింది.

జీవైకవాదం :
హార్బర్ట్ స్పెన్సర్ అనే శాస్త్రవేత్త వ్యక్తి శ్రేయోవాదాన్ని సమర్థించే ఉద్దేశంతో జీవైక వాదనను ముందుకు తెచ్చాడు. ఇతని అభిప్రాయంలో ప్రాణికోటిలో ఏదైతే నిదొక్కుకోగలుగుతుందో ఆ జీవి మాత్రమే మనుగడను కొనసాగించగలుగుతుంది. ఆ విధంగా సమాజంలోని వ్యక్తులు స్వేచ్ఛాయుత పోటీలో నిలబడగలిగే వారే తమ మనుగడను కొనసాగించగలరు.

సహజ న్యాయం ప్రకారం మనుగడకు వారు మాత్రమే సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కాగలుగుతారు. రాజ్యం చేయగలిగిందల్లా స్వేచ్ఛాయుత పోటీలో వ్యక్తులకు అనుమతినివ్వటం. పేదలకు, వృద్ధులకు, రోగిష్ఠులకు చేయవలసిన అవసరం రాజ్యానికి ఎంతమాత్రం లేదని వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయం.

అనుభవిక వాదం :
ఇప్పటివరకు మనం అనుభవంలో చూస్తున్నదేమంటే, ఎక్కడైనా, ఎప్పుడైనా రాజ్యం పరిశ్రమలను పర్యవేక్షించి నియంత్రిస్తుందో అక్కడ ఫలితాలను వెల్లడించడంలో జాప్యం కలుగుతుంది. అదే విధంగా అసమర్ధత, వస్తువులు వ్యర్థంకావటం జరుగుతుంది.

ఎప్పుడైతే రాజ్యం ప్రజాసమూహాల సాంఘిక, ఆర్థిక జీవన విధానాన్ని నియంత్రించటం లేదా పర్యవేక్షించటానికి చేసే ప్రయత్నాలన్నీ ఘోరంగా విఫలమవుతున్నాయి. అంతేకాదు, రాజ్యనిర్వహణ అంటేనే ఉద్యోగుల నిర్లక్ష్యం, అనవసరపు జాప్యం, ప్రతికూల ఆర్థిక విధానం, లంచగొండితనం మొదలైనవి ఉంటాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 2.
ఉదారవాదం అంటే ఏమిటి ? దాని ప్రధాన అంశాలను తెలపండి.
జవాబు.
ఉదారవాదం చాలా విశాలమైన సిద్ధాంతం, వ్యక్తి శ్రేయోవాదం, ఉపయోగితావాదం, సంక్షేమ రాజ్యభావన మొదలైనవి దీనిలో అంతర్భాగమైనవే. వ్యక్తి శ్రేయోవాదాన్ని సాంప్రదాయిక ఉదారవాదంలో భాగంగానే చూస్తారు. వ్యక్తి శ్రేయోవాదం ఉద్దేశంలో వ్యక్తి చాలా హేతుబద్ధమైన జీవి.

తనకు కావల్సినవన్నీ సమకూర్చుకునే సామర్థ్యం ఉన్నవాడు కాబట్టి రాజ్యం కేవలం తనకు రక్షణ కవచంగా ఉంటే చాలు అని భావిస్తాడు. దీన్నే సంప్రదాయ ఉదారవాదం అంటారు. ఉదారవాదం రెండు రకాలు, అవి : సాంప్రదాయిక ఉదారవాదం మొదటిదికాగా ఆధునిక ఉదారవాదం రెండవది.

ఆధునిక ఉదారవాదం 19వ శాతాబ్దపు ఉదారవాదానికి భిన్నమైనది. 20వ శతాబ్దంలో ఉదారవాదం ఎంతో పరిణతి చెందింది. ఎందుకంటే మధ్యతరగతి వర్గ సిద్ధాంతం నుంచి ఒక జన బాహుళ్య సిద్ధాంతంగా మార్పు చెందింది. ముఖ్యంగా టి. హెచ్, గ్రీస్ వివరించిన నైతిక కోణాన్ని తనలో ఇముడ్చుకొని ఆధునిక ఉదారవాదంగా పరిణతి చెందింది.

అదే విధంగా మరికొంత మంది శాస్త్రవేత్తలైన హాబ్ హౌస్, హెచ్.జె. లాస్కీ వంటివారి అభిప్రాయాలతో ప్రభావితమై 20వ శతాబ్దపు అర్ధభాగంలో వ్యక్తుల ప్రయోజనాలను కాపాడేవిధంగా సానుకూల వైఖరిని ఏర్పరచుకొని పాజిటివ్ ఉదారవాదం లేదా ఆధునిక ఉదారవాదంగా గుర్తింపు పొందింది.

అర్థం, నిర్వచనాలు :
ఎంతోమంది అభిప్రాయాలతో అనేక పరిణామాల మధ్య మూడు శతాబ్దాలపాటు పరిణామం చెందిన ఉదారవాదాన్ని నిర్దిష్టంగా నిర్వచించటం చాలా కష్టం. సాంప్రదాయక వైఖరి ప్రకారం ఉదారవాదం వ్యక్తి స్వేచ్ఛలను కాపాడటం, ప్రజాస్వామిక సంస్థల స్థాపన, స్వేచ్ఛా ఆర్థిక విధానం లక్షణాలను కలిగి ఉండేది. ఆధునిక ఉదారవాదం ప్రకారం వ్యక్తి వికాసానికి కావాల్సినంత రక్షణను కల్పిస్తూ సానుకూల వైఖరిని కలిగి ఉంది.

వెబ్స్టర్ నిఘంటువు ప్రకారం వ్యక్తుల హక్కులను, స్వేచ్ఛలను రాజకీయ, ఆర్థిక, ఉద్యోగస్వామ్య ఆధిపత్యాల నుంచి కాపాడే సిద్ధాంతమే ఉదారవాదం. మరో విధంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని ప్రగతిశీలమైన వ్యవస్థగా తీర్చిదిద్దటానికి కావల్సిన సైద్ధాంతిక భూమికయే ఉదారవాద సిద్ధాంతం.

మౌలిక అంశాలు :

  1. వ్యక్తి సహేతుకమైన జీవి, సమాజ శ్రేయస్సుకు కావల్సిన సహాయ సహకారం అందివ్వగలడు. అదేవిధంగా తన అభివృద్ధిని పెంచుకోగలడు. వ్యక్తి పుట్టుకతోనే కొన్ని సహజ హక్కులను కలిగి ఉన్నాడు. వాటిని ఏ అధికార శక్తీ తొలగించలేదు.
  2. వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలకు, సమష్టి ప్రయోజనాలకు మధ్య ఎటువంటి వైరుధ్యం లేదు. నిజానికి, పలుకరాల వ్యక్తి ప్రయోజనాలను సమన్వయం చేయడంవల్లనే సమష్టి ప్రయోజనాలు ఏర్పడతాయి.
  3. పౌర సమాజం, రాజ్యం వ్యక్తుల ద్వారా నిర్మితమైన యాంత్రికమైన సంస్థలు. అవి సమష్టి ప్రయోజనాలను కాపాడతాయి.
  4. ఉదారవాదం ప్రకారం స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్యం వ్యక్తుల సామాజిక జీవనానికి ఎంతో అవసరమైనవి.
  5. ఉదారవాదం, వ్యక్తుల పౌర స్వేచ్ఛలను కాపాడుతుంది. వాటిని పెంపొందించటానికి కావల్సిన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.
  6. ఉదారవాదం వ్యక్తులు తమ సమ్మతి మేరకు వ్యక్తులతో గాని, సంస్థలతోగాని ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.
  7. ఉదారవాదం సమాజంలోని వివిధ సమూహాల సమష్టి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ విధానాలు రూపొందించాలని ఆశిస్తుంది.

ఏది ఏమైనప్పటికీ, ఉదారవాదం మార్కెట్ సమాజాన్ని కోరుకుంటుంది. రాజ్యం వ్యక్తుల ఆస్తులకు, ఒప్పందాలకు, కనీసపు సేవలు అందివ్వటానికి తనవంతు బాధ్యతను నెరవేరుస్తుంది. ఉదారవాదం వ్యక్తి ప్రయోజనాలకు లక్ష్యంగానూ వాటిని కాపాడటానికి కావాల్సిన సాధనంగానూ రాజ్యాన్ని గుర్తిస్తుంది. రాజ్యం యొక్క నిరపేక్ష అధికారాన్ని ఉదారవాదం వ్యతిరేకిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 3.
సామ్యవాదం అంటే ఏమిటి ? దాని ప్రధాన సూత్రాలను పరిశీలించండి.
జవాబు.
సామ్యవాదం ఫ్రెంచి, పారిశ్రామిక విప్లవ వీరుల తరువాత ప్రచారంలోకి వచ్చింది. ఫ్రెంచి విప్లవం సాంఘిక విప్లవాన్ని లేవదీస్తే, పారిశ్రామిక విప్లవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే సమూలంగా మార్చివేసింది. సామ్యవాదాన్ని ప్రచారం చేసిన వారిలో రాబర్ట్ ఓవెన్, సైంట్ సైమన్లు ముఖ్యులు.

రాబర్ట్ ఓవెన్ సామ్యవాదాన్ని కాల్పనిక సామ్యవాదంగా ఇంగ్లండ్లో ప్రచారం చేసాడు. ఈ సామ్యవాదాన్నే మార్క్స్, ఏంజెల్సు అనే తత్త్వవేత్తలు శాస్త్రీయ సామ్యవాదంగా రూపొందించారు.

నిర్వచనం వివరణ :
సామ్యవాదం “సోషియస్” (Socious) అనే పదం నుంచి ఉద్భవించింది. అయితే సామ్యవాదాన్ని నిర్వచించటం చాలా కష్టం. అయినా నిఘంటువు ప్రకారం” ఒక కేంద్ర ప్రజాస్వామ్య ప్రభుత్వం మేలైన పంపిణీ విధానాన్ని, దానికనుగుణంగా ఉత్పత్తి విధానాన్ని ఏర్పరచాలనే ఆశయం గల సిద్ధాంతం సామ్యవాదం”. జార్జి బెర్నాడ్ షా సామ్యవాదమంటే “ఆదాయాలను సమానం చేయటం” అని అన్నాడు.

సామ్యవాదులకు విప్లవం కన్న సంస్కరణల ద్వారా మార్పును తేవటం ఇష్టం. సిద్ధాంతపరమైన సంఘర్షణకన్న నిర్మాణాత్మకమైన కృషిపైన, ఫలితాలపైన వారికి నమ్మకం ఎక్కువ.

ప్రధానసూత్రాలు :
సామ్యవాదపు ప్రధానసూత్రాలను కింది విధంగా చెప్పవచ్చు.

1. సమాజానికి ప్రాముఖ్యత :
సామ్యవాదం వ్యక్తికంటే సమాజానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. సమాజ ప్రయోజనాలకంటే వ్యక్తి ప్రయోజనాలు తక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ప్రజలందరి అవసరాలకు సంబంధించిన వస్తూత్పత్తికే మిక్కిలి ప్రాధాన్యతనిస్తుంది. సుఖభోగాలకు సంబంధించిన వస్తువుల ఉత్పత్తి అవసరమైనదిగా భావిస్తుంది. లాభాపేక్షగల వస్తూత్పత్తికంటే సహకార సేవలు అందివ్వగలిగే వస్తూత్పత్తి జరగాలని కోరుకుంటుంది.

2. సామాజిక ఐక్యతను కోరుకుంటుంది:
పెట్టుబడిదారీ సమాజంలో శ్రామికులు, కార్మికులు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోల్పోతారని సామ్యవాదం పేర్కొంది. సామ్యవాద సమాజంలో మాత్రమే ప్రజలందరికీ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలతో పాటు సమాన అవకాశాలు కల్పించబడతాయని ఈ సిద్ధాంతం నొక్కి చెబుతుంది.

పెట్టుబడిదారీ సమాజంలో కొంతమంది సంపన్నులు మాత్రమే అన్నిరకాల అవకాశాలను పొందుతారని ఎక్కువమంది అనేక అవకాశాలను కోల్పోతారంటుంది. సామ్యవాద సమాజంలో ప్రజలందరు ఎటువంటి అసమానతలు లేని విధంగా సంపూర్ణప్రయోజనం పొందుతారు.

3. పెట్టుబడిదారీ దారీ వ్యవస్థ నిర్మూలన :
పెట్టుబడిదారీ విధానం సంపూర్ణంగా నిర్మూలించబడాలని సామ్యవాదం కోరుకుంటుంది. పెట్టుబడిదారీవర్గం కార్మికవర్గాన్ని దోపిడీచేస్తూ అధికసంపదను ప్రోగుచేసుకుంటుంది. చట్టం ప్రకారం కార్మిక వర్గానికి చెందాల్సిన సౌకర్యాలనుగాని, ఇతరత్రా ప్రయోజనాలను గాని పెట్టుబడిదారి విధానం కల్పించదు.

దీని పర్యవసానంగా కార్మికవర్గం తీవ్రమైన దుర్భరపరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. వీటన్నింటిరీత్యా పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మూలన కచ్చితంగా జరగాలని సామ్యవాదం అభిప్రాయపడింది.

4. పోటీతత్వాన్ని నిర్మూలించటం:
ఆర్థికరంగంలో ముఖ్యంగా ఉత్పత్తి సంబంధ విషయాలలో పోటీతత్వం సమూలంగా నిర్మూలించబడాలని సామ్యవాద ఆకాంక్ష. పోటీతత్వానికి బదులుగా సహకారం ఉండాలంటుంది. పోటీతత్వం, లంచగొండితనాన్ని, ఏకస్వామ్యాన్ని, అసాంఘిక చర్యలను, విలువలు దిగజారుడుతనాన్ని పెంచిపోషిస్తుందని సామ్యవాదం విమర్శిస్తుంది. అందువల్ల పోటీతత్వం స్థానంలో సహకారం ఎంతో అవసరమని సామ్యవాదం భావిస్తుంది.

5. సమానత్వంపై సంపూర్ణవిశ్వాసం :
సామ్యవాదం సమానత్వ సూత్రాన్ని నమ్ముతుంది. అయితే, సామ్యవాదం సైతం సంపూర్ణ సమానత్వాన్ని సమర్థించదు. వ్యక్తుల ఆలోచనలు, శక్తిసామర్థ్యాలు మరియు నైపుణ్యాల రీత్యా అసమానతలుంటాయని అంగీకరిస్తుంది. అయినంతమాత్రాన ఉద్దేశపూర్వకమైన అసమానతలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామ్యవాదం నొక్కి చెబుతుంది.

6. ప్రయివేటు ఆస్తికి వ్యతిరేకం :
సామ్యవాదం ప్రయివేటు ఆస్తి కలిగి ఉండటాన్ని వ్యతిరేకిస్తుంది. భూమిమీద, పరిశ్రమలమీద, ఇతర ఉత్పత్తి సాధనాలమీద ప్రయివేటు యాజమాన్యపు హక్కులను సామ్యవాదం వ్యతిరేకిస్తుంది. పారిశ్రామిక ఉత్పత్తులను ప్రజలందరూ సమానంగా వినియోగించుకోవాలని సామ్యవాదం కోరుకుంటుంది.

7. వస్తూత్పత్తిపై సామూహిక యాజమాన్యం :
సమస్త వస్తూత్పత్తి సామూహిక యాజమాన్య ఆధీనంలో ఉండాలని’ సామ్యవాదం ఆశిస్తుంది. సమాజంలోని సంపదనంతా జాతీయం చేయాలని కోరుకుంటుంది. ప్రయివేటు ఆస్తి సంపాదన అంటే దొంగతనంగా కూడగట్టుకున్నదేనని చెబుతుంది. దీన్ని తొలగించడానికి పరిశ్రమలమీద, మైనింగ్ మీద సమష్టి యాజమాన్యం ఉండాలంటుంది.

8. కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ ఉండాలి:
కేంద్రీకృత ప్రణాళికా వ్యవస్థ సమగ్ర అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని సామ్యవాద భావన. శీఘ్ర ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ప్రణాళికా వ్యవస్థే పట్టుకొమ్మవంటిదని చెబుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 4.
గాంధీవాదంపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
మోహన్దాస్ కరంచంద్ గాంధీ గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ పట్టణంలో 1869 సంవత్సరంలో జన్మించాడు. గాంధీని మొట్టమొదటిసారి రవీంద్రనాథ్ ఠాగూర్ ‘మహాత్మ’ అని సంబోధించాడు. మహాత్ముడు భారతదేశ పితామహుడుగా కూడా విఖ్యాతినొందాడు. ప్రాచీన భరతీయ భావాలైన అహింస సత్యాగ్రహం, సత్యం లాంటివాటిని సాధనాలుగా ఉపయోగించి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించాడు. తాను ఏదైతే పాటించాడో దాన్నే బోధించాడు.

గాంధీయిజం – ప్రధాన సూత్రాలు :
1. అతిభౌతిక ఆదర్శవాదం:
ఉపనిషత్ భావాలైన ‘దైవికభావన’ సజీవ నిర్జీవ సమస్త ప్రాణికోటిలో నిక్షిప్తమై ఉండే సార్వజనీన ఆత్మ, అన్ని చోట్ల నిరంతరం వెలిగే దైవిక వెలుతురు మొదలైనవి గాంధీ తాత్విక భావాలు. గాంధీ అభౌతిక ఆదర్శవాదం వేదాంత చింతనతో కూడిన నైతికత, ధార్మిక, అభౌతిక జైన, బౌద్ధ, వైష్ణవ సూత్రాలు. వీటన్నింటి సమ్మిళితమే గాంధీయిజం.

2. నైతిక నిరపేక్షత :
గాంధీ నైతిక విలువలకు అధిక ప్రాధాన్యతనిచ్చాడు. గాంధీ నైతిక వేదాంతంలోని ‘రిత’ లో మనం చూడవచ్చు. ‘రిత’ విశ్వజనీనమైది. సర్వాంతర్యామి అయినట్టఁ భగవంతుడికి విధేయులుగా ఉండునట్లు చేస్తుంది.

3. అహింస – సిద్ధాంతం :
అహింస అంటే ‘హింస చేయకుండుటం’. అంటే ఎవరినీ ‘చంపటానికి వీలులేదు’ అనేది విస్తృత అర్థంలో వాడతాం.

గాంధీ ‘అహింసా’ భావాన్ని రాజకీయాలలో తిరుగులేని అస్త్రంగా వాడాడు. సత్యం, భయం లేకుండటం అహింసకు కావల్సిన కారకాలు. గాంధీజీ అహింసను ఒక వ్యక్తి తన ఆత్మకు తాను విధించుకునే స్వకీయ శిక్షవంటిదని పేర్కొన్నాడు. దయ, ప్రేమ, భయంలేకుండుట, అమాయకత్వం, దయార్ద్రత, నిస్వార్థత మొదలైనవి అహింస పాటించటంలో దోహదపడే అంశాలుగా గాంధీ వివరించాడు.

అహింసా విధానాన్ని ఒక్క బ్రిటీష్వారికి మాత్రమే వ్యతిరేకంగా ప్రయోగించిన ఆయుధంకాదు, సమాజంలోని వివిధ రకాల రుగ్మతలను తొలగించటానికి సైతం దీన్ని ఆయుధంగా వాడవచ్చునన్నాడు.

గాంధీజీ అభిప్రాయంలో స్వరాజ్యం లేదా ప్రజాస్వామ్యాన్ని హింస ద్వారా సాధించలేం. ఎందుకంటే హింసతో ఎవరినీ సంపూర్ణంగా ఓడించలేం. వ్యక్తి స్వేచ్ఛ అంటే హింస కాదు. ఒక్క అహింసా విధానంవల్ల మాత్రమే వ్యక్తిస్వేచ్ఛకు వాస్తవ రూపం వస్తుంది.

గాంధీజీ అభిప్రాయంలో హింసకు నాలుగు కారణాలున్నాయి. అవి :

  1. వ్యవస్థీకృతమైన అధికారం లేదా శక్తి
  2. అంతర్గత వైరుధ్యాలు
  3. విదేశీ దురాక్రమణలు
  4. కుటుంబ వ్యవస్థ

గాంధీజీ ప్రకారం సత్యాగ్రహం కేవలం తాత్విక సిద్ధాంతం మాత్రమే కాదు. అది విదేశీపాలనను అంతమొందించి సాంఘిక, ఆర్థిక న్యాయాలు సంపాదించేది. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు సత్యాగ్రహం అనే భావనను కనిపెట్టాడు.

అతని ఉద్దేశంలో సత్యాగ్రహం అంటే ప్రేమతో కూడిన ఒత్తిడి (Love Force) మరియు ఆత్మ సంబంధమైన ఒత్తిడి (Soul Force). సత్యం ఎన్నడూ హింసను అంగీకరించదు. తప్పు చేసిన వాడిని కూడా ‘హిసా’ పద్ధతిలో శిక్షించకూడదు. ఒకడి దృష్టిలో ”పాపం’ అయినది మరొకరి దృష్టిలో కాకపోవచ్చు.

సత్యాన్ని అన్వేషించటమంటే అహింసావాదాన్ని పాటించడమే అని గాంధీ అభిప్రాయపడ్డాడు. ఒక వ్యక్తికి సంబంధించి అసత్యం అన్యాయం అనే భావనలను తొలగించటానికి తనకు తాను క్షోభను అనుభవించే విధంగా చేయడం ద్వారా మార్పును తీసుకురావాలి. సత్యాగ్రహం అంటే తప్పు చేసినవాడిని క్షోభపెట్టడం కాదు, దాన్ని వ్యతిరేకించేవాడు క్షోభపడి ఎదుటి వాడిలో మార్పు తీసుకురావడం అని గాంధీజీ అభిప్రాయం.

సత్యాగ్రహంపై రాజకీయపరమైన నమ్మకం:
రాజకీయంగా సత్యాగ్రహం మూడు సూత్రాల మీద ఆధారపడింది.

  1. అహింస మీద నిరపేక్షమైన నమ్మకం ఉండాలి.
  2. ఏ ప్రభుత్వం అయినా ప్రజాభీష్టం మేరకు ఏర్పడాలి.
  3. ఏ దేశం కూడా స్వకీయంగా క్షోభను, స్వకీయమైన త్యాగం చేయకుండా అభివృద్ధిని సాధించలేదు.

సత్యాగ్రహం సూత్రాలు:
నిజమైన సత్యాగ్రాహి కింది సూత్రాలను పాటించాల్సి ఉంటుంది.

  1. సత్యం అంటే అబద్ధమాడకుండుట. ఇది దైవికమైనది. చెడు చట్టాలను అహింసా పద్ధతుల ద్వారా ప్రతిఘటించాలి.
  2. అహింస అంటే హింసచేయకుండుట, ప్రేమతో జీవితాంతం బ్రతకటం.
  3. సత్యాగ్రాహి జీవితాంతం బ్రహ్మచర్యం పాటించటం. స్త్రీ గాని, పురుషుడుగాని ఇతరులపట్ల చెడు దృష్టిని కలిగి ఉండకూడదు.
  4. అవసరమైన దాని కంటే ఎక్కువగా భుజించకూడదు.
  5. దొంగతనం చేయరాదు.
  6. ప్రతి వ్యక్తి తన శ్రమ మీదనే ఆధారపడి జీవించాలి.
  7. విదేశీ వస్తువులను కొనుగోలు చేయడంగాని, ధరించడంగాని చేయరాదు.
  8. ప్రతి వ్యక్తి భయంలేని జీవితాన్ని గడపాలి.
  9. అంటరానితనాన్ని పాటించరాదు.
  10. మతపరమైన సహనం ఉండాలి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

సత్యాగ్రహం – వివిధ రూపాలు :

  1. శాసనోల్లంఘనం
  2. అహింస
  3. హర్తా నిరసన
  4. హర్తాల్
  5. హిజరత్

ఈ సూత్రాలను పాటించడం ద్వారా విదేశీ పాలన, పలురకాల అన్యాయాల నుంచి దేశాన్ని, మనల్ని మనం కాపాడుకోగల్గుతాం.

అదే విధంగా, సత్యాగ్రహాన్ని అనేక రూపాలలో ఆచరించవచ్చు. సహాయ – నిరాకరణ అనేది పరోక్షమైన చాలా చిన్నదైన నిరసన. శాసనోల్లంఘనం తీవ్రమైన నిరసన. దీన్ని వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని తెలియజేయవచ్చు. హర్తాల్, హిజరత్ మరో రకమైన సత్యాగ్రహ నిరసన రూపాలు. సత్యాగ్రహం పద్ధతులు కూడా పలురకాలు. నిరాహారదీక్ష అనేది నిరసన తెలిపే తీవ్రమైన పద్ధతి.

5. మతం రాజకీయాలు :
గాంధీజీ నైతిక భావనలను తరచుగా వ్యక్తపర్చటం చూడవచ్చు. గాంధీజీ అభిప్రాయంలో మతంలేని రాజకీయాలు ప్రభుత్వాన్ని – రాజ్యాన్ని వాటి స్థాయిని తగ్గిస్తాయి. ఎందుకంటే అవి కేవలం భౌతిక అవసరాలు మాత్రమే తీర్చగల్గుతాయి. గాంధీజీ ఉద్దేశంలో అధికారం, నైతికత రెండు సమాంతరంగా రాజకీయాలలో ఉపయోగించబడాలి. అందుకే గాంధీజీ మానవత, మతం, నైతికతను, స్థైర్యాన్ని పెంచినాయన్నాడు.

రాజకీయ కార్యక్రమం కూడా వ్యక్తుల సాంఘిక, నైతిక స్థాయిలను పెంచుతాయన్నాడు. మనిషి జీవితం నుంచి రాజకీయాలను కానీ మతాన్నిగాని విడదీయలేమన్నాడు. గాంధీజీ ఉద్దేశంలో మతమంటే గుడ్డిగా మత విశ్వాసాలను నమ్మటం కాదు, నైతిక విలువలతో మత విశ్వాసాలను సమన్వయం చేసుకోవటంగా పేర్కొన్నాడు. ఏ మతమైనా ఏకపక్ష విధానాన్ని సమర్థించకూడదు. అయితే, గాంధీజీ ఎన్నడూ రాజ్యపరమైన మతాన్ని సమర్థించలేదు. ఆయన ఉద్దేశంలో మతమనేది సమాజంలోని అన్ని రుగ్మతలను తొలగించేదిగా ఉండాలి.

6. లక్షా సాధనాలు :
గాంధీజీ ఉద్దేశంలో సాధనాలు అనేవి ఉదాత్తమైనవి అయి ఉండాలి. అవి అనుకున్న లక్ష్యాలను సాధించేవిగా ఉండాలి. పాశ్చాత్య తత్వవేత్తలు హింసాపూరితమైన సాంఘిక, రాజకీయ విప్లవాలను ప్రతిపాదించారన్నాడు. వాటి ద్వారానే సమాజంలో శాంతి, అభివృద్ధి సాధ్యమౌతాయని వారు పేర్కొన్నారు. అయితే, ఒక్క టాల్ స్టాయ్ మాత్రం హింసను వ్యతిరేకించి “సార్వజనీన ప్రేమ”ను ప్రతిపాదించాడు.

గాంధీజీ, టాల్ స్టాయ్ వీరిరువురు సాంఘిక, రాజకీయ లక్ష్యాలను సాధించటానికి ప్రేమ, కరుణ, దయ వంటి వాటిని ప్రతిపాదించారు. సాధనం అంటే విత్తనం లాంటిది. లక్ష్యం అంటే చెట్టులాంటిది. మంచి విత్తనం నాటితే మంచిదైన చెట్టుపెరిగి మంచి ఫలాన్నిస్తుంది అంటారు గాంధీజీ.

7. ధర్మకర్తృత్వం :
గాంధీజీ, అంతిమ రాజకీయ లక్ష్యం దేశంలో ‘రామరాజ్యం’ ఏర్పాటు చేయటం దాని ద్వారా ప్రజలందరికి సంక్షేమం (సర్వోదయ) కల్పించటం. రామరాజ్యం ఏర్పడిన సమాజంలోని వ్యక్తులు తమ ఆస్తిని పరిశ్రమలను, భూమిని మరియు వ్యాపారాన్ని ధర్మకర్తృత్వంగానే పరిగణిస్తారు. ప్రతి వ్యక్తి తనకు ఎంత కావాలో అంతే ఉంచుకొని మిగిలిన దాన్నంతా ఇతరులకు ఇచ్చివేయాలి. గాంధీజీ ధర్మకర్తృత్వం సిద్ధాంతాన్ని విప్లవ కమ్యూనిస్టు సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
వ్యక్తి శ్రేయోవాదాన్ని చర్చించండి.
జవాబు.
అర్థం :
వ్యక్తి శ్రేయోవాదం ప్రకారం రాజ్యం వ్యక్తుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి వారి అభీష్టానికే వదిలేయాలంటుంది. ఈ సిద్ధాంతాన్ని జోక్యరహిత సిద్ధాంతం (Laissez Fair Theory) అని కూడా అంటారు. (Laissez Fair) అనేది ఫ్రెంచ్ పదం, దాని అర్థం ‘ఒంటరిగా వదిలేయ్’ (Leave alone), అంటే సాంఘిక జీవనంలో వ్యక్తే కేంద్ర బిందువు. ఈ సిద్ధాంతాన్ననుసరించి వ్యక్తికి వీలైనంత ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి. రాజ్యం వీలైనంత తక్కువ జోక్యం కలిగి ఉండాలి. అంటే రాజ్యం వ్యక్తులను సమర్థించాలేగాని నియంత్రించకూడదు.

వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయంలో “రాజ్యం ఆవశ్యకమైన దయ్యం” లాఁటిది. రాజ్యం ఎందుకు అవసరమంటే వ్యక్తులను హింస నుంచి, మోసాల నుంచి కాపాడటానికి అవసరమని వ్యక్తి శ్రేణి దావాదుల అభిప్రాయం. ఇది ఎందుకు దయ్యం లాంటిదంటే వ్యక్తుల స్వాతంత్ర్యాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి, అందువల్ల వ్యక్తుల వ్యక్తిగత విషయంలో ఎంత తక్కువగా జోక్యం చేసుకుంటే అంతమంచిది.

రాజ్యం కింద తెలిపిన పరిమిత విదులను నిర్వహిస్తుంది.

  1. వ్యక్తులకు రక్షణ కల్పించటం విదేశీ దురాక్రమణలనుంచి కాపాడటం.
  2. ఒక వ్యక్తికి మరో వ్యక్తి నుంచి రక్షణ కల్పించడం.
  3. వ్యక్తుల ఆస్తులకు దోపిడి దొంగల నుంచి, విధ్వసాల నుంచి రక్షణ కల్పించడం.
  4. తప్పుడు ఒప్పందాల నుంచి ఒప్పంద ఉల్లంఘనల నుంచి వ్యక్తులను కాపాడడం.

సిద్ధాంతం పుట్టుక – అభివృద్ధి :
18వ శతాబ్దం నాటి యూరప్ లో నిరపేక్ష నియంతృత్వ, రాజరిక ప్రభుత్వాలు ఆచరణలో ఉండేవి. యూరప్కు చెందిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు రాజనీతి పండితులైన జాన్లాక్, రూసో వంటి వారు వ్యక్తి స్వేచ్ఛలకు సంబంధించి వివరణలిచ్చారు. ఆ తరువాత 19వ శతాబ్దంలో వ్యక్తి శ్రేయోవాదానికి ఒక సంపూర్ణ రూపం వచ్చింది.

ఆర్థికపరమైన వ్యక్తి శ్రేయోవాదానికి 18వ శతాబ్దంలో ఫిజియోక్రాట్స్ పునాదులు వేశారు. పరిశ్రమలను, వాణిజ్య వ్యాపారాలను పర్యవేక్షిస్తూ వాటికి సంపూర్ణ మద్దతును తెలిపే విధానాలను సమర్థించే మార్కెంటలిజాన్ని ఫిజి.మోక్రాట్స్ వ్యతిరేకించారు. ఈ ఫిజియోక్రాట్సే లేజాఫెయిర్ (జోక్యరహిత) సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

ఈ సిద్ధాంతం ఫ్రాన్స్లో బాగా వేళ్ళూనుకొని అటు పిమ్మట యూరప్అం తటా విస్తరించింది. దీనిని ఆడమ్స్మిత్, ఇతర సంప్రదాయ ఆర్థికవేత్తలు అభివృద్ధి చేశారు. అయితే జె.ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్లు దీనిని ఒక విధానంగాను రాజకీయ సిద్ధాంతంగానూ తీర్చిదిద్దారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 2.
సామ్యవాదంలోని లోపాలపై ఒక నోట్ రాయండి.
జవాబు.
సామ్యవాదం లోపాలు :
సామ్యవాదం ఎంతో ఉపయోగకరమైన సిద్ధాంతమైనా దాంట్లో కొన్ని లోపాలున్నాయి. వాటిని క్రింది విధంగా చెప్పవచ్చు.

  1. సామ్యవాద సిద్ధాంతం వ్యక్తికిగల సృజనాత్మక శక్తిని అణచివేస్తుంది. ఉత్పత్తి విధానంలో వ్యక్తిపాత్రను తక్కువచేసి చూపుతుంది.
  2. కొన్ని సామ్యవాద సూత్రాలు ఆచరణ సాధ్యంకానివి. ఉదాహరణకు, ఆర్థిక అసమానతలు తొలగించటం, సాంఘిక వివక్షతలు, సమష్టి యాజమాన్యం, ప్రయివేటు ఆస్తి మొదలైనవి.
  3. సామ్యవాదం వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను నిరాకరిస్తుంది. సమాజానికి అధిక ప్రాధాన్యతనిచ్చి వ్యక్తికి తక్కువ ప్రాధాన్యతనిస్తుంది.
  4. ఆర్థిక వ్యవహారాలలో రాజ్యం జోక్యాన్ని సమర్థించడంవల్ల సత్వర ఆర్థికాభివృద్ధి సాధించటం అసాధ్యమౌతుంది.

సామ్యవాదం – ప్రాముఖ్యత:
సామ్యవాదం ఎంతో ప్రాముఖ్యత కలిగిన సిద్ధాంతం. సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించటానికి ఇది ఏర్పరచుకొన్న లక్ష్యాలు – సాధనాలు ఉదాత్తమైనవి. భౌతిక పరిస్థితులను చక్కదిద్దుకోవటం ద్వారా ప్రజల సంక్షేమాన్ని పెంచుకోవచ్చని సామ్యవాదం భావిస్తుంది. శ్రామికులు, కార్మికుల నిరుద్యోగుల మరియు అన్ని రంగాలలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కేవలం సామ్యవాదం ద్వారానే సాధ్యమౌతుందని ఈ సిద్ధాంతం భావిస్తుంది.

సామ్యవాద సిద్ధాంతం సమసజస్థాపనే ధ్యేయంగా పనిచేస్తుంది. దోపిడీ, అణచివేత, ఆకలి, దారిద్య్రం వంటి వివక్షత రూపుమాపాలంటే సామ్యవాద సిద్ధాంతం ద్వారానే సాధ్యమౌతుందని చెబుతుంది. ప్రయివేటు ఆస్తిని రద్దుచేసి దున్నేవాడిదే భూమి అని నినదించింది.

సామ్యవాద భావాలు భారత రాజకీయాలలో, అమలుచేయబడ్డాయి. రాజ్యాంగ పీఠికలోని అనేక అంశాలలో సామ్యవాదం ఒకటి. ఒకరకంగా చెప్పాలంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ లాంటిదేశాలు సామ్యవాదం సిద్ధాంతాల ద్వారా ఎంతో స్ఫూర్తిని పొందాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 3.
సత్యాగ్రహ భావనను తెలపండి.
జవాబు.
గాంధీజీ ప్రకారం సత్యాగ్రహం కేవలం తాత్విక సిద్ధాంతం మాత్రమే కాదు, అది విదేశీపాలనను అంతమొందించి సాంఘిక, ఆర్థిక న్యాయాలు సంపాదించేది. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు సత్యాగ్రహం అనే భావనను కనిపెట్టాడు. అతని ఉద్దేశంలో సత్యాగ్రహం అంటే ప్రేమతో కూడిన ఒత్తిడి (Love Fores) మరియు ఆత్మ సంబంధమైన ఒత్తిడి (Soul Force). సత్యం ఎన్నడూ హింసను అంగీకరించదు. తప్పు చేసిన వాడిని కూడా ‘హింసా’ పద్ధతిలో శిక్షించకూడదు.

ఒకడి దృష్టిలో ‘పాపం’ అయినది మరొకరి దృష్టిలో కాకపోవచ్చు. సత్యాన్ని అన్వేషించటమంటే అహింసా వాదాన్ని పాటించడమే అని గాంధీ అభిప్రాయపడ్డాడు. ఒక వ్యక్తికి సంబంధించి అసత్యం అన్యాయం అనే భావనలను తొలగించటానికి తనకు తాను క్షోభను అనుభవించే విధంగా చేయడం ద్వారా మార్పును తీసుకురావాలి, సత్యాగ్రహం అంటే తప్పు చేసినవాడిని క్షోభపెట్టడం కాదు, దాన్ని వ్యతిరేకించేవాడు క్షోభపడి ఎదుటి వాడిలో మార్పు తీసుకురావడం అని గాంధీజీ అభిప్రాయం.

సత్యాగ్రహంపై రాజకీయపరమైన నమ్మకం :
రాజకీయంగా సత్యాగ్రహం మూడు సూత్రాల మీద ఆధారపడింది.

  1. అహింస మీద నిరపేక్షమైన నమ్మకం ఉండాలి.
  2. ఏ ప్రభుత్వం అయినా ప్రజాభీష్టం మేరకు ఏర్పడాలి.
  3. ఏ దేశం కూడా స్వకీయంగా క్షోభను, స్వకీయమైన త్యాగం చేయకుండా అభివృద్ధిని సాధించలేదు.

సత్యాగ్రహం సూత్రాలు :

  1. సత్యం అంటే అబద్ధమాడకుండుట. ఇది దైవికమైనది. చెడు చట్టాలను అహింసా పద్ధతుల ద్వారా ప్రతిఘటించాలి.
  2. అహింస అంటే హింసచేయకుండుట. ప్రేమతో జీవితాంతం బ్రతకటం.
  3. సత్యాగ్రాహి జీవితాంతం బ్రహ్మచర్యం పాటించటం. స్త్రీ గాని, పురుషుడుగాని, ఇతరులపట్ల చెడు దృష్టిని కలిగి ఉండకూడదు.
  4. అవసరమైన దాని కంటే ఎక్కువగా భుజించకూడదు.
  5. దొంగతనం చేయరాదు.
  6. ప్రతి వ్యక్తి తన శ్రమ మీదనే ఆధారపడి జీవించాలి.
  7. విదేశీ వస్తువులను కొనుగోలు చేయడంగాని, ధరించడంగాని చేయరాదు.
  8. ప్రతి వ్యక్తి భయంలేని జీవితాన్ని గడపాలి.
  9. అంటరానితనాన్ని పాటించరాదు.
  10. మతపరమైన సహనం ఉండాలి.

సత్యాగ్రహం – వివిధ రూపాలు :

  1. శాసనోల్లంఘనం
  2. అహింస
  3. హర్తా నిరసన
  4. హర్తాల్
  5. హిజరత్.

ఈ సూత్రాలను పాటించడం ద్వారా విదేశీ పాలన, పలురకాల అన్యాయాల నుంచి దేశాన్ని మనల్ని మనం కాపాడుకోగల్గుతాం.

అదే విధంగా, సత్యాగ్రహాన్ని అనేక రూపాలలో ఆచరించవచ్చు. సహాయ నిరాకరణ అనేది పరోక్షమైన చాలా చిన్నదైన నిరసన. శాసనోల్లంఘనం తీవ్రమైన నిరసన. దీన్ని వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని తెలియజేయవచ్చు. హర్తాల్, హిజరత్ మరో రకమైన సత్యాగ్రహ నిరసన రూపాలు. సత్యాగ్రహం పద్ధతులు కూడా పలురకాలు. నిరాహారదీక్ష అనేది నిరసన తెలిపే తీవ్రమైన పద్ధతి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 4.
మతం – రాజకీయాలపై గాంధీజీ భావాలను వివరించండి.
జవాబు.
గాంధీజీ నైతిక భావనలను తరచుగా వ్యక్తపర్చటం చూడవచ్చు. గాంధీజీ అభిప్రాయంలో మతంలేని రాజకీయాలు ప్రభుత్వాన్ని రాజ్యాన్ని వాటి స్థాయిని తగ్గిస్తాయి. ఎందుకంటే అవి కేవలం భౌతిక అవసరాలు మాత్రమే తీర్చగల్గుతాయి. గాంధీజీ ఉద్దేశంలో అధికారం, నైతికత రెండు సమాంతరంగా రాజకీయాలలో ఉపయోగించబడాలి. అందుకే గాంధీజీ మానవత, మతం, నైతికతను, స్థైర్యాన్ని పెంచినాయన్నాడు.

రాజకీయ కార్యక్రమం కూడా వ్యక్తుల సాంఘిక, నైతిక స్థాయిలను పెంచుతాయన్నాడు. మనిషి జీవితం నుంచి రాజకీయాలను కానీ మతాన్నిగాని విడదీయలేమన్నాడు. గాంధీజీ ఉద్దేశంలో మతమంటే గుడ్డిగా, మత విశ్వాసాలను నమ్మటం కాదు, నైతిక విలువలతో మత విశ్వాసాలను సమన్వయం చేసుకోవటంగా పేర్కొన్నాడు. ఏ మతమైనా ఏకపక్ష విధానాన్ని సమర్థించకూడదు. అయితే, గాంధీజీ ఎన్నడూ రాజ్యపరమైన మతాన్ని సమర్థించలేదు. ఆయన ఉద్దేశంలో మతమనేది సమాజంలోని అన్ని రుగ్మతలను తొలగించేదిగా ఉండాలి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
వ్యక్తి శ్రేయోవాదం.
జవాబు.
వ్యక్తి స్వాతంత్ర్యానికి, స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రచారంలోకి వచ్చిన సిద్ధాంతం వ్యక్తి శ్రేయోవాద సిద్ధాంతం. ఈ సిద్ధాంతం వ్యాప్తికి దోహదం చేసినవారు జాన్ స్టూవర్ట్మిల్, హెర్బర్ట్ స్పెన్సర్. ప్రధమంగా ఈ సిద్ధాంతం లేజాఫేయిర్ (Laissez Fair) సిద్ధాంతంగా పేర్కొనడం జరిగింది. ఫ్రెంచ్ భాషలో లేజాఫేయిర్ అంటే “జోక్యంచేసుకోకు” అని అర్థం. వ్యక్తి శ్రేయోవాద సిద్ధాంత ప్రధాన లక్ష్యం వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ప్రాధాన్యమిచ్చి, రాజ్యం జోక్యాన్ని అధికారాన్ని పరిమితం చేయటం.

ప్రశ్న 2.
నయా ఉదారవాదం.
జవాబు.
నయా ఉదారవాదాన్ని ఒకరకంగా సమకాలీన సాంప్రదాయ ఉదారవాదంగా చెప్పవచ్చు. జోక్యరహిత (“లేజాఫెయిర్”) వ్యక్తి శ్రేయోవాదంగా కూడా పరిగణించవచ్చు. ఇది సంక్షేమ రాజ్యాన్ని కోరుకుంటుంది. వ్యక్తుల ఆర్థిక కార్యకలాపం మీద ఎటువంటి నియంత్రణలు ఉండకూడదంటుంది.

నయా – ఉదారవాదాన్ని ముఖ్యంగా కింద పేర్కొన్న శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఎఫ్.ఎ. ఫెయక్ (1899 – 1922), ఆస్ట్రేలియా తత్వవేత్త మిల్టన్ ఫ్రీడ్మాన్ (1912 – 2006), అమెరికా రాజనీతి తత్త్వవేత్త అయిన రాబర్ట్ నోజిక్ (1938 – 2002) మొదలైనవారు.

ప్రశ్న 3.
లేజాఫేయర్ (జోక్యరహితవాదం).
జవాబు.
వ్యక్తి శ్రేయోవాదం ప్రకారం రాజ్యం వ్యక్తుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి వారి అభీష్టానికే వదిలేయా లంటుంది. ఈ సిద్ధాంతాన్ని జోక్యరహిత సిద్ధాంతమని అంటారు.

లేజాఫేయర్ (Laissez Fair) అనేది ఫ్రెంచిపదం. దాని అర్థం “ఒంటరిగా వదిలేయ్” అంటే సాంఘికజీవనంలో వ్యక్తే కేంద్ర బిందువు. ఈ సిద్ధాంతాన్ననుసరించి వ్యక్తికి వీలైనంత ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి. రాజ్యం వీలైనంత తక్కువ జోక్యం కలిగివుండాలి. అంటే రాజ్యం వ్యక్తులను సమర్థించాలేగాని నియంత్రించకూడదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 4.
జె.యస్.మిల్.
జవాబు.
జాన్ స్టువర్ట్ మిల్ 19వ శతాబ్దపు ఆంగ్ల రాజనీతి తత్వవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతడు వ్యక్తి శ్రేయోవాది మరియు ప్రజా స్వామ్యవాది. ఇతడు రచించిన “ఆన్ లిబర్టీ” అనే గ్రంథము వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యతనిచ్చింది. వ్యక్తి స్వేచ్ఛకు ఇతడిచ్చినంత ప్రాధాన్యత ఇంతకుముందు ఏ రాజనీతి శాస్త్రవేత్త ఇవ్వలేదు. జె.యస్.మిల్’ వ్యక్తి శారీరక, మానసిక నైతిక వికాసానికి స్వేచ్ఛ చాలా అవసరమని భావించాడు. సమాజ శ్రేయస్సుకోసం వ్యక్తి స్వేచ్ఛ చాలా అవసరమని, అందువలన వ్యక్తి వ్యవహారాలో ప్రభుత్వ జోక్యము పరిమితంగా వుండాలని చెప్పెను.

ప్రశ్న 5.
సామ్యవాదం అర్థం.
జవాబు.
మ్యవాదం వ్యక్తి వాదాన్ని వ్యతిరేకిస్తుంది. ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు సమాజపరంగా నిర్వహించే విధానమే సామ్య దం. ఇది ఒక విప్లవాత్మక సిద్ధాంతం. ఒక రాజకీయ విధానమే గాక, సామ్యవాదం ఒక జీవిత విధానం కూడా. దీనిని అనేక మంది నిర్వచించారు. సి.యి.యమ్. జోడ్ అనే రచయిత సామ్యవాదం ఒక టోపీ వంటిదని, దానిని అందరూ ధరించటం వలన అసలు రూపమే పోయిందని అంటారు.

నిర్వచనాలు :
“ఒక కేంద్ర ప్రజాస్వామ్య ప్రభుత్వం మేలైన పంపిణీ విధానాన్ని, దానికనుగుణంగా ఉత్పత్తి విధానాన్ని ఏర్పరచాలనే ఆశయం గల సిద్ధాంతం సామ్యవాదం”. – ఎన్ సైక్లోపీడియా.
“ఆదాయాలను సమానం చేయడం సామ్యవాదం”. – జార్జ్ బెర్నార్డ్ షా.

ప్రశ్న 6.
పెట్టుబడిదారీ విధానం.
జవాబు.
వ్యక్తివాదం వలన పెట్టుబడిదారీ విధానము పెరిగింది. వ్యక్తులు ఉత్పత్తి సాధనాలను తమ ఆధీనంలో ఉంచుకొని లాభాలను ఆర్జించడము కోసం ఆర్థిక రంగాన్ని నియంత్రణ చేయడము ఇందలి ముఖ్య లక్షణం.

లక్షణాలు :

  1. వ్యక్తుల యాజమాన్యం : ఉత్పత్తి సాధనాలు వ్యక్తి ఆధీనంలో ఉంటాయి. దీని వలన వ్యక్తులు శ్రద్ధతో పనిచేస్తారు.
  2. ఆర్థిక రంగంలో స్వేచ్ఛ: యాజమానులు లాభదాయకమైన వస్తువులను ఉత్పత్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వేచ్ఛ వుంటుంది. లాభ, నష్టాలకు వ్యక్తులే బాధ్యులు.
  3. వినియోగదారునికి స్వేచ్ఛ : వినియోగదారుడు తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తాడు.
  4. పోటీ : ఉత్పత్తి వాణిజ్యాలలో తీవ్రమైన పోటీ ఉంటుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 7.
మార్క్సిజం.
జవాబు.
కారల్ మార్క్స్, ఏంజెల్స్ దీనిని ప్రబోధించారు. ఆర్థిక సమానత్వం దీని ప్రధాన లక్ష్యం. ఇది పెట్టుబడిదారీ విధానాన్ని, ఆస్తి హక్కును వ్యతిరేకిస్తుంది. కమ్యూనిజంలో కార్మిక నియంతృత్వం ద్వారా ప్రభుత్వం చేపట్టి, సంపదనంతా జాతీయంచేసి, విప్లవం ద్వారా ఆర్థిక సమానత్వం తేవాలి.

పేదరికం, నిరుద్యోగం కూడా నిర్మూలింపబడాలి. ప్రజలు తమ అవసరాలను బట్టి సంపద వాడుకుంటారు. కమ్యూనిజం లక్ష్యం నెరవేరిన తరువాత రాజ్యం అంతరిస్తుందని కమ్యూనిస్ట్ల వాదన. దీనిని శాస్త్రీయ సామ్యవాదం అని కూడా అంటారు.

ప్రశ్న 8.
అహింసా సిద్ధాంతం.
జవాబు.
అహింస అంటే “హింస చేయకుండటం” అంటే ఎవరినీ “చంపటానికి వీలులేదు” అనేది విస్తృత అర్థంలో వాడతాం. గాంధీ అహింసా భావాన్ని రాజకీయాలలో తిరుగులేని అస్త్రంగా వాడాడు. సత్యం, భయం లేకుండటం అహింసకు కావల్సిన కారకాలు. గాంధీజీ అహింసను ఒక వ్యక్తి తన ఆత్మకు తాను విధించుకునే స్వకీయ శిక్షవంటిదని పేర్కొన్నాడు.

దయ, ప్రేమ, భయం లేకుండుట, అమాయకత్వం, దయార్ద్రత, నిస్వార్థత మొదలైనవి. అహింస పాటించటంలో దోహదపడే అంశాలుగా గాంధీజీ వివరించాడు. అహింసా విధానాన్ని ఒక్క బ్రిటీష్ వారికి మాత్రమే వ్యతిరేకంగా ప్రయోగించిన ఆయుధం కాదు. సమాజంలోని వివిధ రకాల రుగ్మతలను తొలగించటానికి సైతం దీన్ని ఆయుధంగా వాడవచ్చునన్నాడు.

ప్రశ్న 9.
సత్యాగ్రహం.
జవాబు.
గాంధీజీ ప్రకారం సత్యాగ్రహం కేవలం తాత్విక సిద్ధాంతం మాత్రమే కాదు. అది విదేశీ పాలనను అంతమొందించి సాంఘిక, ఆర్థిక న్యాయాలు సంపాదించేది. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు సత్యాగ్రహం అనే భావనను కనిపెట్టాడు.

అతని ఉద్దేశంలో సత్యాగ్రహం అంటే ప్రేమతో కూడిన ఒత్తిడి మరియు ఆత్మ సంబంధమైన ఒత్తిడి. సత్యాగ్రహం అంటే తప్పుచేసినవాడిని క్షోభపెట్టడం కాదు. దాన్ని వ్యతిరేకించేవాడు క్షోభపడి ఎదుటివాడిలో మార్పు తీసుకురావడం అని గాంధీజీ. అభిప్రాయం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 10.
ధర్మకర్తృత్వం.
జవాబు.
గాంధీజీ అంతిమ రాజకీయ లక్ష్యం దేశంలో ‘రామరాజ్యం’ ఏర్పాటు చేయటం దాని ద్వారా ప్రజలందరికి సంక్షేమం (సర్వోదయ) కల్పించటం. రామరాజ్యం ఏర్పడిన సమాజంలోని వ్యక్తులు తమ ఆస్తిని పరిశ్రమలను, భూమిని మరియు వ్యాపారాన్ని’ ధర్మకర్తృత్వంగానే పరిగణిస్తారు.

ప్రతి వ్యక్తి తనకు ఎంత కావాలో అంతే ఉంచుకొని మిగిలిన దాన్నంతా ఇతరులకు ఇచ్చివేయాలి. గాంధీజీ ధర్మకర్తృత్వం సిద్ధాంతాన్ని విప్లవ కమ్యూనిస్టు సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించాడు.

ప్రశ్న 11.
సహాయ నిరాకరణ.
జవాబు.
సత్యాగ్రహాన్ని అనేక రూపాలలో ఆచరించవచ్చు. వాటిలో సహాయ నిరాకరణ అనేది పరోక్షమైన చాలా చిన్నదైన నిరసన. దీనిని గాంధీజీ భారతజాతీయోద్యమ చిన్నదైన నిరసన. దీనిని గాంధీజీ భారతజాతీయోద్యమ కాలంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా 1920-22 మధ్యకాలంలో నిర్వహించాడు.

అహింసాయుత సహాయ నిరాకరణోద్యమము ప్రకారం విదేశీ వస్తు బహిష్కరణ, ప్రభుత్వ బిరుదులను పరిత్యజించుట, శాసన సభలను, న్యాయస్థానాలను, విద్యాలయాలను బహిష్కరించుట మొదలగు కార్యకలాపాలను గాంధీజీ నాయకత్వాన విజయవంతంగా చేయడము జరిగింది. అయితే ఈ ఉద్యమము 8, ఫిబ్రవరి 1922న చౌరీ చౌరా సంఘటనతో హింసాయుతమైన మలుపు తీసుకోవడంతో గాంధీజీ కలత చెంది ఉద్యమాన్ని నిలుపుదల చేసినాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 12.
శాసనోల్లంఘనం.
జవాబు.
‘సత్యాగ్రహ రూపాలలో శాసనోల్లంఘనం తీవ్రమైన నిరసన. దీన్ని వ్యక్తిగతంగాగాని, సామూహికంగాగాని తెలియజేయవచ్చు. గాంధీజీ 1930వ సంవత్సరంలో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించెను. గుజరాత్లోని సబర్మతి ఆశ్రమము నుండి “దండి” అనే గుజరాత్ సముద్ర తీరప్రాంత గ్రామానికి తన సహచరులతో పాదయాత్ర నిర్వహించాడు.

సముద్ర తీరంలో ఉప్పు తయారుచేసి, ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా ఆనాటి బ్రిటీష్ ఉప్పు శాసనాన్ని ధిక్కరించెను. ఈ శాసనోల్లంఘన కార్యక్రమములో గాంధీజీతోపాటు 60 వేల మంది ప్రజలు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొనిరి. అందువలననే దీనిని సామూహిక శాసనోల్లంఘన ఉద్యమంగా అభివర్ణించడం జరిగింది.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements: Group 14

Telangana TSBIE TS Inter 1st Year Chemistry Study Material 11th Lesson p-Block Elements: Group 14 Textbook Questions and Answers.

TS Inter 1st Year Chemistry Study Material 11th Lesson p-Block Elements: Group 14

Very Short Answer Type Questions

Question 1.
Discuss the variation of oxidation states in the group-14 elements.
Answer:
The elements of group-14 exhibit two oxidation states +2 and +4. The stability of +2 oxidation state increases from carbon to lead while the stability of +4 oxidation state decreases from carbon to lead. Carbon also exhibits different oxidation states from -4 to +4.

Question 2.
How the following compounds behave with water?
a) BCl3 b) CCl4
Answer:
a) BCl3 hydrolyses in water
BCl3 + 3H2O → H3BO3 + 3HCl

b) CCl4 do not hydrolyse in water; and in-soluble in water forming separate layer.

Question 3.
Are BCl3 and SiCl4 electron deficient compounds? Explain.
Answer:
BCl3 is an electron deficient molecule since boron does not have octet. It can accept an electron pair Lewis bases and act as Lewis acid.

SiCl4 is not an electron deficient molecule. Silicon has octet in this compound.

Question 4.
Give the hybridization of carbon in
a. CO2-3 b. diamond c. graphite d. fullerene [AP. TS ’16; IPE ’14 Mar. ’18 (TS)]
Answer:
Hybridization of carbon in
a. CO2-3 – sp² hybridisation
b. diamond – sp³ hybridisation
c. graphite – sp² hybridisation
d. fullerene – sp² hybridisation

Question 5.
Why is carbon monoxide poisonous? [Mar. 18 (AP) (AP, TS 16; Mar. 13)]
Answer:
‘CO’ gas is highly poisonous because it has the ability to form a stable complex with haemoglobin.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 1
Carboxy haemoglobin is 300 times more stable than oxyhaemoglobin.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements: Group 14

Question 6.
What is allotropy? Give the crystalline allotropes of carbon.
Answer:
The existence of an element in different physical forms but possessing similar chemical properties is known as allotropy.
The three crystalline allotropes of carbon are diamond, graphite and fullerenes.

Question 7.
Classify the following oxides as neutral, acidic, basic or amphoteric.
a. CO b.B2O3 c. SiO2 d. CO2 e. Al2O3 f. PbO2 g. Tl2O3
Answer:
a. CO – neutral
b.B2O3 – acidic
c. SiO2 – acidic
d. CO2 – acidic
e. Al2O3 – amphoteric
f. PbO2 – amphoteric
g. Tl2O3 – basic

Question 8.
Name any two man-made silicates. [AP ’15; IPE ’14]
Answer:

  1. Glass
  2. Cement

Question 9.
Write the outer electron configuration of group -14 elements.
Answer:
The elements of group 14 are Carbon (C); Silicon (Si); Germanium (Ge); Tin (Sn) and Lead (Pb).

Electronic configurations:
Carbon – 1s²2s²2p²
Silicon – 1s² 2s²2p63s²3p²
Germanium – 1s²2s²2p63s²3p63d104s²4p²
Tin – 1s² 2s² 2p63s² 3p63d104s²4p6 4d105s²5p²
Lead – 1s²2s²2p63s²3p63d104s²4p64d10 4f14 5s²5p65d10 6s² 6p²

The general outer electronic configuration of group 14 elements is ns²np².

Question 10.
How does graphite function as a lubricant? [TS Mar. 19; (TS ’ 15; Mar. 11)]
Answer:
Graphite has two – dimensional layer structure and these layers can slide easily one over the other. Hence graphite is used as a lubricant.

Question 11.
Graphite is a good conductor – explain. [AP Mar. ’17, ’15 ’09]
Answer:
Graphite has free p-electrons available. These electrons freely move throughout the crystallattice. Hence graphite acts as a good conductor.
(0r)
In graphite each carbon atom is in sp² hybridised state.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements: Group 14

Question 12.
Explain the structure of silica.
Answer:
Silica is gaint polymeric molecule. Every silicon in silica is in sp³ hybridisation. It is surrounded by 4 oxygen atoms tetrahedrally. Every oxygen is in bond with two silicon atoms.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 2

Question 13.
What is ‘synthesis gas’?
Answer:
A mixture of CO and H2 (water gas) is called synthesis gas. Because it is used in the synthesis of compounds such as methyl alcohol. It is obtained by passing steam over red hot coke.
C + H2O → CO + H2

Question 14.
What is ‘producer gas’ [TS ’15]
Answer:
A mixture of CO and N2 obtained by passing air over red hot coke is called producer gas.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 3

Question 15.
Diamond has high melting point-explain.
Answer:
Diamond is a three-dimensional giant molecule. The valency electrons of each carbon take part in bonding. The C – C bonds in it are very strong. Hence diamond has a high melting point (MP).

Question 16.
Give the use of CO2 in photosynthesis. [IPE ’14]
Answer:
Plants absorb CO2 from air, water from soil and convert them into carbohydrates in the presence of sunlight and chlorophyll.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 4

This is known as photosynthesis in which CO2 changes carbohydrates to glucose.

Question 17.
How does CO2 increase the greenhouse effect?
Answer:
The increase in combustion of fossil fuels and decomposition of lime stone, etc. increases the CO2 content in the atmosphere. This may lead to increase in the greenhouse effect, thus raise the temperature of the atmosphere which might have serious consequences.

Question 18.
What are silicones? [AP ’15]
Answer:
Silicones:
Silicones are organo-silicon compounds. In silicones, silicon is strongly linked to oxygen and carbon. Silicones are polymers. They are formed by the hydrolysis and condensation of chlorosilanes. They bear the following structure.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 5

Question 19.
Give the uses of silicones.
Answer:
Uses of silicones :

  1. Used in the preparation of silicone rubbers.
  2. Used in the preparation of water-proof clothes and papers.
  3. Used in the preparation of grease, lubricants in aeroplanes.
  4. Used in electrical motors as insulators.
  5. Used in paints and enamels.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements: Group 14

Question 20.
What is effect of water on tin?
Answer:
Tin decomposes steam to form dioxide and dihydrogen gas.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 6

Question 21.
Write an account of SiCl4.
Answer:
Silicon tetra chloride can be prepared by the action of chlorine on silicon.
Si + 2Cl2 → SiCl4

It is a volatile fuming liquid. It hydrolyses in water by accepting lone pair of electrons from water molecules in d – orbitals of Si, finally leading to the formation of Si(OH)4.

Uses:

  1. SiCl4 and NH3 mixture is used to produce smokescreens.
  2. SiO2 prepared from SiCl4 is used in epoxy paints, resins, etc.

Question 22.
SiO2 is a solid while CO2 is a gas – explain.
Answer:
O — C ≡ O+ ↔ O = C = O ↔ +O ≡ C — O

CO2 molecule is linear, carbon dioxide molecules are held together only by weak van der Waal’s forces and hence it exists as a gas at ordinary temperature.

Silicon has a three-dimensional infinite structure, in which silicon atom is tetrahedrally bonded to two silicon atoms by covalent bonds. The whole crystal of silica thus exists as a giant molecule and hence silica is a high melting solid.

Question 23.
Write the use of ZSM-5. [TS Mar. ’19]
Answer:
ZSM-5 is a zeolite used as a catalyst in petro chemical industries to convert alcohols directly into gasoline.

Question 24.
What is the use of dry ice? [AP ’15]
Answer:
Solid CO2 is called “Dry ice”. It is used as a refrigerant for ice cream and frozen food.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements: Group 14

Question 25.
How is water gas prepared?
Answer:
When steam is passed over hot coke a mixture of CO and H2 is produced. This is known as water gas.
C + H2O → CO + H2

Question 26.
How is producer gas prepared?
Answer:
When air is passed over hot coke a mixture of CO and N2 is produced. This mixture of CO and N2 is known as producer gas.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 7

Question 27.
C – C bond length in graphite is shorter than C – C bond length in diamond – explain.
Answer:
In graphite each carbon is in sp² hybridisation and makes three sigma bonds with three neighbouring carbon atoms. Fourth electron forms a π bond. The electron is delocalised over the whole sheet. Due to this C – C bond length is shorter in graphite. In diamond each carbon is in sp³ hybridisation. So every carbon forms four C – C single bonds. sp²-sp² bond is stronger than sp³-sp³ bond. Hence C – C bond length in diamond is longer than in graphite.

Question 28.
Diamond is used as precious stone-explain.
Answer:
The refractive index of diamond is maximum 2.45. Due to this high refractive index when light falls on diamond total internal reflection takes place. So diamonds glitter in light. Hence they are used as precious stones.

Question 29.
Carbon never shows coordination number greater than four while other members of carbon family show coordination number as high as six – explain.
Answer:
In carbon the outermost orbit is second orbit which do not contain d-orbitals. So it can form only 4 bonds. In other elements, their atoms contain vacant d-orbitals in their valence shell. So they can accept electron pairs and can show coordination number 6. But carbon cannot exhibit a coordinate number more than 4.

Question 30.
Producer gas is less efficient fuel than water gas – explain.
Answer:
Producer gas contain about 33% CO and 65% N2. Nitrogen is not combustible. So the percent of cotnbustive gas in producer gas is less.

Water gas is a mixture of CO and H2 and both are combustible. So the percent of combustible gases in water gas is more.

Thus producer gas is less efficient than water.

Question 31.
SiF2-6 is known while SiCl2-6 is not-explain. [AP ’16]
Answer:
The main reasons are :

  1. Si+4 is small in size.
  2. It is not possible to accommodate six Cl ions around a small Si+4 ion.
  3. The interaction of lone pairs on Cl ion and Si+4 ion is weak.

Short Answer Questions

Question 1.
Explain the difference in properties of diamond and graphite on the basis of their structure.
Answer:
Differences between diamond and graphite

DiamondGraphite
1. Carbon is in sp³ hybridised state.1. Carbon is in sp² hybridised state.
2. It is a bad conductor of electricity.2. It is a good conductor of electricity.
3. It has a giant three dimensional – polymeric network structure.3. It has a two dimensional layer structure.
4. C-C bond length is 1.54 Å.4. C-C bond length is 1.42Å and distance between two layers is 3.4 Å.
5. It is a hard substance.5. it is a soft substance.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements: Group 14

Question 2.
Explain the following.
a. PbCl2 reacts with Cl2 to give PbCl4.
b. PbCl4 is unstable to heat.
c. Lead is not known to form Pbl4.
Answer:
a. In PbCl2 lead is in +2 oxidation state. Chlorine is a good oxidising agent and can oxidise Pb2+ to Pb4+. So PbCl2 can react with Cl2 forming PbCl4.

b. Pb² is more stable than Pb4+ due to inert pair effect. So PbCl2 is more stable than PbCl4. Thus on heating PbCl4 converts into stable PbCl2 by losing Cl2.

c. Pb4+ is unstable due to inert pair effect and can easily convert into stable Pb2+ So Pb4+ can act as a good oxidising agent. T ion is a good reducing agent and reduces Pb4+ to stable Pb2+. So PbI4 is not formed.

Question 3.
Explain the following.
a. Silicon is heated with methyl chloride at high temperature in the presence of copper.
b. SiO2 is treated with HF
c. Graphite is a lubricant
d. Diamond is an abrasive
Answer:
a. When silicon is heated with methyl chloride at high temperature in the presence of copper various types of methyl substituted chlorosilanes are formed.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 8

b. When SiO2 is treated with HF, H2SiF6 is formed
SiO2 + 4HF → SiF4 + 2H2O
SiF4 + 2HF → H2SiF6

c. Graphite has two – dimensional layer structure and these layers can slide easily one over the other. Hence graphite is used as a lubricant.

d. In diamond every carbon is in sp³ hybridisation and is in bond with four other carbon atoms tetrahedrally. The structure extends in space and produce a rigid three dimensional network of carbon atoms. In this structure directional covalent bonds are present throughout the lattice. To break these covalent bonds very high energy is required. Therefore diamond is the hardest substance and thus can be used as abrasive.

Question 4.
What do you understand by [AP Mar. ’19]
a. Allotropy
b. Inert pair effect
c. Catenation
Answer:
a. Allotropy :
The existence of an element in different physical forms but possessing similar chemical properties is known as allotropy.

The three crystalline allotropes of carbon are diamond, graphite and fullerenes.

b. Inert pair effect:
The reluctance of ns electrons to unpaired and take part in bond formation is called inert pair effect. Due to inert pair effect the stability of lower oxidation state increases while the stability of higher oxidation state decreases in a group from top to bottom.

c. Catenation :
Combining capacity of the atoms of same element to form long chains, branched chains and cyclic compounds is called catenation. Of all the elements carbon has maximum catenation power.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 9

Question 5.
If the starting material for the manufacture of silicones is R SiCl3, write the structure of the product formed.
Answer:
R SiCl3 + 3H2O → R Si (OH)3

Condensation of the hydrolysed product give three dimensional silicone
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 10

Question 6.
Write a short note on zeolites.
Answer:
Zeolites are three dimensional alumino sili-catesrlf some silicon atoms in three dimensional network silicon dioxide are replaced by aluminium atoms, the alumino silicate formed will have some negative charge. To balance these negative charges some extra cations such as Na+, K+ or Ca2+ will present in these silicates. Examples are ZSM – 5 which is used as a catalyst in direct conversion of alcohols into gasoline. Hydrated zeolites are used as ion exchangers in softening of hard water.

The structure of zeolite permits the formation of cavities of different sizes. Molecules like H2O, NH3, CO2 can be trapped in these cavities. Thus they can serve as molecular sieves.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements: Group 14

Question 7.
Write a short note on silicates.
Answer:
Silicates compounds are formed from the orthosilicic acid. All silicates have the basic structural unit SiO4-4 which has tetrahedral structure.

When discrete SiO4-4 unit is present in silicates they are called orthosilicates. Different silicates are formed by joining a number of SiO4-4 units through the corners of SiO4-4 tetrahedron by sharing 1, 2, 3 or 4 oxygen atoms per silicate unit. Thus chain, ring, sheet or three dimensional silicates are formed depending on the number of oxygen atoms shared. Negative charge on the silicate is neutralised by the positive charged metal ions.

Question 8.
What are silicones? How are they obtained?
Answer:
Silicones are organo silicon compounds containing (R2 Si – O) as repeating unit. First alkyl or aryl substituted chlorosilanes are prepared. These on hydrolysis followed by condensation, polymerisation gives polymeric silicones. Eg.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 11

This reaction continue to give chain polymers. If water molecule is eliminated from the terminal OH groups of same chain cyclic, silicones are formed.

Question 9.
Write a short note on fullerene.
Answer:
Fullerene is a crystalline allotrope of carbon. Fullerenes are made by heating graphite in an electrie arc in the presence of inert gas. The soot formed by condensation of vapour of carbon contains mainly C60 fullerene molecules. It is known as Buckminster fullerene. It has soccer ball shape.

C60 fullerene contains 20 six membered rings and 12 five membered rings. A six membered ring is fused with either six membered ring or with five membered ring but a five membered ring is always fused with six membered ring. All carbon atoms in fullerene are in sp² hybridisation and are in bond with three other carbon atoms. The fourth electron of carbon delocalises on all carbon atoms giving aromatic character to fullerene. These are also called bucky balls, in short.

Question 10.
Why SiO2 does not dissolve in water?
Answer:
SiO2 has gaint polymeric network structure. In this structure directional covalent bonds are present throughout the lattice. Due to this structure the molecule is non-polar. Hence it is insoluble in water.

Question 11.
Why is diamond hard?
Answer:
In diamond every carbon is in sp³ hybridisation and is in bond with four other carbon atoms tetrahedrally. The structure extends in space and produce a rigid three dimensional network of carbon atoms. In this structure directional covalent bonds are present throughout the lattice. To break these covalent bonds very high energy is required. Therefore diamond is the hardest substance and thus can be used as abrasive.

Question 12.
What happens when the following are heated?
a. CaCO3
b. CaCO3 and SiO2
c. CaCO3 and excess of coke.
Answer:
a) CaCO3
CaCO3 decomposes to give CaO and CO2
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 12

b) CaCOs and SiO2
CaO formed after the decomposition of CaCO3 combine with SiO2 forming CaSiO3
CaCO3 → CaO + C02 ↑
CaO + SiO2 → CaSiO3

c) CaCO3 and excess of coke
First CaCO3 decomposes forming CaO and CO2. The CaO react with excess of carbon forming calcium carbide.
CaCO3 → CaO + CO2
CaO + 3C → CaC2 + CO

Question 13.
Why does Na2CO3 solution turn into a suspension, when saturated with CO2 gas?
Answer:
Sodium bicarbonate is sparingly soluble in water due to polymerisation of bicarbonate ions through hydrogen bonds. When CO2 is passed into sodium carbonate it converts into less soluble bicarbonate. So a suspension of sodium bicarbonate forms.
Na2CO3 + H2O + CO2 → 2 Na HCO3

TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements: Group 14

Question 14.
What happens when
a. CO2 is passed through slaked lime
b. CaC2 is heated with N2
Answer:
a. CO2 is passed through slaked lime :
When CO2 is passed through slaked lime turns to milky due to the formation of insoluble CaCO3.
Ca(OH)2 + CO2 → CaCO3 + H2O + CO2

If excess CO2 is passed, the milkyness disappears due to the conversion of in-soluble CaCO3 to soluble Ca(HCO3)2.
CaCO3 + H2O + CO2 → Ca(HCO3)2

b. CaC2 is heated with N2:
On heating CaC2 with N2 calcium cynamide will be formed.
CaC2 + N2 → Ca CN2 + C (graphite)

The mixture calcium cynamide and graphite formed in this reaction is called nitrolim.

Question 15.
Write a note on the anomalous behaviour of carbon in the group-14.
Answer:
Carbon differs from its congeners in the following respects :

  1. Carbon occurs in free state whereas other elements are almost not available in free state.
  2. Carbon has no available d-orbitals in its valence shell while other elements have available d – orbitals.
  3. The maximum covalency of carbon is 4 whereas other elements exhibit a maximum covalency of 6.
  4. Carbon has a very high catenating ability.
  5. Carbon alone can form multiple bonds among themselves.
  6. Carbon forms a large number of hydrides known as hydrocarbons, which are thermally very stable. The other elements form limited number of hydrides which are thermally not very stable.
  7. Reducing nature of carbon is very high while the reducing nature of others is less.
  8. The halogen compounds of carbon are not hydrolysed while the other halogen compounds are readily hydrolysed.

Long Answer Questions

Question 1.
What are silicones? How are they pre-pared? Give one example. What are their uses?
Answer:
Silicones are organo silicon compounds containing (R2 Si – O) as repeating unit. First alkyl or aryl substituted chlorosilanes are prepared. These on hydrolysis followed by condensation, polymerisation gives polymeric silicones. Eg.
TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements Group 14 11

This reaction continue to give chain polymers. If water molecule is eliminated from the terminal OH groups of same chain cyclic, silicones are formed.

Uses of silicones :

  1. Used in the preparation of silicone rubbers.
  2. Used in the preparation of water-proof clothes and papers.
  3. Used in the preparation of grease, lubricants in aeroplanes.
  4. Used in electrical motors as insulators.
  5. Used in paints and enamels.

Question 2.
Explain the structure of silica. How does it react with a. NaOH and b. HF?
Answer:
Silica is gaint polymeric molecule. Every silicon in silica is in sp³ hybridisation. It is surrounded by 4 oxygen atoms tetrahedrally. Every oxygen is in bond with two silicon atoms.
a) Reaction with NaOH :
On heating with NaOH silica forms sodium silicate called water glass.
2 NaOH + SiO2 → Na2 SiO3 + H2O

b) Reaction with HF:
With HF silica forms SiF4 and H2SiF6
SiO2 + 4 HF → SiF4
SiF4 + 2HF → H2SiF6

Question 3.
Write a note on the allotropy of carbon.
Answer:
The existence of an element in different physical forms by possessing similar chemical properties is known as allotropy.

Carbon has many allotropic forms. They are of both crystalline and amorphous. The crystalline allotropes of carbon are diamond, graphite and fullerenes.

Diamond :
In diamond each carbon atom undergoes sp³ hybridisation and is in bond with four other carbon atoms in a tetrahedral form. This structure extends in space and produces a rigid three dimensional network of carbon atoms. These bonds are present throughout the lattice. To break all these extended bonds large amount of energy is required. So diamonds are very hard and have high melting point. They are used as precious stones, abrasives, cutting tools etc.

Graphite :
It has layered lattice structure in which every carbon is in sp² hybridisation and in bond with three carbon atoms. The carbon atoms are arranged in sheets containing hexagonal rings. The fourth electron is in re bond and delocalised on all the carbon atoms in a sheet. The distance between the layers is 340 pm. They are held together by van der Waals forces. They are slippery in nature. Hence graphite can be used as solid lubricant. Due to delocalised electrons graphite act as a good electrical conduction.

Fullerene :
Fullerene is a crystalline allotrope of carbon. Fullerenes are made by heating graphite in an electrie arc in the presence of inert gas. The soot formed by condensation of vapour of carbon contains mainly C60 fullerene molecules. It is known as Buckminster fullerene. It has soccer ball shape.

C60 fullerene contains 20 six membered rings and 12 five membered rings. A six membered ring is fused with either six membered ring or with five membered ring but a five membered ring is always fused with six membered ring. All carbon atoms in fullerene are in sp² hybridisation and are in bond with three other carbon atoms. The fourth electron of carbon delocalises on all carbon atoms giving aromatic character to fullerene. These are also called bucky balls, in short.

TS Inter 1st Year Chemistry Study Material Chapter 11 p-Block Elements: Group 14

Question 4.
Write a note on
a. Silicates
b. Zeolites
c. Fullerenes
Answer:
a. Silicates:
Silicates compounds are formed from the orthosilicic acid. All silicates have the basic structural unit SiO4-4 which has tetrahedral structure.

When discrete SiO4-4 unit is present in silicates they are called orthosilicates. Different silicates are formed by joining a number of SiO4-4 units through the corners of SiO4-4 tetrahedron by sharing 1, 2, 3 or 4 oxygen atoms per silicate unit. Thus chain, ring, sheet or three dimensional silicates are formed depending on the number of oxygen atoms shared. Negative charge on the silicate is neutralised by the positive charged metal ions.

b. Zeolites:
Zeolites are three dimensional alumino sili-catesrlf some silicon atoms in three dimensional network silicon dioxide are replaced by aluminium atoms, the alumino silicate formed will have some negative charge. To balance these negative charges some extra cations such as Na+, K+ or Ca2+ will present in these silicates. Examples are ZSM – 5 which is used as a catalyst in direct conversion of alcohols into gasoline. Hydrated zeolites are used as ion exchangers in softening of hard water.

The structure of zeolite permits the formation of cavities of different sizes. Molecules like H2O, NH3, CO2 can be trapped in these cavities. Thus they can serve as molecular sieves.

c. Fullerenes :
Fullerene is a crystalline allotrope of carbon. Fullerenes are made by heating graphite in an electrie arc in the presence of inert gas. The soot formed by condensation of vapour of carbon contains mainly C60 fullerene molecules. It is known as Buckminsterfullerene. It has soccer ball shape.

C60 fullerene contains 20 six-membered rings and 12 five-membered rings. A six membered ring is fused with either six membered ring or with five membered ring but a five membered ring is always fused with six-membered ring. All carbon atoms in fullerene are in sp² hybridisation and are in bond with three other carbon atoms. The fourth electron of carbon delocalises on all carbon atoms giving aromatic character to fullerene. These are also called bucky balls, in short.