TS Inter 1st Year Commerce Study Material Chapter 11 Multi National Corporations (MNCs)

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 11th Lesson Multi National Corporations (MNCs) Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material Chapter 11 Multi National Corporations (MNCs)

Long Answer Questions

Question 1.
Define MNC and explain its features.
Answer:
Meaning of MNC: The term “Multinational” is made out of two words “Multi” and “National”. Hence a multinational company corporation is an organisation doing business in two or more countries. In other words, MNC is an organization or enterprise carrying on business in not only the country where it is registered but also in several other countries.

MNCs are also called “International Corporations”, “Global Giant” and “Transnational Corporation”. MNCs are giant firms with their headquarters located in one country (home country) but their activities are spread over in other countries (host countries). MNC’s may engage in various activities like exporting, importing, and manufacturing in different countries.

For example INFOSIS, WIPRO, Reddy Labs, IBM, Microsoft, Coco-Cola, Sony, Wal- Mart, Honda etc.

Definitions of MNCs:

  • According to David E. Liliental, MNC is defined as, “Corporations which have their home in one country but operate and live under the laws and customs of other countries as well”.
  • According to WH. Moreland “Multinational Corporations or Companies are those enterprises whose management, ownership and controls are spread in more than one foreign country”.
  • In a report of the International Labour Organization (ILO), it is observed that, “The essential of the MNCs lies in the fact that its managerial headquarters are located is one country (home country), while the enterprise carries out operations in a number of other countries (host countries)”.

Features of MNCs:
Some of the main features of multinational companies are given below:
1) Large in Size: An MNC is generally big in size. Some of the MNCs own and control assets worth billions of dollars. Their annual sales turnover is more than the Gross National Product of many small countries.

2) International Operations: A multinational corporation carries on business in more than one country. Multinational corporations such as Wipro, Colgate-Palmolive, Coco-Cola have branches in seventy countries around the world.

3) International Management: The management of MNCs is international in character. It operates on the basis of best possible alternative available anywhere in the world. Its local subsidiaries are managed by the nationals of the host country. For example, the management of Hindustan Lever lies with Indians. The parent company Unilever is in the United States of America.

4) Mobility of Resources: The operations of multinational company involves the mobility of capital, technology, entrepreneurship and other factors of production across the territories.

5) Centralized Control: The branches of MNCs spread in different countries which are controlled and managed from the headquarters situated in the home country. All branches operate within the policy framework formed by headquarters.

6) Integrated Activities: A multinational company is usually a complete organization comprising manufacturing, marketing, research and development and other facilities.

7) Oligopolistic Powers: Oligopoly means power in the hands of few companies only. Due to their giant size, the MNCs occupy dominating position in the market. They also take over other firms to acquire huge power and improve market share.

8) Sophisticated Technology: MNCs make use of latest and advanced technology to supply world class products. They use capital-intensive technology and innovative techniques for production.

9) Several Forms: A multinational company may operate is host countries in several ways i.e., branches, subsidiaries, franchise, joint ventures. Turn key projects.

Question 2.
Explain various types of MNCs.
Answer:
Multinational Corporations are operated in the following ways.
Forms of MNCs:
1) Franchising: In this form, MNC grants firms in foreign countries the right to use its trade marks, patents, brand names etc. The firms get the right or licence to operate their business as per the terms and conditions of franchise agreement. They pay royalty or licence fee to MNC. This system is popular for products which enjoy good demand in host countries.

2) Branches: In this system, MNCs open branches in different countries. These branches work under the direction and control of head office. The headquarters frames policies to be followed by the branches.

TS Inter 1st Year Commerce Study Material Chapter 11 Multi National Corporations (MNCs)

3) Subsidiaries: An MNC may establish wholly owned subsidiaries in foreign countries. The subsidiary in foreign countries follow the policies laid down by holding (parent) company. An MNC can expand its business operations through subsidiaries all over the world.

4) Joint Venture: In this systems an MNC establishes a company in foreign country in partnership with local firms. The MNC and foreign country firm share the ownership and control of the business.

Generally, the MNC, provides technology and managerial skills and the day to day management is left to the local partner.

5) Turn Key Projects: In this method, the MNC constructs and operates the industrial plant by itself. It provides training to the staff in the operation of plant. It may also guarantee the quality and quantity of production over a long period of time.

Classification of MNCs:
There are three types of MNCs. They are (1) The Ethnocentric MNC (2) Polycentric MNC and (3) Regiocentric and Geocentric MNCs.

1) The Ethnocentric MNC:

  • These are the type of MNCs which have strong orientation towards home country. This means that home country people are considered as superior and allocated all key posts.
  • Usually companies that are involved in extractive FDI such as oil or gas companies included in ethnocentric MNC. Communication and information is top down and all strategic decisions are steered from corporate headquarters. Subsidiaries sell products design and manufactured by parent companies with little or no local control.

2) Polycentric MNCs:

  • Polycentric type of MNCs has strong orientation towards host country where few key people are nationals and remaining are from the host country.
  • An MNC that adopts the polycentric innovation model evolving through four successive stages of maturity they are:
    • At this stage, the MNCs R & D operations are mostly concentrated in the west. MNC starts shifting some of its R & D works to low cost countries like India that offer plenty of high quality scientists and engineers.
    • MNC recognizes the massive potential of emerging markets and delegates more responsibilities to local units in emerging markets which initiates and manage their own R & D projects to cater to local needs.
    • The MNC starts networking R & D activities in emerging markets.
    • At this stage, the R & D hubs in emerging markets are given a global remit as they now own the P & L responsiblity for global design and rollout of new products.

3) Regiocentric and Geocentric MNCs:

  • These MNCs have their concentration in whole world and they make selection for best employees whether they are from host country or home country it does not matter.
  • When MNCs desire an integration of all of their foreign subsidiaries and melding of a world wide corporate culture, they adopt a geocentric management strategy.

Question 3.
Explain the role of Multinational Corporations in the Indian economy.
Answer:
MNCs made its foray in India after the 1991 economic reforms. The LPG (Liberalisation, Privatization, Globalisation) reforms opened the Indian economy to companies across the world. India hosts the largest number of MNCs from USA and Europe. MNCs comes to India through FDI route.

Some of the important roles played by MNCs in India are as follows:
1) Transfer of Technology: The most important role that MNCs play in India and across the globe is transfer of technology. Transfer of technology to developing countries increases the quality and productivity of output produced. India has not just received the technology from MNCs but also the beneficiary of technical know how which results in the skill enhancement of the work force.

2) Capital Investment: When MNCs come to India, they are responisible for non debt creating capital inflows. Post the 1991 economic reforms, MNCs contributed towards creating a positive balance of payment. Therefore when MNCs invest in India it goes into no debt creating capital receipts. Moreover, they contribute towards increasing the GDP of India.

3) Increase in Exports: MNCs have greatly contributed towards increasing our exports. India offers cheap labour and land. Hence, it is both economical it and profitable for MNCs to invest in India. When MNCs export their goods to other nations, it benefits us directly.

4) Managerial Practices: MNCs have also brought best managerial practices to India. The human resource management, financial controls, operation and advertising strategies have been emulated by Indian companies to their advantage.

5) Increase in Competition: Entry of MNCs promotes competition in the economy of the host country. This increase in competition results in lowering of prices, which is beneficial to the end user.

6) The Multiplier Effect: MNC contribute towards increasing income and employment opportunities. MNC’s like Hindustan Unilever, Toyota etc., are paying higher to management, engineering graduates. The Maruti Suzuki and Hero Honda collaborations have also contributed towards increasing employment.

7) Infrastructural Investment: MNCs have also invested in the field of infrastructure. These investments have contributed towards our economic growth and development. Power projects, Tele -communication have been immense benefit to India for expanding our horizons.

Therefore, MNCs have been a harbinger growth and development of the economy of India “Make in India” programme will further give a fillip to MNCs.

Question 4.
Define MNC and explain its advantages.
Answer:
Meaning: The term “Multinational” is made out of two words “Multi” and “National”. Hence, a multinational company corporation is an organization doing business in two or more countries. MNCs are giant firms with their headquarter located in one country (home country) but its activities are spread over in other countries (host countries).

MNCs are also called as “International Corporation” or “Global Gaint” and “Transnational Corporation” MNCs are engage in various activities like exporting, importing, manufacturing in different countries. Infosis, Wipro, Reddy Labs, IBM, Microsoft, Coco-Cola, Wal- Mart, Honda, Sony etc., are the example of MNC’s.

TS Inter 1st Year Commerce Study Material Chapter 11 Multi National Corporations (MNCs)

Definitions:

  • According to David E. Liliental, MNC is defined as, “Corporations which have their home in one country but operate and live under the laws and customs of other countries as well”.
  • As per W.H.Moreland, “Multi national Corporations or companies are those enterprises whose management, ownership and control are spread in more than one foreign country”.
  • As per the report of the International Labour Organization (ILO) it is observed that, “The essential of the MNC lies in the fact that its managerial headquarters are located in one country (home Country), while the enterprise carries out operations in a number of other countries (host Countries)”.

Advantages of MNC’s:
MNCs directly and indirectly help both home country and the host country. Various advantages of MNCs are explained below:
1) Economic Development: The developing countries need both foreign capital and technology to make use of available resources for economic and industrial development. MNCs can provide the required financial, technical and other resources to the needy countries in exchange for economic gains.

2) Technology Gap: Technology is necessary to bring down cost of production and for producing quality goods on a large scale. MNCs can help to bridge the technological gap between developed and developing countries by transfer technology to the host country.

3) Industrial Growth: MNCs offer growth opportunities for domestic industries. MNCs assist local producers to enter the global markets through their well established inter-national network of production and marketing to ensure industrial growth.

4) Marketing Opportunities: MNCs have access to many markets in different countries. They have the necessary skills and expertise to market products at international level. For example, an Indian company can enter into joint venture with a foreign company to sell its products in the international market.

5) Work Culture: MNCs introduce a work culture of excellence, professionalism and transparency in deals. The primary objective of MNCs is to maximise the profits and increase the market share by use of product innovation, technology upgradation, and professional management.

6) Export Promotion: MNCs helps developing countries in earning foreign exchange revenue. This can be achieved by promoting and developing export oriented and import substitute industries.

7) Research and Development: The resources and experience of MNCs in the field of research enables the host country to establish efficient research and development system. In order to avail of monetary incentives and cheap labour in developing countries like India, MNCs are shifting research units to such countries.

Question 5.
Define MNC and explain the limitations of MNCs.
Answer:
A Multinational Corporation / Company is an organization doing business in more than one country. Its headquarters are located in one country (home country) but its activities are spread over in other countries (host countries). MNCs are also called as “International Corporation”, “Global Giant” and “Transactional Corporation”. Examples of MNCs are INFOSIS, WIPRO, Reddy Lab, Coca-Cola, Wal-Mart, Honda, IBM etc.

Definitions:
According to David E.Liliental, MNC is defined as “Corporations which have their home in one country but operate and live under the laws and customs of other countries as well”.

According to W.H Moreland, “Multinational Corporations or Companies are those enterprises whose management, ownership and controls are spread in more than one foreign country”.

Disadvantages of MNCs:
1) Problem of Technology: Technology developed by MNCs from developed countries which does not fully fit in the needs of developing countries. This is because, such technology is mostly intensive.

2) Political Interference: The MNCs from developed countries are criticised for their interference in the political affairs of developing countries. Through their financial and other resources, they influence the decision-making process of the government of developing countries.

3) Self-Interest: MNCs work towards their own self interest rather than working for the development of host country. They are more interested in only making profits.

4) Outflow of foreign Exchange: MNCs charge high price in the form of commission and royalty paid by local subsidiary to its parent company. This leads to outflow of foreign exchange.

5) Exploitation: MNCs are exploiting the consumers and companies in the host country. MNCs are financially very strong and they adopt aggressive marketing strategies to sell their products, adopt all means to eliminate competition and create monopoly in the market.

6) Investment: MNCs prefer to invest in areas of low risk and high profitability. Issues like social welfare, national priority do not find any place on the agenda of MNCs.

7) Artificial Demand: MNCs create artificial and unwanted demand by making extensive use of the advertising and sales promotion techniques.

Question 6.
What is Globalization ? Explain the necessity of Globalization.
Answer:
Globalization defined as the process of integration and convergence of economic, financial, cultural and political systems across the world. Globalization refers to the free cross border movement of goods, services, capital, information and people. It is the process of creating networks of connections among nations at multi – continental distances.

Importance of Globalization:
1) Economic Liberalization: Economic liberalization both in terms of regulations and tariff structure, has greatly contributed to the globalization of trade and investment.

TS Inter 1st Year Commerce Study Material Chapter 11 Multi National Corporations (MNCs)

2) Technological Break throughs: The breakthroughs in science and technology have transformed the world virtually into a global village, especially manufacturing, transportation and information and communication technologies.

3) Multilateral Institutions: A number of multilateral institutions under the UN frame-work, setup during the Post World War II era, have facilitated exchanges among countries and became prominent forces in present day globalization. Multinational organisations such as the GATT and WTO contributed to the process of globalization.

4) Creates Employment Opportunities: Globalization helps to provide employment to a large number of people. Multinational companies appoint a large number of personnel with high pay scale and other benefits.

5) Global Expansion of Business Operations: Growing markets and movement of capital flows across the countries have facilitated the rapid expansion of business operations globally.

6) Emergence of Global Consumer Segment: Globalization encourages free and fair competition at world level. Due to this, organizations try to supply quality goods and at a reduced prices. Customers may have more choices due to increased suppliers at global level.

7) Maximization of Economic Efficiencies: The global integration of economies has promoted a rapid rise in the movement of products, capital and labour across the borders. It contributes to the maximization of economic efficiencies, including efficient utilization of resources.

8) Enhanced Trade: Due to Globalization, trade across the countries has enhanced and business organizations are enjoying the benefits of global access to the customers resulting in enhanced revenues.

Short Answer Questions

Question 1.
Explain the meaning of MNC.
Answer:
Meaning of MNC: The term “Multinational” is made out of two words “Multi” and “National”. Hence, a multinational company corporation is an organization doing business in two or more countries. MNCs are giant firms with their headquaters located in one country (home country) but its activities are spread over in other countries (host countries).

NCs are also called “International Corporation” or “Global Gaint” and “Transnational Corporation”. MNCs are engaged in various activities like exporting, importing, manufacturing in different countries. INFOSIS, WIPRO, Reddy Labs, IBM, Microsoft, Coco-Cola, Wal-Mart, Honda, Sony etc., are the examples of MNCs.

Definitions:

  • According to David E.Liliental, MNC is defined as, “Corporations which have their home in one country but operate and live under the laws and customs of other countries as well”.
  • As per WH. Moreland, “Multinational Corporations or Companies are those enterprises whose management, ownership and control are spread in more than one foreign country”.
  • As per the report of the International Labour Organization (ILO) it is observed that, “The essential of the MNC lies in the fact that its managerial headquarters are located in one country (home country) while the enterprise carries out operations in a number of other countries (host countries)”.

Question 2.
List out the features of MNCs.
Answer:
Some of the main features of Multinational Corporations are given below:
1) Large in Size: An MNC is generally big in size. Some of the MNCs own and control assets worth billions of dollars. Their annual sales turnover is more than the gross National Product of many small countries.

TS Inter 1st Year Commerce Study Material Chapter 11 Multi National Corporations (MNCs)

2) International Operations: An MNC carries on the business in more than one country. Multinational Corporations such as Wipro, Colgate-Palmolive, Coco-Cola, have branches in seventy countries around the world.

3) International Management: The management of MNCs is international in character. It operates on the basis of best possible alternative available anywhere in the world. It’s local subsidiaries are managed by the nationals of the host country. For example, the management of Hindustan Lever lies with Indians. The parent company Unilever is in United States of America.

4) Mobility of Resources: The operations of multinational company involves the mobility of capital, technology, entrepreneurship and other factors of production across the territories.

5) Centralized Control: The branches of MNCs spread in different countries which are controlled and managed from the headquarters situated in the home country. All the branches operate within the policy framework formed by headquarters.

6) Several Forms: A Multinational Company may operate in host countries in several ways i.e. branches, subsidiaries, franchise, joint ventures.

Question 3.
State any four advantages of MNCs.
Answer:
MNCs directly and indirectly help both home country and the host country. Various advantages of MNCs are explained below:
1) Economic Development: The developing countries need both foreign capital and technology to make use of available resources for economic and industrial development. MNCs can provide the required financial, technical and other resources to the needy countries in exchange for economic gains.

2) Technology Gap: Technology is necessary to bring down cost of production and for producing quality goods on a large scale. MNCs can help to bridge the technological gap between developed and developing countries by transfer of technology to the host country.

3) Industrial Growth: MNCs offer growth opportunities for domestic industries. MNC’s assist local producers to enter the enter global markets through their well established international network of production and marketing to ensure industrial growth.

4) Marketing Opportunities: MNCs have access to many markets in different countries. They have the necessary skills and expertise to market products at international level. For example, an Indian company can enter into joint venture with a foreign company to sell its products in the international market.

5) Export Promotion: MNCs helps developing countries in earning foreign exchange revenue. This can be achieved by promoting and developing export oriented and import substitute industries.

Question 4.
State any four disadvantages of MNCs.
Answer:
Disadvantages of MNCs:
1) Problem of Technology: Technology developed by MNCs from developed countries which does not fully fit in the needs of developing countries. This is because, such technology is mostly intensive.

2) Political Interference: The MNCs from developed countries are criticised for their interference in the political affairs of developing countries, through their financial and other resources, they influence the decision making process of the governments of developing countries.

3) Self Interest: MNCs work towards their own self interest rather than working for the development of host country. They are more interested in only making profits.

4) Outflow of Foreign Exchange: MNCs charge high price in the form of commission and royality paid by local subsidiary to its parent company. This leads to outflow of foreign exchange.

5) Investment: MNCs prefer to invest in areas of low risk and high profitability. Issues like social welfare, national priority do not find any place on the agenda of MNCs.

TS Inter 1st Year Commerce Study Material Chapter 11 Multi National Corporations (MNCs)

Very Short Answer Questions

Question 1.
Globalization.
Answer:
1) Globalization defined as the process of integration and convergence of economic, financial, cultural and political systems across the world.

2) Globalization refers to the free cross – border movement of goods, services, capital, information and people.

3) In otherwords, Globalization refers to the increasing integration of markets, and production to include the mobility of resources like capital, labour, organization and knowledge.

Question 2.
Foreign Direct Investment.
Answer:
1) Foreign Direct Investment (FDI) is an investment made by a firm or individual in one countiy into business interests located in another country.

2) Foreign Direct Investment occurs when a firm invests its resources in business activities outside its home country.

Question 3.
International Trade.
Answer:
1) International Trade means trade between countries. It occurs when a firm exports goods or services to customers of other countries.

2) The trade which takes place between the nations is called International Trade. It is also called “foreign trade”.

Question 4.
Multinational Corporation.
Answer:
1) A Multinational Corporation is an organisation doing business in more than one country. In other words, it is an organisation or enterprise carrying on business in not only the country where it is registered but also in several other countries.

2) MNCs are giant firms with their headquarters located in one country and with a variety of business operations in several other countries.

3) For example Nike, WIPRO, IBM, Sony, Honda, Coco-Cola etc., are MNCs.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 1st Lesson పాల్కురికి సోమనాథుడు Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 1st Lesson పాల్కురికి సోమనాథుడు

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు- జవాబులు

ప్రశ్న 1.
పాల్కురికి సోమన జీవిత విశేషాలు, కవితా గుణాలను పేర్కొనండి?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణ శర్మ కవిచే రచించబడిన “చైతన్యలహరి” వ్యాస సంపుటి నుండి గ్రహించబడినది. దీనిలో పాల్కురికి సోమనాథుని జీవిత విశేషాలు, కవితా గుణాలు వివరించబడ్డాయి.

పాల్కురికి సోమన కాకతీయ చక్రవర్తులలో చివరివాడైన ప్రతాపరుద్రుని కాలంవాడు. 13వ శతాబ్ధమునకు చెందినకవి. సోమన ఓరుగంటికి సమీపంలోని జనగామ తాలూకా పాలకుర్తి గ్రామానికి చెందినవాడు. ఈ గ్రామానికి దగ్గరలో సోమేశ్వరాలయం ఉ ంది. ఈ దేవునిపేరే తమ కుమారునికి పెట్టుకున్నారు.

సోమన తల్లిదండ్రులు శ్రియాదేవి విష్ణురామిదేవుడు. సోమనకు గురువులు నలుగురు. వీరమాహేశ్వర దీక్షనిచ్చిన గురువు. గురులింగార్యుడు. శిక్షాగురువు కట్టకూరి పోతిదేవర, జ్ఞానగురువు బెలిదేవి వేమనారాధ్యుని మనుమడు. సాహితీగురువు కరస్థలి విశ్వనాధయ్య.

సోమన వ్యక్తిత్వము, విశిష్టమైనది. వీరశైవలోకానికి మూలపురుషుడు, వీరశైవవాఙ్మయమంతా ఇతని రచనలపైనే ఆధారపడిఉన్నది. వీరశైవ మతాన్ని బసవేశ్వరుడు స్థాపించగా, పండితారాధ్యుడు ప్రచారం చేయగా, పాల్కురికి సోమనాధుడు వీరశైవసాహిత్యాన్ని సృష్టించాడు.

ఇతని తరువాతి వారు సోమనాధుని భృంగీశ్వరుని అవతారంగా భావించారు. సంస్కృత భాషను కాదని ఆంధ్రభాషను అందలం ఎక్కించాడు. తెలుగు భాష భావరూపాలలో నూతనత్వాన్ని తీసుకువచ్చాడు. బ్రాహ్మణమతానికి ధీటుగా వీరశైవమతాన్ని నిలబెట్టాలని భావించి శైవంలో శ్రుతి, స్మృతి, పురాణ, ఇతిహాస, కావ్య స్తుత్యాదులన ప్రవేశపెట్టాడు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

అనుభవసారం, రుద్రభాష్యం, బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకం, బసవరగడ, బసవోదాహరణలను రచించాడు. ఆయన రచనలు దేశీ ఛందస్సుకు పట్టం కట్టాయి. తెలుగుభాషలో ద్విపద ఛందస్సుకు ఆధ్యుడు పాల్కురికే! సోమనాధుడు శైవమత ప్రచారానికే సాహిత్యాన్ని సృష్టించాడు. భాష చందస్సులను గురించి సోమన

భాష:
“ఉ రుతర గద్య పద్యోక్తుల కంటే
సరసమై బరగిన జాను తెనుంగు
చర్చింపగా సర్వసామాన్యమగుట
గూర్చెద ద్విపదలు గోర్కిదైవార”

అని అన్నాడు. జానుతెనుగు అంటే “లోక వ్యవహారములోని సుబోధకమైన తెనుగు అని అర్థం. ఈయన రచనలన్నీ నిత్య వ్యవహార భాషలోనే సాగాయి.

ఛందస్సు : సోమన అనుసరించిన ఛందస్సు కూడా నూతనమైంది. వృత్తపద్యాలు కొన్ని రాసినా జాతులు ఉపజాతులనే ఎంచుకున్నారు. ద్విపద ఛందస్సుకు ప్రాధాన్యమిచ్చాడు. ద్విపద ఛందస్సులోనే బసవపురాణం, పండితారాధ్య చరిత్ర అను వీరశైవమత గ్రంథాలను రచించాడు.

వర్ణన : సోమనాధుని ప్రకృతి వర్ణనలు స్వభావోక్తికి దగ్గరగా ఉంటాయి. తెల్లలవారుజామున కోడికూత వర్ణనం దీనికో ఉదాహరణ. పండితారాధ్య చరిత్రలో

“తొలికోడి కనువిచ్చి నిలచి మైపెంచి
జలజల రెక్కలు సడలించి నీలి
గ్రక్కున గాలార్చి కంఠంబు విచ్చి
ముక్కున నీకెలు చక్కొల్పి కడుపు
నిక్కించి మెడసాచి నిక్కిమిన్సూచి
కొక్కొరో కు అని కూయక మున్న…..”

ఈ ద్విపద వాక్యాలలో కోడి కూతను అతి సహజ సిద్ధంగా సోమనాథుడు వర్ణించాడు. ఇలా సోమనాథుడు వీరశైవ సంప్రదాయ ప్రవర్తకునిగా, దేశీకవితా కవిగా కీర్తి నార్జించాడు.

ప్రశ్న 2.
సోమన రచనలను తెలిపి, వాటిని సంక్షిప్తంగా వివరించండి?
జవాబు:
పాల్కురికి సోమనాథుడను పాఠ్యభాగం గడియారం రామకృష్ణ శర్మచే రచించబడిన “చైతన్యలహరి” అను వ్యాససంపుటి నుండి గ్రహించబడినది. దీనిలో పాల్కురికి జీవితం, రచనలు, కవితాగుణాలు వివరించబడ్డాయి.
పాల్కురికి సోమనాథుడు దాదాపు 21 రచనలు చేశాడు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

  1. బసవపురాణం
  2. పండితారాధ్య చరిత్ర
  3. అనుభవసారం
  4. చతుర్వేద సారము
  5. సోమనాథభాష్యం
  6. రుద్రభాష్యం
  7. బసవరగడ
  8. గంగోత్పత్తి రగడ
  9. శ్రీ బసవారాధ్య రగడ
  10. సద్గురు రగడ
  11. చెన్నముల్లు సీసములు
  12. నమస్కార గద్య
  13. వృషాధిపశతకము
  14. అక్షరాంక గద్య అష్టకం
  15. పంచప్రకార గద్య
  16. పంచకము
  17. ఉదాహరణ యుగములు మొదలగునవి వాటిలో ముఖ్యమైనవి.

1. అనుభవసారం : సోమనాథుని మొదటి రచన ఇది. దీనిలో 245 పద్యాలున్నాయి. ఈ కావ్యంలో భక్తి స్వరూపం, లక్షణాలు, పూజా విధానం, జంగమ సేవ మొదలగు వీరశైవ ధర్మములు చెప్పబడ్డాయి.

2. బసవపురాణం : సోమన శ్రీశైల క్షేత్రమును దర్శించి భక్తి పారవశ్యముతో వ్రాసిన గ్రంథము ఇది. దీనిలో నందికేశ్వరుని అవతారమైన బసవేశ్వరుడు కథానాయకుడు. బిజ్జలుడు ప్రతినాయకుడు. బసవేశ్వరుని చరిత్రతోపాటు దీనిలో 75 గురు భక్తుల కథలున్నాయి. ముగ్ధ సంగయ్య కథ, బెజ్జమహాదేవికథ, గొడగూడికథ, ఉడుమూరి కన్నకప్పకథ, మడిమేలు మాచయ్య కథలున్నాయి.

3. లఘుకృతులు : సోమనాథుడు శివ స్తుతిపరమైన కొన్ని లఘుకృతులను రచించాడు. వాటిలో 4 గద్యలు, 1. రగడ, 2. ఉదాహరణములు 11 పంచకములు 2 అష్టకములు 1 స్తవము ఉన్నాయి.

4. వృషాధిపశతకం : బసవేశ్వరుని శివస్వరూపునిగా భావించి ఆయనపై 108 చంపక ఉత్పలమాలలతో రచించిన శతకమిది. సోమనాథుని అష్టభాసా ప్రావీణ్యమునకు ఇది ఒక ఉదాహరణ.

5. చతుర్వేదసారం: దీనిలో ‘బసవలింగ’ మకుటము గల 357 సీసపద్యాలున్నాయి. శైవమునకు సంబంధించిన భక్తి విషయాలు ఇందులో ఉన్నాయి.

6. చెన్నమల్లు సీసములు : ఇది 32 సీసద్యాలు గల చిన్న కృతి.

7. రుద్రభాష్యం: ఇది లభ్యం కాలేదు.

8. సోమనాథ భాష్యం: ఇది ఒక సంస్కృత గ్రంథం. 25 ప్రకరణములున్నాయి. దీనినే బసవరాజీయం అంటారు. వీరశైవమతం తాంత్రికం కాదని శుద్ధవైదికమని నిరూపించటానికి ఈ గ్రంథాన్ని రచించాడు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

9. పండితారాధ్య చరిత్రము : ఇది సోమనాథుని చివరికృతి, ద్విపద రచించబడిన ప్రౌఢ పురాణ కావ్యం. దీనిలో మల్లికార్జున పండితారాధ్యుని పుణ్యచరిత్రతోపాటుగా పలువురి శివ భక్తులు చరిత్రలు వ్రాయబడ్డాయి. ఇది 12వేల ద్విపదలతో రాయబడిన కావ్యం. సోమన కావ్యకళా విశిష్టతను, బహుభాషా పాండిత్యమును, సంగీత, నాట్య రసవాద, వైద్య శాస్త్రాల పరిజ్ఞానమును లోకానుభవంతో వ్రాయబడ్డాయి.

భాషలో ద్విపద రచనలో పాల్కురికి తరువాత తరాల వారికి మార్గదర్శ కుడయ్యాడు. పోత భక్తి పారవశ్యానికి శ్రీనాథుని నుడికారమునకు, కృష్ణదేవరాయల వర్ణనాపటిమకు ఇతరుల విశిష రచనలకు సోమనాథుని ద్విపదలైన బసవపురాణం పండితారాధ్య చరిత్రలే మార్గదర్శకాలని పండితుల అభిప్రాయం.

II. సంక్షిప్తరూప ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కావ్య భాషను గురించి సోమన అభిప్రాయాలు తెలపండి?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణశర్మచే రచించబడిన చైతన్యలహరి అను వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది. దీనిలో సోమనాథునకు కావ్యభాష పట్ల ఉన్న అభిప్రాయాన్ని వివరించాడు.

గుడ్డెద్దు చేలో పడినట్లు కాకుండా కావ్య భాష, భాష, భావము, రూపాలలో నూతనత్వాన్ని పొందాలన్నాడు. ఎక్కడా కావ్యభాషకు మర్యాద గౌరవాలు తక్కువ కాకూడదన్నాడు. కావ్యభాషను గురించి వివరిస్తూ

“ఉరుతర గద్య పద్యోక్తుల కంటే
సరసమై బరిగిన జాను తెనుంగు……

అని చెప్తూ కావ్యభాష లోక వ్యవహారంలో సర్వజనులకు అందుబాటులో ఉండాలని అభిప్రాయపడ్డారు. నిఘంటువులలోని మారుమూల పదాలుకాక, మారుమూలల్లోని అచ్చతెలుగు పదాలు కాక నిత్య వ్యవహారంలో సుపరిచితమైన పదాలతో కావ్య భాష ఉ ండాలన్నారు. వర్ణనలు, సహజ సుందరంగా ఉండాలన్నాడు. సోమనాథుడు శైవమత ప్రచారానికే సాహిత్య సృష్టి చేసినప్పటికీ కావ్యభాషకు ఎక్కడా లోపాన్ని రానీయలేదు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

ప్రశ్న 2.
‘బసవపురాణం’ కావ్యం గురించి సంక్షిప్తంగా రాయండి?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణ శర్మ రచించిన ‘చైతన్యలహరి’ అను వ్యాససంపుటి నుండి గ్రహించబడింది.

బసవపురాణం పాల్కురికి ద్విపద రచన. ఆయన ఒకనాడు శ్రీశైల క్షేత్రమును దర్శించి అక్కడ భక్తుల ద్వారా బసవేశ్వరుని దివ్య చరితమును విని బసవపురాణాన్ని రచించాడు. ఈ ద్విపద కావ్యంలో నందికేశ్వరుని అవతారమైన బసవేశ్వరుడు కథానాయకుడు. బిజ్జలుడు ప్రతినాయకుడు. బసవేశ్వరుని చరిత్రతోపాటుగా ఈ కావ్యంలో 75 మంది శివభక్తుల కథలున్నాయి. ఈ కావ్యమందు సోమనాథుని కథా కథననైపుణ్యం కన్పిస్తుంది. ముగ్ధ సంగయ్య కథ, బెజ్జమహాదేవికథ, గొడగూచి కథ, ఉడుమూరి కన్నకప్పకథ, మడిమేలు మాచయ్య కథలు చక్కగా వర్ణించబడ్డాయి.

సోమనాథుని రచనా రీతిలో అంత్యానుప్రాసల ప్రభావం అధికం. ఇది పోతన లోని అంత్య ప్రాసరచనకు కారణమైందని చెప్పవచ్చు. ద్విపద రచనలలో సోమనాథునికి మంచిపేరు తెచ్చిన కావ్యం బసవపురాణం.

ప్రశ్న 3.
సోమన లఘుకృతులను గురించి క్లుప్తంగా రాయండి?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణశర్మచే రచించనబడిన ‘చైతన్యలహరి’ అను వ్యాససంపుటి నుండి గ్రహించబడినది. దీనిలో సోమనాథుని రచనలలోని భాష ఛందస్సులలో నూతనత్వాన్ని ఎలా తీసుకువచ్చాడో వివరించ బడింది. సోమనాథుని రచనలను, వర్ణనానైపుణ్యాన్ని ఇందులో వివరించాడు. పాల్కురికి రాసిన 21 రచనలను పేర్కొంటూ వాటిలో లఘు కృతులను తెలియజేశాడు.

సోమనాథుడు శివభక్తి తత్పరుడైన బసవేశ్వరుని పై భక్తి తన్మయత్వంతో కొన్ని లఘుకృతులను రచించాడు. అవి 1. రగడ 4 గద్యలు, 2 ఉదాహరణలు 11 పంచకములు 2 అష్టకములు, 1. స్తవము ఉన్నాయి. ఇవన్నీ వైరశైవమత సంబంధ రచనలే.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

ప్రశ్న 4.
గడియారం రామకృష్ణశర్మ సాహిత్యసేవను తెలుపండి?
జవాబు:
గడియారం రామకృష్ణ శర్మ సుబ్బమ్మ జ్వాలాపతి దంపతులకు మార్చి 6. 1919న అనంతపురం జిల్లాలో జన్మించాడు. ఆయన జీవితమంతా మహబూబ్ నగర్ జిల్లా అలంపురంలోనే గడిచింది. ఈయన తిరుపతి వేంకటకవుల శిష్యుడైన వేలూరి శివరామశాస్త్రి వద్ద విద్యలనభ్యసించాడు.

సంస్కృతం, తెలుగు, కన్నడ, ఆంగ్ల సాహిత్యాలలో పండితు డయ్యాడు. కవిగా, పండితునిగా, కావ్య పరిష్కర్తగా, శాసన పరిశోధకునిగా, చరిత్రకారునిగా, సంఘసంస్కర్తగా, ఉద్యమకర్తగా క్రియాశీలక పాత్రను పోషించాడు.

నిజాం రాష్ట్రంలో తెలుగు భాషను చిన్నచూపు చూడటం సహించలేక ఆంధ్ర మహాసభల ఏర్పాటుకు కృషి చేశారు. తెలంగాణమంతా పర్యటించి ‘భాగ్యనగర్ రేడియో’ ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. బాలవితంతువును వివాహమాడటంతోపాటు వితంతు వివాహాలు జరిపించాడు. ‘సుజాత’ పత్రికను ప్రారంభించారు.

మెకంజీ కైఫీయత్తులను వ్రాయించారు. ‘తెలంగాణ శాసనాలు’ రెండవ సంపుటిని తీసుకువచ్చారు. కన్నడ సాహిత్య చరిత్రను రాశారు. కన్నడకవి రన్నడు రాసిన ‘గదాయుద్ధాన్ని’ తెలుగునకు అనువదించినాడు. అలంపురం చరిత్ర, విద్యారణ్యుల చరిత్రలను రాశాడు. వీరి ఆత్మకథ ‘శతపత్రం’ 2006లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డునందుకుంది.

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
‘పాల్కురికి సోమనాథుడు’ పాఠ్యభాగ రచయిత ఎవరు?
జవాబు:
గడియారం రామకృష్ణ శర్మ

ప్రశ్న 2.
సోమన జన్మస్థలం ఏది?
జవాబు:
ఓరుగల్లుకు 12మైళ్ళ దూరంలోని జనగామ తాలూకా పాలకుర్తి గ్రామం.

ప్రశ్న 3.
సోమన తల్లిదండ్రులెవరు?
జవాబు:
తల్లి శ్రియాదేవి, తండ్రి విష్ణురామిదేవుడు

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

ప్రశ్న 4.
సోమన గురువులెవరు.
జవాబు:
సోమనకు 4గురు గురువులు. ఒకరు దీక్షాగురువు గురులింగార్యుడు, శిక్షాగురువు కట్టకూరి పోతిదేవర, జ్ఞానగురువు బెలిదేవి వేమనారాధ్యుని మనుమడు, సాహిత్యగురువు కరస్థలి విశ్వనాథయ్య.

ప్రశ్న 5.
ద్విపదలో సోమన రచించిన గ్రంథాలేవి?
జవాబు:
సోమన ద్విపద గ్రంథాలు బసవపురాణం, పండితారాధ్య చరిత్ర,

ప్రశ్న 6.
సోమన మొదటికృతి ఏది?
జవాబు:
సోమన మొదటి కృతి ‘అనుభవసారము’

ప్రశ్న 7.
బసవపురాణంలో ఎంతమంది భక్తుల కథలున్నాయి?
జవాబు:
బసవపురాణంలో 75మంది శివభక్తుల కథలున్నాయి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

ప్రశ్న 8.
తెలుగులో తొలి విజ్ఞానసర్వస్వంగా ఏ గ్రంథాన్ని పరిగణించారు?
జవాబు:
తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వంగా పరిగణించిన గ్రంథం పండితారాధ్య చరిత్ర.

పద్యాలలో ద్విపదలలో కఠినపదాలకు అర్థాలు

1వ పద్యం :

“భృంగిరిటి గోత్రుడను గురు
లింగ తనూజుఁడ శివకులీనుండ దుర్వ్యా
సంగ వివర్జిత చరితుఁడ
జంగమలింగ ప్రసాద సత్ప్రణుండన్”

భృంగిరిటి గోత్రుడను = భృంగీశ్వరుని గోత్రమువాడిని
తనూజుడను = కుమారుడును
శివకులీనుండిను = శివభక్తుడును
దుర్వాసంగ = చెడ్డపనులను
వివర్జిత = విసర్జించినవాడను
సత్ + ప్రాణుండన్ = మంచివాడను

2వ పద్యం :

“ధరను మామాత పితారుద్రయనెడు
వర పురాణోక్తి నీశ్వర కులజుండ
భక్త కారుణ్యాభిషిక్తుండఁ బాశ
ముక్తుండ గేవలభక్తి గోత్రుండ
భ్రాజిష్ణుడగు విష్ణు రామి దేవుండు
జిష్ణువగు శ్రియాదేవి యమ్మయును
గారవింపఁగ నొప్పు గాదిలి సుతుఁడ
వీర మాహేశ్వరాచార వ్రతుండ

ధరను = భూమిపై
డ.మామాత = పార్వతీదేవి
పిత = తండ్రి
రుద్ర = శివుడు
కారుణ్య + అభిషిక్తుండు = కరుణచేత అభిషేకింపబడినవాడు
పాశముక్తుండ = కోరికలను వదలివేసినవాడు
గాదిలిసుతుడ = ముద్దుల కొడుకును

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

3వ పద్యం :

“ఉరుతర గద్యపద్యోక్తులకంటే
సరసమై బరగిన జాను తెనుంగు
చర్చింపగా సర్వ సామాన్యమగుట
గూర్చెద ద్విపదలు గోర్కిడైవార
తెలుగు మాటలనంగ వలదు వేదముల
కొలదియగా జూడుడిల నెట్టులనిన…. (బసవపరాణం)

ఉరుతర = గొప్పవైన
పరగిన = ఒప్పిన
కోర్కెదైవారు = కోర్కెలు తీరేవిధంగ

4వ పద్యం :

“తొలికోడి కనువిచ్చి నిలిచి మై వెంచి.
జలజల రెక్కలు సడలించి నీల్లి
గ్రక్కున గాలార్చి కంఠంబు విచ్చి
ముక్కున నీకెలు చక్కొల్పి కడుపు
నిక్కించి మెడసాచి నిక్కి మిన్సూచి
కొక్కొరో కుఱ్ఱని కూయకమున్న

మై = శరీరము
గ్రక్కున = వెంటనే
కాలు + ఆర్చి = కాళ్ళు చాపి
చక్కొల్పి = విదిలించి
మిన్ను చూసి = ఆకాశమువైపు చూసి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

పాల్కురికి సోమనాథుడు Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత : గడియారం రామకృష్ణ శర్మ

తల్లితండ్రులు : సుబ్బమ్మ, జ్వాలాపతి

పుట్టినతేది : మార్చి 6, 1919

పుట్టిన ఊరు : అనంతపురం జిల్లా,

స్థిరనివాసం : తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా అలంపురం

గురువులు : తిరుపతి వేంకటకవుల శిష్యుడైన వేలూరి శివరామశాస్త్రి

నేర్చిన భాషలు : సంస్కృతం, తెలుగు, కన్నడం, ఆంగ్లం

రచనలు

  1. మెకంజీకై ఫీయత్తులను రాయించారు.
  2. తెలంగాణా శాసనాలు గ్రంథం రెండవ సంపుటిని ప్రచురించారు.
  3. కన్నడ సాహిత్య చరిత్రను పరిశోధనాత్మకంగా రాశారు.
  4. కన్నడ కవి ‘రన్నడు’ రచించిన గదాయుద్ధాన్ని తెలుగులో అనువాదం చేశాడు.
  5. అలంపురం చరిత్ర, విద్యారణ్యస్వామి చరిత్ర, ప్రామాణిక చారిత్రాక గ్రంథాలను రచించారు.
  6. గడియారం ఆత్మకథ “శతపత్రం” దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

నడిపిన పత్రికలు:

  1. ‘భాగ్యనగర్ రేడియో’ ద్వారా వార్తా ప్రచారం
  2. సుజాత పత్రికను పునరుద్ధరించాడు.

మరణం : జులై 2006లో మరణించారు.

పోతిదేవర, జ్ఞానగురువు బెలిదేవి వేమనారాధ్యుని మనుమడు. ఇతని పేరు పేర్కొనలేదు. సాహిత్యగురువు కరస్తలి విశ్వనాథయ్య.

సోమనాధుని వ్యక్తిత్వం

సోమనాధుడు వీరశైవలోకానికి మూలపురుషుడు. వీర శైవ వాఙ్మయమంతా పాల్కురికి రచనలపైనే ఆధారపడింది. వీరశైవాన్ని ఉద్ధరించినవాడు బసవేశ్వరుడు ప్రచారం చేసినవాడు. పండితారాధ్యుడు. పండితపామర జనరంజకంగా శైవమతగ్రంథాలను రచించినవాడు పాల్కురికి. ఇతని తరువాతి వీరశైవులు పాల్కురికిని భృంగీశ్వరుని అవతారంగా భావించారు.

గుడ్డెద్దు చేలోపడినల్లుగాకాక ఆంధ్రవాఙ్మయాన్ని భాష, భావం, రూపాలలో క్రొత్తదనాన్ని తీసుకువచ్చినవాడు పాల్కురికి. వీరశైవ వాఙ్మయంలో శ్రుతి, స్మృతి, పురాణ, ఇతిహాస, కావ్యస్తుత్యాదులను తీసుకువచ్చాడు సోమనాథుడు. అనుభవ సారము, రుద్రభాష్యము, బసవపురాణము, పండితారాధ్య చరిత్ర, వృషాధిపశతకం, బసవరగడ, బసవోదాహరణాలను రచించాడు. దేశీయ ఛందమగు ద్విపదలో జానుతెనుగు భాషలో రచన చేశాడు.

సోమనాధుని సాహిత్య సృష్టికి ప్రధాన కారణం మతం. ఈతనిపై వీరశైవమత ప్రభావం, కన్నడసాహిత్య ప్రభావాలున్నాయి. ఈయన తన భాషాఛందస్సులనుగూర్చి

“ఉరుతర గద్య పద్యోక్తుల కంటే
సరసమై బరిగిన జాను తెనుంగు…..”

అని ‘జాను తెనుగు’లో కృతులు రచించాడు. జాను తెనుగు అంటే లోక వ్యవహారములోని సర్వజన సుబోధకమై తెలుగు భాష అని అర్థం.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

సోమనాథుడు అనుసరించిన ఛందస్సు కూడా కొత్తది. వృత్తపద్యాలు కొన్ని వ్రాసినా జాతులు, ఉపజాతులలోనే రచనను సాగించాడు. ఈయన వ్రాసిన ఛందస్సు ‘ద్విపద’.

ఇక సోమనాథుని వర్ణనలు ప్రకృతికి దగ్గరగా ఉంటాయి. స్వభావోక్తితో కూడి ఉంటాయి. వేకువజామును కోడికూతను ఎంత చక్కగా వర్ణించాడో చూడండి.

“తొలికూడి కనువిచ్చి, నిలిచిమై వెంచి
జల జల రెక్కలు సడలించి నీలి…….

అన్న ద్విపద పద్యంలో సహజత్వం కూర్చడబడింది.

సోమనాథుని రచనలు.

సోమనాథుడు దాదాపు 21 రచనలు చేశాడు. 1. బసవపురాణం 2. పండితారాధ్య చరిత్ర 3. అనుభవసారం 4. చతుర్వేద సారము 5. సోమనాథ భాష్యం 6. రుద్రభాష్యం 7. బసవరగడ 8. గంగోత్పత్తి రగడ 9. శ్రీ బసవారాధ్య రగడ 10. సద్గురు రగడ 11. చెన్నముల్లు సీసములు 12. నమస్కార గద్య 13. వృషాధిపశతకము 14. అక్షరాంక గద్య 15. పంచప్రకార గద్య 16. పంచకము 17. ఉదాహరణయుగములు.

భాషలో ద్విపదలో తరువాత కవులకు పాల్కురికి మార్గదర్శకుడయ్యాడు.

కఠిన పదాలకు అర్ధాలు

దీక్షాగురువు = శివదీక్షను ఇచ్చిన గురువు
శిక్షాగురువు = భక్తితో శిక్షణను ఇచ్చిన గురువు
జ్ఞానగురువు = జ్ఞానాన్ని ప్రసాదించిన గురువు
సాహిత్యగురువు = సాహిత్యమును నేర్పిన గురువు
ప్రతివాద భయంకరుడు = వాదనలో ఎదుటివారికి భయాన్ని కలిగించే వాడు.
యశము = కీర్తి

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

పరివర్తనము = మార్పు
గ్రాహ్యము = గ్రహించు
రమణీయ = అందమైన
బహుభాషాకోవిదుడు = పలు భాషలలో పండితుడు
సుగ్రాహ్యము = తేలికగా గ్రహించగలిగినది
గ్రక్కున = వెంటనే
అష్టభాషాప్రావీణ్యము = ఎనిమిది భాషలలో నేర్పుగల
కృతి = కావ్యము
నగము = పర్వతము
ఆధ్యుడు = మొదటివాడు
పామరులు = సామాన్యజనులు

TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material Grammar స్థూల అవగాహన Questions and Answers.

TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

విద్యార్థులలో అవగాహనా సామర్థ్యాన్ని పరీక్షించడానికి ‘స్థూల అవగాహన’ ను ఒక అంశంగా చేర్చడం జరిగింది. మనం ఎన్నో పుస్తకాలు చదువుతాం. అయితే ఆ చదివే విధానం పాఠకుల మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. కొందరు ఒక గంటలో పేజీలు పేజీలు తిప్పివేస్తారు. మరికొందరు ఎక్కువ సమయాన్ని తీసుకుని తక్కువ పేజీలు చదువుతారు. ఇది వారి వారి నైపుణ్యాలను బట్టి వుంటుందని గమనించాలి.

ఐతే, విద్యార్థులు పుస్తక పఠనంలో అనేక మెలకువలను పాటించాలి. ప్రధానంగా మనం చదివే విషయం మీద దృష్టి సారించాలి. మనం చదివే ‘పేరా’లో ఏ అంశం గురించి ప్రస్తావిస్తున్నారో గమనించాలి. అందులో ప్రస్తావనకు వచ్చే అంశాలను క్రమపద్ధతిలో గుర్తుంచుకోవాలి.

అలా చేసినపుడు మనకు విషయం మీద సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. అవగాహన లేకుండా ఎన్ని పుస్తకాలు తిరిగేసినా, ఎన్ని గంటలు చదివినా ప్రయోజనం శూన్యం. కాబట్టి విద్యార్థులలో అవగాహనా సామర్థ్యాలను పరీక్షించడానికి చిన్నచిన్న పేరాలను విషయ ప్రాధాన్యతను బట్టి ఎంపిక చేసుకొని వారిచేత చదివించాలి. ఆ తర్వాత దానిని వారెంత వరకు అర్థం చేసుకున్నారో తెల్సుకోవడం కోసం చిన్నచిన్న ప్రశ్నలు అడగాలి.

దానిని బట్టి విద్యార్థుల అవగాహనా సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు. ఈ దృష్టితో ఇంటర్ విద్యార్థులకు ‘స్థూల అవగాహన’ ను ఒక అంశంగా సిలబస్లో చేర్చడం జరిగింది.

1. కథానిక

ఆధునిక వచన సాహిత్యంలో కథానిక ప్రక్రియ ప్రత్యేక స్థానాన్ని పొందింది. ప్రాచీన సాహిత్యంలో వినిపించే కథలు నేటి కథానిక సాహిత్య పరిధిలోకి రావు. కథానిక ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఆధునిక లక్షణాలతో విభిన్న ప్రయోగధోరణులతో వర్తమాన పరిణామాలకు అనుగుణంగా నడుస్తుంది. ఆంగ్లంలో ‘short story’ అనే పదానికి సమానార్థకంగా తెలుగులో కథ, కథానిక అనే పర్యాయపదాలను వాడుతున్నాం.

ఈ కథానిక పదం ‘కథ’ ధాతువునుంచి పుట్టింది. దీనికి మాట్లాడుట, చెప్పుట, సంభాషించుట అనే భేదాలున్నాయి. కథానిక ప్రస్తావన ‘అగ్నిపురాణం’లో కనిపిస్తుంది. క్లుప్తతతో బిగువైన కథనంతో ఉదాత్త అంశాలతో భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ కరుణ, అద్భుత రసపోషణతో ఆనందాన్ని అందించడమే కథానిక లక్షణంగా చెప్పబడింది.

TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

ఆధునిక కాలానికి చెందిన కథారచన యూరోపియన్ సామాజిక, రాజకీయ పరిణామాల ప్రభావంతో ఆవిర్భవించింది. తొలి కథా రచయితగా భావించబడుతున్న ‘ఎడ్గార్ ఎలన్ పో “ఒకే సంఘటనను అది యథార్థమైనా, కల్పనాత్మకమైనా తక్కువ సమయంలో చదువగలిగే సాహిత్య ప్రక్రియ” కథానిక అని నిర్వచించాడు.

తెలుగు కథానికపై తొలి సిద్ధాంత గ్రంథం రచించిన డా॥ పోరంకి దక్షిణామూర్తి కథానికను నిర్వచిస్తూ “ఏకాంశవ్యగ్రమై, స్వయం సమగ్రమైన కథాత్మక వచన రచనా ప్రక్రియ” అని తన ‘తెలుగు కథానిక స్వరూప స్వభావం’లో వివరించాడు. కథానిక నిర్వచనాలన్నింటిని క్రోడీకరిస్తే సంక్షిప్తత, ఏకాంశవస్తువు, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, ప్రతిపాద్య ప్రవీణత, సంవాద చాతుర్యం, నిర్మాణ సౌష్ఠవాలు కథానికకు ప్రధాన లక్షణాలుగా స్థిరపడ్డాయి. సామాజిక వాస్తవికతను అందిస్తూ మనోవికాసాన్ని కలిగించడంలో కథానిక ప్రక్రియ శక్తివంతమైనదిగా విమర్శకులు పరిగణించారు.

ప్రశ్నలు

ప్రశ్న 1.
‘కథానిక’ పదం ఎలా పుట్టింది?
జవాబు:
‘కథ్’ ధాతువు నుంచి పుట్టింది

ప్రశ్న 2.
‘కథానిక’ ప్రస్తావన ఏ పురాణంలో ఉంది?
జవాబు:
అగ్నిపురాణంలో

ప్రశ్న 3.
తొలి కథారచయితగా ఎవరిని భావిస్తున్నాం ?
జవాబు:
విఙ్గర్ విలన్పో

ప్రశ్న 4.
కథానిక ప్రక్రియ ఏ కాలానికి సంబంధించినది?
జవాబు:
ఆధునిక కాలానికి

TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

ప్రశ్న 5.
తెలుగు కథానికపై తొలి సిద్ధాంత గ్రంథం రచించినదెవరు?
జవాబు:
పోరంకి దక్షిణామూర్తి

2. నవల

ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చిన ప్రక్రియ నవల. ఆంగ్లంలో ‘Novel’ అనే పదంనుండి ‘నవల’ పుట్టింది. అయితే నవల పదానికి మూలం సంస్కృతంలో కనిపిస్తుందని కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి ‘నవాన్ విశేషాలాతి గృష్ణాతీతి నవలా’ అంటూ ‘కొత్త విశేషాలు తెలిపేది నవల’గా నిర్వచించాడు. 1872 కాలంలో నవలను ‘వచన ప్రబంధము’ అనే పేరుతో పిలుచుకున్నారు. దీనికి సమర్ధనగా కందుకూరి వీరేశలింగం ‘తెలుగులో మొదటి వచన ప్రబంధమును నేనే చేసితిని’ అని ప్రకటించుకున్నాడు.

‘తెలుగులో తొలి నవల ఏది?” అనే విషయంలో పరిశోధకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. 1872లో గోపాలకృష్ణమశెట్టి ‘శ్రీరంగరాజ చరిత్రము’ నవల వెలువడింది.’ ‘శ్రీరంగరాజ చరిత్రము’లో నవలా లక్షణములు లేవనే అభిప్రాయాలతో ‘రాజశేఖర చరిత్ర’నే తొలి నవలగా అందరూ అంగీకరించారు. ఈ నవలకు ‘వివేకచంద్రిక’ అనే మరో పేరు ఉంది. ఇది ఆంగ్లంలో అలీవర్ గోల్డ్ స్మిత్ రాసిన ‘వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్’ అనే ప్రసిద్ధ నవలకు అనుకరణ.

రచనా కాలంలోని ‘వాస్తవికాలనే జీవితాచార వ్యవహారాలను చిత్రించేది నవల’ అని ‘తెలుగు నవలా పరిణామం’ గ్రంథంలో బొడ్డపాటి కుటుంబరావు, ‘వ్యక్తుల జీవితాన్ని ప్రధానంగా తీసుకుని సాంఘిక జీవితాన్ని స్ఫురింపజేసే సాహిత్య ప్రక్రియ నవల’ అని ఆర్.ఎస్. సుదర్శనం నిర్వచించారు. కథ సంఘటన చుట్టు తిరిగితే, నవల అనేక జీవితాల చుట్టు తిరుగుతుంది.

కథకు సంక్షిప్తత ప్రాణమయితే, నవల విస్తృతమైన వివరణలతో నడుస్తుంది. కథ, కథావస్తువు, ఇతివృత్త నిర్వహణ, పాత్రలు, పాత్రోచిత సంభాషణలు, సంఘటనలు, సన్నివేశం, నేపథ్య చిత్రణ, మంచి ఎత్తుగడ, అర్థవంతమైన ముగింపు మొదలైన లక్షణాలతో, పద్ధతులతో నవల పఠితల్ని ఆకర్షితుల్ని చేస్తుంది.

ప్రశ్నలు

ప్రశ్న 1.
కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి నవలను ఏవిధంగా నిర్వచించాడు?
జవాబు:
విద్యావాన్ విశేషాన్వాతి గృష్ణాతీతి నవలా అంటూ కొత్త విశేషాలు తెలిసేది నవలగా నిర్వచించారు.

ప్రశ్న 2.
‘మొదటి వచన ప్రబంధము నేనే రాసానని’ ఎవరన్నారు?
జవాబు:
కందుకూరి విరేశలింగం

TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

ప్రశ్న 3.
తెలుగులో తొలి నవల ఏది?
జవాబు:
రాజశేఖర్ చరిత్ర

ప్రశ్న 4.
‘తెలుగు నవలా పరిణామం ‘ గ్రంథకర్త ఎవరు?
జవాబు:
ఆర్.ఎస్ సుదర్శనం’

ప్రశ్న 5.
నవల దేనిచుట్టూ తిరుగుతుంది.
జవాబు:
అనేక జీవితాల

3 స్థూల అవగాహన

సాహిత్య ప్రక్రియల్లో నాటకం శక్తివంతమైన ప్రక్రియ. సంస్కృతంలో ‘కావ్యేషు నాటకం రమ్యం, నాటకాంతం హి సాహిత్యం ‘ అని నాటక ప్రాశస్త్యాన్ని పండితులు ప్రశంసించారు. కాళిదాసు వంటి మహాకవులు నాటక ప్రక్రియను దృశ్యకావ్యంగా మలచి అద్భుతమైన నాటకాలను రచించారు. ప్రాచీన సాహిత్యంలోని నాటక ప్రక్రియకంటే భిన్నంగా పాశ్చాత్య నాటకాల ప్రభావంతో ఆధునిక తెలుగునాటకం రూపుదిద్దుకుంది.

1860లో కోరాడ రామచంద్రశాస్త్రి రాసిన ‘మంజరీ మధుకరీయము’ మొదటి తెలుగునాటకం. సంస్కృతనాటకాలు ఐదు నుండి పది అంకాల నిడివి వుండేవి. తెలుగునాటకాలు మాత్రం మూడు, నాలుగు అంకాలుగానే ప్రదర్శితమయ్యేవి. కాలక్రమేణా నాటకం అంక విభజనను వదిలేసి కథానుగుణంగా రంగాలుగా విభజిస్తున్నారు. కాలపరిమితి గంట, రెండుగంటల మధ్య సంక్షిప్తంగా, సన్నివేశ గాఢత, సంభాషణా ప్రాధాన్యతతో నాటకాలు ప్రదర్శితమవు తుంటాయి. నాటికలు, ఏకాంకికలు నాటకశాఖకు చెందిన ఉపప్రక్రియలే.

‘ఆంధ్రనాటక పితామహుడి’గా పేరుగాంచిన ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన ‘విషాదసారంగధర’ నాటకం పాఠ్యాంశంగాను చదువుకోవడం విశేషం. ధర్మవరం తరువాత కోలాచలం శ్రీనివాసరావు చారిత్రక, ఇతిహాస నాటకాలు రచించి ‘ఆంధ్రచారిత్రక నాటక పితామహుడు’గా పేరుగాంచాడు. ‘ధార్వాడ’, పార్సీ నాటకసమాజాల వల్ల కూడా తెలుగు ప్రాంతంలో నాటక ప్రక్రియ ప్రాచుర్యం పొందింది.

కందుకూరి వీరేశలింగం ‘వ్యవహారధర్మబోధిని’ నాటకం 1880 ప్రాంతంలో తన చారిత్రక బాధ్యతను నిర్వర్తిస్తూ నాటక ప్రక్రియకు వ్యాప్తిని అందించింది. తెలుగునాట అనేక నాటక సమాజాలు ఏర్పడి ప్రజలలో నాటక అభిరుచిని, చైతన్యాన్ని కలిగించాయి. గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ మొదటి వ్యవహారిక, సాంఘిక నాటకంగా సంచలనాన్ని సృష్టించింది. 1911లో చందాల కేశవదాసు రాసిన ‘కనకతార’ తెలంగాణ నుండి వచ్చిన తొలి నాటకంగా భావిస్తున్నారు.

TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

ప్రశ్నలు

ప్రశ్న 1.
మొదటి తెలుగు నాటకం ఏది?
జవాబు:
మంజరీ మధుకరీయము

ప్రశ్న 2.
‘ఆంధ్రనాటక పితామహుడు’ ఎవరు?
జవాబు:
ధర్మవరం రామకృష్ణమాచార్యులు

ప్రశ్న 3.
కందుకూరి రాసిన నాటకం పేరు?
జవాబు:
వ్యవహారధర్మబోధిని

ప్రశ్న 4.
వ్యవహారిక భాషలో వెలువడిన తొలి నాటకం ఏది ?
జవాబు:
కన్యాశుల్కం

ప్రశ్న 5.
‘కనకతార’ నాటకకర్త ఎవరు?
జవాబు:
చందాల కేశవదాసు

4. వచన కవిత

కవిత్వం పద్య, గేయ రూపంలో గాకుండా వ్యవహారిక పదాలు, వాక్యాలతో కొత్త రూపాన్ని సంతరించుకుంది. పాశ్చాత్య కవితాధోరణుల ప్రభావం దీనికి ప్రధాన కారణం. ఫ్రెంచి భాషలోని ‘verse libre’ అని, ఆంగ్లంలో ‘free verse’ అని పిలుచుకుంటున్న. కవితా పద్ధతే తెలుగులో వచనకవితగా స్థిరపడింది.

TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

వచనకవితకు ఆద్యుడుగా చెప్పుకునే శిష్ట్లా ఉమామహేశ్వరరావు తను రాసిన వచనకవితల్ని 1938లో ‘విష్ణుధనువు’, ‘నవమి చిలుక’ సంపుటాలుగా ప్రకటించాడు. వచనకవిత ప్రయోగదశ, తొలిదశలో వచ్చిన ఈ కవిత్వాన్ని శిష్ట్లా ‘ప్రాహ్లాద కవిత’గా పేర్కొన్నాడు. అటుతర్వాత వచనగేయం, వచనపద్యం, ముక్తచ్ఛంద కవిత, స్వచ్ఛంద కవిత, ఫ్రీవర్, వరిబర్, వచనకవిత అనే పలు పేర్లు వ్యాప్తిలోకి వచ్చినా వచనకవిత అనే పేరు స్థిరపడిపోయింది.

వ్యవహార భాషా ప్రయోగాలతో భావపరమైన చిన్న వాక్యాల పాద విభజనతో వచనకవిత నడుస్తుంది. భావగణాలతో, అంతర్లయ గల వాక్యాలతో వచనకవిత స్వేచ్ఛానుగుణంగా కదులుతుంది. ప్రతి వచనకవికి తనదైన నిర్మాణ శిల్పం వుండటం వచనకవిత ప్రత్యేకత. వచనకవితలో పాఠకునికి భావోద్వేగం కలిగించేట్లుగా ఒక విరుపు, భావలయ, అంతర్లయలు నిగూఢంగా వుంటాయి.

వచనకవిత ఆవిర్భావదశలో 1939లో పఠాభి ‘ఫిడేలు రాగాల డజన్’ కవితాసంపుటి, ‘నయాగరా’ కవితాసంకలనం ముఖ్యమైనవి. తెలుగులో తొలి వచనకవితా సంకలనమైన ‘నయాగరా’ను కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాస్, ఏల్చూరి సుబ్రహ్మణ్యంలు ప్రచురించారు. కుందుర్తి వచనకవితకు ఉద్యమస్ఫూర్తిని అందించాడు. వచన కావ్యంగా ‘తెలంగాణ’ కావ్యాన్ని రచించి ‘వచనకవితాపితామహుడి’గా ప్రసిద్ధి చెందాడు.

ప్రశ్నలు

ప్రశ్న 1.
వచన కవితకు ఆద్యుడుగా ఎవరిని భావిస్తున్నాం?
జవాబు:
శిష్ట్లా ఉమాహేశ్వరరావు

ప్రశ్న 2.
శిష్టా తన కవిత్వానికి పెట్టుకున్న పేరు ఏమిటి?
జవాబు:
ప్రహ్లాద కవిత

TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

ప్రశ్న 3.
‘వచనకవితాపితామహుడు ఎవరు?
జవాబు:
కందుర్తి

ప్రశ్న 4.
తెలుగులో తొలి వచనకవితా సంకలనం ఏది?
జవాబు:
‘విష్ణుధనువు’, ‘నవమిచిలుక’

ప్రశ్న 5.
‘ఫిడేలు రాగాల డజన్’ కవితా సంపుటి కర్త?
జవాబు:
శిష్ట్లా ఉమాహేశ్వరరావు

5. లఘు కవితా ప్రక్రియలు

వచనకవిత్వ వికాసంలో భాగంగా వచనకవిత విభిన్న లఘురూపాలుగా వైవిధ్యాన్ని సంతరించుకుంది. ఈ క్రమంలో కవిత్వచరిత్రలో ప్రాచుర్యం పొందిన మినీకవిత, హైకూ, నానీల ప్రక్రియలను స్థూలంగా తెలుసుకుందాం. 1970వ దశకం నుండి మినీకవిత వెలుగులోకి వచ్చింది. పదిపంక్తులు మించకుండా సంక్షిప్తంగా సూటిగా కొసమెరుపుతో చెప్పగలగడం మినీకవిత ప్రధాన లక్షణం.

TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

మినీకవితలో ధ్వని, వ్యంగ్యం ప్రాధాన్యం వహిస్తాయి. మినీకవితలపై 1977లో నండూరి రామమోహనరావు మొదలు పెట్టిన చర్చ మినీకవిత్వోద్యమంగా మారింది. అలిశెట్టి ప్రభాకర్ ‘సిటీలైఫ్’ శీర్షికతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన మినీకవితలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘మినీకవిత ఆయుష్షు మెరుపంత, కాని అది ప్రసరిస్తుంది కాలమంత’ అని డా|| సి. నారాయణ రెడ్డి మినీకవితా ప్రక్రియను నిర్వచనాత్మకంగా ప్రశంసించాడు. జపాన్ కవి బషో సృష్టించిన కవితా ప్రక్రియ ‘హైకూ’.

హైకూలో మూడుపాదాలు ఉంటాయి. మొదటిపాదంలో ఐదు, రెండోపాదంలో ఏడు, మూడోపాదంలో ఐదు అక్షరాల నియమంతో మొత్తం పదిహేడు అక్షరాలతో హైకూ కవిత రూపొందింది. హైకూ జైన, బౌద్ధ తాత్త్వికతను, ప్రకృతి సౌందర్యాన్ని, మార్మిక అంశాలను ధ్యాన ఛాయలతో ఆవిష్కరిస్తుంది. తెలుగులో హైకూ ప్రక్రియను గాలి నాసరరెడ్డి రేఖామాత్రంగా పరిచయం చేసాడు. ఇస్మాయిల్ హైకూ ప్రక్రియను విస్తృత పరిచాడు. తెలుగులో పదిహేడు అక్షరాల నియమం పాటించకుండా మూడు పొడుగు పాదాలతో హైకూలు రాసినవారే ఎక్కువ.

నానీల ప్రక్రియ రూపకర్త డా॥ ఎన్. గోపి. 1997లో వార్త దినపత్రిక ఎడిట్ పేజీలో నానీలు తొలిసారిగా సీరియల్గా వెలువడినాయి. నానీలు అంటే ‘చిన్నపిల్లలు’, ‘చిట్టి పద్యాలు’ అని అర్థం. నావీ, నీవీ వెరసి మన భావాల సమాహారమే నానీలు. నాలుగు పాదాల్లో ఇరవై అక్షరాలకు తగ్గకుండా, ఇరవై ఐదు అక్షరాలకు మించకుండా నానీ నడుస్తుంది. ఈ నాలుగు పాదాల నానీలో మొదటి, రెండు పాదాల్లో ఒక భావాంశం, చివరి రెండుపాదాల్లో మరొక భావాంశం ఉంటాయి. మొదటి దానికి రెండోది సమర్థకంగా ఉంటుంది.

TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

కొన్ని వ్యాఖ్యానా త్మకం గాను, వ్యంగ్యాత్మకంగాను ఉంటాయి. ఇప్పటివరకు నానీలను ప్రముఖ, వర్ధమాన కవులు రాయడం విశేషం. ఈ ఇరవైమూడు సంవత్సరాల్లో నానీలు మూడువందల యాభై సంపుటాలు రాగా, వందలాది కవులు నానీలు రాయడం నానీ ప్రక్రియకున్న శక్తికి, ఆదరణకు నిదర్శనం. భారతీయ సాహిత్య చరిత్రలో లఘు ప్రక్రియను అనుసరిస్తూ ఇన్ని గ్రంథాలు వెలువడడం అద్భుతమైన విషయం.

ప్రశ్నలు

ప్రశ్న 1.
‘సిటీ లైఫ్’ పేరుతో మినీకవితల్ని రాసిన కవి ఎవరు?
జవాబు:

ప్రశ్న 2.
మినీ కవితను నిర్వచనాత్మకంగా ప్రశంసించిన కవి ఎవరు?
జవాబు:

ప్రశ్న 3.
హైకూలోని పాదాలు, అక్షరాల నియమాలను తెలుపండి.
జవాబు:

ప్రశ్న 4.
నానీల్లోని పాదాలు, అక్షరాల నియమాలను వివరించండి.
జవాబు:

TS Inter 1st Year Telugu Grammar స్థూల అవగాహన

ప్రశ్న 5.
నానీలు తొలిసారిగా ఎప్పుడు, ఎక్కడ ప్రచురితమైనాయి?
జవాబు:

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 3rd Poem శతక సుధ Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 3rd Poem శతక సుధ

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానములు

ప్రశ్న 1.
ఏనుగు లక్ష్మణకవి తన పద్యాల ద్వారా అందించిన నీతిని వివరించండి?
జవాబు:
ఏనుగు లక్ష్మణకవి 18వ శతాబ్దానికి చెందినవాడు. లక్ష్మణకవి సంస్కృతంలో భర్తృహరి రచించిన, సుభాషిత త్రిశతిని తెలుగులోకి సుభాషిత రత్నావళిగా అనువదించారు. సుభాషిత రత్నావళి నీతి, శృంగార, వైరాగ్య, శతకాలని మూడు భాగములు. రత్నావళిల పద్యాలు అవి మనోహరంగా, యథామూలంగా, సందర్భోచితంగా ఉంటాయని విమర్శకుల భావన.

లక్ష్మణకవి నీతి శతకంలో అనేక విషయాలు తెలియచేసాడు. కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, ముత్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

క్షమ కలిగియున్నచో బాధలు తప్పించుకొనుటకు వేరే కవచం అక్కరలేదు. క్రోధమును మించిన శత్రువులేదు. సమస్తము నిర్మూలించకు దాయాది ఉంటే చాలు. వేరే నిప్పు అక్కరలేదు. స్నేహితుని మించిన ఔషధం లేదు. ప్రాణాలు తీయుటకు దుష్టజనాలు చాలు, వేరే సర్పాలు అవసరం లేదు. విద్యయే ధనము, తగినంత సిగ్గు కలిగివుండుట అలంకారము. లోకులను వశం చేసుకొనుటకు మంచి పాండిత్యంగాని, కవిత్వం గాని ఉంటే చాలు రాజ్యమక్కరలేదు.

విద్యాధనాన్ని దొంగలు హరించలేరు. అది ఎల్లప్పుడూ సుఖమునే కలుగజేయును. కోరిన వారికి ఎల్లప్పుడూ ఇచ్చిననూ మరింత వృద్ధి చెందును. ప్రళయకాలంలో కూడా నశించదు. ఇట్టి విద్యాధనము గలవారితో సామాన్యధనము గల రాజులు తమ గర్వాన్ని . తగ్గించుకుని ఉండుట ఉత్తమము.

చేతులతో సదా దానం చేయుట, సదా సత్యమునే పలుకుట, గురుపాదాల విందాలను శిరస్సున దాల్చుట, భుజయుగమునకు జయమునిచ్చే పరాక్రమాన్ని, నిర్మలమైన మనస్సును, చెవులకు శాస్త్ర శ్రవణం – ఇవి సత్పురుషులకు ఐశ్వర్యము లేకపోయినను గొప్ప అలంకారములు.

ఇలా ఏనుగు లక్ష్మణకవి తెలుగులో అనువదించిన నీతి శతకాలలోని నీతి అన్ని కాలాలకూ వర్తిస్తుంది. విద్యార్థులకు పెద్దలకు అందరికీ వారి నిజ జీవితంలో ఉపయోగపడేలా, ఎలా మసలుకోవాలో అనేక ఉపమానాలు సుమధురంగా నీతిని ప్రబోధించారు.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

ప్రశ్న 2.
పాఠ్యాంశం ఆధారంగా నృసింహ శతకంలోని భక్తితత్త్వాన్ని తెలపండి?
జవాబు:
శేషప్పకవి 18వ శతాబ్దానికి చెందినవాడు. కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ప్రాంతం వాడు. ధర్మపురిలోని నరసింహస్వామిపై రాసిన శతకం నరసింహ శతకం. ఇది సీస పద్యాలలో రచింపబడిన ద్విపాద మకుట శతకం. శతకం లేని పద్యాలలో నరసింహస్వామిని సంబోధించడంలో ప్రేమ, మృదుత్వం, కాఠిన్యం, కోపం ఇంకా అనేక విధాలుగా తన భక్తిని ప్రదర్శించాడు.

ఆభరణములతో మిక్కిలి ప్రకాశించేవాడా! దుష్టులను సంహరించేవాడా! పాములకు దూరమైనవాడా! ధర్మపురము నందు నివసించే ఓ నరసింహస్వామీ!

భూమిలో వేయేండ్లు దేహం నిలవదు. ధనమెప్పటికీ స్థిరం కాదు. ఆలుబిడ్డలు తన వెంటరాలేరు. సేవకులు చావును తప్పింపలేరు. చుట్టముల గుంపు తనను బ్రతికించుకోలేదు. శక్తి శౌర్యమేమి పనికిరాదు. గొప్పగ సకల సంపదలున్నను గోచి పాతంతైన తీసుకొని పోలేడు. పిచ్చికుక్కలలాంటి ఆలోచనలను ఆలోచించక నిన్ను కొలిచే వారికి మిక్కిలి సౌఖ్యం కలుగుతుంది.

కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, ముధ్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

గాడిదకు కస్తూరిబొట్టు, కోతికి గంధము, పులికి చక్కెరపిండివంట, పందికి మామిడిపండు, పిల్లికి మల్లెపూలచెండు, గుడ్లగూబకు చెవులు పోగులు, దున్నపోతునకు పరిశుభ్రవస్త్రము, కొంగలకు పంజరము ఎలా అవసరంలేదో అలాగే చెడ్డ ఆలోచనలుచేసే దుర్మార్గులకు తియ్యనైన నీ నామం అనే మంత్రం (దైవభక్తి) అవసరం లేదు అని భావము.

ఆభరణములతో మిక్కిలి ప్రకాశించువారా! దుష్టులకు సంహరించువారా! పాములకు దూరమైనవారా! ధర్మపురమునందు నివసించే ఓ నరసింహస్వామీ!

నరసింహస్వామి! తల్లిదండ్రులు, భార్య, కొడుకులు, స్నేహితులు, బావము అందులు, అన్నాలు, మేనమామలు, ఇంకా పెద్ద చుట్టుములున్నాను. తాను వెడలగ వెంటరాదు. యమదూతలు ప్రాణము తీసుకుని పోవునపుడు వారు ప్రేమతో పోరాడి గెలవలేరు. చుట్టుములందరూ దుఃఖపడుదురే గాని ఆయువునివ్వలేదు. కావున చుట్టుముల మీద ప్రేమ చూరున చెక్కి, ఎప్పుడూ నిన్ను నమ్ముకొనుటే ఉపయోగము.

భుజముల శక్తిచే పెద్దపులులు చంపవచ్చు. పాము కంఠమును చేతితో పట్టవచ్చును. బ్రహ్మరాక్షసులు ఎందరినైనా తరిమివేయవచ్చు. మనుష్యుల రోగమును మాన్పవచ్చును. నాలుకకు చేదైనవి మింగవచ్చును. పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును. కష్టముతో ముండ్లకంపలోనికి ప్రవేశించవచ్చును. తిట్టుబోతుల నోళ్ళను మూయించవచ్చును. బోధియందు దుర్మార్గులకు దేవుని గూర్చిన ఉపదేశం తెలిపి, వారిని ఎంతటి సమర్ధుడైనను మంచివానిగా చేయలేడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

ఈ విధంగా మృదు మధుర, సులభమైన ఉపమానాలలో శేషప్ప కవి నరసింహస్వామిపై తనకున్న భక్తిని చాటుకున్నాడు.

II. సంగ్రహరూప ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న 1.
సజ్జనుడి మాట తీరును తెలపండి?
జవాబు:
మేఘుడు నీటి బిందువులనే వర్షించును. ఒకానొకప్పుడు చలువ కొరమే వడగండ్లను కురిపించినను, అవి వెంటనే చల్లని నీళ్ళగునుమారి రాళ్ళుగా ఉండవు. అదే విధంగా మంచివాడు మంచి మాటలనే పల్కును. ఒకానొక సమయమందున కఠోర వచన మును పలికినను మేలుగానే ఉంటుంది కీడుగా ఉండవు.

ప్రశ్న 2.
అధమ, మద్యమ, ఉత్తములను కొలిచేవారి స్థితి ఎలా ఉంటుందని కవి వర్ణించాడు?
జవాబు:
కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, మధ్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

ప్రశ్న 3.
బలిష్ఠునికే బంధుసహాయం అందుతుందని ఎలా చెప్పవచ్చు?
జవాబు:
అగ్నిహోత్రుడు నిండు బలము కలవాడై అడవిని కాల్చే సమయంలో వాయుదేవుడు అతినికి స్నేహం చూపుచూ తోడ్పడును. ఆ అగ్నిచిన్నదీపమై ఉన్న సమయంలో ఆ వాయుదేవుడే విరోధియై ఆర్పును. అదే విధంగా మానవుడు శక్తివంతుడై ఉన్న సమయంలో తన బంధువులే తోడ్పడును. బలము లేనపుడు ఆ చుట్టమే తనకు పగవాడై కీడు చేయును.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

ప్రశ్న 4.
ఏనుగు లక్ష్మణకవిని గురించి తెలపండి
జవాబు:
భర్తృహరి సుభాషిత త్రిశలు అనే పేరుతో సంస్కృతం వంటి మూడు శతకాలు రచించాడు. అవి నీతి, వైరాగ్య శృంగార శతకాలు. ఈ సుభాషిత త్రిశతిని తెలుగులో ఎలకూచి బాలసరస్వతి, ఏనుగు లక్ష్మణకవి, పుష్పగిరి తిమ్మనలు తెలుగులోకి అనువదించారు. వీటిలో ఏనుగు లక్ష్మణకవి రచన ప్రాచుర్యం పొందింది.

IV. ఏకపద/వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
మనిషికి శత్రువు ఎవరు?
జవాబు:
కోపము

ప్రశ్న 2.
దివ్యమైన ధనం ఏది?
జవాబు:
విద్య

ప్రశ్న 3.
దుర్జనులు ఎలాంటి ఆలోచనలను చేస్తారు ?
జవాబు:
చెడ్డ ఆలోచనలు

ప్రశ్న 4.
నృసింహ శతక కర్త ఎవరు?
జవాబు:
శేషప్పకవి

ప్రశ్న 5.
ఎవరి భజన చేసేవారు పరమసుఖాన్ని పొందుతారు?
జవాబు:
ధర్మపురి నరసింహస్వామి భజన చేసేవారు

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

ప్రశ్న 6.
భాస్కర శతకకర్త ఎవరు?
జవాబు:
మారద వెంకయ్య

ప్రశ్న 7.
సజ్జనుడి పలుకులు ఎలాంటివి?
జవాబు:
మంచి మాటలు

ప్రశ్న 8.
చతురుడైన వాడు కూడా చేయలేని పని ఏమిటి?
జవాబు:
దుర్మార్గులకు దేవుని గురించి తెలిపి వారిని మంచివారుగా చేయలేరు.

V. సందర్భ సహిత వాఖ్యలు

ప్రశ్న 1.
గర్వము మానుటొప్పగున్
జవాబు:
పరిచయం :
ఈ వాక్యము ఏనుగు లక్ష్మణకవిచే రచింపబడిన సుభాషిత రత్నావళి నుండి గ్రహించిన పద్యంలోనిది.

సందర్భము :-
విద్యను ఆర్జించిన పండితులతో ఎలా ప్రవర్తించాలో రాజులకు, డబ్బున్నవారికి కవి తెలియచేస్తున్న సందర్భంలోనిది.

భావము :-
విద్యాధనాన్ని దొంగలు హరించలేరు. అది ఎల్లప్పుడూ సుఖమునే కలుగ జేయును. కోరిన వారికి ఎల్లప్పుడూ ఇచ్చిననూ మరింత వృద్ధి చెందును. ప్రళయ కాలంలో కూడా నశించదు. ఇట్టి విద్యాధనము గలవారితో సామాన్యధనము గల రాజులు తమ గర్వాన్ని తగ్గించుకుని ఉండుట ఉత్తమము.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

ప్రశ్న 2.
నిన్ను భాజన చేసెడి వారికి పరమ సుఖము
జవాబు:
పరిచయము :-
శేషప్పకవిచే రచింపబడిన నృసింహ శతకం నుండి గ్రహించిన పద్యంలోనిది.

సందర్భము :-
శరీరం, సంతానం, బంధుగణం, బలపరాక్రమాలు, సంపదలు శాశ్వతం కాదని నరసింహస్వామి భజన చేయటే శాంతకరణమని చెప్పిన సందర్భంలోనిది.

భావము :-
చేతులతో సదా దానం చేయుట, సదా సత్యమునే పలుకుట, గురుపాదార విందాలకు శిరస్సు దాల్చుట, భుజయుగమునకు జయమునిచ్చే పరాక్రమాన్ని, నిర్మలమైన మనస్సును, చెవులకు శాస్త్ర శ్రవణం – ఇవి సత్పురుషులకు ఐశ్వర్యము లేకపోయినను గొప్ప అలంకారములు.

ప్రశ్న 3.
సజ్జనుల జేయులేడెంత చతురుడైన
జవాబు:
పరిచయం :-
శేషప్ప కవిచే రచింపబడిన నృసింహశతకం నుండి గ్రహించిన

సందర్భము :
క్రూరజీవులనైన అదుపు చేయవచ్చుగానీ, దుర్మార్గుల మనసును ఎంతటితెలివిగల వాడైనను, మార్చలేడని కవి చెబుతున్న సందర్భంలోనిది.

భావము :-
భుజముల శక్తిచే పెద్దపులుల చంపవచ్చు. పాము కంఠమును చేతితో పట్టవచ్చును. బ్రహ్మరాక్షసులు ఎందరినైనా తరిమివేయవచ్చు. మనుష్యుల రోగమును మాన్పవచ్చును. నాలుకకు చేదైనవి మింగవచ్చును. పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును.

కష్టముతో ముండ్లకంపలోనికి ప్రవేశించవచ్చును. తిట్టుబోతుల నోళ్ళను మూయించవచ్చును. బోధియందు దుర్మార్గులకు దేవుని గూర్చిన ఉపదేశం తెలిపి, వారిని ఎంతటి సమర్ధుడైనను మంచివానిగా చేయలేడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

ప్రశ్న 4.
వెల్తికుండ తొఁదొలుకుచునుండు
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యం మారద వెంకయ్యచే రచింపబడిన భాస్కర శతకం నుండి గ్రహించిన పద్యంలోనిది.

సందర్భము :-
నీచుడికి, గుణవంతుడికి ఉన్న లక్షణాలను కవి తెలిపిన సందర్భం

భావము :-
వెలితి కుండ తొణకును గాని, నీరు నిండుగా గల కుండ తొణకదు. అట్లే గుణములేని నీచుఁడు న్యాయమునెంచక కఠినపు పలుకులను మాట్లాడును. సద్గుణములలో ప్రకాశించే గుణవంతుడు. అటువంటి కఠినపు మాటలను మాట్లాడడు.

VI. సంధులు

1. చరణాభివాదన :
చరణ + అభివాదన = సవర్ణదీర్ఘసంధి
సూత్రము :-

2. అభిలార్థి
అఖిల + అధి = సవర్ణదీర్ఘసంధి
సూత్రము :-

3. నిష్ఠురో
నిష్టుర + ఉక్తి = గుణసంధి
సూత్రము :-

4. కురియకుండునే
కురియక + ఉండునే = ఉకారసంధి
సూత్రము :- అత్తునకు సంధి బహుళమగును.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

5. భాగ్యంబెంత
భాగ్యంబు +ఎంత = ఉకారసంధి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగును.

6. భ్రమలన్నీ
భ్రమలు + అన్ని = ఉకార సంధి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగును.

7. ముత్యము
ముత్యము + అట్లు = ఉకారసంధి
సూత్రము :- అత్తునకు సంధి బహుళమగును.

8. సూకరంబునకేల
సూకరంబునకు + ఏల = ఉకరా సంధి
సూత్రము :- అత్తునకు సంధి బహుళమగును.

9. అదెట్లు
అదెట్లు = అది + ఎట్లు = ఇకారసంధి
సూత్రము :- ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పకముగాను.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

10. ముద్దుసేయగ
ముద్దు + చేయగ = గసడదవాదేశ
సూత్రము :- కళలైన క్రియా పదములపై పరుషములకు గసడడవలు వైకల్పికముగానగు.

VII. సమాసాలు

1. వేయేండ్లు = వేయి సంఖ్యల గల సంవత్సరాలు – ద్విగు సమాసం
2. దారాసుతాదులు = భార్య మరియు పిల్లలు – ద్వంద్వ సమాసం
3. తల్లిదండ్రులు = తల్లి మరియు తండ్రి – ద్వంద్వ సమాసం
4. ప్రియభాషలు = ప్రియమైన భాషలు – విశేషణ పూర్వపద క్మరధాయ సమాసం
5. దివ్యధనం = దివ్యమైన ధనం – విశేషణపూర్వపద క్మరధాయ సమాసం
6. శర్కరాపూపంబు = శర్కరము (చక్కెర)తో చేసి అపూకము (పిండివంట) – తృతీయా తత్పురుష సమాసం
7. చూతఫలము = చూతము (మామిడి) అనెడి ఫలము – రూపక సమాసము
8. భుజబలము = భుజముల యొక్క బలము – షష్ఠీ తత్పురుష సమాసము
9. లోకరక్షణ = లోకమునకు రక్షణ – షష్ఠీ తత్పురుష సమాసము
10. భూషణ వికాస = భూషణముతో ప్రకాశించబడేవాడు – బహువ్రీహి సమాసం
11. అనామకం = పేరులేనిది – నఇ+త్పురుష సమాసం
12. శీతల నీరము = శీతలమైన నీరము – విశేషణ పూర్వపద కర్మధారయ – సమాసం

పద్యాలు – ప్రతిపదార్థాలు- తాత్పర్యాలు

1వ పద్యం :

ఉ. నీరము భక్తలోహమున నిల్చి యనామకమై నశించు, నా
నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తసర్చు, నా
నీరమె శక్తిలోఁబడి మణిత్వముంగాంచు సమంచితప్రభం;
వాదనవృత్తు లిట్లధము మధ్యము సుత్తముఁగొల్చువారికిన్,

అర్థాలు :
నీరము = నీరు
తప్తలోహము = కాలిన ఇనుముపై
నిల్చి = పడితే
అనామకమై = ఊరు, పేరు లేక
నశించునే = నశించిపోవును
ఆ నీరమే = ఆ నీరే
నళినీదళ = తామరాకు మీద
సంస్థితమై = పడితే
ముత్యము + అట్లు = ముత్యము వలె
తసర్చు = కనిపించను
ఆనీరమే = ఆ నీరే
సమంచిత = మిక్కిలి ఒప్పిదమైన
ప్రభన్ = ప్రకాశంలో
శుక్తిలోపడి = ముత్యపు చిప్పలో పడి
మణిత్వము = ముత్యం
గాంచు = అవుతుంది
అధముడు = నీచుడు
మధ్యము = మధ్యములు
ఉత్తములు = ఉత్తములు
పౌరుష = పురుషునకు సంబంధించి
వృత్తులు = నడవడులు
ఇట్లు = ఈ విధంగానే ఉంటాయి.

భావము :
కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, మధ్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

2వ పద్యం :

చ. క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు, జాతి హుతాశనుందు, మీ
“త్రము దగుమందు, దుర్జనులు దారుణపన్నగముల్, సువిద్య వి.
త, ముచిత లబ్ది భూషణముదాత్తకవిత్వము రాజ్యమి క్షమా
ప్రముఖ పదార్ధముల్ గలుగుపట్టునందత్కవచాదు లేటికిన్,

అర్థాలు :
క్షమ = ఓర్పు
కవచము = ఆయుధాల దాడి నుండి కాపాడేది.
క్రోధము + అది = కోపం అనేది
శత్రువు = శత్రువు (పగవాడు)
హూతాశనుడు = నిప్పు
తగుమందు = సరైన ఔషధం
దుర్జనులు = చెడ్డవారు
దారుణ = భయంకరమైన
పన్నగముల్ = సర్పములు
సువిద్య = మంచి విద్య
విత్తము = ధనము
ఉచిత లజ్జ = తగినంత సిగ్గు
భూషణము = అలంకారము
ఉదాత్త = గొప్ప
కవిత్వం = కవిత్వం
రాజ్యము = రాజ్యం
క్షమా = ఓర్పు వంటి
ప్రముఖ = ప్రముఖ
పదార్థముల్ = గుణములు
కలుగుపట్టున = కలిగి ఉంటే
తత్ = ఆ
కవచాదులు = కవచాల వంటివి
ఏటకిన్ = ఎందుకు (అవసరం లేదు)

భావము :
క్షమ కలిగియున్నచో బాధలు తప్పించుకొనుటకు వేరే కవచం అక్కరలేదు. క్రోధమును మించిన శత్రువులేదు. సమస్తము నిర్మూలించకు దాయాది ఉంటే చాలు. వేరే నిప్పు అక్కరలేదు. స్నేహితుని మించిన ఔషధం లేదు. ప్రాణాలు తీయుటకు దుష్టజనాలు చాలు, వేరే సర్పాలు అవసరం లేదు. విద్యయే ధనము, తగినంత సిగ్గు కలిగివుండుట అలంకారము. లోకులను వశం చేసుకొనుటకు మంచి పాండిత్యంగాని, కవిత్వం గాని ఉంటే చాలు రాజ్యమక్కరలేదు.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

3వ పద్యం :

ఉ. హర్తకుఁగాదు గోచర మహర్నిశమున్ సుఖపుష్టిఁ జేయు స
శ్రీశ్మీర్షి ఘటించు విద్య యనుదివ్యధనం బఖిలార్డికోటికిం
బూర్తిగనిచ్చినన్ బెరుఁగుఁ బోదు యుగాంతపు వేళ నైన భూ
బర్తలు తర్ధనాధికుల పట్టున గర్వము మానుటొప్పగున్.

అర్థాలు :
హర్త = దొంగకు (చోరునకు)
గోచరము = కనిపించుట
లేదు = కనిపించదు
అహర్నిశము = ఎల్లప్పుడూ
సుఖపుష్ట+చేయు = సుఖమునే కలిగించును.
సత్ + కీర్తి = మంచి పేరు
ఘటించు = తెస్తుంది (కలిగిస్తుంది)
విద్య + అసు = చదువు అనే
దివ్యధనం = పవిత్రమైన సంపద
అఖిల + అర్ధ = ఆశించిన
కోటికి = జనులందరికీ
పూర్తిగ = దానం
ఇచ్చినన్ = చేసిననూ
పెరుగున్ = వృద్ధి చెందుతుంది (నశించదు)
యుగాంతసవేళను+ఐన = ప్రళయకాలంలో కూడా
పోదు = నశించదు
భూ భర్తలు = రాజులు
తత్ + ధన + అధికులు = ఆ విద్యాధికుల
పట్టున = వృద్ధి
గర్వము = గర్వం
మానుట = తగ్గించుకొనుట
ఒప్పగున్ = మంచిది

భావం :
విద్యాధనాన్ని దొంగలు హరించలేరు. అది ఎల్లప్పుడూ సుఖమునే కలుగ జేయును. కోరిన వారికి ఎల్లప్పుడూ ఇచ్చిననూ మరింత వృద్ధి చెందును. ప్రళయకాలంలో కూడా నశించదు. ఇట్టి విద్యాధనము గలవారితో సామాన్యధనము గల రాజులు తమ గర్వాన్ని తగ్గించుకుని ఉండుట ఉత్తమము.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

4వ పద్యం :

చ. కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, యౌఁదలం
గురుచరణాభివాదన, మకుంఠితవీర్యము దోర్యుగంబునన్
వరహృదయంబునన్ విశదవర్తనమంచితవిద్య వీనులన్
సురుచిరభూషణంబులివి శూరులకున్ సిరి లేనియప్పుడున్.

అర్ధాలు :
కరమున = చేతులతో
నిత్యదానము = సదాదానము చేయుట
ముఖంబున = నోటి నుంచి
సూనృతవాణి = సత్యవాక్కు
గురుచరణ = గురువు పాదాలను
అభివాదన = నమస్కరించి
ఔదలన్ = శిరస్సున దాల్చుట
డోర్యుగము = భుజయుగమునకు
అకుంఠిత = తీవ్రమైన
వీర్యము = పరాక్రమము
వరహృదయంబునన్ = హృదయమునకు
విశదవర్తన = సత్ప్రవర్తన
వీనులు = చెవులు
అంచిత విద్య = శాస్త్ర శ్రవణము
సురుచిర = సుందరమైన
సూరులకున్ = సత్పురుషులకు
సిరిలేని = ధనంలేని
అప్పుడున్ = ఆ సమయంలోను
ఇవి = ఇవి
భూషణములు = అలంకారములు

భావము :
చేతులతో సదా దానం చేయుట, సదా సత్యమునే పలుకుట, గురుపాదార విందాలకు శిరస్సు దాల్చుట, భుజయుగమునకు జయమునిచ్చే పరాక్రమాన్ని, నిర్మలమైన మనస్సును, చెవులకు శాస్త్ర శ్రవణం – ఇవి సత్పురుషులకు ఐశ్వర్యము లేకపోయినను గొప్ప అలంకారములు.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

5వ పద్యం :

తే. వెట్టి కుక్కల భ్రమలన్ని విడిచి నన్ను
భజన జేసెడివారికిఁ బరమసుఖము
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

అర్థాలు :
భూషణ వికాస = ఆభరణాలతో ప్రకాశించేవాడా
శ్రీధర్మపుర నివాసా = సంపత్కరమైన ధర్మపురములో నివసించేవాడు.
దురితదూర = పాపములకు దూరమైనవాడా
దుష్ట సంహార = పాపులను సంహరించేవాడా
నరసింహ = ఓ నరసింహ స్వామి!
ధరణిలో = భూమిలో
వేయేండ్లు = వేయి సంవత్సరాలు
తనువు = శరీరం
నిల్వగబోదు = జీవించ ఉండలేము
ధనము = సంపద
ఎన్నటికీ = ఎప్పటికీ
శాశ్వతంగాదు = స్థిరంకాదు
దార = భార్య
సుతాదులు = పిల్లలు
తనవెంట = తనతోపాటు
రాలేరు = చావులో రాలేరు
భృత్యులు = సేవకులు
మృతిని = చావును
తప్పింపలేరు = తప్పించలేరు
బంధజలము = చుట్టముల గుంపు
తన్ను = తనని (అతనిని)
బ్రతికించుకోలేరు = బతికించలేరు
బలపరాక్రమము = శక్తి శౌర్యము
ఏమీ పనికిరాదు = ఏమీ ఉపయోగపడలేవు
ఘనమైన = గొప్పవైన
సకలభాగ్యంబు = సమస్త ఐశ్వర్యాలు
ఎంత గల్లియున్ = ఎంత కలిగి వున్నా
గోచిమాత్రంబు = గోచిపాతంత
ఐన = అయిన
కొనుచుఁబోడు = తీసుకుపోలేడు
వెట్టి కుక్కల = పిచ్చికుక్కల
భ్రమల + అన్ని = ఆలోచనలన్నీ
కుక్కల భ్రమల + అన్ని
విడచి = వదలి
నిన్ను= నిన్ను (నరసింహస్వామిని)
భజన = భజన (కీర్తించుట)
చేసెడివారికి = చేయువారికి
పరమసుఖము = మిక్కిలి సౌఖ్యం కలుగుతుంది.

భావం :
ఆభరణములతో మిక్కిలి ప్రకాశించేవాడా! దుష్టులను సంహరించేవాడా! పాములకు దూరమైనవాడా! ధర్మపురము నందు నివసించే ఓ నరసింహస్వామీ!

భూమిలో వేయేండ్లు దేహం నిలవదు. ధనమెప్పటికీ స్థిరం కాదు. ఆలుబిడ్డలు తన వెంటరాలేరు. సేవకులు చావును తప్పింపలేరు. చుట్టముల గుంపు తనను బ్రతికించు కోలేదు. శక్తి శౌర్యమేమి పనికిరాదు. గొప్పగ సకల సంపదలున్నను గోచి పాతంతైన తీసుకొని పోలేడు. పిచ్చికుక్కలలాంటి ఆలోచనలను ఆలోచించక నిన్ను కొలిచే వారికి మిక్కిలి సౌఖ్యం కలుగుతుంది.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

6వ పద్యం :

తే. ద్రోహచింతన జేసెడు దుర్జనులకు
మధురమైనట్టి నీనామ మంత్రమేల?
శ్రీ భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురిదదూర!

అర్ధాలు :
గార్దబము = గాడిదకు
కస్తూరి తిలకము = కస్తూరి బొట్టు
ఏల = ఎందుకు
మలయజంబు = గంధము
మర్కటమునకు = కోతికి
ఏల = ఎందుకు
శర్కర + అపూపంబు= చక్కెరతోఁ చేసిన పిండి వంటలు
శార్దూలమునకు = పులికి
ఏల = ఎందుకు
చూతఫలము = మామిడిపండు
సూకరమునకు + ఏల = పందికెందుకు
మల్లెపువ్వుల బంతి = మల్లెపూలతో చేసిన బంతి
మార్జాలమునకు + ఏల = పిల్లికెందుకు
గుడ్లగూబలకు + ఏల = గుడ్లగూబలకెందుకు
కుండలములు = చెవుల పోగులు
మహిషంబునకు = దున్నపోతునకు
నిర్మల వస్త్రము అదియేల = పరిశుభ్ర వస్త్రం ఎందుకు
ఒకసంతతికిన్+ఏల = కొంగలకెందుకు
పంజరము = చిలుకల నుంచే పంజరము
ద్రోహచింతనన్ = చెడ్డ ఆలోచనను
చేసెడు = చేసే
దుర్మార్గులకు = దుర్జనులకు
మధురము + ఐనట్టి = తియ్యనైన
నీనామమంత్రము = నీ పేరనే మంత్రము
ఏల = ఎందుకు( అక్కరలేదు అనుట)

భావం:
కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, ముద్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.

గాడిదకు కస్తూరిబొట్టు, కోతికి గంధము, పులికి చక్కెరపిండివంట, పందికి మామిడిపండు, పిల్లికి మల్లెపూలచెండు, గుడ్లగూబకు చెవులు పోగులు, దున్నపోతునకు పరిశుభ్రవస్త్రము, కొంగలకు పంజరము ఎలా అవసరంలేదో అలాగే చెడ్డ ఆలోచనలుచేసే దుర్మార్గులకు తియ్యనైన నీ నామం అనే మంత్రం (దైవభక్తి) అవసరం లేదు అని భావము.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

7వ పద్యం :

తల్లిదండ్రులు భార్య తనయులాపులు బావ
మఱిఁదులన్నలు మేనమామగారు.
ఘనముగా బంధువుల్ మేనమామగారు.
దానుదర్లగ వెంటఁ దగిలిరారు.
యముని దూతలు ప్రాణముపహరించుక పోలవ
మమతతోఁ బోరాడి మాన్పలేరు.
బలగముందఱు దుఃఖపడుట మాత్రమే కాని
యించుక నాయుష్యమియ్యలేరు.

తే చుట్టములమీఁది భ్రమదీసి చూరఁబెట్టి
సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

అర్ధాలు :

తల్లిదండ్రుల = తల్లిదండ్రులు
భార్య. = భార్య
తనయులు = కుమారులు
ఆప్తులు = స్నేహితుల
ఘనముగా = ఎక్కువగా
తర్లగ = వెడcగ (చనిపోతే)
వెంటఁదగిలిరారు = అనుసరించి రారు
యముని దూతలు = మృత్యుదేవత దూతలు
అపహరించుకుపోవ = ఎత్తుకుపోతుంటే
మామతో = ప్రేమతో
పోరాడి = పోరాటం చేసి
మాన్పలేరు = ఆపలేరు
బలగము+అందరు = చుట్టూ అందరూ
దుఃఖపడుట = దుఃఖిస్తారు.
ఇంచుక = కొంచెమైనను
ఆయుష్యము = ఆయువు
ఈయలేరు = ఇవ్వలేరు
చుట్టములు = బంధువుల
మీది = మీద
భ్రమన్ = ఆపేక్ష
తీసిచూరిన్ + చెక్క = ఇంటి యొక్క చూరులో చెక్క
సంతతము = ఎల్లప్పుడు
మిమ్ము = మిమ్ములను (నరసింహస్వామి)
నమ్ముట = నమ్ముట
సార్థకంబు = ఉపయోగము

భావం:
ఆభరణములతో మిక్కిలి ప్రకాశించువారా! దుష్టులకు సంహరించువారా! పాములకు దూరమైనవారా! ధర్మపురమునందు నివసించే ఓ నరసింహస్వామీ!

నరసింహస్వామి! తల్లిదండ్రులు, భార్య, కొడుకులు, స్నేహితులు, బావము అందులు, అన్నాలు, మేనమామలు, ఇంకా పెద్ద చుట్టుములున్నాను. తాను వెడలగ వెంటరాదు. యమదూతలు ప్రాణము తీసుకుని పోవునపుడు వారు ప్రేమతో పోరాడి గెలవలేరు. చుట్టుములందరూ దుఃఖపడుదురే గాని ఆయువునివ్వలేదు. కావున చుట్టుముల మీద ప్రేమ చూరున చెక్కి, ఎప్పుడూ నిన్ను నమ్ముకొనుటే ఉపయోగము.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

8వ పద్యం :

తే, బుడమిలో దుష్టులకు జ్ఞానబోధ దెలిపి
సజ్జనులఁ జేయలేండేంత చతురుఁడైన
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర!

అర్ధాలు :
భుజబలంబునన్ = భుజముల యొక్క శక్తిలో
పెద్దపులుల = పెద్దపులులను
చంపగవచ్చు = చంపవచ్చు
పాము = సర్పము
కంఠము = గొంతును
చేట = చేతితో
పట్టవచ్చు = పట్టుకోవచ్చు
బ్రహ్మరాక్షసకట్ల = బ్రహ్మరాక్షసుల కోట్లలో ఉన్నాను
పాలంఁద్రోగలవచ్చు = తరిమి వేయవచ్చు
మనుజుల = మనుష్యుల
రోగముల్ = రోగాలను
మాన్పవచ్చు = తగ్గించవచ్చు
జిహ్వకు = నాలుకకు
ఇష్టముగాని = రుచికరం కాని
చేదు = చేదైనవి
మ్రింగగ వచ్చుఁ = మింగవచ్చు
పదను = పదునైన
ఖడ్గము = కత్తి
చేతను = చేతిలో
అదునువచ్చును = ఒత్తవచ్చును
కష్టము + అందుచు = కష్టపడుచు
ముండ్ల కంపలో = ముళ్ళకంపలో
చొరవచ్చున్ = ప్రవేశించవచ్చును
తిట్టుబోతుల = తిడుతూ ఉండేవారిని
నోళ్ళుకట్టవచ్చుఁ = నోళ్లను మూయించవచ్చును
పుడమిలో = భూమియందు
దుష్టులకు = దుర్మార్గులకు
జ్ఞానబోధ = దేవుని గురించి ఉపదేశము
తెలిపి = ఎఱిఁగించి
సజ్జనులన్ = మంచివారలకు
ఎంతచతురుఁడ + ఐ = ఎంత సమర్థుడయిన చేయలేఁడు

భావము :
భుజముల శక్తిచే పెద్దపులులు చంపవచ్చు. పాము కంఠమును చేతితో పట్ట వచ్చును. బ్రహ్మరాక్షసుల ఎందరినైనా తరిమివేయవచ్చు. మనుష్యుల రోగమును మాన్ప వచ్చును. నాలుకకు చేదైనవి మింగవచ్చును. పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును. కష్టముతో ముండ్లకంపలోనికి ప్రవేశించవచ్చును. తిట్టుబోతుల నోళ్ళను మూయించవచ్చును. బోధియందు దుర్మార్గులకు దేవుని గూర్చిన ఉపదేశం తెలిపి, వారిని ఎంతటి సమర్ధుడైనను మంచివానిగా చేయలేడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

9వ పద్యం :

చ. పలుమఱు సజ్జనుండు ప్రియభాషలెవల్కు ఁగఠోర వాక్యముల్
పలుకఁడొకానొకప్పుడవి పల్కినఁ గీడునుగాదు నిక్కమే
చలువకు వచ్చి మేఘుఁ డొక జాడను దా వడగండ్ల రాల్ఫినన్’
శిలలగునోటు వేగిరమె శీతల నీరముగాక భాస్కరా!

అర్ధాలు :
భాస్కరా = ఓ సూర్యదేవా
సజ్జనుడు = మంచి మనిషి
పలుమాఱులు = అనేకసార్లు
ప్రియభాషులు+ఏ = మంచి మాటలే
పల్కు = పలికిన
కంఠవాక్యముల్ = చెడ్డమాటలు
పలుకడు = పలుకడు
ఒకొనొక్కప్పుడు = ఒక్కొక్కసారి
పల్కినన్ = మాట్లాడినా
కీడునుకాదు = కీడుకాదు
నిజం + ఏ = నిజమే
ఎట్లనిన = ఎలాగంటే
చలువకున్ = చల్లదనమునకు
వచ్చి = వచ్చి
మేఘుఁ డు= మబ్బు
తాన్ = తాన్
వడగండ్లన్ = వడగళ్ళను
రాల్చినన్ = కురిపించినను
వేగిరమే = వెంటనే
శీతలము = చల్లని
నీరము కాక = నీళ్ళుకాక
శిలలగుటు = రాళ్ళగునా (లేవు)

భావము :
మేఘుడు నీటి బిందువులనే వర్షించును. ఒకానొకప్పుడు చలువ కొరమే వడగండ్లను కురిపించినను, అవి వెంటనే చల్లని నీళ్ళగునుగాని రాళ్ళుగా ఉండవు. అదే విధంగా మంచివాడు మంచి మాటలనే పల్కును. ఒకానొక సమయమందున కఠోరవచనమును పలికినను మేలుగానే ఉంటుంది కీడుగా ఉండవు.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

10వ పద్యం :

చ. పలుచని నీచమానవుఁదు పాటిఁదలంపక నిష్ఠురోక్తులం.
బలుకుచు నందుఁగాని మతిభాసురుఁజైఁన గుణ ప్రపూర్ణుఁద
ప్పులకులుఁపల్కఁబోవడు నిబద్ధిగ, నెట్లన వెల్తికుంద తాం
లంకుచు నందుఁగాని మట్టిదొల్కునై నిందుఘటంబు భాస్కరా!

అర్ధాలు :
భాస్కరా = ఓ సూర్యదేవా!
పలుచని = బలహీనుడైన
హీనమానవుడు = నీచ మానవుడు
పాటి = న్యాయం ఆలోచించక
నిష్టర + ఉక్తులను = కఠినమైన మాటలను
పలుకుచు ఉండు+కని = పలుకుతూనే ఉంటాడు
మతి భాసురుడు = బుది & ప్రకాశించేవాడు.
ఐన = అయిన
గుణ ప్రపూర్ణుడు = మంచి గుణములతో నిండినవాడు
ఆ+పలుకులను = అటువంటి మాటలను
నిబద్ధిగ = నిజముగ
పల్కన్ + పోవఁడు = మాట్లాడబోడు
ఎట్లన = ఎలాగంటే
వైల్తైకుండ = నీరు తక్కువగా ఉన్నా కుండ
తాన్ = తాసు
తొణకుచుండునుగాని = తొణకు చుండునుగాని
మఱి = మది
నిండుఘటంబు = నీటిలో నిండుగా గల కుండ
తొల్కున్ = తొణకునా? (తొణకడు)

భావము :
వెలితి కుండ తొణకును గాని, నీరు నిండుగా గల కుండ తొణకదు. అట్లే గుణములేని నీచుఁడు న్యాయమునెంచక కఠినపు పలుకులను మాట్లాడును. సద్గుణములలో ప్రకాశించే గుణవంతుడు. అటువంటి కఠినపు మాటలను మాట్లాడడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

11వ పద్యం :

చ. బలయుతుఁడైన వేళ నిజబంధుఁడు తోడ్పడుఁగాని యాతఁడే
బలము తొలంగెనేని తన పాలిటి శత్రువదెట్లు పూర్ణుఁడై
జ్వలనుఁదు కానఁగాల్చు తఱి సఖ్యముఁ జూవును వాయుదేవుఁదా
బలియుఁడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా!

అర్ధాలు :
భాస్కరా = ఓ సూర్యదేవా!
బలయుతుఁడు = బలము కలవాడు
ఒళవేళన్ = ఒకవేళ
నిజబంధుడు = తన చుట్టము
తోడ్పడుఁ + కాని = తోడ్పడడుగాని
అతడే = అతడే (ఆ చుట్టుమే)
బలము తొలంగనేని = బలము పోయినచో
తనపాలిట = తనకు
శత్రువు = పగవాడు అగును
అది = అది
ఏట్లు = ఏ విధంగా అంటే
జ్వాలనుడు = అగ్నిదేవుడు
పూర్ణుఁడై = నిండినవాడై (వ్యాపించి)
కానును = అడవిని
కాల్చుతంతిన్ = కాల్చే సమయంలో
వాయుదేవుడు = గాలి
సఖ్యము = స్నేహం
చూపును = చూపును
ఆ బలియుడు = ఆ బలవంతుడైన అగ్నిదేవుడు
సూక్ష్మదీపము = చిన్న దీపము
అగుపట్టునన్ = అయిన సమయంలో
గాలి = గాలి (వాయుదేవుడు)
ఆర్పదు + ఏ = ఆర్పదా! (ఆర్పును)

భావము :
అగ్నిహోత్రుడు నిండు బలము కలవాడై అడవిని కాల్చే సమయంలో వాయుదేవుడు అతినికి స్నేహం చూపుచూ తోడ్పడును. ఆ అగ్నిచిన్నదీపమై ఉన్న సమయంలో ఆ వాయుదేవుడే విరోధియై ఆర్పును. అదే విధంగా మానవుడు శక్తివంతుడై ఉన్న సమయంలో తన బంధువులే తోడ్పడును. బలము లేనపుడు ఆ చుట్టమే తనకు పగవాడై కీడు చేయును.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

12వ పద్యం :

చ. ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మఁదలంచి యుగ్రవా
క్పరుషతం జూఫినన్ ఫలముగల్గుట తథ్యముగాదె యంబుదం
బురిమిన యంతనే కురియకుండునె వరము లోకరక్షణ
స్థిరతర పౌరుషంబున సశేషజనంబు లెఱుంగ భాస్కరా!

అర్థాలు :

భాస్కరా = ఓ సూర్యదేవా
ఉరు = గొప్ప
కరుణాయుతుడు = దయతో కూడినవాడు
సమయోచితము = కాలమునకు తగిన ఆలోచన
ఆత్మన్ = మనసులో
తలంచి = ఆలోచించి
ఉగ్ర+పాక్+పరుషత = భయంకరమైన మాటల కాఠిన్యము
చూపినన్ = చూపిన
ఫలము = లాభము
కల్గుట = కలుగుట
తధ్యము +కాదె = నిజమే కదా
ఎట్లనిన్ = ఎలాగంటే
అంబుదంబు = మేఘము
ఉరిమినయంతనే = గర్జించిన వెంటనే
లోక = జనులను
రక్షణ = రక్షించుటయందు
స్థిరతర = మిక్కిలి స్థిరమై
పౌరుషంబునన్ = శౌర్యమచేత
అశేషజనంబులు = జనులందరూ
ఎరుంగన్ = తెలియునట్లుగా
వర్షము = వర్షహు (వాననీరు)
కురియక + ఉండునె = కురియకుండా ఉంటుందా? (ఉండదు)

భావము :
మేఘుడు ప్రాణానికి భయం కలిగేటట్లు ఉరిమినను వెంటనే జనులను రక్షించు పట్టుదలతో అందరికీ ఆనందం కల్గునట్లు వర్షించును. అటులనే గొప్పదయకలవాడు. సమయానుకూలముగా కఠినవాక్యము మాట్లాడినను తరువాత తప్పక మేలు కలిగిస్తాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

శతక సుధ Summary in Telugu

కవుల కాలాదులు

ఏనుగు లక్ష్మణ కవి : భర్తృహరి సుభాషిత త్రిశలు అనే పేరుతో సంస్కృతంలో మూడు శతకాలు రచించాడు. అవి నీతి, వైరాగ్య శృంగార శతకాలు. ఈ సుభాషిత త్రిశతిని తెలుగులో ఎలకూచి బాలసరస్వతి, ఏనుగు లక్ష్మణకవి, పుష్పగిరి తిమ్మనలు తెలుగులోకి అనువదించారు. వీటిలో ఏనుగు లక్ష్మణకవి రచన ప్రాచుర్యం పొందింది.

కాలం : 18వ శతాబ్ధం

ఇతర రచనలు : రామేశ్వర మహత్మ్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగామహాత్మ్యం, రామ విలాసం రచించాడు.

ధర్మపురి శేషప్ప : తెలంగాణాలోని గోదావరి తీర్థక్షేత్రం ధర్మపురి.

కాలం : క్రీ.శ. 1800 ప్రాంతంలో జీవించాడు.

విశేషం : నరసింహస్వామి భక్తుడు. నరసింహ శతకం రచించాడు.

ఇతర రచనలు : న్నకేసరి శతకం

మారద వెంకయ్య : తెలుగు శతకాలలో ప్రచారం పొందినవాటిలో భాస్కర శతకం ఒకటి.

విశేషం : ఉత్పలమాల, చంపకమాల వృత్తాలతో సాగిన ఈ శతకం ఉత్తమ దృష్టాంత శతకంగా ప్రసిద్ధి చెందింది.

కాలం : క్రీ.శ. 1560-1660 మధ్య వాడని అభిప్రాయం.

ప్రాంతం : శబ్ధ ప్రయోగాలను బట్టి ఈ కవి గోదావరికి ఉత్తర దిక్కు వాడని ఊహించారు.

పాఠ్యభాగ ప్రాధాన్యం

శతకము అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ శతకానికి మకుటము ఉంటుంది. మకుటం అనగా కిరీటం అని సామాన్యార్థం. కానీ శతకాలలో ప్రతి పద్యం చివరన పునరుక్తమయ్యే పదాన్నిగాని, పాదాన్ని గాని మకుటం అంటారు. ఆంధ్ర సాహిత్యంలో శతక ప్రక్రియకు విశిష్ట స్థానముంది.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

శతకములు పురాణములు వలె కథా ప్రాధాన్యం కలవికావు. అయినా తెలుగునాట పిల్లలు, పెద్దలు, వృద్ధులు, పండితులు, పామరులు ఇలా అందరిలోనూ బహుళ ప్రచారం పొందింది. శతకాలలో కవి హృదయం స్వేచ్ఛగా ఆవిష్కరింపబడుతుంది. మానవ మనస్తత్వాన్ని తెలపాలన్నా, సంఘంలోని దురాచారాలను విమర్శించాలన్నా, నీతి బోధించాలన్నా, భక్తికి, ముక్తికి, రక్తికి శతకాలు అద్భుతంగా కవులకు ఉపకరించాయి.

పాఠ్యభాగ సారాంశం

విద్యార్ధి దశ ఎంతో కీలకమైన దశ. ఈ దశలో ఉత్తములతో స్నేహం చేస్తే ఎలా అభివృద్ధి చెందుతామో, దుష్టులతో స్నేహం వలన ఎలా చెడిపోతామో గ్రహించాలి.

మానవుడు ఏ దశలోనైనా క్షమాగుణం కలిగి ఓర్పు కలిగి వుండాలి. మంచి మిత్రుడుంటే ఎన్నో సమస్యలు తొలగిపోతాయి.

విద్య యొక్క ప్రాధాన్యాన్ని విద్యార్ధి గమనిస్తే విద్యాధనాన్ని మరింతగా సంపాదించుకొంటాడు,. అది ఎల్లవేళలా ఉపయోగపడేది, దొంగిలింపబడనిది. దానగుణం, సత్యంపలకడం, ధైర్యంగా ఉండటం వంటి సద్గుణాలను అలవరచుకోవాలి.

మానవుడు చిరకాలం జీవించడు. ధనం, వేషం, ఏదీ శాశ్వతం కాదు. మృత్యువు ను ఎవరూ ఆపలేరు. కావున అత్యాశ ఉండకూడదు. గాడిద కస్తూరిబొట్లులాగా, కోతికి గంధంలాగా, చెడ్డ ఆలోచనలతో ఉండే దుర్మార్గులకు, దివ్యమైన భగవంతుని నామం రుచించదు. తల్లిదండ్రులు, భార్యా, సంతానం, బంధువులు ఎవరూ చనిపోయినపుడు తోడుగా చనిపోరు. దుఃఖిస్తారేగాని ఆయువునివ్వలేరు. కావున భగవంతుని నమ్ముటే మానవుడికి శ్రేయస్సు అని గ్రహించాలి.

TS Inter 1st Year Telugu Study Material Poem 3 శతక సుధ

మంచివారు కఠినంగా మాట్లాడిన అంతా మన మంచికోసమే అని గ్రహించవలెను. నిండుకుండలాగా, తొణకకుండా స్థిరంగా ఉంటూ మానవుడు మంచి లక్షణాలు అలవరచుకోవాలి. ఎంతటి శక్తివంతుడైనను మంచి స్నేహము ఉంటే అది వ్యక్తికి అదనపు బలం అవుతుంది. ఒకరి మేలు కోసం కఠినంగా మాట్లాడినప్పటికీ వారికి దయతో మనం సమయానుకూలంగా సహాయం చేయవలెను.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material Grammar సాధారణ వ్యాసాలు Questions and Answers.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

1. తెలంగాణా చారిత్రక సాంస్కృతిక వైభవం

ప్రతీ సమాజానికి తనదైన చరిత్ర, సంస్కృతి ఉంటుంది. అది ఆ ప్రాంత ప్రజల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆలోచనాపరుడైన మనిషికి తన ఉనికి గురించి, తన ప్రాంత చరిత్ర గురించి, తన భాషాసంస్కృతుల విశిష్టతల గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. చరిత్రను, సంస్కృతిని అధ్యయనం చేయడం, అవగాహన చేసుకోవడం ద్వారా ఉత్తేజాన్ని, ప్రేరణను పొందవచ్చు.

చరిత్రను తెలుసుకోకుండా చరిత్రను నిర్మించలేమని పెద్దలు చెబుతుంటారు. అలాగే, సంస్కృతి కూడా నిత్యజీవితంలోని అనేక సందర్భాలను ఉత్సాహభరితం చేస్తుంది. చరిత్ర, సంస్కృతి రెండూ సమాజాన్ని ఒక రీతిగా తీర్చిదిద్దుతాయి. తెలంగాణ ప్రాంతవాసులుగా మన చరిత్ర, సంస్కృతుల పైన మనం కనీస అవగాహనను కలిగి ఉండడం, వాటిని పరిరక్షించుకోవడం అవసరం.

తెలంగాణలో ఆదిమానవ సమాజానికి సంబంధించిన క్రీ.పూ. రెండువేల ఏళ్ల నాటి బృహత్ శిలాసమాధులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. నవీన శిలాయుగానికి సంబంధించిన రేఖాచిత్రాలు అనేక గుహలలో చిత్రించబడినాయి. తెలంగాణ ప్రాంతానికి ప్రాచీన గ్రంథాలలో క్రీ.పూ ఆరవ శతాబ్దం నాటికి అశ్మక (అస్సక), ములక, మహిషక, మంజీరక, తెలింగ అనే పేర్లున్నాయి. గోదావరీ పరీవాహక ప్రాంతాలలో తొలినాటి ఆవాసాలకు సంబంధించిన ఆధారాలున్నాయి.

తెలంగాణను పాలించిన తొలి రాజవంశం శాతవాహన వంశం. వీరు కోటిలింగాల, పైఠాన్, పాలనాకేంద్రాలుగా కొండాపురం టంకశాలగా క్రీ.పూ. మూడవ శతాబ్దం నుండి క్రీ. శ. మూడవ శతాబ్దం వరకు పరిపాలించారు. వీరి కాలంలోనే శాతవాహన రాజైన హాలుడు సంకలనం చేసిన ప్రాకృత గాథాసప్తశతిలో అత్త, పత్తి, పడ్డ, పాడి, పిల్ల, పొట్ట మొదలైన తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. శాతవాహన కాలపు మట్టికోటాలు ఆనవాళ్ళు, అవశేషాలు కోటిలింగాల, ధూళికట్ట, పెద్ద బొంకూరు, ఫణిగిరి, గాజుల బండ, కొండాపురం లాంటి ప్రాంతాల్లో లభించాయి. అట్లాగే, శాతవాహ నులు వేయించిన నాణాలు తెలంగాణలో లోహపరిశ్రమ ఉండేదనడానికి సాక్ష్యాలుగా ఉన్నాయి.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

తర్వాత విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, వాకాటకులు పరిపాలించారు. తదనంతరం కాకతీయుల సామ్రాజ్యం క్రీ.శ. 950 నుండి 1323 వరకు విస్తరిల్లింది. ముసునూరు నాయకులు, పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, బహమనీలు (క్రీ.శ. 1518 16) అసఫ్ జాహీలు (క్రీ.శ. 1724-1948) తెలంగాణ నేలను పరిపాలించారు.

క్రీస్తుపూర్వం వేలసంవత్సరాల నుంచి ఉనికిలో ఉన్న గోండులు ప్రాచీన ఉత్పత్తి కథను చెప్పుకుంటూ ‘ టేకం, మార్కం, పూసం, తెలింగం’ అనే నలుగురు మూలపురుషుల్ని దేవతలుగా పేర్కొంటారు. ఈ ‘తెలింగ’ శబ్దమే ‘తెలుంగు’ శబ్దానికి మూలంగా భావించవచ్చు. మెదక్ జిల్లా తెల్లాపూర్ లో బయట పడిన క్రీ.శ. 1417 నాటి శాసనంలో ‘తెలుంగణ’ పదం, 1510 వెలిచర్ల శాసనంలో ‘తెలంగాణ’ పదం ప్రయోగించబడింది. అనంతర కాలంలో, వ్యవహారాల్లో ‘తెలంగాణ’ పదం విస్తృత ప్రచారంలోకి వచ్చింది.

కాకతీయ రాజులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల నీటి పారుదల కోసమే చెరువుల నిర్మాణం అధికంగా జరిగింది. పెద్ద చెరువులు, గొలుసు చెరువులు, చెరువులవ్యవస్థ ప్రత్యేకంగా కనిపించటం వల్ల అప్పట్లో ఈ ప్రదేశాన్ని ‘చెరువులదేశం’గా పిలిచేవారు. వరి, గోధుమ, నువ్వులు, పత్తి వంటి తృణధాన్యాలతో పాటు తోటల పెంపకం కూడా కొనసాగింది. ఆ క్రమంలో ‘బాగ్’ల విస్తరణ ‘బాగ్’ (తోటలు)కు నెలవైన నగరం కనుకనే హైదరబాద్ కు ‘బాగనగర్’ అనే పేరొచ్చింది.

వ్యవసాయం చుట్టూ అనేక వృత్తులు ఏర్పడ్డాయి. పనిముట్లు చేసేవారు. అవసరాలు చూసేవారు, పనులు చేసేవారు వివిధ వృత్తులుగా మార్పు చెందుతూ వచ్చినారు. పురోహితులు, కంసాలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, పద్మశాలి, గొల్ల, బెస్త, గౌండ్ల, గాండ్ల, చర్మకార, వడ్డెర వంటి ఎన్నో వృత్తులు కొనసాగుతూ వచ్చినాయి. శాతవాహనుల కాలం నాటికే నిర్మల్ కత్తులు ప్రసిద్ధి పొందాయి. పట్టువస్త్రాలకు పోచంపల్లి, గద్వాల, ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. వ్యవసాయం, కుటీర పరిశ్రమల ఉత్పత్తులతో గ్రామాలచుట్టూ ఎన్నో పండుగలు, జాతరలు తెలంగాణ సంస్కృతిలో వర్థిల్లినాయి.

తెలంగాణ ప్రజలు వ్యవహరించే తెలుగు విశేషమైంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. గ్రాంథికానికి, జాను తెలుగుకు దగ్గరగా, వ్యాకరణ ప్రమాణాలతో కూడి ఉంటుంది. తెలుగులో తొలి ప్రాచీన కందపద్యాలు బొమ్మలమ్మగుట్ట శాసనంలో లభించి, క్రీ.శ. 9 శతాబ్ది నాటికే ఛందోబద్ధ సాహిత్యమున్నదని నిరూపిస్తున్నాయి. కన్నడంలో, తెలుగులో పద్యాలు రాసిన పంపమహాకవి చరిత్ర తెలంగాణకు గర్వకారణం.

మల్లియరేచన రచించిన ‘కవిజనాశ్రయం ‘ తెలుగులో తొలిఛందోగ్రంథం. ‘వృషాధిప శతకం’ పేరుతో తొలిశతకాన్ని పాల్కురికి సోమన రచించాడు. సామాజిక చైతన్యానికి, దేశీరచనలకు బీజం వేసిన పాల్కురికి సోమన తెలంగాణ ఆదికవి. తెలుగులో తొలి స్వతంత్ర రచన చేసిన కవి. జానపద, సంప్రదాయిక, ప్రజాస్వామిక సాహిత్యాలు తెలంగాణాలో విస్తృతంగా వర్ధిల్లినాయి.

ఆదిమ సమాజ• జీవనవిధానానికి ఆనవాళ్లు గిరిజనులు. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవితల్లినే దేవతగా కొలిచే వీరి కళలన్నీ ప్రకృతి అనుకరణ రూపాలే. మన తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, ఇత్యాది జిల్లాల్లో కోయ, గోండు, కొండరెడ్డి, లంబాడ, గుత్తికోయల, చెంచులు మొదలైన గిరిజన తెగలవారు జీవిస్తున్నారు.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

రుంజలు, బైండ్లు, ఒగ్గుకథ, శారద కథ, హరికథ, చిందు భాగోతం, బాలసంతులు, బుడిగె జంగాలు, గంగిరెద్దులు, సాధనాశూరులు, బహురూపులు, పెద్దమ్మలు, గుస్సాడీ నృత్యం, చెంచు, కోయ, బంజారా ప్రదర్శనలు కళకళలాడినాయి. బతుకమ్మ, బొడ్డెమ్మ, బోనాలు, వనభోజనాలు, పీరీలు, దసరా, రంజాన్, కాట్రావులు, కొత్తలు, సంక్రాంతి, ఉగాది పండుగులు ఎన్నో కొనసాగుతున్నాయి. పేరిణి శివతాండవం, లాస్యం, భజనలు, చిరుతలు, శిల్పకళ, పెంబర్తి జ్ఞాపికలు, నిర్మల్ బొమ్మలు, నకాశి చిత్రాలు, కరీంనగర్ వెండిపనులు ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాయి.

సమ్మక్క సారక్క, బల్మూరి కొండలరాయుడు, సర్వాయి పాపన్న, రాణి శంకరమ్మ, సోమనాద్రి, సదాశివరెడ్డి, రాంజీగోండు, కొమురంభీం, బండిసాయన్న, ఆరుట్ల రామచంద్రా రెడ్డి, బందగీ, రేణుకుంటరామిరెడ్డి మొదలగు ఎందరో వీరుల సాహసగాథలు కళారూపాలు సంతరించుకొని వీరగాధలుగా విస్తరిస్తున్నాయి.

తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన చుక్క సత్తయ్య ‘ఒగ్గు’ కథకు జాతీయస్థాయి గౌరవాన్ని కలిగించారు. అదేవిధంగా మిద్దె రాములు ఎల్లమ్మకథకు తెచ్చిన ప్రాచుర్యం కూడా అలాంటిదే. చిందు ఎల్లమ్మ, గడ్డం సమ్మయ్యలాంటి కళాకారులు చిందు యక్షగానానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చారు.

చరిత్రలో ఆయా రాజులకాలంలో నిర్మితమైన గోల్కొండ, ఓరుగల్లు, దేవరకొండ, రాచకొండ, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, ఎలగందల, జగిత్యాల, రామగిరి వంటి కోటలు ప్రసిద్ధి చెందాయి. వివిధ మతాలకు చెందిన రామప్ప, భద్రాచలం, పాకాల, జోగులాంబ, మక్కా మసీదు, మెదక్ చర్చి, వేములవాడ, కాళేశ్వరం, బాసర, యాదాద్రి, ప్రార్థనా స్థలాలుగా అలరారుతున్నాయి.

వేయిస్తంభాల గుడి, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, కొలనుపాక, నేలకొండపల్లి, పైగా, కుతుబ్ షాహీ సమాధుల వంటి చారిత్రక పర్యాటక ప్రదేశాలున్నాయి. కుంటాల, బొగత, పొచ్చర అలీసాగర్, నిజాంసాగర్, హుస్సేన్ సాగర్, నాగార్జునసాగర్, కాళేశ్వరం వంటి రమణీయ జలపాతాలు. ప్రాజెక్టులున్నాయి. నెహ్రూ జంతు ప్రదర్శనశాల, కవ్వాల్, పిల్లలమట్టి, పోచారం, శివ్వారం, ఏటూరునాగారం వంటి వన్యప్రాణి సందర్శన స్థలాలు తెలంగాణలో ఉన్నాయి.

తెలంగాణలో భాషా ఉద్యమాలు, గ్రంథాలయ ఉద్యమాలు, ఆంధ్రమహాసభ, ఆర్యసమాజం, రైతాంగ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, విప్లవోద్యమం, మద్యపాన వ్యతిరేకోద్యమం, జలసాధనోద్యమం, హరితహారం లాంటి అనేక ప్రజా ఉద్యమాలు వర్ధిల్లి ప్రజాసమూహాలను చైతన్య పరుస్తున్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఎంతో గొప్ప చరిత్రకు, సంస్కృతికి, ఎన్నో కళలకు పుట్టినిల్లు మనందరి తెలంగాణ. ఆడుదాం… పాడుదాం… అభివృద్ధిలో పోటీపడదాం. బంగారు తెలంగాణను నిర్మించుకుందాం…

2. యువత – జీవన నైపుణ్యాలు

ఒకదేశ అభివృద్ధి. ఆ దేశ యువత శక్తిసామర్థ్యాలపై ఆధారపడివుంటుంది. మెరుగైన సమాజ నిర్మాణంలో యువతీయువకులే కీలక పాత్ర పోషిస్తారు. యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే చీకటి మాసిపోతుందని, లోకం మారిపోతుందని కవులు ఉపదేశించారు. ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన పదిమంది యువకులతో ఉన్నత సమాజాన్ని నిర్మించ వచ్చునని స్వామి వివేకానంద గొప్పభరోసాను అందించాడు.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువతీయువకులు కలిగిన దేశం భారతదేశం. ఉత్తుంగ తరంగాలతో పొటెత్తే నదికి ఆనకట్ట కట్టి, ఆ నదీజలాలతో బంగారు పంటలు పండించినట్లు, నెత్తురుమండే శక్తులు నిండే యువతీయువకులను సమర్థ మానవవనరులుగా తీర్చిదిద్ది ప్రగతి సిరులను పండించవచ్చు. యువతీయువకులు సునిశితమైన జీవన నైపుణ్యాలను సమకూర్చుకుంటే దేశ భావినిర్ణేతలుగా రాణిస్తారు. “We cannot always build the future for our youth, but we can build our youth for the future” అని ఫ్రాంక్ లిన్ డి. రూజ్ వెల్ట్ అన్నట్లుగా సమున్నతమైన భవితకోసం సమర్థవంతమైన యువతరం రూపొందాలి.

జ్ఞానసముపార్జనతోపాటు ఆ జ్ఞానసంపదను సద్వినియోగ పరుచుకోవటానికి జీవన నైపుణ్యాలను పెంపొందింపజేసుకోవాలి. విద్యార్థులు, యువకులు పోటీ ప్రపంచంలో విజేతలుగా ఎదగడానికి, ఉత్తమ పౌరులుగా, నవ సమాజనిర్మాతలుగా రూపొందటానికి తగిన జీవన నైపుణ్యాలను విధిగా అలవర్చుకోవాలి.

పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటమే ప్రధానం కాదు, అవరోధాలను అధిగమించి, ఉపద్రవాలను సాహసోపేతంగా ఎదుర్కొని జీవితాన్ని గెలిచే నైపుణ్యాలను కూడా నేటి యువత సొంతం చేసుకోవాలి. జీవన నైపుణ్యాల తీరుతెన్నుల గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చర్చించారు. బాల్యం నుండి విద్యార్థులు సమకూర్చుకోవలసిన కింది జీవన నైపుణ్యాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యంగా ప్రస్తావించింది.

1. స్వీయ అవగాహన (Self Awareness) :
ప్రతి మనిషికి తనపైన తనకు అవగాహన ఉండాలి. తన సామర్థ్యంపట్ల సరైన అంచనా ఉండాలి. ‘స్వీయ లోపమ్ములెరుగుట పెద్ద విద్య అన్నాడు దాశరథి. తనను తాను తెలుసుకోవడమే అసలైన విద్య. ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ, లోపాలను సవరించుకుంటూ, ఉన్నత గుణాలను సమకూర్చు కుంటూ యువత ముందడుగు వేయాలి. తమ బలాలను, బలహీనతలను సహేతుకంగా సమీక్షించుకొని, అందుకనుగుణమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ఆ లక్ష్యసాధనకు అకుంఠిత దీక్షతో యువత కృషిచేయాలి.

2. సహానుభూతి (Empathy):
పరస్పరం సహాయమర్థిస్తూ జీవించే మానవుల సమూహమే సమాజం. కావున, సాటి మనిషి కష్టసుఖాల పట్ల సహానుభూతి ఉండాలి. ఇతరుల సమస్యలకు తక్షణం స్పందించగలిగే మానవీయస్పృహను యువత అందిపుచ్చు కోవాలి. తద్వారా మానవ సంబంధాలు బలోపేతమవుతాయి.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

3. భావవ్యక్తీకరణ నైపుణ్యం (Communication skill):
మాటే మనిషికి శాశ్వత ఆభరణం. మంచిమాట తీరువల్ల మహాకార్యాలను కూడా చక్కబెట్టుకోవచ్చు. సమయస్ఫూర్తితో కూడిన, నైపుణ్యవంతమైన భావవ్యక్తీకరణ మనకు అనేక విధాలుగా మేలుచేస్తుంది. విద్యావిషయక స్ఫూర్తిని ఇనుమడింపజేసుకోవడానికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందటానికి, వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, రోజువారి వ్యవహారాలను త్వరితగతిని సాధించు కొనటానికి భావవ్యక్తీకరణ నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున ఉద్వేగరహితంగా, ప్రభావశీలంగా, ప్రియంగా, హితంగా, సత్యసమ్మతంగా, అంగీకారయోగ్యంగా మాట్లాడే సామర్థ్యాలను యువత సంపాదించుకోవాలి.

4 భావోద్వేగాల నియంత్రణ (Management of emotions):
యువతీయువకుల హృదయాల్లో ఎన్నోరకాల భావోద్వేగాలు అనునిత్యం సుడులు తిరుగుతుంటాయి. ఈ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆగ్రహావేశాలను సంయమనంతో నియంత్రిం చు కోవాలి. సమయ, సందర్భాలను అనుసరించి ఓపికతో వ్యవహరించాలి. యువత భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకపోతే అనేక అనర్థాలు సంభవిస్తాయి.

5. సమస్యనధిగమించే నైపుణ్యం (Problem solving skill):
సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికాకుండా, సానుకూల దృష్టితో సావధానంగా ఆలోచించి తగిన పరిష్కారాన్ని కనుగొనాలి. నిరాశ చెందకూడదు. చిన్నసమస్యను అతి పెద్దగా ఊహించుకొని ఒత్తిడికి గురి కాకూడదు. ప్రతికూల ఆలోచనతో సమస్యనుండి పారిపోకూడదు. మనచుట్టూ ఉన్నదారులన్నీ మూసుకుపోయినప్పుడు ఏమాత్రం భయపడకూడదు. ఇక లాభం లేదని క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడకూడదు.

ఎక్కడో మరొకదారి మన కోసం తెరిచేవుంటుం దన్న నమ్మకంతో, ఆశావహదృక్పథంతో నలుమూలలా అన్వేషించాలి. సమస్య గురించి స్నేహితులతో, శ్రేయోభిలాషులతో నిర్భయంగా చర్చించాలి. సానుకూల అవగాహనతో ఆత్మవిశ్వాసంతో, వివేకంతో ఆపదనుండి బయటపడాలి. గెలుపు ఓటములను, కష్టసుఖాలను సమతౌల్యంతో స్వీకరించే స్థితప్రజ్ఞతను యువత అలవాటు చేసుకోవాలి.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

6. నిర్ణయం తీసుకునే నైపుణ్యం (Decision making):
సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకోవడం వల్ల సత్వర ఫలితాలను పొందవచ్చు. ఒక అంశం గురించి అన్ని కోణాలలో ఆలోచించి, అనంతర పర్యవసానాలను గ్రహించి, లాభనష్టాలను అంచనావేసి మరీ నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమాత్రం కాలయాపన చేయకూడదు. ఆ నిర్ణయం బహుళ ప్రయోజనదాయకంగా ఉండాలి.

7. విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యం (Critical thinking):
ప్రతివిషయాన్ని గురించి విమర్శనాత్మకంగా ఆలోచించాలి. స్వీయదృక్కోణంలో నుండి మాత్రమే కాకుండా బహుముఖీన కోణాల నుండి ఆలోచించాలి. శాస్త్రీయంగా ఆలోచించాలి. ఎవరో పెద్దలు చెప్పారనో, ఇంకెవరో సెలవిచ్చారనో ప్రతివిషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. స్వీయానుభవాల ఆధారంగా, ప్రమాణబద్ధంగా నిర్ధారించుకున్న తరువాత సంబంధిత విషయాన్ని ఆమోదిం చాలి. తార్కిక అవగాహనతో ఆలోచించాలి.

8. సృజనాత్మక ఆలోచనా నైపుణ్యం (Creative thinking):
యువతలో అనుకరణ ధోరణి బాగా పెరిగిపోతుంది. ఆయా రంగాలలో ప్రసిద్ధులైన వారి ఆలోచనాధోరణితో వేలం వెర్రిగా ముందుకుపోతున్నారు. వారిని స్ఫూర్తిగా మాత్రమే తీసుకోవాలిగాని అనుకరించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రతిక్షణం కొత్తగా ఆలోచించాలి. కాలానుగుణంగా స్వతంత్రంగా ఆలోచించడం మూలంగా అందరికీ మార్గదర్శకంగా ఉండవచ్చు.

ఈ విధమైన జీవననైపుణ్యాలతో పాటు నాయకత్వ లక్షణాలను, పరోపకారదృష్టిని, సామాజిక స్పృహను, పర్యావరణ ఎరుకను, దేశభక్తిని సమకూర్చుకుంటే యువతీయువకులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. ‘పావన నవజీవన బృందావననిర్మాత’లుగా జాతిపునర్నిర్మాణంలో భాగస్వాములు కావచ్చు.

3. యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం

శ్రీకృష్ణుడు ఒకప్పుడు తన నోట్లో విశ్వరూప సందర్శనం చేయిస్తే ఇప్పుడు నట్టింట్లో ‘నెట్’ తిష్ఠ వేసుక్కూచున్నది. ‘ఇంటర్ నెట్ ఇవాళ మనుషులు పనిలో భారాన్ని తగ్గించి మనసుల మధ్య దూరాన్ని పెంచుతున్నది. ఒకప్పుడు ‘లేఖ’లు, టెలిగ్రామ్ లు, టెలిఫోన్లు మనుషుల మధ్య ఇంత సమాచార వేగాన్ని పెంచకపోయినా ఒత్తిడి లేని జీవనం ఉండేది.

ఇప్పుడు ‘సెల్ ఫోన్’ శరీరభాగాల్లో ఒకటిగా మారిపోగా, టీవీ ఇంట్లోని వస్తువుల్లో ఒకటిగా మారింది. ఫోను సంభాషణలు, వీడియోకాల్స్ మనిషికి మనిషికి మధ్య దూరాన్ని తగ్గించడంతో పాటు ఆత్మీయతానుబంధాలను మాయం చేశాయి.

వేగవంతమైన ఇంటర్నెట్ సమాచార వ్యవస్థలు ఆత్మీయత, అనుబంధాలను పెంచుతున్నాయో, తుంచుతున్నాయో అర్థం కానంత సంఘర్షణలో సమాజం జీవిస్తున్నది. మనలాంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో ఆధునిక సమాచార వ్యవస్థ వల్ల లాభనష్టాలు రెండూ కలగలిసి ఉన్నాయి. పూర్వం ప్రతివారూ బాల్యంలో రెండు అగ్గిపెట్టెల్లోని బాక్స్ లకు దారం కట్టి ఒకరు చెవికి పెట్టుకొంటే ఇంకొకరు మాట్లాడేవారు.

ఇదే పెద్ద ఆనందం..! మరిప్పుడు వాట్సాప్, ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి మాధ్యమాలు, అనేక ‘యాప్స్’ అపరిమిత జ్ఞానంతో పాటు అనవసర విషయాలకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నాయి. ‘అరచేతిలో వైకుంఠం’ లాగా ఇప్పుడు అన్నీ మనచేతి ఫోన్ లో తెలుసుకొనే సౌకర్యం కలిగింది. ‘అన్నీ’ ఉన్నప్పుడు అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

1857లో స్కాట్లాండ్ దేశానికి చెందిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ అనే శాస్త్రవేత్త ఫోన్ ను కనుగొని 1892లో ప్రథమంగా న్యూయార్క్ నుండి షికాగో మాట్లాడాడు. దాని అంచెలంచెల పరిణామాల అవతారాలు ఈ రోజు మన చేతిలో విన్యాసం చేస్తున్న కర్ణపిశాచి అవతారం వరకు రూపాంతరం చెందింది. 1973లో మార్టిన్ కూపర్ అనే అమెరికా దేశస్తుడు ‘మొబైల్ ఫోను’ అందుబాటులోకి తెచ్చారు. అలాగే 1857లో చార్లెస్ బాబేజ్ కంప్యూటరకు రూపకల్పన చేయగా 1936లో దానికి ఓ సాంకేతిక రూపం వచ్చింది. . పర్సనల్ కంప్యూటర్ను 1977లో రూపొందిస్తే 1983లో ఐ.బి.ఎం. అనే సంస్థ అందరికి అందుబాటులోకి వచ్చేట్లు చేసింది.

ఇది మనదేశంలోకి ఇంకో రూపంలో ప్రవేశించేసరికి మరో ఇరవై ఏళ్లు పట్టింది. పాటలు వినడం, అలారం, సమాచారం, సమయం మాత్రమే తెలుసుకొనే అవకాశం ఉన్న ఈ మొబైల్ ఫోన్లు 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టగానే అనేక కొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చాయి.

ఈ ఇరవై ఏళ్లలో మొబైల్ ఫోను నేటి నిత్యావసర సరుకుగా మారిపోయింది. ఈ ఫోన్లకు ఇప్పుడు ఇంటర్నెట్ తోడవడంతో ప్రపంచం ఫోన్లోకి వచ్చి కూర్చొంది. సినిమాలు, డిక్షనరీలు, ఆటలు, లైవ్ ప్రోగ్రాంలు, టైపింగ్, విజ్ఞానం, సౌందర్యం వంటి మార్పులు, మత విజ్ఞానం, భాషలు, సైన్సు, విస్తృత సమాచారం, లలితకళలు, యోగవిజ్ఞానం, 24 గంటలు వార్తలు, ఇలా సమస్త ప్రపంచం ఇందులోకి చేరి ‘ఇందులో లేనిది ప్రపంచంలో లేదు. ప్రపంచంలో లేనిది ఇందులో లేదు’ అన్న స్థితికి చేరాం. ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

అవసరమైన అనవసరమైన సమాచారం ఒకచోట కలగాపులగంగా ఉండడం వలన సమాజంలో దుష్ప్రభావాలకు దారి సులభంగా ఏర్పడింది. ప్రతాపరుద్రుడు, స్వామి వివేకానంద, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి స్ఫూర్తిమూర్తుల చరిత్రలుకూడా నెట్లో దొరుకుతున్నాయి. మనుషులు ఎప్పుడైనా చెడువైపు త్వరగా ఆకర్షితులవుతారు. సమాచారం ఉప్పెనలా మనమీద పడిన తర్వాత మనుషులు సెల్ ఫోన్ లోని సోషల్ మీడియా అనే అష్టదిగ్బంధనంలో చిక్కుకపోయారు. తనతోపాటు తన చుట్టుప్రక్కల వ్యక్తులతో, ప్రకృతితో సంబంధం కోల్పోయారు.

ఇటీవల కాలంలో మనం రైలు, బస్సు ఎక్కి కూర్చొంటే ప్రక్కనున్న సీట్లోని మనిషి ఎక్కడికి వెళ్తున్నారని వారి యోగక్షేమాలను పూర్వంలా ఎవరూ అడగడం లేదు. ఎవరి ఫోన్లో వారు తలదూర్చే దృశ్యం చూస్తున్నాం. మానవసంబంధాల యాంత్రికతకు ఇదో నిదర్శనం. అలాగే కొందరు ఇళ్లలో అస్తమానం కంప్యూటర్ లోనో, ఫోన్లోనో తలపెట్టి పక్కకు చూడడం లేదు.

సుదీర్ఘంగా ఒకే స్థితిలో కూర్చోవడం వల్ల మెడ, వెన్ను నొప్పి వంటి దేహబాధలు తప్పడం లేదు. అలాగే కదలకుండా కూర్చొని ఊబకాయం, చక్కెర వ్యాధి వంటి వ్యాధులు కొని తెచ్చుకొంటున్నారు. మైదానాల్లో ఆడాల్సిన కబడ్డీ, క్రికెట్ వంటి ఆటలు ఫోన్లోనే ఆడడం వల్ల శారీరక వ్యాయామం జరగడం లేదు. కాలాన్ని ఎక్కువగా వాటిలోనే దుర్వినియోగం చేస్తున్నారు.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

తోటివారితోనే కాకుండా తనకుతానే సంబంధం కోల్పోతున్నాడు. తననుతానే వదిలి పెట్టినవాడు సమాజంతో ఎలా సంబంధం నెరపగలడు! అందుకే ఇటీవల ‘వర్చువల్ మీటింగ్స్’ తో పెళ్లిళ్లు, ఆఖరుకు అంత్యక్రియలు కూడా ఇంటర్నెట్లో చూసే దుస్థితికి దిగజారాయి. అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ తో, అప్లోడ్ డౌన్లోడ్ లతో జీవితం దుర్భరం చేసుకొంటు న్నారు.

అనవసరమైన ‘చెత్త సమాచారం’ ఫార్వార్డ్ చేస్తూ అనవసర భారం ఇతరుల తలల్లోకి చొప్పిస్తున్నారు. కొన్నిసార్లు విశ్వసనీయత లేని సమాచారం ఫార్వార్డ్ చేసి సామాజిక అశాంతికి కారణం అవుతున్నారు. అసత్యాలతో కథనాలు, వీడియోలు రూపొందించి సంచలనం చేసే సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు ఎక్కువైపోయి సోషల్ మీడియా విశ్వసనీయత దెబ్బతింటున్నది. అసత్య కథనాలతో సంచలనాలతో డబ్బు సంపాదించే వ్యక్తులు సోషల్ మీడియాలో ఉండటం వల్ల భావోద్వేగాలకు సంబంధించిన కుల, ప్రాంత, మత విద్వేషాలు రెచ్చగొట్టే సమాచారం ఇతరులకు పంపించి వాళ్లలో లేనిపోని ఉద్రిక్తతలు కలిగిస్తున్నారు.

ఒకప్పుడు గొప్ప అవధానంతో ఎన్నో శ్లోకాలు, పద్యాలు మనవాళ్లు ధారణ చేసేవారు. పల్లెటూళ్లలో జానపదులు సైతం ఎన్నో సామెతలు, జానపద గీతాలు, కథలు నోటికి చెప్పేంత ధారణ ఉండేది. విద్యార్థులు ఎక్కాలు’ శతక పద్యాలు వల్లెవేసి ఎక్కడ అవసరం వస్తే అక్కడ ధారాళంగా చదివేవారు. ఇపుడు ప్రతీది ‘ఇంటర్నెట్ సమాచారం తప్ప ‘స్వీయశక్తి’తో జ్ఞాపకాన్ని జ్ఞానంగా మార్చుకోవడం లేదు.

తమ తమ స్వీయ జ్ఞానాన్ని’ వీడియోలుగా మార్చి సమాజానికి అందిస్తున్నారు. ఇందులో గుణదోషాలు రెండూ ఉన్నాయి. అలాగే అశ్లీల వెబ్ సైట్లు సమాజంలో అత్యాచారాలకు ప్రధాన కారణం అవుతున్నాయి. ఆటల్లో గడపాల్సిన యువత ఎక్కువగా ఫోన్లకు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గి, అనవసర మానసికఒత్తిడి పెరిగి మెదడు మొద్దుబారే స్థితి వచ్చింది. చదువుకోసం విస్తృత సమాచారం ఇవాళ నెట్టింట్లో దొరుకుతుంది. అంతవరకు యువత స్వీకరిస్తే వారి జీవితం పూలబాటగా మారుతుంది.

బియ్యంలోని రాళ్లు తొలగించుకొన్నట్లు అనవసర సమాచారం తొలగించి సదసద్వివేకంతో ఈ మాధ్యమాలను తమ జ్ఞానానికి అనుకూలంగా మార్చుకోవడమే నేటి యువతరానికి ఉండవలసిన వివేకం. అదేవిధంగా ‘పిచ్చోడిచేతి’లో రాయిగా మారిన ‘సామాజిక మాధ్యమాలు’ ఇపుడు కొందరికి వ్యాపారవనరుగా మారడం మరో కోణం. యువతరం మాదకద్రవ్యాల మత్తులో పడకుండా ఎంత జాగ్రత్తగా మెలగాలో అలాగే ఈ మాధ్యమాల వలలో పడకుండా చైతన్యంతో ఉత్తమ భవిష్యత్తుకోసం ఆదర్శమార్గంలో నడవాలి.

4. జాతీయ విపత్తులు

అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవపూరిత సంఘటననే విపత్తు. దీనివల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుంది. ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దుష్ఫలితాలు కలుగుతాయి.

విపత్తుల వల్ల సాధారణ జీవితానికి అంతరాయం కలుగుతుంది. అత్యవసర చర్యలకు ప్రతిబంధక మేర్పడుతుంది. దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

విపత్తు లక్షణాలు

  • ఆకస్మికంగా సంభవించడం
  • అతివేగంగా విస్తరించడం
  • ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడం.
  • ప్రకృతి వనరులను ధ్వంసం చేసి, అభివృద్ధికి ఆటంకం కలిగించడం.

సాధారణంగా విపత్తులు రెండు రకాలుగా సంభవిస్తాయి.

  1. సహజమైనవి
  2. మానవ తప్పిదాలవల్ల సంభవించేవి.

భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫానులు, కరువులు, కీటకదాడులు, అంటువ్యాధులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సహజమైన విపత్తులైతే యుద్ధాలు, అణు ప్రమాదాలు, రసాయన విస్ఫోటనాలు, ఉగ్రవాద దాడుల్లాంటివి మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తులుగా చెప్పవచ్చు.

ఇండియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్ వర్క్ (IDKN) నివేదికల ప్రకారం భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తరచు ఏదో ఒక విపత్తుకు గురవుతున్నాయి. దీనికి కారణం మనదేశ విభిన్న శీతోష్ణస్థితులు, అధిక జనాభా, సుదీర్ఘ తీరరేఖ, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అటవీ నిర్మూలన మొదలయినవి.

భారతదేశంలో సంభవించిన కొన్ని ఘోర విపత్తులను పరిశీలించినట్లయితే – భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఉత్తర కాశీ భూకంపం, లాతూర్ (మహారాష్ట్ర భూకంపం, భుజ్ (గుజరాత్) భూకంపం, దివిసీమ ఉప్పెన, దక్షిణ కోస్తాలో సునామీ, ముంబై పై ఉగ్రవాదుల దాడి, కేరళ వరదలు, కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనవి కొన్ని. అంత విపత్తుల తీవ్రతను తగ్గించడంలో విపత్తు నిర్వహణ చాలా ముఖ్యం. విపత్తు నిర్వహణ అనేది విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి మనిషి చేసే క్రమశిక్షణాయుతమైన ప్రయత్నం.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

విపత్తు నిర్వహణలో ప్రధానాంశాలు

  • సంసిద్ధత
  • ఉపశమన చర్యలు
  • సహాయక చర్యలు
  • పునరావాసం.

విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండటమే సంసిద్ధత. కొన్ని రకాల విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచనలు కనబడకపోవచ్చు. ఉదాహరణకు భూకంపాలు, విస్ఫోటనాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సంభవించే అవకాశం కలదు.

అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు (వనరులు) ఉపయోగించుకొని విపత్తు నుండి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు. విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకొని వారికి తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం వంటి మౌలికావసరాలను తీర్చడం సహాయక చర్యలు. ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు ఋణ సహాయాన్ని అందించడం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడం పునరావాసం.

2005వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి.

విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థను ఏర్పాటుచేశారు. విపత్తులు సంభవించినపుడు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని కూడా రూపొందించారు. వీటికి తోడుగా జాతీయ అగ్నిమాపక కళాశాల, జాతీయ పౌర రక్షణ కళాశాలను ప్రారంభించారు.

విపత్తులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ, వాటిని సంభవించకుండా ఆపడం అసాధ్యం. విపత్తు సంభవించేవరకు వేచి ఉండకుండా, ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుకోగలుగుతాం. సక్రమమైన ప్రణాళిక, శిక్షణ, ప్రజలలో సరైన అవగాహన ద్వారా విపత్తులతో సంభవించే విధ్వంసాన్ని తగ్గించవచ్చు. దీనికి ఉదాహరణ కోవిడ్-19 వ్యాధి. దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించి, వ్యాధి నివారణకు మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల వల్ల వ్యాధి సంక్రమణను, ప్రాణనష్టాన్ని నివారించ గలుగుతున్న విషయం వాస్తవం.

TS Inter 1st Year Telugu Grammar సాధారణ వ్యాసాలు

విపత్తు నిర్వహణ అనే అంశంపై పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. విపత్తులు సంభవించినపుడు ఎలా వ్యవహరించాలనే సమాచారాన్ని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి.

విపత్తు తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, సంక్షోభ సమయంలో స్పందించాల్సిన విషయాల పట్ల పౌరులకు శిక్షణ అందించాలి. విపత్తులు సంభవించినపుడు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు సహాయపడాలి. ప్రజలు కూడ బాధ్యతతో మసలుకుంటూ ప్రభుత్యాలకు తమ వంతు సహకారాన్ని అందించాలి.

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material Grammar లేఖారచన Questions and Answers.

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

మన మనసులోని భావాలను, ఆలోచనలను, సమాచారాన్ని ఇతరులకు తెలుపడానికి ఉత్తమసాధనం ఉత్తరం. ఒకప్పుడు ఉత్తరం అనే దానిని నేడు మనం లేఖ అంటున్నాం. సాధారణంగా అన్ని సందర్భాలలో వ్యక్తులతో, సంస్థలతో ప్రత్యక్షంగా చర్చించలేని విషయాలను లేఖల ద్వారా చేరవేస్తాం. లేఖలను ఒకప్పుడు వక్షుల ద్వారా, జంతువుల ద్వారా చేరవేసే వాళ్ళు.

స్మార్ట్ ఫోన్స్ లేని రోజులలో ఉత్తరాల కోసం ఎదురు చూసేవారు. దీనిలో ఒక ఆనందం, ఉద్వేగం దాగి ఉండేది. కానీ, సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, నేడు ఎస్.ఎం.ఎస్., ఈ – మెయిల్, సామాజిక మాధ్యమాల స్థాయికి చేరింది. అయితే మనుషుల మధ్య అనుబంధాలను ఆనాటి లేఖలు ఏర్పరచినట్లుగా, నేటి సామాజిక మాధ్యమాలు ఏర్పరచలేకపోయాయనవచ్చు.

ఉత్తరాలు సంఘజీవితంలో ఒక భాగం. వ్యక్తిగత విషయాలకు సంబంధించిన లేఖలే కాదు, వ్యాపార సంబంధ, ఉద్యోగసంబంధ లేఖలు రాయడం కూడా ముఖ్యమైన అంశమే. భవిష్యత్తులో వివిధ రంగాలలో స్థిరపడే విద్యార్థులకు వ్యక్తిగతంగానూ, విద్యా, ఉద్యోగ, వ్యాపార పరంగానూ లేఖారచన చేయడం అవసరమే. అందుకే, మనం లేఖారచన ప్రాధాన్యతను గుర్తించి, చక్కని శైలిలో, స్పష్టంగా లేఖలు రాయడం నేర్చుకోవాలి.

చక్కని ఉత్తరాలు రాయాలి అంటే లేఖా రచనలోని మెలకువలను మనం తెలుసుకోవాలి.

లేఖారచనలో పాటించే సాధారణ మెలకువలు
ముందుగా లేఖలో పై భాగాన కుడివైపు మనం ఎక్కడి నుండి రాస్తున్నామో ఊరి పేరు, తేదీలను పొందుపరచాలి. ఊరిపేరు తరువాత కామా (,) ఉంచి, తేది తరువాత విరామ చిహ్నం (.) ఉంచాలి.

ఉత్తరాలలో రెండవ ప్రధానవిషయం సంబోధన, ఉత్తరాలు రాసేటప్పుడు ఎవరికి రాస్తున్నామో దానిని బట్టి సంబోధన ఉంటుంది. మనకంటే పెద్దవారి విషయంలో మాన్యశ్రీ, పూజ్యులైన, గౌరవనీయులైన అని సంబోధిస్తారు. వ్యాపార లేఖల్లో మహాశయా! ఆర్యా! అయ్యా! అమ్మా! అని సంబోధిస్తారు. స్నేహితులకు ప్రియమైన అని సంబోధిస్తారు.

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

ఉత్తరాలలో మూడవ అంశం ప్రధాన విషయం మనం చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా, అంశాలవారిగా విభజించి రాయాలి. ముఖ్యంగా వ్యాపార లేఖలలో ఇది మరింత అవసరం. ఉద్యోగ సంబంధ లేఖలలో మన అర్హలు, అనుభవం, ఉద్యోగం పట్ల అవగాహన ఇలా విభజించి రాస్తే బాగుంటుంది. ప్రధానవిషయ వివరణ తరువాత ముగింపువాక్యాలు రాయాలి. స్నేహితులకు, బంధువులకు “ప్రత్యుత్తరం రాయగలరు” అని అధికారులు, ఉద్యోగ సంబంధ ఉత్తరాలలో కృతజ్ఞతలు వంటి వాక్యాలు రాయాలి.

లేఖ చివరన సంతకానికి ముందు లేఖను బట్టి భవదీయుడు, విశ్వసనీయుడు, విధేయుడు వంటివి ఉపయోగించాలి.

ఉత్తరం ముగిసిన తరువాత ఎడమ వైపు చివరన “పూర్తి చిరునామా” రాయాలి. కొన్ని లేఖలలో పై భాగంలోనే పూర్తి చిరునామా రాస్తారు.

లేఖల్లో భేదాలు

  • సాధారణంగా లేఖల్లో వ్యక్తిగత లేఖలు, వ్యవహార లేఖలు, సాంఘిక లేఖలు, వ్యాపార లేఖలు అని విభజించవచ్చు. కానీ, నియమిత భేదాలు ఇవి మాత్రమే ఉంటాయని చెప్పడానికి వీలు లేదు.
  • మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు రాసే లేఖలను వ్యక్తిగత లేఖలు అంటారు.
  • ప్రభుత్వపరంగా జరిగే కార్యకలాపాలన్నీ వ్యవహార లేఖలుగా గుర్తించవచ్చు. దీంట్లో స్పష్టత, సంక్షిప్తత, సరళత, యథార్థత వంటివి ప్రముఖ అంశాలుగా కనిపిస్తాయి. వీటిలో అధికారిక లేఖలు, అర్థ అధికారిక లేఖలు, మెమోరాండం, నోటిఫికేషన్, సర్యులర్ వంటివి వివిధ వైవిధ్యాలతో కూడా ఉంటాయి.
  • వార్తా పత్రికల్లో ప్రచురితమయ్యే సంపాదకీయ లేఖలు, వినతి పత్రాలు, ఆహ్వాన లేఖలు మొ||నవి సాంఘిక లేఖల క్రిందికి వస్తాయి.
  • ఒక సంస్థ వ్యాపార అభివృద్ధికి రాసే లేఖలు వ్యాపార లేఖలు. వీటిలో సుబోధకత, సంగ్రహత, స్పష్టత, సందర్భ శుద్ధి, యథార్థత, సంక్షిప్తత అనేవి ప్రధాన లక్షణాలు.

1. తల్లిదండ్రులకు లేఖ

వరంగల్,
10-02-2020.

పూజ్యులైన అమ్మానాన్నలకు నమస్కారములు.

నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. మీరు కూడా క్షేమమే అని తలుస్తున్నాను . నేను బాగా చదువుతున్నాను. ఇక్కడ మాకు ఉపన్యాసకులు చక్కగా బోధిస్తున్నారు. పాఠ్యాంశాలు పూర్తి అయినవి.

ఇటీవల మా కళాశాల నుండి హైదరాబాదుకు విజ్ఞాన విహారయాత్రకు వెళ్లి వచ్చాం. నగరంలోగల సాలార్జంగ్ మ్యూజియంనందున్న పురాతన వస్తువులు, నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో నేను ఇంతవరకు చూడని ఎన్నో జంతువులను చూశాను. బిర్లా మందిర్ అద్భుతమైన పాలరాతి కట్టడం, బిర్లా ప్లానిటోరియం మరియు సైన్స్ మ్యూజియం, రామోజీ ఫిల్మ్ సిటీ, గోలకొండ కోట వంటివి నన్ను ఎంతగానో ఆకర్షించాయి.

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

ఈ విజ్ఞాన, విహారయాత్రకు వెళ్ళడం వలన ఎన్నో చారిత్రక విషయాలు తెలుసుకోవ డంతో పాటు, ఎంతో విజ్ఞానం పొందడం జరిగింది. ఈ విజ్ఞాన, విహారయాత్ర నా భవిష్యత్ విద్యకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్తి విషయాలు ఇంటికి వచ్చిన తరువాత వివరిస్తాను. తాతయ్యకు, నానమ్మకు నా నమస్కారాలు తెలియజేయండి.

ఇట్లు
మీ కుమారుడు
xxxxx

చిరునామా
జి. రాజేశ్వర్
ఇంటి నెంబర్ 1-3-178,
ఎ.యన్. రెడ్డి కాలని, నిర్మల్,
పిన్ నం . 504106

2. కళాశాల ప్రధానాచార్యుల వారికి లేఖ

కరీంనగర్,.
15-06-2020.

గౌరవనీయులైన ప్రధానాచార్యులు గారికి,
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
కరీంనగర్. నమస్కారాలు.

విషయము: టి.సి. (బదిలీ పత్రము) ఇప్పించుటకు విజ్ఞప్తి.

నేను మీ కళాశాలలో యం.పి.సి. గ్రూపు ద్వారా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసాను. ఈ సంవత్సరం మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాను. ప్రస్తుతం నేను పై తరగతులు చదువుటకై డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి ‘దోస్త్’ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసాను. ‘దోస్త్’ వెబ్ సైట్ వారు విడుదల చేసిన మొదటి జాబితాయందు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి అనుమతి లభించినది. ప్రవేశం పొందుటకు గాను నాకు బదిలీ పత్రము అవసరం ఉంది.

కావున, నాకు బదిలీ పత్రము ఇప్పించగలరని విజ్ఞప్తి.
కృతజ్ఞతలతో,

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

ఇట్లు
మీ విద్యార్థి
XXXX

3. స్నేహితులకు లేఖ

మెదక్
09-08-2020.

ప్రియమైన సౌమ్యకి,

నేను క్షేమంగా ఉన్నాను. నీవు ఎలా ఉన్నావు? నేను బాగా చదువుతున్నాను. నీవు ఎలా చదువుతున్నావో ఉత్తరం ద్వారా తెలియజేయగలవు.

ఇటీవల మా కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ (N.S.S) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రమాదాలు జరిగినపుడు గాని, శస్త్రచికిత్సలు చేసినపుడు గాని మనిషి ప్రాణాన్ని కాపాడడానికి కొన్నిసార్లు రక్తం అవసరం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేసి సాటివారి ప్రాణాలు కాపాడాలని తెలియజేసారు. ఈ మాటలు విన్న వింటనే నేను రక్తదానం చేశాను. నీవు కూడా రక్తదానం చేస్తావని భావిస్తున్నాను.

మన స్నేహితులు సమత, సంధ్య, ప్రవళిక ఎలా ఉన్నారు ? వారిని అడిగానని చెప్పు. మీ అమ్మానాన్నలకు నా నమస్కారాలు తెలియజేయగలవు. వచ్చే దసరా సెలవులలో మనం కలుసుకుందాం. నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంటాను.

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

ఇట్లు
నీ ప్రియమైన స్నేహితురాలు
XXXXX

చిరునామా ఎ. సౌమ్య
ఇంటి నంబర్ 21-12/68,
సుచిత్ర, సికింద్రాబాద్,
పిన్. నం. – 500067.

4. అధికారికి లేఖ

దిలావర్పూర్,
10.08.2020.

స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు,
పోలీస్ స్టేషన్,
దిలావర్పూర్.

విషయము : నా సైకిల్ దొంగిలింపబడిన విషయం గురించి.

ఆర్య !
నమస్కారములు.

నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల, దిలావర్ పూర్ నందు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. నేను నిన్న కళాశాలకు అట్లాస్ కంపెనీకి చెందిన ఎరుపు రంగు సైకిల్ పై వెళ్ళి, కళాశాల ముందర తాళం వేసి పెట్టి, తరగతులకు హాజరు అయ్యాను. సాయంత్రం వచ్చి చూసేసరికి నా సైకిల్ కనిపించలేదు. దొంగిలించబడినదని నిర్ధారణ అయింది.

దయచేసి నా సైకిల్ గురించి విచారణ చేసి తిరిగి నాకు అప్పగించవలసినదిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.

కృతజ్ఞతలతో,

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

ఇట్లు
మీ విశ్వసనీయుడు
పి. ఆదిత్య
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం
ప్రభుత్వ జూనియర్ కళాశాల
దిలావర్పూర్

5. ఉద్యోగానికి లేఖ

నల్లగొండ,
26.07.2020.

శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి,
నల్లగొండ.
నమస్కారములు.

విషయము: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు దరఖాస్తు

నిర్దేశము: నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రకటన, తేది: 20.07.2020.

ఆర్యా,

ఈ నెల తేది 20.07.2020 నాటి నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన ఉద్యోగ ప్రకటనను చూసాను. మీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికపై నింపుతున్నట్లు, అర్హులైన వారు దరఖాస్తు చేసుకొమ్మని ప్రకటించారు. తమ ప్రకటన ప్రకారం ఆ ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలు అన్నీ నాకు ఉన్నాయి. అలాగే, కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కావున, ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నాను.

ఈ ఉద్యోగమును క్రమశిక్షణతో, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తానని మనవి చేసుకుంటున్నాను. కావున, నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

కృతజ్ఞతలతో,

TS Inter 1st Year Telugu Grammar లేఖారచన

ఇట్లు
మీ భవదీయుడు
XXXX

దరఖాస్తుతో జత చేసిన పత్రాలు:

  1. ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం
  2. జనన ధ్రువీకరణ పత్రం
  3. స్థానిక ధ్రువీకరణ పత్రం
  4. ఉద్యోగానుభవ ధ్రువీకరణ పత్రం

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 4th Poem అచలం Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 4th Poem అచలం

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
దున్న ఇద్దాసు జీవితం- తాత్వికతను సమగ్రంగా వివరించడి?
జవాబు:
“అచలం” అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’ చే రచించబడినది. ఇది దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” గ్రంథం లోనిది.

దున్న ఇద్దాసు తెలంగాణలో ప్రసిద్ధ తత్వకవి. ఈయన 1811 1919 సం||ల మధ్య కాలంలో జీవించాడు. నల్గొండ జిల్లా ‘చింతపల్లి గ్రామానికి చెందినవాడు. తల్లిదండ్రులు రామయ్య, ఎల్లమ్మలు. ఇతని అసలు పేరు ఈదయ్య. తాత్వికునిగా మారాక ‘ఇద్దాసు’గా ప్రసిద్ధివహించాడు. డా. బిరుదురాజు రామరాజు’ ఇద్దాసు’ను మాదిగ మహాయోగిగా కీర్తించాడు.

ఇద్దాను బాల్యంలో మోతుబరి రైతు వద్ద పశువుల కాపరిగా జీవితాన్ని ప్రారంభించాడు. భావిదగ్గర ‘మోట’ కొడుతూ గీతాలను అశువుగా పాడుకునేవాడు. ఈతని మధుర గీతాలను విన్న వరసిద్ధి జంగమ దేవర’ పూదోట బసవయ్య’ ఈతనికి ‘పంచాక్షరీ’ మంత్రాన్ని ఉపదేశించాడు. మెడలో లింగధారణ చేశాడు. ఇద్దాసు అడవులలో సంచారం చేస్తూ “రాజయోగాన్ని” ఏకాంతంగా సాధన చేశాడు. అష్టసిద్ధులను పొందాడు. పూర్వతాత్త్విక కవులైన శివరామ దీక్షితులు, పోతులూరి వీరబ్రహ్మం, ఈశ్వరాంబల ప్రభావం ఇతనిపై ఉంది.

ఇద్దాసు వేమనలా తత్త్వవేత్తగా, అచలుడిగా, వీరశైవ తత్త్వజ్ఞానిలా కన్పిస్తాడు. పటేల, పట్వారీలతోపాటు ప్రజలు ఈతని శిష్యులయ్యారు. సంచారం చేస్తూ నల్గొండ నుండి మహబూబ్ నగర్ జిల్లా వరకు ఆధ్యాత్మిక పర్యటనలు చేశాడు. అచ్చంపేట తాలూకాలోని అయ్యవారిపల్లె, పోలేపల్లి, ఆవులోనిపల్లి, కాంసానిపల్లి, కల్వకుర్తి తాలూకాలోని గుడిగానిపల్లి దేవరకొండ తాలూకాలోని జీడికట్ల వంటి గ్రామాలలో ఈశ్వరమ్మ పీఠాలను నెలకొల్పాడు. వీరశైవ భక్తితో ఈయన 30కిపైగా తత్వాలను మేలుకొలుపులను, మంగళహారతులను రచించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

ప్రశ్న 2.
‘అచలం’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’ చే రచించబడినది. ఈ పాఠ్యభాగం దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వెలువడిన శ్రీ దున్న ఇద్దాసుగారి తత్వాలు” నుండి గ్రహించబడింది. తెలంగాణ పద సంకీర్తన కవులలో ‘ఇద్దాసు’ కలికితురాయి.

ఇద్దాసు తత్వాలు ఆత్మపరంగ, తత్వపరంగ తెలంగాణ నుండి పుట్టిన మాణిక్యాలు. వేదాంత శాస్త్రజ్ఞాన సారాంశాన్ని సామాన్య ప్రజలకు ఈయన అందించాడు. వేదాంత తత్వాక అంశాలను పరిచయం చేయటం ఈ తత్వాల ఉద్దేశ్యం.

ఈ దేహం శాశ్వతం కాదు. కనుక ఈ దేహంపై మోహం విడచిపెట్టాలి. మంచి గురువును ఆశ్రయించి జీవన రాహిత్యాన్ని పొందటానికి ప్రయత్నించాలి. అపుడే మోక్షాన్ని పొందగలుగుతాము. భార్యాబిడ్డలు, ధనధాన్యాల పట్ల మోహాన్ని వదలిపెట్టాలి. ఏదో ఒకనాటికి కీలు వదలిన బొమ్మలా ఈ దేహం రాలిపోక తప్పదు.

ఓ నామః అని అక్షరాలు రాస్తున్నాం నేర్చుకుంటున్నాం కాని, మన జీవిత ఆనవాళ్ళను తెలుసుకోలేకపోతున్నాం. దాని అంతు తెలియక అల్లరిపాలు అవతున్నాం. మంచి చెడులను తెలుసుకొని మసలు కోవాలని ఇద్దాసు పలుకుతున్నారు.

ఈ లోకంలో గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, దీనిని మనం గమనించాలి. మన దేహంలో షట్ చక్రాలుంటాయి. సహస్రారం శిరసుపై ఉంటుంది. అదే చివరి చక్రం. దానిని తెరుచుకోగలిగి శక్తిని పొందితే, ఆ రహస్యం అంతుచిక్కితే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అజ్ఞాచక్రంమును పొందండి, తరించండి.

ఈ లోకం అంతా శూన్యం. ఎక్కడ చూసినా ఎక్కడ వెతికినా ఏమీ కన్పించదు. మనం గమనించాలి. మన దేహంలో షటం చక్రాలుంటాయి. సహస్రారం శిరస్సుపై ఉంటుంది. అదే చివరి చక్రం. దానిని తెరుచుకోగలిగే శక్తిని పొందితే, ఆ రహస్యం అంత చిక్కితే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆజ్ఞాచక్రంమును పొందండి తరించండి.

ఈ దాసు చెప్పిన మాటలు సత్యములు. అందరూ అనుసరింపదగినవి. వీరశైవ మత గురువైన బసవని యొక్క భావాలను అర్థం చేసుకుని ప్రవర్తించండి. అపుడే జీవన సాఫల్యం జరుగుతుంది.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

II. సంగ్రహ రూప ప్రశ్నలు – సమాధానాలు.

ప్రశ్న 1.
మనుషులు ఎందుకు భ్రమల్లో మునుగుతున్నారు?
జవాబు:
‘అచలం’ అనుపాఠ్యభాగముదున్న ‘ఇద్దాసు’ చేరచించబడింది. ప్రస్తుత పాఠ్య భాగం దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

ఈయన రాసిన తత్వాలు, ఆత్మపరంగా, తత్త్వపరంగా తెలంగాణ మట్టి నుండి పుట్టిన మాణిక్యాలు. ఈ దేహము మనదికాదు, మోహాన్ని విడచి ప్రయత్నం చేసి గురువును చేరుకోవాలన్నాడు. ఆలు, బిడ్డలు ధనము నాది అనుభ్రమల్లో మానవులు బతుకుతున్నారు. భార్యా బిడ్డలు ధన, ధాన్యాలు ఏవీ శాశ్వతంకావు. ఆ భ్రమల్లో బ్రతుకుతూ సత్యాన్ని తెలుసుకునే లోపే జీవితం పూర్తయిపోతున్నది. కీలు విడచిన బొమ్మలాగా నేలలో కలిసిపోతున్నారు. కావున ఆ భ్రమలు వీడి నిజాన్ని తెలుసుకుని ప్రవర్తించాలి అని ఇద్దాసు వివరించాడు.

ప్రశ్న 2.
ఆగం కాకుండా జీవించాలంటే ఏమీ చేయాలి?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగము ‘దున్న ఇద్దాసు’ చేరచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” గ్రంథం నుండి గ్రహించబడింది.

‘ఓనామః శ్రీవాయుః’ అన్న అక్షరాలు రాస్తున్నాం. నేర్చుకుంటున్నాం, మన జీవిత ఆనవాళ్ళను మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. మన జీవితం యొక్క ఆనవాళ్ళను తెలుసుకోలేకపోవటం వలననే అల్లరిపాలు అవుతున్నాం. మంచి చెడులను, పూర్వాపరాలను, మన జీవిత ఆనవాళ్ళను తెలుసుకోలేక పోవటం వలననే మనం ఆగమవుతున్నామని ఇద్దాసు ‘అచలం’ అను తత్వాల ద్వారా మనకు తెలియచేశాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

ప్రశ్న 3.
గురువు తత్వం వివరించండి?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’ చే రచించబడింది. ‘దున్న విశ్వనాథం’ సంపాదనకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” అను గ్రంథం నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది.

ఈ లోకంలో గురువే బ్రహ్మం గురువే విష్ణువు. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. మన దేహంలో షట్ చక్రాలుంటాయి. సహస్రారం శిరస్సుపై ఉంటుంది. మూలాధారం, స్వాధిష్టానం అనాహతం, మణిపూరకం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాలు, వీటిలో చివరిది సహస్రారం, అది విచ్చుకునే శక్తిని ప్రసాదించేవాడు గురువు. అపుడే మోక్షప్రాప్తి కలుగుతుంది. కనుక ఆ రహస్యాన్ని తెలుసుకుని మంచి గురువుని ఆశ్రయించి ఆయన ద్వారా మోక్షాన్ని పొందమని ఇద్దాసు వివరిస్తున్నాడు.

ప్రశ్న 4.
దేహ తత్త్వాన్ని గురించి ఇద్దాసు ఏమి చెప్తున్నాడు?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’చే రచించబడింది. ‘దున్న విశ్వనాథం’ సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

ఏడ చూసినా ఏమీ లేదు. అంతామిథ్య. ఎక్కడ వెదకినా ఏమీ కన్పించదు. అంతాశూన్యం. అజ్ఞానంలో ఉన్నంత కాలం చీకటే కన్పిస్తుంది. అజ్ఞానాన్ని వదలి గురుని నమ్మి ఆయనను అనుసరిస్తే ఫలితం ఉంటుంది. మానవులు జీడికంటి వంటి నేత్రాలను తెరచుకోవాలి. ఆ జ్ఞాన నేత్రాలు, ఆ అగ్నినేత్రాలు మన దేహం తత్వాన్ని తెలియచేస్తాయి. అపుడు గురుని ద్వారా ముక్తి మూలాలను తెలుసుకోగలమని దున్న ఇద్దాసు వివరించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

III. ఏక పద/వాక్య సమాధాన ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
దున్న ఇద్దాసు తల్లిదండ్రుల పేర్లు తెలపండి?.
జవాబు:
దున్న రామయ్య – ఎల్లమ్మలు

ప్రశ్న 2.
ఇద్దాసుకు పంచాక్షరిని ఎవరు ప్రబోధించారు?
జవాబు:
వరసిద్ధి జంగమ దేవర పూదోట బసవయ్య ప్రబోధించాడు.

ప్రశ్న 3.
తెలంగాణలో గొప్ప ‘అచల’ గురువు.
జవాబు:
దున్న ఇద్దాసు

ప్రశ్న 4.
ఇద్దాసు ఎవరి సమాధిని దర్శించాడు?
జవాబు:
కందిమల్లయ్యపల్లెలో ఉన్న ఈశ్వరాంబ సమాధిని దర్శించాడు.

ప్రశ్న 5.
దున్న ఇద్దాసు ఏఏ కోణాల్లో కన్పిస్తాడు?
జవాబు:
తత్త్వవేత్తగా, అచలునిగా, వీరశైవతత్త్వజ్ఞానిగా పలుకోణాల్లో కన్పిస్తాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

ప్రశ్న 6.
‘మాదిగ మహాయోగి’ అని ఇద్దాసును ఎవరు పేర్కొన్నారు?
జవాబు:
డా. బిరుదురాజు రామరాజుగారు

ప్రశ్న 7.
సాహసంతో గురుని చేరాక లభించేది ఏది?
జవాబు:
సోహము లభిస్తుంది.

ప్రశ్న 8.
కనురెప్పపాటులో పోయేది ఏమిటి?
జవాబు:
ప్రాణం, శరీరతత్త్వం.

IV. సందర్భ సహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
సోహమే తన సొమ్మయా!
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యము ‘దున్న ఇద్దాసు’చే రచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి” తత్వాలు అనుగ్రంథం నుండి గ్రహించబడింది.

సందర్భము :-
ఈ దేహం మనదికాదు మోహాన్ని విడువమని చెప్పిన సందర్భంలోనిది.

భావము :-
ఈ దేహం మనదికాదు. దానిమీద మోహాన్ని వదలిపెట్టండి. ప్రయత్నించి గురుసేవ చేసుకుంటే ఆత్మ పరమాత్మను చేరాక తప్పుతుందా! అని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

ప్రశ్న 2.
ఆనవాలు అంతు తెలియక ఆగమై పోతారయా!
జవాబు:
పరిచయము :-
ఈ వాక్యం ‘దున్న ఇద్దాసు’చే రచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

సందర్భము :-
మానవులు జీవం యొక్క మూల తత్త్వాన్ని తెలుసుకోలేక పోతున్నారని తెలియచేసిన సందర్భంలోనిది.

భావము :-
ఓ నమః శివాయః అని రాస్తున్నాము గాని మన జీవిత అసలు ఆనవాళ్ళను తెలుసుకోలేకపోతున్నాము. అలా తెలిసికోలేక పోవటం వలన ఆగమైపోతున్నామని ఇందలి భావం.

ప్రశ్న 3.
మూల మెరిగిన గురునిచేత ముక్తి దొరకును మనకయా!
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యము ‘దున్న ఇద్దాసు’ చే రచించబడినది. దున్న విశ్వనాథం “సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసు తత్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

సందర్భము :-
మానవులు మంచి గురువును ఆశ్రయిస్తే ముక్తి దొరకుతుందని వివరించిన సందర్భంలోనిది.

భావము :-
ఎక్కడ వెదికినా ఏమీ కన్పించదు శూన్యం తప్ప. జ్ఞాననేత్రాన్ని తెరచి, దాని మూలాన్ని గ్రహించిన గురువును ఆశ్రయించిన మానవులకు మోక్షం లభిస్తుందని ఇద్దాసు చెప్పాడని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

ప్రశ్న 4.
కీలువదలిన బొమ్మవలెను నేలబడి పోతున్నది.
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యము దున్న ఇద్దాసుచే రచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు అను గ్రంథం నుండి గ్రహించబడినది.

భావము :-
భార్యా, బిడ్డలు, ధనధాన్యాలు నావి నావారున భ్రమలో మానవులు ఉంటున్నారు. ఆ భ్రమ సత్యంకాదు. ఆ భ్రమలో ఉండగనే కీలువదలిన బొమ్మలాగా రాలిపోతున్నామని ఇందలి భావం.

V. సంధులు

1. మూలమెరిగిన
మూలము+ఎరిగిన = ఉ. కార సంధి. ఉత్వసంధి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు

2. రాసేరుగాని
రాసేరు + కాని = గసడదవాదేశ సంధి
సూత్రము :- ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు. ప్రథమావిభక్తి ప్రత్యయములనగా డు ము వు లు పరుషము లనగా క, చ, ట, త, ప, లు
డు ము వు ల కు, క చ ట త ప లు వస్తే అవి గ స డ ద వ లు గా మారతాయని భావం.

3. భ్రమజెందేరయా
భ్రమజెందేరు + అయా = ఉత్వసంధి / ఉ. కారసంధి
సూత్రము :- ఉత్తునకు అచ్చుపరం బగునపుడు సంధియగు

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

4. ఆగమైపోతారయా
ఆగము+అయిపోతారు+అయా = ఉత్వసంధి/ఉకారసంధి
సూత్రము :- ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు

5. పోతుందయా
పోతుంది + అయ = ఇత్వసంధి
సూత్రము :- ఏమ్యాదుల యిత్తునకు సంధివైకల్పికముగానను ఏమ్యాదులు అనగా ఏమి, మది,కి, షష్ఠి, అది, అవి, ఇది, ఇవి ఏది ఏవి మొదలగునవి.

6. నా దని
నాది + అని = ఇత్వసంధి
సూత్రము : ఏమ్యాదుల యిత్తునకు సంధిపై కల్పికముగానను.
ఏమ్యాదులు అనగా ఏమి, మరి, కి, షష్ఠి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి మొదలగునవి.

7. ఎల్లి యెల్లక
ఎల్లి + ఎల్లక = యడాగమసంధి
సూత్రము :- సంధిలేని చోట స్వరంబుకంటెన్ పరంబైన స్వరంబునకుయట్, ఆగమముగానగు.

8. నేల బ్రడి
నేలన్+పడి = ద్రత సంధి (సరళాదేశ సంధి)
సూత్రము :- ద్రుత ప్రవృతికము మీద పరుషములకు సరళములగు. ద్రుతసంధి/సరళాదేశ సంధి

9. ఏడజ్రూచిన
ఏడన్ + చూచిన = ద్రత సంధి / సరళాదేశ సంధి
సూత్రము :- ద్రుత ప్రకృతికముల మీది పరుషములకు సరళములగు.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

10. సొమ్మయా
సొమ్ము + అయా = ఉత్వసంధి
సూత్రము :- ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.

VI. సమాసాలు

1. ఆలు పిల్లలు = ఆలియును పిల్లలును – ద్వంద్వసమాసం
2. గురునిపాదము = గురునియొక్క పాదము – షష్ఠితత్పురుష సమాసం
3. బసవగురుడు = బసవ అనుపేరుగల గురుడు – సంభావనాపూర్వపద కర్మధారయము
4. కనురెప్ప = కనుయొక్కరెప్ప – షష్ఠీతత్పురుష సమాసం

అర్థతాత్పర్యములు

1వ పద్యం :

పల్లవి: దేహమైతే మనదిగాడు.
మోహములు విడువందయా
సాహసం బున గురుని జేరితే.
‘సోహమే తన సొమ్ముయా ||

అర్థాలు :
దేహము = శరీరము
మోహము = ప్రేమ, ఆకాంక్ష
సాహసంబున = ప్రయత్నపూర్వకంగా
గురుడు = శివ గురువు బసవన
సోహము = ఆత్మపరమాత్మ అన్న భావన
సొమ్మయా = సంపద

తాత్పర్యము :
ఈ దేహము శాశ్వతం కాదు. కనుక ఈ దేహంపై మోహాన్ని విడచిపెట్టాలి. మంచి శివ గురువును ఆశ్రయించి జీవన రాహిత్యాన్ని పొందాలి. అపుడేమోక్షం లభిస్తుంది. ఆత్మపరమాత్మలో లీనమౌతుంది అని ఇద్దాసు బోధించాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

2వ పద్యం :

ఆలు పిల్లలు ధనము నాదని
“ఏల భ్రమ జెందేరయా
కీలు వదలిన బొమ్మవలెను
నేలబడిపోతున్నది.

అర్థాలు :
ఆలు = భార్య
పిల్లలు = సంతానం
ధనము = డబ్బు
భ్రమ = మాయ
కీలు = మూలము

తాత్పర్యము :
భార్యాబిడ్డలు ధన ధాన్యముల పట్ల మోహాన్ని వదలిపెట్టాలి. ఏదో ఒకనాటికి కీలు వదలిన బొమ్మలాగా ఈ దేహం పడిపోక తప్పదు. కనురెప్పపాటున ఇదంతా జరిగిపోతుందని ఇందలి భావం.

3వ పద్యం :

ఏప్పటికిని ముప్పులేదని
మెకృగసు మురిసేరయా!
చెప్పకు కనురెప్పపాటున
చెదరిపోతున్నాదయా!

అర్థాలు :
ఎప్పటికిని = ఏనాటికి
ముప్పు = ప్రమాదము
మొప్పుగా = గొప్పగా
మురిసేరయా = ఆనందిస్తారు
చెప్పకు = చెప్పకుండానే
కనురెప్పపాటున = కనురెప్పతెరచిమూసేలోపే
చెదరిపోతున్నది = చెల్లాచెదురవుతుంది.

తాత్పర్యము :
సంతోషంగా ఉన్నంతకాలం ఏ బాధలు బందీలు లేనంతకాలం మనకేం ప్రమాదం లేదని భావిస్తున్నాం. ఒకసారిగా కనురెప్పపాటున ఈ దేహాన్ని వదలివేయవలసి వస్తుందని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

4వ పద్యం :

ఓనమాలు రాసేరుగాని
ఆనవాలు రాయండయా!
ఆనవాలు అంతుతెలియక
ఆగమైపోతారయా!

అర్థాలు :
ఓనమాలు = ఓనామః శివాయః సిద్ధం నమః
రాసేరుగాని =రాస్తున్నారని
ఆనవాలు = జీవిత ఆనవాళ్ళన
తెలియక = తెలుసుకోలేక
ఆగమైపోతారయా = స్థిరత్వం లేకుండా పోతున్నారు.

తాత్పర్యం :
ఓనామః శివాయః సిద్ధం నమః అని వ్రాస్తున్నాము గాని మన జీవిత ఆనవాళ్ళను తెలుసుకోలేకపోతున్నాం. తీరా తెలుసుకునేసరికి అల్లరిపాలౌతున్నాం. మంచి చెడులను తెలుసుకొని మసలుకోవాలని ఇందలి భావం.

5వ పద్యం :

గురుడె బ్రహ్మం గురుడే విష్ణువు
గుర్తు తెలుసుకోండయా!
మేడమీద గురుని పాదము
కీలు తెలుసుకోండయా!

అర్థాలు :
గురుడె = గురువు
బ్రహ్మ = బ్రహ్మము
గురుడె = గురువు
విష్ణువు = విష్ణువు
మేడమీద గురుని పాదము = సహస్రార చక్రమునందున్న
కీలు = రహస్యము (పరబ్రహ్మ రహస్యము)
తెలుసుకోండయా = తెలుసుకొనుటకు ప్రయత్నించండి.

తాత్పర్యం :
ఈ లోకంలో గురువే బ్రహ్మం. గురవే విష్ణువు. మన దేహంలో షట్ చక్రాలు న్నాయి. మూలాధారం, స్వాధిస్థానం, అనాహతం, మణిపూరకం, విశుద్ధ, అజ్ఞా, సహస్రారం. వీటిలో చివరిది సహస్రారం. దానిని విచ్చుకునేలా చేయగలిగితే ఆ రహస్యాన్ని చేధించగలిగితే మోక్షాన్ని పొందగలం. దానిని తెలుసుకొని తరించండని ఇందలి భావం.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

6వ పద్యం :

ఏడజూచిన ఏమిలేదు.
జీడి కంటికి పొందయా
మూల మెరిగిన గురుని చేత
ముక్తి దొరకును మనకయా!

అర్థాలు :
చిన = ఎక్కడ వెతికినా
ఏమీలేదు = ఏమీ కన్పించదు
జీడికన్ను= అగ్నినేత్రం, జ్ఞాననేత్రం, ఆజ్ఞాచక్రం
మూలమెరిగిన = మూలాన్ని అంటే అధ్యాత్మిక మూలాన్ని
ఎరిగిన = తెలుసుకున్నా
ముక్తి = మోక్షము
దొరకును = లభిస్తుంది.

తాత్పర్యం :
ఎక్కడ వెతికినా ఏమీ కన్పించదు. అగ్ని నేత్రం, అజ్ఞాచక్రం, మూలాన్ని అంటే ఆథ్యాత్మిక మూలన్ని తెలుసుకున్న వానికి మోక్షము లభిస్తుంది.

7వ పద్యం :

వాసిగను ఇద్దాను చెప్పిన
మాట నిజమిది కనరయా!
భాసురంబుగా బసవగురుని
భావము మీరు గనరయా!

అర్థాలు:
వాసిగను = నాణ్యమైన
ఇ + దాసు = ఈ దాసుడు
చెప్పిన = పలికిన
మాట = పలుకు
నిజమిది = సత్యము
కనరయా = తెలుసుకోండయా
భాసురంబుగా = విశేషముగా
బసవగురుని = బసవగురుని యొక్క
భావము = ఆలోచనను
కనరయా = ఆచరించండి.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

తాత్పర్యం :
ఇద్దాసు చెప్పిన మాటలు నిత్యసత్యాలు. తప్పకుండా అనుసరింపతగినవి. వీరశైవ మతాచార్యుడైన బసవని ఆలోచనలను ఆచరించండి. తరించండి అని ఇందలి భావం.

అచలం Summary in Telugu

కవి పరిచయం

కవిపేరు : దున్న ఇద్దాసు అసలు పేరు ఈదయ్య
కాలం : 1811-1919 మధ్యకాలం
పుట్టిన ఊరు : నల్గొండజిల్లా చింతపల్లి గ్రామం
తల్లిదండ్రుల : దున్నరామయ్య, ఎల్లమ్మలు
రచనలు : తత్వాలు, మేలుకొలుపులు, మంగళహారతులు మాత్రమే కొన్ని లభిస్తున్నాయి. మొత్తం రచనలు 30 వరకు ఉన్నాయి.

దున్న ఇద్దాసు గొప్ప తత్త్వకవి, ప్రముఖ వాగ్గేయకారుడు ఈయన నల్గొంజిల్లా చింతపల్లి గ్రామంలో క్రీ॥శ 1811-1919 మధ్య కాలంలో జీవించారు. తల్లిదండ్రులు దున్న రామయ్య, ఎల్లమ్మలు. ఇతని అసలు పేరు ఈదయ్య. తత్వకారుడయ్యాక ఇద్దాసు అయ్యాడు. ప్రముఖ పరిశోధనకుడు డా. బిరుదు రాజు రామరాజు ఇద్దాసును “మాదిగ మహాయోగి” గా అభివర్ణించాడు.

ఇద్దాసు చింతపల్లి గ్రామంలో మోతుబరి ఇంటి పశువుల కాపరి. రోజూ బావి దగ్గర “మోటకొడుతూ” ఆనువుగా గీతాలను ఆలపించేవాడు. ఆ గీతాలను విన్న వరసిద్ధ జంగమదేవర “పూదోట బసవయ్య” ఇద్దాసు పంచాక్షరీ మంత్రోపదేశం చేశారు. లింగధారణ చేయించి శైవునిగా మార్చాడు.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

అడవులలో సందరిస్తూ “రాజయోగాన్ని” ఏకాంతంలో సాధన చేశాడు. దానితో ఆయన అష్టసిద్ధులను పొందాడు. పూర్వతాత్విక కవులైన శివరామదీక్షితులు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, ఈశ్వరాంబల ప్రభావం ఇద్దాసుపై ఉంది. ఈయన ఈశ్వరాంబ సంప్రదాయాన్ని అనుసరించాడు. ఆమె సమాధి సందర్శనకు ఇద్దాసు కందిమల్లయ్యపల్లెను దర్శించాడు.

ఇద్దాసు వేమనలా తత్త్వవేత్తగా, అచలుడిగా వీరశైవ తత్త్వ జ్ఞానిగా కన్పిస్తాడు. పఠేల్, పట్వారీలు ఇద్దాసుకు శిష్యులయ్యారు. సంచార యోగిగా నల్గొండ నుండి మహబూబ్ నగర్ వరకు తిరుగుతూ అధ్యాత్మికతను ప్రచారంచేశాడు. అచ్చంపేట తాలూకాలోని అయ్యవారిపల్లి, పోలేపల్లి, ఆవులోని బాయి మొదలగు చోట్ల ఈశ్వరమ్మ పీఠాలను స్థాపించాడు.

ఇద్దాసు 30కి పైగా తత్వాలను మేలుకొలుపులను, మంగళహారతులను రచించాడు. ప్రస్తుత పాఠ్యభాగం దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వచ్చిన “శ్రీ దున్న ఇద్దాసు తత్త్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

పాఠ్యాంశ సందర్భం.

దున్నఇద్దాసు తత్త్వాలు ఆత్మపరంగా, తత్త్వపరంగా తెలంగాణ మట్టి నుండి పుట్టిన మాణిక్యాలు. వేదాంతశాస్త్రాల జ్ఞానాన్ని సామాన్య ప్రజలలోకి తీసుకువెళ్ళి ఆథ్యాత్మిక సుగంధాలను ఇద్దాసు లోకంలో వెదజల్లాడు. తెలంగాణ పద సంకీర్తనా కవులలో కలికి తురాయి ఇద్దాసు. వేదాంత తాత్వికాంశాలను విద్యార్థులకు పరిచయం చేయటం ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

పాఠ్యభాగ సారాంశం

అచలం అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’చే రచించినబడినది. ఈ పాఠ్యభాగం దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వెలువడిన శ్రీ దున్న ఇద్దాసు గారి తత్వాలు నుండి గ్రహించబడింది. తెలంగాణ పద సంకీర్తన కవులలో “ఇద్దాసు” కలికి తురాయి.

ఇద్దరు తలు ఆత్మపరంగ, తత్వపరంగ, తెలంగాణ నుండి పుట్టిన మాణిక్యాలు. వేదాంత శాస్త్రజ్ఞాన సారాంశాన్ని సామాన్య ప్రజలకు ఈయన అందించాడు. వేదాంత తాత్విక అంశాలను పరిచయం చేయడం ఈ తత్వాల ఉద్దేశ్యం.

ఈ దేహం శాశ్వతం కాదు. కనుక ఈ దేహంపై మోహం విడచిపెట్టాలి. మంచి గురువును ఆశ్రయించి జీవనరాహిత్యాన్ని పొందటానికి ప్రయత్నించాలి. అపుడే మోక్షాన్ని పొందగలుగుతాము. భార్యాబిడ్డలు, ధన ధాన్యాల పట్ల మోహాన్ని వదలిపెట్టాలి. ఏదో ఒకనాటికి కీలు వదలిన బొమ్మలా ఈ దేహం రాలిపోకతప్పదు”.

TS Inter 1st Year Telugu Study Material Poem 4 అచలం

ఓ నామః అని అక్షరాలు రాస్తున్నాం నేర్చుకుంటున్నాం కాని, మన జీవిత ఆనవాళ్ళనుతెలుసుకోలేకపోతున్నాం. దాని అంతం తెలియక అల్లరి పాలు అవుతున్నాం. మంచి చెడులను తెలుసుకుని మసలుకోవాలని ఇద్దాసు పలుకుతున్నారు.

ఈ లోకంలో గురువే బ్రహ్మ, గురువే విష్ణువు. దీనిని మనం గమనించాలి. మన దేహంలో షట్ చక్రాలుంటాయి. సహస్రారం శిరస్సుపై ఉంటుంది. అదే చివరి చక్రం. దానిని తెరుచుకోగలిగే శక్తిని పొందితే, ఆ రహస్యం అంతం చిక్కితే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆజ్ఞాచక్రంమును పొందండి తరించండి.

ఈ లోకం అంతా శూన్యం. ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ వెతికినా ఏమీ కన్పించదు. మనం జీడికంటి వంటి జ్ఞాన నేత్రాన్ని తెరచి చూసుకోవాలి. అపుడే ముక్తిమూలాలు అర్థమౌతాయి.
ఈ దాసు చెప్పిన మాటలు సత్యములు. అందరూ అనుసరింపదగినవి. వీరశైవ మత మత గురువైన బసవని యొక్క భావాలను అర్థం చేసుకుని ప్రవర్తించండి. అపుడే జీవన సాఫల్యం జరుగుతుంది.

TS Inter 1st Year Commerce Study Material Chapter 12 Emerging Trends in Business

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 12th Lesson Emerging Trends in Business Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material Chapter 12 Emerging Trends in Business

Long Answer Questions

Question 1.
Define e-business and explain the nature and scope of e-business.
Answer:
E-business means “Electronic business”. The term “E-business”, was first used by IBM in 1997, it defined E-business as, “The transformation of key business processes through the use of internet technologies”.

“e-business” is defined as the application of information and communication technologies (ICT) that support all the activities and realms of business. E-business focuses on the use of ICT to enable the external activities and relationships of the business with customers. The term “E-business” refers to the integration of business tools, based on ICT to improve the function of the company.

Scope of E-Business:
The scope of E-commerce is to transact online. Transaction online can be either on products or services.

E-business can be divided into the following areas. They are:
a) Within the organization
b) Business – to – Business (B2B) dealings
c) Business – to – Customer (B2C) transactions
d) Customer – to – Customer (C2C)
e) Customer – to – Business (C2B) and
f) Business – to – Government (B2G).

a) E-business within the organization.

b) B2B refers to exchange of products and services by one business enterprise to another business enterprise.
Ex: India mart, Trade India, Ali baba etc.

c) B2C business refers to an exchange of products and services from a business to a customer.
Ex: Amazon.com, Netflix.com, Sulekha.com etc.

d) C2C here customers offer their products online to be bought by other customers.
Ex: OLX, Quicker etc.

e) C2B is a business model in which consumers (individuals) offer products and services to companies and the companies pay them.
Ex: Online Advertising sites like Google Ad sense, affiliation platforms like commission junction and affiliation programs like Amazon.

f) B2G refers to Business-to-Government, e – commerce is generally defined as commerce between companies and the Government or public sector enterprises. It refers to the use of the Internet for public procurement, Licensing procedures, and other government-related operations.
Ex: Business pay taxes, file reports, or sell goods and services to Government.

Scope of E-Business:
The scope of e-business in discussed in terms of the following broad elements, viz:
1) e-commerce: Transacting or facilitating business through internet is called e-commerce. E-commerce is short form of “Electronic Commerce”, i.e, selling and buying products or services online. Any form of business transaction conducted electronically by. using internet is called e-commerce.

2) e-auctioning: In e-auctioning individuals who want to participate in the auction visit the website with a click and go through the details of goods offered or kept in auction in concerned web pages and participate in auction without sacrificing their personal time.

3) e-banking: Electronic banking is one of the most successful online business. E-banking allows customers to access their accounts and execute orders through use of website. Online banking allows the customers to get their money from an Automated Teller Machine (ATM). Then they can view their accounts, transfer funds, deposit amount and can pay bills.

4) m-banking: Another emerging trend in e-banking operations m-banking known as mobile banking. Customer can perform all most all e-commerce operations by using their Mobile phones. All most all e-commerce portals developed their apps to enable the customers to buy their products / services by using these apps.

5) e-marketing: Electronic marketing provides a Worldwide platform for buying and selling of goods without having any geographical barriers. The internet allows companies to react to individual customer demands immediately without any loss of time.

6) e-trading: E-trading is also known as “online trading” or “e-broking”. It is used for buying and selling stocks in stock exchanges.
Ex: Money conrol.com

Question 2.
Explain the benefits of e-business.
Answer:
E-business has many advantages which can be broadly classified into the following categories.
A. Benefits to consumer:
1) Convenient shopping: e-business enables customers to shop or do any transactions 24 hrs a day, round the year from almost any location as per their convenience.

TS Inter 1st Year Commerce Study Material Chapter 12 Emerging Trends in Business

2) Wider choices: e-business enables the customers to have more choices or more alternative products and services online.

3) Price Advantage: e-business provides customers with less expensive products and services by allowing them to shop in many places and conduct quick comparisions. E-business facilities competition which results in substantial price advantages.

4) Exchange of information: E-business allows the customers to interact with other customers and exchange business ideas, opinions and experiences about the products / services which are available at different online portals.

B) Benefits to Business Organization:
1) Reach beyond boundaries: E-business enables the organizations to extend the organizations to extend their market place to national and international markets and there by increase their sales / revenues with limited time span.

2) Cost Savings: Reduces the cost of creating, processing, distributing,, storing and retrieving information. Further, it allows reduced inventories and overheads cost.

3) Competitive Advantage: E-business enables the customer to compare the chosen products / services with all available competitor products / services. This helps in reduced processing time allows for customization of products and services for achieving competitive advantages.

4) Shortens Recovery of capital Invested: E-business reduces the time between the outlay of capital and the receipt of products and services.

C) Benefits to Society:
1) Environmental Benefits: Since customers can buy their required products/services online with a click of button either from their place of work or home, without moving to the shops physically. This results in reduced traffic congestion, air and sound pollution.

2) Public Welfare: E-business allows some merchandise to be sold at lower prices benefiting the poor people.

3) Availability Products: Due to e-business, abundant. Varieties of products / services are available to the customers according to their choices and preferences. Similarly, customers can have access to their desired products / services which are available at any comer of the world.

Question 3.
Explain the opportunities of business enterprises in 21st century.
Answer:
The following are the opportunities of business enterprises in 21st century.
1) LPG: The economic reforms initiated in the form of liberalization, privatization and Globalization (LPG) have brought structural changes which ultimately created favourable environment for business enterprises in India.

2) Increasing size and diversification: The 21 century business enterprises are large sized and highly diversified organizations. Due to large size and increased output, companies are able to reduce their costs and their by increase in profits.

3) Increasing per capital Income: India has emerged as the third largest economy globally with a high growth rate with its improved per capita Income. As India’s per capital income is increasing, the business opportunities are also increasing in India.

4) Market Economies: The India economy being one of the largest economics in the world with a population of more than 1.2 billion is flourishing and attracting industrial, trade and service sectors all around the world.

5) E-commerce – A gate way to global markets: Business enterprises across the globe are discovering the benefits of electronic commerce. Improved cash flow, customer retention, and service satisfaction are few of the benefits gained from e-commerce.

6) Technological advance merits: 21st century business enterprises are able to use ultramodern technology with the advancement of technology organizations are able to offer services, which are relevant, cost effective and compatible with society’s needs.

7) Expansion of financial services: In 21st century the financial services like Banking, insurance, debt and equity financing, micro finance sectors helping the people to save money and to get liberal credit for their future needs. It resulted in widering of business expansion opportunities.

8) Growing mergers, acquisitions and foreign collaborations: Mergers and acquisitions is a strategy of modem business enterprises for improving innovation / profitability, market share and stock prices.

9) Scope for International business: In 21st century, many organizations are globalizing business in terms of manufacturing, service delivery, capital sourcing or talent acquisition as a defensive strategy. These are discovering a new business opportunities in more than one country.

10) Government support and encouragement: Governments both at state and central level are encouraging new innovative business opportunities by introducing new pro-grams like startup, stand up and make in India.

Question 4.
Explain the challenges of business enterprises in 21st century.
Answer:
The following are the challenges of business enterprises in 21st century.
1) Threat for technology: Rapid change in technology has been a great threat for the business enterprises in terms of cost and time. Business organizations have to adopt themselves in tune with the changing technology and modernize their plant and equipment and processes, unless and otherwise they will become outdated in the market place.

TS Inter 1st Year Commerce Study Material Chapter 12 Emerging Trends in Business

2) Growing consumer awareness: Consumers are awareness about the products and services. Business need to respond the consumer demand to gain customers, otherwise, they lose their market share.

3) Challenges of Globalization: As MNCs are dominating the world markets, it is the question of survival to the local business. This gives rise to increased global competition and increased prices of goods and services.

4) Depleting Natural Resources: Most of the manufacturing enterprises depend upon certain natural resources. Such as minerals, metals, forests, fish etc. which are depleted and they are in danger of vanishing from the planet. This will have a direct impact on the growth of future business enterprises.

5) Economic Recession: International economic and political order has been changing throughout the globe. Economic recession took place in united states and europe is slowly spreading over to other countries also.

6) Environmental challenges: Environmental considerations are one of the biggest challenges of business organisations facing Economic, social, political, legal, technological environments have been changing rapidly. It affecting business enterprises in 21st century.

7) Corruption and Bureaucratic Hurdles: Corruption is a very big hurdle for doing business particularly in India. Corruption is a barrier to the effective development of any sector and poses business risks.

8) Foreign exchange Risk: Foreign exchange risk is another factor causing instability in the running of organizations. Exchange rates, amount of exports and imports and political factors are also affect the Business.

9) Security Issues: Security threats to business can happen in various forms like information security, internet security, physical security, wireless Access to the company network, risk management, insider threat, privary laws etc.

10) Human Resource challenges: One of the biggest challenges of 21st century business is Human Resource – finding the right staff, training and retaining them are concerns of the HR function.

In 21st century, managers must understand the cultures around the world and operate at global level.

Short Answer Questions

Question 1.
Explain the scope of e – business.
Answer:
The scope of e-business is discussed in terms of the following broad elements, viz:
1) e-commerce: Transacting or facilitating business through internet is called e-commerce. e-commerce is short form of “Electronic Commerce”, i.e., selling and buying products and/or services online. Any form of business transaction conducted electronically by using internet is called e-commerce.

2) e-auctioning: In e-auctioning individuals who want to participate in the auction visit the website with a click and go through the details of goods offered or kept in auction in concerned web pages and participate in auction without sacrifing their personal life.

3) e-banking: Electronic banking is one of the most successful online businesses e-banking allows customers to access their accounts and execute orders through use of website. Online banking allows the customers to get their money from an Automated Teller Machine (ATM). They can view their accounts, transfer funds, deposit amount and can pay bills.

4) m-banking: Another emerging trend in e-banking operations is m-banking known as mobile banking. Customer can perform all most all e-commerce operations by using their mobile phones. All most all e-commerce portals developed their apps to enable the customers to buy their products / services by using these apps.

5) e-marketing: Electronic marketing provides a world wide platform for buying and selling of goods without having any geographical barriers. The internet allows companies to react to individual customer demands immediately without any loss of time.

6) e-trading: e-trading is also known as “online trading” or “e-broking”. It is used for buying and selling stocks in stock exchanges.
Ex: Money conrol.com

Question 2.
What are the benefits of e-business to business organisations?
Answer:
The benefits of e-business to business organisation.
1) Reach beyond boundaries: e-business enables the organizations to extend their market place to national and international markets and thereby increase their sales/revenues with limited time span.

TS Inter 1st Year Commerce Study Material Chapter 12 Emerging Trends in Business

2) Cost savings: Reduces the cost of creating, processing, distributing, storing and retrieving information. Further, it allows reduced inventories and overheads cost.

3) Competitive Advantage: E-business enables the customer to compare the chosen products/services with all available competitor products/ services. This helps in reduced processing time allows for customization of products and services for achieving competitive advantages.

4) Shortens Recovery of capital Invested: E-business reduces the time between the outlay of capital and the receipt of products and services.

Question 3.
What are the benefits of e-business to customers?
Answer:
The benefits of e-business to customers are:
1) Convenient shopping: e-business enables customers to shop or do any transactions 24 hrs a day, round the year from almost any location as per their convenience.

2) Wider choices: E-business enables the customers to have more choices or more alter-native products and services online.

3) Price Advantage: E-business provides customers with less expensive products and services by allowing them to shop in many places and Conduct Quick Comparisions. E-business facilitated Competition which results in substantial price advantages.

4) Exchange of Information: E-business allows the customers to interact with other customers and exchange business ideas, opinions and experiences about the products/ services which are available at different online portals.

Question 4.
What are the benefits of e-business to Society?
Answer:
The benefits of e-business to society
1) Environmental Benefits: Since customers can buy their required products/services online with a click of button either from their place of work or home, without moving to the shops physically. This results in reduced traffic congestion, air and sound pollution.

2) Public welfare: e-business allows some merchandise to be sold at lower prices benefiting the poor people.

3) Availability products: Due to e-business, abundant varieties of products/services are available to the customers according to their desired products/services which are available at any comer of the world.

TS Inter 1st Year Commerce Study Material Chapter 12 Emerging Trends in Business

Very Short Answer Questions

Question 1.
e-Business.
Answer:
1) The term “E-business” refers to the integration of business tools based on ICT to improve the following of the company.

2) E-business means Electronic Business. The term e-business was first used by IBM in 1997, it defined E-business as, “the transformation of key business processes through the use to internet technologies”.

Question 2.
e-Ban king.
Answer:
1) Performing all banking operations by using internet is known as “E-banking”. It is also called “Online Banking”.

2) Online banking allows the customers to get their money from an Automated Teller Machine (ATM). They can view their accounts, transfer funds, deposit amount and can pay bills.

Question 3.
e-Commerce.
Answer:
1) Transacting or facilitating business through internet is called E-Commerce.

2) E-commerce revolve around buying and selling online. But the E-Commerce universe contains other types of activities as well. Any form of Business transaction conducted electronically is E-commerce.

Question 4.
e-Auctioning.
Answer:
1) The internet enables people to participate in the auction without sacrificing their personal time.

2) In E-Auctioning the people, who want to participate in the auction, visit the website with a click and go through the details of goods offered or kept in the auction concerning web pages and participate in the auction. Ex: Bank auctioneers tenders.

TS Inter 1st Year Commerce Study Material Chapter 12 Emerging Trends in Business

Question 5.
e-Trading.
Answer:
1) E-trading is also known as “Online trading” or E-broking.
2) It is used for buying and selling stocks in stock exchanges.
For example Money conrol.com.

Question 6.
e-Marketing.
Answer:
1) Performing all marketing functions like buying selling, advertisement, etc., by electronic media is called “E-marketing”.

2) The Internet allows companies to react to individual customers’ demands immediately without any loss of time. It does not matter where the customer is located. It can be done by e-mail etc.

Question 7.
Foreign exchange risk.
Answer:
1) Foreign exchange risk is also known as “Exchange rate risk” or “Currency risk”.

2) It is a financial risk that exists when a financial transaction is denominated in a currency other than that of the base currency of the company.

3) This risk arises due to variations in the exchange rates in the foreign exchange market.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 10th Lesson మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 10th Lesson మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మరాఠాల విజృంభణకు దారితీసిన పరిస్థితులను వివరించండి.
జవాబు.
మరాఠా ప్రజల శీలమును, వారి చరిత్ర గతిని నిర్ణయించడంలో ఆ ప్రాంతపు భౌగోళిక అంశాలు గొప్ప ప్రభావాన్ని చూపాయి. మహారాష్ట్ర ప్రాంతానికి రెండువైపుల నుంచి సహ్యాద్రి, వింధ్య, సాత్పూరా పర్వత శ్రేణులు రక్షణ కవచంలా ఉండగా, నర్మదా, తపతి నదులు మహారాష్ట్ర ప్రాంతాన్ని రక్షిస్తూ రక్షణకు ఉపకరించే పర్వత కోటల నిర్మాణానికి కారణమయ్యాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో అత్యంత, వ్యూహాత్మక, సహజ రక్షణలకు అనువై, శత్రు దుర్భేద్యమైన కోటలు నిర్మించబడి, శత్రువులు వశపరచుకోవడానికి అంతగా సాధ్యపడలేదు. అత్యల్ప వర్షపాతం పైగా సారవంతం కాని భూములు వల్ల మరాఠాలు ధృడ శరీరులై కష్టపడితే తప్ప కడుపు నిండని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా మహారాష్ట్రులలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకొనే లక్షణాలు స్వతహాగా ఏర్పడ్డాయి.

పైన పేర్కొన్న భౌగోళిక అంశాల ప్రభావంతోపాటుగా, మహారాష్ట్ర భక్తి ఉద్యమకారులైన తుకారాం, రామదాస్, వామన పండితుల బోధనలు మరాఠాలను చైతన్యపరిచాయి. ఫలితంగా, భగవంతుని ముందు అందరూ సమానులేనన్న భావన ప్రజల్లో బాగా పాతుకుపోయింది. వారు విభేదాలు మరిచిపోయి, ఏక జాతిగా రూపొందేందుకు దోహదపడ్డాయి. ఈ భావనను మహారాష్ట్ర సాహిత్యం మరింత పెంపొందించింది. సమర్థరామదాసు రచించిన ‘దశబోధ’ గ్రంథం శివాజీని మాత్రమే ఉత్తేజపరచకుండా, యావత్ మహారాష్ట్ర జాతిలో తమ ఆత్మ గౌరవం కాపాడుకోవడానికి స్వతంత్ర మరాఠా రాజ్యస్థాపన ఆవశ్యకతను తెలియజేసింది.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

అంతేకాకుండా బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ రాజ్యాల్లో మరాఠా నాయకులు వివిధ హోదాల్లో పనిచేసి సైనిక, పాలనానుభవాన్ని గడించారు. మరాఠా సర్దారులు అందించిన సేవలకు గాను దక్కన్ సుల్తానులు వారిని నాయక్, రావ్ లాంటి బిరుదులతో సత్కరించారు. చందర్రావ్ మోరే, యశ్వంత్ రావ్, నాయక్ నింబాల్కర్, లోక్ జాదవ్వ్, షాజీ భోంస్లే లాంటి మరాఠా సర్దారులు దక్కన్ రాజ్యాల్లో మంచి కీర్తిప్రతిష్టలు సంపాదించుకొన్నారు. ఈ విధంగా పైన పేర్కొన్న కారణాలన్నీ శివాజీ నాయకత్వంలో మహారాష్ట్ర జాతి రాజ్య నిర్మాణానికి దోహదపడ్డాయి.

ప్రశ్న 2.
శివాజి సాధించిన విజయాలు, ఘనతలు చర్చించండి.
జవాబు.
మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ 1627లో షాజీ భోంస్లే, జిజియాబాయి దంపతులకు పూనాకు సుమారు యాభైమైళ్ల దూరంలోని ‘శివనేర్’ దుర్గంలో జన్మించాడు. షాజీభోంస్లే మేవార్ను పాలించిన సిసోడియా వంశానికి `చెందినవాడు. తల్లి జిజియాబాయి దేవగిరిని పాలించిన యాదవ వంశానికి చెందిన ఉన్నత కుటుంబీకురాలు. 1636లో షాజీ భోంస్లే శివనేర్ దుర్గాన్ని కోల్పోవడంతో, దాదాజీ కొండదేవ్ రక్షణలో శివాజీ తన తల్లితో కలసి పూనాకు మకాం మార్చడం జరిగింది. శివాజీ పూనాలో అతని తల్లి పర్యవేక్షణలో పెరిగాడు. ఆమె తన బోధనల ద్వారా, ఆచరణ ద్వారా హిందూ మత పరిరక్షణపై శివాజీకి అపరిమితమైన ఉత్సాహాన్ని కలిగించింది. సమర్థుడు, ప్రజ్ఞాశాలి అయిన దాదాజీ కొండదేవ్ శిక్షణలో శివాజీ ఆరితేరిన యోధుడుగా, దక్షుడైన పరిపాలకుడుగా తీర్చిదిద్దబడ్డాడు. తన సంరక్షకుడైన దాదాజీ కొండదేవ్ 1647లో మరణించడంతో, శివాజీ పూనా జాగీరు బాధ్యతలను స్వతంత్రంగా నిర్వహించడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో తనకు నమ్మకమైన మావళీ తెగ నాయకులతో సంబంధాలను బలోపేతం చేసుకొన్నాడు. మావళీలే తర్వాత కాలంలో శివాజీ సైన్యంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

శివాజీ తన పంతొమ్మిదో ఏట నుంచి తన సైనిక జీవితాన్ని ప్రారంభించాడు. మొదటగా 1646లో తోరణ దుర్గాన్ని ఆక్రమించాడు. తదనంతరం వరుసగా చాకనా, కొండన, రాయఘడ్, పురంధర్ మొదలైన దుర్గాలను వశపరచుకొన్నాడు. రాయగడ్ వద్ద నూతన దుర్గాన్ని నిర్మించి, దాన్ని తన కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకొన్నాడు. శివాజీ కళ్యాణ్ దుర్గాన్ని ముట్టడించినప్పుడు బీజాపూర్ సుల్తాన్ అప్రమత్తమయ్యాడు. శివాజీని లొంగదీసుకోవాలని అతని తండ్రి షాజీ భోంస్లేను బందీగా పట్టుకొన్నాడు. చివరకు శివాజీ బెంగుళూరు, కొండన దుర్గాలను బీజాపూర్ సుల్తాన్కు ఇచ్చి తన తండ్రిని విడిపించుకొన్నాడు. తర్వాత శివాజీ ఆరు సంవత్సరాలపాటు (1649-1655) తన దండయాత్రలు మానివేసి, తాను గెలిచిన ప్రాంతాలను సాధన సంపత్తిని సుస్థిర పరచుకొనే ప్రయత్నం చేశాడు.

శివాజీ బీజాపూర్ ప్రాంతంపై 1656 నుంచి మళ్లీ తన దండయాత్రలను ప్రారంభించాడు. 1656లో మొదటగా చంద్రరావ్ మోర్ను ఓడించి జావళీ దుర్గాన్ని వశపరుచుకొన్నాడు. నాటి నుంచి జావళి దుర్గం, శివాజీ సైనిక చర్యలకు కీలక స్థావరమైంది. తర్వాత ఉత్తర కొంకణ తీరాన్ని, కళ్యాణ్ దుర్గాన్ని జయించాడు. పోర్చుగీసు వారి స్థావరమైన డామన్ ఓడ రేవును దోచుకున్నాడు. శివాజీ దాడులతో అప్రమత్తమైన బీజాపూర్ సుల్తాన్ క్రీ. శ. 1659లో శివాజీని పట్టుకొని రావలిసిందిగా తన సేనాని అఫ్టలానన్ను పంపించాడు.

ఎలాగైనా రెచ్చగొట్టి శివాజీని పర్వత ప్రాంతం (ప్రతాపర్) నుంచి మైదానాల వైపుకు తీసుకురావాలనేదే అల్ఫాన్ వ్యూహం. ఎందుకంటే పర్వత ప్రాంతాలలో శివాజీ గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరినవాడు, అతన్ని లొంగదీసుకోవడం చాలా కష్టం. శివాజీని మైదాన ప్రాంతానికి రప్పించడంలో విఫలమైన అఫ్ఘలాఖాన్ చివరకు కృష్ణాజీ భాస్కర్ అనే రాయబారిని శివాజీతో సంప్రదింపులకై పంపాడు. అలాన్తో జరుపబోయే సమావేశంలో శివాజీ ప్రాణాలకు హాని జరుగవచ్చనే సంకేతాలను రాయబారి వెల్లడించాడు. అలాఖాన్ కుట్రను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన శివాజీ రక్షణ కవచాన్ని ధరించి, తగిన ఆయుధాలను సమకూర్చుకొని సమావేశ మందిరానికి చేరుకొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవడంతో పోరు ప్రారంభమయింది. ఆత్మరక్షణకై శివాజీ బాగ్ నఖ్ (పులిగోళ్లు) అనే మారణాయుధంతో అఫ్ఘలాన్ను హతమార్చాడు. తదనంతరం శత్రుసైనిక శిబిరంపై దాడి జరిపి పూర్తిగా ఓడించాడు. భారీస్థాయిలో ధనాన్ని కొల్లగొట్టాడు. ఈ ఘనవిజయంతో శివాజీ ఖ్యాతి మరింత ఇనుమడించి, మరాఠా ప్రజానీకంలో గొప్ప పరాక్రమవంతుడిగా, పురాణ పురుషుడిగా పేరు సంపాదించుకొన్నాడు.

మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ తన మేనమామ షాయిస్తఖాన్ను 1659లో దక్కన్ ప్రాంతానికి గవర్నర్గా నియమించాడు. శివాజీని ఎలాగైనా అణచాలని ఔరంగజేబ్ షాయిస్తఖాన న్ను ఆజ్ఞాపించాడు. దీంతో షాయిస్తఖాన్ తన దండయాత్రను ప్రారంభించి చకాన్, ఉత్తర కొంకణ తీరాన్ని (1661) ఆక్రమించాడు. శివాజీ 1663 ఏప్రిల్ నెలలో పూనే చేరుకొని షాయిస్తఖాన్పై మెరుపుదాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచాడు. తన సైనిక అవసరాల కోసం శివాజీ 1664లో అతి సంపన్నమైన సూరత్ రేవు పట్టణాన్ని కొల్లగొట్టాడు.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

నానాటికీ పెరుగుతున్న శివాజీ ప్రాబల్యాన్ని, షాయిస్తఖాన్ సంఘటనతో భీతి చెందిన ఔరంగజేబ్ పరిస్థితులను అదుపులో తెచ్చేందుకు ప్రయత్నించాడు. జైసింగ్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే వ్యూహాత్మకంగా వ్యవహరించి. శివాజీపై ఒత్తిడి పెంచాడు. జైసింగ్ పురంధర్ వద్ద శివాజీని ఓడించి, పురంధర్ సింధి (1665)కి ఒప్పించాడు. ఈ సంధి షరతుల ప్రకారం శివాజీ తన ఆధీనంలో ఉన్న 35 కోటల్లో ఇరవై మూడు కోటలను మొగులుల వశం చేశాడు. మొగల్ చక్రవర్తి ఆస్థానాన్ని సందర్శించాలనే సంధి షరతును కూడా శివాజీ అంగీకరించాడు.

పురంధర్ సంధిని అనుసరించి శివాజీ 1666లో ఆగ్రాకు వెళ్లి మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ను కలిశాడు. అయితే అక్కడ శివాజీ అమర్యాదకు లోనయ్యాడు. దీంతో శివాజీ ఆగ్రహించడంతో, ఔరంగజేబ్ అతన్ని నిర్బంధించాడు. 1670లో సూరత్ పట్టణంపై రెండోసారి దాడి జరిపి అరవై లక్షల రూపాయల ధనాన్ని దోచుకున్నాడు.
శివాజీ పట్టాభిషేకం 1674 జూన్ 16న రాజ్గఢ్ మిక్కిలి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ పట్టాభిషేకాన్ని వారణాసికి చెందిన వేద పండితుడైన (విశ్వేశ్వర్) గాగ భట్టు నిర్వహించాడు. మేవార్ రాజపుత్రుల సంప్రదాయం ప్రకారం దీన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ‘శివాజీ ఛత్రపతి’, “హైందవ ధర్మోద్ధారక” అనే బిరుదులు ధరించాడు.

ప్రశ్న 3.
శివాజీ పరిపాలన గురించి రాయండి.
జవాబు.
పరిపాలన: శివాజీ కృషితో స్వతంత్ర మహారాష్ట్ర రాజ్యం ఏర్పడింది. శివాజీ గొప్ప వీరుడు. సైనిక నాయకుడే కాకుండా గొప్ప పాలకుడిగా కూడా పేరు పొందాడు.
శివాజీ పాలన సమానత్వం, న్యాయం, సహనంలపై ఆధారపడి కొనసాగింది. శివాజీ తన రాజ్యానికి ‘స్వరాజ్యం’ అని పేరు పెట్టాడు. తన రాజ్యం పరిసర ప్రాంతాల నుంచి చౌత్, సర్దేశ్ముఖి వంటి పన్నులను వసూలు చేశాడు.

శివాజీ కేంద్రీకృత పాలనావ్యవస్థను ఏర్పాటు చేశాడు. చక్రవర్తి అయిన శివాజీ సర్వాధికారి. అధికారులను నియమించే, తొలగించే అధికారం శివాజీకి ఉండేది. శివాజీ తనకు పరిపాలనలో సహకరించేందుకు ఎనిమిది మంది సభ్యులు గల అష్టప్రధానులు అనే మంత్రిమండలిని ఏర్పాటుచేశాడు. మంత్రులకు వివిధ శాఖలను కేటాయించాడు.

అష్ట ప్రధానులు:
a) పీష్వా: ప్రధానమంత్రి – సాధారణ పాలనా వ్యవహారాలను చూసేవాడు.
b) అమాత్య: ఆర్థిక మంత్రి – ఆదాయ వ్యయాలు, బడ్జెట్ చూసేవాడు.
c) మంత్రి: ఆంతరంగిక వ్యవహారాల మంత్రి.
d) సచివ: సమాచారశాఖా మంత్రి.
e) సుమంత్: విదేశీ వ్యవహారాల మంత్రి.
f) పండితరావు: దానధర్మాలు, ధర్మాదాయం.
g) సేవాపతి: సర్వసైన్యాధ్యక్షుడు.
h) న్యాయాధీశుడు: అత్యున్నత న్యాయాధికారి.

కేవలం సామర్థ్యాన్ని బట్టి మాత్రమే మంత్రిమండలిలో స్థానం లభించేది. వంశపారంపర్య హక్కు ఉండేది కాదు. మంత్రులు, పాలనా వ్యవహారాలతో పాటు అవసరమైనప్పుడు సైనిక విధులను కూడా నిర్వహించేవారు.

పరిపాలనా విభాగాలు: పరిపాలనా సౌలభ్యం కోసం శివాజీ తన స్వరాజ్యంను నాలుగు రాష్ట్రాలుగా విభజించి దాని పాలనకు వైశ్రాయ్ లేదా గవర్నర్ను నియమించాడు. రాష్ట్రాలను తిరిగి జిల్లాలుగా విభజించాడు. జిల్లాను తిరిగి గ్రామాలుగా విభజించాడు. గ్రామ పాలనకు పంచాయితి, పటేల్, కులకర్ణి అనే అధికారులు నిర్వహించేవారు.
వీటికి తోడు మొగల్ రాజ్యంలోని కొన్ని ప్రాంతాలు పరోక్షంగా శివాజీ ఆధీనంలో ఉండేవి. వారి నుంచి చౌత్ అనే పేరున పన్నులు వసూలు చేశాడు.

భూమిశిస్తు విధానం: శివాజీ జాగిర్దారీ విధానాన్ని రద్దుచేశాడు. మత సంస్థల భూములను శివాజీ స్వాధీనం చేసుకొని వాటికి నగదు చెల్లించాడు. భూమిని సర్వే చేయించి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. పన్నులను ధన రూపంలోగాని, ధాన్య రూపంలోగాని చెల్లించే అవకాశాన్ని కల్పించాడు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు రుణాలను ఇచ్చి, వాటిని సులభ వాయిదాల్లో తిరిగి చెల్లించే ఏర్పాటు చేశాడు.

భూమి శిస్తుతోపాటు వాణిజ్య పన్నులు, నాణాల నుంచి ఆదాయం, చౌత్, సర్దేశముఖి మొదలైన వాటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభించేది. చౌత్ అనే 1/4 వ వంతు పన్ను యుద్ధాల నుంచి రక్షించినందున తన రాజ్య పరిసరాల్లోని వారి నుంచి వసూలు చేసేవాడు. 1/10 వ వంతు వసూలు చేసే సర్దేశముఖి రాజు పట్ల గౌరవంతో చెల్లించే పన్ను.

సైనిక పాలన: శివాజీ బలమంతా అతని సైన్యంపై ఆధారపడి ఉంది. శివాజీ ప్రతిభావంతమైన, అంకితభావం గల సైన్యాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. ముస్లిం పాలకులను మహారాష్ట్రకు దూరంగా ఉంచి హిందూ ధర్మాన్ని రక్షించడం ప్రధాన లక్ష్యంగాగల శివాజీ అందుకు అనువైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. శివాజీ సైన్యంలో 45 వేల అశ్విక దళం, 60 వేల కాల్బలం, లక్షమందితో పదాతి దళం ఉండేది. వీటికి తోడు ఏనుగులు, ఒంటెలు, ఫిరంగి దళం కూడా ఉండేది. జాగీరులకు బదులు మొదటిసారిగా ధనరూపంలో వేతనాలను చెల్లించేవారు. శివాజీ కోటల రక్షణకు ప్రత్యేక చర్యలను తీసుకొన్నాడు. సమర్థులైన వారికి బిరుదులు ఇవ్వడం, ప్రతిభావంతులకు అదనపు సౌకర్యాలను కల్పించడం వంటివి శివాజీ చేశాడు. యుద్ధరంగానికి స్త్రీలను తీసుకువెళ్ళడాన్ని నిషేధించాడు. దీన్ని ఉల్లంఘించిన వారికి మరణ శిక్ష విధించేవాడు. యుద్ధంలో స్వాధీనం చేసుకొన్న సొమ్మంతా చక్రవర్తికి అప్పగించాల్సి ఉండేది.

న్యాయపాలన: న్యాయ వ్యవస్థలో శివాజీ సంప్రదాయ పద్ధతులను పాటించాడు. సమన్యాయాన్ని అనుసరించాడు. ధనవంతుడు, పేదవాడు అనే తేడాలు కానీ, మత తేడాలు కానీ చూపించేవాడు కాదు. గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీలు న్యాయపాలన చేసేవి. కేంద్ర స్థాయిలో న్యాయపాలన కోసం ‘న్యాయాధీశ్’ నియమించబడ్డాడు. కేసులు విచారించడంలోనూ, తీర్పులను ఇవ్వడంలోనూ ప్రాచీన హిందూ చట్టాలను పరిగణనలోకి తీసుకొనేవారు.

దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్న మొగలులతో వీరోచితంగా పోరాడి శివాజీ విజయం సాధించాడు. గతంలో అనైక్యంగా చిన్నచిన్న భాగాలుగా ఉన్న హిందూమత శక్తులను ఉన్నతమైన ఆశయాలతో ఏకంచేశాడు.

వీటన్నింటికి తోడు శివాజీ గొప్ప రాజకీయవేత్త, చురుకైన నాయకుడు. జె.ఎన్. సర్కార్ అనే చరిత్రకారుడు అన్నట్లు “శివాజీ మహారాష్ట్రులకు వెలుగు …. మొగలుల పాలిట సింహస్వప్నం తన వారసులకు స్ఫూర్తిప్రదాతగా నిలిచాడు. శివాజీ గొప్పతనం అతని వ్యక్తిత్వంలోను ఆచరణలోనూ బయల్పడుతుంది”.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

ప్రశ్న 4.
మూడోపానిపట్టు యుద్ధం కారణాలు, గమనం, ఫలితాలను వివరించండి.
జవాబు.
ఆధునిక భారతదేశ చరిత్ర గతిని మలుపు తిప్పిన యుద్ధాల్లో మూడో పానిపట్ యుద్ధం ఒకటి. మూడో పీష్వా తమ్ముడైన రఘునాథ రావు (రఘోబా), అహ్మద్ షా అబ్దాలీ రాజ్యంలో భాగంగా ఉన్న పంజాబ్ను ఆక్రమించి, అతని రాజ్య ప్రతినిధిని తరిమివేశాడు. దీంతో అహ్మర్షి అబ్దాలీ మహారాష్ట్రులపై పెద్ద సైన్యంతో దండెత్తాడు. చారిత్రాత్మకమైన పానిపట్ యుద్ధభూమిలో 14 జనవరి, 1761వ తేదిన ఇరు సైన్యాల మధ్య తీవ్ర యుద్ధం జరిగింది.

యుద్ద విశేషాలు: మహారాష్ట్ర సైన్యాధ్యక్షుడుగా సదాశివరావు (బావో సాహెబ్), మూడో పీష్వా కుమారుడైన విశ్వాసరావు ఉపసైన్యాధ్యక్షుడుగా వ్యవహరించారు. బావో సమర్థుడైన వ్యక్తి, కానీ అతని అహంకారం, గర్వం కారణంగా తన సేనా నాయకుల మాటలను వినక పెడచెవిన పెట్టాడు. ముఖ్యంగా జాట్ల నాయకుడైన సూరజ్మల్ ప్రత్యక్ష యుద్ధం (బహిరంగ యుద్ధం) వద్దని, గెరిల్లా యుద్ధమే తమకు లభిస్తుందని చెప్పినా వినలేదు. తన మాటలు లెక్క చేయనందుకు సూరజ్మల్ తన సైన్యంతో వెనుదిరిగాడు. మరోవైపు అహ్మద్ అబ్దాలీ రోహిల్లాలు, అవధ్ నవాబ్ సహకారాన్ని సకాలంలో పొందగలిగాడు.

అబ్దాలీ తెలివిగా మరాఠా సైనిక శిబిరాన్ని చుట్టుముట్టి వారికి ఆహారపదార్థాలు అందకుండా వ్యూహం పన్నాడు. దక్కన్ నుంచి రాకపోకలను పూర్తిగా స్తంభింపచేశాడు. రెండునెలల పాటు మరాఠా సైన్యాలు తీవ్ర బాధలకు గురి అయ్యాయి. ప్రత్యక్ష యుద్ధంలో అంతగా ప్రావీణ్యం లేని మరాఠా సైన్యం చిత్తుగా ఓడిపోయింది. విశ్వాసరావు, సదాశివరావు వంటి వీరులు సైతం మరణించారు. దాదాపు రెండు లక్షలకు పైగా మరాఠా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వేలమందికి పైగా క్షతగాత్రులయ్యారు.

ఫలితాలు:

  1. మూడో పానిపట్ యుద్ధంలో ఓటమి కొంతవరకు మహారాష్ట్రుల అధికారాన్ని, ప్రాభవాన్ని అంతమొందించింది. అఖిల భారత హిందూ సామ్రాజ్య స్థాపన అనే ఆశయం నెరవేరలేదు.
  2. మహారాష్ట్రులు, ముస్లింలు బలహీనమైనందున, ఆంగ్లేయులకు తమ అధికారాన్ని విస్తరించుకొనే అవకాశం కలిగింది. పరోక్షంగా బ్రిటిష్ వారు ఈ యుద్ధం వల్ల లాభపడినట్లయింది.
  3. ఈ యుద్ధంవల్ల శిక్కులు పంజాబ్లో తమ ఆధిక్యతను స్థాపించుకొనేందుకు మార్గం సులభమైంది. శిక్కులు పఠానులను తరిమివేయడంతో వారు స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయారు.

మహారాష్ట్రుల ఓటమికి కారణాలు: మహారాష్ట్రులు ఓటమికి ప్రధాన కారణాలు ఇవి:

  1. అహ్మద్ షా అబ్దాలీ ఆరితేరిన సైన్యాధ్యక్షుడు. ఇతని సైన్యం ఆయుధాలలో, క్రమశిక్షణలో మహారాష్ట్రుల కంటే ఉత్తమమైంది.
  2. భావో గర్విష్టి. అతడు ఇతరుల సలహాలను లక్ష్యపెట్టలేదు. మహారాష్ట్రులు జాట్ల సలహాలు విననందున వారి అభిమానాన్ని, సహాయాన్ని కోల్పోయారు. మరోవైపు అహ్మద్ షా అబ్దాలీ రోహిల్లాలు, అవధ్ నవాబ్ సహకారాన్ని సకాలంలో పొందగలిగాడు.
  3. మహారాష్ట్రులు వారికి పట్టున్న గెరిల్లా యుద్ధాన్ని ఎంచుకోకుండా, అంతగా అభ్యాసనం లేని బహిరంగ యుద్ధం చేయడం.
  4. అబ్దాలి మహారాష్ట్రుల సైన్యానికి ఆహార పదార్థాలు అందకుండా చేయడంతో, వారు పస్తులు ఉండాల్సి వచ్చింది.

ప్రశ్న 5.
పీష్వాల గురించి సంక్షిప్త వ్యాసం రాయండి.
జవాబు.
శివాజీ తన పట్టాభిషేక సమయంలో ఎనిమిది మంది సభ్యులు గల మంత్రి మండలి (అష్టప్రధానులు) బాధ్యతలు, విధుల గురించి స్పష్టంగా వివరించడం జరిగింది. ఛత్రపతి తర్వాత పీష్వా చాలా ప్రధానమైన వ్యక్తి. పరిపాలనలో ఇతనిదే అగ్రస్థానం. శివాజీ కాలంలో మోరోపంత్ త్రయంబక్ మొదటి పీష్వాగా నియమించబడ్డాడు. శివాజీ వారసులు కూడా పరిపాలనలో పీష్వాలపైనే చాలా ఎక్కువగా ఆధారపడ్డారు. తారాబాయితో జరిగిన అంతర్యుద్ధంలో సాహూ విజయం సాధించి ఛత్రపతిగా సింహాసనం అధిష్టించడంలో నాటి పీష్వా బాలాజీ విశ్వనాథ్ కీలక పాత్ర పోషించాడు. ఇతని కాలం నుంచే పీష్వాలు మరాఠా సర్దారులందరిలోకి అగ్రగణ్యులయ్యారు. అష్టప్రధానులందరిపైనే కాకుండా ఛత్రపతి కంటే కూడా పీష్వా అధికుడనే భావనను బలపరిచే విధంగా పీష్వా పదవిని బాలాజీ విశ్వనాథ్ తీర్చిదిద్దాడు. మొత్తం మీద మరాఠా చరిత్రలో 1713 నుంచి 1818 వరకు ఏడుగురు పీష్వాలు పాలించారు. బాలాజీ విశ్వనాథ్ (1713 – 20): బాలాజీ విశ్వనాథ్ కొంకణ్ తీరంలోని చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇతను మరాఠా సర్దారుల దగ్గర గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. ‘తదనంతరం కాలంలో పూనా, దౌలతాబాద్లకు సర్ సుబేదార్ గా పనిచేసాడు. ఈ కాలంలో బాలాజీ విశ్వనాథ్ మొగల్ చక్రవర్తితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండడం వల్ల సాహూకి దగ్గరయ్యాడు. సాహూని ఛత్రపతి చేసే విషయమై మరాఠా సర్దారులతో దౌత్యం నెరపడంలోనూ, వారిని లొంగదీసుకోవడంలో బాలాజీ విశ్వనాథ్ విజయం సాధించాడు. అతని సేవలకు గుర్తింపుగా సాహూ అతన్ని 16 నవంబర్, 1713లో పీష్వాగా నియమించాడు. తన అత్యుత్తమ ప్రతిభా పాటవాలచే బాలాజీ విశ్వనాథ్ మరాఠా సామ్రాజ్యానికి పీష్వానే వాస్తవాధినేతగా మార్చాడు. పూనాను రాజకీయ కేంద్రంగా మార్చి, పీష్వా పదవిని వంశపారంపర్యం చేశాడు. అందుకనే బాలాజీ విశ్వనాథన్ను పీష్వా వంశ స్థాపకుడని అంటారు. మొగల్ రాజ్యంలోని అంతర్గత విభేదాలను ఆసరాగా తీసుకొని మరాఠాల ప్రాబల్యాన్ని పెంచడంలో బాలాజీ విశ్వనాథ్ విజయం సాధించాడు. కొంకణ తీరంలోని నావికాదళాధ్యక్షుడు కన్హోజీ అంగ్రేతో 1714లో చేసుకొన్న ‘లోనావాలా సంధి’ ఇతని తొలి దౌత్యవిజయం. దీని ద్వారా కన్హోజీ సాహూని ఛత్రపతిగా అంగీకరించాడు. మొదటి బాజీరావ్ (1720 40): బాలాజీ విశ్వనాథ్ తరువాత అతని 20 సంవత్సరాల కుమారుడు మొదటి బాజీగాన్ కీ ష్వాగా బాధ్యతలు చేపట్టాడు. అతడు విజ్ఞుడైన రాజనీతిజ్ఞుడు, మిక్కిలి వివేకం కలవాడు. చక్కని యోధుడు. యుద్ధ తంత్రంలో ప్రతిభాశాలి. తన తండ్రి వద్ద నుంచి రాజతంత్రాన్ని, దౌత్యాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకొన్నాడు. గెంల్లా యుద్ధ తంత్రంలో శివాజీ తరువాత అంతగా ఆరితేరినవాడుగా ప్రసిద్ధి చెందాడు. ధైర్యసాహసాలు, రాజతంత్రం దృష్ట్యా అతడు పీష్వాలలో కడు సమర్థుడిగా పరిగణింపబడ్డాడు.

అఖిల భారత హిందూ సామ్రాజ్యం (హింద్పద్ పద్ షాహీ) స్థాపన అనేది బాజీరావు మహోన్నత ఆశయం. మొగల్ సామ్రాజ్య పతనాన్ని దృష్టిలో పెట్టుకొని, “చెట్టు కాండాన్ని ఛేదిస్తే కొమ్మలు వాటంతట అవే పడిపోతాయని”, అప్పుడు మరాఠా కీర్తి పతాకం సింధూ నుంచి కృష్ణా వరకు ఎగురవేయవచ్చని భావించాడు. బాజీరావు నిజాం సైన్యాలను మర్చి 6, 1728లో పాల్టేడ్ వద్ద ఓడించి అతన్ని మునిషివగావ్ సంధికి ఒప్పించాడు. దీని ప్రకారం సాహూకి వ్యతిరేకంగా రెండో శంభాజీకి నిజాం ఎటువంటి సహాయం అందించరాదనీ, దక్కన్లో పన్నులు వసూలు చేసుకొనేందుకు అధికారాన్ని ఇచ్చాడు.

మొగల్ రాజ్య అలహాబాద్ గవర్నర్ అయిన మహ్మదాఖాన్ భంగాష్ 1727లో బుందేల్ఖండ్ పై దాడి జరిపాడు. అక్కడి రాజుని, అతని కుటుంబ సభ్యులని బందీలుగా పట్టుకొన్నాడు. రాజా అభ్యర్థన మేరకు 1729లో బాజీరావు మరాఠా సైన్యాలను బుందేల్ఫండ్కు పంపి మహ్మదఖాన్ను ఓడించి రాజాను తిరిగి సింహాసనంపై నిలిపాడు. దీంతో ఈ ప్రాంతంలో మరాఠాల ప్రాబల్యం అనూహ్యంగా పెరిగిపోయింది. బాజీరావుకు బుందేలులతోనే కాకుండా అంబర్ రాజులతో కూడా స్నేహ బంధాలు బలపడ్డాయి.

బాజీరావును కట్టడి చేసేందుకు మొగల్ చక్రవర్తి నిజాంను ప్రోత్సహించాడు. దీంతో నిజాంను మరాఠా సైన్యాలు రెండోసారి భోపాల్ యుద్ధంలో (1737) ఓడించి దురైసరై సంధికి ఒప్పించాయి. దీని ప్రకారం నిజాం యుద్ధ పరిహారం కింద యాభై లక్షలు చెల్లించడమే కాకుండా నర్మద, చంబల్ ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతంపై మరాఠాల సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు.

బాజీరావ్ సిద్దీలకు (జింజీ) వ్యతిరేకంగా దండయాత్ర చేపట్టి వారిని ప్రధాన భూభాగం నుంచి వెళ్లిపోయేలా చేశాడు. పోర్చుగీసు వారిని 1739లో ఓడించి సాల్సెట్టి, బేసిన్ ప్రాంతాలను ఆక్రమించాడు. దీంతో మరాఠాల ప్రతిష్ట మరింత పెరిగింది.

బాలాజీ బాజీరావ్ (1740-61): మొదటి బాజీరావు మరణం తర్వాత అతని పద్దెనిమిది సంవత్సరాల కుమారుడు బాలాజీ బాజీరావు (నానాసాహెబ్) పీష్వాగా బాధ్యతలు చేపట్టాడు. ఇతను తండ్రి అంతటి సమర్థుడు కాడు. ఇతను ఎల్లపుడూ తన బంధువైన సదాశివరావ్ బావో సలహాలపైనే ఆధారపడేవాడు. బాలాజీ బాజీరావు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తన తండ్రి ఆశయాన్ని పూర్తి చేయదలిచాడు. బాలాజీ బాజీరావు నాయకత్వంలోని మరాఠా సర్దారులు అనేక కొత్త ప్రాంతాలను జయించారు. రఘోజీ భోంస్లే మధ్య భారతాన్ని జయించి, బెంగాల్పై దండయాత్రలు జరిపాడు. దీంతో బెంగాల్ నవాబ్ అలీవర్ధనాఖాన్ ఒరిస్సాను దత్తం చేసి బెంగాల్ బీహార్ తో కూడిన రాష్ట్రానికి చౌత్, సర్దేశముఖి పన్నులను చెల్లించడానికి ఒప్పుకొన్నాడు.

మహారాష్ట్రులు 1757లో అహ్మద్ అబ్దాలీ ప్రతినిధి నుంచి ఢిల్లీ ప్రాంతాన్ని జయించారు. 1758లో పీష్వా తమ్ముడైన రఘునాథరావు (రఘోబా) పంజాబు వశం చేసుకొని, అక్కడి నుంచి అహ్మద్ అబ్దాలీ రాజప్రతినిధిని తరిమివేశాడు. ఈ విధంగా మూడో పీష్వా హయాంలో మరాఠాల అధికారం, భారతదేశం ఒక కొన నుంచి మరో కొన వరకు విస్తరించింది. తమ ఆధీనంలో లేని ప్రాంతాల నుంచి కూడా మరాఠాలు చౌత్, సర్దేశముఖి పన్నులను వసూలు చేశారు. ఇలాంటి సమయంలో అహ్మదా అబ్దాలీ మరాఠాలను మూడో పానిపట్ యుద్ధంలో ఓడించాడు. ఈ ఓటమి మహారాష్ట్ర అధికారానికి, ప్రాభవానికి తీవ్ర విఘాతమైంది. ఈ పరాజయంతో కృంగిపోయిన పీష్వా కొద్ది కాలానికే 1761లో మరణించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

ప్రశ్న 6.
రంజిత్సింగ్ ఘనతను చర్చించండి.
జవాబు.
రంజిత్ సింగ్ (1792-1839): సిక్కు సామ్రాజ్య స్థాపకుడైన రంజిత్ సింగ్కు ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇతను 13 నవంబరు, 1780లో మహాన్సింగ్, రాజ్కార్ దంపతులకు గుజ్రన్వాలాలో (ప్రస్తుతం ఆధునిక పాకిస్తాన్లో ) జన్మించాడు. మహాన్ సింగ్ ‘సుకరెకియా మిజిల్కు’ అధిపతి. పంజాబ్కు పశ్చిమంగా ఉన్న ప్రాంతం ఇతని ఆధీనంలోనే ఉండేది. ఇతని రాజధాని గుజ్రన్ వాలా. చిన్నతనంలో మశూచి సోకడంతో ఇతను ఎడమ కన్నును కోల్పోయాడు. పది సంవత్సరాల చిన్న వయస్సులోనే ఇతను తండ్రితో కలిసి యుద్ధాల్లో పాల్గొన్నాడు. అతని తండ్రి 1792లో మరణించడంతో మిజిల్ నాయకత్వ బాధ్యతలు 12 సంవత్సరాల రంజిత్ సింగ్కు దక్కాయి. 1797 వరకు అతను తల్లి సంరక్షణలో పాలనాబాధ్యతలు నిర్వహించినా, తరువాత స్వతంత్రంగా వ్యవహరించాడు. నాటి రాజకీయ అస్థిర పరిస్థితుల్ని రంజిత్ సింగ్ తనకు అనుకూలంగా మలుచుకొని రాజకీయంగా ఎదీగాడు.

రంజిత్ సింగ్ తనకు అందించిన సేవలకు ప్రతిఫలంగా, తన ప్రతినిధిగా లాహోర్ను పాలించమని జమాన్షా 1789లో ప్రకటించాడు. రంజిత్ సింగ్ 12, ఏప్రిల్ 1801 నాడు పంజాబ్ మహారాజాగా ప్రకటించుకొన్నాడు. 1802లో ఇతను తన రాజధానిని గుజ్రన్వాలా నుంచి లాహోరు మార్చాడు. 1799 నుంచి 1805 మధ్యకాలంలో రంజిత్ సింగ్ లాహోర్, అమృత్సర్ ప్రాంతాలను బంగీ మిజిల్ సర్దారుల నుంచి కైవసం చేసుకొన్నాడు. తదనంతర కాలంలో లూధియానా (1806), కాంగ్రా (1809), అటక్ (1813), ముల్తాన్ (1818), కాశ్మీర్ (1819), పెషావర్ (1823)లను ఆక్రమించాడు. ఫలితంగా రంజిత్సింగ్ సట్లెజ్, జీలం నదుల మధ్య ప్రాంతంలో తన అధికారాన్ని నెలకొల్పాడు. భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రాబల్యాన్ని నిరోధించేందుకు బ్రిటిష్ వారు 1809లో రంజిత్ సింగ్తో అమృత్సర్ సంధిని చేసుకొన్నారు. ఈ సంధి ప్రకారం సట్లెజ్ నదికి ఉత్తరాన ఉన్న భూభాగంపై రంజిత్ సింగ్ సార్వభౌమత్వాన్ని బ్రిటిష్వారు గుర్తించారు. అహ్మద్ షా అబ్దాలీ మనుమడైన షాషుజా అతని సోదరుడి వల్ల పదవీచ్యుతుడైనప్పుడు, రంజిత్ సింగ్ సహకారంతో అతను సింహాసనాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడు. దీనికి ప్రతిఫలంగా రంజిత్ సింగ్కు కోహినూర్ వజ్రాన్ని తిరిగి అప్పగించాడు.

రంజిత్ సింగ్ ఖాల్సా (సైన్యం)ను ఆధునీకరించాడు. అధునాతన ఆయుధాలను సైన్యంలో ప్రవేశపెట్టాడు. ఐరోపావాసుల చేత, ముఖ్యంగా నెపోలియన్ దగ్గర పనిచేసిన సైనికాధికారులచే తన సైన్యానికి శిక్షణ ఇప్పించాడు. ఫలితంగా రంజిత్ సింగ్ సైన్యం భారతదేశంలోనే మొట్టమొదటి సుశిక్షుతులైన సైన్యంగా తీర్చిదిద్దబడింది. ఆయుధ కర్మాగారాలను ఫిరంగుల తయారీ కేంద్రాలను, మందుగుండు సామాగ్రి తయారీ కర్మాగారాలను రంజిత్ సింగ్ ఏర్పాటు చేశాడు.

రంజిత్ సింగ్ సామ్రాజ్యం లౌకికమైంది. పాలనలో మతపరమైన వివక్ష ఎక్కడా చూపలేదు. అమృత్సర్లోని శిక్కుల పవిత్ర దేవాలయాన్ని అతనే బంగారు పూతతో, చలువరాళ్లతో సుందరీకరించాడు. అప్పటి నుంచి అది స్వర్ణదేవాలయంగా ప్రసిద్ధి చెందింది. అలాగే వారణాశిలోని కాశీ విశ్వనాథుని దేవాలయ గోపురానికి బంగారు తాపడం కోసమని 820 కిలోల బంగారాన్ని రంజిత్ సింగ్ 1839లో బహుకరించాడు. రంజిత్ సింగ్ ఏనాడూ కూడా సిక్కుమత విశ్వాసాలను పాలనలో చొప్పించలేదు. శాంతి భద్రతలను అదుపులో ఉంచి, కఠిన శిక్షలను రద్దు చేశాడు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అష్ట ప్రధానులు.
జవాబు.
శివాజీ కేంద్రీకృత పాలనావ్యవస్థను ఏర్పాటు చేశాడు. శివాజీ తనకు పరిపాలనలో సహకరించేందుకు ఎనిమిది మంది సభ్యులు గల అష్టప్రధానులు అనే మంత్రిమండలిని ఏర్పాటు చేశాడు. మంత్రులకు వివిధ శాఖలు కేటాయించాడు.

  1. పీష్వా: ప్రధానమంత్రి – సాధారణ పాలనా వ్యవహారాలను చూసేవాడు.
  2. అమాత్య: ఆర్థిక మంత్రి – ఆదాయ వ్యయాలు, బడ్జెట్ చూసేవాడు.
  3. మంత్రి: ఆంతరంగిక వ్యవహారాల మంత్రి.
  4. సచివ: సమాచారశాఖా మంత్రి.
  5. సుమంత్: విదేశీ వ్యవహారాల మంత్రి.
  6. పండితరావు: దానధర్మాలు, ధర్మాదాయం.
  7. సేవాపతి: సర్వసైన్యాధ్యక్షుడు.
  8. న్యాయాధీశుడు: అత్యున్నత న్యాయాధికారి.

ప్రశ్న 2.
బాలాజీ విశ్వనాథ్
జవాబు.
మహారాష్ట్రలో పీష్వాల రాజ్యానికి పునాదులు వేసిన బాలాజీ విశ్వనాథన్ను మహారాష్ట్ర సామ్రాజ్య రెండవ స్థాపకుడిగా పిలుస్తారు. శివాజీ మరణానంతరం మహారాష్ట్ర రాజ్యం అంతర్యుద్ధంలో మునిగి పతనావస్థకు చేరుకుంది. ఆ కల్లోల సమయంలో శివాజీ వదిలి వెళ్ళిన బాధ్యతలను, ఆశయాలను నెరవేర్చి, మహారాష్ట్ర సంస్కృతిని కాపాడిన ఘనత పీష్వాలది.

ఆ పీష్వాల వంశ మూలపురుషుడు బాలాజీ విశ్వనాథ్. ఛత్రపతి సాహూచే వంశపారంపర్య పీష్వాగా నియమింపబడ్డాడు. మరాఠా నౌకాదళాధిపతి కన్హోజీతో ఒప్పందం కుదుర్చుకుని పోర్చుగీస్, ఆంగ్లేయులను ఓడించాడు. సయ్యద్ సోదరులతో ఒప్పందం కుదర్చుకొని ఒకప్పటి శివాజీ భూములన్నీ స్వాధీనం చేసుకున్నాడు. మహారాష్ట్రులు కూటమిని ఏర్పాటు చేసి మరాఠాలలో ఐక్యత సాధించాడు. సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన యోధుడు బాలాజీ విశ్వనాథ్.

ప్రశ్న 3.
మొదటి బాజీరావు
జవాబు.
బాలాజీ విశ్వనాథ్ తరువాత అతని 20 సంవత్సరాల కుమారుడు మొదటి బాజీరావ్ పీష్వాగా బాధ్యతలు చేపట్టాడు. అతడు విజ్ఞుడైన రాజనీతిజ్ఞుడు, మిక్కిలి వివేకం కలవాడు. చక్కని యోధుడు. యుద్ధ తంత్రం ‘ప్రతిభాశాలి. తన శివాజీ తండ్రి వద్ద నుంచి రాజతంత్రాన్ని, దౌత్యాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకొన్నాడు. గెరిల్లా యుద్ధ తంత్రంలో తరువాత అంతగా ఆరితేరినవాడుగా ప్రసిద్ధి చెందాడు. ధైర్యసాహసాలు, రాజతంత్రం పీష్వాలలో కడు సమర్థుడిగా పరిగణింపబడ్డాడు.

అఖిల భారత హిందూ సామ్రాజ్యం (హింద్పద్ పదాహీ) స్థాపన అనేది బాజీరావు మహోన్నత ఆశయం. మొగల్ సామ్రాజ్య పతనాన్ని దృష్టిలో పెట్టుకొని, “చెట్టు కాండాన్ని ఛేదిస్తే కొమ్మలు వాటంతట అవే పడిపోతాయని”, అప్పుడు మరాఠా కీర్తి పతాకం సింధూ నుంచి కృష్ణా వరకు ఎగురవేయవచ్చని భావించాడు. బాజీరావు నిజాం సైన్యాలను మర్చి 6, 1728లో పాల్టేడ్ వద్ద ఓడించి అతన్ని మునిషిగావ్ సంధికి ఒప్పించాడు. దీని ప్రకారం సాహూకి వ్యతిరేకంగా రెండో శంభాజీకి నిజాం ఎటువంటి సహాయం అందించరాదనీ, దక్కన్లో పన్నులు వసూలు చేసుకొనేందుకు అధికారాన్ని ఇచ్చాడు.

మొగల్ రాజ్య అలహాబాద్ గవర్నర్ అయిన మహ్మద్భన్ భంగాష్ 1727లో బుందేల్ ఖండ్ పై దాడి జరిపాడు. అక్కడి రాజుని, అతని కుటుంబ సభ్యులని బందీలుగా పట్టుకొన్నాడు. రాజా అభ్యర్థన మేరకు 1729లో బాజీరావు మరాఠా సైన్యాలను బుందేలఖండ్కు పంపి మహ్మదఖాన్ ను ఓడించి రాజాను తిరిగి సింహాసనంపై నిలిపాడు. దీంతో ఈ ప్రాంతంలో మరాఠాల ప్రాబల్యం అనూహ్యంగా పెరిగిపోయింది. బాజీరావుకు బుందేలులతోనే కాకుండా అంబర్ రాజులతో కూడా స్నేహ బంధాలు బలపడ్డాయి.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

బాజీరావును కట్టడి చేసేందుకు మొగల్ చక్రవర్తి నిజాంను ప్రోత్సహించాడు. దీంతో నిజాంను మరాఠా సైన్యాలు రెండోసారి భోపాల్ యుద్ధంలో (1737) ఓడించి దురైసరై సంధికి ఒప్పించాయి. దీని ప్రకారం నిజాం యుద్ధ పరిహారం కింద యాభై లక్షలు చెల్లించడమే కాకుండా నర్మద, చంబల్ ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతంపై మరాఠాల సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు.

బాజీరావ్ సిద్దీలకు (జింజీ) వ్యతిరేకంగా దండయాత్ర చేపట్టి వారిని ప్రధాన భూభాగం నుంచి వెళ్లిపోయేలా చేశాడు. పోర్చుగీసు వారిని 1739లో ఓడించి సాల్సెట్టి, బేసిన్ ప్రాంతాలను ఆక్రమించాడు. దీంతో మరాఠాల ప్రతిష్ట మరింత పెరిగింది.

ప్రశ్న 4.
మూడోపానిపట్టు యుద్ధం
జవాబు.
ఆధునిక భారతదేశ చరిత్ర గతిని మలుపు తిప్పిన యుద్ధాల్లో మూడో పానిపట్ యుద్ధం ఒకటి. మూడో పీష్వా తమ్ముడైన రఘునాథ రావు (రఘోబా), అహ్మద్ షా అబ్దాలీ రాజ్యంలో భాగంగా ఉన్న పంజాబ్ను ఆక్రమించి, అతని రాజ్య ప్రతినిధిని తరిమివేశాడు. దీంతో అహ్మర్షి అబ్దాలీ మహారాష్ట్రులపై పెద్ద సైన్యంతో దండెత్తాడు. చారిత్రాత్మకమైన పానిపట్ యుద్దభూమిలో 14 జనవరి, 1761వ తేదిన ఇరు సైన్యాల మధ్య తీవ్ర యుద్ధం జరిగింది. యుద్ధ విశేషాలు: మహారాష్ట్ర సైన్యాధ్యక్షుడుగా సదాశివరావు (బావో సాహెబ్), మూడో పీష్వా కుమారుడైన విశ్వాసరావు ఉపసైన్యాధ్యక్షుడుగా వ్యవహరించారు. బావో సమర్థుడైన వ్యక్తి, కానీ అతని అహంకారం, గర్వం కారణంగా తన సేనా నాయకుల మాటలను వినక పెడచెవిన పెట్టాడు. ముఖ్యంగా జాట్ల నాయకుడైన సూరజ్మల్ ప్రత్యక్ష యుద్ధం (బహిరంగ యుద్ధం) వద్దని, గెరిల్లా యుద్ధమే తమకు లభిస్తుందని చెప్పినా వినలేదు. తన మాటలు లెక్క చేయనందుకు సూరజ్మల్ తన సైన్యంతో వెనుదిరిగాడు. మరోవైపు అహ్మద్ అబ్దాలీ రోహిల్లాలు, అవధ్ నవాబ్ల సహకారాన్ని సకాలంలో పొందగలిగాడు.

అబ్దాలీ తెలివిగా మరాఠా సైనిక శిబిరాన్ని చుట్టుముట్టి వారికి ఆహారపదార్థాలు అందకుండా వ్యూహం పన్నాడు. దక్కన్ నుంచి రాకపోకలను పూర్తిగా స్తంభింపచేశాడు. రెండునెలల పాటు మరాఠా సైన్యాలు తీవ్ర బాధలకు గురి అయ్యాయి. ప్రత్యక్ష యుద్ధంలో అంతగా ప్రావీణ్యం లేని మరాఠా సైన్యం చిత్తుగా ఓడిపోయింది. విశ్వాసరావు, సదాశివరావు వంటి వీరులు సైతం మరణించారు. దాదాపు రెండు లక్షలకు పైగా మరాఠా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వేలమందికి పైగా క్షతగాత్రులయ్యారు.

ప్రశ్న 5.
రంజిత్ సింగ్
జవాబు.
రంజిత్ సింగ్ (1792-1839): సిక్కు సామ్రాజ్య స్థాపకుడైన రంజిత్ సింగ్కు ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇతను 13 నవంబరు, 1780లో మహాన్సింగ్, రాజ్ ్కర్ దంపతులకు గుజ్రన్వాలాలో (ప్రస్తుతం ఆధునిక పాకిస్తాన్లో) జన్మించాడు. మహాన్సింగ్ ‘సుకరెకియా మిజిల్కు’ అధిపతి. పంజాబు పశ్చిమంగా ఉన్న ప్రాంతం ఇతని ఆధీనంలోనే ఉండేది. ఇతని రాజధాని గుజ్రన్ వాలా. చిన్నతనంలో మశూచి సోకడంతో ఇతను ఎడమ కన్నును కోల్పోయాడు. పది సంవత్సరాల చిన్న వయస్సులోనే ఇతను తండ్రితో కలిసి యుద్ధాల్లో పాల్గొన్నాడు. అతని తండ్రి 1792లో మరణించడంతో మిజిల్ నాయకత్వ బాధ్యతలు 12 సంవత్సరాల రంజిత్ సింగ్కు దక్కాయి. 1797 వరకు అతను తల్లి సంరక్షణలో పాలనాబాధ్యతలు నిర్వహించినా, తరువాత స్వతంత్రంగా వ్యవహరించాడు. నాటి రాజకీయ అస్థిర పరిస్థితుల్ని రంజిత్ సింగ్ తనకు అనుకూలంగా మలుచుకొని రాజకీయంగా ఎదిగాడు.

రంజిత్ సింగ్ ఖాల్సా (సైన్యం)ను ఆధునీకరించాడు. అధునాతన ఆయుధాలను సైన్యంలో ప్రవేశపెట్టాడు. ఐరోపావాసుల చేత, ముఖ్యంగా నెపోలియన్ దగ్గర పనిచేసిన సైనికాధికారులచే తన సైన్యానికి శిక్షణ ఇప్పించాడు. ఫలితంగా రంజిత్ సింగ్ సైన్యం భారతదేశంలోనే మొట్టమొదటి సుశిక్షుతులైన సైన్యంగా తీర్చిదిద్దబడింది. ఆయుధ కర్మాగారాలను ఫిరంగుల తయారీ కేంద్రాలను, మందుగుండు సామాగ్రి తయారీ కర్మాగారాలను రంజిత్ సింగ్ ఏర్పాటు చేశాడు.

రంజిత్ సింగ్ 27, జూన్ 1839లో మరణించాడు. అతని వారసుడిగా కరక్సింగ్ పదవీబాధ్యతలు చేపట్టాడు. అతని మరణం తర్వాత పంజాబ్ రాజ్యంలో రాజకీయ అస్థిర పరిస్థితులు, అంతర్యుద్ధం ఏర్పడింది. దీన్ని అదనుగా తీసుకొని బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఆంగ్లో – సిక్కు యుద్ధాలకు తెరలేపింది. రెండో ఆంగ్లో – సిక్కు యుద్ధం తరువాత బ్రిటిష్ వారు దులీపింగ్ నుంచి పంజాబ్ను ఆక్రమించారు.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
దాదాజి కొండదేవ్
జవాబు.
క్రీ.శ. 1636లో ఫాజీభోంస్లే శివనేర్ దుర్గాన్ని కోల్పోవడంతో దాదాజీ కొండదేవ్ రక్షణలో శివాజీ తన తల్లితో కలిసి మకాం మార్చాడు. దాదాజీ కొండదేవ్ పర్యవేక్షణలో శివాజీ ఆరితేరిన యోధుడిగా, దక్షుడైన పరిపాలకుడిగా తీర్చిదిద్ద బడ్డాడు. శివాజీ సంరక్షకుడైన దాదాజీ కొండదేవ్ 1647లో మరణించడంతో, శివాజీ పూనా జాగీరు బాధ్యతలను స్వతంత్రంగా నిర్వహించాడు.

ప్రశ్న 2.
సమర్థ రామదాసు
జవాబు.
మహారాష్ట్ర భక్తి ఉద్యమకారుడైన సమర్థరామదాస్ క్రీ.శ. 1608 సంవత్సరంలో జన్మించారు. అణగారిపోయిన హిందూ జాతిని జాగృతం చేయడంలో ప్రత్యేకమయిన వ్యూహాత్మక ప్రణాళిక అమలు చేసాడు. శివాజీకి మత గురువు. ఛత్రపతి శివాజీ హైందవ స్వరాజ్యాన్ని ఏర్పరచడంలో వీరిది గురుతుల్య పాత్ర. సమర్థ రామదాసు రచించిన ‘దశబోధ’ గ్రంథం ‘శివాజీని ఉత్తేజపరిచింది. యావత్ మహారాష్ట్ర జాతిలో తమ ఆత్మగౌరవం కాపాడుకోవడానికి స్వతంత్ర మరాఠా రాజ్యస్థాపన ఆవశ్యకతను తెలియజేసింది.

ప్రశ్న 3.
తోరణదుర్గం
జవాబు.
తోరణ దుర్గం పూనె నగరానికి సమీపంలో ఉంది. ఈ దుర్గాన్ని ‘ప్రచండ గఢ్’ అని కూడా అంటారు. ఈ కోట చరిత్ర ప్రసిద్ధికెక్కింది. ఛత్రపతి శివాజీ తన పందొమ్మిదో ఏట అనగా క్రీ.శ. 1646లో ఈ తోరణ దుర్గాన్ని ఆక్రమించాడు. శివాజీ యొక్క విజయపదానికి, స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి తొలి అడుగుగా తోరణ దుర్గ విజయం ప్రసిద్ధికెక్కింది.

ప్రశ్న 4.
అన్జలాఖాన్
జవాబు.
శివాజీ దాడులతో అప్రమత్తమైన బీజాపూర్ సుల్తాన్ క్రీ.శ. 1659లో శివాజీని పట్టుకొని రావలిసిందిగా తన సేనాని అఫ్ఘలానన్ను పంపించాడు. శివాజీని మైదాన ప్రాంతానికి రప్పించడంలో విఫలమైన అల్ఫాన్ చివరకు కృష్ణాజీ భాస్కర్ అనే రాయబారిని శివాజీతో సంప్రదింపులకై పంపాడు. అఫ్టలాఖాన్ తో జరుపబోయే సమావేశంలో శివాజీ ప్రాణాలకు హాని జరుగవచ్చనే సంకేతాలను రాయబారి వెల్లడించాడు అఫ్ఘల్ఫాన్ కుట్రను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన శివాజీ రక్షణ కవచాన్ని ధరించి, తగిన ఆయుధాల ను సమకూర్చుకొని సమావేశ మందిరానికి చేరుకొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవడంతో పోరు ప్రారంమయింది. ఆత్మరక్షణకై శివాజీ బాగ్నఖ్ (పులిగోళ్లు) అనే మారణాయుధంతో అల్ఫాన్ ను హతమార్చాడు.

ప్రశ్న 5.
పురందర్ సంధి
జవాబు.
క్రీ.శ. 1665 సం॥లో మొగల్ సేనాని రాజా జైసింగ్కు, మరాఠా నాయకుడు అయిన శివాజీకి మధ్య పురంధర్ వద్ద కుదిరిన సంధిని పురంధర్ సంధి అని అంటారు. ఈ సంధి ప్రకారం:

  1. శివాజీ తన స్వాధీనంలోని సాలీనా నాలుగు లక్షల రూపాయల ఆదాయాన్ని ఇచ్చే ఇరవై మూడు కోటలను మొగలులు స్వాధీనం చేసుకున్నారు.
  2. బీజాపూర్ మొగలులు చేసే యుద్ధాలలో సహాయం చేసేందుకు శివాజీ అంగీకరించాడు.
  3. తన కుమారుడు శంభూజీని ఐదువేల మంది అశ్వికులతో మొగల్ ఆస్థానానికి పంపేందుకు శివాజీ అంగీకరించాడు.
  4. 13 సంవత్సరాల కాలంలో నలభై లక్షల పన్నులను చెల్లించేందుకు శివాజీ అంగీకరించాడు.
  5. ఐదు లక్షల పన్నులను ఇచ్చే బీజాపూర్ రాజ్యంలోని ప్రాంతాలపై శివాజీ అధికారాన్ని మొగలులు గుర్తించారు.

ఈ సంధి వల్ల మొగలులు ప్రయోజనం పొందారు. వారి ప్రాభవం వృద్ధి చెందింది. దీనితో శివాజీ అవమానానికి గురి అయినాడు. పురంధర్ సంధి ప్రకారం రాజా జైసింగ్ ప్రోద్బలంతో ఆగ్రాలోని మొగల్ దర్బారును శివాజీ దర్శించింది.

ప్రశ్న 6.
అష్ట ప్రధానులు
జవాబు.
శివాజీ కేంద్రీకృత పాలనావ్యవస్థను ఏర్పాటు చేశాడు. శివాజీ తనకు పరిపాలనలో సహకరించేందుకు ఎనిమిది మంట సభ్యులు గల అష్టప్రధానులు అనే మంత్రిమండలిని ఏర్పాటు చేశాడు. మంత్రులకు వివిధ శాఖలు కేటాయించాడు.

  • పీష్వా: ప్రధానమంత్రి – సాధారణ పాలనా వ్యవహారాలను చూసేవాడు.
  • అమాత్య: ఆర్థిక మంత్రి – ఆదాయ వ్యయాలు, బడ్జెట్ చూసేవాడు.
  • మంత్రి: ఆంతరంగిక వ్యవహారాల మంత్రి.
  • సచివ: సమాచారశాఖా మంత్రి.
  • సుమంత్: విదేశీ వ్యవహారాల మంత్రి.
  • పండితరావు: దానధర్మాలు, ధర్మాదాయం.
  • సేవాపతి: సర్వసైన్యాధ్యక్షుడు.
  • న్యాయాధీశుడు: అత్యున్నత న్యాయాధికారి.

ప్రశ్న 7.
మూడో పానిపట్టు యుద్ధం
జవాబు.
మూడవ పానిపట్టు యుద్ధం అహ్మదా అబ్దాలీ సామ్రాజ్య కాంక్ష ఫలితం. 1761 జనవరి 14న చారిత్రాత్మక పానిపట్టు వద్ద మహారాష్ట్ర, అబ్దాలీ సైనికులు తలపడ్డారు. ఈ యుద్ధంలో ఆఫ్గన్లు విజయం సాధించారు. సదాశివరావు, విశ్వాసరావు అంతటి వీరులు సైతం నేలకొరిగారు. వేలాది సైనికులు చనిపోయారు. ఈ యుద్ధం వలన నష్టపోని మహారాష్ట్ర కుటుంబం లేదు. ఈ పరాజయ వార్త విన్న పీ+3 బాలాజీ బాజీరావు కృంగి మరణించాడు.
రోహిల్లాలు, అయోధ్య నవాబు ంటి స్వదేశీయులు అబ్దాలీకి సహాయపడటం, మహరాష్ట్రులకు ఎటువంటి సహాయం అందకపోవడం మరాఠాల పరాజయానికి కారణాలయ్యాయి. దీనితో పీష్వా అధికారం క్షీణించి మహారాష్ట్ర సమాఖ్య విచ్ఛిన్నమైంది. మొగల్ సామ్రాజ్యం ఇంకా నిర్వీర్యమైపోయింది.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

ప్రశ్న 8.
అమృత్సర్ సంధి
జవాబు.
భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రాబల్యాన్ని నిరోధించేందుకు బ్రిటిష్ వారు 1809లో రంజిత్ సింగ్తో అమృత్సర్ సంధిని చేసుకొన్నారు. ఈ సంధి ప్రకారం సట్లెజ్ నదికి ఉత్తరాన ఉన్న భూభాగంపై రంజిత్ సింగ్ సార్వభౌమత్వాన్ని బ్రిటిష్వారు గుర్తించారు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 9 Source of Business Finance

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 9th Lesson Source of Business Finance Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material Chapter 9 Source of Business Finance

Long Answer Questions

Question 1.
Explain various sources of business finance available to Indian businessmen.
(Or)
Discuss the main sources of finance available to companies for meeting long-term as well as short-term financial requirements.
(Or)
Write a comparative evaluation of the various methods that are opened to meet the financial requirements of a business firm.
Answer:
A businessman can raise funds from various sources. On the basis of the period, they are classified into three:

  • Long-term sources
  • Medium-term sources
  • Short-term sources.

1) Long-term sources: These sources include i)Issue of equity and preference shares ii) the Issue of debentures iii) Retained earnings.

i) Shares: A company is able to get large amount of capital primarily by the issue of shares. A company generally issues various types of shares, preference, equity, and deferred shares. The object of issuing different kinds of shares is to appeal investors with different temperaments. Preference shares carry preferential rights regarding payment of dividends and repayment of capital at the time of winding up of the company. Equity shares do not carry such rights. Issue of shares is the most important method of raising long-term finance because the raising from the shareholders remain in the company till the time of winding up.

ii) Debentures: A company may not wish to possess more share capital. Instead it may invite persons to lend their money. Money so lent must be acknowledged. The document which the lender receives is called debenture. So, debenture is an acknowledge of debt by a company. It is usually issued under a common seal, secured by fixed or floating charge on the assets of the company. A company in order to secure long term finance for initial needs and more of ten for developments, to supplement its capital may issue debentures. Money raised through debentures remain in the company for long period,

iii) Retained earnings: The ploughing back of earning is an important source of financing the business. Instead of distributing the entire profits, some portion of the profits are retained in the business as reserve. The undistributed earnings are used to finance long term needs.

2) Medium term finance: These sources include

  • Public deposit
  • Loans from banks
  • Lease financing

i) Public deposits: Industries receive deposits from the public. These deposits are called as public deposits. The period of public deposits used to be short (i.e., For three years) so public deposits have been a very important source for working capital requirements.

ii) Loans from banks: Commercial banks occupy a vital position as they provide funds for different purposes and for different periods. They extend loans in the form of cash credits, overdrafts, purchase/discounting bills and term loans. The borrower is required to provide some security or to create a charge on the assets of the firm before a loan is sanctioned.

iii) Lease financing: A lease is a contractual agreement whereby the lesser or owner grants lesser the right to use the asset in return for a periodic payment known as lease rent. At the end of the lease period, the asset goes back to lessor. Lease finance is an important means for modernisation and diversification in the firm. Such financing is resorted to in acquiring assets like computers and electronic equipment.

3) Short-term sources: These sources include

  • Bank credit
  • Trade credit
  • Installment credit
  • Advances
  • C.P.

i) Bank credit: Commercial banks extend the short-term financial assistance to business in the form of loans, cash credits, overdraft and discount of bills. Bank loans are provided for a specific short period. Such advance is credited to loan account and the borrower has to pay interest on the entire amount of loan sanctioned. Bank grants the cash credit upto a specific limit. The firm can withdraw any amount within the limit. Interest is charged on the actual amount withdrawn. In overdraft, the customer can overdraw his current account. This arrangement is for a short period only. Commercial banks finance the business houses by discounting the bills of exchange or promissory notes.

ii) Trade credit: Just as firm grants credit to customers, so it often gets credit from suppliers. It is known as trade credit. It does not make available of funds in cash but it facilitate the purchase of goods without immediate payment.

iii) Installment credit: Business firm gets credit from equipment suppliers. The supplier may allow the purchase of equipment with payments extended over a period of 12 months or more. Some portion of the cost price is paid on delivery and the balance is paid in a number of installments. The supplier charges interest on unpaid balance.

iv) Customers advance: Many times, the manufacturer of goods insist on advance by the customers, incases of big orders. The customers advance represent a part of the price of the product that has been ordered which will be delivered at a later date.

v) C.P or Commercial Paper: Commercial paper is an unsecured promissory note issued by a firm to raise funds for shorter period, varying from 90 days to 365 days. It is issued by one firm to another firm. The amount raised by CP is generally large. As the debt is totally unsecured, firms having good credit rating can issue commercial paper.

Question 2.
What do you mean by Specialized Financial Institutions? Why are these needed?
Answer:
Specialised financial institutions are the institutions which have been setup to serve the increasing financial needs of commerce and trade in the areas of venture capital, credit rating and leasing etc.

1) IFCI Venture Capital Funds Ltd.: Formerly known as Risk Capital and Technology Finance Corporation Ltd. is a subsidiary of Industrial Finance Corporation of India Ltd. It was promoted with the objective of broadening entrepreneurial base in the country by facilitating funding to ventures involving innovative product /process/ technology.

TS Inter 1st Year Commerce Study Material Chapter 9 Source of Business Finance

2) ICICI Venture Funds Ltd: Formerly known as Technology Development and Information Company of India Ltd. was established in 1988 as a joint venture with the Unit Trust of India. Subsequently, it became a fully owned subsidiary of ICICI. It is a Technology Venture Finance Company set upto sanction project finance for new technology ventures. The industrial units assisted by it are in the fields of computer, chemicals/polymers, drugs, diagnostics and vaccines, biotechnology, environmental engineering etc.

3) Tourism Finance Corporation of India Ltd.: TFCI is a specialised financial institution setup by Government of India for promotion and growth of tourist industry in the country. Apart from conventional tourism projects, it provides financial assistance for non-conventional tourism projects like amusement parks, ropeways, car rental services, ferries for inland water transport etc.

Question 3.
Critically examine the advantages and disadvantages of raising funds by issuing shares of different types.
Answer:
Issue of shares: The capital of the company is divided into number of equal parts known as shares. A company can issue different types of shares to get funds from the investors to suit their requirement. Some investors prefer regular income though it may be low, others may prefer higher returns and they will be prepared to take risk. Under the companies act, 1956, a company can issue only two types of shares. 1) Preference shares 2) Equity shares.

1) Preference shares: As the name suggests, these shares have certain preferences as compared to equity shares. There is a preference for payment of dividend and also repayment of capital at the time of liquidation. When the company has distributable profits, the dividend is first paid to preference shares. In the event of liquidation of the company, after the payment of outside creditors, preference share capital is returned. Because of these preferences they are called preference shares. These shares are further divided into cumulative, noncumulative, participating, redeemable, irredeemable, convertable and non-convertable preference shares.

Advantages:

  • Rate of return is guaranteed to those investors who prefer safety and want to earn income certainly.
  • These shares are helpful in raising long term capital of the company.
  • Redeemable preference shares have the added advantage of repayment of capital whenever there is surplus in the company.
  • As fixed rate of dividend is payable, this enable the company to adopt trading on equity.
  • There is no need to mortgage assets for the issue of shares.

Disadvantages:

  • Fixed rate of dividend is paid on these share. This is a permanent burdent to the company.
  • These shares does not carry any voting right and cannot participate in the management of the company.
  • Compared to other types of securities such as debentures, usually cost of raising capital is high.

2) Equity shares: They are also known as ordinary shares. Equity shareholders are the real owners of the company as these shares carry voting rights. Equity shareholders are paid dividend after paying to the preference shares. The rate of dividend depends on the profits of the company. There may be a higher rate of dividend or they may not get anything. These shareholders take more risk as compared to preference shareholders. Equity capital is returned after meeting all other claims including preference shares.

Advantages:

  • Equity shares do not create any obligation to pay fixed rate of dividend.
  • They can be issued with creating any charge over the assets of the company.
  • It is a permanent source of capital and the company need not repay it except under liquidation.
  • Equity shareholders are the real owners of the company.
  • In case of profits, these shareholders can get higher dividends and appreciation in the value of shares.

Disadvantages:

  • If only equity shares are issued the company cannot take the advantage of trading on equity.
  • There is danger of over capitalisation in case of excess issue of these shares.
  • These shareholders can put obsticles in management.
  • In case of higher profits, increase in the value of shares may lead to speculation in the market.

TS Inter 1st Year Commerce Study Material Chapter 9 Source of Business Finance

Short Answer Questions

Question 1.
What are the sources of Short-Term finance?
Answer:
The following are the sources of short-term finance:
1) Bank credit: Commercial banks extend the short term financial assistance to business in the form of loans, cash credits, overdrafts and discount of bills. Bank loans are provided for a specific short period. Such advance is credited to loan account and the borrower has to pay interest on the entire amount of loan sanctioned. Bank grants cash credits upto a specific limit. The firm can withdraw any amount within that limit. Interest is charged on the actual amount withdrawn. In overdraft, the customer can overdraw his current account. The arrangement is for short period only. Commercial banks finance the business houses by discounting the bills of exchange and promissory notes.

2) Trade credit: Just as firm grants credit to customers, so it often gets credit from suppliers. It is known as trade credit. It does not make available of funds in cash but it facilitates the purchase of goods without immediate payment of cash.

3) Installment credit: Business firms get credit from equipment suppliers. The suppliers may allow the purchase of equipment with payments extended over a period of 12 months or more. Some portion of the cost price is paid on delivery and the balance is paid in number of installments. The supplier charges interest on the unpaid balance.

4) Customers advance: Many times, the manufacturer of goods insist on advance by customers in case of big order. The customers advance represent a part of the price of the product which will be delivered at a later date.

5) Commercial paper: Commercial paper is an unsecured promissory note issued by a firm to raise funds for shorter period, varying from 90 days to 365 days. It is issued by one firm to another firm. The amount raised by C.P is large. As the debt is totally unsecured, firms having good credit rating can issue commercial paper.

Question 2.
What are the sources of Long-term finance?
Answer:
The sources of long-term finance are

  • Issue of shares
  • Issue of debentures
  • Retained earnings.

i) Issue of shares: A company is able to get large amount of capital primarily by the issue of shares. A company may issue different types of shares like preference shares, equity shares and deferred shares. The object of issuing different types of shares to appeal investors with different temperment. Preference shares carry preferential right with regarding to payment of dividend and repayment of capital. The equity shares do not carry such rights. It is important method of raising long term finance because the share capital remain in the company till winding up.

ii) Issue of debentures: If a company do not wish to possess more share capital may invite persons to lend their money. Debentures is an acknowledge of debt by company, issued under common seal, secured by fixed or floating charge on the assets of the company. A company in order to secure long-term finance for development purposes and to suppliment its capital may issue debentures. Money raised through debentures remain in the company for a longer period.

iii) Retained earnings: The ploughing back of earnings is an important sources of financing the business. Instead of distributing entire profits, some portion of the profits are retained in the business as reserve. This is called as “Retained Earnings”. The undistributed earnings are used to finance long term needs.

TS Inter 1st Year Commerce Study Material Chapter 9 Source of Business Finance

Question 3.
What are the sources of medium term finance?
Answer:
1) Public Deposits: The deposits that one raised by organisations directly from public are known as ‘public deposits’. Any person who is interested in depositing money in any organisation, can do by filling up a prescribed form. The organisation in return issues a deposit receipt as acknowledgement of debt. Company generally invite public deposits for a period upto 3 years. The acceptance of public deposits is regulated by RBI.

2) Loans from Commercial Bank: Commercial Banks provides funds for different purposes as well as for different time periods. Bank extend loans to firm of all sizes and in many ways like cash credit, overdraft, term loans, discounting of bills etc., the rate of interest charged by banks depend on various facts. The borrower is required to provide some security or create a charge on the assets of the firm before a loan is sanctioned by a commercial bank.

3) Lease Financing: A lease is a contractual agreement where by one party i.e., the owner of an asset grants the other party right to use the asset in return for a periodic payment. The owner of the assets is called the ‘lessor’ while the party that uses the assets is known as the “lesser”. The lesser pays a fixed periodic amount called lease rental to the lessor for the use of the asset. At the end of the lease period, the asset goes back to the lessor. While making the leasing decision, the cost of leasing an asset must be compared with the cost of owning the same.

Question 4.
Discuss the need for specialized financial institutions.
Answer:
Specialised financial institutions are the institutions which have been setup to serve the increasing financial needs of commerce and trade in the areas of venture capital, credit rating and leasing etc.

1) DFCI Venture Capital Funds Ltd.: Formerly known as Risk Capital and Technology Finance Corporation Ltd. is a subsidiary of Industrial Finance Corporation of India Ltd. It was promoted with the objective of broadening entrepreneurial base in the country by facilitating funding to ventures involving innovative product /process/ technology.

2) ICICI Venture Funds Ltd: Formerly known as Technonology Development and Information Company of India Ltd. was established in 1988 as a joint venture with the Unit Trust of India. Subsequently, it became a fully owned subsidiary of ICICI. It is a Technology Venture Finance Company set upto sanction project finance for new technology ventures. The industrial units assisted by it are in the fields of computer, chemicals/polymers, drugs, diagnostics and vaccines, biotechnology, environmental engineering etc.

3) Tourism Finance Corporation of India Ltd.: TFCI is a specialised financial institution setup by Government of India for promotion and growth of tourist industry in the country. Apart from conventional tourism projects, it provides financial assistance for non-conventional tourism projects like amusement parks, ropeways, car rental services, ferries for inland water transport etc.

Question 5.
Explain the advantages and disadvantages of equity source of finance.
Answer:
Equity shares: Equity shares are the most important source of raising long term capital by a company. Equity shares also known as “ordinary shares” represent the ownership of a company. The capital raised by issue of such shares are known as “Owners Fund”. Equity share holders do not get a fixed dividend but are paid on the basis of earning by the company. They are reffered as “residual owners”. They liability, is limited to the extent of capital contributed by them in the company. These share holders have a right to participate in the management of a company.

Merits: The important merits or raising funds through issuing equity shares are given below.

  • Equity shares do not create any obligation to pay a fixed rate of dividend.
  • Equity shares can be issued without creating any charge over the assets of the company.
  • It is a permanent source of capital and the company need not repay it except under liquidation.
  • Equity shareholders are the real owners of the company who have the voting rights.
  • In case of profits, equity share holders are the real gainers by way of increased dividends and appreciation in the value of shares.

Limitations: The major limitations of raising funds through issue of equity shares are as follows.

  • Investors who want steady income may not prefer equity shares as equity shares get fluctuating returns.
  • The cost of equity shares is generally more as compared to the cost of raising funds through other sources.
  • Issue of additional equity shares dilutes the voting power and earning of existing equity shareholders.
  • More legal formalities and procedural delays involved while raising funds through issue of equity shares.

Question 6.
Differentiate between the Equity shares and Preference shares.
Answer:
The following are the differences between equity shares and preference shares.

Basis of DifferenceEquity sharesPreference shares
1. Choice of IssueIssue of these shares are compulsory.Issue of these shares are optional. i.e., not compulsory.
2. Payment of dividendDividends are paid after paymet of dividends to preference shares.Dividends are paid before payment of dividends to equity shares.
3. Rate of dividendRate of dividend is not fixed and recommended by board of directors.Rate of dividend is prefixed and precommunicated.
4. Return of capitalIncase of windingup capital is refunded after the payment of preference shares.Incase of windingup capital is refunded before the payment to equity shares.
5. Voting rightsEquity shareholders are the real owners of the company who have the voting rights.These shares do not have any voting rights.
6. RiskIt is highly risk as compared to preference shares.It is less risky as compared to equity shares.
7. SpeculationScope for speculation.No scope for speculation.
8. Bonus sharesBonus shares are offered to equity shareholders.Bonus shares are not offered to preference shareholders.

TS Inter 1st Year Commerce Study Material Chapter 9 Source of Business Finance

Question 7.
Differentiate between Shares and a Debenture.
Answer:
The following are the differences between shares and Debentures.

SharesDebentures
1. A share is a part of owned capital.1. A debenture is an acknowledge of debt.
2. Shareholders are paid dividend on the shares held by them.2. Debenture holders are paid interest on debentures.
3. The rate of dividend depends upon the amount of divisible profits and policy of the company.3. A fixed rate of interest is paid on debentures irrespective of profit or loss.
4. Dividend on shares is a charge against profit and loss appropriation account.4. Interest on debentures is a charge against profit and loss account.
5. Shareholders have voting rights. They have control over the management of the company.5. Debenture holders are only creditors of the company. They cannot participate in management.
6. Shares are not redeemable (except redeemable preference shares) during the life time of the company.6. The debentures are redeemed after a certain period.
7. At the time of liquidation of the company, share capital is payable after meeting all outside liabilities.7. Debentures are payable in priority over share capital.

Question 8.
What is preference shares and explain the types of preference shares?
Answer:
Types of preference shares:

  • Cumulative preference shares: Under cumulative preference shares the dividend accumulated if it is unpaid during a year.
  • Non-cumulative preference shares: Under non-cumulative preference shares, the dividend does not accumulate.
  • Participating preference shares: Participating preference shares are those preference shares which have a right to participate in the company’s surplus after paying dividend to equity share holders and preference share holders.
  • Non-participating preference shares: The holders of such shares do not enjoy right of participating in the profit of the company.
  • Convertible preference shares: These shares can be converted into equity shares with in a specific period of time.
  • Non-convertible preference shares: Non-convertible preference shares cannot be coverted into equity shares.

Question 9.
What is Retained earnings and explain merits and limitations of Retained earnings.
Answer:
Retained earnings:
A company generally does not distribute all its earnings amongst the share holders as dividends. A portion of the net earnings may be retained in the business for use in the future. This is known as “retained earnings”. It is a source of internal financing or self financing or “ploughing back of profits”. The profit available for ploughing back of points in an organisation depends on many factors like net profits, dividend policy and age of the organization.

Merits: The merits of retained earning as a source of finance are as follows:

  • Retained earnings is a permanent source of funds available to an organisation.
  • It does not involve any explicit cost in the form of interest dividend or floation cost.
  • As the funds are generated internally, there is a greater degree of operational freedom and flexibility.
  • It enhances the capacity of the business firm to absorb unexpected losses.
  • It may lead to increase in the market price of the equity shares of a company.

Limitations:

  • Excessive ploughing back may cause dissatisfication amongst the share holders as they would get lower dividends.
  • It is an uncertain source of funds as the profits of business are fluctuating.
  • The opportunity cost associated with these funds is not recognized by many firms. This may lead to sub-optimal use.

TS Inter 1st Year Commerce Study Material Chapter 9 Source of Business Finance

Question 10.
What is Debentures and write the different types of Debentures.
Answer:
Debentures: ‘Debentures’ are an important instrument for raising term debit capital A company can raise funds through issue of debentures. The debenture issued by a pany is an acknowledgement that the company has borrowed a certain amount of r Which it promises to repay on a future date. Debentures holders are therefore termed as creditors of the company.

Debenture holders are paid a fixed state amount of interest at specified intervals say six months or one year.

Types of Debentures: Debentures may be of a various types. Some important types of debentures are as follows.

1) Mortage Debenture: They are also known as ‘Secured debentures’. The payment of interest and principal is secured by some charge on any part of the whole of the company.

2) Simple Debentures: These debentures have no charge on the assets of the company. They are also known as naked or unsecured debentures. They are not secured by any change or security on any asset of the company.

3) Redeemable Debentures: Those debentures which are issued for a particular fixed time period and after expiry of that period the principal amount is returned.
For example: 5 years, 10 years, 15 years maturity period, after that the amount of debenture is paid back to their holders.

4) Irredeemable Debentures: They are to be paid back at the time of winding up of the company. They are not refundable. Perpetual in nature. A company can, however, redeem such debentures whenever at deems fit.

5) Registered Debentures: The names of the holders are recorded in the books of the company. If such debentures are transferred, the name of the transferee is entered in the register and the name of the original holders is cancelled.

6) Bearer Debentures: The debentures which are not recorded in the register of debenture holders are known as bearer debentures. These debentures are transferable by more delivery.

7) Convertible Debentures: They carry the option of getting a part or the full value of their investments converted into equity shares on a fixed date.

8) Non-Convertible Debentures: They do not enjoy any such right to get themselves converted into equity shares.

Question 11.
Explain various international sources of finance?
Answer:
Liberalisation and Globalisation processes initiated in India in 1991 have opened the gates for the foreigners to invest in India and vice versa. Since then certain international sources are available for financing purposes.

1) American Depository Receipts (ADRS): American depository receipts is issued by any U.S Bank. The first ADR was introduced by J.P. Morgan in 1927 for the British retailers. It is basically a negotiable instrument which represents a specified number of share(s) in a foreign stock that is traded on U.S. exchange. The majority of ADRS range in price from $10 to $100 per share.

The holder of American depository receipt does not carry voting rights. The dividend on ADR is paid in terms of U.S. Dollars.

2) Global Depository Receipt (GDRs): GDR is a bank certificate issued in more than one country for shares in a foreign company. There are more than 900 GDRs listed on exchanges world wide. A holder of GDR does not carry any voting rights. A holder of GDR can convert it into the number of shares that it represented. On conversion of GDR into equity shares, no remitance is to be made by the company.

3) Indian Depository Receipts (IDRs): An IDR is an instrument in the form of Depository Receipt created by the Indian depository in India against the underlaying equity shares of the issuing company. IDRs are listed on stock exchanges in India and are freely transferable. IDRs can be issued with prior approval from securities exchange. Board of India (SEBI). Application can be made for the same 90 days before the issue opening date. An IDR is denominated in Indian Rupees.

According to the guidelines of SEBI, only those companies listed in their home market for at least three years and which have been profitable for three of the preced-ing five years can issue IDRS.

4) Foreign Currency Convertible Bonds (FCCBs): FCCBs have assumed a great importance for various multinational companies. A foreign currency convertiable bond is a type of convertiable bond in which the money is raised by issuing company in the form of a foreign currency. FCCBs are issued in currencies different from the issuing company’s domestic currency. FCCBs are redeemable at maturity if not converted into equity.

TS Inter 1st Year Commerce Study Material Chapter 9 Source of Business Finance

Very Short Answer Questions

Question 1.
Business finance
Answer:
1) The requirement of funds by business firms to accomplish its various activities is called business finance.

2) Business finance is viewed as the activity which is concerned with the acquisition and conservation of capital funds in meeting the financial needs and overall objectives of the business enterprise.

Question 2.
Bank loan
Answer:
1) Bank loan is a direct advance made in lumpsum against some security. A specified amount is sanctioned by the bankers to the customer.

2) The loan amount is paid in cash or credited to customers account. The customer has to pay interest on the amount from the date of sanctioning the loan.

Question 3.
Debentures
Answer:
1) A debenture is an acknowledgement of debt by a company. It is usually issued under common seal, secured by a fixed or floating charge on the assets of the company.

2) The debentures can be classified in different types on the basis of terms and conditions of issue. A company may issue debentures in secure long-term finance for initial needs and for expansions and developments.

Question 4.
Trade Credit
Answer:
1) Trade credit is the credit extended by one trader to another for the purchase of goods and services.

2) Trade credit facilitates the purchase of supplies without immediate payment. Such credit appears in the records of the buyer of the goods as ‘sundry creditors’ or ‘account payable’. Trade credit is commonly used by business organisations as a source of short term financing.

Question 5.
Equity share
Answer:
1) These shares are also known as ordinary shares. Equity sharesholders are the real owners of the company, as these shares carry voting rights.

2) Equity shareholders are paid dividend after paying the preference shares. The rate of dividend depends upon the profits of the company.

Question 6.
Preference share.
Answer:
1) Preference shares have certain preferences as compared to equity shareholders.There is a preference for payment of dividend and also repayment of capital at the time of liquidation when the company has distributable profits, the dividend is first paid to preference shares. In the event of liquidation, after the payment of outside creditors, preference share capital is returned. Because of these preferences they are called as preference shares.

2) These shares do not carry any voting rights. Hence they cannot participate in the management.

Question 7.
Retained earnings.
Answer:
1) Ploughing back of profits or retained earnings refers to the process of reinvestment of the earnings year of after. In this technique all the profits are not distributed to shareholders. A part of the profits is retained in the business as a reserve.

2) These reserves are used to finance long-term and short-term needs of the company. It is also known as self financing or internal financing.

Question 8.
Deferred Shares.
Answer:
1) The rights of deferred shareholders with regard to payment of dividend and repayment of capital are deferred or postponed. These shareholders get their only when all the other shareholders are paid.

2) These shares are generally of small denomination. The management of the company remained in their hands by virtue of their voting rights. These shares were earlier issue to promoters or founders for services rendered to the company. Under the present act, a public company cannot issue deferred shares.

Question 9.
State Financial Corporation.
Answer:
1) The State Financial Corporation was established by the government of India in 1951 with a view to provide financial assistance to small and medium scale industries which are beyond the scope of industrial finance corporation of India.

2) Its share capital is subscribed by respective state governments, Reserve Bank of India, Life Insurance Corporation of India and commercial banks.

TS Inter 1st Year Commerce Study Material Chapter 9 Source of Business Finance

Question 10.
Commercial Banks.
Answer:
1) Commercial banks occupy a vital position as they provide funds for different purposes as well as for different periods. Banks extends loans to firms of all sizes and in many ways like cash credits, overdrafts, purchase / discounting of bills and issue of letter of credit.

2) The loan is repaid in lumpsum or installments. The borrower is required to provide some security or create a charge on the assets of the firm before the loan is sanctioned.

Question 11.
Financial Institutions.
Answer:
1) Another important source of raising finance is from the financial institutions like Industrial Finance Corporation of India, Industrial Development Bank of India, Industrial Credit and Investment Corporation of India.

2) Such institutions provide long-term and medium terms on easy installments to big industrial houses. Such institutions help in pomoting new companies and expansion and development of existing companies.

Question 12.
Industrial Development Bank of India.
Answer:
Industrial Development Bank of India was established in July 1964 by a special Act or Parliament. The IDBI’s whole paid up capital is held by the central government. The main objectives are:

  • To set up an apex institution to co-ordinate the activities of other financial institutions.
  • To promote participation of private capital.
  • To promote private ownership of industrial activities.

Question 13.
Industrial Finance Corporation of India.
Answer:
1) IFCI was the first development finance institution setup in 1948 under IFCI act inorder to pioneer long-term institutional credit to large and medium industries.

2) It is to provide financial assistance to industry by way of rupee and foreign currency loans, underwriting, subscribing the issue of shares, stocks, bonds and debentures of industries.

3) It has also diversified its activities in the field of merchant banking, syndication of loans, formulation of rehabilitation programmes, amalgamation and mergers etc.

Question 14.
Small Industrial Development Bank of India.
Answer:
1) SIDBI was setup by the government of India in April 1990 as a wholly owned subsidiary of IDBI. It is the principal financial institution for promotion, financing and development of small scale industries in the economy.

2) It aims to empower micro, small and medium enterprises sector with a view to contributing to the process of economic growth, employment generation and balanced regional development.

Question 15.
Global Depository Receipt.
Answer:
1) GDR is a bank certificate issued in more than one country for shares in a foreign company. There are more than 900 GDRs listed on exchange worldwide.

2) GDRs are mainly listed in the Frankfurt Stock Exchange, Luxembourg Stock Exchange and London Stock Exchange, Global depository receipts facilitate trade of shares several international banks issue GDRs such as Citigroup, J.P. Morgan, Bank of New York etc. A holder of GDR can convert into number of shares that it represents.

TS Inter 1st Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 9th Lesson ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం Textbook Questions and Answers.

TS Inter 1st Year Economics Study Material 9th Lesson ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ద్రవ్య పరిణామక్రమాన్ని చర్చించండి. ద్రవ్య రకాలను వివరించండి.
జవాబు.
ద్రవ్యం అంటే ఏమిటి అనే శ్న సామాన్యంగా కనిపించినప్పటికీ, జవాబు క్లిష్టమైంది. మానవుల కార్యకలా పాలన్నింటికీ ద్రవ్యం కేంద్ర బిందువు. సమాజంలో ప్రజలు పలు రకాలైన లావాదేవీల కోసం ద్రవ్యాన్ని ఉపయోగిస్తారు. ప్రభుత్వం కూడా దైనందిన వ్యవహారాల కొరకు ద్రవ్యాన్ని ఉపయోగిస్తుంది. నేడు ద్రవ్యం యొక్క పాత్ర లేని సమాజాన్ని మనం ఊహించలేం.

అందుకే, వాకర్ (Walker) పేర్కొన్నట్లు “money is what money does” అంటే ద్రవ్యం ఏ పనులను నిర్వహిస్తుందో ఆయా పనుల ఆధారంగా ద్రవ్య స్వభావాన్ని నిర్వచించవచ్చు. మొత్తం మీద మానవుని నవ్య కల్పన (ఆవిష్కరణ, discovery) అన్నింటిలో ‘ద్రవ్యం’ అత్యద్భుతమైందని చెప్పవచ్చు.

ద్రవ్య పరిణామక్రమం :
‘ద్రవ్యం అనే పదం ‘మానెటా’ అనే పదం నుంచి వచ్చింది. రోమన్ దేవత ‘మానెటా” ఆలయంలో నాణేలు ముద్రించేవారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం వాడుకలోకి రాకముందు ‘వస్తు మార్పిడి విధానం’ అమలులో ఉండేది. ఈ విధానంలో వ్యక్తులు వస్తువులకు బదులుగా వస్తువులను వినిమయంగా పొందేవారు.

వస్తు మార్పిడి పద్ధతిలోని ఇబ్బందులను తొలగించడానికే ద్రవ్యం కనుగొనబడింది. ప్రాథమిక దశలో ద్రవ్యం స్థానంలో జంతువులను ఉపయోగించారు.

కాలక్రమంలో బంగారం, వెండి, రాగి, నికెల్ వంటివి లోహ ద్రవ్యంగా చలామణిలోకి వచ్చాయి. మూడవ దశలో నాణేలు ద్రవ్యంగా ఉపయోగించబడగా, ఆ తదుపరి కరెన్సీ నోట్లు ద్రవ్యంగా చలామణిలోకి వచ్చాయి. ప్రస్తుతం, కరెన్సీ నోట్లతో బాటు, వాణిజ్య బాంకులు సృష్టించే డ్రాఫ్ట్లు, చెక్కులు, డెబిట్ కార్డులు కూడా ద్రవ్యంగా చలామణి కావడం మనం చూస్తున్నాం. ఈ విధంగా ద్రవ్య పరిణామక్రమం ఆర్థిక వ్యవస్థలో పలు దశలలో చోటు చేసుకొన్నదని చెప్పవచ్చు.

ద్రవ్యం నిర్వచనాలు :
వస్తు మార్పిడి విధానంలోని ఇబ్బందులను తొలగించడానికి ద్రవ్యాన్ని చలామణిలోకి తీసుకురావడం జరిగింది. అర్థశాస్త్రవేత్తలు ద్రవ్యాన్ని అనేక విధాలుగా నిర్వచించడం జరిగింది.

  1. రాబర్ట్సన్ అభిప్రాయంలో ద్రవ్యం “వస్తు క్రయ విక్రయ చెల్లింపులలో, ఇతర వ్యవహారాల పరిష్కారాలలో అధికంగా జనామోదం పొందింది.”
  2. ‘దేనికైతే సర్వజనాంగీకారం కలిగి ఉన్నదో అదే ద్రవ్యం’ అని సెలిగ్మన్ పేర్కొన్నాడు.
  3. సాధారణంగా ‘వినిమయ సాధనం’గా అందరూ అంగీకరించేది. అంతేకాకుండా విలువల కొలమానంగా, విలువ నిధిగా ఉపయోగపడేది’ ద్రవ్యం అని డా॥ క్రౌథర్ నిర్వచించాడు.
  4. ‘ద్రవ్యం ఏ పనులను నిర్వహిస్తుందో దానినే ద్రవ్యం’ అని వాకర్ పేర్కొన్నాడు.

ద్రవ్యాన్ని సాధారణంగా ఒక ‘యూనిట్’ రూపంలో వ్యక్తపరచడం జరుగుతుంది. కేంద్ర బాంకు జారీ చేసే కరెన్సీ పేపర్ నోట్లు, చిల్లర నాణేల రూపంలో ఉంటుంది. ఉదా॥ భారతదేశంలో రూపాయి, అమెరికాలో డాలర్, యు.కె. లో పౌండ్ స్టెర్లింగ్, జపాన్లో యెన్, యూరోపియన్ దేశాలలో యూరో.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 2.
ద్రవ్యాన్ని నిర్వచించండి. ద్రవ్యం విధులను వివరించండి.
జవాబు.
వస్తు మార్పిడి విధానంలోని ఇబ్బందులను తొలగించడానికి ద్రవ్యాన్ని చలామణిలోకి తీసుకురావడం జరిగింది. అర్థశాస్త్రవేత్తలు ద్రవ్యాన్ని అనేక విధాలుగా నిర్వచించడం జరిగింది.

  1. రాబర్ట్సన్ అభిప్రాయంలో ద్రవ్యం “వస్తు క్రయ విక్రయ చెల్లింపులలో, ఇతర వ్యవహారాల పరిష్కారాలలో అధికంగా జనామోదం పొందింది.”
  2. ‘దేనికైతే సర్వజనాంగీకారం కలిగి ఉన్నదో అదే ద్రవ్యం’ అని సెలిగ్మన్ పేర్కొన్నాడు.
  3. సాధారణంగా ‘వినిమయ సాధనం’గా అందరూ అంగీకరించేది, అంతేకాకుండా విలువల కొలమానంగా, విలువ నిధిగా ఉపయోగపడేది’ ద్రవ్యం అని డా॥ క్రౌథర్ నిర్వచించాడు.
  4. ‘ద్రవ్యం ఏ పనులను నిర్వహిస్తుందో దానినే ద్రవ్యం’ అని వాకర్ పేర్కొన్నాడు.

ద్రవ్యాన్ని సాధారణంగా ఒక ‘యూనిట్’ రూపంలో వ్యక్తపరచడం జరుగుతుంది. కేంద్ర బాంకు జారీ చేసే కరెన్సీ పేపర్ నోట్లు, చిల్లర నాణేల రూపంలో ఉంటుంది. ఉదా॥ భారతదేశంలో రూపాయి, అమెరికాలో డాలర్, యు.కె. లో పౌండ్ స్టెర్లింగ్, జపాన్లో యెన్, యూరోపియన్ దేశాలలో యూరో.

ద్రవ్యం విధులు :
ద్రవ్యం నిర్వహించే విధులు చాలా ఉన్నాయి. వీటికి ప్రాథమిక విధులు, ద్వితీయ శ్రేణి విధులు, అనుషంగిక విధులు అని పలు రకాలుగా వర్గీకరిస్తారు.

ప్రాథమిక విధులు :
1. వినిమయ మాధ్యమం :
ద్రవ్యం వినిమయ మాధ్యమంగా వ్యవహరిస్తుంది. ఏ వస్తువైనా ముందుగా ద్రవ్యంతో మార్పిడి చేసుకొని, ఆ తరువాత ఆ ద్రవ్యంలో మరి ఏ ఇతర వస్తువునైనా కొనుగోలు చేయవచ్చు. ఆ విధంగా ద్రవ్యం అనే వినిమయ మాధ్యమం ద్వారా ప్రజలు వస్తు సేవలను వినిమయం చేసుకోవచ్చు.

2. విలువల కొలమానం :
వస్తు సేవల విలువ కొలమానంగా ద్రవ్యం వ్యవహరిస్తుంది. వ్యాపార వ్యవహారాలను సులువైనవిగా, సులభతరమైనవిగా మార్చింది. ప్రతి వస్తువు విలువను ద్రవ్య యూనిట్లో వ్యక్తపరచడం జరుగుతుంది. దీనిని ధర అంటారు. ద్రవ్యం యూనిట్ విలువ స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే అది సంతృప్తికరమైన కొలమానంగా పనిచేస్తుంది.

ద్వితీయ శ్రేణి విధులు :

1. విలువ నిధి :
వస్తు సేవల విలువను ద్రవ్య రూపంలో నిల్వ చేయవచ్చు. కీన్స్ అభిప్రాయంలో, ద్రవ్యం నిర్వహించే విధులలో ఈ విధి అతి ముఖ్యమైనది. ద్రవ్యం వల్ల మాత్రమే, ప్రస్తుత ఆదాయంతో భవిష్యత్తులో వినియోగం సాధ్యపడుతుంది. అందువల్ల ద్రవ్యం భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల మధ్య వారధిగా పనిచేస్తుంది.

2. వాయిదాల చెల్లింపుల ప్రామాణికం :
ద్రవ్యం వాయిదా చెల్లింపుల ప్రమాణాలుగా వ్యవహరిస్తుంది. ఈ విధిని నిర్వర్తించడం వల్ల వ్యక్తులు వస్తువులను కొనుగోలు చేయడం, బ్యాంకులు, ఇతర ద్రవ్య సంస్థల నుంచి ఋణాలు పొందడం, షేర్లు, బాండ్లు అమ్మకాలు, కొనుగోలు మొ||నవి సులభతరమయ్యాయి.

3. విలువల బదిలీ :
ఏ సమయంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా ద్రవ్యాన్ని ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి బదిలీ చేయడం సాధ్యం అవుతుంది. ద్రవ్యం వల్ల విలువను బదిలీ చేయడం తేలికవుతుంది.

అనుషంగిక విధులు :

1. జాతీయాదాయ మదింపు, పంపిణీ :
ఒక సం॥ కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల విలువలను అంచనా వేయవచ్చు. వివిధ ఉత్పత్తి కారకాలను ద్రవ్య రూపంలో చెల్లింపులు చేయడం ద్వారా జాతీయాదా యమును వాటి మధ్య పంపిణీ చేయవచ్చు.

2. ఉపాంత ప్రయోజనాలు/ఉత్పాదకతలు సమానీకరణ :
వినియోగదారులు తాము కొనుగోలు చేసే వివిధ వస్తువుల నుంచి పొందే ఉపాంత ప్రయోజనాలను ద్రవ్యం ఆధారంగా సమానం చేయడం ద్వారా ప్రయోజనాలను గరిష్ఠం చేసుకోగలుగుతాడు.

అదే విధంగా ఉత్పత్తిదారు వివిధ ఉత్పత్తి కారకాల ఉపాంత ఉత్పాదకతలను ద్రవ్యం సహాయంతో సమానం చేయడం ద్వారా లాభాలను గరిష్ఠం చేసుకోగలుగుతాడు.

3. పరపతి వ్యవస్థకు మూలం :
అన్ని ఆర్థిక లావాదేవీలకు ద్రవ్యం ప్రాతిపదిక. ద్రవ్య రిజర్వు లేనిదే పరపతి సృష్టి జరగదు. పరపతి కార్యకలాపాలన్నింటికి ద్రవ్యం పూచీకత్తుగా వ్యవహరిస్తుంది.

4. ద్రవ్యత్వం :
ద్రవ్యానికి అత్యధిక ద్రవ్యత్వం ఉంటుంది. ద్రవ్యత్వపరంగా ఆస్తులన్నింటిలోకి ఉత్తమమైనది. ద్రవ్యం నూరుశాతం ద్రవ్యత్వం కలిగి ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 3.
వాణిజ్య బాంకుల విధులను విశదీకరించండి.
జవాబు.
వాణిజ్య బ్యాంకులు దేశ బాంకింగ్ రంగంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి. వాణిజ్య బ్యాంకులు ప్రజల నుంచి, సంస్థల నుంచి డిపాజిట్లను స్వీకరించి, ఆ సొమ్మును వ్యాపారస్తులకు, ఉత్పత్తిదారులకు ఋణాలను ఇస్తూ, అటు ఋణ గ్రహీతలకు, ఋణదాతలకు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరిస్తుంది.

సేయర్స్ అభిప్రాయంలో “బాంకులు వ్యక్తుల నుంచి డిపాజిట్లను స్వీకరించి, అవసరమైన వాళ్ళకు ఋణాలు మంజూరు చేసే సంస్థలు”.

క్రౌథర్ అభిప్రాయంలో “ఇతరుల ఋణాలు తీసుకొని, తన వద్దగల ద్రవ్యాన్ని ఇతరులకు ఇవ్వడం ద్వారా ద్రవ్యాన్ని సృష్టించడమే బ్యాంకుల వ్యాపారం”.

వాణిజ్య బ్యాంకుల విధులు :
ఇవి దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. వాణిజ్య బ్యాంకుల విధులు ముఖ్యంగా

  1. ప్రాథమిక విధులు.
  2. అనుషంగిక విధులు.
  3. సాధారణోపయోగ సేవలు.

1. ప్రాథమిక విధులు :
ఎ) డిపాజిట్లను స్వీకరించడం:
ప్రజల వద్ద నుంచి పొదుపులను డిపాజిట్లగా స్వీకరించడం బ్యాంకుల ప్రాథమిక నంగా వాణిజ్య బ్యాంకులు స్వీకరించే డిపాజిట్లు రెండు రకాలు, అవి : డిమాండ్ డిపాజిట్లు, కాలపరిమితి

  1. డిమాండ్ డిపాజిట్ల కింద సేవింగ్స్ డిపాజిట్లను, కరెంట్ డిపాజిట్లను సేకరిస్తుంది.
  2. కాలపరిమితి డిపాజిట్ల కింద ఫిక్స్డ్ డిపాజిట్లను, రికరింగ్ డిపాజిట్లను సేకరిస్తుంది.

బి) ఋణాలను మంజూరు చేయడం :

  1. లాభాలను ఆర్జించటం వాణిజ్య బాంకుల ముఖ్యోద్దేశం. బాంకులు వ్యాపారస్తుల ద్రవ్య అవసరాల కోసం ఇచ్చే రుణాలను ‘నగదు పరపతి’ అంటారు. ఋణాన్ని తీసుకొన్న ఖాతాదారు, ఆ ద్రవ్యాన్ని ‘చెక్కు’ ద్వారా తీసుకుంటాడు. ఈ ఋణాలపై బాంకులు వడ్డీ వసూలు చేస్తాయి.
  2. నమ్మకమైన ఖాతాదారులకు బాంకులు “ఓవర్ డ్రాఫ్ట్” పద్ధతి ద్వారా ఋణాలిస్తాయి. ఖాతాదారుని కరెంట్ ఖాతాలో నిలువ ఉన్న మొత్తం కంటే, అధిక మొత్తాన్ని వాడుకొనే వసతిని ‘ఓవర్ డ్రాఫ్ట్’ అంటారు. వాడుకున్న సొమ్ముపై ఖాతాదారుని నుంచి వడ్డీని వసూలు చేస్తాయి.
  3. కేంద్ర బాంకు ఉత్తర్వుల మేరకు, స్టాక్ ఎక్స్ఛేంజ్ బ్రోకర్లకు వాణిజ్య బాంకులు అతి స్వల్పకాలిక ఋణాలు ఇస్తుంది. వీటిని ‘కాలనీ లేదా కాల్ లోన్స్’ అంటారు. వీటి కాల పరిమితి 15 రోజులకు మించదు.
  4. ఖాతాదారుల వద్ద ఉన్న బిల్లులపై కాలపరిమితికి ముందుగానే వడ్డీ మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని చెల్లించే అవకాశం కల్పిస్తుంది. ఈ పద్ధతిని “బిల్లుల డిస్కౌంటింగ్” అంటారు.

సి) పరపతిని సృష్టించడం :
బాంకులు స్వీకరించే డిపాజిట్లే అవి ఇచ్చే ఋణాలకు ఆధారం. పరపతి సృష్టి అంటే బాంకు డిపాజిట్ల కంటే ఎన్నో రెట్లు రుణాలు పెంచడం. పరపతి ఇచ్చేటప్పుడు డిపాజిట్లు సృష్టించబడతాయి.

డి) క్రెడిట్ కార్డులు :
ఆధునిక బాంకులు ఖాతాదారులకు ‘క్రెడిట్ కార్డులు’ మంజూరు చేయడం ద్వారా క ఋణాలను మంజూరు చేస్తున్నాయి. క్రెడిట్ కార్డు ఉన్న ఖాతాదారు వస్తు సేవలను కార్డ్పై కొనుగోలు చేసి, బాంకుకు అసలుతోపాటు వడ్డీ చెల్లించడం జరుగుతుంది.

2. అనుషంగిక విధులు :
బాంకులు నిర్వహించే ప్రాథమిక విధుల ఫలితంగా ‘ప్రాతినిథ్య విధులు’ ఏర్పడతాయి.

  1. బాంకులు ఖాతాదారుల ప్రతినిధులుగా వారి తరపున బీమా ప్రీమియమ్లు, కరెంట్ బిల్లులు మొదలైన వాటిని ఖాతాదారుల ఆదేశానుసారం నిర్ణీత సమయాల్లో చెల్లించుట.
  2. బాంకులు ఖాతాదారులు ‘ఏజెంట్గా’ కంపెనీల షేర్లను, రుణ పత్రాలను కొనిపెడతాయి.
  3. ఖాతాదారుల తరపున డ్రాఫ్టు ద్వారా, ద్వారా, తంతి తపాలా ద్వారా సొమ్ము బదిలీ చేస్తుంది.

3. సాధారణోపయోగ సేవలు :

  1. విదేశీ వ్యాపార క్రమంలో అత్యవసరమైన ‘పరపతి పత్రాలను’ జారీ చేస్తాయి.
  2. విదేశీ వర్తకం చేసేవారికి ‘విదేశీ ద్రవ్యం’లో విత్త సహాయం చేస్తుంది.
  3. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించటానికి ‘విద్యా రుణ’ సౌకర్యాన్ని కల్పిస్తుంది.
  4. బాంకింగ్ సేవలలో మరో విప్లవాత్మక సౌకర్యం ATM పద్ధతి ఖాతాదారులు తమకు సొమ్ము కావలసినప్పుడు బాంకుకు వెళ్ళకుండా, తమకు దగ్గరలో ఉన్న ATM నుంచి నగదు తీసుకొనే సౌకర్యం కల్పించింది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 4.
భారతీయ రిజర్వు బ్యాంకు విధులు ఏమిటి ?
జవాబు.
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మన దేశానికి కేంద్ర బ్యాంకు. దేశంలోని ద్రవ్య, కోశ విధానాలను రూపొందించడం లోను, అమలు పరచడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇది దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధికి నాయకత్వం వహిస్తూ దేశ అవసరాలకు తగినట్లుగా బ్యాంకింగ్ కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తుంది.

రాయల్ కమీషన్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ సూచన మేరకు 1935 ఏప్రిల్లో కౌ 5 కోట్ల వాటా మూలధనంతో రిజర్వు బ్యాంకు నెలకొల్పబడినది. మొదట ఇది ప్రైవేటు వాటాదారు యాజమాన్యం క్రింద ఏర్పడింది. దీనిని 1949లో భారత ప్రభుత్వం జాతీయం చేసింది. 1934 భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం ప్రకారం అన్ని ముఖ్యమైన కేంద్ర బ్యాంకు విధులను ఇది నిర్వహిస్తుంది.

దీని ప్రధాన కార్యాలయం ముంబాయిలో ఉంది. ఢిల్లీ, కోలకత్తా, చెన్నై, ముంబాయి మొదలైన నగరాలలో ప్రాంతీయ కార్యాలయాలు పనిచేస్తాయి. 20 మంది డైరెక్టర్లతో కూడిన కేంద్ర డైరెక్టర్ల బోర్డు నియంత్రణ క్రింద ఇది పనిచేస్తుంది.

ఇందులో ఒక గవర్నరు, నలుగురికి మించకుండా డిప్యూటీ గవర్నర్లు, రిజర్వు బ్యాంకు నాలుగు స్థానిక డైరెక్టర్ల బోర్డుల నుంచి ఒక్కొక్కరు కేంద్ర ప్రభుత్వంచే నియమించబడే పదిమంది డైరెక్టర్లు, ఒక ప్రభుత్వ అధికారి, మొత్తం 20 మంది ఉంటారు. వీరందరినీ కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.

భారతీయ రిజర్వు బ్యాంకు విధులు :

1. కరెన్సీ నోట్ల జారీ :
మనదేశంలోని కరెన్సీ నోట్ల జారీపై గుత్తాధిపత్య అధికారం రిజర్వు బ్యాంకు కలిగి ఉంది. రిజర్వు బ్యాంకు 2,000, 500, 200, 100, 50, 20, 10 ల కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. ఈ నోట్లపై భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ సంతకం ముద్రించబడతాయి.

2. ప్రభుత్వ బ్యాంకరు :
రిజర్వు బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికీ, రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకరుగా, ప్రతినిధిగా, ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ బ్యాంకరుగా వివిధ ప్రభుత్వ విభాగాల అకౌంట్లను నిర్వహిస్తుంది.

ప్రభుత్వం తరుపున ద్రవ్యాన్ని స్వీకరిస్తుంది, చెల్లింపులు చేస్తుంది. ప్రభుత్వాలకు తాత్కాలిక ఋణాలు అందిస్తుంది. అన్ని ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వాలకు సలహాదారుగా కూడా పనిచేస్తుంది.

3. బ్యాంకుల బ్యాంకరు :
దేశంలోని బ్యాంకులకు రిజర్వు బ్యాంకు బ్యాంకరుగా పనిచేస్తుంది. కొన్ని రకాల బిల్లులను రీడిస్కౌంట్ చేసుకునే సదుపాయం వాణిజ్య బ్యాంకులకు కలుగజేస్తుంది. వివిధ బ్యాంకుల మధ్య బ్యాంకింగ్ లావాదేవీలను పరిష్కరించడానికి క్లియరింగ్ హౌస్గా పనిచేస్తుంది. అలాగే బ్యాంకుల కార్యకలాపాలు తీర్చిదిద్ది వాటికి ” నాయకత్వం వహిస్తుంది.

4. అంతిమ ఋణదాత :
మార్కెట్లోని అన్నిరకాల పరపతి సౌకర్యాలు ఉపయోగించుకున్న తర్వాత ఇంకా ద్రవ్యత్వ ఇబ్బందులున్నప్పుడు రిజర్వు బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు, డిస్కౌంటు గృహాలకు, ఇతర పరపతి సంస్థలకు కొన్ని షరతులకు లోబడి వాటి వినిమయ బిల్లులను రీడిస్కౌంట్ చేయడం ద్వారా పరపతి అందిస్తూ అంతిమ ఋణదాతగా పనిచేస్తుంది.

5. క్లియరింగ్ హౌస్ల నిర్వహణ :
వ్యాపార అవసరాల నిమిత్తం బ్యాంకు ఖాతాదార్లు చెక్కుల ద్వారా చెల్లింపులు చేస్తుంటాయి. వేరువేరు ఖాతాదార్లు వేరువేరు బ్యాంకులలో తమ ఖాతాలు కలిగి ఉండటం వల్ల వివిధ బ్యాంకుల మీద ఈ చెక్కులు జారీ అవుతూ ఉంటాయి.

వివిధ బ్యాంకుల మధ్య ఖాతాదార్ల చెక్కులకు సంబంధించిన సొమ్ము వారి వారి ఖాతాలలో జమచేయడానికి రిజర్వు బ్యాంకు తమవద్ద ఉన్న వివిధ బ్యాంకుల ఖాతాలను సర్దుబాటు చేస్తూ వసూళ్ళ చెల్లింపులు సులభతరం చేయడానికి వివిధ నగరాలలో క్లియరింగ్ హౌస్లు నిర్వహిస్తుంది.

6. విదేశీ మారక ద్రవ్యం పరిరక్షణ :
రిజర్వు బ్యాంకు విదేశీ మారక ద్రవ్యంను పరిరక్షిస్తుంది. విదేశీ మారక ద్రవ్యం మారకం రేటులను స్థిరంగా ఉంచవలసిన బాధ్యత రిజర్వు బ్యాంకుది. విదేశీ మారక నిల్వలను నిర్వహిస్తూ వాటి వినియోగాన్ని నియంత్రణ చేస్తుంది.

7. పరపతి నియంత్రణ :
ఆర్థిక వ్యవస్థలోని పరపతి పరిమాణాన్ని తగిన ద్రవ్య విధానం ద్వారా కేంద్ర బ్యాంకు నియంత్రిస్తుంది. ద్రవ్యోల్బణం సమయంలో పరపతి తగ్గిస్తుంది. ఆర్థిక వ్యవస్థ తిరోగమన పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో పరపతి సప్లయి పెంచుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 5.
ద్రవ్యోల్బణాన్ని నిర్వచించండి. ద్రవ్యోల్బణ రకాలను, ప్రభావాలను వివరించండి.
జవాబు.
స్థూలంగా ద్రవ్యోల్బణం అంటే సాధారణ ధరల స్థాయిలో నిర్విరామంగాను, స్థిరంగాను పెరుగుదల ఏర్పడే పరిస్థితి. క్రౌథర్ ప్రకారం, ‘ద్రవ్యోల్బణ స్థితిలో ద్రవ్య విలువ తగ్గి, ధరలు పెరుగుతాయి’.
ఆచార్య కెమ్మెరక్ అభిప్రాయంలో ‘ఒక ఆర్థిక వ్యవస్థలో వ్యాపార వ్యవహారాలు తక్కువగాను, ద్రవ్యం ఎక్కువగాను ఉన్న పరిస్థితియే ద్రవ్యోల్బణం’.

‘సాధారణ స్థాయిలో లేదా సగటు స్థాయిలో ధరలు స్థిరంగా, నిరాఘాటంగా పెరిగే పరిస్థితిని ద్రవ్యోల్బణం’ అని ఆక్లె గార్డనర్ తెలిపాడు. ‘ఆర్థిక కార్యకలాపాల అనుపాతం కంటే ద్రవ్య ఆదాయం విస్తరించినప్పుడు ద్రవ్యోల్బణం ఏర్పడుతుందని పిగూ అభిప్రాయపడ్డాడు.

‘తక్కువ వస్తురాశిని హెచ్చు ద్రవ్యరాశికి తరమడమే ద్రవ్యోల్బణం’ అని డాల్టన్ అన్నాడు.
సామ్యూల్సన్ ప్రకారం సాధారణ ధరల స్థాయిలో పెరుగుదలను ద్రవ్యోల్బణం సూచిస్తుంది.

ద్రవ్యోల్బణంలో రకాలు :
ద్రవ్యోల్బణపు గమనం లేదా రేటు మరియు ద్రవ్యోల్బణ కారణాల ఆధారంగా ద్రవ్యోల్బణం వివిధ రకాలుగా ఉంటుంది.

ద్రవ్యోల్బణ రేటు ప్రకారం :
ద్రవ్యోల్బణ రేటు అంటే సాధారణ ధరల స్థాయిలో పెరుగుదల గమనం ఆధారంగా ద్రవ్యోల్బణం 4 రకాలని చెప్పవచ్చు.

i) ‘పాకే ద్రవ్యోల్బణం’లో (Creeping Inflation) ధరలు నెమ్మదిగా పెరగడాన్ని గమనించవచ్చు. ఇలాంటి పరిస్థితులలో ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందడానికి ప్రేరణ కలుగుతుంది. సాధారణ ధరల స్థాయిలో సంవత్సరానికి సుమారు 0 (శూన్యం) నుంచి 2 శాతం వరకు (0 నుంచి) పెరుగుదల ఉంటుంది.

ii) ‘నడిచే ద్రవ్యోల్బణం’ (Walking Inflation) కాలంలో సాధారణ ధరల స్థాయిలో పెరుగుదల సంవత్సరానికి సుమారు 2% నుంచి 4% వరకు (A నుంచి B) ఉంటుంది. ఈ దశలో కూడా ఆర్థిక వ్యవస్థ పురోగతి బాటలో పయనిస్తుంది.

iii) ‘పరుగెత్తే ద్రవ్యోల్బణ’ (Running Inflation) దశలో ధరల పెరుగుదల రేటు సంవత్సరానికి సుమారు 4% నుంచి 10% వరకు (B నుంచి C) ఉంటుంది. ఈ దశలో ప్రభుత్వం సరైన నియంత్రణ చర్యలు చేపట్టకపోతే పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుంది.

iv) ‘దుమికే’ (Galloping) లేదా ‘అతి తీవ్ర ద్రవ్యోల్బణ’ (Hyper Inflation) పరిస్థితిలో ధరల పెరుగుదల రేటు సంవత్సరానికి పది శాతానికి మించి (C నుంచి D) ఉంటుంది. కీన్స్ (Keynes) అభిప్రాయంలో ఈ స్థితి ‘ద్రవ్యోల్బణం’ పరిస్థితి. ఇలాంటి పరిస్థితి మొదటి, రెండవ ప్రపంచ యుద్ధ కాలాల్లో ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులను అదుపులోకి తీసుకొనిరావాలంటే, ప్రభుత్వం సరైన ద్రవ్య, కోశ విధానాలను ఉపయోగించవలసి ఉంటుంది. ఈ స్థితిలో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంది.

2. ద్రవ్యోల్బణ కారణాల ప్రకారం :
ద్రవ్యోల్బణం ఏర్పడడానికి గల కారణాలను అనుసరించి ద్రవ్యోల్బణాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :

i) డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం :
వస్తు సేవల డిమాండ్లో పెరుగుదల ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారి తీయవచ్చు. దీనినే ‘డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం’ (Demand Pull Inflation) అంటారు.

ii) వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం :
వస్తుసేవల ఉత్పత్తికి అయ్యే వ్యయం పెరగడంవల్ల ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడి దానిని ‘వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం’ (Cost – Push Inflation) అంటారు. దీనినే “సప్లయి ప్రేరిత” ద్రవ్యోల్బణం” అని కూడా అంటారు. ఉత్పత్తి వ్యయంలో భాగంగా ఉన్న శ్రామికుల వేతనాలు పెరగటం, అంటే యాజమాన్యంపై శ్రామిక సంఘాల ఒత్తిడివల్ల ఉత్పత్తి వ్యయం పెరిగితే, అలాంటి పరిస్థితిని ‘వేతన ప్రేరిత’ (wage push) ద్రవ్యోల్బణం అంటారు.

ఉత్పత్తిదారులు తమ లాభాల శాతం పెంచుకోవటంవల్ల ‘లాభాల ప్రేరిత’ (profit push) ‘వేతనాల పెరుగుదల’ కారణాలుగా ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగి వస్తుసేవల ధరలు పెరుగుతున్నట్లయితే ‘వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణా’నికి దారి తీస్తుంది.

ద్రవ్యోల్బణం ప్రభావాలు : నిరంతరంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థపై అనేక చెడు ప్రభావాలను కలిగిస్తుంది.

A) ఉత్పత్తి ద్రవ్యోల్బణ ప్రభావం :

  1. పరిమిత ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు లాభాలు పెరగటంవల్ల దీర్ఘ కాలంలో ఉత్పత్తి దెబ్బ తింటుంది.
  2. అతి తీవ్ర (మోతాదు మించిన) ద్రవ్యోల్బణం (10%కు మించి ధరల పెరుగుదల) ఉత్పత్తిపై చెడు ఫలితాల నిస్తుంది.
  3. ద్రవ్యోల్బణం పొదుపును నిరుత్సాహపరచి, మూలధన సంచయనాన్ని దెబ్బతీస్తుంది. దానివల్ల ఉత్పత్తి తగ్గిపోతుంది.

B) పంపిణీపై ద్రవ్యోల్బణ ప్రభావం :

  1. ద్రవ్యోల్బణం వల్ల సమాజంలో ఎక్కువగా ‘మధ్య తరగతి’, స్థిర ఆదాయ’ వర్గాలవారు వేదనకు గురవుతారు.
  2. కార్మిక వర్గం లేదా వేతన వర్గం అధికంగా దెబ్బతింటారు.
  3. ద్రవ్యోల్బణ కాలంలో ‘ద్రవ్యం విలువ క్షీణిస్తుంది.’ ఫలితంగా ఋణగ్రహీతల కంటే ఋణదాతలు తీవ్రంగా నష్టపోతారు.
  4. ద్రవ్యోల్బణ ప్రభావం వినియోగదారుల స్థితి క్షీణించేలా, ఉత్పత్తిదారుల పరిస్థితులు మెరుగుపరచేలా చేస్తుంది.

C) సాంఘిక న్యాయం వంటి అంశాలపై ద్రవ్యోల్బణ ప్రభావం :
ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థలో ఒక వర్గం మాత్రమే లబ్ధి పొందేటట్లుగా చేయడంవల్ల ధనికులు మరింత ధనికులు కావడం, పేదవారు మరింత పేదరికం అనుభవించాల్సి వచ్చి మొత్తంమీద ‘సాంఘిక న్యాయం’ దెబ్బతింటుంది.

D) రాజకీయ వ్యవస్థ ద్రవ్యోల్బణ ప్రభావం :

  1. ద్రవ్యోల్బణం ఆర్థిక అసమానతలను ఎక్కువ చేయడంవల్ల అసాంఘిక కార్యకలాపాలు పెరిగి, అభివృద్ధి వ్యయం మళ్ళింపు జరుగుతుంది.
  2. అధిక ధరలు, ఉద్యమాలు, పోరాటాలకు దారితీసి, కొన్ని సందర్భాలలో ప్రభుత్వాల సుస్థిరతను దెబ్బతీస్తాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 6.
ద్రవ్యోల్బణ కారణాలు ఏవి ? ద్రవ్యోల్బణ నియంత్రణ నివారణకు చర్యలను సూచించండి.
జవాబు.
సాధారణ ధరల స్థాయిలో స్థిరమైన, గ్రహించదగిన పెరుగుదల పరిస్థితిని ద్రవ్యోల్బణం అంటారు. ఇది అనేక విధాలుగా ప్రజల ఆర్థిక జీవితాన్ని, సంక్షేమాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఉత్పత్తి విలువ, పంపిణీ విలువ ప్రభావితం కలిగి ఉంటుంది.

ద్రవ్యోల్బణానికి కారణాలు :
ద్రవ్యోల్బణం అధిక డిమాండు వల్లగాని, అల్ప సప్లయ్ వల్లగాని, ఉత్పత్తి వ్యయం పెరుగుదల వల్లగాని ఏర్పడుతుంది. ఈ పరిస్థితులకు దారితీసే పలు అంశాలు.

a) వస్తువుల సమిష్టి డిమాండ్ పెరుగుదల :

  1. అధిక జనాభా పెరుగుదల రేటు.
  2. ఆర్థికాభివృద్ధి వల్ల తలసరి ఆదాయాలు పెరగడం.
  3. ఉద్యోగిత కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం అధికంగా ఖర్చుచేయడం.
  4. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయ్ పెరగడం.
  5. ప్రత్యక్ష పన్నురేట్లు తగ్గించటం.
  6. లోటు బడ్జెట్ విధానాన్ని అనుసరించడం.

b) అల్ప సప్లయ్ కారణాలు :

  1. వ్యవసాయ రంగంలో ఋతుపవనాలు విఫలం కావడం, వరదలు, పంటలకు తెగులు రావడం, కల్తీ విత్తనాల వాడకం మొదలైనవి.
  2. సంస్థాగత పరపతి తగినంత లభించనందువల్ల పెట్టుబడి కొరత ఏర్పడటం.
  3. ఉత్పాదకాలు, ముడిపదార్థాల సప్లయి లేకపోవడం లేదా కొరతగా ఉండటం.
  4. విద్యుత్ కొరత, కార్మికుల అశాంతి మొదలైన కారణాల వల్ల స్థాపిత శక్తి పూర్తిగా వినియోగించుకోలేక పోవటం.
  5. కొన్ని పరిశ్రమల దీర్ఘ ఫలనకాలం.
  6. దేశంలో వినియోగానికి సప్లయ్ తగ్గించి ఎగుమతులు చేయడం.

c) ఉత్పత్తి వ్యయం పెరుగుదలకు కారణాలు :

  1. ఉత్పత్తి కారకాల ధరలు పెరగడం.
  2. పన్నుల రేట్లు పెరగడం.
  3. ఆధునిక పద్ధతులు ఉపయోగించకుండా పాత పద్ధతులలో ఉత్పత్తి చేయడం.
  4. అధిక ధరలకు యంత్రాలను, పనిముట్లను దిగుమతి చేయడం.

ద్రవ్యోల్బణం నివారణ చర్యలు :
దీర్ఘకాలంలో సాధారణ ధరల స్థాయిలో నిరంతరమైన పెరుగుదలను ద్రవ్యోల్బణం అని అంటారు. పరిమిత ద్రవ్యోల్బణం ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది. అతి ద్రవ్యోల్బణం ఆర్థికాభివృద్ధిని నిరోధిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని నివారించ డానికి ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతుంది. అవి :

1. ద్రవ్యపరమైన చర్యలు :
ద్రవ్యపరమైన చర్యలు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయ్న క్రమబద్ధం చేస్తాయి. బ్యాంకులు పరపతిని క్రమబద్ధం చేయటం ద్వారా ద్రవ్య సప్లయ్న నియంత్రణ చేయటం జరుగుతుంది. కేంద్ర బ్యాంకు పరిమాణాత్మక, గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాల ద్వారా ద్రవ్యం సప్లయ్న నియంత్రణ చేయవచ్చు.

2. కోశ విధానాలు :
ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వం మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి పన్ను రేట్లను పెంచటం, కొత్తగా పన్నులను విధించడం మొదలగువాటిని కోశపరమైన చర్యలు అంటారు.

3. ద్రవ్యేతర అంశాలు :

a) ఉత్పత్తిని పెంచటం :
వస్తూత్పత్తిని పెంచటం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చు. ఉత్పత్తిని పెంచటానికి ఈ క్రింది చర్యలు చేపట్టాలి.

  • ఉత్పాదక వనరులను సక్రమంగా కేటాయించడం.
  • దేశీయంగా ఉన్న వస్తుకొరతను దిగుమతుల ద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చు.

b) వేతనాలు :
వేతనాల పెరుగుదలకు, వస్తు ధరల పెరుగుదలకు దగ్గర సంబంధం ఉంది. సక్రమమైన వేతన విధానాలను అమలు చేయాలి.

c) రేషనింగ్ :
ద్రవ్యోల్బణాన్ని నివారించే ప్రత్యక్ష చర్య వస్తువు ధరలను అమలు చేయటం, అదుపులో ఉంచటం. చట్టబద్ధంగా ప్రతి వస్తువుకు గరిష్ఠ ధరను నియంత్రించి ఆ ధర కంటే ఎక్కువ ధరకు అమ్మకుండా చర్యలు తీసుకోవాలి.

d) బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టుట అక్రమ వస్తు నిల్వలను అదుపు చేయుట ద్వారా వస్తువుల ధరలను అదుపు చేయవచ్చు. ప్రభుత్వ నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వచేసే వ్యాపారస్తులను కఠినంగా శిక్షించాలి.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
వస్తు మార్పిడి విధానం అంటే ఏమిటి ? అందులో గల ఇబ్బందులేమిటి ?
జవాబు.
ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం వాడుకలోకి రాకముందు “వస్తు మార్పిడి విధానం” అమలులో ఉండేది. అప్పుడు జనాభా పరిమితంగా ఉండి, వ్యక్తుల కోరికలు సాధారణ స్థాయిలో ఉండేవి.

ఈ విధానంలో వ్యక్తులు వస్తువులకు బదులుగా వస్తువులను వినిమయంగా పొందటాన్ని వస్తు మార్పిడి విధానం అంటారు. ఇలాంటి మార్పిడికి ప్రధాన కారణం మానవుల ‘అవసరాలు’.

ఆర్థిక కార్యకలాపాలు పరిమితంగా ఉండి, వ్యక్తుల కోరికలు సాధారణంగా ఉన్నంత వరకు ఈ విధానం కొనసాగుతుంది. జనాభా పెరిగి, కోరికలలో మార్పులు సంభవించి, వర్తక వాణిజ్య వ్యవహారాలు పెరగడంతో ఈ విధానం అనేక ఇబ్బందులను ఎదుర్కొనవలసి వచ్చింది.

వస్తు మార్పిడి విధానంలోని సమస్యలు :

1. కోర్కెల సమన్వయము లోపించుట :
వస్తు మార్పిడి విధానం సాఫీగా జరగాలంటే ఇరుపక్షాల వారి కోరికలలో సమన్వయం కుదరాలి.
ఉదా : వరి పండించే వ్యక్తికి వస్త్రం అవసరం, వస్త్రం నేసే వ్యక్తికి వరి అవసరం ఏక కాలంలో కలగాలి. అలాగైతేనే వినిమయం లేదా మార్పిడికి అవకాశం ఏర్పడుతుంది. ఇరువురి కోరికలలో సమన్వయం కుదరకపోతే మార్పిడి అసాధ్యమవుతుంది.

2. సంపద నిల్వ చేయడంలో ఇబ్బంది :
మార్పిడికి ఉపయోగించే అన్ని వస్తువులను ‘నిల్వ’ ఉంచే అవకాశం ఉండదు. కారణం కొన్ని రకాల వస్తువులను ‘నిల్వ’ ఉంచడం వల్ల అవి పాడైపోయే అవకాశం ఉంది. కాలం గడిచే కొద్ది ఇలాంటి వస్తువుల విలువ క్షీణించడం, కొన్నిసార్లు నశించడం జరగవచ్చు.
ఉదా : పశువులు, కూరగాయలు, ఆహార ధాన్యాలు మొదలైనవి.

3. వస్తువుల అవిభాజ్యత :
కొన్ని వస్తువులను విభజించడం వల్ల వాటి విలువ క్షీణించవచ్చు లేదా పూర్తిగా నశించవచ్చు. ఉదా : పశువులు, పనిముట్లు, యంత్రాలు. ఇలాంటి వాటి విషయంలో విభజించటానికి వీలుండదు. అందువల్ల మార్పిడి సాధ్యం కాదు.

4. విలువను నిర్ణయించే కొలమానం లేకపోవుట :
వస్తు మార్పిడి విధానంలో వస్తువుల విలువలను ఇతర వస్తువుల విలువలో చెప్పవలసి వస్తుంది. అంటే వస్తువుల విలువలను ఖచ్చితంగా కొలిచే కొలమానం/సాధనం లేకపోవడం వల్ల ఈ విధానాన్ని అమలుచేయడం ఎంతో కష్టమౌతుంది.

5. వాయిదా చెల్లింపులలో ఇబ్బంది :
ఆర్థిక వ్యవస్థలో ఋణాలు ఇవ్వడం, పుచ్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే వస్తు వినిమయంలో ఈ రకమైన చెల్లింపులు కష్టసాధ్యం.

6. సేవల మార్పిడి :
సేవల మార్పిడికి అవకాశం లేదు. విలువలను కొలిచే సాధనం లేకపోవడం వల్ల “సేవల” విలువలను వస్తు రూపంలో చెప్పడానికి వీలుండదు. ఉదా : డాక్టర్లు, టీచర్లు, లాయర్ల సేవలు.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 2.
ద్రవ్యం నిర్వచనాలను వివరించండి.
జవాబు.
ద్రవ్యమునకు పూర్వం వస్తు మార్పిడి విధానం అమలులో ఉండేది. వ్యక్తి తాను ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర వస్తువులతో మార్పిడి చేసుకొను విధానాన్నే వస్తు మార్పిడి విధానమంటారు. ఈ విధానంలో కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల దీనికి బదులు ద్రవ్యాన్ని ప్రవేశపెట్టడమైంది.

నిర్వచనాలు : వివిధ ఆర్థిక శాస్త్రవేత్తలు ద్రవ్యానికి సంబంధించి వివిధ నిర్వచనాలను ఇచ్చారు.
క్రౌథర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “వినిమయ సాధనంగా అందరూ అంగీకరించేది, విలువల కొలమానంగా ఉపయోగించబడేదే ద్రవ్యం”.

రాబర్ట్సస్ ప్రకారం, “వస్తు క్రయ విక్రయ చెల్లింపులలో, ఇతర వ్యవహారాల పరిష్కారాలలో అధికంగా జనామోదం పొందింది ద్రవ్యంగా చెప్పవచ్చును.

సెలిగ్మన్ ‘ఏ వస్తువుకు అయితే సర్వజనాంగీకారం ఉంటుందో దానినే ద్రవ్యం’గా నిర్వచించాడు. కొంతమంది అభిప్రాయం ప్రకారం చట్టం దేనిని ద్రవ్యమంటుందో అదే ద్రవ్యం అంటారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 3.
ద్రవ్య సంబంధిత భావనలను చర్చించండి.
జవాబు.
వస్తు మార్పిడి విధానంలోని ఇబ్బందులను తొలగించడానికి ద్రవ్యాన్ని చలామణిలోకి తీసుకురావడం జరిగింది. అర్థశాస్త్రవేత్తలు ద్రవ్యాన్ని అనేక విధాలుగా నిర్వచించడం జరిగింది.

  1. రాబర్ట్సన్ అభిప్రాయంలో ద్రవ్యం “వస్తు క్రయ విక్రయ చెల్లింపులలో, ఇతర వ్యవహారాల పరిష్కారాలలో అధికంగా జానామోదం పొందింది.”
  2. ‘దేనికైతే సర్వజనాంగీకారం కలిగి ఉన్నదో అదే ద్రవ్యం’ అని సెలిగ్మన్ పేర్కొన్నాడు.
  3. సాధారణంగా ‘వినిమయ సాధనం’గా అందరూ అంగీకరించేది, అంతేకాకుండా విలువల కొలమానంగా, విలువ నిధిగా ఉపయోగపడేది’ ద్రవ్యం అని డా॥ క్రౌథర్ నిర్వచించాడు.

ద్రవ్య అనుబంధ భావనలు (Money Related Concepts) :
ద్రవ్యానికి అనుబంధంగా కరెన్సీ, ద్రవ్యత్వం, సమీప ద్రవ్యం అను భావనల గురించి తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే వీటికి వేరువేరు అర్థాలున్నాయి. ఈ భావనలు ద్రవ్యానికి సంబంధించినవి. అందుకే భావనపరమైన అస్పష్టత లేకుండా ఉండడానికి వాటి గురించి ముచ్చటించుకొందాం.

i) కరెన్సీ (Currency) :
కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బ్యాంకులచే ముద్రించబడి ఆర్థిక వ్యవస్థలో చలామణిలోకి వచ్చిన నాణేలు, పేపరు నోట్లను ‘కరెన్సీ’ అంటారు. ద్రవ్యంలో కరెన్సీ ఒక భాగం మాత్రమే. కరెన్సీతోపాటు డిమాండ్, టైమ్ డిపాజిట్లు మొదలైనవి కూడా ద్రవ్యం కిందకు వస్తాయి.

ii) ద్రవ్యత్వం (Liquidity) :
ద్రవ్యానికి ద్రవ్యత్వం ఉంది. ద్రవ్యత్వం అంటే వెంటనే ‘కొనుగోలు చేసే శక్తి’ (ready purchasing power). ఒక వస్తువును విలువ తగ్గకుండా సులభంగా తక్కువ కాలవ్యవధిలో ద్రవ్యంగా మార్చగల గుణాన్ని ‘ద్రవ్యత్వం’ అంటారు. అందువల్లనే ద్రవ్యత్వాన్ని ‘పరిపూర్ణ ద్రవ్యం’ గల ఆస్తి అంటారు.

iii) సమీప ద్రవ్యం (Near Money) :
ద్రవ్యంగా గుర్తింపబడనటువంటి అతి తక్కువ కాలంలో సులభంగా మార్చుకొనే వీలుండే అత్యధిక ద్రవ్యత్వం గల ఆస్తులను సమీప ద్రవ్యం అని అంటారు. అంటే వీటి ద్రవ్యం ద్రవ్యత్వానికి చాలా దగ్గరలో ఉంటుంది. ఇలా ద్రవ్యత్వంలో ద్రవ్యానికి దగ్గరలో ఉన్న వాటిని సమీప ద్రవ్యం లేదా కృత్రిమ ద్రవ్యం (quasi money) అంటారు.

సమీప ద్రవ్యానికి ఉదాహరణలుగా కింది వాటిని చెప్పవచ్చు. (ఎ) వాణిజ్య బాంకులలోని పొదుపు డిపాజిట్లు, డిమాండ్ డిపాజిట్లు; (బి) పోస్టాఫీస్ పొదుపు డిపాజిట్లు, పోస్టాఫీస్ బాండ్లు, (సి) ఉమ్మడి వ్యాపార సంస్థల స్టాకులు, షేర్లు; (డి) UTI యూనిట్లు; (ఇ) పొదుపు బాండ్లు, పత్రాలు; (ఎఫ్) ట్రెజరీ బిల్లులు, (జి) వినిమయ బిల్లులు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రభుత్వం హామీ ఇచ్చిన సెక్యూరిటీలు.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 4.
ద్రవ్యం రకాల మధ్య తారతమ్యాలను తెలపండి.
జవాబు.
క్రౌథర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం “వినిమయ సాధనంగా అందరూ అంగీకరించేది, విలువ కొలమానంగా ఉపయోగపడేదే ద్రవ్యం”.

ద్రవ్య రకాలు :

1. వస్తురూప ద్రవ్యం/ ప్రాతినిద్య ద్రవ్యం :
ద్రవ్యం ప్రవేశపెట్టిన తొలిదశలో కొన్ని వస్తువులు ద్రవ్యంగా పరిగణించబడేవి. జంతువులు, బంగారం, వెండి మొదలగు వాటిని ద్రవ్యంగా ఉపయోగించారు. ఈ విధమైన ద్రవ్యాన్ని వస్తు రూప ద్రవ్యం లేదా పుల్ బాడీడ్ ద్రవ్యం అంటారు.

నాణేలు, కరెన్సీ నోట్లు ఈ రకానికి చెందుతాయి. ఇది ద్రవ్యానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. కాబట్టి వీటిని ప్రాతినిధ్య ద్రవ్యం అంటారు. వీటి ముఖ విలువ కంటే అంతర్గత విలువ తక్కువగా ఉంటుంది.

2. చట్టబద్ధ ద్రవ్యం, ఐచ్ఛిక ద్రవ్యం :
చట్టబద్ధ ద్రవ్యం అనగా ప్రభుత్వంచే చట్టరీత్యా గుర్తింపు పొందిన ద్రవ్యాన్ని చట్టబద్ధ ద్రవ్యం అని అంటారు. ఈ ద్రవ్యానికి చట్టబద్ధత ఉన్నందువల్ల ప్రతి ఒక్కరూ వస్తుసేవల కొనుగోలుకు, అమ్మకానికి దీనిని వినిమయ మాధ్యమంగా తప్పనిసరిగా అంగీకరించాలి.

ద్రవ్యానికి ప్రత్యామ్నాయంగా వాడే ఏ పరపతి సాధనాన్ని అయినా ఐచ్ఛిక ద్రవ్యంగా పరిగణించవచ్చు.
ఉదా : బిల్లులు, ప్రామిసరి నోట్లు, బాండ్లు, ట్రెజరీ బిల్లులు మొదలగు ద్రవ్యాన్ని అంగీకరించమని ఏ ఒక్కరిని బలవంతం చేయడానికి వీలుకాదు.

3. లోహ ద్రవ్యం, కాగితపు ద్రవ్యం:
అన్ని రకాల నాణేలు లోహ ద్రవ్యం క్రిందికి వస్తాయి. నాణేల తయారీకి వెండి, నికెల్, స్టీల్ మొదలగు లోహాలను ఉపయోగిస్తారు. కాగితంపై ముద్రించిన ద్రవ్యాన్ని కాగితపు ద్రవ్యం అని అంటారు. అన్ని కరెన్సీ నోట్లు కాగితం ద్రవ్యం క్రిందకు వస్తాయి.

4. ప్రామాణిక ద్రవ్యం, టోకెన్ ద్రవ్యం :
ప్రామాణిక ద్రవ్యం ముఖ విలువ, అంతర్గత విలువ ఒకటిగానే ఉంటాయి. ప్రభుత్వం కరెన్సీని ముద్రించడానికి ఏదైనా ఒక లోహాన్ని ప్రమాణంగా తీసుకుంటుంది. ద్రవ్యం అంతర్గత విలువ కంటే ముఖ విలువ ఎక్కువగా ఉంటే దీనిని టోకెన్ ద్రవ్యం అంటారు. ఇది పరివర్తనాత్మకం కాదు. దీనిని ప్రజలు అన్ని రకాల వ్యవహారాలలో వినిమయ మాధ్యమంగా మాత్రమే అంగీకరిస్తారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 5.
ద్రవ్యం ప్రాథమిక, ద్వితీయ విధులను వివరించండి.
జవాబు.
ద్రవ్యం నిర్వచనాల ఆధారంగా అది నిర్వహించే విధులను క్రింది విధంగా వర్గీకరించవచ్చు.

1. ప్రాథమిక విధులు (Primary Functions)

i) వినిమయ మాధ్యమం (Medium of Exchange) :
ద్రవ్యం నిర్వహించే విధులలో ముఖ్యమైంది వినిమయ మాధ్యమం. ద్రవ్యం వినిమయ మాధ్యమంగా పని చేయడంవల్ల, అమ్మకాలు, కొనుగోళ్ళు సులభతరమయ్యాయి.

ప్రతి వస్తువు విలువను ద్రవ్యం రూపంలో చెప్పడంవల్ల ‘ధర’ ఏర్పడి, వ్యక్తులు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ వస్తువునైనా కొనుగోలు చేసే వీలు కలుగుతుంది. ద్రవ్యం వినిమయ మాధ్యమంగా పనిచేయడంవల్ల ద్రవ్యంతో నడిపే వ్యవహారాల సంఖ్య పెరిగింది.

ii) విలువ కొలమానం (Measure of Value) :
ద్రవ్యం వస్తు సేవల విలువ కొలమానంగా పనిచేస్తుంది. బరువును గ్రాముల్లో, దూరాన్ని మీటర్లలో కొలచినట్లే వస్తుసేవల విలువలను ద్రవ్య రూపంలో కొలవవచ్చు.

వస్తుసేవల విలువలు ద్రవ్య రూపంలో (ధరలు) తెలియడంతో వినియోగదారులు, ఉత్పత్తిదారులు తమకు ఎక్కువ సంతృప్తికరంగా ఉండే విధానంలో కావలసిన వస్తుసేవలను కొనడానికి వీలు పడుతుంది. ద్రవ్యం యూనిట్ విలువ స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే అది సంతృప్తికరమైన కొలమానంగా పనిచేస్తుంది.

2. ద్వితీయ శ్రేణి విధులు (Secondary Functions)

iii) విలువ నిధి (Store of Value) :
కీన్స్ అభిప్రాయంలో, ద్రవ్యం నిర్వహించే విధులలో ఈ విధి అతి ముఖ్యమైంది, అత్యంత ప్రాముఖ్యమైంది. ద్రవ్యంవల్ల మాత్రమే, ప్రస్తుత ఆదాయంతో భవిష్యత్తులో వినియోగం. సాధ్యపడుతుంది. అందువల్ల ద్రవ్యం భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల మధ్య వారధిలాగా పనిచేస్తుంది.

కొన్ని వస్తువులు నశ్వర Perishable రూపంలో ఉంటాయి. కాబట్టి వీటిని ద్రవ్య రూపంలోకి మార్చుకుంటే విలువలో తేడా రాదు. అంతేగాక మన్నిక గల వస్తువులకు కూడా ఒక నిర్ణీత కాలంలో వాటి విలువ క్షీణిస్తుంది. కాని వాటిని ద్రవ్య రూపంలోకి మార్చుకొంటే ఆ ఇబ్బంది ఉండదు.

iv) వాయిదాల చెల్లింపుల ప్రామాణికం (Standard of Deferred Payments) :
ఆధునిక ఆర్థిక వ్యవస్థలో వ్యవహారాలన్నీ ‘అరువు’ పద్ధతి లేదా వాయిదాల చెల్లింపుల పద్ధతిలోనే జరుగుతాయి. ద్రవ్యం ఈ విధిని నిర్వర్తించడంవల్ల వ్యక్తులు వస్తువులను కొనుగోలు చేయడం, బాంకులు, ఇతర ద్రవ్య సంస్థల నుంచి ఋణాలు పొందడం, షేర్లు, బాండ్లు, డిబెంచర్ల కొనుగోలు, అమ్మకాలు మొదలైనవి సులభతరమయ్యాయి.

v) విలువల బదిలీ (Transfer of Money) :
ద్రవ్యం ఉన్న వ్యక్తి దానిని ఏ సమయంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా, ఎవరికైనా బదిలీ చేయవచ్చు. ద్రవ్యంవల్ల విలువను బదిలీ చేయడం తేలికవుతుంది.
ఉదా : హైదరాబాదులో ఆస్తిని అమ్మి కొత్త ఆస్తులను నిజామాబాద్ లో కొనుగోలు చేయవచ్చు.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 6.
ద్రవ్యం అనుషంగిక, నిశ్చల, చలన విధులను తెలపండి.
జవాబు.
ద్రవ్యం అనుషంగిక, నిశ్చల, చలన విధులను క్రింది విధంగా వివరించవచ్చు.

1. అనుషంగిక విధులు :

a) జాతీయాదాయ మదింపు, పంపిణీ :
ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన వస్తుసేవల విలువలను అంచనా వేయవచ్చు. జాతీయాదాయాన్ని వివిధ ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలైన, భాటకం, వేతనం, వడ్డీ, లాభాలు చెల్లింపులు ద్రవ్యం ద్వారా సాధ్యపడుతుంది.

b) ఉపాంత ప్రయోజనాలు / ఉత్పాదకతలు సమానీకరణ :
వినియోగదారులు తాము కొనుగోలు చేసే వివిధ వస్తువుల నుంచి పొందే ఉపాంత ప్రయోజనాలను ద్రవ్యం (ధర) ఆధారంగా సమానం చేయడం ద్వారా ప్రయోజనాలను గరిష్ఠం చేసుకోగలుగుతాడు.

అదే విధంగా ఉత్పత్తిదారు వివిధ ఉత్పత్తి కారకాల ఉపాంత ఉత్పాదకతలను ద్రవ్యం సహాయంతో సమానం చేయడం ద్వారా లాభాలను గరిష్ఠం చేసుకోగలుగుతాడు.

c) పరపతి వ్యవస్థకు మూలం :
అన్ని ఆర్థిక లావాదేవీలకు ద్రవ్యం ప్రాతిపదిక. ద్రవ్య రిజర్వు లేనిదే పరపతి సృష్టి జరగదు. పరపతి కార్యకలాపాలన్నింటికీ ద్రవ్యం పూచీకత్తుగా వ్యవహరిస్తుంది.

d) ద్రవ్యత్వం ఆపాదించడం :
ద్రవ్యానికి అత్యధిక ద్రవ్యత్వం ఉంటుంది. ద్రవ్యత్వం అంటే ‘వెంటనే కొనుగోలు చేసే శక్తి’ ద్రవ్యం ద్వారా భూమి, యంత్రాలు, పనిముట్లు, భవనాలు లాంటి ఆస్తులకు ద్రవ్యత్వం చేకూరుతుంది.

2. ద్రవ్యం యొక్క నిశ్చల, చలన విధులు :

a) నిశ్చల విధులు :
పాల్ ఎక్జిగ్ అభిప్రాయంలో ద్రవ్యం పై విధులే కాకుండా, నిశ్చల, గతిశీల విధులను నిర్వర్తిస్తుంది. ద్రవ్యం ప్రాథమిక, ద్వితీయ శ్రేణి విధులను నిర్వర్తిస్తున్నప్పుడు ‘నిశ్చల విధులు’గా భావించారు. ఆర్థిక వ్యవస్థ ప్రగతిపై ఈ విధుల ప్రభావం ఉండదు.

b) చలన విధులు :
ఆర్థిక వ్యవస్థలో ధరల స్థాయి, ఉత్పత్తి, వినియోగం, పంపిణీ మొదలైనవి ద్రవ్యంతో ప్రభావితమవుతాయి. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ఈ విధులను ‘గతిశీలక’ విధులుగా భావించారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 7.
వాణిజ్య బ్యాంకులు సేకరించే వివిధ రకాల డిపాజిట్లను వివరించండి.
జవాబు.
సంస్థాగత పరపతిని సమకూర్చే విషయంలో వాణిజ్య బ్యాంకుల ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. దేశ ఆర్థిక కార్యకలాపాలలో వాణిజ్య బ్యాంకుల పాత్ర గణనీయమైంది.

వాణిజ్య బ్యాంకులు ప్రజల వద్ద నుండి పొదుపు మొత్తాలను సమీకరించి వాటిని ఉత్పాదక కార్యకలాపాల కోసం పెట్టుబడిగా ఉపయోగించవచ్చు. పొదుపు, పెట్టుబడులను సమన్వయ పరచడానికి వాణిజ్య బ్యాంకులు తోడ్పడతాయి. వాణిజ్య బ్యాంకులు ద్రవ్యాన్ని సృష్టిస్తాయి.

ఈ బ్యాంకులు ముఖ్యంగా ప్రజల దగ్గర నుండి డిపాజిట్లను సేకరించి ఋణాలు మంజూరు చేస్తాయి. డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ కంటే ఋణాల మీద వసూలు చేసే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు కొన్ని ప్రయోజనాలకు మాత్రమే పరపతిని సమకూర్చడం ద్వారా ఆర్థిక కార్యకలాపాల స్వభావ, స్వరూపాలను నిర్ణయించగలవు.

వాణిజ్య బ్యాంకుల విధులు : వాణిజ్య బ్యాంకులు నిర్వహించే విధులను ముఖ్యంగా రెండు విధాలుగా విభజించవచ్చు. అవి : ప్రాథమిక విధులు, అనుషంగిక విధులు.

1) ప్రాథమిక విధులు :
వాణిజ్య బ్యాంకుల యొక్క ప్రాథమిక విధులు ప్రజల దగ్గర నుండి డిపాజిట్లను సేకరించడం, ఖాతాదారులకు ఋణాలను మంజూరు చేయుట.

డిపాజిట్లను స్వీకరించుట :
వాణిజ్య బ్యాంకులు ప్రజల నుండి డిపాజిట్లను స్వీకరిస్తాయి. ఖాతాదారులు బ్యాంకులో సొమ్మును డిపాజిట్ చేసినప్పుడు ఆ మొత్తం వారి ఖాతాలో జమ అవుతుంది.

ఇటువంటి డిపాజిట్లను ప్రాథమిక డిపాజిట్లు లేదా సాధారణ డిపాజిట్లు అని అంటారు. వాణిజ్య బ్యాంకులు స్వీకరించే డిపాజిట్లు అనేక రకాలుగా ఉంటాయి.

a) కరెంట్ డిపాజిట్లు :
కరెంట్ డిపాజిట్లలోని సొమ్మును ఖాతాదారుడు అడిగిన వెంటనే బ్యాంకు చెల్లిస్తుంది. ఖాతాదారుడు తన సొమ్మును తీసుకునేటప్పుడు ముందుగా బ్యాంకుకు తెలియపరచవలసిన అవసరం లేదు. కాని ఈ డిపాజిట్లకు బ్యాంకు వడ్డీ చెల్లించదు. సాధారణంగా వ్యాపారస్తులు తమ వ్యాపార వ్యవహారాల చెల్లింపు కోసం కరెంటు డిపాజిట్లను చేయుదురు.

b) ఫిక్స్డ్ డిపాజిట్లు :
ఈ డిపాజిట్లు ఒక నిర్ణీత కాలానికి సంబంధించినవై ఉంటాయి. ఈ డిపాజిట్లు నిర్ణయించిన కాల వ్యవధి లోపల చెల్లించబడవు. వీటినే గడువు డిపాజిట్లు లేదా కాల పరిమితి డిపాజిట్లు అని కూడా అందురు. వీటిపై బ్యాంకులు ఎక్కువ వడ్డీని చెల్లిస్తాయి.

c) సేవింగ్ డిపాజిట్లు :
ప్రజలు తమ వద్దనున్న చిన్నచిన్న పొదుపు మొత్తాలను బ్యాంకులలో సేవింగ్ డిపాజిట్లుగా దాచుకుంటారు. ఈ డిపాజిట్లను అవసరమయినప్పుడు తీసుకోవచ్చు. కానీ వీటిపై కొన్ని షరతులు ఉంటాయి. కొంత గరిష్ఠ మొత్తానికి మించి తీసుకోకూడదు. వీటిపై బ్యాంకులు స్వల్ప వడ్డీని చెల్లిస్తాయి.

d) రికరింగ్ డిపాజిట్లు :
కాల పరిమితి డిపాజిట్లలో ఒక రకం రికరింగ్ డిపాజిట్లు ఒకేసారి పెద్ద మొత్తంలో పొదుపు చేయలేని వారికి ఈ డిపాజిట్లు సౌకర్యంగా ఉంటాయి. ప్రతి నెల 10 గాని అంతకన్నా కొన్ని రెట్లు అదనంగాగాని ఒక సంవత్సరం లేదా కొన్ని సంవత్సరాల వ్యవధికి ఈ ఖాతాలో జమ చేయవచ్చు. పై డిపాజిట్లేగాక రికరింగ్ డిపాజిట్లు, సీజనల్ డిపాజిట్లు, చిల్డ్రన్ బెనిఫిట్ డిపాజిట్లు మొదలైనవి కూడా ఉంటాయి.

2. అనుషంగిక విధులు :
బాంకులు నిర్వహించే ప్రాథమిక విధుల ఫలితంగా ‘ప్రాతినిథ్య విధులు’ ఏర్పడతాయి.

  1. బాంకులు ఖాతాదారుల ప్రతినిధులుగా వారి తరపున బీమా ప్రీమియమ్లు, కరెంట్ బిల్లులు మొదలైన వాటిని ఖాతాదారుల ఆదేశానుసారం నిర్ణీత సమయాల్లో చెల్లించుట.
  2. బాంకులు ఖాతాదారులు ‘ఏజెంట్’ కంపెనీల షేర్లను, రుణ పత్రాలను కొనిపెడతాయి.
  3. ఖాతాదారుల తరపున డ్రాఫ్టు ద్వారా, చెట్ల ద్వారా, తంతి తపాలా ద్వారా సొమ్ము బదిలీ చేస్తుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 8.
వాణిజ్య బాంకులు సమకూర్చే వివిధ రకాల ఋణాలు, అడ్వాన్స్ల గురించి వివరించండి.
జవాబు.
భారత బాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949, సెక్షన్-5 బాంకింగ్ వ్యాపారాన్ని క్రింది విధంగా నిర్వచించింది. కోరిన వెంటనే కాని, ఇంకో సమయంలో కాని చెక్కు, డ్రాఫ్ట్, ఆర్డర్ల ద్వారా కాని, ఇంకో విధంగా కాని, తిరిగి చెల్లించే షరతుల మీద డిపాజిట్లను స్వీకరించి, ఆ సొమ్మును ఋణాలు ఇవ్వడానికిగాని, పెట్టుబడి కోసం కాని ఉపయోగించడం బాంకు వ్యాపారం.

ఋణాలను, అడ్వాన్స్లను మంజూరు చేయడం:
వ్యాపారస్తులు, పారిశ్రామిక వేత్తలు, రైతులు, వివిధ వృత్తి కళాకారులు మొదలైన వారికి వాణిజ్య బాంకులు ఋణాలను అడ్వాన్సులను ఇస్తాయి. కేంద్ర బాంకు నిబంధనలకు లోబడి, వాణిజ్య బాంకులు వాటి ఖాతాదారుల నుండి సేకరించిన డిపాజిట్లలో కొంత భాగం ఉంచుకొని మిగితాది ఋణాలుగా ఇస్తాయి.

ఎ) డిమాండ్ ఋణాలు (Demand / Call Loans) :
ఈ రకమైన ఋణాలను బాంకులు అడిగిన వెంటనే ఋణ గ్రహీత డబ్బు చెల్లిస్తాడు. దీనికి ఒక ప్రత్యేక కాలపరిమితి ఉండదు. ఋణాన్ని మంజూరు చేసి అప్పు పొందిన ఖాతాదారు పేరున అది జమ చేయబడుతుంది. ఏ విధమగు సెక్యూరిటీ లేకుండానే ఈ ఋణాన్ని బాంకులు మంజూరు చేస్తాయి. వీటిని పిలుపు ఋణాలు (call loans) అని కూడా అంటారు.

బి) స్వల్ప కాలిక ఋణాలు (Short Term Loans) :
వ్యాపారస్తులకు, రైతులకు చర మూలధనం రూపంలో ఈ ఋణం చెల్లింపబడుతుంది. ఇతర వ్యక్తులు కూడా దీనిని వ్యక్తిగత రుణాల రూపంలో పొందవచ్చు. తగిన సెక్యూరిటీ | ఆధారంతో ఈ ఋణం మంజూరు చేయబడుతుంది.

సి) ద్రవ్య పరపతి (Cash Credit) :
ఖాతాదారుని ఆర్థిక పరిపుష్టిని అనుసరించి బాంకులు తమ ఖాతాదారులకు ఈ రకమైన ఋణాలనిస్తాయి. ఇందులో గల మొత్తాన్ని ఋణ గ్రహీత విడతల వారీగా తీసుకోవచ్చు. ఈ రకమైన ఋణాల మంజూరీకి సెక్యూరిటీ తప్పనిసరి.

డి) ఓవర్ డ్రాఫ్ట్ (Overdraft) :
కరెంట్ అకౌంట్ ఖాతాదారునికి ఈ సౌకర్యం కల్పించబడుతుంది. ఖాతాదారుని ఖాతాలో ఉన్న జమను దృష్టిలో ఉంచుకొని ఒక పరిమితికి లోబడి ఈ సౌకర్యం కల్పించబడుతుంది. ఖాతాదారులు తమ స్వల్ప కాల అవసరాల దృష్ట్యా ఈ సౌకర్యాన్ని వాడుకొంటారు.

ఇ) వినిమయ బిల్లుల డిస్కౌంట్ (Discounting of Bills of Exchange) :
వర్తక లావాదేవీలు అరువు రూపంలో జరిగినప్పుడు కొనుగోలుదారుడు, అమ్మకందారునికి ఒక నిర్ణీత కాలానికి చెల్లింపు చేసే విధంగా అరువు బిల్లు రాసి ఇవ్వవచ్చు.

కాబట్టి వ్యాపారస్తులు భవిష్యత్తులో తాము పొందబోయే ఈ వినిమయ బిల్లులు డిస్కౌంట్ చేసుకొని ఋణం ఇవ్వవలసిందిగా వాణిజ్య బాంకులను అభ్యర్థించవచ్చు. వాణిజ్య బాంకులు ఈ బిల్లుల పూచీకత్తుగా ఋణాలు మంజూరు చేయడాన్నే వినిమయ బిల్లుల డిస్కౌంట్ అంటారు.

ఎఫ్) క్రెడిట్ కార్డులు (Credit Cards) :
ఇటీవల కాలంలో బాంకులు ఈ రకమైన ఋణ సౌకర్యాన్ని కూడా తమ ఖాతాదారులకు కల్పిస్తున్నాయి. ఒక పరిమితి వరకు వివిధ కంపెనీలలో దుకాణాలలో వస్తువులను కొనుగోలు చేయడానికి ఖాతాదారులు క్రెడిట్ కార్డులను ఉపయోగించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన డబ్బును కంపెనీలు సంబంధిత బాంకుల నుంచి తిరిగి రాబట్టుకుంటాయి.

నిబంధనలకు లోబడి ఖాతాదారుడు బాంకుకు అసలును మాత్రమే కాని లేదా అసలుతోబాటు వడ్డీని కాని తిరిగి చెల్లించాలి. ప్రతీ క్రెడిట్ కార్డుకు ఒక పరపతి పరిమితి ఉంటుంది. వీటి ప్రాముఖ్యం ఈ మధ్య కాలంలో పెరిగింది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 9.
వాణిజ్య బ్యాంకుల ఏజెన్సీ, సాధారణ ఉపయోగ సేవలపై వ్యాఖ్యానించండి.
జవాబు.
ఆచార్య క్రౌథర్ ప్రకారం “తమ ఆదాయం నుండి పొదుపు చేసే వర్గాల నుండి ద్రవ్యాన్ని సేకరించి, ఆ ద్రవ్యాన్ని అవసరమైన వారికి అప్పుగా ఇచ్చే సంస్థ” బాంకు.

డా॥ హెర్బర్డ్ ఎల్. హర్ట్ బాంకర్ అనే పదాన్ని ఈ విధంగా నిర్వచించాడు: ‘సాధారణ వ్యాపార క్రమంలో, వ్యక్తులు జమకట్టే సొమ్మును వారి పేర కరెంట్ ఖాతాలో జమకడుతూ, ఆయా వ్యక్తుల మీద జారీ చేసిన చెక్కులను ఆదరిస్తూ చెల్లించే వారినే బాంకర్’ అంటారు.

అనుషంగిక విధులు :
వాణిజ్య బాంకులు కొన్ని అనుషంగిక విధులను నిర్వహిస్తాయి. కొన్ని సందర్భాలలో ఖాతాదారులకు ఏజెంట్లుగా పనిచేస్తాయి. ప్రధాన అనుషంగిక (ప్రాతినిధ్య) విధులను కింది విధంగా తెలపవచ్చు.

  1. బాంకులు ఖాతాదారులు ప్రతినిధులుగా వారి తరపున బీమా ప్రీమియమ్లు, కరెంట్ బిల్లులు మొదలైన వాటిని ఖాతాదారుల ఆదేశానుసారం నిర్ణీత సమయాల్లో చెల్లించుట, ఆ మొత్తాలను ఖాతాదారు ఖాతాలో ఖర్చుగా రాస్తాయి.
  2. బాంకులు ఖాతాదారుల ‘ఏజెంట్’ కంపెనీల షేర్లను, ఋణ పత్రాలను కొనిపెడతాయి మరియు అమ్మి పెడతాయి.
  3. బాండ్లమీద, షేర్లపై రావలసిన వడ్డీని, డివిడెండ్లను వసూలు చేసిపెడతాయి.
  4. ఖాతాదారుల తరపున డ్రాఫ్టు ద్వారా, చెక్ల ద్వారా, తంతి తపాలా ద్వారా సొమ్ము బదిలీ చేస్తాయి.
  5. ఖాతాదారులకు ట్రస్టీలుగా వారి నిధులను సేఫ్ కస్టడీలో పెడతాయి.

పై సేవలన్నింటికి ఖాతాదారుల నుంచి నామమాత్రపు రుసుమును వసూలు చేస్తాయి.

సాధారణ ఉపయోగ సేవలు :

  1. ఖాతాదారులు తమ విలువైన వస్తువులను, పత్రాలను దాచుకోవడానికి ‘లాకర్’ సదుపాయాన్ని కల్పిస్తాయి.
  2. ఇతర ప్రాంతాలలో ఉండే వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు మొదలైన వారి సమాచారాన్ని సేకరించి, ఖాతాదారులకు అందిస్తాయి.
  3. ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా ద్రవ్యాన్ని ఒక బాంకు నుంచి మరొక బాంకుకు బదిలీ చేస్తాయి.
  4. విదేశీ వ్యాపార క్రమంలో అత్యవసరమైన ‘పరపతి పత్రాలను’ జారీ చేస్తాయి.
  5. ద్రవ్యాన్ని నగదు రూపంలో కాకుండా సులభంగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకొని వెళ్ళడానికి వీలైన పద్ధతిలో బాంకులు ‘ప్రయాణీకుల చెక్కులను జారీ చేస్తాయి.
  6. విదేశీ వర్తకం చేసేవారికి ‘విదేశీ ద్రవ్యం’లో విత్త సహాయం చేస్తాయి.
  7. ఖాతాదారులకు ఇతర ప్రాంతాలలోని వారితో వర్తక సంబంధాలను ఏర్పాటు చేయటానికి బంకులు ‘రిఫరీలు’గా వ్యవహరిస్తాయి.
  8. వినియోగదారులు మన్నిక గల వినియోగ వస్తువులు కొనుగోలు చేయటానికి, గృహాలు నిర్మించుకోవటానికి ఋణ సౌకర్యాలను కల్పిస్తాయి.
  9. విద్యార్థులు ‘ఉన్నత విద్య’ను అభ్యసించటానికి ‘విద్యా ఋణ’ సౌకర్యాన్ని కల్పిస్తాయి.
  10. బాంకింగ్ సేవలలో మరో విప్లవాత్మక సౌకర్యం (మార్పు) ATM పద్ధతి. ఖాతాదారులు తమకు సొమ్ము కావలసినప్పుడు బాంకుకు వెళ్ళకుండా, తమకు దగ్గరలో ఉన్న ATM (Automatic Teller Machine) నుంచి నగదు తీసుకొనే సౌకర్యం కల్పించబడింది. ఖాతాదారులు సొమ్మును ఒక పరిమితికి లోబడి తీసుకోవచ్చు. ఈ విధానంవల్ల ఖాతాదారులు అన్ని దినాల్లోనూ, ఏ సమయంలోనైనా (24 × 7) తమ నగదును పొందవచ్చు. అంతేకాకుండా క్రెడిట్ కార్డ్ ద్వారా ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా, ఏ సమయంలోనైనా ATM ద్వారా నగదు తీసుకోవచ్చు.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 10.
కేంద్రబ్యాంకు విధులలో ఏవైనా మూడు ప్రధాన సాధారణ విధులను పేర్కొనండి.
జవాబు.
‘కేంద్ర బాంకు’ అనేది 20వ శతాబ్దపు భావనగా పేర్కొనవచ్చు. ప్రతి దేశపు బాంకింగ్ వ్యవస్థలో ‘అత్యున్నత స్థానం (apex) గా ఉండే బాంక్ కేంద్ర బాంకు, భారతదేశంలో ఉన్న కేంద్ర బాంకును “రిజర్వు బాంక్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. మన దేశంలో 1934 రిజర్వు బాంకు చట్టం ఫలితంగా 1935 ఏప్రిల్ 1వ తేదీన ‘భారతీయ రిజర్వు బాంకు’ ఏర్పడింది.

మొట్టమొదట రిజర్వు బాంకు వాటాదారులు బాంకుగా, 5 కోట్ల రూపాయల మూలధనంతో స్థాపించబడింది. 1949 జనవరి 1వ తేదీన RBI జాతీయం చేయబడింది.

రిజర్వు బాంకు విధులు : భారతీయ రిజర్వు బాంకు కింది విధులను నిర్వహిస్తుంది. అవి :

I. సాధారణ విధులు (General Functions):

1. కరెన్సీ నోట్ల జారీ (Note Issue) :
కరెన్సీ నోట్లు జారీ చేయటం రిజర్వు బాంకు గుత్తాధిపత్యపు అధికారం. అందువల్లే ఈ బాంకుకు ‘జారీ బాంకు’ అని పేరు వచ్చింది. 10, 20, 50, 100, 200, 500, 2,000 రూపాయల కరెన్సీ నోట్లను రిజర్వు బాంకు జారీ చేస్తుంది. ప్రత్యేక ‘జారీ డిపార్టుమెంటు’ ద్వారా నోట్లను జారీ చేయడం జరుగుతుంది.

2. ప్రభుత్వ బాంకరు (Banker to the Government) :
రిజర్వు బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి బాంకరుగా, ప్రతినిధిగా, సలహాదారుగా వ్యవహరిస్తుంది. రిజర్వు బాంకు ప్రభుత్వానికి బాంకింగ్ సౌకర్యాలను కల్పిస్తుంది.

ప్రభుత్వ స్వర్ణ నిధులకు పరిరక్షకుడిగా పనిచేస్తుంది. ద్రవ్య విధానాన్ని రూపొందించడం, ప్రభుత్వానికి సలహా ఇవ్వడమే కాకుండా, అమలు పరచే బాధ్యతను రిజర్వు బాంకు స్వీకరిస్తుంది.

3. బాంకులకు బాంకు (Bankers’ Bank) :
1934 బాంకింగ్ చట్టం ప్రకారం, భారతీయ రిజర్వు బాంకు, వాణిజ్య బాంకులకు నాయకత్వం వహించి వాటి కార్యకలాపాలను నియంత్రణ చేస్తుంది. వాణిజ్య బాంకులు తమ లావాదేవీలను ఎప్పటికప్పుడు రిజర్వు బాంకుకు పంపవలసి ఉంటుంది.

వాణిజ్య బాంకులు అవి సేకరించే డిపాజిట్లలో కొంత భాగం వాటి వద్ద ఉంచుకోవాలి. దీనినే నగదు నిల్వల నిష్పత్తి (CRR) అంటారు. వాణిజ్య బాంకులకు కష్టకాలంలో రిజర్వు బాంకు ఋణ సహాయం కల్పిస్తుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 11.
ద్రవ్యోల్బణాన్ని నిర్వచించి, దానిలోని రకాలను వివరించండి.
జవాబు.
వస్తువుల సప్లయ్కి, డిమాండుకు మధ్య ఏర్పడే అసమతౌల్యం వల్ల వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్న యెడల దానిని ద్రవ్యోల్బణమనవచ్చు. ధరల పెరుగుదల నిర్విరామంగా, గణనీయమైనదిగా ఉన్నప్పుడు మాత్రమే ద్రవ్యోల్బణం ఏర్పడిందని చెప్పాలి. ద్రవ్యోల్బణ భావాన్ని వివిధ రకాలుగా పరిశీలించవచ్చు.

డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం :
సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లయ్ కన్నా ఎక్కువగా ఉన్నందువల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని అంటారు. ద్రవ్యరాశి పెరుగుదల పొదుపు కన్నా పెట్టుబడి అధికంగా ఉండటం వల్ల సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లయ్ కన్నా అధికంగా ఉండవచ్చు.

ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితా స్థాయికి చేరుకున్న తరువాత సమిష్టి డిమాండ్ పెరిగినట్లయినా ఉత్పత్తి పెరగక కేవలం ధరలు మాత్రమే పెరుగుతాయి. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి సమిష్టి డిమాండును తగ్గించాలి.

వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం :
ఉత్పత్తి వ్యయం పెరుగుదల వల్ల ధరల స్థాయి పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడినా దానిని వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం అని అంటారు. కార్మిక సంఘాలు బలోపేతమైన వేతనాలను పెంచుకొన్నప్పుడు లేదా ఇతర ఉత్పత్తి వ్యయాలు పెరిగినప్పుడు ఈ వ్యయ ప్రభావిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.

వాస్తవిక ద్రవ్యోల్బణం :
వస్తువుల ధరలు పెరిగి శ్రామికుల జీవన ప్రమాణ స్థాయి తగ్గినప్పుడు వాస్తవిక ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. వస్తువుల ధరల పెరుగుదల రేటులో శ్రామికుల వేతనాలు పెరగకపోయిన వాస్తవిక వేతనాలు తగ్గిపోతాయి. దీనివల్ల ఎక్కువ ప్రమాణంలో వస్తురాశిని కొనుగోలు చేయరాదు.

పాకుతున్న ద్రవ్యోల్బణం :
ఈ ద్రవ్యోల్బణం స్వల్ప మోతాదులో ఉంటుంది. ఇందు ధరలు పెరుగుదల స్వల్పంగా ఉండును. ఈ రకమైన ద్రవ్యోల్బణంలో ధరల స్థాయిలో పెరుగుదల సంవత్సరానికి 3 శాతం లోపే ఉంటుంది. కొంతమంది ఆర్థికవేత్తల ప్రకారం ఈ రకమైన ద్రవ్యోల్బణం ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది.

నడుస్తున్న ద్రవ్యోల్బణం :
ధరల స్థాయిలో పెరుగుదల కొంచెం ఎక్కువగా ఉండి ఇది మోతాదులో ఉంటే దీనిని నడుస్తున్న ద్రవ్యోల్బణమని అంటారు. ధరల పెరుగుదల రేటు సంవత్సరానికి 3 నుంచి 4 శాతం వరకు ఈ రకమైన ద్రవ్యోల్బణంలో జరుగును.

పరుగెడుతున్న ద్రవ్యోల్బణం :
ఈ రకం ద్రవ్యోల్బణంలో ధరల పెరుగుదల విపరీతంగా ఉంటుంది. సుమారుగా ఇందు ధరల పెరుగుదల 10 శాతం వరకు ఉండవచ్చు. ఈ ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక వ్యవస్థలో అనేక చెడు ఫలితాలు ఏర్పడతాయి.

ఉదృతమైన లేదా అతి ద్రవ్యోల్బణం :
ధరల పెరుగుదల విపరీతంగా, అతివేగంగా, నిరాటంకంగా జరుగుతున్న దానిని అతి ద్రవ్యోల్బణం అని అంటారు. దీనినే ఉదృతమైన ద్రవ్యోల్బణం అని కూడా అంటారు.

అణచిన ద్రవ్యోల్బణం :
ద్రవ్యోల్బణాన్ని రేషనింగ్, ప్రభుత్వ కంట్రోళ్ళు, ఇతర నియంత్రణ సాధనాల ద్వారా అదుపు చేయబడిన ధరలు తగ్గి ద్రవ్యోల్బణం అదుపు చేయబడుతుంది. దీనినే అణచిన ద్రవ్యోల్బణం అంటారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 12.
ద్రవ్యోల్బణానికి గల కారణాలను గుర్తించండి.
జవాబు.
నేడు ప్రపంచంలోని అన్ని దేశాలు ద్రవ్యోల్బణానికి గురవుతున్నాయి. ద్రవ్యోల్బణం సామాన్య ప్రజా జీవనాన్ని సంక్షోభానికి గురిచేయడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఉత్పత్తి, పంపిణీలపై చెడు ప్రభావాలను కలుగచేస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాల మనుగడకూ ఒక సవాలుగా ద్రవ్యోల్బణం నిలుస్తున్నది.

1. వస్తు సేవల సమిష్టి డిమాండ్ పెరుగుదలకు కారణాలు :

  1. జనాభా పెరుగుదల.
  2. ప్రభుత్వ ప్రణాళికా, ప్రణాళికేతర వ్యయాల పెరుగుదల.
  3. ఆర్థికాభివృద్ధి ఫలితంగా ప్రజల తలసరి ఆదాయం పెరిగి, కొనుగోలు శక్తి పెరుగుదల.
  4. దీర్ఘఫలనకాలమున్న పరిశ్రమలపై ప్రభుత్వ పెట్టుబడిలో పెరుగుదల.
  5. ఎగుమతులలో పెరుగుదల.
  6. పన్నులలో తగ్గుదల, ముఖ్యంగా ప్రత్యక్ష పన్నుల రేట్ల తగ్గింపు.
  7.  ప్రభుత్వం అంతర్గత రుణాలు తిరిగి చెల్లింపులవల్ల వ్యక్తుల కొనుగోలు శక్తిలో పెరుగుదల.
  8. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయి పెరుగుదల.
  9. ద్రవ్య విధానంలో మార్పులు, అంటే బాంకుల ద్వారా వినియోగదారులకు మన్నికగల వస్తువుల కొనుగోలుకు చౌకగా రుణాల లభ్యత.
  10. ప్రభుత్వం పేదరిక నిర్మూలనకై, ఉద్యోగితా / ఉపాధి కల్పనకై సంక్షేమ పథకాలను అమలుపరచడానికి అధిక వ్యయం చేయడం.

2. వస్తు సేవల ఉత్పత్తి వ్యయంలో పెరుగుదలకు కారణాలు :

  1. ఉత్పత్తి కారకాల ధరలు అంటే, భాటకాలు, వేతనాలు, వడ్డీలు, లాభాల రేట్లలో పెరుగుదల.
  2. మూలధన వస్తువుల రేట్లలో పెరుగుదల.
  3. ముడి సరుకుల ధరలలో పెరుగుదల.
  4. పరోక్ష పన్నుల రేట్లలో పెరుగుదల.
  5. మూలధన పరికరాలు ఎక్కువ అరుగుదలకు గురైనట్లయితే “తరుగుదల వ్యయంలో పెరుగుదల.’
  6. విదేశాల నుంచి యంత్ర పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడంవల్ల.
  7. ) వనరులను గరిష్ఠంగా ఉపయోగించుకోకపోవడం.
  8. స్వదేశీ కరెన్సీ విలువ క్షీణించడం.
  9. వస్తూత్పత్తిపై సరైన యాజమాన్య పర్యవేక్షణ లోపించడం, వనరుల దుబారా, వృధా వ్యయాలలో పెరుగుదల.
  10. నల్లధనము పెరుగుదల.

3. సమిష్టి డిమాండ్ పెరుగుదలకు కారణాలు :

  1. అకాల ఋతుపవనాలు, వరదలు, మేలైన విత్తనాలను ఉపయోగించుకోకపోవడం మొదలైన కారణాలవల్ల వ్యవసాయోత్పత్తులలో తగ్గుదల.
  2. పెట్టుబడులు సకాలంలో పెట్టకపోవడం.
  3. ఉత్పత్తి కారకాల కొరత.
  4. ముడి సరుకుల కొరత.
  5. ఉత్పాదక వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడం.
  6. పెట్టుబడులు అధికంగా దీర్ఘఫలనకాల పరిశ్రమలలో పెట్టడం.
  7. దేశీయ ఉత్పత్తులను ఎగుమతులకు మళ్ళించడం.
  8. నల్ల బజారు కార్యకలాపాలవల్ల దేశంలో వస్తువులకు ‘కృత్రిమ కొరత’ ను సృష్టించడం.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 13.
ద్రవ్యోల్బణ ప్రభావాలను వివరించండి.
జవాబు.
సాధారణ పరిభాషలో ద్రవ్యోల్బణమనగా ధరల పెరుగుదల. కేవలం ఒక్కసారి ధరలు పెరిగినంత మాత్రాన దానిని ద్రవ్యోల్బణం అని అనకూడదు. నిర్విరామంగా ధరలు పెరుగుతుంటే దానినే ద్రవ్యోల్బణం అంటారు. భారతదేశంలో ద్రవ్యోల్బణ సమస్య ఉంది.

ద్రవ్యోల్బణ నిర్వచనం : వివిధ ఆర్థిక శాస్త్రవేత్తలు ద్రవ్యోల్బణం గూర్చి వివిధ నిర్వచనాలు ఇచ్చారు.

  1. హాట్రే అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “కరెన్సీ నోట్లను అధికంగా జారీ చేయటాన్నే ద్రవ్యోల్బణమందురు”.
  2. డాల్టన్ అభిప్రాయం ప్రకారం, “ద్రవ్యోల్బణమనగా అధిక ద్రవ్యం తక్కువ వస్తువులను వెంటాడటం”.
  3. కిమ్మరర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “వ్యాపార అవసరాలకు మించి కరెన్సీ ఉండటాన్నే ద్రవ్యోల్బణ మందురు”.
  4. క్రౌథర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “ద్రవ్య విలువ పడిపోవడం అనగా ధరలు పెరగటాన్ని ద్రవ్యోల్బణమని చెప్పవచ్చు”.

వస్తువుల సప్లై, డిమాండ్లలో అసమతౌల్యం ఏర్పడటం వలన ధరల స్థాయిలో నిర్విరామంగా పెరుగుదల ఏర్పడును. అటువంటి ధరల పెరుగుదలనే ద్రవ్యోల్బణంగా చెప్పవచ్చు. ప్రతి ధర పెరుగుదలను ద్రవ్యోల్బణంగా చెప్పకూడదు. ధరల పెరుగుదల గణనీయమైందిగా, నిర్విరామంగా కొనసాగినప్పుడే ద్రవ్యోల్బణం ఏర్పడిందని చెప్పాలి.

ద్రవ్యోల్బణ ప్రభావం లేదా ఫలితాలు : ధరల పెరుగుదల ముఖ్యంగా ఉత్పత్తి, పంపిణీలపై ఎటువంటి ప్రభావం కలిగించునో పరిశీలిద్దాం.

ఉత్పత్తిపై ప్రభావం :
ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ధరలు పెరుగుటచే ఉత్పత్తిదారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధరలు పెరుగుట వల్ల లాభాలు పెరుగుతాయి. దీనివల్ల పెట్టుబడి పెరిగి ఉత్పత్తి పెరుగును. దీనివల్ల ఉద్యోగిత, ఆదాయాలు పెరిగి ఉత్పత్తి మరింతగా పెరుగుతుంది.

ఇది సంపూర్ణ ఉద్యోగితకు దారితీస్తుంది. ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితను చేరుకున్న తరువాత ధరలు పెరుగుదల ఉత్పత్తిని పెంచదు. ధరలు పెరుగుదల ఒక మోతాదు ఉన్నా ఇది ఉత్పత్తి పెరుగుదలకు దారితీస్తుంది.

ధరల పెరుగుదల విపరీతంగా ఉన్నా, అనగా అతి ద్రవ్యోల్బణం ఉన్నా వ్యాపార రంగం ఏర్పడి ఉత్పత్తి మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

అతి ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక స్థిరమ ర పరిస్థితులు తిని ఆర్థిక వ్యవస్థలో సమస్యలేర్పడతాయి. దీనివల్ల రాజకీయ, ఆర్థిక అస్థిరత్వం ఏర్పడి ఉత్పత్తి, ఉద్యోగితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆర్థిక వ్యవస్థలో వస్తువుల కొరత, నల్ల బజారు కార్యకలాపాలు ఏర్పడి సామాన్య ప్రజలకు వస్తువులు అందుబాటులో ఉండక వారి జీవన ప్రమాణ స్థాయిని దెబ్బతీయును.

పంపిణీపై ప్రభావం : సమాజంలోని ప్రజలను మూడు విధాలుగా విభజించవచ్చు. అవి :

a) నిశ్చిత ఆదాయం పొందేవారు
b) వ్యాపారస్తులు
c) ఋణాలు ఇచ్చేవారు, పుచ్చుకొనేవారు, ద్రవ్యోల్బణ ప్రభావం ఈ వర్గాలవారిపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చు.

a) నిశ్చిత ఆదాయం పొందేవారు, శ్రామిక వర్గంవారు :
ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ధరలు పెరుగుతాయేమో గాని నిశ్చితమైన ఆదాయం పొందేవారి ఆదాయం పెరగదు. కనుక ఈ వర్గం వారు ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు నష్టపోతారు.

ద్రవ్యోల్బణ సమయంలో వస్తు సేవలు, వస్తు సేవల ధరలు పెరిగినంతగా వారి వేతనాలు పెరగకపోవడం వల్ల శ్రామిక వర్గంవారు నష్టపోతారు. శ్రామిక సంఘాలు బలమైనవిగా ఉన్నా ధరలు పెరుగుదలకు అనుగుణంగా వేతనాలను పొందవచ్చు. అట్లా కాని పక్షంలో శ్రామిక వర్గం నష్టపోతుంది.

b) వ్యాపారస్తులు :
ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ధరలు పెరుగుతాయి, కనుక వ్యాపారస్తుల లాభాలు పెరుగుతాయి. వ్యాపారానికి అయ్యే వ్యయం మాత్రం ఒప్పందం ప్రకారం నిలకడగా ఉంటుంది. అందువల్ల ధరలు పెరిగితే వ్యాపారస్తులు లాభాన్ని పొందుతారు.

c) ఋణాలు ఇచ్చేవారు పుచ్చుకొనేవారు :
ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ఋణాలు ఇచ్చేవారు అనగా ఋణదాతలు నష్టపోతారు. ఈ సమయంలో ఋణాలు తీసుకొనేవారు లాభాన్ని పొందుతారు.

ద్రవ్యోల్బణం వల్ల ఉద్యోగితా స్థాయి పెరుగుతుంది. ధరలు పెరుగుదల వల్ల ఉత్పత్తి పెరిగి, ఉద్యోగితా స్థాయి పెరుగుతుంది. ద్రవ్యోల్బణం వల్ల ధరలు పెరిగి, ఎగుమతులు తగ్గి విదేశీ వ్యాపారంలో లోటు ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణ పరిస్థితులు ధనవంతులను ధనవంతులుగా, పేదవారిని నిరుపేదలుగాను తయారుచేసి అసమానతలను పెంచుతుంది. అందువల్ల ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలి.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 14.
ద్రవ్య సప్లయిలోని అంతర్భాగాలు ఏవి ?
జవాబు.
ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న అన్ని రకాల ద్రవ్యం, ద్రవ్య సరఫరాలో అంతర్భాగం. ద్రవ్య సరఫరాలో ఉండే అంతర్భాగాలు వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉండవచ్చు. అయితే ప్రధానంగా ద్రవ్య సరఫరాలో కింద తెలిపినవి ఉంటాయి.

1. కేంద్ర బాంకు జారీ చేసిన కరెన్సీ :
ఒక దేశపు కేంద్ర బాంకు ఆ దేశ కరెన్సీని జారీ చేస్తుంది. కరెన్సీలో కాగితపు ద్రవ్యం, నాణేలు ఉంటాయి. భారతదేశంలోని కేంద్ర బాంకు అయిన రిజర్వ్ బాంకు ఆఫ్ ఇండియా 2,000, 500, 200, 100, 50, 20, 10 రూపాయల నోట్లను ముద్రిస్తుంది. ఒక రూపాయి నోటును (ఆచరణలో ఇది చెలామణిలో లేదు), చిల్లర నాణేలను భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది.

2. వాణిజ్య బాంకులచే సృష్టించబడిన డిమాండ్ డిపాజిట్లు:
ద్రవ్య సరఫరాలో బాంకు డిపాజిట్లు ముఖ్యమైన అంతర్భాగం. వాణిజ్య బాంకులు ప్రజల నుంచి సేకరించిన ప్రాథమిక డిపాజిట్ల ద్వారా పరపతిని సృష్టిస్తాయి. ఉత్పన్న డిపాజిట్లు లేదా గౌణ డిపాజిట్ల రూపంలో పరపతి సృష్టించబడుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ద్రవ్యపు వాటా దాదాపు 80 శాతం ఉన్నది.

ద్రవ్య సమిష్టి అంశాలు :
భారతదేశంలో రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా మూడు కొలమానాలను ద్రవ్య సరఫరా కొలమానాలుగా నిర్వచించింది. అవి :

M0 = చలామణిలో ఉన్న కరెన్సీ + RBI వద్ద గల బాంకర్ల డిపాజిట్లు + RBI వద్ద గల ఇతర డిపాజిట్లు.
M1 = ప్రజల వద్ద ఉన్న కరెన్సీ + డిమాండ్ డిపాజిట్లు + RBI వద్ద గల ఇతర డిపాజిట్లు.
M2 = M1 + బాంకుల వద్ద ఉన్న కాలపరిమితి గల పొదుపు డిపాజిట్లు + బాంకులు జారీ చేసిన డిపాజిట్ సర్టిఫికేట్లు + ఒక సంవత్సర కాలంలో చెల్లింపదగిన టర్మ్ డిపాజిట్లు. (CDలు మినహాయించబడినవి.)
M3 = M2 + ఒక సంవత్సరం తరవాత చెల్లింపు చేసే టర్మ్ డిపాజిట్లు + బాంకుల టర్మ్ అప్పులు.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

అదనపు ప్రశ్నలు:

ప్రశ్న 1.
కేంద్ర బ్యాంకు విధులు ఏవి ?
జవాబు.
దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు కేంద్ర బ్యాంకు అత్యున్నతమైనది. బ్యాంకింగ్ వ్యవస్థలో బ్యాంకుల ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది, నియంత్రిస్తుంది, క్రమబద్దీకరిస్తుంది.
కేంద్ర బ్యాంకు విధులు :

1. కరెన్సీ నోట్ల జారీ :
ఒక దేశంలో కరెన్సీ నోట్ల జారీలో కేంద్ర బ్యాంకు గుత్తాధిపత్యం కలిగి ఉంటుంది. దీనివల్ల నోట్ల జారీలో ఏకత్వం ఏర్పడుతుంది. కరెన్సీపై విశ్వసనీయత కలుగుతుంది. ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా ద్రవ్య సప్లయ్ నియంత్రించడానికి వీలుంటుంది.

2. ప్రభుత్వ బ్యాంకరు :
కేంద్ర బ్యాంకు ప్రభుత్వ బ్యాంకరుగా, ఏజెంట్, సలహాదారుగా వ్యవహరిస్తుంది. ఇది ప్రభుత్వ ద్రవ్య నిధులకు సంబంధించిన లెక్కలు తయారుచేస్తుంది. ప్రభుత్వం తరుపున ద్రవ్యం స్వీకరిస్తూ, ప్రభుత్వం తరుపున ఋణాలు ఇస్తూ ప్రభుత్వ ఋణాన్ని స్వీకరిస్తుంది. ప్రభుత్వానికి ఋణాలను ఇస్తూ, అన్ని ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వానికి సలహాలను అందిస్తుంది.

3. బ్యాంకుల బ్యాంకరు:
కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికే కాకుండా బ్యాంకులకు కూడా బ్యాంకరుగా పనిచేస్తుంది. ప్రతి బ్యాంకు చట్ట ప్రకారం తను స్వీకరించిన డిపాజిట్లు మొత్తంలో కొంత శాతం నగదు నిల్వలుగా ఉంచాలి.

ఆ నిల్వల నిష్పత్తిని కేంద్ర బ్యాంకు నిర్ణయిస్తుంది. వినిమయబిల్లుల రీడిస్కౌంట్ ద్వారా షెడ్యూల్డు బ్యాంకులకు విత్త సహాయం అందజేస్తుంది. ఇది వాణిజ్య బ్యాంకుల మధ్య ఏర్పడిన లావాదేవీలను పరిష్కరించడానికి క్లియరింగ్ హౌస్ పనిచేస్తుంది.

4. అంతిమ ఋణదాత :
మార్కెట్లోని అన్నిరకాల పరపతి సౌకర్యాలు ఉపయోగించుకున్న తరువాత ఇంకా ద్రవ్యత్వ ఇబ్బందులున్నప్పుడు బ్యాంకులకు, డిస్కౌంట్ గృహాలకు, ఇతర పరపతి సంస్థలకు కేంద్ర బ్యాంకు అనేక రకాలుగా విత్త సహాయం అందిస్తూ అంతిమ ఋణదాతలుగా పనిచేస్తుంది.

5. పరపతి నియంత్రణ :
ఆర్థిక వ్యవస్థలోని పరపతి పరిమాణాన్ని తగిన ద్రవ్య విధానం ద్వారా కేంద్ర బ్యాంకు నియంత్రిస్తుంది. ద్రవ్యోల్బణం సమయంలో పరపతి తగ్గిస్తుంది. ఆర్థిక వ్యవస్థ తిరోగమన పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో పరపతి సప్లయ్ పెంచుతుంది.

6. పర్యవేక్షణ:
దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను పర్యవేక్షిస్తుంది. నూతన బ్యాంకుల ఏర్పాటు, బ్యాంకుల విస్తరణకు కేంద్ర బ్యాంకు అనుమతి అవసరం.

దేశంలో ద్రవ్య సుస్థిరతను సాధించుట కేంద్ర బ్యాంకు ప్రధాన ధ్యేయం. దేశంలో ఆర్థికాభివృద్ధిని పెంపొందించే విధానాలను కేంద్ర బ్యాంకు చేపడుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 2.
కేంద్ర బ్యాంకు / రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి వ్రాయుము.
జవాబు.
భారతదేశపు కేంద్ర బ్యాంకు భారతీయ రిజర్వు బ్యాంకు. ఇది 1935 సం॥ ఏప్రిల్లో 5 కోట్ల వాటా మూలధనంతో నెలకొల్పబడినది. మొదట భారతీయ రిజర్వు బ్యాంక్ ప్రైవేటు వాటాదారుల యాజమాన్యం క్రింద ఏర్పడినది. 1949 లో భారత ప్రభుత్వం దీనిని జాతీయం చేసింది.

1934 భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం ప్రకారం అన్ని ముఖ్యమైన కేంద్ర బ్యాంక్ విధులను నిర్వర్తిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం ముంబాయిలో ఉంది. భారతీయ రిజర్వు బ్యాంకు కార్యనిర్వహణ అధికారి గవర్నర్. గవర్నర్కు సహాయంగా నలుగురు డిప్యూటీ గవర్నర్లు పనిచేస్తారు.

ఆర్థికాభివృద్ధికి కావలసిన ద్రవ్య వనరులను సమకూర్చుట. మరొకవైపు నుండి అభివృద్ధి వ్యయం వలన ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడకుండా చూడటం, ఆర్థికాభివృద్ధికవసరమైన ద్రవ్య సంస్థలను నెలకొల్పటం, దీర్ఘకాలిక ఋణాలు అందేలా చూడటం చాలా అవసరం.

ఇవన్ని కేంద్ర బ్యాంకు యొక్క బాధ్యతలుగా చెప్పవచ్చును. ద్రవ్య వ్యవస్థకు, అభివృద్ధికి కావలసిన ద్రవ్య వనరులను సప్లైని పెంచటం ద్వారా సమకూర్చాలి. మరొకవైపు ద్రవ్య సప్లై పెరగటం వలన ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడకుండా చూడటం దీని ప్రధాన విధి.

భారతీయ రిజర్వు బ్యాంకు విధులు :

1. కరెన్సీ నోట్ల జారీ :
మనదేశంలోని కరెన్సీ నోట్ల జారీపై గుత్తాధిపత్య అధికారం రిజర్వు బ్యాంకు కలిగి ఉంది. రిజర్వు బ్యాంకు 2,000, 500, 200, 100, 50, 20, 10 రూపాయల కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. ఈ నోట్లపై భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ సంతకం ముద్రించబడతాయి.

2. ప్రభుత్వ బ్యాంకరు :
రిజర్వు బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికీ, రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకరుగా, ప్రతినిధిగా, ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ బ్యాంకరుగా వివిధ ప్రభుత్వ విభాగాల అకౌంట్లను నిర్వహిస్తుంది. ప్రభుత్వం తరుపున ద్రవ్యాన్ని స్వీకరిస్తుంది, చెల్లింపులు చేస్తుంది.

ప్రభుత్వాలకు తాత్కాలిక ఋణాలు అందిస్తుంది. అన్ని ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వాలకు సలహాదారుగా కూడా పనిచేస్తుంది.

3. బ్యాంకుల బ్యాంకరు:
దేశంలోని బ్యాంకులకు రిజర్వు బ్యాంకు బ్యాంకరుగా పనిచేస్తుంది. కొన్ని రకాల బిల్లులను రీడిస్కౌంట్ చేసుకునే సదుపాయం వాణిజ్య బ్యాంకులకు కలుగజేస్తుంది.

వివిధ బ్యాంకుల మధ్య బ్యాంకింగ్ లావాదేవీలను పరిష్కరించడానికి క్లియరింగ్ హౌస్ గా పనిచేస్తుంది. అలాగే బ్యాంకుల కార్యకలాపాలు తీర్చిదిద్ది వాటికి నాయకత్వం వహిస్తుంది.

4. అంతిమ ఋణదాత :
మార్కెట్లోని అన్నిరకాల పరపతి సౌకర్యాలు ఉపయోగించుకున్న తర్వాత ఇంకా ద్రవ్యత్వ ఇబ్బందులున్నప్పుడు రిజర్వు బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు, డిస్కౌంటు గృహాలకు, ఇతర పరపతి సంస్థలకు కొన్ని షరతులకు లోబడి వాటి వినిమయ బిల్లులను రీడిస్కౌంట్ చేయడం ద్వారా పరపతి అందిస్తూ అంతిమ ఋణదాతగా పనిచేస్తుంది.

5. క్లియరింగ్ హౌస్ల నిర్వహణ :
వ్యాపార అవసరాల నిమిత్తం బ్యాంకు ఖాతాదార్లు చెక్కుల ద్వారా చెల్లింపులు చేస్తుంటాయి. వేరువేరు ఖాతాదార్లు వేరువేరు బ్యాంకులలో తమ ఖాతాలు కలిగి ఉండటంవల్ల వివిధ బ్యాంకుల మీద ఈ చెక్కులు జారీ అవుతూ ఉంటాయి.

వివిధ బ్యాంకుల మధ్య ఖాతాదార్ల చెక్కులకు సంబంధించిన సొమ్ము వారి వారి ఖాతాలలో జమచేయడానికి రిజర్వు బ్యాంకు తమవద్ద ఉన్న వివిధ బ్యాంకుల ఖాతాలను సర్దుబాటు చేస్తూ వసూళ్ళ చెల్లింపులు సులభతరం చేయడానికి వివిధ నగరాలలో క్లియరింగ్ హౌస్లు నిర్వహిస్తుంది.

3. ఉత్పత్తి, పంపిణీపై ద్రవ్యోల్బణ ప్రభావం వ్రాయుము.
జవాబు.
ద్రవ్యోల్బణ ప్రభావం అన్ని వర్గాల ప్రజల మీద ఒకే విధంగా ఉండదు. ద్రవ్యోల్బణం కొన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని వర్గాల ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

1. స్థిర ఆదాయ వర్గాల వారి మీద :
స్థిర ఆదాయ వర్గాలకు చెందిన వారి ఆదాయం, ధరల పెరుగుదలతోపాటు పెరగదు. కాబట్టి ద్రవ్యోల్బణం వల్ల వారు ఇబ్బందిపాలవుతారు. ఫించనుదార్లు, బ్యాంకులలో కాలపరిమితి డిపాజిట్ల ద్వారా వచ్చే ఆదాయం మీద ఆధారపడి జీవించేవారు.

2. శ్రామిక వర్గం :
అసంఘటిత రంగాలలో పనిచేస్తూ వేతనధార జీవనం సాగించే శ్రామికులు సాధారణంగా తక్కువ ఆదాయం కలిగి ఉంటారు. సాధారణంగా ధరలు పెరిగినందువల్ల వీరి వేతనాలలో పెరుగుదల ఉండదు.

3. ఋణదాతలు, ఋణగ్రహీతలు :
ద్రవ్యోల్బణం వల్ల ద్రవ్యం విలువ క్షీణిస్తుంది. కాబట్టి ఋణం ఇచ్చినప్పటికంటే, తిరిగి చెల్లించినప్పటికి ద్రవ్యోల్బణం వల్ల ద్రవ్యం విలువ తగ్గుతుంది. కాబట్టి ఋణదాతలు నష్టపోతారు, ఋణగ్రహీతలు లాభపడతారు.

4. వినియోగదారులు ఉద్యమదారులు :
ద్రవ్యోల్బణం వల్ల వినియోగదారులు నష్టపోతారు. కాని ఉద్యమదారులకు లాభాలు పెరుగుతాయి.
ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థలో ఆదాయ అసమానతలను పెంచుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 4.
డిమాండ్ ప్రేరిత మరియు వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణంలను చర్చించుము.
జవాబు.
వస్తువు సప్లైకి, డిమాండ్కు మధ్య ఏర్పడే అసమతౌల్యం వల్ల వస్తువుల ధరలు నిర్విరామంగా పెరుగుతూ ఉన్న యెడల దానిని ద్రవ్యోల్బణమనవచ్చు. ధరల పెరుగుదల నిర్విరామంగా, గణనీయమైనదిగా ఉన్నప్పుడు మాత్రమే ద్రవ్యోల్బణం ఏర్పడిందని చెప్పాలి. ద్రవ్యోల్బణ భావాన్ని వివిధ రకాలుగా పరిశీలించవచ్చు.

డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం :
సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై కన్నా ఎక్కువగా ఉన్నందువల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని అంటారు. ద్రవ్యరాశి పెరుగుదల, పొదుపుకన్నా పెట్టుబడి అధికంగా ఉండటం వల్ల సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై కన్నా అధికంగా ఉండవచ్చు.

ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితా స్థాయికి చేరుకున్నతరువాత సమిష్టి డిమాండ్ పెరిగినట్లయినా ఉత్పత్తి పెరగక కేవలం ధరలు మాత్రమే పెరుగుతాయి. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి సమిష్టి డిమాండ్ను తగ్గించాలి.

వ్యయ ప్రభావిత ద్రవ్యోల్బణం :
ఉత్పత్తి వ్యయం పెరుగుదల వల్ల ధరల స్థాయి పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడినా దానిని వ్యయ ప్రేరిత లేదా వ్యయ ప్రభావిత ద్రవ్యోల్బణం అని అంటారు. కార్మిక సంఘాలు బలోపేతమై వేతనాలను పెంచుకొన్నప్పుడు లేదా ఇతర ఉత్పత్తి వ్యయాలు పెరిగినప్పుడు ఈ వ్యయ ప్రభావిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుట ద్వారా వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని నివారించవచ్చు.

ప్రశ్న 5.
అంతర్జాల బాంకింగ్ అనగానేమి ? దాని ప్రయోజనాలను వివరించుము.
జవాబు.
అంతర్జాలం ద్వారా కూడా బాంకు వ్యాపార వ్యవహారాల నిమిత్తం నగదును పొందే అవకాశం కల్పిస్తుంది. దీనినే ‘అంతర్జాల బాంకింగ్’ అంటారు.
అంతర్జాల బాంకింగ్ ప్రయోజనాలు :

  1. వారంలోని 7 రోజులు, రోజులోని 24 గంటలు బాంకింగ్ సేవలు లభిస్తాయి.
  2. అంతర్జాల సౌకర్యం ఉండే కంప్యూటర్ ఉంటే చాలు, ఎక్కడి నుంచి అయినా ఖాతాపై వ్యవహారాలు నడపవచ్చు.
  3. విద్యుచ్ఛక్తి బిల్లులు, బీమా ప్రీమియంలు కట్టే సౌకర్యం లభిస్తుంది.
  4. భద్రతతో కూడిన ఆర్థిక లావాదేవీల నిర్వహణకు సౌకర్యం ఏర్పడుతుంది.
  5. ఖాతాదారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉండి, చాలావరకు కాగితాల వృథాను అరికడుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 6.
రిజర్వు బాంకును నిర్వచించుము. రిజర్వు బ్యాంకుల లక్ష్యాలు ఏవి ?
జవాబు.
‘కేంద్ర బాంకు’ అనేది 20వ శతాబ్దపు భావనగా పేర్కొనవచ్చు. ప్రతి దేశపు బాంకింగ్ వ్యవస్థలో అత్యున్నత స్థానం (apex) గా ఉండే బాంక్ కేంద్ర బాంకు, భారతదేశంలో ఉన్న కేంద్ర బాంకును “రిజర్వు బాంక్ ఆఫ్ ఇండియా”గా పిలుస్తారు.

మన దేశంలో 1934 రిజర్వు బాంకు చట్టం ఫలితంగా 1935 ఏప్రిల్ 1వ తేదీన ‘భారతీయ రిజర్వు బాంకు’ ఏర్పడింది. మొట్టమొదట రిజర్వు బాంకు వాటాదారుల బాంకుగా, 5 కోట్ల రూపాయల మూలధనంతో స్థాపించబడింది. 1949 జనవరి 1వ తేదీన RBI జాతీయం చేయబడింది.

రిజర్వు బాంకు లక్ష్యాలు :
కింది లక్ష్యాలను సాధించడానికి భారతీయ రిజర్వు బాంకు పనిచేస్తుంది.

  1. కరెన్సీని క్రమబద్ధం చేయడం.
  2. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య స్థిరత్వాన్ని, సుస్థిరతను సాధించడం.
  3. పటిష్టమైన ద్రవ్య విధానాన్ని అమలుపరుస్తూ, పరపతి నియంత్రణ చేయడం.
  4. దేశంలోని వాణిజ్య బాంకులకు మార్గదర్శిగా వ్యవహరించడం.
  5. దేశవ్యాప్తంగా ఒకే రీతిలో పరపతి విధానాన్ని అమలుచేయడం.

ప్రశ్న 7.
రిజర్వు బాంకుల యొక్క పర్యవేక్షణ విధులు మరియు అభివృద్ధిపరమైన విధులను పేర్కొనుము.
జవాబు.
‘కేంద్ర బాంకు’ అనేది 20వ శతాబ్దపు భావనగా పేర్కొనవచ్చు. ప్రతి దేశపు బాంకింగ్ వ్యవస్థలో ‘అత్యున్నత స్థానం’ (apex) గా ఉండే బాంక్ కేంద్ర బాంకు, భారతదేశంలో ఉన్న కేంద్ర బాంకును “రిజర్వు బాంక్ ఆఫ్ “ఇండియా”గా పిలుస్తారు.

మన దేశంలో 1934 రిజర్వు బాంకు చట్టం ఫలితంగా 1935 ఏప్రిల్ 1వ తేదీన ‘భారతీయ రిజర్వు బాంకు’ ఏర్పడింది. మొట్టమొదట రిజర్వు బాంకు వాటాదారుల బాంకుగా, 5 కోట్ల రూపాయల మూలధనంతో స్థాపించబడింది. 1949 జనవరి 1వ తేదీన RBI జాతీయం చేయబడింది.

పర్వవేక్షణ విధులు (Supervisory Functions) :
దేశంలోని అత్యున్నత బాంక్ కావడంవల్ల దేశంలోని అన్ని రకాల బాంకింగ్ కార్యకలాపాలపై పర్యవేక్షణ, నియంత్రణాధికారాలు రిజర్వు బాంకుకు ఉన్నాయి.

అభివృద్ధిపరమైన విధులు (Developmental Functions) :
పైన పేర్కొన్న సాంప్రదాయ విధులతోపాటు, రిజర్వు బాంకు అభివృద్ధి విధులను కూడా నిర్వహిస్తుంది. అవి :

  1. బాంకింగ్ వ్యవస్థను అభివృద్ధిపరచటం.
  2. వ్యవసాయ పరపతిని ప్రోత్సహించడం – 1982 లో NABARD స్థాపించడం ద్వారా.
  3. పారిశ్రామికాభివృద్ధికి పరపతిని అందించడం – IDBI, IFCI, SIDBI తదితర అభివృద్ధి బాంకుల ద్వారా.
  4. సమాచార సేకరణ, ప్రచురణ, శిక్షణా కళాశాలలను ఏర్పాటు చేయడం.
    భారతదేశ రిజర్వు బాంకు పటిష్ఠమైన ద్రవ్య విధానాన్ని రూపొందించి, అమలుపరచి ప్రపంచ దేశాలలో ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 8.
ద్రవ్యోల్బణాన్ని నిర్వచించి, ద్రవ్యోల్బణాన్ని నివారించే చర్యలు వ్రాయుము.
జవాబు.
సాధారణ పరిభాషలో ద్రవ్యోల్బణమనగా ధరల పెరుగుదల కేవలం ఒకేసారి ధరలు పెరిగినంత మాత్రాన దానిని ద్రవ్యోల్బణం అనకూడదు. నిర్విరామంగా ధరలు పెరుగుతున్నా దీనినే ద్రవ్యోల్బణం అంటారు. భారతదేశంలో ద్రవ్యోల్బణ సమస్య ఉంది.

ద్రవ్యోల్బణ నిర్వచనాలు : వివిధ ఆర్థిక శాస్త్రవేత్తలు ద్రవ్యోల్బణం గూర్చి నిర్వచనాలను ఇచ్చారు.

  1. హాట్రే అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “కరెన్సీ నోట్లను అధికంగా జారీ చేయటాన్నే ద్రవ్యోల్బణమందురు”.
  2. డాల్టన్ అభిప్రాయం ప్రకారం, “ద్రవ్యోల్బణమనగా అధిక ద్రవ్యం తక్కువ వస్తువులను వెంటాడటం”.
  3. కిమ్మరర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “వ్యాపార అవసరాలకు మించి కరెన్సీ ఉంటే దాన్ని ద్రవ్యోల్బణం అందురు”.
  4. ఏసి. పిగూ ప్రకారం, “వాస్తవిక ఆదాయం కన్నా ద్రవ్య ఆదాయం ఎక్కువగా ఉండటాన్నే ద్రవ్యోల్బణమందురు”.
  5. కేదర్ అను ఆర్థిక శాస్త్రవేత్త ప్రకారం, “ద్రవ్య విలువ పడిపోవడం అనగా ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణమని చెప్పవచ్చు”. వస్తువుల సప్లై, డిమాండ్లలో అసమతౌల్యం ఏర్పడడం వల్ల ధరల స్థాయి నిర్విరామంగా పెరుగుదల ఏర్పడినా అటువంటి ధరల పెరుగుదలనే ద్రవ్యోల్బణంగా చెప్పవచ్చు. ప్రతి ధర పెరుగుదలను ద్రవ్యోల్బణంగా చెప్పకూడదు. ధరల పెరుగుదల గణనీయమైందిగా నిర్విరామంగా కొనసాగినప్పుడే ద్రవ్యోల్బణం ఏర్పడిందని చెప్పాలి”.

ద్రవ్యోల్బణం – నివారణ చర్యలు :

1. ద్రవ్యపరమైన చర్యలు :
ద్రవ్యపరమైన చర్యలు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లైని క్రమబద్ధం. చేస్తాయి. బ్యాంకులు పరపతిని క్రమబద్ధం చేయటం ద్వారా ద్రవ్య సప్లైయిని నియంత్రణ చేయటం జరుగుతుంది. కేంద్ర బ్యాంకు పరిమాణాత్మక, గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాల ద్వారా ద్రవ్యం సప్లైయిని నియంత్రణ చేయవచ్చు.

2. కోశ విధానాలు :
ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వం మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి పన్ను రేట్లను పెంచటం, కొత్తగా పన్నులను విధించడం మొదలగువాటిని కోశపరమైన చర్యలు అంటారు.

3). ద్రవ్యేతర అంశాలు :

a) ఉత్పత్తిని పెంచటం :
వస్తుత్పత్తిని పెంచటం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చు. ఉత్పత్తిని పెంచటానికి ఈ క్రింది చర్యలు చేపట్టాలి.

  • ఉత్పాదక వనరులను సక్రమంగా కేటాయించడం.
  • దేశీయంగా ఉన్న వస్తూ కొరతను దిగుమతుల ద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చు.

b) వేతనాలు :
వేతనాల పెరుగుదలకు, వస్తు ధరల పెరుగుదలకు దగ్గర సంబంధం ఉంది. సక్రమమైన వేతన విధానాలను అమలు చేయాలి.

c) రేషనింగ్ :
ద్రవ్యోల్బణాన్ని నివారించే ప్రత్యక్ష చర్య వస్తువు ధరలను అమలు చేయటం, అదుపులో ఉంచటం. చట్టబద్ధంగా ప్రతి వస్తువుకు గరిష్ఠ ధరను నియంత్రించి ఆ ధర కంటే ఎక్కువ ధరకు అమ్మకుండా చర్యలు తీసుకోవాలి.

d) బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టుట:
అక్రమ వస్తు నిల్వలను అదుపు చేయుట ద్వారా వస్తువుల ధరలను అదుపు చేయవచ్చు. ప్రభుత్వ నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వచేసే వ్యాపారస్తులను కఠినంగా శిక్షించాలి.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 9.
వాణిజ్య బ్యాంకు – కేంద్ర బ్యాంకు మధ్యగల తేడాలు వ్రాయుము.
జవాబు.
వాణిజ్య బ్యాంకు :
ఇతరులకు ఇవ్వడానికి ద్రవ్యం కలిగిన వారి నుంచి లేదా తమ ఆదాయాల నుంచి పొదుపు చేసే వారి నుంచి బ్యాంకు ద్రవ్యం వసూలు చేసి దానిని అవసరమైన వారికి ఋణంగా ఇస్తుంది.

కేంద్ర బ్యాంకు :
దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు కేంద్ర బ్యాంకు శిఖరం. ఇది బ్యాంకింగ్ వ్యవస్థలో బ్యాంకుల ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ, నియంత్రిస్తూ, క్రమబద్ధీకరిస్తుంది.

వాణిజ్య బ్యాంకుకేంద్ర బ్యాంకు
1. వాణిజ్య బ్యాంకుల ప్రాథమిక విధి డిపాజిట్ల సేకరణ, ఋణాల మంజూరు.1. కేంద్ర బ్యాంకు ప్రాథమిక విధి కరెన్సీ నోట్ల జారీ.
2. వాణిజ్య బ్యాంకులు ఖాతాదారులకు ఏజెంట్గా, సలహా ఏజెంటుగా, సలహాదారుగా వ్యవహరిస్తాయి.2. కేంద్ర బ్యాంకులు ప్రభుత్వానికి, వాణిజ్య బ్యాంకులకు దారుగా వ్యవహరిస్తాయి.
3. ప్రజల నుంచి స్వీకరించిన డిపాజిట్ల నుంచి పరపతిని సృష్టిస్తాయి.3. ఆర్థిక వ్యవస్థలోని పరపతిని ద్రవ్య విధానాల ద్వారా నియంత్రిస్తుంది.
4. వాణిజ్య బ్యాంకులు కొనుగోలుదారుడు అమ్మకం దారునికి ఇచ్చిన వినిమయ బిల్లులు డిస్కౌంట్ చేసుకుంటాయి.4. వాణిజ్య బ్యాంకుల డిస్కౌంట్ హౌస్ల, ఇతర పరపతి నియంత్రిస్తుంది.
5. ఎగుమతిదారులకు, దిగుమతిదారులకు వ్యాపార నిమిత్తం విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూరుస్తాయి.5. ఇది విదేశీ మారక ద్రవ్యం విలువను, వాటి వినిమయాన్ని సంస్థల వినిమయ బిల్లులను రీడిస్కౌంట్ చేసుకుంటాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
వస్తు మార్పిడి పద్ధతి అంటే ఏమిటి ?
జవాబు.
ఈ పద్ధతిలో వ్యక్తులు వస్తువులకు బదులుగా వస్తువులను మారకం చేసుకునేవారు. ఈ విధానంలో ఏ ఒక వ్యక్తి తనకు కావలసిన అన్ని వస్తువులను ఉత్పత్తి చేసుకునేవాడు కాదు. అందువలన తాను ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతరులకు ఇచ్చి తనకు కావలసిన లేదా అవసరం అయిన వస్తువులతో మార్పిడి చేసుకునేవాడు.

ప్రశ్న 2.
ద్రవ్యం విధులెట్టివి ?
జవాబు.
ద్రవ్యం అనేక ముఖ్య విధులను నిర్వర్తిస్తుంది. ద్రవ్యం నిర్వహించే విధులను ఈ విధంగా వర్గీకరించవచ్చు.

  1. ప్రాథమిక విధులు
  2. ద్వితీయ విధులు
  3. అనుషంగిక విధులు
  4. నిశ్చల చలనాత్మక విధులు.

ప్రశ్న 3.
కాగితపు ద్రవ్యం అంటే ఏమిటి ?
జవాబు.
ఒక దేశపు కేంద్ర బాంకు ఆ దేశ కరెన్సీని జారీ చేస్తుంది. కరెన్సీలో కాగితపు ద్రవ్యం, నాణేలు ఉంటాయి. భారతదేశంలోని కేంద్ర బాంకు అయిన రిజర్వ్ బాంకు ఆఫ్ ఇండియా 2,000, 500, 200, 100, 50, 20, 10 రూపాయల నోట్లను ముద్రిస్తుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 4.
ద్రవ్యం విలువ నిక్షేపంను నీవేవిధంగా అవగాహన చేసుకొంటావు?
జవాబు.
ద్రవ్యం అనే పదం రోమన్ దేవత పేరు జునోమొనెటా (Juno Moneta) నుంచి ఏర్పడినది. ద్రవ్యం వాడుకలోకి రాకముందు ‘వస్తు మార్పిడి విధానం’ అమలులో ఉండేది. ఈ విధానంలో ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువును మార్పిడి చేసుకొనేవారు. వస్తు మార్పిడి పద్ధతిలోని ఇబ్బందులను తొలగించడానికే ద్రవ్యం కనుగొనబడింది.

ప్రాథమిక దశలో ద్రవ్యం స్థానంలో జంతువులను ఉపయోగించేవారు. క్రమక్రమంగా బంగారం, వెండి, కంచు, నికెల్ వంటి లోహాలు ద్రవ్యంగా చలామణిలోకి వచ్చాయి. మూడవ దశలో నాణేలు ద్రవ్యంగా ఉపయోగింపబడగా, ఆ తదుపరి కరెన్సీ నోట్లు ద్రవ్యంగా చలామణిలోకి వచ్చాయి.

ప్రశ్న 5.
చిల్లర ద్రవ్యం అంటే ఏమిటి ?
జవాబు.
చిల్లర ద్రవ్యం (Token Money) :
ప్రామాణిక ద్రవ్యపు ముఖ విలువ దాని అంతర్గత విలువకు సమానంగా ఉంటుంది. చిల్లర ద్రవ్యం ముఖ విలువ దాని అంతర్గత విలువ కంటే అధికంగా ఉంటుంది. ఉదా॥ 1, 2, 5 రూపాయల నాణెములు మున్నగునవి.

ప్రశ్న 6.
భారతీయ రిజర్వు బాంకు ద్రవ్య సమిష్టి అంశాలు అంటే ఏవిటి ?
జవాబు.
M0 = చలామణిలో ఉన్న కరెన్సీ + RBI వద్ద గల బాంకర్ల డిపాజిట్లు + RBI వద్ద గల ఇతర డిపాజిట్లు.
M1 = ప్రజల వద్ద ఉన్న కరెన్సీ + డిమాండ్ డిపాజిట్లు + RBI వద్ద గల ఇతర డిపాజిట్లు.
M2 = M1 + బాంకుల వద్ద ఉన్న కాలపరిమితి గల పొదుపు డిపాజిట్లు + బాంకులు జారీ చేసిన డిపాజిట్ సర్టిఫికేట్లు + ఒక సంవత్సర కాలంలో చెల్లింపదగిన టర్మ్ డిపాజిట్లు. (CDలు మినహాయించబడినవి.)
M3 = M2 + ఒక సంవత్సరం తరవాత చెల్లింపు చేసే టర్మ్ డిపాజిట్లు + బాంకుల టర్మ్ అప్పులు.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 7.
పొదుపు డిపాజిట్లు మరియు కాలపరిమితి డిపాజిట్లను విభేదించండి.
జవాబు.
పొదుపు డిపాజిట్లు :
ఇవి ఖాతాదారుల పొదుపు ఖాతా రూపంలో ఉంటాయి. చిన్న మొత్తం పొదుపులను వాణిజ్య బాంకులలో దాచుకోవడం ప్రజలు భద్రతగా భావిస్తారు. ఈ రకపు పొదుపులు చిన్న వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, వివిధ రకాల వృత్తులు చేపట్టే వారికి, మధ్య తరగతి ఆదాయ వర్గాలకు అనువుగా ఉంటాయి.

ఇలాంటి డిపాజిట్లపై వాణిజ్య బాంకులు సాధారణంగా 4 శాతం వడ్డీ చెల్లిస్తాయి. ఈ ఖాతాలో ఉన్న డబ్బును ఖాతాదారు ఎప్పుడైనా తిరిగి తీసుకోవచ్చు.

కాలపరిమితి డిపాజిట్లు (Term Deposits) :
ఒక నిర్ణీత కాలానికి డబ్బుని డిపాజిట్ చేయడం జరుగుతుంది. అందువల్ల వీటిని కాలపరిమితి లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు అంటారు. కాలపరిమితి తరవాతనే ఖాతాదారుకు ఈ మొత్తం చెల్లించబడుతుంది. ఖాతాదారు కాలపరిమితికి ముందుకూడా ఈ డిపాజిట్ సెక్యూరిటీ ఆధారంగా ఋణం పొందవచ్చు.

ఈ డిపాజిట్లకు పొదుపు డిపాజిట్ల కంటే అధిక వడ్డీ ఉంటుంది. వీటిపై వాణిజ్య బాంకులు 6 నుంచి 8.5 శాతం వరకు వడ్డీని డిపాజిట్ కాలపరిమితి ఆధారంగా చెల్లిస్తాయి.

ప్రశ్న 8.
పరపతి సృష్టిని వివరించండి.
జవాబు.
బాంకులు స్వీకరించే డిపాజిట్లే అవి ఇచ్చే రుణాలకు ఆధారం. డిపాజిట్లు స్వీకరించని బాంకులు రుణాలను మంజూరు చేయలేవు. పరపతి సృష్టి అంటే బాంకు డిపాజిట్లకంటే ఎన్నో రెట్లు రుణాలు ఇవ్వడం పరపతి ఇచ్చేటప్పుడు డిపాజిట్లు సృష్టించబడతాయి.

అంటే డిపాజిట్లు (ప్రాథమిక డిపాజిట్లు) పరపతికి దారితీయడమే కాకుండా, పరపతి కూడా వ్యుత్పన్న డిపాజిట్లకు, ద్వితీయ డిపాజిట్లకు దారి తీస్తుంది.

ప్రశ్న 9.
ఆధునిక ఆర్థిక వ్యవస్థలో క్రెడిట్ కార్డుల ఉపయోగాలేవి ?
జవాబు.
క్రెడిట్ కార్డులు (Credit Cards) :
ఇటీవల కాలంలో బాంకులు నూతన పద్ధతిలో అంటే క్రెడిట్ కార్డును ఇవ్వడం ద్వారా ఋణ సౌకర్యాన్ని తమ ఖాతాదారులకు కల్పిస్తున్నాయి. ఒక పరిమితి వరకు నిర్ణీత కంపెనీలలో, దుకాణాలలో వస్తువులను కొనుగోలు చేయడానికి క్రెడిట్ కార్డుదారులు క్రెడిట్ కార్డులను ఉపయోగించుకోవచ్చు.

బిల్లు మొత్తాన్ని కంపెనీలు కార్డుజారీ చేసిన బాంకుల నుంచి రాబట్టుకుంటాయి. నిబంధనలకు లోబడి ఖాతాదారుడు బాంకుకు అసలును కాని లేదా అసలుతోబాటు వడ్డీని కలుపుకొని తరువాత కాలంలో చెల్లిస్తాడు.

ప్రతీ క్రెడిట్ కార్డుకు ఒక పరపతి పరిమితి ఉంటుంది. బాంకు పరిమితికి లోబడి కార్డు ద్వారా నగదును కూడా పొందవచ్చు. వీటి ప్రాముఖ్యం ఈ మధ్య కాలంలో పెరిగింది. జనాభాలో కొన్ని వర్గాల వారికి కిసాన్కార్డుల వంటి ప్రత్యేక కార్డులను బాంకులు సమకూరుస్తున్నాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 10.
నెట్ బాంకింగ్ అంటే ఏమిటి (Net Banking) ? దీని ప్రయోజనాలను వివరించండి.
జవాబు.
గడచిన కొన్ని దశాబ్దాలలో ఏర్పడిన గొప్ప అంతర్జాల విప్లవం ఫలితంగా ఆవిర్భవించినది నెట్ బాంకింగ్. దీనినే అంతర్జాల బాంకింగ్ లేదా ఆన్లైన్ బాంకింగ్ అంటారు. ఇది అంతర్జాలం ఆధారంగా బాంకింగ్ వ్యవహారాలు నిర్వర్తించే ప్రక్రియ. బాంక్ స్టేట్మెంట్లు, బాంక్ ఖాతా స్థాయి (status) ని ఆన్లైన్లో పరిశీలించడం అంతర్జాల బాంకింగ్ నిర్వచనంలో చేర్చబడింది.

ప్రశ్న 11.
కేంద్ర బాంకు ప్రధాన ఉద్దేశ్యాలను గురించి వ్రాయండి.
జవాబు.
భారతదేశంలోని కేంద్ర బాంకులుగా రిజర్వు బాంకు ఆఫ్ ఇండియా క్రింది లక్ష్యాలు లేదా ఆశయాల కోసం ప్రయత్నిస్తుంది.
రిజర్వు బ్యాంకు ఆశయాలు :

  1. కరెన్సీ నోట్ల జారీని క్రమబద్దం చేయటం.
  2. దేశంలో ద్రవ్య స్థిరత్వాన్ని సాధించటం.
  3. వాణిజ్య బ్యాంకులకు మార్గదర్శకత్వం వహించటం.
  4. దేశంలో పరపతి వ్యవస్థను నియంత్రించటం.
  5. దేశవ్యాప్తంగా ఒకే పరపతి విధానాన్ని రూపొందించి అమలు చేయడం.

ప్రశ్న 12.
క్లియరింగ్ హౌస్ అంటే ఏమిటి ?
జవాబు.
బాంకుల నిత్య వ్యవహారాలలో పనులను సులభతరం చేసే నిమిత్తం కొన్ని ముఖ్య కేంద్రాలలో రిజర్వు బాంకు ‘క్లియరింగ్ హౌస్’ లను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ముంబాయి, బెంగళూరు, కలకత్తా, హైదరాబాద్, చెన్నై, కాన్పూరు, నాగపూర్, న్యూ ఢిల్లీ, పాట్నా మొదలైన ముఖ్య కేంద్రాలలో క్లియరింగ్ హౌస్లను నెలకొల్పింది.

క్లియరింగ్ హౌస్ల ద్వారా జరిగిన వ్యవహారాల వల్ల ఏయే వాణిజ్య బాంకులు ఎక్కువ ఋణాలను ఇస్తున్నాయో రిజర్వు బ్యాంకుకు తెలుస్తుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 13.
ద్రవ్యోల్బణం రకాలను వివరించండి.
జవాబు.

  1. 1) ద్రవ్యోల్బణ రేటు ప్రకారం
  2. పాకే ద్రవ్యోల్బణం
  3. నడిచే ద్రవ్యోల్బణం
  4. దుమికే ద్రవ్యోల్బణం.

ప్రశ్న 14.
ద్రవ్యోల్బణం వల్ల ఎవరు ప్రభావితం అవుతారు ?
జవాబు.
ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఆర్థిక కార్యకలాపాలైన, ఉత్పత్తి, పంపిణి, సాంఘిక, రాజకీయ సంబంధాలపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.

ప్రశ్న 15.
ఓవర్ డ్రాఫ్ట్ ఉపయోగాలెట్టివి ?
జవాబు.
ఓవర్ డ్రాఫ్ట్ (Overdraft) :
కరెంట్ అకౌంట్ ఖాతాదారునికి ఈ సౌకర్యం కల్పించబడుతుంది. ఖాతాదారుని ఖాతాలో ఉన్న జమను మించి ఒక పరిమితికి లోబడి సెక్యూరిటీతో గాని సెక్యూరిటీ లేకుండాగాని ఖాతాదారుడు ద్రవ్యాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఖాతాదారులు తమ స్వల్పకాల అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా రెగ్యులర్ నిధుల కొరత ఉన్నప్పుడు ఈ సౌకర్యాన్ని వాడుకొంటారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 16.
బాంకర్లకు బాంకుగా ఏ బాంకు పిలువబడుతుంది ? ఎందుకు ?
జవాబు.
రిజర్వుబాంకు బాంకర్గా ప్రభుత్వానికి మాత్రమే కాక బాంకులకు కూడా పనిచేస్తుంది. 1934 బాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం అన్నీ షెడ్యూల్డ్ బాంకులు అవి సేకరించే మొత్తం డిపాజిట్లలో కొంత భాగంను నగదు నిల్వలుగా RBI దగ్గర ఉంచాలి. ఈ నిష్పత్తిని నగదు నిల్వ నిష్పత్తి అంటారు.

వాణిజ్య బాంకులకు కష్టకాలంలో రిజర్వు బాంకు విత్త సహాయాన్ని అందిస్తుంది. ఈ సహాయం రుణ సహాయం లేదా వినిమయ బిల్లుల రీడిస్కౌంట్ రూపంలో ఉంటుంది. వివిధ వాణిజ్య బాంకుల మధ్య ఖాతాల పరిష్కారానికి రిజర్వుబాంకు క్లియరింగ్ హౌస్ గా వ్యవహరిస్తుంది.

ప్రశ్న 17.
ద్రవ్యం చలనాత్మక విధులెట్టివి ?
జవాబు.
చలన విధులు :
ఉత్పత్తి, వినియోగం, పంపిణీ, సాధారణ ధరల స్థాయిలను ప్రభావితం చేసే ద్రవ్య విధులను చలన విధులుగా పేర్కొనవచ్చు. ఇవి మొత్తం ఆర్థిక వ్యవస్థను చలనాత్మకంగా రూపొందిస్తాయి.

ప్రశ్న 18.
కరెన్సీ అంటే ఏమిటి ?
జవాబు.
ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న ద్రవ్య రూపాన్ని కరెన్సీ అంటారు. నాణేలు, కాగితపు నోట్లు ఉంటాయి.

ప్రశ్న 19.
క్యాష్ క్రెడిట్స్ అంటే ఏమిటి ?
జవాబు.
ఖాతాదారులు తమ ఖాతా నుంచి రుణ మొత్తాన్ని అవసరమైనప్పుడే విడతల వారీగా తీసుకోవడానికి వీలుగా వాణిజ్య బాంకులు కల్పించే రుణ సౌకర్యం.

TS Board Inter First Year Economics Study Material Chapter 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

ప్రశ్న 20.
వినిమయ బిల్లుల డిస్కౌంటింగ్ అంటే ఏమిటి ?
జవాబు.
వినిమయ బిల్లుల డిస్కౌంట్ (Discounting of Bills of Exchange) :
వర్తక లావాదేవీలు అరువు రూపంలో జరిగినప్పుడు కొనుగోలుదారుడు, అమ్మకందారునికి ఒక నిర్ణీత కాలానికి చెల్లింపు చేసే విధంగా అరువు బిల్లు రాసి ఇవ్వవచ్చు.

కాబట్టి వ్యాపారస్తులు భవిష్యత్తులో తాము పొందబోయే ఈ వినిమయ బిల్లులు డిస్కౌంట్ చేసుకొని రుణం ఇవ్వవలసిందిగా వాణిజ్య బాంకులను అభ్యర్థించవచ్చు. వాణిజ్య బాంకులు ఈ బిల్లుల పూచీకత్తుగా రుణాలు మంజూరు చేయడాన్నే వినిమయ బిల్లుల డిస్కౌంట్ అంటారు.