TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 3rd Lesson బండారి బసవన్న Textbook Questions and Answers.

బండారి బసవన్న TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana

చదువండి ఆలోచించి చెప్పండి.

గోల్కొండ పాలకుడు అబుల్ హసన్ తానాషా. ఇతని పాలనా కాలంలో భద్రాచలం తహశీల్దారుగా కంచర్ల గోపన్న ఉండేవాడు. ఆయన శ్రీరామభక్తుడు. ప్రజల నుండి వసూలు చేసిన సుమారు ఆరు లక్షల రూపాయల పన్నుతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు. సీతారాములకు విలువైన నగలు చేయించాడు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడనే నెపంతో గోపన్నను కారాగారంలో బంధించారు. గోపన్న తన కీర్తనలతో శ్రీరాముడిని వేడుకొన్నాడు. శ్రీరాముడే తానాషాకు ఆ సొమ్ము చెల్లించి బంధవిముక్తుడిని చేశాడు.

ప్రశ్నలు

ప్రశ్న 1.
కంచర్ల గోపన్న ఎవరు ?
జవాబు.
కంచర్ల గోపన్న గోలకొండ పాలకుడైన అబుల్ హసన్ తానాషా పాలనాకాలంలో భద్రాచలం తహశీల్దారుగా ఉండేవాడు. గోపన్న గొప్ప శ్రీరామభక్తుడు.

ప్రశ్న 2.
అతనిపై మోపిన అభియోగమేమిటి ?
జవాబు.
ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడని అతనిపై అభియోగం మోపబడింది.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

ప్రశ్న3.
గోపన్న ఎట్లా బంధ విముక్తుడయ్యాడు ?
జవాబు.
గోపన్న తన కీర్తనలతో శ్రీరాముని వేడుకున్నాడు. కరుణించిన శ్రీరాముడు గోపన్న ఇవ్వవలసిన సొమ్ము తానే చెల్లించి బంధవిముక్తుడిని చేశాడు.

ప్రశ్న 4.
గోపన్న వంటి భక్తులను గురించి మీకు తెలుసా ?
జవాబు.
గోపన్న వంటి భక్తులకు మనదేశం పెట్టింది పేరు. అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని మీద భక్తితో సుమారు ముప్పై మూడువేల సంకీర్తనలు రాశాడు. దైవాన్ని తప్ప మానవులను స్తుతించను, వారిపై కీర్తనలు రాయను అన్నందుకు ఘోరశిక్షలను అనుభవించాడు. క్షేత్రయ్య మొవ్వ వేణుగోపాలస్వామి భక్తుడు. మధురభక్తితో పదాలు రచించి ఆ దేవుని కీర్తించాడు. తరిగొండ వెంగమాంబ, అక్క మహాదేవి రచయిత్రులు కూడ భగవంతునిపై కీర్తనలు, వచనాలు రాశారు.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.24)

ప్రశ్న 1.
‘సురతరువు, కనకాచలం, సురధేనువు, భక్తి చింతామణి అనే పదాలను వాడడంలో కవి ఉద్దేశం ఏమిటి ?
జవాబు.
సురతరువు పాలసముద్రం నుండి పుట్టి దేవలోకంలో ఉన్న గొప్ప వృక్షము. కనకాచలం దేవలోకంలో ఉన్న బంగారపుకొండ. పార్వతీదేవి నివాసం చాలా ఎత్తైనది. సురధేనువు పాలసముద్రం నుండి పుట్టి బ్రహ్మర్షి వసిష్ఠుని ఆశ్రమంలో పూజలందుకుంటున్న కామధేనువు. చింతామణి పాలసముద్రం నుంచి పుట్టింది. కోరిన కోరికలు తీర్చే రత్నం. ఇలా ఇవన్నీ చాలా గొప్పవి. వాటిని తుచ్ఛమైన వాటితో పోల్చరాదు. అలాగే శివభక్తులు చాలా గొప్పవారు. ఆ భక్తిలో మునిగినవారు అల్పమైన కోరికలకు లొంగరు అని చెప్పటం కవి ఉద్దేశం.

ప్రశ్న 2.
‘బగుతుడాసించునే పరధనమునకు’ దీనిపై మీ అభిప్రాయమేమిటి ?
జవాబు.
పగతుడు అంటే శత్రువు. శత్రువు మనపైన దాడిచేయటానికి కారణం రాజ్యం మీదనో, భూమి మీదనో, ధనం మీదనో ఆశ కలిగి ఉండటం. అటువంటి శత్రువు కూడా శివభక్తి కలిగి ఉన్నప్పుడు ఇతరుల ధనాన్ని కోరడు. అటువంటిది శివభక్తి వ్రతంగా బ్రతికే బసవన్న రాజు ధనాన్ని కోరడు అని కవి బసవని భక్తిని గురించి వర్ణించాడు అని నా అభిప్రాయం.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.25)

ప్రశ్న 1.
‘శివ భక్తులను హంస, చిలుక, చకోరం, తుమ్మెదలతో కవి ఎందుకు పోల్చి ఉంటాడు ?
జవాబు.
హంస శ్రేష్ఠమైన పక్షి. మానస సరోవరంలో విహరిస్తుంది. చిలుక పలుకు నేర్చి రామనామం జపించే ఉత్తమమైన పక్షి. అల్పమైన పండ్లను కోరదు. మామిడిపండ్లు మాత్రమే తింటుంది. చకోరం వెన్నెలపక్షి. చంద్ర కిరణాలతో అమృతాన్ని ఆస్వాదిస్తుందే తప్ప మంచుతుంపర్లు పీల్చదు. తుమ్మెద… పూలలో రాణియైన తామర పువ్వులోని సుగంధాన్ని పీలుస్తూ తిరుగుతుంది. ప్రబ్బలి పూల జోలికి పోదు. శివభక్తులు కూడ అల్పులను ఆశ్రయించరు. వారు గొప్పవారు అని చెప్పడానికే కవి అలా పోల్చాడు.

ప్రశ్న 2.
“ఒడయల కిచ్చితి నొడయల ధనము” అనడంలో అర్థం ఏమై ఉంటుంది ?
జవాబు.
ఈ సమస్త ప్రపంచము ఈశ్వరుని ప్రసాదమే. మనం నాది నాది అని భ్రమ పడుతున్నాం. మనది అనేది ఏదైనా శివుడిచ్చినదే. జంగం దేవరలు సాక్షాత్తు శివుని అవతారం. కాబట్టి వారికి మనమిచ్చేది ఏదైనా మనసొంతంకాదు. వారి సొమ్మే వారికిస్తున్నాము అని కవి వివరించాడు.

ఇవి చేయండి

విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

I. “అచంచల భక్తి పారవశ్యం కల్గిన వాళ్ళు ధనాశకు లోనుకారు” దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు.
ఏనుగు కుంభస్థలాన్ని బద్దలుచేసి తినే సింహం గడ్డిమేయదు. పాలసముద్రంలో హాయిగా విహరించే హంస నీటిమడుగులలో నీరు తాగదు. దోరమామిడిపళ్ళ రుచి మరిగిన చిలుక బూరుగు చెట్టుపైన కాసే దూదికాయలను తినదు. స్వచ్ఛమైన పున్నమి వెన్నెలను ఆస్వాదించే చకోర పక్షి చీకట్లను ఆరగించదు. విరిసిన పద్మాలలో సుగంధాన్ని పీల్చి ఆనందించే తుమ్మెద బబ్బిలి పూలవాసన కోరదు. దేవతల ఏనుగు యొక్క సంతానము పందిపాలను తాగటానికి ఇష్టపడదు. అలాగే అచంచల భక్తి పారవశ్యం కల్గినవాళ్ళు ధనాశకు లోనుకారు.

2. ద్విపదను రాగయుక్తంగా పాడండి.
జవాబు.
విద్యార్థి కృత్యం.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. పాఠంలో కింది భావాలున్న పాదాలను గుర్తించండి. వీటిని ఎవరు ఎవరితో అన్నారో చెప్పండి.

అ) మా ధనాన్ని అప్పగించి వెళ్ళు.
జవాబు.
“మా యర్థ మొప్పించి పొమ్ము.”
ఈ పాదం రాజు బిజ్జలుడు దండనాయకుడైన బసవన్నతో అన్నాడు.
ఇది పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం నుండి తీసుకున్న బండారి బసవన్న పాఠంలోనిది.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

ఆ) తామర పూల వాసనలో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పూలను ఎట్లా ఆస్వాదిస్తుంది ?
జవాబు.
“విరిదమ్మి వాసన విహరించు తేఁటి
పరిగొని సుడియునే బబ్బిలి విరుల”
ఈ పాదములు దండనాయకుడైన బసవన్న రాజైన బిజ్జలునితో అన్నాడు.
ఇది పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం నుండి తీసుకున్న బండారి బసవన్న పాఠంలోనిది.

ఇ) సింహం ఎక్కడైనా గడ్డిమేస్తుందా ?
ప్రశ్న : ఈ వాక్యం ఏ పాఠంలోనిది ? ఎవరు అన్నారు ? ఎవరితో అన్నారు ?
(లేదా)
“మృగపతి యెద్దెస మేయునే పుల్లు” ఈ వాక్యం ఏ పాఠంలోనిది ? ఎవరు ఎవరితో అన్నారు ?
జవాబు.
ఈ పాదం మంత్రి, దండనాయకుడు ఐన బసవన్న ప్రభువైన బిజ్జలునితో అన్నాడు.
ఇది పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం నుండి తీసుకున్న బండారి బసవన్న పాఠంలోనిది.

2. కింది పద్యం చదువండి. ఖాళీలను పూరించండి.

గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ !

అ) ఖరము అంటే _________
జవాబు.
గాడిద

ఆ) కూడు అంటే _________
జవాబు.
తిండి

ఇ) గంగిగోవు పాలను _________ తో పోల్చాడు.
జవాబు.
భక్తి

ఈ) ఈ పద్యాన్ని _________ రాశాడు.
జవాబు.
వేమన

ఉ) ఈ పద్యం _________ శతకంలోనిది.
జవాబు.
వేమన

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) బండారి బసవన్న స్వభావాన్ని రాయండి.
జవాబు.
బండారి బసవన్న గురించి పాల్కురికి సోమనాథుడు గొప్పగా రాశాడు. బండారి బసవన్న గొప్ప శివభక్తుడు. జంగమ దేవరలను సాక్షాత్తు పరమశివునిగా భావించి పూజిస్తాడు. ఈ జగమంతా ఈశ్వర వరప్రసాదమని భావించాడు. అందుకే ఈశ్వరుడు మనకిచ్చినదానిని శివభక్తులకు సమర్పించటంలో తప్పులేదంటాడు. పరులధనానికి ఎప్పుడూ ఆశించడు. సత్యధర్మవ్రతుడు కనుక రాజుముందైనా సరే నిర్భయంగా మాట్లాడగలడు. ఎంతటి రాజోద్యోగులైనా అతడిని తప్పు పట్టాలంటే భయపడతారు. బసవన్న తన ఉద్యోగ విధులను, గృహధర్మాలను, శివారాధనను క్రమం తప్పకుండా సమర్థవంతంగా నిర్వహించేవాడు.

ఆ) బండారి బవసన్న రాజుతో నిర్భయంగా మాట్లాడాడు కదా ! ఇట్లా ఎప్పుడు నిర్భయంగా మాట్లాడగలుగుతారు?
జవాబు.
బండారి బసవన్న రాజుతో నిర్భయంగా మాట్లాడాడు. ఎందుకంటే అతడు తన విధి నిర్వహణలో ఏ లోపమూ రానివ్వలేదు. సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించాడు. అన్నింటిని మించి గొప్ప శివభక్తుడు.
అలాగే మనం మనసులో కల్మషం లేకుండా ఉండాలి. సత్యం మాట్లాడాలి. ధర్మాన్ని ఆచరించాలి. ఏ తప్పు చేయకూడదు. ఎవరికీ కీడు చెయ్యాలని ప్రయత్నించకూడదు. అలా మంచి ప్రవర్తన కలవారిలో ఆత్మవిశ్వాసం దృఢంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం నిర్భయంగా మాట్లాడగలం.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

ఇ) భక్తుడు పరధనాన్ని ఆశించడు. ఎందుకు ?
(లేదా)
బండారి బసవన్న పాఠంలో భక్తుడిని వేటితో పోల్చారు ? పరధనాన్ని వేటితో పోల్చారు ?
జవాబు.
భక్తుడు ఎప్పుడూ పరధనాన్ని ఆశించడు. ఎందుకంటే పరుల సొమ్ము పామువంటిది. నీచమైనది. కష్టపడి సంపాదించుకున్నదే మన సొంతం అని భక్తుడు నమ్ముతాడు. శివభక్తుడు మానవులలో ఉత్తమమైనవాడు. ఆ భక్తి అతనికి కల్పతరువు, కామధేనువు, మేరుపర్వతం, చింతామణి వంటిది. ఇవి ఉన్నవాడికి ఏది కోరితే అది లభిస్తుంది. అలాగే శివభక్తి కలవాడు పరధనాన్ని కోరడమంటే సింహం గడ్డి మేసినట్లు. అందుచేత శివభక్తుడు పరధనాన్ని ఆశించడు.

ఈ) “క్షీరాబ్ధి లోపలఁ గ్రీడించు హంస గోరునే పడియల నీరు ద్రావంగ” అని బసవన్న అనడంలో గల ఉద్దేశం ఏమిటి?
(లేదా)
బండారి బసవన్న పాఠంలో శివభక్తుణ్ణి వేటితో పోల్చారు ?
జవాబు.
సింహం గడ్డిమేయడానికి ఇష్టపడదు. మామిడిపళ్ళు తినే చిలుక బూరుగు పళ్ళు తినదు. పున్నమి వెన్నెలను ఆస్వాదించే చకోరపక్షి చీకటిని ఆస్వాదించదు. తామరపూల వాసన పీల్చే తుమ్మెద ఉమ్మెత్త పూల దగ్గరకి పోదు. ఏనుగుపిల్ల పంది దగ్గర పాలు తాగదు. అలాగే పాలసముద్రంలో విహరించే హంస కుంటలలో నీరు తాగదు అని కవి వర్ణించాడు. ఉత్తమమైనవారు ఉత్తమమైన వాటినే కోరుకుంటారు. అల్పమైన వాటికి ఆశపడరు అని కవి ఉద్దేశం.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

బసవని గురించి తెలుసుకున్నారు కదా ! భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో రాయండి.
(లేదా)
బండారి బసవన్న పాఠం ఆధారంగా శివభక్తుల గుణగణాలు రాయండి.
(లేదా)
బసవన్న భక్తితత్పరత గురించి రాయండి.
జవాబు.
పాల్కురికి సోమనాథుడు బండారి బసవన్న ద్వారా భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు చెప్పాడు.
బసవన్న భక్తి : బసవన్న పరమ శివభక్తుడు. చిత్తశుద్ధితో పూజలతో పాటు తన కర్తవ్యాన్ని నిర్వహించేవాడు. అందుకే అతనిలో ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్నది. ఎవ్వరితోనైనా నిర్భయంగా మాట్లాడగలిగేవాడు. అందరూ అతడిని గౌరవించేవారు.

భక్తుని లక్షణాలు : బసవని వ్యక్తిత్వం తెలుసుకున్న తరువాత భక్తుని లక్షణాలు ఎలా ఉండాలో మనకు అర్థమౌతుంది. భక్తునికుండవలసిన ప్రధాన లక్షణం స్వచ్ఛమైన మనసు. నిర్మలమైన మనసుతో భగవంతుని ఆరాధిస్తే తప్పక అనుగ్రహిస్తాడు. భక్తుడైనవాడు దేవుని మాత్రమే గాక ఆయన భక్తులను కూడ దేవునితో సమంగా భావించాలి. వారిని ఆదరించి వారి కోరికలు నెరవేర్చాలి. భక్తులు కోరినదిచ్చేటప్పుడు మనదేదో వారికి దానం చేస్తున్నామన్న అహంకారం ఉండకూడదు. వారి సొమ్ము వారికిస్తున్నామన్న భావనతో దానం చేయాలి. భక్తుడు ఇతరుల సొమ్మును ఆశించకూడదు. సత్యవ్రతం కలిగి ఉండాలి. ఆడినమాట తప్పకూడదు. ఇలా నడుచుకొనేవాడు నిజమైన భక్తుడు.

IV. సృజనాత్మకత/ ప్రశంస

1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.

అ) ద్విపద రూపంలోనున్న ఈ పాఠ్యాంశ విషయాన్ని సంభాషణ రూపంలో రాయండి.

బండారి బసవన్న … కోశాగారంలోని సొమ్మును జంగందేవరకు దానం చేశాడని అధికారులు బిజ్జల మహారాజుకు నివేదించారు. రాజు అతనిని దండించాలని సైనికులను పిలుచుకురమ్మని పంపించాడు.

V. పదజాల వినియోగం:

1. గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి.

అ) క్షీరాబ్ధిని మథించినప్పుడు అమృతం పుట్టింది.
జవాబు.
పాలసముద్రం

ఆ) కొండ గుహలలో నివసించే మృగపతి అడవికి రాజు.
జవాబు.
సింహం

ఇ) పుడమీశులు ప్రజలను చక్కగా పరిపాలించారు.
జవాబు.
రాజులు

2. కింది ప్రకృతి – వికృతి పదాలను జతపరచండి.

ప్రకృతివికృతి
అ) ఆశ్చర్యంఎ) బత్తి
ఆ) భక్తిబి) దెస
ఇ) దిశసి)  పుడమి
ఈ) పృథ్విడి) అచ్చెరువు

జవాబు.

ప్రకృతివికృతి
అ) ఆశ్చర్యండి) అచ్చెరువు
ఆ) భక్తిఎ) బత్తి
ఇ) దిశబి) దెస
ఈ) పృథ్విసి)  పుడమి

 

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పట్టికను పూరించండి.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న 1
జవాబు.

సంధి పదంవిడదీసి రాయండి.సంధి పేరు
ఉదా : క్షీరాబ్ధిక్షీర + అబ్దిసవర్ణదీర్ఘ సంధి
1. కనకాచలంకనక + అచలంసవర్ణదీర్ఘ సంధి
2. నాకొకనాకు + ఒకఉత్వసంధి
3. కాదేనికాదు + ఏనిఉత్వసంధి
4. అతనికిచ్చెనుఅతనికి + ఇచ్చెనుఇకారసంధి
5. పుట్టినిల్లుపుట్టిన + ಇಲ್ಲುఅత్వసంధి
6. ఏమిటిదిఏమిటి + ఇదిఇత్వ సంధి
7. నాయనమ్మనాయన + అమ్మఅత్వసంధి
8. పుడమీశపుడమి + ఈశఇత్వ సంధి

 

గుణసంధి:

2. కింది పదాలను విడదీయండి.

ఉదా : రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)
అ) గజేంద్రుడు = గజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)

ఉదా : పరమేశ్వరుడు = పరమ + ఈశ్వరుడు (అ + ఈ = ఏ)
ఆ) సర్వేశ్వరుడు = సర్వ + ఈశ్వరుడు (అ + ఈ = ఏ)

ఉదా : వసంతోత్సవం = వసంత + ఉత్సవం (అ + ఉ = ఓ)
ఇ) గంగోదకం = గంగ + ఉదకం (అ + ఉ = ఓ)

ఉదా : దేవర్షి = దేవ + ఋషి
(అ + ఋ = అర్)
ఈ) మహర్షి = మహా + ఋషి
(అ + ఋ = అర్)

పై పదాలను గమనించండి. వాటిని మూడు రకాలుగా విడదీయటం జరిగింది. మూడు సందర్భాల్లోను పూర్వస్వరం ‘అకారం’ ఉన్నది. పరస్వరం స్థానంలో ఇ, ఈ, ఉ, ఋ లు ఉన్నాయి.”

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

‘అ’ కారానికి ‘ఇ/ఈ’ – పరమైనప్పుడు ‘ఏ’ (ే)
అకారము అంటే ‘అ’ లేదా ‘ఆ’.
”అ’ కారానికి ‘ఉ’ – పరమైనప్పుడు ‘ఓ’ (ో)
‘అ’ కారానికి ‘ఋ’ – పరమైనప్పుడు ‘అర్’
ఏ, ఓ, అర్ లను గుణాలు అంటారు.
‘అ’ కారం స్థానంలో ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వచ్చాయి. ఇట్లా ఏర్పడిన సంధిని గుణసంధి అంటారు.
‘అ’ కారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వస్తాయి.

3. కింది పదాలను కలిపి, సంధి ఏర్పడిన విధానాన్ని తెలుపండి.
TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న 2
జవాబు.
ఉదా : మహా + ఇంద్రుడు = మహేంద్రుడు (అ + ఇ = ఏ) (ే)
అ) దేవ + ఇంద్రుడు = దేవేంద్రుడు (అ + ఇ = ఏ) (ే)
ఆ) గణ + ఈశుడు = గణేశుడు (అ + ఈ = ఏ) (ే)
ఇ) నర + ఉత్తముడు = నరోత్తముడు (అ + ఉ = ఓ) (ో)
ఈ) నవ + ఉదయం = నవోదయం (అ + ఉ = ఓ) (ో)
ఉ) బ్రహ్మ + ఋషి = బ్రహ్మర్షి (అ + ఋ = అర్) (ర్షి)

భాషా కార్యకలాపాలు / ప్రాజెక్టు పని

ప్రశ్న 1.
ఈ బసవని వంటి పరమ భక్తులలో ఒకరి కథను సేకరించి, మీ సొంతమాటల్లో రాసి దాన్ని తరగతిలో చెప్పండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :
1) ప్రాజెక్టు పని పేరు : “మహా శివభక్తుడు – చిఱుతొండ నంబి”
2) సమాచారాన్ని సేకరించిన విధానం : గ్రంథాలయ పుస్తకం ద్వారా
ఆ) నివేదిక :
విషయ వివరణ:
చిఱుతొండ నంబి మహా శివభక్తుడు. అతని భార్య తిరువెంగనాచి కూడా మహా శివభక్తురాలు. వారికి లేక లేక కలిగిన ముద్దుల సంతానమే సిరియాళుడు. ఈ దంపతులిరువురు ప్రతిరోజు స్నానం – పూజ ముగించుకొన్న పిమ్మట, మడితో వంట వండి, ఒకరిద్దరు అతిథులకు భోజనం పెట్టిన పిమ్మట తాము భుజించే సాంప్రదాయం గలవారు. వీరి కుమారుడు సిరియాళుడు కూడా తల్లిదండ్రుల మాట జవదాటని వాడై, మహా శివభక్తి గలవాడై, దిన దిన ప్రవర్ధమానంగా అనేక విద్యలనభ్యసిస్తూ పెరుగుతున్నాడు.

ఈ దంపతులిద్దర్నీ పరీక్షించాలనే ఉద్దేశంతో శివుడు, పార్వతి ఇద్దరూ వృద్ధ దంపతుల రూపంలో చిఱుతొండ నంబి ఇంటికి వచ్చారు. వారి రాకకు ఎంతో ఆనందించిన చిఱుతొండ నంబి దంపతులు ఆ వృద్ధ బ్రాహ్మణులను సాదరంగా ఆహ్వానించి, వారికి శాకాహార భోజనం వండి, తినడానికి పిలిచారు. అప్పుడు ఆ కపట బ్రాహ్మణుడు మాకు నరమాంసం లేనిదే గొంతులోకి ముద్ద దిగదని చెప్పగా విని చిఱుతొండ నంబి దంపతుల గుండెల్లో రాయి పడ్డట్టయ్యింది. మనిషి మాంసం ఎలా తేగలమని బెంగతో వారు చింతాక్రాంతులై ఉండగా తనను చంపి వండమని వారి పుత్రుడు సిరియాళుడు కోరాడు.

ఎంతో దుఃఖభరితమైన మనసుతో వారు తమ పుత్రుణ్ణి చంపి వండడానికి సిద్ధపడ్డారు. అప్పుడు శివుడు, సిరియాళుని వద్దకు వెళ్ళి నీ తల్లిదండ్రులు నిన్ను చంపి వండుతారు, ఇల్లు వదలి పారిపొమ్మనగా సిరియాళుడు తిరస్కరించి, శివపూజకు నా దేహం అర్పించుటకంటే భాగ్యమేమున్నదని పలికాడు. చివరకు అతణ్ణి చంపి వృద్ధ బ్రాహ్మణులకు వండి పెట్టారు. నీ కుమారుడు సిరియాళుడు లేనిదే నేను భుజింపనని శివుడనగా, చిఱుతొండ నంబి దుఃఖించుచుండగా ‘చిఱుతొండా ! ఒక్కసారి సిరియాళా అని పిలువు’ అని శివుడు అనగానే చిఱుతొండడు ‘సిరియాళా’ అని పిలువగానే శివ వర ప్రభావంతో సిరియాళుడు బ్రతికి వచ్చాడు.

ఇ) ముగింపు :
శివుని పూజకోసం, అతిథి దేవుళ్లను సంతృప్తి పరచడం కోసం కన్న కొడుకునే చంపిన తల్లిదండ్రులను చూచి వారి మూఢ భక్తికి ఆశ్చర్యం వేసింది. చివరికి సిరియాళుడు బ్రతికి రావడం మాత్రం నాకు చాలా ఆనందం
కలిగించింది.
TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న 4

TS 8th Class Telugu 3rd Lesson Important Questions బండారి బసవన్న

ప్రశ్న 1.
బండారి బసవన్న పాఠం సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
బండారి బసవన్న గొప్ప శివభక్తుడని నిరూపించండి.
జవాబు.
బిజ్జలుడు దండనాయకుడైన బండారి బసవన్నను పిలిచి ధనాగారం నుండి తీసిన ధనం మాకు అప్పగించి మీరిక వెళ్ళవచ్చు. ఖజానా అంతా ఖాళీ చేశావు. ఇతరుల ధనం ఆశించనని ప్రతిజ్ఞ చేశారుకదా! అని అన్నాడు. బసవన్న “శివభక్తి అనే కల్పవృక్షం, శంకరునిపై భక్తి అనే బంగారు (మేరు పర్వతం నా అధీనంలో ఉండగా ఇతరుల ధనాన్ని ఆశిస్తానా” అని అన్నాడు.

హంస మడుగు నీటిని త్రాగనట్లే, మామిడి పండ్లు తినే చిలుక బూరుగ చెట్టు పండ్ల వైపు కన్నెత్తి చూడనట్లే, చకోరపక్షి చీకటిని ఆస్వాదించనట్లే, ఏనుగుపిల్ల పందిపాలు త్రాగదని తెలియదా! శివభక్తుల ఇండ్ల సంప్రదాయం నీకేం తెలుసు? స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను. ఇతరుల ధనంతో నాకేంపని? మీ ధనంకోసం నేను చేయిచాపను. నేను న్యాయం తప్పను. మీకు నామీద నమ్మకం లేకపోతే మీ సొమ్ము లెక్కచూసుకోండి అని బసవన్న పలికాడు.

ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి, తాళాలు తీయించి, మూతలు తెరిపించారు. అప్పుడు బిజ్జలుడు చూసుకుంటే పెట్టెలనిండా బంగారు నాణేలు (మాడలు) ఉన్నాయి. తళతళలాడుతున్న ఆ నాణేలను లెక్కించిచూడగా, లెక్కకన్నా ఎక్కువగానే ఉన్నాయి. నిజాయితీపరుడైన బసవన్న ఏ రాజద్రోహం చేయలేదని బిజ్జలుడు గ్రహించాడు. శివుని భక్తివల్ల తీసిన ధనమంతా మరల ధనాగారంలోకే రావటంతో బసవన్న పరమ శివభక్తుడు అని చెప్పవచ్చును.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

ప్రశ్న2.
బండారి బసవన్న రాజద్రోహం చేయలేదని ఎలా చెప్పగలవు ?
(లేదా)
బసవన్న నిజాయితీ ఎటువంటిది ?
జవాబు.
బసవన్న తన విధి నిర్వహణలో ఏ లోపమూ రానివ్వలేదు. సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించిన గొప్ప భక్తుడు. మనసులో కల్మషం లేకుండా సత్యం పల్కుతూ, ధర్మాన్ని ఆచరిస్తూ, ఆత్మవిశ్వాసంతో ఎవరికీ కీడు చేయకుండా, ఉ న్న విషయం నిర్భయంగా మాట్లాడేవాడు. ప్రపంచమంతా ఈశ్వర వరప్రసాదమని భావించాడు.

అందుకే ఈశ్వరుడు మనకిచ్చిన దానిని శివభక్తులకు సమర్పించడంలో తప్పులేదంటాడు బసవన్న. తన ఉద్యోగ విధులను, గృహధర్మాన్ని, శివారాధనను క్రమం తప్పకుండా నిజాయితీగా ఆచరించే బసవన్న రాజద్రోహం చేయలేదని చెప్పవచ్చు. ఎందుకంటే బిజ్జలుడు ఆ సొమ్ము ఉన్న పెట్టెలను తెచ్చి తెరిపించగా అందులో మాడలు అందులోనే తళతళలాడుతూ ఉన్నాయి. సొమ్ము అంతా లెక్కకు సరిపోయింది కనుక రాజద్రోహం చేయలేదని చెప్పవచ్చు.

ప్రశ్న3.
మీ పాఠం ఆధారంగా “భక్తి” అంటే మీరేమనుకుంటున్నారో రాయండి.
(లేదా)
బండారు బసవన్న పాఠం ఆధారంగా “భక్తి” భావన గురించి రాయండి.
జవాబు.
బండారి బసవన్న పరమ శివభక్తుడు. చిత్తశుద్ధితో పూజలు చేయటమే కాకుండా కర్తవ్యాన్ని నిర్వహించేవాడు. ఆత్మవిశ్వాసం, నిర్భయత్వంగల ఇతడిని అందరూ గౌరవించేవారు. భక్తులకుండాల్సిన లక్షణాలన్నీ బసవన్నలో ఉన్నాయి. స్వచ్ఛమైన మనసు, దైవభక్తులను దైవస్వరూపులుగా భావించుట, వారిని ఆదరించి వారి కోర్కెలు తీర్చుట, అహంకారం లేకుండా మనవద్ద ఉన్న వారి సొమ్ము వారికిస్తున్నామనే భావనతో సంతోషంగా దానం చేయటం, పరుల సొమ్ము ఆశించకుండా సత్యవ్రతం కల్గి, ఆడినమాట తప్పకుండా నడుచుకొనేవాడే నిజమైన భక్తుడు అని బసవన్నను చూస్తే తెలుస్తుంది.

సంభాషణ

రాజు : భటులారా ! బసవన్న దండనాయకుని వెంటనే పిలుచుకురండి.
భటులు : చిత్తం మహాప్రభూ ! (భటులు బసవన్నతో కలిసి ప్రవేశం)
రాజు : దండనాయకా ! నీవు ధనాగారంలోని సొమ్ము దానం చేశావని అభియోగం. దీనికి నీ సమాధానమేమి?
బస : ప్రభూ ! మీ సొమ్ము నేను తాకలేదు. ఇది అబద్ధం.
రాజు : మా అధికారులు కళ్ళతో చూసిన నిజం నాకు చెప్పారు. వెంటనే మా సొమ్ము మాకప్పగించు. నువ్వు పదవి నుండి తప్పుకో.
బస : నేను అపరాధం చెయ్యలేదు.
రాజు : నీ మాటలు భయం కలిగిస్తున్నాయి. మా ధనం మా కప్పగించి వెంటనే వెళ్ళిపో. పరధనానికి ఆశించను అని ప్రతిజ్ఞ చేసి ఇలా మా ధనం కాజేయవచ్చునా ?
బస : (చిరునవ్వుతో) కామధేనువు, కల్పవృక్షము, మేరుపర్వతము, చింతామణి వంటి శక్తివంతమైన ఈశ్వరభక్తి నా దగ్గర ఉండగా నా కంటె ధనవంతుడెవరు ? నీ సొమ్ము నేనాశిస్తానా ? సింహం గడ్డిమేస్తుందా ? పాలసముద్రంలో తిరిగే హంస నీటిగుంటలలో తిరుగుతుందా? మామిడిపళ్ళు తినే చిలుక బూరుగు పళ్ళు తింటుందా ? వెన్నెల తాగే చకోర పక్షి చీకటిని కోరుతుందా ? తామరపూల సుగంధాన్ని పీల్చే తుమ్మెద ప్రబ్బలి పూలజోలికి వెళుతుందా ? ఏనుగుపిల్ల పంది పాలు తాగుతుందా ? జంగం దేవరలకు దాసుడను. డబ్బు నాకొకలెక్కా? మీ డబ్బు కోసం నేనెప్పుడూ చెయ్యి జాపను. ఆడిన మాట తప్పేవాడిని కాను. ఈశ్వర ప్రసాదితమైన సొమ్ము ఈశ్వరభక్తునికే ఇచ్చాను. నమ్మకపోతే లెక్కలు చూసుకో.
రాజు : ఖజానాలో ధనం పెట్టెలు తీసుకురండి. (భటులు తెస్తారు) తెరవండి. (తెరిచారు) ఏమి ఆశ్చర్యం ! ఉండవలసిన సొమ్ము కంటె ఎంతో ఎక్కువ సొమ్మున్నది ! మమ్మల్ని మన్నించు బసవన్నా ! నీ భక్తి తెలుసుకున్నాము.

పర్యాయపదాలు:

  • బాస =ఒట్టు, ప్రతిజ్ఞ, వాగ్దానం
  • ధనం = అర్థం, డబ్బు
  • జననాథుడు = ప్రజాపతి, రాజు, పుడమీశుడు
  • హరుడు = శివుడు, పరమేశుడు, సోమార్థ ధరుడు
  • చూతము = రసాలము, ఆమ్రము, మామిడి
  • తమి = తామర, కమలం, పద్మం
  • సురధేనువు = కామధేనువు, సురభి
  • పగతుడు = శత్రువు, విరోధి, అరి
  • కనకము = బంగారము, కాంచనము
  • తేటి = తుమ్మెద, బంభరం

నానార్థాలు:

  • అర్థము = డబ్బు, ప్రయోజనము, పదానిక చెప్పే భావం
  • దెస = దిక్కు, విధము
  • మృగము = జింక, జంతువు

ప్రకృతి – వికృతులు:

  • ప్రకృతి – వికృతి
  • భాష – బాస
  • భక్తి – బత్తి
  • మృగం – మెకము
  • హంస – అంచ

సంధులు:

  • మాయర్థము = మా + అర్థము = యడాగమసంధి
  • బాసయండ్రు = బాస + అండ్రు = యడాగమసంధి
  • మంత్రియని = మంత్రి + అని = యడాగమసంధి
  • చింతామణియుండ = = చింతామణి + ఉండ = యడాగమసంధి
  • సూత్రం : సంధి లేనిచోట స్వరం కంటె పరంగా ఉన్న స్వరానికి యడాగమం ఔతుంది.
  • రాకామల = రాకా + అమల = సవర్ణదీర్ఘ సంధి
  • కామారి = కామ + అరి = సవర్ణదీర్ఘ సంధి
  • సోమార్థధరుడు = సోమ + అర్థధరుడు = సవర్ణదీర్ఘసంధి
  • ప్రహసితాస్యుడు = ప్రహసి + ఆస్యుడు = సవర్ణదీర్ఘ సంధి
  • సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమౌతాయి.
  • అరమొప్పించి = అర్థము + ఒప్పించి = ఉత్వ సంధి
  • తప్పేమి = తప్పు + ఏమి = ఉత్వసంధి
  • ఎట్లొకో = ఎట్లు + ఒకో = ఉత్వసంధి
  • అరుదగు = అరుదు + అగు ఉత్వసంధి
  • మాడలుప్పొంగుచు = మాడలు + = ఉత్వసంధి
  • సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి ఔతుంది.
  • పాడుచేసితివి = పాడు + చేసితివి = గసడదవాదేశ సంధి
  • ఫలంబులు సుంబించు = ఫలంబులు + చుంబించ = గసడదవాదేశసంధి
  • పండ్లు గగ్గోనునె = పండ్లు + కన్గొనునే = గసడదవాదేశ సంధి
  • ఆకాంక్ష సేయునే = ఆకాంక్ష + చేయునే = గసడదవాదేశసంధి
  • చను సీక = చను + చీక = గసడదవాదేశసంధి
  • లెక్కలు సూడు = లెక్కలు + చూడు గసడదవాదేశ సంధి
  • సూత్రం : ప్రథమ మీది పరుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

సమాసాలు:

  • సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
  • సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
  • పరధనము – పరుల యొక్క ధనం – షష్ఠీ తత్పురుష సమాసం
  • జననాథుడు – జనములకు నాథుడు – షష్ఠీ తత్పురుష సమాసం
  • మృగపతి – మృగములకు పతి – షష్ఠీ తత్పురుష సమాసం
  • కామారి – కాముని యొక్క అరి (శత్రువు) – షష్ఠీ తత్పురుష సమాసం
  • సోమార్థధరుడు – సోమార్థుని ధరించినవాడు – ద్వితీయాతత్పురుష సమాసం
  • ప్రహసితాస్యుడు – ప్రహసితమైన ఆస్యము కలవాడు. – బహువ్రీహి సమాసం
  • బసవన దండనాయకుడు – బసవన అనే పేరుగల దండనాయకుడు – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
  • చూత ఫలంబులు – చూతము అనే పేరు గల ఫలములు – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
  • హరుభక్తి – హరుని యందు భక్తి – సప్తమీ తత్పురుష సమాసం

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

I. ప్రతిపదార్థాలు – భావాలు:

బండారి బసవన దండనాయకుని
రప్పించి “మాయర్ద మొప్పించి పొమ్ము
దప్పేమి ? సాలుఁ బ్రధాని తనంబు
‘దండింప రా’ దను తలఁపున నిట్లు
బండార మంతయుఁ బాడు సేసితివి
పరధనం బపహరింపని బాస యండ్రు
పరధనం బెట్లొకో బసవ ! కైకొంటి
వేయు మాటలు నేల వెఱతుము నీకు
మాయర్థ మొప్పించి నీయంత నుండు”
మనవుడుఁ గించి త్ప్రహసితాస్యుఁడగుచు
జననాథునకు బసవన మంత్రి యనియె
“బరమేశు భక్తియన్ సురతరువుండ
హరుభక్తియన్ కనకాచలంబుండ
గామారి భక్తి చింతామణి యుండ
సోమార్ధ ధరు భక్తి సురధేనువుండ
బగుతుఁడాసించునే పరధనంబునకు
మృగపతి యెద్దె మేయునే పుల్లు ?

ప్రతిపదార్థం :
బండారి బసవన్న= బండారి బసవన్న అనే పేరుగల సేనాపతిని
దండనాయకుని = సేనాపతిని
రప్పించి = పిలిపించి
మా + యర్థము = మా సొమ్మును
ఒప్పించి = అప్పగించి
పొమ్ము = వెళ్ళు
తప్పు + ఏమి = అలా చేయడంలో తప్పులేదు.
ప్రధానితనంబు = మీ మంత్రిత్వము
చాలున్ = ఇకపై మాకు అక్కరలేదు.
దండింపరాదు = నన్నెవరూ శిక్షించరులే
అనుతలపునన్ = అనే ఆలోచనతో
బండారము + అంతయు = ధనాగారమంతా
పాడు చేసితివి = నాశనం చేశావు
పరధనంబు = ఇతరుల సొమ్మును
అపహరింపని = దొంగిలించనని
బాసయండ్రు = ప్రతిజ్ఞ చేశావు
పరధనంబు = ఇతరుల ధనాన్ని
బెట్లోకొ = ఎట్లు
బసవా = ఓ బసవా !
కైకొంటి = తీసుకున్నావు.
వేయి మాటలు = వేలకొలది మాటలు
ఏల = ఎందుకు ?
మా అర్ధము = మా సంపద
ఒప్పించి = అప్పగించి
నీయంత నుండు = నీవు వెళ్ళు
అనవుడు = అని పలుకగా
కించిత్ = కొద్దిపాటి
ప్రవసిత = నవ్వబడిన
ఆస్యుడు = ముఖము కలవాడు
అగుచు = అయి
జననాథునకు = రాజుకు
బసవనమంత్రి = బసవ మంత్రి
అనియె = ఇట్లు పలికాడు
పరమేశు = శంకరునిపై
భక్తియన్ = భక్తి అనే
సురతరువు + ఉండ = కల్పవృక్షము ఉండగా
హరుభక్తియన్ = పరమేశ్వరుని యందు భక్తి అనే
కనక = బంగారుమయమైన
అచలము + ఉండ = కొండ ఉండగా
కామ + అరి = మన్మథుని వైరి అయిన శివుని యందు
భక్తి = భక్తి అనే
చింతామణి ఉండ = చింతామణి ఉండగా
సోమార్ధధరు = చంద్రుని శిరసున ధరించిన శివుని యందు
భక్తి = భక్తి
సురధేనువు ఉండ = కామధేనువు ఉండగా
పగతుడు = భక్తుడు
పరధనంబు = ఇతరుల ధనాన్ని
ఆశించునే = ఆశిస్తాడా ?
మృగపతి = సింహం
ఎద్దె = ఎప్పుడైనా
పుల్లు = గడ్డిని
మేయునే = మేస్తుందా ?

భావం :
బిజ్జలుడు దండనాయకుడైన బండారి బసవన్నను పిలిపించాడు. “మా ధనాన్ని అప్పగించి పోవటంలో తప్పేమీ లేదు. ఇక చాలు మీ ప్రధాని పదవి. నన్నెవరు దండించలేరనే ధీమాతో ఖజానా అంతా ఖాళీ చేశావు. ఇతరుల ధనాన్ని ఆశించనని ప్రతిజ్ఞ చేశావు కదా! మరి ఎట్లా దొంగిలించావు ? ఎక్కువ మాటలు ఎందుకు గానీ నిన్ను ఏమయిన అనడానికి నాకు భయం కలుగు తున్నది. మా సొమ్ము మాకిచ్చి మీరిక దయచేయవచ్చు” అన్నాడు. అప్పుడు మంత్రి బసవన్న చిరునవ్వుతో ‘పరమశివుని పట్ల భక్తి అనే కల్పవృక్షం మాకు అండగా ఉండగా, శంకరునిపై భక్తి అనే బంగారు పర్వతం (మేరు -పర్వతం) నా అధీనంలో ఉండగా, పరమేశ్వరుని భక్తి అనే చింతామణి నా చెంత ఉండగా, శంభుని భక్తి అనే కామధేనువు నన్ను కనిపెట్టి ఉండగా నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని ఆశిస్తాడా ? సింహం ఎక్కడైన గడ్డి మేస్తుందా ?

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

II.
క్షీరాబ్ధి లోపలఁ గ్రీడించు హంస
గోరునే పడియల నీరు ద్రావంగం ?
జూత ఫలంబులు సుంబించు చిలుక
బ్రాతి బూరుగు మ్రాని పండ్లు గల్గినునె ?
రాకామల జ్యోత్స్నఁ ద్రావు చకోర
మాకాంక్ష సేయునే చీకటిఁ ద్రావ
విరిదమ్మి వాసన విహరించుతేఁటి
పరిగొని సుడియునే బబ్బిలి విరులు ?
నెఱుఁగునే యల దిగ్గజేంద్రంబు కొదమ
యెఱపంది చను సీక ? నెఱుఁగవు గాక
యరుదగు లింగ సదర్థుల యిండ్ల
వరవుడ నా కొక సరకెయర్థంబు
పుడమీశ ! మీధనంబునకుఁ జేస్వాప
నొడయల కిచ్చితి నొడయలధనము
పాదిగదఱిఁగిన భక్తుండఁగాను
గాదేని ముడుపు లెక్కలు సూడు” మనుచు
దట్టుఁడు బసవన దండనాయఁకుఁడు
పెట్టెలు ముందటఁ బెట్టి తాళములు
పుచ్చుడు మాడ లుప్పొంగుచుఁ జూడ
నచ్చెరువై లెక్క కగ్గలంబున్న

ప్రతిపదార్థం :

క్షీర + అబ్ధిలోపల = పాలసముద్రంలో
క్రీడించు హంస = విహరించే హంస
పడియల = నీటి మడుగులలోని
నీరు + త్రావంగన్ = నీళ్ళు తాగడానికి
కోర్టును + ఏ = ఇష్టపడుతుందా ?
చూతఫలంబులు = మామిడిపళ్ళను
చుంబించు = ముద్దాడే (తినేటువంటి)
చిలుక = రామ చిలుక
బ్రాతి = ఏ విధంగానైనా
బూరుగ మ్రాని = బూరుగ చెట్టు యొక్క
పండ్లు = పళ్ళు
కన్గొనునె = చూస్తుందా ?
రాకా+అమంజ్యోత్స్నన్ = పున్నమినాటి స్వచ్ఛమైన వెన్నెలను
త్రావు = తాగుతుండే
చకోరము = వెన్నెల పక్షి
చీకటి = చీకటిని
త్రావన్ = తాగడానికి
ఆకాంక్ష+చేయును+ఏ = కోరుతుందా ?
విరి+తమ్మి వాసన = విరిసిన కమలం యొక్క సువాసనలో
విహరించు తేటి = తిరుగాడే తుమ్మెద
పరిగొని = పక్కకు తిరిగి
బబ్బిలి విరులన్ = ప్రబ్బలి పూలను
సుడియును + ఏ = చుట్టుకుంటూ తిరుగుతుందా?
అల దిక్+గజ +ఇంద్రంబు = ఆ దిగ్గజము యొక్క
కొదమ = పిల్ల
ఎఱపందిచను+చీక = పంది దగ్గర పాలు తాగడానికి
ఎఱుగును + ఏ = ఇష్టపడుతుందా ?
పుడమి + ఈశ = ఓ రాజా!
ఎఱుగవు + కాక = నీకు తెలియదేమో !
అరుదు + అగు = విశిష్టులైన
లింగ = లింగధారులైన
సదర్థుల + ఇండ్ల = గొప్ప జంగమదేవరల ఇళ్ళలో
వరవుడ = దాసుడను
అర్థము = ధనము
నాకున్+ఒక సరకు+ఎ = లెక్కలోనిదా ?
మీ ధనంబునకు = మీ డబ్బు కోసం
చేయి + చాపన్ = అడగన
ఒడయలకున్+ఇచ్చితిన్ = దేవరలకే ఇచ్చాను
పాదిగ + తఱిగిన = స్థిరత్వం తప్పిన
భక్తుండన్ + కాను = భక్తుణ్ణి కాను
కాదు + ఏని = కాదనుకుంటే (నీవు నమ్మకుంటే)
ముడుపు లెక్కలు = ధనము యొక్క లెక్కలు
చూడు = చూడుము
అనుచు = అంటూ
దండ నాయకుడు = దండ నాయకుడు
పెట్టెలు = పెట్టెల్ని
ముందటన్ = ఎదుట
పెట్టి = ఉంచి
తాళములు = తాళాలను
పుచ్చుచుచూడ = తెరచి చూడగానే
అచ్చెరువు = ఆశ్చర్యం
జూడ = కలుగునట్లుగా
మాడలు = బంగారు నాణేలు
లెక్క తగ్గలంబున్న = లెక్కకు తగినట్లుగా
ఉప్పొంగుచున్ = ఉప్పొంగినాయి

భావం :
పాల సముద్రంలో క్రీడించే హంస మడుగులలో నీరు తాగుతుందా ? మామిడి పండ్లను తినే చిలుక బూరుగు చెట్టు పండ్లను కన్నెత్తి ఐనా చూస్తుందా ? నిండు పున్నమి నాటి వెన్నెలను తాగే చకోరపక్షి చీకటిని ఆస్వాదిస్తుందా ? తామరపూల సుగంధంలో విహరించే తుమ్మెద ప్రబ్బలి పూలకోసం పరుగులు తీస్తుందా ? ఏనుగు పిల్ల పంది పాలు తాగడానికి తహతహలాడుతుందా ? నీకు విచక్షణ లేకపోతే నేనేం చేయాలి ? శివభక్తుల ఇండ్ల సంప్రదాయం నీకేం తెలుసు ?

స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను. ఇతరుల ధనంతో నాకేం పని ? మీ ధనం కోసం నేను చేయి చాపను. నేను న్యాయం తప్పను. నీకు నా మీద నమ్మకం లేకపోతే నీ సొమ్ము లెక్క చూసుకో” అని పలికాడు. ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి తాళాలు తీసి బిజ్జలుడి ముంగటే వాటి మూతలు తీయించారు. అప్పుడు బిజ్జలుడు చూసుకుంటే పెట్టెల నిండ మాడలు (బంగారు నాణేలు) తళతళలాడు తున్నాయి. లెక్కపెట్టి చూడగా ఉండవలసిన వాటికన్న ఎక్కువనే ఉన్నాయి.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

పాఠం ఉద్దేశం

ప్రశ్న.
బండారి బసవన్న పాఠం ఉద్దేశం తెల్పండి.
జవాబు.
బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న దండనాయకుడుగా ఉన్నాడు. ఇతడు గొప్ప శివభక్తుడు. ఒకరోజు ఒక జంగమయ్య బసవన్న దగ్గరకు వచ్చి “నాకు ఈ క్షణంలో ఇంత ధనం కావాలి. లేకపోతే మీ సపర్యలు స్వీకరించను” అన్నాడు. అప్పుడు బసవన్న కోశాగారంలోని పేటికల్లో ఉ న్న మాడలను (బంగారు నాణేలు) జంగమయ్యకు సమర్పించాడు. అది చూసిన ఇతర మంత్రులు బిజ్జలుడి దగ్గరకు పోయి బసవన్న రాజద్రోహం చేశాడని చెప్పారు.
బసవన్న ఔదార్య బుద్ధి, భక్తితత్వం తెలియజేయటం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ప్రశ్న.
ద్విపద ప్రక్రియను పరిచయం చేయండి.
జవాబు.
ఈ పాఠం ద్విపద. ఇది దేశికవితా ప్రక్రియ. ఇది రెండేసి పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగే రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని “ద్విపద కావ్యం” అంటారు. ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసిన ‘బసవపురాణం’ తృతీయాశ్వాసంలోనిది.

కవి పరిచయం

ప్రశ్న.
పాల్కురికి సోమనాథకవి పరిచయం రాయండి.
జవాబు.
దేశి సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవకవి. ఓరుగల్లు సమీపాన గల పాలకుర్తి (పాలకురికి) పాల్కురికి సోమన జన్మస్థలం. బసవ పురాణము, అనుభవసారము, బసవోదాహరణము, వృషాధిపశతకము, చతుర్వేదసారము, చెన్నమల్లు సీసములు, పండితారాధ్య చరిత్రము మొదలయినవి సోమన కృతులు. రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం మొదలయిన సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీభాషా పదాలను యధేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. తెలుగులో ‘మణి ప్రవాళ శైలి’ని వాడిన తొలికవి.

ప్రవేశిక

ప్రశ్న.
బండారి బసవన్న పాఠ్యభాగం సందర్భం తెల్పండి.
జవాబు.
సదుద్దేశంతో చేసే పనులు ఎప్పుడూ మనిషిని సచ్చీలుడుగనే నిలబెడతాయి. భగవంతుడు కూడా ఇటువంటి పనులను చేసేవారిని మెచ్చుకుంటాడు. దీనికి ఉదాహరణలు పురాణేతిహాసాలలో అనేకం కనిపిస్తాయి. ఆ కోవలోని వాడే బండారి బసవన్న. అతని జీవితంలో జరిగిన ఒక మహత్తర ఘట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కఠిన పదాలకు అర్ధాలు

దండ నాయకుడు = సేనాధిపతి మంత్రిత్వము
ప్రధానితనము = దొంగిలించు, కాజేయు
దండించు = ధనం
అపహరించు =
= కయి = చేయి
గైకొను = తీసుకొను
కించిత్ = కొంచెం
ఆస్యము = ముఖము
ప్రహసితం = నవ్వు
జననాథుడు = రాజు
సురతరువు = దేవతావృక్షం, కల్పవృక్షం
కామారి = కామ + అరి = మన్మథుని శత్రువైన శివుడు
సోముడు = చంద్రుడు
పుల్లు = గడ్డి
మృగపతి = మృగరాజు = సింహం
పడియ = నీటి మడుగు
చూతం = మామిడి
తమ్మి = తామర
తేటి = తుమ్మెద
మ్రాను = చెట్టు
వరవుడు = దాస్యము
ఒడయల ధనము = దేవరల సొమ్ము
పాదిగా తఱిగిన = కుదురు తప్పిన, స్థిరత్వం లేని
దట్టుడు = సమర్థుడు
మాడలు = బంగారు నాణేలు
అగ్గలము = అధికము
కొదమ = పిల్ల
చకోరము = వెన్నెల పక్షి

నేనివి చేయగలనా ?

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న 5

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

Telangana SCERT 7th Class Telugu Guide Telangana 3rd Lesson శతక సుధ Textbook Questions and Answers.

శతక సుధ TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి.

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ 1

ప్రశ్న1.
పై బొమ్మలో ఎవరెవరున్నారు? ఏమి చేస్తున్నారు?
జవాబు.
పై బొమ్మలో గురువు, విద్యార్థులు ఉన్నారు. గురువు బోధిస్తున్నారు. విద్యార్థులు వింటున్నారు.

ప్రశ్న 2.
శిష్యులు ఏమి అడిగి ఉండవచ్చు?
జవాబు.
శిష్యులు తమకు తెలియని విషయాలపై ప్రశ్నలు అడిగి ఉండవచ్చు.

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

ప్రశ్న 3.
గురువుగారు ఏం చెప్తుండవచ్చు?
జవాబు.
గురువుగారు విద్యార్థులకు అర్థం అయ్యేలా సందేహాలు తీర్చుచూ ఉండవచ్చు.

ప్రశ్న 4.
మీకు తెలిసిన కొన్ని నీతివాక్యాలు చెప్పండి.
జవాబు.

  1. కలసి ఉంటే కలదు సుఖం.
  2. నిజాన్ని మాట్లాడండి.
  3. ధర్మాన్ని ఆచరించండి.
  4. తల్లిదండ్రులను మించిన దేవతలు లేరు.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.23)

ప్రశ్న 1.
ఈ వంశానికి కీర్తి తేవడమంటే మీకేమర్దమైంది?
జవాబు.
వంశం అంటే తన కుటుంబం. దానికి కీర్తి తేవడం అంటే తనకు తాను ఏదేని సాధించాలనే పట్టుదల ఉండాలి. చిన్నతనం నుండే తన ఆలోచనలు, ఆశయాలు, సాధించదలచిన వాటిని నిర్ణయించుకొని పట్టుదలతో కృషి చేస్తే కీర్తి తేవడానికి తనే కారణం కాగలడు అని అర్థమైంది.

ప్రశ్న 2.
చెడు అలవాట్లకు లొంగిపోతే ఏం జరుగుతుంది?
జవాబు.
చెడు అలవాట్లకు లొంగిపోతే అన్నీ పోగొట్టుకుంటాము. దేనినీ సాధించలేము. పరువు పోతుంది. గౌరవము ఉండదు. ఎవరూ ఆదరించరు. అందరికీ దూరంగా ఒంటరిగా సంపదలు పోయి, బికారిగా జీవించాల్సి వస్తుంది.

ప్రశ్న 3.
‘భిక్షుకులకు శత్రువు లోభి’ అన్న కవి అభిప్రాయాన్ని మీరు ఏకీభవిస్తున్నారా? ఎందుకు?
జవాబు.
నేను యాచకులకు పిసినారి శత్రువు అనే అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నాను. పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టడు. ఇతరులు పెట్టినా చూసి ఓర్వలేడు. దాత వద్దకు పోయి తన సొమ్ము పోయినట్లు చాడీలు చెబుతాడు. దాత దానం చేయకపోతే తాను ఆనందిస్తాడు. ఇతరులకు మేలు కల్గితే బాధపడతాడు.

ప్రశ్న 4.
ఈ చాడీలు చెప్పడం మంచి అలవాటు కాదు. ఎందుకో చెప్పండి?
జవాబు.
చాడీలు చెప్పడం అంటే ఇతరులు చేసేపనులను గూర్చి వేరే వాని వద్ద అనవసరపు మాటలు మాట్లాడుట. చాడీలు చెప్పేవానికి విలువ ఉండదు. అతని మాటలను ఎవరూ నమ్మరు. ఉపయోగం లేని మాటలు మాటలాడుట మంచి అలవాటుకాదు.

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

ప్రశ్న5.
ఏయే గుణాలు అలవరచుకుంటే మనలోని కపటం తొలగిపోతుంది?
జవాబు.
మన మనసును ఎపుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. ఇతరులకు మంచి జరగాలని కోరుకోవాలి. మోసపు ఆలోచనలు విడచిపెట్టాలి. మంచివారితో స్నేహం చెయ్యాలి! అప్పుడే మనలోని కపటం తొలగిపోతుంది.

ప్రశ్న 6.
ఆ సజ్జనుని లక్షణాలు ఏమిటి?
జవాబు.
సజ్జనుడు ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటాడు. ఇతరులలోని మంచిని తానూ ఆచరిస్తాడు. తనకు ఎవరైనా ఆపద చేయదలపెట్టినా వారికి మంచే జరగాలని కోరుకుంటాడు. ఏనుగు వెనుక కుక్కలు ఎంత మొరిగినా వెనుతిరిగి తరమదు. సజ్జనుడు తననెవరైనా గేలి చేసినా వాదములు ఆడడు.

ప్రశ్న 7.
ఈ గేలి చేయడమంటే మీకేమర్దమైంది?
జవాబు.
గేలి చేయడమంటే ఎగతాళి చేయడం. అవమానించడం. మంచితనం గల వ్యక్తి ఎదురుగా గాని, మరొకచోటగాని, వెనుక కాని, అతనిని ఎక్కిరించేటట్లు పిచ్చి మాటలు, పనులు చేయుట ద్వారా అతనికి బాధ కలిగించడం అని అర్థమైంది. ధనము, దమ్ము ఇట్లా ఏయే

ప్రశ్న 8.
గుణాలు కలిగి ఉంటే దానవులౌతారు?
జవాబు.
ధనము, దమ్ము, అధికారము, పొగరుతనము, కారణంలేని కోపము, వినయం లేకపోవుట మొదలగు గుణాలు ఉంటే దానవులు (రాక్షసులు) ఔతారు.

ప్రశ్న 9.
జన ‘విజ్ఞానము విశ్వశాంతికొరకు’ దీనిపై మీ అభిప్రాయాలు చెప్పండి?
జవాబు.
ప్రపంచంలో ఎన్ని కొత్త వస్తువులు కనుక్కొన్నా వాటిని ప్రజల శాంతి కొరకు ఉపయోగించాలి. మానవ జీవనానికి హాని కల్గించే వాటిని దుర్వినియోగపరిస్తే అవి మానవ వినాశనానికి దారిలొస్తాయి. ఏ వస్తువునైనా ఉపయోగించే మనిషి మనసుపైన ‘విజ్ఞానము విశ్వశాంతి కొరకు’ అనేది ఆధారపడి ఉంటుంది.

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

ప్రశ్న 10.
జన ‘జనని, జన్మభూమి స్వర్గం కన్న మిన్న’ అని కవి ఎందుకన్నాడు?
జవాబు.
ప్రతి జీవికి తల్లి, జన్మభూమి చాలా విలువైనవి. అవి లేనిదే వారి జీవనము వృద్ధి కాబట్టి తల్లిని, జన్మభూమిని గౌరవించలేనివాడు ఎవరినీ గౌరవించలేడు. వారిని గౌరవించగలిగితే అందరినీ గౌరవించ గలుగుతాడు.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. పాఠ్యాంశంలోని పద్యాలలో ఏయే మంచి అలవాట్ల గురించి కవులు చెప్పారు? వాటిని అలవరచుకోవాలంటే మనం ఏం చేయాలి?
జవాబు.

  1. కష్టాన్ని ఓర్చుకొనగలవాడే దేనినైనా సాధిస్తాడు.
  2. అరిషడ్వర్గాలను (కామము, కోపము, లోభము, మదము, మోహము, మాత్సర్యాలు) జయించిన వాడే దేనినైనా సాధిస్తాడు.
  3. పిసినారి తాను దానం చేయక, దాతను దానం చేయకుండా చేస్తాడు. లోభిని దూరంగా ఉంచాలి.
  4. తనను ఎవరేమన్నా, గేలి చేసినా సజ్జనుడు పట్టించుకోడు.
  5. మోసం చేసేవాడికి అందరూ మోసగాళ్ళలాగానే కనబడతారు. పై మంచి అలవాట్లు రావాలంటే ఓపికగా సాధన చేయాలి.

శతక పద్యాలు ఎందుకు నేర్చుకోవాలో చెప్పండి.

  1. శతకం అనగా నూరు పద్యాలు కలది. చివరి పాదంలో మకుటం ఉంటుంది.
  2. శతకాల వలన అనేక నీతులు తెలుస్తాయి.
  3. మంచి భాష, పదజాలము, ధారణ అలవాటు అవుతుంది.
  4. శతకాలు నేర్వడం వలన మనలో ఆత్మనిగ్రహం, మంచితనం అలవడుతుంది.
  5. తర్వాత తరాల వారికి మంచి సంస్కృతి సంప్రదాయాలు అందించవచ్చు.

III. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం 

1. కింద ఇచ్చిన పద్యం చదవండి. అర్థం చేసుకోండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కుఁ జల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ వినురవేమ!

(అ) సజ్జనుని మాట ఎట్లా ఉంటుంది?
జవాబు.
సజ్జనుని మాట చల్లగా ఉంటుంది.

(ఆ) ఏది మోగితే ఎక్కువ ధ్వని వినిపిస్తుంది?
జవాబు.
కంచు మోగితే ఎక్కువ శబ్దం వినిపిస్తుంది.

(ఇ) అల్పుడు మాట్లాడుతాడు.
జవాబు.
అల్పుడు ఆడంబరంగా మాట్లాడతాడు.

(ఈ) ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
అల్పుని స్వభావం.

(ఉ) పై పద్యంలో ఎవరెవరిని వేటితో పోల్చారు?
జవాబు.
అల్పుడు – కంచు
సజ్జనుడు – కనకం (బంగారం)

2. కింది వాకాలను చదవండి. సరైన సమాధానాలు అనుకునేవాటిపై ‘✓’ అనే గుర్తును పెట్టండి.

(అ) నేను పక్షులపై / జంతువులపై దయ …..
✓ఎప్పుడూ కలిగి ఉంటాను / అప్పుడప్పుడు కలిగి ఉంటాను / అసలు కలిగి ఉండను.

(ఆ) నేను యాచకులకు భిక్ష …..
✓ఎప్పుడూ పెడుతాను / అప్పుడప్పుడు పెడుతాను / అసలు పెట్టను

(ఇ) నాకు మనసులో మోసపు ఆలోచనలు
ఎప్పుడూ వస్తాయి / అప్పుడప్పుడు వస్తాయి / అసలు రావు ✓

(ఈ) నేను మంచి దృష్టితో
✓ఎప్పుడూ ఉంటాను / అప్పుడప్పుడు ఉంటాను / అసలు ఉండను

(ఉ) నేను మంచి వారితోనే స్నేహం
✓ఎప్పుడూ చేస్తాను / అప్పుడప్పుడుచేస్తాను / అసలు చేయను

(ఊ) నేను ఓర్పుతో
✓ఎప్పుడూ ఉంటాను / అప్పుడప్పుడు ఉంటాను / అసలు ఉండను

(ఋ) నేను అమ్మను, ఉరును …….
✓ఎప్పుడూ గౌరవిస్తాను / అప్పుడప్పుడు గౌరవిస్తాను / అసలు గౌరవించను

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

(అ) ‘సత్పురుషుల స్నేహం అవసరం’. ఎందుకు?
జవాబు.

  1. మంచి వారితో స్నేహం ఎప్పుడూ మంచినే కల్గిస్తుంది.
  2. గంధం చెట్టు అడవిని గంధపు వాసనతో వ్యాప్తి చేసినట్లు మంచివారు తన మంచితనాన్ని వ్యాప్తి చేస్తారు.
  3. మంచివారితో స్నేహం వలన ధైర్యము కలుగుతుంది.
  4. చక్కగా మాట్లాడే నైపుణ్యం వస్తుంది.
  5. మనలోని బుద్ధిమాంద్యం తొలగుతుంది.
  6. అన్యాయం, అధర్మం, అసత్యములకు దూరంగా ఉంచుతుంది.
  7. మనకు మంచి కీర్తి లభిస్తుంది.
  8. మంచివారి స్నేహం వలన లోకంలో సాధించలేనిది లేదు.

(ఆ) ఉన్న ఊరు, కన్నతల్లి స్వర్గం వంటివి. ఎందుకు?
జవాబు.

  1. జననీ, జన్మభూమి స్వర్గం కంటే విలువైనవి.
  2. తల్లి తన పొట్టలో 9 నెలలు తన శరీరం నుండి అన్ని అవయవాలను తయారుచేసి, మోసి చాలా జాగ్రత్తగా పెంచుతుంది. ఆమె చూపే సహనం, ఓపిక, ప్రేమ ఎవరూ చూపలేరు.
  3. అందరికంటే తన బిడ్డ అందమైనదిగా భావించి జీవితం చివరి వరకు ప్రేమను ఇచ్చేది తల్లి కాబట్టి చాలా విలువైనది తల్లి.
  4. పుట్టిన నేల స్వర్గం కంటే చాలా గొప్పది.
  5. ఎక్కడికెళ్ళినా తన జన్మస్థానంలో ఉన్నన్ని విశేషాలనే ఎప్పుడూ గొప్పగా చెప్పాలి! అందుకే స్వర్గంతో సమానం.

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

(ఇ) ధనం బాగా ఉంటే ఏమేం మంచిపనులు చేయవచ్చు?
జవాబు.

  1. ధనం బాగా ఉంటే చాలా మంచిపనులు చేయవచ్చు.
  2. పేదవారికి ప్రతినిత్యము అన్నదానము చేయవచ్చు.
  3. పేదవారికి ఇళ్ళు వాకిళ్ళు నిర్మించి ఇవ్వవచ్చు.
  4. సమాజంలో పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు.
  5. పాఠశాలలను నెలకొల్పి అందరికి చదువు చెప్పించవచ్చు.
  6. సమాజంలో ఎక్కువ మందికి ఉపయోగపడే అనేక మంచి కార్యాలు చేయవచ్చు.
  7. నీటివసతి, రవాణా వసతులను కల్పించవచ్చు.
  8. వైద్యం చేయించుకోలేని వారికి వైద్యశాలలు నెలకొల్పవచ్చు.
  9. మనసుంటే ఎన్ని పనులైనా చేయవచ్చును.

(ఈ) ‘లోభి ఎప్పుడూ సంతోషంగా ఉండడు’. ఎందుకు?
జవాబు.

  1. లోభి (పిసినారి) తాను సంపాదించిన దానిని తాను అనుభవించడు, ఎవరినీ అనుభవించనివ్వడు. అందుకనే సంతోషంగా ఉండలేడు.
  2. లోభికి ఎప్పుడూ దానగుణము లేకపోవడం వలన ఆ దాచిన ధనము తేనెటీగ తాను పెట్టిన తేనె వలె చివరకు ఇతరుల పాలగును.
  3. దాత దానము చేసినా తన సొమ్ము పోయినట్లుగా బాధపడతాడే కాని సంతోష పడడు.
  4. లోభి ఇతరులకు మేలు జరిగితే దుఃఖ పడతాడు.
  5. లోభికి ఎప్పుడూ విచారమే ఎందుకనగా ఎవరూ అతని పిసినారితనాన్ని ఇష్టపడరు.
  6. లోభి ఎంతకూడబెట్టినా సంతృప్తి లేకపోవడం వలన, ఇంకా కూడబెట్టాలనే కోరికతో ఎప్పుడూ దిగులుపడుతూ విచారంగా ఉంటాడు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

1. పాఠంలోని శతకపద్యాల ఆధారంగా మన ప్రవర్తన, నడవడిక ఎట్లా ఉండాలో వివరించండి?
జవాబు.

(అ) నిజమైన వ్యక్తి :
1. మనము దానగుణము కలిగి ఉండాలి.
2. కష్టాలను ఓర్చుకొనే గుణాన్ని అలవరచుకోవాలి.
3. ధైర్యంతో ముందుకు వెళితేనే దేనినైనా సాధించగలం.

(ఆ) స్థిరమైన బుద్ధి :
1. ఏనుగు, చేప, పాము, జింక, తుమ్మెదలు తమ బలహీనత వలన ఇతరులకు దొరికి పోతున్నాయి.
2.మానవుడు తనలోని ఆరు శత్రువులను (కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాల) జయించినపుడే దేవతగా గౌరవించబడతాడు.

(ఇ) దాత :
1. లోభి తాను తన సొమ్ము దానం చేయడు.
2. దాత తన సొమ్ము దానం చేస్తున్నా చెయ్యనివ్వడు.
3. అట్టి పిసినారిని మనం దూరంగా ఉంచాలి.

(ఈ) సజ్జన స్వభావం :
1. మంచి స్వభావాన్ని కలిగి ఉండాలి.
2. మంచి పవర్తన అందాన్నిస్తుంది.
3. గౌరవాన్ని కలిగిస్తుంది.
4. కీర్తి పెంపొందింపచేస్తుంది.

(ఉ) స్నేహశీలత :
1. మంచివారి స్నేహం చెయ్యాలి.
2. మంచి స్నేహం మానవతను పెంచుతుంది.
3. అనేక మంచి గుణాలను కలిగిస్తుంది.

IV. సృజనాత్మకత/ప్రశంస

1 పద్యాల ఆధారంగా నీతిని తెలిపే సూక్తులను తయారుచేయండి. రాయండి. ప్రదర్శించండి.
జవాబు.

  1. ఆకలి రుచి ఎరుగదు.
  2. విసుగు లేకుండా ఇచ్చేవాడే దాత.
  3. కష్టాలను ఓర్చుకొన్నవాడే మనిషి.
  4. ధైర్యసాహసాలు కలవాడే వీరుడు.
  5. మనస్సును అదుపు చేయగలిగేవాడే గొప్పవాడు.
  6. కష్టపెట్టువాడు కలకాలం ఉండడు.
  7. మంచి వారితో స్నేహం చేయాలి.

2. శతకసుధ అనే పాఠం ద్వారా నీవు గ్రహించిన నీతిని తెలుపుతూ మిత్రునికి లేఖ వ్రాయి.
జవాబు.

కరీంనగర్,
తేది : XXXX

ప్రియమైన మిత్రునికి అభినందనలు.

నేనిక్కడ కుశలం. అక్కడి నీ కుశలములు తెలుపుము. మాకు ఈ నెలలో మా తెలుగు మాష్టారుగారు ‘శతకసుధ’ అనే నీతిపద్యాల పాఠాన్ని బోధించారు. అవి నేను ఈ లేఖలో కొన్ని తెలుపుతాను. శతక పద్యాలు చదవడానికి ఎంతో వీలుగా నీతులతో కూడి ఉన్నాయి. రాగవంతంగా పాడాము. ఉన్నదానిలో ఎంతో కొంత దానం చెయ్యాలి. మనలో ఉన్న పిసినారితనం, కోపం, మోహం వంటి చెడ్డ గుణాలను వదలి వెయ్యాలి. లోభి మాటలను వినకుండా మనం ఇతరకులకు దానం చెయ్యాలి. ఇతరులు నిన్ను గేలి చేసినా వాదమునకు దిగవద్దు. పేదవారిని అనవసరంగా బాధలకు గురిచేయవద్దు. నీవుగూడ ఇటువంటి మంచి విషయాలు నేర్చుకొన్న వాటిని నాకు తెలియచెయ్యి! ఉంటాను.

నీ మిత్రుడు
కె. రమేష్,
7వతరగతి, జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల,
కరీంనగర్.

చిరునామా :
సురేష్,
7వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల,
ఖమ్మం.

V. పదజాల వినియోగం:

1. కింద ఇచ్చిన పదాల అర్థాలను జతపరచండి.

మకుటాలు(3)1. అపహాస్యం
(అ) నరుడు(1)2. మోసం
(ఆ) గేలి(5)3. మానవుడు
(ఇ) జిహ్వ(2)4. భూమి
(ఈ) కపటము(4)5. నాలుక
(ఉ) ధరిత్రి(3)1. అపహాస్యం


2. కింది వాక్యాలను చదవండి. ఇచ్చిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను గుర్తించండి.

(అ) ధరిత్రి : భూమిపై కాలుష్యం పెరిగింది. నేల కోతవల్ల పంటలు పండటం లేదు. అవనిని తల్లిగా పూజిస్తాం. జవాబు. భూమి, నేల, అవని

(ఆ) తావి : పువ్వుకు తావి వల్ల కీర్తి వస్తుంది. పరిమళం ఆఘ్రాణించాలని ఎవరికుండదు? సువాసనలు సంతోషాన్నిస్తాయి.
జవాబు.
తావి, పరిమళం, సువాసన

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

3. కింది వాక్యాలలో నానార్థాలను గుర్తించండి.

(అ) శ్రీ : సాలెపురుగు తన గూడును అద్భుతంగా కడుతుంది. పాము కోరల్లో విషం ఉంటుంది. సంపద శాశ్వతం కాదు. బుద్ధిబలం అవసరం.
జవాబు.
శ్రీ : సాలెపురుగు, సంపద

(ఆ) ధనము : గోపాలుడు విత్తము తీసికొని అంగడికి వెళ్ళాడు. పాడిసంపదను పెంచడానికి ఆవుల మందను కొన్నాడు.
జవాబు.
ధనము : విత్తము, సంపద

4. కింది పేరాను చదవండి. ఖాళీలలో తగిన పదాలను రాయండి.

(నిజం, ఓర్పు, బాధ, చాడీలు, నీతి)

సిరి, శాంతిది ఒకే తరగతి. సిర రోజూ బడిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు రాసుకోవడం, చదువుకోవడం చేసేది. శాంతి బడికి సరిగ్గా వచ్చేది కాదు. అందరినీ తన అల్లరితో ……….. (1) పెట్టేది. ….(2) చెప్పేది. ఒకరోజు శాంతి, సిరి నోట్బుక్ను దాచింది. ఈ విషయం తెలిసినా శాంతిని ఏమీ అనలేదు. ఉపాధ్యాయిని నోట్బుక్లను పరిశీలించడానికి తీసుకుంది. సిరి నోట్బుక్ లేదు. ఉపాధ్యాయిని సిరిని అడిగింది. సిరి మౌనంగా ఉండిపోయింది.

ఉపాధ్యాయిని ………………….. (3) తెలుసుకుంది. ఆ తర్వాత పిల్లలకు ………………… (4) కథలను ఉదహరిస్తూ శతక పద్యాల్లో ఉండే మానవతా విలువలను గురించి చెప్పి, నిజజీవితంలో ఎట్లా ఆచరించాలో తరగతిలో చర్చించారు. శాంతిలో పరివర్తన వచ్చింది. సిరికి, శాంతి క్షమాపణలు చెప్పింది. అందరూ సిరి ………….. (5) ను ప్రశంసించారు.
జవాబులు :
సిరి, శాంతిది ఒకే తరగతి. సిర రోజూ బడిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు రాసుకోవడం, చదువుకోవడం చేసేది. శాంతి బడికి సరిగ్గా వచ్చేది కాదు. అందరినీ తన అల్లరితో బాధ పెట్టేది. చాడీలు చెప్పేది. ఒకరోజు శాంతి, సిరి నోట్బుక్ను దాచింది. ఈ విషయం తెలిసినా శాంతిని ఏమీ అనలేదు. ఉపాధ్యాయిని నోట్బుక్లను పరిశీలించడానికి తీసుకుంది. సిరి నోట్బుక్ లేదు.

ఉపాధ్యాయిని సిరిని అడిగింది. సిరి మౌనంగా ఉండిపోయింది. ఉపాధ్యాయిని నిజం తెలుసుకుంది. ఆ తర్వాత పిల్లలకు నీతి కథలను ఉదహరిస్తూ శతక పద్యాల్లో ఉండే మానవతా విలువలను గురించి చెప్పి, నిజజీవితంలో ఎట్లా ఆచరించాలో తరగతిలో చర్చించారు. శాంతిలో పరివర్తన వచ్చింది. సిరికి, శాంతి క్షమాపణలు చెప్పింది. అందరూ సిరి ఓర్పు ను ప్రశంసించారు.

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది వాక్యాల్లో భాషాభాగాలను గుర్తించండి. పట్టికలో రాయండి.

(అ) మామిడిపండు తియ్యగా ఉంది.
(ఆ) అయ్యో! రమ చదువు ఆగిపోయిందా?
(ఇ) పిల్లలు శతక పద్యాలను చదువుతున్నారు.
(ఈ) ఆమె మహాసాధ్వి.
(ఉ) కాంచీపురంలో అనేక దేవాలయాలు ఉన్నాయి.
(ఊ) అరుణ భానుడు తూర్పున ఉదయిస్తాడు.
(ఋ) రాముడు మంచిబాలుడు.

నామవాచకంసర్వనామంవిశేషణం(కియఅవ్యయం
మామిడిపండుతియ్యగాఉంది
(ఆ) రమ, చదువుఆగిపోయిందా?అయ్యో !
(ఇ) పిల్లలు, శతకపద్యాలుచదువుతున్నరరు.
(ఈ)ఆమెమహాసాధ్వి
(ఉ) కాంచీపురం దేవాలయాలుఅనేకఉన్నయి
(ఊ) అరుణభానుడుతూర్పునఉదయిస్తాడు
(ఋ) రాముడు బాలుడుమంచి

కింది పదాలను కలిపిన విధానాన్ని పరిశీలించండి.

నేడు + ఇక్కడ = నేడిక్కడ (డ్ + ఉ + ఇ) = ఇ (డి)
వారు + ఇచ్చట = వారిచ్చట (ర్ + ఉ + ఇ) = ఇ (రి)
పై మొదటిపదంలో (నేడు) చివరి అచ్చు (పూర్వస్వరం) ‘ఉ’, రెండవ పదం (ఇక్కడ)లో మొదటి అచ్చు (పరస్వరం) ‘ఇ’ ‘ఉ’కారానికి ‘ఇ’ కారం కలిపినప్పుడు ‘ఇ’ కారమే నిలబడుతుంది. అంటే సంధి జరిగిందన్నమాట. పూర్వస్వరానికి పరస్వరం వచ్చి చేరినప్పుడు పరస్వరమే నిలుస్తుంది. దీనినే ‘సంధి’ అంటాం.

పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశమగుట సంధి.
(ఏకాదేశమంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం.)

కింది పదాలను కలిపి రాయండి.

(అ) దానము + ఒసంగి =
(ఆ) కవితలు + అల్లిన =
(ఇ) విఘ్నంబు + ఐన =
(ఈ) కపటము + ఉండు =
(ఉ) బదులు + ఆడునె =
జవాబు:
(అ) దానము + ఒసంగి = దానమొసంగి
(ఆ) కవితలు + అల్లిన = కవితలల్లిన
(ఇ) విఘ్నంబు + ఐన = విఘ్నంబైన
(ఈ) కపటము + ఉండు = కపటముండు
(ఉ) బదులు + ఆడునె = బదులాడునె

ప్రాజెక్టు పని:

పాఠశాల గ్రంథాలయం నుండి వివిధ శతకాలను సేకరించి, పరిశీలించి అంశాలవారీగా కింది పట్టికలో రాయండి. ప్రదర్శించండి.
జవాబు.

శతకంమకుటంకవిపేరు
దాశరథీ శతకందాశరథీ!కరుణాపయోనిధీ!కంచెర్ల గోపన్న
సుమతీసుమతీ!బద్దెన
భాస్కరభాస్కరా!మారద వెంకయ్య
శ్రీకాళహస్తీశ్వరశ్రీకాళహస్తీశ్వరా!ధూర్జటి
నారాయణనారాయణా!బమ్మెరపోతన
సర్వేశ్వరసర్వేశ్వరా!యథావాక్కుల అన్నమయ్య


విశేషాంశాలు:

“జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ” అని శ్రీరాముడు చెప్పాడు అని ప్రతీతి. కన్నతల్లి, జన్మభూమి స్వర్గం కన్నా మిన్న అని భావం.

TS 7th Class Telugu 3rd Lesson Important Questions శతక సుధ

క్రింది శతకాలసు రచయితలతో జతపరచండి.

శతకాలు(ఊ)(అ) వేమన
1. దాశరథి(ఋ)(ఆ) ఆడెపు చంద్రమౌళి
2. సుమతి(అ)(ఇ) ధూపాటి సంపత్కుమారాచార్య
3. వేమన(ఉ)(ఈ) రావికంటి రామయ్య గుప్త
4. నరసింహ(ఇ)(ఉ) కాకుత్థ్సం శేషప్ప కవి
5. శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ(ఈ)(ఊ) కంచెర్ల గోపన్న (రామదాసు)
6. నగ్న సత్యాలు(ఆ)(ఋ) బద్దెన
7. శ్రీ శ్రీనిహాస దామ్మల(ఊ)(అ) వేమన


క్రింది మకుటాలను శతకాలతో జతపరచండి.

మకుటాలు(ౠ)శతకాలు
1. సుమతీ!(ఈ)(అ) దాశరథీ శతకం
2. యాదగిరి వాస! నృసింహ! రమావిభో ప్రభో!(ఉ)(ఆ) నరసింహ శతకం
3. చిద్విలాస భాస! శ్రీనివాస!(ఊ)(ఇ) నృకేసరి శతకం
4. కల్లగాదు రావికంటి మాట!(ఋ)(ఈ) శ్రీయాదగిరి లక్ష్మీనృససంహ శతకం
5. వేమా! / విశ్వదాభిరామ వినురవేమ!(ఇ)(ఉ) శ్రీశ్రీనివాస దొమ్మల శతకం
6. ధర్మపురీ నృకేసరీ!(ఆ)(ఊ) రావికంటి శతకం
7. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహర! నరసింహ దురితదూర!(అ)(ఋ) వేమన శతకం
8. దాశరథీ కరుణా పయోనిధీ!(ౠ)(ఋూ) సుమతీ శతకం

(ఉ) మోసగాని స్వభావం ఎట్టిది?
జవాబు.

  1. మోసగాడు ఎప్పుడూ ఇతరులను ఎలా మోసం చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు.
  2. మోసగాడు అన్ని సందర్భాలలో గెలవలేడు.
  3. ఏదో ఒక రోజు అతని మోసం బయటపడుతుంది.
  4. సమాజంలో మోసగాడు మాటలద్వారా, పనుల ద్వారా ఆలోచనల ద్వారా మోసం చేస్తాడు.
  5. ప్రతి ఒక్కరూ మోసగాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి.

(ఊ) ఎందుకు దానం చెయ్యాలి?
జవాబు.

  1. ప్రతి వ్యక్తి ధనం సంపాదించాలి. దానం చెయ్యాలి.
  2. దానం చేస్తే ఇతరులకు మేలు కలుగుతుంది.
  3. సంపాదించినది అనుభవిస్తే ఆనందం కలుగుతుంది.
  4. తను సంపాదించిన దానిని దానం చెయ్యడం వలన సార్థకత చేకూరుతుంది.
  5. దానం ఒక పరిమితికి లోబడి చెయ్యడం వలన ఆత్మ తృప్తి కలుగుతుంది.

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

1. జీవితం ఆదర్శంగా ఉండాలంటే మనము ఏమి చేయాలి?
జవాబు.
1. జీవితము :
(అ) ప్రతివ్యక్తి పుట్టుకతో కొన్ని సహజ లక్షణాలను కలిగి ఉంటాడు.
(ఆ) తల్లిదండ్రులనుండి, ఇతరుల నుండి గమనించడం ద్వారా తెలుసుకుంటాడు.
(ఇ) అతనిపై అనేకమంది వ్యక్తుల, సమాజ ప్రభావం ఉంటుంది.

2. ఆదర్శము :
(ఈ) పెరుగుతున్న కొద్దీ అనుకరించడం ద్వారా ఇతర లక్షణాలను అలవరచుకొంటాడు.
(ఎ) మంచి, చెడుల విచక్షణ గూర్చి ఆలోచిస్తాడు.
(ఏ) ఏ ప్రభావం ఎక్కువగా ఉంటే అటువైపు మరలుతాడు.

3. ఆదర్శవంతమైన ప్రవర్తన :
(ఐ) ఆదర్శవంతమైన ప్రవర్తనకై మనం ఎల్లప్పుడూ మంచివైపు పయనించాలి.
(ఒ) గొప్పవ్యక్తుల జీవితాలలోని విషయాలను మనమీద ప్రభావితం అయ్యేటట్లు చూసుకోవాలి.
(ఓ) ప్రతి సందర్భంలో ఆత్మవిశ్వాసంతో, నిగ్రహంతో వ్యవహరిస్తేనే ఆదర్శవంతంగా తయారుకాగలము.

2. నీతి పద్యాలను ఎందుకు చదవాలి?
జవాబు.

  1. నీతి పద్యాలలో జీవితానికి ఉపయోగపడే నీతివాక్యాలు ఉంటాయి.
  2. మన మనసుకు హాయిని, ఆనందాన్ని ఇస్తాయి.
  3. మంచి భాష, జాతీయాలు, లోకోక్తులు తెలుసుకుంటాము.
  4. తియ్యనైన తెలుగుభాష పద్యాల ద్వారా అభ్యాసం కాగలదు.
  5. మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
  6. నీలోని నీతి నిన్నెపుడూ కాపాడుతుంది.
  7. ఇతరులకు మంచి సందేశాలను ఇవ్వగల్గుతాము.
  8. ప్రాచీన కవుల రచనాశైలి, పద్ధతులు తెలుస్తాయి.

3. పాఠంలోని పద్యాల ఆధారంగా మీరు తెలుసుకొన్న ‘నినాదాలు’ రాయండి. (అదనపు ప్రశ్న)
జవాబు.

  1. ఓర్పు, శాంతం మానవునికి ఆభరణాలు.
  2. పదుగు రాడు మాట పాడియై ధరచెల్లు.
  3. కలిమి లేములు కావడి కుండలు.
  4. లోభుల సంపద లోకుల పాలు.
  5. మోసం చేసేవాణ్ణి ఎవరూ నమ్మరు.
  6. పేదవారిని బాధపెట్టేవారు కలకాలం ఉండరు.
  7. సాధుసంగమంబు సకలార్ధ సాధనంబు.
  8. జననీ జన్మభూమి స్వర్గం కంటె మిన్న.
  9. సద్గుణాలు వజ్రాల కన్నా విలువైనవి.
  10. రాజు స్వదేశంలోను, పండితుడు అంతటా గౌరవించబడతాడు.
  11. అన్ని దానముల కంటే విద్యాదానం గొప్పది.
  12. విద్యవలన వినయం, ధనం, సుఖం అన్నీ లభిస్తాయి.
  13. విద్యలేనివాడు వింత పశువు.
  14. శ్రమయేవ జయతే!

పర్యాయపదాలు: 

  • జనని = అమ్మ, తల్లి, మాత
  • దాత = త్యాగి, వితరణశీలి, ఉదారుడు
  • ఏనుగు = కరి, హస్తి, ఇభము, గజము
  • ధరిత్రి = భూమి, నేల, అవని, వసుధ
  • దాశరథి = శ్రీరాముడు, జానకీ వల్లభుడు, రఘునందనుడు
  • సూక్తి = మంచిమాట, సుభాషితము
  • నరుడు = మానవుడు, మనుజుడు
  • మది = మనసు, అంతరంగము
  • దానవుడు = రాక్షసుడు, అసురుడు
  • నవ్యము = నూతనము, కొత్తది

నానార్థాలు:

  • ధర = భూమి, వెల
  • కేసరి = సింహం, గుర్రము, (శేష్ఠుడు
  • ధనం = విత్తం, ఆస్తి, ఆవులమంద, ధనియం, ధనిష్రా నక్షత్రం
  • పాదము = కాలి అడుగు భాగం, కిరణం, పాతిక భాగం
  • శ్రీ = సాలెపురుగు, బుద్దిబలం, సరస్వతి, లక్ష్మి
  • ఫలము = ఫలితము, పండు
  • తగవు = జగడం, పద్ధతి, మేలు, న్యాయం
  • తెంపు = తెంచుట, ధైర్లము
  • విభవము = సంపద, గొప్పతనము
  • కాంచు = చూచు, సంపద పొందుట

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

ప్రకృతి – వికృతి:

  • శ్రీ – సిరి
  • సింహం – సింగం
  • ధర్మం – దమ్మం
  • సత్యం – సత్తెం
  • దిశ – దెస
  • సంతోషం – సంతసం
  • విజ్ఞానం – విస్నాణం
  • భూమి – భువి
  • వంశం – వంగడం
  • వర్ణము – వన్నె
  • నిజం – నిక్కం

పాఠంలో వచ్చిన సంధులు:

సోకోర్చుసోకు + ఓర్చుఉత్వసంధి
మానవుడున్నమానవుడు + ఉన్నఉత్వసంధి
భిక్షమర్థికిభిక్షము + అర్థికిఉత్వసంధి
చెప్పుచుండుచెప్పుచు + ఉండుఉత్వసంధి
శత్రువనిశత్రువు + అనిఉత్వసంధి
తనకెవ్వడుతనకు + ఎవ్వడుఉత్వసంధి
సూక్తిసు + ఉక్తిసవర్ణదీర్ఘ సంధి
నీవనిశమునీవు + అనిశముఉత్వసంధి
ఘనములన్నఘనములు + అన్నఉత్వసంధి
కపటముండుకపటము + ఉండుఉత్వసంధి
విద్యార్థివిద్య + అర్థిసవర్ణదీర్ఘ సంధి
ముక్తావళిముక్త + ఆవళిసవర్ణదీర్ఘ సంధి
గీతామృతంగీత + అమృతంసవర్ణదీర్ఘ సంధి
మరింకెందుకుమరింక + ఎందుకుఅకార సంధి


విగ్రహా వాక్యాలు / సమాసాలు:

ఐదు సాధనములు – ఐదు అను సంఖ్యగల సాధనములు = ద్విగు సమాసము
తల్లిదండడులు – తల్లి మరియు తండ్రి = ద్విగు సమాసము

1. క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి.

1. సోకోర్చు వాడె మనుజుడు
ఆకొన్న కూడె యమృతము
తేకువ గల వాడె వంశ తిలకుడు సుమతీ
తాకొంచక నిచ్చువాడె దాత ధరిత్రిన
జవాబు:
ఆకొన్న కూడె యమృతము
తాకొంచక నిచ్చువాడె దాత ధరిత్రిన
సోకోర్చు వాడె మనుజుడు
తేకువ గల వాడె వంశ తిలకుడు సుమతీ

2. కష్టపెట్టువారు కల కాల ముందురా
పేదవాడు పడెడుబాధ గనుక
కల్ల గాదు రావి కంటి మాట
ధనము దమ్ముచేత దానవుండై పోయి
జవాబు:
ధనము దమ్ముచేత దానవుండై పోయి
పేదవాడు పడెడుబాధ గనుక
కష్టపెట్టువారు కల కాల ముందురా
కల్ల గాదు రావి కంటి మాట

3. చిద్విలాస భాస శ్రీనివాస
కమలనయన నిన్ను గాంచనిమ్ము
సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము
విశ్వశాంతి కోరు విజ్ఞానమే ఇమ్ము
జవాబు:
సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము
కమలనయన నిన్ను గాంచనిమ్ము
విశ్వశాంతి కోరు విజ్ఞానమే ఇమ్ము
చిద్విలాస భాస శ్రీనివాస

II. క్రింది అపరిచిత పద్యాలు చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు తగిన విధంగా ఒక వాక్యంలో జవాబు వ్రాయండి.

4. ఆత్మశుద్ధిలేని ఆచార మదియేల?
భాండ శుద్ధిలేని పాకమేల
చిత్త శుద్ధిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ!
ప్రశ్నలు :
(అ) పాకమునకు దేని శుద్ధి అవసరం?
జవాబు:
పాకమునకు భాండశుద్ధి అవసరం

(ఆ) చిత్తశుద్ధి లేకుండా దేనిని చేయరాదు?
జవాబు:
చిత్తశుద్ధి లేకుండా శివపూజ చేయరాదు.

(ఇ) ఈ పద్య సారాంశం ఏమిటి?
జవాబు:
ఏ పని చేసినా స్వచ్ఛత అవసరమని ఈ పద్య సారాంశం.

(ఈ) ఈ పద్యాన్ని వ్రాసిన కవి ఎవరు?.
జవాబు:
ఈ పద్యాన్ని వ్రాసిన కవి వేమన.

(ఉ) ఈ పద్యానికి మకుటం ఏది?
జవాబు:
ఈ పద్యానికి మకుటం ‘విశ్వదాభిరామ వినురవేమ.

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

5. తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు
తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.
ప్రశ్నలు :
(అ) ప్రయత్నించి ఇసుక నుండి దేనిని తీయవచ్చు?
జవాబు:
(ప్రయత్నించిన ఇసుక నుండి నూనెను తీయవచ్చు.

(ఆ) ప్రయత్నిస్తే దేనినుండి నీరు త్రాగవచ్చును?
జవాబు:
(వరంత్నిస్తే ఎడారిలోని ఒయాసిస్స నీరు తతరావచ్చును.

(ఇ) ఎక్కడైనా తిరిగి సాధించ గలిగేది ఏమిటి?
జవాబు:
ఎక్కడైనా తిరిగి సాధించగలిగేది కుందేటి కొమ్ము.

(ఈ) ఎంత ప్రయత్నించినా దేనిని చేయలేము ?
జవాబు:
ఎంత (ప్రయత్నించినా మూర్ఖల వునసును మార్చలేము.

(ఉ) మృగతృష్ణ అనగా ఏమి?
జవాబు:
మృగతృష్ణ అనగా ఎడారిలోని ఒయాసిస్సు.

III. పదజాలం

1. క్రింది వాక్యాలలోని పర్యాయపదాలను గుర్తించి వేరుగా వ్రాయండి.

(అ) దేవాలయంలో దేవుడి విగ్రహాలు ఉంటాయి. పూజారులు కోవెలలో పూజలు చేస్తారు. గుడికి మనమంతా వెళ్తాము.
జవాబు:
దేవాలయం, కోవెల, గుడి

(ఆ) దేవతలు రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించారు. దానవులకు అమృతం దక్కలేదు. అసురులకు విచారమే మిగిలినది.
జవాబు:
రాక్షసులు, దానవులు, అసురులు

(ఇ) దశరథ మహారాజు కుమారుడు దాశరథి. శ్రీరాముడు రాజ్యాన్ని, ప్రజలను చక్కగా పాలించాడు. రఘునందనుని కీర్తి అంతటా వ్యాపించినది.
జవాబు:
దాశరథి, శ్రీరాముడు, రఘునందనుడు

(ఈ) ఈ ధరిత్రిలో అనేక జీవరాశులున్నాయి. భూమి అన్ని ఖనిజాలకు మూలము. వసుధ అన్ని ప్రాణులను తనలో ఇముడ్చుకొనును.
జవాబు:
ధరిత్రి, భూమి, వసుధ

(ఉ) అన్ని జంతువులలోను గజము పెద్దది. కరి తొండము పొడవుగా ఉండును. అడవులలో ఏనుగుల చేత బరువులు మోయిస్తారు.
జవాబు:
గజము, కరి, ఏనుగు

2. క్రింది వాక్యాలలోని ప్రకృతి, వికృతులను గుర్తించి వేరుగా వ్రాయండి.

(అ) ఎప్పుడూ సత్యమునే మాట్లాడాలి! సత్తెమునకు మంచి శక్తి కలదు.
జవాబు:
సత్వ్యము (ప్ర) – సత్తెము (వి)

(ఆ) ఇంద్రధనస్సులో అనేక వర్ణాలున్నాయి. వాటి వన్నెలు ఏడు.
జవాబు:
వర్ణము (ప్ర) – వన్నెలు (వి)

(ఇ) తూర్పుదిశలో సూర్యుడు ఉదయించును. పడమటి దెసలో అస్తమించును.
జవాబు:
దిశ (ప్ర) – దెస(వి)

(ఈ) అందరూ సంతోషంగా జీవించాలి. ప్రతివారు సంతసం గా ఉన్నపుడే అందరికీ ఆనందము.
జవాబు:
సంతోషంగా (ప్ర) – సంతసం (వి)

(ఉ) నిజము నిలకడ మీద తెలియును. నీరు పల్లమెరుగు నిక్కము దేవుడెరుగు.
జవాబు:
నిజము (ప్ర) – నిక్కము (వి)

3. క్రింది వాక్యాలలోని విభక్తులను గుర్తించి వేరుగా వ్రాయండి.

(అ) రాముని యొక్క బాణము గురి తప్పదు.
(ఆ) ప్రజలకు దొంగల వలన భయం కలదు.
(ఇ) నేను నీకొరకు ఏ పనినైనా చేస్తాను.
(ఈ) అందరి యందు దేవుడున్నాడు.
(ఉ) ఇష్టం లేని వారి చేత ఏ పనీ చేయించలేము.
జవాబు:
యొక్క – షష్డీ విభక్తి
వలన – పంచమీ విభక్తి
కొరకు – చతుర్థీ విభక్తి
అందు – సప్తమీ విభక్తి
చేత – తృతీయా విభక్తి

IV. వ్యాకరణాంశాలు :

1. క్రింది వాక్యాలలోని గీత గీసిన సంధి పదాలను విడదీసి సంధులను గుర్తించండి.

(అ) పద్యం రసానుభూతి కలిగిస్తుంది.
(ఆ) మరింకెందుకు? ఆలస్యం చేయకండి!
(ఇ) సోకోర్చువాడె మనుజుడు
(ఈ) లోభి మానవుడు భిక్షమర్థికి చేత పెట్టలేడు.
(ఉ) మానవులందు అన్ని రకాల వారున్నారు.
జవాబు:

(అ) రస + అనుభూతి = సవర్ణదీర్ఘ సంధి
(ఆ) మరింక+ఎందుకు = అకార సంధి
(ఇ) సోకు+ఓర్చువాడె = ఉకార సంధి
(ఈ)భిక్షము+అర్థికి = ఉకార సంధి
(ఉ) మానవులు+అందు= ఉకార సంధి

2. క్రింది వాక్యాలలోని సమాస పదాలను గుర్తించి విగ్రహ వాక్యాలు వ్రాసి అవి ఏ సమాసాలో గుర్తించండి.

(అ) అన్నదమ్ములంతా కలసి మెలసి ఉండాలి.
జవాబు:
అన్నదమ్ములు అన్న మరియు తమ్ముడు – ద్వంద్వ సమాసం

(ఆ) నేను రెండు పుస్తకాలు చదివాను.
జవాబు:
రెండు పుస్తకాలు – రెండు అను సంఖ్య గల పుస్తకాలు = ద్విగు సమాసం

(ఇ) సీతారాములు అందరికీ ఆదర్శమూర్తులు.
జవాబు:
సీతారాములు – సీత మరియు రాముడు = ద్వంద్వ సమాసం

(ఈ) రావణునికి పది తలలున్నాయి.
జవాబు:
పదితలలు – పది అను సంఖ్య గల తలలు = ద్విగు సమాసం

(ఉ) వేసవిలో కూరగాయల ధరలెక్కువ.
జవాబు:
కూరగాయలు – కూర మరియు కాయ – ద్వంద్వ సమాసం

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు

ఆఁకొన్న కూడె యమృతము
తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్
సోఁకోర్చువాఁడె మనుజుఁడు
తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ!

ప్రతిపదార్థం

సుమతీ! = ఓ మంచి బుద్ధి కలవాడా!
ఆఁకొన్న=  బాగా ఆకలిగా ఉన్నప్పుడు
కూడె = తిన్న అన్నమే (ఆహారమే)
అమృతము = అమ్తృ వలే తియ్లగా ఉండును
ధరిత్రిన్ = భూమిపై
తాన్ = తాను
కొందగన్ = విసుగుచెందకుండా
ఇచ్చువాడు + ఎ = దానం చేసేవాడే
దాత = నిజమైన దానగుణం కలవాడు
సోకు = కష్టాన్ని
ఓర్చువాడు + ఎ = తట్టుకొనేవాడే
మనుజుడు = మానవుడు
తేకువ = సాహసం
కలవాడు + ఎ = ఉన్నవాడే
వంశ = తన వంశానికి
తిలకుడు = కీర్తి తెస్తాడు.

తాత్పర్యం : ఓ మంచి బుద్ధిగలవాడా! బాగా ఆకలి వేసినపుడు తిన్న అన్నమే అమృతం వలె చాలా రుచిగా అనిపిస్తుంది. విసుగులేకుండా దానం చేసేవాడే ఈ భూమి మీద నిజమైన దాత. కష్టాన్ని ఓర్చుకొనగలవాడే మనిషి. ధైర్యమున్నవాడే తన వంశానికి వన్నె తెస్తాడు.

2. ఉ. వనకరి చిక్కెమైనసకు, వాచవికిం జెడిపోయె మీను,తా
వినికికిఁ జిక్కెఁజిల్వ గనువేదురుఁజెందెను లేళ్ళు, తావినో
మనికి నశించెఁ దేటి, తరమా యిరు మూటిని గెల్వ, నైదు సా
ధనముల నీవె గావదగు దాశరథీ! కరుణాపయోనిధీ!

ప్రతిపదార్థం

కరుణాపయోనిధీ! = దయకు సముద్రం వంటివాడా!
దాశరథీ = దశరథుని కుమారుడా! శ్రీరామా!
వనకరి = అడవి ఏనుగు
మైనసకున్ = శరీరపు దురదకు
చిక్కై్ = ఆపదలో పడింది పట్టువడింది
వాచవికిన్-వాయి చవికిన్ = నోటి రుచికి
మీను = చేప
చెడిపోయెన్ = గాలానికి చిక్కి నశించి పోయింది
చిల్వ = పాము
తాన్ = తాను
వినికికిన్ = వినడానికి (నాదస్వరం మీది మోజుతో)
చిక్కెన్ = దొరికిపోయింది
లేళ్ళు = జింకలు
కనువేదురున్ = కంటి పిచ్చితో
చెందెను = సమీపించాయి
తేటి = తుమ్మెద
తావిన్ = సుగంధాన్ని
ఓమనికిన్ = పొందడానికి
నశించెన్ = చెడిపోయింది.
ఇరుమూడు+ని = ఐదింటిని
గెల్వన్ = జయించడం
తరము+ఆ = సాధ్యమా
ఐదుసాధనములన్ = ఐదు అవయవాలను
నీవు = నీవు మాత్రమే
కావన్+తగున్ = రక్షించగలవు

తాత్పర్యం: కరుణా సముద్రుడా! దశరథపుత్రుడా! శ్రీరామా! తన మేని దురదను పోగగొట్టుకోవడానికి ఏనుగు, నోటికి రుచి ఆశించి చేప, రాగానికి లొంగి పాము, దృష్టి భ్రమకులోనై జింక, పూలవాసనకు మైమరచి తుమ్మెదలు బందీలౌతున్నాయి. ఇట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్ల నళిస్తున్నాయి. ఈ పంచేంద్రియ చాపల్యం గల నేను, అరిషడ్వర్గాల (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) నుండి ఎలా బయటపడగలను? (చాంచల్యాన్ని తొలగించి స్థిరమైన బుద్ధిని (ప్రసాదించుమని కవిభావన)

3.సీ లోకమందెవడైన లోఖిమానవుడున్న
ఖిక్షమర్థకిఁ చేతఁబెట్టలేడు
తాను బెట్టకయున్న తగవు పుట్టదుకాని
యొరులు పెట్టగఁజూని యోర్వలేడు
దాత దగ్గర జేరి తన ముల్లె వొయినట్లు
జిహ్వతోఁజాడీలు చెప్పుచుండు
ఫలము విఘ్నంబైన బలుసంతసమునందు
మేలుకల్గినఁజాల మిడుకుచుండు
ఆ॥వె॥ శ్రీరమానాథ! యిటువంటి క్రూరకును
భిక్షుకుల శత్రువని పేరుబెట్టవచ్చు
భూషణ వికాస! శ్రీరర్మపుర నివాస!
డుష్టసంహార నరసింహ దురితదూర!

ప్రతిపదార్థం

భూషణ = ఆభరణముల చేత
ఐకాస = పకాశించేవాడా
శ్రీధర్మపుర = శ్రీధర్మపురం అనే ఊరిలో
నివాస = సివసించేవాడా!
దుష్ట = దుర్మార్గులను
సంహార = చంపేవాడా!
దురిత = పాపాలను
దూర = దూరం చేసే వాడా!
నరసింహం = ఓ నరసింహావతారా!
లోకమందు = (పపంచంలో
ఎవడు+ఐన = ఎవరైనా
లోభి = పిసినారి
మానవుడు+ఉన్న = మనిషి ఉన్నచో
అర్థికిన్ = యాచకునికి
భిక్షము = ధనము లేదా ఆహారము
చేతన్ = తన చేతితో
పెట్టలేడు = పెట్టలేడు
తాను = తను
పెట్టక+ఉన్న = పెట్టకరోయిన
తగవు = ఏ ఇబ్బందీ
పుట్టదు = లేదు
కాని = కాని
ఒరులు = ఇతరులు
పెట్టగన్ = పెట్టుచుండగా
చూచి = చూస్తూ
ఓర్వలేడు = ఓర్చుకొనలేడు
దాత = దానంచేసేవాని
దగ్గరన్ + చేరి = దగ్గరగావెళ్ళి
తనముల్లు + ఎ = తన సంపద
ఒయినట్లు = పోయిన విధంగా
చాడీలు = అనవసర మాటలు
చెప్పుచు+ఉండు = చెప్తుంటాడు
ఫలము = దానం చేయడం
విఘ్నంబు+ఐన = చెడిపోయిన
పలు = చాలా
సంతసమును = సంతోషాన్ని
అందు = పొందుతాడు
మేలు = మంచి
కల్గినన్ = జరిగితే మాత్రము
మిడుకుచు+ఉండు = దుఃఖపడును
శ్రీరమానాథ = ఓ విష్ణుమూర్తీ!
ఇటువంటి = ఇలాంటి
క్రూరు = దుర్మార్గునికి
భిక్షుకుల = యాచకులకు
శత్రువు + అని = వ్యతిరేకి అని
పేరు = నామము
పెట్టవచ్చు = పెట్టవచ్చునుకదా!

తాత్పర్యం : ఆభరణాలచే ప్రకాశించేవాడా! శ్రీ ధర్మపురంలో నివసించేవాడా! దుష్టులను సంహరించేవాడా! పాపాలను దూరం చేసేవాడా! ఓ నరసింహా! పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టడు. పెట్టకపోతే ఏ గొడవలేదు. కాని ఇతరులు పెట్టినపుడు చూసి తాను ఓర్వలేడు. దానం చేసే దాత దగ్గరకు పోయి తనముల్లె (సొమ్ము) పోయినట్లుగా నోటి దురుసుతో చాడీలు చెబుతాడు. లోభి తాను అనుకున్నట్టు దానం చేయడం విఫలమైతే చాలా సంతోషిస్తాడు. ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు. ఓ శ్రీరమానాథా! ఇటువంటి వారిని భిక్షుకుల శత్రువుగా చెప్పవచ్చుకదా!

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

*4. ఉ॥ ఏనుగుబోవఁజూచి ధ్వనులెత్తుచుఁగుక్కలు గూయసాగుచో
దాని మనస్సు కోపపడి దందడి వానిని వెంబడించునే
మానవులందు సజ్జనుడు, మత్తులు కొందరు గేలి చేయు చో
ఆ నరుడల్గి వాండ్ర బదులాడునె ధర్మపురీ నృకేసరీ!

ప్రతిపదార్థం

ధర్మపురీ = ధర్మపురి అనే ఊరిలోని
నృకేసరీ = నరసింహా!
ఏనుగు = గజము
పోవన్ = వెళ్ళుటను
చూచి = చూచిన
కుక్కలు = = శునకములు
ధ్వనులు = శబ్దములు
ఎత్తుచున్ = చేయుచూ
కూయగ = ఎంతమొరిగినా
దాని = ఆ ఏనుగు
మనస్సు = మనసు
కోపపడి = కోపంతో
దందడి = వెనుదిరిగి
వానిని = ఆ కుక్కలను
వెంబడించును+ఏ = వెంటపడునా? (వెనుతిరిగిచూడదు)
మానవులందు = మనుష్యులలో
సత్+జనుడు = మంచివాడు తనను
మత్తులు = కొందరు మూర్ఖులు
గేలిచేయుచో = అవమానించినా
ఆ నరుడు = ఆ మానవుడు
వాండ్ర = ఆ మూర్ఖులతో
బదులు = ఎదురుమాటలు
ఆడును+ఎ = చెప్తాడా? (చెప్పడని భావం)

తాత్పర్యం : ధర్మపురి నరసింహా! ఏనుగు పోతుంటే చూసిన కుక్కలు ఎంత మొరిగినా ఆ ఏనుగు వాటిపై కోపంతో వెనుదిరిగి తరుమదు. అట్లాగే ఒక సజ్జనుడిని కొందరు మూర్ఖులు గేలిచేసినా, అతడు కోపించి వారితో వాదులాడబోడు. ఇది సజ్జనుని స్వభావం.

*5. కం॥ తన మదిఁగపటము గలిగిన
తన వలెనే కపటముండుఁ దగ జీవులకున్
తన మది కపటము విడిచిన
తనకెవ్వడు కపటిలేడు ధరలో వేమా!

ప్రతిపదార్థం

వేమా = ఓ వేమనా!
తన = తన యొక్క
మదిన్ = మనసులో
కపటము = మోసముతో కూడిన ఆలోచనలు
కలిగిన = ఉన్న
తగ = ఇతర
జీవులకున్ = మానవులలో కూడా
తనవలెనె = తన లాగానే
కపటము+ఉండు = మోసం ఉన్నట్లు అగుపించును
తన = తన యొక్క
మది = మనసులో
కపటము = మోసం ఆలోచనలు
విడిచిన = విడచిపెట్టినట్లైతే
ధరలో = భూమిపై
తనకు+ఎవ్వడు = తనకెలాంటి
కపటిలేడు = మోసగాడే కనిపించడు కదా

తాత్పర్యం ఓ వేమా! తన మనసులో మోసపు ఆలోచనలు ఉంటే ఇతరుల్లో కూడా మోసమే ఉన్నట్లు కనిపిస్తుంది. తన మనస్సునుండి అట్లాంటి మోసపూరిత భావాలను తొలగించు కుంటే ఈ లోకంలో తనకు మోసగాడే కనిపించడు కదా!

6. ఆ.వె|| ధనము దమ్ముచేత దానవుండై పోయి
పేదవాడు పడెడు బాధ గనక
కష్టపెట్టువారు కలకాల ముందురా
కల్లగాదు రావికంటిమాట!

ప్రతిపదార్థం

ధనము = సంపద
దమ్ముచేత = గర్వం చేత
దానవుండైపోయి = రాక్షసుడుగా మారి
పేదవాడు = డబ్బులేనివాడు
పడెడుబాధ = బాధపడుచున్నా
కనక = లెక్కచేయకుండా
కష్టపెట్టువారు = బాధలు పెట్టేవారు
కలకాలము = చాలాకాలము
ఉందురా = ఉంటారా?
కలగాదు = ఇది అబద్ధంకాదు. నిజమే
రావికంటిమాట = ఈ మాటలు రావికంటి రామయ్య గుప్త చెప్పినవి.

తాత్పర్యం : ధనబలంతో రాక్షసులుగా మారి, పేదవారు బాధపడుతున్నా లెక్కచేయక వారిని కష్టాలపాలుచేసే మానవులు కలకాలం నిలువరు కదా! ఇది నిజం అని కవి భావన.

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

7. ఆ.వె॥ సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము
కమలనయన నిన్ను గాంచనిమ్ము
విశ్వశాంతికోరు విజ్ఞానమే యిమ్ము
చిద్విలాస భాస! శ్రీనివాస!

ప్రతిపదార్థం

శ్రీనివాస = ఓ శ్రీనివాసా!
చిద్విలాస భాస = జ్ఞానవిలాసం చేత ప్రకాశించేవాడా!
సత్పురుషుల = మంచివారితో
మైత్రి = స్నేహం
సలుపగా = చేయునట్టి
మనసు+ఇమ్ము = మంచిమనసును ఇమ్ము
కమలనయన = కమలాలవంటి కన్నులు కలవాడా!
నిన్ను = నిన్ను
కనులారా చూడనీ!
విశ్వశాంతి = ప్రపంచశాంతిని
కోర = కోరునట్టి
విజ్ఞానమే = విశేష జ్ఞానాన్ని
ఇమ్ము = ఇవ్వవలసినది

తాత్పర్యం: ఓ శ్రీనివాసా! జ్ఞానవిలాసం చేత ప్రకాశించేవాడా! మంచివారితో స్నేహం చేసే మనసును ఇవ్వు. కమలాల వంటి కన్నులు కలవాడా! నిన్ను కనులారా చూడనివ్వు. ప్రపంచశాంతిని కోరే విజ్ఞానాన్ని ఇవ్వు.

8. జననియు జన్మభూమియును స్వర్గముకన్న ఘనమ్ములన్నసూ
క్తిని వెలయింప సత్యమని దివ్యపురావిభవైక నవ్య దీ
ప్తిని కలిగింప మాతృపదపీఠి శిరంబు త్యజించు తెంపు నీ
వనిశము గూర్పు యాదగిరివాస! నృసింహ! రమావిభో! ప్రభో!

ప్రతిపదార్థం

యాదగిరివాస = యాదగిరిగుట్టపై ఉండేవాడా!
నృసింహా = ఓ నరసింహా!
రమా విభో = లక్ష్మికి భర్త అయినవాడా!
ప్రభో = ఓ ప్రభువా!
జననియు = తల్లి
జన్మభూమియు = పుట్టినభూమి
స్వర్గముకన్న = స్వర్గం కంటే
ఘనమ్ములు = గొప్పవి
అన్న = అనే
సు + ఉక్తిని = మంచిమాటను
వెలయింప = గొప్ప
సత్యము + అని = సత్యమని
దివ్య = దివ్యమైన
పురావిభవ + ఏక = ప్రాచీన వైభవాన్ని
నవ్య = నూతనమైన
దీప్తిని = కాంతిని
కలిగింప = వెలిగించడానికి
మాతృపదపీఠం = తల్లిపాదపీఠం మీద
శిరంబు = తలను ఉంచి
త్యజించు = ప్రాణాలు విడిచే
తెంపు = సాహసాన్ని
నీవు = నీవు
అనిశము = ఎల్లప్పుడు
కూర్పు = నాకు కల్గించుము

తాత్పర్యం : యాదగిరివాసా! నరసింహా! లక్ష్మీదేవికి భర్త అయినవాడా! ప్రభో! జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి స్వర్గం కంటె మిన్న. ఈ సూక్తిని నిజమని చెప్పటానికి, దివ్యమైన ప్రాచీన వైభవాన్ని నూతన కాంతులతో నిరంతరం వెలిగించడానికి తల్లిపాదపీఠం మీద తల ఉంచి ప్రాణాలు విడిచే తెగువను నాకు ప్రసాదించు.

పాఠ్యభాగ ఉద్దేశం:

శతకాలు నైతికవిలువలను పెంపొందింప జేస్తాయి. సమాజ నడవడికను, లోకం పోకడలను తెల్పుతాయి. రేపటి సమాజానికి మానవతా విలువలను అందిస్తాయి. మంచి చెడుల విచక్షణను నేర్పుతాయి. భావిజీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాలలోని నైతిక విలువలను తెలుపుతూ, విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం నూరు/నూటికిపైగా పద్యాలతో ఉంటుంది. ప్రతిపద్యానికి ‘మకుటం’ ఉంటుంది. ఇవి ‘ముక్తకాలు’ అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ప్రస్తుత పాఠంలో సుమతీశతకం, దాశరథి శతకం, నరసింహ శతకం, నృకేసరి శతకం, వేమన శతకం, నగ్నసత్యాలు శతకం, శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం, యాదగిరి లక్ష్మీనరసింహ శతకాలలోని పద్యాలున్నాయి.

TS 7th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana శతక సుధ

కవుల పరిచయాలు:

1. సుమతీ శతకం – బద్దెన :
లౌకికనీతులను అతిసులువుగా కందపద్యాలలో ఇమిడ్చి సుమతీ శతకాన్ని రాసిన కవి బద్దెన. (వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం). ఈయన సుమతీ శతకంతో పాటు ‘నీతిశాస్త్ర ముక్తావళి’ అనే గ్రంథాన్ని రాశాడు.

2. దాశరథి శతకం – కంచెర్ల గోపన్న :
రామదాసుగా పేరు పొందిన కంచెర్ల గోపన్న “దాశరథీ కరుణాపయోనిధీ !” అన్న మకుటంతో శతకాన్ని రాసి, భద్రాచల శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన రామదాసు కీర్తనలు ఇప్పటికీ తెలుగువారి నాలుకలపై నాట్యమాడుతూనే ఉన్నాయి.

3&4. నరసింహ శతకం మరియు నృకేసరి శతకం – కాకుత్థ్సం శేషప్పకవి :
జగిత్యాల జిల్లా ధర్మపురి నారసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన సత్కవి. నరహరి శతకం, ధర్మపురి రామాయణం ఈయన రచనలు. జనవ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్యరూపంలో వ్యక్తీకరించిన నరసింహశతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది.

5. వేమన శతకం – వేమన :
వేమన పద్యం రాని తెలుగువాళ్ళు ఉండరు. సహజకవిగా ప్రసిద్ధి పొందాడు. కడపజిల్లాకు చెందిన ఈయన పద్యాలలో – నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఉంటాయి. జన వ్యవహారశైలిలో, తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన ప్రత్యేకత.

6. నగ్నసత్యాలు శతకం – రావికంటి రామయ్యగుప్త :
‘కవిరత్న’ ఈయన బిరుదు. ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంథనికి చెందినవాడు. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన రచనలు. వరకవిగా, మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు.

7. శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం డా॥ ఆడెపు చంద్రమౌళి :
వరంగల్ అర్బన్ జిల్లా రంగశాయిపేట గ్రామానికి చెందిన ఈయన బిరుదు ‘కవిశశాంక’. వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం (పద్యకావ్యం) రచించాడు. సరళమైన భాషలో, అందరికీ అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయడం వీరి ప్రత్యేకత.

8. శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ శతకం – శ్రీ ధూపాటి సంపత్కుమారాచార్య :
ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన “యాదగిరివాస ! నృసింహ ! రమావిభో ! ప్రభో !” అనే మకుటంతో చక్కని పద్యాలు రాశాడు. ఇవన్నీ భక్తితోపాటు నైతిక విలువలను పెంపొందింపచేస్తాయి.

ప్రవేశిక:

పద్యం రసానుభూతిని కలిగిస్తుంది. పద్యంలోని రాగయుక్త ఆలాపన (లయ) మానసిక ఆనందాన్నిస్తుంది. నైతిక విలువలను పద్యాల రూపంలో నేర్చుకొని పెంపొందించుకోవడం ద్వారా జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవచ్చు. పద్యాలను ధారణ చేయడం ద్వారా నిరంతరం ఆ నీతులను మననం చేసుకోవచ్చు. మరింకెందుకు ఆ ఆలస్యం? శతక పద్యాల తోటలోకి వెళ్లాం! నైతిక పరిమళాల్ని ఆస్వాదిద్దాం!

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 2nd Lesson సముద్ర ప్రయాణం Textbook Questions and Answers.

సముద్ర ప్రయాణం TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana

చదువండి – ఆలోచించి చెప్పండి

పడవలో ఇంకా ఇద్దరు భారతీయ విద్యార్థులుండిరి. వారు నాతో మాట్లాడుతూ ఉండిరి. సర్కారువారు వారిని స్కాలర్షిప్ ఇచ్చి పంపినది. కొంతమంది తల్లిదండ్రుల పైసాతో వచ్చుచుండిరి. నేను ఎక్కువ సామాను లేకుండా 22 పౌండ్లతోనే ఇంగ్లండుకు బయలుదేరినాను. ఉన్ని బట్టలు నా వద్ద సరిపోయేటన్ని లేకుండె. ధోతి, పయిజామా, షేర్వాణీతోనే పడవలో తిరిగేవాణ్ణి. దేవునిపైన భారం వేసినాను. బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరినాను. గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడుగున ఉత్తరం వైపు మా ప్రయాణం సాగుచుండెను. గ్రేట్ బ్రిటన్ భూమి కనబడుచుండెను. దేవుడు నన్ను తుదకు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి, కృతజ్ఞతా వందనం చేసితిని.

ప్రశ్న1.
పడవలోని వాళ్ళు ఎక్కడికి ప్రయాణమైపోతున్నారు ?
జవాబు.
పడవలోని వాళ్ళు బొంబాయి నుండి ఇంగ్లండుకు ప్రయాణమైపోతున్నారు.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

ప్రశ్న2.
వాళ్ళు బ్రిటన్ క్కు ఎందుకు వెళ్ళి ఉండవచ్చు ?
జవాబు.
వాళ్ళు చదువుకోవడానికి బ్రిటన్కు వెళ్ళి ఉండవచ్చు.

ప్రశ్న3.
పడవలో ప్రయాణించిన వ్యక్తి దేవుడికి కృతజ్ఞతా వందనం చెప్పటానికి గల కారణాలు ఏమై ఉంటాయి ?
జవాబు.
ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, అనుకున్నచోటుకు క్షేమంగా చేరినందుకు దేవుడికి కృతజ్ఞతా వందనం చెప్పి ఉండవచ్చు. ఎంతో దూరంలో ఉన్న బ్రిటన్కు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా చేరినందుకు కృతజ్ఞతలు చెప్పి ఉండవచ్చు.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 13)

ప్రశ్న 1.
వాహనాలు కాన్వాయ్గా వెళ్ళడం ఎప్పుడైనా చూశారా ? దేని కొరకు అట్లా వెళ్తాయి ?
జవాబు.
వాహనాలు కాన్వాయ్గా వెళ్ళటం చాలాసార్లు చూశాము. రాజకీయ నాయకులు, మంత్రులు ప్రయాణం చేస్తున్నపుడు వారికి రక్షణగా బందోబస్తు కొరకు కాన్వాయ్లు వెళ్తుంటాయి.

ప్రశ్న 2.
సైరన్ లేదా అలారం ఎందుకు మోగిస్తారు ?
జవాబు.
ఒక సంకేతాన్ని గాని, హెచ్చరికను గాని సూచించటానికి సైరన్ లేదా అలారం మోగిస్తారు.

ప్రశ్న 3.
దూర ప్రయాణాలకు ఎట్లా సిద్ధం కావాలి ?
జవాబు.
దూర ప్రయాణాలకు సిద్ధమయ్యేటప్పుడు మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. కావలసినంత డబ్బు, దుస్తులు, వస్తు సామగ్రిని, మందులను సిద్ధంగా ఉంచుకోవాలి.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 14)

ప్రశ్న 1.
ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కొరకు ప్రయాణీకులు ఏమేం చేస్తుంటారో చెప్పండి.
జవాబు.
ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కొరకు ఎఫ్.ఎమ్. రేడియోలు, లాప్టాప్లు, సెల్ఫోన్లు వాడుతున్నారు. వీటితోపాటుగా హౌసీ, చదరంగం వంటి ఆటలు ఆడుతున్నారు. కొంతమంది అంత్యాక్షరి పోటీలు కూడా పెట్టుకుంటారు.

ప్రశ్న 2.
ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణీకులతో ఎట్లా ఉండాలి ? ఎందుకు ?
జవాబు.
ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణీకులతో సౌమ్యంగా, మర్యాదగా ప్రవర్తించటానికి ప్రయత్నించాలి. వారితో కలిసిపోయి ఉండటానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే వారి భావాలు మనకు, మన భావాలు వారికి తెలుస్తాయి. నలుగురిలో ఎలా మసలుకోవాలో తెలుస్తుంది.

ప్రశ్న 3.
కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి భాష అర్థం కాకపోతే ఎటువంటి చిక్కులెదురవుతాయి ? అప్పుడు మీరేం చేస్తారు?
జవాబు.
కొత్త ప్రదేశానికి వెళ్ళినపుడు అక్కడి భాష అర్థంకాకపోతే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటప్పుడు వారు మాట్లాడేటప్పుడు వారి హావభావాలను బట్టి అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాం. లేదా ‘దుబాసీ’ని ఏర్పాటు చేసుకుంటాం.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 15)

ప్రశ్న 1.
విదేశాలకు వెళ్ళేటప్పుడు గడియారంలో సమయాన్ని సరిచేసుకోవాలి. దీనికి కారణం ఏమిటి ?
జవాబు.
సూర్యుడు తూర్పు నుండి పడమరకు ప్రయాణం చేస్తాడు. కాబట్టి పశ్చిమ దేశాలకు వెళ్ళేటప్పుడు గడియారంలో సమయాన్ని పెంచుకోవాలి. తూర్పుదేశాలకు వెళ్ళేటప్పుడు సమయాన్ని తగ్గించుకోవాలి. గ్రీన్విచ్ మీన్ అని దీనిని వ్యవహరిస్తారు.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

ప్రశ్న 2.
విదేశాలలో మనకు తెల్సినవారు, బంధువులుంటే ఎట్లాంటి సౌకర్యాలు పొందవచ్చో చెప్పండి.
జవాబు.
విదేశాలలో మనకు తెల్సినవారు బంధువులు ఉంటే ఒక రకమైన ఊరట కలుగుతుంది. ఆ ప్రాంతంలోని చారిత్రాత్మక, విశిష్ట ప్రదేశాలను తెలుసుకునే అవకాశం, చూసే అవకాశం ఉంటుంది. భాష అంతగా రాకపోయినా బాధపడవలసిన అవసరం ఉండదు.

ప్రశ్న 3.
“ఈశ్వరా నీవే దిక్కు” అని రచయిత అనుకోటానికి కారణమేమిటి ? మీకెదురైన అట్లాంటి సందర్భాన్ని చెప్పండి.
జవాబు.
భారతదేశం నుండి ఇంగ్లండుకు చేరిన వారివద్ద తగినంత డబ్బు లేకపోతే అట్లాంటి వారిని డీ పోర్టు చేసి వాపసు పంపుతారని, బ్రిటీషు పోలీసులు చాలా స్ట్రిక్ట్ అని రచయితకు ఆంగ్లో ఇండియన్ ఫాల్సెట్ చెప్పారు. అపుడు రచయిత తనను ఇంగ్లండులో దిగనివ్వకుండా వెనక్కు పంపుతారని భయపడి “ఈశ్వరా నీవే దిక్కు” అని అనుకున్నాడు. నేను ఒకసారి నా మిత్రునితో కలసి బెంగుళూరు వెళ్ళాను. అపుడు మా టికెట్ను ఎక్కడో పోగొట్టుకున్నాం. టి.సి. టికెట్ చూపించకపోతే జైలుకు పంపిస్తాడేమోనని భయపడి “ఈశ్వరా నీవే దిక్కు” అని అనుకున్నాం.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 16)

ప్రశ్న 1.
రచయితకు సురేశ్ బాబు సహాయం లేకుండానే పర్మిషన్ దొరకడానికి కారణం ఏమై ఉంటుంది ?
జవాబు.
బ్రిటన్ పోలీసులు రచయితను చూసి చదువు కొరకు వచ్చారని అనుకున్నారు. అదే విషయం రచయితను అడిగారు. రచయిత అవునని చెప్పేటప్పటికి ఇంకా ఏమీ అడగకుండానే ‘పర్మిటెడ్’ అని స్టాంపు వేశారు. అందువల్ల రచయితకు సురేశ్బాబు సహాయం అవసరం లేకపోయింది.

ప్రశ్న 2.
ఏఏ సందర్భాల్లో మీరు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటారో తెల్పండి.
జవాబు.
కష్టంలో నుండి బయటపడ్డప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటాము. కుటుంబ సభ్యులలో, స్నేహితులలో ఎవరైనా అనారోగ్య స్థితి నుండి బయటపడవేసినందుకు దేవునికి కృతజ్ఞతను చెప్పుకుంటాం.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. ఏదైనా సాధించాలంటే పట్టుదల, దృఢ సంకల్పం అవసరం. దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
(లేదా)
ముద్దు రామకృష్ణయ్య పట్టుదల, ఆత్మవిశ్వాసం గలవాడని ఎలా చెప్పగలవు ?
జవాబు.
ఏదైనా సాధించాలంటే పట్టుదల, దృఢ సంకల్పం అవసరం. ఈ రెండూ లేకపోతే దేనినీ సాధించలేము. ఉదాహరణకు మన పాఠంలోని సముద్ర ప్రయాణం వ్రాసిన ముద్దు రామకృష్ణయ్యనే తీసుకుందాం ! ఆయన ప్రయాణ కాలం రెండవ ప్రపంచ యుద్ధకాలం. అపుడు ప్రయాణం చేయాలంటే మనసును రాయి చేసుకోవాల్సిందే ! ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించిన కృష్ణయ్య దృఢ సంకల్పంతో, పట్టుదలతో తన మనసులోని కోరికను, లక్ష్యాన్ని సాధించటానికి సుదూర ప్రాంతమైన గ్రేట్ బ్రిటన్కు ప్రయాణమయ్యాడు. పైసలు లేవు, తెలిసినవారు లేరు. అయినా మంచి సంకల్ప బలం ఆయనను ఇంగ్లండుకు నడిపించింది. ఆయనలోని కృతనిశ్చయం, దృఢ సంకల్పం ఆయన విజయానికి దారితీశాయి. గ్రేట్ బ్రిటన్ వెళ్ళి అక్కడి లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి యం.ఇడి. పట్టా పొందారు కదా ! కాబట్టి పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.

1. కింది వాక్యాలు. పాఠంలోని ఏ పేరాలో ఉన్నవో గుర్తించి, పేరాకు శీర్షికను పెట్టండి.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం 1
జవాబు.

వాక్యంపేరా సంఖ్యశీర్షిక
1. పడవలో రిసెప్షన్ రూం కూడా ఉంటుంది.13వ పేజీలో 4వ పేరాపడవ ప్రయాణంలో సౌకర్యాలు
2. నేను ధోవతి శేర్వానీతో ఉంటిని1 పేజీ 1వ పేరావేషధారణ
3. ఏవేళ ప్రాణం పోతుందో12వ పేజీ 1వ పేరారెండవ ప్రపంచ యుద్ధం
4. మేము పడవ నుండి దిగేవరకు సూర్యాస్తమయం అయింది.16వ పేజీ  చివరి పేరాగ్రేట్ బ్రిటన్

 

2. కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

హైదరాబాద్ నుండి నేను రైలులో బాసర రైల్వేస్టేషన్కు చేరుకున్నాను. అక్కడి నుండి బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ దేవి ఆలయానికి చేరుకున్నాను. ఆధ్యాత్మికత విలసిల్లే ప్రశాంత సుందర ప్రదేశంలో, గోదావరినది తీరాన ఈ సుందర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్నది.

ఇక్కడి సరస్వతీదేవి సైకతమూర్తిని వ్యాసమహర్షి మలిచాడని ప్రసిద్ధి. ఈ వాగ్దేవతా సమక్షంలో వసంతపంచమిరోజు పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తే మంచి విద్యావంతులు అవుతారని ప్రతీతి. దసరా పండుగ రోజుల్లో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క అవతార మూర్తిగా అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రోజుల్లో భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ పుణ్యక్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది.

అ) బాసర పుణ్యక్షేత్రంలోని దేవత ఎవరు ?
జవాబు.
బాసర పుణ్యక్షేత్రంలో వెలసిన దేవత శ్రీ జ్ఞాన సరస్వతీదేవి.

ఆ) సరస్వతీదేవి ఆలయం ఏ నది తీరాన ఉన్నది ?
జవాబు.
సరస్వతీదేవి ఆలయం గోదావరి నదీ తీరాన ఉన్నది.

ఇ) సరస్వతీదేవి సైకతమూర్తిని మలచినవారు ఎవరు ?
జవాబు.
సరస్వతీదేవి సైకతమూర్తిని మలచినవారు వేదవ్యాస మహర్షి.

ఈ) నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి ?
జవాబు.
నవరాత్రి ఉత్సవాలు దసరా పండుగ రోజుల్లో జరుగుతాయి.

ఉ) పై పేరాకు శీర్షిక సూచించండి.
జవాబు.
ఆధ్యాత్మికతకు మారుపేరు – బాసర.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) దూర ప్రయాణాలకు పోయేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ?
జవాబు.
దూర ప్రయాణాలకు పోయేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బు చేతినిండా ఉంచుకోవాలి. ఆయా ప్రాంతాన్ని బట్టి దుస్తులను సమకూర్చుకోవాలి. అక్కడ ఎవరైనా తెలిసిన వారుంటే వారి చిరునామా, ఫోన్ నంబర్లను తీసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యమైంది ఆ ప్రాంతంలో మాట్లాడే భాషను కొంతన్నా మాట్లాడగలగాలి. ముందే ఆ భాషను నేర్చుకొని ఉండాలి. లేదా ప్రపంచ భాషగా ప్రసిద్ధి చెందిన ఏదో ఒక భాషను నేర్చుకొని ఉండాలి. దానితోబాటుగా మన భాషలోను, ఆ ప్రాంతం భాషలోను చక్కగా మాట్లాడగలిగే వారిని ముందుగా కలుసుకోవటం చేయాలి.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

ఆ) రచయిత ఉన్నతవిద్య కోసం పట్టుదలతో ఇంగ్లాండు వెళ్ళాడు కదా ! దీని ద్వారా మీరేం గ్రహించారు ?
జవాబు.
కృషి, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించగలమన్న విషయాన్ని రచయిత ఇంగ్లాండుకు వెళ్ళిన సంఘటన ఋజువు చేస్తోంది. జ్ఞానాన్ని సంపాదించటానికి ఎల్లలుండవు. దేన్నైనా సాధించాలనే దృఢ సంకల్పం ఎటువంటి ఆటంకాలనైనా ఎదుర్కొని విజయం సాధించేందుకు తోడ్పడుతుంది. మంచి సంకల్పం ఉంటే విజయాలు వాటంతట అవే వెతుక్కుని వస్తాయట. కనుక మనం దేనిలో విజయం సాధించాలనుకున్నామో దానిని సాధించటానికి పట్టుదలతో కృషిచేయాలని గ్రహించాము.

ఇ) “ఉన్నత లక్ష్యం, పట్టుదలతో, దేనినైనా సాధించవచ్చు” వివరించండి. (లేదా) సముద్ర ప్రయాణం పాఠం ఆధారంగా పట్టుదలతో దేనినైనా సాధించవచ్చును అని వివరించండి.
జవాబు.
ఉన్నత లక్ష్యంతో, పట్టుదలతో దేనినైనా సాధించవచ్చన్నది యథార్థం. స్వామి వివేకానంద భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. దానికోసం ఆయన ప్రపంచదేశాలన్నీ చుట్టి వచ్చాడు. చేతిలో డబ్బుల్లేకపోయినా, ఎన్నో రోజులు పస్తులున్నా ఆయన ముందు తన దేశభక్తిని ప్రపంచానికి చాటాలనే లక్ష్యం ఉండటం చేత ఆ సమస్యలు ఆయనను ఏమి చేయలేక పోయాయి. చికాగోలో ఉపన్యాసానికి ముందు ఆయన ఆహారం లేక సొమ్మసిల్లి పడిపోతే ఆయనను ఎక్కడో చూసిన ఒక స్త్రీ రక్షించి ఆహారాన్నిచ్చి ఆయనను చికాగో నగరానికి పంపించింది. కాబట్టి ఉన్నత లక్ష్యం, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించగలం అన్నది నిజం.

ఈ) ఒక కొత్త ప్రదేశాన్ని దర్శించినప్పుడు అక్కడ తెలియని విషయాలను తెల్సుకోవడానికి మీరేంచేస్తారు ?
జవాబు.
క్రొత్త ప్రదేశాన్ని దర్శించినపుడు అక్కడ తెలియని విషయాలను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం. ఆ ప్రదేశంలో పరిచయమున్నవారితో స్నేహం చేసి తెలుసుకుంటాం. ఆ ప్రాంతానికి సంబంధించిన అట్లాసు, గైడ్లపై ఆధారపడతాం. తెలిసిన బంధువులు, స్నేహితులు, మన వూరివారు ఆ ప్రాంతంలో ఎవరున్నారనే విషయాన్ని తెలుసుకుంటాం. అక్కడున్న పర్యాటక ఏజెన్సీలలో సంప్రదిస్తాం. అక్కడి వింతలు, విశేషాలు తెలుసుకుని వాటిని చూడటానికి ప్రయత్నిస్తాం: నేటి సాంకేతిక పరిణామాలను అనుసరించి ‘నెట్’ ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటాం. ‘వికిపీడియా’ ప్రపంచాన్నంతటిని మన చేతుల్లోకి తెచ్చింది కదా ! దానిని ఉపయోగించి మరింత సమాచారాన్ని తెలుసుకుంటాం. (అదనపు ప్రశ్న)

ఉ) గ్రేట్ బ్రిటన్ని చేరిన రచయిత మనఃస్థితిని వివరించండి.
జవాబు.
రచయిత ఎన్నో అడ్డంకులను అధిగమించి చదువుకోసం చివరికి గ్రేట్ బ్రిటన్ చేరుకున్నారు. పడవలో నుండి బయటకు అడుగుపెట్టగానే ఆయనకు పట్టరాని సంతోషం కలిగింది. గ్రేట్ బ్రిటన్ని చూస్తూ అలా నిలబడిపోయారు. సాధ్యం కాదనుకున్న దానిని దేవుడు సాధ్యం చేశాడు. “ఎక్కడో తెలంగాణలో మారుమూల గ్రామంలో పుట్టిన నేనెక్కడ, బ్రిటన్ ఎక్కడ ! పైసా లేకుండా రావటం ఎంత ఆశ్చర్యం. ఆ ఈశ్వరుడే నన్ను రక్షించి ఇక్కడకు తీసుకువచ్చాడు.” అని రచయిత అనుకున్నాడు. బ్రిటన్ సుందర దృశ్యాలను చూసే అదృష్టాన్ని ఉన్నత చదువులు చదివే అదృష్టాన్ని తనకు కల్పించినందుకు దేవునికి కృతజ్ఞతలను తెలుపుకున్నాడు.

ఊ) సురేష్ బాబుకు, రచయితకు మధ్య జరిగిన సంభాషణను వివరించండి.
జవాబు.
(అదనపు ప్రశ్న) రచయిత గ్రేట్ బ్రిటన్కు ప్రయాణమయ్యాడు. ఆయనతో పాటు కరీంనగర్కు చెందిన జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గారి అబ్బాయి సురేష్ బాబు ప్రయాణించాడు. ఆయన స్కాలర్షిప్తో పాటు దండిగా డబ్బులు తెచ్చుకుంటున్నాడు. రచయిత తనని తాను పరిచయం చేసుకొని క్లుప్తంగా తన దీన పరిస్థితిని, చదువుకోవాలన్న ఆసక్తిని వినిపించాడు. తన దగ్గర డబ్బు లేదన్న రహస్యాన్ని ఎవరికి చెప్పవద్దని వాగ్దానం తీసుకున్నాడు.

సురేష్ రచయిత “బాబు ! నీకు డబ్బు ప్రశ్న లేదు. నీ దగ్గరున్న 150 పౌండ్ల డ్రాఫ్ట్ ఉంది. అందులో వంద పౌండ్లు నావి అని చెప్పు” అని వేడుకున్నాడు. “నీ డబ్బు అడగను నన్ను పడవ దిగేటట్లు చూడు” అని కోరాడు. సురేష్ బాబు సరేనని ఒప్పుకున్నాడు. అయితే రచయితకు సురేష్ బాబు సహాయం లేకుండానే చివరికి ‘పర్మిటెడ్’ అని స్టాంపు వేశారు బ్రిటన్ పోలీసులు. అయినా తనకు ఒక ధీమాను, ఓదార్పును ఇచ్చిన సురేష్ బాబుకు రచయిత కృతజ్ఞతలను చెప్పుకున్నాడు.

ఋ) రచయిత ఎడెన్లో దిగినప్పటి అనుభవాలను రాయండి. (అదనపు ప్రశ్న)
జవాబు.
గ్రేట్ బ్రిటన్లో మొదటి మజిలీ ఆడెన్ (ఎడెన్). ఎడెన్ పట్టణంలోకి వెళ్ళటానికి రచయిత తోటి ప్రయాణీకులకు అనుమతి లభించింది. రచయిత తోటి ప్రయాణికుడి బంధువులు ఆడెన్లో ఉన్నారు. అందులో ఒకరు కారును తీసుకువచ్చి ఆడెన్ ప్రాంతంలోని చారిత్రాత్మక ప్రాంతాలన్నీ చూపించాడు. వారింటిలోనే శాకాహార భోజనాన్ని వీరికి అందించాడు. కొంత విశ్రాంతి అనంతరం రచయితను ఆయనతో ఉన్న గుజరాతీ పిల్లలను మరల ఓడరేవులో దించేశాడు. ఆడెన్లో ఉండే వారందరూ దాదాపు అరబ్బీ ముస్లింలే. హైదరాబాద్ లోని ముస్లింల మొహల్లా ఉన్నట్లు ఆడెన్ ఉంటుంది. అది ఒక గొప్ప అనుభవంగా రచయిత భావించాడు.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “అనుకున్నది సాధించటంలో కలిగే తృప్తి అనంతమైనది.” ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం ఆధారంగా వివరించండి. (లేదా) “అనుకున్నది సాధించడంలో ముద్దు రామకృష్ణయ్య ఎంతో సంతృప్తి పొందాడు.” (లేదా) అనుకున్నది సాధించినపుడు పొందే తృప్తి ఎట్లాంటిది?
జవాబు.
ముద్దు రామకృష్ణయ్య జనన విశేషాలు :
ముద్దు రామకృష్ణయ్య కరీంనగర్ జిల్లాలోని మంథని గ్రామంలో అక్టోబరు 18, 1907 లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. ఈయన ఒక బడి పంతులు. ఉన్నత విద్య కోసం రామకృష్ణయ్య గ్రేట్ బ్రిటన్ వెళ్ళాలనుకున్నాడు. తగినంత ధనం లేకపోయినా అనుకున్నది సాధించాడు.

గ్రేట్ బ్రిటను ప్రయాణం :
అది రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న రోజులు. ప్రయాణం మొదలయింది. బ్రిటన్లో ఎవరిని కలవాలో తెలీదు. ఎలాంటి ప్రతిఘటనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని తెచ్చుకున్నాడు రచయిత. తనకున్న రెండు జతల బట్టలను పైజమా కుర్తాలను సర్దుకుని పాస్పోర్టు 22 పౌండ్ల ధనాన్ని తీసుకుని పడవ ఎక్కాడు. ఆయన కండ్ల ముందు ఒకటే లక్ష్యం. ఆ లక్ష్య సాధనే ఆయన సిద్ధాంతం. తాను అనుకున్న ఉన్నత విద్యను సాధించాలని ప్రయాణం ప్రారంభించాడు.

సహాయకులు :
ఆయనకు పడవలో తొలి పరిచయస్తుడు ఆంగ్లో ఇండియన్ ఫాల్సెట్టు. ఆయన బ్రిటన్ గురించి అక్కడి అలవాట్లను గురించి వివరించాడు. తరువాత కరీంనగర్ నుండి బయలుదేరిన సురేష్ బాబు పరిచయం ఏర్పడి పడవ దిగేవరకు రచయితకు భరోసా ఇచ్చాడు.

బ్రిటన్లో కాలుపెట్టిన రచయిత అనుభూతి :
స్టడీస్ కొరకు వచ్చాడని తెలుసుకున్న పోలీసులు తేలికగానే పర్మిషన్ ఇవ్వటంతో బ్రతుకు జీవుడా అనుకున్నాడు. గ్రేట్ బ్రిటన్ న్ను చూస్తూ అలా నిలబడిపోయాడు అనుకున్న లక్ష్యాన్ని సాధించాననుకున్నాడు. సంకల్పం, పట్టుదల ఉంటే అనుకున్నది సాధించగలం అన్న నమ్మకాన్ని అందరికి కలిగించాడు ముద్దు రామకృష్ణయ్య. అనిర్వచనీయమైన సంతృప్తి పొందుతాడు.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. కింది వానిలో ఒకదానికి జవాబు రాయండి.

అ) చదువును కష్టంగా భావించవద్దు. ఉన్నత లక్ష్యం పెట్టుకొని, ఇష్టంగా చదువుకుని, అనుకున్నది సాధించాలని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి.

జనగాం,
ది. XX. XX. XXXX

ప్రియమైన మిత్రుడు యాదగిరికి,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని భావిస్తున్నాను. నీ చదువు ఎలా సాగుతోంది. కష్టపడి పనిచేయాలి ఇష్టంగా చదవాలి అంటారు పెద్దలు. మొక్కుబడిగా చదివే చదువు బుర్రలోకి ఎక్కదు. జ్ఞాపకం ఉండదు. అందువల్ల ఎన్నిగంటలు చదివినా, చదవడం అవగానే మరచిపోతాము. అదే ఇష్టపడి చదివితే, మనసులోకి ఎక్కుతుంది. ఎన్నాళ్ళైనా మరచిపోవడం జరగదు. అందుకే చదువును ఎప్పుడూ కష్టంగా భావించకూడదు. ఉన్నత లక్ష్యాలను సాధించటానికి చదువు మూలం. చదువు మనకు సంస్కారాన్నిస్తుంది. జ్ఞానాన్నిస్తుంది. కాబట్టి చక్కగా చదువుకుని లక్ష్యాన్ని సాధించి మంచి జీవితానికి బాటలు వేసుకోవాలి. లక్ష్యం ఉన్నతంగా ఉంటే, దానిని సాధించడానికి క్రమశిక్షణతో కృషిచేస్తాము. లక్ష్యాన్ని సాధించడానికి బాగా కష్టపడతాము. ఇలా కష్టపడి సాధించిన లక్ష్యం ఎంతో ఆనందాన్నిస్తుంది.

ఈ విషయంలో నీ అభిప్రాయాన్ని వినాలని కోరిక. తప్పక రాస్తావు కదూ !

ఇట్ల
నీ ప్రియమైన మిత్రుడు,
జమలయ్య.
ఖమ్మం.

చిరునామా :
కె. యాదగిరి
8వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,

ఆ) మీరు చేసిన ఒక ప్రయాణ అనుభవాన్ని వివరిస్తూ వ్యాసం రాయండి.

(లేదా)

ప్రయాణం చేసే సమయంలో ఇబ్బందులేమైనా ఉన్నాయా? ఉంటే వ్రాయండి.
జవాబు.
మేము మా కుటుంబంతో కలసి వేసవి సెలవులలో ఎక్కడికన్నా వెళ్లామనుకున్నాం. మా తాతగారు ఒరేయ్ మీకు ప్రకృతి అంటే ఏమిటో చూపిస్తాను వస్తారా ? అన్నారు. అందరం సరేనన్నాం. ఒక గంటలోనే అందరం ప్రయాణానికి సిద్ధం అయ్యాం. పెద్ద టాటా సుమో కారు మా యింటి ముందుకు వచ్చి ఆగింది. ఎక్కడికో ఏమిటో చెప్పనేలేదు. అందరం దాన్లో ఎక్కి కూర్చున్నాం. నేను తాతగారు ముందు, మిగిలిన వారందరూ వెనుక కూర్చున్నాం. అప్పుడన్నారు తాతగారు మనం భద్రాచలం నుండి రాజమండ్రి వెళ్తున్నాం అని. ఇది కూడా ఒక ప్రయాణమేనా అని అందరం ఉసూరుమన్నాం. వాహనం ముందుకు సాగింది. భద్రాచలం అడవుల గుండా ప్రారంభమైన మా ప్రయాణం ఖమ్మం, చింతూరుల మీదుగా సాగింది.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

అది చిన్న ఘాట్ రోడ్. కొండలు, గుట్టలు, లోయలు దారంతటా దర్శనమిస్తున్నాయి. నిజమైన ప్రకృతి సంపద వృక్షసంపద. ఆకాశాన్నంటే ఎత్తైన వృక్షాలు, ఋషుల జడలు లాగా అల్లుకున్న తీగలు, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి లాగా ఉంది ఆ అడవి. పెద్ద పెద్ద సెలయేళ్ళు జలజలా ప్రవహిస్తుంటే ఒళ్ళు జలదరించింది.

పక్షుల కిలకిలా రావాలు, కీచురాళ్ళు పెట్టే ధ్వని మధ్యమధ్యలో అడవిలో తిరుగాడే కోతులు, చిరు జంతువుల అరుపులు, తోడేళ్ళ, నక్కల ఊళలు నిజంగా ప్రకృతి అంటే ఇదేగా అన్నట్లున్నది. ఆ ఘాట్రోడ్డులో జనసంచారమే కాదు వాహన సంచారం కూడా చాలా అరుదు. కొండమలుపుల్లో మాలో కలిగిన ఆందోళన అంత ఇంత కాదు. ఇబ్బందిగా ఉంటుందని అనుకున్నాం. భయపడ్డాం. కానీ, అక్కడ వాతావరణం చూస్తే పళ్ళు, పూలతో అలరిస్తున్న చెట్లు నిజంగా అది ఒక స్వర్గలోకం అనిపించింది. తాతగారు చెప్పిన ప్రకృతి అర్థం ఇదా అని, ఇంతటి సుందర ప్రాంతాన్ని చూపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాం.

V. పదజాల వినియోగం

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి తగిన అర్థాన్ని గుర్తించండి.

అ) పై చదువుకు సరిపడా ద్రవ్యం నా వద్ద లేకుండె.
అ) శక్తి
ఆ) సామర్థ్యం
ఇ) డబ్బు
ఈ) వస్తువు
జవాబు.
ఇ) డబ్బు

ఆ) నా మిత్రునికి సహాయపడతానని నేను వాగ్దానం చేశాను.
అ) మాటతీసుకొను
ఆ) మాటయిచ్చు
ఇ) మాట మార్చు
ఈ) డబ్బు యిచ్చు
జవాబు.
ఆ) మాటయిచ్చు

2. కింది జాతీయాలను సొంతవాక్యాలలో రాయండి.

ఉదా : అందెవేసిన చేయి
సీస పద్యాలు రాయడంలో శ్రీనాథుడిది అందెవేసిన చేయి.

ఆ) పట్టరాని సంతోషం
జవాబు.
నా కథకు మొదటి బహుమతి రావటం పట్టరాని సంతోషాన్నిచ్చింది.

ఆ) దేవునిపై భారంవేయు :
జవాబు.
కష్టకాలంలో దేవునిపై భారం వేయటం. కష్టం తీరగానే మరచిపోవడం మానవ నైజం.

ఇ) గుండె జల్లుమను
జవాబు.
రోడ్డు ప్రమాదాన్ని చూసి నా గుండె జల్లుమన్నది.

ఈ) చెమటలు పట్టు
జవాబు.
పామును చూడగానే నాకు చెమటలు పట్టాయి.

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది వాక్యాలలో గీత గీసిన పదాలు ఏ సమాసాలో గుర్తించి, వాటి పేర్లు రాయండి.

అ) ఆదిశేషునికి వేయితలలు : ______________________
జవాబు.
వేయి సంఖ్య గల తలలు – ద్విగు సమాసం

ఆ) కృష్ణార్జునులు సిద్ధమైనారు : ______________________
జవాబు.
కృష్ణుడును, అర్జునుడును – ద్వంద్వ సమాసం

ఇ) రవి, రాము అన్నదమ్ములు : ______________________
జవాబు.
అన్నయును, తమ్ముడును – ద్వంద్వ సమాసం

ఈ) వారానికి ఏడురోజులు : ______________________
జవాబు.
ఏడు సంఖ్య గల రోజులు – ద్విగు సమాసం

ఉ) నూరేండ్లు జీవించు : ______________________
జవాబు.
నూరు సంఖ్య గల ఏండ్లు – ద్విగు సమాసం

2. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

అ) విద్యాభ్యాసం = ________ + ________ = _____________
జవాబు.
విద్య మొదలు + అభ్యాసం = సవర్ణదీర్ఘ సంధి

ఆ) మొదలయింది = ________ + ________ = _____________
జవాబు.
మొదలు + అయింది = ఉత్వసంధి

ఇ) విద్యార్థులు = ________ + ________ = _____________
జవాబు.
విద్య + అర్థులు = సవర్ణదీర్ఘ సంధి ఇత్వసంధి

ఈ) ఏదైనా = ________ + ________ = _____________
జవాబు.
ఏది + ఐన = ఇత్వసంధి

ఉ) వారందరు = ________ + ________ = _____________
జవాబు.
వారు + అందరు = ఉత్వసంధి

అత్వ సంధి 

కింది పదాలను పరిశీలించండి.

అ) రామయ్య = రామ + అయ్య
ఆ) మేనత్త/మేనయత్త = + అత్త
ఇ) సెలయేరు = సెల + ఏరు
ఈ) ఒకానొక = ఒక + ఒక

సంధిని విడదీసినప్పుడు ఏర్పడే రెండు పదాలలో మొదటి పదాన్ని “పూర్వపదం” అని, రెండవ పదాన్ని “పరపదం” అని అంటారు.

పూర్వపదం చివర ఉన్న అచ్చు ఏది ?
పరపదం మొదట ఉన్న అచ్చు ఏది ?
పూర్వపదం చివరి అచ్చుకు పరపదం మొదటి అచ్చు కలిస్తే ఏం ఏర్పడింది ?

పై ఉదాహరణలు చూసినప్పుడు మొదటి పదం చివరన ‘అ’ అచ్చు ఉంటుంది. రెండవ పదం మొదట అ, ఏ, ఒ మొదలైన అచ్చులు ఉన్నాయి. సంధి జరిగినప్పుడు మొదటి పదం చివరి అచ్చు ‘అ’ లోపించి రెండో పదం మొదటి అచ్చు. వచ్చి చేరితే కింది విధంగా ఉంటాయి.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

రామయ్య → లాంటి పదాల్లో సంధి ఎప్పుడూ అవుతుంది. (నిత్యం)
మేనత్త, మేనయత్త లాంటి పదాల్లో సంధి జరగవచ్చు, జరుగకపోవచ్చు. (వైకల్పికం)
సెలయేరు → లాంటి పదాలు ‘సెలేరు’ లాగా మారకుండా ‘సెలయేరు’ లాగానే ఉంటాయి. (నిషేధం)
ఒకానొక → లాంటి పదాలు ‘ఒకొక్కలాగా మారకుండా మరోరూపంలోకి అంటే ‘ఒకానొక’లాగా మారుతాయి. (అన్యకార్యం)
(మొదటి పదం చివరి అచ్చు పూర్వస్వరం. రెండోపదం మొదటి అచ్చు పరస్వరం.)
‘అ’ కు అచ్చులు (అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ ఔ) పరమైతే ఏర్పడే సంధి ‘అత్త్వసంధి’.
సూత్రం : (అత్తు అంటే హ్రస్వమైన ‘అ’) నకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళముగానగు.

3. కింది పదాలను కలిపి రాయండి. ఏం జరిగిందో చెప్పండి.

ఉదా : తగిన + అంత = తగినంత.

అ) చాలిన + అంత = ________
జవాబు.
చాలినంత

ఆ) సీత + అమ్మ = ________
జవాబు.
సీతమ్మ

ఇ) అక్కడ + ఇక్కడ = ________
జవాబు.
అక్కడిక్కడ

ఈ) అందక + ఉండెను = ________
జవాబు.
అందకుండెను

ఉ) చెప్పుట + ఎట్లు = ________
జవాబు.
చెప్పుటెట్లు

ఊ) రాక + ఏమి = ________
జవాబు.
రాకేమి

బహుళం :
సంధి నిత్యంగా, వైకల్పికంగా, నిషేధంగా, అన్యకార్యంగా జరుగడాన్ని “బహుళం” అంటారు.

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

వివిధ పత్రికలలో వచ్చే యాత్రారచనలను చదివి, వాటిలో ఒక దానికి నివేదిక రాయండి.

అ) ప్రాథమిక సమాచారం :
1) ప్రాజెక్టు పని పేరు
2) సమాచారాన్ని సేకరించిన విధానం

ఆ) నివేదిక :
విషయ వివరణ :
దర్శనీయ యాత్రాస్థలం – వేములవాడ : పత్రికలు చదివి తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి సుమారు 32 కి.మీ. దూరంలో నెలకొని ఉన్న వేములవాడ ప్రసిద్ధ యాత్రాస్థలం. ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంతో పాటు, భీమేశ్వర ఆలయం, బద్ది పోచమ్మ ఆలయం కలవు. సుదూర ప్రాంతాల నుండి ఎంతో మంది భక్తులు వేములవాడకు వచ్చి శ్రీ రాజరాజేశ్వరస్వామిని, అమ్మవారిని దర్శించుకొంటారు. రాత్రి ఒకపూట ఇక్కడ నిద్రచేసి వెళ్తే తమ దోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.
TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం 2
భక్తులు బసచేయుటకు ప్రభుత్వ వసతి గృహాలతో పాటు, ప్రైవేటు లాడ్జ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయాన్ని వినయాదిత్య యుద్ధమల్లుని మనుమడు, రాజాదిత్య కట్టించినట్లు చరిత్రకారులు చెబుతారు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు కలదు. దీనిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఇతర ఏ దేవాలయంలో లేని విధంగా భక్తులు కోడెలను కట్టివేసి మొక్కు చెల్లించుకొనే సాంప్రదాయం ఈ గుళ్ళో కలదు.

1830 ప్రాంతంలో కాశీయాత్రలో భాగంగా, నాటి నైజాం ప్రాంతాలలో మజిలీ చేస్తూ వెళ్ళిన ఏనుగుల వీరాస్వామి, తన “కాశీయాత్ర” అనే పుస్తకంలో ఈ పుణ్యక్షేత్రం గురించి ప్రస్తావించారు. శివరాత్రి రోజున 3 లక్షల మంది భక్తులు రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. వంద మంది అర్చకులు మహాలింగార్చన చేస్తారు. రాత్రిపూట శివరాత్రి రోజున విద్యుద్దీపాల కాంతిలో ఈ దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతుంటే అది కళ్ళారా చూసి తరించాల్సిందే తప్ప నోటితో పొగడడం ఎవరి శక్యమూ కాదు.

కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరం లను పావనం చేసిన తర్వాత శివుడు వేములవాడకు వేంచేశాడని పురాణ కథనం. మూల విరాట్టు రాజరాజేశ్వరస్వామి ఎడమవైపున శ్రీ రాజరాజేశ్వరిదేవి, కుడివైపున శ్రీ లక్ష్మీ సహిత సిద్ది వినాయక విగ్రహాలున్నాయి. దేవాలయ ప్రాంగణంలో 400 ఏళ్లనాటి మసీదు ఉంది. ఇలా ఈ ఆలయం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది. అతి పురాతనమైన భీమేశ్వర ఆలయంలో భక్తులు శనిగ్రహ దోష నివారణకు శని పూజలు జరుపుకుంటారు. ఈ దేవాలయంలో కోడెను కట్టివేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

ఇ) ముగింపు :
ఇంత ఘన చరిత్ర కలిగిన దేవాలయానికి ఒక్కసారి వెళ్ళి కనులారా ఆ దేవదేవుని దర్శించుకోవాలని కోరిక కలిగింది. మన గత వైభవానికి ప్రతీకలు, సంస్కృతీ సాంప్రదాయాలకు వారధులైన దర్శనీయ స్థలాల గూర్చి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనే భావన నాలో కలిగింది.

TS 8th Class Telugu 2nd Lesson Important Questions సముద్ర ప్రయాణం

ప్రశ్న1.
రచయిత గ్రేట్ బ్రిటన్ కు వెళ్ళిన పడవ ప్రయాణంలోని సౌకర్యాలను వివరించండి.
(లేదా)
ముద్దు రామకృష్ణయ్య ప్రయాణించిన పడవలోని సౌకర్యాలు ఏమిటి ?
జవాబు.
రచయిత ముద్దు రామకృష్ణయ్య ప్రయాణం చేసిన పడవలో సౌకర్యాలకు కొదవలేదు. పడవ క్యాబిన్లో ఒక్కొక్కదానిలో 6 బెర్తులు ఉన్నాయి. ప్రతి పడవలోను ‘Life Boats’ ఉన్నట్లు ఈ పడవలో కూడా ఉన్నాయి. పడవ అటు చిన్నది కాదు, ఇటు పెద్దది కాదు. కొత్తగా పడవ ఎక్కినవారికి సముద్ర రోగం వస్తుంది. సముద్రం ప్రశాంతంగా ఉంటే ఈ జబ్బు రాదు. తలనొప్పి, వాంతులు అవుతాయి. డబ్బు తీసుకోకుండా పడవలోని డాక్టర్లు మందులు ఇస్తారు. రోగులు లేవలేని స్థితిలో డాక్టర్ క్యాబిన్లోకి వచ్చి మందులిస్తారు. పడవలో పోస్టాఫీసు కూడా ఉంది.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

ప్రయాణీకులకు జాబు వస్తే క్యాబిను తెచ్చి అందిస్తారు. అలాగే టెలిగ్రాఫ్ ఆఫీసు కూడా ఉంది. పడవలోని దుకాణాలలో మనకు కావలసిన వస్తువులను తెచ్చుకోవచ్చు. పడవ పైన రేడియో డెట్లు, లౌడ్ స్పీకర్లు అమర్చబడి ఉంటాయి. వార్తలు ఎప్పటికప్పుడు తెలుపబడతాయి. పీరియాడికల్స్ లాంజ్లో ఉంటాయి. గొప్పవారి హోదాకు తగ్గట్లుగా లాంజ్లుంటాయి. చిన్నపిల్లలకు నర్సరీ సెక్షన్ మరియు కిండర్ గార్డెన్ సెక్షన్లుంటాయి.

వారి పూర్తి బాధ్యత పడవవారే చూసుకుంటారు. పడవలో లైబ్రరీ కూడా ఉంటుంది. ఆటలు కూడా ఆడుకునే వీలుంటుంది. స్విమ్మింగ్పల్ కూడా ఉంటుంది. సకల సౌకర్యాలతో పాటు అది రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న కాలం అవటం చేత పడవల దిశానిర్దేశం చేస్తూ ఆకాశంలో విమానాలు అనుసరిస్తూ ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత ప్రథమలక్ష్యంగా అవి సాగుతుండేవి.

ప్రశ్న2.
బ్రిటన్ పోలీసుల నిబద్ధతను వివరించండి.
జవాబు.
బ్రిటన్ పోలీసులు చాలా నిబద్ధత కలిగినవారు. వారు ప్రతి విషయాన్ని చాలా సునిశితంగా పరిశీలించేవారు. ఏ మాత్రం తేడా ఉన్నా ఊరుకునేవారు కాదు. ఈ విషయం పట్ల పూర్తి అవగాహన రచయితకు ఆంగ్లో ఇండియన్ మిత్రుడు ఫాల్సెట్టు కలిగించాడు. బ్రిటన్ పోలీసులు చాలా స్ట్రిక్ట్ ఉండేవారు. తగినంత డబ్బు లేకుండా విదేశీయులను బ్రిటన్లో దిగనిచ్చేవారు కాదు. అలాంటివారిని డీపోర్ట్ చేసి వెనక్కి పంపించేవారు. రచయిత కూడా ఈ విషయం విని చాలా భయపడ్డారు. ఎందుకంటే ఆయన వద్ద కూడా తగినంత డబ్బు లేదు.

రచయితకు తనని కూడా డీపోర్టు చేసి ఇండియాకు పంపిస్తారన్న భయం పట్టుకుంది. అందుకే ఆయన “ఈశ్వరా నీవే దిక్కు” అని అనుక్షణం భగవంతునికి మొక్కుకున్నాడు. స్కాట్లాండ్ యొక్క గ్లాస్కో రేవు పట్టణంలో పడవ ఆగింది. అక్కడికి పడవ చేరకముందే పోలీసులు పడవలోకి వచ్చారు. ప్యాసింజర్ల పాస్పోర్టులను చెక్చేశారు. కొందరికి దిగటానికి పర్మిషన్ ఇవ్వలేదు. కారణం వారి దగ్గర సరైన పేపర్లు లేకపోవటం.

చివరకు రచయిత వంతు వచ్చింది. ఆయన పాస్పోర్టును చూసి మీరు “స్టడీస్ కొరకు వచ్చారా” అని అడిగి పర్మిటెడ్ అని స్టాంపు వేశారు. రచయిత బ్రతుకు జీవుడా అనుకున్నారు. ప్రతి విషయంలోనూ బ్రిటీషు పోలీసువారు మంచి నిబద్ధతతో వ్యవహరిస్తారనడానికి ఇవన్నీ కొన్ని నిదర్శనాలు.

ప్రశ్న3.
ముద్దు రామకృష్ణ వివరించిన సముద్ర ప్రయాణాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
గ్రేట్ బ్రిటన్ వెళ్ళడానికి ముద్దు రామకృష్ణయ్య పడిన ఇబ్బందులేవి?
(లేదా)
గ్రేట్ బ్రిటన్ వెళ్ళిన రచయిత ప్రయాణ అనుభవాలేవి? ఎలా ప్రయాణం సాగించాడు?
జవాబు.
18 -10 -1907 లో ముద్దు రాజన్న, అమ్మాయి దంపతులకు కరీంనగర్ జిల్లా మంథని గ్రామంలో ముద్దు రామకృష్ణ జన్మించాడు. ఉన్నత విద్య కోసం గ్రేట్ బ్రిటన్ వెళ్ళాలనుకొన్నాడు. తగినంత ధనం లేకున్నా రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న ఆ రోజుల్లో ఎవర్ని కలవాలో, ఎక్కడ దిగాలో, ఏం చేయాలో తెలియకుండానే రెండు జతల బట్టలు, పైజమా కుర్తా సర్దుకొని, 22 పౌండ్ల ధనంతో పడవ ఎక్కాడు.

పడవ ప్రయాణంలో ఆంగ్లో ఇండియన్ “ఫాల్సెట్” అక్కడి అలవాట్లు, పరిస్థితులు వివరించాడు. ధనంలేక డీపోర్టు చేస్తారని భయపడి కరీంనగర్ వాడైన సురేష్బాబు ఇతనికి భరోసా ఇచ్చాడు. స్టడీస్ కోసం వచ్చాడని గమనించిన పోలీసులు ఇతని పాస్పోర్టు చూసి “పర్మిటెడ్” అని అనగానే పట్టరాని సంతోషం కల్గింది. గ్రేట్ బ్రిటన్ చూస్తూ నిలబడ్డాడు. అనుకున్న లక్ష్యాన్ని కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో సాధించాలని అనుకున్నాడు రామకృష్ణయ్య.

ప్రశ్న 4.
విద్యయొక్క అవసరాన్ని తెలియజేస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు.
చదవనివాడు అజ్ఞాని అని, చదువుకుంటే వివేకము కలుగుతుందని, మనిషిగా పుట్టినవాడు జ్ఞానాన్ని సంపాదించాలని పోతన భాగవతంలో వివరించాడు. “విద్య లేనివాడు వింత పశువన్న” నానుడి లోకంలో ఉండనే ఉంది. చదువులు నేర్చిన వారు ఏ రంగంలోనైనా రాణించగలరు. విద్య సుఖ సంతోషాలనిస్తుంది. ఏ దేశమైతే సంపూర్ణ అక్షరాస్యతను సాధిస్తుందో ఆ దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. మన తెలంగాణ రాష్ట్రం చదువులలో వెనుకబడి ఉంది.

గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు ఎంతోమంది నిరక్షరాస్యులుగా ఉండిపోతున్నారు. బాలకార్మిక వ్యవస్థ చదువులలో వెనుకబడటానికి ఒక కారణం. బంగారు తెలంగాణ కావాలంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం చదువులపై శ్రద్ధపెట్టాలి. రాష్ట్రంలోని వారినందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి.

వయోజనులలో కూడా చదువు పట్ల ఆసక్తిని పెంపొందించాలి. ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టి అందరూ చదువుకునేటట్లు చేయాలి. విద్యను వ్యాపారంగా మార్చే ధోరణిని అరికట్టాలి. విద్యాభ్యాసం తరువాత ఉద్యోగం వచ్చి జీవనానికి ఆసరాగా నిలుస్తుందన్న నమ్మకాన్ని కలిగించాలి.

ప్రశ్న 5.
మీరే ముద్దు రామకృష్ణయ్య అయితే, విద్యార్థులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
జవాబు.
నేనే ముద్దు రామకృష్ణయ్యను అయితే విద్య యొక్క ఉపయోగాలను గురించి విద్యార్థులకు వివరిస్తాను. ‘కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు” అన్న విషయాన్ని వివరించి వారికి చక్కని మార్గాన్ని చూపిస్తాను. నైతిక విలువలతో కూడిన విద్యను నేర్వమని బోధిస్తాను. కృత నిశ్చయం, దృఢ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్తాను.

విద్యార్థులందరు లక్ష్యసాధన దిశగా పయనించి ఉన్నత విద్యలను నేర్చి దేశ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని వివరిస్తాను. నీతి నిజాయితీకి నిలువుటద్దంగా తెలంగాణ పౌరులు నిలవాలని ప్రబోధిస్తాను. పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలు, ఆ పల్లెలలోని ప్రజలు చదువుబాట పట్టి విద్యాధికులు కావటానికి వారిలో చైతన్యాన్ని తీసుకువస్తాను. స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ విద్యాధికులు కావాలని కోరుకుంటాను.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

పర్యాయపదాలు:

  • యుద్ధము = సమరము, రణము
  • సముద్రము = జలధి, కడలి
  • ఈశ్వరుడు = శివుడు, త్రినేత్రుడు
  • దిక్కు = దిశ, మార్గము
  • ఇల్లు = గృహము, నివాసము
  • తీరము = దరి, ఒడ్డు
  • భూమి = పుడమి, ధరణి
  • నెల = మాసము, 30 రోజులు

నానార్థాలు:

  • దిక్కు = దిశ, శరణము
  • వనము = అడవి, సమూహము
  • శక్తి = బలము, పార్వతి
  • సుధ = పాలు, అమృతము
  • తలపు = ఆలోచన, అభిప్రాయం
  • చీకటి = అంధకారము, దుఃఖము

వ్యుత్పత్త్యర్థాలు:

  • ఈశ్వరుడు పయోధి పుత్రుడు = శుభములను కలిగించువాడు. (శివుడు)
  • పయోధి = వయస్సుకు నెలవైనది (సముద్రం)
  • పుత్రుడు = పున్నామ నరకాన్ని తప్పించువాడు (కుమారుడు)

ప్రకృతి – వికృతులు:

  • ప్రకృతి – వికృతి
  • ప్రాణము – పానము
  • భాష – బాస
  • భోజనము – బోనము
  • సంతోషము – సంతసము
  • ఆశ్చర్యము – అచ్చెరువు
  • కులము – కొలము
  • దీపము – దివ్వె
  • ధర్మము – దమ్మము
  • రాత్రి – రాతిరి
  • వైద్యుడు – వెజ్జు

సంధులు:

  • చారిత్రకమైన = చారిత్రకము + ఐన = ఉత్వసంధి
  • అడుగుతారని = అడుగుతారు + అని = ఉత్వసంధి
    సూత్రం : ఉత్తునకు అచ్చుపరమైనపుడు సంధి అవుతుంది.
  • చేర్చినందుకు = చేర్చిన + అందుకు = అత్వసంధి
  • చింతాకు = చింత + ఆకు = అత్వసంధి
    సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.

సమాసములు:

  • తల్లిదండ్రులు – తల్లియును తండ్రియును – ద్వంద్వ సమాసము
  • రాత్రి – రాత్రియును పగలును – ద్వంద్వ సమాసము
  • నా ఉచ్చారణ – నా యొక్క ఉచ్చారణ – షష్ఠీ తత్పురుష సమాసము
  • గ్రంథాలయము – గ్రంథములకు ఆలయము – షష్ఠీ తత్పురుష సమాసము
  • భారతదేశము – భారతము అను పేరు గల దేశము – సంభావన పూర్వపద కర్మధారయ సమాసము
  • మర్రిచెట్టు – మర్రి అను పేరు గల చెట్టు – సంభావన పూర్వపద కర్మధారయ సమాసము
  • సుందర దృశ్యాలు – సుందరమైన దృశ్యాలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
  • రమ్య స్థలము – రమ్యమైన స్థలము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
  • ప్రియభాషణం – ప్రియమైన భాషణం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము

పాఠం ఉద్దేశం

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో లండనుకి వెళ్ళి చదువుకోవడం వ్యయప్రయాసలతో కూడుకొన్న పని. అయినప్పటికీ ఉన్నత విద్యకోసం, కరీంనగర్ జిల్లా మంథని గ్రామ వాసియైన ముద్దు రామకృష్ణయ్య సుదూర దేశమైన గ్రేట్ బ్రిటన్ కు సముద్ర ప్రయాణం చేశాడు. ఆయన సముద్ర ప్రయాణ అనుభవాలే ఈ పాఠం నేపథ్యం. కార్యసాధకులు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృత నిశ్చయంతో, దృఢసంకల్పంతో పూర్తిచేసుకుని విజయాన్ని సాధించగలుగుతారని తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

పాఠ్యభాగ వివరాలు

ప్రశ్న.
‘యాత్రా చరిత్ర’ ప్రక్రియను పరిచయం చేయండి.
జవాబు.
‘యాత్రా చరిత్ర’ ప్రక్రియకు చెందినదీ పాఠం. యాత్రవల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రాచరిత్ర. దేశ, విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి. ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన “నా ప్రథమ విదేశీ యాత్ర” పుస్తకంలోనిది.

కవి పరిచయం

ప్రశ్న.
ముద్దు రామకృష్ణయ్య గారిని గురించి రాయండి.
జవాబు.
ముద్దు రామకృష్ణయ్య పూర్వపు కరీంనగర్ జిల్లా నేటి పెద్దపల్లి జిల్లాలోని మంథని గ్రామంలో జన్మించాడు. వీరి తండ్రి ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి యం. ఇడి. పట్టా పొందాడు. 1951-58 మధ్య కాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాలలోని పలుదేశాలు పర్యటించి, అక్కడి విద్యావిధానాలను 18-10-1907 అధ్యయనం చేశాడు. మనదేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. అవి నేటికీ ఆదర్శప్రాయాలైనాయి. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ‘ఈచ్ వన్ టీచ్ వన్’ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త.

ప్రవేశిక

ప్రయాణం మొదలయ్యింది. ఎక్కడికి పోవాలో తెలవదు. ఎవరిని కలవాలో తెలవదు. కాని, ఏదైనా ఎదుర్కొనే ధైర్యం ఉన్నది. జీవితమంటే అన్నీ ఉంటాయి. కండ్ల ముందు ఒకటే లక్ష్యం. లక్ష్యసాధనే నా సిద్ధాంతం. ఏదో ఒక దారి దొరుకకపోదు. అనుకున్న విధంగా ఉన్నత విద్య పూర్తి చెయ్యాలి. దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి ? ఎట్లా చెయ్యాలి ? పరి పరి విధాలుగా ఆలోచిస్తున్నది మనసు. ప్రయాణం కొనసాగుతున్నది ! అనంతాకాశంలాగా పరుచుకున్న దరిలేని సాగరంలో ఆ ప్రయాణం ఏ తీరం చేరుకున్నది ? ఎట్లా చేరుకున్నది తెలుసుకుందాం.

కఠిన పదాలకు అర్ధాలు

  • దినము = రోజు
  • పాశ్చాత్యులు = విదేశీయులు
  • క్లోజు = దగ్గరగా
  • ఉచ్చారణ = పలుకుబడి
  • తలంపు = ఆలోచన
  • భారము = బరువు
  • తుద = చివర
  • కృతజ్ఞత = చేసిన మేలు మరువకుండుట
  • వందనము = నమస్కారము
  • శరము = బాణము
  • శరణు = ప్రార్ధన
  • క్లుప్తంగా = తక్కువగ
  • వాగ్దానము = మాట ఇవ్వడం
  • స్కాలర్షిప్ = ఉపకార వేతనము
  • బందోబస్తు = జాగ్రత్త చేయు
  • కాన్వాయి = రక్షకదళ సమూహం
  • క్యాబిన్ = చిన్నగది
  • డెక్ = ఓడలో నేలవంటి అడుగు భాగం
  • ఇన్స్పెక్ట్ = తనిఖీ
  • రిసెప్షన్ రూం = వేచియుండు గది
  • ఖుల్లా = తెరచియుండు
  • కనెక్టు = కలుపబడు
  • లాంజ్ = ఆవిరిపడవ (ఓడ)
  • సైక్లోస్టైల్ = నకలు ముద్రణ
  • పీరియాడికల్స్ = నియమిత కాలంలో సంభవించెడిది, కాల నిర్ణయంతో వచ్చే పత్రిక
  • ఫర్నీచర్ = వస్తు సామగ్రి
  • ఫ్లోరు = నేల
  • మఖ్మల్ = వెల్వెటు
  • తివాసీ = కార్పెట్ = నేల మీద పరిచే మందపాటి దుప్పట్టా
  • కంఫర్టబుల్ = సౌకర్యవంతం
  • నర్సరీ = శిశు విహారశాల, బిడ్డలకై ప్రత్యేకింపబడిన గది
  • కిండర్ గార్టెన్ = వస్తువులను చూపించి బోధించే పద్ధతి
  • లైబ్రరీ = గ్రంథాలయం
  • ఔట్ డోర్ గేమ్స్ = బయట ఆటస్థలంలో ఆడే ఆటలు
  • టూర్నమెంట్ = అంతర్గత పోటీలు
  • స్విమ్మింగ్ = ఈత
  • ఓపెన్ ఏర్ = బయటి గాలి
  • మందలించు = కోప్పడు
  • డిఫోర్టు = వెనుకకు తిరిగి పంపుట
  • మొహల్లా = భవంతి
  • డిస్ట్రాయర్లు = నాశనం చేసే పనిముట్లు
  • డేంజరు = అపాయం
  • వైల్డ్ = భయంకరం
  • కస్టం = తనిఖీ
  • పౌండు = సుమారుగా 1 and 1/2 kg, బ్రిటన్ కరెన్సీ
  • పాస్పోర్టు = విదేశాలకు వెళ్ళుటకు అనుమతినిచ్చే అనుమతి పత్రం
  • పర్మిటెడ్ = అనుమతించిరి

నేనివి చేయగలనా ?

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం 3

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 4th Lesson అసామాన్యులు Textbook Questions and Answers.

అసామాన్యులు TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి. ఆలోచించి చెప్పండి.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 1
ప్రశ్న1.
బొమ్మను చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు ?
జవాబు.
వీధుల్లో పోగయిన చెత్తను, వ్యర్థాలను తీసి శుభ్రం చేస్తున్నారు.

ప్రశ్న2.
అట్లా చెత్తను ఎత్తిపోసే వారు లేకుంటే ఏమవుతుంది ?
జవాబు.
అట్లా చెత్తను ఎత్తిపోసేవారు లేకుంటే వీధులన్నీ మురికి కూపాలుగా మారతాయి. దోమలు, ఈగలు చేరి మలేరియా వంటి అంటురోగాలు వ్యాపిస్తాయి.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

ప్రశ్న3.
ఇట్లా మనకు సేవలు చేసేవారు ఇంకా ఎవరెవరున్నారు ? వారి గొప్పదనమేమిటి ?
జవాబు.
ఇట్లా మనకు సేవ చేసే వారిలో వీధులను ఊడ్చేవారు, మురికి కాల్వలను బాగుచేసేవారు, హాస్పిటల్స్లో రోగులను శుభ్రం చేసేవారు ఉన్నారు. వీరే లేకపోతే మానవ మనుగడకే చేటు వస్తుంది. అంటురోగాలు విజృంభిస్తాయి.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.33)

ప్రశ్న 1.
ఈ నిజ జీవితంలో మీకు ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఉన్నాయా ? వాటి గురించి చర్చించండి.
జవాబు.
నిజ జీవితంలో ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటనలు ఎన్నో ఉంటాయి. ఆకాశం మేఘావృతమై జడివాన కురుస్తుంది. అంతలోనే వర్షం ఆగగానే ఆకాశంలో వెలసిన ఇంద్రధనుస్సును చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. అది ప్రకృతి అందించిన అందాల హరివిల్లు. దాన్ని చూసి ఆశ్చర్యానందాలను పొందని వారెవరుంటారు ? ఎంత జడివాన కురిసినా, సాలెగూడు తడవదు. సాలెపురుగు ఇంజనీరింగ్ నైపుణ్యం ఆశ్చర్యమేస్తుంది.

ప్రశ్న 2.
ప్రతి వృత్తి పవిత్రమైందే, అని అనడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది ?
జవాబు.
ప్రతి వృత్తి పవిత్రమైందే. విమానం నడిపేవాని వృత్తి ఎంత గొప్పదో, ఆటో నడిపేవాని వృత్తీ అంత గొప్పదే. ఏ వృత్తీ తక్కువకాదు. ఒక వృత్తి లేనిదే మరొకటి లేదు. ప్రతి వృత్తిలోను ఎంతో కష్టం, నైపుణ్యం, త్యాగం కలగలసి ఉంటాయి. ఒకరికొకరు చేదోడుగా ఉంటే తప్ప సమాజం సజావుగా సాగదు.

ప్రశ్న 3.
చక్రం సమాజగతిని మార్చినది అని ఎట్లా చెప్పగలవు ?
జవాబు.
చక్రాన్ని కనుగొనడానికి ముందు ఒక చోట నుండి మరొకచోటకు వెళ్ళడానికి నడక తప్ప వేరే మార్గంలేదు. చక్రం ఆవిష్కరణతో మానవ జీవనంలో పరుగు మొదలయింది. ప్రయాణం మొదలయింది. చరిత్ర గతి మారింది.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.35)

ప్రశ్న 1.
బంగారానికే సౌందర్యం తెచ్చే స్వర్ణకారుల జీవితాలు ఎందుకు కళ తప్పుతున్నాయో చర్చించండి.
జవాబు.
బంగారం అంత సులభంగా కరగదు. మూసలో పెట్టి బొగ్గుల కొలిమిలో ఉంచి కరిగిస్తారు. దానికోసం బాగా ఊదాల్సివస్తుంది. అద్భుతమైన బంగారు నగలు చేసే వృత్తి కళాకారుల జీవితాలు యాంత్రిక విధానం రావటంతో కళతప్పాయి. బంగారాన్ని కరిగించటానికి ఊది ఊది రోగాల బారిన పడుతున్నారు. వారి శ్రమకు తగ్గ ఫలితం దొరకడంలేదు.

ప్రశ్న 2.
“కమ్మరి పని ఒక ఇంజనీరు ప్రక్రియ” అని ఎట్లా చెప్పగలవు ?
జవాబు.
ఇంజనీరింగ్ ప్రక్రియ అంటే సాంకేతిక ప్రక్రియ. ఇనుముతో నిత్యం సహవాసం చేసేవారు కమ్మరులు. ఎంతో నైపుణ్యంతో గొడ్డలి, పార, కొడవలి, బండి చక్రాలను తయారు చేస్తారు. సరైన కొలతలు తెలియందే అవి తయారుకావు. అందుకే పైకి తేలికగా కనపడే కమ్మరి పనిలో ఇంజనీరు ప్రక్రియ దాగి ఉంది.

ప్రశ్న 3.
వస్తుసామగ్రి, ఇంటిసామగ్రి తయారుచేయడంలో వడ్రంగి శ్రమ విలువను గురించి మాట్లాడండి.
(లేదా)
వడ్రంగుల పనితనం గురించి రాయండి.
జవాబు.
వడ్రంగి శ్రమకు మారుపేరు. కలపను ఎంపిక చేసుకునే దగ్గర నుండి దానిని వివిధ ఆకారాలలోకి మార్చటం కోసం ఎంతగా శ్రమిస్తాడో చెప్పలేము. వ్యవసాయపు పనిముట్లు, ఇండ్లకు వాడే కలప దూలాలు, వాసాలు, కిటికీలు, తలుపులు, కుర్చీలు, బల్లలు వీటి తయారీలో ఆయన శ్రమ విలువ దాగి ఉంటుంది. ఏమాత్రం కొలతలు తప్పినా, తయారు చేసిన వస్తువులు సరిగా కుదరవు.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

ప్రశ్న 4.
ఈ వ్యర్థ పదార్థాల నుండి పాదాలకు రక్షణ ఇచ్చే చెప్పులు సృష్టించిన వారి తెలివి ఎంత గొప్పదో చెప్పండి.
జవాబు.
మనం అడుగు బయట పెట్టాలంటే చెప్పుల్లో కాళ్ళు పెట్టాల్సిందే; ఒక చనిపోయిన జంతువు యొక్క చర్మమనే వ్యర్థ పదార్థం నుండి అందరికి అవసరమైన వస్తు సృష్టి చేయటం వారి తెలివికి నిదర్శనం.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.37)

ప్రశ్న 1.
ఈ మానవుని సౌందర్యం వెనుక క్షురకుని పాత్ర ఉన్నది. దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు.
క్షురకుడంటే తల వెంట్రుకలను కత్తిరించే వాడని అర్థం. ఆ వెంట్రుకలను కత్తిరించడంలో ఒక పద్ధతి ఉంది, ఒక అమరిక ఉంది. వారు సరిగా వెంట్రుకలను కత్తిరించకపోతే వికారంగా తయారవుతాము.

ప్రశ్న 2.
ఈ అగ్గిపెట్టెలో పట్టేటంత చీరను నేసిన నేతపనివారి పనితనాన్ని ప్రశంసిస్తూ మాట్లాడండి.
జవాబు.
శరీరాన్ని కప్పుకోవటానికి బట్టలు కావాలి. వాటిని తయారుచేసేవారు నేతపనివారు. బట్టలు నేసే మగ్గంలో గొప్ప సాంకేతిక పరిజ్ఞానం ఉంది. అగ్గిపెట్టె చిన్నది. చీర పెద్దది. అంత పెద్ద చీరను చిన్న అగ్గిపెట్టెలో పట్టేలా, చీరను నేయడం అంటే మాటలు కాదు. ఎంతో పనితనం, నైపుణ్యం ఉండాలి.

ప్రశ్న 3.
దేశానికి అన్నంపెట్టే రైతు జీవనం దుర్బరంగా ఎందుకు మారిందో చర్చించండి.
జవాబు.
దేశానికి వెన్నెముక రైతు. రైతులు కష్టపడి పనిచేసి పంట పండిస్తే సరైన గిట్టుబాటు ధర లభించటం లేదు. దళారి వ్యవస్థ ప్రజలకు, రైతుకు మధ్య ఉండి ఇద్దరినీ దోపిడీకి గురిచేస్తోంది. అందుకే రైతు జీవనం దుర్భరంగా మారింది. దీనికి తోడు అతివృష్టి, అనావృష్టి, నాణ్యమైన విత్తనాల కొరత, చీడ పీడలు….. ఇలా పెట్టిన పెట్టుబడి రాక, వ్యవసాయం గిట్టుబాటు కాక, రైతు జీవనం దుర్భరంగా మారింది.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. “ఒక్కొక్క వృత్తి దేనికదే గొప్పది” దీనిని సమర్థిస్తూ మాట్లాడండి.

జవాబు.
వృత్తి అంటే చేతివృత్తులని అర్థం. భారతదేశంలో చేతివృత్తులపై ఆధారపడి జీవించేవారు ఎక్కువ. చేతి వృత్తులవారిలో కుమ్మరి, కంసాలి, కమ్మరి, వడ్రంగి, చర్మకారులు, మంగళ్ళు, నేతవారు, చాకలివారు, వ్యవసాయదారులు ఉన్నారు. వారిలో ఎవరి వృత్తి వారికి గొప్ప.

కుమ్మరి కుండలు చేసే చాకచక్యం కంసాలికి ఉండదు. అలాగే కంసాలి చేసే నగల సున్నితమైన పనితనం కుమ్మరికి ఉండదు. అలాగే మిగిలిన వృత్తుల వారికి కూడా! ఏ వృత్తి గొప్పదనం దానిదే. కుమ్మరి చక్రం తిప్పందే కుండ తయారవదు. ఆ చక్రం కావాలంటే వడ్రంగి, కమ్మరి చెక్కపని, ఇనుము పని చేయాలి. ఇలా ఒక వృత్తి మరొక వృత్తి మీద ఆధారపడి ఉంది. అందుకే దేనికది గొప్పది.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. కింది పేరాను చదవండి. దాని ఆధారంగా కింద ఇచ్చిన పట్టికలో వివరాలు రాయండి.

లక్కతో తయారయ్యే గాజులకు హైదరాబాదు ప్రసిద్ధి. వాటికి అద్దంముక్కలు, పూసలు, విలువైన రంగురాళ్ళతో అలంకరిస్తారు. హైదరాబాద్ను సందర్శించేవారు వీటిని తప్పక కొనుక్కుంటారు. కళాత్మక కుట్టుపనులలో, వివిధ ఆకారాలలో ఉన్న చిన్నచిన్న అద్దంముక్కలు, పూసలు అందంగా తీర్చిదిద్దుతారు. దుప్పట్లు, దిండ్లు, కుషన్కవర్లు, లంగాలు, జాకెట్లు వంటి దుస్తులకు అత్యంత గిరాకీ ఉన్నది. నిర్మల్ వర్ణచిత్రాలు ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నవి. గృహోపకరణాలైన కొయ్యసామగ్రి, తేలికపాటి చెక్కల బొమ్మలు ఎంతో సృజనాత్మకంగా తయారు చేయబడతాయి.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

వెండి నగిషీ కళను ‘ఫెలిగ్రీ’ అంటారు. కరీంనగర్ ఈ కళకు పెట్టింది పేరు. ఇక్కడ సన్నని వెండి దారాలతో, ఆకర్షణీయమైన వస్తువులు తయారుచేస్తారు. గంధపుగిన్నెలు, పళ్లాలు, పెట్టెలు, గొలుసులు, పక్షుల, జంతువుల బొమ్మలు వంటివి కళాకారులు కళాత్మకంగా తయారుచేస్తారు. వరంగల్లు జిల్లాలోని ‘పెంబర్తి’ గ్రామం లోహపు పనివారలకు ప్రసిద్ధి. అపురూపమైన జ్ఞాపికలు, గోడకు తగిలించే చిత్రాలు, పూలకుండీలు, విగ్రహాలు, స్టేషనరీ సామానులు, లోహపు రేకులతో వివిధ అంశాల తయారీ, ఇంకా అనేక రకాల అలంకరణ వస్తువులు వీరి చేతిలో తయారవుతాయి.
TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 2

జవాబు.

హస్తకళల పేర్లుదొరికే ప్రాంతంవాటి ప్రత్యేకతలు
1. లక్క గాజులుహైదరాబాదుఅద్దం ముక్కలు, పూసలు, విలువైన రంగు రాళ్ళతో చేతులకు అందాన్నిస్తాయి.
2. చెక్క బొమ్మలు, వర్ణ చిత్రాలునిర్మల్చెట్ల కొమ్మలతో అద్భుతమైన కళారూపాలను, బొమ్మలను తయారు చేస్తారు.
3. ఇత్తడి సామగ్రివరంగల్లు జిల్లా పెంబర్తిఇత్తడి ఖనిజంతో వివిధరకాలైన సామానులు, కళారూపాలను తయారుచేయు వృత్తి కళాకారులున్నారు.
4. వెండి నగిషీకళ (ఫెలిగ్రీ)కరీంనగర్సన్నని వెండిదారాలతో ఆకర్షణీయమైన వస్తువులను తయారుచేస్తారు.

 

2. ఆయా వృత్తిపనులవారు తయారుచేసేవి, వాడే వస్తువుల పేర్లను పాఠం ఆధారంగా వివరాలను పట్టికలో రాయండి.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 3

జవాబు.

వృత్తులువాటికి సంబంధించిన పేరా సంఖ్యపేరాలో ఇచ్చినవారు వాడే వస్తువులు
1. కుమ్మరి33వ పేజీలో 1, 2 పేరాలులేదా తయారుచేసే వస్తువుల పేర్లు కుండలు, కూజాలు, అటికెలు, గురుగులు, మట్టి బొమ్మలు (చక్రం, సారెలు వాడతారు.)
2. కంసాలి33వ పేజీలో 3, 4 పేరాలుహారాలు, గాజులు, చెవి కమ్మలు, ముక్కుబిళ్ళ, వడ్డాణం, కడియాలు, ఉంగరాలు, గజ్జెలు, గొలుసులు మొదలగునవి. వీటిని తయారు చేయటానికి కొలిమి, చిన్నపాటి సుత్తులను వాడతారు.
3. కమ్మరి3వ పేజీ 2వ పేరానాగటికర్రు, పార, గొడ్డలి, కొడవలి, సుత్తి, ఇరుసులు, బండిచక్రము మొదలగునవి. వీటిని తయారుచేయటానికి సుత్తి, కొలిమి, దాయి మొదలగువాటిని వాడతారు.
4. వడ్రంగి34వ పేజీ 3వ పేరానాగలి, గుంటుక, గొర్రు, దూలాలు, వాసాలు కిటికీలు, గుమ్మాలు, కుర్చీలు, బెంచీలు మొదలగునవి. వీటిని తయారు చేయటానికి ఉలి, బాడిశ మొదలగు వాటిని వాడతారు.
5. తోలు పనివాళ్ళు35వ పేజీ 1, 2, 3 పేరాలుచెప్పులు, డప్పులు, మోట బావిలో నీళ్ళు తోడే బొక్కెనలకు తొండాలను చర్మంతో తయారు చేస్తారు.
6. నేత పనివాళ్ళు36వ పేజీ 2, 3 పేరాలుబట్టలు, కలంకారీ దుస్తులు, పట్టు వస్త్రాలు కంబళ్ళు మొదలగునవి తయారు చేస్తారు.

 

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ‘ఆదివాసులు మనందరికీ మార్గదర్శకులు’ – అని ఎట్లా చెప్పగలరు ? రాయండి.
జవాబు.
ఆదివాసులు అడవులే అమ్మ ఒడిగా జీవించేవారు. ప్రకృతిలో రేయింబవళ్ళు కలసిపోయి ఉండేవారు. ప్రకృతి పరిశీలకులు వారు. ఏమి తినాలో ఏమి తినకూడదో పరిశీలించి ఆ జ్ఞానాన్ని మనకు అందించారు. ఈ పరిశీలన కోసం ఎందరో తమ ప్రాణాలను వదిలి ఉంటారు. వారికున్న విజ్ఞానం చాలా గొప్పది. వాళ్ళు నిజంగా వృక్ష శాస్త్రజ్ఞులే! వన మూలికా వైద్యాన్ని వారి నుండే సభ్య ప్రపంచం తెలుసుకుంది. ప్రజలు రోగాల బారిన పడినప్పుడు చెట్ల ఆకుల రసాలతో ఆరోగ్యవంతులను చేయటం వారికి తెలిసినంతగా మనకు తెలీదు. యుద్ధాల్లో గాయపడిన వారికి స్వస్థతచేకూర్చగల శక్తి వారి నాటు వైద్యానికి ఉందంటే ఆశ్చర్యపడనవసరం లేదు. కావున వారు సభ్య సమాజానికి మార్గదర్శకులని చెప్పాలి.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

ఆ) కుమ్మరి గొప్పతనం గురించి మీరు ఏమనుకుంటున్నారో రాయండి.
(లేదా)
నీకు తెలిసిన ఒక వృత్తి గొప్పతనాన్ని తెల్పండి
జవాబు.
కుమ్మరి వేసవి కాలపు చంద్రుడు. చల్లని నీటిని అందించే మట్టి కుండల తయారీలో నేర్పరి. చక్రం త్రిప్పుతూ తయారు చేసిన బంకమట్టిని దానిపై ఉంచి చేతి వేళ్ళతో సున్నితంగా నొక్కుతూ ఆశ్చర్యపడే విధంగా వివిధ రూపాలలో మట్టి వస్తువులను తయారు చేయగల నేర్పరి. ఆయన చేతుల్లో ఇంద్రజాల విద్య ఉందా అనిపిస్తుంది. మనం ఉపయోగించుకునే మట్టి పాత్రల వెనుక నైపుణ్యం కుమ్మరిదే. వేసవిలో పేదవాడి ఫ్రిజ్ నీటి కుండల నుండి అందమైన మట్టి బొమ్మలు తయారు చేయగల నేర్పరి అతడు. ఆయనకు ఆధారభూతమైన వస్తువు ‘సారె’ ఒక్కటే. కుమ్మరి చేసే కుండలు, మట్టిపాత్రలు, దీపపు ప్రమిదలు లేనిదే ఇప్పటికీ మనకు రోజు గడవదంటే, కుమ్మరి గొప్పదనం అర్థమవుతుంది.

ఇ) “రైతులు మన అన్నదాతలు” – సమర్థిస్తూ రాయండి.
(లేదా)
“రైతుకు చేతులెత్తి నమస్కరిస్తాను” అని కవి అనడంలోని ఉద్దేశం ఏమిటి ?
జవాబు.
రైతులు మన అన్నదాతలు. రైతే దేశానికి వెన్నెముక. అతడు పంట పండించకపోతే మనకు ఆహారం ఉండదు. కష్టపడి ఆరుగాలం పంటను సంరక్షించుకుంటూ దాన్నే తన జీవిత సర్వస్వంగా భావించేవాడు రైతు. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికి, సమస్యలతో నలిగి సడలని ధైర్య సాహసములతో పంటలు పండించి అన్నదాత అనిపించుకున్నాడు. ఆయన కష్టం మనకు భుక్తినిస్తుంది. ఒక్కపూట ఆహారం లేకపోతే అల్లాడిపోతాం. పిడికెడు మెతుకుల కోసం పడరాని పాట్లు పడతాం. కోటి విద్యలు కూటికొరకే కదా! మనం తినే అన్నం, కూరగాయలు, పండ్లు ఊరికే రావు కదా! రైతు కష్టించి పని చేస్తేనే మన కడుపులు నిండుతాయి. అందుకే రైతు మన అన్నదాత. అతనికి చేతులెత్తి నమస్కరిస్తానని కవి అన్నాడు.

ఈ) “దేహానికి అవయవాలు ఎంత ముఖ్యమో, సమాజానికి అన్ని వృత్తులవాళ్ళూ అంతే అవసరం” – దీన్ని సమర్థిస్తూ, మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
దేహానికి అవయవాలు ఎంత ముఖ్యమో, సమాజానికి అన్ని వృత్తుల వాళ్ళూ అంతే అవసరం. ఇది నిజం. ఏ అవయవం లేకపోయినా దేహానికి పరిపూర్ణత ఉండదు. అలాగే ఏ వృత్తిదారుడు లేకపోయినా అది సమాజం అనిపించుకోదు. ఒక వృత్తిని ఆధారం చేసుకొని మరొక వృత్తి నిలబడుతుంది. ప్రతి వృత్తిలోను శ్రమ, నైపుణ్యాలుంటాయి. ప్రతివృత్తి పవిత్రమైందే. ఏ వృత్తినీ చిన్నచూపు చూడకూడదు. ఒక శుభకార్యం జరగాలంటే ఎంతో మంది వృత్తిదారుల ప్రమేయం దానిపై ఉంటుంది. మంగళవాద్యాలు, కుండలు, ప్రమిదలు, ఆభరణాలు, వస్త్రాలు కావాలి. వాటిని తయారు చేసే అన్ని వృత్తులవారి సహకారం కావాలి కదా! ఇలా ఒకరికొకరై ఒకరితో ఒకరు సహకరించుకొంటేనే సమాజం నిలబడుతుంది. మన శరీరంలో కళ్ళు, ముక్కు, నోరు, కాళ్ళు చేతులు వీటిలో ఏది గొప్ప అంటే ఏం చెబుతాం. దేనికదే గొప్ప. అన్ని అవయవాలు కలసి ఉండి పనిచేస్తేనే దేహం, అన్ని వృత్తులవారు కలసి ఉంటేనే సమాజం.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) “శ్రమ పునాదిపైనే అభివృద్ధి అనే భవనం నిర్మించబడుతుంది” అని ఎట్లా చెప్పగలరు ? కారణాలు వివరిస్తూ రాయండి. (లేదా) కార్మిక లోకానికి ఈ దేశం ఎంతో ఋణపడి ఉన్నది. సమర్థిస్తూ క్లుప్తంగా రాయండి.
జవాబు.
శ్రమ పునాదిపైనే అభివృద్ధి అనే భవనం నిర్మించబడుతుంది. ఇది వాస్తవం. ‘శ్రమయేవ జయతే’. ‘కృషి ఉంటే మనుషులు ఋషిలవుతారు’ అన్న నానుడులు ఉండనే ఉన్నాయి. శ్రమించటానికి ఎవరూ సిగ్గుపడనవసరం లేదు. సోమరితనం దరిద్రాన్ని తెచ్చిపెడ్తుంది. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని శ్రీశ్రీ గారి భావన. శ్రమను గౌరవించటం నేర్చుకోవాలి. శ్రమ సంస్కృతిలో జీవించటం నేర్చుకోవాలి.

సమాజం అభివృద్ధి చెందాలంటే సమాజంలో ఉన్న వారందరి కృషి అవసరం. రెండవ ప్రపంచయుద్ధంలో జపాన్ పూర్తిగా సర్వస్వాన్ని కోల్పోయింది. దేశ ప్రజలందరు ఆ దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములై శ్రమించి ప్రపంచంలో అత్యున్నత దేశంగా తీర్చిదిద్దారు. కాబట్టి శ్రమ పునాదులపైనే అభివృద్ధి అనే భవనం నిర్మించబడుతుందన్నది యథార్థం. దానికి సమాజంలోని ప్రజలందరూ కులమత వృత్తి భేదం లేకుండా ఒకరికొకరు కలసిమెలసి సహజీవనం చేస్తూ శ్రమించాల్సి ఉంటుంది.

అప్పుడే నిజమైన సమాజపు భవనం నిర్మించబడుతుంది. రైతు నాకెందుకులే అని వ్యవసాయం మానేస్తే, ఒక్కపూట కూడా మనకు తిండి గడవదు. ఇలాగే ఇతర వృత్తుల వాళ్ళు శ్రమ చేయనిదే మనకు రోజు గడవదు. అసలు మన శరీరమే శ్రమను కోరుతుంది. కేవలం తిండితిని కూర్చుంటే, ఆ తిండి అరగక, అనారోగ్యం పాలవుతాము. అందుకే శ్రమలోనే అభివృద్ధి ఉంది.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. మీ గ్రామంలోని వృత్తిపనుల వారిని గురించిన ఒకరి వివరాలను సేకరించడానికి ప్రశ్నావళిని తయారు చేయండి.

ఉదా ॥ 1. నమస్కారం! మీ పేరేమిటి ?
జవాబు.
ఉదా : 1. నమస్కారం! మీ పేరేమిటి ?
2. మీరు ఏం చేస్తుంటారు ?
3. మీది కులవృత్తా ? కాదా ?
4. దీనిని ఎవరి దగ్గర నేర్చుకున్నారు ?
5. ఇది మీకు తృప్తినిస్తుందా ?
6. ఈ వృత్తి మీకు భుక్తినిస్తుందా ?
7. మీ వృత్తిలోని ప్రత్యేకత ఏమిటి ?
8. మీ వృత్తిలో మీరు ఏం సాధించారు ?
9. సమాజంలో మీ వృత్తికి మంచి ఆదరణ ఉందా ?
10. ప్రజల అభిమానాన్ని పొందాలంటే మీ వృత్తి పట్ల మీరు ఎలాంటి శ్రద్ధను చూపుతారు ?
11. మీ వృత్తిదారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?

V పదజాల వినియోగం

1. కింది పదాలకు సొంత వాక్యాలు రాయండి.

అ) చేదోడు వాదోడు : పిల్లలు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలి.
ఆ) చాకచక్యం : చాకచక్యంగా వ్యవహరించటం తెలివిగల వారి లక్షణం.

2. కింది పట్టికలోని ప్రకృతి వికృతులను గుర్తించి వేరుచేసి రాయండి.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 4

జవాబు.
ప్రకృతి – వికృతి
ఉదా : విద్య – విద్దె
అ) గౌరవం – గారవం
ఆ) ఆహారం – ఓగిర
ఇ) భక్తి – బత్తి
ఈ) రాత్రి – రాతిరి

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

3. కింది వాటికి పర్యాయపదాలు రాయండి.

అ) చెట్టు : ___________, ___________, ___________
జవాబు.
వృక్షము, తరువు, భూరుహము

ఆ) పాదము : ___________, ___________, ___________
జవాబు.
పద్యపాదము, కాలిఅడుగు, చరణము

ఇ) శరీరం : ___________, ___________, ___________
జవాబు.
దేహం, తనువు, కాయం

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పట్టికలోని వాక్యాలలో క్రియాభేదాలను గుర్తించి రాయండి.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 5

జవాబు.

వాక్యంఅసమాపక క్రియసమాపక క్రియ
ఉదా : సీత బజారుకు వెళ్ళి, బొమ్మ కొన్నది.వెళ్ళికొన్నది
1. రాజు పద్యం చదివి, భావం చెప్పాడు.చదివిచెప్పాడు.
2. వాణి బొమ్మ గీసి, రంగులు వేసింది.గీసివేసింది
3. కావ్య మెట్లు ఎక్కి పైకి వెళ్ళింది.ఎక్కివెళ్ళింది
4. రంగయ్య వచ్చి, వెళ్ళాడు.వచ్చివెళ్ళాడు.
5. వాళ్ళు అన్నం తిని నీళ్ళు తాగారు.తినితాగారు

 

సంక్లిష్ట వాక్యం :

కింది వాక్యాలు చదవండి. కలిపి రాసిన విధానం చూడండి.

ఉదా : గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.
గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది.

2. కింది వాక్యాలను కలిపి రాయండి.

అ) విమల వంటచేస్తుంది. విమల పాటలు వింటుంది.
జవాబు.
విమల వంట చేస్తూ పాటలు వింటుంది.

ఆ) అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది.
జవాబు.
అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది.

ఇ) రవి ఊరికి వెళ్ళాడు. రవి మామిడి పండ్లు తెచ్చాడు.
జవాబు.
రవి ఊరికి వెళ్ళి మామిడి పండ్లు తెచ్చాడు.
పై వాక్యాలను కలిపి రాసినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
మొదటి వాక్యంలోని సమాపక క్రియ అసమాపక క్రియగా మారింది. కర్త పునరుక్తం కాలేదు.
ఇట్లా రెండు లేక మూడు వాక్యాలు కలిపి రాసేటప్పుడు చివరి వాక్యంలోని సమాపక క్రియ అలాగే ఉంటుంది.
ముందు వాక్యాల్లోని సమాపక క్రియలు, అసమాపక క్రియలుగా మారుతాయి. కర్త పునరుక్తం కాదు. దీనినే, ‘సంక్లిష్ట వాక్యం’ అంటారు.

3. కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా రాయండి.

అ) రజిత అన్నం తిన్నది. రజిత బడికి వెళ్ళింది.
జవాబు.
రజిత అన్నం తిని బడికి వెళ్ళింది.

ఆ) వాళ్ళు రైలు దిగారు. వాళ్ళు ఆటో ఎక్కారు.
జవాబు.
వాళ్ళు రైలు దిగి ఆటో ఎక్కారు.

ఇ) రామయ్య వ్యవసాయదారుడా ? రామయ్య ఉద్యోగస్తుడా?
జవాబు.
రామయ్య వ్యవసాయదారుడా ? ఉద్యోగస్తుడా? రెండు నామవాచకాలలో ఒకటి లోపించడం.

ఈ) రాజన్న లడ్డూలు తెచ్చాడు. రాజన్న అందరికీ పంచాడు.
జవాబు.
జవాబు. రాజన్న లడ్డూలు తెచ్చి అందరికీ పంచాడు.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

సంయుక్త వాక్యం :

4. కింది వాక్యాలు చదవండి. కలిపి రాయండి.

ఉదా : రైలు వచ్చింది. చుట్టాలు రాలేదు.
రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు.

అ) వర్షాలు కురిసాయి. పంటలు బాగా పండాయి.
జవాబు.
వర్షాలు కురిసాయి కాబట్టి పంటలు బాగా పండాయి.

ఆ) అతనికి కనిపించదు. అతడు చదువలేడు.
జవాబు.
అతనికి కనిపించదు కాబట్టి చదువలేడు.

పై వాక్యాలను కలిపి రాసినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
పై వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పురాలేదు. వాక్యాలమధ్య కొన్ని అనుసంధాన పదాలు వచ్చాయి. ఇట్లా రెండు వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు రాస్తే అవి ‘సంయుక్త వాక్యాలు’ అవుతాయి. అనుసంధాన పదాలు అంటే కావున, కానీ, మరియు, అందువల్ల మొదలైనవి.

సంయుక్తవాక్యంగా మారేటప్పుడు వాక్యాల్లో వచ్చే మరికొన్ని మార్పులు ఎట్లా ఉంటాయో గమనించండి.

అ) వనజ చురుకైనది. వనజ అందమైనది.
వనజ చురుకైనది. అందమైనది. రెండు నామ పదాల్లో ఒకటి లోపించడం.

ఆ) దివ్య అక్క, శైలజ చెల్లెలు.
దివ్య, శైలజ అక్కాచెల్లెళ్ళు – రెండు నామ పదాలు ఒకేచోట చేరి చివర బహువచనం చేరడం.

ఇ) రామయ్య వ్యవసాయదారుడా ? రామయ్య ఉద్యోగస్తుడా ?
రామయ్య వ్యవసాయదారుడా ? ఉద్యోగస్తుడా ? రెండు నామవాచకాలలో ఒకటి లోపించడం.

ఈ) ఆయన డాక్టరా ? ఆయన ప్రొఫెసరా ?
ఆయన డాక్టరా, ప్రొఫెసరా ? – రెండు సర్వనామాలలో ఒకటి లోపించటం.

5. కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

అ) వారు గొప్పవారు. వారు తెలివైనవారు.
జవాబు.
వారు గొప్పవారు, తెలివైనవారు.

ఆ) సుధ మాట్లాడదు. సుధ చేసి చూపిస్తుంది.
జవాబు.
సుధ మాట్లాడదు, చేసి చూపిస్తుంది.

ఇ) మేము రాము. మేము తేలేము.
జవాబు.
మేము రాము, తేలేము.

భాషా కార్యకలాష్ట్రాలు / ప్రాజెక్టు పని

వివిధ వృత్తి పనులవారు పాడుకొనే పాటలను సేకరించండి. ఒక పాటపై మీ అభిప్రాయం ఆధారంగా నివేదిక రాయండి. ప్రదర్శించండి.

జవాబు.

అ) ప్రాథమిక సమాచారం :
1) ప్రాజెక్టు పని పేరు : వివిధ వృత్తుల వారు పాడుకొనే పాటలు
2) సమాచారాన్ని సేకరించిన విధానం : ఆయా వృత్తి పనుల వారిని కలిసి సేకరించడం

ఆ) నివేదిక :

1. రైతు కూలీల పాట

వానమ్మ వానమ్మ వానమ్మా
ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మా ॥వానమ్మ॥ 2

తెలంగాణ పల్లెలన్నీ ఎండి మండుతున్నాయి
తినటానికి తిండిలేక … ఉండడానికి గుడిసె లేక
తాగేందుకు నీరు లేక … కాపాడే నాథుడు లేక ॥వానమ్మ॥ 2

చెర్లర్లో నీళ్ళూలేవూ … సెలకల్లో నీళ్ళూలేవూ
వాగుల్లో నీళ్ళూలేవూ … వంపుల్లో నీళ్ళూలేవూ
నిన్నే నమ్మిన రైతూ … కళ్ళల్లో నీళ్ళూలేవూ ॥వానమ్మ॥ 2

ఎదిగేటి మిరపసేనూ … ఎండల్లో ఎండిపోయే
సక్కని మొక్కజొన్న ఎక్కెక్కి ఏడ్వబట్టె…
పాలోసుకున్న కంకి … పాలన్నీ ఉడిగిపాయె
నీళ్ళోసుకున్నా నేను … నీళ్ళడలేకపాయే ॥వానమ్మ॥ 2

నల్లానీ గౌడీ బర్రె … తెల్లాని ఎల్లన్నావు
సైదన్నా మేకపోతూ … సక్కని లేగదూడా
కరువంటూ పీనుగెల్లా … కటికోని కమ్ముకునిరి ॥వానమ్మ॥ 2

కొంగునా నీళ్ళూ దెచ్చే … నింగిలో మబ్బులేవీ
చెంగూ చెంగూనా ఎగిరే … చెరువుల్లో చేపాలేవీ
తెల్లనీ కొంగ బావా … కళ్ళల్లో ఊసూలేవీ ॥వానమ్మ॥ 2

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

2. కుమ్మరిపాట
అన్నల్లారా రారండోయ్ … తమ్ముల్లారా చూడండోయ్
కుండలు చేసే కుమ్మరి నేను
కూజాలు చేసే కుమ్మరి నేను
గిర గిర సారెను తిప్పేస్తా
గురుగులు ముంతలు చేసేస్తా
బంకమట్టికే ఆకృతినిస్తూ
మట్టి ముంతలకు సొగసులద్దుతూ
ఇళ్ళలో వాడే మట్టి పాత్రలను
చల్లని నీటి మట్టి కూజాలను
తయారుచేసే కుమ్మరి నేనూ
పెళ్ళిళ్ళకు వాడే కూరాళ్ళను
దీపవళి నాటి దీపపు ప్రమిదలను
చక చక తయారుచేస్తాను
చిటికెలో మీకు ఇస్తాను ॥అన్నల్లారా రారండోయ్॥

ఇ) ముగింపు :
ఇలా వివిధ వృత్తి పని వాళ్ళు తాము పనిచేస్తున్నప్పుడు కలిగే అలసటను పోగొట్టుకోవడానికి, మానసిక ఉ ల్లాసానికి ఇలాంటి పాటలు పాడుకుంటూ పని చేస్తారు. పల్లెటూళ్ళు మన సంస్కృతీ సంప్రదాయాలకు, ప్రాచీన కళలకు పట్టుగొమ్మలు. ఈ కళలను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

(లేదా)

మీకు తెలిసిన వృత్తిపనివారిని కలవండి. వారు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యల గురించి నివేదిక రాయండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :
1) ప్రాజెక్టు పని పేరు : వివిధ వృత్తిపని వారి సమస్యలు
2) సమాచారాన్ని సేకరించిన విధానం : ఆయా వృత్తిపని వారిని కలువడం ద్వారా

ఆ) నివేదిక :
విషయ వివరణ :

మన దేశంలో ఎన్నో రకాల వృత్తుల వాళ్లు ఉన్నారు. యాంత్రీకరణ జరిగిన తర్వాత వారి చేతి వృత్తులకు గిరాకీ తగ్గి చాలామంది వారి కుల వృత్తులు వదిలివేసి వేరే పనులు చేస్తున్నారు. వృత్తినే నమ్ముకొని జీవిస్తున్న వారి బతుకులు దుర్భరంగా ఉన్నాయి. మా ప్రాంతంలో గల చేనేత, కుమ్మరి, మేదర వృత్తి పనుల వారిని కలిసి వారి సాదక బాధకాల గూర్చి నివేదిక తయారుచేశాను.

1. చేనేత వృత్తి
పూర్వకాలం చేనేత వృత్తికి ఎంతో ఆదరణ ఉండేది. మగ్గంపై చేతితో నేసిన చీరలు, ధోవతులకు చాలా గిరాకీ ఉండేది. కానీ మరమగ్గాలు వచ్చిన తర్వాత చేనేత బట్టలకు ఆదరణ తగ్గిపోయింది. కారణం, మరమగ్గం మీద నేసిన దుస్తుల కంటే వీటి నాణ్యత, మన్నిక తక్కువ, ధర ఎక్కువ. ఒక చేనేత కార్మికుడు గుంట మగ్గంపై 10 గం||లు కూర్చుండి నేస్తే అతడి రోజువారీ కూలీ రూ. 150/- లు మాత్రమే ! కేవలం 10 గజాల గుడ్డను మాత్రమే నేయగలడు. 150 రూ॥లు ఈ కాలంలో అతని జీవితావసరాలను ఎంతమాత్రం తీర్చలేవు.
TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 6
ఇక మరమగ్గాల కార్మికుల జీవితాలేమైన సవ్యంగా ఉన్నాయా అంటే అదీ లేదు. ఒక మరమగ్గం కార్మికుడు రోజుకు 12 గం||లు పనిచేయాలి. ఒక వారం Day shift లో పనిచేస్తే, మరో వారం Night shift లో పనిచేయాలి. ఏక కాలంలో 8 మరమగ్గాలను చూసుకోవాలి. 10 పీకుల గుడ్డకు 30 పైసలు, అంటే సుమారు 1 మీటర్ గుడ్డకు 1 రూపాయి గిట్టుబాటవుతుంది. ఒక్కో మగ్గంపై 40 మీటర్ల గుడ్డ నేయగలడు. అంటే 8 మరమగ్గాలపై 12 గం||లలో 320 మీటర్ల గుడ్డ మాత్రమే నేయగలడు. సగటున వారానికి 6 రోజులు పనిచేస్తే, 320 × 6 = 1920 రూ॥ నెలకు 1920 × 4 = 7680 రూ॥ సంపాదించగలడు. కానీ, శబ్ద కాలుష్యం, నిద్రలేమి, 12 గంటలు నిలబడే పనిచేయడం లాంటి సమస్యల వల్ల నెలకు 6000/- కంటే ఎక్కువగా సంపాదించలేక పోతున్నారు. అది ఇల్లు కిరాయి, పిల్లల చదువు, జీవించడానికి సరిపోక ఎంతోమంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.

2. కుమ్మరి వృత్తి
పూర్వకాలం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విలసిల్లిన వీరి వృత్తి యాంత్రీకరణ తర్వాత, అల్యూమినియం, స్టీలు పాత్రలు, వంట ఇళ్ళను ఆక్రమించిన తర్వాత, వెల వెల బోయింది. చేతినిండా పనిలేక పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లుతున్నారు.
TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 7
ఎవరో యోగా సాధకులు, కుండలో నీరు, మట్టి పాత్రల్లో వంటకు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప, ఎవరూ వీటిని వాడడం లేదు. పెళ్లికి వాడే కూరాటి కుండలు, దీపావళి నాడు వాడే ప్రమిదలు తప్ప, ఇతర మృణ్మయ పాత్రల వాడకం శూన్యం.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

3. మేదర వృత్తి
వీరు వెదురు బొంగును బద్దలుగా చీల్చి, ఆ బద్దలతో గాదెలు, తట్టలు, చేటలు, తడికెలు లాంటివి తయారుచేస్తారు. పూర్వం ప్రతి గ్రామంలో ఈ మేదరవాళ్లు ఉండేవారు. ఒక ఇంటిని రెండు భాగాలుగా వేరు చేయుటకు తడికెలు వాడేవారు. దానికి బదులు ఇప్పుడు కార్డుబోర్డును వాడుతున్నారు.
TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 8
పెళ్ళిళ్ళలో తడికెల పందిరి వేసేవారు, దాని స్థానంలో ఇప్పుడు టెంట్లు వచ్చాయి. ప్లాస్టిక్ చేటలు, తట్టలు, బుట్టలు వచ్చి వెదురుతో చేసిన చేటలు, తట్టలు, బుట్టల స్థానాన్ని ఆక్రమించాయి. చేయడానికి పనిలేక వీరు పట్టణాలకు వలస వెళుతున్నారు.

ఇ) ముగింపు :
ఈ విధంగా యాంత్రీకరణ, వివిధ చేతి వృత్తుల వారికి పనిలేకుండా చేసింది. వీరి సాదక బాధకాలు, ప్రభుత్వం తెలుసుకొని చేయూత నివ్వాలి. చేతివృత్తుల వారి ఉత్పత్తులకు మార్కెట్లో స్థానం కల్పించి, తగిన ధర ఇప్పించాలి. వీరు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నెలకొల్పుకోవడానికి, తక్కువ వడ్డీకే బ్యాంకులు అప్పులు ఇవ్వాలి.

TS 8th Class Telugu 4th Lesson Important Questions అసామాన్యులు

ప్రశ్న 1.
నేతపనివారల కళా నైపుణ్యాన్ని వివరించండి.
జవాబు.
బట్టలను తయారు చేసేవారు నేతపనివారు. మన శరీరాన్ని కప్పుకోవటానికి బట్టలు కావాలి. మగ్గం ద్వారా బట్టలను తయారుచేసి అందించే నేతపనివారి నైపుణ్యం చాలా గొప్పది. బట్టలు నేయడానికి వాడే మగ్గం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడినది. నేతపనివారు అగ్గిపెట్టెలో పట్టేంత చీరలను తయారు చేస్తారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఒక సుదీర్ఘ ప్రక్రియ. దూది నుండి సన్నని దారాన్ని తీయటం, దాన్ని పడుగు పేకలలో అమర్చటం, మగ్గంపై వస్త్రాలను తయారుచేయటం నేత పనివారలు ఎంతో నైపుణ్యంతో చేస్తారు. గొర్రెల బొచ్చును కత్తిరించి ఉన్నిదారం వడికి కంబళ్ళను చేస్తారు. పట్టువస్త్రాల తయారీ వీరి నైపుణ్యానికి ఒక మచ్చుతునక.

ప్రశ్న 2.
క్షురకుల సేవలు మరువలేనివి. సమర్థించండి.
(లేదా)
సమాజంలో వృత్తి చాలా గొప్పది. మీకు తెలిసిన ఒక వృత్తిని గురించి ఐదు వాక్యాలు రాయండి.
జవాబు.
క్షురకుల సేవలు మరువరానివి. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించటంలో వీరి పాత్ర అనిర్వచనీయమైనది. కత్తి, కత్తెరలతో వారు చూపే పనితనం ఎంతో నైపుణ్యంతో కూడినది. వీరికి తెలిసిన మరొక విద్య దేశీయమైన వైద్యం. చెట్ల వేళ్ళతో, ఆకులతో, చేపలతో చేసే మందుల పట్ల వీరికి మంచి అవగాహన ఉంది. తైలంతో శరీర మర్దన వీరి నైపుణ్యానికి నిదర్శనం. స్త్రీలకు క్షురకస్త్రీలే పూర్వం ప్రసవం చేసేవారట. వీరి సేవలన్నీ ఆరోగ్యకరమైనవి. సమాజానికి వీరి సేవలు అత్యవసరం.

ప్రశ్న 3.
“అన్నమయములైనవన్నీ జీవమ్ములు” అని కవి అనడంలోని ఉద్దేశమేమి?
జవాబు.
సకల ప్రాణులు అన్నం తినే జీవిస్తాయి. ఆ అన్నమే లేకపోతే ప్రాణికోటి లేదు. ఇంత ప్రాధాన్యం ఉన్న ఆహార నియమాల గురించి ఆదివాసులకు మొదటనే తెలుసు. అన్నం అందరికీ అవసరం అని కవి చెప్పాడని భావం.

ప్రశ్న 4.
గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి ?
జవాబు.
గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండాలంటే గ్రామంలోని ప్రజలందరి సమిష్టి కృషి ఎంతో అవసరం. ఒకప్పుడు
గ్రామాలు స్వయం సమృద్ధిగా వెలిగాయి. ప్రజా జీవనానికి అవసరమైన వస్తువులను అన్ని వృత్తులవారు కలసి మెలసి తయారు చేసుకునేవారు. ఒకరి అవసరాలకు మరొకరు చేదోడు వాదోడుగా నిలిచేవారు. కులాల కుమ్ములాటలు ఉండేవి కావు. అందరూ అక్కా, బావా, మావా, అత్తా… అని నోరారా పిలుచుకుంటూ ఆత్మీయతతో జీవించేవారు.

మానవత్వాన్ని చాటిన మధుర జీవనం వారిది. కలసి ఉండటం, ఒకరిపై ఒకరు ఆధారపడటం, ఒకరికొకరు సహకరించుకోవటం మన సంస్కృతిలో గొప్పతనం. వీటిని అలవరచుకొని పాటిస్తే గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉంటాయనటంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. సమాజంలోని వారు ఒకరినొకరు సహకరించుకోకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటే గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించలేవు.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

ప్రశ్న 5.
అసామాన్యులు వ్యాసం రాయటంలో ఉద్దేశమేమిటి ? చర్చించండి.
జవాబు.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, జీవన విధానం వృత్తి జీవనంపై ఆధారపడి ఉంది. మన సమాజంలోని రహస్యమిదే. పనిని విభాగించటం. మన సమాజం నేర్చుకున్న ఈ చేతివృత్తులు అందరికి సామాజిక స్థాయిని అందిస్తున్నాయి. ఉదాహరణకు ఒక వివాహం జరగాలనుకోండి దానికి కావలసిన వస్తు సామగ్రి ఒక్కరే తయారు చేయటం అసాధ్యం. ధాన్యం ఒకరు, పప్పు ఉప్పులు ఒకరు, కుండలు ఒకరు, తాళిబొట్టు ఒకరు, వస్త్రాలు ఒకరు, పాలు మిగిలిన ఆహార పదార్థాలు ఇంకొకరు. ఇలా సమాజంలోని వారు ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువును లేక పదార్థాన్ని తయారుచేసి సిద్ధంగా ఉంచితేనే కదా, వివాహం జరిగేది.

భారతదేశంలోని ప్రజల మధ్య ఉండే సహకారం సమన్వయాలకు ఒక నిదర్శనం వృత్తులు అని చెప్పేందుకు ఈ వ్యాసాన్ని రచించారు. బ్రాహ్మణుడు లేకపోయినా. కుమ్మరి లేకపోయినా పెళ్ళితంతు జరగటం కష్టమే! సమసమాజ నిర్మాణం ధ్యేయంగా కులవృత్తులు ఏర్పడ్డాయి. కాని ఇప్పుడు నిరాదరణకు గురై వ్యక్తులకు జీవన భృతిని కల్పించలేకపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం సాంకేతిక పరిజ్ఞానం.

ప్రశ్న 6.
రజకుల కాయకష్టం మనకు ఆరోగ్యాన్నందిస్తుంది. సమర్థించండి.
జవాబు.
భారతీయ సమాజంలో చేతివృత్తులకు ఒక విశిష్టత ఉంది. “కులవృత్తికి సాటిరాదు గువ్వల చెన్నా” అన్నమాటలు మన సమాజానికి ప్రతినిధిగా వచ్చినవే! రజకుల కాయకష్టం నిజంగా మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. బట్టల మురికిని శుభ్రం చేయటం ద్వారా మనకు వారు ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. బట్టలను శుభ్రంగా ఉతికి ఆరేయటంతో వాటికి అంటుకున్న మురికితోపాటు చాలా క్రిములు నశిస్తాయి. అలా ఉతికిన బట్టలకు గంజిపెట్టి చలువ చేసి, ఇస్త్రీ చేయటంతో శుభ్రమైన బట్టలుగా అవి తయారవుతాయి.

ఇస్త్రీతో మిగిలిన క్రిములు కూడా నశిస్తాయి. శుభాశుభ కార్యాలు వీరి ప్రమేయం లేకుండా జరుగవు. ఇంట్లో జరిగే కార్యక్రమాలన్నింటిలో చేతివృత్తుల వారి ప్రమేయమే ఎక్కువ. అందునా రజకుల ప్రమేయం మరీ ఎక్కువ. శుభకార్యక్రమాల శుభవార్తలను బంధువులకు తెలియజేయటం దగ్గర నుండి ఆ సమయంలో ఇళ్ళను, గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరించే బాధ్యతను వీరు చక్కగా నిర్వహిస్తారు. ఇవన్నీ మనకు ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమాలే! కనుక రజకుల కాయకష్టం మనకు ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని ఇస్తుందనటంలో అతిశయోక్తి లేదు.

పర్యాయపదాలు

  • ఆకాశము = నింగి, గగనము
  • సొమ్ములు = డబ్బు, సంపద
  • హలము = నాగలి, సీరమ
  • కర్షకుడు = రైతు, హాలికుడు
  • పశువులు = జంతువులు, పసరములు
  • విప్లవం = ఉద్యమము, మేలుకొలువు

నానార్థాలు

  • కాలము = సమయము, మరణము
  • చేవ = సారము, ధైర్యము
  • పాడి = ధర్మము, న్యాయము, క్షీర సంపద (పెరుగు, పాలు, నెయ్యి మొదలైనవి)
  • శక్తి = బలము, పార్వతి
  • అర్థము = శబ్దార్థము, ప్రయోజనం

ప్రకృతి – వికృతులు

  • ప్రకృతి – వికృతి
  • ఆశ్చర్యము – అచ్చెరువు
  • శక్తి – సత్తి
  • ఆకాశము – ఆకసము
  • త్యాగము – చాగము
  • అటవి – అడవి
  • విజ్ఞానము – విన్నాణము
  • కష్టము – కస్తి
  • ధర్మము – దమ్మము
  • స్త్రీ – ఇంతి

వ్యుత్పత్త్యర్థాలు

  • గురువ = అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు (ఉపాధ్యాయుడు)
  • హాలికుడు = హలముతో నేలను దున్నువాడు (రైతు)
  • పక్షి = పక్షములు కలది
  • పౌరుడు = పురంలో నివసించువాడు

సంధులు

  • దేశాభివృద్ధి = దేశ + అభివృద్ధి – సవర్ణదీర్ఘసంధి
  • సూత్రము : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమౌతాయి.
  • సున్నితమైన = సున్నితము + ఐన – ఉత్వసంధి
  • అద్భుతమైన = అద్భుతము + ఐన – ఉత్వసంధి
  • సూత్రము : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
  • ప్రత్యక్షము = ప్రతి + అక్షము – యణాదేశసంధి
  • అత్యంతము = అతి + అంతము – యణాదేశసంధి
  • సూత్రము : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనపుడు క్రమంగా యవరలు వచ్చును.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

సమాసములు

  • వ్యర్థ పదార్థం = వ్యర్థమైన పదార్థం – విశేషణ పూర్వపద కర్మధారయము
  • మహా పురుషుడు = గొప్పవాడైన పురుషుడు – విశేషణ పూర్వపద కర్మధారయము
  • మధుర జీవనము = మధురమైన జీవనము – విశేషణ పూర్వపద కర్మధారయము
  • తోడు నీడ = తోడుయును నీడయును – ద్వంద్వ సమాసం
  • రేయింబవలు = రేయియును పవలును – ద్వంద్వ సమాసం
  • బండి చక్రము = బండి యొక్క చక్రము – షష్ఠీ తత్పురుష సమాసం
  • జంతువుల మనసు = జంతువుల యొక్క మనసు – షష్ఠీ తత్పురుష సమాసం
  • కళా దృష్టి = కళ యొక్క దృష్టి – షష్ఠీ తత్పురుష సమాసం
  • మూడు తరాలు = మూడు అను సంఖ్యగల తరాలు – ద్విగు సమాసం
  • నవగ్రహాలు = తొమ్మిది అను సంఖ్యగల గ్రహాలు – ద్విగు సమాసం
  • మృదుమధురము = మృదువైనది మధురమైనది – విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
  • శీతోష్ణము = శీతలమైనది ఉష్ణమైనది – విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం

పాఠం ఉద్దేశం

అన్ని వృత్తుల సమిష్టి సహకారంతో సమాజం కొనసాగుతుంది. వృత్తులు సమాజ సేవలో తమవంతు పాత్రను పోషిస్తాయి. దేశాభివృద్ధికి మూలస్తంభాలుగా నిలిచినవి వృత్తులే! అయినా వాటికి ఆదరణ కరువైంది. వివిధ వృత్తుల వారిపట్ల గౌరవాన్ని, శ్రమ విలువలను పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ప్రశ్న.
‘వ్యాస ప్రక్రియను పరిచయం చేయండి.
జవాబు.
ఈ పాఠం వ్యాసప్రక్రియకు చెందినది. వృత్తులు వ్యక్తి గౌరవానికి, సమాజాభివృద్ధికి ఎట్లా తోడ్పడుతాయో వివరిస్తూ, శ్రమ సౌందర్యాన్ని తెలియజేసే వ్యాసమిది.

ప్రవేశిక

శ్రమ జీవన సౌందర్యాన్ని వర్ణించడం ఎవరితరం ? ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకుంది. అయినా అన్ని వృత్తుల సమిష్టి జీవనమే సమాజం. ఎవరి వృత్తి ధర్మాన్ని వారు నిబద్ధతతో నిర్వహిస్తే సమాజం సుసంపన్నం అవుతుంది. ప్రతి వృత్తి గౌరవప్రదమైనదే! అన్ని వృత్తుల మేలు కలయికతోనే వసుధైక కుటుంబ భావన పెరుగుతుంది. కొన్ని వృత్తుల విశేషాలను తెలుసుకుందాం!

కఠిన పదాలకు అర్ధాలు

  • దృష్టి = చూపు
  • ప్రతిభ = నేరు
  • పరిశీలన = నిశితమైన గమనింపు
  • మార్గం = దారి / త్రోవ
  • అద్భుతం = గొప్పది.
  • ఆపాదమస్తకం = కాలిగోటి నుండి తల వరకు
  • సొమ్ములు = ధనము / పశువులు
  • ఆకృతి = రూపం
  • ఔదార్యము = ఉదారగుణం
  • క్షుధ = ఆకలి
  • ఇక్కట్లు = కష్టాలు
  • కృషీవలుడు = రైతు
  • చిచ్చు = అగ్ని
  • హలము = నాగలి
  • గొంగడి = కంబళి, రగ్గు
  • ఆవిష్కరణ = కనిపెట్టుట
  • తోవ = మార్గము
  • అమాంతం = ఒక్కసారిగా
  • గురుగుల = ఆడపిల్లలు చిన్న వయస్సులో ఆడుకొనే బొమ్మలు (వంటసామగ్రితో ఉన్నవి)
  • గిరాకీ = ఎక్కువగా కావలసినవి, ప్రియమైనవి, బాగా కావలసినవి (డిమాండ్)
  • సెగ = వేడి బాగా తగులుట, దగ్గరగా వేడి ఉండుట
  • తొలి = మొదటి, రంధ్రం
  • వెల = రేటు
  • వక్కాణించు = గట్టిగా చెప్పు
  • కాటికి = కాడు + కి = శ్మశానానికి
  • బొక్కెన = బక్కెట్టు
  • బాయి = బావి
  • క్షురము = కత్తి
  • క్షురకుడు = మంగలి
  • శరీరమర్దనం = మసాజ్ లేదా మాలిష్

నేనివి చేయగలనా ?

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 9

TS Inter 1st Year Physics Notes Chapter 8 డోలనాలు

Here students can locate TS Inter 1st Year Physics Notes 8th Lesson డోలనాలు to prepare for their exam.

TS Inter 1st Year Physics Notes 8th Lesson డోలనాలు

→ ఆవర్తన చలనము : నిర్ణీత కాలవ్యవధులలో పునరావృతమయ్యే చలనాలను ఆవర్తన చలనాలు అంటారు.

→ ఆవర్తన చలనాన్ని ప్రత్యేకంగా డోలన చలనాన్ని వివరించేందుకు కాలం, పౌనఃపున్యము, స్థానభ్రంశము, కంపన పరిమితి, దశ లేక ప్రావస్థ వంటి ప్రాథమిక భావనలు అవసరము.

→ సరళహరాత్మక చలనం : డోలన చలనం యొక్క సరళమైన రూపాన్ని సరళ హరాత్మక చలనం అంటారు. ఈ చలనం కాల ప్రమేయము (f(t)) తో ఆవర్తనంగా ఉంటుంది.

→ సరళ హరాత్మక చలనాన్ని f(t) = A cos ωt లేదా A sin ωt వంటి అతిసరళమైన సమీకరణంతో సూచిస్తారు. నోట్:

  • వస్తువు పౌనఃపున్యము (v) తక్కువగా ఉంటే వాటిని డోలన చలనము అని, పౌనఃపున్యము ఎక్కువగా ఉంటే దానిని కంపన చలనమని అంటారు.
  • ప్రతి డోలన చలనం ఆవర్తన చలనమే కాని, ప్రతి ఆవర్తన చలనము డోలన చలనం కావలసిన అవసరం లేదు.

→ ఆవర్తన కాలము (T) : ఆవర్తన చలనంలో ఏ స్వల్ప కాలవ్యవధి తరువాత చలనం పునరావృతమవుతుందో కాలాన్ని ఇచ్చిన ఆవర్తన చలనము యొక్క ఆవర్తన కాలము అంటారు.
ఆవర్తన కాలము T = \(\frac{2 \pi}{\omega}\), ω = కోణీయ వేగము

→ పౌనఃపున్యము (v) : ఏకాంక కాలంలో జరిగే ఆవర్తనాలు లేదా చలనంలోని పునరావృతాలను ఆవర్తన చలనం పౌనఃపున్యము (v) అంటారు.
పౌనఃపున్యము (v) ఆవర్తన కాలము (T) విలోమానికి సమానము.
TS Inter 1st Year Physics Notes Chapter 8 డోలనాలు 1
ప్రమాణము : డోలనము/సెకను లేదా హెర్జ్ (Hz)

TS Inter 1st Year Physics Notes Chapter 8 డోలనాలు

→ స్థానభ్రంశము : ఆవర్తన చలనంలో కాలంతో పాటు మార్పును కలిగిన ఏదైనా భౌతిక ధర్మంలో వచ్చే మార్పును స్థానభ్రంశం సూచిస్తుంది.
ఉదా :

  • సరళ హరాత్మక చలనంలో రేఖీయ గమనంలో ఉన్న ఒక బంతి ఆరంభ బిందువు నుంచి దాని దూరాన్ని కాలప్రమేయంగా తీసుకుంటే, వస్తువు స్థానం బట్టి మూలబిందువు ఎంపికను బట్టి స్థానభ్రంశ పరిమాణం ఉంటుంది.
  • ఏకాంతర విద్యుత్ ప్రవాహ వలయంలో కెపాసిటర్ పలకల మధ్య కాలంతో పాటు మారే వోల్టేజిని కూడా స్థానభ్రంశ చలరాశిగా భావించవచ్చు.

→ ఫోరియర్ సిద్ధాంతము : ఏ ఆవర్తన ప్రమేయాన్ని అయినా వివిధ డోలనా వర్తన కాలాలు (T), వాటికి అనుగుణమైన గుణకాలు కలిగి ఉండే sine మరియు cosine ల ప్రమేయాల అధ్యారోపణంగా రాయవచ్చు. ఉదా :

  • Y = sin ωt + cos ωt
  • Y = sin ωt + cos 2 ωt + sin 4 ωt
  • Y = e-ωt
  • Y = log (ωf) వంటి ప్రమేయాలు ఆవర్తన చలనాన్ని సూచించటానికి వాడవచ్చు.

→ సరళ హరాత్మక చలన సమీకరణ వివరణ : కాలంతో పాటు స్థానభ్రంశం జ్యా వక్రీయ ప్రమేయం (sinusodial)గా ఉన్న ఆవర్తన చలనాన్ని సరళ హరాత్మక చలనంగా తీసుకుంటారు. ఇటువంటి చలనంలో కణ స్థానభ్రంశం ‘X’ కాలంతో పాటు (t) మారే విధానాన్ని x(t) = A cos (ωt + Φ) తో సూచిస్తారు. ఇందులో A కణం పొందే గరిష్ఠ స్థానభ్రంశ పరిమాణము. దీనిని కంపన పరిమితి అంటారు. sine, cosine ప్రమేయాలకు దీని విలువ – 1 నుండి 1 వరకు మారును. ut ని ఆర్గ్యుమెంట్ అంటారు. ఇది కాలంతో పాటు మారే స్థానభ్రంశ పరిమాణాన్ని సూచిస్తుంది. ఈ ప్రమేయం ఆవర్తన కాలము T = అవుతుంది.

→ ప్రావస్థ లేక దశ (Φ) : ఆవర్తన చలన ప్రారంభంలో t = 0 వద్ద ωt + Φ = 0 అవుతుంది. t = 0 వద్ద గల స్థానభ్రంశాన్ని ప్రావస్థ లేదా దశ ” అంటారు.

→ కోణీయ వేగము లేదా కోణీయ పౌనఃపున్యము (ω) : ఆవర్తన చలనాన్ని కోసైన్ (cosine) లేదా సైన్ (sine)ల ఆవర్తన ప్రమేయంగా చూపితే, ఆవర్తన కాలం ‘T’ లో ఆర్గ్యుమెంట్ (కణ కోణీయ స్థానభ్రంశం)లో మార్పు 2π అయితే దాని స్థానభ్రంశం పునరావృతమవుతుంది. అనగా కోణీయ వేగము ω = \(\frac{2 \pi}{T}\). దీనినే వస్తువు కోణీయ పౌనఃపున్యము అని కూడా అంటారు.

→ నివేశ వృత్తము : ఒక వృత్త వ్యాసంపై ఏకరీతి వృత్తాకార చలనం యొక్క విక్షేపం (projection) సరళ హరాత్మక చలనము వృత్త వ్యాసంపై ఏకరీతి చలనం చేసే కణాన్ని (p) నిర్దేశకం అని, ఈ కణం ఏ వృత్తంపై తిరుగుతుందో దానిని నివేశ వృత్తము అని అంటారు.
TS Inter 1st Year Physics Notes Chapter 8 డోలనాలు 2

→ సరళ హరాత్మక చలనంలో ఉన్న వస్తువు వేగము : ఏకరీతి వృత్తాకార చలనంలో కణం గరిష్ఠ వడి అనేది కోణీయ వేగం మరియు వృత్త వ్యాసార్థాల లబ్ధానికి సమానము. V = ωA. S.H.M లో గల వస్తు సమీకరణం x(t) = = A cos (ωt + d) అయితే కణం వడి υ = \(\frac{d}{d x}\)[x(t)] = \(\frac{d}{d x}\) [A cos (ωt + d)] = – A ω sin (ωt + d) = ω\(\sqrt{A^2-x^2}\) – గుర్తు U దిశ ధన X – అక్షానికి వ్యతిరేకము. గరిష్ఠ వడి X = 0 వద్ద ఉంటుంది .υ = ωA అనగా S.H.M లో స్థానభ్రంశం x = 0 అయితే కణం వడి గరిష్ఠము.

TS Inter 1st Year Physics Notes Chapter 8 డోలనాలు

→ త్వరణము : S.H.M లో గల వస్తువు తాక్షణిక త్వరణము a(t) = \(\frac{\mathrm{d}}{\mathrm{dt}}\)
a(t) = \(\frac{d}{d t}\)[- Aω sin (ωt + Φ)] = -Aω2 cos (ωt + Φ) = -ω2. x(t)
గరిష్ఠ త్వరణము a = -ω2A ఇది X = A బిందువు వద్ద ఉంటుంది. అనగా స్థానభ్రంశము గరిష్ఠమైతే S.H.M లో వస్తువు త్వరణము గరిష్ఠము ఈ త్వరణము ఎల్లప్పుడూ మాధ్యమిక బిందువు వైపు ఉంటుంది.

→ సరళ హరాత్మక చలనం చేసే వస్తువు పై బలము : m ద్రవ్యరాశి గల S.H.M ఉన్న వస్తువు పై బలం కూడా కాలం ప్రమేయంగా మారుతుంది. F(t) = ma = – mω2x(t) లేదా F(t) = – K x(1) ఇందులో K = -mω2 S.H.M లో గల వస్తువుపై పనిచేసే బలం ఎల్లప్పుడూ ఆ చలనంలో గల మాధ్యమిక బిందువు వైపు ఉంటుంది.

→ S.H.M లో గల వస్తువు శక్తి : సరళ హరాత్మక చలనం చేసే కణం యొక్క స్థితిజశక్తి, గతిజశక్తి విలువలు సున్న నుండి గరిష్ఠ విలువ మధ్య మారుతుంటాయి.
కణం గతిజశక్తి K.E = \(\frac{1}{2}\)mω2 = \(\frac{1}{2}\)mω2A2 sin2 (ωt + Φ) = = K. A2 sin2 (ωt + Φ) లేదా KE = \(\frac{1}{2}\) mω2 (A2 – x2) = \(\frac{1}{2}\) K (A2 – x2)
x = స్థానభ్రంశము; A – కంపన పరిమితి
S.H.M లో కణం స్థితి శక్తి : S.HM లో కణం స్థితిశక్తి U = \(\frac{1}{2}\) mω2 A2 cos (ωt + Φ)
U = P.E = \(\frac{1}{2}\)mω2 A2 cos2 (ωt + Φ) = \(\frac{1}{2}\)KAx2
S.H.M లో గల వస్తువు లేదా కణం మొత్తం శక్తి E = \(\frac{1}{2}\)m2 A2 = \(\frac{1}{2}\)K A2

→ స్ప్రింగ్లలో డోలనాలు : స్ప్రింగ్లలో స్ప్రింగ్ పొడవుతో పోలిస్తే స్థానభ్రంశం తక్కువగా ఉన్నపుడు మాత్రమే హుక్ నియమం వర్తిస్తుంది.
స్ప్రింగ్ స్థిరాంకము
TS Inter 1st Year Physics Notes Chapter 8 డోలనాలు 3
గుర్తు పునఃస్థాపక బలాలు వ్యతిరేక దిశలో పనిచేస్తాయి అని చెపుతుంది.
గట్టి స్ప్రింగ్లకు K విలువ ఎక్కువ, మెత్తటి స్ప్రింగ్లకు K విలువ తక్కువ.
స్ప్రింగ్లలో కోణీయ వేగం లేదా కోణీయ పౌనఃపున్యము ω = \(\sqrt{\frac{\mathrm{K}}{\mathrm{m}}}\)
స్ప్రింగ్ అవర్తన డోలనాకాలము T = \(\frac{2 \pi}{\omega}\) = 2π\(\sqrt{\frac{m}{K}}\)

→ లఘు లోలకము : సాగదీయడానికి వీలులేని, ద్రవ్యరాశి లేనటువంటి ఓ పొడవు గల దారానికి ఒక చిన్న లోహపు గుండును తగిలించి దృఢమైన ఆధారానికి కడితే దానిని లఘు లోలకము అంటారు.

→ కంపన పరిమితి తక్కువగా గల లఘు లోలకం చేసే డోలనాలు సరళ హరాత్మక చలనాలు.

→ లోలకం పొడవు వెంబడి నికర వ్యాసార్ధియ బలం mg cos θ. ఇది దారంతో తన్యత T ని తుల్యం చేస్తుంది.

→ లోలకం డోలనాలు చేయడానికి కావలసిన టార్క్ T ను స్పర్శియ బలం ng sin θ ఇస్తుంది.

→ లోలకం డోలనాలకు కావలసిన టార్క్ τ = – L mg sin θ

→ లోలకం కోణీయ త్వరణము α = \(\frac{-\mathrm{mgL}}{\mathrm{I}}\)θ

→ లోలకం జడత్వ భ్రామకం I = mL2
లోలకం ఆవర్తన కాలము T = 2π\(\sqrt{\frac{1}{\mathrm{mgL}}}\) = 2π\(\sqrt{\frac{L}{g}}\)

TS Inter 1st Year Physics Notes Chapter 8 డోలనాలు

→ సెకండ్ల లోలకం : డోలనావర్తన కాలం రెండు సెకనులు గల లోలకాన్ని సెకండ్ల లోలకం అంటారు.
సెకన్ల లోలకం ఆవర్తన కాలము T = 2 సెకనులు.

→ అవరుద్ధ దోలనాలు : అవరుద్ధ డోలనాలలో వ్యవస్థ శక్తి అవిచ్ఛిన్నంగా వ్యర్థమవుతుంది. అవరోధం అల్పంగా ఉండే సందర్భంలో డోలనాలు దాదాపు ఆవర్తన చలనాన్ని కలిగి ఉంటాయి.

గమనిక :
అవరోధబలం పరిమాణం యానకం స్వభావంపై ఆధారపడి ఉంటుంది. అవరోధబలం పెరిగితే కంపించే వ్యవస్థ తొందరగా శక్తిని కోల్పోయి వ్యవస్థ కంపనాలు లేదా డోలనాలు తొందరగా ఆగిపోతాయి.
అవరోధబలానికి గురైన వస్తువు ఆవృత చలనాన్ని m\(\frac{d^2 x}{d t^2}\) + b\(\frac{\mathrm{dx}}{\mathrm{dt}}\) + Kx = 0 అన్న సమీకరణంతో సూచిస్తారు.
ఇటువంటి వ్యవస్థ కోణీయత = \(\sqrt{\frac{K}{m}-\frac{b^2}{4 m^2}}\)
ఇందులో K = స్ప్రింగ్ స్థిరాంకము, b = అవరోధ స్థిరాంకము

→ స్వేచ్ఛా కంపనాలు లేదా స్వేచ్ఛా డోలనాలు : వస్తువును మాధ్యమిక స్థానం నుంచి స్థానభ్రంశం చెందించి వదలివేస్తే ఆ వస్తువు చేసే కంపనాలను స్వేచ్ఛా కంపనాలు అంటారు.

→ బలాత్కృత లేదా చోదిత డోలనాలు : ఏదైనా వ్యవస్థ తన సహజ పౌనఃపున్యం వద్ద కాక బాహ్య కారకం పౌనఃపున్యంతో చలిస్తే అటువంటి డోలనాలను బలాత్కృత డోలనాలు అంటారు. బలాత్కృత డోలనాలన్నీ అవరుద్ధ డోలనాలే.

→ అనునాదము : ఏదైనా వస్తువుపై చోదకబలం పౌనఃపున్యము వస్తువు సహజ పౌనఃపున్యానికి సమానమైనపుడు డోలకం కంపన పరిమితిలో పెరుగుదల కలిగించే దృగ్విషయాన్ని అనునాదము అంటారు.
గమనిక : వస్తువు సహజ పౌనఃపున్యం చోదకబలం పౌనఃపున్యానికి చాలా దగ్గరగా ఉంటే కూడా అనునాదం సంభవించవచ్చు. ఈ కారణం వల్ల భూకంపం వచ్చినపుడు భూప్రకంపనల పౌనఃపున్యానికి సమీప సహజ పౌనఃపున్యం గల భవనాలు తొందరగా నేల కూలతాయి.

→ సరళహరాత్మక చలనములో ఉన్న వస్తువు స్థానభ్రంశ సమీకరణములు
Y = A sin (ωt ± Φ) లేదా Y = A cos (ωt ± Φ)

→ స.హ.చ. లో ఉన్న వస్తువు వేగము : V = \(\frac{\mathrm{dy}}{\mathrm{dt}}=\frac{\mathrm{d}}{\mathrm{dt}}\)(A cos ωt)
∴ V = -Aω sin ωt
లేదా V = \(\sqrt{A^2-Y^2}\); గరిష్ఠవేగము Vగరిష్ఠ = Aω

→ స.హ.చ. లో ఉన్న వస్తువు త్వరణము :
a = -ω2 A sin ωt లేదా a = -ω2Y (ఇక్కడడ Y = A sin ωt)
(– ఋణగుర్తు త్వరణము మరియు స్థానభ్రంశములు వ్యతిరేకదిశలలో ఉండుటను సూచించును.) గరిష్ఠ త్వరణము amax = ω2A.

→ స.హ.చ.లో ఉన్న వస్తువు కోణీయ వేగము ‘ω’ : స.హ.చ.లో త్వరణము ∝ స్థానభ్రంశము a ∝ – Y లేదా a = -ω2y ( ఋణగుర్తు a మరియు y లు వ్యతిరేకదిశలలో ఉండుటను సూచించును.)
TS Inter 1st Year Physics Notes Chapter 8 డోలనాలు 4
ఇందులో ω స.హ.చ.లో ఉన్న వస్తువు కోణీయ వేగము.

→ స.హ.చ.లో ఉన్న వస్తువు ఆవర్తన కాలము: ఒక పూర్తి కంపనమునకు పట్టుకాలమును దాని ఆవర్తనకాలము
TS Inter 1st Year Physics Notes Chapter 8 డోలనాలు 5
పౌనఃపున్యము υ = \(\frac{1}{T}=\frac{1}{2 \pi} \sqrt{\frac{a}{Y}}\) లేదా υ = \(\frac{\omega}{2 \pi}\) లేదా ω = 2πυ

→ స్ప్రింగ్లు :
1) స్ప్రింగ్ స్థిరాంకము
TS Inter 1st Year Physics Notes Chapter 8 డోలనాలు 6
2) వస్తువు త్వరణము a = \(\frac{K}{m}\). Y (m స్ప్రింగ్ కు వ్రేలాడదీసిన దిమ్మ ద్రవ్యరాశి)
3) దిమ్మ యొక్క కోణీయ వేగము ω = \(\sqrt{\frac{K}{m}}\) [∵ a = -ω2Y కాని స్ప్రింగ్లో a = \(\frac{K}{m}\). Y ∴ ω = \(\sqrt{\frac{K}{m}}\)
4) ఆవర్తన కాలము T = \(\frac{2 n}{\omega}=2 \pi \sqrt{\frac{m}{K}}\)
5) T1 = \(2 \pi \frac{\sqrt{\left(m+\frac{m_1}{3}\right)}}{K}\) (నిజస్ప్రింగ్లందు)
6) కంపన పౌనఃపున్యము n = \(\frac{1}{2 \pi} \sqrt{\frac{K}{m}}\), నిజ స్ప్రింగ్లందు n = \(\frac{1}{2 \pi} \sqrt{\frac{K}{\left(m+\frac{m_1}{3}\right)}}\)
7) ఏ స్థానము వద్దనైనా స్థితిశక్తి P.E. = \(\frac{1}{2}\)Kx2 ణి మరియు గతిశక్తి K.E. = \(\frac{1}{2}\)K(A2 – x2)
8) మొత్తము శక్తి T.E. = స్థితిశక్తి + గతిశక్తి = \(\frac{1}{2}\)KA2
9) k స్థిరాంకము గల స్ప్రింగ్ను ‘n’ సమానభాగములుగా కత్తిరించిన ఒక్కొక్క భాగము స్ప్రింగ్ స్థిరాంకము k1 = nk n = భాగముల సంఖ్య మరియు k = మొదటి స్ప్రింగ్ స్థిరాంకము

→ స.హ.చ.లో ఉన్న వస్తువు యొక్క శక్తి :

  • ఏ బిందువు వద్దనైనా స్థితిశక్తి P.E. = \(\frac{1}{2}\)mω2x2; PEmax = \(\frac{1}{2}\)mω2A2
  • ఏ బిందువు వద్దనైనా K.E. = \(\frac{1}{2}\)mω2(A2 – x2); గరిష్ట గతిశక్తి = \(\frac{1}{2}\)mω2A2 (x = ‘0’ వద్ద)
  • పౌనఃపున్యము ‘U’ లో సమీకరణాలు వ్రాసినపుడు
    స్థితిశక్తి P.E. = 2mπ2v2x2 గతిశక్తి K.E. = 2mπ2v2 (A2 – x2)
    మొత్తము శక్తి T. E. = P.E. + K.E. = 2mπ2v2A2

TS Inter 1st Year Physics Notes Chapter 8 డోలనాలు

→ లఘు లోలకము:

  • లఘులోలకములో భారము యొక్క అంశము mg sin θ. ఇది డోలనాలు చేయుటకు కావలసిన బలమును సమకూర్చును. F = mg.sin θ. లోలకం పై టార్క్ τ = L. mg sin θ,
  • డోలనావర్తన కాలము T = 2π\(\sqrt{\frac{\mathrm{I}}{\mathrm{mgL}}}\) = 2π\(\sqrt{\frac{l}{g}}\) లేదా g = 4π2\(\frac{l}{\mathrm{~T}^2}\)
  • లోలకము M.O.I = I = mL2 ; కోణీయ త్వరణము α = –\(\frac{\mathrm{mgL}}{\mathrm{I}}\).θ
  • లిఫ్ట్ ‘a’ త్వరణముతో పైకి వెళుతున్న దానిలోని లోలకము ఆవర్తనకాలము తగ్గును T = 2π\(\sqrt{\frac{l}{g+a}}\)
  • లఘులోలకమును ‘a’ త్వరణముతో క్రిందికి వెళ్ళుతున్న లిఫ్ట్ లో ఉంచిన దాని ఆవర్తనకాలము పెరుగును
    T = 2π\(\sqrt{\frac{l}{g-a}}\)
  • సెకనుల లోలకము డోలనావర్తన కాలము T = 2 సె.; పొడవు = 100 సెం.మీ. = 1మీ. (సుమారుగా)

TS Inter 1st Year Hindi उपवाचक Chapter 6 सफलता की कुंजी : टीम वर्क

Telangana TSBIE TS Inter 1st Year Hindi Study Material उपवाचक 6th Lesson सफलता की कुंजी : टीम वर्क Textbook Questions and Answers.

TS Inter 1st Year Hindi उपवाचक 6th Lesson सफलता की कुंजी : टीम वर्क

अभ्यास

अ. निम्न लिखित प्रश्नों के उत्तर तीन चार वाक्यों में दीजिए ।

प्रश्न 1.
ए. पी. जे. अब्दुल कलाम का संक्षिप्त परिचय लिखिए ।
उत्तर:
ए.पी.जे अब्दुल कलाम को भारत के ग्यारहवें राष्ट्रपति के तौर पर अधिक जाना जाता है, जो साल 2002 से लेकर साल 2007 तक भारत के राष्ट्रपति के पद पर रहे। इस से पहले कलाम विज्ञान क्षेत्र में सक्रिय थे । कलाम ने तमिलनाडु के रामेश्वरम में जन्म लिया और वही पर उनका पालन पोषण भी हुआ ।

शिक्षा के लिहाज से उन्होंने अन्तरिक्ष विज्ञान और भौतिक विज्ञान की पढ़ाई की । अपने करियर के अगले करीब चालीस सालों तक, वह भारतीय रक्षा अनुसन्धान और विकास संगठन यानि संक्षेप में कहें तो डी.आर.डी.ओ. और भारतीय अन्तरिक्ष अनुसन्धान संगठन यानि इसरो में वैज्ञानिक और इंजिनियर के पद पर रहे । इन्हें लोगों के दिल में बहुत सम्मान प्राप्त है ।

TS Inter 1st Year Hindi उपवाचक Chapter 6 सफलता की कुंजी : टीम वर्क

प्रश्न 2.
“सफलता अकेले आगे बढने में नहीं है, बल्कि दूसरों को भी साथ लेकर बढने में है ।” इस कथन का समर्थन करते हुए अपने विचार लिखिए ?
उत्तर:
किसी भी संस्था के परिणामों को बेहतर बनाने केलिए टीम वर्क की अहमियत को समझना बेहद जरुरी है। संकटपूर्ण स्थितियों में टीम भावना से किया काम सफलता को सुनिश्चित करता है । यह वह स्थिति होती है, जिसमें सभी की जीत होती है । पारस्परिक मधुर संबंध टीम की सफलता केलिए जरुरी होते है । सदस्यों के बीच भरोसा मजबूत होना चाहिए। टीम वर्क से कोई भी काम कम वक्त में पूरा हो जाता है ।

जब कई लोग किसी एक समस्या का समाधान ढूंढने का कोशिश करते है तो बेहतर विचार सामने आते हैं। टीम वर्क में गलती की संभावनाएं कम होती हैं, क्यों कि एक व्यक्ति का काम दूसरे से जुड़ा होता है, इसलिए प्रत्येक स्तर पर काम की जांच होती रहती है। अच्छा टीम वर्क किसी संगठन को कम समय में बेहतर नतीचे तक पहुंचाता है । सफलता एक व्यक्ति का न होकर समस्त व्यक्तियों के होते तो उसका मजा ही और है । हम उस आनंद बातों में नहीं बता सकते ।

सफलता की कुंजी : टीम वर्क Summary in Hindi

लेखक परिचय

‘भारतरत्न’ अबुल पकीर जैनुलाबदीन अब्दुल कलाम का जन्म सन् 1931 में धनुषकोडी, रामेश्वरम, तमिलनाडु राज्य में एक मध्यम वर्गीय मुस्लिम परिवार में हुआ था । कलाम सात भाई – बहनों में से एक थे । उनके पिता का नाम जैनुलाबश्रान और माता का नाम आशियाम्मा था । कलाम ने तिरुचीरापल्ली के सेंट जोसेफ कॉलेज से अपनी बारहवी की परीक्षा उत्तीर्ण की। तत्पश्चात वें एयरोनॉटीकल इंजीनियरिंग की पढ़ाई के लिए मद्रास इंस्टिटयूट ऑफ टेक्नोलॉजी आ गए ।

कलाम ने सन् 1958 में रक्षा अनुसंधान और विकास संगठन (डीआरडीओ) के साथ अपनी नौकरी शुरु की। तत्पश्चात वें भारतीय अंतरिक्ष अनुसंधान संगठन (इसरो) में स्थानांतरित हो गए। वहां उन्होंने एसएलवी – 3 ( उपग्रह प्रक्षेपण वाहन – 3) की मदद से रोहिणी – 1 उपग्रह को निम्न- पृथ्वी कक्षा में स्थापित किया । उनके नेतृत्व में कम दूरी और मध्यम दूरी की बैलेस्टिक मिसाइल पृथ्वी और अग्नि भारत के मिसाइल शस्त्रागार में शामिल हुई। सन् 1998 में कलाम ने भारत के पोखरण परमाणु परीक्षण में एक निर्णायक, संगठनात्मक, तकनीकी और राजनीतिक भूमिका निभाई ।

स्वयं एक गरीब परीवार से आये थे इसलिए सुनहरे भविष्य निर्माण मे शिक्षा की शक्ति के योगदान को अच्छी तरह से जानते थे। कलाम को बच्चों से विशेष लगाव था ।

TS Inter 1st Year Hindi उपवाचक Chapter 6 सफलता की कुंजी : टीम वर्क

कलाम को वैसे तो अनगिनत पुरस्कार व सम्मान मिले, किंतु भारतरत्न का सम्मान उनके लिए विशेष था । उन्हें जब कभी समय मिलता लेखन कार्य में जुट जाते । ‘इग्नाइटेड माइंड्स’, ‘इंडिया माय ड्रीम’ उनकी चिंतनपरक रपनाएँ थी, वहीं दूसरी ओर ‘विंग्स ऑफ फायर’ और ‘साइंटिस्ट टू प्रेसिडेंट’ उनकी आत्मकथात्मक पुस्तकें हैं । इन पुस्तकों को पढने के पश्चात पता चलता है कि हौंसला हो तो कुछ भी असंभव नहीं है । इसका उदाहरण स्वयं अब्दुल कलाम हैं जो समाचार पत्र बेचने से लेकर राष्ट्रपति पद तक पहुँचे । महान व्यक्तित्व के धनी कलाम जी का 27 जुलाई 2015 को शिलांग में निधन हो गया ।

प्रस्तुत अंश ए. पी. जी. अब्दुल कलाम की आत्मकथा ‘विंग्स’ ऑफ फायर से लिया गया हैं । इसका हिंदी अनुवाद श्री अरुण तिवारी ने ‘अग्नि की उड़ान’ शीर्षक से किया है। इसमें कलाम जी सामूहिक कार्य के महत्व का विश्लेषण करते हैं ।

‘भारतरत्न’ अबुल पकीर जैनुलाबदीन अब्दुल कलाम का जन्म सन् 1931 में तलिलनाडु में एक मध्यम वर्गीय मुस्लिम परिवार में हुआ था । आप महान वैज्ञानिक थे । सन् 1998 में कलाम ने भारत के पोखरण परमाणु परीक्षण में निर्णायक, संगठनात्मक, तकनीकी और राजनीतिक भूमिका निभाई ।

सारांश

भारत में आज भी ज्यादातर लागों के लिए टेक्नोलॉजी शब्द का अर्थ धुआँ उगलते स्टील कारखानों या झनझनाती मशीनोंवाले कारखाने से हैं । टेक्नोलॉजी शब्द की जो सही – सही अवधारणा है। वह उससे बिलकुल अलग है। टेक्नालॉजी में तकनोकियाँ शामिल होती हैं – ठीक वैसे ही जैसे मशीने, जिन्हें इस्तेमाल करना जरुरी हो भी सकता है और नहीं भी । तकनी हमें यह कभी नहीं भूलवा चाहिए कि टेक्नोलॉजी खुद ही अपनी पोषक होती है। दरअसल टेक्नोलॉजी विकास के तीन चरण मुख्य होते हैं। जो आपस में एक दुसरे से जुड़े हैं। पहला चरण सृजन का होता है। जिसमें उपयुक्त विचार था। फिर यह अपने व्यावहारिक प्रयोग से वास्तविक में इसका अंत हो जाता है। यह प्रक्रिया तब पूरी हो जाती है जब यह टेक्नोलॉजी नए – नए सृजनात्मक विचारों को पैदा करती है ।

टेक्नोलॉजी विज्ञान से भिन्न एक सामुहिक गतिविधि है । यह किसी एक व्यक्ति की बुध्दि या समझ पर आधारित नहीं होती बल्कि कई व्यक्तियों की आपसी बोध्दिक प्रतिभा पर आधारित होती है । एकीकृत गाइडेड मिसाइल विकास कार्यक्रम (आई.जी. एम. डी. पी) Integrated Guided Missile Development Programme की सबसे बड़ी सफलता का तथ्य यह नहीं है कि देश ने रिकॉर्ड समय के भीतर पांच मिसाइल प्रणालियाँ विकसित कर लेने की क्षमता हासिल कर ली, बल्कि तथ्य यह है कि इसके माध्यम से वैज्ञानिकों एवं इंजीनियरों की कुछ सर्वश्रेष्ठ टीमें तैयार हो गई । अगर कोई मुझसे भारतीय रॉकेट विज्ञान में मेरी व्यक्तिगत उपलब्दि के बारे में पूछता है तो मैं बताऊँगा कि मैं ने नौजवानों की टीमों के लिए एक ऐसा माहोल तैयार किया जिसमें वे अपने दिल और आत्मा का संघर्ष अपने मिशन में लगा सकें ।

अपने निर्माण के दौर में टीमें बच्चों की तरह ही होती हैं । वे एकदम उत्तेजनशील, ओजस्विता, उत्साह एवा उत्सुक्ता से भरपूर और अपने को विशिष्ट दिखाने की इच्छा लिये होती हैं। अपनी टीमों को हमेशा ऐसा माहौल देना सुनिश्चित किया जिसमें वे कुछ नया कर सकें और जोखिम उठा सकें ।

एस.एल.वी – 3 परियोजना और बाद में एकीकृत गाइडेड मिसाइल विकास कार्यक्रम (आइ.जी.एम.डी.पी.) Integrated Guided Missile Development Programme (I.G.M.D.P) के दौरा न हमने पहले परियोजना टीमें बनानी शुरु कीं तो इन टीमों में काम कर रहे लोगों ने अपने पंक्ति में पाया । चूँकि इन टीमों में एक तरह से मनोवैज्ञानिक निवेश किया गया था, इसलिए वे बहुत ही सुस्पष्ट और अति संवेदनशील बन गई । सामूहिक यश लेने के लिए ने एक – दूसरे से व्यक्तिगत रुप. से विषमानुपात में काम करने की उम्मीद करते ।

TS Inter 1st Year Hindi उपवाचक Chapter 6 सफलता की कुंजी : टीम वर्क

जब आप एक परियोजना टीम के रूप में काम करते हैं तो आपको सफलता की कसौटी के लिए मिली जुली दृष्टि विकसित करनी होगी। हर टीम के काम में हमेशा बहुविधि और विरोधाव्यासी उम्मीदें बनी रहती हैं। अच्छी परियोजना टीमें उस मूल तत्व और उन मुख्य लोगों को फौरन पहचात लेने में समर्थ होती हैं, जिनसे सफलता की कसौटी तय कर ली जानी चाहिए। टीम के नेता की भूमिका का एक निर्णायक पक्ष ऐसे मुख्य लोगों से उनकी जरुरतों के बारे में बातचीत कर लेने तथा उनको प्रभावित करने का होता है और टीम नेता को यह भी सुनिश्चित करना होता है कि जैसे जैसे परिस्थियाँ विकसित हों या बदलें, तत्व पर नज़र जमी रहे, मुख्य लोगों और अन्य लोगों के बीच संवाद नियमित रुप से जारी रहे ।

टीम ने स्वयं ही आंतरिक सफलता की कसौटी विकसित की थी स्वयं ही अपने स्पष्ट मानदंड उम्मीदें और लक्ष्य निर्धारित किए थे ।

किस भी टीम में सफलता की कसौटी तक पहुँचने की प्रक्रिया बहुत ही जटिल एवं कौशलयुक्त होती है, क्यों कि एक ही छत के नीचे काफी कुछ घटित होता है ।

दुसरे स्तर पर परियोजना नेता को टीमों एवं कार्य केंद्रों के बीच संबंध को बढ़ावा देने तथा विकसित करने का काम करना चाहिए । दोनों ही पक्षों को अपनी आपसी समझ के बारे में बहुत ही स्पष्ट होना चाहिए और दोनों को ही परियोजना में बराबर का पूर्णरूप से साझेदार होना चाहिए ।

अब्राहम मैसलो पहले व्यक्ति थे, जिन्होंने स्व कार्यान्वयत के नए मनोविज्ञान को अवधारणा के स्तर पर बहस के लिए प्रस्तुत किया । युरोप में रुडोल्फ स्टेनर और रेग रेवांस ने इस अवधारणा को व्यक्तिगत शिक्ष की प्रणाली तभा संगठनात्मक नवीनीकरण के रूप में विकसित किया ।

डाँ. होमी जहाँगीर भाभा और प्रा. विक्रम साराभाई ने परमाणु उर्जा पर आधारित उच्च टेक्नोलॉजी एवं अंतरिक्ष कार्यक्रमों की शुरुआत की और साथ ही संपूर्णता व प्रवाह के प्राकृतिक नियमों पर स्पष्ट जोर दिया । डॉ. वर्गीज कुरियन ने सहकारिता आंदोलन को सशक्त बनाकर डेयरी उद्योग में एक नई क्रांति ला दी। प्रो. सतीश धवन ने अंतरिक्ष शोध में मिरान प्रबंधन की अवधारणाओं को विकसित किया ।

तकनीकी प्रबंधन वृक्ष तभी फैलता है जब सफल रुप में जरुरतों, नवीनीकरण, अंतर्निर्भरता और प्राकृतिक प्रवाह का स्व कार्यान्वयन होता है । विकास के प्रतिरुप ही विकास की प्रक्रिया के लक्षण होते हैं । जिनका मतलब यह होता है कि चीजें धीमे परिवर्तन और अचानक रुपांतरण के मिले-जुले रूप में चलती हैं।

हर रुपांतरण या तो एक नई छलंग को जन्म देता है जिससे सोच, ज्ञान अभवा क्षमता के एक और विकसित पटल का प्रादुर्भाव होता है या फिर पुराने किसी पटल पर जा गिरता है । अच्छा प्रबंध ऊपर उठाने तभा पीछे गिराने की प्रक्रिया को इस प्रकार अनवरत जारी रखता है कि ऊपर उठने की आवृत्ति और उसका तान्विक आकार पीछे गिरने की अपरिहार्यता को सदा न सिर्फ संभाले रहे बल्कि निरस्त भी करता चले ।

TS Inter 1st Year Hindi उपवाचक Chapter 6 सफलता की कुंजी : टीम वर्क

विशेषताएँ :

  1. आधुनिक भारत के उन विज्ञान प्रतिष्ठानों की सफलताओं एवं असफलताओं के बारे में बताया है, जो तकनीकी मोरचे पर अपने को स्थापित करने केलिए संघर्ष कर रहे हैं ।
  2. जितना भी परियोजनाएँ भारत के वैज्ञानिक और इंजनीयर्स ने किया उन सब की सफलता का मंत्र एक ही है – टीमवर्क.
  3. टीम वर्क सफल होने केलिए बहुत जरुरी है । आज हम चाहे परिवार में देखे, किसी संस्था में (Organisation) देखें या समाज में देखे कही न कही हम एक टीम के रूप में काम कर रहे है । लेकिन सबकी सफलता एक अच्छी और सफल टीम पर निर्भर करती है ।
  4. टीम वर्क काम करनेवाले लोग जबरदस्त लक्ष्य प्राप्त कर सकते है ।

सफलता की कुंजी : टीम वर्क Summary in Telugu

సారాంశము

ప్రస్తుత అంశం ‘सफलता की कुंजी : टीम वर्क’ అబ్దుల్ కలాం యొక్క ఆత్మకథ ‘వింగ్స్ ఆఫ్’ ఫయర్’ నుండి తీసుకోబడినది. దీనిని అరుణ తివారి గారు హిందీలో ‘అగ్నికీ ఉడాన్’ అను పేరుతో అనువదించారు. ఇందులో కలాంగారు సామూహిక కార్యం యొక్క గొప్పతనాన్ని గూర్చి వివరించారు.

ఏ వ్యక్తి అయిన ఏ రంగంలోనైనా సామూహికంగా కలిసి ఉంటే ఎంత కష్టతరమైన పనిని అయిన తేలికగా చేయవచ్చు అని వివరించారు. అబ్దుల్ కలాం గారు మనకు కొన్ని విషయాలను తెలియచేశారు. భారతదేశంలో ఇప్పటికి చాలా మందికి టెక్నాలజీ అనే శబ్దం యొక్క అర్థం తెలియదు.

వారు టెక్నాలజీ అంటే ఫ్యాక్టరీల నుండి వచ్చే పొగ లేక పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే మెషీనులు, కర్మాగారాలు అని అంటారు. టెక్నాలజీ శబ్దం అర్థం ఎన్నో రకాలైన టెక్నిక్స్ కూడుకుని ఉండటం. అనగా రసాయన పదార్థాల వాడకం, రోగులకు చికిత్స చేయడం, చరిత్ర చదవడం, యుద్ధ సమయంలో ఎలా ఉండటం, ఎలా పోరాడటం, ఎలా తప్పించుకోవడం వంటి చాలా విషయాలు ఉంటాయి.

టెక్నాలజీకి తనకంటూ ప్రత్యేకమైన వస్త్రధారణ ఉండదు. టెక్నాలజీకి ముఖ్యంగా కొన్ని అభివృద్ధి పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా 3 పద్ధతులు కలవు. అవి ఒక దానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మొదటిది Creation క్రియేషన్ క్రియేటివిటీ అనేది ఒక వ్యక్తితో కాక ఒక సామూహిక కార్యంవలె పనిచేస్తే ఆ క్రియేషన్ చాలా అద్భుతంగా బయటకు వస్తుంది.

ప్రజల ఆదరణ కూడా పొందుతుంది. ఒక వ్యక్తి అభివృద్ధి వెనుక ఏ రంగంలోనైన అనేక సమూహాల పని దాగి ఉంటుంది. ఉదాహరణకు I.G.M.D.P. మిసైల్ గూర్చి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం అభివృద్ధి వెనుక ఎంతో మంది శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు ఉన్నారు. వారందరి సహాయ సహకారాలతోనే ఈ మిసైల్ వృద్ధి చెందింది.

ఎవరైన భారతీయ రాకెట్ విజ్ఞానం గురించి నన్ను ప్రశ్నిస్తే ఒకే సమాధానం చెబుతాను. నాకు తోడుగా, నా వెంట ఎంతో మంది నవయువకులు ఉన్నారు. వారి సంఘీభావం, సమిష్టి కృషి వలన నేను గొప్పవాడిని కాగలిగాను. నాతో పనిచేసే నవయువకులను టీమ్స్ గా చేసి వారి మనసుకు నచ్చిన విధంగా వారి అభిప్రాయాలను తెలియచేయమని కోరతాను. వారు సంతోషంతో వారిలోని తెలివితేటలను, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని పూర్తిగా పనిపై నిమగ్నం చేసి గొప్ప విషయాలు సృష్టిస్తారు. ఏ టీక్కైన ఎటువంటి వాతావరణం కల్పించాలంటే వారు ఏ కొత్త విషయాన్నైనా భయపడకుండా చెప్పగలగాలి.

TS Inter 1st Year Hindi उपवाचक Chapter 6 सफलता की कुंजी : टीम वर्क

S.L.V – 3 ప్రాజెక్టు మరియు తరువాత I.G.M.D.P ప్రాజెక్టులలో మా అభివృద్ధి, సఫలతకు కారణం టీమ్ వర్క్ ప్రతి ప్రాజెక్టులో ప్రతి శాస్త్రవేత్త తన అభిప్రాయాలు టీమ్ లోని ప్రతి ఒక్కరితో చర్చించేవారు. అందరి ఆమోదం తరువాత కార్యాచరణ చేసేవారు. ప్రతి టీమ్కి ఒక నాయకుడు ఉండేవారు తన టీమ్ పనిచేసే వ్యక్తుల అభిప్రాయాలు తప్పనిసరిగా తెలుసుకునేవారు. మీరు కూడా ఏ పని చేసిన కొన్ని టీమ్స్ కొందరిని విభజించి పనిచేసి చూడండి. ఆ టీమ్స్్క నాయకుడిని ఇచ్చి వారి ద్వారా పనిచేయిస్తే ఏ పని అయినా త్వరగా అయిపోతుంది. ప్రతి టీమ్ వారికి కొన్ని ఆశయాలు, లక్ష్యాలు, అభిప్రాయాలు ఉంటాయి.

టీమ్ సఫలత రావడం లేదు అంటే ఆ టీమ్ లీడరు వ్యక్తులను పరిశీ లించాలి. కొన్ని ప్రక్రియలలో కొందరు కష్టపడతారు. వ్యక్తులకు వ్యక్తులకు మధ్య సంఘీభావం కల్పించాలి. అబ్రహామ్ మైసలో, యూరప్ రూడోల్ఫ్ సంఘటనాత్మక గూర్చి గొప్పగా తెలియచేశారు. నీ విజయానికి అడ్డుకునేది నీలోని ప్రతికూడా ఆలోచనలే.

క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికి విజయం సాధించలేం, నైపుణ్యం ఒక నిరంతర సాధనా ఫలితం అది ఆకస్మాత్తుగా వచ్చేది కాదు. నైపుణ్యం కలిగిన వ్యక్తులు సమూహంగా ఏర్పడి చేసే పని ఒక అద్భుత కార్యంగా చరిత్రలో నిలిచిపోతుంది.

“నీ ధ్యేయంలో నువ్వు నెగ్గాలంటే నీకు ఏకాగ్ర చిత్తంతో కూడిన అంకిత భావం కావాలి”.

TS Inter 1st Year Hindi उपवाचक Chapter 3 धरती को बचायें

Telangana TSBIE TS Inter 1st Year Hindi Study Material उपवाचक 3rd Lesson धरती को बचायें Textbook Questions and Answers.

TS Inter 1st Year Hindi उपवाचक 3rd Lesson धरती को बचायें

अभ्यास

अ. निम्न लिखित प्रश्नों के उत्तर तीन चार वाक्यों में दीजिए :

प्रश्न 1.
प्रदूषण को रोकने के कुछ उपाय लिखिए ?
उत्तर:
पृथ्वी ग्रह पर रहने वाले हर एक नागरिक केलिए ‘गो ग्रीन’ प्रेरणादायक वाक्य होना चाहिए । पर्यावरण पहले से ही बहुत प्रभावित हुआ है और हो चुके नुकसान की भरपाई करने का यह उपयुक्त समय हैं । जल संरक्षण, प्राकृतिक तरीके से सड़नशील पदार्थों का उपयोग, ऊर्जा की बचत करनेवाले उत्पादों को चुनना जैसे कुछ उपाय हैं जो हमारे पर्यावरण प्रदूषण को कम करनें में योगदान करने केलिए अपनाए जाने चाहिए |

प्रश्न 2.
वनों को नष्ट करने से होने वाले दुष्परिणामों के बारे में लिकिए ?
उत्तर:
वनों की कटाई से मिट्टी, पानी और वायु क्षरण होता है जिसके परिणामस्वरुप हर साल 16,400 करोड़ से अधिक वृक्षों की कमी देखी जाती है । वनों की कटाई भूमि की उत्पादकता पर विपरीत प्रभाव डालती है कयों कि वृक्ष पहाडियों की सतह को बनाए रखने में एक महत्वपूर्ण भूमिका निभाते है तथा तेजी से बढती बारिश के पानी में प्राकृतिक बाधाएँ पैदा करते हैं । नतीजतन नदियों का जल स्तर अचानक बढ़ जाता है जिससे बाढ़ आती है । मिट्टी की उपजाऊ शक्ति की हानि होती है। वायु प्रदूषण होती है । प्रजातियां विलुप्त हो जाती है । ग्लोबल वार्मिगं हो जाता है । औषधीय वनस्पति प्राप्त करना दुर्लभ हो जाता है । ओजोन परत को नुकसान हो रहा है । जल संसाधन की कमी होती है ।

धरती को बचायें Summary in Hindi

लेखक परिचय

एन. मणिवासकम का पूरा नाम नटराजन मणिवासकम है । वे विश्वप्रसिद्ध जल से जुड़े पर्यावरणीय व प्रदूषण संबंधी विषयों के विशेषज्ञ हैं । उनका नाम तमिलनाडु के इरोड जिले में स्थित पुंजैपुलइमपट्टी नामक ग्राम में सन् 1951 में हुआ । उनके पिता का नाम सी. के. नटराजन और माता का नाम अरुणागिरि अम्माल है । बचपन से ही उनकी दिलचस्पी पर्यावरण संरक्षण के प्रति थी । इसीलिए उन्होंने विज्ञान विषय का चयन किया । मद्रास विश्वविद्यालय से एम एससी की शिक्षा प्राप्त की ।

TS Inter 1st Year Hindi उपवाचक Chapter 3 धरती को बचायें

उनकी लगन और कड़ी मेहनत ने उन्हें तमिलनाडु सरकर के इंडियन वाटर वर्क्स में जल विश्लेषक के पद पर पहुँचा दिया | उन्होंने पर्यावरण संबंधित कई सारी अंतर्राष्ट्रीय ख्याति प्राप्त पुस्तकें लिखि है । ‘प्राक्टिकल बाइलर वाटर ट्रीटमेंट हैंडबुक’, ‘इंडस्ट्रियल इफलुयेंट्स, ट्रीटमेंट ऑफ टेक्सटाइल प्रोसेसिंग इफ्लुयेंट्स’, ‘इंडस्ट्रियल वाटर क्वालिटी रिकवायर-मेंट्स’, ‘इंडस्ट्रियल वाटर एनालिसिस हैंडबुक’ जैसी अमूल्य पर्यावरणीय संरक्षण निधि की उपाय वाली पुस्तकें लिखी । पर्यावरण व प्रदूषण से संबंधित किसी भी विषय का गहन अध्ययन इन पुस्तकों के बिना संभव नही है। इसलिए ये पुस्तकें धरती को हरा-भरा बनाये रखने की कुंजी है ।

‘धरती को बचाये’ नामक इस निबंध के लेखक एन. मणिवासकम जी है। आप तमिलनाडु सरकार के इंडियन वाटर वर्क्स में जल विश्लेषक के पद पर थे । उन्होंने पर्यावरण संबंधित कई सारी अंतर्राष्ट्रीय ख्याति प्राप्त पुस्तकें लिखी है। प्रस्तुत निबंध आप की पुस्कत ‘हवा और पानी में जहर’ (We breathe and drink poision) का अंश है। इसमें उन्होंने पर्यावरण व प्रदूषण संबंधी विषय के बारे में सुंदर वर्णन किया । इसका हिंदी अनुवाद श्रीमती सरिता भल्ला ने किया है ।

सारांश

मनुष्य के लालच ने प्राकृतिक भंडारों और संसाधनों को खाली कर दिया है । यदि युद्ध स्तर पर कदम न उठाए गये तो धरती हमारी भरण-पोषण की क्षमता खो देगी और हमें तथा अन्य सभी जीवित प्राणियों को जीनेके साधनों से वंचित कर देगी । स्टाकहोम में 1972 में संपन्न हुए अंतर्राष्ट्रीय मानव पर्यावरण सम्मेलन में स्वर्गीय प्रधानमंत्री इंदिरा गाँधी ने कहा था, “रहने अथवा भोजन, पानी, सफाई और सिर छिपाने केलिए स्थान मुहैया कराने, रेगिस्तानों को हरा-भरा करने और पहाड़ों को रहने योग्य बनाने हेतु पर्यावरण में सुधार लाने केलिए विकास एक प्रमुख साधन है ।

हम पृथ्वी से जितना कुछ लेते है, उससे अधिक उसे लौटाना होगा । उदाहरण के लिए वनों को काटने के पश्चात वन लगाए जाने चाहिए । प्रत्येक कटनेवाले वृक्ष के बदले में एक वृक्ष अवश्य लगाँए जहाँ कहीं वायुप्रदूषण अधिक हो वहाँ प्रदूषण फैलानेवाले उद्योगों के आसपास अधिक संख्या में प्रदूषण का मुकाबला करनेवाले पेड़ लगाए जाने चाहिए ।

औद्योगिकीकरण केलिए लोगों ने एक निश्चित सीमा से बढ़कर प्राकृतिक संसाधनों का गलत प्रयोग करना शुरु कर दिया है। लोग वनों के उन्मूलन में शामिल है, जिसके परिणामस्वरुप जंगली जानवरों का विलुप्त होना प्रदुषण और ग्लोबल वार्मिंग जैसे मुद्दे बढ़े है । विकसित देशों में रहनेवाले लोग बिना किसी रोक-टोक के अपने प्राकृतिक भंडारों का दोहन करते है जिससे पृथ्वी का तापमान बढ़ रहा है, ओजोन की सुरक्षात्मक परत नष्ट हो रही है । और अम्लीय वर्षा की घटनाएँ बढ़ रही है। समुद्री स्तर का बढना, अंटार्कटिका और ग्रीनलैंड में बर्फ का पिघलना आदि ग्लोबल वार्मिंग के कारण होनेवाले नकारात्मक प्रभाव है ।

ग्रामीण क्षेत्रों में घरेलू इंधन केलिए लकड़ी अथवा कोयला जलाने के स्थान पर बायो-गैस बनाने के बड़े संयंत्र लगाये जा सकते हैं ताकि घरों को खाना बनाने की गैस की नियमित आपूर्ति सुनिश्चित की जा सके। प्रत्येक नागरिक गलियों में कूड़ा-कचरा न फेंकने और गलियों को कूडादान न समझने का निर्णय लेले तो अधिकांश शहरी तथा ग्रामीण क्षेत्रों में स्वच्छता से जुड़ी स्वास्थ्य संबंधी समस्याएँ सुलझ जायेंगी शहरों की वृद्धि, कृषि के प्रसार, बांधों के निर्माण तथा वनों के विनाश से जंगली जीवों के आवास नष्ट हुए हैं। जीवों की बहुत सी प्रजातियों और उपप्रजातियों के विलुप्त होने का खतरा उत्पन्न हो गया है ।

TS Inter 1st Year Hindi उपवाचक Chapter 3 धरती को बचायें

जंगली जीवों के आवासों को नष्ट करने के अतिरिक्त हम जानवरों और उनके भोजन को, पीड़क नाशियों तथा दूसरे रसायनो से विषाक्त कर रहे हैं। ये रसायन मछलियों, पक्षियों और लाभदायक कीटों को मार रहे हैं । ये मानव जीवन केलिए भी खतरा उत्पन्न कर रहे हैं । प्रतिवर्ष हजारों व्यक्तियों की मृत्यु हुई है और अनेक व्यक्ति बीमार हुए है।

अब वह समय आ गया है जब हम परिस्थिति की गंभीरता को पहचाने और इस प्रकार से कार्य करे जिससे हमारी आने वाली पीढ़ियों केलिए इस धरती पर जीवन और अधिक जीने योग्य बन सके। यह सच है कि मनुष्य जीवित रहना चाहता है और इसकेलिए उसे चाहिएं सांस लेने योग्य हवा तथा पीने योग्य पानी। उसे चाहिए नीला आसमान, स्वच्छ नदियों तथा हरे-भरे वन । परंतु उसे इसकी कीमत चुकानी होगी ।

पर्यावरण प्रकृति का बेशकीमती उपहार है। पर्यावरण की सुरक्षा और पारिस्थितिक संतुलन को बनाए रखना हमारा प्रमुख कर्तव्य है । हमें चाहिए कि हम पृथ्वी को हरा-भरा रखे ताकि हम प्रदूषण से मुक्त वातावरण में साथ-साथ रह सकें । हमें स्वयं को बचाने के लिए पर्यावरण को बचाना होगा | अन्यथा वह दिन अब दूर नहीं जब मनुष्य स्वयं एक संकटग्रस्त प्रजाति हो जाएगा । धरती बचाओ, पर्यावरण बचाओ दोनों ही पृथ्वी पर जीवन को बचाने से संबंधित है । एक मनुष्य होने के नाते हमें प्रदूषण और ग्लोबल वार्मिंग को कम करनेवाली गतिविधियों में सख्ती से शामिल होना चाहिए ।

विशेषताएँ :

  1. पर्यावरण प्रोजेक्ट के अन्तर्गत पृथ्वी को बचाने केलिए 1970 से हर साल : 22 अप्रैल को मनाया जानेवाला दिन पृथ्वी दिवस है ।
  2. इस प्रोजेक्ट (Project) को शुरु करने का उदेश्य लोगों को स्वस्थ वातावरण में रहने केलिए प्रोत्साहित करना है ।
  3. इसके बारे कुछ निनाद है ।
    a) धरती बचाओ – जीवन बचाओ ।
    b) आनेवाली पीढी है प्यारी – तो पृथ्वी को बचाना है हमारी जिम्मेदारी ।
    c) धरती बचाओ – जीवन बचाओ जीवन खुशहल बनाओ ।
    d) सबको आगे आना है धरती को बचाना है ।
    e) पृथ्वी मर रही है, इसको बचाने केलिए एक जुट होना होगा, प्रदूषण दूर भगाना होगा ।
  4. सब लोगों की स्वयं की जिम्मेदारी है कि हम पर्यावरण के अनुकूल गतिविधितों को अपनाकर पृथ्वी को बचाए ।

धरती को बचायें Summary in Telugu

సారాంశము

‘धरती को बचायो’ అను వ్యాసమును యన్. మనివాసకమ్ గారు రచించిరి. దీనిని శ్రీమతి సరితా భల్లా గారు హిందీలోకి అనువదించిరి. దీనిలో వాతావరణం మరియు కాలుష్యంకి సంబంధించిన విషయాలను ఎంతో అందంగా వర్ణించిరి.

మానవులు తమ దురాశ కారణంగా ప్రకృతిలో ఉండే ఎన్నో వనరులను తమ ఇష్టం వచ్చినట్లు వాడుకుంటూ పోతున్నారు. దాని వలన కొద్ది కాలానికి మానవులు మరియు ఇతర జీవులు ఈ భూమిపై ఉండలేరు. ప్రకృతి వనరులను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. 1952లో స్కాట్ హోమ్ లో జరిగిన “అంతర్జాతీయ మానవ పర్యావరణ సమ్మేళనం”లో స్వర్గీయ ఇందిరాగాంధీగారు మాట్లాడారు.

TS Inter 1st Year Hindi उपवाचक Chapter 3 धरती को बचायें

మనిషికి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు అవసరం. అవి ఎంత శుభ్రంగా ఉంటే అతని ఆయుర్ధాయం అంత ఎక్కువగా ఉంటుందని వివరించారు. భూమి నుండి మనం ఎంత తీసుకుంటున్నామో అంతా దానికి తిరిగి ఇవ్వాలి. ఉదాహరణకు అడవులలోని చెట్లను నరుకుతున్నాము. ఆ చెట్లతో మనకు కావలసిన వస్తువులని తయారు చేసుకుంటున్నాము. ఆ నరికిన చెట్టుకి బదులు ప్రక్కనే వేరొక చిన్న మొక్కను నాటుదాం. చెట్లను అధికంగా నరికివేయడం వలన వాయుకాలుష్యం ఏర్పడుతుంది. కాబట్టి ఆ కాలుష్యాన్ని నివారించడం కోసం మరల మనం మొక్కలను నాటుదాం.

భారతదేశంలో కాగితపు పరిశ్రమల వలన వచ్చే విషవాయువులను నీటిలోకి పంపడం ద్వారా నీటి కాలుష్యం ఏర్పడుతుంది కొన్ని పరిశ్రమల నుండి వచ్చే కలుషిత నీటితో పంటలను సేద్యం చేయవచ్చు. ఇప్పుడే మనం చెత్త ద్వారా మరల మనకు ఉపయోగపడే కొన్ని పదార్థాలను (Recycling) చేయడం తెలుసు కుంటున్నాము. సముద్రపు నీరు మరియు సూర్యశక్తిని ఉపయోగించి కొన్ని ప్రాంతాలలో కరెంటును ఉత్పత్తి చేయడం మన అందరికి అవగతమైన విషయం.

గ్రామీణ ప్రాంతాలలో గ్యాసు వాడకం తెలియక చుట్టు ప్రక్కల చెట్లను నరికి ఇంధనంగా కట్టెలను వాడుతున్నారు. అలాంటి వారికి బయోగ్యాస్ గూర్చి తెలియజేయాలి. కట్టెలను వాడటం వలన దాని నుండి వచ్చే పొగ వలన వాతావరణం కలుషితం అవ్వకుండా గ్యాసు పొయ్యల వాడకం గురించి వారికి తెలియజేయాలి. ప్రతి పట్టణంలో నాగరికులు ప్రతి వాడలో చెత్తా చెదారం వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శుభ్రతకు సంబంధించిన విషయాలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి.

పట్టణాల వృద్ధి, అడవుల నరికివేత, పంట పొలాలకు, నిర్మాణాలకు చాలా భూమిని వాడుతున్నాము. దాని వలన అడవులలో నివశించే జంతువులు నివాసాలను కోల్పోతున్నాయి. చాలా జీవులు ఇప్పటికి మన కళ్ళముందు నుండి కనుమరుగై పోయాయి. ఇంకా అంతే కాక కొన్ని ఫ్యాక్టరీలలో నుండి వచ్చే రసాయనాల వలన ‘నీటిలో ఉండే చేపలు నష్టపోతున్నాయి. కలుషిత నీరు త్రాగి పక్షులు మరియు జంతువులు చనిపోతున్నాయి. చాలా మరణాలకు కారణం నీటి కాలుష్యం. ఇప్పుడు మనం ఈ గంభీర పరిస్థితులను ఎదిరించకపోతే రాబోయే భవిష్యత్ తరాల వారికి వాతావరణ కాలుష్యం లేకుండా భూమిని అందించగలమా?

ప్రశాంత వాతావరణం ప్రకృతి మనకి అందించిన గొప్ప వరం. చాలా వృద్ధి చెందిన దేశాలు ప్రకృతి సంపదను వారికి ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు. దీని వలన కాలుష్యం ఎక్కువై ఓజోన్ పొర దెబ్బతిని సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల వలన మనం ఎన్నో ఇబ్బందులను పడుతున్నాము.

TS Inter 1st Year Hindi उपवाचक Chapter 3 धरती को बचायें

కొన్ని ప్రాంతాలలో ఆమ్ల వర్షాలు కురుస్తున్నాయి. భూమిని, కాలుష్య వాతావరణం నుండి మనల్ని మనం కాపాడుకుందాం. అలా లేనట్లయితే కాలుష్య వాతావరణంలో మానవ మనుగడ అసాధ్యం. జీవులు నశిస్తున్నట్లు మనం నశించిపోతాము. ప్రకృతిని (పచ్చగా) హరితంగా ఉండేటట్లు చూడడం మన అందరి కర్తవ్యం. ఈ భూమి మనది దీనిని కలుషితం కాకుండా చూసుకునే బాధ్యత మన అందరిది. అలాంటి రోజు రావాలని మనం ఆశిద్దాం.

“వృక్షో రక్షతి రక్షిత:”

TS Inter 1st Year Hindi उपवाचक Chapter 2 हार की जीत

Telangana TSBIE TS Inter 1st Year Hindi Study Material उपवाचक 2nd Lesson हार की जीत Textbook Questions and Answers.

TS Inter 1st Year Hindi उपवाचक 2nd Lesson हार की जीत

अभ्यास

अ. निम्न लिखित प्रश्नों के उत्तर तीन चार वाक्यों में दीजिए :

प्रश्न 1.
खड्गसिंह का चरित्र चित्रण कीजिए ?
उत्तर:
खड्गसिंह उस इलाके का प्रसिद्ध डाकू था । लोग उसका नाम सुनकर काँपते थे । होते-होते सुल्तान की कीर्ति उसके कानों तक भी पहुँची । वह एक दिन बाबा भारती के पास आया। उसने घोड़ा देखा, तो उसपर उसे बड़ा मोह हो गया। किसी न किसी सुल्तान को हड़पने की ठान ली। जाते-जाते उसने कहा- बाबाजी इस घोड़े को आपके पास रहने नही दूँगा ।

खड्गसिंह अपाहिज वेष धारण करके बाबा को धोखा दिया । घोड़े को अपना साथ ले गया। बाबा की करुण वचनों से अपना मन परिवर्तित होता है। अंत में उसने सुल्तान (घोड़े ) को बाबा तक पहुँचाता है । डाकू को भी हृदय होता है । डाकू भी सामान्य मानव जैसा सोचता है । इस प्रकार की आलोचना हमें खड्गसिंह चरित्र द्वारा मालूम होता है ।

प्रश्न 2.
बाबा भारती का सुल्तान के प्रति लगाव कैसा था ?
उत्तर:
माँ को अपने बेटे और किसान को अपने लहलहाते खेत देखकर जो आनंद आता है, वही आनंद बाबा भारती को अपना घोड़ा देखकर आता था । भगवद्-भजन से जो समय बचता, वह घोड़े को अर्पण हो जाता । बाबा भारती उसे ‘सुल्तान’ कहकर पुकारते, अपने हाथ से खरहरा करते, खुद दानना खिलाते और देख- देखकर प्रसन्न होते थे। “मैं सुल्तान के बिना नहीं रह सकूँगा “, उन्हें ऐसी भ्रान्ति सी हो गई थी । खड्गसिंह उस घोड़े को हड़पने पर छोटे बच्चे जैसे रोता था । फ़िर सुल्तान को अंत में देखकर बेहद खुश हो जाता है ।

हार की जीत Summary in Hindi

लेखक परिचय

हिंदी के श्रेष्ठ कहानिकारों में सुदर्शन का नाम बड़े आदर के साथ लिया जाता है । सुदर्शन का जन्म सन् 1896 में पाकिस्तान के सियालकोट में हुआ था । वे हिन्दी के प्रसिद्ध साहित्यकार थे । उनका वास्तविक नाम ‘पण्डित बद्रीनाथ भट्ट’ था । सुदर्शन प्रेमचन्द परम्परा के कहानीकार थे । मुंशी प्रेमचन्द और उपेन्द्रानाथ ‘अश्क’ के समान ही वे हिन्दी और उर्दू में लिखते रहे । उन्होंने अपनी प्रायः सभी प्रसिद्ध कहानियों में समस्याओं का आदर्शवादी समाधान प्रस्तुत किया है । वे अपनी सरल और हृदय को छू जाने वाली कहानियों के लिए प्रसिद्ध हैं।

‘हार की जीत’, ‘सच का सौदा’, ‘अठन्नी का चोर’, ‘साईकिल की सवारी’, ‘तीर्थयात्रा’, ‘पत्थरों का सौदागर’, ‘पृथ्वी वल्लभ’ उनकी प्रसिद्ध कहानियाँ हैं । ‘भागवंती (उपन्यास) ‘आनरेसी मजिस्ट्रेट’ (प्रहसन), ‘सिकंदर’ पटकथा आदि भी उनकी चर्चित रचनाएँ हैं । उनकी भाषा सरल, स्वाभाविक, प्रभावोत्पादक और मुहावरेदार थी । सुदर्शन जी को गद्य और पद्य दोनों ही में महारत प्राप्त थी । साहित्य-सृजन के अतिरिक्त पंडित सुदर्शन ने अनेकों फिल्मों की पटकथा और गीत भी लिखे थे। ऐसे महान लेखक का निधन सन् 1967 में हुआ ।

TS Inter 1st Year Hindi उपवाचक Chapter 2 हार की जीत

‘हार की जीत नामक इस कहानी के कहानीकार श्री सुदर्शनजी है । वे हिन्दी के प्रसिद्ध साहित्यकार थे । सुदर्शन प्रेमचन्द परम्परा के कहानीकार थे । सुदर्शन हिंदी कहानीकारों में प्रमुख हैं। हिंदी कहानी साहित्य के विकास में सुदर्शन का महत्वपूर्ण स्थान है। ‘हार की जीत उनकी पहली कहानी है ।

सारांश  

बाबा भारती एक साधु थे । वे सब कुछ त्यागकर गाँव के बाहर एक मंदिर में रहते थे । उनके पास एक सुंदर घोड़ा था। चाल में उसके जोड़ का घोड़ा उस प्रदेश में नही था। बाबा भारती घोड़े से बहुत प्यार करते थे। रोज़ शाम को घोड़े पर बैठकर आठ-दस मील घूमते थे । घोड़े को लेकर वे फूले न समाते थे । घोड़े का नाम सुल्तान था ।

खड्गसिंह वहाँ का एक डाकू था । लोग उसका नाम सुनकर काँपते थे । उसने सुल्तान के बारे में सुना । वह एक दिन बाबा भारती के पास आया ! उसने घोड़ा देखा, तो उसपर उसे बड़ा मोह हो गया । किसी न किसी तरह सुल्तान को हड़पने की ठान ली। जाते-जाते उसने कहा- बाबाजी, इस घोड़े को आपके पास रहने नहीं दूँगा ।

एक दिन हमेशा की तरह बाबाजी शाम के वक्त घोड़े पर सवार होकर चल रहे थे । तब रास्ते में एक अपाहिज ने विनती की कि उसे घोड़े पर चढ़ा लिया जाए। बाबाजी को दया आयी । उन्होंने उसे घोड़े पर बिठाया । वह अपाहिज खड्गसिंह था । उसने कहा – ‘बाबाजी, अब यह घोड़ा मेरा हो गया ।’ कहते कहते वह चलने लगा ।

बाबा भारती एक क्षण के लिए अवाक् रहे, लेकिन तुरंत संभल गये । उन्होंने खड्गसिंह को रोककर कहा कि मानता हूँ कि यह घोड़ा तुम्हारा हो चुका। मैं घोड़ा नहीं मागूँगा । लेकिन इस घटना के बारे में किसी से कुछ न कहना ।

खड्गसिंह ने परेशान होकर कारण पूछा। तब बाबा भारती ने कहा कि यह बात किसी को मालूम हो जाए, तो लोग किसी गरीब या अपाहिज पर विश्वास नहीं करेंगे, उन्हें उनपर दया नहीं आएगी ।

यह सुनकर खड्गसिंह की आँखे खुल गयी । वह बाबा भारती के उच्च विचार के सामने एकदम हार गया । वह उसी दिन घोड़े को अस्तबल में छोड़कर चला गया । सुल्तान को पाकर बाबा भारती बेहद खुश हुए और सजल नेत्रों से कहने लगे- अब गरीबों की सहायता से कोई मुँह न मोड़ेगा ।

TS Inter 1st Year Hindi उपवाचक Chapter 2 हार की जीत

विशेषताएँ : बाबा भारती इस कहानी में हार कर भी अंत में जीत पाया । बाबा अपनी बातों से खड्गसिंह में परिवर्तन लाया । बाबा ने खड्गांसंह से सिर्फ यह वाक्य कहा कि तुमने धोखे से मेरा प्राण प्रिय सुल्तान को चुराया । जिस प्रकार तुमने चुराया इस घटना के बारे किसी से मत कहना क्यों कि लोग “दुखियों पर विश्वास न करेंगे ।” बाबा जी के विचार कितना ऊँचा और पवित्र है । साधुओं की दृष्टि में दूसरों की भलाई है, अपने भलाई से महान होता है ।

हार की जीत Summary in Telugu

సారాంశము

ప్రస్తుతం మనం చదువుకున్న ఈ పాఠం ‘గద్య వివిధా’ (ఉపవాచకం)లోని ‘हार की जीत’ అనే ఈ కథని వ్రాసింది సుదర్శన్ గారు. హిందీలో ప్రేమచంద్ కథలు వ్రాయడంలో ఎంత స్థానాన్ని పొందారో అంతటి సమాన స్థానం పొందిన వ్యక్తి సుదర్శన్ గారు. ఈ కథలో మహాత్ములు, సాధువులు దీనజనుల కోసం ఏవిధంగా ఆలోచిస్తారు అన్న విషయం గురించి తెలియచేశారు.

బాబా భారతి ఈ కథలో ముఖ్యపాత్ర. ఆయన ఒక సాధువు. తన సంపదని అంతా దీనజనులకు పంచి గుడిలో నివశిస్తున్నారు. ఆ గుడి గ్రామానికి వెలుపల ఉంటుంది. వారివద్ద ఒక అందమైన గుర్రం ఉంది. గుర్రం చాలా వేగంగా వెళుతుంది. అంతేకాక చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ఆ గుర్రం పేరు సుల్తాన్. బాబా భారతి ఆ గుర్రాన్ని తన బిడ్డవలె పెంచుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం 8, 10 కిలోమీటర్లు గుర్రంపై సవారీ చేసేవారు. ఆ గుర్రాన్ని చూసి ఎంతో మురిసిపోయే వారు.

ఆ ప్రాంతంలో ఖడ్గసింహ అనే ఒక బందిపోటు ఉండేవాడు. ప్రజలు అతని పేరు వినగానే చాలా భయపడేవారు. ఖడ్గసింహ చాలా క్రూర స్వభావంగల వ్యక్తి. అతను సుల్తాన్ యొక్క గొప్పతనం గురించి విన్నాడు. ఒకరోజు బాబా భారతి వద్దకు వచ్చి గుర్రాన్ని చూసి దానిని తను ఎలాగైనా తీసుకువెళతానని చెప్పి వెళ్ళిపోతాడు. బాబా చాలా భయపడిపోతాడు. ఎన్నో రాత్రులు దానికి కాపలా కాస్తాడు. తన బిడ్డలాంటి సుల్తాన్ తనను వదిలి ఎలా ఉండగలదు, తను ఎలా ఉండగలడు అన్న ఆలోచన అతని మనసుని కలచివేస్తుంది. చాలారోజులు గడచిపోయాయి.

రోజువలె బాబా సుల్తాన్పై షికారుకి వెళ్ళారు. దారిలో ఒక నడవలేని స్థితిలో ఉన్న ఒక వ్యక్తి ముసుగుతో కనిపించాడు. ఆ వ్యక్తి బాబాని తనని వేరొక ప్రాంతంలో దింపమని కోరాడు. బాబా అతని మాటలు నమ్మి గుర్రంపై ఎక్కించుకున్నాడు. తర్వాత ఆ వ్యక్తి బాబాని తోసి గుర్రం కళ్ళెం పట్టుకున్నాడు. బాబాకి అప్పుడు అర్థం అయ్యింది. తను మోసపోయానని, ఆ వ్యక్తి ఇంకెవరు కాదు ఖడ్గసింహ. తను చెప్పినట్లు ఖడ్గసింహ ఆ గుర్రాన్ని తన హస్తగతం చేసుకున్నాడు.

TS Inter 1st Year Hindi उपवाचक Chapter 2 हार की जीत

బాబా గారు ఒక క్షణం అవాక్కు అయి తనని తాను సంభాలించుకున్నారు. బాబా గారు ఖడ్గసింహాని ఆపి ఇప్పుడు ఈ గుర్రం నీది అయినది. నేను నీ నుండి ఈ గుర్రాన్ని కోరను. ఈ విషయం గురించి నీవు ఎవరితో ప్రస్తావించవద్దు. ఇదే నా విన్నపం. ఖడ్గసింహకి ఏమి అర్థం కాలేదు. ఎందుకు బాబా అలా మాట్లాడారో తెలుసుకోవాలని అనుకున్నాడు ? బాబా నీవు నాతో ఎందుకు ఎవరితో ఈ సంఘటన చెప్పవద్దని అన్నావు అని ప్రశ్నించాడు.

బాబా ఇలా సమాధానం చెప్పారు. ప్రజలకు నీవు అపాహిజుని వేషంలో వచ్చి నన్ను మోసం చేశావని తెలిస్తే ఎవరు దీనులకు, దుఃఖితులకు సహాయం చేయరు. వారికి దీనులపై దయ కలగదు. బాబా మాటలు విన్న ఖడ్గసింహకి హృదయ పరివర్తన కలిగింది. బాబా యొక్క (గొప్ప) ఉన్నతమైన ఆలోచనకి తను చలించిపోయాడు. బాబా ముందు తను ఓడినట్లు అదే రోజు రాత్రి గుర్రాన్ని తీసుకువెళ్ళి బాబాగారి గుర్రపుశాలలో వదిలేశాడు.

సుల్తాన్ తిరిగి అక్కడ ఉండటం చూసిన బాబా ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు బాబా ఈ విధంగా అన్నారు. ఎవరు దీనులకు సహాయం చేయకుండా ఉండరు. బాబా మాటలు ఖడ్గసింహలాంటి బందిపోటు మనసునే మార్చివేయకలిగింది. మహాత్ములు తమ సుఖం కోసం కాక ప్రజల సుఖం కోరుకుంటారు అన్న వాక్యం నిజం.

TS Inter 1st Year Hindi उपवाचक Chapter 1 शिक्षा

Telangana TSBIE TS Inter 1st Year Hindi Study Material उपवाचक 1st Lesson शिक्षा Textbook Questions and Answers.

TS Inter 1st Year Hindi उपवाचक 1st Lesson शिक्षा

अभ्यास

अ. निम्न लिखित प्रश्नों के उत्तर तीन चार वाक्यों में दीजिए :

प्रश्न 1.
रवींद्र का लक्ष्य क्या था ?
उत्तर:
रवींद्र एक छोठी से गाँव का लड़का था । गरीब परिवार का रवींद्र खुद अपने बलबूते पर पढ़ता चला गया । हर परिक्षा में प्रथम रहता था । दसवी कक्षा में प्रथम आने पर रवींद्र का उत्साह दुगना हो गया और अधिक लगन से पढ़ने लगा । उसका एक . मात्र लक्ष्य खूब पढ़कर आई.ए.एस बनना है । उसने अपना ध्यान आई.ए.एस की परीक्षा पास कर एक अधिकारी बननें पर केन्दित किया । अंत में कलक्टर बन जाता है ।

प्रश्न 2.
रवींद्र नौकरी क्यों नहीं करना चाहता था ?
उत्तर:
रवींद्र के गाँव में एक कारखाने शुरु हो गया । यह कारखाना कार बनाने का है । गाँव के गरीब परिवारों को मजदूरी मिल गई । नौजवान कारखाने में भरती हो रहे थे । रवींद्र के माता पिता भी रवींद्र को नौकरी में भरती होने केलिए कहते थे। लेकिन रवींद्र कारखाने में नौकरी करना नही चाहता था क्यों कि नौकरी करेगा तो क्लर्क हो जाता। अगर. आई.ए.एस पढेगा तो कलक्टर बनेगा । तब वह जिले का मालिक बनेगा । नौकरी करने से उसका सपना कभी पूरा नही होगा । इसलिए रवींद्र नौकरी करने से इनकार करता है’ ।

शिक्षा Summary in Hindi

लेखक परिचय

मनमोहन भाटिया का जन्म सन् 1958 में दिल्ली में हुआ । उन्होंने हिंदूकालेज, दिल्ली से बी. कॉम और कैंपस लाँ सेंटर से एल. एल. बी. उपाधि प्राप्त की है । उन्हें बचपन से ही कहानियाँ लिखने में बड़ी रुचि थी। भारत की कई प्रसिद्ध पत्र – पत्रिकाओं में उनकी कहानियाँ प्रकाशित हुई हैं। उनकी प्रसिद्ध कहानियों में ‘बड़ी दादी’, ‘ब्लू टरबन’, ‘अखबार वाला’, ‘अहंकार’, ‘मोबाइल – लत’, ‘लाइसंसे’ और शिक्षा प्रमुख हैं ।

प्रस्तुत कहानी ‘शिक्षा’ अभिव्यक्तिकथा महोत्सव द्वारा पुरस्कृत की गई है । इस कहानी में रवींद्र नामक बालक के माध्यम से शिक्षा का महत्व बताया गया है। शिक्षा में ज्ञान, उचित आचरण और तकनीकी दक्षता, शिक्षण और विद्या प्राप्ति आदि समाविष्ट हैं । इस प्रकार यह कौशलों (Skills) व्यापारों या व्यवसायों एवं मानसिक, नैतिक और सौन्दर्य विषयक के उत्कर्ष पर केंद्रित है ।

TS Inter 1st Year Hindi उपवाचक Chapter 1 शिक्षा

शिक्षा व्यक्ति की अंतर्निहित क्षमता तथा उसके व्यक्तित्व, को विकसित करने वाली प्रक्रिया है ।

प्रस्तुत कहानी ‘शिक्षा’ की रचना मनमोहन भाटिया ने की । आप कैंपस लॉ सेंटर से एल. एल. बी. उपाधि प्राप्त की है । प्रस्तुत कहानी ‘शिक्षा’ अभिव्यक्ति महोत्सव द्वारा पुरस्कृत की गई है ।

सारांश

मुख्य राजमार्ग से कटती एक संकरी सड़क आठ किलोमीटर के बाद नहर पर समाप्त हो जाती है। नहर पर जाने केलिए कच्चा पुल एकमात्र साधन है । जब नहर में अधिक पानी छोड़ा जाता है, तब फुल टूट जाता है और नाव से नहर पार जाया जाता है । यह अस्थायी पुल जिस नहर पार के गाँववाले खुद बनाते हैं, बरसात के महिनों में भी अधिक पानी के आ जाने पर टूट जाता है। सरकार ने कभी पुल को पक्का करने की नही सोची । नहर के पार गाँवों में गरीब परिवारों की संख्या अधिक है । आधे छोटे खेतों में फसल बो कर गुजारा करनेवाले और दूध बेचने का काम करते हैं ।

शिक्षा से गाँववालों का दूर- दूर तर कोई वास्ता नही है । ऐसा लगता था, कि नहर पर आधुनिक सभ्यता ने अपने पैर अभी तक नही रखे हैं । नहर से पहले गाँव में एक स्कूल हैं । जहाँ नहर पार गाँव के बच्चे इसलिए पढ़ने जाते हैं, क्योंकि सरकारी स्कूलों में मुफ्त शिक्षा और दोपहर का खाना मिलता है । इसके अतिरिक्त गाँव वाले अपने बच्चों को पढ़ने केलिए प्रोत्साहित नही करते, जब कोई बच्चा फेल होता तो, स्कूल से निकाल लिया जाता है ।

इस सबके बावजूद कुछ बच्चों पर सरस्वती मेहरबान है, प्रकृति चाहती है कि वे पढ़ लिख कर सभ्यता में अज्ञानता को दूर कर ज्ञान का प्रकाश चारों तरफ फैलाएँ। ऐसे ही बच्चों में रवींद्र प्रमुख था । गरीब परिवार का रवींद्र, खुद अपने बलबूते पर पढ़ता चला गया । जिस स्कूल का रिज़ल्ट कभी दस प्रतिशत से अधिक नहीं आया, रवींद्र दसवी कक्षा की बोर्ड परिक्षा में पूरे जिले में प्रथम आया। जिले में प्रथम आने पर रवींद्र का उत्साह दुगना हो गया । और अधिक लगन से पढ़ने लगा । प्रिंसिपल ने रवींद्र की श्रद्धा पढाई में देखकर छात्रवृत्रि केलिए आवेदन किया और दो वर्ष केलिए छात्रवृत्ति भी करवा दी। होनहार रवींद्र जोश, बात मानकर तू कारखानें में काम पर लग जा । इतनी अच्छी नौकरी हाथ से छूट जाने के पहले ही भरती हो जा ।

रवींद्र ने लाख समझाने की कोशिश की लेकिन सब बेकार, आखिर थक कर उसने कारखाने में नौकरी कर ली। रवींद्र को स्टोर में ड्यूटी दी गई, छः हज़ार रूपये का वेतन पाकर घर वाले तो खुश हो गए, लेकिन रवींद्र का मन दुखी था। दो महीने जैसे वैसे काटे । बारहवी कक्षा की बोर्ड परिक्षा का रिज़ल्ट घोषित हुआ । दसवी कक्षा में रवींद्र जिले में प्रथम आया था, इस बार वह पूरे राज्य में प्रथम रहा।

राज्य सरकार ने आगे पढ़ने केलिए छात्रवृत्ति की घोषणा की, जिससे उत्साहित होकर रवींद्र ने कॉलेज में दाखिला लिया और नौकरी छोड़ दी। नौकरी छोड़ने की खबर मिलते ही रवींद्र के माता – पिता दोनों बहुत नाराज हुए और प्रिंसिपल को कोसने लगे । रवि के पिता रमाशंकर दो-तीन पड़ोसियों को साथ लेकर प्रिंसिपल के कवार्टर मे जाकर गालिया दी । प्रिंसिपल ने बहुत समझाने की कोशिश की लेकिन कोई प्रभाव ना पड़ा। थक कर प्रिंसिपल ने कहा कि आपका लड़का है, जो आप उचित समझे, वही करे ।

प्रिंसिपल ने रवि को समझाया कि उसकी छात्रवृत्रि पढाई का खर्च सहन कर लेगी, यदि वह अपने परिवार को समझा सके तो भविष्य केलिए उत्तम रहेगा । रवींद्र के पिता – रवि से कहा कि ” आगे पढने की कोई जरूरत नही” नौकरी करेगा तो पैसे कमाएगा । पढाई करेगा तो पैसे खर्च होंगे। तू अब पढ़ लिख गया है । अपने आप हिसाब लगा ले। पूरा वेतन मिलेगा ।

रवींद्र पिता से कहा कि कारखानें की नौकरी में पूरी जिन्दगी क्र्क बन कर रह जाऊँगा । “लेकिन मेरा एक मात्र लक्ष्य आई ए. एस बनना है । मै उसकेलिए खूब पढूँगा, मै अधिकारी बन कर आप को दिखाऊँगा । पिता ने धमकी दिया कि ” घर में रहना है तो पढ़ने का भूत उतारना होगा” । लेकिन रवींद्र को पढ़ने की धुन थी, उसने कॉलेज में दाखिल ले लिया । यह सुनते ही रमाशंकर आगबबूला हो गया, रवि को घर से बाहर निकाल दिया। माँ ने दरवाजा बंद कर दिया।

TS Inter 1st Year Hindi उपवाचक Chapter 1 शिक्षा

रवींद्र अब क्या करेगा, प्रिंसिपल सार के पास जाकर रहने केलिए जगह माँगा तो क्वार्टर में रहने के लिए कमरा दिया । लेकिन रवींद्र के माता पिता ने गाँव वालों के संग प्रिंसिपल के घर धावा बोल दिया और खुले शब्दों में कहा कि गाँव के बच्चों को भड़काना बंद कर दे वरना उसे स्कूल रहने नही देंगे । प्रिंसिपल रवींद्र को अपने घर में नही रख सकता । रवींद्र को प्रिंसिपल के घर भी छोड़ना पडा । सीधे शहर केलिए रवाना हो गया । काँलेज के पास एक मंदिर था । वह वहाँ कुछ देर बैठा रहा । रात को मंदिर बंद हो गया। उसकी जेब में फूटी कोड़ी नहीं थी । बस एक पैंट कमीज में घर से निकल था ।

सारी रात मंदिर परिसर में गुज़ार दी । भक्तों के दिए प्रसाद से पेट की भूख शांत की। मंदिर का पुजारी दो दिनों से रवि को देख रहा था । रवि से पूछा क्यों मंदिर में सो रहे हो ? रवींद्र आपनी कहानी सुना दी और काँलेज में दाखिले और छात्रवृत्ति के कागज दिखाए तब पुजारी की यकीन आया कि रवींद्र सच बोल रहा है । पुजारी ने शर्त रख दी कि यदि तुम मंदिर में रहकर काँलेज जाना चाहोगे तो मेरे दोनों बच्चों को पढ़ाना होगा और मंदिर की सफाई करनी होंगी। रवि ने शर्ते मान ली। काँलेज में पढ़ाई और शाम को पुजारी के बच्चों को पढाना यही उसकी दिनचर्या बन गया। प्रिंसिपल उसका मार्ग दर्शन करते रहे, और हौसला बढा ते रहे ।

सारे कॉलेज में मिस्टर ‘पढ़ाकू’ के नाम से मशहुर हो गया पुराने कपडों में उसकी गरीबी झलकती थी, पैदल आया – जाया करता था जिसके कारण कोई उसे पास नही आने देता था । लेक्चरर और प्रोफेसर ही उसके साथी थे। पहला वर्ष पूरा हुवा, परीक्षाओं में काँलेज में प्रथम रहा और उसके जितने अंक कॉलेज के इतिहास में किसी के नही आए ! सब दोस्ती करने लगे । पुजारी के बच्चे भी अच्छे नंबरों से पास हुए। रवि बड़ी श्रद्धा से मंदिर की सफाई करता, मंदिर की सफाई देख कर भक्तों की संख्या बढ गयी । पढने की लगन से वह पूरी यूनीवर्सिटी में प्रथम रहा और आई ए एस की परीक्षा पहली कोशिश में मेरिट केसाथ पास की।

सब लोग रवि की तारीफ किये । पिंसिपल साहब जिसने बचपन से रवि को कलक्टर बनने केलिए प्रोत्साहन दिया वह आज बहुत खुश हुवे । रवि से कहाकि तुमने अपने नाम को सार्थक कर दिया । ” हंमेशा सत्य की राह पर चलों; किसी रूकावट से मत डरना यही मेरी शिक्षा है और तुम्हे आशीर्वाद है ।

ट्रेनिंग के बाद जहाँ बाकी आई.ए.एस. अफसरों ने शहरों में अपनी पोस्टिंग चाही, रवींद्र ने अपना पिछडा जिला चुना पहला काम उसने नहर पर पुल बननाने का किया। रवींद्र माता पिता खुशी से फूले नही समाए । रवींद्र के माता पिता प्रिंसिपल साहब से माफ़ी माँगे । “तुम गाँव निवासी अज्ञानता का पर्दा उतार दो, पढाई की महिमा को समझो, यही मेरा सपना है । यही मेरी माफी है ।” प्रधानाचार्य ने कहा । पाँच साल बाद रवि अपने गाँव आ रहा है। पूरा गाँव रवींद्र के स्वागत में खड़ा था । माता – पिता ने अपने बेटे को गले लगाया। तीनों की आँखे नम थी ।

विशेषताएँ : अनपढ परिवार में पले बड़े रवींद्र कलक्टर बनना चाहा, आई.ए.एस परीक्षाओं केलिए बहुत मेहनत किया। कलक्टर बनने केलिए वह जो रास्ता चुना उस रास्ते में कितनी तकलीफें आने पर भी तकलीफों से अपने आप बचाते अपना लक्ष्य आई.ए.एस तक पहुँचा । गरीब परिवार के बच्चे होने पर भी सरस्वती कटाक्ष से अपनी मंजिल तक पहुँचा । कितने रात, कितने दिन रवींद्र परिश्रम किया भगवान ही जाने । परिश्रम का फल अंत मिला। रवींद्र जैसे बच्चे सब केलिए आदर्शप्राय हैं।

यह कहानी पढ़ने के बाद सब के मन में किसी न किसी उच्च पदवी को प्राप्त करने की आशा होगी ।

शिक्षा Summary in Telugu

సారాంశము

ప్రస్తుతం మనం చదువుతున్న ఈ పాఠం “గద్య వివిధా” (ఉపవాచకం) లోనిది. ‘శిక్ష’ (చదువు / education) అనే ఈ కథని వ్రాసింది మనమోహన్ భాటియాగారు. వీరు ఎల్.ఎల్.బి. ఉపాధి పొందిన వ్యక్తి. ప్రస్తుత కథ ద్వారా చదువు యొక్క గొప్పతనం గురించి వివరించారు. అభివ్యక్తి కథా మహోత్సవంలో పురస్కారం పొందిన కథ. ఈ కథలో రవీంద్ర అనే పిల్లవాడి ద్వారా చదువు యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేశారు.

TS Inter 1st Year Hindi उपवाचक Chapter 1 शिक्षा

‘శిక్ష’ అనే ఈ కథ ప్రారంభం ఒక చిన్న గ్రామం నుండి మొదలైంది. ఆ గ్రామం జాతీయరహదారికి ఎనిమిది కిలోమీటర్ల సన్నని ఇరుకైన రోడ్డుకి దూరంగా ఉంటుంది. ఆ గ్రామానికి వెళ్ళడానికి మధ్య ఒక కాలువ ఉంది. ఆ కాలువపై చిన్న వంతెన ఊరి వారందరూ కలిసి నిర్మించుకున్నారు. వర్షాకాలం కాలువలో నీరు ఎక్కువైతే వంతెన కూలిపోయేది. అప్పుడు తాత్కాలికంగానే వంతెన ఊరువారందరూ కట్టుకునేవారు.

(సర్కారు) ప్రభుత్వం సరియైన బలిష్టమైన వంతెన కట్టడానికి ముందుకు రాదు. కారణం ఎవరు (వారిని) గ్రామ ప్రజలను పట్టించుకునేవారు కాదు. ఆ ప్రజలు పంటలు పండించడం, ఆవుల, మేకల పెంపకం లాంటివి చేసుకొని జీవనం గడిపేవారు. పాలను పట్టణానికి ఆ వంతెనపై వెళ్ళి సరఫరా చేసి డబ్బు సంపాదించుకునేవారు. అక్కడి పిల్లలు చదువుకోవడానికి సర్కారు పాఠశాల ఉండేది.

చదువు ఉచితంగా నేర్పిస్తారని, మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడతారనే ఉద్దేశ్యంతో తల్లిదండ్రులు పిల్లలని పాఠశాలకి పంపించేవారు. పరీక్షలలో పిల్లవాడు తప్పితే చదువు మాన్పించి పనికి పంపేవారు. వారిలో ఏ ఒక్కరికి చదువు యొక్క. విలువ తెలియదు. కాని అటువంటి మట్టిలో కూడా కొన్ని మాణిక్యాలు ఉన్నట్లే రవీంద్ర మన కథలో (నాయకుడు) ముఖ్యపాత్ర. ఆ గ్రామంలో నివసించే పిల్లవాడు. అతను చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. ప్రతి తరగతిలో క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు.

పదవ తరగతిలో అతను జిల్లాలో అత్యంత మార్కులు సంపాదించి పాఠశాలకి గురువులకి మంచిపేరు తెచ్చిపెట్టాడు. అతని ప్రధానోపాధ్యాయుడు రవిని మెచ్చుకొని తర్వాత చదువుకు అతనికి స్కాలర్షిప్ వచ్చే అవకాశం కల్పించారు. రవి ఇంటర్ రెండు సంవత్సరాలు పూర్తి చేశాడు. వేసవి సెలవులు వచ్చాయి. పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు. సమయం వృధా చేయక జీవితంలో ఒక లక్ష్యం ఎంచుకొని ఆ లక్ష్యం కోసం ఎంతో కష్టపడుతున్నాడు. అతని లక్ష్యం కలెక్టరు అవ్వడం.

ఆ ఊరిలో కొద్ది సంవత్సరాలు అనగా రెండు ఏళ్ళు క్రితం ఒక కార్ల కంపెనీ ఫ్యాక్టరీ కట్టడం ప్రారంభించింది. ఇప్పుడు పూర్తి అయింది. ఊరిలో వారికి పని దొరికింది. ప్రతి ఒక్కరు కార్ల కంపెనీలో చేరి నెలకు 5, 6 వేల రూపాయలు సంపా దించుకుంటున్నారు. ఊరిలో రవి తోటి పిల్లలు ఉద్యోగంలో చేరి డబ్బు సంపా దిస్తున్నారని తెలిసిన వారి తల్లిదండ్రులు రవిని కూడా పనిలోకి వెళ్ళమని చెప్తారు. కాని రవి నిరాకరిస్తాడు.

తల్లిదండ్రులకు తను ఐ.ఎ.ఎస్. చదివి గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకుంటానని నచ్చచెప్పాడు. కాని తండ్రి రమాశంకర్ రవిని మందలించి పనికి పంపుతాడు. రవి దీనికి కారణం తన ఆర్థిక పరిస్థితులు అని తలచుకొని బాధపడతాడు. రవికి ఇద్దరు అక్కలు, అన్న ఉన్నారు. అన్నగారి వివాహం కోసం షావుకారు వద్ద అప్పుచేసి, దాన్ని తీర్చలేక సగం పొలం అతని పేరున వ్రాస్తారు. మిగిలిన కొద్దిపాటి పొలంలో పండించే పంటతో ఇంటిని నడుపుతున్నారు.

ఇటువంటి పరిస్థితులలో తను ఎంత చెప్పివా తల్లిదండ్రులు వినిపించుకోరని అర్థం చేసుకుని, ఫ్యాక్టరీలో స్టోరుకీపరు పనిలో చేరతాడు. కాని అతను తన మనసులో ఎంతో బాధపడుతుంటాడు. నెలకు 6 వేల రూపాయలు తన కొడుకు సంపాదిస్తున్నాడని తల్లిదండ్రులు మురిసిపోతారు. వేసవి సెలవులు రెండు నెలలు ఎలాగో గడిచిపోయాయి. ఇప్పుడు ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడి అయ్యాయి. రవీంద్ర ఆ జిల్లాలోనే ప్రథమ స్థానం పొందాడు. ప్రధానోపాధ్యాయుడు రవీంద్రని మెచ్చుకొని ప్రభుత్వం తరఫున మరల స్కాలర్షిప్ ఇప్పించారు. రవీంద్ర కాలేజిలో బి.ఎ. మొదటి సంవత్సరం జాయిన్ అయ్యాడు.

TS Inter 1st Year Hindi उपवाचक Chapter 1 शिक्षा

ఫ్యాక్టరీలో ఉద్యోగాన్ని వదిలివేశాడు. ఆ మాట విన్న తల్లిదండ్రులకు ఎంతో కోపం వచ్చింది. రవీంద్రకు పై చదువులు చదవద్దు ఊరిలో ఉంటూ ఫ్యాక్టరీలోనే పనిచేయమని చెప్పారు. కాని రవీంద్ర ససేమిరా ఒప్పుకోడు. తండ్రి మాటలను పట్టించుకోని కారణంగా తండ్రికి కోపం వచ్చి రవీంద్రని ఇంటిలో నుండి పంపిం చివేస్తాడు.

ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్ళి తన కొడుకు ఇలా అవ్వడానికి ఆయనే కారణమని తీడతారు. ప్రిన్సిపాల్ ఎంత చెప్పడానికి ప్రయత్నించిన ఒప్పుకోరు. ఊరిలో తమ పిల్లలని తమకు వ్యతిరేకంగా మారుస్తున్నాడని ఊరి వారందరికి చెప్పి, జాగ్రత్తగా ఉండమని బెదిరించి వెళ్ళిపోతారు రవీంద్ర తల్లిదండ్రులు. ఇంటిలో నుండి నెట్టివేసిన రవిని తన ఇంటిలో ఆశ్రయం కల్పించిన ప్రిన్సిపాల్ ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోమని చెబుతారు.

ఎటు వెళ్ళాలి అని ఆలోచించి రవీంద్ర తన కాలేజి ఉండే పట్టణానికి చేరుకు న్నాడు. కాలేజి తెరవడానికి వారం రోజులు పడుతుంది. అతనికి చదువుకు మాత్రమే స్కాలర్షిప్ వచ్చింది, ఉండటానికి కాదు. ఎక్కడ ఉండి తను చదువుకోవాలని ఆలోచిస్తాడు. పట్టణంలో ఒక ప్రాంతంలోని గుడి వద్దకు చేరుకున్నాడు. గుడిలో రాత్రి దాకా గడిపాడు. గుడి తలుపులు మూసిన తర్వాత అక్కడే మంచినీళ్ళు త్రాగి బయట పడుకున్నాడు. తింటానికి డబ్బులు కూడా లేవు. ఒంటిపై ఉన్న దుస్తులు తప్ప అతని వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. గుడి గంటల శబ్దం అయిన తర్వాత కళ్ళు తెరిచి చూశాడు. ఉదయం అయినది.

కొందరు భక్తులు ప్రసాదం పంచుతుంటే రవీంద్ర ఆ ప్రసాదం తిని తన ఆకలిని తీర్చుకున్నాడు. రెండవరోజు అలానే రాత్రి అయ్యేవరకు గడిపాడు. గుడి బయట తలుపుల వద్ద నిద్రిస్తాడు. ఇది గమనించిన పూజారి రవీంద్రని నువ్వు ఎవరు? ఎందుకు రెండు రోజుల నుండి ఇక్కడే ఉంటున్నావు అని ప్రశ్నిస్తాడు. రవీంద్ర తన కథ వినిపించి తన జేబులోని స్కాలర్షిప్ పత్రాలు, కాలేజిలో చేరిన వాటి తాలుకు పత్రాలు చూపిస్తాడు. పూజారి అవి చూసి నిజం అని నమ్మి కొన్ని షరతులు పెట్టి ఇక్కడ గుడిలో ఉండటానికి అంగీకరిస్తాడు.

వేకువజామునే లేచి గుడిని శుభ్రం చేయాలి తన ఇద్దరు పిల్లలని చదివించాలని, ధార్మిక సంబంధమైన కార్యక్రమాలలో తనకి సహాయం చేయాలి అని షరతులు పెట్టాడు ఆ పూజారి. పూజారి చెప్పిన షరతులకు అంగీకరించి రవీంద్ర తన పనులు తాను ఎంతో శ్రద్ధగా చేసేవాడు. ఉండటానికి స్థలం దొరికినందుకు ఆ భగవంతునికి ధన్యవాదములు చెప్పుకున్నాడు.

కళాశాలలో పిల్లలు మంచి వస్త్రాలు ధరించి, కార్లలో వచ్చేవారు. కాని రవీంద్రుని వద్ద చిరిగిన ఒక జత బట్టలు తప్ప ఏమి లేవు. నడిచి వెళ్ళి, తిరిగి నడిచి వచ్చేవాడు. అతని దుస్తులు చూసి ఎవరు అతనితో స్నేహం చేసేవారు కారు. కాని ప్రిన్సిపల్గారు రవీంద్రకు తోడుగా ఐ.ఎ.ఎస్. కావడానికి కావలసిన విషయాలు వివరిస్తూ మంచి మార్గాన్ని చూపించేవారు.

తరగతులు జరగనప్పుడు గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలను చదువుతూ సమయాన్ని గడిపేవాడు. అందరు రవీంద్రని పుస్తకాల పురుగు అని ఎగతాళి చేసేవారు. లెక్చరర్స్ అతనికి మంచి దారిని చూపేవారు. బి.ఎ. మొదటి సంవత్సరం పూర్తి అయింది. రవీంద్ర ఎంత మార్కులు తెచ్చుకున్నాడంటే ఇంత వరకు ఆ కళాశాల రికార్డులలో రాని అన్ని మంచి మార్కులు తెచ్చుకొని కళాశాల పేరును యూనివర్సిటీలో మారుమ్రోగించాడు. అతని మార్కులు చూసి ఇప్పుడు చదివే విద్యార్థులు అతని స్నేహితులయ్యారు. పూజారి పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యారు.

రవీంద్ర ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండేవాడు. తన చదువు, పూజారి పిల్లలకు చదువు చెప్పడంలో, గుడి పనులు చేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. గుడి శుభ్రత, పనులు నచ్చి భక్తుల రాకపోకలు పెరిగాయి. గుడికి తగిన ధనం రావడం జరిగింది. ఐ.ఎ.ఎస్. మొదటి సారి వ్రాసి, మొదటి సారే విజయం సాధించాడు రవీంద్ర.

రవీంద్రని చూసి ప్రిన్సిపాల్ గారు ఎంతో గర్వపడ్డారు. తను చెప్పిన రీతిలో నడుచుకొని ఈ స్థాయికి వచ్చిన తన విద్యార్థిని కౌగలించుకొని ఆనందం వ్యక్తం చేస్తారు. ఎన్ని కష్టాలు వచ్చిన సత్యమార్గంలోనే నడవమని ఆశీర్వదిస్తారు. కలెక్టరు ట్రయినింగ్కి వెళ్ళాడు రవీంద్ర.

కలెక్టరు ట్రైనింగ్ పూర్తి అవ్వగానే ప్రతి కలెక్టరు మంచి వృద్ధిలో ఉన్న జిల్లాలని ఎంచుకున్నారు. కాని రవీంద్ర తమ వెనుకబడిన జిల్లాని ఎంచుకున్నాడు. ఆ జిల్లా కలెక్టరుగా అతనికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కలెక్టరు అయ్యాక రవీంద్ర తన మొదటి పనిగా తన ఊరికి వంతెన పక్కాగా (గట్టిగా కట్టాలని ఆదేశించాడు. కలెక్టరు ఆదేశాల మేరకు గట్టి వంతెన కట్టారు. రవీంద్ర తల్లిదండ్రులు 5 సంవత్సరాల తర్వాత కొడుకు కలెక్టరు అయ్యాడని తమ ఊరికే వస్తున్నాడని తెలుసుకొని ఆనందించారు. ప్రిన్సిపాల్ వద్దకు వెళ్ళి ఆయనని దూషించినందుకు క్షమాపణ వేడుకుంటారు.

TS Inter 1st Year Hindi उपवाचक Chapter 1 शिक्षा

మీ ఊరి వారందరు అజ్ఞానాన్ని వదిలి, పిల్లలను చక్కగా చదివిస్తే అదే తను వారిని క్షమించినట్లుగా అని చెప్పారు. ఎంతో మంది ఊరి పిల్లలకు ఆ ప్రాంతంలోని గ్రామీణ విద్యార్థులకు రవీంద్ర ఆదర్శప్రాయుడు అని ప్రిన్సిపాల్ చెపుతారు. ఆరోజు తల్లిదండ్రుల మాట వింటే రవీంద్ర క్లర్క్ గానే ఉండేవాడని ఇంత గొప్ప పదవి పొందేవాడు కాదని ప్రిన్సిపాల్ అందరితో చెప్తారు.

రవీంద్ర తల్లిదండ్రులు తమ బిడ్డ తమని మన్నిస్తాడా లేదా అని మనసులో బాధపడుతుంటారు. రవీంద్ర కారులో వంతెన దాటి ఊరిలో అడుగుపెడతాడు. 5 సంవత్సరాల తర్వాత వచ్చిన రవీంద్రను చూసి ఊరిలో అందరు సంతోషించి, సత్కరిస్తారు. రవీంద్ర తల్లిదండ్రుల వద్దకు వచ్చి ప్రేమగా వారిని కౌగిలించుకుంటాడు. ముగ్గురి కళ్ళలో ఎంతో ప్రేమ, ఆత్మీయత కన్పిస్తాయి.

ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. ఎన్ని అవరోధాలు వచ్చినా దాటవచ్చు. విద్య ఎంతటి వారినైన గొప్ప వ్యక్తిగా మారుస్తుంది. దయవుంచి అటువంటి అజ్ఞానంలో ఉండే తల్లిదండ్రులలో మార్పు రావాలని ఆశిద్దాం. భావి తరాల వారికి మంచి విద్య అందించి గొప్పవారిగా మారుద్దాం.

TS Inter 1st Year Hindi Study Material Chapter 6 बतुकम्मा

Telangana TSBIE TS Inter 1st Year Hindi Study Material 6th Lesson बतुकम्मा Textbook Questions and Answers.

TS Inter 1st Year Hindi Study Material 6th Lesson बतुकम्मा

दीर्घ समाधान प्रश्न

प्रश्न 1.
बतुकम्मा का अर्थ क्या है और यह त्यौहार कितने दिनों तक मनाया जाता है ?
उत्तर:
बतुकम्मा तेलुगु भाषा के दो शब्दों से बना है- ‘बतुकु’ और ‘अम्मा’, यहाँ ‘बतुकु’ का अर्थ ‘जीवन’ और ‘अम्मा’ का अर्थ ‘माँ’ है । इस तरह बतुकम्मा का अर्थ है- ‘जीवनप्रदायिनी माता’ । यह त्यौहार तेलंगाणा राज्य की वैभवशाली संस्कृति का प्रतीक है । बतुकम्मा त्यौहार दशहरे की नवरात्रियों में मनाया जाता है । यह कुल नौ दिनों का त्यौहार है । इसका आरंभ भाद्रपद अमावस्या यानी महालया अमावस्या या पितृ अमावस्या से होता है और सहुला बतुकम्मा या पेद्दा बतुकम्मा तक चलता है । विशेष रुप से इसे स्त्रियाँ मनाती हैं। इसे मनाने की विशेष विधि है। नौ दिनों तक मनाये जाने वाले इस त्यौहार का हर दिन एक विशेष नैवेद्य रूपी नाम से जाना जाता है ।

TS Inter 1st Year Hindi Study Material Chapter 6 बतुकम्मा

प्रश्न 2.
बतुकम्मा त्यौहार में किन किन फूलों का उपयोग होता है ? उनके नाम लिखिए ।
उत्तर:
बतुकम्मा बनाने के लिए उपयोग में लाए जाने वाले फूल जैसे तंगेडु (दातुन – तेलंगाण का राष्ट्र पुष्प), गुम्मडि पुव्वु (कोहडे का फूल), बंती (गेंदा), मंदारम (गुड़हल), गोरिंटा (गुल मेहंदी), पोकाबंती (गुलमखमलं), कट्लपाडु (जडीबूटी पुष्प), गुंट्लागरगर ( भृंगराज ), कोड़िजुट्टु पुव्वुलु (श्री आई पुष्प), मयूरशिखी (मयूरशिखा), चामंती (गुलदाउदी), तामरा (कमल), गन्नेरु ( कनेर), नित्य मल्ले (पटसन के पुष्प ), गुलाबी (गुलाब), वज्रदंतीपुव्वु (वज्रदंतीपुष्प) गड्डी पुव्वु (घांस का फूल ) आदि का उपयोग करते हैं ।

एक शब्द में उत्तर दीजिए

प्रश्न 1.
तेलंगाणा का राज्य पर्व क्या है ?
उत्तर:
बतुकम्मा ।

प्रश्न 2.
राजा धर्मागंद की पत्नी का नाम क्या था ?
उत्तर:
सत्यवती ।

प्रश्न 3.
किस त्यौहार को फूलों का त्यौहार भी कहते हैं ?
उत्तर:
बतुकम्मा ।

प्रश्न 4.
बतुकम्मा का विसर्जन कहाँ करते हैं ?
उत्तर:
तालाबों, जल स्त्रोतों में ।

TS Inter 1st Year Hindi Study Material Chapter 6 बतुकम्मा

प्रश्न 5.
जहाँ स्त्रियों का सम्मान और आदर होता है वहाँ साक्षात कौन निवास करते है ?
उत्तर:
भगवान ।

प्रश्न 6.
तेलंगाणा का राष्ट्र पुष्प क्या है ?
उत्तर:
दातुन ( तंगेडु) ।

प्रश्न 7.
बतुकम्मा विशेषकर किसका त्यौहार है ?
उत्तर:
स्त्रियों ।

प्रश्न 8.
बोड्डुम्मा की प्रतिमा को किस की मिट्टी से बनाया जाता है ?
उत्तर:
तालाब ।

संदर्भ सहित व्याख्याएँ

प्रश्न 1.
भारत त्यौहारों का देश है । यहाँ लगभग हर राज्य के अपने – अपने राज्य पर्व हैं ।
उत्तर:
संदर्भ : यह वाक्य ‘बतुकम्मा’ नामक पाठ से दिया गया है। यह पाठ एक निबंध है। त्यौहार समय समय पर आकर हमारे जीवन में नई चेतना, नई स्फूर्ति, उमंग तथा सामूहिक चेतना जगाकर हमारे जीवन को सही दिशा में प्रवृत्ते करते हैं। ये किसी राष्ट्र एवं जाति वर्ग की सामूहिक चेतना को उजागर करनेवाले जीवित तत्व के रूप में प्रकट हुआ करते हैं ।

व्याख्या : भारत महान और विशाल देश है। भारत में कई धर्मों और जातियों के लोग रहते हैं । त्यौहार मुख्यतः दो प्रकार के होते हैं- (1) राष्ट्रीय त्यौहार और (2) धार्मिक त्यौहार । भारत त्यौहारों का देश है। भारत में लगभग हर राज्य के अपने – अपने राज्य पर्व है। सभी त्यौहारों की अपनी परंपरा होती है जिससे संबंधित जन-समुदाय इनमें एक साथ भाग लेता है। सभी जन त्यौहारों के आगमन से प्रसन्न होते हैं । प्रत्येक त्योहार में अपनी विधि व परंपरा के साथ समाज, देश व राष्ट्र के लिए कोई न कोई विशेष संदेश निहित होता है। जैसे ‘बतुकम्मा’ तेलंगाणा राज्य का राज्य पर्व है । तेलंगाणा के लोग बतुकम्मा धूम-धाम, श्रद्धा और भक्ति के साथ मनाते हैं ।

विशेषताएँ :

  1. त्यौहार मनुष्य के जीवन को हर्षोल्लास से भर देते हैं ।
  2. लोग संपूर्ण आलस्य व नीरसता को त्याग कर पूरे उत्साह के साथ त्यौहारों की तैयारी व प्रतीक्षा करता है ।
  3. भूखे को भोजन, निर्धनों को वस्त्र आदि बाँटकर लोग सामाजिक समरसता लाने का प्रयास करते हैं ।

TS Inter 1st Year Hindi Study Material Chapter 6 बतुकम्मा

प्रश्न 2.
तेलंगाणा यदि शरीर है तो बतुकम्मा उसकी आत्मा । बतुकम्मा के बिना तेलंगाणा राज्य की कल्पना करना असंभव है ।
उत्तर:
संदर्भ : यह वाक्य ‘बतुकम्मा’ नामक पाठ से दिया गया है। यह पाठ एक निबंध है । त्यौहार समय समय पर आकर हमारे जीवन में नई चेतना, नई स्फूर्ति, उमंग तथा सामूहिक चेतना जगाकर हमारे जीवन को सही दिशा में प्रवृत्त करते हैं । ये किसी राष्ट्र एंव जाति-वर्ग की सामूहिक चेतना को उजागर करने वाले जीवित तत्व के रुप में प्रकट हुआ करते है ।

व्याख्या : भारत में लगभग हर राज्य के अपने- अपने राज्य पर्व हैं । उसी तरह ‘बतुकम्मा’ तेलंगाणा राज्य का राज्य पर्व है । बतुकम्मा त्यौहार विश्व का एकमात्र ऐसा त्योहार है जिसमें एक मंच पर 9,292 स्त्रियों ने भाग लेकर अपनी श्रद्धा और भक्ति का अनूठा प्रस्तुत किया है। 8 अक्तूबर, 2016 को तेलंगाणा राज्य का नाम गिनीज बुक ऑफ वर्ल्ड रेकॉर्ड में सुनहरे अक्षरों से लिखा गया । बतुकम्मा त्यौहार स्त्री शक्ति को पहचानने उनका आदर करने और समाज में उचित स्थान देने पर बल देता है । ‘बतुकम्मा’ त्योहार के द्वारा ‘तेलंगाणा’ विश्व मे प्रसिद्ध हुवा है । इसलिए लोग कहते है कि तेलंगाणा यदि शरीर है तो बतुकम्मा उसकी आत्मा । “आत्मा के बिना मनुष्य जीवित नही रह पाते । इसी तरह बतुकम्मा के बिना ‘तेलंगाणा’ राज्य की कल्पना करना असंभव है ।

विशेषताएँ :

  1. त्यौहार मनुष्य के जीवन में उल्लास लाता है ।
  2. बतुकम्मा त्यौहार भारतीय समाज में स्त्रियों के गौरवशाली वैभव का गुणगान करता है ।
  3. गरीब – अमीर जैसे भेद – भाव के बिना बतुकम्मा त्यौहार मनाते हैं ।

बतुकम्मा Summary in Hindi

सारांश

रुपरेखा :
1. प्रस्तावना – बतुकम्मा का अर्थ क्या है ।
2. पौराणिक गाथाएँ ।
3. बतुकम्मा पर्व का महत्व ।
4. बतुकम्मा पर्व कैसे मनाता और आचरण करता है ।
5. आनंद का पर्व ।
6. उपसंहार ।

TS Inter 1st Year Hindi Study Material Chapter 6 बतुकम्मा

1. प्रस्तावना (बतुकम्मा का अर्थ क्या है) :
भारत त्यौहारों का देश है । यहाँ लगभग हर राज्य के अपने – अपने राज्य पर्व हैं । उसी तरह ‘बतुकम्मा’ तेलंगाणा राज्य का राज्य पर्व है । तेलंगाणा राज्य सरकार ने 24 जुलाई, 2014 के दिन सरकारी आदेश संख्या 2 के अनुसार इसे राज्य पर्व के रुप में गौरवान्वित किया है। हर वर्ष धूम-धाम, श्रद्धा और भक्ति के साथ मनाये जाने वाले त्योहार ही बतुकम्मा ।

बतुकम्मा तेलुगु भाषा के दो शब्दों से बना है- ‘बतुकु’ और ‘अम्मा’ । यहाँ ‘बतुकु’ का अर्थ ‘जीवन’ और ‘अम्मा’ का अर्थ ‘माँ’ है । इस तरह बतुकम्मा का अर्थ है- ‘जीवन प्रदायिनी माता’ । बतुकम्मा त्यौहार तेलंगाणा राज्य की वैभवशाली संस्कृति का प्रतीक है । बतुकम्मा त्यौहार दशहरे की नवरात्रियों में मनाया जाता है । यह कुल नौ दिन का त्यौहार है । इसका आरंभ भाद्रपद अमावस्या यानी महालया अमावस्या या पितृ अमावस्या से होता है ।

2. पौराणिक गायाएँ :
वेमुलवाडा चालुक्य राजा, राष्ट्रकूट राजा के उप-सामंत थे, चोला राजा और राष्ट्रकूट के बीच हुए युद्ध में चालुक्य राजा ने राष्ट्रकूट का साथ दिया था । 973 AD में राष्ट्रकूट राजा के उपसामंत थैलापुटु द्वितीय ने आखिरी राजा कर्कटु द्वितीय को हरादिया और अपना एक आजाद कल्याणी चालुक्य साम्राज्य खड़ा किया, अभी जो तेलंगाणा राज्य है, वो यही राज्य है ।

वेमुलवाड़ा के साम्राज्य के समय राजा राजेश्वर का मंदिर बहुत प्रसिद्ध था । तेलंगाणा के लोग इनकी बहुत पूजा आराधना करते थे । चोला के राजा परान्तका सुंदरा, राष्ट्रकूट राजा से युद्ध के समय घबरा गए थे । तब उन्हें किसी ने बोला कि राजराजेश्वर उनकी मदद कर सकते थे, तो राजा चोला उनके भक्त बन गए । उन्होंने अपने बेटे का नाम भी राजराजा रखा ।

राजराजा चोला ने 985- 1014 AD तक शासन किया। उनके बेटे राजेन्द्र चोला जो सेनापति थे, सत्यास्त्राया में हमला कर जीत हसिल की। अपनी जीत की निशानी के तौर पर उसने राजा राजेश्वरी मंदिर तुड़वा दिया और एकबड़ी शिवलिंग अपने पिता को उपहार के तौर पर दी। 1006 AD में राजराजा चोला इस शिवलिंग के लिए एक बडे मंदिर का निर्माण शुरु करते है, 1010 में बृहदीश्वर नाम से मंदिर की स्थापना होती है, वेमुलावाडा से शिवलिंग को तन्जावूरु में स्थापित कर दिया गया, जिससे तेलंगाणा के लोग बहुत दुखी हुए ।

तेलंगाणा छोड़ने के बाद बृहदम्मा (पार्वती) के दुःख को कम करने के लिए बतुकम्मा की शुरुवात हुई, जिस में फूलों से एक बड़े पर्वत की आकृति बनाई जाती है। इसके सबसे ऊपर हल्दी से गौरम्मा बनाकर उसे रखा जाता है। इस दौरान नाच, गाने होते है । बतुकम्मा का नाम बृहदम्मा से आया है । शिव के पार्वती को खुश करने के लिए थे त्यौहार 1000 साल से तेलंगाणा में बडी धूम धाम से मनाया जा रहा है ।

इसके अतिरिक्त एक पौराणिक कहानी भी है – कहा जाता है कि चोल नरेश धर्मागंद और उनकी पत्नी सत्यवती के सौ पुत्र थे । वे सभी पुत्र एक महायुद्ध में मारे गए। इस दुख से उबरने के लिए राजा धर्मांगद और रानी सत्यवती ने कई पूजा- पाठ, यज्ञ आदि पूजन कार्य किए । फलस्वरुप उनके घर में साक्षात लक्ष्मीदेवी का जन्म हुआ । बचपन में घटी कई दुर्घटनाओं के बावजूद वह सुरक्षित बची रही । इसीलिए माता पिता ने उसका नाम ‘बतुकम्मा’ रख दिया । सभी लोग उसकी पूजा करना आरंभ किया ।

TS Inter 1st Year Hindi Study Material Chapter 6 बतुकम्मा

3. बतुकम्मा पर्व का महत्व :
बतुकम्मा पर्व के पीछे एक खास उद्देश्य है, वर्षा ऋतु में सभी जगह पानी आ जाता है, जैसे नदी, तालाब एंव कुँए भर जाते हैं, धरती भी गीली महिम सी हो जाती है और इसके बाद फूलों के रुप में पर्यावरण में बहार आती है । इसी कारण प्रकृति का धन्यवाद देने के लिए तरह- तरह के फूलों के साथ इस त्यौहार को मनाया जाता है, इसमें फोक रीजनल साँग अर्थात क्षेत्री गीत गाये जाते है । इन दिनों पूरे देश में ही उत्साह के पर्व मनाये जाते हैं, इन सबका उद्देश्य प्रकृति का अभिवादन करना ही होता है ।

4. बतुकम्मा पर्व कैसे मनाता और कैसे आचरण करता है :
इस त्यौहार को मनाने के लिए नव विवाहित अपने मायके आती है । ऐसा कहा जाता हैं उनके जीवन में परिवर्तन के लिए यह प्रथा शुरु की गई,
a) पर्व के शुरुवाती पाँच दिनों में महिलाएँ अपने घर का आँगन स्वच्छ करती है, गोबर से आंगन को लिपा जाता है ।
b) सुबह जल्दी उठकर उस आँगन में सुंदर-सुंदर रंगौली डालती है ।
c) कई जगह पर एपन से चौक बनाया जाता है जिसमें सुंदर कलाकृति बनाई जाती है, चावल के आटे से रंगोली का बहुत महत्व है ।
d) इस उत्सव में घर के पुरुष बाहर से नाना प्रकार के फूल एकत्र करते हैं जिसमें तंगेडु, गुम्मडि पुव्वु, बंती, मंदारम, गोरिंटा, पोकाबंती, कट्लपाडु, गुंलागरगरा, चामंती, तामरा, गन्नेरु, गुलाबी, वज्रदंती, गड्डी पुव्वु आदि फूलों को एकत्र किया जाता हैं ।
e) फूलों के आने के बाद उनको सजाया जाता हैं। तरह-तरह की लेयर बनाई जाती हैं, जिसमें फूलों की पत्तियों को सजाया जाता है । इसे तांबालम (Thambalam) के नाम से जाना जाता है ।
f) बतुकम्मा बनना एक लोक कला है। महिलाएँ बतुकम्मा बनाने की शुरुवात दो पहर से करती है ।

आचरण (Celebration) :
a) नौ दिन इस त्यौहार में शाम के समय महिलाएँ, लड़कियाँ एकत्र होकर इस त्यौहार को मनाती हैं । इस समय ढोल बजाये जाते हैं ।
b) सब अपने- अपने बतुकम्मा को लेकर आती है ।
c) महिलाएँ पारंपरिक साड़ी और गहने पहनती है । लडकियाँ लहंगा चोली पहनती है ।
d) सभी महिलाएँ बतुकम्मा के चारों ओर गोला बनाकर क्षेत्रीय बोली में गाने गाती हैं, यह गीत एक सुर में गाये जाते हैं, इस प्रकार यह त्यौहार नौ दिनों तक मनाया जाता हैं। महिलाएँ अपने परिवार की सुख, समृद्धि, खुशहाली के लिए प्रार्थना करती है ।
e) हर एक दिन का अपना एक नाम है, जो नैवैद्यम (प्रसाद) के अनुसार रखा गया है ।
f) बहुत से नैवैद्यम बनाना बहुत आसान होता है, शुरु के आठ दिन छोटी बड़ी लडकियाँ इसे बनाने में मदद करती है ।
g) आखिरी दिन को सहला बतुकम्मा कहते है, सभी महिलाएँ मिलकर नैवैद्यम बनाती है । इस अंतिम दिन बतुकम्मा को पानी में विसर्जित कर दिया जाता है ।

5. आनंद का पर्व :
बतुकम्मा महीने भर समाज आनन्द मग्न रहता है। नौ दिनों तक चलने वाले इस त्यौहार में स्त्रियों के करताल से सारा वातावरण गूंज उठता है। नीरस भी सरस बन जाता है। चारों तरफ हरियाली, पानी की भरपूर मात्रा, घर – आँगन में खुशियों का वातावरण बनाये रखे। जीवन में महीने भर मानों आनन्द ही आनन्द बना रहता है ।

TS Inter 1st Year Hindi Study Material Chapter 6 बतुकम्मा

6. उपसंहार :
भारत के सारे पर्वदिन आनन्द के ही त्योहार है । बतुकम्मा अधिक आनंदप्रद त्योहार है। रंक से लेकर रईस तक इसे मनाते हैं । बतुकम्मा त्योहार भारतीय समाज में स्त्रियों के गौरवशाली वैभव का गुणगान करता है। इस त्योहार से हमें यह पता चलता है, कि स्त्रियाँ न केवल ममता, प्रेम, समर्पण, त्याग की प्रतीक है, बल्कि समय आने पर समाज के हितों के लिए अपना सर्वस्व थौछावर करने के लिए तत्पर रहती है । यह त्योहार उस रूढिवादिता का विरोध करता है । जहाँ पुरुष को प्रधान माना जाता है । यह त्योहार स्त्री शक्ति को पहचानने, उनका आदर करने और समाज में उचिन स्थान देने पर बल देना है !

” तेलंगाणा यदि शरीर है तो बतुकम्मा उसकी आत्मा । बतुकम्मा के बिना तेलंगाणा राज्य की कल्पना करना असंभव है ” !

बतुकम्मा Summary in Telugu

సారాంశము

ఆశ్వయుజ మాసం వచ్చేస్తుందంటే బతుకమ్మ పండుగ కూడా వచ్చేసినట్లే. భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగ తెలంగాణాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుపుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణాలో ఈ పండుగకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎంత ప్రాముఖ్యత అంటే రాష్ట్ర పండుగగా అధికారికంగా జరిపేంత. దసరాకు రెండు రోజుల ముందు వచ్చే ఈ పండుగను బతుకమ్మ పండుగ, బతకమ్మ పండుగ, గౌరి పండుగ, సద్దుల పండుగ అనే పేర్లతో వ్యవహరిస్తారు.

బతుకమ్మ వెనుక కథ :
బతుకమ్మ పండుగ వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా పేర్కొనే కథ ఇది. ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు ఆ ఊరి ప్రజలు అందరూ ఆమెను కలకాలం “బతుకమ్మా” అని దీవించారట. అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ, గౌరమ్మని పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా ‘బతుకమ్మ’ ప్రాచుర్యం పొందింది.

బతుకమ్మ వేడుక సందర్భంగా స్త్రీలందరూ తమకు ఎలాంటి ఆపదలు రాకూడదని, తమ భర్తకు, పిల్లలకు ఎలాంటి ఆపద రాకూడదని గౌరమ్మని వేడుకుంటారు. అలాగే బతుకమ్మ పండుగకి సంబంధించి మరో వృత్తాంతం కూడా ప్రచారంలో ఉంది. ఇంకొక వృత్తాంతములో దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం పూజలు చేయగా ఆయన భార్య లక్ష్మీదేవి అనుగ్రహముతో ఒక కూతుర్ని కన్నది. ఆమెకు లక్ష్మీ అనే పేరు పెట్టారు. పసిబిడ్డ అయిన లక్ష్మీ అనేక గండములను ఎదుర్కొంది. అప్పుడు తల్లిదండ్రులు ఆమెకి ‘బతుకమ్మ’ అని పేరు పెట్టారు. అప్పటి నుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను ఆనవాయితీగా జరుపుకుంటున్నారు.

TS Inter 1st Year Hindi Study Material Chapter 6 बतुकम्मा

బతుకమ్మ పండుగ – వివరాలు:
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తెలంగాణాలో పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఈ మాసంలో తెలంగాణ ప్రాంతం అంతా పండుగ కోలాహలంతో కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండు నెలల్లో వచ్చే అన్ని పండుగలలో బతుకమ్మ పండుగకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. దసరా పండుగకు ఎంత ప్రాధాన్యం ఉందో బతుకమ్మ పండుగకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. అయితే బతుకమ్మ పండుగ మాత్రం మహిళలకు సంబంధించిన పండుగ. వర్షాకాలం ముగుస్తూ, శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో తెలంగాణలోని వాతావరణం మొత్తం పచ్చగా ఉంటుంది. ప్రకృతి మాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్లుగా ఉంటుంది.

చెరువులన్నీ తాజా నీటితో నిండి ఉంటాయి. అనేక రకాలైన పూలు రకరకాల రంగుల్లో విరబూసి ఆకట్టుకుంటాయి. వీటిలో గునుగు, తంగేడి పూలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. అలాగే సీతాఫలాలు కూడా విరగకాస్తాయి. మొక్కజొన్న పంట కూడా కోతకు సిద్ధమై ఉంటుంది. ప్రకృతి రమణీయతతో పాటు రైతులకు కూడా సంతృప్తికరంగా ఉండే వాతావరణం తెలంగాణా అంతటా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో తెలంగాణా ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగు రంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారు.

బతుకమ్మ అంటే సంబరమే సంబరం :
బతుకమ్మ పండుగకు ఒక వారం ముందు నుంచే ఇళ్ళలో హడావిడి మొదలవుతుంది. బతుకమ్మ పండుగ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ ఆడపడుచులు పండుగకు వారం రోజుల ముందే పుట్టింటికి చేరుకుని ఆనందోత్సాహాలతో పండుగ సన్నాహాలు చేసుకుంటారు. ప్రధాన పండుగకు వారం రోజుల ముందు నుంచే తెలంగాణ ఆడపడుచులు చిన్న చిన్న బతుకమ్మలు తయారు చేసి ప్రతిరోజు సాయంత్రం ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు.

ఆ తర్వాత చెరువులో బతుకమ్మని నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగ చివరిరోజు జరిగే వేడుకలను, ఆ వైభవాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు. నయన మనోహరంగా ఉంటుంది ఆ సన్నివేశం. ఆ రోజున పురుషులంతా పచ్చిక బయళ్ళలోకి పోయి తంగేడు, గునుగు, కలువ పూలను కోసుకుని వస్తారు. ఆ తర్వాత ఇంట్లో అందరూ గునుగ, తంగేడు, కలువ పువ్వుల్ని, మరికొన్ని పువ్వుల్ని కలిపి బతుకమ్మను తయారు చేస్తారు. బతుకమ్మలో మిగతా ఎన్ని పూలు ఉన్నా గునుగు పూలు, తంగేడు పూలదే ఆధిపత్యం ఉంటుంది.

బతుకమ్మ చేసే విధానం :
గునుగు, తంగేడు పూలతోపాటు మిగతా పూలు ఒక రాగి పళ్ళెంలో వలయాకారంగా పేర్చుకుంటూ వస్తారు. ఒక రంగు పువ్వు తర్వాత మరో రంగు పువ్వును పేరుస్తూ ఆకర్షణీయంగా ఉండే విధంగా బతుకమ్మని తయారుచేస్తారు. ఆ తర్వాత తంగేడు పువ్వులను కట్టగా కట్టి వాటి మీద పేర్చుతారు. మధ్యలో రకరకాల పూలను ఉపయోగిస్తారు. ఈ పూల అమరిక ఎంత పెద్దగా ఉంటే బతుకమ్మా అంత పెద్దగా, అంత అందంగా రూపొందుతుంది.

పూలను చక్కగా పేర్చడం అయిన తర్వాత బతుకమ్మ మీద పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారుచేసిన బతుకమ్మను ఇంట్లోని పూజా గదిలో అమర్చి పూజిస్తారు. ఆ తర్వాత బతుకమ్మని బయటకి తీసుకువచ్చి ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ పాటలు పాడుతారు. ఆడపడుచులు కొత్త బట్టలు కట్టుకుని, వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను ధరిస్తారు.

ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్ళెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. తరువాత ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం, మొక్కజొన్నలు లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగా వేయించి పిండి చేసి బెల్లం లేదా పంచదార కలిపిన సత్తుపిండి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుని ప్రసాదంలా స్వీకరిస్తారు.

TS Inter 1st Year Hindi Study Material Chapter 6 बतुकम्मा

బతుకమ్మ వేడుకలు చివరి రోజు సాయంత్రం ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు, ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్నవారు కూడా వారి బతుకమ్మలను ఇదేవిధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత, ప్రేమతో మానవహారంలా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. ఒకరు ముందుగా పాట మొదలు పెడితే మిగిలినవారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు.

ఈ జానపద గీతాలు ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. చీకటి పడే వేళకి తలపై పెట్టుకుని పెద్ద చెరువుగానీ, తటాకం వైపు గానీ ఊరేగింపుగా వెళ్తారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు బతుకమ్మలతో, వాయిద్యాలతో, కన్నుల పండుగగా ఉంటుంది. జలాశయం చేరుకున్న మహిళలు బతుకమ్మలను పాటలు పాడుతూ ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత చక్కెర రొట్టెతో చేసిన ‘మలీద’ అనే వంటకాన్ని బంధువులకు పంచిపెట్టి తింటారు. ఆ తర్వాత ఖాళీ పళ్లెం (తాంబళం) తో ఇంటికి చేరుతారు.

कठिन शब्दों के अर्थ

त्यौहार = Festival, పండుగ
नैवेद्य = Naivedyam, Prasaadam, నైవేద్యం
महत्वपूर्ण = Essential, Important, ముఖ్యమైన
प्रतिमा = Idol, Image, ప్రతిరూపం
दातुन = daatun, తంగేడు
कोहडे काफूल = pumpkin flower, గుమ్మడి పువ్వు
भृंगराज = Bhridagraj, గుంట్ల గరగర
कनेर = kaner, గన్నేరు
कमल = lotus, తామర
गुलदाउदी = Chrysanthemum, చేమంతి
रक्तचाप = Blood pressure, రక్తపోటు
गोबर = dung, పేడ
खाद = Fertilizer, ఎరువు
क्षमता = ability, సామర్థ్యం
जल प्रजूषण = water pollution, నీటి కాలుష్యం.
स्वच्छ पर्यावरण = clean environment, శుభ్రమైన పర్యావరణం
पुलकित होना = feel happy, సంతోషించుట
उय्याला = swing, ఊయల

TS Inter 1st Year Hindi Study Material Chapter 6 बतुकम्मा

ऐतिहासिक = Historic, చారిత్రాత్మకమైన
धमासान युद्ध = Pitched battle, భయంకర యుద్ధం.
स्थापना = Establishment, స్థాపించుట
भेंट = gift, బహుమానం
शुरुआत = Beginning, ప్రారంభం
प्रचलन = Currency, కరెన్సీ
परंपरा = Tradition, సంప్రదాయం
दुर्घटना = Accident, ప్రమాదం
थकान = Fatigue, అలసట
मान्यता = Values, Accreditation, విలువలు
गुणगान = Chanting, స్తుతించుట
विसर्जन = Immersion, disposal, విసర్జించుట
आत्मविश्वास = Self confidence, ఆత్మవిశ్వాసం
आत्मसम्मान = Self respect, ఆత్మగౌరవం
प्रतीक = symbol, చిహ్నం
न्यौछावर = Sacrifice, త్యాగం
करताल = Claps, కరతాళములు, చప్పట్లు
मुस्कान = Smile, నవ్వు
बरसात = Rainy season, వర్ష ఋతువు
खुशियाँ = Pleasure, Happiness, సంతోషం
हरियाली = Greenness, పచ్చదనం
निर्जीव = Life less, నిర్జీవం, పార్థివ

TS Inter 1st Year Physics Notes Chapter 9 గురుత్వాకర్షణ

Here students can locate TS Inter 1st Year Physics Notes 9th Lesson గురుత్వాకర్షణ to prepare for their exam.

TS Inter 1st Year Physics Notes 9th Lesson గురుత్వాకర్షణ

→ కెప్లర్ గ్రహగమన నియమాలు :

  • కక్ష్యల నియమము : గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలలో తిరుగుతుంటాయి. ఆ దీర్ఘ వృత్తం ఒకానొక నాభి వద్ద సూర్యుడు ఉంటాడు.
  • వైశాల్యాల నియమము : సూర్యుని నుంచి ఏదైనా వైశాల్యం ఉన్న క్షేత్రాలను చిమ్ముతుంది. అనగా ఉన్నపుడు తక్కువ వేగంతో చలిస్తాయి.
    గ్రహాన్ని కలిపే సరళరేఖ సమాన కాలవ్యవధులలో సమాన గ్రహాలు సూర్యునికి దగ్గరగా ఉన్నప్పటికంటే దూరంగా
  • ఆవర్తన కాలాల నియమము : ఒక గ్రహం పరిభ్రమణ ఆవర్తన కాలవర్గం (T2), ఆ గ్రహ దీర్ఘ వృత్తాకార కక్ష్య అర్థగురు అక్షం పొడవు ఘనాని (R3)కి అనులోమానుపాతంలో ఉంటుంది.
    T2 ∝ R3 లేదా \(\frac{\mathrm{T}^2}{\mathrm{R}^3}\) = స్థిరరాశి

→ న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమము : ఈ విశ్వంలో ప్రతి వస్తువు మరొక ఇతర వస్తువును ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ బలం ఆ వస్తువుల ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమాను పాతంలో ఉంటుంది. వాటి మధ్య దూరం వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది.
F ∝ m1m2 మరియు F ∝ \(\frac{1}{\mathrm{~d}^2}\) లేదా F ∝ \(\frac{m_1 m_2}{d^2}\) లేదా F = \(\frac{\mathrm{Gm}_1 \mathrm{~m}_2}{\mathrm{~d}^2}\). ఇందులో G విశ్వ గురుత్వ స్థిరాంకము.

గమనిక :

  • గురుత్వాకర్షణ బలం ఎప్పుడూ ఒక ఆకర్షణ బలం. ఇది వస్తువులను కలిపే సరళరేఖ వెంబడి ఉంటుంది.
  • గురుత్వాకర్షణ నియమం బిందు పరిమాణం ద్రవ్యరాశులకు మాత్రమే వర్తిస్తుంది.
  • సాధారణంగా వస్తు పరిమాణం కన్న వాటి మధ్య దూరం చాలా ఎక్కువగా ఉన్న సందర్భంలో వస్తువులను మనం బిందు పరిమాణ వస్తువులుగా భావిస్తాము.

TS Inter 1st Year Physics Notes Chapter 9 గురుత్వాకర్షణ

→ బోలుగోళాకార కర్పరము – గురుత్వాకర్షణ :

  • ఏకరీతి సాంద్రత కలిగిన ఒక బోలుగోళాకార కర్పరం వల్ల, దానికి వెలుపల ఉంచిన ఒక బిందు ద్రవ్యరాశికి మధ్యగల గురుత్వాకర్షణ బలం, ఆ కర్పరం మొత్తం ద్రవ్యరాశి కర్పర కేంద్రం వద్ద కేంద్రీకృతమైనట్లుగా భావించి లెక్కగట్టవలెను.
  • ఏకరీతి సాంద్రత కలిగిన బోలుగోళాకార కర్పరం మూలంగా కర్పరం లోపలగల బిందు ద్రవ్యరాశిపై పనిచేసే గురుత్వాకర్షణ బలం సున్న..

→ భూమి గురుత్వ త్వరణము :
1. భూమికి వెలుపల ఉన్న బిందువు వద్ద గురుత్వాకర్షణ బలాన్ని లెక్కించేటప్పుడు భూమి మొత్తం ద్రవ్యరాశి దాని కేంద్రం వద్ద ఉన్నట్లుగా భావించి లెక్కగడతారు.
TS Inter 1st Year Physics Notes Chapter 9 గురుత్వాకర్షణ 1
∴ g = GMe/R2

→ భూమి ఉపరితలంపైన, లోపల గురుత్వ త్వరణము :
1. భూమి ఉపరితలంపై ‘h’ ఎత్తు ఉన్న బిందు ద్రవ్యరాశి m పై బలము Fh = \(\frac{\mathrm{GM}_e \mathrm{~m}}{(\mathrm{R}+\mathrm{h})^2}\)R భూమి వ్యాసార్ధము
gh = \(\frac{F_h}{m}=\frac{G_e}{(R+h)^2}\) = g(1 + h/R)-2 = g(1 – \(\frac{2 \mathrm{~h}}{\mathrm{R}}\))

2. భూమి నుండి ‘d’ లోతులో గల బిందువు వద్ద గురుత్వాకర్షణ బలం (R-d) మందంగల కర్పరం వల్ల పనిచేసిన బలానికి సమానము. ఇచ్చిన బిందువుపైనగల ‘d’ మందపు కర్పరం వల్ల ఆకర్షణ బలం సున్న.
∴ Fd = \(\frac{\mathrm{GM}_{\mathrm{e}} \mathrm{m}}{(\mathrm{R}-\mathrm{d})^2}\); gd = \(\frac{F_d}{m}=\frac{G_e}{(R-d)^2}\) = g(1 – d/R)
గమనిక : భూమి నుండి పైకి వెళ్ళినా లేక భూమిలోపలికి వెళ్ళినా గురుత్వ త్వరణం ‘g’ తగ్గును. ‘g’ లో తగ్గుదల లోతుకు వెళ్ళిన దానికన్నా భూమిపైకి వెళితే (g’ విలువ) ఎక్కువగా తగ్గుతుంది.

→ గురుత్వ స్థితిజ శక్తి (G.P.E) : గురుత్వాకర్షణ బలం వల్ల ఒక వస్తువులో ఉత్పన్నమయ్యే శక్తిని గురుత్వ స్థితిజ శక్తి అంటారు. గురుత్వ స్థితిజ శక్తి G.P.E = – GMm\(\left(\frac{1}{r_2^2}-\frac{1}{r_1^2}\right)\) ఇందులో r1 మరియు r2 లు భూమి కేంద్రం నుండి వస్తువు దూరాలు.

→ గురుత్వ పొటెన్షియల్ : ఏదైనా బిందువు వద్ద ఏకాంక ద్రవ్యరాశి గల కణం స్థితిజశక్తిని ఆ బిందువు వద్ద గల గురుత్వ పొటెన్షియల్గా నిర్వచించినారు.
గురుత్వ పొటెన్షియల్ = \(\frac{\mathrm{Gm}}{\mathbf{r}}\) r = భూమి కేంద్రం నుండి వస్తు దూరము.

→ పలాయన వేగం లేదా పలాయన వడి (Ve) : ఏదైనా గ్రహం మీద నుండి ఆ వస్తువును అనంత దూరం పంపడానికి వస్తువుకు ఇవ్వవలసిన కనీస వడిని పలాయన వడి అంటారు.
పలాయన వడి V = \(\sqrt{2 \mathrm{~g}_{\mathrm{e}} \mathrm{R}_{\mathrm{e}}}=\sqrt{\frac{2 \mathrm{GM}}{\mathrm{R}}}\)
భూమిపై పలాయన వడి 11.2 కిమీ/సె.
M = గ్రహం ద్రవ్యరాశి, R = గ్రహం వ్యాసార్ధము

→ చంద్రునిపై వాతావరణం లేదు – వివరణ : చంద్రునిపై పలాయన వడి 2.3 కి.మీ/సె. ఇది వాయువులు R.M.S. వేగం కన్నా తక్కువ. పలాయన వేగం కన్నా ఎక్కువ వేగం ఉండటం వల్ల వాయు అణువులు చంద్రుని గురుత్వాకర్షణ అధిగమించి చంద్రుని తలం నుండి తప్పించుకొనిపోతాయి.

→ భూ ఉపగ్రహాలు : భూమి చుట్టూ పరిభ్రమించే వస్తువులను భూ ఉపగ్రహాలు అంటారు. భూమికి ఉన్న ఒకే ఒక సహజ ఉపగ్రహం చంద్రుడు. ఉపగ్రహం కక్ష్యలో తిరుగుతున్నప్పుడు దానిపైగల అపకేంద్ర బలము మరియు అభికేంద్ర బలాలు సమానము. భూమికి, ఉపగ్రహానికి మధ్యగల గురుత్వాకర్షణ వల్ల అభికేంద్ర బలం, ఉపగ్రహం పరిభ్రమించడం వల్ల అపకేంద్రబలం ఏర్పడతాయి.

→ కక్ష్యా వేగము (V) : కక్ష్యలో పరిభ్రమించే వస్తువు వేగాన్ని కక్ష్యా వేగము అంటారు. కక్ష్యా వేగము
V0 = \(\sqrt{g R}=\sqrt{\frac{G M}{R}}\)

→ కక్ష్యలో పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహం శక్తి : ‘V’ వడితో వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న కృత్రిమ ఉపగ్రహం మొత్తం శక్తి ఎల్లపుడూ ఋణాత్మకము అనగా ఉపగ్రహాన్ని భూమి కొంత బలంతో బంధించి ఉంచుతుంది.

TS Inter 1st Year Physics Notes Chapter 9 గురుత్వాకర్షణ

→ భూస్థావర ఉపగ్రహం : కృత్రిమ ఉపగ్రహం పరిభ్రమణ ఆవర్తన కాలం భూమి పరిభ్రమణ ఆవర్తన కాలానికి సమానంగా ఉండి అది భూమధ్యరేఖపై భూమి ఆత్మ భ్రమణ దిశలో చలిస్తుంటే, ఆ ఉపగ్రహం భూమి దృష్ట్యా స్థిరంగా ఉంటుంది. ఇటువంటి ఉపగ్రహాలను భూస్థావర ఉపగ్రహాలు అంటారు.
భూస్థావర కక్ష్య భూమి నుండి 35,800 కి.మీ. ఎత్తులో ఉంది.

→ ధ్రువీయ ఉపగ్రహలు : ఇవి అల్ప ఉన్నతాంశ ఉపగ్రహాలు. వీటి ఎత్తు సుమారు 500 కి.మీ నుండి 800 కి.మీ. వరకు ఉంటుంది. ఈ ధ్రువీయ ఉపగ్రహాల పరిభ్రమణావర్తనకాలం 100 నిమిషాలు. అందువల్ల ఇవి రోజులో అనేక సార్లు భూమి చుట్టూ పరిభ్రమిస్తూ కొద్దిపాటి ప్రాంతాన్ని ఎక్కువ పృథక్కరణ (Resolution) తో ఫోటోలు తీస్తాయి. ఈ ఉపగ్రహాలు భూమి ధ్రువాల చుట్టూ ఉత్తర, దక్షిణ దిశలలో పరిభ్రమిస్తాయి.

→ భారరహిత స్థితి :

  • స్వేచ్ఛా పతనంలోగల వస్తువు భారరహితంగా ఉంటుంది. కారణం ఇది గురుత్వ త్వరణం ‘g’ కి సమానమైన త్వరణంతో కిందికి పడటం.
  • భూమి చుట్టూ కృత్రిమ ఉపగ్రహం తిరుగుతున్నపుడు దానిలోని ప్రతిభాగం, ప్రతిబిందువు ఆ ప్రాంతం వద్ద ఉన్న గురుత్వ త్వరణానికి సమానమైన త్వరణాన్ని భూమి కేంద్రం దిశలో కలిగి ఉండటం వల్ల ఉపగ్రహంలోని ప్రతి వస్తువు స్వేచ్ఛా పతన స్థితిలో ఉండి భారరహితంగా ఉంటాయి.

→ రెండు ద్రవ్యకణాల మధ్య బలము F = \(\frac{\mathrm{Gm}_1 \mathrm{~m}_2}{\mathrm{r}^2}\)

→ విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకము G = \(\frac{\mathrm{Fr}^2}{\mathrm{~m}_1 \mathrm{~m}_2}\)
G = 6.67 × 10-11 Nm2/Kg2 మితిఫార్ములా : M-1L3 T-2

→ g, G ల మధ్య సంబంధము g = \(\frac{\mathrm{GM}}{\mathrm{R}^2}=\frac{4}{3}\)πρ G.R

→ లోతుతోపాటు g విలువలో మార్పు gd = \(\frac{4}{3}\)πρG (R – d) లేదా gd = g(1 – \(\frac{d}{R}\))

→ ‘ఎత్తుతో ‘g’ విలువలో మార్పు gh = \(\frac{\mathrm{GM}}{(\mathrm{R}+\mathrm{h})^2}=\frac{\mathrm{gR}^2}{(\mathrm{R}+\mathrm{h})^2}=\frac{\mathrm{g}}{\left(1+\frac{h}{\mathrm{R}}\right)^2}\)
ఎత్తు చిన్నదైనపుడు (h << R అయిన) gh = g(1 – \(\frac{2 \mathrm{~h}}{\mathrm{R}}\))
(a) గురుత్వ పొటెన్షియల్ U = \(-\frac{\mathrm{GM}}{\mathrm{R}}\)
(b) ఒక వస్తువును భూమి ఉపరితలము నుండి h ఎత్తుకు తీసుకెళ్లితే గుర్తుత్వ పొటెన్షియల్ Uh = \(-\frac{G M}{(R+h)}\)

→ కక్ష్యా వేగము v0 = \(\sqrt{\frac{\mathrm{GM}}{\mathrm{R}}}=\sqrt{\mathrm{gR}}\)

→ కక్ష్యా కోణీయ వేగము ω0 = \(\sqrt{\frac{\mathrm{GM}}{\mathrm{R}^3}}=\sqrt{\frac{\mathrm{g}}{\mathrm{R}}}\)

→ పలాయన వేగము Ve = \(\sqrt{\frac{2 \mathrm{GM}}{\mathrm{R}}}=\sqrt{2 \mathrm{gR}}\)

→ భూస్థావర ఉపగ్రహము కక్ష్యావర్తనకాలము = 24 గం.

→ భూమి ఆత్మభ్రమణము యొక్క కోణీయ వేగములు (ω) = \(\frac{2 \pi}{24 \times 60 \times 60}\) = 0.072 × 10-3రే/సె.

TS Inter 1st Year Physics Notes Chapter 9 గురుత్వాకర్షణ

→ కృత్రిమ ఉపగ్రహాలలో :
ఉపగ్రహం గతిజశక్తి KE = \(\frac{1}{2}\)mV2 = \(\frac{1}{2}\)\(\)
ఉపగ్రహంపై స్థితిజ శక్తి PE = \(\frac{-G M_e m}{\left(R_e+h\right)}\)
ఉపగ్రహం మొత్తం శక్తి E = KE + PE = –\(\frac{1}{2} \frac{\mathrm{GM}_{\mathrm{e}} \mathrm{m}}{\left(\mathrm{R}_{\mathrm{e}}+\mathrm{h}\right)}\)